గోడమీది బొమ్మ..!

తొగు కథావనంలో గిరిజన కథాసుమాలు- 12వ భాగం

ప్రముఖ పరిశోధక రచయిత, విశ్లేషకుడు, డాక్టర్‌ అమ్మిన శ్రీనివాసరాజు థింసా పత్రిక కోసం ప్రత్యేకంగా రాస్తున్న ‘గిరిజన కథావిశ్లేషణ’ ధారావాహికంగా అందిస్తున్న ఈ నెల సంచికలో కథా విశ్లేషణ ‘‘ గోడమీద బొమ్మ’’- `సంపాదకులు


గిరిజను అంటే కేవం శ్రమజీవు కాదు చక్కని సృజనాత్మకత కలిగిన కళాకాయి అని కూడా తొసుకోవాలి. వారి జీవన స్రవంతిలో భాగమైన వెదురు వస్తువు తయారీలో ఈవనజీవు కళాప్రతిభ కనిపిస్తుంది. అందులో భాగంగానే గిరిజన జాతుల్లో భాగమైన సవరు,వర్లీ,తెగ గిరిజను చక్కని చిత్రకాయిగా చరిత్రలో నిలిచారు. శ్రీకాకుళం జన్మస్థానం అయి ప్రస్తుతం భాగ్యనగరం ఆవాస కేంద్రంగా ఉన్న ప్రసిద్ధ అనుసృజనకారిణి,కథారచయిత్రి, ‘‘పార్నంది లిత’’రాసిన ఈ కథ 2015 డిసెంబర్‌ 27 నాటి ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం లో ప్రచురించబడిరది.గిరిజన చిత్ర కళల్లో ఒకటైనది నేటి ఆధునిక సమాజాన్ని బాగా ఆకర్షించిన ‘‘వర్లిగిరిజన చిత్రకళ’’వారి సంస్కృతిలో ఎలా అంతర్భాగం అయింది అది ఎలా ఉపాధి దారి పట్టింది వివరిస్తూ రచయిత్రి లిత ఈ కథను ఆద్యంతం అద్భుతం గా తీర్చిదిద్ది నడిపించారు.

గిరిజను అంటే కేవం శ్రమజీవుకాదు చక్కనిసృజనాత్మకత కలిగిన కళాకాయి అని కూడా తొసుకోవాలి. వారిజీవన స్రవంతిలో భాగమైన వెదురువస్తువు తయారీలో ఈవన జీవు కళాప్రతిభకనిపిస్తుంది.అందులో భాగంగానే గిరిజనజాతుల్లోభాగమైన సవర ు,వర్లీ,తెగ గిరిజను చక్కని చిత్రకా యిగా చరిత్రలోనిలిచారు.ప్రపంచీకరణ మనదేశ సంస్కృతిసంప్రదాయాపై దాడిచేసి వాటిని అంత రింపజేస్తుంది అనే ఆరోపణ ను మరో కోణం నుంచి చూపిస్తూ దానిసాయంతోనే మన సంస్కృతిని విశ్వ వ్యాప్తంగా కూడా చేయవచ్చును అనే సూచనతో కూడిన ‘‘కొత్త కోణం’’లో ఆవిష్కరించిన కథ‘‘గోడమీద బొమ్మ’’. శ్రీకాకుళం జన్మస్థానం అయి ప్రస్తుతం భాగ్యనగరం ఆవాస కేంద్రంగాఉన్న ప్రసిద్ధ అనుసృజనకారిణి.కథారచయిత్రి ‘‘పార్నంది లిత’’రాసిన ఈకథ 2015 డిసెంబర్‌ 27నాటి ఆంధ్రజ్యోతి ఆదివారం అను బంధంలో ప్రచురించబడిరది. గిరిజనచిత్ర కళల్లో ఒకటైనది నేటిఆధునిక సమా జాన్ని బాగా ఆకర్షించిన‘‘వర్లిగిరిజనచిత్రకళ’’వారి సంస్కృతిలో ఎలాఅంతర్భాగం అయింది అది ఎలా ఉపాధిదారి పట్టింది వివరిస్తూ రచ యిత్రి లిత ఈకథను ఆద్యంతం అద్భు తంగా తీర్చిదిద్ది నడిపించారు. రచయిత్రి స్వయంగా ముంబై సమీపంలోని‘‘వాన్‌గావ్‌’’ అనే గిరిజనగ్రామాన్ని సందర్శించి తనకు దొరికిన అనుభవా అనుభూతు సింగారించి అతిప్రాచీనకాం నుంచి ఆకళ ను అక్కడి గిరిజ ను ఎలా పెంచి పోషించి నేటి తరానికి అందిస్తున్నారో సవివరంగా అక్షర చిత్రీకరణ చేసి చూపించారు.కథ విష యానికి వస్తే ‘‘అనన్య’’అనబడే ఒక జర్నలిస్టు ‘‘వర్లిచిత్రకళ’’ గురించి సవివర మైన కార్యక్రమం రూపొందించడం కోసం తాను ముంబై వెళ్లి అక్కడికి సమీపంలో గ వాన్‌గావ్‌ వెళుతుంది.ఆగ్రామానికి చెందిన గిరిజన యువకుడు,చిత్రకారుడు, అయిన సంజయ్‌ సాయంతో తనచిత్రకళ సందర్శన యాత్ర చేస్తుంది అనన్య. సంజయ్‌ ఇంటికి చేరిన అనన్య మనసంతా అపురూపమైన ‘‘వర్లిచిత్రకళ’’తో నిండి పోతుంది. అక్కడివర్లి తెగగిరిజనయువతీ- యువకుంత ప్రాచీనమైన తమ జాతి చిత్రకళను ఆధునికత సాయంతో అభివృద్ధి చేస్తుంటారు. మూలాు చెడకుండా! కొందరు ఆర్ట్స్‌ స్కూల్లో చదువుకుంటుండగా మరికొందరు పాఠాు చెప్పేస్థాయికి చేరుకున్నారు అదిఆప్రాంత గిరిజన యువత ప్రత్యేకత. అక్కడి గిరిజను అతి సాధా రణ పనిముట్లతో అద్భుతమైన బొమ్ము చిత్రిస్తున్నారు.