ఎన్నాళ్ళీ…మండేకాలం…..?

కార్పొరేట్ల కోసం పాలకులూ, పాలకుల కోసం కార్పొరేట్లు! క్విడ్‌ ప్రొకో ఆట యధేచ్ఛగా సాగిపోతోంది మన దేశంలో. ఈ ఆటను దాపరికం లేకుండా బట్టబయలు చేసారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌. ”అన్నీ అమ్మివేయడమే మా విధానం” అంటూ పార్లమెంటు సాక్షిగా కుండబద్దలు కొట్టారు. ”లాభాల్లో ఉన్న సంస్థలను కూడా అమ్ముతున్నారెందుకు?” అన్న పలువురు సభ్యుల ప్రశ్నలకు సమాధానంగా.. ”అసలు మా అమ్మకాలకు లాభనష్టాలు ప్రాతిపదికే కాదు, ప్రయివేటీకరించాలనుకున్నాం అదే చేస్తున్నాం” అంటూ ప్రభుత్వ ఉద్దేశాన్ని మరోసారి స్పష్టం చేసారు. ఉద్యోగులూ కార్మికులూ ఈ ప్రయివేటీకరణకు తమ నిరసనలను తీవ్రం చేస్తున్న వేళ… ఒకటీ రెండూ కాదు, సమస్త ప్రభుత్వరంగాన్ని తెగనమ్మడమే తమ విధానమని పార్లమెంటులోపలా వెలుపలా ప్రధాని సహా మంత్రులంతా ఇదే బృందగానాన్ని పదే పదే ఆలపిస్తున్నారు. ఇక ఆలోచించుకోవాల్సింది ప్రజలే. అంతెకాకుండా మండుతున్న మండువేస‌వి సాక్షిగా ధ‌ర‌లు పెంచేసి ప్ర‌జ‌ల న‌డ్డి విరిస్తున్నారు.

ఇది ”మంటలకాలం”. ఒకవైపు ఎండలు మండుతున్నాయి. ఈ మంటలకు ముందునుండే ధరలు మండుతున్నాయి. ఆకలితో ప్రజల కడుపులూ మండుతున్నాయి. ఇరుగున సీతమ్మ పుట్టిల్లని చెప్పుకునే నేపాల్‌లో, పొరుగున రావణరాజ్యం అని భావించే శ్రీలంకలోనూ లేని మంటలు… మోడీగారి రామరాజ్యంలో మాత్రం ప్రజలను మలమల మాడుస్తున్నాయి. అందుకని ఇది ఎండాకాలం మాత్రమే కాదు, మండేకాలం. అంతేకాదు, కడుపు మండి మిడతలు కూడా దండయాత్రలు చేస్తున్న కాలం. మరి బతుకులే మండుతుంటే మనుషులేం చేయాలో తేల్చుకోవాల్సిన కాలం…
తాజాగా మోడీ సర్కార్‌ వంటగ్యాస్‌ ధర పెంచి ఈ మంటలను మరింత ఎగదోస్తోంది.. ఫలితంగా గ్యాస్‌బండ కాస్తా గుదిబండగా మారింది. వేయికి చేరువలో మోయలేని భారమై కూర్చుంది. ఎట్లా బతుకాలో అర్థం కాక ప్రజలుంటే.. అధికారపార్టీ నేతలేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకమాట, ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరో మాట వల్లిస్తూ ప్రజలను మాయజేస్తున్నారు. నాడు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా పెరిగిన చమురు ధరలపై మోడీ ఏమన్నారు? ”ఇది ముమ్మాటికీ యూపీఏ ప్రభుత్వ వైఫల్యం మాత్రమే” అన్నారు. అది నూటికి నూరుపాళ్లూ నిజం కూడా. మరిప్పుడు పెట్రోల్‌ వాత, గ్యాస్‌ మోత లేకుండా దినం గడవని స్థితికి చేరింది మోడీ పాలన..! దీనికి ప్రధానిగా, ప్రభుత్వాధినేతగా ఏం సమాధానమిస్తారు? విచిత్రమేమిటంటే ఇప్పుడు కూడా ఆయన, ఆయన భక్తబృందం ఇది గత ప్రభుత్వ వైఫల్యమేనని సెలవిస్తారు..! ప్రజలు ఎంత అమాయకులని భావిస్తే ఇంత పచ్చిగా అబద్ధాలు ఆడగలరు..!? ఆయన మొదటిసారి ఢిల్లీ పీఠంపై కొలువుదీరే నాటికి (2014) 14.2కిలోల డొమెస్టిక్‌ సిలిండర్‌ ధర రూ. 414. అదిప్పుడు అక్షరాలా ఎనిమిదివందల డెబ్బయ్యొక్క రూపాయల యాభై పైసలు. అంటే ఈ ఏడేండ్ల మోడీ పాలనలో అది ఏకంగా రూ.457.50 పెరిగింది. ఇక పెట్రోల్‌, డీజిల్‌ ధరల సంగతి చెప్పనవసరం లేదు, వాటిది విరామమెరుగని పరుగు… మరి ఇది ఎవరి వైఫల్యం..? ప్రజలు నిజం తెలుసుకోవాలి?
”స్వేచ్ఛా విపణి” కోసం మోడీ సర్కార్‌ వెంపర్లాటను 2017 జూన్‌ మధ్య నుంచి దినసరి ధరల యంత్రాంగం (డైలీ ప్రైస్‌ మెకానిజం)తో లింక్‌ చేసారు. అంతర్జాతీయ ధరల 15రోజుల సగటుపై ఇది నిర్ణయమవుతుంది. మన దేశంలో క్రూడ్‌ ఆయిల్‌ విస్తృతంగా లభిస్తుంది. సహజవాయువూ దొరుకుతుంది. వాటిని బయటికి తీసే ఖర్చు, శుద్ధి చేయడానికయ్యే ఖర్చు, ఆ కంపెనీ లాభం, రిటైల్‌ రవాణా ఖర్చుతో కలుపుకున్నా రూ.40 దాటదు. నేడు మనం చెల్లిస్తున్న ధరలో 60శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్న పన్నులే కావడం గమనార్హం. ఇక అంతర్జాతీయంగా ధరలు పెరిగితే మన దేశంలోనూ పెరుగుతాయి, తగ్గితే తగ్గుతాయి అన్నారు. కానీ అంతర్జాతీయంగా ముడి చమురు ధర పీపా 25డాలర్లకు తగ్గినప్పుడు కూడా మన దేశంలో నయా పైసా తగ్గలేదు. ఈ పాపం మోడీ సర్కారుది కాదా..?!

చమురు ఉత్పత్తుల ధరలు పెరిగితే ఆ ప్రభావం కేవలం వాటి వినియోగదారుల మీద మాత్రమే ఉండదు. అది మొత్తం రవాణా వ్యవస్థనే ఖరీదైనదిగా మార్చడంతో పాటు, ఆ రవాణా మీద ఆధారపడిన సకల సరుకుల ధరలనూ మండిస్తుంది. ఫలితంగా ప్రజారవాణే కాదు, సమస్త వస్తువులూ సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతాయి. ప్రత్యేకించి నిత్యావసరాలు భగ్గుమంటాయి. ఇప్పటికే ఈ నిరంతర పెరుగుదల పరంపరలో నింగినంటిన నిత్యావసరాలు పేదల కడుపుల్లో అగ్గిరాజేస్తున్నాయి. ఒకవైపు ఆర్థికమాంద్యం, మరోవైపు కరోనా మహమ్మారి దెబ్బకు ఉపాధికోల్పోయి, ఆదాయాలు క్షీణించి కనీస అవసరాలకు కూడా అల్లాడుతున్న జనంపై ఇది పెనుభారం. ప్రపంచ ఆకలి సూచిలో దేశం అట్టడుగు స్థానంలో ఉండటమే ఇందుకు తిరుగులేని నిదర్శనం. అయినా ఈ ప్రభుత్వానికి ప్రజల పట్ల కనికరమన్నదే లేదు. లాక్‌డౌన్‌ సమయంలో కూడా కేవలం ఏడు నెలల్లో (2020 ఏప్రిల్‌ నుంచి నవంబరు వరకు) కేంద్ర ఎక్సయిజ్‌ పన్ను ద్వారా చమురు ఖాతా నుంచి రూ.1,96,342కోట్లు పిండుకున్నారు. అంతకు ముందు సంవత్సరం అదే వ్యవధిలో దండుకున్న మొత్తం రూ.1,32,899కోట్లు కావడం గమనార్హం. అంటే కరోనా కాలంలో కూడా జనాన్ని మరింత పీల్చి పిప్పి చేసిన ఘరానా ప్రభుత్వమిది.
జీవితావసరాల నుంచి నిత్యం భావోద్వేగాల వైపు దృష్టి మళ్లిస్తూ ప్రజలను దొంగదెబ్బ తీయడంలో ”మహాగొప్ప నైపుణ్యం” ఈ ప్రభుత్వానిది. నొప్పి తెలియకుండా కడుపులో కత్తులు దించగల ”నేర్పు” ఈ ప్రభుత్వాధినేతలది. ఎంతటి భారాలూ ఘోరాలనైనా అతి సహజమైన విషయాలుగా చెప్పి ప్రజలను వంచించగల తెలివితేటలు వారివి..! లేదంటే మండుతున్న ధరలు తగ్గించమంటుంటే మందిర నిర్మాణానికి చందాలు అడుగడాన్ని ఏమనాలి..?! ఉద్యోగాలు కావాలని జనమడుగుతుంటే ఉపాధిరంగాన్నంతా ధనవంతులకు తెగనమ్మడాన్ని ఎలా అర్థంచేసుకోవాలి..?! తాము ఏం చేసినా దేశం కోసమేనంటూ ‘దేశభక్తి’ ముసుగులో జనాన్ని నమ్మించి గొంతుకోయడం వారికి ఓ అలవాటుగా మారింది. అందుకే ”ఏ మాటల వెనుక ఏ వర్గప్రయోజనాలున్నాయో తెలుసుకోలేనంత కాలం జనం మోసపోతూనే ఉంటారు” అంటారు లెనిన్‌.
అంగట్లో దేశం..
కార్పొరేట్ల కోసం పాలకులూ, పాలకుల కోసం కార్పొరేట్లు! క్విడ్‌ ప్రొకో ఆట యధేచ్ఛగా సాగిపోతోంది మన దేశంలో. ఈ ఆటను దాపరికం లేకుండా బట్టబయలు చేసారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌. ”అన్నీ అమ్మివేయడమే మా విధానం” అంటూ పార్లమెంటు సాక్షిగా కుండబద్దలు కొట్టారు. ”లాభాల్లో ఉన్న సంస్థలను కూడా అమ్ముతున్నారెందుకు?” అన్న పలువురు సభ్యుల ప్రశ్నలకు సమాధానంగా.. ”అసలు మా అమ్మకాలకు లాభనష్టాలు ప్రాతిపదికే కాదు, ప్రయివేటీకరించాలనుకున్నాం అదే చేస్తున్నాం” అంటూ ప్రభుత్వ ఉద్దేశాన్ని మరోసారి స్పష్టం చేసారు. ఉద్యోగులూ కార్మికులూ ఈ ప్రయివేటీకరణకు తమ నిరసనలను తీవ్రం చేస్తున్న వేళ… ఒకటీ రెండూ కాదు, సమస్త ప్రభుత్వరంగాన్ని తెగనమ్మడమే తమ విధానమని పార్లమెంటులోపలా వెలుపలా ప్రధాని సహా మంత్రులంతా ఇదే బృందగానాన్ని పదే పదే ఆలపిస్తున్నారు. ఇక ఆలోచించుకోవాల్సింది ప్రజలే.
సామ్రాజ్యవాదులపై రెండు శతాబ్దాలుగా పోరాటంలో పాల్గొన్నవారికి ఆనాటి స్థితిగతుల్లో మార్పు కోసం ఎన్నో స్వప్నాలు, మరెన్నో ఆకాంక్షలు. అవే స్వాతంత్య్రానంతరం ప్రభుత్వరంగమై వెలిసాయి. ఇది సంపన్నదేశాల ప్రభుత్వరంగం వంటిది కాదు. 1947నాటికి ఒక అత్యంత వెనుకబడిన, వ్యవసాయక దేశంలో ఆవిర్భవించిన ప్రభుత్వరంగం. ఇది రెండు కర్తవ్యాలను నిర్వర్తించాల్సి ఉంది. మొదటిదీ కీలకమైనదీ, దెబ్బతిన్న పెద్దపులిలాంటి సామ్రాజ్యవాదం తిరిగి పంజా విసరకుండా దేశాన్నీ, దేశ సార్వభౌమత్వాన్నీ కాపాడటం. రెండవది భారతదేశ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడటం. అయితే సహజంగానే స్వాతంత్య్రానంతర భారత పాలకులకుండే ”వర్గ”నైజం రీత్యా భారత పెట్టుబడిదారులకవసరమైన మౌలిక సరుకులు, గనులు, భారీ యంత్రాలు, విద్యుత్‌, నౌకా నిర్మాణం, చమురు తవ్వకం, శుద్ధి చేయడం మొదలైనవన్నీ ప్రభుత్వరంగంలో చేస్తూ, వినిమయ సరుకుల ఉత్పత్తి మాత్రం పెట్టుబడిదారులకే వదిలేసారు. మొదట్లో పాలకులు దీన్ని మిశ్రమార్థిక వ్యవస్థంటూ ముద్దుగా పిలుచుకున్నా దేశంలో నిర్మితమైంది ఫక్తు పెట్టుబడిదారీ విధానమే! అయితే జాతీయోద్యమ ఆకాంక్షల ఫలితంగా నిర్మితమైన ప్రభుత్వరంగానికి లాభనష్టాలు ప్రాతిపదిక కానే కాదు. సామాజిక న్యాయం, ప్రజల ప్రయోజనాలు, దేశ శ్రేయస్సు మాత్రమే ప్రాతిపదిక. ప్రయివేటు సంస్థలకు సొంత ప్రయోజనాలూ, లాభాలవేటే ఏకైక లక్ష్యం అన్నదాంట్లో ఎవరికీ ఏ సందేహమూ లేదు. కానీ ప్రభుత్వసంస్థలకు ఉత్పత్తితో పాటు, ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం, దేశ సంపదను పెంచడమే లక్ష్యం. ఈ లక్ష్యసాధనలో మన ప్రభుత్వరంగం విజయవంతమైంది కూడా. కానీ ఈ సంపద సృష్టికి ప్రభుత్వరంగం వేసిన దారులు, కార్మికవర్గం ధారపోసిన నెత్తురే కారణమన్న చారిత్రక సత్యాన్ని కావాలనే విస్మరిస్తోంది నేటి ప్రభుత్వం. పైగా పెట్టుబదిదారులే సంపద సృష్టికర్తలంటూ వారికి సాగిలపడుతోంది. సర్కారువారి అంతరంగమేంటో తెలుసుకోవడానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి?
పారిశ్రామికరంగాన్నే కాదు, దేశానికి జీవనాధారమైన వ్యవసాయరంగాన్ని కూడా అమ్మకానికి పెడుతూ మూడు వ్యవసాయ చట్టాలనూ, నూతన విద్యుత్‌ సవరణ చట్టాన్నీ తెచ్చిందీ ప్రభుత్వం. రైతును భూమినుండి తరిమేసి విదేశీ స్వదేశీ కార్పొరేట్ల ముంగిట కట్టుబానిసగా నిలబెట్టే కుట్ర చేస్తున్న సర్కారు, ఉద్యోగ, కార్మికవర్గాలను బజారుకీడ్చే కుతాంత్రాన్ని కూడా ఇప్పుడు మరింత వేగవంతం చేసింది. ఇది పసిగట్టిన రైతాంగం మూడున్నర నెలలుగా ఢిల్లీ సరిహరుద్దుల్లో పోరాడుతున్నారు. ఇప్పుడీ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగ కార్మికసంఘాలు కూడా ఉద్యమిస్తున్నాయి. అయినా తాము దేశాన్ని అమ్మేయడానికే కట్టుబడివున్నామని నిస్సిగ్గుగా ప్రకటిస్తోంది మోడీ ప్రభుత్వం. ఈ దేశానికి ఉరి బిగించడానికి పాలకులు అమ్ముడు పోయారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి?
ఇలా ప్రభుత్వరంగమన్నదే లేకుండా పోతే ప్రజాసంక్షేమానికి దిక్కెవరు? అన్నీ ప్రయివేటు పరం చేసేవాడు ప్రజలకు ఎలా బాధ్యత వహించగలడు? కంపెనీలన్నీ అమ్మేసేవాడు వారికి ఉద్యోగాలేమివ్వగలడు? ప్రభుత్వాల కనీస బాధ్యతైన విద్యా వైద్యరంగాలను కూడా పెట్టుబడికే అప్పచెప్పేవాడు రేపు పిల్లలకు చదువులు చెప్పగలడా? ప్రజల ఆరోగ్యాల్ని కాపాడగలడా? బ్యాంకుల్ని తెగనమ్మేవాడు ప్రజల డబ్బుకు హామీ ఇవ్వగలడా? రైళ్లూ, బస్సులతోపాటు రోడ్లు, విమానాశ్రయాలను కూడా అమ్ముకునేవాడు ప్రజలకు చౌక రవాణా ఇవ్వగలడా? వ్యవసాయాన్ని కూడా వ్యాపారానికి ముట్టజెప్పాలనుకునేవాడు ప్రజల ఆకలి ఎలా తీర్చగలడు? చివరికి రక్షణ రంగాన్ని సైతం పెట్టుబడికి తాకట్టు పెట్టేవాడు దేశాన్ని మాత్రం ఎలా రక్షించగలడు? సమస్త ప్రకృతి వనరులతోపాటు మానవ వనరులను కూడా కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తే ఇక ప్రజల మౌలిక అవసరాలు తీర్చెదెవరు? భారత రాజ్యాంగం ఈ దేశానికి సంక్షేమరాజ్యాన్ని వాగ్దానం చేసింది. ప్రభుత్వరంగమన్నదేలేనప్పుడు ఈ సంక్షేమానికి ఎవరు బాధ్యత వహించాలి? ప్రజలకు బాధ్యత వహించలేని ప్రభుత్వాలకు పాలించే అర్హత మాత్రం ఉంటుందా..?! దేశంలో మేడిపండు స్వాతంత్య్రమే వర్థిల్లు తోంది…! కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ దేశానికి తీరని ద్రోహం చేస్తున్న ఈ ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టడాన్ని మించిన దేశభక్తి మరొకటి లేదిప్పుడంలో సందేహం లేదు!
సైమ‌న్ గున‌ప‌ర్తి

అల్లుకుపోతున్న అంతర్జాలం

రోజుకు సగటున ఆన్‌లైన్‌లో కుర్రకారు విహరిస్తున్న
సమయం.. 101.4 నిమిషాలు
ఒక సెకనుకు సామాజిక మీడియాలో తెరుస్తున్న ఖాతాలు.. 12
విశ్వవ్యాప్తంగా సామాజిక మీడియాలో ఖాతాలు.. 210 కోట్లు
‘ఫేస్‌బుక్’లో నడుస్తున్న ఖాతాలు.. 100 కోట్లు
‘ఫేస్‌బుక్’లో ఒక్కో ఖాతాదారుడి సగటు స్నేహితుల సంఖ్య.. 200
స్మార్ట్ఫోన్లలో ‘ఫేస్‌బుక్’ వాడుతున్నవారు.. 189 మిలియన్లు
వాట్సాప్ వినియోగదారుల
సంఖ్య.. 91 కోట్లు
‘నెటిజన్ల’లో ట్విట్టర్ వాడుతున్న
వారు.. 23 శాతం
ఇన్‌స్టాగ్రామ్‌లో ‘పంచుకున్న’
ఫొటోల సంఖ్య.. 400 కోట్లు
అతిపెద్ద ‘ప్రొఫెషనల్ నెట్‌వర్క్’గా
అవతరించిన ‘లింక్డ్‌ఇన్’ విస్తరించిన
ఏరియా.. 200 దేశాలు


… ఇవన్నీ అతిశయోక్తులు కావు, అభూత కల్పనలు అంతకన్నా కావు. కుగ్రామాల ముంగిళ్లకు సైతం ‘అంతర్జాల’ సేవలు అందుబాటులోకి రావడంతో అన్నివర్గాల వారినీ సామాజిక మీడియో సమ్మోహన పరుస్తోంది. ‘ఆన్‌లైన్’ను వినియోగించుకోవడం ఇపుడు హోదా కాదు, నిత్యావసరమై పోయింది. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, గృహిణులు, వృద్ధులు.. ఇలా అన్ని వర్గాల జీవనశైలిలో అనూహ్య మార్పులు అనివార్యమవుతున్నాయి. ‘కంప్యూటర్, ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్’ అన్న మాటకు కాలం చెల్లింది. స్మార్ట్ఫోన్లను వాడుతూ అరచేతిలో అంతర్జాలాన్ని వీక్షించడం ఇపుడు సర్వత్రా కనిపిస్తున్న దృశ్యం. విజ్ఞానం,వినోదం, కెరీర్, వ్యాపారం, క్రయవిక్రయాలు.. ఇలా జీవితంతో ముడిపడిఉన్న ప్రతి విషయానికీ ‘ఆన్‌లైన్’ను ఆశ్రయించడం సర్వసాధారణమైంది. మనోభావాలను పంచుకోవడం, సమకాలీన పరిస్థితులపై గళం విప్పడం, నవీన ఆవిష్కరణలకు నాంది పలకడం, సామాజిక సేవకు సంసిద్ధులు కావడం.. వీటన్నిటికీ సోషల్ మీడియా ప్రధాన వేదిక అవుతోంది. ముఖ్యంగా నేటి యువత ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకుని కొత్తపుంతలు తొక్కుతోంది. ఆర్థిక పరిస్థితులు, విద్యార్హతలతో సంబంధం లేకుండా కుర్రకారు సామాజిక మీడియాతో మమేకం అవుతోంది. కాలేజీలో చదువుల సంగతేమో కానీ- సెల్‌ఫోన్ వాడని వారే లేరు. ‘టెక్స్ట్‌బుక్’ల ఊసెత్తని వారు నిత్యం ‘ఫేస్‌బుక్’తో బిజీగా కాలక్షేపం చేస్తుంటారు. వాట్సాప్, ట్విట్టర్, యూ ట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్‌ఇన్, గూగుల్ సెర్చి.. వీటిని వాడని వారు అరుదు. సోషల్ మీడియా ‘సమ్మోహన శక్తి’కి యువత ఇంతలా దాసోసం అవుతోంది. అందుకే- ‘జీవితమంటేనే సామాజిక మాధ్యమం’ అనంతలా పరిస్థితి మారిపోయింది.


