రైతుల పోరాటం..భార‌త దేశాన్ని వ‌ణికిస్తుంది


మూడు వ్యవసాయచట్టాు, విద్యుత్‌ సవరణ బిల్లు-2020కి వ్యతిరేకంగా నవంబర్‌ 26న ఢల్లీిలో ప్రారంభమై…దేశవ్యాపిత ఉద్యమంగా రూపుదిద్దుకుంది. పోరుబాట పట్టిన రైతుకు ప్రపంచ వ్యాపితంగా మద్దతు, సంఫీు భావం భిస్తున్నది. కండు కొరికే చలి,జడివానలు పోయి ఎండాకాలం వస్తున్నది. ఆదివారం నాటికి (21.2.21) రైతుగానీ రైతు కుటుంబ సభ్యుగానీ 248 మంది మరణించారు. షాజహాన్‌పూర్‌, సింధు, టిక్రి ప్రాంతాల్లో రైతును కలిసినప్పుడు… స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఇటువంటి మహత్తర ఉద్యమం తామెన్నడు చూడలేదని పువురు తమ జ్ఞాపకాను నెమరువేసుకున్నారు. రైతు వ్యవసాయ చట్టాు అములోకొస్తే మోన్‌శాంటో లాంటి పెద్ద కంపెనీ వారికి బానిసుగా మారడం కంటే ఇక్కడ చావడమే మేనుకుంటున్నాం. అందుకే ఇక్కడే, ఇలాగే ఉంటు న్నాం’’ ఇది ఒక బక్కచిక్కిన రైతు సమాధానం. అక్కడి వారంతా రైతు కుటుంబీకులే. వారుతినే తిండి చాలా సామాన్యం గా వుంది. సాంప్ర దాయ రొట్టొ,బంగాళదుంప కూర, మజ్జిగ.అంతే.వారేకాదు.నిరసనల్లో పాల్గొనడా నికి ఆప్రాంతానికి వచ్చిన ఎవరైనా అక్కడ భోజనం చేయవచ్చు. ఆనందంగా సేవందిస్తున్నారు.

ఎన్ని అడ్డంకు ఎదురైనా దేశ రాజ ధాని ఢల్లీిలో రైతు తమనిరసను కొనసాగిస్తు న్నారు. నిరసన దీక్షు 76వరోజుకుచేరాయి. కర్షకు కు మద్దతుగా పు ప్రాంతా నుంచి అన్నదా తు భారీగా తర లివస్తున్నారు. ఢల్లీి-ఉత్తరప్రదేశ్‌ సరిహద్దు ప్రాంత మైన ఘాజీపూర్‌ వద్దకు భారీగా రైతు చేరుకోవ డంతో ఉదయం అక్షర్‌ధామ్‌ వద్ద ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడిరది. కిలోమీటర్ల మేర వాహనాు నిలిచి పోయాయి. దీంతో పోలీసు వాహనాను నొయిడా వైపు మళ్లించారు. ఉత్తర ప్రదేశ్‌ నుంచి దేశరాజధానిలోకి ప్రవేశిస్తున్న నిరసన కారును అడ్డుకోవడానికి పోలీసు అధికాయి ఢల్లీి, హర్యానా బోర్డర్‌ను బ్లాక్‌ చేస్తున్నారు. ముళ్ల తీగతో కంచె తో గోడు కడుతున్నారు. ఎన్ని అడ్డంకు సృష్టించినా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నారు రైతు. వ్యవసాయం కోసం ప్రత్యేక బడ్జెట్‌ ప్రవేశ పెట్టాని రైతు సంఘ నేత రాకేశ్‌ టికాయత్‌ డిమాండ్చేశారు. బోర్డర్‌కు సమీపంలో ఉన్న ఢల్లీి మెట్రోకు సంబంధించిన నాుగు స్టేషన్ల నూ తాత్కాలికంగా మూసి వేశారు. ఫలితంగా ఢల్లీి నగరంలో ట్రాఫిక్‌ విపరీతంగా పెరిగి పోయిం ది. ట్రాఫిక్‌ కాస్త నెమ్మదించాక-మరో రెండు స్టేషన్లు మూసివేయనున్నట్టు మెట్రో అథారిటీ తెలిపింది. ఫార్మర్‌ ప్రొటెస్టుతో సంబంధం ఉన్న అకౌంట్లను ట్విట్టర్‌ హోల్డ్‌ చేసి పెట్టింది. మల్టిపుల్‌ అకౌంట్లు ఉన్నందునే ఈచర్యు తీసుకున్నట్టు ఆసంస్థ ప్రకటిం చింది. ట్రాక్టర్ల ర్యాలీలో హింసకు సంబంధించి ఢల్లీి పోలీసు 120 మందిని అరెస్టు చేసినట్టు ప్రకటించారు. ఈకేసులో ఇప్పటి వరకు 13ఎఫ్‌ఐ ఆర్‌ు నమోదయ్యాయి. అరెస్టైన వ్యక్తుల్లో 20ఏళ్ల లోపు వారు 15మంది ఉన్నారు. 70ఏళ్ల ఏళ్ల వ్యక్తి ఒకరు. 80 ఏళ్ల వ్యక్తి ఒకరు ఉన్నారు. ర్యాలీ సందర్భంగా చనిపోయిన రైతుపై సోషల్‌ మీడియా లో తప్పుడు ప్రచారం చేశారని జర్నలి స్టు, కాంగ్రెస్‌ నేతపైనా కేసు నమోదు చేశారు. రాజ్‌దీప్‌సర్దేశాయ్‌.కాంగ్రెస్‌ ఎంపీ శశిథ రూర్‌ కేసు నమోదైనవారిలో ఉన్నారు. ఢల్లీిలోని సింఘు సరిహద్దు వద్ద ఓ పాత్రికే యుడిని అరెస్టుచేశారు. పోలీసుతో దురుసుగా ప్రవర్తిం చారన్న కారణం తో మన్‌దీప్‌ పునియా అనే ఫ్రీలాన్స్‌ జర్నలిస్టును అదుపులోకి తీసుకుని కేసు పెట్టారు. ట్రాక్టర్‌ ర్యాలీకి వచ్చి తప్పి పోయిన 100 మంది కోసం పంజాబ్‌ పోలీసు విస్తృతంగా గాలిస్తు న్నారు.హర్యానా, ఢల్లీిలో వెతుకుతున్నారు. హక్కు కోసం జరుగుతున్న పోరాటంలో పాల్గొని తప్పి పోయిన వాళ్లను వీలైనంత త్వరగా కుటుంబ సభ్యు వద్దకు చేరుస్తామంటున్నారు పంజాబ్‌ ముఖ్య మంత్రి. మరోవైపు వీళ్ల కోసం ‘సంయుక్త కిసాన్‌ మోర్చా’ఆధ్వర్యంలో ఆరుగురితో ఒక కమిటీ ఏర్పాటైంది. వీరి గురించి సమాచారాన్ని సేకరించి తగిన చర్య కోసం అధికార వర్గాకు అందజేసే పనిని ఈ కమిటీ చూస్తుంది. ఢల్లీి పోలీసు అభ్యర్థన మేరకు సింగూ, తిక్రీ, ఘాజిపూర్‌ వంటి సరిహద్దుల్లో ఇంటర్నెట్‌ సేమ రేపు రాత్రి 11గంట వరకు నిలివేస్తున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలి పింది.ఢల్లీి సరిహద్దుల్లో వివిధ చోట్ల అంతర్జా సేమ నిుపు చేయడంపై రైతు నేతు నిరసన వ్యక్తం చేశారు. మొన్నటి ఘర్షణల్లో గాయపడిన పోలీసుకు పరిహారం ప్రకటించారు ఢల్లీి పోలీసు. తీవ్రంగా గాయపడిన వారికి పాతిక మేస్వ్పగాయాు అయిన వారికి పదిమే ఇవ్వనున్నారు.


ఎన్ని అడ్డంకు ఎదురైనా దేశ రాజధాని ఢల్లీిలో రైతు తమ నిరసను కొనసాగిస్తున్నారు. నేటికి వారి నిరసన దీక్షు76వ రోజుకు చేరాయి. కర్ష కుకు మద్దతుగా పు ప్రాంతా నుంచి అన్నదాతు భారీగా తరలివస్తున్నారు. ఢల్లీి-ఉత్తరప్రదేశ్‌ సరిహద్దు ప్రాంతమైన ఘాజీపూర్‌ వద్దకు భారీగా రైతు చేరుకోవడంతో ఉదయం అక్షర్‌ ధామ్‌ వద్ద ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడిరది. కిలోమీటర్ల మేర వాహనాు నిలిచిపోయాయి. దీంతో పోలీ సు వాహనాను నొయిడా వైపు మళ్లించారు. ఉత్తరప్రదేశ్‌ నుంచి దేశ రాజధానిలోకి ప్రవేశిస్తున్న నిరసనకారును అడ్డుకోవడానికి పోలీసు అధికా యి ఢల్లీి, హర్యానా బోర్డర్‌ను బ్లాక్‌ చేస్తున్నారు. ముళ్ల తీగతో కంచెతో గోడు కడుతున్నారు. ఎన్ని అడ్డంకు సృష్టించినా వెనక్కి తగ్గేది లేదని స్పష్టంచేస్తున్నారు రైతు.వ్యవసాయం కోసం ప్రత్యేక బడ్జెట్‌ ప్రవేశ పెట్టాని రైతు సంఘ నేత రాకేశ్‌ టికాయత్‌ డిమాండ్చేశారు. బోర్డర్‌కు సమీపంలో ఉన్న ఢల్లీి మెట్రోకు సంబంధించిన నాుగు స్టేష న్లనూ తాత్కాలికంగా మూసివేశారు. ఫలితంగా ఢల్లీి నగరంలో ట్రాఫిక్‌ విపరీతంగా పెరిగి పోయిం ది. ట్రాఫిక్‌ కాస్త నెమ్మదించాక మరో రెండు స్టేషన్లు మూసివేయనున్నట్టు మెట్రో అథారిటీ తెలిపింది. ఫార్మర్‌ ప్రొటెస్టుతో సంబంధం ఉన్న అకౌంట్లను ట్విట్టర్‌ హోల్డ్‌ చేసి పెట్టింది. మల్టిపుల్‌ అకౌంట్లు ఉన్నందునే ఈచర్యు తీసుకున్నట్టు ఆసంస్థ ప్రకటిం చింది. ట్రాక్టర్ల ర్యాలీలో హింసకు సంబంధించి ఢల్లీి పోలీసు 120మందిని అరెస్టు చేసినట్టు ప్రకటించారు. ఈకేసులో ఇప్పటి వరకు 13 ఎఫ్‌ఐ ఆర్‌ు నమోదయ్యాయి. అరెస్టైన వ్యక్తుల్లో 20ఏళ్ల లోపు వారు 15మంది ఉన్నారు.70ఏళ్ల ఏళ్ల వ్యక్తి ఒకరు. 80ఏళ్ల వ్యక్తిఒకరు ఉన్నారు. ర్యాలీ సంద ర్భంగా చనిపోయిన రైతుపై సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని జర్నలిస్టు, కాంగ్రెస్‌ నేతపైనా కేసు నమోదు చేశారు. రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌. కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ కేసు నమోదైన వారిలో ఉన్నారు. ఢల్లీిలోని సింఘు సరి హద్దు వద్ద ఓపాత్రికేయుడిని అరెస్టు చేశారు. పోలీ సుతో దురుసుగా ప్రవర్తించారన్న కారణంతో మన్‌దీప్‌ పునియా అనే ఫ్రీలాన్స్‌ జర్నలిస్టును అదుపులోకి తీసుకుని కేసు పెట్టారు. ట్రాక్టర్‌ ర్యాలీకి వచ్చి తప్పి పోయిన 100మంది కోసం పంజాబ్‌ పోలీసు విస్తృతంగా గాలిస్తున్నారు. హర్యానా, ఢల్లీిలో వెతుకుతున్నారు. హక్కుకోసం జరుగుతున్న పోరాటంలో పాల్గొని తప్పిపోయిన వాళ్లను వీలైనంత త్వరగా కుటుంబ సభ్యు వద్దకు చేరుస్తా మంటున్నారు పంజాబ్‌ ముఖ్యమంత్రి. మరోవైపు వీళ్ల కోసం ‘సంయుక్త కిసాన్‌ మోర్చా’ ఆధ్వర్యంలో ఆరుగురితో ఒక కమిటీ ఏర్పాటైంది. వీరి గురించి సమాచారాన్ని సేకరించి తగిన చర్య కోసం అధికార వర్గాకు అందజేసే పనిని ఈ కమిటీ చూస్తుంది. ఢల్లీి పోలీసు అభ్యర్థన మేరకు సింగూ, తిక్రీ, ఘాజిపూర్‌ వంటి సరిహద్దుల్లో ఇంటర్నెట్‌ సేమ రేపు రాత్రి 11గంట వరకు నిలివేస్తున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వశాఖ తెలిపింది. ఢల్లీి సరిహ ద్దుల్లో వివిధ చోట్ల అంతర్జా సేమ నిుపు చేయడంపై రైతు నేతు నిరసన వ్యక్తం చేశారు. మొన్నటి ఘర్షణల్లో గాయపడిన పోలీసుకు పరి హారం ప్రకటించారు ఢల్లీిపోలీసు. తీవ్రంగా గాయపడిన వారికి పాతికమే`స్వ్పగా యాు అయిన వారికి పదిమే ఇవ్వనున్నారు. అదేం ఖర్మమో-రామాయణంలో భూజాత సీతలానే, నేటి భారతంలో నేతల్లితో బతుకు బంధాన్ని ముడి వేసుకొన్న అన్నదాతకూ అగ్నిపరీక్ష తప్పడం లేదు. భారత సేద్య రంగ సముద్ధరణ కోసమంటూ కేంద్ర ప్రభుత్వం ఆదరాబాదరా తెచ్చిన మూడు వ్యవ సాయ చట్టాు-బడుగు రైతుప్రయోజనాల్ని బలి పెట్టేవేనంటూ అన్నదాతు చేస్తున్న దిల్లీ ముట్టడి నెరోజుకు చేరిందిప్పుడు! రైతు ఆందోళనను ఉపశమింపజేసే ప్రతిపాదన ఏదైనా క్రిస్మస్‌ వేళ ప్రధాని ముఖతా మెవడగదన్న ఆశా నీరుకారి పోగా-కొత్త సాగు చట్టా విషయంలో వదంతు సృష్టిస్తున్నారనిమోదీ వ్యాఖ్యానించారు. వివా దాస్పద చట్టా రద్దు, మద్దతు ధరకు చట్టబద్ధత వంటివి రైతు కోరుతుంటే, చేసిన శాసనాల్లో కొన్ని సవర ణకు సుముఖమంటున్న కేంద్రం- మద్దతు ధర అంశాన్ని చర్చల్లోకి జొప్పించడం సరికాదంటోంది. నిజానికి కొవిడ్‌ మహమ్మారి పంజా విసరుతున్న వేళ ఆత్మనిర్భర్‌ భారత్‌ ప్యాకేజీలో భాగంగా చట్ట ప్రతిపాదనల్ని బయటపెట్టిన కేంద్రం- రాష్ట్రా తోగాని,రైతు సంఘాతోగాని ఎలాంటి సంప్రతిం పు జరపకుండానే తొుత ఆర్డినెన్సుల్ని, దరిమిలా పార్లమెంటులో విస్తృత సమాలోచను లేకుండానే బ్లిుల్ని ఆమోదించింది. కొవిడ్‌ కోరసాచిన తరు ణంలో పంట గిట్టుబాటు ధరకోసం మార్కెట్‌ జోక్యం పథకాన్ని ప్రవేశపెట్టాని,పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద ఇస్తున్న మొత్తాన్ని రూ.15వేకు పెంచి అందులో సగాన్ని రైతు ఖాతాలో జమ చేయాని, పంట కోతు నూర్పిళ్లకు గ్రామీణ ఉపాధి హామీని అనుసంధానించాని డాక్టర్‌ స్వామి నాథన్‌ ఏప్రిల్‌ నెలో సూచించారు. వాటిని ఏమా త్రం పట్టించుకోని కేంద్రం తెచ్చిన చట్టాు- రైతు బతుకును,భవితను కార్పొరేట్లకు కుదువ పెడతాయని అన్నదాతు ఆక్రోశిస్తున్నారు. ప్రమాదకర ప్రతిష్టం భనను పొడిగించకుండా, చట్టా రద్దు విషయంలో ప్రతిష్ఠకు పోకుండా ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రాప్త కాజ్ఞత ప్రదర్శించాలి!
అయిదున్నర దశాబ్దా నాడు ఆకలి కోరల్లో చిక్కుకొన్న దేశంలో హరిత విప్లవం పాదు కోవడానికి-కనీస మద్దతు ధర,వాటిని నిర్ధారించే యంత్రాంగం,వ్యవసాయ మండీు,ఎఫ్‌సీఐ కొను గోళ్లు వెన్నుదన్నుగా నిలిచాయి. కనీస మద్దతు ధర రైతుపట్ల క్రూర పరిహాసంగామారి పాతి కేళ్లలో మూడు క్షమందికి పైగా అన్నదాత ఉసురు తీసినా ఆందోళన పథంలో కదం తొక్కని రైతు,నేడు-మద్దతుకు చట్టబద్ధత ఎందుకు కోరు తున్నాడో గ్రహించాలి. కార్పొరేట్‌ సేద్యానికి రాచ బాటు పరచే తాజా చట్టాతో మండీ వ్యవస్థ సాంతం కుదేలై, సేకరణ బాధ్యతనుంచి ఎఫ్‌సీఐ తప్పుకొంటుందని, దాంతోపాటే కనీస మద్దతు ధరా కనుమరుగైపోతుందనీ రైతాంగం భీత్లిుతోంది! కాంట్రాక్టు సేద్యంలో గొడవలొస్తే-వివాద పరిష్కార బాధ్యతను అధికార శ్రేణుకు కట్టబెట్టి, సివిల్‌ కోర్టును ఆశ్రయించే ప్రజాస్వామ్య హక్కునూ తొక్కిపట్టిన చట్టం అన్నదాత భయానుమానాల్ని మరింతగా పెంచింది. కాబట్టే కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కోసం రైతులోకం గళమెత్తుతోంది. మద్దతు ధరకే విక్రయించే హక్కును రైతుకు దఖు పరుస్తూ చట్టంతెస్తే, అది వారిలో విశ్వాసం నింపు తుందనిధర నిర్ణాయక సంఘమూ సూచిం చింది. మద్దతు ధర నిర్ధారణ ఏప్రాతిపదికన సాగాలో 2006లోనే డాక్టర్‌ స్వామినాథన్‌ సూచించగా 2014ఎన్నికల్లో దాని అముకు కట్టుబాటు చాటిన భాజపా,దరిమిలా వెనక్కి తగ్గింది. వస్తూత్పత్తిదా యి పెట్టుబడి వ్యయాల్ని వడ్డీల్ని,ఉత్పాదన ఖర్చు ల్ని, సిబ్బందివేతనాతాల్నీ గణించి సమధిక లాభా ు చేర్చి ధరు నిర్ణయిస్తారంటూ,వాస్తవిక వ్య యానికి అదనంగా 50శాతం కలిపి పంట మద్దతు నిర్ణయించాని స్వామినాథన్‌ కమిషన్‌ సూచించింది. సేద్యరంగం కుదుపుకు లోనవు తున్న దశలో-సరైన మద్దతు ధర, దానికి చట్టబద్ధత లేకుంటే బడుగు రైతాంగం ఎలా నెగ్గుకు రాగుగు తుంది? రైతన్న హేతుబద్ధ డిమాండ్లపై సత్వరం సరైన నిర్ణయం తీసుకోవడంలో కేంద్ర సర్కారు విజ్ఞతాయుతంగా స్పందించాలి!


రైతు పోరాటం స్ఫూర్తిదాయకం
అక్కడి శిబిరం గోడౌన్‌ బాధ్యుడిని కసి వివరాు అడిగి తొసుకున్నాం. ప్రతి గ్రామం నుండి పాు, కూరగాయు, ఇతర సరుకు ప్రతి రోజూ వస్తాయి. గ్రామప్రజు స్వచ్ఛందంగా వాటిని ఒక కేంద్రానికి తీసుకువస్తారు. అక్కడి నుండి వాహ నాల్లో శిబిరానికి చేరవేస్తారు. మేంఅక్కడ వున్న ప్పుడు…కూరగాయు,పా క్యాన్లతో ఒక జీపు వచ్చింది. వచ్చిన సామాను భద్రపరచడం, సక్రమం గా వినియోగించడం తన బాధ్యత అని ఓపెద్దాయన ఎంతో నమ్రతగా చెప్పాడు. ఆయన ెవరో తొసు కొని అవాక్కయ్యాం. ఆయనే రాజస్థాన్‌లోని బాంద్రా నియోజక వర్గ సిపిఐ(ఎం) శాసన సభ్యుడు బల్వాన్‌ పునియా. పక్కన మరొక టెంట్‌ దగ్గర ఒక పెద్దా యన చుట్టూ కొద్దిమంది రైతు చేరి మాట్లాడు తున్నారు. ఆయన మరెవరోకాదు. మాజీ శాసన సభ్యుడు, రాజస్థాన్‌ సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి అమ్రారామ్‌. వారు దాదాపుగా శిబిరం ప్రారంభమై నప్పటి నుంచి అక్కడే గుడారంలో ఉంటున్నారు. ఇతర రైతుసంఘా నాయకు, కార్యకర్తు చాలా మంది అక్కడే ఉంటున్నారు. ఢల్లీి-చండీగఢ్‌ జాతీయ రహదారిలో బాఘర్‌కి దగ్గర లోని హర్యానా సరిహద్దు ప్రాంతం సింధు. ప్రభుత్వం రహదారిని మూసివేయడంతో సోనిపట్‌ దాకా బస్‌లోవెళ్లి అక్కడినుండి 20కిమీ హర్యానా రోడ్‌ వేస్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకు నవీన్‌ రానా ద్విచక్ర వాహనంపై వెళ్లాను. బాఘర్‌ నుండి సుమారు 10కి.మీ. పొడవునా గుడారాు, ట్రాక్ట ర్లు. సోనిపట్‌ నుండి బయు దేరగానే ట్రాక్టర్ల ప్రవాహమే కనపడిరది. అదేమిటని విచారిస్తే ప్రతి రోజు రైతు గ్రామా నుండి ఇలా ట్రాక్టర్లలో వచ్చి పోవడం మామూలేనని తోటి మిత్రుడు చెప్పాడు. దారిపొడవునా ట్రాఫిక్‌ స్వీయ నియం త్రణ, అక్కడక్కడా రైతు వాంటీర్లతోనే వుంది తప్ప ఒక్కపోలీస్‌ కనిపించలా. కుటుంబాకు కుటుంబాలే పెద్దసంఖ్యలో తరలివస్తున్నాయి. అక్కడి వాతావరణం జాతరను మరిపించింది. అనేక మీడియా సంస్థు మీడియా క్యాంపు నిర్వ హిస్తూ ఎప్పటికప్పుడు వార్తు, కథనాను ప్రజకు అందిస్త్తున్నాయి. షాజహాన్‌పూర్‌ లాగే ఇక్కడ కూడా గ్రామా నుండి పాు, కూరగాయు, తినుబం డారాు వస్తున్నాయి. ఇక్కడ మాత్రం కెనడాలో స్థిరపడిన పంజాబ్‌ రైతు కుటుంబావారి ఆర్థిక సహకారంతో చలిని తట్టుకోగలిగిన గుడారాు 5 కనిపించాయి. వీటిలో 200-250 మంది పడు కునే అవకాశం ఉంది. మిగిలిన వేలాది మంది తాత్కాలిక గుడారాలోనే ఉంటున్నారు. ఇక్కడ మరొక విషయమేమంటే ప్రతి రైతు ఎకరానికి రూ.100 చొప్పున ఉద్యమ నిర్వహణకు విరాళాు ఇస్తున్నట్లు చెప్పారు. స్థోమతు ఉన్న కొందరు రైతు మరికొంత అదనంగా కూడా ఇస్తున్నారని తెలిసింది. దీనికి మరొక ప్రత్యేకత ఉంది. అదేమంటే సింధు ప్రాంతం వెళ్లేదారికి ఒక వైపున అన్నీ పరిశ్రము, మాల్స్‌. రెండవవైపు గ్రామాు. ఆ గ్రామా లోని అత్యధికు రైతు నుండి సేకరించిన భూము తోనే రెండవవైపున పరిశ్రము, మాల్స్‌ కట్టారట. భూము ఇచ్చినందుకు వాటిలో చిన్నచితక ఉపాధి కల్పించడంతో వారి కుటుంబాు సాగుతు న్నాయి. అయితే ఈ ఆందోళన ప్రారంభమైనప్పటి నుంచి ఆపరిశ్రము,మాల్స్‌ మూతపడ్డాయి. ఉపాధి పోయింది. దాంతో వారందరికి భోజనాు ఉద్యమ శిబిరాలోనే ఏర్పాటు చేస్తున్నారు. ఢల్లీి-రోహతక్‌ (హర్యానా) దారిలో టిక్రి ప్రాంతం ఉంది. హర్యానా రోడ్‌వేస్‌ యూనియన్‌ ప్రధాన కార్య దర్శి సరబత్‌సింగ్‌ పునియాబృందంతో కసి మెట్రో రైల్లో అక్కడికి వెళ్లాం. డిల్లీి నుంచి వెళ్లే మార్గంలోని ఈ సరిహద్దు వద్ద ప్రభుత్వం3అడుగు ఎత్తు గోడ నిర్మించి రాకపోకను మూసివేసింది. ఇక్కడ కూడా పెద్దసంఖ్యలో రైతు వున్నారు. ప్రతి రోజూ ట్రాక్టర్లలో కుటుంబాతో సహా వచ్చిపోయే వారితో కోలాహంగా ఉంది. సింధులో లాగే ఇక్కడ కూడా ప్రతి రైతు ఎకరానికి రూ.100కితగ్గకుండా స్వచ్ఛం దంగా విరాళాు ఇస్తున్నారు. గ్రామాల‌ నుండి పాల కూర‌గాయ‌లు తినుబండారాలు నిత్యం వస్తు న్నాయి. తాత్కాలిక గుడారాలే వారి నివాసాలు. సరిహద్దు నుండి బహదూర్‌ఘర్‌ దాకా 8కి.మీ పొడవున గుడారాు విస్తరించి ఉన్నాయి. ఇక్కడ రెండు ప్రత్యేకతు ఉన్నాయి. ఇళ్ళ నుండి ఎవరికి తోచిన తినుబండారాలు వారు తయారు చేసుకొని వచ్చి ఇక్కడి వారికి పంచుతున్నారు. ప్రధాన కేంద్రా లో ఒత్తిడి తగ్గించానే ఉద్దేశంతో పు గ్రామాల‌ వారు ఇక్కడ తాత్కాలిక వసతి ఏర్పాటు చేసికొని వారి గ్రామస్తు, బంధువుకు ఇక్కడే భోజనాలు తయారు చేసి పెడుతున్నారు. ఇది ఢల్లీి సరిహ ద్దులో జరుగుతున్న రైతు ఆందోళన వాస్తవ ముఖ చిత్రం. జనవరి 26న చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి ఒక రైతు మాతో ఇలా అన్నాడు. వాళ్లబ్బాయి ఇతర ప్లితో కసి ట్రాక్టర్‌లో బయుదేరాడట. అయితే పోలీసు నేరుగా వెళ్లాల్సిందిగా డైరెక్ట్‌ చేశారు. ఆ కుర్రకా రుకు విషయం తెలియదు. తీరా పోలీసు చెప్పిన ప్రకారం వెళ్తే వారు ఢిల్లీి చేరారు. అక్కడి నుండి కుర్రాడు వాళ్ళనాన్నకి ఫోన్‌ చేసి ‘మేం ఢల్లీి వచ్చాం. నీవెక్కడున్నావ’ని అడిగితే తండ్రి బిత్తరపోయి, ఢల్లీి ఎందుకు వెళ్ళావని అడిగితే పోలీసు చెప్పిన డైరెక్షన్లో వెళ్తే ఢల్లీి వచ్చిందని చెప్పాడట. అప్పుడా రైతు వెంటనే వెనక్కు వచ్చేయమని కొడుక్కు చెప్పాడట. ఆవిధంగా జనవరి 26న రైతు ఉద్య మాన్ని అభాసుపాు చేయానే ముందస్తు పథకం ప్రకారం ప్రభుత్వమే పోలీసు ద్వారా రైతును తప్పు దారి పట్టించి ఢల్లీి వచ్చేలా చేసిందని తెలిసి విస్తుపోయాం.


