Editorial

పొంచి ఉన్న విఫత్తుల ముప్పు

భూగోళంపై నానాటికీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.దీంతోఆ కారణంగా చోటుచేసు కుంటున్న వాతావరణ మార్పుల గురించి శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు.అందుకు తగ్గట్టే వాతావరణంలో సహజంగా ఏర్పడే పరిస్థితులు తీవ్రరూపం దాల్చి వైపరీత్యాలుగా మారుతున్నాయి. వేసవిలో

గిరిజనుల హక్కులకు పాతర

అడవి పుత్రుల ఆవాసం..ఏజెన్సీ ప్రాంతానికి ముప్పు పొంచిఉంది.అభివృద్ధి పేరుతో గిరిజనుల హక్కులను పాలకవర్గాలు పాతరేస్తున్నాయి.రాష్ట్రంలో ప్రకృతి వైభవానికి,జీవవైవిధ్యానికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తున్న తూర్పు కనుమలపై కొన్ని సంవత్సరాలుగా కార్పొరేట్‌ శక్తులు కన్నేసి ఉన్నాయి. వాటిని

పీసా కమిటీ ఎన్నికల్లో అంతరంగమేమిటీ?

రాజ్యాంగంలో ఆదివాసులకు కల్పించిన రక్షణ చట్టాల్లో పెసాచట్టం`1996(షెడ్యూల్డ్ ప్రాంతాలకు పొడి గింపు చట్టం)ఒక్కటి.ఈచట్టం ఐదువ షెడ్యూల్డ్‌ప్రాంతాలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హిమా చల్‌ప్రదేశ్,జార్ఖండ్,మధ్యప్రదేశ్,మహారాష్ట్ర,ఒడిశా,రాజస్థాన్,తెలంగాణవంటిపదిరాష్ట్రాలకుపెసా చట్టం`1996 వర్తిస్తోంది.ఆదివాసీప్రాంతాల్లో గ్రామపంచాయితీని కాకుండా గ్రామసభను కేంద్రబిందువు చేశారు.

గిరిజనులారా బహుపరాక్‌..!

ఇరువైతోమ్మిదేళ్లక్రితం పీసాచట్టం కోసం దేశవ్యాప్తంగా ఎంతోమంది మేథావులు,గిరిజనులు పోరాడి సాధించారు.ఈచట్టంపై రాజ్యాంగం కల్పించిన హక్కులు, వనరుల పరిరక్షణ కోసం షెడ్యూల్‌ ప్రాంతాల్లోని ఆయా గ్రామాల్లో జనవరి3నుంచి7వ తేదీ వరకు పెసాచట్టం కమిటీలకు ఉపాధ్యక్షుడు,కార్యదర్శి పదవు

Chupu

జీవో నెం.3పై రాష్ట్రప్రభుత్వం కసరత్తు

జీవోనెం.3పై ఇటీవల అల్లూరిజిల్లాలో ఆది వాసీలు చేపట్టిన భారీ నిరసన,ఆందోళనపై ఏపీ ప్రభు త్వం స్పందించింది.గిరిజనుల డిమాండ్‌ల పరిష్కారం పై అధ్యాయనం చేయడానికి కసరత్తు చేస్తోంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీవో నంబర్ 3 (100% ఎస్టీ

Bata

విద్యా హక్కు చట్టానికి 16 ఏళ్లు

దేశంలో 6 నుంచి 14 ఏండ్లలోపు ఉన్న బాలలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించటానికి ఉద్దేశించిన చట్టమే విద్య హక్కు చట్టం` 2009. ఈ విద్యా హక్కు చట్టం 2009 ఆగస్టు 28న రాష్ట్రపతి

Marpu

సమిష్ట కృషితోనే అగ్రస్థానంలో విశాఖ అభివృద్ధి

స్వర్ణాంధ్ర సాకారంలో ప్రతి ఒక్కరూ భాగస్వా మ్యం కావాలని, అధికారులు సమష్టి కృషి చేసి విశాఖపట్టణం జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ నిర్దేశించారు. ప్రజలకు సంతృప్తికర రీతిలో సేవలందిస్తూ,

Kathanam

వినిపించని పక్షుల కిలకిల

తెల్లవారుతుండగా పక్షుల కిలకిలరాగాలతో పల్లెలు మేల్కొనేవి. ఎటు చూసినా పక్షుల రాగాలే.. ఇవి ఒకప్పటి మాటలు. నేడు ఆ పరిస్థితి లేదు. రోజురోజుకూ వాతావరణంలో వచ్చే మార్పులతో జీవజాతులు మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. పక్షుల

Poru

ప్రమాద స్థాయిలో భూగర్భ జలాలు

“ జనాల జీవితమంతా జలంతోనే ముడి పడి ఉంటుంది.నిత్యం దాని చుట్టూనే తిరుగుతుంది.నీరు లేనిదే ఏపనీ ముందుకు సాగదు.ఎండా కాలంలో నైతే బోలెడు కష్టాలెదుర్కొవాలి. చెరువులు, కుం టలు, నీటి వనరులు లేని ఊళ్లు

Teeru

కులం కొలత..జాతికి కొరత

దేశం వెనుకబాటుతనానికి,జాతిదాస్య శృం ఖలాల్లో మగ్గిపోవడానికి కుళ్లిపోయిన కుల వ్యవస్థే కారణమని బాబా సాహెబ్ అంబేడ్కర్ కుండ బద్దలు కొట్టారు.నాడు దేశరాజకీయాలను శాసిస్తున్న వ్యక్తు లను ఢీకొట్టారు.‘పని విభజన’ముసుగులో వేల సంవ త్సరాలుగా కొన్ని