బాలోత్స‌వ్

బాల్యం నుండే విద్యార్థుల్లో ప్రకృతి,పర్యావరణం, దురాచారాు మూఢనమ్మకాు, సాంఘిక దురాచారాు, ఆచార వ్యవహా రాు మొదలైన అనేక అంశమును తెలి యజేసి విద్యార్థుల్లో విజ్ఞానం పెంపొందించే ఉద్దేశంతో విద్యార్థు కోసం ప్రారంభిస్తున్న కొత్త శీర్షిక ‘థింసా బా వినోదం. ప్రదర్శన యోగ్యమైన చేతి బొమ్మలాటు, ఘునాటికు,నాటికు ఏక పాత్రాభి నయం మొదగు ప్రక్రియ ద్వారా ధారా వాహికగా అందిస్తున్నాం. ఈశీర్షిక మీ అందరి మనసు ఆనందంతోపాటు, విజ్ఞా నం,వినోదం కలిగిస్తుందని భావించే ఈ శీర్షికను చిత్తూరు జిల్లా రిషివ్యాలి స్కూల్లో ఉపాధ్యా యుగా పనిచేస్తున్న తెలుగు పండితులు శ్రీ గోమఠం రంగాచార్యులు బాల కోసం అందిస్తున్న ప్రత్యేకమైన కొత్త శీర్షిక.

-రెబ్బాప్ర‌గ‌డ ర‌వి,ఎడిట‌ర్

‘ఉదయం బాల దినోత్సవం సభ ప్రారంభోత్సవంజరిగిన చోటేరాత్రి 8గం.రిషీవ్యాలి గ్రామీణ విద్యార్థుచే తోుబొమ్మ ప్రదర్శన వుంటుంది’’ అని చెప్పినప్పటి నుండి నా మనసు మనసులో లేదు. నేను ఎప్పుడో చిన్నప్పుడు ఈతోుబొమ్మలాట ప్రదర్శనచూచా! మళ్లీ50సంవత్సరా తరువాత! అను కుంటూ మాబడిప్లితో వారుపాల్గొనాల్సిన స్టేజీ దగ్గరకు తీసుకు వెళుతున్నానన్న మాటేగాని ఎప్పుడు చీకటి పడుతుందా?ఎప్పుడు రాత్రిఅవుతుందా?అనే ధ్యాసతోనేమౌనంగా ప్లితో కలిసి నడచి భరతనాట్యం జరిగే స్టేజికి చేరుకున్నాం.ప్లిు ఎక్కువగాలేరు కానీ ఉన్నవారంతాభరతనాట్యం డ్రస్‌లో మేకప్‌ వేసుకుని చూడముచ్చటగా వున్నారు.’ మా పిల్ల‌లు పాల్గొనే కథారచనకి ఇంకా ఓగంట సమయం వుండటంతో కాసేపు అందరం అక్కడున్న కుర్చీల్లో కూర్చున్నాం. ఈ భరతనాట్యం మాప్లికు సరిగా నచ్చినట్లులేదు.‘‘జానపద నృత్యానికి వెళదాం సార్‌!’’అని అన్నారు.‘‘అక్కడ మాత్రం మీకు నచ్చుతుందన్న ఆశ నాకు లేదు. ఒకచోట కుదిరికగా కూచోలేకపోతే ఎలా?’’అని నేను అంటుండగానే మైక్‌లో..‘‘నెం.27అన్నమాచార్య కీర్తనకు నృత్యంతో మీముందుకు రాబోతోంది!’’అని వినపడగానే అందరితో’’ఈడాన్సుచూచి వెళదాం! అన్నా. వారిలో రవిఅనే ప్లివాడు‘‘అదేమిటి సార్‌! ఆఅమ్మాయికి పేరులేదా? ఖైదీల్లాగా నెంబరు 27అనిచెపుతున్నారు! అని ప్రశ్నించాడు.‘‘స్కూు పేరు,వూరుపేరు,ప్లిపేర్లు చెపితే ఆవివరా ప్రభావం న్యాయనిర్ణేతపైవుంటుంది. అందుకే ఎవరు..ఎవరు అన్నది ఎవరికీ తెలియకుండ వుండటానికని అలాకోడిరగ్‌..డీకోడిరగ్‌లో నెంబరు యిస్తారు! అన్నాను.

నా సమాధానం విన్నాక నిశ్శబ్దంగా ప్లిు కూర్చున్నారు.
నాట్యం చక్కగా చేసింది ఆఅమ్మాయి. 
మా ప్లిు కూడాచప్పట్లు కొట్టారు.
ఆ కార్యక్రమం అయ్యాక అందరూ లేచారు.
‘‘సార్‌! జానపద నృత్యంకి వెళదాం! అని అన్నారు. 
వారితోపాటు నేనూ నడిచాను.
నా అందం చూడు బావయ్యో సిరిస్లి చీర సిద్ధిపేట రైక భువనగిరి బొట్టు గజ్జ్వెల్లి గాజు
జడను చూడు జడ అందం చూడు  
జడకున్న జడగంటు చూడు
మెడను చూడు మెడ నెకలేసును చూడు..

16 మంది చేసిన ఆ జానపద నృత్యానికి చప్పట్లతో చుట్టుపక్క ప్రాంతం అంతా దద్దరిల్లింది. డ్రస్‌కోసం,మేకప్‌ కోసం,సెట్టింగ్‌ కోసం బాగానే ఖర్చు పెట్టారు ప్లిు.
అక్కడ నుండి నిదానంగా బయుదేరి కథారచనా ప్రాంగణానికి చేరుకున్నాం. మాకంటే ముందుగా వచ్చినవారు అట్టు,పెన్ను,కాగితాతో సిద్ధంగా వున్నారు. మా ప్లిూ నిదానంగా వెళ్లి కూచున్నారు. అక్కడకు దగ్గరలోనే వున్న ఓచెట్టుకింద కూర్చున్న ఓవ్యక్తిపై నాదృష్టిపడిరది. నడుచు కుంటూ ఆయవ దగ్గరకు వెళ్లి ‘‘నమస్కారమండి! మీరు?’’
‘‘నేను టీచరుని. ఇక్కడకనిపించే వాళ్లలో టీచర్లు,పేరెంట్స్‌,ప్లిు తప్ప యింకెవ్వరూ వుండరండీ!’’అన్నారు ఆయన సమాధానానికి నేను వుండ బట్టలేక ‘‘మీరు ఎన్ని సంవత్సరాు నుండి వస్తున్నారండీ?’’అనిఅడిగాను.‘6సం.రానుండి వస్తున్నా.చదువు అనే చెరసా నుండి ప్లికు విముక్తి కలిగించే యీ బాల దినోత్సవం అంటే నాకెంతో యిష్టం’’ అని ముక్తసరిగా సమాధానం చెప్పి అక్కడి నుండి లేచి వెళ్లిపోయాడు.
వచ్చేపోయే వాళ్లు చాలామంది ఆయన్ని పకరిస్తూ,నమస్కరిస్తూ, షేక్‌ హేండ్‌ చేస్తూ రెండు,మూడు మాటు మాట్లాడుతూ ఉల్లాసంగా ఉన్నారు. ఇంతలోనే మైకులో ప్లిు కథు ఎలా రాయాలి అన్నవిషయం గూర్చి ఇద్దరు ముగ్గురు కథా రచయితు వివరించి టాపిక్‌ ఎనౌన్స్‌ చేశారు. 

అబ్బా!మధ్యాహ్నం 12గంటలేనా! ఎప్పుడుతోుబొమ్మలాట చూస్తానా? అన్న ఆలోచన నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అంతలోనే మా పాఠశా నుండి నాతో వచ్చిన టీచర్లు ‘‘సార్‌ మీరు రూంకి వెళ్లివిశ్రాంతి తీసుకోండి. కథారచన పూర్తి కాగానే ప్లిల్ని తీసుకుని మేం డైనింగ్‌ హాుకి వస్తాం ఆటైంకి మీరు అక్కడికి రండి’’ అనిచెప్పి నన్ను రూంకి పంపారు. సూర్యు డి అస్తమయం చంద్రోదయం తరువాత రాత్రి వెన్నెలో 8గం. సమ యానికి తోుబొమ్మలాట కోసం అంద రం వెళ్లాం. ఇసకవేస్తేరానంతగా ప్లి తో, పెద్దతో నిండిపోయింది స్టేడి యం. మాకిప్పుడ ర్థమైంది అనుకున్న సమ యం కంటే ఓపదినిముషాు ముందుం డాలి. నిశ్శబ్దం,చీకటి కోసం లైట్లన్నీ ఆర్పే శారు. ‘‘కేతిగాడు అబ్బ బ్బ బ్బ బ్బా! అయ్యో...మీకు సింహాన్ని చూడాని వుంది కదూ! చూపిస్తా చూడండి’’ అంటు న్న మాట తీరుకు, ఆ కేతిగాడి బొమ్మ కుకుడుకు ప్లి నవ్వుకు, ఆనం దానికి హద్దుల్లేవు. సింహం గర్జిస్తూ తెర మీదకు రాగానే నిశ్శబ్దంగా మారిపోయింది వాతావరణం ‘‘చిక్కని అడవిలో నేను మగసిరి వాడను నేను’’ అంటూ పాట శ్రావ్యంగా జానపదబాణిలో సాగింది. ఏనుగు,నక్క,పులి,కోతి,పాము,పావురం,బంగారక్క, చిట్టికుందేుతో కథ సాగింది. ‘‘అమ్మఒడిలో బొమ్మలాగా ఆటలాడే వయసు నాది’’ అంటు భయంతో కుందేు బొమ్మ పాట, నడక ప్లిల్లో ఓవిధమైన గుఋ చోటు చేసుకుంది. మొత్తం మీద పాడుబడ్డ బావిలో సింహాన్ని కుందేు దూకించటం, బంగారక్క, కేతిగాడి హాస్యం ఆబావృద్ధు పర్యంతం రంజింప జేసింది.
అంతకుముందు 4గం.ఎ.సి ఆడిటోరియంలో ఓబుడతడు ‘‘విజయనగర సామ్రాజ్యాధీశ్వరుని కుమారుడు ఆగర్భ శ్రీమంతుడు..కాు కింద పెట్టనీయకుండా పెంచారు దాసదాసీ జనసందోహం.. బంగారు పళ్లెర ములో భోజనం’’..అంటూ అత్యద్భుతంగా బారాయు ఏకపాత్రలో జీవించాడు. 
చప్పట్లతో విద్యార్థు ప్లివాడిని ఉత్సాహపరిచారు. 
ఇంతలో మా స్కూు రవి ‘‘వాళ్లకు రాజు భాష ఎలా వచ్చండీ?’అని అమాయకంగా అడిగాడు. 
మైకులో ‘రిషీవ్యాలి గ్రామీణ విద్యార్థి మధుకు చిత్రలేఖనంలో తృతీయ బహుమతి’ అని ప్రకటన వింటూ రాత్రి భోజనానికి భోజనశాకు చేరాం.
మేమున్నది ఓ కల్యాణ మండపంలో. మాతోపాటు10స్కూళ్ల నుండి వచ్చిన విద్యార్థు,ఉపాధ్యాయు కూడ ఉన్నారు. భోజన,నివాస,ప్రయా ణాకు ఏయిబ్బందీ లేకుండ బాలోత్సవ్‌ నిర్వాహకు చూచుకుంటున్నారు.
 
‘ఒరేయ్‌! రాఘవ ఆ ప్లిలేరా నిన్న రాత్రి తోుబొమ్మలాడిరచింది. వాళ్ల టీచర్లు కూడ ఉన్నారు’ అన్న మాటకు మేమంతా వాళ్ల దగ్గరకు చేరి పరిచయం చేసుకున్నాం. 
నేను ‘‘వుండబట్టలేక మా ప్లితో ఓనాటకం వేయించాంటే బ్రహ్మదేవుడు దిగివచ్చినంత పనౌతుంది. మీరు’’...అంటున్న నాప్రశ్నకు సమాధానంగా త్లెగ నెరిసిన గడ్డం టీచరు ‘‘మీరంతా కూచోండి. క్లుప్తంగ మీ అనుమానాు తీరుస్తా’’ అంటూ ... ‘మదనపల్లెలో జన్మించిన జిడ్డుకృష్ణమూర్తిగారు చిన్నప్పటి విద్యా విధానంతో విసిగిపోయారు. పెద్దై తత్వవేత్త ఐన తరువాత ప్లిల్లో భయం లేకుండ, చక్కని వాతావరణంలో స్నేహపూర్వకంగా కలిసిమెలిసి వుండేఉపాధ్యాయుతో రిషీవ్యాలి పాఠశా స్థాపించారు. దానికి అనుబంధంగా గ్రామీణ విద్యార్థుకోసం గ్రామీణ విద్యాయాు స్థాపింపజేశారు. అక్కడ ప్లికు పరీక్షంటూ వుండవు. జీవితంలో చదువు ఓభాగం.’’ 
‘‘సార్‌! చదువు లేకుండా ఈతోుబొమ్మలాటు,నాటకాు, ఏక పాత్రు,భరతనాట్యం,సంగీతాలే చెపుతారా?’’అని ఉండబట్టలేక అడిగాడు రవి.
‘‘చదువుతోపాటు ఈకళలేకాదు వడ్రంగం,మట్టిపని కూడ నేర్పుతాం! బట్టీపట్టించటం,పరీక్షు రాయించటం లాంటివి వుండవు.’‘ఆప్‌ా! అదిరా స్కూంటే’’ అని టక్కున మావిద్యార్థి రమేష్‌ అనేశాడు. చిరునవ్వుతో గడ్డం మాస్టారు రమేష్‌ భుజం మీద తట్టి ‘‘ఏతరగతి చదువుతున్నావ్‌!’’ అన్నాడు. బట్టీపట్టి ప్రశ్నకు సమాధానం చెప్పినట్లు ఏకబిగువున మొత్తం చెప్పేసాడు.
ఇక్కడ జిడ్డు కృష్ణమూర్తిగారికి ఒకరితో ఒకరిని ప్చోటం అస్సు నచ్చదు.ఈ ప్చోటం వల్లే ప్లిల్లో ఎక్కువ తక్కువ అనే అభిప్రాయాు కలిగి ద్వేషబీజాు పడతాయి.
నేనేదో అడగబోయేలోపలే ‘‘మాపాఠశాల వేసవి సెవుల్లో ప్రతి పాఠశా నుండి పదిమంది చొప్పున ఒకచోటికి చేర్చి గురుకు పద్ధతిలో ఈ సాంస్కృతిక కార్యక్రమాు నేర్పి చుట్టుప్రక్క గ్రామాల్లో 2.1/2 గం. పోగ్రాం యిప్పిస్తారు’’.
‘‘ఎవరో ప్లివాడు ఎన్నిరోజు నేర్పిస్తారు? ఎంతడబ్బు తీసు కుంటారన్న’దానికి 15రోజు నేర్పిస్తాం. అంతా ఉచితంగానే.‘శాకా హారం పెడతారా? మాంసాహారమా?’’అన్న ఓఉపాధ్యాయుని ప్రశ్నకు 
‘‘రాగిసంగటి,చిరుధాన్యాతోపప్పు,సాంబారు,ఆకుకూరు పెడ తారు. ఉదయం బ్లెం వేసిన రాగిగంజి యిస్తారు. ఇలా బయటకు తీసుకువచ్చి ప్లికు బయట ప్రపంచం ఎలా వుందో చూపిస్తాం. పిక్నిక్స్‌,విహారయాత్రకు కూడా తీసుకు వెళతాం అంటూ గ్రామీణ విద్యాయా పుట్టుపూర్వోత్తారన్నీ చెపుతూ1970వసం.లోస్థాపించబడిన యీ విద్యాయం 12శాటిలైట్‌ స్కూళ్లుగా పద్మనాభరావుగారి ఆధ్వర్యంలో నిర్వహింప బడుతున్నాయి’’.
మేం చిత్తూరుజిల్లా వాసుమేనండీ! ఏర్పేడు,భాకారాపేట, మంద డం,కాళహస్తి నుండి వచ్చాం! కానీ మాకిలాంటి విద్యావిధానంతో సాగే పాఠశాలు వున్నాయన్న సంగతి మీరు చెపితేకానీ తెలియలేదండీ! మీ పాఠ శాకు మేంవచ్చి చూడచ్చా! అని ఏర్పేడు పాఠశా ఉపాధ్యాయుడు పరాంకుశం అడిగారు. 
‘‘ఓతప్పకుండా రావచ్చు. చుట్టుప్రక్క ఉన్న బెసెంట్‌ దివ్యజ్ఞాన కళాశా(బి.టి.కాలేజి) హార్సిలీహిల్స్‌,రిషికొండ, సోంపాలెం కూడ చూడదగ్గవే. ఇలా బయటకువస్తే కదాయిలాంటి విషయాు తెలిసేది! మీరెప్పుడన్నా వెన్నె రాత్రుల్లో విహరించారా? మా పాఠశా విద్యార్థును ఉదయం సూర్యోదయం ముందు, వెన్నె రాత్రులో బయటకు తీసుకువెళ్లి ప్రకృతి అందం చూపిస్తాం. లేగదూడు చెంగుచెంగున ఎగిరే దృశ్యాు, రైతు పాటు పాడుకుంటూ పొలాకు వెళ్లే దృశ్యాు చూస్తారు. తగిన రీతిలో స్పందిస్తారు’’.
‘తోుబొమ్మలాటకు పాఠశాలకు సంబంధం ఏంటనీ?’ ఒక  ఉపాధ్యాయు ప్రశ్నించారు.
‘‘ఇది సినిమాు,నాటకాు రాకముందున్న నాటి ప్రాచీన జానపద కళ. నేడు అది అంతరించిపోతోంది. ఈకళను ప్లికు పరిచయం చేయటం గూర్చి పంచతంత్ర కథు తోుబొమ్మలాటుగా తీర్చిదిద్దాం. ఐతే ప్లి పుస్తకాల్లోవున్న పాఠాు కొన్నింటిని తోుబొమ్మలాటలా ప్లిలే మార్చి వ్రాసుకుని సింథటిక్‌ పప్పెట్స్‌ తయారుచేసి తరగతిగదిలో ప్రదర్శిస్తారు. అలానే నాటకాు, ఏకపాత్రువ్రాయిస్తారు మాఉపాధ్యాయు. విద్యార్థుల్లో ఎక్కడో అంతర్గతంగా దాగివున్న కళను యీవిధంగా బయటకుతీసే ప్రయత్నం చేస్తాం! ప్రభుత్వ పాఠశాలు లేనిచోటమాత్రమే మదనపల్లె పరిసరాలో ఈశాటిలైట్‌ స్కూళ్లు  ఏర్పాటుచేసి విద్యాభివృద్ధికి మాచేయూతనిస్తాం!’’ అనే సార్‌ మాట ముగించీ ముగించకుండానే ‘‘మాపాఠశా ఉపాధ్యాయు,విద్యార్థు ముక్త కంఠంగా ఈసారి తప్పకుండ రిషీవ్యాలిపాఠశా,గ్రామీణ పాఠశాలు చూద్దాం సార్‌!’’ అన్నారు. 
నామనస్సులోవున్నది మీరు బయటకు చెప్పారనుకుంటూ తప్పకుండా వెళదాం అన్నాను. నామటుకు నాకు బాలోత్సవ్‌ మధురానుభూతు వర్ణింప లేనంత ఆనందం కలిగించాయి. 
ఈ బాలోత్సవ్‌లో ప్లిు, ఉపాధ్యాయు, తల్లిదండ్రు ఆనందో త్సాహాు వర్ణనాతీతం. తీపిజ్ఞాపకా దొంతరు నెమరు వేసుకుంటూ బాలో త్సవ్‌ ముగింపు కార్యక్రమం చూచి మావూరికి,మాపాఠశాకు నేను మా విద్యార్థుం, ఉపాధ్యాయుం సుఖంగా చేరాం. పండిట్‌ జవహర్లాల్‌ నెహ్రూ జన్మదినోత్సవాన్ని ‘‘బాలదినోత్సవంగా’’ పాఠశాల్లో జరుపుకుంటారు. నేటి విద్యార్థు క్షణం తీరిక లేకుండ చదువు బట్టీపట్టడంలో,పరీక్షతో మానసిక వత్తిడికి లోనగుచున్నారు.

ఈమానసిక వత్తిడిని దూరం చేసి విద్యార్థుల్లో దాగివున్న సృజనా త్మకతను బైటకు తీసుకురావానే ఉద్దేశం ‘‘కొత్తగూడెం క్లబ్‌’’ వారికి కల్గింది. 20కి పైగా అంశాలో 3రోజు పోటీు నిర్వహించి విజేతకు బహుమతి ప్రధానం చేసేవారు. పండుగ వాతావరణంలో వేలాదిమంది విద్యార్థు పాల్గొనే ఈ‘‘బాలోత్సవ్‌’’ కన్ను పండుగే! డా.వాసిరెడ్డి రమేష్‌ బాబుగారి ఆధ్వర్యంలో 1991నుండి 2017వరకు 25సం. కొత్తగూడెం క్లబ్‌ వారు బాలోత్సవ్‌ నిర్వహించి ఇపుడు విరమించుకున్నారు. వారి స్ఫూర్తితో భద్రాచం, కాకినాడ,గుంటూరు,అనంతపురం మొ.పట్టణాల్లో ఈ‘‘బాలోత్సవ్‌’’ నిర్వహిస్తూ బాబాలికను సృజనాత్మకత వైపుకు మళ్లించి ఉత్సాహ పరుస్తున్నారు. మానసిక వత్తిడినీ దూరం చేస్తున్నారు. ఆ బాలోత్సవ్‌లో పాల్గొన్న ఉపాధ్యాయు, విద్యార్థు గూర్చి వ్రాసిన కథే ‘బాలోత్సవ్‌’’.

విశాఖ ఉక్కుపై దొంగ దెబ్బ‌

ఓవైపు ఢల్లీిలో సాగు చట్టాను రద్దు చేయాంటూ రైతునిరసను మిన్నం టుతున్న వేళ ఏపీలోని విశాఖ లో మరో ఉద్యమం ప్రారంభ మైంది.ఉక్కు కర్మాగా రాన్ని ప్రైవేటీకరణ చేయాని కేంద్రం తీసుకున్న నిర్ణయంతో విశాఖలో మరో ఉద్యమం మొదలైంది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ను ప్రైవేటైజేషన్‌ చేస్తే ఊరు కునేది లేదని వివిధ పార్టీ నేతు ప్రజా సంఘాు రోడ్డెక్కుతున్నాయి. ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఉక్కు సంక్పంతో ముందుకు కదని నిర్ణయం తీసుకుం టున్నాయి. ఈరోజు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ప్రయత్నాు విరమించుకోవాని డిమాండ్‌ చేస్తూ కార్మికు విశాఖలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గం ఏకగ్రీవంగా విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆమోదం తెలిపింది. దీన్ని అసెంబ్లీలో తీర్మాణం చేయడానికి ఏపీ సీఎం కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ ఉద్యమం ఆంధ్రప్రదేశ్‌ విశాఖలో రోజురోజుకు ఉద్రక్తమౌతోంది.

