Editorial

అవంతరాల వలయంలో..విశాఖ స్మార్ట్‌సిటీ

భారతదేశం 2015లో స్మార్ట్‌ సిటీ మిషన్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. దేశంలోని 100 నగరాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం,ఆర్థికవృద్ధిని పెంచడం దీని లక్ష్యం.నగర/పట్టణ ప్రాంతాల్లోని సామాజిక-ఆర్థిక,పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడంలో స్మార్ట్‌ సిటీ మిషన్‌ సొసైటీలకు సహాయపడుతుంది.2016లో,20

ప్లాస్టిక్‌ ముప్పు..ఎప్పుడో కనువిప్పు..!

రోజూ అన్ని అవసరాల కోసం ఓచిన్న గిరిజన గ్రామం నుంచి నుండి మహానగరం వరకు ప్రతిరోజు విపరీతంగా ప్లాస్టిక్‌ వినియోగిస్తున్నారు.జీవితంలో ప్లాస్టిక్‌ నిత్యావసర వస్తువులలో ఒకటిగా మారిపోయింది.ఉదయం నిద్రలేచింది మొదలు మళ్ళీ రాత్రి పడుకునే

అడవితల్లికి గర్భశోకం

ఆదివాసుల సంప్రదాయ హక్కులపై ఆదినుంచి పోరాటాలు సాగుతూనే ఉన్నాయి. బ్రిటీష్‌ ప్రభుత్వం 1878లో అడవులపై ఆదివాసుల సంప్రదాయ హక్కులపై ఆంక్షల విధింపుతో అసంబద్ద సంప్రదాయం ప్రారంభమైంది.దాన్ని వ్యతిరేకిస్తూ విప్లవవీరుడు అల్లూరి సీతారామారాజు ఆదివాసులకే అడవిపై

వివాదాస్పద సంస్కరణలు`అటవీ చట్టం సవరణలు

భారత దేశంలో అధికంగా నివసించే ఆదివాసీ ప్రాంతాల్లో అపారమైన వనరులు,గనులు, ఖనిజాలు,నీటివనరులు సమృద్ధిగా నిక్షిప్తమై ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే! దేశంలో ఉన్న అటవీ పరివాహక ప్రాంతాలన్నీ గిరిజన జీవనవిధానంతో ముడిపడి ఉంది.ఎన్ని వనరులున్నా

Chupu

చూసి కూడా చదవలేకపోతున్న పిల్లలు

పిల్లలకు చదవడం రావట్లేదు, చిన్న పాటి లెక్కలూ చేయట్లేదు. చివరికి మాతృ భాష లోని అక్షరాలనూ గుర్తించటం లేదు. ఇక.. తీసి వేతలు, భాగాహారాల గురించి.. ఎంత తక్కువ మాట్లాడుకుంటే..అంత మంచిది. అంకెలు తెలి

Bata

ఆదివాసులను విస్మరిస్తున్న నాగరికత

మానవ సమాజం 21వ శతాబ్దంలో ఆధునిక హంగులతో ఉరకలు వేస్తున్నవేళ అంతరించి పోతున్న ఆదివాసీ భాషలు, సంస్కృతులను స్మరించుకోవాల్సిన అవసరం ఈరోజు ఎంతైనా ఉంది. సాంకేతిక పరిజ్ఞానంపై విరివిగా ఆధారపడిన ప్రస్తుత తరుణంలో వీరు

Marpu

చింతిస్తున్న చింతపండు రైతులు

ఈ ఏడాది చింతపండు గురించి మరిచి పోవాల్సిందేనా? ఇదేపరిస్థితి కనిపిస్తే..ధరలు మరిం త ఏడిపించే అవకాశాలు కనిపిస్తు న్నాయి. చింత పండు సాగు కనుమరుగు అవు తుండడానికి కారణం ఏంటి?మద్దతుధర ఇస్తున్నా.. రైతులు ఎందుకు

Kathanam

వైజాగ్‌లో జరగనున్న జీ`20 దేశాల సదస్సు

సిటీ ఆఫ్‌ డెస్టినేషన్‌ విశాఖపట్నంలో అంతర్జాతీయ సదస్సులకు వేదికగా నిలిస్తోంది. ఇప్పటికే మార్చి 3, 4 తేదీల్లో ఏపీ ప్రభుత్వం గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌ అట్టహాతంగా నిర్వహించింది. మళ్ళీ ఇదే నెలాఖరు 28,29 తేదీల్లో

Poru

ఇతర కులాలను ఎస్టీలో చేర్పు వెనుక అంతర్భాగ కుట్రే

ఈ వ్యాసం తేది 30.12.2022 న పాడేరు జూనియర్‌ కళాశాల మైదా నంలో ఆదివాసి జెఎసి నిర్వహించిన ‘‘ఆదివాసి గర్జన’’ బహిరంగ సభను ఉద్దేశించి తయారు చేసిన ప్రసంగ పాటవానికి చిన్నపాటి మార్పులతో ఆదివాసు

Teeru

గీతం న్యాయ అవగాహన సదస్సు

భారతీయ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించిన ప్రాధమిక హక్కులు,బాధ్యతలు పౌరులకు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుందని సమత ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రెబ్బాప్రగడ రవి తెలిపారు. భారత ప్రభుత్వన్యాయ మంత్రిత్వ శాఖ,న్యాయ విభాగం,గీతం స్కూల్‌ ఆఫ్‌ లా మరియు