కబుర్లు చెప్పుకోడానికో, కాలక్షేపానికో కాదు.. సోషల్ మీడియాతో కెరీర్‌ను మేలిమలుపు తిప్పుకున్నవారు, సొంత ఆవిష్కరణలతో అద్భుతాలు సృష్టిస్తున్నా వారూ ఉన్నారు. ‘ఉద్యోగాలను వదిలేస్తాం.. సొంత వ్యాపారాలతో సత్తా చూపుతాం’ అంటూ సంకల్పబలంతో గెలుపుతీరాలకు చేరినవారూ ఉన్నారు. ఇ-కామర్స్ వెబ్‌సైట్లతో, స్టార్టప్‌లతో తాము ఆర్థికంగా ఎదుగుతూ, ఇతరులకు ఉపాధి చూపుతున్న వారూ ఉన్నారు. అనుకూల వాతావరణం తోడవడంతో ‘అంకుర పరిశ్రమల’ను (స్టార్టప్స్) ప్రారంభించేందుకు యువతలో ఉత్సాహం ఉరకలేస్తోంది. అరకొర వసతుల మధ్య ప్రారంభమైన స్టార్టప్‌లు అనతికాలంలోనే కోట్లకు పడగెత్తుతున్నాయి. ఫ్లిప్‌కార్ట్, బిగ్ బాస్టెట్, ఓలా క్యాబ్స్, పేటీఎమ్.. వంటి స్టార్టప్‌లు అద్భుత విజయాలను సాధించి యువతలో కొత్త ఆశలను చిగురింపజేశాయి.


‘నెట్’లో పడితే జాగ్రత్త..!
ఔను. రోజులు మారిపోయాయి. ‘అంతర్జాలం’లో చిక్కుకుని మనిషి తననితాను మర్చిపోతున్నాడు. ‘నెట్’ను మరిచిపోతే జీవితం నరకప్రాయమవుతుందని భయపడుతున్నాడు. ఇంటర్‌నెట్‌ను వదలలేక, వదలకుండా ఉండలేక ఆన్‌లైన్ జీవితానికి అలవాటుపడిపోతున్నాడు. జీవితంలో మనిషి చేయాల్సిన పనుల్లో చాలామటుకు కంటి ఎదుట కంప్యూటర్ లేదా ఓ స్మార్ట్ఫోన్ పెట్టుకుని, మీటనొక్కి కానిచ్చేస్తున్నాడు. ఆటలు, పాటలు, సినిమాలు, చిందులు ఒక్కటేమిటి సరదా జీవితమైనా, సీరియస్ పనీపాటా అయినా మీటింగులైనా, డేటింగులైనా ‘టింగురంగా’ అంటూ మీటలపైనే మీటవుతున్నారు. కావలసిన వస్తువుల ఖరీదు చేయడమూ, అమ్ముకోవడమూ ఆన్‌లైన్‌లోనే. ఆధునిక జీవితానికి ఇంటర్నెట్ ఓ సాధనమైపోయింది. తప్పనిసరిగా దానిపై ఆధారపడేలా చేసేస్తోంది. సంప్రదాయ జీవనవిధానాన్ని మెచ్చుకునేవారూ దీనిపై ఆధారపడక తప్పడం లేదు. లేదంటే దూసుకువెళుతున్న ఈ విశ్వప్రపంచంలో మనం అంతేవేగంగా వెనకబడతాం. మానవసంబంధాలను తీవ్రంగా దెబ్బతీస్తున్న ఈ కంప్యూటర్ యుగంలో ఇప్పుడు ఆన్‌లైన్ శకం నడుస్తోంది. ముఖ్యంగా గడచిన ఏడాది (2015) ఈ ఆన్‌లైన్ మార్కెట్‌లో అనూహ్య, అప్రతిహత ప్రగతి సాకారమైంది. కొత్తసంవత్సరంలో సరికొత్త మార్కెట్‌ను సృష్టించబోతోంది. ఇంటర్నెట్ ఆధారంగా విశ్వరూపం ప్రదర్శిస్తున్న సామాజిక మాధ్యమాలు, వాటి పోకడపై మన జీవనవిధానం ఆధారపడి ఉంటుంది. ఈ విషయం ఇప్పటికే రూఢీ అయింది. ఇక కొత్తసంవత్సరంలో ఆ అధునాతన వేదికలపై మనం ఏ చేయచ్చో, ఏం చేయబోతున్నామో తెలుసుకోవడం తప్పనిసరి.


వేషభాషలు మారిపోతున్నాయ్…
ఆధునిక జీవితంలో మనిషి పోకడ పూర్తిగా మారిపోయింది. హావభావ విన్యాసాలనుంచి జీవనశైలిలో వినూత్న, వింతైన ధోరణి కన్పిస్తోంది. మొబైల్‌ఫోన్లు, స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లతో కాలక్షేపాలు ఎక్కువైపోయాయి. మనిషి మాట మరిచి మీటపై ప్రేమ పెంచుకున్నాడు. మాటామంతీ కరువైపోయింది. అప్పుడప్పుడు మాట్లాడినా ఆ భాషలోనూ కొత్తకొత్త పదాలు చేరిపోతున్నాయి. కొత్త సాంకేతిక పరిభాషను పాతతరం వారూ ప్రేమిస్తున్నారు. అలాగని ద్వేషిస్తున్న వారూ లేకపోలేదు. ‘లైకులట..కామెంట్లట, షేరింగ్ అట.. ఒకడు ఎఫ్‌బి అంటాడు. మరొకరు వాట్సాప్ అంటాడు. ఇంకొకరు ట్విట్టర్ అంటారు. రీట్వీట్ అట.. ఏమిటీ గోలంతా.. నలుగురం కలిసి మనసువిప్పి మాట్లాడుకోవటం అన్నది లేకుండా పోయింది. ఇదేం జీవితం.’ అని విసుక్కునే వారి వేదనలో కొంత నిజం ఉంది. నిత్యం ఆ ‘నెట్’లో మునిగిపోతే బయటపడటం అంత తేలిక కాదు. ఆరోగ్యమూ దెబ్బతింటుంది. ‘అదేదో టాబ్లెట్ అట. ఆ మాట వింటే భయపడి చచ్చాను. ఏం రోగమని దాన్ని వాడాలన్నారో తెలీలేదు. తీరా చూస్తే అదీ ఓ యంత్రమే. బాగుంది వరస..’ అనే వారూ ఎక్కువే. ఆధునిక సాంకేతిక పరికరాలూ, వాటి పేర్లూ కొత్తతరానికి వింతగానూ, పాతతరానికి రోతగానూ అన్పిస్తే అన్పించవచ్చు. కానీ, ఇష్టాయిష్టాలతో పనిలేకుండా వాటిని వాడుకోవలసిన పరిస్థితులు ఎదురౌతున్నాయి. అవసరం లేకపోయినా వాడుకోవడం తప్పంటూ తప్పుపట్టే తరాన్ని నవతరం పట్టించుకోవడం లేదు. ఇప్పటివరకూ ఈ ఇంటర్నెట్, దాని ఆధారంగా ప్రపంచాన్ని శాసిస్తున్న ఇతర మాధ్యమాలూ, సదుపాయాలూ కొత్త సంవత్సరంలో ఎలాంటి మార్పులకు లోనవుతాయో, మన జీవితాలను ఎలా మారుస్తాయో అంచనావేయడం తక్షణ కర్తవ్యం. ఈ కొత్తజీవితాన్ని స్వాగతిస్తారా…విసుక్కుంటూ అలవాటుపడతారా అన్నది వేరే విషయం. కానీ ఏం జరగబోతోందో తెలుసుకోకతప్పదు.


ఇంటర్నెట్
కంప్యూటర్ లేదా స్మార్ట్ఫోన్ ఉన్నవారికి ఇంటర్నెట్ ఉండటం నేడు పరిపాటైపోయింది. దీనిద్వారా దేనికి సంబంధించిన సమాచారమైనా క్షణాల్లో తెలిసిపోతుంది. ఆ సమాచారాన్ని తెలుసుకోవడానికి, ఇచ్చిపుచ్చుకోవడానికి ఎన్నోమార్గాలున్నాయి. ప్రపంచంలో అత్యధిక ఇంటర్నెట్ వినియోగదారులున్న దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉంది. మనదేశం ఇప్పుడు రెండోస్థానంలో ఉంది. 2014 డిసెంబర్ నాటికే మనదేశంలో 30.2కోట్లమంది ఇంటర్నెట్ వినియోగిస్తున్నవారుంటే 2015 జూన్ నాటికి ఈసంఖ్య 35.4కోట్లకు పెరిగింది. ఇది అమెరికా జనాభాతో సమానం. 2017 నాటికి ఈ సంఖ్య 40కోట్లకు చేరుతుందని అంచనా. ఇక ఇంటర్నెట్‌ను కంప్యూటర్ ద్వారా (డెస్క్‌టాప్) వినియోగిస్తున్నవారికంటే మొబైల్, స్మార్ట్ఫోన్ల ద్వారా వినియోగిస్తున్న వారే అధికం. భారత్‌లో 35.2కోట్లమంది ఇంటర్నెట్ వినియోగదార్లుంటే వారిలో 15.9 కోట్లమంది మొబైల్‌ఫోన్లద్వారా నెట్‌ను వాడుతున్నవారే ఉన్నారు. ఆ సంఖ్య డిసెంబర్ 2015నాటికి 21.3కోట్లకు పెరిగిందంటే ఫోన్ ద్వారా నెట్ వినియోగానికి ఎంత ప్రాధాన్యం లభించిందో అర్థమవుతుంది. వచ్చే రెండేళ్లలో ఈ సంఖ్య 31.4 కోట్లకు పెరుగుతుందని ‘అసోచామ్’ అంచనావేస్తోంది. ఇప్పుడు పట్టణాల్లో విస్తృతంగానూ, పల్లెల్లో ఒకమోస్తరుగాను ఇంటర్నెట్ అందుబాటులో ఉంది. మున్ముందు పల్లెపల్లెకు ఇంటర్నెట్ సౌకర్యం అందించాలన్న ప్రభుత్వ ఆలోచనకు సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థలు ముందుకొస్తున్నాయి. కొత్త సంవత్సరంలో మరిన్ని ఆవిష్కరణలు వచ్చి భారతావని ఇంటర్నెట్ సామ్రాజ్ఞిగా మార్చేసే అవకాశం ఉంది.


గూగుల్ ముందంజ
ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ సంస్థ గూగుల్‌కు కొత్త సంవత్సరం బాగానే ఉంటుంది. ఇంటర్నెట్ సెర్చ్ ట్రాఫిక్‌లో 64.9 శాతం మార్కెట్‌ను గూగుల్ సొంతం చేసుకుంది. యాహు, బింగ్ వంటివి గూగుల్‌కు దరిదాపుల్లో లేవు.


ఫేస్‌బుక్
కబుర్లు, మాటామంతీ, వ్యాఖ్యలు, వీడియో, ఫొటో షేరింగ్, చాటింగ్‌కు వీలుగా జనం చేతిలో వేదికగా మారిపోయిన ఫేస్‌బుక్ మున్ముందు సరికొత్త సౌలభ్యాలను అందించనుంది. ఇంటర్నెట్ వినియోగిస్తున్నవారిలో 56శాతంమంది విధిగా ఫేస్‌బుక్‌ను వాడుతున్నారు. డిసెంబర్ -2014 నాటికి ఫేస్‌బుక్ వినియోగదారుల సంఖ్య 11.8 కోట్లమంది అయితే గత ఏడాది డిసెంబర్ 2015నాటికి ఈ సంఖ్య 13.2కోట్లకు చేరింది. సోషల్ నెట్‌వర్క్ వినియోగంలో 54.4 శాతంతో ఫేస్‌బుక్ ఈ ఏడాది అగ్రస్థానంలో నిలిచింది. కొత్త సంవత్సరంలోనూ ఇదే పోకడ ఉంటుంది. కొత్త ప్రాంతాల్లో, ముఖ్యంకా చైనాలో ఫేస్‌బుక్ కొత్త మార్కెట్‌ను సృష్టించుకునే అవకాశాలున్నాయి.


వాట్సాప్
భారత్‌లో ఇప్పుడు వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నవారి సంఖ్య అక్షరాలా 90కోట్లు. టెక్స్ట్, ఫొటో షేరింగ్ యాప్‌ను చిన్నాపెద్దా నిరంతరం ఉపయోగిస్తున్నారు. ఈ విషయంలో మిగతా సామాజిక మాధ్యమాలు చిన్నబోతున్నాయి. ముఖ్యంగా వాట్సాప్ అందుబాటులోకి వచ్చాక స్మార్ట్ఫోన్లు బిజీ అయిపోయాయి. స్నాప్‌చాట్, వియ్‌చాట్, లైన్ వంటి ఇతర ఫొటోషేరింగ్ యాప్‌లు పోటీలో ఉన్నప్పటికీ అది పెద్దగా లెక్కలోకి తీసుకోవడం లేదు. వాట్సాప్ ఇప్పుడు కేవలం, మెసేజింగ్, ఫొటో షేరింగ్, చాటింగ్‌కే పరిమితమైంది. మున్ముందు వీడియో ఛాటింగ్ అవకాశంకూడా అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉంది. అదే జరిగితే ప్రభంజనమే. ఇప్పటికే అనేక సేవలు, చాలావరకు ఉచితంగా అందిస్తున్న యాప్‌లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఆన్‌లైన్ మార్కెట్ సంస్థలు యాప్‌ల వల్ల ఇబ్బడిముబ్బడిగా వ్యాపారాన్ని పుంజుకుంటున్నాయి. ఏ సమాచారాన్నైనా, సేవలనైనా యాప్స్‌ద్వారా చాలావరకు ఉచితంగా పొందే అవకాశాన్ని అందించి తద్వారా వ్యాపారాన్ని వృద్ధిచేసేలా కొత్తరకం యాప్‌లను రూపొందిస్తున్నాయి.


యూ ట్యూబ్
వీడియోషేరింగ్ అవకాశం ఉన్న ఈ మాధ్యమానికి ఆదరణ ఉన్నప్పటికీ ఫేస్‌బుక్ కన్నా వెనుకబడే ఉంది. నిజానికి మనదేశంలో 7 నుంచి 13 సంవత్సరాల లోపు పిల్లలు సైతం యూ ట్యూబ్ వినియోగంపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా సంగీతం, గేమింగ్, జంతువులకు సంబంధించిన దృశ్యాలను వీరు వీక్షిస్తున్నారు. యూ ట్యూబ్ ఖాతా తెరవడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి. కానీ, ఈ జనరేషన్ పట్టించుకోవడం లేదు. వివిధ వెబ్‌సైట్లలో వీడియో యాడ్స్ ఇప్పుడు ఎక్కువయ్యాయి. యూ ట్యూబ్ సహాయంతో వీడియోయాడ్ మార్కెట్ మున్ముందు మరింత విస్తృతం కానుంది. బింగ్, యూట్యూబ్ వంటి సంస్థలు ఇప్పటికే వీడియోయాడ్ ప్యాకేజీలు ప్రకటించాయి. వాటికి మంచి స్పందనకూడా లభిస్తోంది. గూగుల్‌కూడా ఇప్పుడు ‘ఇన్-సెర్ప్’ వీడియో అడ్వర్టయిజింగ్ విధానాన్ని తీసుకొస్తున్నది.


ఇన్‌స్టాగ్రామ్
ఈ ఫొటోషేరింగ్ యాప్‌ను వినియోగిస్తున్నవారి సంఖ్య మనదేశంలో 40 కోట్లు. రోజుకు 80 మిలియన్ ఫొటోలను వీరు ఒకరికొకరు పంపించుకుంటున్నారు. ట్విట్టర్ కన్నా దీని వినియోగదారులే ఎక్కువ. మున్ముందు ఈ యాప్ మరికొన్ని సౌకర్యాలు కల్పించనుంది. ప్రపంచవ్యాప్తంగా ఆదాయాన్ని, మార్కెట్‌ను పెంచుకున్న ఈ సంస్థ సరికొత్త ప్రయోగాలకు వేదికకాబోతోంది.


ట్విట్టర్
ప్రపంచ ఇంటర్నెట్ మార్కెట్‌లో 17శాతంమంది వినియోగదారులు ట్విట్టర్ ఖాతాలను నిర్వహిస్తున్నారు. ఎక్కువమంది ట్విట్టర్‌ను ఉపయోగిస్తున్నవారితో జపాన్ అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ 2.6 కోట్లమంది నెట్ వినియోగదారులు దీనిని ఉపయోగిస్తున్నారు. 2.2 కోట్లమందితో భారత్ రెండోస్థానంలో ఉంది. మనదేశంలో గతేడాది 1.7 కోట్లమంది ట్విట్టర్ వినియోగదారులుంటే డిసెంబర్-15నాటికి 2.2కోట్లకు ఆ సంఖ్య పెరిగింది. మరో మూడేళ్లలో 16కోట్లమంది ట్విట్టర్ ఖాతాదారులుంటారని అసోచామ్ అంచనావేసింది. గతేడాది ట్విట్టర్‌కు పెద్దగా కలిసివచ్చిందేమీలేదు. వినియోగదారుల సంఖ్య పెరిగిందికానీ ఆదాయంలో గణనీయమైన మార్పు లేదు. కొత్త ఫీచర్లు ప్రవేశపెడితే దశ తిరగవచ్చు. కొత్త ఎమోజీ టూల్స్, అభివృద్ధి చేసిన ‘ఎంగేజ్‌మెంట్ ఆప్షన్స్’ తీసుకొస్తే మంచిరోజులే. ట్విట్టర్‌ను ఈ ఏడాది గూగుల్ కొనుగోలు చేస్తుందని, గూగుల్ ప్లస్‌కు బదులు దీనిని ప్రమోట్ చేస్తుందన్న ఊహాగానాలు విన్పిస్తున్నాయి.