పేడ నీళ్లుచల్లిన సాధారణ నే మీదకేవం ముగ్గుతో‘‘బిడ్డనెత్తుకున్న తల్లి బొమ్మ’’చూసిన అనన్య అబ్బురపడు తుంది అదివేసింది..జె.జె.పాఠశాలో డ్రాయింగ్‌ పాఠాు చెబుతున్న గిరిజన యువతి అని తెలిసి ఆశ్చర్య పడుతుంది. ఆ గ్రామంలోని గిరిజను ఇళ్లన్నీ మట్టితో అకబడి అందమైన వర్లీ చిత్రాను అం కరించుకుని, అందాను ఆరబోస్తున్న వైనం కళ్ళారా చూసిన అనన్య తానుండె ఆధునిక నగరాన్ని మర్చిపోతుంది ఆక్షణాన కదిలే వర్లీ సాంప్రదాయా ఉన్న సంజయ్‌ తల్లిని పరిచయం చేసుకున్న తనుభాష రాకపోయినా విశ్వ భాష అయిన’’సైగ భాష’’తోనే ఆమెవెంట వెళ్లివాళ్ళ పెరటితోటలో పండిరచుకునే కందు,పెసు వంటి పంట గురించి పనుగురించి ఆసక్తిగా తొసు కుం టుంది. అక్కడి పంటపొలాు,పశువు, పక్షు,అమాయక చూపుతో సహజమైన సింగారాతోవున్న వర్లిగిరిజనజనం.అక్కడి ప్రకృతిలో కలిసిపోయిన మాటకందని సోయ గాను మనసారా చూసుకుంటుంది అనన్య తనవైన జర్నలిస్టుకళ్లతో సంజయ్‌వాళ్ల ఇంట్లో ఆమెను అమితంగా ఆకర్షించిన బొమ్మ అతని చెల్లి పెళ్లి సమయంలో గోడమీద వేసిన బొమ్మ, బొమ్ము వేయకుండావాళ్ళు అసు పెళ్లి చేయ రట! అంటే ఆగిరిజను బొమ్ము వేసే సంస్కృతి వారిప్రధాన పనుల్లో ఎంతగా విలీనం అయిందో అర్థమవుతుంది. మరోవిశేషం ఈజాతి గిరిజను పెళ్లిపెద్దగా వ్యవ హరిం చేది భర్త చనిపోయినస్త్రీ దలేరి అనిపిలిచే ఈపెళ్ళిపెద్ద పెళ్లితంతులో మొదటి నుంచి చివరి వరకు అన్నిటతానే ముందుండి నడిపి స్తుంది. పాటుపాడుతుదీపంపట్టుకునిఆమె ముందు నడుస్తుంటే పెళ్లైనముత్తైదుమ ఆమె వెనకా నడుస్తారు.వర్లిగిరిజను భర్త చని పోయిన స్త్రీకిఇచ్చేప్రాధాన్యత స్త్రీజాతికే గర్వకార ణంగా ఉంటుంది. నుచదరపు పీటలాంటి బొమ్మదానిని దేవతగాభావించి పెళ్లి సమ యంలో పూజుచేసి ఆమెచుట్టూ వారు వాడే వస్తువువారు ఉపయోగించే సంగీత వాయి ద్యాు ఉంచి కొుస్తారు.ఈవిధంగా వాళ్లుచేసే పెళ్లితంతు అంతాపెళ్లి జరిగే ఇంటిగోడ మీద చిత్రించటం వారి సంస్కృతిలోభాగం. వారి ఇళ్ళల్లో జరిగేపెళ్లి సందడి గుర్తుగా వారిఇళ్ల గోడమీదబొమ్ము కనపడతాయి.వారిజాతి సంప్రదాయంలో భాగమైన జానపద కథను కూడా ఈగిరిజను బొమ్ముగా గీయడం వారిఆచారం. అంతటి ప్రాధాన్యత సంతరించు కున్న జాన పదగాధ తాూకు బొమ్ము కూడా అనన్య కెమెరా కళ్ళ కు అక్కడ కనపడ తాయి.‘‘ఏడుగురు అన్నద మ్ము ఏడుగురు అక్కచెల్లెళ్ళు వాళ్ళలోచిన్నచెల్లి ఒకరోజు తదువ్వుకుంటుండగా ఆమె బంగారుత వెంట్రుక ఒకటివూడివస్తే అదిభూమిమీద వేస్తే జంతువుకు,నీళ్ళలో వేస్తేచేపకు ఇబ్బంది. చెట్టుకు కడితే పక్షుకు ప్రమాదంఅని ఆలో చించి చివరికిఎవరికీ ఇబ్బంది రాకూడదని ఓచిన్న ప్లుకుచుట్టి నదిలో వేస్తుంది.తీరా అదిఏడుగురు అన్నదమ్ముల్లో ఒకడు ఆనదిలో స్నానం చేస్తుండగా అతని కంట పడుతుంది దానిని తీసిజాగ్రత్త చేసు కోవడమేకాదు దానిని అమితంగా ప్రేమించి ఆతవెంట్రుకగ అమ్మా యినె పెళ్లి చేసుకో వడానికి నిశ్చయించు కుంటాడు.తీరా ఆత వెంట్రుక తనచెల్లిదిఅని తెలిసాక కూడా తనమొండిపట్టు వీడడు. విషయం తెలిసినఆప్లి బాధతోచందనంచెట్టు కింద కూర్చుని రాత్రిపగుఏడ్చి ఈఅన్యాయం నుంచి రక్షించమని చంద్రుడిని వేడుకుంటుంది చందమామ తనకిరణాతోజాలిగా చూస్తాడు. ఆప్లిచందనం చెట్టుఎక్కి చందమామను చేరు కుంటుంది. ఇది వర్లిగిరిజను చెప్పుకునే ప్రసిద్ధమైన జానపద కథ.ఈ కథను కళ్ళకు కట్టే బొమ్మ బొగ్గుపొడితో కోరారంగు ముతక బట్టమీద వేసింది. వర్లిసాంప్రదాయంతో చిత్రిం చిన పెద్దచెట్టు ఆకు కొమ్ము త వెంట్రు కెతాడుగ పైన మబ్బు మధ్యగ నెవంకను చేసుకుంటున్న ప్లి చెట్టు కింద కన్నీళ్లు కారు స్తున్నతల్లి ఆశ్చర్యంతో కుటుంబమంతా…‘‘ఇది జానపదగాధ తాూకువర్లిచిత్రం.