ప్రభుత్వ రంగ సంస్థను ఒక్కటొ క్కటి గా విదేశీ కార్పొరేట్‌కంపెనీకు ధారాదత్తం చేస్తున్న కేంద్రప్రభుత్వం మరో దొంగ దెబ్బతీసింది. దక్షిణ కొరియాకు చెందిన పోస్కోకంపెనీకి విశాఖ ఉక్కు ను కట్టబెట్టేందుకు కుట్రపూనడం దాని నయవంచన కు మరో తార్కాణం. వైజాగ్‌ స్టీల్‌ భాగస్వామ్యం తో గ్రీన్‌ఫీల్డ్‌ స్టీల్‌ పరిశ్రమను నెకొల్పేందుకు పోస్కోకు గుట్టుచప్పుడు కాకుండా అనుమతు ఇచ్చేయడం దుర్మార్గం. దేశమంతా కరోనాతో పోరాడుతుంటే బిజెపి అండ్‌ కో మాత్రం ఈ విపత్తు సమయంలోనే ప్రభుత్వ రంగ సంస్థను,విమానా శ్రయాను, ఇతరభారీ పరిశ్రమను కాజేసే కుట్ర కు ప్పాడుతోంది. స్వదేశీ సంస్థను,ఉత్పత్తును ప్రోత్సహిద్దామంటూ ఒకవైపు‘లోకల్‌..వోకల్‌’ నినా దానిస్తూనే మరోవైపు బంగారుగుడ్లు పెట్టే ప్రభుత్వ రంగ స్వదేశీ పరిశ్రమను విదేశీ బహుళ జాతి సంస్థకు కట్టబెట్టడం మోడీ సర్కార్‌ దుర్మార్గాకు దర్పణం. విశాఖ ఉక్కు (వైజాగ్‌స్టీల్‌)అనేది ఒట్టిప్రభు త్వ రంగ సంస్థ మాత్రమేకాదు. ఎందరో మహనీ యు, ఎంతో మంది ప్రజత్యాగనిరతితో ఆంధ్రు ఆత్మ గౌరవానికి నిువుటద్దంలా రూపు దాల్చిన మహా కర్మాగారం. తొగుప్రజ ప్రగతి లో విశాఖ స్టీల్‌ ఒకమైురాయి. కార్మికుకు, అధి కారయంత్రాంగానికే కాదు స్థానిక ప్రజానీకం జీవనయానంలోనూ విశాఖ ఉక్కు ఒకభాగ మైంది. అణువణువూ పోరాట స్ఫూర్తితో జీవం పోసుకున్న ఈకర్మాగారం తొగు ప్రజ భావోద్వే గాతో పెనవేసుకుపోయిన మణి హారం. కలికితు రాయి వంటిఇలాంటి మహోజ్వ సంస్థపై కార్పొ రేట్‌ కన్ను పడకుండా ఉంటుందా? ఉండదు. దశా బ్దాుగా కార్పొరేట్‌ ప్రయత్నాను ప్రజు తిప్పి కొడుతూవచ్చారు. గతంలోవాజ్‌పేయి,మన్మో హన్‌ సింగ్‌ ప్రభుత్వా సమయంలోనూ ఇలాంటి ప్రయ త్నాు జరిగితే ప్రజు తిరగబడ్డారు. స్థానిక ప్రజా నీకం అనుమతి తీసుకోకుండా ప్రయివేటుకు కట్టబెట్టే చర్యు తీసుకోబోమని అప్పట్లో వారంతా ప్రకటిం చారు. ఎలాగైనా విశాఖఉక్కు కాజేయాని కంక ణం కట్టుకున్న పోస్కో మోడీ సర్కార్‌ తొలినాళ్ల నుంచే ప్రయత్నాు తీవ్రతరం చేస్తూ వచ్చింది. కార్మికలోకం చలో విజయవాడ చేపట్టి ఆప్రయత్నా ను ఆపగలిగింది. మోడీమంత్రివర్గంలోని ఉక్కు శాఖమంత్రి సైతం ప్రజ అనుమతి లేకుండా ముందుకెళ్లబోమని ప్రకటించారు. ఈచీకటి ఒప్పం దం కార్యరూపం దాల్చేందుకు ప్రధానమంత్రి కార్యాయమే నేతృత్వంవంహిం చిందన్న కథనాు నివ్వెరపాటుకు గురి చేసేవే. మోడీసర్కార్‌ ‘లోకల్‌.. వోకల్‌’ నినాదపు లోగుట్టేంటో దీనినిబట్టే అర్థం చేసుకోవచ్చు.
ప్రయివేటు సంస్థకు భూము, వన యి అవసరమైన ప్రతిసారీ పాకు చెప్పే మాట ‘పరిసరప్రాంతా అభివృద్ధి..స్థానిక యువ తకు ఉపాధి’. ఈమాయ మాటతో కోట్లాది ఎక రా భూమును,మివైన ఖనిజవనరును కార్పొ రేట్‌ కంపెనీకు కట్టబెట్టినా..కేవం ప్రయివేటు పరిశ్రమ ఏర్పాటుతో అభివృద్ధి చెందిన ప్రాంతం ఆసేతుహిమాచం ఒక్కటీలేదు. కానీవిశాఖ పరిశ్ర మ మూలాన ఉత్తరాంధ్ర రూపురేఖు అంతకు ముందుకంటే ఎంతోమార్పు చెందాయి. ప్రజ జీవన ప్రమాణాల్లోనూ స్పష్టమైన ప్రగతి కనిపిం చింది. జనజీవనంతో మమేకమైన ప్రభుత్వ సంస్థను అండదండందించి అభివృద్ధి చేయాల్సిన పాకులే ఆయువు తీసేందుకు కత్తినూరడం హేయం. సొంత గనుంటే విశాఖ ఉక్కుమరింత దృఢమవుతుం దని పదేపదే విన్నవిస్తున్నా పాకు చెవి కెక్కించు కోలేదు. బహుళ జాతి సంస్థ అయిన పోస్కోకు మాత్రం నిరంతరాయంగా ఇనుప ఖనిజాన్ని సర ఫరా చేయడానికి మోడీసర్కార్‌ అంగీకరించిం దంటే ఇంతకంటే ప్రజాద్రోహముంటుందా? విభజ న హామీు, ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణం, రైల్వే జోన్‌ ..ఇలాఅడుగడుగునా రాష్ట్రాన్ని వంచిస్తూ వస్తున్న బిజెపిమోసాను తొగు ప్రజానీకం ఇక నైనా తిప్పికొట్టాలి. అన్ని విధాుగా సామాజిక న్యాయాన్ని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 38(1)ను అము చేయడంలో ప్రభుత్వ రంగ సంస్థలే కీకం.ఆర్టికల్‌39(బి)ద్వారా ఖనిజ వనరుపై ప్రభుత్వానికి ఉండే యాజమాన్యం, నియంత్రణను ప్రైవేటీకరణ దెబ్బ తీస్తోంది.
విశాఖ ఉక్కుపై మోడీ విషప్రచారం
ఆంధ్రప్రదేశ్‌కు ఆయువుపట్టు లాంటి విశాఖ ఉక్కును నూరు శాతం తెగనమ్మాని నిర్ణయించిన బిజెపి కేంద్ర ప్రభుత్వం తొగు ప్రజ ఆత్మగౌరవం పైన,ఆర్థిక అస్తిత్వం పైన వేటు వేస్తే దాన్ని రక్షించుకోవడానికి జరుగుతున్న సమైక్య పోరాటంపై నిందాప్రచారాతో ఆపార్టీ రాష్ట్ర నాయకత్వం మరింత దారుణమైన పోటు పొడు స్తున్నది. ప్రత్యేక హోదా, లోటు భర్తీ, వెనకబడిన ప్రాంతాకు తోడ్పాటుతో సహా విభజిత రాష్ట్రం విషయంలో చేసిన వాగ్దానాన్నీ వమ్ము చేసి కడుపు లో కుమ్మిన బిజెపి నాయకు ఇప్పుడు ప్రాణా ర్పణతో సాధించుకున్న ఉక్కు ఫ్యాక్టరీని కూడా హరించే వినాశకర నిర్ణయం తీసుకోవడం వివక్షకు వికృత ఉదాహరణ. ఈనిర్ణయంపై ప్రజలో ఆగ్రహావేదను వ్యక్తం కావడం చూసి ‘మేమూ వ్యతిరేకమే. మావాళ్లకు చెబుతామ’ని ఢల్లీి యాత్రు చేసి క్లబొల్లి కబుర్లు చెప్పారు. మొదట ఇది దేశ మంతటికీ వర్తించే విధాన నిర్ణయమని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్‌ ఠాగూర్‌, మాజీ మంత్రి సుజనా చౌదరి వంటి వారు బాహాటంగా సమర్థించారు. ఎంఎల్‌సి మాధవ్‌ వంటి వారు ఫ్యాక్టరీ ఎక్కడకీ పోదని హాస్యాస్పదమైన వాదను చేశారు. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ ఢల్లీిలో హోం మంత్రి అమిత్‌ షాకు విజ్ఞప్తి చేసి మన చేతిలో ఏముందని సరిపెట్టారు. అయితే ఇలాంటి పైపై మాటతో ప్రజను మాయజేయలేమని తేలి పోయాక బిజెపి నేతు ప్లేటు మార్చేశారు. ‘గజం మిథ్య పలాయనం మిథ్య’ తరహాలో అసు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తామని కేంద్రం ఎక్కడ చెప్పిం దని సోము వీర్రాజు, జివిఎల్‌ వంటి వారు ఎదురు దాడి ప్రారంభించారు. ఇదంతా తమ హిందూత్వ ను దెబ్బ తీయడానికి రాజకీయ పక్షాు ఆడుతున్న నాటకమని తిట్టిపోస్తున్నారు. విశాఖ పక్కనే రామ తీర్థంలో సంఘటనను ఆసరా చేసుకొని పరుగు తీసిన బిజెపి విశాఖ ఉక్కు ఉద్యమాన్ని దెబ్బ తీయ డానికి ఆ మంత్రాన్నే ప్రయోగించాని చూడటం దాని మతతత్వ రాజకీయానికి, వంచనా శిల్పానికి పరాకాష్ట. మాయమాటన్నీ తోసిపుచ్చుతూ ఆందో ళన ఉధృతమవుతుండటంతో అసు రంగుతో బయిటకొచ్చిన బిజెపి విశాఖ ఉక్కు రక్షణ ఉద్యమం పై విషప్రచారం విద్వేష వ్యాఖ్యకు దిగింది. పరి రక్షణలో పాుపంచుకోకపోగా అందుకోసం సాగే పోరాటంపై అసత్యాతో పెద్ద పత్రమే ప్రచురిం చారు. ఉక్కు అమ్మకంపై కేంద్రం నిర్ణయమే తీసుకో లేదని చెప్పడంకన్నా అబద్ధం మరొకటి లేదు. ఆ వివరాు వాణిజ్య పారిశ్రామిక పత్రికన్నిటిలో వచ్చాయి కూడా. ‘’ఆర్థిక వ్యవహారా క్యాబినెట్‌ కమిటీ (సిసిఇఎ) రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌)లో కేంద్రం వాటా వంద శాతం ఉపసంహరణకు విధానపరమైన నిర్ణయం తీసు కుంది. నష్టాలో నడుస్తున్న ఆ సంస్థ నుంచి వంద శాతం వాటాను అమ్మేసేందుకు కేంద్రం తీసుకున్న తుది నిర్ణయం మీ కల్పిస్తుంది. వంద శాతం పెట్టుబడు ఉపసంహరణ చేయడంతో పాటు యాజమాన్యాన్ని కూడా ప్రైవేటీకరించాని విధాన పరమైన నిర్ణయం తీసుకున్నట్టు సంబంధిత శాఖ ‘డీపమ్‌’ కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే ఫిబ్రవరి 3న అధికారిక ట్విట్టర్‌లో ప్రకటించారు. ఇక్కడ ఇంకో విపరీతమేమంటే ఇప్పటి వరకూ పెట్టుబడు ఉపసంహరణ అన్న పదంవాడుతున్న కేంద్రం ఏకంగా ‘వ్యూహాత్మక అమ్మకం’ అనే మాటను తాజా బడ్జెట్‌తో ముందుకు తెచ్చింది. ప్రధాని మోడీ ఉత్పత్తిపెంపు అనే ఊకదంపుడు పేరుతో ప్రైవేటీకర ణకు రాష్ట్రాను సిద్ధం చేసేం దుకు ముఖ్యమం త్రుతో జరిపిన సమావేశమే మరింత స్పష్టంగా వారి ఉద్దేశాను బహిర్గతం చేసింది.
అడుగడుగునా పోరాటమే!
విశాఖ ఉక్కు ఆంధ్రు హక్కు అన్నది మొదటి నినాదమేగాని ఉక్కు ఫ్యాక్టరీ సాధన, స్థాపన, నిర్వాసితు సమస్యు, పునరావాసం, ఉత్పత్తి, ఆధునీకరణ…ప్రతి దాని వెనక సుదీర్ఘమైన పోరాట చరిత్ర వుంది. 1978లో తమిళ దర్శకుడు కె.బా చందర్‌ తీసిన ‘మరో చరిత్ర’ విశాఖ ఉక్కు పైలాన్‌ సాక్షిగానే జరుగుతుంది. ‘ఈ ఫ్యాక్టరీ నిజమైనప్పుడు మన ప్రేమ నిజమవుతుంద’ంటాడు హీరో.ఆ చిత్రంలో వారి కథ విషాదాంతమవుతుంది గాని ఉక్కు ఫ్యాక్టరీ కోసం పోరాటం మాత్రం వీరోచి తంగా, విజయవంతంగా సాగింది.1966లో నిరసను, దీక్షు, రాజీనామాతో ఉక్కు ఉద్యమం మొదలైతే…ఉక్కుఫ్యాక్టరీ ఒకరూపం తీసుకో వడానికి కనీసం పాతికేళ్లు పట్టింది. 1991లో వి.పి.సింగ్‌ ప్రధానిగా బ్లాస్ట్‌ఫర్నేస్‌ ప్రారంభిస్తే 1992లో పి.వి.నరసింహారావు తదుపరి ఘట్టం ఆవిష్కరించారు. ఫ్యాక్టరీ సాధన పోరాటంలో ప్రాణార్పించిన అమరుతో పాటు నిర్మాణంలో కూడా కార్మికు,నిపుణు ప్రాణత్యాగాు చేశా రు. దేశంలో ఇతర ప్రభుత్వ ఉక్కు ఫ్యాక్టరీతో పోలిస్తే విశాఖకు పెట్టుబడులోనూ గను కేటా యింపులోనూ వివక్ష అందరి కళ్ల ముందే జరిగిం ది. కార్మిక సంఘాు కమ్యూనిస్టు వెంటపడితే తప్ప ఈవిషయంలో ప్రధాన పాక పార్టీు చొరవ తీసుకున్నది లేదు. ప్రతినిధి వర్గాుగా వెళ్లిన సమ యంలో కసిరావడం,ప్రదర్శనగా వెళ్లినపు డుసభ లో ప్రస్తావించడంవంటివి జరుగు తూ వచ్చాయి (స్థానికంగా పునరావాసం, ఉద్యోగా క్పన వంటి విషయాల్లో మాత్రం కొందరు నేతు పోరాడే వారు). ఈపార్టీన్నిటి ఆర్థిక విధా నాలో, నమూ నాలో పెద్ద తేడా లేదు. విశాఖ ఉక్కు ఒకరూపం తీసుకోవడం దేశంలో సరళీకరణ విధానాు మొద వడం ఒకేసారి జరిగింది. వాస్త వానికి వాటికి ఆద్యుడైన అప్పటి ప్రధాని పి.వి. నరసింహారావు ఈఫ్యాక్టరీ ప్రధానఘట్టాన్ని ప్రారంభించడం యాదృ చ్ఛికం కాదు. తర్వాత దశ వారీగా జరిగిన ఉద్యమాు, ధర్నాు, నిరసనకు లెక్కే లేదు. కాని ఎప్పుడూ రాష్ట్రంలో పాక పార్టీ రాజకీయాలో అవి ప్రధాన స్థానం ఆక్రమించక పోగా ప్రైవేటీకరణ వ్యూహాలే ప్రధానంగా సాగాయి. ఎన్‌డిఎ,యుపిఎ-1హయాంలో కొన్ని పరిష్కారాు జరిగినా అంత కు అనేక రెట్లు వేగంతో ప్రైవేటీ కరణ,అమ్మకం వంటి ప్రతిపాదను కొనసాగుతూ వచ్చాయి తప్ప సద్దుమణిగింది లేదు. ఒక్క ముక్కలో చెప్పాంటే దానికి ఎసరు పెట్టడం తప్ప ముందుకు తీసుకు పోవడం ఏలిక ఎజెండాలో లేకపోయింది.
ఉక్కు రక్షణకే ఉద్యమం
రాష్ట్ర విభజన తర్వాత ఎ.పికి మిగిలిన ఒకేఒక పారిశ్రామిక కేంద్రం విశాఖ పట్టణమైతే దానికి ప్రాణవాయువు ఉక్కు ఫ్యాక్టరీ. అయినా దాన్ని కాపాడుకోవడం కీకమనే మెకువ రాష్ట్ర పా కుకు లేకపోయింది. ప్రత్యేక హోదా వంటివి ఇవ్వకున్నా కనీసం దీనిన్క్కెనా పటిష్టపర్చి కాపాడ టానికి కేంద్రానికీ మనసు లేకపోయింది. 2014లో నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన తర్వాత కంపెనీ అంతర్గత మివ కమిటీ విశాఖ ఉక్కు ప్లాంటుకు రూ.4890 కోట్లు అంచనా కట్టింది. వాస్తవానికి 22 వే ఎకరా భూముతో కసి దాని మివ రెండున్నర క్షకోట్లకు పైనే వుంటుంది. అప్పుడే దక్షిణ కొరియా ఉక్కు దిగ్గజం ‘పోస్కో’ ప్రతినిధు 2018 లో పర్యటించడం, 1700 ఎకరా భూమి వారికి కేటాయించి అధు నాతన ఉక్కుఫ్యాక్టరీ నిర్మాణంకై 2019లో అవగా హనా ఒప్పందం ఎంవోయు కుది రాయి. ఆసమ యంలో వారు ముఖ్యమంత్రి జగన్‌ను కుసుకు న్నారు కూడా. ఈకామంతటా దేశంలో రాష్ట్రం లో భిన్నపార్టీు అధికారం చేస్తున్నా ప్రైవేటీ కరణ దిశలో అడుగు ఆగింది లేదు. వారెవరూ వాటి పై పోరాడలేదు సరికదా ప్రజతో ఆ సమా చారం పంచుకుని చైతన్యపరిచింది కూడా లేదు. ప్రస్తు తానికి వస్తే 2019లోనరేంద్ర మోడీ రెండవ సారి విజయం సాధించాక ప్రైవేటీకరణ జ్వరం బాగా పెరిగింది. నిర్మలా సీతారామన్‌ తాజా బడ్జెట్‌లో ఆ ప్రతిపాదను లెక్కకు మిక్కుటంగా వున్నాయి. సంస్థు మాత్రమేగాక కేంద్రం అధీనం లోని భూమును కూడా మివకట్టి అస్మదీ యుకు కట్టబెట్టే ఆర్థిక నీతి అమవుతున్నది. ఈ వేటు విశాఖ ఉక్కుపైనా పడిరది. వంద శాతం ప్రైవేటీక రణ జాబితాలో చేరింది. ఈవార్త వచ్చాక కార్మిక సంఘాు పోరాటం ఉధృతం చేశాయి.
బిజెపి దుర్నీతిపై పోరాటం
విశాఖ ఉక్కు విషయమై పార్టీ ఒక విధానం తీసుకుం టుందనీ, అప్పటి వరకూ ఎవరూ మాట్లాడవద్దని వైసిపి, జగన్‌ ప్రభుత్వ పెద్దు చెప్పారు. చివరకు ముఖ్యమంత్రి ప్రత్యామ్నాయంగా కొన్ని ప్రతి పాదనతో లేఖ రాశారు. అందులో. ప్రత్యే కంగా గను కేటాయించడం, బ్యాంకు రుణాను ఈక్విటీగా మార్చడం, వంటి సూచను చేశారు. ఏడు వే ఎకరా భూమిని అమ్మి ఆమొత్తం అప్పుకు కట్టొచ్చని కూడా విశాఖ పర్యటన సమ యంలో కలిసిన కార్మిక నాయకుకు సూచించారు. ‘పోస్కో’ ప్రతినిధు తనను కలిసిన మాట నిజమే గాని వారికి విశాఖ ఉక్కుపై ఆసక్తి లేదని భావన పాడు, కడప, కృష్ణపట్నం వంటి విషయాు మాట్లా డారని తెలిపారు. ఆ పార్టీ ఎం.పి విజయసాయి రెడ్డి, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌ వంటి వారు పాదయాత్ర చేశారు. తొగుదేశం నాయకుడు పల్లా శ్రీనివాస్‌ ఆరు రోజు నిరాహారదీక్ష తర్వాత ఆస్పత్రిలో చేర్చబడ్డారు. ఆయనను పరామర్శిం చేందుకు వచ్చిన చంద్రబాబు కార్మికు శిబిరాన్ని సందర్శించి ఐక్య పోరాటంలో తాము కలిసిరావ డానికి సిద్ధమని ప్రకటించారు. అయితే రాష్ట్రంలోని రాజకీయ పార్టీన్నీ విశాఖ ఉక్కుపై ప్రజను తప్పుదోవ పట్టిస్తున్నాయని బిజెపి దాడి చేయడం అందరికీ తీవ్రాగ్రహం కలిగించింది. శుక్రవారం నాడు విశాఖలో కార్మిక సంఘా ఆధ్వర్యాన జరిగిన గొప్ప సభలో బిజెపి యేతర పార్టీన్నీ చేతు కలిపి పోరాటానికి మద్దతు ప్రకటించ డంతో బిజెపి దుర్నీతికీ దుష్ప్రచారాకు గట్టి సమా ధానం. ఈ ఐక్య పోరాటాన్ని మరింత ముందుకు తీసుకుపోయి విశాఖ ఉక్కును ప్రైవేటు పావ కుండా కాపాడుకోవాని కార్మికలోకం, రాష్ట్ర ప్రజానీకం కృతనిశ్చయంతో వుండటం అభినంద నీయం. రాష్ట్రంలో పెద్ద పార్టీలైన వైసిపి, టిడిపి తో సహా అందరూ రాజకీయ భేదాకు అతీతం గా రాష్ట్ర మనుగడకు సంబంధించిన ఈ అంశంపై ఉద్యమాన్ని బలోపేతంచేసి బిజెపి కపట నాట కానికి స్వస్తి చెప్పాలి. పదేపదే ఎ.పి పట్ల వివక్షకు, వికృత ప్రచారాకు ప్పాడుతున్న మోడీ సర్కారుకు మర్చిపోలేని పాఠం నేర్పించాలి. రాష్ట్ర వ్యాపితంగా సాగుతున్న ఈ పోరాటం భవిష్యత్‌ రాజకీయాను చాలా ప్రభావితం చేస్తుంది. మతతత్వ రాజకీయా ు ఎ.పిలో చ్లొబాటు కావని చాటి చెప్పి మనుగ డ కోసం నడుం బిగించవసిన సందర్భం ఇది. రాష్ట్రం కోసం విశాఖ ఉక్కు రక్షణ కోసం మొదలైన ఈ సమిష్టి పోరాటం రేపు మిగిలిన న్యాయమైన హక్కు సాధనకు బాట వేయానేది ప్రజందరి ఆకాంక్ష.

ఇదీ ఉక్కు చరిత్ర
విశాఖ ఉక్కు ఆంధ్రు హక్కు అనే పోరాటం ఫలితంగా ఏర్పడిన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కు 50ఏళ్లు దాటింది.ఇప్పుడు మళ్లీ ఉద్యమ జ్వా లు ఎగసిపడుతున్నాయి. విశాఖ ఉక్కు ఉత్తరాంధ్ర హక్కు అంటూ జనం నినదిస్తున్నారు. ఉత్తరాంధ్రలో ప్రస్తుతం ఎక్కడ చూసినా సేవ్‌ స్టీల్‌ ప్లాంట్‌ నినాదం మారుమోగుతోంది.విశాఖ ఉక్కు ఉత్రరాంధ్ర హక్కు అంటూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతోంది. ప్రజల్లో బమైన సెంటిమెంట్‌ ఉండడంతో పార్టీ కు అతీతంగా నేతంతా విశాఖ ఉద్యమాన్ని భుజాన వేసుకునేందుకు మేముసైతం అంటు న్నారు.. కానీఇప్పుడు ఉన్న స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం అంత ఈజీగా జరగలేదు. 32 మంది ప్రాణాు అర్పించారు. జాతీయ నేతకు నిద్రపట్టకుండా విశాఖ ఉక్కు ఆంధ్రా హక్కు అంటూ దిక్కు పెక్కటిల్లేలా నినదించారు..? మళ్లీ ఇప్పుడు ఉక్కు ఉద్యమం ఎగసి పడుతున్న నేపథ్యంలో స్టీల్‌ ప్లాంట్‌ చరిత్రను ఒకసారి తొసుకుందాం..

దాదాపు 50ఏళ్ల క్రితం విశాఖ ఉక్కు ఆంధ్రు హక్కు అనే నినాదం మొదలైంది. అది 1966వ సంవత్సరం..నవంబర్‌ నె ఒకటవ తేదీ..విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఆందోళనకాయి నినదిస్తున్నారు..ఉద్యమం ఉవ్వె త్తున ఎగసిపడడంతో పోలీసు క్పాుు జరి పారు. ఆక్పాుల్లో ముగ్గురు విద్యార్థు.. ఆరుగురు ఉద్యమకాయి మరణించారు.. అదే రోజు ఒక్క విశాఖలోనే కాకుండా….అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ వ్యాప్తంగా పోలీసు క్పాుల్లో మొత్తం 32మందిప్రాణాు అర్పించారు. ఆ విషాద ఘటన జరిగిన మూడేళ్ల తరువాత కేంద్రం ప్రభు త్వం విశాఖలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తున్న ట్టు ప్రకటించింది.1971లో శంకుస్థాపన జరిగితే.. రెండుదశాబ్దా తరువాత పూర్థిస్థాయి ఉక్కు పరిశ్ర మ పనును ప్రారంభమయ్యాయి.

మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర విడిపో యిన తరువాత..మద్రాసునగరాన్ని కోల్పోయా మన్న అసంతృప్తి ప్రజ మనసునుంచి చెరిగిపోలేదు. దానికి తోడు అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మొదటి మూడు పంచవర్ష ప్రణాళికల్లో అన్యాయమే జరిగిం దని ఆంధ్ర ప్రజల్లో బమైన అభిప్రాయం ఏర్ప డిరది. దీంతోఉమ్మడిరాష్ట్రంలోకాంగ్రెస్‌ ప్రభు త్వంపై తీవ్ర వ్యతిరేకత పెరిగింది. ఆ అసంతృప్తిని చల్లార్చేందుకు నాుగో పంచవర్ష ప్రణాళికలో అదనంగా రెండు ఉక్కు కర్మాగారాను ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేయాని ప్రతిపాదించారు. అప్పటికే ఉత్తర భారతదేశంలో ఒడిశాలో రూర్కెలా, మధ్యప్రదేశ్లో భిలాయ్‌, పశ్చిమబెంగాల్‌లో అసన్‌ సోల్‌ ఇలా మూడు కర్మాగారాు ఏర్పాటయ్యాయి. కొత్తగా నిర్మించానుకున్న స్టీల్‌ ప్లాంట్లలో ఒకటి.. అంటే నాుగోది బొకారోలో నెకొల్పాని నిర్ణయించారు. బొకారో ప్రస్తుతం రaార?ండ్‌లో ఉంది. ఐదో కర్మాగారాన్ని దక్షిణ భారతదేశంలో ఏర్పాటు చేయాన్నది అప్పటి కేంద్రప్రభుత్వ ఆలోచన. 1964శీతాకా సమావేశాల్లో ఆ ప్రణా ళిక ముసాయిదాపై ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో చర్చ సందర్భంగా పరిశ్రమ విషయంలో ప్రతిపాదిత ఉక్కు కర్మాగారాన్ని ఆంధ్రప్రదేశ్‌లోనే నెకొల్పాలి అని ఏపీ నేతు అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్నిఇంకా నిర్లక్ష్యంచేస్తే సహించేది లేదని అప్పటి సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి స్పష్టం చేశారు. అప్పటి ముఖ్య మంత్రి ప్రతిపాదనకు అప్పటి ప్రతిపక్ష పార్టీ నాయ కు సీపీఐకు చెందిన పి.వెంకటేశ్వర్లు, సీపీఎం కు చెందిన టి.నాగిరెడ్డి, స్వరాజ్య నేత జి.చ్చన్న, నేషనల్‌ డెమొక్రాట్స్‌ నేత తెన్నేటి విశ్వనాథం, ఇండి పెండెంట్‌ నేత వావిలా గోపా కృష్ణయ్య ఇతర నేతు మద్దతు ఇచ్చారు. అప్పటికే ఐదో ఉక్కు పరిశ్రమ స్థాపన అధ్యయనం చేసిన హిందుస్తాన్‌ స్టీల్‌ మాత్రం విశాఖపట్నంలో పరిశ్రమ ఏర్పాటుకు అనుకూం కాదని నివేదిక ఇచ్చింది. అప్పుడు కేంద్రంలో ఉక్కుశాఖ మంత్రిగా నీం సంజీవరెడ్డి ఉన్నారు. 1965 జనవరి 27న బ్రిటిష్‌ అమెరికన్‌ స్టీల్‌ వర్క్స్‌ ఫర్‌ ఇండియా కన్సార్షియం పేరుతో ఆయన ఒకసాంకేతిక నిపుణు బృందాన్ని నియ మించారు. ఇదిఆరువేర్వేరుస్థలాు విశాఖ పట్నం, బైదిలా,గోవా,హోస్పేట్‌,సేం,నైవేలీను పరిశీ లించిన తరువాత 1965జూన్‌ 25వన నివేదికను ఇచ్చింది. దక్షిణ భారతదేశంలో ఉక్కు పరిశ్రమ స్థాపనకు.. సముద్రతీరంలో అత్యంత అనుకూమైన ప్రదేశం విశాఖపట్నమని తేల్చింది. ఓడరేవు ఉన్న విశాఖపట్నం అన్నివిధాలా అను వైనదని నివేదికలో పేర్కొంది. ఉమ్మడిఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తం గా ఉక్కు కర్మాగారం బమైన సెంటిమెంట్‌గా మారింది. తెన్నేటివిశ్వనాథం సారథ్యంలో..ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం బమైన అఖిపక్ష కార్యా చరణ కమిటీ ఏర్పడిరది. అప్పటికే నివేదిక ఆధా రంగా విశాఖలో ఉక్క కర్మాగారం ఏర్పాటు చేయా ని కేంద్రానికి బంగా తమ వాదన విని పించా రు. అప్పటి ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రి సైతం విశాఖలో ప్లాంట్‌ ఏర్పాటుకు హామీ ఇచ్చా రు. కానీ ఆయన 1966 జనవరిలో ఆకస్మికంగా చనిపోయారు.ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయ్యారు. దీంతో ప్లాంట్‌ ఏర్పాటు ప్రతిపాదనకు మళ్లీ బ్రేకు పడ్డాయి. విశాఖపట్నంలో స్టీల్‌ ప్లాంటు ఏర్పాటు చేయాని డిమాండ్‌ చేస్తూ జూలై 1965న అసెంబ్లీలో ఒకతీర్మానాన్ని ఏకగ్రీ వంగా ఆమోదించారు. ఆ తీర్మానాన్ని స్వయంగా ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి ప్రవేశపెట్టారు. రాష్ట్రం విడిపోయిందనే ఆగ్రహంతో ఉన్న ప్రజ ఆవేదనను అర్థం చేసుకోవాలి అంటే స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు తప్పనిసరి అని అప్పటి కేంద్రాన్ని కోరారు. కానీ ఇప్పట్లో ఐదో ఉక్కుకర్మాగారం ఏర్పాటు సాధ్యం కాదని అప్పటిప్రధాని ఇందిరాగాంధి స్పష్టం చేశారు. కర్ణాటక,తమిళనాడు రాష్ట్రాుకూడా స్టీల్‌ ప్లాంట్‌ కోసం పట్టుపట్టాయి.. అలాంటి సమయంలో ఏపీకి స్టీల్‌ ప్లాంట్‌ ఇస్తే మిగితారాష్ట్రాల్లో ఆందో ళను పెరుగుతాయని ఇందిర భయపడి ఉంటారు. రాష్ట్ర కాంగ్రెస్‌ నేతు సంజీవరెడ్డి, బ్రహ్మానందరెడ్డి మధ్య ఆధిపత్య పోరు కూడా స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు ఆస్యానికి కారణమైంది. ఒకవర్గంపై మరో వర్గం పైచేయి సాధించడానికి ఉక్కు సెంటిమెంట్‌ ను ఎత్తుకున్నాయని అప్పుడు రాజకీయవర్గాల్లో ప్రచారం జోరుగాజరిగింది.ఈరాజకీయా మధ్యస్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం సాధ్యం కాదని బమైన అభిప్రా యం రావడంతో1966 అక్టోబర్‌, నవంబర్‌ నెల్లో ఉద్యమం బపడిరది. విశాఖఉక్కు-ఆంధ్రు హక్కు నినాదంతో ప్రజు ఉద్యమించారు. గుం టూరు జిల్లాతాడికొండకు చెందిన టి.అమృ తరావు 1966 అక్టోబరు15న విశాఖ పట్నంలో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ప్రజా, కార్మిక,విద్యార్థి సంఘా ు ఉద్యమంలో చేరాయి. వారికి విపక్ష రాజకీయ పార్టీు మద్దతుగా నిలిచాయి. రాష్ట్రవ్యాప్తంగా నిరసను ఎగసిపడ్డాయి. బంద్‌ు,హర్తాళ్లు, సభు, సమ్మొ,నిరాహారదీక్షుపెరిగాయి.1966 నవం బర్‌ 1వ తేదీన విశాఖపట్నంలో విద్యార్థు భారీ ప్రదర్శన చేపట్టారు. ఆందోళనకారును చెదర గొట్టేందుకు చేసిన ప్రయత్నం విఫమవటంతో.. పోలీసు క్పాుు జరిపారు. తొమ్మిదేళ్ల బాుడు కె.బాబూరావు సహా తొమ్మిదిమంది చనిపోయారు. వారిలో ముగ్గురు విద్యార్థు కూడా ఉన్నారు. దీంతో ఉద్యమం ఉద్ధృతమైంది. ఉద్యమం హింసా త్మకంగా మారింది. కేంద్ర ప్రభుత్వ ఆస్తు ధ్వంస మయ్యాయి. రైల్వేకి కోట్లాది రూపాయ ఆస్తి నష్టం జరిగింది. విజయవాడలో ఆందోళన చేస్తున్న విద్యా ర్థు నీం సంజీవరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసి ఏూరు కాువలో పడేశారు. ఆందోళన కారుపై పోలీసు క్పాుల్లో..తగరపువసలో ఒకరు, అదిలాబాద్‌లో ఒకరు,విజయవాడలో ఐదుగురు, విజయనగరంలో ఇద్దరు,కాకినాడలో ఒకరు, వరంగల్‌లోఒకరు,సీలేరులోఒకరు, గుంటూ రులో ఐదుగురు చనిపోయారు. మొత్తంమీద విశాఖ తో కలిపి రాష్ట్రవ్యాప్తంగా32మంది ఈ ఉద్యమం కోసం ఒకేరోజు ప్రాణాు అర్పించారు. ఉద్యమం హింసాత్మకంగా మారడం.. ఒకేరోజు అంతమంది ప్రాణాు అర్పించడంతో ఉక్కు కర్మాగారం అంశంపై పరిశీనకు కేంద్ర మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. 1966 నవంబర్‌ 3న ఢల్లీి నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన సీఎం బ్రహ్మానందరెడ్డి.. మంత్రివర్గఉపసంఘం ఏర్పాటు విషయం తెలిపి.. రాష్ట్రంలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు కేంద్రం సరే నందని చెప్పి.. అమృతరావుకు నిమ్మరసం ఇచ్చి నిరాహార దీక్ష విరమింపజేశారు. దీంతో ఉద్యమం సద్దుమణిగింది.అయితే..ఉద్యమాన్ని అణచి వేయ డానికే మంత్రివర్గ ఉపసంఘాన్ని తెరపైకి తెచ్చిందని వివిధ రాజకీయ పక్షాు విమర్శించాయి. అందరూ ఊహించినట్టే కేంద్రం మాత్రం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఒక్క అడుగు కూడాముందుకు వేయ లేదు.. ఆప్రతిపాదను పక్కన పడేసింది. మరోవైపు పోలీసు క్పాుపై న్యాయవిచారణ జరిపిం చాన్న డిమాండ్‌ను ప్రభుత్వం తిరస్కరించటానికి నిరసనగా..1966 నవంబర్‌17నఅసెంబ్లీలో అవి శ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి విపక్షాు. ప్రతిపక్ష పార్టీకు చెందిన 67మంది ఎంఎల్‌ఏు..తమ శాసనసభ సభ్యత్వాకు రాజీనామా చేశారు. సీపీ ఐకి చెందిన నుగురు లోక్‌సభ సభ్యు కూడా రాజీనామా చేశారు. కానీ..ఆ తర్వాత1967 సాధారణ ఎన్నికల్లో ప్రతిపక్షపార్టీు పెద్దగా ప్రభా వం చూపలేకపోయాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 165అసెంబ్లీ సీట్లు,35లోక్‌సభ సీట్లు గొకుని కేంద్ర,రాష్ట్రాల్లో మళ్లీఅధికారంలోకి వచ్చింది. ఉభయ కమ్యూనిస్టు పార్టీ బం 51 నుంచి 20కితగ్గిపోయింది. స్వతంత్ర పార్టీ 29 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. అయితే ఆ ఘటన జరిగిన మూడేళ్ల తర్వాత..1970ఏప్రిల్‌ 17న.. విశాఖలో స్టీల్‌ ప్లాంటు ఏర్పాటు చేయాని నిర్ణ యించినట్లు పార్లమెంటులో ప్రధాని ఇందిరాగాంధీ ప్రకటన చేశారు. స్టీల్‌ప్లాంటుకోసం కురుపాం జమీందాయి 6,000 ఎకరా స్థలాన్ని విరాళం గాఇచ్చారు.
ఆమరుసటి ఏడాది 1971 జనవరి 20న ప్లాంటు నిర్మాణానికి ఇందిర శంకు స్థాపన చేశారు.డీపీఆర్‌ తయారీబాధ్యతను మెస్సర్స్‌ ఎం.ఎన్‌.దస్తూర్‌ అండ్‌ కో సంస్థకు అప్పగించారు. ఆ సంస్థ 1977 అక్టోబర్‌లో తన నివేదిక ఇచ్చింది. 1977లో జనతా ప్రభుత్వం హయాంలో 1,000 కోట్లు మంజూరు చేయటంతో పను మొద య్యాయి. ప్లాంటు నిర్మాణం కోసం సోవియట్‌ రష్యా సహకారం తీసుకుంటూ భారత ప్రభుత్వం 1981లో ఒప్పందం చేసుకుంది. 1982 జనవరి లో బ్లాస్ట్‌ ఫర్నేస్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నిధు కొరతతో నిర్మాణం నెమ్మదిగా సాగింది. 1990లో ఉక్కుఉత్పత్తి ఆరంభమైంది.మరో రెండేళ్లకు పూర్తిస్థాయిలో పనిప్రారం భించింది. అలా ప్రారంభమైన ఉక్కపరిశ్రమ ఇప్పుడు26 వేఎకరాల్లో విస్తరించింది. ప్రతిఏడాది7.3 మిలి యన్‌ టన్ను ఉక్కును ఉత్పత్తి చేస్తోంది. సుమారు 16వేమంది శాశ్వత ఉద్యోగు,17 వేకు పైగా కాంట్రాక్ట్‌ ఉద్యోగుఉండగా.. క్ష లాది కుటుం బాు ఉపాధిపొందు తున్నాయి. కొన్నేళ్లపాటు లాభాు అందించిన స్టీల్‌ ప్లాంట్‌ను..ఇప్పుడు నష్టాపేరుతో ప్రైవేటీకరణ చేసే ప్రతిపా దనతో మళ్లీ ఉక్కు ఉద్యమం ఎగసి పడుతోంది.
-సైమన్‌ గునపర్తి / కె.అశోక్‌ రావ్‌ 

దాడి

ప్రముఖ పరిశోధక రచయిత, విశ్లేషకుడు, డాక్టర్‌ అమ్మిన శ్రీనివాసరాజు థింసా పత్రిక కోసం ప్రత్యేకంగా రాస్తున్న ‘గిరిజన కథావిశ్లేషణ’ ధారావాహికంగా అందిస్తున్న ఈ నెల సంచికలో కథా విశ్లేషణ ‘‘దాడి’’- `సంపాద‌కులు

తరాలు మారుతున్న కొద్దీ గిరిజను ఆలోచనా విధానాల్లో మార్పు రావడం అది తమ సొంతజాతి విచ్ఛిన్నతకి ఎలాకారణం అవుతుందో రచయిత తనదైన ధర్మాగ్రహశైలిలో చెప్పడం జరిగింది. గొత్తికోయ దీనస్థితి ఈకథలో కళ్ళకు కట్టబడిరది. ఛత్తీస్‌ఘడ్‌లోపోలీసు తమ స్వార్థంకోసం ఏర్పాటుచేసుకున్న సల్వాజుడుం రక్షక దళాల‌ హింస పడలేక అక్కడ నుంచి తొగు రాష్ట్రాకు తరలివచ్చిన గొత్తికోయ పరిస్థితి ‘‘పెనంమీద నుండి పొయ్యిలో‘‘పడ్డట్టు అయింది. ఇక్కడి ఫారెస్ట్‌-పోలీస్‌ అధికాయి సంయుక్తంగా చేస్తున్న హింసాత్మక దాడుకు స్థానికంగా ఉండే గిరిజనును పావుగా వాడుకోవడం ఈకథలో రచయిత చూపించిన కొత్త కోణం. ప్వాంచకు చెందిన కవి,కథకుడు ‘‘ విద్యాసాగర్‌’’ తన యొక్క పర్యటన ‌,పరిశీల‌న ద్వారా అందివచ్చిన అనుభవం కొద్ది వ్రాసినకథ ‘‘దాడి’’ దీని రచనాకాం నవంబర్‌ 2000.

మానవ జాతిలోనే ఒకవిశేషమైనజాతిగా చెప్పబడే ‘‘గిరిజనజాతి’’ సంస్కృతిపరంగానేకాక వారి జీవన విధానం ద్వారాకూడా భిన్నత్వం రంగరించుగకుని ఒక్క ప్రత్యేకతను అందిపుచ్చుకుంది. అందుకే అందరూ వారిని గురించి ఆసక్తి చూపిస్తుంటారు.సాధారణంగా కంటికి కనిపించే విషయం గాక అసాధారణంగా ఉండే అంశాన్ని తీసుకుని దాన్నికథగా చెప్పడం ఉత్తమకథా క్షణాల్లో ఒకటి. అలాంటి ప్రయత్నంలో భాగంగానే ప్వాంచకు చెందిన కవి,కథకుడు ‘‘ప్లొు విద్యాసాగర్‌’’ తన యొక్క పర్యటను,పరిశీన ద్వారా అందివచ్చిన అనుభవం కొద్ది వ్రాసినకథ ‘‘దాడి’’ దీని రచనాకాం నవంబర్‌ 2000.
ఆధునిక కాంలో గిరిజను జీవనవిధానం అనుకరణలోపడి తమదైన స్వచ్ఛ తత్వానికి స్వార్ధపు మరకు ఎలా అంటించుకుంటున్నారో చెప్పేప్రయత్నమే ఈ‘‘దాడి’’కథ ప్రధాన క్ష్యంగ కనిపిస్తుంది. తరాు మారుతున్న కొద్దీ గిరిజను ఆలోచనా విధానాల్లో మార్పు రావడం అది తమ సొంతజాతి విచ్ఛిన్నతకి ఎలాకారణం అవుతుందో రచయిత తనదైన ధర్మాగ్రహశైలిలో చెప్పడం జరిగింది.
ఇక కథ విషయానికొస్తే తమతల్లి లాంటి అడవిలోనే తాము పరాయివాళ్ళు అయ్యి స్వార్థపు శక్తు చేస్తున్నఎత్తుగడు వ్యూహాలో చిక్కుకొని నిువ నీడలేక నిత్య సంచార జీవనం గడుపుతున్న గొత్తికోయ దీనస్థితి ఈకథలో కళ్ళకుకట్టబడిరది.ఛత్తీస్‌ఘడ్‌లోపోలీసు తమ స్వార్థంకోసం ఏర్పాటుచేసుకున్న సల్వాజుడుం రక్షకదళా హింస పడలేక అక్కడ నుంచి తొగు రాష్ట్రాకు తరలివచ్చిన గొత్తికోయ పరిస్థితి ‘‘పెనంమీద నుండి పొయ్యిలో‘‘పడ్డట్టు అయింది. ఇక్కడి ఫారెస్ట్‌-పోలీస్‌ అధికాయి సంయుక్తంగా చేస్తున్న హింసాత్మక దాడుకు స్థానికంగా ఉండే గిరిజనును పావుగా వాడుకోవడం ఈకథలో రచయిత చూపించిన కొత్త కోణం.
ఒకరోజు ‘‘మడకంసిరమప్ప’’అనే స్థానిక గిరిజనుడు తమగూడెం సమీపంలో కొత్తగా ఏర్పాటు చేయబడ్డ గొత్తికోయగూడెంకు వెళ్లడం అక్కడ ఆగూడెం దొర అనబడే పెద్దమనిషి‘‘దాదా’’ను కవడం అక్కడి వారిజీవనంచూసి ఆశ్చర్య పోవడం జరుగుతుంది. చిత్రమైన వారి జీవన ఏర్పాట్లు,అంతకు ముందుదాకా అక్కడగ అడవి,చెట్లు, అదృశ్యమయ్యి వాటిస్థానంలో పంటకు పనికొచ్చే పోడుభూమి కనబడటంతో సిరమప్పలో ఆశ్చర్యంతో నిండిన ఈర్ష్య కరుగుతాయి. గొత్తికోయు తమ పోడువ్యవసాయంకు వర్షపు నీరును ఎలాన్వి చేస్తారో నివాసం మొదు వ్యవసాయంవరకు కావసిన ప్రతిఉపకరణను,అటవీ కప నుండి గొత్తికోయు ఎలా తయారు చేసుకుంటారో రచయిత తాను ప్రత్యక్షంగా చూసిన అనుభవా అనుభూతు నుండి అందంగా ఆవిష్కరించారు.సిరమప్ప దాదాను సాధారణపకరింపులోభాగంగా ఇక్కడకుఫారెస్ట్‌ వాళ్ళుకానీ పోలీసుగాని వచ్చారా?అని అడగటంతో దాదాలోఒక్కసారిగా తనకు తెలియని భయం మొదలై గతంలోతాము నివసించే ఛత్తీస్‌ఘడ్‌లో ‘‘సల్వాజుడుం’’మూకు తమనివాసాపై సృష్టించిన బీభత్సం గుర్తుకొచ్చి గతం తాూకు విషాదం కన్నీళ్ళ రూపంలో తన్నుకొస్తుంది. ఎదురుగా ఇళ్ల తగబెట్టినపట్టి మంటు కనిపిస్తాయి. అలా నివా సాు కోల్పోయి బ్రతికిబట్ట కట్టి రోజుకు రోజు ు కాలినడకనమిగిలిన పిల్లాపాపతో కలిసి నడిచి వచ్చి ఇక్కడ ఇలావ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుబండ్లు లాక్కుంటూ ఉంటే ఇప్పుడు సిరమప్ప నోట పోలీసు ఫారెస్ట్‌ వాళ్ళమాట వినగానే దాదా మనసు మళ్ళీ కీడు తుస్తుంది జరగబోయే ఘోరం కళ్ల ముందు కదుతోంది. మళ్లీ ఇక్కడ నుంచి కూడా పారిపోవాలా? అని’’దాదా’’కు లాలో చను మొదవుతాయి. గొత్తికోయ గూడెం నుంచి ఇు్ల చేరిన సిరమప్ప అనుకున్నట్టుగానే ఫారెస్ట్‌ రేంజర్‌ వెంకయ్య పోలీస్‌ ఎస్‌ఐ ప్రభాకర్‌ వచ్చి ఉంటారు. ఇద్దరిలో ఒకరిని మించిన ఆందోళన మరొకరిది. అది వారి వారి కొువు కాపాడుకునే స్వార్థంతోనే తప్ప మరొకటి కాదు గొత్తికోయువ్ల ఫారెస్ట్‌ వారికి గ ఏకైక ఇబ్బంది అడవును నరికి పోడు భూము. నివాసాుగా చేసుకుంటు అడవును అంతం చేస్తారని, పోలీసు వారికి ఏమో నక్సలైట్లకు వాళ్లు భోజనాు పెట్టి వారికి సహాయ సహకారాు అందిస్తారని అనుమానం, వీటివల్లే పోలీసు ఫారె స్ట్‌ వారికి గొత్తికోయు శత్రువు అయ్యారు. గొత్తి కోయను తరిమికొట్టే పనిలో భాగంగా ఈ పోలీసు ఫారెస్టు అధికాయి వాళ్లు కష్టపడకుండా స్థానిక గిరిజనుతోనే వారిని అక్కడి నుంచి వెళ్లగొట్టడం ఈకథలో కొత్తముగింపు. ఆపథకం తోనే అక్కడకు వచ్చిన ఫారెస్ట్‌ వెంకయ్య పోలీస్‌ ప్రభాకర్‌ు స్థానిక గిరిజన నాయకుడైన ‘మడకంసిరమప్ప’ను ప్రభావి తం చేస్తారు, కానీ సొంత సామాజిక వర్గం అయిన గొత్తికోయు మీద తనకు తెలియకుండానే సిరిమప్పలో జాలి కలిగి ‘కష్టపడి పోడుకొట్టుకు న్నారుగా ఇంకేం చేస్తాం బతకనివ్వండి పాపం’అన్న అతడి మాటతో వెంక య్య-ప్రభాకర్‌ వ్యూహం తప్పి పోతుందని ఆందో ళన మొదలై ఇక ఆఖరి అస్త్రం బయటపెడతారు. ఎప్పటినుండో ఇక్కడే ఉంటున్న మీకు చెందాల్సిన ఈ భూము ఎక్కడి నుంచో వచ్చిన గుత్తికోయు అనుభవించడం ఏమిటి మీరు ఇలాజాలిపడి చూస్తుంటే రేపు మీ ప్లికు సెంటుభూమి కూడా మిగదు అన్న పోలీస్‌ ప్రభాకర్‌ మాట బాణాు గురి తప్పలేదు సిరమప్పలో ఆలోచన మొదవు తుంది. ఆదివా సులో ఉండే సహజగుణం మెదిలిఅయిన ఈప నుకు మమ్మల్ని ఎందుకుగుంజుతారు. మీరు మీరు త్చేుకోండి అనిఅసహనంగాఅన్న అతడి మాటతో అతడి మొండితనం గమనించినవాళ్ళు ‘‘మ్లును మ్లుతోనే తీయాలి’’అనే సూత్రం గుర్తుతెచ్చుకొని కొత్త వ్యూహంతో అక్కడినుండి వెళ్ళిపోతారు. పోలీస్‌ప్రభాకర్‌కు వచ్చిన ఆలోచన ప్రకారంగొత్తి కోయకు నక్సల్స్‌తో సంబం ధాున్నాయనే నెపం తో అక్కడినుంచి తరిమి వేయా న్న పౌరహక్కు నేతతోకష్టం, ఒకవేళ అలా చేయకపోతే ఆప్రాంతం నిజంగానే నక్సల్స్‌ అడ్డాగా మరే ప్రమాదముంది. అలా ఆలోచనతో వెళుతున్న వెంకయ్య ప్రభాకర్‌ కు దారిలో పెద్దఆవుగుంపు ఒకటి గొత్తికో యు ఉంటున్న గుట్టవైపు మేతకు వెళ్లడంవారి కంట పడుతుంది, పోలీస్‌ ప్రభాకర్‌ కు మెరుపు లాంటి ఆలోచన వస్తుంది. ‘‘వెంకయ్య గొత్తికోయ ను తరిమేయాలి అంతేనా? అయితే నేను చెప్పిన ట్టు చెయ్యి మూడో కంటికి తెలియకుండా తేడావస్తే బాగోదు’’అంటూ తన పోలీసు వ్యూహపు ఆలోచ నతో ఆదేశిస్తాడు ప్రభాకర్‌. కొద్దిరోజు గడిచాక ఒకరోజు మడకం వారి గుంపంతా సిరమప్ప ఇంటికి చేరుతుంది అందరిదీ ఒకటే ఆందోళన గతకొంత కాంగా అడవికి మేతకు వెళ్ళిన ఆవు ఒక్కొ క్కటిగా కనప డటం లేదు నెరోజుల్లో10ఆవు మాయ మయ్యాయి అక్కడకు చేరిన వాళ్ళంతా రకరకాుగా మాట్లాడుతున్నారు.అడవిలో కొత్త మనుషు కనిపిం చలేదు పులిజాడ కూడా లేదు మరి ఆవు ఎలామాయం అవుతున్నాయి? సిర మప్పకు అంతు పట్టలేదు రేపు పొద్దున్నే అడవికి పోయి మొత్తంగాలిద్దాం అందరూసిద్ధంగా ఉండం డి అంటూ తనగూడెం వాళ్లను ఆదేశిస్తాడు, సాధా రణంగా గిరిజనుల్లో ప్రతిపని సమిష్టిగా చేసే అ వాటు ఉంటుంది. మర్నాడు మడకంవారి గుంపు గిరిజ నుంతా అడవికి బయు దేరుతారు అడవిలో ప్రతిచోట వెతుకుతారు ఎక్కడాతప్పి పోయిన తమ ఆవు ఆచూకీ కనిపించలేదు. చివరి ప్రయత్నంగా గొత్తికోయు నివాసం ఉండి సాగు చేస్తున్న నాుగు గుట్టుచుట్టు గాలిస్తారు పోడు భూమికి పడమర దిక్కు వెళ్లగా అక్కడకొండగడ్డి దట్టంగా పెరిగి ఉంటుంది అక్కడికి గొత్తికోయ గుడిసొ కనిపిస్తు న్నాయి ఆ గడ్డి తొక్కుకుంటూ నడుస్తున్న సిరమప్పకు అక్కడ కనిపించిన దృశ్యంతో ఒళ్ళు జదరిస్తుంది. ఎముక కుప్పను చూసిన మిగతా జనాకు ఆవేశం తన్నుకొస్తోంది సిరమ ప్పకు నోట మాట రాలేదు. ఇది గొత్తికోయ పనే అని అందరూ అనుకుంటారు గొత్తికోయ గుడిసె వైపు ఆవేశాగ్ని గిరిజను రూపంలో వెళుతుంది క్షణాల్లో గొత్తి కోయ గుడిసొ అగ్గి మంటల్లో కాలి బూడిద అయిపోతాయి మంటల్లో కాగా మిగిలిన గొత్తి కోయు నెత్తురోడుతున్న శరీరాతో చెట్టుకొకరు పుట్టకొకరుగా పారిపోతారు ఆమంటల్ని చూస్తూ గొత్తికోయ పెద్దదిక్కు దాదా మొదు నరికిన చెట్టులా కూలిపోతాడు. ఇదంతా ముందే తెలిసిన సిరప్ప గొత్తికోయు వదిలివెళ్లిన బంగారం లాంటి పాతిక ఎకరా పోడుభూమికి హక్కుదారుని అయ్యానని ఆనందంతో చిద్విలాసంగా నవ్వుతూ ఉండటం తో కథ ముగుస్తుంది.ఈ‘దాడి’కథ ద్వారా రచయిత విద్యాసాగర్‌ గొత్తికోయ పక్షమా! స్వార్థంతో గిరిజనేతర అధికాయి గిరిజను మధ్య ఎలాచిచ్చు పెడుతున్నారో చెప్పే ప్రయత్నమా ?లేక ఆధునికఅరాచకాకు అమాయకపు ఆది వాసు ఎలా సమిధవుతున్నారో చెప్పే క్ష్యమా ?అన్న ప్రశ్ను పాఠకుకు వస్తాయి కానీకథ చర మాంకంలో సిరమప్ప మానసిక స్థితిని రచయిత ఆవిష్కరించిన తీరు ఇలా ఉంటుంది. ఇలాంటివి ధ్వంసం చేస్తే పాతిక ఎకరా పోడుభూమితనకు దక్కుతుందని ఫారెస్ట్‌ అధికారి వెంకయ్య చెప్పిన మాటు సిరమప్పకు గుర్తుకు రావడం ఆవును చంపింది గొత్తికోయు కాదని ఫారెస్టరే వాటిని చంపించాడని పాతిక ఎకరా భూమిని ఆశచూపి తనను ఈ విధ్వంసానికి పావుగా వాడుకున్నాడని సిరమప్ప అంతరాత్మకు తొసు.
అలాచీర ముక్కు గిరిజనేతరు స్వార్థబుద్ధి సోకి అతనిలో ఒక ఫారెస్ట్‌ వెంకయ్య ఒక పోలీస్‌ ప్రభాకర్‌ ఒక సల్వాజుడుం సభ్యుడు అగుపిస్తున్నాయి కొత్తరూపం ఎత్తిన గిరిజ నేతరు ఉన్నాడు అంటూ స్వార్ధపు సహజగుణం గ గిరి జనుల్లో ఎలాంటి స్వార్థం దాడి చేస్తుందో చెబు తూ ప్రస్తుతం గిరిజనజాతి చాలావరకు ఈఅను కరణ ప్రవాహంలో పడి పోయిందని భవిష్యత్తులో మరింతగా కూరుకుపోయే ప్రమాదంఉందని భవి ష్యత్తును ఊహించి ఆశించే రచయితగా తనదైన హెచ్చరికతో కూడిన ధర్మాగ్రహం వ్యక్తం చేశారు రచయిత విద్యాసాగర్‌. ఇలాంటి స్వార్థపు దాడుల్లో ఎలాంటి అడవిబిడ్డు బలికావద్దనే విస్తృత ఆలోచ ను ఆచరణదిశగా అందరిలోరావాలి అప్పుడే మన దేశ మూవాసు అనిచెప్పబడుతున్న ఆది వాసు జాతి చరిత్రలో సుస్థిరంగ నిుస్తారు.