ఏటేటా ఎంతో వృద్ధి..
అంతర్జాల వినియోగం, అంకుర పరిశ్రమల (స్టార్టప్స్) ఆవిర్భావం, సామాజిక మీడియా జోరు, ఇ-కామర్స్‌లో క్రయవిక్రయాలు వంటి విషయాల్లో 2015 సంవత్సరానికి సంబంధించి మన దేశంలో అనూహ్య మార్పులు చోటు చేసుకోగా, కొత్త సంవత్సరంలో వీటి వృద్ధి మరింత అధికం కాబోతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు, ఉపాధి అవకాశాలను పెంచేందుకు తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ బలపడేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ పరిణామాలన్నింటికీ ‘అంతర్జాలం’ కేంద్ర బిందువుగా కనిపిస్తోంది. మన దేశంలో అంతర్జాల వినియోగం 2014లో కంటే 2015లో దాదాపు 49 శాతం వృద్ధి చెందింది. ‘నెట్’ వినియోగదారుల్లో 60 శాతం మంది మొబైల్ ఫోన్ల ద్వారానే ఈ సేవలు పొందుతున్నారు. 2015 అంతానికి ‘నెటిజన్ల’ సంఖ్య 213 మిలియన్లు దాటుతుందని అంచనా వేసి, అందుకు తగ్గట్టుగా టెలికామ్ నెట్‌వర్క్‌ను కేంద్ర ప్రభుత్వం విస్తరింపజేసింది. మన దేశంలో కళాశాల విద్యార్థులు రోజుకు కనీసం 8 గంటలు, వివిధ వృత్తుల్లో ఉన్నవారు 5 నుంచి 8 గంటల సేపు, పాఠశాల విద్యార్థులు వారాంతపు సెలవుల్లో 3-4 గంటలు ‘అంతర్జాలం’తో గడుపుతున్నారు. ఇంటాబయటా ‘నెట్’ వినియోగం పెరగడంతో కార్యాలయాల్లోనే కాదు, పార్కులు, పర్యాటక కేంద్రాల్లో, బస్సుల్లో, రైళ్లలో ‘వైఫై’ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తమ వద్ద వసతి పొందేవారికి ‘ఉచిత వైఫై సౌకర్యం’ అంటూ హోటళ్లు, ఉమెన్స్ హాస్టళ్లు ప్రచారం చేస్తున్నాయంటే ‘నెట్’ వాడకం ఎంతగా అనివార్యమైందో ఊహించవచ్చు. ‘నెట్’ సౌకర్యం కల్పించే టెలికామ్ సంస్థలు కూడా ఎప్పటికప్పుడు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్రైవేటు సంస్థల మధ్య పోటీ పెరగడంతో వినియోగదారులన్ని తమ వలలో వేసుకునేందుకు ప్యాకేజీల ఆఫర్లు, రాయితీల తాయిలాలు ప్రకటిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇవాళ ‘కొత్త’ అనుకుంటున్నది రేపటికి ‘పాత’ అయిపోతోంది. వేగవంతమైన ‘నెట్’ సేవలు అందించేందుకు 2జి,3జి, 4జి.. ఇలా ఎప్పుడు ఏ ‘ప్రోడక్టు’ మార్కెట్‌లో రంగ ప్రవేశం చేస్తుందో, ఏది ఎంత తొందరగా అదృశ్యమవుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఆకట్టుకునే ప్రకటనలతో వినియోదారులను మెప్పించడానికి ‘ప్రచార యుద్ధం’ జోరుగానే సాగుతోంది. విజ్ఞానం, వినోదంతో పాటు పలురకాల సేవలందించేందుకు విభిన్న ‘యాప్స్’ రంగప్రవేశం చేస్తున్నప్పటికీ గూగుల్, ఫైర్‌ఫాక్స్, ఒపెరా వంటి బ్రౌజర్ల హవా మాత్రం ఇంకా కొనసాగుతోంది. ‘నెటిజన్ల’ సంఖ్యతో పాటు వారి ఆకాంక్షలు, అవసరాలు అనూహ్యంగా పెరుగుతున్న నేపథ్యంలో కొత్త ఏడాదిలో స్టార్టప్స్, ఇ-కామర్స్, సోషల్ మీడియా వృద్ధి భారీగానే ఉంటుందన్న అంచనాలు ఊపందుకుంటున్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విస్తృత వినియోగంలోకి వచ్చాక అత్యధిక జనాభా ఉన్న భారత్ ఐటీ సంస్థలకు కల్పతరువుగా కన్పిస్తోంది. ప్రభుత్వాల ప్రాధామ్యాలు కూడా వాటికి అనుకూలంగానే ఉన్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్‌వంటి సంస్థలు ధారాళంగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఫలితంగా భారత్‌లో మేలిమార్పులు తప్పవు. కొత్త ఆవిష్కరణలు అందుబాటులోకి వచ్చాక వాటి వినియోగంలో విచక్షణ పాటిస్తే అద్భుతాలు జరుగుతాయి. విపరీతపోకడలకు పోయి దుర్వినియోగం చేస్తే మిగిలేది అనర్థమే.

జీవితంలో చాలా మార్పులు
ఇప్పుడు కరోనా కాలంలో ఆన్‌లైన్‌ క్లాసుల పేరుతో పిల్లల చదువు లు కూడా అంతర్జాలంలోనే సాగుతున్నాయి. అరచేతిలో అంతర్జా లంతో ప్రపంచం కుగ్రామమైంది. అదే సమయంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మన జీవితంలో విషాదం చోటు చేసుకోక మానదు. అంతర్జాలం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంప్యూ టర్లను కలిపే వ్యవస్థ. అన్ని కంప్యూటర్లకు అందుబాటులో ఉండే కమ్యూనికేషన్‌ టెక్నాలజీ సాధనమే ఇంటర్నెట్‌.

వ్యక్తుల, సంస్థల నుండి ప్రభుత్వపరిపాలన దాకా అంతర్జాలంలోనే సాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వేలాది టివి ఛానళ్లు, వార్తా పత్రికలు, అలాగే విద్యార్థుల చదువ్ఞలు, ఫలితాలు, కౌన్సిలింగ్‌, మీసేవా లాంటి సేవలన్నింటిని అంతర్జాలంలో సంబంధం లేకుండా ఊహించలేం. అపరిమిత డేటా ఆఫర్లు వచ్చాక మొబైల్‌ ఇంటర్నెట్‌ వాడకం పెరిగింది. అదే సమయంలో గుర్తింపు, భద్రత లేని యాప్స్‌ ద్వారా మొబైల్‌ యూజర్ల డేటా లీక్‌ అవ్ఞతోంది. ‘మీరు వాడే ప్రోడక్ట్స్‌కు డబ్బులు చెల్లించకపోతే మీరే ప్రొడక్ట్‌ అవుతారు.

అంటే ఏదైనా ఉచితంగా ఉపయోగించాలని చూస్తే మనమే ప్రొడక్ట్స్‌గా మారాల్సి ఉంటుంది. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ లాంటి సోషల్‌ మీడియా యాప్‌ లను మనం దాదాపు ఉచితంగానే ఉపయోగిస్తున్నాం. మరి ఇవి నిజంగానే ఉచితంగా సేవలు అందిస్తున్నాయా? అనే ప్రశ్నకు కాదనే సమాధానం వస్తుంది. మన వ్యక్తిగత సమాచారాన్ని అమ్ముకుంటూ ఈ సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లు డబ్బులు సంపాదిస్తుంటాయి. భారత్‌లో వాట్సాప్‌కు సుమారు 40 కోట్ల మంది వినియోగదారులు ఉన్నట్లు జర్మనీ డేటా సంస్థ స్టాటిస్టా చెబుతోంది. ఈ దరిమిలా ఇటీవల వాట్సాప్‌ కొత్త ప్రైవసీ విధానం వివాదానికి తెరలేపింది.

భారత్‌తోపాటు ఐరోపాయేతర దేశాల్లో తమ ప్రైవసీ పాలసీలో వాట్సాప్‌ మార్పులు చేసింది. దీనితో వాట్సాప్‌ తమ ఖాతాదారుల సమాచారాన్ని ఫేస్‌బుక్‌తో పంచుకొని సొమ్ము చేసుకోవాలనే కుయుక్తికి తెర లేపిందని సైబర్‌నిపుణుల అభిప్రాయం. ఈ పాలసీ వినియోగదారులను సమస్యల సుడిగుండంలోకి లాగుతుందని సైబర్‌ చట్టాల నిపు ణుడు ‘వాట్సాప్‌ లా పుస్తక రచయిత వ్యాఖ్యానించారు. భారతీయుల వ్యక్తిగత గోప్యతా హక్కులతోపాటు భారతీయ చట్టాలను సైతం ఈ కొత్త పాలసీ ఉల్లంఘిస్తోందని ఆయన వివ రించారు.ప్రస్తుతం సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. పోలీసుల నకిలీ మీడియా ఖాతాలు సృష్టించి వసూళ్లకు పాల్పడుతున్నారు.

నకిలీ ఫోన్‌ నెంబర్లను ఉపయోగించి గిఫ్ట్స్‌ ఆఫర్ల పేరుతో మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. వీరు ఎక్కువగా హర్యానా, ఢిల్లీ, కోల్‌కతాలో నకిలీ డాక్యుమెంట్లు పెట్టి సిమ్‌కార్డులు తీసుకొని ఓఎల్‌ఎక్స్‌లో సరసమైన ధరలకు వాహనాలు, ఫోన్లు, ఇతరత్రా వస్తువ్ఞలు ఇస్తామంటూ డబ్బులు పంపించాలని ఫోన్లు చేస్తుంటారు. తీరా ఆన్‌లైన్‌ ద్వారా డబ్బులు పంపించాక ఫోన్‌ ఆఫ్‌ చేస్తారు. రాజస్థాన్‌కు చెందిన ఓ ముఠా ఈ విధమైన మోసాల్లో ఏకంగా ఆర్మీ అధికారుల ఫొటోలు, పేర్లను ఉపయో గిస్తుంది. మొత్తం 18 రాష్ట్రాలలో ఈ ముఠా సభ్యులు మోసా లకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆరు నెలల్లోనే ఈ తరహా నేరాలు నాలుగురెట్లు పెరిగాయని పోలీసులు వెల్లడించారు.

‘మీకు కోట్ల విలువైన బహుమతి వచ్చింది. పదివేలు పంపితే మీఇంటికి చేరుతుంది. మేము మీ బ్యాంకు నుండి మాట్లాడుతున్నాం మీ ఆన్‌లైన్‌ ఖాతాలను సరిచేస్తున్నాం, ఓటిపి చెప్పండి. అని నిన్నమొన్నటి వరకు హర్యానా, రాజ స్థాన్‌, ఉత్తరప్రదేశ్‌కు చెందిన సైబర్‌నేరగాళ్లు దోపిడీలకు పాల్పడే వారు. ఇప్పుడు పంథా మార్చి అందమైన అమ్మాయిలతో హనీట్రాప్‌ చేయిస్తున్నారు. అంతర్జాలంలో అనవసర విషయాల పట్ల మన అమూల్యమైన సమయం వృధా అవుతుంది. కావున మంచి, అవసరమైన విషయాల కోసం మాత్రమే అంతర్జాలాన్ని ఉపయో గించాలి. మీ ఖాతా కోసం పాస్‌ వర్డ్‌ను సృష్టించేటప్పుడు పెద్ద అక్షరాలు, చిన్న అక్షరాలు, చిహ్నాలు, అంకెల మిశ్రమాన్ని ఉపయోగించాలని నిర్దారించుకోండి. గుర్తుంచుకోవడం కష్టమైనా అది మీ డేటాను రక్షిస్తుంది.

నెట్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాం కింగ్‌, మొబైల్స్‌, సోషల్‌ మీడియాలకు ఒకే పాస్‌ వర్డును వాడకుండా చూసుకోవాలి. మొబైల్‌ బ్యాంకింగ్‌ యాప్స్‌ వాడే ఫోన్‌లో గేమ్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోకపోవడం మంచిది. ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేసేటప్పుడు లేదా మీ ఆన్‌లైన్‌ బ్యాంకుఖాతాకు లాగిన్‌ అయినప్పుడు యుఆర్‌ఎల్‌కు బదులుగా హెచ్‌టిటిపితో ప్రారంభమవేతుందని గమనించండి.శాస్త్ర సాంకే తిక విజ్ఞ్ఞానాన్ని సరైనరీతిలో ఉపయోగించడం వల్ల గణనీయ మైన అభివృద్ధిచోటు చేసుకుంటుంది.కాని దానిని స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించినప్పుడే అనర్థాలకు దారి తీస్తుంది.
-మధురిమ/గుండు కరుణాకర్

నిత్య నూతన ప్రవాహం.. అంబేడ్కర్‌ సిద్ధాంతం

(డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ జయంతి సందర్భంగా..)

‘’1950, జనవరి 26న మనం వైరుధ్యాలతో కూడిన జీవనంలోకి ప్రవేశించ బోతున్నాం. రాజకీయాలలో ఒక వ్యక్తి- ఒక ఓటు, ఒక ఓటు- ఒక విలువ అన్న రాజకీయ సమానత్వాన్ని గుర్తించబోతున్నాం. అయితే సామాజిక, ఆర్థిక జీవితంలో మనకున్న సామాజిక, ఆర్ధిక వ్యవస్థ వల్ల ఒక వ్యక్తి – ఒక విలువ అన్న సూత్రాన్ని తిరస్కరిస్తూనే ఉంటాం. వైరుధ్యాలతో కూడిన ఈ జీవితాన్ని ఎంత కాలం భరిస్తూ వద్దాం? ఎంత కాలం మన సామాజిక, ఆర్థిక జీవితాల్లో సమానత్వాన్ని సాధించకుండా ఉందాం? ఇలా ఎక్కువ కాలం కొనసాగనిస్తే మన రాజకీయ ప్రజాస్వామ్యమే ముప్పునకు లోనవుతుంది. ఈ వైరుధ్యాన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలి, లేకపోతే అసమానత్వంతో పీడిరపబడుతున్న వాళ్ళు ఈ రాజ్యాంగ సభ కష్టపడి నిర్మించిన రాజకీయ ప్రజాస్వామిక వ్యవస్థను కుప్పకూలుస్తారు.’’