ఇలాంటి జానపదగాధను బొమ్ముగ గీసినచిత్రాు ఎన్నో సంజయ్‌ వాళ్ల ఇంట్లో ఆమెకు దర్శన మిస్తాయి. అతను ఒక్కో బొమ్మలో దాగిన జానపద గాథను చెబుతుంటే చిత్రాల్లోంచి కథు చిలికిన వెన్నెలా బయటికి వస్తూ ఉంటాయి. అనన్య పొద్దుటి నుంచి సాయం త్రందాకా ఆవర్లీ చిత్రా విశేషాు చూస్తూ వింటూ మధ్యమధ్యలో వారుఅందించిన ఆత్మీయ ఆహారాన్ని స్వీకరిస్తూ అబ్బురపడు తుంది, అక్కడ తను చూసిన బొమ్మన్నిటికీ కారకుడు సంజయ్‌ అనితెలిసి ఆపూర్వగాధు అతను తనఅమ్మమ్మ చెప్పగావిని నేర్చుకున్న తీరుకుఅబ్బుర పడుతుంది, అయితే నేటి ఆధునిక వర్లిచిత్రకాయి సాధారణచిత్రాు అయితే వేస్తున్నారుగానీ జానపదచిత్రాు వేసేవారు లేరని అతనొక్కడే చివరికి మిగి లానన్న సంజయ్‌మాటతో ఆమెలో నిరాశ కుగుతుంది. నే దున్నినందుకు భూదేవికి క్షమాపణ చెప్పేజాతి, గుహల్లోచిత్రించటం మొదు పెట్టిప్రస్తుతం స్కూల్‌ వరకు వెళ్ళిన ఘనమైన చరిత్రగ గిరిజనజాతి వర్లీది. అతి సాధారణ పరికరాు వస్తువు ఉపయోగించి అసాధారణమైన చిత్రాు గీయడంఒక్క వర్లిగిరిజనుకే చేతనైన కళ అనవచ్చును, తరతరా నుంచి వారి సంస్కృతి సాంప్ర దాయాలో అంతర్భాగంగా వస్తున్న ఈ చిత్రకళనేడు ఆధునిక మెరుగు దిద్దుకుని అమ్ముడు అవుతూ ఆ వన వాసుకు జీవనో పాధిగా మారింది, ఆదృక్పథంతోనే ‘‘మీరు ఏదైనా పెయింటింగ్‌ తీసుకుంటార?’’ అని సంజయ్‌ అనన్యను అడిగిన మాటల్లో అతని సున్నిత వ్యాపార తత్వం తొస్తుంది,.‘‘లేదు మీ గురించి నేనురాస్తాను దానివ్ల మీకుమంచి పబ్లి సిటీ వస్తుంది’’ అన్న అనన్య సమాధానంలో ఆధునిక వ్యాపారానికి పబ్లిసిటీ అనబడే ప్రచారం ప్రసారం అవసరం గురించి రచయిత్రి చమత్కారంగా చెప్పిన తీరుబాగుంది.గిరిజన సాంప్రదాయకళ వారిదగ్గరె ఎందుకు ఉండి పోవాలి?కళపరమార్థం అందరికీ చేరడమే కదా!? ఆధునికంగా వస్తున్న అన్నిరకా మాధ్యమాల్లో అవసరాన్ని బట్టి ఈ సాంప్రదాయ చిత్రకళను ఎందుకు ఉపయోగించకూడదు? నేటి ఆధునిక మానవుని ఆనందానికి మానసిక సంతృప్తికి అనాటి చిత్రకళ సాయం ఎందుకు తీసుకోరాదు? మనంఎంత ఆధునీకరించబడి ఎన్ని రకా వస్తువు తయారు చేస్తున్న వాటి తయారీకి మూసూత్రాు పూర్వం మన మహ నీయు రూపొందించిన సూత్రాలే కదా? వాటి పునాదు మీదనేటి ఆధునిక భవనాు ఆవిర్భ విస్తుంది.వంటి ఆలోచను తన మనసు నిండా నింపుకున్న అనన్య తిరుగు ప్రయాణం అవ్వ డంతో కథసుఖాంతమవుతుంది. ఈ‘‘గోడమీద బొమ్మ’’ కథలో రచయిత్రి లిత శిల్పానికన్న విషయానికే అధిక ప్రాధాన్యత ఇస్తుంది. తాను గమనించిన విక్షణమైన గిరిజన చిత్రకళ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయానే తపనతోనే కథనంతా నడిపిస్తుంది, అనవసరపు వర్ణను ఉపమానాు లేకుండా అవసరం మేరకే పదబంధాు ఉపయోగిస్తూ తను పొందిన అనుభూతిని అక్షరీకరించే క్ష్యంతో కృషి చేసిన ఆమె మొదటి నుంచి చివరి వరకు గురితప్పని బాణంలా దూసుకుపోతూ పాఠకుకు మివైన గిరిజన సంప్రదాయ విజ్ఞానాన్ని పంచడంలో విజయం సాధించింది అనవచ్చు.

క్షీణించిన ఆహార వినియోగం-పెరిగిన ఆకలి కేకులు 

కేంద్రం ప్రతిపాదించిన వ్యవసాయ బ్లిుకు వ్యతిరేకంగా రైతు చేపట్టిన పోరాటానికి దేశ రాజధాని సరిహద్దు దద్దర్లిుతున్నాయి. అయినా రైతు విజ్ఞప్తును పెడచెవిన పెట్టిన కేంద్ర ప్రభుత్వం తన పంథా విడవనంటోంది. ఈ పరిస్థితుల్లోనే ఆకలిపై ‘హంగర్‌ వాచ్‌’ అనే సంస్థ చేసిన సర్వే విస్తుగొలిపే నిజాను బయటపెట్టింది. ఈ బ్లిు ఆమోదం జరిగి తే మన దేశంలో ఆకలి కేకు విపరీతంగా పెరిగి దేశం అథోగతి పాలౌతుందన్నది నివేదిక సారాంశం.