ఎవ‌రి క‌న్న బిడ్డ‌రా..ఎక్కి ఎక్కి ఏడ్చింది!

ఇట్లొచ్చిండ్రు, అట్ల బొయిండ్రు.. రెండొందలు సంపాదించిండ్రు.. ‘కూలోన్ని మేపేటందుకే ఉంది ఈ పథకం. కూలోడు ఒక్కడన్నా మాట ఇంటుండా! మన చుట్టూ కూలోడు తిరగుతలేడు! మనమే కూలోడి చుట్టూ తిరుగుతున్నం!’ ‘అసలెందుకు ఈ చట్టం? పీకి పారెయ్యక!’ పాపం! తమ కష్టాల‌కీ, నష్టాల‌కీ అసు కారకులెవరో తొసుకోలేని రైతు సోదయి గ్రామీణ ధనిక వర్గానికి తోడై వెళ్ళగక్కే ఆక్రోశాలు ఇవి. ‘’ఎక్కడ గిట్టుబాటవుతుందండీ కూలి! ఎండా కాం టాంకర్లలో నీళ్ళు తీసుకుపోయి తడిపితేగాని గడ్డపార దిగడం లేదు. ఊరికి ఆమడ దూరంలో చెరువులోకి నడిచిపోయేసరికి సగం ఓపిక సచ్చిపోద్ది. ఇంకోపని దొరక్క కరువు పనిలో కుదురుకున్నాం.’’ ఇదీ కూలీ ఘోష. ఏది వాస్తవం! ఏది అపవాదు! మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం… అనేక పోరాటా తరువాత ఈ చట్టం మెగు చూసింది. ‘పనైనా చూపాలి! తిండైనా పెట్టాలి!’ ఈ నినాదం ఎన్ని సభు, సమావేశాల్లో మరెన్ని ప్రదర్శనల్లో మార్మోగిందో లెక్కించలేం.. ఈ పోరాటాలు, ఉద్యమాలు, సంఘర్షణ ఫలితమే ఈ ఉపాధి హామీ చట్టం. ఇదేదో యూపీఏ ప్రభుత్వం అప్పనంగా చేతిలో పెట్టిన పథకం అనుకుంటే పొరపాటే. అయితే గడచిన కాంలో పథకం అము ఎలా ఉంది. చూద్దాం…
‘కరువు పనలు’ అని జనం నోళ్ళలో నానే ‘ఉపాధి పనలు’ మండు వేసవిలోనే జరుగుతాయి. ఉన్న మారాజు ఏసీలు, కూల‌ర్లు, అధమం ఫ్యాను పెట్టుకొని సేద తీరే రోజుల్లో… గ్రామీణ శ్రామికులు పని కోసం వెంపర్లాడుతూ… పుగు, పారా, తట్ట చేత పట్టుకొని, దాహార్తికి ప్లాస్టిక్‌ డబ్బాల్లో నీళ్ళు పట్టుకొని బయల్దేరతారు. అదే ఆడవాళ్ళయితే ఉదయాన్నే ఇంటెడు చాకిరీ చేసుకొని ఊరికి ఆమడ దూరంలో ఉన్న చెరువు, కుంటు, క్వాల్లో మట్టి తవ్వి కట్టు పోయడానికి బయల్దేరతారు.


ఈ కార్మికలు ప్రధాన సమస్య వేతనం. 2020-21 ఆర్థిక సంవత్సరానికి రెండు తొగు రాష్ట్ర ప్రభుత్వాు ఉపాధి హామీ పనుకు రూ.237గా రోజు వేతనం నిర్ణయించాయి. అది కూడా 8గంటు పని దినం, ఎండాకాం అత్యధిక కేరీు, ఒంట్లో శక్తి ఖర్చయ్యే శారీరక శ్రమకు ఇవే ప్రభుత్వాు వ్యవసాయ కార్మికు వేతనాు నిర్ణయించేటప్పుడు దుక్కి దున్నడానికి 5గంటు పని దినంగాను, ఇతర వ్యవసాయ పనుకు 6గంటు పని దినంగాను నిర్ణయించాయి. గతంలో మహిళా కార్మికు నాట్లు, కోత పనుకు ఉదయం 9-10 గంట మధ్య పోయి సాయంత్రం 5గంటకు తిరిగి వచ్చేవారు. శారీరక శ్రమతో కూడిన కరువు పను చేసి బతకడం తప్ప వేరే మార్గంలేని గ్రామీణ పేద ఆరోగ్య పరిస్థితి, దేహదారుఢ్యం, ఒంట్లో సత్తువ ఇవి ఏ కొంచెమైనా అధినేత, అధికార్ల మెదళ్ళలో ఉన్నాయో లేదో తెలియదు. ఉపాధి పనుకు 8గంటు పనిదినం నిర్ణయించేశారు. నిర్ణయం చేసే ముందు ఏ ఒక్క అధికారి, అధినేత అయినా శ్రామికుడు, శ్రామికురాలితో చర్చించారా! అది జరగని పని కదా! అసు చర్చించాని అనుకోవడమే మన వెర్రిబాగుతనమేమో! ఓట్ల కోసం జనం దగ్గరికి పోయే నాయకు, జనానికి సంబంధించిన నిర్ణయాు చేసేటప్పుడు ఎందుకు జనం దగ్గరికి పోరో?
రోజు వేతనం మరీ అన్యాయంగా నిర్ణయించారు. నైపుణ్యంలేని కార్మికుకు జిల్లా కలెక్టరు రోజు వేతనం నిర్ణయిస్తారు. ఆ లెక్కన విశాఖపట్నంజిల్లాలో రూ.439 నిర్ణయించారు. ప్రతి జిల్లాలో అలాగే ఉంటుంది. కానీ ఉపాధి పథకం కార్మికుకు రెండు తొగు రాష్ట్రాల్లో రూ.237 నిర్ణయించారు. ఇదేనా పేదను ఉద్ధరించే తీరు. ఈ పథకం ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక వనయి, నీటి వనయి పెరిగాయని అధికారిక వెబ్‌సైట్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. అది వాస్తవం కూడా. చెరువు, పశువు కుంటు, పంట కాుమ, చెక్‌ డ్యామ్‌ు, పొలా మధ్య బోదు, మురుగు క్వాల్లో పూడికతీత వంటి పను వ్ల నీటి వనయి పెరుగుతున్నాయి. కొండ ప్రాంతాల్లో ట్రెంచీు తవ్వి నీటి వనరు భ్యత పెంచుతున్నారు. సామాజిక అడవు పెంపకం ఒక ముఖ్యమైన పని. తెంగాణ, రాయసీమ జిల్లాల్లో రైతు పొలాల్లో కంప చెట్లు కొట్టి మొదళ్ళతో సహా తవ్వి పారేస్తున్నారు. పడావుగా ఉన్న రైతు భూము సాగులోకి వచ్చి పత్తి వంటి వ్యాపార పంటు పండిస్తున్నారు. రైతు భూము మివ పెరిగింది. ఎంత చేసినా ఉపాధి పథకానికి కేటాయించిన డబ్బు ‘పే పిండి చందమే’. ప్రజాధనం వధా చెయ్యడమే అని గగ్గోు ఎందుకు? కుక్కని చంపాంటే అది పిచ్చిదని ముద్ర వెయ్యాలి. కాబట్టి జిల్లా కలెక్టర్లు నిర్ణయించిన వేతనం రూ.439 కన్నా దిగ్గోసి అందులో దాదాపు సగం వేతనం రూ.237 నిర్ణయించి, ఇక చాల్లే! నోరుమూసుకుని పని చెయ్యండి అన్న సంకేతాలి స్తున్నారు. పోనీ అదయినా అమవుతోందా! చూద్దాం!
డి.వెంకటక్ష్మి అనంతపురం జిల్లా రెడ్డిపల్లి గ్రామవాసి. ఆమె పేస్లిప్పు ప్రకారం 6రోజు పని చేసింది. ఆరు రోజుకు రూ.428 వేతనం ఇచ్చారు. పేస్లిప్పులో ‘పని చేసిన దినము -6’ అని… మర కింద…’ పని దినము -2’ అని రాశారు. పని చేసిన దినము అంటే ఏంటి? పని దినము అంటే ఏంటి? అధికార్లనడిగితే వచ్చిన జవాబు ఏమంటే ‘’క్యూబిక్‌ మీటరుకు రూ.237 ఇస్తాం. క్యూబిక్‌ మీటరు ఒక్క రోజులో తవ్వుతారా…10 రోజుల్లో తవ్వుతారా అనేది కూలీ ఇష్టం. మీరు ఎన్ని రోజు పని చేసినా క్యూబిక్‌ మీటరు రూ.237 లెక్కన మాత్రమే ఇస్తాం. అంటే ఒక క్యూబిక్‌ మీటరు తవ్వకానికి మూడు రోజు శ్రమ అవసరమయితే, ఈ మూడు రోజుకు కలిపి రూ.237 మాత్రమే ఇస్తాం’’ ఇది అధికార్ల జవాబు. మరి ఆ లెక్కన రోజుకు రూ.80 కూడా గిట్టుబాటు కాదు కదా! అన్న మన ప్రశ్నకు మనమే జవాబు చెప్పుకోవాలి. అది అధికార్లకు, ప్రభుత్వానికి సంబంధంలేని వ్యవహారం అని మనం అనుకోవాలి. మర వెంకటక్ష్మి విషయానికి వద్దాం. ఆమె ‘పేస్లిప్పు’ ప్రకారం 6రోజు పనికి రూ.428 ఇచ్చారు. ఆదివారం శెవుదినంతో కుపుకుంటే 7రోజు పనికి గాను రూ.428. ఒక్క రోజు పనికి అక్షరాలా రూ.61.14 పైసు. బోధపడిరది కదా! రోజుకు రూ.60, రూ.70 కూలి పడుతోందని ఉపాధి కార్మికు మొత్తుకోడానికి గ కారణాలివి.
ఇప్పటి ప్రభుత్వం వారి లెక్కకే వద్దాం. వెంకటక్ష్మికి పని చేసిన దినము ‘6’ అయినా క్యూబిక్‌ మీటర్ల లెక్కన పని దినము ‘2’ అని లెక్కగట్టి రూ.428 చేతిలో పెట్టారు. అంటే ప్రభుత్వం వారి లెక్కన రూ.214 రోజు వేతనం చెల్లించారు. మరి ప్రకటించిన రూ.237 కూడ ఎందుకు ఇవ్వలేదు? మరో ఉదాహరణ. తోక క్ష్మి జాబ్‌ కార్డు ప్రకారం 45రోజు పని చేసిన దినాకు మొత్తం రూ.6,918 వేతనం ముట్టింది. 45రోజుతో భాగిస్తే రోజు కూలి రూ.153.73 పైసు. తోక భాస్కర్‌ జాబ్‌ కార్డ్‌ ప్రకారం 34రోజు పనికి రూ.5,149 ముట్టింది. అంటే ఒక్క రోజు వేతనం రూ.151.44 పైసు. ఇక్కడ ఆదివారం వేతనంలో కూడిన సెవు దినంగా ప్రకటించి లెక్కిస్తే వేతనం ఇంకా తగ్గిపోతుంది. తెంగాణ ప్రభుత్వ వెబ్‌సైట్‌ ప్రకారమే ప్రభుత్వం చెల్లించిన వేతనం రూ.169.30
ఇప్పుడాలోచించి చెప్పండి ? ఇట్టెల్లి, అట్టొచ్చి రూ.200 తెచ్చుకునేది నిజమా? గ్రామీణ పేద పట్ల ఎందుకీ అపవాదు. ఎందుకీ కక్ష. సోషల్‌ ఆడిట్టు మరో ‘సిత్రం’. చెరువు, కుంటు వగైరా మట్టి పని చేసిన సంవత్సరానికి గాని సోషల్‌ ఆడిట్‌ బందం పరిశీలించదు. ఫలితంగా రెండు నష్టాు ఉన్నాయి. వేసవిలో తవ్వకం పని పూర్తయితే జూలై నుంచి పడే వర్షా వ్ల వర్షపు నీళ్ళకు కొట్టుకు వచ్చిన మట్టి చేరుతుంది కదా! మరి చేసిన పను అంచనా ఎలా కడతారు? కాబట్టి టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు తాము ఎక్కడ సోషల్‌ ఆడిట్‌ అధికార్ల ఆగ్రహాకు గురువుతామోనని భావించి ఉపాధి కార్మికుతో అదనంగా పని చేయిస్తారు. కార్మికు శ్రమకు మివలేదు కదా! తిలాపాపం తలా పిడికెడు అంటే ఇదే. రెండవ నష్టం పని దినాు. సోషల్‌ ఆడిట్‌ బృందం ఫ్డీు తనిఖీ చేసే వరకు మరలా ఆ పని చేపట్టడానికి లేదు. గ్రామంలో సరాసరి 45రోజు కన్న ఎక్కువ పని కల్పించలేదు. మిగిలిన 155రోజుకు నిరుద్యోగ భృతి ఇచ్చారా అంటే అదీ లేదు. పథకం అములో కీకపాత్ర పోషించే మేట్ల వ్యవస్థను తెంగాణ ప్రభుత్వం మొత్తానికే తొక్కిపెట్టింది. మొత్తం కార్మికులో సామాజిక పొందిక చూస్తే…దళితు, గిరిజను 40శాతం, మహిళు 59శాతం ఉన్నారు. అనగా జనాభాలో దళితు, గిరిజను, మహిళ శాతం కన్నా ఉపాధి కార్మికుల్లో వారి సంఖ్య ఎక్కువ ఉంది. సమాజంలో వెనక్కి నెట్టివేయబడ్డ వర్గాలే ఉపాధి కార్మికుల్లో అత్యధికుండగా వారి ఉద్ధరణ పేరుతో అటు ప్రభుత్వం మరోసారి మోసగిస్తోంది. ఇటు సమాజం మరోసారి తన అక్కసు వెళ్ళగక్కుతోంది. గ్రామీణ శ్రామికును సంఘటితం చేసే సంఘాకు కొదవ లేదు. అయినా ఉపాధి హామీ కార్మికు గతి ఇలా ఉంది. కారణం వారు అట్టడుగు భాగంలో ఉండి గొంతు మూగబోయిన గ్రామీణ పేదు కావడమే. ‘’ఎవరుకన్న బిడ్డరా! ఎక్కిఎక్కి ఏడ్చింది’’ అన్నట్టయింది వారి పరిస్థితి.
(వ్యాసకర్త – ఎస్.పుణ్య‌వ‌తి, ‘ఐద్వా’ జాతీయ కోశాధికారి, నవతెంగాణ సౌజన్యంతో)

సామాజిక కార్య‌క‌ర్త దిశ ర‌వి అరెస్టు

కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా రైతు కోసం తీసుకుని వచ్చిన మూడు వ్యవసాయ చట్టాకు వ్యతిరేకంగా ఉద్యమం ఉదృతంగా సాగుతోంది. ఢల్లీి సరిహద్దుల్లో.. ఇండియా గేట్‌ వీధుల్లో..పార్లమెంట్‌దారుల్లో రైతు నిరసన వ్యక్తం చేస్తోండగా.. దీక్షల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. రైతు దీక్షకు సంబంధించి సామాజిక మాధ్య మాల్లో గెటా థెన్‌బర్గ్‌ చేసిన టూల్‌ కిట్‌ వివాదంలో బెంగళూరు ఐటీ సిటీకి చెందిన పర్యావరణ, సామాజిక కార్యకర్త 22ఏళ్ల దిశా రవిని ఢల్లీి పోలీసు అరెస్టు చేశారు. తర్వాత ఫిబ్రవరి 23న బెయిల్‌ మంజూర య్యాంది. దేశంలో జరుగుతున్న రైతు ఆందోళనకు మద్దతు తొపుతూ స్వీడన్‌కు చెందిన అంతర్జాతీయ పర్యావరణ ఉద్యమ కారిణి గ్రెటా థన్‌బర్గ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన టూల్‌ కిట్‌ను దిశారవి అప్‌లోడ్‌ చేశారు. రైతును రెచ్చగొట్టేలా ఉందంటూ ఫిబ్రవరి 4న ఢల్లీి పోలీసు థన్‌ బర్గ్‌పై అలాగే దిశపై ఐపీసీ సెక్షన్లు 124ఏ,120ఏ, 153ఏ కింద కేసు నమోదు చేసి దిశను అరెస్టు బెయిల్‌పై బయటకు విడుదయ్యారు.