సమకాలీనరాజకీయాల్లో డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌ ప్రస్తావన అత్యంత ప్రాధాన్యతను సంత రించుకుంది. వర్తమాన పరిస్థితులకు తగ్గట్టుగా అంబేడ్కర్‌ అభిప్రాయాలను అన్వయించుకోవడం, ఆ వెలుగులో ప్రస్తుత సమస్యలను పరిశీలించడం, వాటి పరిష్కారానికి అంబేడ్కర్‌ నిర్దేశించిన మార్గ దర్శనాలను అనుసరించడం అనివార్యంగా మా రింది. గతంలో అంబేడ్కర్‌ను పూర్తిగా తిరస్కరిం చిన రాజకీయాలు,సంస్థలు,పార్టీలునేడు అంబేడ్కర్‌ను విస్మరించే పరిస్థితులు లేవంటే ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. భారత రాజకీయ వ్యవస్థలో అటు విప్లవ కమ్యూనిస్టుల నుంచి ఇటు పూర్తిగా మితవాద,సనాతన వాద పార్టీల వరకు అంబేడ్కర్‌ వాదం, సామాజిక మార్పుకి ఆయన యిచ్చిన నినాదం ఒక ఎజెండాగా మారిపోయింది. ఈ ఏప్రిల్‌ 14 నుంచి డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌ 128వ జయంతి ఉత్స వాలు ప్రారంభం అవుతున్నాయి. అందుకే ఒకసారి డాక్టర్‌.బి.ఆర్‌.అంబేడ్కర్‌ సిద్ధాంతాలు, అభిప్రా యాలు సమాజంపైన ముఖ్యంగా భారత రాజకీ యాల పైన ఎటువంటి ప్రభావాన్ని కలిగించాయో పరిశీలించాల్సి ఉంది. నేడు దాదాపు అన్ని పార్టీలు అంబేడ్కర్‌ కృషి గురించి, ఆయన సైద్ధాంతిక ప్రాధాన్యతను గురించి మాట్లాడుతున్నాయి. అసలు అంబేడ్కర్‌ ఊసే ఎత్తని కొన్నిపార్టీలు ప్రత్యక్షంగానూ, మరికొన్ని పార్టీలు తమ అనుబంధ సంఘాలతో అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నాయి. మావో యిస్టు పార్టీలతో సహా అన్ని కమ్యూనిస్టు పార్టీలు తమ కార్యక్రమంలో దళిత సమస్యను ప్రస్తావించి దాని పరిష్కారానికి కృషి చేయాలని నిర్ణయించు కున్నాయి. కుల సమస్యను తమ ఎజెండాలో చేర్చు కునే పరిస్థితికి ఆయా పార్టీలు నెట్టబడ్డాయి. భూమి సమస్యకోసం పోరాటంలో భాగంగా దళితులను, ఆదివాసులను సమీకరించాలని, కులనిర్మూలన కోసం కృషి జరగాలని, కుల నిర్మూలన జరిగేంత వరకు రిజర్వేషన్లలాంటి ప్రత్యేక సౌకర్యాలు అమలు కావాలని వాళ్ల పార్టీ కార్యక్రమంలో పేర్కొన్నారు. దతాగునీటికి, దేవాలయానికి,శ్మశానానికి అందరికీఒకేస్థలం ఉండాలని పిలుపునిచ్చారు. దేశం ఐక్యంగా ఉండాలంటే ఇది అత్యవసరమని ప్రకటించారు. అయితే ఈ మార్పులు గత రెండున్నర దశాబ్దాల దళిత ఉద్యమాల ఫలితమేనని చెప్పుకోవాలి. సమకాలీన సమస్యల పరిష్కారానికి మార్గనిర్దేశనం చేస్తోన్న అంబేడ్కర్‌ సిద్ధాంతబలం కూడా అందుకు దోహదం చేసింది. గతపాతిక సంవత్సరాల్లో అంబేడ్కర్‌ రచనలు ప్రజలకు విరివిగా అందుబాటులోకి వచ్చాయి. అదేవిధంగా భిన్నరాజకీయాలు కలిగిన సంస్థలు, వ్యక్తులు జరిపిన పరిశోధనలు, సాగిన చర్చలు అంబేడ్కర్‌ను ఒకశక్తిగా నిలబెట్టాయి. అంబే డ్కర్‌ సిద్ధాంతాలపై ఎంత లోతైనచర్చ జరిగితే అది తరతరాల వివక్షనెదిరించేందుకు అంత శక్తిమంతంగా ఉపయోగపడుతుందనడానికి గత 28ఏళ్ళ చరిత్రసాక్ష్యంగా నిలుస్తోంది.
బడుగు బలహీనవర్గాలకు వెలుగురేఖ
ఈ దేశంలో ప్రజాస్వామిక విప్లవానికి సిద్ధాంతం ఆచరణ బీజాలు నాటి ముక్కల్ని పెంచిన తత్వవేత్త ఆచరణ కర్త. భారతదేశం ఆర్థిక అభివృ ద్ధికి ఆర్థిక నమూనా సిద్ధాంతాన్ని అందించిన ఆర్థిక వేత్త. ఈదేశంలో అసమానతలకు మూలమైన నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను దాని నిర్మించిన బ్రాహ్మణిజాన్ని మనువాద నిర్మూలనకు సామాజిక సమానత్వం పై ఉద్యమించిన సామాజిక ఉద్యమ నేత. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ 1891ఏప్రిల్‌14వ తేదీన రాంజీ భీమాబాయి దంపతులకు జన్మించాడు. తల్లిదం డ్రులు అతనికి పెట్టిన పేరు భీమ్‌రావు గ్రామ నామాన్ని బట్టి స్కూల్లో అతని ఇంటి పేరు అంబా వదేవకర్‌. తర్వాత ఇతనిని అమితంగా అభిమా నించే ఒక ఉపాధ్యాయుడు ఆపేరును తన ఇంటి పేరు మీదుగా అంబేద్కర్‌ గా మార్పించాడు. ఆ పేరుతో అంబేద్కర్‌ ప్రసిద్ధుడైనాడు. రాంజీ పూర్వి కులు కొంకణ ప్రాంతానికి చెందిన వారు. రత్నగిరి జిల్లాలోని మంజన్‌ గడ్‌కు ఐదు మైళ్ళ దూరంలో ఉన్న అంబావదే రాంజీ వంశీయులు స్వగ్రామం వీరికి ఆగ్రామంలో ఒక ప్రత్యేక గౌరవం ఉండేది. ప్రతిఏటాజరిగే గ్రామదేవత ఉత్సవాలకు ఉప యోగించే పల్లకీ వీరి ఇంట్లోనే ఉంచే వారు. అంబే ద్కర్‌ తాతగారైన మాలోజీ సక్‌పాల్‌మహర్‌ కులానికి చెందినవాడు. నిమ్న జాతి కులాలన్నింటిలొనూ మహర్లు కొంతసాహసవంతులు గాను బుద్ధి బలం, ఉత్సహంకలవారుగాను కనిపిస్తారు. సమాజంలో తమకున్న నీచస్థితిని హైన్యాన్ని వారెన్నడు మరు వలేదు. ఈస్ట్‌ ఇండియా కంపెనీ సైన్యాన్ని ఏర్పాటు చేసిన కొత్తలో తొలుత అందులో చేరినవారు మహార్లు మాలొజీ సక్‌ పాల్‌ మిలిటరీ లో పనిచేసి పదవీ విరమణ చేశారు. అతని సంతానంలో బతికి బట్టకట్టిన ఇద్దరే కొడుకు రాంజీ, కూతురు మీరా. వీరి కుటుంబం కబీర్‌ భక్తి సంప్రదాయాన్ని విశ్వసించేవారు. భక్తిసాంప్రదాయం ప్రవక్తలు కుల భేదాలను పాటించలేదు,ఒప్పుకొనలేదు. రాంజీ సక్‌పాల్‌కు 14మందిసంతానం. వారిలో అంబేద్కర్‌ 14వ వారు. మహాపురుషుల జన్మ వృత్తాంతాలలో కొన్ని అద్భుత సంఘటనలు ముడిపడి ఉండటం సాధారణంగా లోకంలో చూస్తున్నాదే. గౌతమ బుద్ధుడు తల్లి గర్భంలో ఉండగా ఆమెకు వింత స్వప్నాలు వస్తుండేవాట. ప్రపంచ దేశాలు అంబే ద్కర్‌ ను సింబల్‌ ఆఫ్‌ నాలెడ్జిగా అభివర్ణిస్తుంటే మనదేశంలో ఆధిపత్య కులం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య లతోపాటు, శూద్ర కులం నుంచి ఎదిగిన ఓసీ కులాల నాయకులు పాలకులు దేశానికి గొప్ప నాయకుడిగా కాక ఒక ఎస్సీ కుల నాయకుడిగానే చూస్తారు. ఈదేశం సామర్థ్యాన్ని బట్టి గౌరవం కాకుండా కులాన్నిబట్టి గౌరవించే హీనమైన పరిస్థితి మన దేశంలో ఉంది. సబ్బండవర్గాల సమ్మి ళితం గా రాజ్యాంగం అంబేద్కర్‌ ఒక దళితుల కోసమే కాదు ఈ దేశ ప్రజలందరినీ దృష్టిలో ఉంచుకొని రాజ్యాంగాన్ని రచించారు. రాజ్యాంగాన్ని చదివితే అంబేద్కర్‌ ఎంత గొప్పవాడోనని తెలుస్తుంది. 1945 వరకు దాదాపు 40డిగ్రీల వరకు ఉన్నత విద్యను అభ్యసించిన వారు అంబేద్కర్‌ ఒక్కడే కావటం విశేషం. అంబేద్కర్‌తో పాటు పొలిటికల్‌ సైన్స్‌, సోషలిజం,ఎకనామిక్స్‌, డాక్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎనిమిదేండ్ల కోర్సును రెండున్నరేండ్లలోనే లోనే పూర్తి చేసిన మొదటివ్యక్తి అంబేద్కర్‌. మన దేశంలో డాక్టర్‌ ఆఫ్‌ సైన్సు చదివింది ఇద్దరు మాత్రమే అందులో ఒకరు అంబేద్కర్‌ అయితే రెండో వ్యక్తి కెఆర్‌నారాయణ (మాజీరాష్ట్రపతి). ఇద్దరు దళిత వర్గం నుంచి చదివినవారు అందుకే అంబేద్కర్‌ ను ప్రపంచ మేధావిగా ఇతర దేశాలు గుర్తిస్తుంటే మనదేశంలో మాత్రం కిందిస్థాయికి చెందిన వాడుగా చూస్తారు. అంబేద్కర్‌ కు గొప్పపేరు రావ డం అధిపత్యకులాలకు ఇష్టం లేకపోవడం కుల వివక్ష పొలేదనడానికి ఒకఉదా మన కరెన్సీ రూపాయినోట్లపై అంబేద్కర్‌ ఫోటోను కాకుండా గాంధీని మాత్రమే వేస్తారు. కారణంగాంధీ అగ్రకులం వ్యక్తి కావడమే. ఇద్దరిలో అర్హత ఎవరికి ఉంది ఒక్కసారి ఆలొచించండి.
అర్థిక వ్యవహారాల్లో నేర్పరి
రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్మాణంలో అంబేద్కర్‌ కీలక పాత్ర పోషించాడు. మొదటి నోటుకు రూపాయు అనిపేరు పెట్టింది ముస్లిం చక్రవర్తి షేర్‌ షా. 1540-45లో 1715 అంబేద్కర్‌ అసైన్‌ మెంట్‌ ఇండి యన్‌ కామర్స్‌ అనే సిద్ధాంత గ్రం థాన్ని రచించాడు. 1916 నేషనల్‌ డిపైడిరగ్‌ ఆఫ్‌ ఇండియా ఏహిస్టరిక్‌ అండ్‌ అనేటికల్‌ స్టడీలో పీహెచ్‌డీ, 1920లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ 1923 ప్రాబ్లమ్‌ ఆప్‌ రుపేస్‌ ఇట్స్‌ ఒరిజిన్‌ అండ్‌ సొల్యూషన్స్‌ ఆర్‌ బిఐ ఏర్ప డిరది. బ్రిటిష్‌ వారు రిపోర్టు ప్రకారం రివర్‌ బ్యాంకు నెట్‌ ఏర్పడడానికి కారణం అంబేద్కర్‌. ఈదేశ కార్మిక వర్గాల కొసం బ్రిటిష్‌ కాలంలోనే చికాగో ఉద్యమంతో ప్రపంచ దేశాలు 8 గంటల పని దినములు చేస్తే ఇండియాలో మాత్రమే 12నుండి 14గంటల వరకు పనిచే చేసే పద్ధతి అమలులో ఉండేది. అంబేద్కర్‌ దానికి వ్యతిరేకంగా పోరాడి 8 గంటల పనిదినం అమలు అయ్యెటట్టు చేసిన వ్యక్తి. బ్రిటిష్‌ కాలంలో అనేక కార్మిక చట్టాలను రూపొందించి, స్వాతంత్రానంతరం రాజ్యాంగంలో పొందుపరిచారు.
పాలకుడిగా కాదు సేవకుడు కావాలి
అంబేద్కర్‌ తాను భారతీయుడు అనే చెప్పాడు గాని హిందూ అని ప్రకటించుకోలేదు. హిందూ మతం పేరుతో దళిత బహుజన వర్గాలు మైనార్టీలు వివక్షకు గురవుతున్నాయని, అకారణ వెలివేస్తున్నారని ఉద్యమాల ద్వారా బహిరంగం చేశారు. నేటికి కూడా దళిత ముస్లిం బహుజనులపై దాడులు చేస్తూ చంపడమే బీజేపీ పాలనలో ఉన్న రాష్ట్రాలలో చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, రాష్ట్రాల్లో దళిత ముస్లిం బడుగు బలహీన వర్గాల ప్రజలపై నిత్యం దాడులు చేయటం, వారి ప్రాణాలు బలిగొనటం పరిపాటిగా వస్తోంది. నేటి యువత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ అందించిన అతిపెద్ద ఆటంబాంబు ఓటు హక్కు. దానిని నిజాయితీగా వినియోగించుకొని పాలకుడిగా కాకుండా సేవకుడిగా మాత్రమే ఉండాలని అంబేద్కర్‌ స్వప్నించేవారు. అంబేద్కర్‌ ఆశయాన్ని ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నిర్లక్ష్యంగా ఉంటే భావితరాలు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. బాల్యం నుండే పిల్లలకు మహనీయులత్యాగాలు, విద్య ఆవశ్యకత, కష్టపడే తత్వాన్ని బోధించినప్పుడు అంబేద్కర్‌ ఆశయం నెరవేరుతుంది.
రాజ్యాంగసభను ఉద్దేశించి డాక్టర్‌. బి.ఆర్‌ అంబేద్కర్‌ మాట్లాడిన పై వాక్యాలు భవిష్యత్తులో సాధించాల్సిన సామాజిక, ఆర్థిక సమానత్వం గురించి స్పష్టంగా పేర్కొంటున్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో డాక్టర్‌.బి.ఆర్‌ అంబేద్కర్‌ పేర్కొన్న సామాజిక,ఆర్థిక సమానత్వం కోసం ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేసి, అభివృద్ధి లక్ష్యాలు నిర్దేశించి, సాధించే ప్రయత్నం చేశారు. భూసంస్కరణల అమలు, జమీందారీ వ్యవస్థ రద్దు, కౌలు విధానాల సంస్కరణ, భూ పరిమితి విధానాలు మొదలైన చర్యలు తీసుకొని సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం కృషి చేశారు. ప్రయివేటు బ్యాంకులను జాతీయం చేసి, రాజాభరణాలను రద్దుచేశారు. సామాజిక, విద్యా సమానత్వ సాధనలో భాగంగానే షెడ్యూల్‌ కులాలకు, షెడ్యూల్‌ తెగలకు రిజర్వేషన్లు అమలు చేయబడ్డాయి. సుదీర్ఘ ప్రయాసల అనంతరం మండల్‌ కమిషన్‌ సిఫారసుల ప్రకారం ఇతర వెనకబడిన తరగతులకు రిజర్వేషన్లు అమలు చేయబడ్డాయి. ఏలక్ష్యాలైతే రాజ్యాంగం నిర్దేశించిందో అట్టి సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం ఆయా ప్రభుత్వాలు తమ శక్తి కొలది ప్రయత్నించాలి. కానీ ప్రస్తుతం జరుగుతున్నదేమిటి? సామాజిక, ఆర్థిక మార్పుల కోసం చేపట్టిన చర్యలను కొనసాగిస్తున్నాయా? సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సదుపాయాలను పటిష్ట పరుస్తున్నాయా? పేద, ధనికులకు ప్రభుత్వ, ప్రయివేటు సదుపాయాలు సమానంగా అందు బాటులో ఉంచే మిశ్రమ ఆర్థిక వ్యవస్థను కొనసాగిస్తున్నాయా? సమాధానం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సామాజికంగా,విద్యా పరంగా వెనుకబడిన వర్గాల కోసం ఏర్పాటు చేయబడిన రిజర్వేషన్లను పొమ్మనలేక పొగ పెట్టినట్టు, ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేట్‌ పరం చేస్తూ పరోక్షంగా రిజర్వేషన్లకు మంగళం పాడుతున్నారు. నాడు ఆర్థిక అసమానతలకు కారణమైన, సంపద కేంద్రీకృతానికి కారణమైన భూమిని భూసంస్కరణల ద్వారా పునర్‌ పంపిణీ చేస్తే, నేడు ప్రకృతి సంపదను కారుచౌకగా ప్రయివేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తూ, సంపద కేంద్రీకరణకు మార్గం సుగమం చేస్తూ, ఆర్థిక అసమానతలు పెంచి పోషిస్తున్నారు. ఉన్న ప్రభుత్వ బ్యాంకులను ప్రయివేటు పరం చేస్తూ, పేదవారికి బ్యాంకు సేవలను దూరం చేస్తూ, ఆర్థిక, సామాజిక అసమానతలనుకు ఆజ్యం పోస్తున్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ పరిధిలో సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం ప్రయత్నిస్తుంటే కర్ర పెత్తనం చేస్తున్నారు. సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం రాజ్యాంగంలో పేర్కొన్న అంశాలను నిర్లక్ష్యం చేయడమో లేదా సవరణల ద్వారా మార్పు చేయడమో జరుగుతుంది. రాజ్యాంగ మౌలిక సూత్రాలను మార్చే ప్రయత్నాలు ప్రారంభించారు. తరతరాలుగా బడుగు బలహీనవర్గాలను అనగదొక్కిన సంస్కృతే ఆదర్శవంతమైనదిగా ప్రచారం చేస్తూ సామాజిక, ఆర్థిక అసమానతలు పెంచి పోషిస్తున్నారు. పేదవారిని నిరుపేదలుగా మార్చుతూ భారత దేశాన్ని, కోటీశ్వలకు బిలియనీర్లకు దోచిపెడుతున్నారు. డాక్టర్‌.బి. ఆర్‌ అంబేద్కర్‌ పేర్కొన్నట్టు సామాజిక, ఆర్థిక అసమానతలు రూపుమాపడం అటుంచితే, ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల ద్వారా సామాజిక, ఆర్థిక అసమానతలు మరింత పెంచి పోషించబడుతున్నాయి. ధనికులు ధనికులుగా, పేదలు మరింత పేదలుగా మారుతున్నారు. డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ చెప్పినట్టు ఈ అసమానతలు తగ్గించకపోతే, రాజ్యాంగ సభ ఎంతో కష్టపడి నిర్మించిన ఈరాజకీయ ప్రజాస్వామ్య వ్యవస్థను అసమానతలతో పీడిరపబడుతున్న వర్గాలు వ్యతిరేకించి, తిరస్కరిస్తాయి. ఆపరిస్థితి రాకుండా చుసు కోవలసిన బాధ్యత రాజ్యాంగం ప్రకారం పాలిస్తామని ప్రమాణం చేసిన పాలకులపైనే ఉన్నదని గుర్తించుకోవాలి.
(వ్యాసకర్త : దళిత ప్రగతి ఐక్య సంఘం విశాఖ జిల్లా అధ్యక్షుడు.

నిత్య నూతన ప్రవాహం.. అంబేడ్కర్‌ సిద్ధాంతం

(డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ జయంతి సందర్భంగా..)

‘’1950, జనవరి 26న మనం వైరుధ్యాలతో కూడిన జీవనంలోకి ప్రవేశించ బోతున్నాం. రాజకీయాలలో ఒక వ్యక్తి- ఒక ఓటు, ఒక ఓటు- ఒక విలువ అన్న రాజకీయ సమానత్వాన్ని గుర్తించబోతున్నాం. అయితే సామాజిక, ఆర్థిక జీవితంలో మనకున్న సామాజిక, ఆర్ధిక వ్యవస్థ వల్ల ఒక వ్యక్తి – ఒక విలువ అన్న సూత్రాన్ని తిరస్కరిస్తూనే ఉంటాం. వైరుధ్యాలతో కూడిన ఈ జీవితాన్ని ఎంత కాలం భరిస్తూ వద్దాం? ఎంత కాలం మన సామాజిక, ఆర్థిక జీవితాల్లో సమానత్వాన్ని సాధించకుండా ఉందాం? ఇలా ఎక్కువ కాలం కొనసాగనిస్తే మన రాజకీయ ప్రజాస్వామ్యమే ముప్పునకు లోనవుతుంది. ఈ వైరుధ్యాన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలి, లేకపోతే అసమానత్వంతో పీడిరపబడుతున్న వాళ్ళు ఈ రాజ్యాంగ సభ కష్టపడి నిర్మించిన రాజకీయ ప్రజాస్వామిక వ్యవస్థను కుప్పకూలుస్తారు.’’

సోషల్‌ మీడియా కొత్త నిబంధనలు

గత కొంతకాంగా సోషల్‌ మీడియాతో పాటు, ఓటీటీ ప్లాట్‌ఫాంపై గుర్రుగా కేంద్ర ప్రభుత్వం.. తాజాగా కీక ప్రకటన చేసింది. సోషల్‌ మీడియా సహా ఓటీటీ ప్లాట్‌ఫాంకు భారీ షాక్‌ ఇస్తూ కొత్త నిబంధను తీసుకువచ్చింది. ఈ నిబంధనను గురువారం నాడు కేంద్రం సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ ప్రకటించారు. ఈ నిబంధనతో ఓటిటి, సోషల్‌ మీడియాకు కళ్లెం వేసింది కేంద్రం. కాగా, వీటిని పక్కాగా అము చేసేందుకు మూడు అంచె నియంత్రణ విధానాన్ని అము చేయనున్నామని కేంద్ర మంత్రిప్రకాష్‌ జవదేకర్‌ ప్రకటించారు.

ట్విట్టర్‌, వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా వంటి సామాజిక మాధ్యమాల్లో ఫేక్‌ ప్రచారం ఎక్కువైపోయింది. అలాగే ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో హద్దు మీరిన శృంగారాన్ని చూపిస్తూ వెబ్‌ సిరీస్‌ు, సినిమాు విడుద అవుతున్నాయి. వీటిపై కేంద్రానికి పెద్ద ఎత్తున ఫిర్యాదు అందాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్ర ప్రభుత్వం ఇన్ఫర్మేషన్‌ టెక్నాజీ రూల్స్‌- 2021 పేరుతో నిబంధను విడుద చేసింది. ఈ నిబంధన ప్రకారం.. ఏదైనా పోస్టును తొగించాని ప్రభుత్వం ఆదేశిస్తే.. తక్షణమే ఆ ఆదేశాను పాటించాల్సి ఉంటుంది. లేదంటే.. సదరు సంస్థకు లీగల్‌ నోటీసు జారీ చేయడం జరుగుతుంది. చట్టపరమైన ఉత్తర్వు జారీ అయిన తర్వాత, వీలైనంత త్వరగా కంటెంట్‌ను తొగించాల్సి ఉంటుంది. దాదాపు 36 గంటల్లోపే ఆ కంటెంట్‌ను తొగించాలి. ఇక అధికాయి ఏదైనా దర్యాప్తునకు సంబంధించిన సమాచారం అడిగితే 72 గంట్లోగా సమస్త సమాచారంతో పాటు, సహాయం అందించాల్సి ఉంటుంది. ఇక ఓటీటీ ఫ్లాట్‌ఫాంపైనా కీక షరతు విధించారు. సదరు సంస్థు భారత్‌లో ఆయా కార్యాయాు నిర్మించాని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

కొత్తగా విడుద చేసిన నిబంధనలివే..!
సోషల్‌ మీడియా, ఓటీటీపై కేంద్రం కొరడా.. కొత్త నియావళిని అతిక్రమిస్తే ఖేల్‌ ఖతం
సాగు చట్టాకు వ్యతిరేకంగా ఉద్యమాు చేస్తున్న రైతుకు మద్దతుగా సోషల్‌ మీడియాలో షేర్‌ అవుతున్న పోస్టు, సంబంధిత ఖాతాను తొగించాన్న ఆదేశాతో కేంద్రం, ట్విటర్‌కు మధ్య ఇటీవ వివాదం చోటు చేసుకుంది.

సోషల్‌ మీడియా నిబంధనల‌`ప్రధానాంశాలు:
గత కొంతకాంగా తప్పుడు కథనాు, అసత్య ప్రచారాు, నేరపూరిత సమాచారాన్ని ప్రసారం చేస్తున్న సోషల్‌ మీడియాతోపాటు ఓటీటీ ప్లాట్‌ఫాంపై కేంద్రం కొరడా రaలిపించింది. వీటిని నియంత్రించేలా కఠిన నిబంధనావళిని కేంద్రం గురువారం విడుద చేసింది. తమ వేదికపై ప్రసారమయ్యే కంటెంట్‌కు సంబంధించి యూట్యూబ్‌, ఆమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌ వంటి స్ట్రీమింగ్‌ సంస్థు అనుసరించాల్సిన నియమావళిని ప్రకటించింది. ఈ మేరకు ఇన్ఫర్మేషన్‌ టెక్నాజీ రూల్స్‌- 2021 పేరుతో కేంద్ర మంత్రు రవిశంకర్‌ ప్రసాద్‌, ప్రకాశ్‌ జవదేవకర్‌ వివరాను వ్లెడిరచారు.