` సోమసుందరరావు

ప్రతి నుగురు దళితులో ఒక్కరు, ప్రతి నుగురు ముస్లింలో ఒకరు లాక్‌డౌన్‌ కాంలో ఆహార వివక్షను ఎదుర్కొన్నారని సర్వే పేర్కొంది. ‘ఆహారం హక్కు’ ప్రచారంలో భాగంగా చేసిన సర్వేలో ఈ విషయాు మెగు చూశాయి. సాధారణ జనజీవనంలో ప్రతి పది మందిలో ఒకరు ఆహార వివక్షను ఎదుర్కొ న్నారు. ముఖ్యంగా దేశ జనాభాలో మైనార్టీపై ఈ ప్రభావం ఎక్కువగా ఉందని సర్వే చెబుతోంది.11రాష్ట్రాకు చెందిన ప్రజలో సుమారు 45శాతం మంది ఆర్థికంగా తీవ్ర పరిణామాను ఎదుర్కొన్నారు. రోజుకు ఒకపూట తినడం కోసం అప్పు చేయాల్సిన పరిస్థితు వచ్చాయి. ఇది లాక్‌డౌన్‌ ముందు కాంతో ప్చోుకుంటే ఎక్కువైంది. రుణాు చేయడంలో సాధారణ ప్రజ కంటే షెడ్యూల్‌ కులా వారిలో 23 శాతం పెరిగాయని సర్వే గుర్తించింది. సుమారు 74 శాతం మంది దళితు ఆహార వినియోగం కూడా ఈ కాం లో అధికంగా తగ్గింది. వీరంతా ఒక్క పూట భోజనంతో అంటే రాత్రి పూట తినకుండా పస్తున్నారు. వివిధ వర్గాకు చెందిన ప్రజ నుంచి సేకరించిన ఈ సమాచారం ఆకలి తీవ్రతను కళ్లకు కట్టినట్లు చెబుతోంది. యు.పి, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌,జార్ఖండ్‌,ఢల్లీి,తెంగాణ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో ఈసర్వే నిర్వహించారు. పోస్ట్‌ కోవిడ్‌ సమయంలో ఆకలి, ఆహార భద్రతకు ఎదురైన పరిస్థితిపై అవగాహన కోసం ప్రీ-లాక్‌డౌన్‌ (ఏప్రిల్‌, మే) నెలో ఉన్న స్థితితో పోస్ట్‌-లాక్‌డౌన్‌ కామైన సెప్టెంబరు-అక్టోబరు నెల పరిస్థితిని ప్చోుతూ ఈ సర్వే జరిగిందని ‘హంగర్‌ వాచ్‌’ తెలిపింది. ఏప్రిల్‌, మే నెలో ఆదాయ మార్గాు పూర్తిగా మూసుకుపోయాయి. కేవం 3 శాతం ఆదాయంతో రోజు గడపవసి వచ్చిందని 43 శాతం మంది చెప్పారు. ఆహార వినియోగంలో జార?ండ్‌ 82 శాతం, ఢల్లీి 81 శాతం, రాజస్థాన్‌ 80 శాతం క్షీణతలో ఉంటే పోషకాహార వినియోగంలో అత్య్పంగా ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని ప్రాంతాు 90 శాతం క్షీణతను ప్రదర్శించాయి. ఈ లాక్‌డౌన్‌ కాంలోనే నాుగు కార్మిక కోడ్‌ను కూడా కేంద్రం ప్రవేశపెట్టింది. దీనివ్ల అసంఘటిత రంగ కార్మికు ఉపాధిపోయింది. వేతనాు లేక ఆహారం కొనుక్కునే స్థోమత దిగజారిందని సర్వే పేర్కొంది. ఇప్పుడు తాజాగా రైతు వ్యతిరేక వ్యవసాయ బ్లిుపై కూడా కేంద్రం మొండి వైఖరిని అవంబిస్తోంది. ఈ పరిణా మాు పరిస్థితిని మరింత దిగజారు స్తాయని నివేదిక హెచ్చ రిస్తోంది. పౌర సరఫరా కేంద్రం ద్వారా ప్రతి ఒక్కరికీ పది కేజీ ధాన్యం, కేజీన్నర పప్పుధాన్యాు, 800 గ్రాము వంట నూనెను కనీసం మరో ఆరు నెల పాటు వచ్చే జూన్‌ వరకు అందించాని, అలాగే ఉపాధి హామీ పనును 200 రోజుకు పెంచాని ‘హంగర్‌ వాచ్‌’ సూచిస్తోంది.
మీ ఆహార వృథాను అరికట్టటానికి ఆరు మార్గాు: ప్రపంచ ఆకలిని తగ్గించటంలో మీ వంతు పాత్ర పోషించండిలా…ప్రతి ఏటా 1300 కోట్ల టన్ను ఆహారం వృథా అవుతోంది. అందులో చాలా వరకూ వ్యర్థా కుప్పగా పోగుపడుతూ వాతావరణ మార్పుకూ ఒక కారణమవుతోంది.మానవాళి ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యల్లో ఆహార వృధా ఒకటి’’ అంటారు న్యూయార్క్‌ చెఫ్‌ మాక్స్‌ లా మన్నా.
ఆయన ‘’మోర్‌ ప్లాంట్స్‌, లెస్‌ వేస్ట్‌ (అధిక మొక్కు-తక్కువ వృధా)’’ అనే పుస్తకం రాశారు. ఆహార వృధాను అరికట్టటం ద్వారా మార్పులో మనవంతు పాత్ర పోషించటమెలా అనేది ఆయన చెప్తున్నారు. నా జీవితంలో ఆహారమనేది ఎ్లప్పుడూ ప్రధాన దినుసుగానే ఉంది. నా తండ్రి కూడా ఒక చెఫ్‌. అందువ్ల నేను ఆహార ప్రపంచంలోనే పెరిగాను.ఎన్నడూ ఆహారాన్ని వృధా చేయవద్దని నా తల్లిదండ్రు ునాకు ఎప్పుడూ బోధిస్తుండేవారు. దాదాపు 900 కోట్ల మంది జనాభా ఉన్న భూగోళం మీద.. మనం ప్రతి స్థాయిలోనూ ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నాం. ప్రపంచంలో 82 కోట్ల మందికి పైగా ప్రజకు తగినంత ఆహారం భించటం లేదు.ప్రపంచంలో ఉత్పత్తి చేస్తున్న మొత్తం ఆహారంలో మూడో వంతు ఆహారం వృధా కావటమో, కోల్పోవటమో జరుగుతోంది. ఆహార వృధా అంటే అర్థం కేవం వృధా అయిన ఆహారం అనే కాదు. దాని అర్థం.. డబ్బు వృధా అవటం, నీరు వృధా అవటం, ఇంధనం వృధా అవటం, భూమి వృధా అవటం, రవాణా వృధా అవటం.మీ ఆహారాన్ని పారవేయటం.. వాతావరణ మార్పుకు కూడా దోహదపడవచ్చు. పారేసిన ఆహారాన్ని తరచుగా భారీ చెత్తకుప్పల్లోకి పంపిస్తారు. అది అక్కడ కుళ్లిపోయి మీథేన్‌ వాయువును ఉత్పత్తి చేస్తుంది.
ఆహార వృధా అనేది ఒక దేశం అయితే.. వాతావరణానికి చేటు చేసే గ్రీన్‌హౌస్‌ వాయువును విడుద చేస్తున్న దేశాల్లో.. అమెరికా, చైనా తర్వాత అదే మూడో అతి పెద్ద దేశంగా నిుస్తుంది.