ఫ్రైడేస్‌ఫర్‌ఫ్యూచర్‌’పేరిట పర్యావరణ పరిరక్షణకోసం చేపట్టిన అవగాహన కార్యక్ర మానికి శ్రీకారంచుట్టిన వారిలో దిశరవి ఒకరు. ప్రభు త్వానికి వ్యతిరేకంగా ఖలిస్థాన్‌ వేర్పాటువాదు టూల్‌కిట్‌ని రూపొందించినట్లుగా ఆరోపణు వ్యక్తంఅవుతున్నాయి. దీనివెనుక ఖలిస్థాన్‌ అను కూ సంస్థ ‘పొయెటిక్‌ జస్టిస్‌ ఫౌండేషన్‌’ హస్తం ఉన్నట్లు పోలీసు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యం లో గుర్తుతెలియని వ్యక్తుపై ఢల్లీి పోలీసు దేశ ద్రోహం,ప్రభుత్వంపై కుట్రకు సంబంధించిన పు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆకేసు విచారణలో భాగంగానే తాజాగా దిశ రవిని అరెస్ట్‌ చేశారు.
 రైతు ఆందోళనకు మద్దతు తెలిపేం దుకు టూల్‌కిట్‌ డాక్యుమెంట్‌లోని రెండు లైన్లను మాత్రమే ఎడిట్‌చేశానని ఆమెవ్లెడిరచారు. డాక్యు మెంట్‌లోని అంశాు అభ్యంతకరంగాఉన్నందున దానిని తొగించాంటూ థన్‌బర్గ్‌ను కోరినట్లు కూడా చెప్పుకొచ్చారు. అనంతరందిశను ఐదు రోజు పోలీసు కస్టడీకి అప్పగించారు. జనవరి 26వ తేదీన ఢల్లీిలో రైతు ఆందోళన సమయంలో జరిగిన హింసాత్మక ఘటనకు టూల్‌కిట్‌ ద్వారా సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రచారమే కారణ మని పోలీసు భావిస్తున్నారు. ఈక్రమంలోనే టూల్‌కిట్‌ రూపకర్త సమాచారం అందించాం టూ గూగుల్‌,ట్విట్టర్‌ను కోరారు. ఆరెండు సంస్థు ఇచ్చిన వివరామేరకు భారత ప్రభుత్వానికి వ్యతి రేకంగా దేశంలో సామాజిక,సాంస్కృతిక, ఆర్థికపర మైన అజడును సృష్టించేందుకు కుట్ర పన్నారం టూ ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.

దిశా రవి ఎవరు? ఏమిటీ టూల్‌కిట్‌ కేసు? భారత్‌లో రైతు నిరసనకు మద్దతుగా గ్రెటా థన్‌బర్గ్‌ షేర్‌ చేసిన ‘టూల్‌కిట్‌’ మీద నమోదైన కేసుకు సంబంధించి.. అరెస్టు చేశారు. ఆమె అరెస్టు ను తప్పుబడుతూ దిల్లీముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీ వాల్‌ మొదుకొని అమెరికా ఉపాధ్యక్షురాు కమలా హారిస్‌ మేనకోడు వరకు అనేక మంది ప్రముఖు స్పందిస్తున్నారు. అసు ఏం జరిగింది? దిశ రవి ఎవరు? ఈకేసు ఏమిటి? ఇండియాలో‘ఫ్రైడేస్‌ఫర్‌ ఫ్యూచర్‌’ ప్రచార అధ్యా యాన్ని ప్రారంభించిన వారిలో22 ఏళ్ల దిశా రవి ముఖ్యు.దిల్లీకి చెందిన స్పెషల్‌ సెల్‌ పోలీసు ఆమెను బెంగళూరులో అరెస్ట్‌ చేశారు.గ్రేటా థన్‌బర్గ్‌ రైతుకు మద్దతుగా ట్వీట్‌ చేసిన తరువాత నమో దైన కేసుల్లో ఇది మొదటి అరెస్ట్‌. బెంగళూరుకు చెందిన ప్రముఖ కార్యకర్త తారా కృష్ణస్వామి, దిశ గురించి మాట్లాడుతూ..‘‘పర్యావరణ పరిరక్షణ కోసం మేము చేపట్టే వివిధ కార్యక్రమా గురించి అనేకసార్లు మాట్లాడుకున్నాం. వ్యక్తిగతంగా తనతో నాకు పరిచయం లేదు.కానీ, ఒకటిమాత్రం కచ్చి తంగా చెప్పగను. ఆమెఎప్పుడూ చట్టాన్ని ఉ్లం ఘించలేదు. ఒక్కసారి కూడా అలాంటి పని చేసిన దాఖలాు లేవు. ఇదొక్కటే కాదు,అనేకఉద్యమాకు సంబంధించిన సంస్థన్నీ కూడా చట్ట బద్ధంగానే పనిచేస్తాయి. దిశఎప్పుడూ వాటన్నిటికీ నిజాయితీ గా,శాంతియుతంగా సహకరిస్తారు’’ అని అన్నారు. దిల్లీ పోలీసు దిశను దిల్లీకోర్టులో హాజరు పరుస్తూ.. ‘‘దిశారవి టూల్‌కిట్‌ గూగల్‌ డాక్యు మెంట్‌ ఎడిటర్‌…ఈడాక్యుమెంట్‌ను తయారు చేయడంలోనూ,ప్రచారం చేయడంలోనూ ఆమె ప్రధానపాత్ర పోషిస్తున్నారు. ఖలిస్తాన్‌ మద్దతుదారు ‘పోయెటిక్‌ జస్టిస్‌ ఫౌండేషన్‌’తో కలిసి దిశ భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారాు చేపడుతున్నారు. దిశనే ఈటూల్‌కిట్‌ను గ్రేటాథన్‌బర్గ్‌తో పంచు కున్నారు. ఈ టూల్‌కిట్‌ రూపొందించడం కోసం ఒక వాట్సాప్‌గ్రూప్‌ను దిశ ఏర్పాటు చేశారు. ఈ టూల్‌కిట్‌ పైనల్‌ డ్రాఫ్ట్‌ తయారు చేసిన బృందంతో దిశ కలిసి పనిచేశారు’’ అని పేర్కొన్నారు.‘‘జనవరి 26న దేశరాజధాని దిల్లీలో జరిగిన అ్లర్లు ప్రణాళిక ప్రకారమే జరిగాయని, అందులో ఈ డాక్యు మెంట్‌ పాత్ర ఉందని’’ వారు చెబుతున్నారు. అయితే దిశారవితో పనిచేసినవారందరూ ఆమె ఎంతో నిజాయితీ పరురాని,నిబద్ధత కలిగిన వ్యక్తి అని అంటున్నారు.‘‘దిశ చాలాచలాకీ అమ్మాయి. మంచి యువతి. కొన్నిసార్లు ఆమెకార్యక్రమాకు ఆస్యం గా వచ్చేవారు. కానీ,మేం ఏం అనేవాళ్లం కాదు. ఎందుకంటే ఆమె శక్తివంచన లేకుండా,చట్టాకు అనుగుణంగా,నిజాయితీతో పనిచేస్తారు. ‘సేవ్‌ ట్రీస్‌’ (చెట్లనుకాపాడండి)ఉద్యమం గురించి తనే స్వయంగా పోలీసుకు వివరించి,వారి అనుమతి తీసుకు న్నారు. దిశ ఎప్పుడూ చిత్తశుద్ధితో చట్టాకు లోబడే పనిచేశారు’’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక కార్యకర్త వివరించారు.‘‘దిశ అరెస్టుతో అనేకమంది భయాందోళనకు గురవుతున్నారని’’ మరొక వ్యక్తి అన్నారు. ‘‘కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉగ్రవాద నిరోధకచట్టం (యూఏపీఏ) యువతను చాలా భయ పెడుతోంది. దీనివనే 2020 జూన్‌లో ‘ఫ్రైడేస్‌ ఫర్‌ ఫ్యూచర్‌’ను నిలిపివేయాల్సి వచ్చింది. లాక్‌డౌన్‌ సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఎన్వి రాన్మెంటల్‌ ఇంపాక్ట్‌ అసెస్మెంట్‌’(ఈఐఏ)కు వ్యతి రేకంగా ప్రచారం చేపట్టాల్సి ఉండగా దాన్ని నిలిపి వేయాల్సి వచ్చింది’’ అని ఇంకొక వ్యక్తి తెలిపారు.ఆసమయం లోదిశారవి షషష.aబ్‌శీతీవజూశీత్‌ీ aటతీఱషa.షశీఎఅనే వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ..’’ భారతదేశంలో ప్రజావ్యతిరేకచట్టాకు జనం బలై పోతున్నారు. అసమ్మతి గొంతు నొక్కేస్తున్న దేశంలో మేము జీవిస్తున్నాం. ఎన్విరాన్మెంటల్‌ ఇంపాక్ట్‌ అసె స్మెంట్‌ ముసాయిదాను వ్యతిరేకిస్తున్న కారణంగా ‘ఫ్రైడేస్‌ ఫర్‌ ఫ్యూచర్‌ ఇండియా’కు చెందిన వ్యక్తుపై తీవ్రవాదునే ముద్ర వేస్తున్నారు. ప్రజ జీవితా కన్నా లాభాకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం స్వచ్ఛమైనగాలి, నీరు కోరుకోవడాన్ని తీవ్రవాదంగా పరిగణిస్తోంది’’ అని అన్నారు.<br>దిశా రవి మీద పెట్టిన కేసు ఏంటి?<br>భారతీయ శిక్షా స్మృతిని అనుసరించి దేశ ద్రోహం, సమాజంలో వివిధ వర్గా మధ్య విద్వేషాన్ని వ్యాప్తి చేయడం, నేరపూరిత కుట్ర కింద దిశపై కేసు నమోదు చేశారు. బెంగళూరులోని ఓప్రైవేటు కాలేజీలో దిశ బీబీఏ డిగ్రీ చదువుతున్నారు. 2018 లో గ్రేటా థన్‌బర్గ్‌ పర్యావరణ పరిరక్షణ దిశగా ‘సేవ్‌ ది ఎన్విరాన్‌మెంట్‌ క్యాంపెయిన్‌’తో ప్రపంచ వ్యాప్తంగా ప్రభంజనాన్ని సృష్టిస్తున్న సమయంలోనే దిశా రవి ‘ఫ్రైడేస్‌ ఫర్‌ ఫ్యూచర్‌ ఇండియా’ ప్రచారం మొదుపెట్టారు. భారత్‌లో వాతావరణ మార్పు నియంత్రణకు నిర్వహిస్తున్న చాలా ఉద్యమాు, కార్యక్రమాల్లో దిశ పాల్గొన్నారు. ఇదే అంశంపై గతంలో ఆమె బెంగళూరులో నిరసను చేపట్టారు. వాతావరణ మార్పుతో చుట్టుముట్టే ముప్పుపై మీడియాలో ఆమె వ్యాసాు కూడా రాస్తుంటారు. అయితే, నిరసన ప్రదర్శనలో పాల్గొనడం కంటే ఎక్కువగా చెరువు, నదును శుభ్రం చేయడం, చెట్లను నరక్కుండా కాపాడడం మొదలైన కార్యక్ర మాలో పాల్గొనడానికే ఆమె మొగ్గు చూపుతారు. దిశ అరెస్ట్‌ యువతను భయపెట్టిందని తారా కృష్ణస్వామి కూడా అంగీకరించారు.‘‘నాకు కూడా భయం వేస్తోంది. మేము అన్ని విషయాను శాంతియుతంగా పరిష్కరించడానికే మొగ్గు చూపు తాం. పోలీసు అనుమతి తీసుకోకుండా ఏ పనీ చెయ్యం. యువతను ఇలా క్ష్యంగా చేసుకోవడం చాలా విచారకరం’’ అని ఆమె అన్నారు. ప్రస్తుతం దిశను ఐదు రోజు కస్టడీకి తీసుకున్నామని పోలీసు ు వివరించారు. ఆమె మొబైల్‌ ఫోన్‌, ల్యాప్‌టాప్‌ కూడా సీజ్‌చేశారు. అయితే, దిశను కస్టడీకి పంపిం చానే నిర్ణయం తీసుకొనే సమయంలో ఆమె తరపు లాయర్‌ కోర్టులో లేకపోవడంపై నిపుణు నుంచి ప్రశ్ను మ్లెవెత్తుతున్నాయి. లాయర్‌ లేని సమ యంలో ఆమెను పోలీసు కస్టడీకి పంపించండంపై సోషల్‌ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ‘‘పాటియాలా హౌస్‌ కోర్టు డ్యూటీ మెజిస్ట్రేట్‌ ఇచ్చిన తీర్పు చాలా బాధాకరం. తన తరపున వాదించ డానికి న్యాయవాది అందుబాటులో ఉన్నారో లేదో కూడా తొసుకోకుండా ఒకయువతిని ఐదు రోజు రిమాండ్‌పై పోలీస్‌ కస్టడీలోకి పంపిం చారు. మెజిస్ట్రేట్‌ ఇలాంటి విషయాను చాలా సీరియస్‌గా తీసుకోవాలి. రాజ్యాంగలోని ఆర్టికల్‌ 22 కచ్చితంగా పాటించేలా చూడాలి. విచారణ సమయంలో నిందితురాలి తరపు న్యాయవాది హాజరు కాకపోతే వకీు వచ్చేవరకు వేచి చూడాలి లేదా ప్రత్యామ్నాయాను సూచించాలి. కేసు డైరీ, మెమో తనిఖీ చేశారా? బెంగళూరు కోర్టు ట్రాన్సిట్‌ రిమాండ్‌ లేకుండా ఆమెను నిర్బంధించి నేరుగా ఇక్కడి కోర్టుకు ఎందుకు తీసుకొచ్చారని మెజిస్ట్రేట్‌ స్పెషల్‌ సెల్‌ అధికారును ప్రశ్నించిందా? న్యాయ వ్యవస్థకు సంబంధించిన ఈఅంశానీ కూడా షాక్‌ కలిగిస్తున్నాయి’’అని సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయ వాది రెబెకా జాన్‌ సోషల్‌ మీడియాలో రాశారు. ‘‘ఒకవేళ ఏదైనా తప్పు చేశారనిపిస్తే ఆమెను ముందు పోలీస్‌ స్టేషన్‌లో విచారించాలి. నేరుగా దిల్లీ కోర్టులో హాజరు పరచడానికి ఎందుకు తీసు కెళ్లారు.టెక్నాజీ గురించి సరైన అవగాహన లేక పోవడంవన ఈవిషయంలో గందరగోళం తలె త్తిందనిపిస్తోంది’’ అని తారా కృష్ణస్వామి అన్నారు.<br>ఏమిటీ టూల్‌కిట్‌?‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’ నుంచి ‘యాంటీ లాక్‌డౌన్‌ ప్రొటెస్ట్‌’ వరకు.. ప్రపంచవ్యాప్తంగా ఉద్యమాను ముందుకు తీసుకెళ్లడానికి అనుసరించాల్సిన కార్యా చరణ ప్రణాళికతో నిరసనకాయి ఒక డాక్యుమెంట్‌ రూపొందిస్తారు. దీనినే ‘టూల్‌కిట్‌’ అంటారు.ఈ డాక్యుమెంట్‌ కోసం సోషల్‌ మీడియాలో ‘టూల్‌కిట్‌’ అనేమాటను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అందు లో సోషల్‌ మీడియా వ్యూహంతోపాటు, నిరసన ప్రదర్శన సమాచారంకూడా ఇస్తుంటారు. ఉద్య మం ప్రభావాన్ని పెంచడానికి సాయపడగ వారికి ఈ టూల్‌కిట్‌ను తరచూ షేర్‌ చేస్తుంటారు.‘టూల్‌కిట్‌ అనేది ఒకపత్రంలాంటిది. పరస్పర సహకారం,సమన్వయంకోసం ఉపయోగించేది. రాజకీయ పార్టీు, కార్పొరేట్‌ వర్గాు కూడా దీన్ని వినియోగిస్తాయి. దీన్ని ఎవరికీ వ్యతిరేకంగా ఉప యోగించరు. ఎవరైనా ఎక్కడినుంచైనా గూగల్‌ డాక్యుమెంట్‌ ఎడిట్‌ చెయ్యొచ్చు. అందరి ఆలోచ నను అందులో పొందుపరిచి..అన్నీ ఒకేచోట ఉండేలా చేయొచ్చు. దీన్ని ఎవరు ముందు సవరిం చారు, ఎవరు తరువాత సవరించారుఅనే విష యాలేం తెలీవు. ఇది డిజిటల్‌ ప్రపంచం. ఎవరైనా ఎక్కడినుంచైనా ఎడిట్‌ చెయ్యొచ్చు. నిజం చెప్పా ంటే వయసు పైబడినవాళ్లు, వృద్ధు ఈదేశాన్ని నడుపుతున్నారు. వారికి టెక్నాజీ గురించి ఏమీ తెలీదు’’ అని తారా కృష్ణస్వామి అభిప్రాయపడ్డారు. వీగన్‌ మిల్క్‌ (పూర్తి శాకాహార పాు) ప్రోత్సహించే ఒకస్టార్టప్‌ కంపెనీ కోసం దిశా రవి పనిచేస్తున్నారు. ‘‘దిశ ఆమె తల్లిదండ్రుకు ఏకైక సంతానం. ప్రస్తు తం తన కుటుంబం తన సంపాదన మీదే నడు స్తోంది. చిన్నప్పటినుంచీ ఆమె కుటుంబం నాకు బాగా తొసు. ఆమె తండ్రి ఆరోగ్యం బాగోలేదు. తల్లిగృహిణి. కొద్దిరోజు ముందు,పొద్దున్న ఏడు గంట నుంచీ తొమ్మిది వరకూ,మళ్లీ సాయంత్రం ఏడు నుంచీ తొమ్మిది వరకూ చేయగలిగేలా ఏదైనా పని ఉంటే ఇప్పించమని ఆమె నన్ను అడిగారు’’ అని ఆస్టార్టప్‌కు చెందిన,పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక వ్యక్తి తెలిపారు.‘‘ఇది చాలావిచారకరం. నిరాశ నిస్పృహను కలిగిస్తోంది. చెట్లను,పర్యావరణాన్ని కాపాడానుకునే ప్లిను దేశద్రోహుగా చిత్రీ కరించి భయపెడుతున్నారు’’ అని మరొక కార్యకర్త తెలిపారు.<br>యువ పర్యావరణ వేత్తకు దేశవ్యాప్త మద్దతు<br>దిశకు ప్రముఖు నుంచి మద్దతు భిస్తోంది.దిశా రవి అరెస్టును దేశవ్యాప్తంగా పువురు సామాజిక కార్యకర్తు,రాజకీయ నాయకు తప్పుబడు తున్నారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, కాంగ్రెస్‌పార్టీ నాయకు రాహుల్‌గాంధీ, ప్రియాం కా గాంధీ ఇప్పటికే ఆమెకు సోషల్‌ మీడియా వేదికగా మద్దతు ప్రకటించారు. 22 ఏళ్ల దిశను అరెస్టు చేయడమంటే ప్రజాస్వామ్యంపైదాడి చేయడ మేనని,రైతుకు మద్దతు ప్రకటించడం నేరం కాదని కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు. భారత్‌ నోరు నొక్కేయలేరని చెబుతూ దిశ అరెస్టుకు సంబంధించిన వార్తను రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. ఎలాంటి ఆయు ధాూ లేని ఒకసాధారణ అమ్మాయిని చూసి తుపాకున్న వారు భయపడు తున్నారని, ఆ అమ్మాయిని చూస్తుంటే వారిలో ధైర్యం నీరుగారి పోతోందని ప్రియాంకాగాంధీ ట్వీట్‌ చేశారు. ‘’ఇండియాబీయింగ్‌ సైలెన్సెడ్‌, రిలీజ్‌ దిశారవి’’ హ్యాష్‌ట్యాగ్‌ను ఆమె జోడిరచారు. అమెరికా ఉపాధ్యక్షురాు కమలా హ్యారిస్‌ మేన కోడు మీనా హ్యారిస్‌ కూడా దిశ అరెస్టుపై స్పందించారు.‘’ఒక యువపర్యావరణ ఉద్యమకారిణిని భారత అధికారు ు అరెస్టు చేశారు. రైతు ఉద్యమానికి సంబంధిం చిన టూల్‌కిట్‌ను సోషల్‌మీడియాలో షేర్‌ చేసి నందుకే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సామాజిక కార్యకర్త నోరును ఎందుకు నొక్కేయా ని ప్రయత్నిస్తున్నారో ఒకసారి భారత ప్రభుత్వం ఆలోచించుకోవాలి’’ అని ఆమె ట్వీట్‌ చేశారు. పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ నాయకత్వంలోని పాకిస్తాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌ పార్టీ కూడా దిశకు మద్దతుగా స్పందించింది. కశ్మీర్‌లో ప్రజ గొంతు నొక్కేస్తున్నట్లే, వారికి వ్యతిరేకంగా మాట్లాడే అందరి నోర్లనూ మోదీ, ఆరెస్సెస్‌ ప్రభుత్వం మూయించాని అనుకుంటోందని విమర్శించింది. దీనికోసం క్రికెటర్లు,బాలీవుడ్‌ సెబ్రిటీనూ ఉపయోగించు కుంటోందని ట్విటర్‌లో ఆరోపించింది.<br>దిశను కసబ్‌తో పోల్చిన బీజేపీ ఎంపీ బీజేపీ సీనియర్‌ నేత, బెంగళూరు సెంట్రల్‌ ఎంపీ పీసీ మోహన్‌… దిశను 2008 ముంబయి దాడుల్లో పట్టుబడ్డ పాకిస్తాన్‌ తీవ్రవాది మహమ్మద్‌ అజ్మల్‌ కసబ్‌తో పోల్చారు. బుర్హాన్‌ వనీ,కసబ్‌ వయసు కూడా 21 ఏళ్లేనని ఆయన వ్యాఖ్యానించారు. ఒక నేరం, ఎప్పుడూ నేరమే అవుతుందని ట్వీట్‌ చేశారు. మోహన్‌ వ్యాఖ్యపై సోషల్‌ మీడియాలో పెద్ద యెత్తున నిరసన వ్యక్తమవుతోంది.మాజీ కేంద్ర మంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత జైరామ్‌ రమేశ్‌ దిశారవి అరెస్టునుఖండిరచారు. పోలీసు వేధిం పుకు ప్పాడడం సరైందికాదని వ్యాఖ్యానిం చారు. ఆమెకు తాను అండగా ఉంటానన్నారు. మరో సీనియర్‌ కాంగ్రెస్‌ నేత చిదంబరం సైతం ఈ యువపర్యావరణ వేత్త అరెస్టును తప్పుబట్టారు. పోలీసు చర్యకు వ్యతిరేకంగా యువత గళం విప్పానికోరారు. రైతుఉద్యమానికి మద్దతు ప్రకటిం చడం నేరం కాదని, ఆకారణంగా కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేయడమేంటని ప్రియాంక చతుర్వేది ప్రశ్నించారు. సీపీఎం ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి ప్రభుత్వం ప్రశ్నించే గొంతు అణచివేతకు ప్రయత్నిస్తోందన్నారు. దిశ అరెస్టును ఖండిరచినవారినలో కేంద్రమాజీమంత్రిశనిథరూర్‌ కాంగ్రెస్‌ నేత ఆనంద్‌శర్మూ ఉన్నారు. ఈ క్రమం లో రైతు సమస్య గురించి తెలీకుండా వ్యాఖ్యానిం చొద్దంటూ పువురు నెటిజన్లు గ్రెటాపై ఆగ్రహం వ్యక్తంచేశారు. బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ పూర్తిచేసిన దిశ ఓప్క్రెవేటు కంపెనీలో మేనేజర్‌ గా పనిచేస్తూ ‘ఫ్రైడేఫర్‌ఫ్యూచర్‌’అనే స్వచ్ఛంద సంస్థను నిర్వహి స్తున్నారు. కాగా దిశారవిపై మోపిన అక్రమ కేసు ను ఎత్తివేయాని, వెంటనే ఆమెను విడుద చేయాని కోరుతూ సోషల్‌ మీడియాలో క్యాం పెయిన్‌ నడుస్తోంది. అటు రైతునేతు సైతం దిశ అరెస్టును ఖండిరచారు. కిసాన్‌ సంయుక్త మోర్చ దిశపై తప్పుడు కేసు మోపడాన్ని తప్ప బట్టింది. ఆమెను వెంటనే విడుద చేయాని డిమాండ్‌ చేసింది.ఉద్యమ ‘దిశ’<br>ఇదిరాజద్రోహం నేరంతప్ప మరేమీ కాదని రాజ్యయంత్రాంగం అంతా వాదిస్తుంది. బట్టతకు మోకాుకు ముడిపెట్టడం అంటే ఇదే కదా! ఇందులో ఎంత అశాస్త్రీయత, అహేతుకత ఉన్నదో వేరుగా చెప్పనక్కర్లేదు. అలాగే ఇప్పుడు బెంగుళూరుకు చెందిన ఓ యువపర్యావరణ కార్య కర్త దిశ రవిని దేశద్రోహిగా, అంతర్జాతీయ కుట్ర దారుగా పరిగణించి ఢల్లీిపోలీసు వచ్చి అకస్మా త్తుగా అరెస్టుచేయడాన్ని యావత్‌ప్రపంచం విస్తుపో యేట్టు చేస్తున్నది. ఇందుకోసం ‘టూల్‌కిట్‌’ కుట్ర సిద్ధాంతాన్ని కేంద్రం రంగంలోకి తెచ్చింది. ఈ పేరున ఇది తొలి అరెస్టు. ఇప్పుడేకాదు ఇకముందు కూడా ఎవరైనా కేంద్రప్రభుత్వాన్ని విమర్శిస్తే ఇలాంటి అరెస్టు, వేదింపు తప్పవనే హెచ్చరిక ఇందులో ద్యోతకమవుతున్నది. ఉద్యమ కార్యకర్త ను భయబ్రాంతుకు గురిచేసేందుకే కేంద్రం ఇలాంటి దుశ్చర్యకు ప్పాడుతున్నట్టు చెప్పకనే చెపుతున్నది. చట్టాన్ని అముపరిచేవారు చట్టబద్దం గా వ్యవహరిస్తున్నారా? అంటే అదీలేదు. బెంగు ళూరు శివారుల్లోని దిశరవి గృహం నుంచి ఆమెను ఢల్లీి పోలీసు అరెస్టు చేసిన తీరు అన్ని నియమ నిబంధననూ తుంగలోతొక్కినట్టు స్పష్టం చేస్తున్నది. అవకాశం లేకగాని, లేకుంటే స్వీడన్‌ పర్యావరణ వేత్త గ్రెటాథెన్‌బర్గ్‌ను కూడా అరెస్టుచేసి జైల్లో బంధించేవారని విమర్శకు పేర్కొంటున్నారు. గ్రేటా వయస్సు ఇరవై ఏండ్లలోపే. పిన్న వయస్సు లోనే ఆమె ప్రపంచ పర్యావరణ వేత్తగా ప్రసిద్ధిగాం చింది. దిశ రవి వయస్సుకూడా 22ఏండ్లే. ఎంబీఏ చదువుతున్న ఆమె మాంసం పరిశ్రమకు లెక్కలేనన్ని జీవాు హతమవుతున్న తీరును ఓడాక్యు మెంటరీలో చూసిచలించిపోయి పర్యావరణ వేత్తగా మారింది. ఉద్యమ పంథాను ఎంచుకున్నది. గ్రేటా మద్దతుతో నడిచే ‘ఫ్రైడేస్‌ ఫర్‌ ఫ్యూచర్‌ ఇండియా’కు దిశ బెంగుళూరులో వ్యవస్థాపక సభ్యురాు. వృక్షజాతుతో పాఉత్పత్తు తయారుచేసే స్టార్టప్‌ కంపెనీలో ఈమె పనిచేస్తున్నది. మెట్రో పను,స్టీల్‌ బ్రిడ్జి నిర్మాణం సందర్భంగా వేలాది చెట్లునరక డాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని నడిపింది. ఇప్పుడు తాజాగా, దేశానికి వ్యతిరేకంగా కుట్ర పన్నావని కోర్టులోపబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఆరోపించి నప్పుడు దిశ దానిని నిర్ద్వందంగా ఖండిరచింది. ‘నేను భవిత గురించి ఆలోచిస్తాను. దేశానికి ఆహారాన్ని అందిం చేది రైతు. అన్నం పెట్టేది రైతే కాబట్టి దేశానికి రైతే భవిత, ఫ్యూచర్‌ అని నమ్మాను కాబట్టే రైతు ఉద్యమానికి మద్దతు ఇస్తున్నాను’ అని విస్ప ష్టంగా చెప్పింది. ఇంత సత్య నిష్టగా సమాధాన మివ్వడం కొందరు పాకుకు మింగుడుపడటం లేదుమరి. ఇకపోతే టూల్‌కిట్‌ విషయం…గ్రేటాషేర్‌ చేయ డంతో టూల్‌కిట్‌ విషయం మెగులోకి వచ్చింది. భిన్నప్రాంతా సమూహ ప్రజానీకం తమ న్యాయ మైన డిమాండ్ల సాధనకు ఉద్యమంలో భాగంగా వివిధ మార్గాను సూచించే పద్ధతిలో గూగుల్‌ డాక్యుమెంట్‌గా ఇదిరూపొందింది. తాము ప్రజాస్వామ్యయుతంగా ఉద్దేశపూర్వంగా నిర్వ హించే కార్యాచరణ ప్రాంతాను, సమయాను ఇందులో నమోదు చేసుకుంటారు. సామాజిక మాద్యమాల్లో దీనిని ఉపయోగం ఎక్కువ. అమెరికా న్లజాతి వివక్ష వ్యతిరేక ఉద్యమం, లాక్‌డౌన్‌ వ్యతిరేక నిరసనోద్యమం, పర్యావరణ పరిరక్ష ణోద్యమం మొదలైనవి ఈ టూల్‌కిట్‌ సాయంతో ప్రణాళికు రచించుకుని ముందుకు సాగాయి. ఉద్యమం అభివృద్ధి కావడానికి ఇది తోడ్పడు తుంది. అంటే ఓకరపత్రంలా,పోస్టర్‌లా పని చేస్తుంది. అయితే పాకు దీనికి వేరే నిర్వచనం చెపుతున్నారు. వారిని బపరిచే గోడీ మీడియా అయితే ఇకసరేసరి. ఉగ్రవాదు, దేశవిధ్వం సకు మాత్రమే టూల్‌కిట్‌ను వినియోగిస్తారని, అందుకు వంద వేకోట్లు ంచం తీసుకుని ట్వీట్లు,షేర్లు చేస్తారని, ఇదంతా అంతర్జాతీయ కుట్ర లో భాగ మేనని వల్లిస్తున్నారు.<br>కుక్కను చంపాంటే పిచ్చికుక్క అని ముద్ర వేయాలి. నిజాయితీ పరులైన ఉద్యమ కారుపై అభాండాు వేయడం, వేదించడం, శిక్షించడం, రామాయణ కాం నుంచీ జరుగు తున్నది. ఈచీకటి కోణాు తొసుకున్న కొద్దీ మెగు ప్రస్థానంవైపుకే మాన వుడు ప్రయాణి స్తాడు. ఉద్యమం కూడా ఆ ‘దిశ’గానే ప్రవహి స్తుంది. రైతు వెంట పర్యావరణ ఉద్యమవేత్తు, వారి వెంట ప్రజాతంత్ర వాదు, దేశ ప్రజానీకం సంఫీుభావంగా నడవడం తప్పదు మరి!