కానీ ప్రధాన జాతీయ మీడియా వాస్త వాన్ని, ప్రభుత్వం చేసిన కుట్రను విడిచిపెట్టి… రైతు అనుమతించిన మార్గాన్ని అతిక్రమించి అక్రమంగా ఢల్లీిలోకి చొరబడి అజడి సృష్టిం చారని ప్రచారం చేసి వీడియోు చూపించింది. జనవరి 26,ఆగస్టు 15తేదీల్లో ఢల్లీిలో పకడ్బందీ బందోబస్తు వుంటుంది. రెండుమూడు రోజు ముందు నుంచే రిహార్సళ్లు జరుగుతాయి.కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌ నిషేధిస్తారు. వే సంఖ్యలో పోలీసు బగాు మోహరించి ఉంటాయి. అలాం టి వాతావరణంలో ఢల్లీి లోని ఎర్రకోటకు కొందరు ఎలా వెళ్లారు? ఎర్రకోట లోపలికి ఎలా ప్రవేశిం చారు? స్తంభం ఎలాఎక్కాడు?ఎక్కిన స్తంభం దిగి ఎవరికి దొరకకుండా ఎలా పరారయ్యాడు? అనేవి చిన్న ప్లివాడికి కూడా కలిగే సందేహాలే.రైతు ఇన్ని ఆటంకాను అధిగమిస్తూ…సడని పట్టుద తో పోరాటం చేస్తుంటే…కేంద్ర ప్రభుత్వం, దాని మద్దతుదాయి దారుణమైన అబద్ధాను ప్రచారం చేయడం చూస్తున్నాం. ఆందోళను చేస్తున్నది రైతు కాదు-కొద్ది మంది బడా రైతు బాఋ. ఆందోళను కాదు-జీడిపప్పు, పిజ్జాు, బర్గర్లు తింటూ సరదాు చేసుకుంటున్నారు. ఇవి విదేశీయు భారీ విరాళాతో సాగుతున్నాయి… లాంటి వాదను ఉన్నాయి. ఆందోళన జీవుని, పరాన్న జీవుని, రైతు శ్రేయస్సు కోసమే ఇదంతా చేస్తున్నామని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే పార్లమెంటు వేదికగా చెప్పారు. పైగా మన్మోహన్‌ సింగ్‌ విధానానే అము చేస్తున్నానని కూడా ప్రధాని అన్నారు (మన్మోహన్‌ సింగ్‌ విధానాతో విసిగి వేసారిన ప్రజు ఆ విధానాకు భిన్నంగా ప్రజ మేుకు ఏదో చేస్తారని కదా ప్రజు మోడీకి పట్టాభిషేకం చేసింది). రైతు మేు కోసమే కొత్తగా చట్టాు తెస్తే క్షలాది మంది దేశ వ్యాపితంగా ఎందుకు వీధుల్లోకి వచ్చారు? చట్టంలో కనీస మద్దతు ధర ఎందుకు లేదు? రైతు ప్రయోజనా కోసమే అయితే రైతు సంఘాతో చట్టాు చేసే ముందే ఎందుకు చర్చించలేదు? భారతీయులే కాక విదేశీయు సహితం ఎందుకు మద్దతు ఇస్తున్నారు? బ్రిటిష్‌ పార్లమెంటు లోని 100 మంది ఎం.పి ు భారత రైతు ఉద్యమానికి మద్దతునిస్తూ ఎందుకు తీర్మానించారు? ఇవన్నీ సామాన్యును సైతం తొలిచివేస్తున్న ప్రశ్ను.
(వ్యాసకర్త‌ ఆర్‌.ల‌క్ష్మయ్య ఎఐఆర్‌టిడబ్ల్యుఎఫ్‌ అధ్యక్షు)

రాజ్యాంగ హ‌క్కులు కోల్పోతున్న ఆదివాసీలు

‘‘ ఆదివాసీలు అడవితల్లి ముద్దు బిడ్డు.ఈ సమాజానికి మూవాసు. భారత దేశానికి అసు వారసు. నీతి నిజాయితీకి నిువెత్తు నిదర్శనం.ఆదివాసీలు నేడు72వ సంవత్సరా స్వతంత్య్ర భారతావనిలో తమ అస్థిత్వం కోసం, మనుగడ కోసం అల్లాడిపోతునÊఆనరు. ఈ మట్టిలోనే కసి పోతున్నారు. సామ్రాజ్యవాద అభివృద్ధఇ నమూనాలోనే ఆదివాసీలు అంతం అవుతున్నారు. వారి హక్కుఉు హరించిపోతున్నాయి. దేశ దళారీ పాకవర్గాలు ఆదివాసులు అంతం చేసి వారి సమాధుపైనే అభివృధ్దికి పునాదు వేస్తున్నారు. మేకు బలి ఇస్తారు..పులను బలి ఇవ్వరు అన్న డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ మాటు అక్షర సత్యాుగా చరిత్రలో నిలిచాయి. మన కల కన్నా తెంగాణ కన్నీరు పెడుతుంది’’

తెంగాణ ప్రభుత్వం 2016 నుంచి చేపట్టిన హరితహారం ఆదివాసీ ప్రజ మెడకు ఉరితాడుగా మారుతున్నది. 230కోట్ల మొక్కు నాటి ( పెంచటం కాదు) ప్రపంచ రికార్డ్‌ నెక్పొుతున్నట్టు చెప్పుకొన్న ప్రభుత్వం తెంగాణలో 24శాతమే అటవీ భూమి ఉందని,అందులో ఈఅయిదేండ్లలో 100కోట్ల మొక్కు నాటి అడవుల్ని దట్టంగా తయారు చేస్తామని ప్రకటించింది. హరితహారం క్ష్య ప్రకటనలోనే ‘’అటవీ భూముల్ని దురాక్రమణ నుంచి’’ కాపాడుతామన్నది. ఇక్కడ దురాక్రమణ దారు నగానే ఎవరో మైనింగ్‌ మాఫియా అనో, ‘’రియల్‌’’ మాఫియా అనో మనం పొరపడకూడదు. వారి దృష్టిలో దురాక్రమణదారుంటే జీవిక కోసం పొడు చేసుకుని బతికే పేద గిరిజన ఆదివాసులే. హరిత హారానికి ఈ ఏటితో ఐదేండ్లు పూర్తవుతాయి. ఇప్పుడు రాష్ట్రం నందనవనం కాలేదు, అడవు సందు లేకుండా దట్టంగా కాలేదు. కానీ హరితహారం పేరుతో ప్రభుత్వం మాత్రం ఈ అయిదేండ్లుగా ఏజెన్సీ ప్రాంత ఆదివాసు అనుభవంలోని క్షలాది ఎకరా పోడు భూమిని బవంతంగా స్వాధీనం చేసుకుంటూనే ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముకపల్లి మండం అన్నారం అనే ఒక్క హమ్లెట్‌ గ్రామంనుండే హరితహారానికి ఏటా 50ఎకరా చొప్పున ఇప్పటిదాకా 250ఎకరాు స్వాధీనం చేసుకున్నారు. భూమి కోల్పోయిన వాళ్లంతా కోయు. అదే మండంలో పది చిన్న గ్రామాల‌ మద్య గల‌ ఉమ్మడి శివారులోగ 500ఎకరా భూమిపైకి గత జూన్‌ నుంచి అటవీ అధికాయి పోలీసుతో వస్తున్నారు. ఈభూమిపై పోడు కొట్టారని ఇరవై మందిపై 2001లోనే కేసు, అరెస్టు అయ్యాయి. ఇంకా ఆ కేసుల్లో వాళ్ళు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. ఆ ప్రకారంగా అయినా వాళ్ళు అప్పటి నుంచి పోడు చేసుకున్నట్టే లెక్క. 2006లో అటవీ హక్కు చట్టం ప్రకారం 2005 వరకు అనుభవంలో ఉన్న పోడు భూముల్లో కుటుంబానికి నాుగు హెక్టార్ల చొప్పున పట్టాు ఇవ్వాలి. అలా 500ఎకరాల్లో అందరికీ పట్టాు రావాల్సి ఉండగా 50ఎకరాకి మాత్రమే పట్టాు ఇచ్చారు. అన్ని కేసు మధ్య కూడా కనీసం 200 ఎకరాను అప్పటినుంచి ప్రజు కాపాడుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు, వారికి పట్టాు లేవని అటవీ అధికాయి ఆ భూము స్వాధీనానికై దాడు చేస్తున్నారు. పట్టాలు ఉండి, పట్టాలు లేకుండా కగసి పోయి ఉన్న భూముల్లో విచక్షణ లేకుండా కందకాు తవ్వటం, భూమిని తమ స్వాధీనంలోకి తీసుకున్న గుర్తుగా దున్నేయటం చేస్తున్నారు. ఇంకా నిత్య ఉద్రిక్తత, కేసు నడుస్తున్నాయి. ఈ ఫిబ్రవరి మొదటి వారంనుండే ఖమ్మం,భద్రాద్రి కొత్తగూడెం, భూపాల్‌పల్లి, మహబూబాబాద్‌ జిల్లాల్లో రానున్న వర్షాకాలానికి ముందస్తు ఏర్పాట్లుగా జేసీబీను, ప్రొక్లెయినర్లను ఆదివాసీ భూము పైకి తరలిస్తున్నారు. భద్రాద్రి జిల్లా క్ష్మీదేవిపల్లి మండం ఒక్క పునుకుడు చెక గ్రామం నుండే 250ఎకరా పోడు భూమును స్వాధీనం చేసుకోబోతున్నామని చెప్తూ, రబీకి విత్తనాలు వేయకముందే హరితహారం మొక్క కోసం గుంటు తీయటానికి బయు దేరారు. కేవం ఈ గ్రామంనుంచే గత నాుగు ఏండ్లలో 450ఎకరా పోడు భూమిని ఆదివాసునుండి లాక్కున్నారు. స్వాధీనం చేసుకోగా మిగిలిన భూమి ఇక మీకే ఉంటుందని ప్రతి సంవత్సరం చెప్తూనే వస్తున్నారు. అదే మండం బొజ్జాయి గూడానిదీ ఇదే పరిస్థితి. పాతిక,ముప్పై ఏండ్లుగా సాగు చేసుకుంటున్న భూముకు గతంలో అతి కొద్ది మందికి,సెంట్లల్లో భూమి ఇచ్చారు. అప్పటి నుంచి పట్టాు రాకుండా ఉన్న భూమును, పట్టా లేదు కాబట్టి మీకిక ఆ భూమిపై హాక్కు లేదని,పోలీసు సాయంతో దౌర్జన్యంగా అక్రమిస్తున్నారు. అడ్డువచ్చిన ప్రజపై లాఠీలు, కేసు ప్రయోగిస్తున్నారు. తాజాగా ఫిబ్రవరి 5న మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండం గుంజేడు గ్రామంలో హరిత హారమంటూ గిరిజను భూముపైకి వస్తున్న జేసీబీు, ప్రొక్లైనర్‌ను అడ్డుకున్నందుకు మహిళతో సహా 13మందిపై పొలీసు క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 8న గూడూరు మండం లైన్‌ తండాలోనూ ఇదే పరిస్థితి. ప్రభుత్వానికిదో ఆట, ప్రజకది జీవన్మరణ సమస్య. ఆదివాసుకు సహజ సిద్దంగా అన్నీ అయి ఉండిన అడవిని తమ స్వంత ఆస్తిగా ఒకప్పుడు బ్రిటిష్‌ వాళ్లు, తర్వాత నిజాం,ఇప్పుడు ఈ కాపు ప్రభుత్వాు భావించుకుంటూ అడవితో ఆవిభాజ్యంగా అు్లకున్న జీవితాను అ్లకల్లోం చేస్తున్నారు. ఇంకా అదే మైదాన ప్రాంతపు ఆధిపత్యం, రాజ్యంలోని ప్రతీదీ రాజు స్వంత ఆస్తిగా ఊహించు కునే ఫ్యూడల్‌ సమాజపు అవశేషాలూ అలాగే కొనసాగుతున్నాయి. ఇలా ఎవరిది కానిదంతా తనదే అనుకునే రాజ్యపు అసంబద్ధ భావనే ఆదివాసును తర తరాుగా కోుకోనివ్వకుండా చేస్తున్నది. చరిత్ర పూర్వయుగం నుంచీ ఆదివాసుకు అడవి అంటే కేవం అందమైన చెట్లు, పచ్చదనం కాదు. అడవేవారి మాతృ భూమి, ఇు్ల, వాకిలి, జీవనాధారం. ఇంకా, వారి సంస్కృతి, ఆచా రాు,మతం దేవుళ్ళు, అన్నీ. ఒక్క అదివాసు కేమిటి! ఈరోజు మైదాన ప్రాంతపు గ్రామీణ, నగర వాసుందరు కూడా శతాబ్దా కింద అడవుల్లో జీవించిన వాల్లే కదా! వ్యవసా యానికి, ఆవాసానికీ తమ చుట్టూ ఉన్న అడవుల్ని నరుకుతూ మైదానాుగా మార్చేశారు. అది నాగరికతైంది. అదేపని ఇప్పుడు ఆదివాసు చేసుకుంటే తప్పెలా అవుతుంది. మన చుట్టూ ఉన్న ప్రాంతం మనదైనప్పుడు వారి చుట్టూ ఉన్న ప్రాంతం వారిది కాదా! ఎన్నో అవమానాు,మోసాు గుర్తించి, గుర్తించకుండా భరిస్తూ, అనుభవిస్తూ అడవిపై తమకు గ హక్కుల్ని కోల్పోతూ క్రమంగా అడవిలో మిగిలిన ఒకే ఒకజీవనాధారమైన స్థిరవ్యవసాయానికి ఆదివాసు ఇప్పుడిప్పుడే అవాటు పడుతున్నారు. వారికవసరమైన వ్యవసాయ భూమినివారి స్వంత శివారు అయిన అడవి నుంచి తీసుకోవటం వారి సహజ హక్కు కదా. అవికూడా ఎత్తైన, లోతట్టు ప్రాంతాల్లో దొరికే రాళ్ళు రప్పతో కూడిన భూములే. ఈ భూముకు ఏ సాగునీటి ఆధారము ఉండదు. పూర్తిగా వర్షాదారం. ఇందులో వచ్చే దిగుబడి మైదాన ప్రాంతాల్లో వచ్చే దిగుబడిలో అక్షరాలా పది నుంచి ఇరవై శాతమే ఉంటుంది. ఇటు వంటి ప్రాంతాల్లో మరో జీవనాధారం లేక ఆ పోడు భూమునే నమ్ముకున్న ఆదివాసును దురాక్రమణదాయిగా చిత్రిస్తూ పరిపాకు వారి భూముల్లో ట్రాక్టర్లు పెట్టి దున్నించి, చుట్టూ కందకాు తవ్వుతూ అంతా చిన్నాభిన్నం చేస్తున్నారు. ఏకైక ఉపాధిగా మిగిలిన వ్యవ సాయాన్ని కూడా చేసుకోనివ్వకపోతే వారెలా బతకాలి, ఏం కావాలి? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్ష్మీదేవి పల్లి మండం పునుకుడు చెక, బొజ్జాయి గూడెం రెండు గ్రామా పరిధిలో 80 మందిదాకా డిగ్రీ పూర్తి చేసిన, చదువుతున్న ప్లిున్నారు. ఒక్కరికీ ఉద్యోగం రాలేదు. వచ్చే సూచను కూడా లేవు. పోలీసు వారికి క్రికెట్‌, వాలీబాల్‌ కిట్లు ఇస్తూ తమ కనుసన్నల్లో ఉంచుకుంటున్నారు. ఇంకా కొంతమందిని నెవారీగా జీతాు ఇస్తూ పోలీస్‌ ఇన్ఫార్మలుగా మారుస్తున్నారు. దాని పరిణామాు మనం ఊహించుకోవాల్సిందే. ఒకవైపు అర్హతున్న యువతకు ఉద్యోగాలి వ్వకుండా, మరో వైపు కనీస వ్యవసాయానికి కూడా దూరం చేస్తూ హరిత హారం, అడవు సంరక్షణ పేరుతో వారి బతుకుదెరువును విచ్ఛిన్నం చేసే నైతిక అర్హత ప్రభుత్వానికి ఉందా? నిజానికి, పచ్చదనం పెంచానుకుంటే రాష్ట్రంలో పుచగా ఉన్న అటవీ ప్రాంతంలో మొక్కు నాటుతూ, వాటిని రక్షిస్తూ దట్టంగా మార్చవచ్చు. ఇంకా, వ్యవ సాయ భూముల్లో కూడా కొంత భాగంలో అటు వంటి వక్షాు పెంచటాన్ని తప్పనిసరి చేయ వచ్చు. ప్రతీ గ్రామ శివారులో ఉమ్మడి అటవీ ప్రాంతానికి కొంత భూమి కేటాయించ వచ్చు. ఇంటి నిర్మాణానికి పర్మిషన్‌ ఇచ్చేముందు ప్రతి ఇంటికి ఒక వక్షమైనా పెంచాని షరతు పెట్టవచ్చు. రియల్‌ ఎస్టేట్‌ లేఅవుట్‌లో 10 శాతం భూమిలో భారీవక్షాు ఉండాని నియమం పెట్టవచ్చు. రోడ్ల పక్కన నాటే వాటిలో 80శాతం మొక్కు బతకటం లేదు. వాటిని బతికించవచ్చు.అడవి నుంచి ఆదివాసీ ను నిరాశ్రయును చేయటం అంటే వారి మాతృభూమిపై రాజ్యం దురాక్రమణ చేయటమే అవుతుంది. ఆదివాసీ జీవించే హక్కును కారాసే,అందరి అవసరాకూ ఆదివాసునే బలిచేసే విధానాన్ని పాల‌కలు మానుకోవాలి. ప్రతి కుటుంబానికి కనీసం నాలుగు హెక్టార్లు స్వంత భూమి వుండేటట్టు చూడాలి. ఆ భూమికి సాగు నీరు, ఇతర సౌకర్యాు కల్పించాలి.
-ఎస్‌. తిరుపతయ్య

పల్లెల్లో ఎన్నిక ల  సందడి….!

పల్లెపోరులో రాజకీయ ఉనికిని కాపా డుకునేందుకు పార్టీు సిద్ధమవుతున్నారు. గతేడాది మార్చిలో జరగాల్సిన స్థానిక ఎన్నికను కరోనా వైరస్‌ కారణంగా వాయిదా వేసిన ఎన్నికు సంఘం ఎట్టకేకు జనవరి 23తేదీన నోటిఫికేషన్‌ను విడు ద చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్‌ పూర్తయిన తరువాతే ఎన్నికు నిర్వహిస్తామని పట్టుపట్టడంతో ఎన్నిక కమిషన్‌ కోర్టును ఆశ్రయిం చింది. సర్వోన్నత న్యాయ స్థానం సోమవారం ఎన్నికు నిర్వహించాని తీర్పు ఇచ్చింది. ఇప్పటికే సర్పంచి ఎన్నికకు రిజర్వేషన్లు ఖరారు కావడంతో పల్లెలో రాజకీయం వేడెక్కింది. కరోనా నిబంధను పూర్తిగా సడలించడంతో ఆయా రాజకీయ పార్టీ నాయకు వివిధ కార్యక్రమాకు హాజరవుతూ తమ పార్టీ కార్యకర్తను ఆకర్షిస్తున్నారు.


ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నిక హడావిడి కొనసాగుతోంది. నాుగువిడతగా జరిగే పంచాయితీ ఎన్నికు ఈనె 9న తొలివిడత ఎన్నికు జరగనున్నాయి. ఇంకా మూడు విడతుగా కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పల్లెల్లో తమఅదృష్టం పరీక్షించుకునేందుకు ప్రయ త్నాు చేస్తున్నాయి. ఈనేపథ్యంలో రిజర్వేషన్ల అంశం ఆసక్తికరంగా మారింది. ఎప్పుడు ఎక్కడ ఎన్నికు జరిగినా అన్నింటికంటే ముందు చర్చకు వచ్చే అంశం రిజర్వేషన్‌. ఏగ్రామంలో ఎవరు పోటీ చేయాని.., ఏమండలాన్ని ఎవరికి కేటాయిం చారనే అంశంపైనే అందరి దృష్టి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నిక రిజర్వేషన్లు కూడా చర్చనీయాంశ మ య్యాయి. ఇప్పటికే ఎన్నికకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారయ్యాయి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇవే తొలిపంచాయనీ ఎన్నికు కావడంతో రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ ఆసక్తికరంగా మారింది. ఈసారి రిజర్వేషన్లను అధికాయి ఆయా సామా జిక వర్గా జనాభా, గ్రామ పంచాయతీ సంఖ్య ఆధారంగా చేపట్టారు.
రిజర్వేషన్‌ ప్రక్రియ ఇలా..!
ఈఎన్నికు నవ్యాంధ్రలో జరుగుతున్న తొలి పంచాయతీ ఎన్నికు అయినందున గత ఎన్నికను పరిగణలోకి తీసుకోకుండా రిజర్వేషన్లు కేటాయించారు. ఎస్సీ,ఎస్టీ స్థానాకు జనాభా ప్రాతి పదికన,. బీసీస్థానాకు ఓటర్ల ప్రాతిపదికన రిజర్వే షన్‌ ప్రక్రియ చేపట్టారు. మండలా వారిగా చూస్తే ఎస్సీ, ఎస్టీ జనాభాను మండ జనాభాతో భాగించి మండంలో ఉన్న మొత్తం జనభాతో గణించి ఖరారుచేశారు. బీసీ రిజర్వేషన్‌ విషయానికి వస్తే బీసీ వర్గానికి చెందిన మండ ఓటర్లను, మొత్తం మండ ఓటర్లతో భాగించి మండంలోని మొత్తం పంచాయతీతో గణిస్తారు. ఇలా వచ్చిన పంచా యతీను బీసీకు కేటాయిస్తారు.
ఎస్సీ,ఎస్టీ,బీసీరిజర్వేషన్లు ఖరారైన తర్వాత మిగిసిన గ్రామ పంచాయతీను అన్‌ అన్‌ రిజర్వ్డ్‌ కేటరిగీకి ఖరారు చేస్తారు. రిజర్వేషన్‌ లెక్కు పూర్తైన అనంతరం ఆయా వర్గాకు కేటా యించిన స్థానాల్లో50శాతం మహిళకు కేటాస్తారు. అంటే ఎస్సీకు కేటాయించిన వాటిలో 50శాతం, ఎస్టీకు కేటాయించిన వాటిలో 50శాతం, బీసీ కోటాలో 50శాతం, జనరల్‌ స్థానాల్లో 50శాతం చొప్పున మహిళకు ఇస్తారు. గ్రామ పంచాయ తీతో పాటు వార్డుకు కూడా అధికాయి రిజర్వే షన్లు కేటాయిస్తారు. ఇవి గ్రామ జనాభా, ఓటర్లు, వార్డు సంఖ్య, ఆధారంగా ఖరారు చేస్తారు.
గత ఎన్నికల్లో ఏం జరిగింది…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013 జూలైలో పంచా యతీ ఎన్నికను మూడు దశల్లో నిర్వహించారు. జూలై 23,27,31తేదీలో వాటిని నిర్వహిం చారు. అప్పట్లో మొత్తం 21,441 పంచాయితీకు ఎన్నికు జరిగాయి. అందులో2,422 గ్రామ పంచాయతీు ఏకగ్రీవం అయ్యాయి. అప్పట్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 293 గ్రామ పంచాయతీు ఏకగ్రీవం కాగా, ఆతర్వాత శ్రీకా కుళం 202, న్లెూరు జిల్లాలో194 గ్రామ పంచా యతీ సర్పంచ్‌ లోను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అత్య్పంగా రంగారెడ్డి జిల్లాలో 31, కరీంనగర్‌ జిల్లాలో 40 పంచాయతీు మాత్రం ఏకగ్రీవంగా పూర్తయ్యాయి. కొన్ని గ్రామపంచాయతీల్లో ముం దుగానే ఒప్పందా ప్రకారం ఏకగ్రీవాు జరగ్గా, మరికొన్ని చోట్ల నామినేషన్లు చ్లొబాటు కాక పోవడం సహా ఇతర కారణాతో గ్రామ పంచాయ తీు ఏకగ్రీవంగా ఎన్నికయిన అనుభవం ఉంది.
ఏకగ్రీవ పంచాయతీకు అదనంగా నిధు
ఎన్నిక పేరుతో పల్లెల్లో వివిధ పక్షాు తపడకుండా ఏకగ్రీవంగా ఎన్నికు పూర్తి చేసు కుంటే వారికి అదనపు ప్రయోజనం కలిగించేందుకు ప్రభుత్వాు ప్రయత్నిస్తున్నాయి. అలాంటి ఏకగ్రీవ పంచాయతీకు అదనపునిధు కేటాయించే పథ కాన్ని1960లోరాజస్తాన్‌ ప్రారంభించింది. ఆతర్వా త కొన్నిరాష్ట్రాు దీనిని అము చేస్తున్నాయి. ప్రస్తుతం హరియాణా,తెంగాణా,గుజరాత్‌ వంటి రాష్ట్రాల్లో వీటిని అము చేస్తున్నారు. ఉమ్మడి ఏపీలో 2001 నుంచి వీటిని అము చేస్తున్నారు. 2006లో కూడా రాయితీను ప్రకటించారు. పదేళ్ల తర్వాత 2013 వచ్చేనాటికి ఈ నజరానా అనేక రెట్లు పెరిగింది.
జనాభా ప్రాతిపదికన ఏకగ్రీవ పంచాయితీకు తాయిలాు
2001నుంచి జనాభా5వే లోపు ఉన్న పంచయాతీకు 15వే రూపాయు,5-15 వే మధ్య ఉంటే 30 వేరూపాయు, 15 వే కన్నా ఎక్కువ జనాభా ఉంటే 50 వే రూపాయ చొప్పున ఇచ్చారు.
2008లోవాటిని సవరించారు. రెండు కేటగిరీుగా మార్చారు.15వేలోపు జనాభా ఉన్న పంచాయ తీకు రూ.5క్షు,15మే పైబడిన పంచాయ తీకు రూ. 15క్షు చొప్పున కేటాయించారు.
2013లో అది మరింత పెరిగింది.
15వేలోపు జనాభా ఉన్నగ్రామాకు రూ.7 క్షు, 15మే పైబడిన గ్రామ పంచాయతీకు రూ. 20క్ష చొప్పున ప్రకటించారు.ఈ నిధును ఎన్నిక అనంతరం ప్రభుత్వాు బడ్జెట్‌ను బట్టి దశ వారీగా విడుద చేసినట్లుగా గతంలో ఏకగీ వ్రం అయిన పంచాయతీకి సర్పంచిగా పనిచేసిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎంఅప్పనర్సి తెలి పారు.‘‘ఆదాయ వనరుల్లేని సీతంపేట ఏజన్సీ లోని మా గ్రామాకు అదనంగా రూ.5క్ష నిధు కేటాయించడమే గొప్పగా భావించాం. అయితే అది ఏకకాంలో అందలేదు. దాని వ్ల కొంత సమస్య అనిపించింది. రాష్ట్ర విభజన తర్వాత నిధు పరిస్థితి మరింత సమస్య అయిపోయింది. దాంతో పంచాయతీలో అభివృద్ధికి ఆస్కారం లేకుం డా పోయింది’’ అని ఆయన తెలిపారు. 2013 పంచాయతీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ పరిధిలోని 13 జిల్లాల్లో 1835గ్రామపంచాయతీకు ఏకగ్రీ వంగా ఎన్నికు జరిగాయి. వాటికి ప్రోత్సాహకాు గా ప్రభుత్వం ప్రకటించిన నగదు బహుమతును రూ. 128.45కోట్లను 2015 ఏప్రిల్‌ 23న నాటి ప్రభుత్వం విడుద చేసింది. ఆ తర్వాత పంచాయ తీకు అవి చేరడానికి మరింత సమయం పట్టిందని నాటి సర్పంచు తెలిపారు. 2006 పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవం అయిన వాటికి 2008 నవం బర్‌లో నజరానా కింద నిధు విడుదయ్యాయి.
ఏకగ్రీవా కోసం ప్రభుత్వ ప్రయత్నాు
ఏకగ్రీవ పంచాయతీను ప్రోత్సహించే దిశలో ప్రభుత్వం ఈసారి మరింత భారీగా ప్రయో జనాు కల్పించేందుకు సిద్ధమవుతోంది. దానికి అనుగుణంగా జీవోఆర్టీనెం.34ని విడుద చేసింది. గతంలో 2013నాటి జీవో నెం.1274ని సవరిం చింది. అదనంగా కొత్త కేటగిరీు చేశారు. గతంలో ఉన్న రెండు కేటగిరీ స్థానంలో ఈసారి 4తరగ తుగా విభజించి పంచాయతీకు ప్రయోజనం కల్పిస్తామని చెబుతున్నారు.రెండు వేలోపు జనాభా ఉన్న పంచాయతీల్లో ఏకగ్రీవంగా ఎన్నికు జరిగితే ఆ పంచాయతీకి రూ.5క్ష వరకు నగదు ప్రోత్సా హం అందిస్తామని ప్రకటించారు. గతంలో2 వే లోపు పంచాయతీను ప్రత్యేకంగా విభజించలేదు.
అలాగే 2001నుంచి 5000 లోపు జనాభా వుండే పంచాయతీకు ఏకగ్రీవ ఎన్నికు జరిగిన పక్షంలో రూ.10క్షు నగదు ప్రోత్సాహం అందిస్తారు. 5001 నుంచి10 వే జనాభా వున్న పంచాయతీకు ఏకగ్రీవం అయితే రూ.15 క్ష నగదు ప్రోత్సాహం అందుతుంది. పదివే కన్నా అధికంగా వున్న పంచాయతీకు రూ.20 క్ష రూపాయ నగదు ప్రోత్సాహం అందిస్తామని పేర్కొన్నారు. ఏకగ్రీవా ద్వారా పంచాయతీకు ఎన్నికు జరగడాన్ని ప్రోత్సహించానే మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ఈనిర్ణయం తీసుకుందని ఏపీ పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచం ద్రారెడ్డి తెలిపారు.‘‘స్వేచ్చాయుత వాతావరణంలో పంచాయతీ ఎన్నికు జరగాని కోరుకుం టున్నాం. ఏకగ్రీవంగా ఎన్నికు జరిగితే గ్రామా భివృద్ధికి దోహదపడుతుంది. అందుకే ఈ ప్రోత్సా హకాతో గ్రామా అభివృద్ధికి మరింత తోడ్పడేం దుకు నగదు బహుమతు ప్రకటించాం. దేశం లోని పు రాష్ట్రాు ఇదే విధానాన్ని అనుసరి స్తున్నాయి. గతం కన్నా ఈసారి పెద్దమొత్తానే ఏకగ్రీవా కోసం ఈ ప్రభుత్వం ప్రకటించింది. గ్రామ పంచాయతీ ఎన్నికు రాజకీయాకు అతీతంగా నిర్వహిస్తున్నందున ఆ స్పూర్తితో ప్రజు సోదరభావంతో తమ గ్రామా అభివృద్ధికి, సంక్షే మానికి ఏకగ్రీవంగా ఎన్నికను జరుపుకోవాలి’’ అని కోరారు.
గత ఏడాది ఏకగ్రీవాపై వివాదం
కరోనా కారణంగా అప్పట్లో వివాదాస్పద పరిస్థితుల్లో వాయిదా పడిన స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకి అనుకూంగా అనేక చోట్ల ఏకగ్రీవంగా ఎన్నికు జరిగినట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా తీవ్ర హింస చెరేగింది. పు చోట్ల ప్రతిపక్షా నేత ను నామినేషన్లు కూడా వేయనివ్వలేదనే విమర్శు వచ్చాయి. అప్పట్లో వాయిదా పడిన నాటికి 2119 ఎంపీటీసీ స్థానాతో పాటుగా 125 జెడ్పీటీసీను కూడా ఏకగ్రీవంగా చేశారు. అందులో దాదాపుగా అధికార పార్టీకే 95 శాతం పైగా సీట్లు దక్కాయి. దాంతో ఇదంతా అధికారాన్ని దుర్వినియోగం చేసి ఏకగ్రీవాు చేసుకున్నారంటూ విపక్షాు ఎన్నిక సంఘానికి ఫిర్యాదు చేశాయి.
‘‘గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా అలాంటి పరిస్థితి తీసుకురావాని చూస్తున్నారు. ఎస్‌ఈసీ పటిష్టంగా వ్యవహరించాలి. అవసరం అయితే కేంద్ర ప్రభుత్వ బగా సహాయం తీసుకోవాలి. ఏపీ ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు తీరుని సరిదిద్దాలి. ఏకగ్రీవాకోసం ఇతర పార్టీ నేతను బెదిరించడం, దౌర్జన్యాు చేయడం వంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలి. ఏకగ్రీవాకు నజరానా పేరుతో మభ్యపెట్టే ప్రయత్నాు తగవు. గత ఎన్నికల్లో చిత్తూరు , గుంటూరు జిల్లాల్లో భారీగా అక్రమాు జరిగాయి. ఆ జిల్లాల్లో కలెక్టర్లను విధుల్లోంచి తొగించడం దానికి నిదర్శనం. రాయసీమ, ప్రకాశం, న్లెూరు జిల్లాల్లో కూడా స్వేచ్ఛాయుత ఎన్నిక నిర్వహణకు అవకాశం కల్పించాలి’’ అని టీడీపీ ఏపీ అధ్యక్షుడు కే అచ్చెన్నాయుడు అభిప్రాయపడ్డారు.
ఏకగ్రీవా కోసం వేంపాటు…
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉమ్మడి నిర్ణయంతో ఏకగ్రీవం జరిగితే మంచిదే కానీ అనేక చోట్ల భిన్నమైన పరిస్థితున్నాయని స్థానిక స్వపరిపాన పత్రిక ప్రతినిధి రామకృష్ణ అంటున్నారు. పంచాయతీ ఎన్నిక ఏకగ్రీవాపై ఆయన బీబీసీతో మాట్లాడారు.
‘‘గ్రామ పంచాయతీల్లో ఒకనాటి పెత్తనం కొంత వరకూ సడలింది. కానీ నేటికీ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆపార్టీ నేత మాటే చ్లొబాటు అవుతోంది. పథకాు, ఇతర ప్రయోజనాను చూపించి ప్రజను లొంగదీసుకునే అవకాశం ఉంటుంది. అయితే కొన్నిచోట్ల ఏకగ్రీవా కోసం పంచా యతీలో వేంపాటు జరుగుతున్నాయి. గుడికి ఏదో చేయిస్తానని లేదంటే ఫలానా సంఘానికి ఏదో ఇస్తానని ఇలా ఎవరు ఎక్కువ ఇస్తే వారికే పదవి కట్టబెట్టే రీతిలో వేంపాటు సాగుతు న్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఎవరు ఎక్కువ వెచ్చిస్తే వారికే పంచాయతీ పదవు కట్టబెట్టడం సరైనది కాదు. అలాంటి వాటిని అడ్డుకోవాలి. ప్రజంతా ఉమ్మడిగా నిర్ణయం తీసుకుని గ్రామాభివృద్ధి కోసం సమిష్టి నిర్ణయాు తీసుకునే పద్ధతిని మాత్రమే ప్రోత్సహించాలి’’ అంటూ వివరించారు.
ఏకగ్రీవ పంచాయితీ ప్రయోజనా కోసం కసరత్తు…
పంచాయతీ ఎన్నికు ఏకగ్రీవంగా నిర్వహిస్తే భారీ నజరానా ప్రకటించినప్పటికీ వాటిని విడుద చేసుకునేందుకు పు ప్రయత్నాు చేయాల్సిన అనుభవం గతంలో ఉందని పువురు మాజీ సర్పంచ్‌ ు అంటున్నారు. ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా ఎన్నికు పూర్తి కాగానే ఆయా పంచాయతీకు నిధు జమయ్యేలా నిర్ణయం తీసుకోవాని స్థానిక సంస్థ ప్రతినిధిగా పనిచేసిన పలివె వీరబాబు అన్నారు.
ఆయన బీబీసీతో మాట్లాడుతూ ‘నేను సర్పంచ్‌ గా చేశాను. మా ప్రాంతంలో ఏకగ్రీవాు జరిగిన పంచాయతీున్నాయి. కానీ వాటికి ప్రకటించిన నజరానా సకాంలో దక్కకపోవడంతో చాలా సమస్య అయ్యింది. పదే పదే డీపీఓ కార్యాయా చుట్టూ తిరగాల్సి వచ్చింది. పంచాయతీకు నిధు కేటాయించడంలో రాష్ట్ర ప్రభుత్వ తీరు మారాలి. కేంద్రం నుంచి వస్తున్న ఆర్థిక సంఘం నిధు కేటాయింపులోనే తీవ్ర జాప్యం జరుగుతోంది. పార్టీు మారినా అన్ని ప్రభుత్వాు అదే రీతిలో వ్యవహరించాయి. స్థానిక సంస్థకు ఆదాయం వచ్చే ఇసుక సహా అనేకం ప్రభుత్వా చేతుల్లోకి వెళ్లాయి. ఇప్పుడు నిధు కోసం ప్రభుత్వ దయాదాక్షిణ్యా మీద ఆధారపడాల్సి వస్తోంది. పైగా కొన్ని సార్లు కేంద్రం నిధు విడుద చేసిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాటిని అందించడంలో జాప్యం జరుగుతోంది. ఇలాంటివి సరిదిద్దితేనే పంచాయతీకు ఎక్కువ మేు జరుగుతుంది’ అంటూ వివరించారు.

తొలి దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు 

ఏపీ వ్యాప్తంగా తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 12:30 గంటల వరకు 62 శాతం పోలింగ్ నమోదయ్యింది. మధ్యాహ్నం 3:30 వరకు పోలింగ్ కొనసాగనుంది. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారి గిరిజా శంకర్ పర్యవేక్షిస్తున్నారు. సెన్సిటివ్‌, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌ కెమెరాలు ఏర్పాటు చేశారు.

12 జిల్లాల్లోని 18 రెవెన్యూ డివిజన్లలో తొలిదశ పంచాయతీ ఎన్నికలు
తొలిదశ పోలింగ్ జరిగే రెవెన్యూ డివిజన్లు: శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ..
తొలిదశ పోలింగ్ జరిగే రెవెన్యూ డివిజన్లు: అనకాపల్లి, కాకినాడ, పెద్దాపురం
తొలిదశ పోలింగ్ జరిగే రెవెన్యూ డివిజన్లు: నరసాపురం, విజయవాడ, తెనాలి, ఒంగోలు
తొలిదశ పోలింగ్ జరిగే రెవెన్యూ డివిజన్లు: కావలి, చిత్తూరు, కదిరి, నంద్యాల, కర్నూలు
తొలిదశ పోలింగ్ జరిగే రెవెన్యూ డివిజన్లు: కడప, జమ్మలమడుగు, రాజంపేట

► శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ రెవెన్యూ డివిజన్లలో తొలిదశ పంచాయతీ ఎన్నికలు
► ఎల్ఎన్ పేట, లావేరు, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, టెక్కలి, నందిగాం..
► కొత్తూరు, హిరమండలం, పాతపట్నం, మెళియాపుట్టి మండలాల్లో తొలిదశ ఎన్నికల పోలింగ్

 విశాఖ: అనకాపల్లి రెవెన్యూ డివిజన్‌లో తొలిదశ ఎన్నికల పోలింగ్
► అచ్యుతాపురం, అనకాపల్లి, చీడికాడ, దేవరాపల్లి, కె.కోటపాడు..
► కశింకోట, వి.మాడుగుల, మునగపాక, రాంబిల్లి, యలమంచిలి..
►బుచ్చయ్యపేట, చోడవరం మండలాల్లో తొలిదశ ఎన్నికల పోలింగ్

తూర్పు గోదావరి:
►కాకినాడ, పెద్దాపురం రెవెన్యూ డివిజన్లలో తొలిదశ పంచాయతీ ఎన్నికలు
►గొల్లప్రోలు, కాకినాడ రూరల్‌, కరప, పెదపూడి, పిఠాపురం, సామర్లకోట, తాళ్లరేవు..
► యు.కొత్తపల్లి, గండేపల్లి, జగ్గంపేట, కిర్లంపూడి, కోటనందూరు..
► పెద్దాపురం, ప్రత్తిపాడు, రంగంపేట, రౌతలపూడి, శంఖవరం.. 
►తొండంగి, తుని, ఏలేశ్వరంలో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్

పశ్చిమ గోదావరి:
►నర్సాపురం డివిజన్‌లో తొలిదశ పంచాయతీ ఎన్నికలు
►ఆచంట, ఆకివీడు, భీమవరం, కాళ్ల, మొగల్తూరు..
►నర్సాపురం, పాలకోడేరు, పాలకొల్లు, పోడూరు..
►ఉండి, వీరవాసరం, యలమంచిలిలో తొలిదశ పంచాయతీ ఎన్నికలు

కృష్ణా:
విజయవాడ రెవిన్యూ డివిజన్‌లో తొలి దశ ఎన్నికలు
చందర్లపాడు, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేట, కంచికచర్ల..
కంకిపాడు, మైలవరం, నందిగామ, పెనమలూరు, పెనుగంచిప్రోలు, తోట్లవల్లూరు..
వత్సవాయి, వీర్లపాడు, విజయవాడలో తొలిదశ పంచాయతీ ఎన్నికలు

గుంటూరు:
తెనాలి డివిజన్‌లో తొలి దశ పంచాయతీ ఎన్నికలు
అమర్తలూరు, బాపట్ల, భట్టిప్రోలు, చేబ్రోలు, చెరుకుపల్లి, దుగ్గిరాల..
కాకుమాను, కర్లపాలెం, కొల్లిపర, కొల్లూరు, నగరం, నిజాంపట్నం..
పి.వి.పాలెం, పొన్నూరు, తెనాలి, రేపల్లె, టి.చుండూరు, వేమూరు లో ఎన్నికలు

ప్రకాశం:
ఒంగోలు డివిజన్‌లో తొలి దశ పంచాయతీ ఎన్నికలు
అద్దంకి, బల్లికురవ, చీమకుర్తి, చినగంజాం, చీరాల, ఇంకొల్లు..
జె.పంగులూరు, కారంచేడు, కొరిసపాడు, కొత్తపట్నం, మార్టూరు, మద్దిపాడు..
ఎస్‌.జి.పాడు, ఒంగోలు, పర్చూరు, ఎస్‌.మాగులూరు, ఎస్‌.ఎన్‌.పాడు, వేటపాలెం..
టంగుటూరు, యద్దనపూడిలో తొలి దశ పంచాయతీ ఎన్నికలు

నెల్లూరు:
కావలి రెవెన్యూ డివిజన్‌లో తొలిదశ పంచాయతీ ఎన్నికలు
అల్లూరు, బోగోలు, దగదర్తి, దుత్తలూరు, జలదంకి, కలిగిరి, కావలి..
కొండాపురం, వరికుంటపాడు లో తొలిదశ పంచాయతీ ఎన్నికలు

కర్నూలు, నంద్యాల రెవెన్యూ డివిజన్‌లో తొలిదశ ఎన్నికలు
ఆళ్లగడ్డ, చాగలమర్రి, దొర్నిపాడు, రుద్రవరం, సిరివెళ్ల, ఉయ్యాలవాడ..
గోస్పాడు, నంద్యాల, బండి ఆత్మకూరు, మహానంది..
ఆత్మకూరు, వెలుగోడులో తొలిదశ పంచాయతీ ఎన్నికలు

అనంతపురం:
కదిరి రెవెన్యూ డివిజన్‌లో తొలిదశ పంచాయతీ ఎన్నికలు
అమడగూరు, బుక్కపట్నం, గాండ్లపెంట, కదిరి, కొత్తచెరువు, ఎన్‌.పి కుంట..
నల్లచెరువు, నల్లమాడ, ఓబులదేవరచెరువు, పుట్టపర్తి..
తలుపుల, తనకల్లులో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్

వైఎస్ఆర్ జిల్లా:
కడప, జమ్మలమడుగు, రాజంపేట రెవెన్యూ డివిజన్‌లో ఎన్నికలు
చాపాడు, మైదుకూరు, దువ్వూరు, ప్రొద్దుటూరు, రాజుపాలెం, ఖాజీపేట, బద్వేలు..
అట్లూరు, బి.కోడూరు, గోపవరం, పోరుమామిళ్ల, ఎస్‌.ఎ.కె.ఎన్..
కలసపాడు, బి.మఠంలో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్

చిత్తూరు
 రెవిన్యూ డివిజన్‌లో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్
బంగారుపాలెం, చిత్తూరు, జి.డి. నెల్లూరు, గుడిపాల, ఐరాల, కార్వేటినగరం..
నగరి, నారాయణవనం, నిండ్ర, పాలసముద్రం, పెనుమూరు, పూతలపట్టు..
పుత్తూరు, ఆర్‌.సి.పురం, ఎస్‌.ఆర్‌ పురం, తవనంపల్లి, వడమాలపేట..
వెదురుకుప్పం, విజయపురం, యాదమర్రిలో తొలిదశ ఎన్నికల పోలింగ్

చిత్తూరు రెవిన్యూ డివిజన్‌లో తొలి విడత పంచాయతీ ఎన్నికలు
342 పంచాయతీలు, 1507 వార్డులకు పోలింగ్
సర్పంచ్ అభ్యర్థులకు 925 మంది, వార్డు సభ్యులకు 2928 మంది పోటీ

కేంద్ర బడ్జెట్‌….కార్పొరేట్ పాఠం ..!

కేంద్ర బడ్జెట్‌ 2021-22ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ఈనె ఒకటిన ప్రవేశ పెట్టారు. చరిత్రలో తొలిసారిగా ఈసారి బడ్జెట్‌ కాగితరహితంగా ఉంది. కరోనా దృష్ట్యా ఈ ఏడాది బడ్జెట్‌ ప్రతు ముద్రణ చేపట్టలేదు. ఇవీ ముఖ్యాంశాలు..


ఆదాయపన్ను చెల్లింపుదారుకు దక్కని ఊరట
కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇవాళ లోక్‌సభలో ప్రవేశ పెట్టారు. 75ఏళ్లు దాటిన సీనియర్‌ సిటిజన్లకు ఊరట కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీక నిర్ణయం తీసుకుంది.75ఏళ్లు దాటిన సీనియర్‌ సిటిజన్లు ఐటీ రిటర్న్‌ దాఖుకు మినహాయింపు కల్పిస్తున్నట్టు ప్రకటించారు. పింఛను, వడ్డీ ఆదాయం ఆధారంగా ఐటీ మినహాయింపు కల్పిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కేంద్రం తాజా నిర్ణయంతో పింఛను, వడ్డీతో జీవించే వారికి ఐటీ రిటర్న్‌ దాఖు నుంచి మిన హాయింపు భించనుంది. ఆదాయపన్ను శ్లాబుల్లో కేంద్రం ఎలాంటి మార్పు చేయలేదు. దీంతో పన్ను చెల్లింపు దారును కేంద్ర బడ్జెట్‌ తీవ్ర నిరాశకు గురిచేసింది. పన్ను వివాదా నివారణకు వివాద పరిష్కార కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు. రూ.50క్ష లోపు ఆదాయం, రూ.10క్ష లోపు వివాదాు ఉన్నవారు నేరుగా కమిటీకి అప్పీల్‌ చేసే అవకాశం కల్పిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఆదా యపన్ను చెల్లింపు దారు సంఖ్య 6.48 కోట్లకు చేరిందని ఆర్థిక మంత్రి ప్రకటించారు. పన్ను వివాదా స్పందన కాపరిమితి 6నుంచి మూడేళ్లకు తగ్గిస్తున్నట్టు నిర్మలా సీతారామన్‌ తెలిపారు.


20ఏళ్లు దాటితే వాహనాు తుక్కుకే..!
కాుష్య నివారణకు పటిష్ఠ చర్యు తీసుకుంటామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న సందర్భంగా ప్రకటించారు. అందులో భాగంగా ఈ సారి బడ్జెట్‌లో నూతన విధానాన్ని తీసుకురానున్నట్లు వ్లెడిరచారు. వాహనాు పర్యావరణ హితంగా ఉండాన్న క్ష్యంతో.. వాటి నుంచి మెవడుతున్న కాుష్యాన్ని తగ్గించడానికి తమ ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకురాబోతుందని వ్లెడిరచారు. కాం చెల్లిన వాహనాను తుక్కు కిందకు మార్చే పథకాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకురాబోతున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా వ్యక్తిగత వాహనా జీవిత కాం 20 ఏళ్లు, వాణిజ్య వాహనా జీవితకాలాన్ని 15 ఏళ్లుగా నిర్ణయించారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాను త్వరలోనే వ్లెడిస్తామన్నారు. వాయు కాుష్య నివారణకు రూ.2,217 కోట్లు కేటాయించారు. గత కొన్ని సంవత్సరాుగా వేచిచూస్తున్న తుక్కు విధానం అమల్లోకి రానుండడంతో ఆటో రంగం సాను కూ దిశగా పయనించే అవకాశం ఉంది. కరోనాకు ముందు నుంచే గడ్డు కాం ఎదుర్కొంటున్న ఆటో రంగంలో జోష్‌ నింపడంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది. పాత వాహనాు నిరుపయోగంగా మారనుండడంతో కొత్త వాటికి గిరాకీ పెరిగి క్రమంగా ఉత్పత్తి పుంజుకునే అవకాశం ఉంది. కొత్త వాహనాు కొనుగోు చేసే వారికి కొన్ని ప్రోత్సాహకాు కూడా ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తొస్తోంది. ఈ పరిణామా నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్‌లో ఆటోమొబైల్‌ కంపెనీ భారీ లాభాల్లో పయనిస్తున్నాయి.


ఎన్నిక రాష్ట్రాకు బడ్జెట్‌లో ప్రాధాన్యం
కేరళ,అసోం,బంగాల్‌,తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నాుగు రాష్ట్రాకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రాధాన్యం కల్పించింది. మౌలిక సదుపాయా ప్రాజెక్టుకు పెద్దపీట వేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అసోం, కేరళ, బంగాల్‌ లో 5 ప్రత్యేక జాతీయ రహదారు అభివృద్ధికి నిధు కేటాయిస్తున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించారు. బంగాల్‌లో రూ.25వే కోట్లతో 675కిలోమీటర్ల మేర జాతీయ రహదాయి అభివృద్ధి చేయనున్నారు. అసోంలో రూ.19000కోట్లు, కేరళలో రూ.65వే కోట్లతో జాతీయ రహదారును అభివృద్ధి చేయనున్నట్టు నిర్మలా సీతారామన్‌ వ్లెడిరచారు. 2022 జూన్‌ నాటికి తూర్పు, పశ్చిమ ప్రత్యేక సరకు కారిడార్లు ఏర్పాటు చేయనున్నట్టు ఆర్థిక మంత్రి తెలిపారు. ఖరగ్‌పూర్‌-విజయవాడ మధ్య ఈస్ట్‌ కోస్ట్‌ సరకు రవాణా కారిడార్‌ ఏర్పాటు కానుంది. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు రూ. 35వే కోట్లు కరోనా మహమ్మారితో దేశం కుదేలైన వేళ ఆరోగ్య రంగానికి ఈ బడ్జెట్‌లో పెద్ద పీట వేశారు. ముఖ్యంగా కరోనా వ్యాప్తిని కట్టడిచేసే వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు రూ.35వే కోట్లు కేటాయిస్తున్నట్లు నిర్మమ్మ ప్రకటించారు.
‘కరోనాపై పోరులో భాగంగా కొవిడ్‌ వ్యాక్సి నేషన్‌ ప్రక్రియ కోసం రూ.35వే కోట్లు కేటాయిస్తున్నాం. 2021-22 ఆర్థిక సంవత్స రంలో 68.6 కోట్ల జనాభాకు డోసుకు రూ. 255 చొప్పున రెండు డోసు టీకాను ఇవ్వాని క్ష్యంగా పెట్టుకున్నాం. ఒకవేళ డోసు ధర పెరిగితే బడ్జెట్‌ను మరింత పెంచుతాం’ అని సీతారామన్‌ వ్లెడిరచారు.