1) తెలివిగా షాపింగ్‌ చేయటం చాలా మంది తమకు అవసరమైన దానికన్నా ఎక్కువ కొనటానికి మొగ్గుచూపుతుంటారు.
కొనాల్సిన సరుకు జాబితాను తయారు చేసుకుని, ఆ జాబితాలో మీకు అవసరమైన వాటినే కొనండి.మళ్లీ సరుకు కొనే ముందుగా.. అంతకుముందు కొన్న ఆహార పదార్థాన్నిటినీ వాడేయండి.
2) ఆహారాన్ని సక్రమంగా న్విచేయటం ఆహారాన్ని సరిగా న్విచేయకపోతే భారీ స్థాయిలో వృధా అవుతుంది. పండ్లు, కూరగాయను ఎలా న్వి చేయానేది చాలా మందికి తెలియదు. దానివ్ల అవి త్వరగా మగ్గిపోయి పాడైపోతుంటాయి. ఉదాహరణకు.. బంగాళాదుంపు, టొమాటోు, ఉల్లిపాయు, మ్లెల్లి, దోసకాయను అసు ప్రిజ్‌లో పెట్టకూడదు. వీటిని గది ఉష్ణోగ్రతలోనే ఉంచాలి.ఇక ఆకుకూర కాడను నీటిలో ఉంచటం ద్వారా న్విచేసుకోవచ్చు.బ్రెడ్‌- రొట్టెను గడువులోగా వాడేయలేమని భావిస్తే ఫ్రిజ్‌లో న్విచేయాలి.దుకాణంలో కానీ, నేరుగా రైతు దగ్గర నుంచి కానీ సరుకును కొనేటపుడు స్వ్ప తేడాు ఉన్న వాటిని ఏరుకోవటం ద్వారా అవి వృధా కాకుండా చూడటంలో మీ వంతు పాత్ర పోషించండి.
3) మిగిలిన ఆహారాన్ని దాచుకోవటం తినగా మిగిలిన ఆహారాన్ని దాచి.. వాటినితర్వాత తినాలి.మీరు ఎక్కువ మోతాదులో వండు తుంటే.. తరచుగా ఆహారంమిగు తుంటే..వాటిని ఫ్రిజ్‌లో పెట్టి ఒక రోజు వాటిని మాత్రమే ఉపయోగించేలా ప్రణాళిక అము చేయండి. ఆహారం పారవేయకుండా ఉండే మంచి మార్గం ఇది. అంతేకాదు.. దీనివ్ల సమయం,డబ్బు కూడా ఆదా అవుతుంది.
4) ఫ్రిజ్‌తో స్నేహం చేయటం ఆహారాన్ని న్వి చేయటానికి దానిని ఫ్రిజ్‌లో ఫ్రీజ్‌ చేయటం అతి సుభమైన మార్గాల్లో ఒకటి. ఫ్రిజ్‌లో చక్కగా న్వి ఉండే ఆహారాు అనేకం ఉన్నాయి. సలాడ్‌లో ఉపయోగించే అతి మృదువైన ఆకుకూరను ఫ్రీజర్‌లో సేఫ్‌ బ్యాగ్‌ు లేదా టిన్నుల్లో పెట్టి న్వి చేసుకోవచ్చు. మనకు అవసరమైనపుడు వాటిని వాడుకోవచ్చు.ఆకుకూరు ఎక్కువగా ఉన్నట్లయితే.. వాటికి ఆలివ్‌ ఆయిల్‌, మ్లెల్లి ముక్కు కలిపి ఐస్‌ క్యూబ్‌ ట్రేలో ఫ్రీజ్‌ చేసుకోవచ్చు. ఆతర్వాత రుచికరమైన వంటతో పాటు వాడుకోవచ్చు.భోజనంలో మిగిలిపోయిన ఆహారాన్ని, ఇంటి తోటలో అధికంగా ఉత్పత్తి అయిన కూరగాయను కూడా ఫ్రీజ్‌ చేసుకోవచ్చు. ఆరోగ్యవంతమైన, ఇంట్లో వండుకున్న ఆహారం ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చూసుకోవచ్చు.
5) సొంత ఆహారాన్ని వెంట తీసుకెళ్లటం విధుల్లో ఉన్నపుడు మధ్యాహ్నాు సహోద్యోగుతో బయటకు వెళ్లి భోజనాు చేయటం, ఇష్టమైన రెస్టారెంట్‌కి వెళ్లి తినటం ఆహ్లాదకరమే అయినా.. అది ఖరీదైన వ్యవహారం. ఆహార వృధాకు కూడా కారణమవుతుంది.మీ కర్బన పాదముద్రను తగ్గించటంతో పాటు డబ్బును ఆదా చేసుకునే మార్గం.. ఆఫీసుకో, పనిచేయటానికో వెళ్లేటపుడు మీ సొంత ఆహారాన్ని మీ వెంట తీసుకెళ్లటం.
ఒకవేళ ఉదయం మీకు అంత సమయం లేదనుకుంటే.. రాత్రి మిగిలిన ఆహారాన్ని ంచ్‌ బాక్సుల్లో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచి ఉ దయం మీతో తీసుకెళ్లవచ్చు.
6) కంపోస్ట్‌ చేయటం మిగిలిపోయిన ఆహారాన్ని కంపోస్ట్‌ చేయటం ద్వారా.. వృధా అయ్యే ఆహారాన్ని మొక్కకు శక్తినిచ్చే ఎరువుగా మార్చవచ్చు.
అయితే.. ఆరుబయట కంపోస్టింగ్‌ వ్యవస్థ ఏర్పాటు చేసుకునేంత ఖాళీ అందరికీ ఉండకపోవచ్చు. కానీ.. ఇంట్లోనే ఏర్పాటు చేసుకోగ కంపోస్టింగ్‌ వ్యవస్థు అనేకం ఉన్నాయి. వాటిద్వారా ప్రతి ఒక్కరూ.. చాలా పరిమితమైన ప్రదేశంలోనూ సుభంగా ఈ ప్రక్రియ చేయవచ్చు.
పెద్ద తోట ఉన్న వారికి పెరటిలో కంపోస్టింగ్‌ వ్యవస్థ బాగా ఉపయోగ పడుతుంది. నగర వాసుకు కౌంటర్‌టాప్‌ కంపోస్టర్లు ఇంటి మొక్కకు ఉయోగ పడతాయి.