దిశ రవికి బెయిల్‌ మంజూరు చేసిన ఢల్లీి కోర్టు
రైతు ఆందోళనకు మద్దతుగా స్వీడన్‌ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెట్షా థన్‌బర్గ్‌ ట్విట్టర్‌లో షేర్‌ చేసిన టూల్‌కిట్‌ వ్యవహారంలో బెంగళూరు యువతిని ఢల్లీి పోలీసు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. టూల్‌కిట్‌ కేసులో అరెస్టయిన పర్యావరణ కార్యకర్త దిశ రవికి ఢల్లీి కోర్టులో ఊరట భించింది. ఢల్లీి అదనపు సెషన్స్‌ జడ్జి ధర్మేంద్ర రాణా ఆమెకు బెయిల్‌ మంజూరు చేశారు. రూ.క్ష వ్యక్తిగతబాండు, అంతే మొత్తానికి మరోఇద్దరి పూచీ కత్తుతో ఆమెను విడుద చేయాని ఆదేశించారు. ఆమెకు బెయిల్‌ మంజూరు చేయకపోవడానికి సహేతుక కారణాు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. నూతన సాగు చట్టాపై ఆందోళను నిర్వహిస్తోన్న రైతుకు మద్దతుగా సోషల్‌ మీడియా ద్వారా టూల్‌కిట్‌నుషేర్‌చేసినట్టు దశరవి అభియోగాు ఎదుర్కొంటున్నారు. ఖలిస్థాన్‌ అనుకూసంస్థ ‘పోయెటిక్‌ జస్టిస్‌ ఫౌండేషన్‌’ (పీజేఎఫ్‌)తో ఆమెకు ప్రత్యక్ష సంబంధాు ఉన్నట్టు నిరూపించే ఆధారాను పోలీసు సమర్పించలేకపోయారని కోర్టు పేర్కొంది. వేర్పాటువాద ఆలోచనతో ఆమెకు సంబంధం ఉందని చెప్పడానికీ ఆధారా ల్లేవని తెలిపింది. గతంలో ఎటువంటి నేర చరిత్రలేని యువతికి అరకొర ఆధారాను పరిగణనలో తీసుకుని బెయిల్‌ నిరాకరించ డానికి ఎటువంటి ప్రాతిపదిక కనిపించడం లేదని న్యాయమూర్తి అన్నారు. సమాజంలో బమైన మూలాున్న ఆమెను నిర్బంధించి జైల్లో పెట్టడాన్ని కోర్టు తప్పుపట్టింది.<br>టూల్‌కిట్‌ గురించి పోలీసు చెబుతున్నా దానిని ఉపయోగించి ఆమెహింసను ప్రోత్సహించినట్టు ఎక్కడా కనిపించలేదని న్యాయ మూర్తి అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ తీరుపై పౌరు నిరంతర పరిశీన ఉంటుందనేది నా నిశ్చిత అభిప్రాయమని, కేవం విధానాతో విభేదించాన్న మార్గాన్ని ఎంచుకున్నందుకు వారిని జైల్లో ఉంచడం తగదని హితవు పలికారు. ప్రభుత్వ అహంకారం దెబ్బతిన్నంత మాత్రాన దానికి మందుగా దేశద్రోహ అభియోగం మోపడం సమంజసం కాదని ఘాటువ్యాఖ్యు చేశారు. విభేదించడం, భిన్నాభిప్రాయం ఉండడం, అసమ్మతి తెపడం, ఆక్షేపించడం అనేవి రాజ్య విధానాల్లో వాస్తవికతను ప్రోది చేసే చట్టబద్ధ సాధనాని వ్యాఖ్యానించారు. వివేకవంతులైన, విడమరిచి చెప్పగ పౌయి ఉండడం ఆరోగ్యకర, దేదీప్యమాన ప్రజాస్వామ్యానికి సూచిక అనేది నిర్వివాదాంశమని పేర్కొన్నారు. విభేదించే హక్కును రాజ్యాంగంలోని 19వఆర్టికల్‌ బంగా చాటు తోందని, కమ్యూనికేషన్‌కు భౌగోళికహద్దులేమీ లేవని జడ్జ్‌ అన్నారు. సమాచారాన్ని పొందడానికి అందుబాటులో ఉన్న ఉత్తమ సాధానాను వినియోగించుకునే హక్కు పౌరుకు ఉందని స్పష్టం చేశారు. వాట్సప్‌ గ్రూపునుఏర్పాటు చేయడం, అపాయకరం కాని టూల్‌కిట్‌కు ఎడిటర్‌గా ఉండడం తప్పేమీ కాదని కుండ బద్దు కొట్టారు. విచారణకు దిశ సహకరించాని, దర్యాప్తు అధికాయి పిలిచినప్పుడు హాజరు కావాని సూచించిన కోర్టు..తమ అను మతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని ఆదేశించింది. బెయిల్‌ మంజూరు కావడంతో ఫిబ్రవరి 23రాత్రి దిశరవి తిహార్‌ జైు నుంచి విడుదయ్యారు. కుమార్తెకు బెయిల్‌ భించడంతో న్యాయ వ్యవస్థపై తమ విశ్వాసం మరింత పెరిగిందని దిశ రవి తల్లిదం డ్రు హర్షం వ్యక్తం చేశారు.
-సైమన్‌ గునపర్తి/కె.శాంతారావు

గ్రామీణ ఉపాధి హామీకి తూట్లు

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రావటానికి కారణమైన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒకవిక్షణ స్వభావం ఉంది. కావాని అడిగిన తరువాత ఒకపక్షం రోజుల్లోఉపాధి అందించాని చట్టం చెబుతోంది. అలా ఉపాధి అందించలేనప్పుడు నిరుద్యోగ భృతి చెల్లించాని కూడా ఈచట్టం చెబుతోంది. ఈచట్టం గ్రామీణ ప్రాంతాకే పరిమితమైందనేది నిజం. అయితే ఇది ఉపాధిని హక్కుగా మార్చింది. బాగా చర్చించిన తరువాత పార్లమెంటు ఈ చట్టాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. భారత రాజ్యాంగం సామాజిక, రాజకీయ హక్కుకు మాత్రమే హామీ ఇచ్చి ఆర్థిక హక్కును విస్మరించిందనే లోపాన్ని… ఈ చట్టాన్ని రూపొందించి ఆచరణలో పార్లమెంట్‌ సరిదిద్దింది.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో ఒక నూతన పరిస్థితి ఏర్పడిరది. గతంలో కూడా పేదరికం నిర్మూనకు ఉద్దేశించిన పనికి ఆహారం వంటి పథకాున్నాయి. అయితే వాటిలో హామీు ఏమీ లేవు. వాటికి బడ్జెట్‌ కేటాయింపు ఉండేవి. అవి ప్రతి సంవత్సరం మారుతూ ఉండేవి. ఆకేటాయింపు ఒక్కోసారి పెరగటం, మరోసారి తరగటం జరిగేది. అయితే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వీటికి పూర్తిగా భిన్నమైంది. ఈచట్టం ఉపాధికి హామీని ఇచ్చింది. ఆ క్రమంలో ఆర్థిక హక్కును స ృష్టించటమే కాకుండా పౌరసత్వ భావనకు లోతైన అర్థాన్ని ఇచ్చింది. బిచ్చగాళ్ళతో సహా ప్రతి పౌరుడు తాను కొన్న సరుకుపై పరోక్ష పన్ను రూపంలో ప్రభుత్వానికి పన్ను కడతాడు. కానీగతంలో రాజ్యం అందుకు బదుగా ఆచరణలో పౌరుకు ఏమీ చేసేదికాదు. అది పౌరుకు ‘భద్రత’ను కల్పించిందని ఎవరైనా చెబితే అదిచాలా చిన్న విషయం అవుతుంది. ఎందుకంటే పేదకు ‘భద్రత’ కల్పించటం అర్థరహితం అవుతుంది. అందుకు భిన్నంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఒక నూతన శకానికి తెర లేపుతున్నానని వాగ్దానం చేసింది. ఈ పథకం ద్వారా రాజ్యం తన పౌరుకు కొంతవరకు ఆర్థిక భద్రతను కల్పించటానికి ముందుకు వచ్చింది. అంటే పేదకు అది ఎంతోకొంత మేు చేస్తుంది.
ఈపథకం కింద ఉపాధిని పొందుతున్నవారిలో 40శాతం దళిత, ఆదివాసీ కుటుంబాకు చెందినవారే. పాక వర్గాకుండే కు వివక్ష,వర్గవైషమ్యా కారణంగాను ఈవాగ్దానం అములో తీవ్రమైన ఒడిదుడుకు ఏర్పడ్డాయి. యుపిఏ-2 పానలో చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి చేయవసిన వాస్తవ బడ్జెట్‌ కేటాయింపులో కోతను విధించటం ద్వారా ఈ పథకానికి తూట్లు పొడవటం మొదయింది.
ఈ పథకం డిమాండ్‌ ను అనుసరించి అము చేసేది. కనక అవసరమైతే అదనపు కేటాయిం పు చేయటం జరుగుతుంది. బడ్జెట్‌లో చేసిన కేటాయింపునుబట్టి అభిప్రా యానికి రాకూ డదు’ అంటూ ఈపథక కేటాయింపుకు కోత పెట్టడాన్ని ఆయన సమర్థించుకున్నారు. అయితే అలాచేయటంవ్ల కేటాయింపుకు మించి డిమాండ్‌ ఏర్పడినప్పుడు వేతన బకాయిు పోగుపడ్డాయి. కేటాయింపు కంటే డిమాండ్‌ నిరంతరం పెరుగుతుం డగా ఒకవేళ కేటాయింపును పెంచకపోతే కాక్రమంలో వేతన బకాయిు పెరిగి పోతాయి. ప్రస్తుతం ఈవిషయంలో సరిగ్గా ఇదే జరుగుతోంది. వేతన బకాయిు నిరంతరం పెరిగి పోతున్నాయి. అంటే సంవత్సరకాంలో అనేక మంది కార్మికుకు వేతనాు అందవు. అంతే కాకుండా వేతనాను అందుకోవటానికి పట్టే సగటు కాం కూడా నిరంతరం పెరుగుతూ ఉంటుంది. వేతనాు సకాంలో అందని స్థితిలో కార్మికు ఈపథకం నుంచి నిష్క్రమించటం మొదలెడ తారు. తత్ఫలితంగా ఈ పథకంకింద పనికి వుండే డిమాండ్‌ ఏదో ఒక స్థితిలో దెబ్బ తింటుంది. అదే సమయంలో చట్టప్రకారం నిరుద్యో గానికి చేయవసిన చెల్లింపు చెల్లించకుండా, కనీసం తగిన సమయంలో పేర్లు నమోదు చేసుకున్న వారికి కూడా పని ఇవ్వకుండా, దరఖాస్తు దారును రిజిస్టరు చేయకుండా డిమాండ్‌ను తగ్గించే ధోరణి కనపడుతోంది. ఒక ఆర్థిక హక్కుగా ఉండవసిన హక్కును నిర్వీర్యం చేయటం జరుగుతోంది. రాజ్యం దయాదాక్షిణ్యాతో పేదకు ఎంతోకొంత ఉపశమనం అందించే మరో పేదరిక వ్యతిరేక కార్యక్ర మంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మార్చటం జరిగింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పేదరిక వ్యతిరేక కార్యక్రమంగా కూడా గణనీయమైన విస్త ృతి ఉంది. ఈకార్యక్రమం మొదయినప్పటి నుంచి దేశం లోని ప్రతి మూడు గ్రామీణ కుటుంబాలో ఒకదానికి ఎప్పుడో ఒకప్పుడు పని దొరికింది. 2017-18లోనే ఈ కార్య క్రమం కింద ఎనిమిది కోట్ల మంది ప్రజకు పనిదొరికింది. ఆసంవత్సరంలో ప్రతి కుటుం బానికి సగటున 46 రోజుపాటు పని దొరికింది. ప్రపంచంలోనే అత్యంత ఉద్యోగితను సృష్టించే పథకం ఇది. అయితే రానురాను ఈ కార్యక్రమానికి చేసే కేటాయింపు తగ్గుతూ వస్తున్నాయి. నిజానికి ఇది ఉపాధి హామీ పథకం అవటం అటుంచి ఉపాధిని సృష్టించే కార్యక్రమంగా కూడా దీని విస్తృతి కుచించుకు పోతున్నది. ఇంతకు ముందే చెప్పినట్టు ఒకవేళ ఈపథకానికి చేస్తున్న కేటాయింపు నికడగా ఉన్నట్టయితే లేక ప్రతిసంవత్సరం కావసిన దానికంటే కేటాయింపు తక్కువగా వుంటే కాక్రమంలో వేతన బకాయిు పెరుగుతాయి. అటువంటి పరిస్థితులో నికర కేటాయింపు, నికర వేతన బకాయిు తగ్గుతాయి. అయితే వాస్తవంలో జరుగుతున్న దేమంటే చేస్తున్న కేటాయింపు లో నికడ ఉండటం లేదు. నికర కేటాయింపు తగ్గటం వన నికర వేతన బకాయిు కూడా గణనీ యంగా తగ్గాయి. ఉదాహరణకు 2017-18 సంవత్సరంలో ద్రవ్య్బోణం సర్దుబాటు చేసిన తరువాత జరిగిన కేటాయింపు 2010-11సంవత్సరంలో జరిగిన కేటాయింపు కంటే తక్కువగా ఉంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2012-13లో కాయాపనతో జరిగిన వేతన చెల్లింపు 39 శాతం ఉండగా 2016-17లో కాయాపనతో జరిగిన వేతన చెల్లింపు 56 శాతంగా ఉండటంలో ఆశ్చర్యం ఏమీ లేదు.
వేతన బకాయిను కూడా లెక్క లోకి తీసుకోకుండా చేసే స్థూ కేటాయింపులో తగ్గుద స్థూ జాతీయోత్పత్తితో పోల్చి చూసిన ప్పుడు చాలా తీవ్రంగా ఉంది. ఈ కార్యక్రమం సరిjైున రీతిలో నడవాంటే స్థూ జాతీయోత్పత్తిలో 1.7శాతం కేటాయించాని ప్రపంచ బ్యాంకు కూడా అంచనా వేసింది. అందుకు భిన్నంగా 2017-18 సంవత్సరంలో జరిగిన కేటాయింపు (వాస్తవంలో చేసిన వ్యయం కాదు) కేవం 0.28 శాతం మాత్రమే. 2010-11సంవత్సరంలో 0.58 శాతంగాను, 2011-12 సంవత్స రంలో 0.34 శాతంగాను ఉన్న కేటాయింపు కంటే 2017-18 సంవత్సరంలో చేసిన కేటా యింపు తక్కువగా ఉంది. వాస్తవ వ్యయాను, అంతకు ముందటి సంవత్సరా నికర రుణాను చూసినప్పుడు స్థూ జాతీయోత్పత్తిలో అటువంటి నికర వ్యయం వాటా 2012-13వ సంవత్సరంలో 0.36 శాతంఉంటే 2016-17సంవత్సరం కల్లా అది 0.30 శాతం కంటే కిందకు దిగ జారింది. కాబట్టి మనం ఏవిధంగా చూసినప్పటికీ స్థూ జాతీయోత్పత్తిలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం కేటాయిస్తున్న నిధు శాతం సాపేక్షంగా చూసినప్పుడు కాక్రమంలో తగ్గిపోతున్నది. అయితే వేతనా చెల్లింపు సకాంలో జరగటం లేదనే వాస్తవాన్ని ప్రభుత్వం అంగీకరించటం లేదు. నిజానికి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేసే వేతనా చెల్లింపులో 90శాతం15రోజులోపు జరుగుతున్నా యని ప్రభుత్వం అంటోంది. అయితే ఇది పూర్తిగా అబద్దం. 3500 గ్రామ పంచాయతీను ఒకశాంపిల్‌గా తీసుకుని ఒక పరిశోధకు బృందం సవివరంగా చేసిన అధ్య యనాన్ని జనవరి 4న కొత్త ఢల్లీిలో ఏర్పాటు చేసిన ఒకపత్రికా సమావేశంలో విడుద చేశారు. ఈఅధ్య యనం ప్రకారం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జరిగిన పనికి చేయవసిన వేతన చెల్లింపు సగటున 50 రోజు ఆస్యంగా జరుగు తున్నాయి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేసే కార్మికుకు ఎదురవు తున్న ఇతర ప్రతిబంధకాకు అదనంగా సకాంలో అందవసిన వేతనాను ఆధార్‌తో లింకు చేయాని అంటున్నారు. తత్ఫలితంగా ఈ కార్యక్రమం కింద భిస్తున్న పనికిగ డిమాండ్‌ మందగిస్తుంది. వాస్తవంలో డిమాండ్‌ చేసిన పనిని కూడా ఇవ్వటంలేదు. అటువంటి పరిస్థితిలో చట్ట ప్రకారం చెల్లించవసిన నిరుద్యోగ భృతి కూడా చెల్లించటం లేదు. నిజానికి మహాత్మా గాంధీజాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఒకడిమాండ్‌ ఆధారిత కార్యక్రమంగా పని చేయటం లేదనేది సుస్పష్టం. అందుకోసం అందుబాటులో ఉంచే వనరుపై దాని విస్తృతి ఆధారపడి ఉంటుంది. ఒకడిమాండ్‌ ఆధారిత కార్యక్రమానికి వనయి అందుబాటులో లేకపో వటమనే పరిస్థితిలో వైరుధ్యం ఉంది. అటువంటి కార్యక్రమానికి ముందుగా బడ్జెట్‌లో కేటాయింపు ఉండాలి. నిధు అందుబాటులోఉండటాన్ని బట్టి ప్రజ ఆర్థికహక్కును ప్రతిబింబించే అటువంటి కార్యక్రమాన్ని నిర్వహించటం జరగ కూడదు. ఇటువంటి పథకానికి నిధును కేటాయించటం కోసం ప్రజ హక్కును ప్రతిబింబించని కార్యక్రమాపై ప్రభుత్వం చేసే వ్యయాన్ని తగ్గించుకోవాలి. అయితే ఆచరణలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉందని మనం గమనిస్తాం. అంటే ఇతర వ్యయాకు ప్రాధాన్యతను ఇచ్చిన తరువాత మిగిలిందే ఈ పథకానికి కేటాయింపు జరుగుతున్నాయి. పర్యవసానంగా పనికిగ డిమాండ్‌ ను అనుసరించి చేయవసిన వ్యయానికి సరిపడా నిధు అందుబాటు లో ఉండటం లేదు. పైన పేర్కొన్న అధ్యయనం ప్రకారం పని కోసం వస్తున్న డిమాండ్‌లో భాగంగా అధికారికంగా రిజిష్టర్‌ చేసుకున్న వారిలో కూడా 68శాతం కంటే ఎక్కువ మందికి వాస్తవంలో పని కల్పించటం లేదు. అధికారికంగా రిజిష్టర్‌ చేసుకున్న పని డిమాండ్‌లో వాస్తవంలో సగం మందికి కూడా అందుబాటులోకి రావటం లేదు. ఈనిష్పత్తి పెరుగుతూ ఉంది. ఆవిధంగా ప్రజ ఆర్థిక హక్కు రద్దవు తోంది. ఇది ఈచట్టాన్ని చేసిన పార్లమెంటుపై దాడితో సమానం అవుతుంది. ఈపథకాన్ని ఉద్యోగితను సృష్టించే సామాన్యమైన కార్యక్ర మంగా తీసుకున్నా దీని విస్తృతి కాక్రమంలో తగ్గిపోయింది. ఇదో విపరీత స్థితి. దేశంలో వేగంగా పెరుగుతున్న నిరుద్యోగితపై చాలా కాం తరువాత దృష్టిని కేంద్రీకరించారు. అటువంటి నిరుద్యోగంపై అన్ని ప్రభుత్వ వ్యయాకంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఒక బ్రహ్మాండమైన ఆయుధంగా పని చేయగదు. ఒకవేళ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను పరిష్కరించాని అనుకుంటే ఈపథకాన్ని నిర్వీర్యం చేయటానికి బదుగా దానిపై మరింతగా వ్యయం చేయాలి. అయితే ప్రస్తుత ధోరణి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేదిగానే ఉంది.
-సైమన్‌ గునపర్తి

గిరిజన.. దళితుంటే ఇంత నిర్లక్ష్యం ఎందుకు..?