త్వరలో మరో రెండు వ్యాక్సిన్లు..
‘కరోనా మహమ్మారిని దేశం సమర్థంగా ఎదు ర్కొంది. ప్రస్తుతం ప్రపంచదేశాతో పోలిస్తే భారత్‌లో మరణా రేటు, క్రియాశీ రేటు అత్యంత తక్కువగా ఉంది. భారత్‌లో ప్రతి పదిక్ష మంది జనాభాకు 130 యాక్టివ్‌ కేసుండగా..ప్రతి మిలియన్‌కు 112 మంది కొవిడ్‌తో మరణించారు. ప్రభుత్వచర్యవల్లే దేశంలో ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిలో పడిరది’ అని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ప్రస్తుతం దేశంలో రెండు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని, భారతీయుకే గాక, ఇతర దేశాకు కూడా టీకాను సరఫరా చేస్తున్నామని తెలిపారు. అతి త్వరలోనే మరో రెండు వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి వస్తాయన్నారు.


కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి పెద్దపీట
బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య రంగానికి పెద్ద పీట వేసింది. కొవిడ్‌ నేపథ్యంలో ఈ రంగానికి కేటాయింపు భారీగా పెంచింది. ఆత్మనిర్బర్‌ ఆరోగ్య పథకానికి మొత్తం రూ.2,23,846 కోట్లు కేటాయించినట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో వ్లెడిరచారు. నివారణ, చికిత్స, సంపూర్ణ ఆరోగ్య విధానంలో ఈ పథకం రూపొందిం చినట్టు వివరించారు.9 బీఎస్‌ఎల్‌-3స్థాయి ప్రయోగశాలు, 15 అత్యవసర ఆరోగ్య కేంద్రాు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. దేశంలోని అన్ని జిల్లాల్లో సమీకృత వ్యాధి నిర్థరణ కేంద్రాు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. దేశంలో కొత్తగా నాుగు ప్రాంతీ య వైరల్‌ ల్యాబ్‌ు ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి వ్లెడిరచారు. పట్టణప్రాంతాల్లో రక్షిత మంచినీటి కోసం ప్రధాని జల్‌జీవన్‌ మిషన్‌ అర్బన్‌ ప్రారంభించనున్నట్ట చెప్పారు. ఈ పథ కం ద్వారా 87వే కోట్లతో 500 నగరాల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాు ఏర్పాటు చేయను న్నారు. రక్షిత మంచినీటి పథకా కోసం రూ.87వే కోట్లు, స్వచ్ఛభారత్‌ మిషన్‌కు రూ.క్షా 41వే 678 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు.


మరింత పెరగనున్న చమురు ధరలు
ఇంధన ధరు మరోసారి భగ్గుమన్నాయి. ఇప్పటికే సామాన్యుడికి చుక్కు చూపిస్తున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరు మరోసారి పెరగనున్నాయి. పెట్రోల్‌పై రూ.2.50, డీజిల్‌పై రూ.4 అగ్రి ఇన్‌ఫ్రా సెస్‌ విధించనున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించారు. దీంతో లీటర్‌ పెట్రోు రూ.100కు చేరే అవకాశాు కనిపిస్తున్నాయి. మద్యం ఉత్పత్తు పై 100శాతం, ముడి పామాయిల్‌పై 17.5శాతం, సోయాబీన్‌, పొద్దు తిరుగుడు ముడి నూనెపై 20శాతం, యాపిల్‌పై 35శాతం, బంగారం, వెండిపై 2.5శాతం చొప్పున, బఠానీపై 40శాతం, కాబూలీ శనగపై 30శాతం, శనగపై 50శాతం, పత్తిపై 5శాతం అగ్రి ఇన్‌ఫ్రా సెస్‌ విధిస్తున్నట్టు ఆర్థిక మంత్రి వ్లెడిరచారు. దీంతో వివిధ ఉత్పత్తు ధరు పెరిగే అవకాశముంది.


ఆదాయపు పన్ను చెల్లింపు విధానం యథాతథం
తాజా బడ్జెట్‌లో ఆదాయపు పన్నుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఎలాంటి ప్రకటనా చేయలేదు. గతంలో ఉన్న విధంగానే ఆదాయపు పన్ను శ్లాఋ కొనసాగనున్నాయి.
ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన మరో ఏడాది పొడిగింపు ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పథకాన్ని మరో ఏడాది పొడిగించారు. 31 మార్చి 2022 వరకూ గృహా కొనుగోుపై రాయితీు పొందవచ్చు.
75ఏళ్లు పైబడిన సీనియర్‌ సిటిజన్లకు ఊరట 75ఏళ్లు పైబడిన సీనియర్‌ సిటిజన్లకు ఊరట. ఫైలింగ్‌ నుంచి మినహాయింపు. పింఛను, వడ్డీ ఆదాయం ఆధారంగా ఐటీ మినహాయింపు. పన్ను వ్యవస్థ సరళీకరణ.. వివాదా పరిష్కరానికి కమిటీ ఏర్పాటు.రూ.50క్షలోపు ఆదాయం, రూ.10క్ష లోపు ఆదాయం కలిగిన వాళ్లు వివాదా పరిష్కారానికి నేరుగా కమిటీకి అప్పీు చేసుకునే అవకాశం.సామాజిక భద్రత పథకాల్లోకి వీధి వ్యాపాయి.సామాజిక భద్రత పథకాల్లోకి వీధి వ్యాపాయి. గోవా డైమండ్‌ జూబ్లీ ఉత్సవాకు రూ.300 కోట్లు. డిజిటల్‌ చెల్లింపు ప్రోత్సా హానికి రూ.1,500 కోట్లు. డిజిటల్‌ విధానంలో జనాభా లెక్కు.
దేశవ్యాప్తంగా ఐదు వ్యవసాయ హబ్‌ు వ్యవసాయ రుణా క్ష్యం రూ.16.5క్ష కోట్లు. 1000 మండీను ఈనామ్‌తో అనుసంధానం.తేయాకు తోట కార్మికు కోసం రూ.1000కోట్లు 2021లో మానవసహిత గగన్‌యాన్‌ ప్రయోగం
గగన్‌యాన్‌ కోసం రష్యాలో శిక్షణ పొందుతున్న నుగురు భారత వ్యోమగాము. కార్యా యాల్లో రాత్రి వేళల్లో విధు నిర్వహించే మహిళకు పూర్తి రక్షణ. భవన నిర్మాణ కార్మికు కోసం పోర్టల్‌.
కొత్తగా 100 సైనిక పాఠశాలు
ఉన్నత విద్యా కమిషన్‌ ఏర్పాటు. లేప్‌ాలో సెంట్రల్‌ యూనివర్సిటీ. ఆదివాసీ ప్రాంతాల్లో 750 ఏకవ్య పాఠశాలు. పోస్ట్‌ మెట్రిక్‌ స్కార్‌షిప్‌ కార్యక్రమంలో మార్పు. పరిశోధనా, నాణ్యత, మెరుగుద కోసం జపాన్‌తో ఒప్పందం.
ఒకేదేశం.. ఒకే రేషన్‌కార్డు
వ్యవసాయ మౌలిక నిధి ఏర్పాటు. ఈ నిధితో మౌలిక సౌకర్యా పెంపు. ఒకేవ్యక్తి సార్థ్యంలోని కంపెనీకు అనుమతు. ఒకే దేశం ఒకే రేషన్‌కార్డు విధానం దేశంలో అన్ని ప్రాంతాల్లో అము. వస కార్మికుకు దేశంలో ఎక్కడైనా రేషన్‌ తీసుకునే అవకాశం. కుటుంబ సభ్యు వేర్వేరు చోట్ల ఉంటే వాటా ప్రకారం రేషన్‌ తీసుకోవచ్చు.
చిన్న పరిశ్రమ నిర్వచనంలో మార్పు
రూ.50క్ష నుంచి రూ.2కోట్లపెట్టుబడి పరిమితి వరకూ చిన్న సంస్థుగా గుర్తింపు. కొత్త ప్రాజెక్టు కోసం ప్రస్తుత ప్రాజెక్టుల్లో పెట్టుబడు ఉపసంహరణ తప్పనిసరి. రూ.5 క్ష కోట్ల డార్ల ఆర్థిక వ్యవస్థ క్ష్యం చేరా ంటే రెండంకె వృద్ధి తప్పనిసరి. రైతు సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉంది.రైతు సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉంది. కనీస మద్దతు ధర ఎప్పటికప్పుడు పెరుగుతుంది.15వ ఆర్థిక సంఘం సూచన ప్రకారం కేంద్ర పథ కా హేతుబద్ధీకరణ.2021-22లోబీపీసీఎల్‌, ఎయిర్‌ ఇండియా,ఐడీబీఐ అమ్మకం పూర్తి.
ఈ ఏడాదే ఎల్‌ఐసీ ఐపీవో
ఈ ఏడాదిలోనే జీవిత బీమా సంస్థ(ఎల్‌ఐసీ) ఐపీవోను విడుద చేస్తాం. మూధన సహా యం కింద ప్రభుత్వ రంగ బ్యాంకుకు రూ.20వే కోట్లు. బ్యాంకు నిర్థరక ఆస్తుపై కీక నిర్ణయం. మంచి ఆర్థిక వ్యవస్థ కోసం బ్యాడ్‌ బ్యాంక్‌
స్టార్టప్‌కు ప్రోత్సాహకాు
పు సంస్థల్లో పెట్టుబడు ఉపసంహరణకు నిర్ణయం. గెయిల్‌, ఐఓసీ, హెచ్‌పీసీఎల్‌ పైపులైన్లలో పెట్టుబడు ఉపసంహరణ. స్టార్టప్‌కు ప్రోత్సాహకాు. స్టార్టప్‌కు చేయూత కోసం ఏకసభ్య కంపెనీకు మరింత ఊతం. కంపెనీు ఒక వ్యాపారం నుంచి మరో వ్యాపారానికి మారే సమయంలో 180 నుంచి 120 రోజు కుదింపు. ఎంఎస్‌ఎంసీ 3.0. ప్రభుత్వ పింఛన్లు పెట్టుబడు ఉపసంహరణ వేగవంతం. ప్రధానమంత్రి ఆత్మనిర్భర్‌ స్వస్థ్‌ భారత్‌. పెట్టుబడు ఉపసంహరణ ద్వారా రూ.1,75,000కోట్లు
డిపాజిట్లపై బీమా పెంపు
రెగ్యులేటర్‌ గోల్డ్‌ ఎక్స్ఛేంజీ ఏర్పాటు. ఇన్వెస్టర్‌ చార్టర్‌ ద్వారా ఇన్వెస్టర్ల ప్రయోజనా పరి రక్షణ. బీమారంగంలో ఎఫ్‌డీఐు 49శాతం నుంచి 74శాతానికి పెంపు. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ వ్యవస్థలో సంస్కరణు. 1938 బీమాచట్టం సవరణ. డిపాజిట్లపై బీమా పెంపు
మరో కోటి మందికి ఉజ్వ పథకం
రానున్న మూడేళ్లలో మరిన్ని జిల్లాల్లో ఇంటింటికీ గ్యాస్‌ సరఫరా. జమ్మూకశ్మీర్‌లో గ్యాస్‌ పైప్‌లైన్‌. మరో కోటి మందికి ఉజ్వసాయం. జాతీయ స్థాయిలో పెట్టుబడు ఉపసంహరణ పర్యవేక్షణకు ప్రత్యేక డ్యాష్‌ బోర్డు. రాష్ట్రాు, స్వయం ప్రతిపత్తి వ్యవస్థ మూధన వ్యయం కోసం రూ.2క్ష కోట్లు
విద్యుత్‌ రంగంలో సంస్కరణు
విద్యుత్‌ పంపిణీ రంగంలో మరిన్ని పంపిణీ సంస్థు తీసుకొస్తాం. రూ.3,05,984 కోట్లతో డిస్కమ్‌కు సాయం. హైడ్రోజన్‌ ఎనర్జీపై దృష్టి. ఇండియన్‌ షిప్పింగ్‌ కంపెనీకి రూ.1624 కోట్లు. నౌక రీసైక్లింగ్‌ సామర్థ్యం పెంపు.
చెన్నై మెట్రోకు రూ.63వే కోట్లు
రూ.18వే కోట్లతో బస్‌ట్రాన్స్‌ పోర్ట్‌ పథకం. వాహనరంగం వృద్ధికి చర్యు. ఇప్పటికే పు నగరాల్లో మెట్రో సేమ. మెట్రో లైట్‌, మెట్రో నియో పథకాు. కొచ్చి మెట్రో రెండో దశకు కేంద్రం సాయం. చెన్నై మెట్రోకు రూ.63,246కోట్లు. బెంగళూరు మెట్రోకు రూ.14,788కోట్లు.
ఖరగ్‌పూర్‌-విజయవాడ మధ్య ఈస్ట్‌-కోస్ట్‌ సరకు రవాణా కారిడార్‌
2022 జూన్‌ నాటికి తూర్పు, పశ్చిమ ప్రత్యేక సరకు రవాణా కారిడార్లు అందులోకి తెస్తాం. ఇందులో భాగంగా ఖరగ్‌పూర్‌-విజయవాడ మధ్య ఈస్ట్‌-కోస్ట్‌ సరకు రవాణా కారిడార్‌ ఏర్పాటు. రైల్వే మౌలిక సౌకర్యాకు రూ.1,01,055 కోట్లు. 2023 కల్లా విద్యుదీకరణ పూర్తి చేస్తాం.
వాహనా ఫిట్‌నెస్‌ పరీక్షకు ప్రత్యేక విధానం
దేశంలోని వాహనా ఫిట్‌నెస్‌ పరీక్షకు ప్రత్యేక విధానం. కాపరిమితి ముగిసిన తర్వాత ఫిట్‌నెస్‌ పరీక్షకు వెళ్లాని నిబంధన. అయిదు ప్రత్యేక జాతీయ రహదారు అభివృద్ధికి రూ.5వే కోట్లు. 11వే కి.మీ. జాతీయ రహదారు కారిడార్‌ నిర్మాణం. పశ్చిమ్‌ బెంగాల్‌లో రూ.25వే కోట్లతో రహదారు నిర్మాణం. అస్సాంలో రహదారు అభివృద్ధికి రూ.19వే కోట్లు. కోల్‌కతా-సిలిగురి రహదారి విస్తరణ
సరకు రవాణాకు ప్రత్యేక రౖుె మార్గం
ఆర్థికరంగ పరిపుష్టికి మరిన్ని చర్యు. డెవప్‌మెంట్‌ ఫైనాన్షియల్‌ సంస్థ బ్లిు. సరకు రవాణాకు ప్రత్యేకమైన రౖుె మార్గం. డ్రోన్‌ సేమ ప్రారంభం. మౌలిక సౌకర్యాపై రాష్ట్రాు కూడా పెట్టుబడు పెట్టాలి.
బీమా రంగంలో 74% ఎఫ్‌డీఐు
బీమా రంగానికి సంబంధించి కేంద్రం కీక నిర్ణయం తీసుకుంది. బీమా రంగంలో ప్రస్తుతం 49 శాతంగా ఉన్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు (ఎఫ్‌డీఐ) పరిమితిని 74శాతానికి పెంచుతు న్నట్లు ప్రకటించింది. విదేశీ పెట్టుబడిదారును ప్రోత్సహించాన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు.
ఎఫ్‌డీఐ పరిమితిని పెంచేందుకు బీమా చట్టం- 1938కి సవరణ చేయనున్నట్లు నిర్మలా సీతారామన్‌ తెలిపారు. అయితే, మెజారిటీ డైరెక్టర్లు, మేనేజ్‌మెంట్‌కు చెందిన వ్యక్తు భారతీయులే అయ్యి ఉండాన్న నిబంధన విధించనున్నట్లు తెలిపారు. 50 శాతం మంది డైరెక్టర్లు స్వతంత్రులై ఉండాని పేర్కొన్నారు. అలాగే, ఎల్‌ఐసీని ఐపీవోను ఈ ఏడాదే తీసుకురావాని నిర్ణయించినట్లు సీతారామన్‌ వ్లెడిరచారు. అలాగే, రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పెట్టుబడు ఉపసంహరణ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
రైల్వేను ఇలా పట్టాలెక్కించారు..
కరోనాతో అన్ని రంగాు కుదేలైనట్లుగానే రైల్వేరంగం సైతం 2020లో గడ్డుకాలాన్ని ఎదుర్కొంది. లాక్‌డౌన్‌ కారణంగా నెల పాటు రైళ్లు పూర్తిగా స్టేషన్లకే పరిమితమయ్యాయి. ఇప్పటికీ రౖుె సర్వీసు పూర్తిస్థాయిలో తిరిగి ప్రారంభంకాలేదు. అయితే గూడ్సురైళ్లు రైల్వే ను మరింతగా నష్టాల్లోకి జారకుండా ఆదుకు న్నాయి. రైల్వేరంగానికి మొత్తం రూ.1.10 క్ష కోట్లు కేటాయించారు. దీంట్లో రూ. 1.07క్ష కోట్లను మూధన వ్యయం కోసం కేటాయించనున్నట్లు ప్రకటిం చారు. అలాగే భారత నూతన జాతీయ రైల్వే ప్రణాళికను ఆవిష్కరించారు.
అభివృద్ధికి ఆరు ప్లిర్లు!
కరోనా వైరస్‌ మహమ్మారి ప్రభావంతో కుదేవుతోన్న భారత ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టేందుకు తమ ప్రభుత్వం పు చర్యు తీసుకుంటోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. ఇందులో భాగంగా దేశాభివృద్ధికి ఆరు ప్లిర్లుగా ఉండే కీక అంశాను పరిగణలోకి తీసుకొని కేంద్ర బడ్జెట్‌ రూపొందించామని చెప్పారు. ఆర్థిక సంస్కర ణు, ఉద్యోగ క్పన, మూధనం, మౌలిక సదుపాయాపైనే తమ ప్రభుత్వం ఎక్కువ దృష్టి సారించినట్లు పువురు కేంద్ర మంత్రు కూడా చెప్పారు. అయితే,నిర్మమ్మ చెప్పిన ఆరు ప్లిర్లు ఏమిటంటే..!
ఆరోగ్యం-శ్రేయస్సు..
కొవిడ్‌ మహమ్మారి కారణంగా దేశ ఆరోగ్యవ్యవస్థ ఎన్నడూ లేనంత ఒత్తిడి ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ సమ యంలో ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ బడ్జెట్‌ రూపొందించినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఇందులో భాగంగా రూ.2,23,846 కోట్లను వీటికి కేటాయించారు. ఇది గత బడ్జెట్‌తో పోలిస్తే దాదాపు 137శాతం పెరుగుద అని కేంద్ర ఆర్థిక మంత్రి స్పష్టంచేశారు. తద్వారా ఆరోగ్యం ప్రజాసంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పుకొచ్చారు. కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ కోసమే రూ. 35వే కోట్లను కేటాయించామని, ఇక ప్రధానమంత్రి ఆత్మనిర్భర్‌ స్వాస్త్‌ భారత్‌ యోజన పథకానికి రూ.64వే కోట్లు కేటాయించామన్నారు. వీటితో పాటు మిషన్‌ పోషణ, జల్‌ జీవన్‌ మిషన్‌, స్వచ్ఛ భారత్‌ వంటి కార్యక్రమాకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు కేంద్ర మంత్రి వ్లెడిరచారు.
భౌతిక ఆర్థిక మూధనం, మౌలిక సదుపాయాు..
ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా దేశంలో మౌలిక సదుపాయా క్పనకు వచ్చే ఐదేళ్లలో రూ.1.97క్ష కోట్లను దాదాపు 13రంగాల్లో ఖర్చుచేయనున్నట్లు బడ్డెట్‌ ప్రసంగంలో కేంద్ర మంత్రి వ్లెడిరచారు. తద్వారా ప్రపంచ సరఫరా గొుసులో తయారీ సంస్థకు ప్రయో జనం కుగుతుందని ఆమె అశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా రానున్న మూడు ఏళ్లలో భారీ పెట్టుబడుతో ఏడు టెక్స్‌టైల్‌ పార్కును ప్రారంభిస్తామని, జాతీయ మౌలిక సదుపా యా క్పన కింద దాదాపు 7400 ప్రాజెక్టు ను చేపట్టనున్నట్లు వ్లెడిరచారు. ఇప్పటికే వీటిలో క్ష కోట్ల మివైన 217 ప్రాజెక్టు పూర్తయినట్లు వ్లెడిరచారు. వీటితో పాటు గతంలో ఎన్నడూ లేనంతగా క్షా 18వేకోట్ల మూధనంతో జాతీయ రహదారు కార్యక్ర మాన్ని చేపట్టినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఆర్థిక నడవాను అభివృద్ధిచేయడంతో పాటు , రైల్వేలో మౌలిక సదుపాయాకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు.
సమగ్రాభివృద్ధి..
దేశ ఆశయాకు అనుగుణంగా సమగ్రాభివృద్ధి కోసం తమ ప్రభుత్వం ప్రయత్నాు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి వ్లెడిరచారు. ముఖ్యంగా పంటకు కనీస మద్దతు ధరను ప్రతి ఏటా పెంచుతూ వస్తున్నామని పేర్కొన్నారు. వీటితో పాటు గోధుమ, వరి, పప్పుధాన్యా సేకరణను కూడా ప్రతిఏటా పెంచుతున్నామని అన్నారు. చేప పెంపకంలో పెట్టుబడుతో హర్బర్లను అభివృద్ధి చేస్తున్నామని, వస కార్మికు, కూలీకు అండగా ఉండేదుకు వారికోసం ఒకే దేశం-ఒకే రేషన్‌ కార్యక్రమాన్ని కూడా అము చేస్తున్నామన్నారు. ఇలా పు రంగాల్లో సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు.
మూధనం పెంపు..
మానవవనరు విభాగంలో మూధనం పెంచడంలో భాగంగా వారికి కావాల్సిన చదువు, నైపుణ్యాకోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి వ్లెడిరచారు. జాతీయ విద్యా విధానం ద్వారా 15వే పాఠశాలను అభివృద్ధి పరచడంతో పాటు కొత్తగా 100సైనిక్‌ పాఠశాలను కూడా నెక్పొనున్నట్లు తెలిపారు. వీటితో పాటు ఉన్నత విద్య, ఎస్‌సీ, ఎస్‌టీ సంక్షేమం కోసం ఏకవ్య మోడల్‌ స్కూల్‌ను నెక్పొుతున్నామని వ్లెడిరచారు.
ఇన్నోవేషన్‌ ఆర్‌డడీ..
జాతిప్రయోజనాకు అనుగుణంగా పరిశో ధనాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి స్పష్టంచేశారు. ఇందుకోసం ఇన్నోవేషన్‌, పరిశోధనాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని వ్లెడిరచారు. ఇందులో భాగంగా రూ.1500 కోట్లతో డిజిటల్‌ పేమెంట్స్‌ను ప్రాచుర్యంలోకి తీసుకురావడంతో పాటు నేషనల్‌ లాంగ్వేజీ ట్రాన్స్‌లేషన్‌ మిషన్‌(చీుూవీ) విధానాన్ని కూడా తీసుకొస్తామని తెలిపారు. ఇక బ్రెజిల్‌తోపాటు భారత్‌ ఉపగ్రహాను మోసుకెళ్లే న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ చేపట్టిన ూూూప-జూ51 ప్రయోగానికి సిద్ధంగా ఉందన్నారు. అంతేకాకుండా ఇన్నోవేషన్‌ కోసం స్టార్టప్‌ను ప్రోత్సహిస్తున్నామని వ్లెడిరచారు.
కనిష్ఠ పాన, అధిక పర్యవేక్షణ..
సత్వర న్యాయం అందించడంలో భాగంగా ట్రైబ్యునల్‌లో సంస్కరణు తీసుకురావడానికి పు చర్యు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి బడ్జెట్‌ ప్రసంగంలో వ్లెడిరచారు. ఇలా వివిధ రంగాల్లో అభివృద్ధికి బాటు వేస్తున్నామని, తమ బడ్జెట్‌ రూపక్పనలోనూ ఇవే ముఖ్యస్తంభాని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పునరుద్ఘాటించారు.- జి ఎన్ వి సతీష్ 

సంపూర్ణంగా…అందని పరిహారం

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం తెంగాణలో భాగంగా మారిన నాటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచం డివిజన్‌ పరిధిలో ఉన్న మెజార్టీ భాగం ఆతర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అంతర్భాగం అయ్యింది. భద్రాచం డివిజన్‌ కేంద్రం మినహా ఆ మండలానికి చెందిన గ్రామాతో సహా మరో ఆరు మండలాు ఏపీకి బదలాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి మోదీ ప్రభుత్వం 2014 మే నెలో జరిగిన తొలి క్యాబినెట్‌ భేటీ ఆమోదం తెలిపింది. ఆతర్వాత 2014 జులై 11న పార్లమెంటు కూడా ఆమోదించింది. అదే సంవత్సరం సెప్టెంబర్‌ 2నఈ మండలాను ఆరు కొత్త మండలాుగా అటు తూర్పు, ఇటు పశ్చిమ గోదావరి జిల్లాల్లో విలీనం చేశారు. 2018 సెప్టెంబర్‌లో ఆయా మండలాను తూర్పు గోదావరి పరిధిలోని చింతూరు,ఎటపాక,కూనవరం,వీఆర్‌ పురం ఓటర్లను రంపచోడవరం నియోజకవర్గంలో భాగం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో ఉన్న కుక్కునూరు, వేలేరుపాడు మండలాను పోవరం అసెంబ్లీ నియోజకవర్గంలో కలిపారు. పోవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం కోసం అడ్డంకు లేకుండా చేసేందుకే తెంగాణ నుంచి ముంపు ప్రాంత మండలాను ఏపీలో విలీనం చేస్తున్నట్టు అప్పట్లో కేంద్రంతోపాటు రెండు రాష్ట్రాూ ప్రకటించాయి.