చిన్న చర్యు.. పెద్ద ఫలితాు…
చివరిగా చెప్పేదేమంటే.. మనమందరం ఆహార వృధాను అరికట్టవచ్చు. అందుకు ఎన్నో మార్గాున్నాయి. మన ఇంట్లో ప్రతి రోజూ పారవేసే ఆహారం గురించి ఆలోచించటం ద్వారా.. భూమి మీద అత్యంత మివైన వనరును సంరక్షించటంలో సానుకూ మార్పు తీసుకురావటానికి దోహదపడగం. మనం ఆహారం కొనే పద్ధతిలో,వండే పద్ధతిలో, వినియోగించే పద్ధతిలో స్వ్ప మార్పుతో పర్యవారణం మీద మనం చూపే ప్రతికూ ప్రభావాన్ని తగ్గించవచ్చు. అది అంత కష్టమేమీ కాదు. చిన్న ప్రయత్నంతో ఆహార వృధాను గణనీయంగా తగ్గించటమే కాదు.. సమయం, డబ్బును కూడా ఆదా చేయవచ్చు. ప్రకృతి మాత మీద కొంత ఒత్తిడిని తగ్గించటానికి తోడ్పడవచ్చు.

విభిన్న సంస్కృతి….విశాల  భారతి…!

రోజుకొక ఊరికి అతిథిగా వెళ్లండి. మీ ఆతిథ్య యాత్ర పూర్తవ్వటానికి 1700 సంవత్స రా సమ యం పడుతుంది. రోజుకొక రకం తిండి తినండి. మీరు మొదటిరోజు స్వీకరించిన ఆహారం మళ్లీ అందుకోవటానికి మీజీవితంలో సగం రోజు గడిచిపోతాయి. రెండ్రోజుకొక తరహా వస్త్రధారణ చేయండి. అన్నిరకాు ధరించటానికి రెండేళ్ల సమయం అవసరమవుతుంది. నెకొక భాష నేర్చుకోండి. మీకోరిక తీరటానికి అరవయ్యేళ్లు పడు తుంది….రోజుకొక కళాసాంస్కృతిక ప్రదర్శన తి కించండి. ఏళ్లతరబడి కొన్ని వంద వైవిధ్య భరిత కళను ఆస్వాదిస్తూనే ఉంటారు. గంటకొక గుండె చప్పుడు వినండి. మీకుకచ్చితంగా క్షన్నర ఏళ్లు అవసరం. ఇదీ మన దేశ విస్తృతి..


మన విభిన్న సంస్కృతు వైవిధ్య రీతి.. ఇది అనేక జాతుూ భాషూ మతాూ సంస్కృ తుూ ఏకమై…విడివిడిగా కలివిడిగా సాగుతున్న జీవన సౌందర్యం! భిన్నత్వంలోని ఏకత్వాన్ని ఎుగెత్తి చాటే భారతదేశ వారసత్వ ఔన్నత్యం!! అవును. మనది ఒకటే దేశం. కానీ,వే వే సంస్కృ తు సమ్మేళనం. ఒకటే దేశం. అనేకనేక కుమ తా, యాసభాష సమాహారం. మనది పైకి ఒకటే జీవితం. కానీ,అనేకవ్యత్యాసా,వ్యవ హారా జీవన సమరం. కట్టుబొట్టుల్లో తేడాు బోలెడు. ఆహారపు అవాట్లతో అంతరాు బోలెడు. ఆట పాటల్లో,ఆచారవ్యవహారాల్లో వ్యత్యాసాు బోలెడు. అయినాసరే, మనందరం భారతీ యుం.. స్వాతంత్య్ర గణతంత్ర దేశ పౌరుం. ఇన్ని విభిన్న తు, ప్రత్యేకతు, వ్యత్యాసాూఉన్నాయని గమనంలో ఉంచుకొని- మన రాజ్యాంగ కర్తు భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. దేశ పౌరు ందరి మధ్య సమన్వయం, సఖ్యత, సమానత్వం సాధించే ఆలోచనతోనే దేశానికి ఓ దిక్సూచిని అందించారు. ప్రతి అంశాన్ని రాజ్యాం గపు అధిక రణల్లో, క్లాజుల్లో స్పష్టంగా మార్గనిర్దేశం చేశారు. ఇది పాకిస్తాన్‌ వలె మతరాజ్యం కాదుబీ ఏ మతాన్ని పానలోకి తీసుకోకూడని లౌకిక దేశం. మతం ప్రజకు వారి వారి అభిమతం. దాన్లో ప్రభుత్వం పాత్రా,ప్రమేయం ఉండకూడదు. ఆహార ఆహా ర్యాు ప్రజ అభీష్టం. దాంట్లో పా కు జోక్యం ఉండకూడదు. రాజ్యాంగపు ప్రాథమిక హక్కుకు, విధుకు భంగం వాట్లికుండా ఎవరి బతుకు వారు బతకొచ్చు. ఎవరి సంస్కృతిని వారు అను సరించవచ్చు. ఈతరహా జీవన వైవిధ్యమే భిన్న త్వంలో ఏకత్వం.మనరాజ్యాంగ స్ఫూర్తి కూడా ఇదే!
