అడవి పుత్రుల ఆవాసం..ఏజెన్సీ ప్రాంతానికి ముప్పు పొంచిఉంది.అభివృద్ధి పేరుతో గిరిజనుల హక్కులను పాలకవర్గాలు పాతరేస్తున్నాయి.రాష్ట్రంలో ప్రకృతి వైభవానికి,జీవవైవిధ్యానికి కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్న తూర్పు కనుమలపై కొన్ని సంవత్సరాలుగా కార్పొరేట్ శక్తులు కన్నేసి ఉన్నాయి. వాటిని