త్వరగా ఖాళీ చేసి పోతే బాగుండునని చూస్తున్నారు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సాగిన అభివృద్ధికి భిన్నంగా గడిచిన ఆరేళ్ల కాంలో పాన సాగుతోందని వీఆర్‌పురం మండం పోచవరం గ్రామానికి చెందిన నాగిరెడ్డి అభిప్రాయపడుతున్నారు. గోదావరి తీరంలో ఉన్న ఈ గ్రామం కాంటూర్‌ 3కింద ఉంది. పోవరం వద్ద 41.15 అడుగు వద్ద నీటిమట్టం నమోదు కాగానే ఆ గ్రామం ముంపు బారిన పడుతుంది. అంటే పోవరం ప్రాజెక్ట్‌ కనిష్ఠ నీటి న్వి సామర్థ్యానికే ఈ గ్రామం నీటిమయం అవుతుంది. అయితే, ముంపు బారిన పడే గ్రామాల్లో చేపట్టాల్సిన మౌలిక వసతు అభివృద్ధిని ప్రభుత్వం నిలిపివేసిందని ఆయన అంటున్నారు. రాష్ట్ర విభజనకు ముందు జరిగిన అభివృద్ధి తప్ప కొత్తగా ఎటువంటి కార్యక్రమాు లేవు. చివరకు రోడ్లు కూడా అలానే వదిలేశారు. తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉన్న నాుగు మండలాల్లో కూడా కొత్తగా విద్య, వైద్య సదుపాయాు మెరుగుపరిచిన దాఖలాు లేవు. ఉన్న వాటిలో కూడా సిబ్బంది నియామకాు లేకపోవడంతో కునార్లిుపోతున్నాయి. అధికారును అడిగితే ఎలానూ మునిగిపోయే గ్రామాలే కదా అనే వాదను కూడా విన్నాం. పోవరం పేరుతో గ్రామా ముంపు సంగతి ఏమో గానీ.. ప్రస్తుతం వసతు లేమితో సతమతం అవు తున్నాం. చివరకు ఎంత త్వరగా ఖాళీ చేసి పోతామోనని అధికాయి చూస్తున్నట్టుగా కనిపిస్తోంది
వరద సాయం కూడా అందలేదు..
గత 30ఏళ్లలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఇటీవ గోదావరి వరద తాకిడి ప్రభావితం చూపినా ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందలేదని విలీన మండలా ప్రజు వాపోతున్నారు. తక్షణ సహాయంగా ప్రకటించిన రూ.2వే సహాయం కూడా నేటికీ అందలేదు. పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండం చాట్రాయిగూడెం గ్రామానికి చెందిన నాగిరెడ్డి మాట్లాడుతూ మేమంతా కొండరెడ్డి తెగ వాళ్లం. 1986 తర్వాత ఇప్పుడు వచ్చినవే పెద్ద వరదు. వరద నీరు ఇళ్లల్లోకి చేరడంతో కొండలెక్కి తదాచుకున్నాం.15 రోజు పాటు కొండపైనే గడిపాం. అధికాయి వచ్చి బియ్యం ఇచ్చారు. కొన్ని కూరగాయు అందించారు. గతంలో ఇలాంటి వరదు వచ్చినప్పుడు అధికాయి వచ్చి, కొన్ని సార్లు హెలికాప్టర్ల ద్వారా ఆహారం అందించిన అనుభవాు కూడా ఉన్నాయి. ఈసారి అలాంటి ప్రయత్నమే జరగలేదు’’ అంటూ ఆయన వివరించారు.
అభివృద్ధిని విస్మరించలేదు..
చింతూరు ఐటీడీఏ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాు కొనసాగిస్తున్నామని ప్రాజెక్ట్‌ అధికారి ఆకు రమణ పైన పేర్కోన్న రైతు అంశాను వాస్తవం కాదన్నఆరు. మౌలిక వసతు క్పనను విస్మరించారనే వాదనను ఆయన కొట్టివేశారు.
నిర్వాసితుకు పునరావాస ప్యాకేజీ అము విషయంలో ప్రత్యేక శ్రద్ధ సారించాం. ఇప్పటికే పునరావాసం అందుకున్న వారికి కూడా అదనంగా ప్రతిఫం అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఎటపాక రెవెన్యూ డివిజన్‌ పరిధిలో పోవరం ప్రాజెక్ట్‌ 3వ కాంటూర్‌ కింద 21 గ్రామాకు చెందిన 2,344 కుటుంబాను ఖాళీ చేయించాల్సి ఉంటుంది. వీఆర్‌ పురం మండంలో20, కూనవరం మండంలో ఒకగ్రామం మొదట ముపు బారిన పడతాయి దానికి తగ్గట్టుగా వచ్చే వరద సీజన్‌ నాటికి నిర్వాసితును పునరావాస కానీకు తరలించానే ప్రయత్నంలో ఉన్నాం. ఆరు పునరావాస కానీు సిద్ధమవుతున్నాయి. గిరిజను భూమికి భూమి కోసం 1200 ఎకరా భూమి కూడా సేకరించాము. 1,162 కుటుంబాను తూర్పు గోదావరి నుంచి పశ్చిమ గోదావరి పరిధిలో నిర్మిస్తున్న పునరావాస కానీకు తరలిస్తాం. అదే సమయంలో అభివృద్ధికి సంబంధించి నాడు నేడు పథకంలో విద్యా యాను అభివృద్ధి చేస్తున్నాం. ముంపు గ్రామా పరిధిలో కూడా గ్రామ సచివా యాు నిర్మిస్తున్నాం. అభివృద్ధి విషయంలో అన్ని రకా చర్యు తీసుకుంటున్నాం’’అని ఆయన వివరించారు. ఈసారి అంచనాకు మించి వరదు రావడం వ్ల సహాయక చర్యకు కొంత ఆటంకం ఏర్పడిరదన్నారు. స్వ్ప వ్యవధిలో రెండుసార్లు వరద ఉద్ధృతంగా రావడం కూడా సమస్యకు కారణమయ్యిందని పీవో అంగీకరించారు.
ప్రాజెక్ట్‌ నిర్మించి, పునరావాసం విస్మరిస్తారా?
పోవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ పను మూడొంతు పూర్తయ్యాయి. కుడి, ఎడమ కాువతో పాటుగా స్పిల్‌ వే, స్పిల్‌ ఛానెల్‌ నిర్మాణాు కొలిక్కి వస్తున్నాయి. ఇక కీకమైన మెయిన్‌ డ్యామ్‌ నిర్మాణం కోసం రెండు కాఫర్‌ డ్యాము కూడా నిర్మించారు. దాంతో నిర్మాణ పను మొత్తం 71.54శాతం పూర్తయినట్టు కేంద్రం ప్రకటించింది. అదే సమయంలో భూసేకరణ, పునరావాసం మాత్రం 20శాతం లోపు మాత్రమే జరిగిందని కేంద్రమే అంగీకరించింది. దీంతో పోవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం మీద పెడుతున్న శ్రద్ధ పునరావాసం, నిర్వాసితు సమస్య విషయంలో చూపడం లేదనే వాదన బపడుతోంది. అదే సమ యంలో పోవరం ముంపు ప్రాంతంలో అధికారు మధ్య సమన్వయం కూడా లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో భాగంగా కాఫర్‌ డ్యామ్‌ వ్ల వరద ముప్పు సమస్య పెరిగింది. గతంలో భద్రాచం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటిన తర్వాత ముంపు బారిన పడే గ్రామాు కూడా ఈసారి 45 అడుగుకు చేరే సరికి జమయమయ్యాయి. శబరి కూడా ఉద్ధృతంగా ప్రవహించడంతో వరద తాకిడికి తీవ్ర నష్టం వాటిల్లింది. కానీ ప్రభుత్వ సహాయం నామమాత్రం. పోవరం ప్రాజెక్ట్‌ స్పిల్‌ వే నిర్మాణం కూడా పూర్తయితే వరద తాకిడి మరింత పెరుగుతుంది. కానీ దాని ప్రభావం ఎంత ఉంటుందనే విషయంలో రెవెన్యూ, ఇరిగేషన్‌, ఫారెస్ట్‌ అధికారు లెక్కకు పొంతన ఉండడం లేదు. తలో మాట చెబు తున్నారు. ఇది మరింత త్లడిల్లిపోయేలా చేస్తోంది. ప్రజను అయోమయానికి గురిచేస్తోంది. ప్రభుత్వం తొుత 21 గ్రామాకే ప్యాకేజీ అని చెబుతోంది. మిగిలిన వాళ్లను గోదావరి నీటిలో ముంచడమేనా అనే సందేహాు వస్తున్నాయి. పైగా చుట్టూ నీటిలో నిండిన గ్రామాకు మాత్రమే పునరావాసం చెల్లించేందుకు సిద్ధమని చెబుతుండడం ఆందోళనకరంగా కనిపిస్తోంది.
పునరావాస కానీ పరిస్థితి ఎంతవరకూ వచ్చింది
తొలి విడత నిర్వాసితును వచ్చే ఉగాది నాటికి గ్రామా నుంచి తరలించాని ప్రభుత్వం స్పంకల్పించినట్టు అధికాయి చెబుతున్నారు. కానీ రెండోవైపు పునరావాస కానీ నిర్మాణం మాత్రం నత్తనడకన సాగుతోంది. ఎటపాక మండం కన్నాయిగూడెం వద్ద పునరావాస కానీ నిర్మాణం పరిశీలిస్తే ఈ విషయం తేటత్లెమవుతోంది. నేటికీ పునాదు దశలోనే కొన్ని నిర్మాణాున్నాయి. పైగా నిర్మాణ దారుకు సకాంలో బ్లిుు చెల్లించక పోవడంతో పను ముందుకు సాగడం లేదని కాంట్రాక్టర్ల ప్రతినిధి ఒకరు బీబీసీతో అన్నారు. తమ ఊరు ఖాళీ చేయాని చెబుతున్న అధికాయి పునరావాసం ఎందుకు పట్టించుకోవడం లేదని పోచవరం గ్రామానికి చెందిన శారద అనే మహిళ ప్రశ్నిస్తున్నారు. ‘’రెండేళ్లుగా వస్తున్న వరద తాకిడిని గతంలో ఎప్పుడూ చూడలేదు. వరదురావడం,తగ్గి పోవడం తొసుగానీ, పోవరం దగ్గర కట్ట డా కారణంగా వరద నీరు కిందకి వెళ్లడం లేదు. ఎక్కువ రోజు పాటు మా ఇళ్లన్నీ నీళ్లలో నానుతున్నాయి. దాంతో ఒకనాడు పోవరం వద్దని చెప్పిన మా వాళ్లే ఇప్పుడు ప్యాకేజీ ఇచ్చేస్తే కానీకు వెళ్లిపోవాని అనుకుం టున్నాం. దానికి తగ్గట్టుగా ప్యాకేజీ సక్రమంగా ఇవ్వాలి. పునరావాస కానీ నిర్మాణం మీద దృష్టి పెట్టాలి’’అని ఆమె కోరుతున్నారు.
నిర్వాసితుకు ఏమిచ్చారు..
పునరావాసం,భూసేకరణ విషయాలో ప్రభుత్వం 2005 ఏప్రిల్‌ 8న జీవోఎంస్‌ 68 ని విడుద చేసింది. 2013భూసేకరణ చట్టం అము చేయాల్సి ఉంది. దానికి తగ్గట్టుగా పునరావాసం అము విషయంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి పర్యవేక్షించాల్సి ఉంది. నిర్వాసితు ప్రతినిధు, స్వచ్ఛంద సంస్థతో కూడిన కమిటీ దానిని పర్యవేక్షించాలి. పైగా పోవరం ముంపు మండలాు పూర్తిగా షెడ్యూల్‌ ఏరియాలో ఉండడంతో పీసా చట్టం ప్రకారం వ్యవహరించాల్సి ఉంది. భూసేకరణ చట్టం ప్రకారం.. ఎకరానికి రూ.10క్షుగా పరిహారం అందిస్తున్నారు. తొలి విడతలో భూములిచ్చిన వారికి అదనంగా రూ.5క్ష చొప్పున ఇస్తామని ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గతంలో విపక్ష నేత హోదాలో ప్రకటించారు. అయితే, అము విషయంలో ఇంకా అధికారిక నిర్ణయం మెవడలేదు. అంతేగాకుండా ఎస్టీ రైతుకు భూమికి భూమి ఇవ్వాల్సి ఉంది. దానికి తగ్గట్టుగా భూసేకరణ చేయాల్సి ఉంది. షెడ్యూల్‌ ఏరియా పరిధిలోనే భూము కేటాయించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అధికాయి చెబుతున్నారు. గిరిజనేతర రైతుకు కూడా పునరావాస కానీలో 25రకా సదుపాయాు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆయా కానీు నిర్మాణ దశలోనే ఉన్నాయి. పూర్తి చేసేందుకు ఎంత సమయం పడుతుందనే విషయంలో సందిగ్ధత కనిపిస్తోంది. దీంతో పాటుగా ఇళ్లు, పంటు, చెట్లు సహా అన్నింటికీ మివ కట్టి ప్యాకేజీ అందించాల్సి ఉంటుంది. 18 ఏళ్లు పైబడిన వారిని కుటుంబాుగా పరిగణించి ప్యాకేజీ వర్తింప జేయాలి. కానీ ప్రస్తుతం నోటిఫికేషన్‌ వచ్చిన నాటికి ఉన్న 18 ఏళ్ల పైబడిన వారికే ప్యాకేజీ అము విషయాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటామని చెబుతోంది. ఓవైపు అభివృద్ధి కార్యక్రమా విషయంలో ప్రభుత్వాు దృష్టి సారించడం లేదనే వాదన విలీన మండలా వాసుల్లో వినిపిస్తుండగా, పునరావాసం విషయంలో చింతూరు ఐటీడీఏ పరిధిలో తొుత కేవం 21గ్రామాకే పరిమితం చేస్తున్నారు. ఒక కేఆర్‌పురం ఐటీడీఏ పరిధిలో కూడా 28 గ్రామాకు కాంటూరు 3పరిధిలో పునరావాసం ఏర్పాటు చేసేందుకు సన్నాహాు చేస్తున్నట్టు అధికాయి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన గ్రామా ప్రజ పరిస్థితిపై అస్పష్టత కనిపిస్తోంది. మొత్తంగా ఎప్పటికీ ప్యాకేజీ అము చేస్తారు, ఎందరికి అది దక్కుతుందన్నది ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే. అదే సమయంలో పునరావాసం, భూసేకరణకు అవసరమైన నిధు కేటాయింపులో పోవరం ప్రాజెక్ట్‌ అథారిటీ ఆమోదం భిస్తేనే ఇది ముందుకు సాగుతుందని చెప్పవచ్చు. లేదంటే ఏపీ ప్రభుత్వానికి తకుమించిన భారంగా మారడం ఖాయం.
ప్రజకు అండగా ఉంటాం.


భూసేకరణ, పునరావాసం కోసం అవసరమైన నిధున్నీ కేంద్రం నుంచి తీసుకొచ్చి, బాధితు కు అండగా నిుస్తామని పోవరం ఎమ్మెల్యే త్లెం బారాజు అన్నారు. ఆయన థింసా ప్రతినిధితో మాట్లాడుతూ..వీలైనంత త్వరగా పునరావాసం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. కేంద్రం నుంచి నిధు రావాల్సి ఉంది. ఇటీవ ఆర్థికశాఖ కొర్రీు వేస్తోంది. పీపీఏ భేటీలో స్పష్టత వస్తుంది. నిధు సాధిస్తాం. పునరావాసం విషయంలో ఏజన్సీ ప్రాంత వాసు ఎవరికీ అన్యాయం జరగనివ్వం. అటు విలీన మండలా విషయంలో కూడా శ్రద్ధ పెడుతున్నాం. దశ వారీగా పునరావాసం అందిస్తాం’’అని ఆయన వివరించారు.
పోవరం నిర్వాసితు గోడు: భూమి లేకుండా ఏం తింటాం? ఎలా బతుకుతాం?
పోవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు 222 గ్రామాు ముంపుకు గురవుతాయని అంచనా. ఈ క్రమంలో రెండు క్ష మంది ప్రజు నిర్వాసితు కావొచ్చు.తొలి విడతలో నిర్వాసితులైన చేగుంటపల్లి గ్రామస్థుతో నేను మాట్లాడాను. ఇక్కడ ఎక్కువ మంది ఆదివాసులే.పోవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ పను మొదు పెట్టాక ఇప్పటికి ముంపు ప్రాంతంలోని 3,446 కుటుంబాకు పునరావాసం కల్పిం చారు. వీరిని 2010-11లోనే సర్వే చేసి అప్పటి భూసేకరణ చట్టం కింద పునరావాసం కల్పించారు.
భూ పరిహారం
షెడ్యూల్డ్‌ తెగకు: 5 ఎకరా వరకు భూ పరిహారం,5 ఎకరా పైనున్న భూమికి నగదు రూపంలో పరిహారం ఇచ్చారు.
ఇతరుకు:
సాగులో లేని భూమికి రూ.1.15 క్షు, సేద్యపు భూమికి రూ.1.30 క్షు నగదు పరిహారం అందజేశారు.18 సంవత్సరాు పైబడిన ప్రతి గిరిజన కుటుంబ సభ్యుడికి: రూ.1.7 క్షు,గిరిజనేతర కుటుంబ సభ్యుడికి: రూ.1.5 క్షు ఇచ్చారు.
భూమి లేదు ఇు్ల లేదు
అయితే అందులో ప్రతి గ్రామంలో కనీసం 10 కుటుంబాకైనా ఇస్తామన్న భూమి లేదా ఇు్ల రాలేదన్నది గ్రామస్థు ఆరోపణ.పోవరం మండం చేగుంటపల్లి గ్రామానికి చెందిన రమణ అనే మహిళ నిర్వాసితులైన మొత్తం 47,000 మంది ఆదివాసులో ఒకరు. మూడు ఎకరా భూమి వదుకొని జీవనాధారమైన అడవినీ, పుట్టిన ఊరు వదిలి వచ్చేశారు. ఇప్పటికి మూడేళ్లు అవుతున్నా రావాల్సిన భూమి ఇంకా రాలేదు అని ఆమె చెబుతున్నారు.ఊరు ఖాళీ చేసి వచ్చినప్పటి నుంచి నా భర్తకు, ప్లికు తెలియకుండా ఏడ్చేదాన్ని. పొం లేకుండా ఏం తింటాము? ఎలాబతుకుతాం? అన్న బాధ కలిచేస్తోంది. పాత ఊర్లో చచ్చిపోయినా బాగుండేది’’ అని వాపోయారు
నిండామునిగారా
పోవరం జాతీయ ప్రాజెక్టుకు కేంద్రం నిధు కోత విధించిన నేపథ్యంలో ఈ ప్రాజెక్టులో తమది పర్యవేక్షణ బాధ్యత మాత్రమేనని రాష్ట్ర ప్రభుత్వం తేల్చేయడంతో పునరావాసం అగమ్యగోచరంగా మారింది. తాజా పరిణా మా నేపథ్యంలో ఇంతవరకు ఆయా గ్రామా నుంచి తరలించిన సుమారు మూడు వే నిర్వాసిత కుటుంబాను పునరావాసం పేరుతో ప్రయోజనాను చేకూర్చకుండానే నిండా ముంచినట్టయ్యింది. దీంతో ఈ ప్రాజెక్టు పునరావాస చర్యకు గండి పడి నిర్వాసితు మనుగడే ప్రశ్నార్థకం కాబోతోంది. పోవరం ప్రాజెక్టు పూర్తికావడానికి 2013-14 అంచ నా ప్రకారం 57 వే 940కోట్లుగా నిర్ధేశించిన విషయం తెలిసిందే. ఇందులో కేవం పునరావాసానికే సుమారు రూ.33 వే కోట్లు అవసరమని తేల్చారు. ఆ దిశగా ప్రాజెక్టు నిర్మాణ పను వేగం కాకపోయినా పునరా వాస చర్యను కూడా కొత్త అంచనాతోనే అధికాయి అముచేస్తున్నారు. 2020-21 నాటికి పోవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాు స్పష్టం చేసిన నేపథ్యంలో జిల్లాలో నిర్వాసితును గ్రామాను ఖాళీ చేయించే దిశగా అ?ధికాయి నడుంబి గించారు. పునరావాస ప్రయోజనాు కల్పించ కుండానే నిర్వాసితును ఖాళీ చేయించేందుకూ ఇటీవ ప్రభుత్వం వరద ముంపు సాకుతో కొంత ప్రయత్నం చేసింది. వాస్తవానికి ఈ ప్రాజెక్టు కింద గోదావరి జిల్లాల్లో ఎనిమిది గిరిజన మండలాల్లోని 373 ఆవాసాు ముంపునకు గురవుతుండగా, సుమారు 1 క్షా 5 వే కుటుంబాు నిర్వాసితు కానున్నారు. కానీ ఇంతవరకు 17 ఆవాసాలోని సుమారు మూడు వే మంది నిర్వాసిత కుటుంబాను వారి గ్రామా నుంచి ఖాళీ చేయించారు. పునరావాస చర్యను పూర్తి చేస్తేగాని ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినప్పటికీ దానిని వినియోగంలోకి తీసుకురాలేని పరిస్థితి చట్టబద్ధంగా నిర్ధేశించడం జరిగింది.. 2020-21 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయానుకున్న పరిస్థితుల్లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రిత్వశాఖ 2013-14 అంచనాను కాకుండా 2010-11 అంచనా మేరకు మించి సుమారు 20 వే కోట్లకు మించి ప్రాజెక్టు వ్యయాన్ని భరించలేదని తేటత్లెం చేసింది. దీనివ్ల ముందుగా నష్టపోయేది నిర్వాసితులే. పునరావాస చర్యపై తీవ్ర ప్రభావం పడే అవకాశం అధికంగా ఉంది. ఎందుకంటే 2010-11 అంచనా ప్రకారం పునరావాస చర్య కోసం రూ.3 వే కోట్లు అంచనా వ్యయంగా మాత్రమే అప్పట్లో ఆ మోదించారు. కాగా 2013 భూసేకరణ పునరావాస చట్టం ప్రకారం పునరావాస అంచనా వ్యయం సుమారుగా 33 వే కోట్ల రూపాయకు చేరింది.
ఇదీ తాజా పరిస్థితి..
ఇంతవరకు సాధించిన పునరావాస ప్రగతిని చూస్తే నిర్దేశిత క్ష్యంలో పది శాతం ప్రగతిని కూడా సాధించని పరిస్థితి నెకొంది. నిర్వాసితు కోసం గోదావరి జిల్లాల్లో 214 పునరావాస కానీను నిర్మించాల్సి ఉండగా కేవం 26 కానీను మాత్రమే పూర్తి చేయగలిగారు. ఇంకా 188 కానీను పూర్తి చేయాల్సివుంది. ఇంకా పునరావాస, ఆర్థిక విషయాకొస్తే సుమారు 18వే కోట్ల రూపాయు కేవం పునరావాస చర్యకు మాత్రమే అవసరమవుతుండగా, ఇంత వరకు రూ.464 కోట్లు మేర మాత్రమే చర్యను చేపట్టారు. ఈ ప్రాజెక్టు కింద ం45.72 మీటర్ల స్థాయిలో నీటిని న్వి చేయాన్నది క్ష్యం కాగా, ప్రస్తుతానికి ం41.15 మీటర్ల స్థాయిలో నీటిని న్వి చేసి ప్రధాన క్వా ద్వారా ఆయకట్టుకు నీరు అందించాని ప్రభుత్వం నిర్ధేశించింది. ఆ స్థాయిలో నీటిని న్వి చేయాన్నా 20,800 నిర్వాసిత కుటుంబాను 98 ఆవాసా నుంచి తరలించాల్సి ఉంది. ం41.15 కాంటూరు స్థాయిలో ఇంకా తరలిం చాల్సిన సుమారు 17,700 వంద నిర్వాసిత కుటుంబాకు అన్ని ప్రయోజనాను భూసేక రణతో కలిపి అము చేయడానికి రూ.3,380 కోట్లు అవసరమవుతాయి. కాగా ఇంతవరకు రూ.1550 కోట్లు బడ్జెట్‌ విడుదలైంది. కాగా ఇంతవరకు భూసేకరణ, పునరావాస చర్య కోసం సుమారు రూ.248 కోట్లు మేర 195 బ్లిును తయారు చేసి పంపించగా అవి పెండిరగ్‌లో ఉన్నాయి. వీటిలో అత్యధిక బ్లిుు రూ.120 కోట్లు మేర పునరావాస కానీకు చెందినవే. నిర్వాసితుకు ఆర్థిక ప్యాకేజీ కింద సుమారు రూ.57 కోట్ల మేర 20 బ్లిుు రంపచోడవరం ఆర్‌అండ్‌ఆర్‌కు చెంది నవే ఉన్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో సమాంతరంగా పునరావాస చర్యు అమలైతేగాని ప్రాజెక్టుకు సార్థకత చేకూరని పరిస్థితి. పది శాతం కూడా ప్రగతి లేని ఈ ప్రాజెక్టు పునరావాసం, నిధు కొరత కారణం గా నిర్వాసితు తమ మనుగడ ఏమవు తుందోన్న అందోళనలో ఉన్నారు. ఈ ప్రాజెక్టు కారణంగా ముంపు ప్రాంతాల్లో అభివృద్ధిని గాలికి వదిలేసిన అధికాయి నిర్వాసితును ఏదోవిధంగా మభ్యపెట్టి గ్రామాను ఖాళీ చేయించే ప్రయత్నాు చేస్తూ వచ్చారు. ఈ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిది కేవం పర్యవేక్షక బాధ్యత మాత్రమేనని, పునర్విభజన చట్టం ప్రకారం అంతా కేంద్ర మే చూసుకోవాని సీఎం జగన్‌ స్పష్టంచేయడంతో పునరావాస చర్యు ప్రశ్నార్థకంగా మారాయి. ఇప్పటికే గ్రామాను ఖాళీ చేసిన 3 వే మంది నిర్వాసితు మనుగడ మరీ అయోమయంగా మారింది.
ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీకి ‘నో’
ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీని తీసుకోడానికి పోవరం నిర్వాసిత గ్రామా ప్రజు నిరాకరించి తమకు పదిక్షు పరిహారం కావసిందే అని స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పోవరం ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాలైన కొత్తమామిడిగొంది, పైడాకు మామిడిలో జంగారెడ్డిగూడెం ఆర్డీవో ప్రసన్నక్ష్మి గ్రామ సభు నిర్వహించారు. ప్రభుత్వం ప్రకటించిన కుటుంబ ప్యాకేజీ గిరిజన కుటుంబాకు రూ.6.88 క్షు, గిరిజనేతర కుటుంబాకు రూ.6.33 క్షు తీసుకోవడానికి అంగీకరిస్తూ గ్రామసభ తీర్మానంలో సంతకాు పెట్టవసిందిగా ఆర్డీవో కోరారు.-జి ఎన్ వి సతీష్ 

మంచుతెరల్లో ..లంబసింగి’

దట్టంగా కమ్ముకున్న పొగమంచు…ఓవైపు ఇంకా కురుస్తున్న మంచు తుంపయి…ఈడ్చికొట్టే అతిచ్లని గాుు…ఒకవైపు వస పూ సోయగాు…మరోవైపు ఆకుపచ్చని హరితా రణ్యం అందాలు….అంతా ప్రకృతి సోయగా మయం..వెరసి అత్యంత ఆహ్లాదకరమైన వాతావ రణం..ఇవన్నీచూడాలంటే ఏ స్విట్జర్లాండ్‌కో… కనీసం కాశ్మీర్‌ కో వెళ్లానుకుంటున్నారో… అవసరం లేనేలేదు…మన ఆంధ్రప్రదేశ్‌లోనే అలాంటి ప్రదేశం ఒకటుంది…దీనిని పర్యాటక ప్రియు ముద్దుగా ‘కాశ్మీర్‌ ఆఫ్‌ ఆంధ్ర ప్రదేశ్‌’గా లేదా ‘ఆంధ్రా ఊటీ’గా లంబ‌సింగి అని పిలుస్తారు. ఈ గ్రామానికే ‘కొర్రబొయు’ అనే పేరుకూడా ఉంది. మన్యం అందాలు అనగానే అందరికీ అరకులోయ గుర్తు కొస్తుంది. లంబసింగి ఘాట్‌రోడ్డు చుట్టూ కాఫీ తోటు కనువిందు చేస్తాయి. అరకిలోమీటరు దిగువన జపాతం వుంది. ఇక్కడ సుమారు 50 అడుగు ఎత్తు నుంచి నీరు పడుతుంటుంది. విశాఖ నగరానికి 3,600 అడుగు ఎత్తులో ఉన్న కొండపై లంబసింగి ప్రత్యక్షమవుతోంది.