సంస్కృతు సమానత్వం
సంస్కృతు మధ్య సమానత్వం, పర స్పర గౌరవం ఉండాలి. ఒకటి ఎక్కువ మరొ కటి తక్కువా కాదు. దేని ప్రత్యేకత దానిది. దేని విశిష్టత దానిది. కానీ, మనసమాజంలో అంతర్లీనంగానూ, బాహాటంగానూ ఒక క్షణం ఉంటుంది. ఆధిపత్య సంస్కృతు,అవాట్లుపై వృత్తంలో ఆడంబ రంగా, అట్టహాసంగా ప్రదర్శితమవుతాయి. వాటికి సహ జంగా లేని‘ఉన్నతతత్వాన్ని’ఆపాదించుకొని- గొప్పవిగా ప్రాచుర్యం పొందుతాయి. అది గొప్ప అనుకునేవాళ్లు క్రమంగా దానిని అనుసరించటం, అనుకరించటం మొదలెడతారు. ఆవిధంగా ఆధి పత్య సంస్కృతి అన్నింటా నెమ్మది నెమ్మదిగా చొచ్చు కొస్తుంది. స్థానిక సంస్కృతి అంతే నెమ్మదిగా ప్రాము ఖ్యాన్ని కోల్పోతూ ఉంటుంది. ముఖ్యంగా వేష భాషల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. స్వ్ప స్థాయీ చనంతో సహజంగా జరిగే మార్పును మనం కాదనలేం. కానీ, అదిబవంతంగానో, మార్కెట్టుశక్తు ప్రమేయంతోనో జరిగితే- అభ్యం తరకరం. తాముచెప్పింది తప్ప మరేదీ సంస్క ృతి కాదని ఎవరన్నా విర్రవీగితే- అది ప్రమా దకరం. ఒక ప్రాంత సంస్కృతిని మరో ప్రాంత సంస్క ృతితో తూకమేసి, సరిచేయానుకోవటం అరాచకవాదం. ఇక్కడే మనం గురజాడ మాటను గుర్తు చేసు కోవాలి. ‘దేశమంటే మట్టి కాదోరు.. దేశమంటే మనుషులోరు’అన్న ప్రబోధాన్ని పాటించాలి. ఎప్పు డైనా సరేబీ మనుషు, వారి అభీష్టాు ప్రధానం. తంతుూ తతంగాూ, ప్రాంతాూ ప్రదేశాూ తరువాత. కనిపించే సాటి మనుషు కన్నా కన పడని నమ్మకాూ, క్పానిక కథూ ఎప్పుడూ ఎక్కువకావు.పైగా, నమ్మకాు అనేకమైనా ఎ్ల ప్పుడూ ఒకేలా ఉండవు.. అన్నిచోట్లా ఒకే మివతో చెలామణి కావు. ఆంధ్రా బ్రహ్మణు సహజంగా చేపను తినరు. అదిమాంసాహారం. ఒడిశా, బెం గాు బ్రాహ్మణుకు అవి ప్రియమైన ఆహారం. ఇక్కడ ఎవరి అవాటు ప్రామాణికం?ఎవరి ఆచ రణ అనుసరణీయం? అసు ఈ ప్రశ్నలే అసం బద్ధం. ఎవరి అవాటు వారిది. ఒకరి ఆహారపు అవాటును మరొకరి ఆహారపు అవాటుతో కొత వేయటం-మన దేశ భిన్నత్వాన్ని అవమా నించటమే! చాలామంది మేకమాంసం,కోడి మాం సంతిన్నట్టే-కొంతమంది గొడ్డుమాంసం తిం టారు. కాదనేహక్కు ఎవరికీఉండదు. కానీ, కొన్నేళ్లుగా ఇదొక సమస్యగా మారింది. ఇంట్లో గొడ్డు మాంసం ఉందన పేరిట మనుషునే చంపేసే ఉన్మాద మూక స్వైర విహారం సాగు తోంది. పాకు ఇలాంటి దుశ్చర్యను అరికట్టకపోగా, నిందితును అభినందించటం అప్రజాస్వామికం.
ఎవరి కథ వారిది కదా!?
చాలాచోట్ల రాముడు ఆరాధ్యుడైతే- తమిళనాట రావణుడు దేవుడు. రాముడు ఆదర్శ ప్రాయుడు అనటానికి ఎన్ని కథున్నాయో, రావణు డు గొప్పవాడు అనటానికీ అన్నే కారణాు ఉన్నాయి. ఎవరి కథ వారిది. ఎవరి సంబరం వారిది. ఏకథలో ఎంత కల్పితం ఉందో, ఏ సన్ని వేశంలో ఎంత అతిశయోక్తి ఉందో ఎవరికీ పూర్తిగా తెలీదు. ప్రతికథా వారివారి సాంస్కృతిక వారస త్వంలోంచే వస్తుంది. కథను కథగానే భావిస్తే, మనిషిని మనిషిగా గౌరవిస్తే- భిన్న సంస్కృతు వర్థ్లిుతాయి. వాస్తవానికి మనం చెప్పుకునే పురాణ కథన్నీ కగాపుగాు. అనేక వే ఏళ్ల క్రితం …అనేక సంస్కృతు మధ్య జరిగిన యుద్ధాల్లో- ఆధిపత్య వర్గాు అల్లిన కమ్మని కథాయణాు. స్థానికు కొలిచే దేవదేవుళ్లను కూడా తమ ప్రధాన కథలో బంట్లుగానో,నమ్మకస్తుగానో,సైడు హీరోు గానో మార్చిన ‘సాంస్కృతిక’ గారడీు. దక్షిణాదిలో సాధారణంగా అమ్మ దేవతకే కొుపుంటాయి. సంబరాు జరుగుతాయి. ఊరూరికి ఒక అమ్మ వారు. పండగల్లో ప్రధానంగా మాంసాహారమే నివేదిస్తారు. దాదాపు వందేళ్ల క్రితం దాకా ఇక్కడ ఇవే సందళ్లూ సంబరాూ. తరువాతి కాంలోనే దుర్గామాత, వినాయకుడు వంటి దేవుళ్లు గ్రామా వరకూ వచ్చారు. ఇప్పుడు పెద్దఎత్తున ఈ సంబరాలే జరుగుతున్నాయి. బాగా ఆదాయం వచ్చే అమ్మవార్ల దేవాయాల్లో ఒకప్పుడు స్థానిక పూజార్లు ఉంటే- ఇప్పుడు బ్రాహ్మణ పూజార్లు వచ్చారు. ఒకప్పుడు కోడినో, మేకనో మామూు మాటతో నివేదిస్తే- ఇప్పుడు పండ్లనూ పానూ మంత్రాతో సమర్పి స్తున్నారు. అంటే- స్థానిక సంస్కృతిస్థానే బ్రాహ్మ ణీయ సంస్కృతి వచ్చింది. పెళ్లిళ్లూ పేరంటాూ, పండగూ పబ్బాూ.. ఇలా అన్నిటా మంత్రా సంస్కృతి ప్రవేశించి, ప్రవర్ధమానమవుతోంది..! ఇంటింటా మోగుతున్న టీమీ ఈ పనిలో ఇతోధి కంగా తోడ్పడి, తరిస్తున్నాయి..! ఇంటికి వచ్చే అతిథికి లేదా ఆరాధించే దైవానికి మనం తినేదే మరింతబాగా వండి పెట్టడం సహజమైన ఆచరణ. మనం చూసిన సినిమాలో భక్త కన్నప్ప శివుడికి తాను వేటాడి తెచ్చిన మాంసాన్నే ఆహారంగా పెడతాడు. తనకు తెలిసిన భాషలోనే మాట్లాడ తాడు. ఇప్పుడైతే అది కుదిరే పని కాదు. కన్నప్పకు ఇష్టమైన దేవుడికైనా సరే, ఏంపెట్టాలో, ఏం చెప్పా లో మరెవరో నిర్ణయిస్తారు. సాంస్క ృతిక ఆధిప త్యానికి ఇదొక చిన్న ఉదాహరణ.