రాష్ట్రంలో గిరిజన,దళిత వర్గాల‌పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యవైఖరి అవంబిస్తున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో నెల‌కొన్న‌ పరిస్థితులే దీనికి తార్కాణం. వారిపై జరుగుతున్న దాడు అమానుషమని మేథావు ఆవేదను వ్యక్తం చేస్తున్నారు. ఆధునిక సాంకేతిక యుగంలో ప్రభు త్వాలు మారుతున్నా వారి తరాతలు మారడం లేదు. కదా రోజురోజుకు ఆవర్గాల‌ ప్రజలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటున్నారు. దీంతోవారంతా సామాజికంగా, ఆర్ధికంగా అణచి వేతకు గురవుతున్నారు.

అధికంగా పేదలు, వ్యవసాయ కార్మికులుగా, వల‌స కార్మికలుగా జీవిస్తున్నారు. రాష్ట్రంలో దళితవాడు సుమారు 20వేల‌ వరకు ఉన్నాయి. ఇవి ఊరు చివరఅభివృద్థికి ఆమడదూరంలో ఉంటాయి. ఇదినేటి దళితుస్థితి. దళితును సమా జంలో ఉన్నత స్థాయికి తేవాని రాజ్యాంగంలో కీల‌కమైన ఆర్టికల్స్‌ను రాసుకున్నాం. కానీ వాటి అమలు సక్రమంగా జరగకపోవడంవ‌ల్ల‌ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు దళితల బతుకులు సాగుతున్నాయి. ఆర్టికల్‌16(4)రిజర్వేషన్లు, ఉద్యోగ కల్ప‌న‌, ఆర్టికల్‌ 17అంటరానితనం నిర్మూన, ఆర్టికల్‌ 46 ప్రత్యేక శ్రద్ధతో విద్య, ఆర్థిక సౌకర్యా క్పల్ప‌న, సామాజిక న్యాయం దోపిడీకి గురికాకుండా రక్షణ,ఆర్టికల్‌341,342దళితల‌ అభివృద్థిని గవర్నర్ల సహాయంతో చేయడం,ఆర్టికల్‌ 335 సామర్థ్యం నిర్వహాణ, నియమకాలు, ఆర్టికల్‌ 338 దళితల‌ అభివృద్థికి ప్రత్యేక అధికారాలు, నియామకం, జాతీయ కమిషన్‌, సహాకార కార్పొరేషన్‌ ఏర్పాటు... రాజ్యాంగంలో ఇన్ని హాక్కు ఉన్నప్పటికి అమల‌లో తీవ్రమైన వైఫ్యం జరిగిందనేది స్పష్టంగా కనపడుతుంది. నేటి బీజేపీ పాల‌కల‌ రాజ్యాంగాన్ని సమీక్షించాలి,మార్చాలి,ఆర్టికల్‌16(4)నురద్దు చేయాలి,రాజ్యాంగ స్థానంలో మనువాద ఏజెండాను అమ‌లు చేయాల‌ని తీవ్రప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌, 370 ఆర్టికల్‌ రద్దు, దళితల‌,మైనార్టీలు,మహిళపై దాడు,దౌర్జన్యాల హత్యు అత్యాచారాలు జరుగుతున్నాయి. క్రైమ్‌ ఇన్‌ ఇండియా 2019 నివేదిక ప్రకారం దేశంలో దళితల‌పై నేరాల్లో మొత్తం 7.3 శాతం పెరుగుదల‌ ఉంది. 45935 నేరాలు, దారుణకేసు నమోదు చేయబడ్డాయి. ఉత్తరప్రదేశ్‌లో 11,829 కేసు. ఇది దేశమొత్తం కేసుల్లో 25.8 శాతం,రాజస్థాన్‌ 6794కేసు14.8శాతం, బీహార్‌ 14.2శాతం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితుపై లైంగిక వేదింపు అత్యాచారాలు హత్యల‌కు కిడ్నాప్ లు ఎక్కువగా నమోదయ్యాయి.. అంబేద్కర్‌పై బీజేపీ, ఆర్‌ఎస్‌ ఎస్‌కు ఎంత ప్రేమ ఉందో ఈనేరానుబట్టి అర్థమవుతుంది. రాష్ట్రంలో 2014లో 1104 సంఘటను జరిగితే 2019లో నవంబర్‌18నాటికి1904 సంఘటను జరిగాయి. కిరాతకమైన హత్యలు జరిగాయి. కుల దురంకార హత్యలు 49జరిగాయి. అత్యాచారాలు దౌర్జన్యాలు లైంగిక వేదింపుల‌కు తోడు వీడీసీ పేరుతో ఉత్తర తెంగాణ 4జిల్లా పరిధిలో 200గ్రామాల్లో దాడలు జరిగాయి. అంబేద్కర్‌ విగ్రహా ధ్వంసం, అనేక గ్రామాల్లో గ్రామ బహిష్కరణలు జరిగాయి. కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిస్లిలో దళితుల‌కు ఏమాత్రం రక్షణలేదు. రాష్ట్ర మొత్తం ఇదే పరిస్థితి ఉంది. దళితుల‌కు కల్పించబడ్డ హక్కుల‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లంఘిస్తూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి చట్టం 1989ను ప్రభుత్వాలు అమ‌లు చేయలేదు. ప్రభుత్వాలు చట్టాన్ని నీరుగార్చడమే కాకుండా దళితల‌పై పెరుగుతున్న దాడుల‌కు దోహదం చేస్తూ నేరస్థుల‌కు అండగా నిబడుతున్నవి. ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకు బహిరంగ ప్రజా వేదిక నుంచి రిజర్వేషన్‌ విధానాన్ని సమీక్షించా ని డిమాండ్‌ చేస్తున్నారు. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటి చట్టాన్ని పునః‌పరిశీ లించాని కోరుతున్నారు. గ్రామాల్లో హౌదా, గౌరవం భూపరిమాణాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. ఇందులో దళితు పరిస్థితి చూస్తే తెంగాణలో18క్ష కుటుంబాలు ఉండ గా7.12క్ష కుటుంబాకు13.12క్ష ఎకరాల‌ భూమి మాత్రమే ఉంది. రాష్ట్రంలో మొత్తం సాగు భూమి1.65కోట్లఎకరాలు ఉంది. ఇందులో దళితల‌ భూముఎన్ని? రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటిం చినట్టు 3క్ష భూమి లేని కుటుంబాకుగాను, 3ఎకరా భూమి కొనుగోలు పథకం కింద గత 7ఏండ్లలో 6,662 కుటుంబాకు 16544.13 ఎకరాను మాత్రమే కొనుగోుచేసి పంపిణీ చేసారు. ఇందులో 511మందికి 1122.02 ఎక రాకు నేటికి రిజిస్ట్రేషన్‌ చేయకుండా కాల‌యాపన చేస్తున్నారు. ప్రతి ఏటా10వే కోట్లు కేటాయించి ఐదేండ్లలో 50వే కోట్లుఖర్చుచేసి భూమిలేని ప్రతి దళిత కుటుంబానికి భూమి ఇస్తామని ప్రకటించి మాట మార్చిన కేసీఆర్‌ దళితవ్యతిరేకిగా ని బడ్డారు. పైగా గత ప్రభుత్వాు దళితుకు అసైన్డ్‌ చేసిన భూమును అభివృద్ధి పేరుతో ఎలాంటి నష్ట పరిహారం చెల్లించకుండా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తిరిగి తీసుకుంటున్నది. ఈభూముల్లో గ్రామ పార్కుల‌ను,డంపింగ్‌ యార్డు,రైతువేదికల‌కు ,స్మశాన బిల్డిం గ్స్‌,ఇండిస్టీపార్కు నిర్మిస్తున్నారు. ఇది ధనవంతల‌కు, భూస్వాముకల‌కు రియలేస్టేట్‌, పరిశ్రమ అధిపతల‌కు భూముల‌ను ధారదత్తం చేసే భూస్వామ్య,దొర ప్రభుత్వమని తేలిపోయింది. 2014-15ఆర్థిక సంవత్సరం నుంచి 2020-21 ఆర్థిక సంవత్సరం వరకు ఏడేండ్లలో దళితు ప్రత్యేక అభివృద్ధికి 85913 కోట్లు కేటాయించి 57100 కోట్లు మంజూరు చేసి 47685 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. దళితు సంక్షేమం, అభివృద్ధి, రక్షణ నినాదాలు బాగా వినబడుతున్నప్పటికీ 50 శాతంలోపే ఖర్చుచేసి దళితు అభివృద్ధిని సాది స్తామంటే ఏలాసాధ్యం. స్వయం ఉపాధి పథకాకు గత ఐదేండ్లుగా5క్షకుపైగా ధరఖాస్తు పెట్టుకున్నారు.ల‌క్ష20వే మందికి మంజూరు చేసి ల‌క్ష మందికి సబ్సిడీ విడుద చేశారు. 13వంద కోట్లు కేటాయించి 1160కోట్లు ఖర్చు చేశారు. 2019 నుంచి 21వరకు రెంళ్ళ‌‌కు యాక్షన్‌ ఫ్లాన్‌ విడుద చేయలేదు. నిరుద్యోగు ప్రతి సంవత్సరం సుమారు 2క్ష వరకు దరఖాస్తు పెట్టు కుంటున్నారు. ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి ఉంది. సరిపడని బడ్జెట్‌ కేటాయించారు. లోన్‌ కోసం విషమ షరతు విధిస్తున్నారు. తిరిగి తిరిగి విసిగి వేసారి లోన్స్‌కు దూరంగా ఉండే దుస్థితి వస్తున్నది. ఏలాంటి షరతు లేకుండా ప్రతి ఏడాది1500కోట్లు కేటాయించి ఖర్చు చేస్తే దళిత నిరుద్యోగుకు న్యాయం జరుగుతుంది. అక్షరాస్య తలో దళితు 50శాతం కూడా లేరు. సాంఘిక సంక్షేమ హాస్టళ్ళను అభివృద్ధి చేయాలి. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి. వైద్యంపూర్తిగా కార్పొ రేట్‌ శక్తు చేతుల్లోకి వెళ్ళింది. ప్రజారోగ్యోం దెబ్బతినడం వ్ల ఆర్థికంగాలేని దళితుల్లో చిన్న చిన్న జబ్బుకే మరణాలు సంభవిస్తున్నాయి. ప్రజారోగ్యాన్ని బలోపేతం చేయాలి. జీఓ 342 ప్రకా రంగా 101 యూనిట్ల విద్యుత్‌ను ఫ్రీగా దళితుకు ఇస్తున్నారు. ఇది200యూనిట్లకు పెంచాలి. జిఓ1235 ఆధారంగా రెండు ఎకరా భూమిని ప్రతి గ్రామంలోస్మశాన స్థలాకు ఇవ్వాలి. ప్రభుత్వ రంగం వేగంగా తగ్గిపోతున్నది. ప్రయి వేట్‌ రంగం లో రిజర్వేషన్లు లేవు. బ్యాక్‌లాక్‌ పోస్టు భర్తీ చేయడం లేదు. దళిత ప్రజు సాంఘిక సంక్షేమ పథకాపై ఆధారపడి జీవిస్తు న్నారు. ఉపాధిహామీ చట్టం, ప్రజాపంపిణీ,ఆహారభద్రత,ఆసరా ఫించన్స్‌, ఇవి కొంత మేరకు దళిత సమాజానికి ఉపయోగ పడు తున్నాయి. ఈతరుణంలో నయా ఉదారవాద ఆర్థిక విధానా అమువ్ల సాంఘిక సంక్షేమ పథకా క్ష్యం నిరంతరం తగ్గించబడుతున్నది. నిత్యవసర సరుకు ధరు నిత్యం పెరుగు తున్నాయి. అర్థాకలితో జీవి స్తున్నారు. దళితవాడల్లో రక్షిత తాగునీరు, రోడ్లు ఉండవు. గృహవసతి లేనివారు 30శాతం ఉన్నారు. గృహ నిర్మాణ పథకం, డబల్‌ బెడ్రూం పథకాు ఇండ్ల సమస్యను పరిష్కరించలేదు. కులాంతర వివాహాు, కళ్యాణక్ష్మీ పథకాకు నిధును పెంచాల్సిన అవసరం ఉంది. దళితు సమగ్రాభివృద్ధిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాు నిర్లక్ష్యం చేస్తున్నాయి. 

దళితు, ఆదివాసీ కష్టాు` దళిత్‌ శోషన్‌ ముక్తి మంచ్‌ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ రామచంద్ర
ఈఏడాది అసెంబ్లీ ఎన్నికు జరగ బోయే పశ్చిమ బెంగాల్‌లో దళితు, ఆదివాసీ పరిస్థితి దయనీయంగా మారింది. శ్రామిక వర్గంలో భాగంగా ఉన్నవారు దశాబ్దాుగా తమ హక్కుకు నోచుకోలేకపోతున్నారు. సామాజికంగా, ఆర్థికం గానూ వారు అణచివేతకు గురవుతున్నారు. అయితే, రాష్ట్రంలో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ), విపక్ష బీజేపీు దళితు,ఆదివాసీను మోసగిస్తు న్నాయి. వారిని కేవం ఓటు బ్యాంకుగానే చూస్తు న్నాయి కానీ వారిహక్కు విషయంలో మౌనం వహిస్తున్నాయి. పశ్చిమబెంగాల్‌లో ఈవర్గా హక్కు,సామాజిక,ఆర్థికన్యాయం కోసం వామపక్షం మాత్రమే దశాబ్దా పాటు పోరాడిరదని దళిత శోషన్‌ ముక్తి మంచ్‌ (డీఎస్‌ఎంఎం) ప్రధాన కార్య దర్శి, మాజీఎంపీ డాక్టర్‌ రామచంద్ర డోమ్‌ గుర్తు చేశారు.
బెంగాల్‌లో దాదాపు 30శాతం ఎస్సీ, ఎస్టీలే..!
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ వర్గా మద్దతు కోసం బీజేపీ,టీఎంసీు చేస్తున్న కుటి యత్నాు అనేక సందర్భాల్లో బయటపడ్డాయని చెప్పారు. ‘విభజన’ రాజకీయాతో ఈ వర్గాను మరింతగా బహీనపరిచే కుట్రను కేంద్ర, రాష్ట్రంలోని అధికార పార్టీు చేస్తున్నాయని వివరిం చారు. పశ్చిమ బెంగాల్‌లోఎస్సీ,ఎస్టీ జనాభా గణనీ యంగా ఉన్నది.2011 జనాభా లెక్క ప్రకారం.. ఎస్సీు 1.8కోట్ల మందికి పైగా (23.5శాతం మంది),ఎస్టీు దాదాపు 53 క్ష మంది (5.8 శాతంమంది) ఉన్నారు. అంటే జనాభాలో దాదాపు 30శాతం ఈ రెండు వర్గాకు చెందినవారే.
కులాధారిత వేధింపు అధికం
అయితే, రాష్ట్రంలో కులాధారిత వేధిం పు ఎక్కువయ్యాయని డోమ్‌ వ్లెడిరచారు. ఇందుకు, ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో మెగులోకి వచ్చిన రెండు సందర్భాను ఆయన వివరించారు. ‘’ కోల్‌కతాలోని రవీంద్ర భారతీ యూనివర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఎస్టీ వర్గానికి చెందిన సర స్వతి కెర్కెట్టా2019లోనియమితుయ్యారు. అయితే,ఆవర్గానికి చెందినవ్యక్తిగా ఇదిఆమె సాధిం చన గొప్ప ఘనత. కానీ, సాక్షాత్తూ ఆమె విద్యార్థులే ఆమెను ఒకగంటపాటు నిబెట్టారు. ఇంకో ఘట నలో.. జాదవ్‌పూర్‌ యూనివర్సిటీ హిస్టరీ అసోసి యేట్‌ ప్రొఫెసర్‌గా ఆదివాసీ మరూనా ముర్ము నియమితుయ్యారు. అయితే,ఈమెను కూడా విద్యా ర్థు ఒక విషయంలో దూషించారు’’ అని ఆయన గుర్తు చేశారు.
అగ్రవర్ణాకే ప్రయోజనం
అధికార పార్టీ విభజన రాజకీయా కు ఆకర్షితు వుతున్న ఈ శ్రామిక వర్గా ప్రజు పోరాడటం ద్వారానే తమ హక్కును పొందు తారని డోమ్‌ చెప్పారు. తాగునీరు, భూమి హక్కు, వనయి, విద్య, సాంస్కృతిక, అభివృద్ధికి సంబం ధించిన అనేక విషయాల్లో దళితు, ఆదివాసీ హక్కుకు పోరాటాలే దారిని చూపిస్తాయని వివరించారు. రాష్ట్రంలో టీఎంసీ దాదాపు 10 ఏండ్లపాటు అధికారంలో ఉన్నప్పటికీ.. అటవీ హక్కుచట్టం ప్రకారం ఆదివాసుకు పట్టా ఇవ్వ లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అగ్రవర్గా ప్రజు మాత్రమే ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారనీ, ఈ అసమానత దళిత, ఆదివా సీను ఉద్యమాు చేసేలే పురిగ్పొుతుందని తెలిపారు.
‘తీవ్రస్థాయికి ఆహార సంక్షోభం’
బెంగాల్‌లో ఈ రెండు వర్గా ప్రజ పరిస్థితి ఆహార సంక్షోభంతో తీవ్ర స్థాయికి చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘’2018లో లోధ, షబర్‌ వర్గానికి చెందిన10మంది ఆకలి కారణంగా చని పోయారు. ఆహార సంక్షోభం శ్రామిక వర్గా ప్రజ ను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఈ గణాం కాను ఎన్‌ఎస్‌ఎస్‌ఓ డేటా కూడా ప్రతిబిం బిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ప్రజు మళ్లీ ఎర్ర జెండా కిందకు వస్తున్నారు’’ అని ఆయన తెలిపారు.
‘లెఫ్ట్‌ ఉద్యమానికి దళిత, ఆదివాసీ మద్దతు’
అయితే,బెంగాల్‌లో అధికారాన్ని కైవసం చేసుకోవడానికి బీజేపీ శతవిధాలా ప్రయత్ని స్తున్నదనీ,ఇందుకు మత,కురాజకీయాకు తెరలేపి ప్రజల్లోవిభజను తీసుకొస్తున్నదని చెప్పారు. దీంతో,ముఖ్యంగాదళితు,ఆదివాసీు విడి పోతు న్నారని ఆవేదనవ్యక్తంచేశారు. రాజ్యాంగం కల్పిం చిన రిజర్వేషన్లను సైతం ప్రశ్నించేలా బీజేపీ చర్యు న్నాయన్నారు. గుండాయిజం, బెదిరించే ధోరణితో టీఎంసీ చర్యు రాష్ట్రంలో భయభ్రాంతు గురి చేస్తున్నాయని డోమ్‌ వివరించారు. రాష్ట్రంలో మహిళపై లైంగికదాడు, హత్యు, ఆది వాసీ, దళిత యువకును తప్పుడు సాకుతో అరెస్టు చేయడం వంటివి కొనసాగుతున్నాయని ఆయన నొక్కి చెప్పారు. రాష్ట్రంలో వామపక్ష ప్రభు త్వం దూరం అయినప్పటి నుంచి ఈసమస్యు అధికమ య్యాయని చెప్పారు. హక్కు పోరాటాల్లో భాగంగా దళితు, ఆదివాసీ నుంచి వామపక్ష ఉద్యమానికి విస్తృతమైన మద్దతు భిస్తుందని డాక్టర్‌ డోమ్‌ విశ్వాసం వ్యక్తం చేశారు.
-ఆర్‌. వెంకట రాములు

మ‌హిళా మేలుకో..!

‘‘ మహిళలు అవనిలో సగం, ఆకాశంలో సగం అని చెప్పుకుంటాం. కానీ వారికి అవకా శాలు ఏపాటిగా ఉంటాయో పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. సృష్టికి మూలం ఆమె అని పూజిస్తాం, గౌరవిస్తాం, గుడులు కడతాం. కానీ ఆడ‌పిల్ల‌‌ తల్లి గర్భం నుంచి బయటకు రాకుండానే చిదిమేస్తాం. వీటన్నింటిని ఎదుర్కొని వచ్చిన వారు గృహిణిగా, తల్లిగా,ఉద్యోగిగా,ప్రజాప్రతినిధిగా,అన్ని రంగా ల్లోనూ ప్రతిభావంతంగా పని చేస్తున్నారు. అయినా ఆమెకు అవకాశాల్లో మాత్రం అడుగడుగునా అందని ద్రాక్షలే. ’’

మహిళలు లేనిదే ప్రపంచం లేదు. మహిళలంటే అవనిలోసగం, ఆకాశంలో సగం అని చెప్పు కుంటాం. కానీవారికి సమాజంలోఉద్యోగాు చేయడానికి ఏపాటిఅవకాశాలు ఉంటాయో పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. సృష్టికి మూలం ఆమె అని పూజిస్తాం,గౌరవిస్తాం,గుడు కడతాం. కానీ ఆడ‌పిల్ల‌ల‌ను తల్లి గర్భం నుంచి బయటకు రాకుండానే చిదిమేస్తాం. వీటన్నింటిని ఎదుర్కొని వచ్చిన వారు గృహిణిగా,తల్లిగా, ఉద్యోగిగా,ప్రజాప్రతినిధిగా,అన్నిరంగాల్లోనూ ప్రతిభావంతంగా పని చేస్తున్నారు. ప్రతి ఏడాది మహిళ‌లు జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్మిక ఉద్యమం నుంచి పుట్టింది.