కేంద్రం మెవరించిన మార్గదర్శకాలు ఓవిధంగా భారీ షాక్‌గానే పరిగణించాలి. తాజాగా నిబంధనతో ఓటీటీ, సోషల్‌ మీడియాకు దాదాపు కళ్లెం పడినట్టే. ఈ మార్గదర్శకాను పక్కాగా అమకు మూడు అంచె నియంత్రణ విధానాన్ని అనుసరించనునున్నట్టు స్పష్టం చేసింది. తాజా, నిబంధన ప్రకారం.. ఏదైనా పోస్టును తొగించాని ప్రభుత్వం ఆదేశిస్తే.. తక్షణమే వాటిని పాటించాలి. లేదంటే.. సదరు సంస్థకు లీగల్‌ నోటీసు జారీ చేస్తారు. చట్టపరమైన ఉత్తర్వులు జారీ అయిన తర్వాత, వీలైనంత త్వరగా కంటెంట్‌ను తొగించాల్సి ఉంటుంది. నోటీసు జారీచేసిన దాదాపు 36గంటల్లోపే ఆ కంటెంట్‌ను తొగించాలి. ఇక అధికాయి ఏదైనా దర్యాప్తునకు సంబంధించిన సమాచారం అడిగితే 72 గంటల్లోగా పూర్తి సమాచారంతో పాటు, సహాయం అందించాల్సి ఉంటుంది. ఇక ఓటీటీ ఫ్లాట్‌ఫాంపైనా కీక షరతు విధించారు. సదరు సంస్థు భారత్‌లో ఆయా కార్యాయాు ఏర్పాటుచేయాని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఓటీటీ నిబంధను


  • ా ఓటీటీ ప్లాట్‌ఫాంలో ఇష్టానుసార వీడియోు పోస్ట్‌ చేయడం, అసభ్య, అశ్లీ, హింసాత్మక కంటెంట్‌పై నిషేధించింది.
    ా వయస్సు ఆధారంగా ఐదు విభాగాుగా ఓటీటీ విభజించి, సామాజిక ఉద్రిక్తతు పెంచే కంటెంట్‌పై నిషేధం విధించారు.
    ా మహిళు, చిన్నాయి, దళితును అవమానించేలా, జాతీయ సమగ్రత, సమైక్యతను దెబ్బతీసేలా ఉన్న అంశాపై నిషేధం.
    ా అసత్య ప్రచారం ప్రారంభించే తొలి వ్యక్తి వివరాు కచ్చితంగా వ్లెడిరచాలి.
    ా ముఖ్యంగా ఓటీటీ ఫ్లాట్‌ఫాం సంస్థు దేశంలోనే కార్యాయాు ఏర్పాటు చేయాలి.
    ా సోషల్‌ మీడియా వేదికల్లో సమాచారం, కంటెంట్‌పై వినియోగదారు ఫిర్యాదును నిర్ణీత కాంలో పరిష్కరించాలి.
    ా అభ్యంతరకరమైన అంశాను గుర్తించిన తరువాత వాటిని 24 గంటల్లో తొగించాలి. లేకపోతే చట్టపరంగా చర్యు తీసుకుంటారు.
    ా నోడల్‌ ఏజెన్సీ 24 గంటు పనిచేస్తూ పర్యవేక్షిస్తుంది.. ఫిర్యాదును అము చేయడానికి ఈ ఏజెన్సీ బాధ్యత వహిస్తుంది.
    ా ఈ నిబంధనల‌ను ప్రచురించిన తేదీ నుంచి 3నెల్లోపు చీఫ్‌ కంప్లైయన్స్‌ ఆఫీసర్‌ (సీసీఓ)ను నియమించాలి. చట్టానికి, నిబంధనకు సీసీఓ బాధ్యత వహించాలి.
    స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్‌ డేటా చవకగా భిస్తున్న భారత్‌.. సోషల్‌ మీడియా సంస్థకు అతిపెద్ద లాభదాయక మార్కెట్‌గా మారిన విషయం తెలిసిందే. భారత్‌లో వాట్సాప్‌కు 53కోట్ల మంది, ఫేస్‌బుక్‌కు 41 కోట్లమంది, యూట్యూబ్‌కు 44.8 కోట్ల మంది, ట్విటర్‌కు 1.75 కోట్లమంది, ఇన్‌స్ట్రాగామ్‌కు 21 కోట్లమంది వినియోగదాయి ఉన్నారు. సోషల్‌ మీడియా నిబంధనను ఐటీ శాఖ పర్యవేక్షిస్తుంది. ఓటీటీ, డిజిటల్‌ మీడియా నిబంధనను సమాచార ప్రసార శాఖ పర్యవేక్షిస్తుంది.
    ఈ నిబంధనపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ట్విట్టర్‌లో స్పందించారు. అన్ని సామాజిక మాధ్యమాు, ఓటీటీ సంస్థకు పూర్తి సహకారం అందించేందుకు ప్రభుత్వం ఎ్లప్పుడూ సిద్ధంగా ఉందని అన్నారు. అదే విధంగా అన్ని డిజిటల్‌ సంస్థూ భారత చట్టాకు లోబడి ఉండాని ఆయన సూచించారు.

రైతుల పోరాటం..భార‌త దేశాన్ని వ‌ణికిస్తుంది


మూడు వ్యవసాయచట్టాు, విద్యుత్‌ సవరణ బిల్లు-2020కి వ్యతిరేకంగా నవంబర్‌ 26న ఢల్లీిలో ప్రారంభమై…దేశవ్యాపిత ఉద్యమంగా రూపుదిద్దుకుంది. పోరుబాట పట్టిన రైతుకు ప్రపంచ వ్యాపితంగా మద్దతు, సంఫీు భావం భిస్తున్నది. కండు కొరికే చలి,జడివానలు పోయి ఎండాకాలం వస్తున్నది. ఆదివారం నాటికి (21.2.21) రైతుగానీ రైతు కుటుంబ సభ్యుగానీ 248 మంది మరణించారు. షాజహాన్‌పూర్‌, సింధు, టిక్రి ప్రాంతాల్లో రైతును కలిసినప్పుడు… స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఇటువంటి మహత్తర ఉద్యమం తామెన్నడు చూడలేదని పువురు తమ జ్ఞాపకాను నెమరువేసుకున్నారు. రైతు వ్యవసాయ చట్టాు అములోకొస్తే మోన్‌శాంటో లాంటి పెద్ద కంపెనీ వారికి బానిసుగా మారడం కంటే ఇక్కడ చావడమే మేనుకుంటున్నాం. అందుకే ఇక్కడే, ఇలాగే ఉంటు న్నాం’’ ఇది ఒక బక్కచిక్కిన రైతు సమాధానం. అక్కడి వారంతా రైతు కుటుంబీకులే. వారుతినే తిండి చాలా సామాన్యం గా వుంది. సాంప్ర దాయ రొట్టొ,బంగాళదుంప కూర, మజ్జిగ.అంతే.వారేకాదు.నిరసనల్లో పాల్గొనడా నికి ఆప్రాంతానికి వచ్చిన ఎవరైనా అక్కడ భోజనం చేయవచ్చు. ఆనందంగా సేవందిస్తున్నారు.

ఎన్ని అడ్డంకు ఎదురైనా దేశ రాజ ధాని ఢల్లీిలో రైతు తమనిరసను కొనసాగిస్తు న్నారు. నిరసన దీక్షు 76వరోజుకుచేరాయి. కర్షకు కు మద్దతుగా పు ప్రాంతా నుంచి అన్నదా తు భారీగా తర లివస్తున్నారు. ఢల్లీి-ఉత్తరప్రదేశ్‌ సరిహద్దు ప్రాంత మైన ఘాజీపూర్‌ వద్దకు భారీగా రైతు చేరుకోవ డంతో ఉదయం అక్షర్‌ధామ్‌ వద్ద ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడిరది. కిలోమీటర్ల మేర వాహనాు నిలిచి పోయాయి. దీంతో పోలీసు వాహనాను నొయిడా వైపు మళ్లించారు. ఉత్తర ప్రదేశ్‌ నుంచి దేశరాజధానిలోకి ప్రవేశిస్తున్న నిరసన కారును అడ్డుకోవడానికి పోలీసు అధికాయి ఢల్లీి, హర్యానా బోర్డర్‌ను బ్లాక్‌ చేస్తున్నారు. ముళ్ల తీగతో కంచె తో గోడు కడుతున్నారు. ఎన్ని అడ్డంకు సృష్టించినా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నారు రైతు. వ్యవసాయం కోసం ప్రత్యేక బడ్జెట్‌ ప్రవేశ పెట్టాని రైతు సంఘ నేత రాకేశ్‌ టికాయత్‌ డిమాండ్చేశారు. బోర్డర్‌కు సమీపంలో ఉన్న ఢల్లీి మెట్రోకు సంబంధించిన నాుగు స్టేషన్ల నూ తాత్కాలికంగా మూసి వేశారు. ఫలితంగా ఢల్లీి నగరంలో ట్రాఫిక్‌ విపరీతంగా పెరిగి పోయిం ది. ట్రాఫిక్‌ కాస్త నెమ్మదించాక-మరో రెండు స్టేషన్లు మూసివేయనున్నట్టు మెట్రో అథారిటీ తెలిపింది. ఫార్మర్‌ ప్రొటెస్టుతో సంబంధం ఉన్న అకౌంట్లను ట్విట్టర్‌ హోల్డ్‌ చేసి పెట్టింది. మల్టిపుల్‌ అకౌంట్లు ఉన్నందునే ఈచర్యు తీసుకున్నట్టు ఆసంస్థ ప్రకటిం చింది. ట్రాక్టర్ల ర్యాలీలో హింసకు సంబంధించి ఢల్లీి పోలీసు 120 మందిని అరెస్టు చేసినట్టు ప్రకటించారు. ఈకేసులో ఇప్పటి వరకు 13ఎఫ్‌ఐ ఆర్‌ు నమోదయ్యాయి. అరెస్టైన వ్యక్తుల్లో 20ఏళ్ల లోపు వారు 15మంది ఉన్నారు. 70ఏళ్ల ఏళ్ల వ్యక్తి ఒకరు. 80 ఏళ్ల వ్యక్తి ఒకరు ఉన్నారు. ర్యాలీ సందర్భంగా చనిపోయిన రైతుపై సోషల్‌ మీడియా లో తప్పుడు ప్రచారం చేశారని జర్నలి స్టు, కాంగ్రెస్‌ నేతపైనా కేసు నమోదు చేశారు. రాజ్‌దీప్‌సర్దేశాయ్‌.కాంగ్రెస్‌ ఎంపీ శశిథ రూర్‌ కేసు నమోదైనవారిలో ఉన్నారు. ఢల్లీిలోని సింఘు సరిహద్దు వద్ద ఓ పాత్రికే యుడిని అరెస్టుచేశారు. పోలీసుతో దురుసుగా ప్రవర్తిం చారన్న కారణం తో మన్‌దీప్‌ పునియా అనే ఫ్రీలాన్స్‌ జర్నలిస్టును అదుపులోకి తీసుకుని కేసు పెట్టారు. ట్రాక్టర్‌ ర్యాలీకి వచ్చి తప్పి పోయిన 100 మంది కోసం పంజాబ్‌ పోలీసు విస్తృతంగా గాలిస్తు న్నారు.హర్యానా, ఢల్లీిలో వెతుకుతున్నారు. హక్కు కోసం జరుగుతున్న పోరాటంలో పాల్గొని తప్పి పోయిన వాళ్లను వీలైనంత త్వరగా కుటుంబ సభ్యు వద్దకు చేరుస్తామంటున్నారు పంజాబ్‌ ముఖ్య మంత్రి. మరోవైపు వీళ్ల కోసం ‘సంయుక్త కిసాన్‌ మోర్చా’ఆధ్వర్యంలో ఆరుగురితో ఒక కమిటీ ఏర్పాటైంది. వీరి గురించి సమాచారాన్ని సేకరించి తగిన చర్య కోసం అధికార వర్గాకు అందజేసే పనిని ఈ కమిటీ చూస్తుంది. ఢల్లీి పోలీసు అభ్యర్థన మేరకు సింగూ, తిక్రీ, ఘాజిపూర్‌ వంటి సరిహద్దుల్లో ఇంటర్నెట్‌ సేమ రేపు రాత్రి 11గంట వరకు నిలివేస్తున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలి పింది.ఢల్లీి సరిహద్దుల్లో వివిధ చోట్ల అంతర్జా సేమ నిుపు చేయడంపై రైతు నేతు నిరసన వ్యక్తం చేశారు. మొన్నటి ఘర్షణల్లో గాయపడిన పోలీసుకు పరిహారం ప్రకటించారు ఢల్లీి పోలీసు. తీవ్రంగా గాయపడిన వారికి పాతిక మేస్వ్పగాయాు అయిన వారికి పదిమే ఇవ్వనున్నారు.


ఎన్ని అడ్డంకు ఎదురైనా దేశ రాజధాని ఢల్లీిలో రైతు తమ నిరసను కొనసాగిస్తున్నారు. నేటికి వారి నిరసన దీక్షు76వ రోజుకు చేరాయి. కర్ష కుకు మద్దతుగా పు ప్రాంతా నుంచి అన్నదాతు భారీగా తరలివస్తున్నారు. ఢల్లీి-ఉత్తరప్రదేశ్‌ సరిహద్దు ప్రాంతమైన ఘాజీపూర్‌ వద్దకు భారీగా రైతు చేరుకోవడంతో ఉదయం అక్షర్‌ ధామ్‌ వద్ద ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడిరది. కిలోమీటర్ల మేర వాహనాు నిలిచిపోయాయి. దీంతో పోలీ సు వాహనాను నొయిడా వైపు మళ్లించారు. ఉత్తరప్రదేశ్‌ నుంచి దేశ రాజధానిలోకి ప్రవేశిస్తున్న నిరసనకారును అడ్డుకోవడానికి పోలీసు అధికా యి ఢల్లీి, హర్యానా బోర్డర్‌ను బ్లాక్‌ చేస్తున్నారు. ముళ్ల తీగతో కంచెతో గోడు కడుతున్నారు. ఎన్ని అడ్డంకు సృష్టించినా వెనక్కి తగ్గేది లేదని స్పష్టంచేస్తున్నారు రైతు.వ్యవసాయం కోసం ప్రత్యేక బడ్జెట్‌ ప్రవేశ పెట్టాని రైతు సంఘ నేత రాకేశ్‌ టికాయత్‌ డిమాండ్చేశారు. బోర్డర్‌కు సమీపంలో ఉన్న ఢల్లీి మెట్రోకు సంబంధించిన నాుగు స్టేష న్లనూ తాత్కాలికంగా మూసివేశారు. ఫలితంగా ఢల్లీి నగరంలో ట్రాఫిక్‌ విపరీతంగా పెరిగి పోయిం ది. ట్రాఫిక్‌ కాస్త నెమ్మదించాక మరో రెండు స్టేషన్లు మూసివేయనున్నట్టు మెట్రో అథారిటీ తెలిపింది. ఫార్మర్‌ ప్రొటెస్టుతో సంబంధం ఉన్న అకౌంట్లను ట్విట్టర్‌ హోల్డ్‌ చేసి పెట్టింది. మల్టిపుల్‌ అకౌంట్లు ఉన్నందునే ఈచర్యు తీసుకున్నట్టు ఆసంస్థ ప్రకటిం చింది. ట్రాక్టర్ల ర్యాలీలో హింసకు సంబంధించి ఢల్లీి పోలీసు 120మందిని అరెస్టు చేసినట్టు ప్రకటించారు. ఈకేసులో ఇప్పటి వరకు 13 ఎఫ్‌ఐ ఆర్‌ు నమోదయ్యాయి. అరెస్టైన వ్యక్తుల్లో 20ఏళ్ల లోపు వారు 15మంది ఉన్నారు.70ఏళ్ల ఏళ్ల వ్యక్తి ఒకరు. 80ఏళ్ల వ్యక్తిఒకరు ఉన్నారు. ర్యాలీ సంద ర్భంగా చనిపోయిన రైతుపై సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని జర్నలిస్టు, కాంగ్రెస్‌ నేతపైనా కేసు నమోదు చేశారు. రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌. కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ కేసు నమోదైన వారిలో ఉన్నారు. ఢల్లీిలోని సింఘు సరి హద్దు వద్ద ఓపాత్రికేయుడిని అరెస్టు చేశారు. పోలీ సుతో దురుసుగా ప్రవర్తించారన్న కారణంతో మన్‌దీప్‌ పునియా అనే ఫ్రీలాన్స్‌ జర్నలిస్టును అదుపులోకి తీసుకుని కేసు పెట్టారు. ట్రాక్టర్‌ ర్యాలీకి వచ్చి తప్పి పోయిన 100మంది కోసం పంజాబ్‌ పోలీసు విస్తృతంగా గాలిస్తున్నారు. హర్యానా, ఢల్లీిలో వెతుకుతున్నారు. హక్కుకోసం జరుగుతున్న పోరాటంలో పాల్గొని తప్పిపోయిన వాళ్లను వీలైనంత త్వరగా కుటుంబ సభ్యు వద్దకు చేరుస్తా మంటున్నారు పంజాబ్‌ ముఖ్యమంత్రి. మరోవైపు వీళ్ల కోసం ‘సంయుక్త కిసాన్‌ మోర్చా’ ఆధ్వర్యంలో ఆరుగురితో ఒక కమిటీ ఏర్పాటైంది. వీరి గురించి సమాచారాన్ని సేకరించి తగిన చర్య కోసం అధికార వర్గాకు అందజేసే పనిని ఈ కమిటీ చూస్తుంది. ఢల్లీి పోలీసు అభ్యర్థన మేరకు సింగూ, తిక్రీ, ఘాజిపూర్‌ వంటి సరిహద్దుల్లో ఇంటర్నెట్‌ సేమ రేపు రాత్రి 11గంట వరకు నిలివేస్తున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వశాఖ తెలిపింది. ఢల్లీి సరిహ ద్దుల్లో వివిధ చోట్ల అంతర్జా సేమ నిుపు చేయడంపై రైతు నేతు నిరసన వ్యక్తం చేశారు. మొన్నటి ఘర్షణల్లో గాయపడిన పోలీసుకు పరి హారం ప్రకటించారు ఢల్లీిపోలీసు. తీవ్రంగా గాయపడిన వారికి పాతికమే`స్వ్పగా యాు అయిన వారికి పదిమే ఇవ్వనున్నారు. అదేం ఖర్మమో-రామాయణంలో భూజాత సీతలానే, నేటి భారతంలో నేతల్లితో బతుకు బంధాన్ని ముడి వేసుకొన్న అన్నదాతకూ అగ్నిపరీక్ష తప్పడం లేదు. భారత సేద్య రంగ సముద్ధరణ కోసమంటూ కేంద్ర ప్రభుత్వం ఆదరాబాదరా తెచ్చిన మూడు వ్యవ సాయ చట్టాు-బడుగు రైతుప్రయోజనాల్ని బలి పెట్టేవేనంటూ అన్నదాతు చేస్తున్న దిల్లీ ముట్టడి నెరోజుకు చేరిందిప్పుడు! రైతు ఆందోళనను ఉపశమింపజేసే ప్రతిపాదన ఏదైనా క్రిస్మస్‌ వేళ ప్రధాని ముఖతా మెవడగదన్న ఆశా నీరుకారి పోగా-కొత్త సాగు చట్టా విషయంలో వదంతు సృష్టిస్తున్నారనిమోదీ వ్యాఖ్యానించారు. వివా దాస్పద చట్టా రద్దు, మద్దతు ధరకు చట్టబద్ధత వంటివి రైతు కోరుతుంటే, చేసిన శాసనాల్లో కొన్ని సవర ణకు సుముఖమంటున్న కేంద్రం- మద్దతు ధర అంశాన్ని చర్చల్లోకి జొప్పించడం సరికాదంటోంది. నిజానికి కొవిడ్‌ మహమ్మారి పంజా విసరుతున్న వేళ ఆత్మనిర్భర్‌ భారత్‌ ప్యాకేజీలో భాగంగా చట్ట ప్రతిపాదనల్ని బయటపెట్టిన కేంద్రం- రాష్ట్రా తోగాని,రైతు సంఘాతోగాని ఎలాంటి సంప్రతిం పు జరపకుండానే తొుత ఆర్డినెన్సుల్ని, దరిమిలా పార్లమెంటులో విస్తృత సమాలోచను లేకుండానే బ్లిుల్ని ఆమోదించింది. కొవిడ్‌ కోరసాచిన తరు ణంలో పంట గిట్టుబాటు ధరకోసం మార్కెట్‌ జోక్యం పథకాన్ని ప్రవేశపెట్టాని,పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద ఇస్తున్న మొత్తాన్ని రూ.15వేకు పెంచి అందులో సగాన్ని రైతు ఖాతాలో జమ చేయాని, పంట కోతు నూర్పిళ్లకు గ్రామీణ ఉపాధి హామీని అనుసంధానించాని డాక్టర్‌ స్వామి నాథన్‌ ఏప్రిల్‌ నెలో సూచించారు. వాటిని ఏమా త్రం పట్టించుకోని కేంద్రం తెచ్చిన చట్టాు- రైతు బతుకును,భవితను కార్పొరేట్లకు కుదువ పెడతాయని అన్నదాతు ఆక్రోశిస్తున్నారు. ప్రమాదకర ప్రతిష్టం భనను పొడిగించకుండా, చట్టా రద్దు విషయంలో ప్రతిష్ఠకు పోకుండా ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రాప్త కాజ్ఞత ప్రదర్శించాలి!
అయిదున్నర దశాబ్దా నాడు ఆకలి కోరల్లో చిక్కుకొన్న దేశంలో హరిత విప్లవం పాదు కోవడానికి-కనీస మద్దతు ధర,వాటిని నిర్ధారించే యంత్రాంగం,వ్యవసాయ మండీు,ఎఫ్‌సీఐ కొను గోళ్లు వెన్నుదన్నుగా నిలిచాయి. కనీస మద్దతు ధర రైతుపట్ల క్రూర పరిహాసంగామారి పాతి కేళ్లలో మూడు క్షమందికి పైగా అన్నదాత ఉసురు తీసినా ఆందోళన పథంలో కదం తొక్కని రైతు,నేడు-మద్దతుకు చట్టబద్ధత ఎందుకు కోరు తున్నాడో గ్రహించాలి. కార్పొరేట్‌ సేద్యానికి రాచ బాటు పరచే తాజా చట్టాతో మండీ వ్యవస్థ సాంతం కుదేలై, సేకరణ బాధ్యతనుంచి ఎఫ్‌సీఐ తప్పుకొంటుందని, దాంతోపాటే కనీస మద్దతు ధరా కనుమరుగైపోతుందనీ రైతాంగం భీత్లిుతోంది! కాంట్రాక్టు సేద్యంలో గొడవలొస్తే-వివాద పరిష్కార బాధ్యతను అధికార శ్రేణుకు కట్టబెట్టి, సివిల్‌ కోర్టును ఆశ్రయించే ప్రజాస్వామ్య హక్కునూ తొక్కిపట్టిన చట్టం అన్నదాత భయానుమానాల్ని మరింతగా పెంచింది. కాబట్టే కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కోసం రైతులోకం గళమెత్తుతోంది. మద్దతు ధరకే విక్రయించే హక్కును రైతుకు దఖు పరుస్తూ చట్టంతెస్తే, అది వారిలో విశ్వాసం నింపు తుందనిధర నిర్ణాయక సంఘమూ సూచిం చింది. మద్దతు ధర నిర్ధారణ ఏప్రాతిపదికన సాగాలో 2006లోనే డాక్టర్‌ స్వామినాథన్‌ సూచించగా 2014ఎన్నికల్లో దాని అముకు కట్టుబాటు చాటిన భాజపా,దరిమిలా వెనక్కి తగ్గింది. వస్తూత్పత్తిదా యి పెట్టుబడి వ్యయాల్ని వడ్డీల్ని,ఉత్పాదన ఖర్చు ల్ని, సిబ్బందివేతనాతాల్నీ గణించి సమధిక లాభా ు చేర్చి ధరు నిర్ణయిస్తారంటూ,వాస్తవిక వ్య యానికి అదనంగా 50శాతం కలిపి పంట మద్దతు నిర్ణయించాని స్వామినాథన్‌ కమిషన్‌ సూచించింది. సేద్యరంగం కుదుపుకు లోనవు తున్న దశలో-సరైన మద్దతు ధర, దానికి చట్టబద్ధత లేకుంటే బడుగు రైతాంగం ఎలా నెగ్గుకు రాగుగు తుంది? రైతన్న హేతుబద్ధ డిమాండ్లపై సత్వరం సరైన నిర్ణయం తీసుకోవడంలో కేంద్ర సర్కారు విజ్ఞతాయుతంగా స్పందించాలి!


