Editorial

గిరిజనుల హక్కులకు పాతర

అడవి పుత్రుల ఆవాసం..ఏజెన్సీ ప్రాంతానికి ముప్పు పొంచిఉంది.అభివృద్ధి పేరుతో గిరిజనుల హక్కులను పాలకవర్గాలు పాతరేస్తున్నాయి.రాష్ట్రంలో ప్రకృతి వైభవానికి,జీవవైవిధ్యానికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తున్న తూర్పు కనుమలపై కొన్ని సంవత్సరాలుగా కార్పొరేట్‌ శక్తులు కన్నేసి ఉన్నాయి. వాటిని

పీసా కమిటీ ఎన్నికల్లో అంతరంగమేమిటీ?

రాజ్యాంగంలో ఆదివాసులకు కల్పించిన రక్షణ చట్టాల్లో పెసాచట్టం1996(షెడ్యూల్డ్‌ ప్రాంతాలకు పొడి గింపు చట్టం)ఒక్కటి.ఈచట్టం ఐదువ షెడ్యూల్డ్‌ప్రాంతాలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, హిమా చల్‌ప్రదేశ్‌,జార్ఖండ్‌,మధ్యప్రదేశ్‌,మహారాష్ట్ర,ఒడిశా,రాజస్థాన్‌,తెలంగాణవంటిపదిరాష్ట్రాలకుపెసా చట్టం1996 వర్తిస్తోంది.ఆదివాసీప్రాంతాల్లో గ్రామపంచాయితీని కాకుండా గ్రామసభను కేంద్రబిందువు చేశారు.

గిరిజనులారా బహుపరాక్‌..!

ఇరువైతోమ్మిదేళ్లక్రితం పీసాచట్టం కోసం దేశవ్యాప్తంగా ఎంతోమంది మేథావులు,గిరిజనులు పోరాడి సాధించారు.ఈచట్టంపై రాజ్యాంగం కల్పించిన హక్కులు, వనరుల పరిరక్షణ కోసం షెడ్యూల్‌ ప్రాంతాల్లోని ఆయా గ్రామాల్లో జనవరి3నుంచి7వ తేదీ వరకు పెసాచట్టం కమిటీలకు ఉపాధ్యక్షుడు,కార్యదర్శి పదవు

కాఫ్‌`29 భేటీ లాభమేంటీ!?

ప్రపంచ వాతావరణ సదస్సు కాఫ్‌`29 అజర్‌ బైజాన్‌లోని బాకులో ముగిసింది.నవంబర్‌ 22తో పూర్తికావాల్సిన సదస్సును అంతర్గత,వాగ్వివాదాల వల్ల రెండు రోజులపాటు పొడిగించారు. అయినా వాతావరణ మార్పులను సమష్టిఎదుర్కోవాలన్నలక్ష్యం నీరుగారిపోయిందని వర్ధమాన దేశాలు నిరసించాయి.ఐక్యరాజ్యసమితివాతావరణ మార్పుల

Chupu

తెలుగు భాష తీయ్యనది

మనం ఒక వ్యక్తితో మన భాషలో మాట్లాడుతున్నప్పుడు ఆ సమా చారం కేవలం మెదడుకు మాత్రమే చేరుతుంది. అదే మన మాతృభాష, అతని మాతృభాష ఒకటే అయినప్పుడు ఆ సమాచారం హృదయానికి చేరుతుందంటారు నెల్సన్‌

Bata

ప్రకృతితో మమేకం..ఆదివీసల జీవనం

గిరిజనుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా పార్వతీపురం మన్యం జిల్లాను ఏర్పాటుచేసింది. సీతంపేట ఐటీడీఏ పరిధిలో దాదాపు 28 వేల ఎకరాల విస్తీర్ణంలో 18 వేల మందిగిరిజనులకు అటవీ సాగుహక్కు పత్రాలను అందజేసింది.ఏటా గిరిజన రైతులకు

Marpu

రాష్ట్ర బడ్జెట్‌202526

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ అమరావతి లోని అసెంబ్లీలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.3,22,359.33 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌ సామాజిక సంక్షేమ పథకాలు, విద్య, ఆర్థిక వ్యవస్థ, సాంకేతిక అండ్‌

Kathanam

వినిపించని పక్షుల కిలకిల

తెల్లవారుతుండగా పక్షుల కిలకిలరాగాలతో పల్లెలు మేల్కొనేవి. ఎటు చూసినా పక్షుల రాగాలే.. ఇవి ఒకప్పటి మాటలు. నేడు ఆ పరిస్థితి లేదు. రోజురోజుకూ వాతావరణంలో వచ్చే మార్పులతో జీవజాతులు మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. పక్షుల

Poru

శ్రమ జీవులు గిరిజన మహిళలు

8మార్చి 2025న,‘‘అందరికీ మహిళలు మరియు బాలికల కోసం: హక్కులు అనే థీమ్‌తో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడానికి మాతో చేరండి. సమానత్వం. సాధికారత.’’ఈ సంవత్సరం థీమ్‌ అందరికీ సమాన హక్కులు, అధికారం మరియు అవకాశాలను

Teeru

గిరిజనం..ఒడుదొడుకుల జీవనం

కొండకోనల్లో ప్రకృతి ఒడిలో జీవనం సాగించే గిరిజనుల ఆచార వ్యవహారాలు భిన్నంగా ఉంటాయి. జీవవైవిధ్య పరిరక్షణలో వారు కీలకంగా నిలుస్తారు. ప్రపంచీకరణ, పర్యావరణ మార్పుల వల్ల ఆదివాసుల జీవితాలు తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. మౌలిక