్క 908మే 3వ తేదీన తక్కువ పనిగంటు,పనికి తగిన వేతనం,ఓటు వేసే హక్కు కోసం న్యూయార్క్‌ సిటీలో15 వే మంది మహిళు ప్రదర్శన చేశారు.
1909 ఫిభ్రవరి 28న మహిళ డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని అమెరికాలోని సోషలిస్టు పార్టీ జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. రెండవ అంతర్జాతీయ సామ్యవాద సమావేశానికి ముందుగా ఆగస్టు 1910లో,అంతర్జాతీయ మహిళా సమావేశం కోపెనహాగెన్‌ లో నిర్వహించారు. అమెరికా సామ్యవాదుచే ఉత్తేజితులై, జర్మన్‌ సామ్యవాది లూయీస్‌ జియట్జ్‌ వార్షిక అంతర్జాతీయ మహిళాదినోత్సవం జరపాని ప్రతిపాదించగా సహజర్మన్‌ సామ్యవాది క్లారా జెట్కిన్‌ సమర్ధించారు.
1911మార్చి19న పదిక్షమందిపైగా ఆస్ట్రియా,డెన్మార్క్‌,జర్మనీ,స్విట్జర్లాండ్‌ దేశాలో మహిళా దినోత్సవం జరుపుకున్నారు. ఇందులో బాగంగా ఆస్ట్రో-హంగేరియన్‌ రాజ్యంలో 300 పైగా ప్రదర్శను జరిగినవి. వియన్నాలో రింగ్‌ స్ట్రాసెలో ప్రదర్శన చేశారు. మహిళు ఓటుహక్కు, ప్రభుత్వ పదవుహక్కు అడిగారు. ఉపాధిలో లింగ విచక్షణ పద్ధతును ప్రతిఘటించారు. అమెరికాలో ఫిభ్రవరి చివరి ఆదివారం నాడు మహిళా దినోత్సవం జరుపుకుంటూనే ఉన్నారు.
1913లో రష్యను మహిళు వారి మొదటి మహిళా దినోత్సవాన్ని ఫిబ్రవరి చివరి ఆదివారం జరుపుకున్నారు.
1914వరకు మహిళా సమస్య గురించి ఎన్నో ఆందోళను జరిగాయి. అప్పటి నుంచి మార్చి 8ని మహిళా దినోత్సవంగా ప్రకటించుకున్నారు. ఆతరువాత అన్నిదేశాల్లోనూ మార్చి8 నే మహిళా దినోత్సవంగా తీర్మానించారు.1914లో జర్మనీ జరుపుకున్న మహిళాదినోత్సవాన్ని మహిళా ఓటు హక్కు కోసం అంకితమిచ్చారు. 1917 యుద్ధ సమయంలో రష్యా మహిళు ఆహారం-శాంతి డిమాండ్‌ చేస్తూ సమ్మెకు దిగారు. నాుగు రోజు తర్వాత అప్పటి రష్యా సామ్రాట్‌ నికోస్‌ జా 2 సింహాసనాన్ని వదుకోవాల్సి వచ్చింది. అప్పుడు తాత్కాలి కంగా ఏర్పాటైన ప్రభుత్వం మహిళకు ఓటు వేసే హక్కును మంజూరు చేసింది. మహిళు ఈ సమ్మెకు దిగిన రోజు జూలియన్‌ క్యాలెం డర్‌ ప్రకారం ఫిబ్రవరి23 ఆదివారం. గ్రెగోరి యన్‌ క్యాలెండర్‌ ప్రకారంచూస్తే అది మార్చి 8వ తేదీ. అందుకే మార్చి8వ తేదీన అంతర్జా తీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నా రు. దీనిని ఐక్యరాజ్య సమితి గుర్తించి, ప్రతి ఏటా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. 1917సోవియట్‌ విప్లవం తరువాత రష్యా కూడా దీనిని ప్రకటిచింది. చాలా మటుకు కమ్యూనిస్టు, సోషలిస్టు దేశాల్లో దీన్ని పాటించేవారు.
1922 నుంచి చైనావారు,1936 నుంచి స్పానిష్‌వారు దీనిని అధికారికంగా ప్రకటించు కున్నారు.
1977 తరువాత అంతర్జాతీయ మహిళా దినోత్సవం బహుళ ప్రాముఖ్యత సంతరించు కుంది. అప్పడు మార్చి 8ని మహిళా హక్కు, ప్రపంచ శాంతి దినంగా ప్రకటించాని యునై టైడ్‌ నేషన్స్‌ జనరల్‌ అసెంబ్లీ పిుపునిచ్చింది.
1980 దశకంలో రినీ కోట్‌ అనే చరిత్రకారిణి అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఆవిర్భావం గురించి పరిశోధించింది.
2011లో అంతర్జాతీయ మహిళా దినో త్సవ శతాబ్ది వేడుకు కూడా జరిగాయి. సాంకే తికంగా చెప్పా ంటే..ఈ ఏడాది జరిగేది 108వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. సామాజి కంగాను, రాజకీయా ల్లోనూ,ఆర్థిక రంగంలోనూ మహిళలు ఎంత మేరకు ఎదిగారో తొసుకుని, వేడుక చేసుకునే రోజుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం మారిపోయింది. భారతదేశంలో మహి ళాహక్కు పోరాటం భారతదేశంలో తొలిగా అహ్మదాబాద్‌లో అనసూ యా సారాభాయ్‌ టెక్స్‌టైల్‌ లేబర్‌ అసోసియేషన్‌ అనే పేరుతో కార్మికసంఘం ప్రారంభించింది. భారత కార్మికోద్యమంలో కార్మిక స్త్రీను సంఘటితం చేసినమహిళా నేతలో సుశీలా గోపాన్‌,విమలారణదివే,కెప్టెన్‌ క్ష్మి సెహగల్‌, అహల్యారంగ్నేకర్‌, పార్వతీకృష్ణన్‌ ప్రముఖు. ఈ పోరాటా ఫలితంగానే స్వాతంత్య్రం తరువాత కార్మికు బ్రతుకు మెరుగయ్యాయి. కార్మికు పని పరిస్థితు,వేతనాు,మహిళాకార్మికు గురించి చట్టాను చేయబడినవి.1991లో ప్రారం భమైన సరళీకరణ విధానా ప్రభావంవన ప్రైవేటు రంగం బపడడంతో మహిళా కార్మికు చట్టా అము కుంటుబడుతున్నది.దీనికి వ్యతిరే కంగా పోరాటాలో మహిళు పాల్గొ నడం మరి యు నేతృత్వం వహించడం మెరుగు పడవసి వుంది. యు.ఎస్‌.ఎలో అధికారిక గుర్తిం పు మానవ హక్కు ఉద్యమకారిణి,నటిబేతా పోజ్నియక్‌ మహిళా దినోత్సవంగా అధికారిక గుర్తింపును, ప్రభుత్వ సెవుదినాన్ని సాధించేందుకు లాస్‌ ఏంజిల్స్‌ నగరానికి మేయరు, కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్‌, యునైటెడ్‌ స్టేట్స్‌కాంగ్రెస్‌ సభ్యుతో కలిసి కృషి చేశారు.1994లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా గుర్తించేలా బ్లిును రూపొందించడానికి సాకారం చేశారు. 2011అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2011 అంతర్జాతీయ మహిళాదినోత్సవ సందర్భంగా ఆఫ్ఘన్‌ మహిళతో యు.ఎస్‌. ఆర్మీ అధికారిణి, ుటినెంట్‌ కర్నల్‌ పామ్‌ మూడీ సుమారు వందకు పైగా దేశాలో ఈదినోత్సవం జరుపుకున్నారు.దేశ చరిత్ర నిర్మాణంలో మహిళ పాత్రని గుర్తించాని అమెరికన్లకు పిుపునిచ్చారు. రాజ్యకార్యదర్శి హ్లిరీ క్లింటన్‌ ఈసందర్భంగా‘‘100మహిళ ఇన్షి యేటివ్‌: అంతర్జాతీయ ఎక్స్చేంజెస్‌ ద్వారా మహిళు మరి యు బాలిక సాధికారత’’,ఈదినోత్సవాన్ని పునస్క రించుకుని ప్రారంభించారు. ఇదే సందర్భంలోనే మహిళపై జరుగుతున్న అత్యాచార,లైంగిక వేధిం పుని అరికడుతూ తీసుకుంటున్న నివారణ చర్య పై ఎటువంటి జాప్యం చేయకూడదని తమ రాజ్యాకు పిుపునిచ్చారు. పాకిస్థాన్లో పంజాబ్‌ ప్రభుత్వంవారు గుజ్రాన్‌ వాలా లింగ సంస్కరణా కార్యాచరణ ప్రణాళికలో భాగంగా 2011మహిళా దినోత్సవాన్ని గిఫ్ట్‌ యూని వర్సిటీ గుజ్రాన్‌ వాలాలో ఘనంగా నిర్వహించారు. శ్రీమతిషాజియా అష్ఫాగ్‌ మత్తు,జి.ఆర్‌.ఎ.పి.అధికారి ఈవేడుకల్ని చక్కగా నిర్వహించారు. ఈజిప్ట్‌లో మాత్రం ఈదినం విషా దాన్నే మిగిల్చింది. తాహిర్‌స్వ్కేర్‌లో హక్కు కోసం నినదీస్తున్న మహిళల్ని పురుష సమూహాు చెదర గొట్టాయి. ఇదంతా పోలీసు, మిలిటలీ బగా కళ్ళెదుటే జరిగింది. హదీల్‌-ఆల్‌-షల్సీఎ.పి. కిరిపోర్టురాస్తూ ఆ సంఘ టనని ఇలా వర్ణించారు-‘‘బురఖాలో జీన్స్‌లో వివిధదుస్తుల్లో ఉన్న మహి ళు కైరో సెంట్రల్‌ లోని తాహిర్‌ స్వ్కేర్‌కి మహిళా దినోత్సవం జరుపు కోవడానికి చేరుకున్నారు. కానీ అధిక సంఖ్యలో పురుష మూకు అక్కడికిచేరుకుని వారిని చెదరగొట్టారు’’.2012అంతర్జాతీయ మహిళా దినోత్సవం..2012 అంతర్జాతీయ మహి ళా దినోత్సవం సందర్భంగా యునైటెడ్‌ నేషన్స్‌ ‘‘గ్రామీణ మహిళా స్వశక్తీకరణ ఆకలి పేద రిక నిర్మూన’’ని థీమ్‌ గా ఎంచుకుంది. 2012 మహి ళా దినోత్సవం సందర్భంగా ఐ.సి.ఆర్‌. సి.వారు, సైనిక దళాల్లో చని పోయిన వారి త్లు భార్య సంక్షేమానికి కలిసి కట్టుగా పనిచేయాని పిుపు నిచ్చారు. ఇలా సైనికుల్లో తప్పిపోయిన వారి మహి ళకు సమాజంలో చాలా ఆర్థిక మరియు సామాజిక సమస్యు ఎదురవుతుంటాయి.ఐ.సి.ఆర్‌.సి. వారు,తప్పిపోయిన వారి ఆచూకి వారి కుటుంబ సభ్యుకి తెపడం చాలాముఖ్యమని నొక్కి వక్కా ణినించారు. 2013అంతర్జాతీయ మహిళా దినో త్సవం..‘‘ప్రమాణంచేసాక వెనుతిరగడం లేదు మహిళపై హింసనిర్మూలించడం కోసం పని చేద్దాం’’అని2013 అంతర్జాతీయ మహిళా దినోత్స వం థీమ్‌ని యునిటేడ్‌ నేషన్స్‌వారు ఏర్పరచు కున్నారు.
ప్రపంచవ్యా ప్తంగా మహిళ దినోత్సవాన్ని ఎలా జరుపు కుంటారు?
ఇటలీలో అంతర్జాతీయ మహిళా దినో త్సవం లేదా‘ఫెస్టా డ్లె డొన్న’ను మిమోసా అనే చెట్టుకు కాసేపువ్వును బహూకరించి జరుపు కుంటారు. ఈ మిమోసా పువ్వును పంచే సంప్ర దాయం ఎప్పుడు ప్రారంభమైందో స్పష్టంగా తెలి యదు కానీ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో రోమ్‌లో ఇది ప్రారంభమైందని భావిస్తుంటారు. చైనాలో మార్చి8వ తేదీన స్టేట్‌ కౌన్సిల్‌ సిఫార్సు మేరకు చాలామంది మహిళకు సగం రోజు పని నుంచి సెవు భిస్తుంది. కానీ,ఇంకా కొన్ని సంస్థ ు తమ మహిళా ఉద్యోగుకు ఈ సగం పనిదినం అవకాశాన్ని ఇవ్వట్లేదు. మార్చి8కి ముందు, తర్వాత మూడు నాుగు రోజు పాటు రష్యాలో పువ్వు కొనుగోళ్లు రెండిరతు అవుతుంటాయి.
మహిళా దినోత్సవంఎందుకు? చరిత్రలో ఏం జరిగింది?
మహిళు అవనిలో సగం, ఆకాశం లో సగం అని చెప్పుకుంటాం. కానీ వారికి అవకా శాు ఏపాటిగా ఉంటాయో పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. సృష్టికి మూం ఆమె అని పూజిస్తాం, గౌరవిస్తాం, గుడు కడతాం. కానీ ఆడప్లి తల్లి గర్భం నుంచి బయటకు రాకుండానే చిదిమేస్తాం. వీటన్నింటిని ఎదుర్కొని వచ్చిన వారు గృహిణిగా, తల్లిగా,ఉద్యోగిగా,ప్రజాప్రతినిధిగా,అన్ని రంగా ల్లోనూ ప్రతిభావంతంగా పని చేస్తున్నారు. అయినా ఆమెకు అవకాశాల్లో మాత్రం అడుగడుగునా అందని ద్రాక్షలే.
అమ్మాయి పుట్టినప్పటి నుంచి కుటుం బంలో,సమాజంలో ఎన్నోఆంక్షను ఎదుర్కొం టుంది. వెనకబడిన దేశాల్లోనే కాదు, అగ్రరాజ్యా ుగా దూసుకెళ్తున్న సమాజాల్లోనూ చాలా వరకూ మహిళకు అవకాశాు తక్కువే ఉన్నాయి. నేటి మహిళు అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తూ తమ సత్తా చాటుకుంటున్నారు. సైన్యంలో, సైన్సులో, రాజకీయాల్లో, కళల్లో మెరుపు మెరిపిస్తున్నారు. మగవారితో సమానంగా అవకాశాు,జీతాు, పని సమయం,భావ ప్రకటన స్వేచ్ఛ అన్నీ అందుకుం టున్నారు. ఏదేశంలో చూసిన రాజ్యాంగం, చట్టాలు అన్ని మహిళకు సమానగుర్తింపు ఇస్తూ.. వారికి హక్కు,రక్షణ కల్పించానే నినాదంతో ముందుకు వెళ్తున్నాయి. కానీ ఆచరణ విషయానికి వచ్చే సరికి మాత్రం అంతరం చాలానే ఉంది. నేటికి వారిపట్ల వివక్ష పోవడం లేదు. మహిళా దినోత్సవానికి పునాది వేసిన అమెరికాలోనే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఒక మహిళ అధ్యక్ష పదవికి ఎన్నిక కాకపోవడమే పురుషుకు,స్త్రీకు మధ్య ఎంత అంతరం ఉందో అర్థం అవుతుంది. మన దేశంలో మహిళు కేవం గృహిణుగానే మిగిలి పోతున్నారు. ఎలాంటి ప్రతిఫం లేకుండా సుమారు ఆరుగంట పాటు ఉచిత సర్వీసు అంది స్తున్నారు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ సమానమైన వేతనం,కూలీు ఇవ్వడం లేదన్నది సుస్పష్టంగా కనిపిస్తుంది. నేటికీ మహిళగానూ, శ్రామిక మహిళగానూ, పౌరురాలిగానూ దోపిడీకి గురౌతూనే ఉంది. ఇన్ని సమస్యున్నా కొందరు విజయం వైపు దూసుకెళ్తూ దేశానికి గర్వకారణంగా నిుస్తున్నారు. దీనికి తోడు చట్ట సభల్లో మహిళా ప్రాతినిధ్యం పెరగాని33శాతం రిజర్వేషన్లు అము చేయాని భావించారు. కానీ రకరకా కారణావ్ల ఇవి ఇంకా కగానే మిగిలిపోయింది.
(మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా…)
-సైమన్‌ గునపర్తి 

దేశాన్ని కదలించిన ‘టూల్‌కిట్స్‌’

సాధారణంగా టూల్‌కిట్స్‌ అంటే పరిభాషలో పనిముట్లు,పరికరాల‌ అంటారు. సాంకేతిక విద్యారంగంలో విద్యను నేర్చుకోవడానికి పరికరాల‌ను ఉపయోగిస్తారు.ఈ టూల్‌కిట్స్‌ అనే పదం ప్రస్తుతం దేశాన్ని గత కొద్దిరోజుగా కుదిపేస్తున్న విషయం తెలిసిందే. అన్నదాత ఉద్యమానికి సంబంధించిన టూల్‌కిట్‌ను పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటాథన్‌బర్గ్‌కు దిశరవి పంపించారనే అభియోగంపై ఓయువపర్యావరణ కార్యకర్త దిశ రవిని దేశద్రోహిగా, అంతర్జాతీయ కుట్రదారుగా పరిగణించి ఢల్లీిపోలీసు వచ్చి అకస్మా త్తుగా అరెస్టుచేయడాన్ని యావత్‌ప్రపంచం విస్తుపోయేట్టు చేస్తున్నది. ఇందుకోసం ‘టూల్‌కిట్‌’ కుట్ర సిద్ధాంతాన్ని కేంద్రం రంగంలోకి తెచ్చింది. అరెస్టుచేసే ముందు సమగ్రమైన సమాచారంగానీ, విచారణగానీ చేయకుండా అతిఉత్సహంతో ఎందుకు అరెస్టు చేశారనేది ప్రధానాంశం. గ్రేటామద్దతుతో నడిచే ‘ఫ్రైడేస్‌ ఫర్‌ ఫ్యూచర్‌ ఇండియా’కు దిశ బెంగుళూరులో వ్యవస్థాపక సభ్యురాలు. వృక్షజాతుతో పాఉత్పత్తు తయారుచేసే స్టార్టప్‌ కంపెనీలో ఈమె పనిచేస్తున్నది. ఒకవేళ ఏదైనాతప్పు చేశారనిపిస్తే ఆమెను ముందు పోలీస్‌ స్టేషన్‌లో విచారించాలి. నేరుగా దిల్లీకోర్టులో హాజరు పరచడానికి ఎందుకు తీసుకెళ్లారు? టెక్నాజీ గురించి సరైన అవగాహన లేక పోవడంవన ఈవిషయంలో గందరగోళం తలెత్తిందనిపిస్తోంది. సామాజిక కార్యకర్త నోరును ఎందుకు నొక్కేయాని ప్రయత్నిస్తున్నారో ఒకసారి భారత ప్రభుత్వం ఆలోచించాలి. ఇదిచాలావిచారకరం.నిరాశ నిస్పృహను కలిగిస్తోంది. చెట్లను,పర్యావరణాన్ని కాపాడానుకునే ప్లిను దేశద్రోహలుగా చిత్రీకరించి భయపెట్టించడం సరికాదు. ఇందుకోసం ‘టూల్‌కిట్‌’ కుట్ర సిద్ధాంతాన్ని కేంద్రం రంగంలోకి తెచ్చింది. ఉద్యమ కార్యకర్తను భయబ్రాంతుకు గురిచేసేందుకే కేంద్రం ఇలాంటి దుశ్చర్యకు ప్పాడుతున్నట్టు దిశరవి ఘటనే తార్కాణం. చట్టాన్ని అముపరిచేవారు చట్టబద్దంగా వ్యవహరిస్తున్నారా?లేదా అనేది పునరాలోచనుచేసుకోవాలి. నిజాయితీపరులైన ఉద్యమకారుపై అభాండాు వేయడం,వేదించడం,శిక్షించడం,పూర్వ కాం నుంచీ జరుగుతున్నదే. ఈచీకటి కోణాు తొసుకున్నకొద్దీ మెగు ప్రస్థానంవైపుకే మానవుడు ప్రయాణిస్తాడు. ఉద్యమంకూడా ఆ‘దిశ’గానే ప్రవహిస్తుంది.అదే దశలో దిశరవి ఘటనలో న్యాయమే గెలిచింది అనడంలో అతిశయోక్తికాదు.
దిశ రవికి బెయిల్‌ మంజూరు చేసిన ఢల్లీి కోర్టు :
టూల్‌కిట్‌ కేసులో అరెస్టయిన పర్యావరణ కార్యకర్త దిశరవికి ఢల్లీి కోర్టులో ఊరటభించింది. ఢల్లీి అదనపు సెషన్స్‌ జడ్జి ధర్మేంద్ర రాణా ఫిబ్రవరి 23న ఆమెకు బెయిల్‌ మంజూరు చేశారు. రూ.క్షవ్యక్తిగత బాండు, అంతే మొత్తానికి మరోఇద్దరి పూచీకత్తుతో ఆమెను విడుదల‌ చేయాల‌ని ఆదేశించారు. ఆమెకుబెయిల్‌ మంజూరు చేయకపోవడానికి సహేతుక కారణాు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. నూతనసాగు చట్టాపై ఆందోళను నిర్వహిస్తోన్న రైతుకు మద్దతుగా సోషల్‌ మీడియాద్వారా టూల్‌కిట్‌ను షేర్‌ చేసినట్టు దశరవి అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఖలిస్థాన్‌ అనుకూ సంస్థ ‘పోయెటిక్‌ జస్టిస్‌ ఫౌండేషన్‌’ (పీజేఎఫ్‌)తో ఆమెకు ప్రత్యక్ష సంబం ధాలు ఉన్నట్టు నిరూపించే ఆధారాను పోలీసు సమర్పించలేకపోయారనికోర్టు పేర్కొంది. వేర్పాటువాద ఆలోచనతో ఆమెకు సంబంధంఉందని చెప్పడానికీ ఆధారాల్లేవని తెలిపింది. గతంలోఎటువంటి నేరచరిత్రలేని యువతికి అరకొర ఆధారాను పరిగణనలో తీసుకుని బెయిల్‌ నిరాక రించడానికి ఎటువంటి ప్రాతిపదిక కనిపించడం లేదని న్యాయమూర్తి అన్నారు. సమాజంలోబమైనమూలాలున్న ఆమెను నిర్బంధించి జైల్లో పెట్టడాన్ని కోర్టు తప్పుపట్టింది. టూల్‌కిట్‌ గురించి పోలీసు చెబుతున్నాదానిని ఉపయోగించి ఆమెహింసను ప్రోత్సహించినట్టు ఎక్కడా కనిపించలేదని న్యాయమూర్తి స్పష్టంచేశారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వతీరుపై పౌరు నిరంతర పరిశీన ఉంటుందనేది నానిశ్చిత అభిప్రాయమని, కేవలం విధానాతో విభేదించాన్న మార్గాన్ని ఎంచుకున్నందుకు వారిని జైల్లో ఉంచడం తగదని హితవు పలికారు. ప్రభుత్వ అహంకారం దెబ్బతిన్నంతమాత్రానదానికి మందుగా దేశద్రోహి అభియోగం మోపడం సమంజసంకాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. విభేదించడం,భిన్నాభిప్రాయంఉండడం,అసమ్మతి తెప డం,ఆక్షేపించడం అనేవి రాజ్యవిధానాల్లో వాస్తవికతను తెలియచేసే చట్టబద్ధసాధనాని వ్యాఖ్యానించారు. వివేకవంతులైన, విడమరిచి చెప్పగ పౌయి ఉండడం ఆరోగ్యకర,దేదీప్యమాన ప్రజాస్వామ్యానికి సూచిక అనేదినిర్వివాదాంశమని పేర్కొ న్నారు. సమాచారాన్ని పొందడానికి అందుబాటులోఉన్న ఉత్తమసాధానాను వినియోగించుకునే హక్కుపౌరుకు ఉందనిస్పష్టంచేశారు. వాట్సప్‌గ్రూపును ఏర్పాటు చేయడం, అపాయకరంకాని టూల్‌కిట్‌కు ఎడిటర్‌గాఉండడం తప్పేమీకాదని కుండబద్దు కొట్టారు. విచారణకు దిశ సహకరించాల‌ని,దర్యాప్తు అధికారులు పిలిచినప్పుడు హాజరు కావాని సూచించిన కోర్టు..తమఅనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని ఆదేశించింది. బెయిల్‌మంజూరు కావడంతో దిశరవి తిహార్‌జైలు నుంచి విడుదయ్యారు. విభేదించేహక్కును రాజ్యాంగంలోని 19వఆర్టికల్‌ బంగా చాటుతోందని, కమ్యూనికేషన్‌కు భౌగోళిక హద్దులేమీ లేవని జడ్జ్‌ తెలియజేయడం హర్షణీయం!

విశాఖ వేదికగా సీఎం జగన్ సంచలన నిర్ణయం

  • అసెంబ్లీలో ‘ఉక్కు’ తీర్మానానికి సీఎం హామీ
  • ఏపీ సీఎం జగన్‌తో విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ సంఘం ప్రతినిధుల భేటీ ముగిసింది.
  • ఈ మేరకు ఉక్కు పరిరక్షణ సంఘం ప్రతినిధులతో సీఎం గంటకుపైగా చర్చించారు.
  • విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు.
  • అనుసంధానానికి కేంద్రాన్ని ఒప్పించాలని సీఎంకు ఉక్కు పరిరక్షణ సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.
  • దీనిపై స్పందించిన సీఎం జగన్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని హామీ ఇచ్చారు. 
1 36 37 38 39 40 48