రైతు పోరాటం స్ఫూర్తిదాయకం
అక్కడి శిబిరం గోడౌన్‌ బాధ్యుడిని కసి వివరాు అడిగి తొసుకున్నాం. ప్రతి గ్రామం నుండి పాు, కూరగాయు, ఇతర సరుకు ప్రతి రోజూ వస్తాయి. గ్రామప్రజు స్వచ్ఛందంగా వాటిని ఒక కేంద్రానికి తీసుకువస్తారు. అక్కడి నుండి వాహ నాల్లో శిబిరానికి చేరవేస్తారు. మేంఅక్కడ వున్న ప్పుడు…కూరగాయు,పా క్యాన్లతో ఒక జీపు వచ్చింది. వచ్చిన సామాను భద్రపరచడం, సక్రమం గా వినియోగించడం తన బాధ్యత అని ఓపెద్దాయన ఎంతో నమ్రతగా చెప్పాడు. ఆయన ెవరో తొసు కొని అవాక్కయ్యాం. ఆయనే రాజస్థాన్‌లోని బాంద్రా నియోజక వర్గ సిపిఐ(ఎం) శాసన సభ్యుడు బల్వాన్‌ పునియా. పక్కన మరొక టెంట్‌ దగ్గర ఒక పెద్దా యన చుట్టూ కొద్దిమంది రైతు చేరి మాట్లాడు తున్నారు. ఆయన మరెవరోకాదు. మాజీ శాసన సభ్యుడు, రాజస్థాన్‌ సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి అమ్రారామ్‌. వారు దాదాపుగా శిబిరం ప్రారంభమై నప్పటి నుంచి అక్కడే గుడారంలో ఉంటున్నారు. ఇతర రైతుసంఘా నాయకు, కార్యకర్తు చాలా మంది అక్కడే ఉంటున్నారు. ఢల్లీి-చండీగఢ్‌ జాతీయ రహదారిలో బాఘర్‌కి దగ్గర లోని హర్యానా సరిహద్దు ప్రాంతం సింధు. ప్రభుత్వం రహదారిని మూసివేయడంతో సోనిపట్‌ దాకా బస్‌లోవెళ్లి అక్కడినుండి 20కిమీ హర్యానా రోడ్‌ వేస్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకు నవీన్‌ రానా ద్విచక్ర వాహనంపై వెళ్లాను. బాఘర్‌ నుండి సుమారు 10కి.మీ. పొడవునా గుడారాు, ట్రాక్ట ర్లు. సోనిపట్‌ నుండి బయు దేరగానే ట్రాక్టర్ల ప్రవాహమే కనపడిరది. అదేమిటని విచారిస్తే ప్రతి రోజు రైతు గ్రామా నుండి ఇలా ట్రాక్టర్లలో వచ్చి పోవడం మామూలేనని తోటి మిత్రుడు చెప్పాడు. దారిపొడవునా ట్రాఫిక్‌ స్వీయ నియం త్రణ, అక్కడక్కడా రైతు వాంటీర్లతోనే వుంది తప్ప ఒక్కపోలీస్‌ కనిపించలా. కుటుంబాకు కుటుంబాలే పెద్దసంఖ్యలో తరలివస్తున్నాయి. అక్కడి వాతావరణం జాతరను మరిపించింది. అనేక మీడియా సంస్థు మీడియా క్యాంపు నిర్వ హిస్తూ ఎప్పటికప్పుడు వార్తు, కథనాను ప్రజకు అందిస్త్తున్నాయి. షాజహాన్‌పూర్‌ లాగే ఇక్కడ కూడా గ్రామా నుండి పాు, కూరగాయు, తినుబం డారాు వస్తున్నాయి. ఇక్కడ మాత్రం కెనడాలో స్థిరపడిన పంజాబ్‌ రైతు కుటుంబావారి ఆర్థిక సహకారంతో చలిని తట్టుకోగలిగిన గుడారాు 5 కనిపించాయి. వీటిలో 200-250 మంది పడు కునే అవకాశం ఉంది. మిగిలిన వేలాది మంది తాత్కాలిక గుడారాలోనే ఉంటున్నారు. ఇక్కడ మరొక విషయమేమంటే ప్రతి రైతు ఎకరానికి రూ.100 చొప్పున ఉద్యమ నిర్వహణకు విరాళాు ఇస్తున్నట్లు చెప్పారు. స్థోమతు ఉన్న కొందరు రైతు మరికొంత అదనంగా కూడా ఇస్తున్నారని తెలిసింది. దీనికి మరొక ప్రత్యేకత ఉంది. అదేమంటే సింధు ప్రాంతం వెళ్లేదారికి ఒక వైపున అన్నీ పరిశ్రము, మాల్స్‌. రెండవవైపు గ్రామాు. ఆ గ్రామా లోని అత్యధికు రైతు నుండి సేకరించిన భూము తోనే రెండవవైపున పరిశ్రము, మాల్స్‌ కట్టారట. భూము ఇచ్చినందుకు వాటిలో చిన్నచితక ఉపాధి కల్పించడంతో వారి కుటుంబాు సాగుతు న్నాయి. అయితే ఈ ఆందోళన ప్రారంభమైనప్పటి నుంచి ఆపరిశ్రము,మాల్స్‌ మూతపడ్డాయి. ఉపాధి పోయింది. దాంతో వారందరికి భోజనాు ఉద్యమ శిబిరాలోనే ఏర్పాటు చేస్తున్నారు. ఢల్లీి-రోహతక్‌ (హర్యానా) దారిలో టిక్రి ప్రాంతం ఉంది. హర్యానా రోడ్‌వేస్‌ యూనియన్‌ ప్రధాన కార్య దర్శి సరబత్‌సింగ్‌ పునియాబృందంతో కసి మెట్రో రైల్లో అక్కడికి వెళ్లాం. డిల్లీి నుంచి వెళ్లే మార్గంలోని ఈ సరిహద్దు వద్ద ప్రభుత్వం3అడుగు ఎత్తు గోడ నిర్మించి రాకపోకను మూసివేసింది. ఇక్కడ కూడా పెద్దసంఖ్యలో రైతు వున్నారు. ప్రతి రోజూ ట్రాక్టర్లలో కుటుంబాతో సహా వచ్చిపోయే వారితో కోలాహంగా ఉంది. సింధులో లాగే ఇక్కడ కూడా ప్రతి రైతు ఎకరానికి రూ.100కితగ్గకుండా స్వచ్ఛం దంగా విరాళాు ఇస్తున్నారు. గ్రామాల‌ నుండి పాల కూర‌గాయ‌లు తినుబండారాలు నిత్యం వస్తు న్నాయి. తాత్కాలిక గుడారాలే వారి నివాసాలు. సరిహద్దు నుండి బహదూర్‌ఘర్‌ దాకా 8కి.మీ పొడవున గుడారాు విస్తరించి ఉన్నాయి. ఇక్కడ రెండు ప్రత్యేకతు ఉన్నాయి. ఇళ్ళ నుండి ఎవరికి తోచిన తినుబండారాలు వారు తయారు చేసుకొని వచ్చి ఇక్కడి వారికి పంచుతున్నారు. ప్రధాన కేంద్రా లో ఒత్తిడి తగ్గించానే ఉద్దేశంతో పు గ్రామాల‌ వారు ఇక్కడ తాత్కాలిక వసతి ఏర్పాటు చేసికొని వారి గ్రామస్తు, బంధువుకు ఇక్కడే భోజనాలు తయారు చేసి పెడుతున్నారు. ఇది ఢల్లీి సరిహ ద్దులో జరుగుతున్న రైతు ఆందోళన వాస్తవ ముఖ చిత్రం. జనవరి 26న చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి ఒక రైతు మాతో ఇలా అన్నాడు. వాళ్లబ్బాయి ఇతర ప్లితో కసి ట్రాక్టర్‌లో బయుదేరాడట. అయితే పోలీసు నేరుగా వెళ్లాల్సిందిగా డైరెక్ట్‌ చేశారు. ఆ కుర్రకా రుకు విషయం తెలియదు. తీరా పోలీసు చెప్పిన ప్రకారం వెళ్తే వారు ఢిల్లీి చేరారు. అక్కడి నుండి కుర్రాడు వాళ్ళనాన్నకి ఫోన్‌ చేసి ‘మేం ఢల్లీి వచ్చాం. నీవెక్కడున్నావ’ని అడిగితే తండ్రి బిత్తరపోయి, ఢల్లీి ఎందుకు వెళ్ళావని అడిగితే పోలీసు చెప్పిన డైరెక్షన్లో వెళ్తే ఢల్లీి వచ్చిందని చెప్పాడట. అప్పుడా రైతు వెంటనే వెనక్కు వచ్చేయమని కొడుక్కు చెప్పాడట. ఆవిధంగా జనవరి 26న రైతు ఉద్య మాన్ని అభాసుపాు చేయానే ముందస్తు పథకం ప్రకారం ప్రభుత్వమే పోలీసు ద్వారా రైతును తప్పు దారి పట్టించి ఢల్లీి వచ్చేలా చేసిందని తెలిసి విస్తుపోయాం.


కానీ ప్రధాన జాతీయ మీడియా వాస్త వాన్ని, ప్రభుత్వం చేసిన కుట్రను విడిచిపెట్టి… రైతు అనుమతించిన మార్గాన్ని అతిక్రమించి అక్రమంగా ఢల్లీిలోకి చొరబడి అజడి సృష్టిం చారని ప్రచారం చేసి వీడియోు చూపించింది. జనవరి 26,ఆగస్టు 15తేదీల్లో ఢల్లీిలో పకడ్బందీ బందోబస్తు వుంటుంది. రెండుమూడు రోజు ముందు నుంచే రిహార్సళ్లు జరుగుతాయి.కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌ నిషేధిస్తారు. వే సంఖ్యలో పోలీసు బగాు మోహరించి ఉంటాయి. అలాం టి వాతావరణంలో ఢల్లీి లోని ఎర్రకోటకు కొందరు ఎలా వెళ్లారు? ఎర్రకోట లోపలికి ఎలా ప్రవేశిం చారు? స్తంభం ఎలాఎక్కాడు?ఎక్కిన స్తంభం దిగి ఎవరికి దొరకకుండా ఎలా పరారయ్యాడు? అనేవి చిన్న ప్లివాడికి కూడా కలిగే సందేహాలే.రైతు ఇన్ని ఆటంకాను అధిగమిస్తూ…సడని పట్టుద తో పోరాటం చేస్తుంటే…కేంద్ర ప్రభుత్వం, దాని మద్దతుదాయి దారుణమైన అబద్ధాను ప్రచారం చేయడం చూస్తున్నాం. ఆందోళను చేస్తున్నది రైతు కాదు-కొద్ది మంది బడా రైతు బాఋ. ఆందోళను కాదు-జీడిపప్పు, పిజ్జాు, బర్గర్లు తింటూ సరదాు చేసుకుంటున్నారు. ఇవి విదేశీయు భారీ విరాళాతో సాగుతున్నాయి… లాంటి వాదను ఉన్నాయి. ఆందోళన జీవుని, పరాన్న జీవుని, రైతు శ్రేయస్సు కోసమే ఇదంతా చేస్తున్నామని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే పార్లమెంటు వేదికగా చెప్పారు. పైగా మన్మోహన్‌ సింగ్‌ విధానానే అము చేస్తున్నానని కూడా ప్రధాని అన్నారు (మన్మోహన్‌ సింగ్‌ విధానాతో విసిగి వేసారిన ప్రజు ఆ విధానాకు భిన్నంగా ప్రజ మేుకు ఏదో చేస్తారని కదా ప్రజు మోడీకి పట్టాభిషేకం చేసింది). రైతు మేు కోసమే కొత్తగా చట్టాు తెస్తే క్షలాది మంది దేశ వ్యాపితంగా ఎందుకు వీధుల్లోకి వచ్చారు? చట్టంలో కనీస మద్దతు ధర ఎందుకు లేదు? రైతు ప్రయోజనా కోసమే అయితే రైతు సంఘాతో చట్టాు చేసే ముందే ఎందుకు చర్చించలేదు? భారతీయులే కాక విదేశీయు సహితం ఎందుకు మద్దతు ఇస్తున్నారు? బ్రిటిష్‌ పార్లమెంటు లోని 100 మంది ఎం.పి ు భారత రైతు ఉద్యమానికి మద్దతునిస్తూ ఎందుకు తీర్మానించారు? ఇవన్నీ సామాన్యును సైతం తొలిచివేస్తున్న ప్రశ్ను.
(వ్యాసకర్త‌ ఆర్‌.ల‌క్ష్మయ్య ఎఐఆర్‌టిడబ్ల్యుఎఫ్‌ అధ్యక్షు)

రాజ్యాంగ హ‌క్కులు కోల్పోతున్న ఆదివాసీలు

‘‘ ఆదివాసీలు అడవితల్లి ముద్దు బిడ్డు.ఈ సమాజానికి మూవాసు. భారత దేశానికి అసు వారసు. నీతి నిజాయితీకి నిువెత్తు నిదర్శనం.ఆదివాసీలు నేడు72వ సంవత్సరా స్వతంత్య్ర భారతావనిలో తమ అస్థిత్వం కోసం, మనుగడ కోసం అల్లాడిపోతునÊఆనరు. ఈ మట్టిలోనే కసి పోతున్నారు. సామ్రాజ్యవాద అభివృద్ధఇ నమూనాలోనే ఆదివాసీలు అంతం అవుతున్నారు. వారి హక్కుఉు హరించిపోతున్నాయి. దేశ దళారీ పాకవర్గాలు ఆదివాసులు అంతం చేసి వారి సమాధుపైనే అభివృధ్దికి పునాదు వేస్తున్నారు. మేకు బలి ఇస్తారు..పులను బలి ఇవ్వరు అన్న డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ మాటు అక్షర సత్యాుగా చరిత్రలో నిలిచాయి. మన కల కన్నా తెంగాణ కన్నీరు పెడుతుంది’’