ాా 250 మంది ఉండే ఈ ఊరికి ఈ నాుగు నెల్లో క్ష మంది వచ్చివెళ్తారు.
ాా అక్కడ సూర్యుడు చంద్రుడిలా చూడముచ్చటగా కనిపిస్తాడు. మంచుతో జత కలిసిన సూర్యకిరణాు గిలిగింతు పెడుతుంటాయి.
ాా మండు వేసవిలో కూడా అక్కడి ఉష్ణోగ్రత20 డిగ్రీు దాటదు. 250మంది జనాభా ఉన్న ఆ గ్రామానికి శీతాకాంలో క్షమంది పర్యాట కు వస్తారు.
ా సముద్రమట్టానికి 3,600అడుగు ఎత్తులో ఉన్న ఒక కొండ గ్రామం అది. దీన్నే అంతా ల‌ంబసింగి అని పిుస్తుంటే..ఆగ్రామస్థు మాత్రం కొర్రబయు అంటారు.

శీతాకాం వచ్చిందంటే చాు వర్షం లా కురుస్తున్న మంచుతో లంబసింగి మంచు మందారంలా మెరిసి పోతుంది. దక్షిణాది కశ్మీర్‌గా పేరు పొందిన ఈ ప్రదేశంలో నవంబరు నుంచి జనవరి చివరి వరకూ అతిచ్లటి వాతావరణం కనిపిస్తుంది. ఈకాంలో సున్నాడిగ్రీ కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదవు తుంది. ఉదయం పదిగంట లైనా సూర్యుడు కనిపించని ఈ ప్రాంతానికి రెండు మూడు కిలోమీటర్ల దూరంలో మాత్రం సాధారణ వాతావరణమే ఉండటం విశేషం. ఓసారి దొంగ కొయ్యబారిపోయాడు’

ఈ ప్రాంతాన్ని స్థానికు కొర్రబయు అని పిు స్తారు. కొర్రఅంటే కర్ర, బయు అంటే బయట అని అర్థం. ఎవరైనా పొరపాటున ఇంటి బయట పడుకున్నారంటే తెల్లారేసరికి కొయ్యలా బిగుసుకు పోతారనే అర్థంలోఅలా పిలుస్తారు. అంతటి చలి ఇక్కడ ఉంటుంది.ఈచలితీవ్రతకి ఓసారి ఓదొంగ ప్రాణాు పోయేంత పరిస్థితి వచ్చిందని స్థానిక ప్రభుత్వ పాఠశా ఉపాధ్యాయుడు నాగేశ్వ రరావు చెప్పారు. ‘‘ఇక్కడ ఎప్పట్నుంచో తీవ్రమైన చలి ఉంది. అయితే ఏజెన్సీలోని మారుమూ ప్రాంతం కాబట్టి లంబసింగి కోసం పెద్దగా ఎవరికి తెలిసేది కాదు. నాచిన్నతనంలో జరిగిన సంఘటన చెబు తాను.ఊర్లోకి వచ్చిన ఒక దొంగని మా గ్రామస్థు పట్టుకున్నారు. ఇప్పుడున్న హనుమంతుడి గుడి వద్ద అప్పట్లో ఒకపెద్ద కొయ్య పాతేసి ఉండేది. అతడిని ఆకొయ్యకి కట్టి…రాత్రంతా అక్కడేఉంచారు. ఉదయం చూసేసరికి అతడు కొయ్యబారిపోయాడు. అప్పుడు అతడికి స్థానిక మంత్రసాను వైద్యం చేసి కాపాడారు. అతడు కోుకోడానికి మూడు రోజుపట్టింది. ఇక్కడ ఆస్థాయిలో చలి ఉంటుం ది. ఒకప్పుడు మాగ్రామంలో పదిమంది కూడా బయట కనిపించేవారు కాదు. ఇప్పుడు వందలాది మంది మాగ్రామానికి వస్తున్నారు. అసు ఇది మాఊరేనా అనిపిస్తుంటుంది’’ అని ఆశ్చర్యపోతూ చెప్పారు.

నిత్యం భోగి పండగే<br>కశ్మీరం దారి తప్పి వచ్చిందా అన్నట్లు ఉంటుంది ంబసింగి. అందరికి భోగిపండగ ఏడాదికి ఒక సారి వస్తే…ఇక్కడి వారికి మాత్రం నిత్యంభోగి పండగే. నిత్యంచలి మంటు కనిపిస్తాయి. ఉద యం నుంచి మధ్యాహ్నంవరకూ..అలాగే సాయం త్రం4గంట నుంచి మళ్లీ ఉదయం వరకూ ఎక్కడ చూసినా చలిమంటలే ఉంటాయి.<br>‘‘ఇప్పుడు చలీ,మంచూ…అంటూ ఎక్కడెక్కడ నుంచో చాలా మంది మా గ్రామానికి వస్తున్నారు. కానీ మేం పుట్టి పెరిగింది ఈచలిలోనే, మా జీవితం గడిచేది ఈమంచులోనే. అయితే ఏడాదిలో మూడు నెలపాటు పర్యాటకురావడంతో మాకు పండ గలా ఉంటుంది. టీవీ,పేపర్లలో మాగ్రామాన్ని చూపించడం మాకు భలే సరదాగా ఉంటుంది. మాకు టీ, టిఫిన్‌ వ్యాపారం బాగా జరుగుతుంది. కాకపోతే సీజన్‌ అయిపోగానే మళ్లీ మా గ్రామాు బోసిపోతాయి. అప్పుడు ఏదోవెలితిగా అనిపి స్తుంది’’ అని స్థానిక టీదుకాణం ఉండేది యాజమని సోమ శేఖర్‌ చెప్పారు. 250 మంది… వచ్చేది క్ష మంది’<br>దట్టంగాకమ్ముకున్న పొగమంచు ఓవైపు..మంచుతుంపరు పకరింపు మరో వైపు.. గాలినిసైతం గడ్డకట్టించే చ్లగాలి ఇంకో వైపు…ఇదేంబసింగిలోనిత్యం కనిపించే దృశ్యాు. మైదాన ప్రాంతాకు సుదూరంగా ఉండే ంబ సింగి లాంటి గిరిజన గ్రామాకు సాధారణంగా ఎవరూ రారు. అక్కడ అడుగడుగునా చెట్లు, పుట్టలే కానీ మనుషు పెద్దగా కనిపించరు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు.ంబసింగిలో ఉన్నవి కేవం 60 కుటుంబాు మాత్రమే. మొత్తం జనాభా 250. అయితే శీతాకాం వచ్చిందంటే చాు ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాలే పర్యాటకుతో ఊరు సందడి సందడిగా మారిపోతుంది. ‘‘ంబసింగికి సీజన్‌లో సరాసరి రోజూ10నుంచి12వే మంది పర్యాట కు వస్తుంటారు. నాుగు నెల పాటు సీజన్‌ కొనసాగుతుంది. ంబసింగి ఏజెన్సీటూరిజానికి హాట్‌ స్పాట్‌గా మారింది. ఏడేళ్ల క్రితం ఒక్కసారిగా ఉష్ణోగ్రత సున్నా డిగ్రీకు పడి పోవడంతో అప్ప ట్నుంచి ఈప్రాంతం ఎంతో ప్రాధాన్యం సంతరిం చుకుంది. ఇక్కడి ఉష్ణోగ్రత కారణంగానే ంబ సింగికి ఆంధ్రాకశ్మీర్‌,ఆంధ్రాఊటీ, దక్షి ణాది కశ్మీర్‌ అనే పేర్లొచ్చాయి.టూరిజంశాఖ కూడా ఈప్రాం తాన్ని ప్రొమోట్‌ చేయడానికి అనేక ఏర్పాట్లు చేయ డంతో పర్యాటకుతాకిడి విపరీతంగా పెరిగింది’’ అనింబసింగి టూరిజం యూనిట్‌ మేనేజర్‌ నాయు డు చెప్పారు.<br>కొండగ్రామంలో హనీమూన్‌<br>విశాఖపట్నం నుంచి లంబసింగికి 130కిలోమీటర్ల దూరం. అందులో30కిలోమీటర్లు ఘాట్‌ రోడ్‌ ప్రయాణమే. వంపు తిరిగిన కొండల్లో సాగే ఈప్రయాణం నిజంగా ఒక మధు రానుభూతే. లంబసింగి వరకు మాము గాఉండే చలి…చెక్‌ పోస్ట్‌ దాటేసరికి ఒక్కసారిగా మంచు ప్రపంచంలోకి మనల్ని లాగేసుకుంటుంది. ఈచలిని తట్టుకు నేందుకు ఛాయ్‌ మీద ఛాయ్‌ కొట్టాల్సిందే. లేదా చలిమంట వద్దకు పరుగు పెట్టా ల్సిందే.‘‘మాది విజయవాడ. ంబసింగి గురించి 5ఏళ్ల క్రితం తెలిసింది. అప్పటినుంచి ఇక్కడికి రావాని అను కుంటూనే ఉన్నాను. కానీ కుద రలేదు. ఇప్పుడునాకు పెళ్లైంది.హానీమూన్‌కి ఎక్కడికో వెళ్లడం ఎందు కు లంబసింగైతే బాగుంటుందని ఇక్కడికే వచ్చాం.లంబసింగి వాతావర ణం అద్భు తంగాఉంది.ఇక్కడి ప్రకృతి అందాల్నీ.. పైనుంచి పడుతున్న మంచు కిర ణాల్నీ..ఎప్పటీకి మరచి పోలేను’’అని నిఖిత చెప్పారు.

3గంట కోసం…2 రోజు పర్యటన<br>ఇక్కడి మంచుఅందానూ…ఎప్పుడూ అనుభవిం చనంత చలినీ…ఎంజాయ్‌ చేయాంటే రెండు రోజు ంబసింగి పర్యటనకు ప్రణాళిక చేసు కోవాలి. ముందురోజురాత్రి దగ్గరిలో ఉన్న మైదాన ప్రాంతానికి చేరుకున్నటూరిస్టు..లంబసింగిలో మంచుతో జతకలిసిన సూర్యోద యాన్ని చూడటంకోసం వేకువజామునే పయనమవుతారు. లంబసింగి చేరుకొనేటప్పుడు చ్లని వాతా వరణం, మంచుతెరు…చక్కటి అనుభూతిని కలిగిస్తాయి. లంబసింగిలో త్లెవారుజామున నాుగు గంట కు మొదలైన చలి ఉదయం ఏడు గంట వరకు తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ఆతర్వాత క్రమంగా తగ్గుతుంది. కుటుంబాు,కొత్త జంటు,ప్రేమి కు ఇలా ఎక్కడెక్కడి నుంచో ‘ఛలో లంబసింగి’ అంటూ వస్తుంటారు.శీతకాంవారాంతాల్లో విశా ఖపట్నం,విజయవాడ,హైదరాబాద్‌ నుంచే కాకుండా బెంగళూరు,భువనేశ్వర్‌ నుంచి కూడా వాహ నాల్లో ంబసింగికి పెద్ద సంఖ్యలో పర్యాట కు వస్తున్నారు. దీంతో ఈగిరిజన గ్రామంలో గంట కొద్దీ ట్రాఫిక్‌జామ్‌ అయి..నగర వాతావర ణాన్ని తపిస్తుంది. ఉదయం ఆరుగంటకు కొద్దిగా మెతురు రావడంతో పర్యాటకు తమ కెమెరా కు పనిచెబుతారు. ప్రకృతి అందా నేపథ్యంతో సెల్ఫీు,గ్రూప్‌ఫొటోలు తీసుకుంటూ సందడి చేస్తారు. యువతీయువకు చలిమంట చుట్టూ తిరుగుతూ ఆటపాటతో సందడి చేస్తుంటారు.<br>మంచు ‘పాసముద్రం’

లంబసింగికి మూడు కిలోమీటర్ల దూరంలో ‘చెరు వువేనం’అనేగ్రామం ఉంది. ఆ గ్రామం కొండపైకి ఎక్కితే అక్కడో అద్భుతం ఆవిష్కృతమవుతుంది. సినిమాల్లోనో,ఫోటోల్లోనో గ్రాఫిక్‌ మాయజాంలో చూసే పాసముద్రం అక్కడ మన కళ్లేదుట ప్రత్యక్ష మతుంది. మంచు మేఘాను తాకుతున్నట్లుగా కనిపించే‘చెరువువేనం’ పర్యాటకును మరింతగా ఆకర్షిస్తోంది.ఉదయం నాలుగైదు గంటకే లంబ సింగి చేరుకున్న పర్యాటకు ‘చెరువువేనం’ వెళ్లేం దుకు క్యూ కడతారు. కనుచూపుమేరలో కమ్ముకుని ఉన్న మంచు మేఘాను ఆస్వాదిస్తారు. ఇక లంబసింగికి ఆరుకిలోమీటర్ల దూరంలో తాజంగి రిజర్వా యర్‌ ఉంది. ఇదికూడా పర్యాటకకేంద్రమే. ఈరిజ ర్వాయర్‌ను చూసేందుకు లంబసింగికి వచ్చిన అందరూ ఇక్కడకీ వస్తారు.ఈరిజర్వాయర్‌పై ‘జిప్‌ వే’ ఏర్పాటు చేసింది పర్యాటక శాఖ. రిజర్వాయర్‌ ఒకచివర నుంచి మరో చివరకు గాల్లో తేుతూ… సెల్ఫీలు తీసుకుంటూ ‘జిప్‌ రోప్‌’ ద్వారా చేరుకుంటారు పర్యాటకలు. ఇది ప్రధాన ఆకర్షణగా మారింది. అలాగే ఇక్కడికి వచ్చే పర్యాటకల‌ను అరించేందుకు థింసా నృత్య ప్రదర్శను కూడా ఏర్పాటు చేశారు.

పెరిగిన పర్యాటకం… తగ్గిన వసు<br>లంబసింగితోపాటు చుట్టుపక్క ఉన్న గిరిజన గ్రామాల్లోని యువత ఉపాధి కోసం మైదాన ప్రాంతాకు వస పోతుండేవారు. అయితే గత కొంతకాంగా లంబసింగి విపరీతంగా ఫేమస్‌ కావడంతో ఈ ప్రాంతానికి పర్యాటకు సంఖ్య అనుహ్యాంగా పెరిగింది. పర్యాటకు పెద్ద ఎత్తున వస్తుండటంతో ంబసింగి అంతటా పెద్ద ఎత్తున వ్యాపారాు విస్తరించాయి. టూరిస్టు పెరగడం తో స్థానిక యువకు చిన్నచిన్న వ్యాపారాలు పెట్టుకుని ఇక్కడే ఉపాధి పొందుతున్నారు. ఇక్కడ ‘నైట్‌స్టే’చేసేందుకు రిసార్ట్స్‌, హోటల్స్‌, గుడారాను అందుబాటులోకి తెచ్చారు కొందరు స్థానికలు. అలాగే టూరిజంశాఖకి కూడా ఆదాయం గణనీయంగా పెరిగింది. ‘‘టిఫిన్‌, టీ దుకాణాతో పాటు రాత్రిస్టే చేసేందుకు టూరిస్టుకు గుడారాు అద్దెకి వ్వడం,టూరిస్టు కోరికమేరకు వారు భోజన సౌక ర్యాలు చూడటం వంటివి చేస్తూ ఉపాధి పొందుతున్నాం. ఎక్కడో దూరంగా వెళ్లి ఉపాధిపొందే కంటే ఇక్కడే సీజన్‌లో వ్యాపారం చేసుకుని..అన్‌ సీజన్‌లో వ్యవసాయం చేసుకుంటున్నాం. స్థానికంగా ప్రభుత్వ,ప్రైవేటురిసార్ట్స్ కూడా రావడంతో.. వాటిలో కూడా మాకు పని దొరుకుతుంది’’ అని గుడారాను అద్దెకిచ్చే స్థానికుడు రామగోవింద్‌ చెప్పారు.

లంబసింగికి ఆ ప్రత్యేకత ఎందుకంటే…<br>లంబసింగిలో ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణం రావాడానికి ఇక్కడున్న ప్రకృతి సమ త్యుతే కారణం అంటున్నారు ఆంధ్ర విశ్వవిద్యా యం మెటరాజీ, ఓషియనోగ్రఫీ విభాగాధిపతి ప్రొఫెసర్‌ రామకృష్ణ. ‘‘రెండు చిన్న కొండ మధ్యలో ఉండే గ్రామం ంబసింగి. రెండు కొండ మధ్య నుంచి వచ్చే శీతగాలు అక్కడ మేఘాను నివనివ్వవు. దాంతో అక్కడ చ్లని వాతావరణం ఏర్పడుతుంది. సముద్ర మట్టానికి ఎత్తుతో ఉండటం కూడా మరోకారణం. ముఖ్యంగా గుంపుగా ఉండే చెట్లవ్ల ఇక్కడిగాలిలో తేమశాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రకృతి సమత్యుత ఏర్పడు తుంది. ప్రకృతి సమతుల్య‌త‌ ఉన్న ప్రదేశాల్లో చ్లని, అతిచ్లని వాతావరణం ఉంటుంది. అలాగే సైబీ రియన్‌ వేవ్స్‌ ప్రభావం కూడా అధికంగా ఉండ టంతో అక్కడి నుంచి వస్తున్న గాలుల ప్రభావంతో చలి అధికంగా ఉంటుంది’’అని ప్రొఫెసర్‌ రామకృష్ణ వివరించారు.

మంచుదుప్పటి కప్పుకున్న ఆంధ్రా ఊటీ..<br>మంచుదుప్పటి కప్పుకున్నలంబసింగి అందాలు ఆంధ్రాఊటిగా ప్రఖ్యాతిగాంచిన లంబసింగికి ప్రతి ఏడాదిలాగే శీతకాం ప్రారం భం నుంచి లంబసింగిలో ఉష్ణోగ్రతు చాలా తక్కువగా<br>నమోదవుతున్నాయి. త్లెవారుజామునుంచే పర్యాటకలు పెద్ద ఎత్తున లంబసింగికి క్యూ కడుతున్నారు. ఆ హిమ సోయగాను తమ కెమెరాల్లో, ఫోన్లలో బంధిస్తున్న పర్యాటకు మురిసిపోతున్నారు. మరోవైపు లంబసింగికి పెద్ద ఎత్తున క్యూకట్టడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. లంబసింగి మీదుగానిత్యవసర సరకు రవాణా చేసే వాహ నాు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. విశాఖ పట్నం జిల్లా చింతపల్లి మండంలో ఉన్న లంబసింగి ఉంది. ఇక్కడ రైతు సేంద్రీయ పద్ధతిలో కాఫీసాగు చేస్తుంటారు. ఇక్కడి వాటర్‌ ఫాల్స్‌, ప్రకృతి అందాు పర్యాటకును విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.


పర్యాటకు సందడే సందడి…<br>దాంతో ఎక్కడెక్కడి ప్రకృతి ప్రేమికు లంబసింగి దారిపడుతున్నారు. ఇక లంబసింగి ఆదివారం త్లెవారుజామున నాుగు గంటకే పర్యాటక‌ల‌తో జాతరని తపిస్తుంది. ఈ ప్రదేశాన్ని సంద ర్శించే పర్యాటకు దట్టంగా కురుస్తున్న పొగ మంచును ఆస్వాదిస్తూ ఆహ్లాదంగా గడుపుతారు. సూర్యోదయం కోసం ఎదురు చూస్తూ కొంతమంది పర్యాటకల కట్టేలు, కిరోసిన్‌ వెంట తెచ్చుకుని మరీ చలిమంట వేసుకుంటారు. యువతీ యువ కు ఆనెగళ్ల చుట్టూ తిరుగుతూ ఆటపాటతో సందడి చేస్తుంటారు. ఉదయం ఆరు గంటకు కొద్దిగా మెతురు రావడంతో పర్యాటకు తమ సెల్‌ఫోన్లలో ప్రకృతి అందా బ్యాక్‌ డ్రాప్‌తో సెల్ఫీలు, గ్రూప్‌ ఫొటోు తీసుకుంటూ హడావుడి చేస్తారు.</p>
>పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత అందరిపైనా ఉంది`పాడేరు ఎమ్మెల్యే కె.భాగ్యక్ష్మి<br>పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత అందరిపైన ఉందని పాడేరు శాసన సభ్యురాలు కొట్టగిల్లి భాగ్యక్ష్మి అన్నారు.స్థానిక లంబసింగి ప్రభుత్వ ఉన్నత పాఠశాలో మండంలోని పర్యాటక ప్రాంతాల్లో పారిశుధ్యం, కాుష్య నివా రణపై ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి స్థానిక రిసార్టు యజమాను, స్థానిక గిరిజను, గ్రామ వం టీర్లుతో అభిప్రాయ సేకరణ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యాటక సమస్యు పరిష్కరిస్తామని చెప్పారు. పర్యాటకల‌ను ప్రోత్సాహిస్తామని,కానీ పర్యాటకల‌ భాద్యతలు మర్చి పోతున్నారన్నారు. ప్లాస్టిక్‌ నియంత్రణ చేయాన్నారు. అడ్డాకుల‌ను వినియో గించాని సూచించారు. ప్లాస్టిక్‌ కొండమీదకు రాకూ డన్నారు. వందన్‌ వికాస కేంద్రాద్వారా గుడ్డ సంచు తయారు చేయాన్నారు. పర్యాటక ప్రాం తంలో గిరిజన సాంప్రదాయ వంటకాు రుచి చూపించాన్నారు. వంజంగి హైరిస్క‌ పర్యాటకు తాకిడి పెరిగిందన్నారు. అక్కడ నకిలీవస్తువు విక్రయాు జరుగుతున్నాయన్నారు. ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి డా.వెంకటేశ్వర్‌ సలిజామ మాట్లాడుతూ పర్యాటకల‌ తాకిడి పెరిగింది, పర్యాటకల‌ శబ్దకాుష్యం, వాయు కాుష్యం పెరుగుతున్నదని అన్నారు.ప్లాస్టిక్‌ ని నిరోదించక పోతే ఆరోగ్య సమస్యు తలెత్తు తాయని అన్నారు. పర్యాటకు వాహనాు నిుపుదకు ప్రైవేట్‌ స్థలాన్ని సేకరించాని అన్నారు. పర్యాటకల‌ ప్రాంతంలో రిసార్టు నిర్మిస్తే పంచాయతీ అనుమతు పొందాన్నారు. పర్యటకాన్ని రెగ్యురైజ్‌ చేయ వసి ఉందన్నారు. రాత్రి10 నుంచి ఉదయం 5 గంట వరకు దుకాణాలు తెరవకూడదన్నారు. పోలీసుకు తగు సూచను చేశారు. డస్ట్‌ బిన్లు ఏర్పాటు చేస్తామన్నారు. దుకాణ యజమాను డస్ట్‌ బిన్‌ పెట్టకపోతే దుకాణాు మూయిస్తామని హెచ్చరించారు.తాగు నీటి సదుపాయం కల్పిస్తామని అన్నారు. ప్రజనుంచి కాుష్య నివారణపై అభిప్రాయం సేకరించారు.లంబసింగి నుంచి చేరువు వేనం వరకు రోడ్డు నిర్మించాని స్థానికు కోరారు. చెత్త కుండీలు, పబ్లిక్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు చేయా న్నారు. తాగునీటి సదుపాయాు కల్పించాని కోరారు.పబ్లిక్‌ టాయిలెట్లు నిర్మిస్తామన్నారు.వారపు సంతల్లో ప్లాస్టిక్‌ నిరోధించాని పిఓ సూచించారు. పంచాయతీ తీర్మానం చేయాన్నారు. ప్లాస్టిక్‌ అమ్మే వారి నుంచి అపరాధ రుసుము వసూళ్లు చేయా న్నారు. ప్రైవేట్‌ వ్యక్తలుపార్కింగ్‌ స్థం ఏర్పాటు చేసుకుంటే అనుమతు ఇస్తామని పీవో సూచించారు.

