Editorial

చిన్న ప్రశ్న.. పెద్ద సామాజిక మార్పుకు నాంది!

విశాఖ ఉమ్మడి జిల్లా అనంతగిరి మండలంలోని బొర్రాగుహల భద్రతపై మొదలైన చిన్న సందేహం..క్రమంగా గిరిజనుల భూమి హక్కులు,మైనింగ్ లీజులు,రాజ్యాంగ రక్షణలు, పర్యావరణన్యాయం,అభివృద్ధిలో ప్రజలభాగస్వామ్యంవంటి విస్తృతమైన ప్రశ్నలుగా మారింది. చివరకు అది ఒక సుదీర్ఘ న్యాయపోరాటానికి

పొంచి ఉన్న విఫత్తుల ముప్పు

భూగోళంపై నానాటికీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.దీంతోఆ కారణంగా చోటుచేసు కుంటున్న వాతావరణ మార్పుల గురించి శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు.అందుకు తగ్గట్టే వాతావరణంలో సహజంగా ఏర్పడే పరిస్థితులు తీవ్రరూపం దాల్చి వైపరీత్యాలుగా మారుతున్నాయి. వేసవిలో

గిరిజనుల హక్కులకు పాతర

అడవి పుత్రుల ఆవాసం..ఏజెన్సీ ప్రాంతానికి ముప్పు పొంచిఉంది.అభివృద్ధి పేరుతో గిరిజనుల హక్కులను పాలకవర్గాలు పాతరేస్తున్నాయి.రాష్ట్రంలో ప్రకృతి వైభవానికి,జీవవైవిధ్యానికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తున్న తూర్పు కనుమలపై కొన్ని సంవత్సరాలుగా కార్పొరేట్‌ శక్తులు కన్నేసి ఉన్నాయి. వాటిని

పీసా కమిటీ ఎన్నికల్లో అంతరంగమేమిటీ?

రాజ్యాంగంలో ఆదివాసులకు కల్పించిన రక్షణ చట్టాల్లో పెసాచట్టం`1996(షెడ్యూల్డ్ ప్రాంతాలకు పొడి గింపు చట్టం)ఒక్కటి.ఈచట్టం ఐదువ షెడ్యూల్డ్‌ప్రాంతాలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హిమా చల్‌ప్రదేశ్,జార్ఖండ్,మధ్యప్రదేశ్,మహారాష్ట్ర,ఒడిశా,రాజస్థాన్,తెలంగాణవంటిపదిరాష్ట్రాలకుపెసా చట్టం`1996 వర్తిస్తోంది.ఆదివాసీప్రాంతాల్లో గ్రామపంచాయితీని కాకుండా గ్రామసభను కేంద్రబిందువు చేశారు.

Chupu

కష్టం కన్పించింది..కలెక్టర్ మనసు కదిలింది

పిలవలేదు.. అయినా పలకరించారు.గోడు చెప్పకముందే గమ నించి… బాధను అర్థం చేసుకున్నారు.అధికారి కాదు.. ఆపన్న హస్తమయ్యారు!..విశాఖ జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ కంటపడిన కష్టం..క్షణాల్లో కదిలిన మానవత్వం చాటుకున్నారు. దిక్కుతోచని తల్లిదండ్రులకు..కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ భరోసాగా

Bata

హామీలేని ఉపాధి..భరోసా లేని బతుకు

స్వాతంత్య్రానంతర కాలంలో పేదల జీవితాలపై ఎక్కువ తక్షణ ప్రభావాన్ని చూపిన చట్టం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం. 2005 ఆగస్టు 23న పార్లమెంటు దీనిని ఆమో దిస్తే 2006 ఫిబ్రవరి 2

Marpu

కరువు నిబంధనలు జటిలం చేసిన కేంద్రం

కరువు నిబంధనలు – నష్టపరిహారాలు1966లో దేశ వ్యాపితంగా కరువు ఏర్పడింది. భారత ప్రభుత్వం కరువు నిబంధనలు రూపొందించింది. సాధారణ వర్షపాతం కన్నా 25 శాతం తక్కువ వర్షం కురవటం, పంటల సాగు విస్తీర్ణం 50శాతం

Kathanam

ఒక ప్రశ్న..మÖడు దశాబ్దాల పోరాటం

విశాఖపట్నం ఉమ్మడి జిల్లా అరకు,బొర్రా` గుహలు ఈపేర్లు వినగానే మనకు ప్రకృతి సౌందర్యంకొండలు,అడవులు,గిరిజన సం స్కృతి,పర్యాటకం గుర్తుకు వస్తాయి.ఈ అందమైన ప్రాంతాల వెనుక దశాబ్దాలుగా కొన సాగుతున్న భూ హక్కుల పోరాటం, మైనింగ్‌కు వ్యతిరేకంగా

Poru

అడవి తల్లి బిడ్డలం..ఆదివాసులం..

అడవే మా ఊరు..అడవే మాజీవితం…అడవితల్లే మాతల్లి.ప్రకృతిని పరిరక్షిస్తూ, కొండలుకోనలు, వాగులు వంకలతో మమేకమై తరతరాలుగా జీవిస్తున్నాం. అడవిపై హక్కు కోసం కాదు..అడవితో కలిసి బతికే హక్కు కోసం మా పోరాటం.జల, జంగల్, జమీన్‌నే మాజీవనాధారం

Teeru

పోషకాహార లోపం భావి తరాలకు శాపం

గ్రామీణ,పట్టణ అసమానతలు: గ్రామీణ ప్రాం తాలతోపోలిస్తే పట్టణ ప్రాంతాల్లో సాధార ణంగా మెరుగైన పోషకాహార ఫలితాలు ఉం టాయి.అక్కడ ఉండే మౌలికసదుపాయాలతో పాటు సరైన పారిశుద్ధ్యం,ఆహార సంరక్షణ సౌక ర్యాలు దీనికి ప్రధానకారణం.గ్రామాల్లో ఆరో