తెంగాణ ప్రభుత్వం 2016 నుంచి చేపట్టిన హరితహారం ఆదివాసీ ప్రజ మెడకు ఉరితాడుగా మారుతున్నది. 230కోట్ల మొక్కు నాటి ( పెంచటం కాదు) ప్రపంచ రికార్డ్‌ నెక్పొుతున్నట్టు చెప్పుకొన్న ప్రభుత్వం తెంగాణలో 24శాతమే అటవీ భూమి ఉందని,అందులో ఈఅయిదేండ్లలో 100కోట్ల మొక్కు నాటి అడవుల్ని దట్టంగా తయారు చేస్తామని ప్రకటించింది. హరితహారం క్ష్య ప్రకటనలోనే ‘’అటవీ భూముల్ని దురాక్రమణ నుంచి’’ కాపాడుతామన్నది. ఇక్కడ దురాక్రమణ దారు నగానే ఎవరో మైనింగ్‌ మాఫియా అనో, ‘’రియల్‌’’ మాఫియా అనో మనం పొరపడకూడదు. వారి దృష్టిలో దురాక్రమణదారుంటే జీవిక కోసం పొడు చేసుకుని బతికే పేద గిరిజన ఆదివాసులే. హరిత హారానికి ఈ ఏటితో ఐదేండ్లు పూర్తవుతాయి. ఇప్పుడు రాష్ట్రం నందనవనం కాలేదు, అడవు సందు లేకుండా దట్టంగా కాలేదు. కానీ హరితహారం పేరుతో ప్రభుత్వం మాత్రం ఈ అయిదేండ్లుగా ఏజెన్సీ ప్రాంత ఆదివాసు అనుభవంలోని క్షలాది ఎకరా పోడు భూమిని బవంతంగా స్వాధీనం చేసుకుంటూనే ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముకపల్లి మండం అన్నారం అనే ఒక్క హమ్లెట్‌ గ్రామంనుండే హరితహారానికి ఏటా 50ఎకరా చొప్పున ఇప్పటిదాకా 250ఎకరాు స్వాధీనం చేసుకున్నారు. భూమి కోల్పోయిన వాళ్లంతా కోయు. అదే మండంలో పది చిన్న గ్రామాల‌ మద్య గల‌ ఉమ్మడి శివారులోగ 500ఎకరా భూమిపైకి గత జూన్‌ నుంచి అటవీ అధికాయి పోలీసుతో వస్తున్నారు. ఈభూమిపై పోడు కొట్టారని ఇరవై మందిపై 2001లోనే కేసు, అరెస్టు అయ్యాయి. ఇంకా ఆ కేసుల్లో వాళ్ళు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. ఆ ప్రకారంగా అయినా వాళ్ళు అప్పటి నుంచి పోడు చేసుకున్నట్టే లెక్క. 2006లో అటవీ హక్కు చట్టం ప్రకారం 2005 వరకు అనుభవంలో ఉన్న పోడు భూముల్లో కుటుంబానికి నాుగు హెక్టార్ల చొప్పున పట్టాు ఇవ్వాలి. అలా 500ఎకరాల్లో అందరికీ పట్టాు రావాల్సి ఉండగా 50ఎకరాకి మాత్రమే పట్టాు ఇచ్చారు. అన్ని కేసు మధ్య కూడా కనీసం 200 ఎకరాను అప్పటినుంచి ప్రజు కాపాడుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు, వారికి పట్టాు లేవని అటవీ అధికాయి ఆ భూము స్వాధీనానికై దాడు చేస్తున్నారు. పట్టాలు ఉండి, పట్టాలు లేకుండా కగసి పోయి ఉన్న భూముల్లో విచక్షణ లేకుండా కందకాు తవ్వటం, భూమిని తమ స్వాధీనంలోకి తీసుకున్న గుర్తుగా దున్నేయటం చేస్తున్నారు. ఇంకా నిత్య ఉద్రిక్తత, కేసు నడుస్తున్నాయి. ఈ ఫిబ్రవరి మొదటి వారంనుండే ఖమ్మం,భద్రాద్రి కొత్తగూడెం, భూపాల్‌పల్లి, మహబూబాబాద్‌ జిల్లాల్లో రానున్న వర్షాకాలానికి ముందస్తు ఏర్పాట్లుగా జేసీబీను, ప్రొక్లెయినర్లను ఆదివాసీ భూము పైకి తరలిస్తున్నారు. భద్రాద్రి జిల్లా క్ష్మీదేవిపల్లి మండం ఒక్క పునుకుడు చెక గ్రామం నుండే 250ఎకరా పోడు భూమును స్వాధీనం చేసుకోబోతున్నామని చెప్తూ, రబీకి విత్తనాలు వేయకముందే హరితహారం మొక్క కోసం గుంటు తీయటానికి బయు దేరారు. కేవం ఈ గ్రామంనుంచే గత నాుగు ఏండ్లలో 450ఎకరా పోడు భూమిని ఆదివాసునుండి లాక్కున్నారు. స్వాధీనం చేసుకోగా మిగిలిన భూమి ఇక మీకే ఉంటుందని ప్రతి సంవత్సరం చెప్తూనే వస్తున్నారు. అదే మండం బొజ్జాయి గూడానిదీ ఇదే పరిస్థితి. పాతిక,ముప్పై ఏండ్లుగా సాగు చేసుకుంటున్న భూముకు గతంలో అతి కొద్ది మందికి,సెంట్లల్లో భూమి ఇచ్చారు. అప్పటి నుంచి పట్టాు రాకుండా ఉన్న భూమును, పట్టా లేదు కాబట్టి మీకిక ఆ భూమిపై హాక్కు లేదని,పోలీసు సాయంతో దౌర్జన్యంగా అక్రమిస్తున్నారు. అడ్డువచ్చిన ప్రజపై లాఠీలు, కేసు ప్రయోగిస్తున్నారు. తాజాగా ఫిబ్రవరి 5న మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండం గుంజేడు గ్రామంలో హరిత హారమంటూ గిరిజను భూముపైకి వస్తున్న జేసీబీు, ప్రొక్లైనర్‌ను అడ్డుకున్నందుకు మహిళతో సహా 13మందిపై పొలీసు క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 8న గూడూరు మండం లైన్‌ తండాలోనూ ఇదే పరిస్థితి. ప్రభుత్వానికిదో ఆట, ప్రజకది జీవన్మరణ సమస్య. ఆదివాసుకు సహజ సిద్దంగా అన్నీ అయి ఉండిన అడవిని తమ స్వంత ఆస్తిగా ఒకప్పుడు బ్రిటిష్‌ వాళ్లు, తర్వాత నిజాం,ఇప్పుడు ఈ కాపు ప్రభుత్వాు భావించుకుంటూ అడవితో ఆవిభాజ్యంగా అు్లకున్న జీవితాను అ్లకల్లోం చేస్తున్నారు. ఇంకా అదే మైదాన ప్రాంతపు ఆధిపత్యం, రాజ్యంలోని ప్రతీదీ రాజు స్వంత ఆస్తిగా ఊహించు కునే ఫ్యూడల్‌ సమాజపు అవశేషాలూ అలాగే కొనసాగుతున్నాయి. ఇలా ఎవరిది కానిదంతా తనదే అనుకునే రాజ్యపు అసంబద్ధ భావనే ఆదివాసును తర తరాుగా కోుకోనివ్వకుండా చేస్తున్నది. చరిత్ర పూర్వయుగం నుంచీ ఆదివాసుకు అడవి అంటే కేవం అందమైన చెట్లు, పచ్చదనం కాదు. అడవేవారి మాతృ భూమి, ఇు్ల, వాకిలి, జీవనాధారం. ఇంకా, వారి సంస్కృతి, ఆచా రాు,మతం దేవుళ్ళు, అన్నీ. ఒక్క అదివాసు కేమిటి! ఈరోజు మైదాన ప్రాంతపు గ్రామీణ, నగర వాసుందరు కూడా శతాబ్దా కింద అడవుల్లో జీవించిన వాల్లే కదా! వ్యవసా యానికి, ఆవాసానికీ తమ చుట్టూ ఉన్న అడవుల్ని నరుకుతూ మైదానాుగా మార్చేశారు. అది నాగరికతైంది. అదేపని ఇప్పుడు ఆదివాసు చేసుకుంటే తప్పెలా అవుతుంది. మన చుట్టూ ఉన్న ప్రాంతం మనదైనప్పుడు వారి చుట్టూ ఉన్న ప్రాంతం వారిది కాదా! ఎన్నో అవమానాు,మోసాు గుర్తించి, గుర్తించకుండా భరిస్తూ, అనుభవిస్తూ అడవిపై తమకు గ హక్కుల్ని కోల్పోతూ క్రమంగా అడవిలో మిగిలిన ఒకే ఒకజీవనాధారమైన స్థిరవ్యవసాయానికి ఆదివాసు ఇప్పుడిప్పుడే అవాటు పడుతున్నారు. వారికవసరమైన వ్యవసాయ భూమినివారి స్వంత శివారు అయిన అడవి నుంచి తీసుకోవటం వారి సహజ హక్కు కదా. అవికూడా ఎత్తైన, లోతట్టు ప్రాంతాల్లో దొరికే రాళ్ళు రప్పతో కూడిన భూములే. ఈ భూముకు ఏ సాగునీటి ఆధారము ఉండదు. పూర్తిగా వర్షాదారం. ఇందులో వచ్చే దిగుబడి మైదాన ప్రాంతాల్లో వచ్చే దిగుబడిలో అక్షరాలా పది నుంచి ఇరవై శాతమే ఉంటుంది. ఇటు వంటి ప్రాంతాల్లో మరో జీవనాధారం లేక ఆ పోడు భూమునే నమ్ముకున్న ఆదివాసును దురాక్రమణదాయిగా చిత్రిస్తూ పరిపాకు వారి భూముల్లో ట్రాక్టర్లు పెట్టి దున్నించి, చుట్టూ కందకాు తవ్వుతూ అంతా చిన్నాభిన్నం చేస్తున్నారు. ఏకైక ఉపాధిగా మిగిలిన వ్యవ సాయాన్ని కూడా చేసుకోనివ్వకపోతే వారెలా బతకాలి, ఏం కావాలి? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్ష్మీదేవి పల్లి మండం పునుకుడు చెక, బొజ్జాయి గూడెం రెండు గ్రామా పరిధిలో 80 మందిదాకా డిగ్రీ పూర్తి చేసిన, చదువుతున్న ప్లిున్నారు. ఒక్కరికీ ఉద్యోగం రాలేదు. వచ్చే సూచను కూడా లేవు. పోలీసు వారికి క్రికెట్‌, వాలీబాల్‌ కిట్లు ఇస్తూ తమ కనుసన్నల్లో ఉంచుకుంటున్నారు. ఇంకా కొంతమందిని నెవారీగా జీతాు ఇస్తూ పోలీస్‌ ఇన్ఫార్మలుగా మారుస్తున్నారు. దాని పరిణామాు మనం ఊహించుకోవాల్సిందే. ఒకవైపు అర్హతున్న యువతకు ఉద్యోగాలి వ్వకుండా, మరో వైపు కనీస వ్యవసాయానికి కూడా దూరం చేస్తూ హరిత హారం, అడవు సంరక్షణ పేరుతో వారి బతుకుదెరువును విచ్ఛిన్నం చేసే నైతిక అర్హత ప్రభుత్వానికి ఉందా? నిజానికి, పచ్చదనం పెంచానుకుంటే రాష్ట్రంలో పుచగా ఉన్న అటవీ ప్రాంతంలో మొక్కు నాటుతూ, వాటిని రక్షిస్తూ దట్టంగా మార్చవచ్చు. ఇంకా, వ్యవ సాయ భూముల్లో కూడా కొంత భాగంలో అటు వంటి వక్షాు పెంచటాన్ని తప్పనిసరి చేయ వచ్చు. ప్రతీ గ్రామ శివారులో ఉమ్మడి అటవీ ప్రాంతానికి కొంత భూమి కేటాయించ వచ్చు. ఇంటి నిర్మాణానికి పర్మిషన్‌ ఇచ్చేముందు ప్రతి ఇంటికి ఒక వక్షమైనా పెంచాని షరతు పెట్టవచ్చు. రియల్‌ ఎస్టేట్‌ లేఅవుట్‌లో 10 శాతం భూమిలో భారీవక్షాు ఉండాని నియమం పెట్టవచ్చు. రోడ్ల పక్కన నాటే వాటిలో 80శాతం మొక్కు బతకటం లేదు. వాటిని బతికించవచ్చు.అడవి నుంచి ఆదివాసీ ను నిరాశ్రయును చేయటం అంటే వారి మాతృభూమిపై రాజ్యం దురాక్రమణ చేయటమే అవుతుంది. ఆదివాసీ జీవించే హక్కును కారాసే,అందరి అవసరాకూ ఆదివాసునే బలిచేసే విధానాన్ని పాల‌కలు మానుకోవాలి. ప్రతి కుటుంబానికి కనీసం నాలుగు హెక్టార్లు స్వంత భూమి వుండేటట్టు చూడాలి. ఆ భూమికి సాగు నీరు, ఇతర సౌకర్యాు కల్పించాలి.
-ఎస్‌. తిరుపతయ్య

ప్ర‌శ్నిస్తేనే…ప్ర‌గ‌తికి మార్గం

మనస్తాపానికి గురి చేసే హక్కు అనేది ప్రత్యేకంగా ఉండదు. మనస్తాపానికి గురి చేసే హక్కు… లేదా పూర్తిగా మాట్లాడే హక్కు, సంపూర్ణ భావ ప్రకటనా స్వేచ్ఛ-స్వేచ్ఛగా మాట్లాడే హక్కులో కొన్ని అంశాుంటాయి. అవి కొంతమందిని లేదా ఒక వర్గానికి చెందిన వారిని బాధ పెట్టవచ్చు. మరొకరి భావ ప్రకటనా స్వేచ్ఛ వ్ల ఒక వర్గం ప్రజు బాధపడే పరిస్థితి ఉత్పన్నమవుతోంది. ఇదే,ఈ విష యంలో కీకాంశమని నా భావన. 2012 బ్యాచ్‌ ఐఎఎస్‌ అధికారి కన్నన్‌ గోపీనాథన్‌ గారు వారి కలం నుంచి జాలువారిన ఈ ప్రత్యేక కథనం ఎంతో ఆసక్తి కలిగిస్తోంది.

నాగరికతా దృక్పథం నుంచి దీన్ని మనం చూసినట్లైతే,మనకు తర్కశాస్త్రం (తర్కం యొక్క తత్వశాస్త్రం,చర్చించే కళ) అని పిలిచే పు ఒప్పందాు లేదా శాస్త్రాలు ఉన్నాయన్న వాస్తవాన్ని మన నాగరికత గర్వంగా చెప్పుకోవాలి. మనం చర్చించుకుంటాం, పరస్పరం ఎదుర్కొంటాం, విభేదించుకుంటాం. ఆ రకంగా మనం ఇప్పుడున్న ఈ నాగరికత అనేంతవరకు వచ్చాం. భావ ప్రకటనా స్వేచ్ఛ కంటే కూడా ప్రస్తుతమున్న వాతావరణంలో మనం చేస్తున్నదేమంటే ఇతరును బాధ పెట్టేలా చేయడం. ‘నన్ను ముట్టుకోవద్దు’ (టచ్‌ మి నాట్‌) అనే సమాజంగా మనం మారి పోయాం. నాగురించి, నామతం గురించి,నా కమ్యూనిటీ, నా రాష్ట్రం, నా దేశం ఇలా…నా గురించి ఏదీ మాట్లాడవద్దు. ఎందుకంటే, మనకు మనం చాలా అభద్రమైన వాతావరణంలో ఉన్నామని భావిస్తున్నాం. మన మతం గురించి చాలా అభద్రతగా ఫీవడం మొదుపెట్టాం. అందువ్ల ఆమతాన్ని దెబ్బ తీస్తుందని భావించే ఏ రకమైన భావ ప్రకటనా స్వేచ్ఛ నుండైనా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మనం అభద్రంగా ఉండడంవ్ల మనల్ని బాధపెట్టారనే భావన చాలా తేలికగా వచ్చేస్తుంది. మీరు ఐన్‌స్టీన్‌ను మూగవాడిగా పివవచ్చు. అతడు ఏమీ ఫీల్‌ అవడు. చాలా భద్రతగా ఫీల్‌ అవుతూ కూర్చుంటాడు. తానేం చేస్తున్నాడో తనకు తొసు. ఈరకంగా మనం ఇక్కడే మన సొంత నాగరికతను, మన సొంత బలాన్ని, మన దేశాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నామని నా భావన. ఇతరును బాధ పెట్టడం లేదా మనస్తాపానికి గురి చేయడం గురించి మనం మాట్లాడేటప్పుడు మన మనస్సులోకి వచ్చే మరో అంశం ఏమంటే-ఎవ రిని బాధ పెడుతున్నాం? దేన్ని బాధ పెడుతున్నాం? నాభావనలో,ఇలా బాధపెడు తున్నామన్న అంశానికి సంబంధించి మూడు కోణాున్నాయి. మొదటిది, ప్రభుత్వాన్ని బాధపెట్టే హక్కు. వివిధరూపాల్లో ఇప్పటికే మనం దీన్ని కుదించేశాం. ఒకవేళ ప్రభుత్వ మైతే, మనకు దేశద్రోహ చట్టం-ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లోని సెక్షన్‌ 124(ఎ) ఉంది. న్యాయ వ్యవస్థ అయితే, కోర్టు ధిక్కరణను ఉపయోగించి మనం దీన్ని కుదించేశాం. చట్టసభలైతే, హక్కు తీర్మానం మనకుంది. ఆ రకంగా ఈ సంస్థన్నీ ఇతరు భావ ప్రకటనా స్వేచ్ఛవ్ల మనస్తాపానికి గురయ్యే హక్కును తమకు తాముగా ఉంచుకున్నాయి. మనస్తాపానికి గురవడంవారి హక్కు. ఇటువంటి వివిధ సెక్షన్ల ద్వారా మనస్తాపానికి గురవుతున్న వారి హక్కును మనం పరిరక్షిస్తున్నాం. మనకు స్వాతంత్య్రం భించక ముందు నుంచీ వారసత్వంగా మనకు ఈ దేశద్రోహ చట్టం ఉందనే విషయాన్ని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. విమర్శను ఎదుర్కొనే బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇదొక రక్షణ. అందువ్ల ఏతరహా విమర్శ అయినా దాన్ని దాడిగా పరిగణించవచ్చు, ప్రభుత్వం ప్రభుత్వ ఆదేశిత హింసకు ప్పాడవచ్చు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకోదగిన, నాన్‌ బెయిబుల్‌ నేరాు. ప్రభుత్వం మెచ్చనిదాన్ని మీరు చెప్పారంటే వెంటనే మిమ్మల్ని అరెస్టు చేయవచ్చు. బెయిల్‌ తిరస్కరించవచ్చు. ప్రభుత్వం గురించి మీరు మాట్లాడినా, విమర్శించినా, ప్రభుత్వానికి ఇష్టం ఉండదు. అప్పుడు మిమ్మల్ని జైల్లో పెట్టవచ్చు. రెండోది, మనస్తాపం చెందడానికి ఒక కమ్యూనిటీకి ఉండే హక్కు.153-ఎసెక్షన్‌లో ఇది ఇమిడి ఉంటుంది. రెండు కమ్యూనిటీ మధ్య సామరస్యతను పెంపొందించడానికి ఉద్దేశించినందున ఇది ఇప్పటికీ అంగీకారమే. 295-ఎ సెక్షన్‌ అసంబద్ధమైనది, ఎందుకంటే మతాన్ని అవమానించడానికి సంబంధించినది ఇది. నేను మతాన్ని అవమానించేలా ఏదైనా అంటే దాన్ని వెంటనే హింసాత్మక చర్యగా పరిగణిస్తారు. జైల్లో పెడతారు. మళ్లీ ఇక్కడ కూడా పరిగణనలోకి తీసుకోదగ్గ నేరమే, నాన్‌ బెయిబుల్‌ కేసే. మనం మన పురాణాను చదివినట్లైతే, శివపురాణం చదవండి. బ్రహ్మ గురించి ఏం చెబుతున్నదో దృష్టి పెట్టండి. నా లెక్క ప్రకారం,శివపురాణం రాసిన వాడిని ఈసెక్షన్‌ కింద జైల్లో పెట్టాలి. లేదా రాముని కాం నాటి పరిస్థితును చూడండి, ఒక చాకలివాడు ఏకంగా రాజుకే ప్రశ్ను సంధించాడు. ఆ చాకలివాడు లేవనెత్తిన ప్రశ్నతో నేను ఏకీభవించను. కానీ, ఆవ్యక్తి రాజును ప్రశ్నించగలిగాడు. అందుకుగానూ ఆచాకలి త నరకలేదు. జైల్లో పెట్టలేదు. ఆ ప్రశ్న ఏంటో విన్నారు. దానిపై చర్చించారు. ఇక మూడోది,పరువు నష్టం. ఐపీసీలోని 499, 500 సెక్షన్లు- ఇవి సివిల్‌బీ క్రిమినల్‌ పరువు నష్టాను పేర్కొంటున్నాయి. ఈనాడు మనకున్నది మనస్తాపానికి గురయ్యే హక్కును ప్రోత్సహించే చట్టబద్ధమైన చట్రపరిధి. నేను మీ మీద నిందు, అపవాదు మోపవచ్చు. ప్రభు త్వంతో నాకు తగిన సంబంధాుంటే మీరు వేధింపుకు గురవుతారు. ఈ అధికారాల్లో చాలా వాటికి ఎలాంటి అడ్డూ అదుపు లేదు. ఇక్కడ నాకు – దేశద్రోహం కేసు నమోదుకు కొన్ని మార్గదర్శకాు విధించాల్సిన అవసరం ఉందంటూ సుప్రీంకోర్టు, బాంబే హైకోర్టు అన్న- ఒక విషయం గుర్తుకు వస్తోంది. భారతదేశం తన రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత సెక్షన్‌ 124-ఎ తన కాలానుగుణ్యతను కోల్పోయిందని నేను భావిస్తున్నా. రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత ఈ చట్టాన్ని ప్రవేశ పెట్టినట్లైతే ఇది పరిశీనలో ఉండేదని నేను అనుకోను. హింసను నివారించడంలో నీకు సాయ పడేందుకు ఐపీసీలో చాలా సెక్షన్లు ఉన్నాయి. హింసను రెచ్చగొట్టడానికి వ్యతిరేకంగా సెక్షన్‌ 505 ఉంది. కానీ,ఒకమతాన్ని అవమానించడాన్ని ఎన్ని రకాుగానైనా అన్వయించుకోవచ్చు. ఎవరైనా దీనిపై ఫిర్యాదు చేయవచ్చు. కనీసం ప్రయివేటు ఫిర్యాదుకైనా మనం చెక్‌ పెట్టాల్సిన అవసరం ఉంది. సెక్షన్‌ 53 లేదా 295 కింద దాఖలైన ప్రయివేటు ఫిర్యాదును తప్పనిసరిగా అటార్నీ జనరల్‌ లేదా కనీసం పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వంటి సీనియర్‌ లా అధికారికి పంపాలి. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి ముందు వారి అనుమతి తీసుకోవాల్సి ఉంది.వ్యక్తిగతంగా ఇక్కడ నాకు సంబంధించిన కేసు ఒకటి ఉంది. ‘’షేమ్‌ ఆన్‌ యు, ప్రైమ్‌ మినిస్టర్‌’’ అన్న వ్యాసం రాసినం దుకు సెక్షన్‌ 295 కింద నా మీద కేసు దాఖలైంది. సెక్షన్‌ 295-(ఎ)ను ఎందుకు వర్తింపచేశారో నాకు తెలియదు. ఎందుకంటే 295-ఎ మతాన్ని అవమానించడానికి సంబంధించినది. కానీ ఎవరో గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 295-ఎ కింద కేసు నమోదైంది. దీన్ని ఫిర్యాదు స్థాయిలోనే నివారించడానికి చూడాలి. ఈ సెక్షన్లలో చాలావరకు-ప్రభుత్వాన్ని, కమ్యూనిటీని, న్యాయవ్యవస్థను, చట్టసభను, వ్యక్తును మనస్తాపానికి గురిచేసే హక్కు – భావ ప్రకటనా స్వేచ్ఛలోని భాగమే.ప్రస్తుతమున్న వ్యవస్థను, ప్రభుత్వాన్ని, అధికారంలో వున్నవారిని సవాు చేయడానికి మనల్ని మనమే అనుమతించుకోకపోతే మనం ఎన్నటికీ ఎదగలేం. మెరుగు పడలేం. అధికారంలో వున్న వారిని నిరంతరం సవాు చేస్తున్నందునే మనం ఇంత దూరం వచ్చాం. వారు మొగల్‌ పరిపాకులైనా, బ్రిటిష్‌ వారైనా లేదా ప్రస్తుత పాకులైనా ఎవరైనా కానివ్వండి. మనం నిరంతరంగా సవాు చేస్తూనే ఉండాలి. విమర్శిస్తూనే ఉండాలి. అధికారంలో వున్నవారి సున్నితత్వాన్ని (సెన్సిబిలిటీస్‌) తరచూ బాధపెడుతూ ఉండాలి. ఆ రకంగానే మనం ఇంత దూరం రాగలిగాం. ఈ హక్కును మనం అట్టిపెట్టుకుంటేనే మనం మరింతగా ఎదగగుగుతాం. లేనిపక్షంలో, ‘నన్నంటుకోకు’ (టచ్‌ మి నాట్‌) అన్న సమాజం స్థాయికే మనం కూడా దిగజారిపోతాం.