పర్యాటకు టెంట్‌ ఆపరేటర్లు శక్తివంతమైన విధ్వంసక కయిక …<br>ఏజెన్సీ ప్రాంతాలో ‘‘పర్యాటకల‌’’ టెంట్‌ ఆపరేటర్లు శక్తివంతమైన విధ్వంసక కయిక. అపూర్వమైన ఫుట్‌ఫాల్‌ుతక్కువ పరిపానా నియంత్రణతో మన ఘాట్లు నాశనం అవుతున్నాయి. డేరా మైదానాు ప్రతిరోజూ మొకెత్తుతున్నాయి. వ్యవసాయ భూమును జెసిబిు చదును చేస్తు న్నారు. వికృతమైన మురికివాడలాంటి గుడారా మైదానంలో చెట్లను నెట్టివేస్తున్నారు, మైదానా నుండి ఆపరేటర్లు ఏజెన్సీ భూమిపై చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేస్తున్నారు. చాలా మందికి మరుగుదొడ్లు లేవు.వ్యర్థాను పారవేయడానికి ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. రాత్రిపూట సందర్శకు పొలాలో మవిసర్జన చేస్తారు. పొలాన్నింటిలో టన్ను ప్లాస్టిక్‌ు,మద్యం సీసాు ఉన్నాయి. అవి విచ్ఛిన్నం కావడానికి శతాబ్దాు పడుతుంది. అధికారు నిర్లక్ష్యం ఈపురాతన సమాజం యొక్క ఆదివాసీ జీవనశైలిని నాశనం చేయడానికి మరియు కొండ యొక్క పర్యావరణ వ్యవస్థను నాశనం చేయడానికి దోహదం చేస్తుంది.ఫ్లై-బై-నైట్‌ టెంట్‌ ఆపరేటర్లు ప్రతి సంవత్సరం కొన్ని నెల వ్యాపారం కోసం ఇక్కడ ఉన్నారు, కాని వారు ప్రతిరోజూ గిరిజన భూమును కొనుగోు చేస్తున్నారు. ఈ పరిస్థితిని విస్మరించడం యొక్క ప్రభావం రాబోయే దశాబ్దాు గా అనుభవించబడుతుంది. ఐటిడిఎ మరియు రాష్ట్ర గిరిజన సంక్షేమ మంత్రిత్వశాఖ దీనిని ప్రమాద కరమైన సంక్షోభంగా భావించి ఈఅ్లకల్లోం ఆపడానికి త్వరగాచర్య తీసుకోవాలి. మనలో కొం దరికి ఈ విషయం తెలిసి ఉండవచ్చు. ఈసమస్య పై చాలా మందికి తాదాత్మ్యంఉండదు. కానీ, మీశ్రద్ధ,దయచేసి మూడు పను చేయండి.<br>ా ఈ సందేశాన్ని మీకు వీలైనంత విస్తృతంగా భాగస్వామ్యం చేయండి, ఇది అధికారును ప్రభావితం చేయడానికి సహాయపడుతుంది.<br>ా అత్యవసర చర్య తీసుకోవడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పడానికి ూూ IుణAని కవడానికి మీరు పదేరుకు ఒక సమూహంగా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటే నాకు తెలియజేయండి.<br>ా కొన్ని గుడారా మైదానా మెప ఒక ప్రదర్శన శుభ్రపరచడానికి మీరు ఒక సమూహంలో చేరడానికి సిద్ధంగా ఉంటే నాకు తెలియజేయండి. వివరాు వర్కవుట్‌ అవుతాయి.

సోహన్‌ హతంగడి,పర్యవరణ వేత్త
ఎక్కడ ఉంది ఈ లంబసింగి విశాఖ జిల్లాలో సముద్ర మట్టానికి 3500 అడు గు ఎత్తులో ఉంది ఈంబసింగి. చింతపల్లి వెళ్లే మార్గంలో నర్సీపట్నందాటిన తర్వాత 60 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈప్రాంతం నాుగేళ్ల క్రితం ఒక్కసారిగా వాతావరణం సున్నా డిగ్రీకు పడిపోవడంతో అప్పట్నుంచి ఈ ప్రాం తం ఎంతో పాధాన్యత సంతరించుకుంది. ఇక్కడి ఉష్ణోగ్రత కారణంగానే ఆంధ్రాకాశ్మీర్‌,ఆంధ్రాఊటీ అనే పేర్లొ చ్చాయి దీనికి. ఇక్కడి ఉష్ణోగ్రతు శీతాకాంలో 0 డిగ్రీు లేదా అంతకంటే తక్కువగా నమోదై తాయి. మిగితా కాలాల్లో 10 డిగ్రీలోపు ఉష్ణోగ్ర తు నమోదై తాయి.-సైమాన్ గున‌ప‌ర్తి

మా ఊళ్ళో మా రాజ్యం

కొన్నాళ్ల క్రితం ఆదిలాబాద్‌ ఆదివాసీు మొదుపెట్టన మావ నాటే.. మావ రాజ్‌ (మా ఊళ్లో.. మా రాజ్యం) అనే ఉద్యమం అప్పట్లో ప్రభుత్వాన్ని వణికించింది. ప్రభుత్వం ఇచ్చిన హామీు, తీసుకున్న కొన్ని చర్యతో కొన్నాళ్లుగా స్తబ్ధుగా ఉంటూ వస్తోంది. అయితే ఈ ఉద్యమం మళ్లీ ఉనికిలోకి వస్తున్నట్లుగా జరుగుతున్న కొన్ని పరిణామాను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆదివాసీ వర్సెస్‌ ంబాడా ఉద్యమం సద్దు మణిగిందని భావిస్తున్న తరుణంలోనే ఆదిలాబాద్‌ జిల్లాలో జరుగుతున్న వరుస ఆందోళనతో ప్రభుత్వం సైతం ఆందోళన చెందుతోంది. అయితే ంబాడాను ఎస్టీ జాబితాలోనుండి తొగించానే ప్రధమ ద్యేయంగా అంచనాకు అందకుండా చాపకింద నీరులా విస్తరిస్తూ ఆదివాసీ పల్లెల్లో ఆందోళనకు సై అంటోంది. పోడు వ్యవసాయాన్ని ఆపేందుకు ప్రభుత్వే అడవుల్లో పును వదిలిందని కొన్నిరోజుగా ఆదివాసీు ఆరోపిస్తున్నారు. వరుస పులి దాడుతో వారిలో ఆగ్రహం కట్టు తెంచుకుంటోంది. ఈనేపథ్యంలోనే తమ ఆస్తిత్వానికి ముప్పు వాట్లిుతోందని కొంతమంది ఆదివాసీ నాయకు బహిరంగంగానే వ్యాఖ్యనిస్తున్నారు. ఈనేపథ్యంలో పోరాటాకు సిద్ధంగా ఉండాని తుడుందెబ్బ పిుపునివ్వడంతో ఉమ్మడి ఆదిలాబాద్‌ వ్యాప్తంగా ఆందోళను మొదవుతున్నాయి. ఆదివాసీ దండు మరోసారి ఆందోళనను తీవ్రతరం చేసే అవకాశాు కనిపిస్తున్నాయని తొస్తోంది. ఇన్నాళ్లు అస్తిత్వం కోసం పోరు సలిపిన ఆదివాసీు.. ఇక హక్కు సాధనే క్ష్యంగా ఆందోళనకు సైతం అంటున్నారు. జల్‌ జంగిల్‌ జమీన్‌.. అడవి బిడ్డ పోరుగడ్డ మరోసారి సమరానికి సన్నద్దమవుతున్నట్టు కనిపిస్తోంది. హక్కు సాధనే క్ష్యంగా మలిదశ ఉద్యమానికి తుడుం మోగిస్తోంది. ఇదిలా ఉండగా కొమురంభీం జిల్లా మార్లవాయిలో ముందుగా తుడుందెబ్బ ఉద్యమం పురుడు పోసుకున్న విషయం తెలిసిందే. రెండు తొగు రాష్ట్రాల్లో ఎస్టీుగా ఉన్న ంబాడాు, ఆదివాసు మధ్య చిచ్చు చినికి చినికి గాలి వానలా మారుతోంది. గిరిజను, ఆదివాసు అడవితల్లిని నమ్ముకొని జీవనం సాగిస్తారు. సమాజానికి, జనానికి నాగరికతకు చాలా దూరంగా ఉంటారు. ఇక ంబాడాు మైదాన ప్రాంతంలో సంచార జీవనం గడుపుతుంటారు. ంబాడాు, ఆదివాసు ఎక్కడా కూడా కసి జీవనం చేయరు. ` ఎం.ధర్మనాయక్

మాఊళ్లో మా రాజ్యం అంటూ ఆదివాసీు స్వయం పానను ప్రకటించుకుంటున్నారు. రaార్ఖడ్‌లోని దాదాపు వంద ఆదివాసీ గ్రామాు ఇప్పుడీ ఉద్యమంలో భాగమయ్యాయి. ఈ గ్రామంమాది. దీనిపై సర్వహక్కుూ మావి.ప్రభుత్వం ఇక్కడ అడుగుపెట్టడానికి వీల్లేదు.మా నిర్ణయాను మేమే తీసుకుంటాం. జల్‌,జంగిల్‌,జమీన్‌పై మాదే హక్కు. ఎవరూ వాటిని దోచు కోడాన్ని అనుమతించం అని ఆ రాతిపకపై చెక్కించి గ్రామ ప్రవేశ మార్గం వద్ద నెక్పొు తున్నారు. ముండా ఆది వాసీ తెగలో చనిపోయిన వారిస్మృతిలో సమాధి వద్దరాతి పకల్ని ఏర్పాటు చేస్తారు. దీన్ని పథ్గడి అంటారు. ఇప్పుడు…గ్రామ సభ అది óకారాు, రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్‌లో పొందుపరచిన నియమాను రాతిపకపై చెక్కి పథ్గడి సంప్రదాయాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. రాతి పకపై ఃగ్రామసభ అనుమతి లేనిదే బయటివాళ్లెవరూ గ్రామంలోకి రాకూడదు అని రాసిపెట్టారు.పెసా చట్టం ప్రకారం 5వ షెడ్యూల్డ్‌ ప్రాంతాలో గ్రామ సభలే నిర్ణయాత్మక పాత్రపోషిస్తాయి. గ్రామ సభ నిర్ణయం ప్రకారమే స్థానిక పరిపాన సాగాలి. కానీ ప్రభుత్వాు ఈచట్టాన్ని అము చేయకపోగా ఈచట్టాన్ని నిర్వీర్యం చేయడంలో పాకు సఫమయ్యారు. మాజీ ఐఏఎస్‌ అధికారి బి.డి.శర్మ లాంటి వాళ్లు ఆదివాసీ హక్కుపట్ల ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు విశేష కృషి చేశారు. రాతి పకపై 5వ షెడ్యూల్‌లోని నియమాను చెక్కించి గ్రామాల్లో నాటించారు. ఇప్పుడదే స్ఫూర్తితో పథ్గడి ఉద్యమం నడుస్తోంది.నిజానికి చట్టప్రకారం… ఇక్కడి వనరుపై ఆదివాసీకే హక్కున్నప్పటికీ ఆచరణలో మాత్రం ఆదివాసేతరు గుప్పిట్లో ఉంటున్నాయి. బీహర్‌ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచీ ఆదివాసీకు ఎలాంటి హక్కుూ దక్కడం లేదు.చట్టాు కేవం కాగితాకే పరిమితమవుతున్నాయి. అధి కారంలో ఉన్న ప్రభుత్వాలేవీ ఆదివాసీను పట్టించుకోలేదు. పైగాకొత్త కొత్త చట్టా పేరు తో అటవీ భూమును ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటూ వచ్చింది. అంతేకాదు…ఆదివాసీ ప్రజల్లో ఆగ్రహం ప్లొబికింది. అదే ఇప్పుడు పథ్గడి ఉద్యమ రూపం దాల్చింది. రaార్ఖడ్‌ లోని ఖుంతి జిల్లాలో దాదాపు 100గ్రామాల్లో పథ్గడి ఉద్యమం బంగా సాగుతోంది. స్కూళ్లు,మార్కెట్లు,చిన్న చిన్న ఆఫీసు, బ్యాం కు ఏర్పాటు చేసుకోవడంతో పాటు తమదైన విద్యా విధానాన్ని సైతం రూపొందించుకున్నారు. రాజ్యానికి, ప్రజకు మధ్య చట్టబద్ద లావా దేమీ పూర్తిగా నిలిచిపోయాయి. ముండా తెగ ప్రజు నడుపుతున్న ప్రజా ఉద్యమం ఇది. ఇప్పుడీ ఉద్యమాన్ని అణచి వేసేందుకు స్థానిక బీజేపీ సర్కారు కుయుక్తు పన్నుతోంది. పథ్గడి ఉద్యమం వెనక మావోయిస్టు న్నారంటూ ప్రచారాన్ని ంఘించిన ప్రభుత్వం పువురు పథ్గడి ఉద్యమకారును జైళ్లలో బంధించింది. పథ్గడి ఉద్యమకాయి రaర్ఖం డ్‌ మాజీ డిప్యూటీ స్పీకర్‌ కరియా ముండా ఇంటిపై దాడి చేసి ముగ్గురు సెక్యూరిటీ గార్డును అపహరించి తీసుకెళ్ళడంతో ఉద్య మం మిలిటెంట్‌ దశకు చేరుకుంది. వారిని పది రోజు పాటు తమ ఆధీనంలో ఉంచుకున్నారు. తమ సమస్యపై గవర్నర్‌ స్పందించే వరకు వారిని వదిలివేయమంటూ ఉద్యమ కాయి పట్టుబట్టారు. దీంతో ఆదివాసీ గ్రామా పై వేలాది పోలీసును, పారా మిటరీ బగా ను మోహరించిన ప్రభుత్వం పథ్గడి ఉద్య మంపై ఉక్కుపాదం మోపేందుకు యత్నిస్తోంది. ఈ క్రమంలో పోలీసు జరిపిన దాడిలో ఒకఆదివాసీ మరణించాడు. అయినా..ప్రజు వెనకడుగు వేయలేదు. స్వయం నిర్ణయాధి కారాన్ని నిబెట్టుకునేందుకు సాంప్రదాయ ఆయుధాతో రాజ్యానికి ఎదురునిలిచారు. సాయుధబగాతో ఆదివాసు ఉద్యమాన్ని అణిచివేయడానికి ప్రయత్నిస్తూనే ఆఉద్యమంపై దుష్ప్రచారానికి తెగించింది బీజేపీ సర్కార్‌. జూన్‌19న ఖుంతి ప్రాంతంలో అమ్మాయి అక్రమ వ్యాపారంపై నాటకం వేసేందుకు వెళ్లిన ఐదుగురు గిరిజన మహిళను కొందరు అపహ రించి సామూహిక అత్యాచారం జరిపారు. ఈనేరాన్ని పథ్గడి ఉద్యమకారుపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసు. తిరు అనే పథ్గడి నాయకుడిపై అపహరణ, అత్యాచార కేసును నమోదు చేసిన పోలీసు అతడి కోసం ఆదివాసీ గ్రామాను జ్లడపడుతున్నారు. పథ్గడి పోరాటాన్ని అణచి వేసేందుకు బీజేపీ సర్కారు ఇలాంటి దుష్ఫ్ర చారానికి తెరతీసింది. ఈ కట్టుకథకు ప్రజలే సమాధానం చెబుతారు. అణచివేతను ధిక్కరించి తమదైన స్వయంపానను నిబెట్టు కుంటారు. పథ్గడి తొవ్వలో పోరాటాన్ని గెలిపిస్తున్నవాళ్ళు బిర్సాముండా, త్కిమాంజ వారసు.


షెడ్యూల్డ్‌ ప్రాంతంలో గిరిజన చట్టా ఉ్లంఘన
రాజ్యాంగం కల్పించిన 5వ షెడ్యూల్‌లో గిరిజను స్వయం ప్రతిపత్తి, గ్రామస్వరాజ్యం గిరిజనును అభివృద్ధి దిశగా తీసుకెళ్లానీ, నీళ్లు, అడవి, భూమి వనరు మీద గిరిజను కు సంపూర్ణ హక్కు ఉండాని చెప్పింది. గిరిజన భాషా,సంస్కృతి,వేషధారణ,గిరిజన ఆవాసాు అభివృద్ధి చెందాంటే 5వ షెడ్యూల్‌ చట్టాు పకడ్బందీగా అము కావాలి. అందుకు రాష్ట్ర గవర్నర్‌ ఎప్పటికప్పుడు గిరిజను స్థితిగతుపై పర్యవేక్షించాలి. గిరిజనును సమాజంలో భాగస్వాము చేయడానికి విధానాు సవరించుకో వడం కోసం ప్రత్యేక ప్రొవిజన్లు ఏజెన్సీలో కల్పించ బడ్డాయి. గ్రామ పంచాయతీ నుంచి పార్ల మెంటు వరకు రాజకీయ ప్రాతినిధ్యం గిరిజను కు కల్పించినా సంపూర్ణంగా అము కావడం లేదు. దీనితో ఏజెన్సీలో గిరిజను హక్కు కారాయబడుతున్నాయి. దేశంలోని ఎనిమిది రాష్ట్రాలో 5వ షెడ్యూల్‌ అములో ఉంది. ప్రత్యేక నిబంధను ఉన్నమాట వాస్తవం. రాజ్యాంగం కల్పిచిన 5వషెడ్యూల్‌ కింద గిరిజను అభివృద్ధి అవుతారన్న ఆశు ఆవిరై పోతున్నాయి. అయితే ఏనాడు గవర్నరు ప్రభు త్వానికి కనీసం సూచన చేయలేదు. పాకు పట్టించుకోకపోవడం వ్ల గిరిజన ప్రాంతంలో అభివృద్ధి కుంటుపడిరది. దీంతో ప్రజాస్వామ్యం మీద గిరిజను నమ్మకం కోల్పోవాల్సివస్తోంది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత మొదటి నాుగు దశాబ్దా కాంలో 83క్ష మంది గిరిజను ు, భూ నిర్వాసితుయ్యారు. వారిని ఇతర ప్రాంతాకు తరలించారు. 40శాతం భూమి ప్రాజెక్టుకు వినియోగించబడిరది. 60శాతం భూమి పెట్టుబడిదాయి వినియోగించు కుంటున్నట్టు లెక్క ఉంది. తెంగాణలో గిరిజ ను ఉన్న 5వషెడ్యూల్‌ ప్రాంతంలో గవర్నర్‌ రాష్ట్రపతికి సమాచారం ఇస్తూ, ప్రత్యేక సమా వేశం నిర్వహించి స్థానిక సంస్థకు ఎన్నికు జరపాలి. రాష్ట్రంలో32గిరిజన తెగు 36క్ష మంది ఉన్నారు. 3140 పంచాయతీు ఉన్నాయి. ఏజెన్సీలో ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ, ఎంపీపీు గిరిజనుకు రిజర్వు చేసి ఎన్నికు జరపాల్సిన అవసరం ఉంది. ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లో ఎన్నికు ఒకేసారి జరపడంవ్ల గిరిజను నష్టపోవల్సి వస్తుంది. నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గంలో 5 ఏజెన్సీ మండలాున్నాయి. అక్కడ ఎమ్మెల్యే సీటు అమ్రాబాద్‌ మండం పూర్తిగా ఏజెన్సీలో ఉన్న ఖమ్మం,వరంగల్‌,న్లగొండ,ఆదిలాబాద్‌ జిల్లాల్లో జెడ్‌పీటీసీ, ఎంపీపీ గిరిజ నేతరుకు కేటాయించడంతో ఏజెన్సీ హక్కును కారా స్తున్నారు. విద్యలో,ఉద్యోగాల్లో అనేక అవకత వకు జరుగుతున్నాయి. ఏజెన్సీలో దళాయి రాజ్యమేుతున్నారు. షెడ్యూల్‌ ప్రాంతంలో రాష్ట్ర కార్యనిర్వహణ అధికారాు ట్రయిబల్‌ ప్రాంతాకు వర్తిస్తాయి. రాష్ట్రంలోని షెడ్యూల్‌ ప్రాంతా పరిపానపైన రాష్ట్ర గవర్నర్‌ రాష్ట్రపతికి నివేదిక అందిస్తూ అభివృద్ధి చేయా ల్సి ఉంది. ప్రతినె గిరిజను సమస్య పై కమిటీవేసి అధ్యయనం చేయాలి. కనీసం సంవత్సరానికి ఒకసారైనా ఒక సమావేశం జరిపి,గిరిజన తెగ సమస్యను పరిష్కరించే దిశగా ఉండాలి. ఆప్రాంత పరిపాన అధి కాయి, కార్యనిర్వహణ అధికారు నివేదికు ఇవ్వాలి. గిరిజను సమస్యను రాష్ట్ర ప్రభు త్వం దృష్టికి అధికాయి తీసుకెళ్లాలి. గిరిజను అభివృద్ధి విస్తరింపచేయాలి. శాసనసభ్యుతో కూడిన ట్రైబల్స్‌ అడ్వజరీ కౌన్సిల్‌ (టీఏసీ) అధ్యక్షు అన్ని గిరిజన తెగ సంక్షేమం, పురోగతి వైపు తీసుకెళ్లాలి. గిరిజనుకు నష్టం చేసే విధంగా ఉంటే గవర్నర్‌ నిబంధను సవరించవచ్చు.దేశంలో మూడంచె పరిపాన విధానం ఉన్నది. తెంగాణ రాష్ట్రంలో ఐదం చె విధానం కొనసాగుతున్నది. దీనివ్ల 5వ షెడ్యూల్‌ విధా నానికి విరుద్ధంగా ఎన్నికు జరుగుతున్నాయి. ఏజెన్సీలో పూర్తిగా గిరిజను కు స్వయం పరి పానాధికారాు ఇవ్వాల్సి ఉండగా అది అము కావటంలేదు. ఎన్నిక విధానంలో 5వషెడ్యూల్‌ కింద ఏజెన్సీల్లో స్థానిక సంస్థకు నోటిఫికేషన్‌ ఇచ్చి ప్రత్యేకంగా నిర్వహించాలి. దీనివ్ల కొంతలోకొంత గిరిజ ను హక్కు కాపాడబడుతాయి. ఇట్లా జరపక పోవడంతో గిరిజను నష్టపోతున్నారు. పంచా యతీ ఎన్నికల్లో సర్పంచుల్లో 24శాతం ఉన్న గిరిజన పంచాయతీు ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ, ఎంపీపీ కేటాయింపుల్లో గిరిజను ప్రాతినిధ్యం చాలా తగ్గింది. ఏజెన్సీలో రావాల్సిన రిజర్వేషన్‌ కూడా కేటాయించలేదు. గిరిజను పట్ల పా కు నిర్లక్ష్య వైఖరి గిరిజన అభివృద్ధికి ఆటంకంగా మారింది. గిరిజన గ్రామ పంచాయతీ సభ హక్కును కారాయడం కోసం గిరిజనేతరును ప్రోత్సహిస్తున్నారు. షెడ్యూల్‌ ట్రైబ్‌ అభివృద్ధి కావాంటే రాజ్యాంగం కల్పించిన హక్కును అము చేయాలి. ఇప్పటికీ గ్రామ సభతీర్మానం లేకుండ ప్రాజెక్టు, రోడ్లు, రైల్వేలైన్‌ు, విద్యుత్‌లైన్‌ వేయడం కోసం గిరిజను భూము సేకరిస్తున్నారు. యురేనియం, మైనింగ్‌, బొగ్గు, గను తవ్వడం కోసం పెట్టుబడిదాయి రంకెలేస్తూ కబ్జాచేస్తున్నారు. గ్రామసభను లెక్క చేయకుండా గవర్నర్‌ విధును కారాస్తూ, గిరిజనును మోసం చేస్తున్నారు. థర్మల్‌ ప్రాజెక్టు, వన్యప్రాణు ప్రాంతాల్లో ప్రాథమిక సర్వే చేపట్టడానికి ఎవ్వరి అనుమతుూ లేవని అతివేగంగా క్లియరెన్స్‌ భించేలా ప్రభుత్వ విధానాు మారుతున్నాయి. ఇప్పటికీ ప్రాజెక్టు పేరుతో ఫార్మసీ పేరుతో ఇండిస్టీస్‌ పేరుతో యురేనియం బొగ్గుగను పేరుతో గిరిజను భూము కోల్పోతున్నారు. నష్టపరిహారం ఇవ్వకుండా దగా చేస్తున్నారు. కనీసం 2013 చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వాని ఉన్నా దానిని కూడా తుంగలో తొక్కి గిరిజనును ఏకాకి చేస్తూ భిక్షగాళ్లలా చేస్తున్నారు.
గిరిజను అధికంగా ఉండే ప్రాంతంలో అటవీ, గనుూ, సంపద ఉన్నదని పెట్టుబడి దాయి కన్నేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాు ప్రభుత్వ సంపదను ప్రయి వేటుపరం చేయడం కోసం అనేక మార్పు చేస్తున్నది. గిరిజనుకు కొంత వాటా ఇవ్వాని ఉన్నా అవి అము చేయకుండా గిరిజనును మోసం చేస్తున్నది ప్రభుత్వం. బొగ్గు, మినరల్‌ లైన్‌ లాభాల్లో 26శాతం ప్రభావితం అవుతున్న గిరిజనుకు వాటా చెల్లించాని యూపీఏ ప్రభుత్వం స్టాండిరగ్‌ కమిటీ సూచించింది. రాయల్టీకి సమానంగా 100శాతం గిరిజన అభివృద్ధికి ఉంచాన్నది. మోడీ ప్రభుత్వం దానిని కుదించి 30శాతం చేసింది. ఒక్కమాటలో చెప్పాంటే గ్రామసభ అవసరం ఏజెన్సీ హక్కును కారాసింది. గిరిజన ప్రాంతంలో ఏ సమస్య ఉన్నప్పటికి రాజ్యాంగం ప్రకారం గవర్నర్‌ నోటిఫికేషన్‌ ఇవ్వాలి. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజను నుంచి గిరిజనేతయి భూమి బదిలీ నిషేధించబడిరది. గిరిజన తెగ సభ్యు మధ్య భూమి కేటా యింపును సమర్థిస్తుంది.వడ్డీ, వ్యాపారం నియంత్రించబడాలి. ఈ నిబంధన ప్రకారం గిరిజనుకు సర్వహక్కు ఏజెన్సీు కలిగియున్నారు. ఆర్టికల్‌ 368 ప్రకారం గిరిజను ప్రయోజనా కోసం సవరించి అభివృద్ధివైపు తీసుకెళ్లాలి. పంచాయతీ రాజ్‌ చట్టం సమాజ జర్జిమెంట్‌ అము చేసే విధంగా చర్యు తీసుకోవాలి.గిరిజన తెగల్లో ఉన్న అసమానతను తొగించేందుకు ప్రతి తెగపై చర్చించి అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉన్నది. ప్రతి మూడునెలకోసారి ట్రైబల్‌ అడ్వ జరీ కమిటీ సమావేశమై రాష్ట్ర గవర్నర్‌ని గిరిజన అభివృద్ధిలో భాగస్వామిని చేయాలి. గిరిజను ప్రత్యేక భాషా,వేషధారణ,సంస్కృతి, గిరిజన ఆవాసాకు ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించి గిరిజన తెగ అభివృద్ధిని సమానస్థాయిలో తీసుకెళ్లే విధంగా ప్రభుత్వం బాధ్యత వహించాలి.

