విశాఖ వేదికగా సీఎం జగన్ సంచలన నిర్ణయం

  • అసెంబ్లీలో ‘ఉక్కు’ తీర్మానానికి సీఎం హామీ
  • ఏపీ సీఎం జగన్‌తో విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ సంఘం ప్రతినిధుల భేటీ ముగిసింది.
  • ఈ మేరకు ఉక్కు పరిరక్షణ సంఘం ప్రతినిధులతో సీఎం గంటకుపైగా చర్చించారు.
  • విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు.
  • అనుసంధానానికి కేంద్రాన్ని ఒప్పించాలని సీఎంకు ఉక్కు పరిరక్షణ సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.
  • దీనిపై స్పందించిన సీఎం జగన్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని హామీ ఇచ్చారు.