భావవ్యక్తీకరణ స్వేచ్ఛపై దాడి
చట్టబద్దంగా మాట్లాడే మాటను, భిన్నాభిప్రాయా వ్యక్తీకరణను కార్యనిర్వహకశాఖ నేరంగా పరిగణించడం, పూర్తిగా వాటిని తొగించడం లాంటి చర్యకు పూనుకుంటున్నది. విద్యార్థు, కార్యకర్తు, కమెడియన్‌ు, జర్నలిస్టును క్రిమినల్‌, టెర్రరిస్టు వ్యతిరేక చట్టం కింద నేరాను ఆరోపించి కేసు నమోదు చేయడం, విమర్శను అదుపు చేయడమే ప్రభుత్వ వ్యూహంగా ఉంటున్నది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు వ్యతిరేకంగా ప్రభుత్వ యుద్ధం, మతపరమైన అంశాతో ప్రజ అభిప్రాయాను నాశనం చేస్తుంది. ద్వేషపూరిత ప్రసంగాను సృష్టించే ఖూజ జిహాద్‌’, ‘కరోనా జీహాద్‌’ లాంటి ప్రదర్శన ద్వారా ఒకవైపు ముస్లింపై అపవాదు వేసే చర్యను ప్రోత్సహిస్తున్నది. మరో వైపు ప్రభుత్వం లేదా ప్రభుత్వ విధానాకు వ్యతిరేకంగా ఏ చిన్న విమర్శ చేసినా నేరారోపణు చేస్తున్నారు. ఆర్నబ్‌ గోస్వామికి వ్యతిరేకంగా నేరం మోపినపుడు, దానిని బహిరంగంగా ఖండిరచిన కేంద్ర మంత్రు, ప్రభుత్వ విధానాతో ఏకీభవించని జర్నలిస్టుకు ఆ విధమైన రక్షణను కల్పించ లేదు. ఈ అసమానతు ప్రభుత్వం యొక్క హిందూ జాతీయ ఎజెండాను ముందుకు తీసుకుపోయేందుకు ఉపయోగపడుతున్నాయి. ప్రభుత్వం సంతోషించే అభిప్రాయాను వ్యక్తం చేస్తున్న వారి కంటే అభిప్రాయాను స్వేచ్ఛగా వ్యక్తీకరించే వారికుండే హక్కును కూడా కుదిస్తుంది. నూతన వ్యవసాయ చట్టాకు వ్యతిరేకంగా నిరసన తొపుతూ, స్వేచ్ఛగా అభిప్రాయాను వ్యక్తం చేస్తున్న వారికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఇటీవ స్పందించిన తీరును, ఉదారవాద ప్రజాస్వామ్యాు విమర్శను ఎలా పరిగణనలోకి తీసుకోవో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. నిరసను వ్యక్తం చేస్తున్న రైతు పట్ల కేంద్రం వైఖరిని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే,రాజ్యాంగబద్దంగా కల్పించబడిన స్వేచ్ఛను కేంద్ర ప్రభుత్వం ఏవిధంగా వక్రీకరిస్తుందో తొసుకోవచ్చు. మొదటిది, శాంతియుతంగా జరుగుతున్న సభను అనుమ తించడానికి బదుగా,ప్రభుత్వం దాన్ని పరిమితం చేసేందుకు,సరిహద్దు నిరసన ప్రదేశాలో రోడ్లపై మేకు నాటించడం, కాంక్రీటు గోడను,బారికేడ్లను నిర్మించడంపై కేంద్రీకరించింది. బారికేడ్లుపెద్ద అవరోధమేమీ కాదు,కానీ ఈఒక్క ఉదాహరణ ప్రభుత్వ హింసాత్మక చర్యను తొపుతుంది. ఇంటర్నెట్‌, విద్యుత్తు, నీటి సరఫరాను కుదించడంతో పాటు, గౌరవప్రదమైన జీవితానికి, భావవ్య క్తీకరణ స్వేచ్ఛకు హామీ ఇచ్చే మన రాజ్యాం గంలోని ఆర్టికల్‌ 19(1),21ని పూర్తిగా నిలిపివేశారు. రెండవది,ప్రభుత్వం నిరసనను చాలా చురుగ్గా అడ్డుకుంటుంది. అనేక మంది నిరసనకారును నిర్బంధించింది. అనేక సందర్భాల్లో హింస చెరేగింది. ప్రభుత్వం, దాని మిత్రు చొచ్చుకొని పోవడం వ్లనే ఈ హింస చెరేగిందని రైతు నాయకు ఆరోపిస్తున్నారు. ఢల్లీికి రైతు రాకుండా అడ్డుకునేందుకు, నిరసనకు కేంద్రంగా ఉన్న ఆగ్రాలో రైతును హౌస్‌ అరెస్ట్‌ చేయించింది. మూడవది, రైతు ఉద్యమంపై తయారైన విమర్శ నాత్మక నివేదికలో కొన్ని అంశాను తొగించడం, నేరారోపణు చేసి కేసు బనాయిస్తామనే బెదిరింపు ద్వారా అడ్డుకునే విధానం. వ్యవసాయ చట్టాను వ్యతిరేకిస్తూ చేసిన నిరసనను, ప్రతిఘటనను అణచి వేసేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాు అంతర్జాతీయ విమర్శకు గురి అయ్యాయి. ఫిబ్రవరి 2న నిరసనలో సంభవించిన మరణా గురించి తమ నివేదిక ద్వారా తెలియజేసిన కనీసం ఎనిమిది మంది సీనియర్‌ జర్నలిస్టుపైన దేశద్రోహం కేసు, మతసామ రస్యానికి విఘాతం కలిగించారని నేరారోపణు చేస్తూ కేసు నమోదు చేశారు. ప్రభుత్వం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న విషయాను (తొగింపు అభ్యర్థన ద్వారా) తొగించడం మొదుపెట్టింది. భారతదేశంలో ప్రస్తుతం భావవ్యక్తీకరణ స్వేచ్ఛ యొక్క స్థితి,1970వ దశకంలో విధించిన జాతీయ ఎమర్జెన్సీతో పోల్చే విధంగా ఉంది. ఇక్కడ ఎవరికైనా రాజ్యాంగబద్ధమైన రెండు పరస్పర విరుద్ధ క్షణాు కనిపిస్తాయి. 42వ రాజ్యాంగ సవరణద్వారా ఇందిరాగాంధీ పాన, ప్రభుత్వానికి విస్తతమైన అధికారాను సమకూర్చి, న్యాయ సమీక్ష చేసే అవకాశాన్ని పరిమితం చేసింది. ఇది రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కును కుదించడానికి అనుమతించింది. బీజేపీ కంటే ముందున్న భారతీయ జనసంఫ్‌ు భాగస్వామిగా ఉన్న జనతా పార్టీ 1977లో అధికారాన్ని చేపట్టి, 44వ రాజ్యాంగ సవరణ ద్వారా అంతకు ముందు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేసిన మార్పున్నింటినీ రద్దు చేసింది. దాని ఫలితంగా, కేబినెట్‌ ఆమోదం లేకుండా అధికారికంగా ఎమర్జెన్సీ ప్రకటన, ప్రాథమిక హక్కు నిలిపివేత సాధ్యం కాదు. ప్రభుత్వ చర్యను సమీక్షించే కోర్టు అధికారాన్ని పునరుద్ధరించారు. ముఖ్యంగా ఆ రాజ్యాంగ సవరణ, కార్యనిర్వహకవర్గం నిర్ణయాు తీసుకునే క్రమంలో ప్రజాస్వామిక ప్రక్రియలో మివైన అంశాను పునరుద్ధరించే ప్రయత్నం చేసింది. ఇప్పుడు, జనసంఫ్‌ు ఒక కొత్త అవతారంలో బీజేపీగా అధికారం చేపట్టినప్పుడు,రాజ్యాంగంపై చేసిన దాడున్నీ అనధికారమైనవి, అయినా వాస్తవమైనవి. ఒక్క అధికారిక రాజ్యాంగ సవరణ లేకుండా, ప్రభుత్వం అనేక ప్రాథమిక హక్కు అమును రద్దు చేసింది. శాంతియుతంగా చేస్తున్న ఆందోళన, రాజకీయ చర్చ కుదింపుతో, సమకాలీన భారతదేశం దురదష్టం కొద్దీ వాస్తవ ఎమర్జెన్సీకి దగ్గరగా ఉంది. కొత్త అధికార వ్యవస్థ ప్రతీ నిరసనను ఒక ‘’అంతర్గత అ్లరిగా’’ పరిగణిస్తూ, దానిపై గట్టి చర్యకు పూనుకుంటుంది. న్యాయ విధానం కార్యనిర్వ హకవర్గం ఎవరూ అంగీకరించని రీతిలో భావప్రకటనను పరిమితం చేసినప్పుడు, న్యాయవ్యవస్థ ఈ స్వేచ్ఛను సంరక్షిస్తుందని ప్రతీ ఒక్కరూ ఆశిస్తారు. ఇక్కడ ఒక కేసును పరిశీలిస్తే, 1950లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు సంబంధించిన రెండు కేసును సుప్రీంకోర్టు ఎదుర్కొంది. మొదటిది, ‘క్రాస్‌ రోడ్స్‌’ అనే పత్రికపై మద్రాసు ప్రభుత్వం విధించిన నిషేధానికి వ్యతిరేకంగా సవాల్‌ (రొమేష్‌ థప్పర్‌ వెర్సస్‌ మద్రాసు ప్రభుత్వం). రెండవది, ‘ఆర్గనైజర్‌’ పత్రికపై కార్యనిర్వహక ఉత్తర్వు విధించిన నియంత్రణకు వ్యతిరేకంగా సవాల్‌ (బ్రిజ్‌ భూషణ్‌ ఐ ఢల్లీి ప్రభుత్వం). ఆసక్తికరంగా, ఇద్దరు పిటీషన్‌ దాయి రాజకీయ రంగంలో ఎదురెదురుగా నిబడి ఉన్నారు. ‘క్రాస్‌ రోడ్స్‌’ రొమేష్‌ థప్పర్‌ సంపాదకత్వంలో నిర్వహించబడుతున్న కమ్యూనిస్ట్‌ పత్రిక. ‘ఆర్గనైజర్‌’ ఆరెస్సెస్‌ పత్రిక. కానీ రెండూ, వారి వారి కేసుకు మద్దతుగా (భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను పొందే హక్కు) రాజకీయ మివపై ఆధారపడి ఉన్నాయి. ఇది ఖచ్చితంగా స్వేచ్ఛకు ఉండే సుగుణం. ఇది సాంప్రదాయ వాదుకు వ్యతిరేకంగా, ఉదారవాదుకు అనుకూంగా ఏ విధమైన వివక్షతను చూపదు. ఇది అసమ్మతిని తెలిపే, తప్పు చేసే, ఎగతాళిచేసే, చర్చించుకునే స్వేచ్ఛకు అనుమతిస్తుంది. రెండు కేసులో కూడా న్యాయస్థానం ప్రభుత్వానికి వ్యతిరేకంగా, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను పొందే హక్కు కోరిన పిటీషన్‌ దారుకు అనుకూంగా తీర్పు చెప్పింది. థప్పర్‌ కేసులో, ‘’భావవ్యక్తీకరణ స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ అన్ని ప్రజాస్వామిక సంస్థ పునాదులో ఉంటాయి, స్వేచ్ఛా యుతమైన రాజకీయ చర్చ లేకుండా ప్రభుత్వ విద్య సాధ్యపడదు, ప్రజా ప్రభుత్వ పనితీరు ప్రక్రియ సరిగా ఉండేందుకు స్వేచ్ఛ అవసరం’’ కాబట్టి చీఫ్‌ జస్టిస్‌ పతంజలి శాస్త్రి చాలా సంకుచితమైన ఆలోచనా చర్యు మాత్రమే భావప్రకటనను కుదిస్తాయని రాశాడు. రర70సంవత్సరా తరువాత, జనవరి 2021లో మునావర్‌ ఫారూఖీ బెయిల్‌ మంజూరు కోసం పెట్టుకున్న దరఖాస్తును పరిగణనలోకి తీసుకోవాని మధ్యప్రదేశ్‌ హైకోర్టును కోరాడు. అసాధారణంగా ఒక కమెడియన్‌ను, (బహుశా తాను భావించిన జోకుకు) అరెస్ట్‌ చేశారు. బెయిల్‌ మంజూరు వాదనలో, న్యాయస్థానాల్లో నేరాు చేసిన వారి తప్పును గుర్తించని వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదని హైకోర్టు నిస్సంకోచంగా చెప్పింది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు సంబంధించిన రెండు సంఘటనలో రెండు కోర్టు వైఖయి భిన్నంగా ఉన్నాయి. మొదటిది, రాజ్యాంగాన్ని సంరక్షించే క్రమంలో కోర్టు వెంటనే స్పందించింది. రెండవది, ప్రభుత్వానికి ఉన్నంత అసహనాన్ని కోర్టు కూడా ప్రదర్శించింది. ఇది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు రక్షణ కల్పించడంలో (కొన్ని మినహాయింపుతో) హైకోర్టు, సుప్రీంకోర్టు పని తీరు. సుధా భరద్వాజ్‌, వరవరరావు, ఆనంద్‌ టెల్‌ టుబ్డేతో పాటు అనేకమంది రచయితు, విద్యార్థు, జర్నలిస్టుపై నమోదు చేయబడిన నేరారోపణను కొట్టివేయాని పెట్టుకున్న దరఖాస్తును సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఏఅరెస్ట్‌కూ రాజకీయ గుర్తింపు గానీ, కోర్టు అనంగీ కారానికి ప్రభుత్వం యొక్క క్రమబద్ధమైన విధానం గానీ లేకుండా పోయింది. ఆఖరికి ప్రపంచంలో కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కోరినప్పటికీ, సుప్రీం కోర్టు జమ్మూ కాశ్మీర్‌లో 4జీ ఇంటర్నెట్‌ను పునరుద్ధరించడానికి తిరస్కరించింది. కోర్టు కూడా కండీషన్‌ బెయిల్‌ మంజూరుకు భావ వ్యక్తీకరణను పరిమితం చేసే భారమైన నియమ నిబంధనను విధించడం మొదు పెట్టాయి. ఉదాహరణకు, కేరళ హైకోర్టు 2020లో రెహానా ఫాతీమా ఆవు మాంసాన్ని వండుతున్న వీడియోను అప్‌ లోడ్‌ చేసిందన్న నేరారోపణపై అరెస్ట్‌ చేసిన తర్వాత సోషల్‌ మీడియాను ఉపయోగించకూడదన్న నిబంధనతో మాత్రమే బెయిల్‌ మంజూరు చేశారు. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌కు వ్యతిరేకంగా మాట్లాడాడన్న అభియోగంపైన అరెస్ట్‌ చేయబడిన ఒక యువకుడిని సోషల్‌ మీడియాను ఉపయోగించకుండా నిషేధం విధిస్తూ అహాబాద్‌ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అలాంటి నిషేధం భావ వ్యక్తీకరణకు ప్రత్యక్షంగా ముప్పు కుగజేస్తుంది. ఈ తొల‌గింపు (సెన్సార్‌ షిప్‌) న్యాయస్థానా నుంచి వచ్చాయన్న నిజం ప్రమాదకరమైన సూచికను తెలియజేస్తుంది. ఇది సాధారణంగా న్యాయవ్యవస్థ పట్ల ప్రజకు ఉండే విశ్వసనీయతను బహీన పరుస్తుంది.

అందువన భారతదేశంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, న్యాయవ్యవస్థ, కార్యనిర్వహక శాఖ నుంచి అనేక దాడును ఎదుర్కొంటుంది. స్వేచ్ఛ అనేది ఒక రాజకీయ ఆవశ్యకత. ప్రజాస్వామ్యం పునరుత్థానం అవడానికీ, దానితోపాటు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను పొందే హక్కు కోసం సహాయం అందించిన వారికి దేశం కృతజ్ఞతు చెప్పే ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. కార్యనిర్వహక వర్గాన్ని కఠినమైన ప్రశ్ను అడిగిన ప్రతిపక్ష రాజకీయ నాయకు, రైతుకుబీ ప్రభుత్వ హింసను ధిక్కరించిన స్వతంత్ర జర్నలిస్టుకు, రాజకీయ పరిహాసాన్ని పండిరచిన కమెడియన్‌కు కూడా దేశం ఆ రోజున కృతజ్ఞతు తెలియ జేస్తుంది. కానీ చరిత్ర, భావవ్యక్తీకరణ స్వేచ్ఛను తొగించిన నిరంకుశ ప్రభుత్వం పట్ల, ఆ స్వేచ్ఛను పునరుద్ధరించడంలో విఫమైన న్యాయస్థానా పట్ల మాత్రం కనికరం చూపించదు.

  • ‘ఫ్రంట్‌ లైన్‌’ సౌజన్యంతో,అనువాదం:బోడపట్ల రవీందర్‌
    కాళీశ్వరమ్‌ రాజ్‌ / తుల‌సీ కే.రాజ్‌

విశాఖ ఉక్కు ఈ నెల 25 తర్వాత సమ్మె

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యానికి కార్మికులు సమ్మె నోటీసులిచ్చారు. ప్రైవేటీకరణ నిర్ణయంపై వెనక్కి తగ్గేవరకు పోరాడతామని కార్మికులు స్పష్టం చేశారు. ఈ నెల 25 తర్వాత సమ్మెకు వెళ్తున్నట్లు ప్రకటించారు. సీతమ్మధార భూముల విక్రయ ఒప్పందం రద్దు చేయాలని సమ్మె నోటీసులో పేర్కొన్నారు. పోస్కోతో జరిగిన ఒప్పందం రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆర్‌-కార్డు ఉన్న నిర్వాసితులకు శాశ్వత ఉపాధి కల్పించాలని కోరారు. 14 రోజుల తర్వాత ఎప్పుడైనా సమ్మెకు దిగుతామని కార్మిక సంఘాలు వెల్లడించాయి. ఈ మేరకు విశాఖ ఉక్కు పరిశ్రమ సీఎండీకి సమ్మె నోటీసు ఇచ్చాయి.

విశాఖ ఉక్కు కోసం ఏపీలో బంద్

విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు ఉద్యమం కొనసాగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఏపీ రాష్ట్రవ్యాప్త బంద్ కు విశాఖ ఉక్కు పరిరక్షణా సమితి పిలుపునిచ్చింది. బంద్ కు అన్ని రాజకీయ పార్టీలు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించినా భారతీయ జనతా పార్టీ మాత్రం సైలెంట్ గా ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఆందోళనలు కొనసాగుతున్నాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఉక్కు ఉద్యమానికి మద్దతుగా ఏపీ ప్రభుత్వం సైతం ప్రకటన చేసింది. టిడిపి తమ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లుగా ప్రకటించింది. వామపక్ష పార్టీలు కార్మికుల పక్షాన పోరాటం చేస్తున్నాయి. కేంద్రాన్ని ఒప్పించి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఉపసంహరింపజేసే బాధ్యత వై.ఎస్.జగన్మోహన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ కొనసాగుతున్న ఆందోళనలలో ట్రేడ్ యూనియన్లు , ప్రజా సంఘాలతో పాటు ,అన్ని రాజకీయ పార్టీలు పాల్గొంటున్నాయి . ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న ఉక్కు ఉద్యమంలో ఒక్క బీజేపీ మినహా రాష్ట్రంలోని అన్ని పార్టీలు, ప్రజా కార్మిక సంఘాలు సంఘీభావం ప్రకటించి భాగస్వామ్యం తీసుకుంటున్నాయి. బీజేపీ మాత్రం విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో సైలెంట్ అయింది . మొదట విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోవడం కోసం ఢిల్లీ దాకా వెళ్లి రెండు రోజులు అక్కడే ఉండి కేంద్ర మంత్రులను కలిసి వచ్చిన బిజెపి నేతలు ఆ తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై తమ పార్టీ స్టాండ్ ను చెప్పకనే చెప్పారు.కేంద్రం నిర్ణయమే శిరోధార్యం.. బీజేపీ నేతల అభిప్రాయం ఇదే ప్రైవేటీకరణ ప్రకటన రాకముందే వైసీపీ, టీడీపీలు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ఆ తర్వాత కన్నా లక్ష్మీనారాయణ వంటి నేతలు కేంద్రం నిర్ణయమే శిరోధార్యం అంటూ తేల్చి చెప్పేశారు. ఇక ఇప్పుడు ఏపీలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొనసాగుతున్న బంద్ లో బిజెపి భాగస్వామ్యం తీసుకోవడం లేదు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో మొదట్లో మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు కనీసం మాట్లాడటం లేదు . కనీసం కార్మికుల పక్షాన ప్రకటన కూడా చేయలేదు. అటు కార్మికుల పక్షాన మాట్లాడలేక, ఇక అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకించలేక, ప్రజాభీష్టాన్ని కాదనలేక కక్కలేక మింగలేక బీజేపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్రం నిర్ణయాలు రాష్ట్ర బీజేపీ నాయకుల ఆలోచనలకు భిన్నంగా సాగుతుండడం గమనార్హం. అందరూ ముక్త కంఠంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్న చోట బీజేపీ నాయకులు నోరు మెదపలేని పరిస్థితి ఏపీ నాయకులకు ఇబ్బంది కలిగిస్తుంది .

1 35 36 37 38 39 48