ఏజెన్సీపై గిరిజనేతర పార్టీల ఆధిపత్యం

ఏజెన్సీలో గిరిజనేతర రాజకీయపార్టీ ను బహిష్కరించి నిషేదించాని ఆదివాసీ సమాజం కోరుతున్నది. ఏజెన్సీతో బూర్జవ పార్టీు ఎర్ర జెండా పార్టీు బయంకరమైనా బానిస వ్యవస్ధను నడుపుతున్నాయనీ ఆదివాసీ యువతరం ఆందోళన చెందుతున్నారు.ఎన్నో పోరాటా ద్వారా సాధించు కున్న హక్కు చట్టాలు నేడు గిరిజనేతరపార్టీల వనం కాబోతున్నాయనీ ఆదివాసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనిమూలంగా ఏజెన్సీలో పూర్తి వైరిధ్యం నెల‌కొంది.అందువల‌న ఆదివాసీ అస్థి త్వం మనుగడ మొత్తం కూడ ప్రమాదంలో పడింది.దీనికి మూకారణం గిరిజనేతర రాజకీయ పార్టీలే అనేది నగ్న సత్యం. ఏజెన్సీలో మొత్తం అధికారయంత్రాంగం రాజకీయ యంత్రాంగం గిరిజనేతర పార్టీ కబంధహస్తాలో బందించ బడిరది. గిరిజనేతయి గిరిజనేతరపార్టీలో చేరి ఏజెన్సీలో చట్టవిరుద్ద వ్యాపారాలు చేసి ఆర్ధికబలం, మందబలంతో రాజకీయపార్టీల‌ను నియంత్రణలో ఉంచుకోని ఏజెన్సీల‌పై ఆదివాసీపై ఆధిపత్యం చెయిస్తు న్నారు.ఆదివాసీను బానిసుగా చేస్తు న్నారు. చిన్నా చితకవ్యాపారాలు చేసి ఆదివాసీకు పెట్టుబడు పెట్టి ఆదివాసీను మోసంచేసి దోపిడి చేస్తూ ఏజెన్సీలో వంద కోట్లు సంపాదిస్తు న్నారు.ఆదివాసీు మాత్రం రోజు రోజుకి అప్ప ఊబిలో కూరక పోతున్నారు. అన్ని రాజకీయ పార్టీు ఆగిరిజనేతరు దగ్గరే చందాు తీసుకోని ఆగిరిజనేతరుకే కొమ్ముకాస్తున్నారు.1/70కి విరుద్దంగా భూలావాదేమీ జరుగుతున్న కూడ ఏజెన్సీలో ఎర్రజెండా పార్టీు నోరు విప్పడం లేదు.అంతేకాకుండా ఇల్లెందు బయ్యారం గుండా టేకుపల్లి ఏరియాలో చాలామంది ఆదివాసీల భూము గిరిజనేతరుకు పంచిపెట్టారు.మరికొన్ని బవంతంగా ఆక్రమించుకున్నారు.ఏజెన్సీలో పీసాచట్టం ప్రకారం గ్రామసభ ప్రకారం రాజకీయ పార్టీు నడుకోవాని చట్టం నిరేశిస్తున్నా కూడ ఈ గిరిజనేతర పార్టీు ఏమాత్రం పట్టించు కోవడంలేదు.ఏజెన్సీలో వే ఎకరాు గిరిజనేతయి చట్టవిరుద్దంగా ఆక్రమించుకుంటే ఏఎర్రజెండాపార్టీ నోరు విప్పటంలేదు.ఆపార్టీలో గిరిజనేతర నాయకత్వం క్రింద ఉంది కాబట్టి.ఏజెన్సీలో రియల్‌ మాఫియను ఎదురించలేక ఆదివాసీు కోర్టుకు వెళ్లితే గిరిజనేతరుకే అనుకూంగా కోర్టు తీర్పు వస్తున్నాయి.ఆదివాసీ రిజర్వేషన్‌లో చట్టవ్యతిరేఖంగా చేరినా లంబాడీలు నేడు పాకు ఇచ్చే అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో వాళ్ళదే పైచేయి అవుతుండటంతో ఆదివాసీు ఎంత చదివిన ఈపోటి ప్రపంచంలో నెగ్గలేక అడవుకే పరిమితం అవుతున్నారు. సరైనా నైపుణ్యంలేక ఆర్దిక స్థోమత లేక ఆదివాసీ యువతరం వ్యవసాయానికి పరిమితం అవుతూ నక్సలిజం వైపు మొగ్గుచూపుతున్నారు.ఆదివాసీ ఆర్ధిక రాజకీయ చైతన్యం లేక అమాయకత్వం నిరక్ష్యరాస్యత ఉండటంతో ఏజెన్సీలో గిరిజనేతరపార్టీు చెప్పిందే వేదం అవుతుంది. ఆదివాసీ ఐక్యతను దెబ్బతీస్తూ ఎన్నికపుడు ఆదివాసీ మద్య వైరుద్యాను వైషమ్యాను సృష్టిస్తున్నాయి.గిరిజనేతరపార్టీు ఆదివాసీను విభజించి పాలిస్తు న్నాయి.ఆదివాసీు గొడమ తగదాు పెట్టుకొని పోలిస్‌స్టేషన్‌కు వెళ్లితే ఈగిరిజనేతర పార్టీలే మాయమాటు చెప్పి విడిపిస్తున్నారు. ఏజెన్సీలోకి విచ్చవిడిగా గిరిజనేతరు వసను ప్రోత్సహిస్తున్నారు.సాదాబైనామా ద్వారా ఏజెన్సీలో వేలాది ప్రభుత్వ భూమును గిరిజనేతయి 1/70కి వ్యతిరేకంగా ఆక్రమించుకోని పట్టాు చేసుకొంటే ఏవిప్లవపార్టీ మాట్లడటం లేదు.యస్‌యల్‌ఆర్‌, నూతనరెవిన్యూ చట్టంపై ఏఎర్రజెండా పార్టీ మాట్లడటం లేదు .అంతర్జాతీయ దోపిడిపై ఆనర్గళంగా మాట్లడే ఎజ్రెండాపార్టీు ఏజెన్సీలో జరుగుతున్న దోపిడి వారి కళ్ళకు ఎందుకు కనిపించడంలేదని ఆదివాసీు ప్రశ్నిస్తున్నారు. నేడుఏజెన్సీలో1/70చట్టం జీవో3 కాగర్బంలో కలిసిపోతున్నాయి రేపు ఐటిడిఏు పీసా చట్టం కూడ నిర్వీర్యం చేసేవిధంగా ఈ గిరిజనేతర పాకురంగం సిద్దం చేస్తున్నా కూడ ఏబూర్జావ పార్టీనోరు విప్పడం లేదు.ఏజెన్సీలో పెరిగిన గిరిజనేతర ఓట్లను చూసి ఆదివాసీ ప్రజాప్రతినిదు కూడ ఆదివాసీ పక్షనా మాట్లడంలేదు.భవిష్యత్‌లో ఆదివాసీ అనే పదం అంతమయ్యే విధంగా గిరిజనేతర పార్టీు వ్యవహరిస్తున్నాయి. ఏజెన్సీలోఉన్న ఎర్రజెండా పార్టీు బూర్జావ పార్టీు ఏజెన్సీలో ఆదివాసీ పక్షానఉంటారో గిరిజనేతరు పక్షాన ఉంటారో త్చేుకోవాని ఆదివాసీు అంటూఎదురు తిరుగుతున్నారు.మరికొన్ని గిరిజనేతర పార్టీు ఏజెన్సీలో ఉండే గిరిజనేతరును రెచ్చగొట్టి ఉసిగొల్పి ఆదివాసీపై ఉద్యమం చేయాని ఉసిగొల్పితున్నాయి.1950ముందు ఏజెన్సీలో గిరిజనేతరు లేరు .అందుకే ఆదివాసీ కోసం ప్రత్యేకంగా ఆదివాసీకు ఏజెన్సీ ఏర్పాటు చేశారు.ఆపరిస్ధితులో ఏజెన్సీలో స్ధిరనివాసం లేదు.అదే గిరిజనేతయి ఇపుడు ఏజెన్సీలో క్షసంఖ్యలో అక్రమంగా వఛ్చి స్ధిరనివాసం ఏర్పాటు చేసుకోని 1/70చట్టం విరుద్దంగా వేలాది భూము ఆక్రమించుకోని నేడు అదే ఏజెన్సీలో హక్కుకోసం ఎలా పోరాడుతున్నారో ఈ గిరిజనేతర పార్టీు సమాధనం చెప్పాలి.పూర్వం భారతదేశానికి త్లెదొరు వ్యాపారం కోసం వచ్చి భారతదేశాన్ని ఆక్రమించి పాలించారు.ఇపుడు న్లదొరు (మన గిరిజనేతయి) ఏజెన్సీ ప్రాంతానికి బతుకు దెరువు కోసం వచ్చి ఈ ప్రాంతంలోని భూము సహజ సంపద ఖనిజ సంపద దోచుకొని ఎలా దోపిడిచేస్తున్నారో గిరిజనేతయి అనే చేస్తున్నా కూడ ఏవిప్లవ పార్టీ ఏఎర్రజెండా పార్టీకూడ ప్రశ్నించే స్ధాయిలో లేదు. ఎందుకోసం ఏజెన్సీలో పెరిగిన గిరిజనేతరు ఓట్ల కోసంమేనా.ఆదివాసీ ప్రాంతాకు ఒకచరిత్ర ఉంది .భారతతేశానికి స్వాతంత్య్రం రాకముందు నుండే ఆదివాసీు బ్రిటీష్‌వారిపై పోరాటాు చేసి తమ హక్కును సాధించుకు ఘన చరిత్ర ఈ ఆదివాసీకు ఉంది.భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు ఆదివాసీ సాయుధ పోరాటా ద్వారా ఆదివాసీకు ప్రత్యేక జిల్లాు1874చట్టం 1884లో అటవి హక్కు చట్టం,1917షేడ్యూల్‌ భూ నియంత్రణ చట్టం,1946నిజాం సర్కార్‌ ఫస్లి చట్టం ఇంకా ఎన్నో రకా సౌభ్యాు పొందారు. భారతదేశం ఆదివాసీకు ఉన్న ఘనమైన చరిత్ర ద్వారా రాజ్యంగంలో 5,6 షేడ్యూల్‌ ప్రాంతంగా రూపొందించారు.1950లోనే భారత ప్రభుత్వం షేడ్యూల్‌ ప్రాంతంగా గుర్తించి అక్కడ భూమిపై సర్వహక్కును ఆదివాసీకు కల్పించారు.విధ్య ఉపాధి అవకాశాను ఆదివాసీకు అందించానే దృక్పధంతో 1975లోనే ఐటిడిఏు స్ధాపించారు.ఆదివాసీ భూము గిరిజనేతయి కొనకుండా నిషేదిస్తు 1/70చట్టాన్ని కూడ ఆదివాసీకుఏర్పాటు చేసిన ఈ గిరిజనేతర రాజకీయ యంత్రాంగం గిరిజనేతర అదికార యంత్రాంగం వన అమకు నోచుకోవడం లేదు.ఆదివాసీ ప్రాంతల్లో ఆదివాసీ గ్రామ పానపై, సహజ వనరుసై ఖనిజ సంపదపైనా ఆదివాసీ అస్ధిత్వం అభివృద్దిపైనా సంపూర్ణ హక్కుకోసం పీసా చట్టాన్ని ఏర్పాటు చేశారు. కాని ఏజెన్సీలో పీసా ఎక్కడ కూడ సంపూర్ణంగా అము చేసినా చరిత్ర ఈగిరి జనేతర పార్టీకు లేదు.పోడు భూముపై సర్వ హక్కు ఆదివాసీవే అని 2005 అటవి హక్కు చట్టం స్పష్టంగా చెబుతున్నా గిరిజనే తరుకు భూముకు పట్టాు ఇస్తున్నారు. ఆదివాసీను బినామిుగా చేసుకొని వేఎకరాు పోడుభూము గిరిజనేతయి వ్యవసాయం చేస్తున్నారు.ఈ గిరిజనేతర రాజకీయ పార్టీ కుట్రు కుతంత్రాతో క్షలాది ఎకరాు ఆదివాసీ భూమును గిరిజనేతయి దోచుకొని ఏజెన్సీలో తిష్ఠవేసి నేడు ఆదివాసీ అస్ధిత్వానికి ప్రమాదకరంగా తయారువుతున్నారు.నేడు ఏజెన్సీలో గిరిజనేతర రాజకీయ పార్టీు, గిరిజనేతరు భారత రాజ్యంగాన్ని దిక్కరిస్తు ఆదివాసీ చట్టాను వ్యవతిరేకస్తు ఆదివాసీ ద్రోహుగా మిగిలిపోతున్నారు.1950లో ఆదివాసీ ప్రాంతాను షెడ్యూల్‌ ప్రాంతంగా గుర్తించినపుడు ఈగిరిజనేతయి లేరు మరీ…ఇపుడు ఎక్కడి నుండి వచ్చారు…?ఎలా వచ్చారు..? ఏజెన్సీలో సహజసంపదను దోచు కొవడానికే వచ్చారు. ఏజెన్సీ అనేది ప్రత్యేక భూభాగం… ఆదివాసీకే దానిలో సర్వహక్కు ఉంటాయి .కాని అదే ఏజెన్సీలో బ్రతకుదెరువు కోసం వచ్చిన గిరిజనేతయి హక్కు కావాని ఏజెన్సీలో సగం వాటా కావాని ఏజెన్సీ రిజర్వేషన్‌లో తమకు భాగం కావాని అడగడం దేనికి స్పూర్తి?దేనికి సంకేతం? ఇదేనామీరిచ్చే భారతరాజ్యంగాన్నికి గౌరవం ఇదేనా? ఏజెన్సీలోఉన్న గిరిజనేతర ఎర్రజెండాపార్టీు ఆదివాసీ సమాజానికి సమాధానం చెప్పాలి. అసు ఏజెన్సీలోకి ఎవరు రమ్మ్మన్నారు?..రిజర్వేషన్‌ ఎవరుఅడగ మన్నాడు?.ఏజెన్సీలో అసు కరెంటు మీటర్‌ రేషన్‌కార్డు కూడ గిరిజనేతరుకు ఇవ్వడం కుదరదు.అలాంటిది మీకు ఏకంగా భూమిపై హక్కు,ఉద్యోగ హక్కు ఎలా ఇస్తారు? గిరిజనేతయి ఆలోచన చేయాలి .మీ వెనుకా ఉండి ఓటు బ్యాంకు రాజకీయా కోసం స్వార్ధపూరిత ఆలోచనతో రెచ్చగొట్టె గిరిజనేతర బూర్జవాపార్టీు, ఎర్రజెండాపార్టీు గిరిజనేతరును మరింత అభద్రత భావానికిలోను చేస్తున్నారు.ఆదివాసీపైకి గిరిజనేతరును రెచ్చగొడుతున్నారు.ఇది ఏసమాజిక న్యాయానికి స్పూర్తిగా ఉందో గిరిజనేతర పార్టీు ఆలోచన చేయాలి. ఏజెన్సీలో ఉండే గిరిజనేతరులారా ఏజన్సిలో ఎవరికి హక్కు ఉన్నాయో తొసుకొని ఉద్యమాు చేయడం మంచింది. రాజకీయపార్టీ ఉచ్చులో పడకుండా ఓటు బ్యాంకు రాజకీయాకు బలికాకుండా ఆదివాసీ అస్ధిత్వ ఉద్యమాకు తోడ్పాటునివ్వండి.తొగు ఉభయ రాష్ట్రాలో 5వషెడ్యూల్‌ ఆదివాసీ భూబాగం అయిన ఏజెన్సీలోఆదివాసీపై అమానుషమైనా పీడన అణిచివేత ఆధిపత్యం చెలాయిస్తున్నా… ఈ గిరిజనేతరపార్టీను ఏజెన్సీ నుండి బహిష్కరించడానికి ఆదివాసీు ఏకంకావాలి.కొమరంభీం, సోయం గంగుల్‌,రాంజీగోండు,సమ్మక్కసారమ్మ పోరాట వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని పోరాటబాట పడుతున్నారు. ఏజెన్సీలో ఆదివాసీ స్వయంపాకోసం ఆయుధాతో సాయుధంగా మారుతున్నారు.మాఊర్లో మారాజ్యం అంటు మాగూడెం మాపాన అంటు కదంతొక్కుతున్నారు.
గుండా రియల్‌ మాఫియా
ఐదవ షెడ్యూల్‌ ఆదివాసీ భూబాగంలో ఉన్న ఏజెన్సీగా ఉన్న గుండా మండంలో గిరిజనేతర వస మూంగా, గుండా మండంలో ఉన్న ఎర్రజెండాపార్టీ మూంగా ఆదివాసీ అస్థిత్వం అంతమైపోయో ప్రమాదం ఎక్కువగా ఉంది.గుండా మండంలో కంటికి కనిపించని రియల్‌ మాఫియా చెరేగిపోతున్నది.ఏజన్సిలో 1/70లోఉన్న సోయి కూడ లేకుండా ఏజన్సిలో ఉన్న గిరిజనేతర పార్టీ మూంగా ఆదివాసీ చట్టాకు తూట్లు పొడుస్తు ఆదివాసీ అస్ధిత్వం పై గిరిజనేతర రియల్‌ మాఫియ జన సత్వాు పోసుకుంటుంది.భద్రాద్రికొత్తగూడెం జిల్లా గుండా మండంలో గుంట మూడు క్ష చొప్పన అమ్ముతు 1/70 చట్టానికి తూట్లు పొడుస్తు గిరిజనేతర సామ్రాజ్యవాదం విజయవిహరం చేస్తున్నది.నేడు ఈ చట్టం గిరిజనేతర ఉ్లంఘనతో నిర్వీర్యం అవుతుంది.ఆదివాసీ అమాయకత్వం నిరక్షరాస్యత వన ఆర్దిక అసమానత వన గిరిజనేతర ఆక్రమణదారుతో గుండా మండంలో గుంట మూడు క్షు పైనే ఉన్నది అంటే ఇక్కడ ఎలా రియల్‌ మాఫియా నడుస్తున్నదో అర్ధం అవుతుంది.గుండా మండంలో ఆదివాసీ భూము అత్యంత కారుచౌకగా కొనుగోు చేసి పదిరెట్లు ఎక్కువగా అమ్ముతు రియల్‌ ఎస్టేట్‌ గా మార్చి కోట్లు గడిస్తున్నారు.గుండా మండ1/70చట్టం అము లో ఉన్నప్పటికిని ఇక్కడ ఉన్న ఎర్రజెండా పార్టీు గిరిజనేతర పార్టీు గిరిజనేతరుకే అనుకూంగా ఉన్నట్లు తొస్తుంది.చట్టాన్ని అముచేయాల్సిన అదికాయి రెవిన్యూ అదికాయి నిమ్మకునీరేత్తినట్లు వ్యవహరిస్తున్నారు. 1/70చట్టం ప్రకారం ఆదివాసీ భూము ఆదివాసేతయి అమ్మిన కొనినా చట్ట విరుద్దం అవి ఆదివాసీకే చెందుతాయని 1/70చట్టం స్పష్టం చేస్తున్నది.1/70చట్టానికి విరుద్దంగా చాలా మంది గిరిజనేతయి ఆదివాసీ భూము రియల్‌ ఎస్టేట్‌ గా మార్చి గుంట మూడు క్షు అమ్ముతు పట్టాు చేసుకోని బ్యాంకులో రుణాు తీసుకుంటున్నారు. ఆదివాసీ భూము రియల్‌ ఎస్టేట్‌ మార్చడం వన గుండాలోకి విపరీతంగా గిరిజనేతరు వసు పెరిగిఆదివాసీ అస్ధిత్వానికి పెను ప్రమాదకరంగా తయారయ్యో అవకాశం ఉంది.గుండా మండంలో గిరిజనేతర వస కారణంగా ఆదివాసీ చట్టాు కారాయబడుతున్నాయని ఆదివాసీ సంఘాు ఆరోపిస్తున్నాయి.తద్వారా ఏజన్సిలో గిరిజనేతరు దోపిడి దౌర్జాన్యాు ఎక్కువైతాయని ఆదివాసీ ప్రజానీకం భయాబ్రాంతుకుగురవుతున్నారు.1/70చట్టానికి విరుద్దంగా రియల్‌ మాఫియా అండతో గుండాలోవిచ్చవిడి బహుళఅంతస్తు నిర్మాణాు విపరీతంగా పెరిగిపోతున్నా కూడ ఇక్కడ ఆదిపత్యం చెలాయిస్తున్నా ఎర్రజెండా పార్టీు ఒక్క మాట కూడ మాట్లడక పోవడం ఆదివాసీ పై సవితితల్లి ప్రేమను చూపిస్తున్నది.గుండాలో ఆదివాసీ భూము క్షు కోట్లు పుకుతుండటంతో 1/70చట్టానికి అర్దం లేకుండా పోతుందని ఆదివాసీు ఆగ్రహం చెందుతున్నారు.గుండాలో ఇంత చట్ట ఉ్లంఘన జరుగుతున్న కూడ ఆదివాసీ ఓట్లతో గెలిచిన ఆదివాసీ ప్రజాప్రతినిదు కనీసం ఈ చట్టంపై అవగహన లేక పోవడం,గిరిజనేతరుకు వత్తాసుపకడం గిరిజనేతర పార్టీ లైన్‌లో మాట్లడం ఆదివాసీను నమ్మకద్రోహం చేయడమే అని ఆదివాసీ సంఘాు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయిఎన్నో పోరాటాు ఉద్యమాు వన ఆదివాసీకు ఆక్సిజన్‌గా వచ్చిన ఈ 1/70చట్టాన్ని ఇక్కడ ఆదివాసీ ఓట్ల తో గెలిచిన ఒక ఎర్రజెండా పార్టీ పక్కగా తూట్లు పొడు స్తున్నట్లు ఆదివాసీ యువతరం ఆందోళన చెందుతున్నారు.గుండా మండంలో ఉన్న కుమ్మరికుంట శిఖం భూము కారుచౌకగాకొని క్షలో బేరాసారాు కొనసాగించారు.గుండా మండంలో ఇప్పటికి ప్రభుత్వ భూము లేవంటే నమ్మశక్యంగా లేదు.ప్రభుత్వ భూముఅన్ని గిరిజనేతయి ఆక్రమించుకొని ఇళ్ళు కట్టుకోని నివాసం కొనసా గిస్తున్నారు.మరికొంత మంది ప్రభుత్వ భూము కొని క్షలో రియల్‌ మాఫియాను నడుపుతున్నారు.గుండా నుండి కొమరంభీం డిగ్రీకాలేజీ దాటి మోరగుట్ట దాక రోడ్డుకి ఇరువైపు భూభూము కొన్నారు.గుండా తండా నుండిపెట్రోుబంక్‌దాటి జామరగూడెం వరకు రోడ్డుకు ఇరువైపు భూము అదిక సంఖ్యలో గిరిజనేతయి కొనుగోు చేశారు.సాయనపల్లి వెళ్ళెదారిలో మ్లన్నవాగు దాక రోడ్డు కి ఇరువైపు భూము కొనుగోు చేశారు. పోలిస్‌స్టేషన్‌ వెనుకా నుండి మ్లనవాగు దాక రోడ్డుకి ఇరువైపు ఎక్కువ సంఖ్యలో గిరిజనేతయి భూము కొనుగోు చేశారు .గుండాలో సామాన్య నిరుపేద ఆదివాసీు ఆదివాసేతరుడు భూమికొనాంటే క్షు కోట్లు పుకుతుండటంతో దిక్కుతోచని స్దితివలో ఉంటూన్నారు.పేదకు భూమి కావంటే దొరకని పరిస్ధితి గుండాలో ఉంది.దీనికి కారణం ఎవరు రాజకీయ యంత్రాంగమా అదికార యంత్రాంగం ఆదివాసీ సమాజానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైన ఉంది. గుండా మండంలో1/70చట్టాన్ని పకడ్బందీగా అము చేయాని అందుకోసం మండ స్ధాయిలో అదికారుతో , ప్రజాప్రతినిదుతో కమిటి వేసి పర్యవేక్షించాలి.ఈ చట్టాన్ని ఉ్లంఘించిన వారిని ఏజన్సి నుండి బహిష్కరించాని, గుండాలో రియల్‌ మాఫియాను నిషేదించాని ఆదివాసీ అస్ధిత్వాన్ని కాపాడాని , ఆదివాసీ చట్టాను అముచేయాని ,గుండాలో గిరిజనేతర అక్రమ వసు అరికట్టాని ,గుండాలో ఎర్రజెండా ,బూర్జావపార్టీ అరాచాకాు దోపిడి దౌర్జాన్యాు అరికట్టాని, బహుళ అంతస్తు నిర్మాణాను అరికట్టాని గుండా ఆదివాసీ ప్రజానీకం కోరుతున్నారు.- వూకె రామకృష్ణ దొర

Tribal farmers to be given minimum support price for their produce

ITDA Project Officer Venkateswar Salijamula has said that the minimum support price, fixed by the government, will be given to the tribal farmers for the paddy and finger millets (ragulu) produced by them.

He said that the finger millets and paddy would be purchased through Velugu VOs, under the auspices of Markfed at the Rythu Bharosa Kendras (RBKs) from November 2.

He appealed to the tribal farmers not to approach middlemen to sell their produce but to sell them at the RBKs.

At a meeting with officials of the Agriculture, Velugu, Markfed and chairman of Market Committees on Friday, Dr. Venkateswar said that the price of finger millets was fixed at ₹3,295 a quintal and paddy at ₹1,860. He called upon Agricultural Assistants and Village Volunteers to create awareness among tribal farmers on selling their produce at the RBKs.

The government was paying more than the price being paid to tribals by middlemen at the weekly shandies. He said that it was the responsibility of the agricultural officers to ensure that the tribal farmers got Rythu Bharosa.

He said that Forest Right pattas were distributed to 48,000 tribal families and each farmer should be given ₹13,500 as rythu bharosa.

Later, Paderu Agriculture Market Committee Chairperson M. Gayatri Devi, Araku Valley Chairperson K. Anita and Chintapalli Chairperson J. Haliya Rani were felicitated by the Project Officer.

Why India Needs Scheduled Tribes to Educate its Future Judges

The recent five-judge bench Supreme Court judgment in Chebrolu Leela Prasad Rao and Ors v State of AP and Ors, shows us once again how little the 5th Schedule of the Indian constitution which is meant to protect adivasi rights is understood.

The reasoning in the judgment – which struck down an Andhra Pradesh government order from 2000 providing 100% reservation for Scheduled Tribe teachers in Scheduled Areas of the state – moves perilously close to dismantling the entire edifice of the 5th Schedule.

If 100% reservation for teaching jobs is not permissible, the next step will be for someone to argue against the ban on alienation of tribal land, or overturn the Samata judgment prohibiting mining leases being given to non-tribals in 5th Schedule Areas in undivided Andhra Pradesh. After all, both these ‘discriminate’ against non-tribals. As non-adivasis from other districts flood scheduled areas leading to clear demographic change, the clamour to do away with the protective provisions of the 5th Schedule is only getting louder.

Read more
1 7 8 9 10 11