జీవితంలోంచే వైవిధ్యం
నిజానికి వైవిధ్యమూ, భిన్నత్వమూ ప్రకృ తికి అందం..దేశానికీ అందం. ఈ భిన్నత్వ వైవిధ్యా ు ఊరకనే రావు. తెచ్చి పెట్టుకున్నవి అసలే కావు. దేనికైనా జీవితమే ప్రాతిపదిక. జీవితంలోని ఆటుపోట్లు, అవసరాు వాటిలోంచి వచ్చే అను భవాూ…సాంస్కృతిక వికాసానికి భూమిక వహి స్తాయి. కాశ్మీరలోయలో చ్లని వాతావరణం. అందుకనే అక్కడ స్త్రీకైనా, పురుషుకైనా వంటి నిండా వస్త్రధారణ. అదొక సంస్కృతి. ఆఆకు పచ్చని లోకం ఓకళాత్మక సౌందర్యం. అక్కడి చేతి వృత్తుల్లో, ఆటపాటల్లో ఆ సున్నితత్వ భావుకత ఓ భాగంగా పరిణమిస్తుంది. బతుకు క్రమంలో ప్రజ ఉమ్మడి అవసరాూ, ఆకాంక్షూబీ సాగించిన పోరాటాూ….కాశ్మీరంలో ఓ చక్కని సామరస్య వాతావరణాన్నే సమకూర్చి పెట్టాయి. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా బురఖా ధరించని ముస్లిం మహిళు అక్కడ ఉంటారు. పనిపాటుల్లో అన్ని మతా వారూఒక్కటైసాగుతారు. కాశ్మీరీ సంస్కృ తి ప్రత్యేకత అది. అలాంటి చక్కని హరిత వనంలో మతోన్మాద ముష్కయి ప్రవేశించాక- కుంకుమ తోటు రక్తపురంగుద్దుకున్నాయి. నిరంతర శోకవ నంలా రోదిస్తూనే ఉంది. ఇక కొండప్రాంతాల్లో నివసించేవారికి మాంసంప్రధాన ఆహారం. ఈశాన్య రాష్ట్రాల్లో, గిరిజనప్రాంతాల్లో ఈఅవాటును చూ డొచ్చు. వారికి తెగవారీగా ప్రత్యేక సాంస్క ృతిక నేపథ్యం ఉంటుంది. అడవి జంతువును అదలిం చటం ఓ ప్రధాన వ్యాపకంగా ఉంటుంది కాబట్టి, వారి వాయిద్యాన్నీ పెద్ద పెద్ద శబ్దాు చేసేవిగా ఉంటాయి. ఆటపాటన్నిటిలోశబ్దం శిఖర స్థాయి లో ఉంటుంది. గానాూ సంగీతాూ సోలోగా సాగవు. బృందాు బృందాుగా సమూహాు కదుతాయి. వారిసంఘ జీవనానికి అద్దం పడతా యి. విశాఖ మన్నెంలోని థింసా కావొచ్చుబీ మణి పురిలోని నృత్యం కావొచ్చు. ఈ విద్యలో వీరుడూ, వీరగత్తె ఎవరయ్యా అంటే-ఏఒక్కరి పేరో వినిపిం చదు. వంద పేర్ల వరస కదిలొస్తుంది.
ఒక్కో చోట ఒక్కో అందం
మనది విశామైనదేశం.28 రాష్ట్రా ు.. 9 కేంద్రపాలిత ప్రాంతాు.. ఆరున్నర క్ష ఊళ్లు…22అధికార భాషు..720 స్థానిక భాషు…ఇంత వైవిధ్యం ప్రపంచంలో మరే దేశానికీ లేదు. కేరళలోుంగీు ఓసాంప్రదా యం. ఆఫీసుకు సైతం అలా వెళ్లొచ్చు. అభ్యం తరం లేదు. రాజస్థానీలో రాచరిక తరహా వస్త్రధా రణం. హిందీ రాష్ట్రాల్లో చుడీదార్ల సందడి. అరకు ఆదివాసీ మహిళ చీరకట్టు ఓ ప్రత్యేకం. బోండా తెగ గిరిజనుకు పూసలే వస్త్రాూ ఆభరణాూ. ంబాడీ తెగలో రంగురంగు రింగు భలే ఆకర్షణ. ఇలా కొందరు కొన్నే ధరిస్తారు అని చెప్ప టం కూడా పూర్తి సత్యం కాదు. ఒక రాష్ట్ర ప్రజ వస్త్రధారణ మొత్తం ఒకేలా ఉంటుందని కూడా చెప్పలేం. ప్రాంతానుబట్టి, ఆర్థిక స్థితిగతునుబట్టి, సామాజిక తరగతును బట్టి-సాంప్రదాయం అనుకున్న దానిలో కూడా చాలా వ్యత్యాసాుం టాయి. భాష, దాని ఉచ్ఛారణలోనూ భేదాుం టాయి. అడవుల్లో తిరుగుతూనో, సముద్రం మీద వేటాడుతూనో జీవించే తరగతు-గొంతు చించు కొని అరిస్తే తప్ప బతుకు బండి నడవదు. సమూ హా మధ్య సుఖంగా బతికే తరగతు నెమ్మదిగా మాట్లాడినా రోజు గడిచిపోతుంది. అదే తరహా ఉరవడి, నెమ్మది వారి వారి సంగీత సాంప్రదాయా ల్లోనూ, యాసలోనూ ప్రతిఫలిస్తాయి. అందుకనే శాస్త్రీయసంగీతాు ఒక రకం.జానపద సందళ్లు మరో రకం. కళఏదైనా సాధనా, ప్రావీణ్యమూ అవసరమే! ఒకటి అధికం కాదు, మరొకటి అ్పమూ కాదు. కానీ, ఆధిపత్య భావజాం రెంటికీ సమాన స్థానం ఇవ్వదు. కళ దైవదత్తం అనే ట్యాగు తగిలిం చటం ద్వారా ఆకళాకాయి దైవాంశ సంభూతు ుగా మారిపోతారు. జానపద కళు శ్రమ నుంచి పుడతాయి. వాటిపుట్టుకా, ఎదుగుదలో రహాస్య మేమీ ఉండదు. అందరూ పాల్గొనవొచ్చు. అందరూ ప్రదర్శించవొచ్చు.
కనునిండా పండగ
మనదేశం భౌగోళికంగా కూడా చాలా వైవిధ్యభరితం.7 వే కిలోమీటర్ల సాగరతీరం.. ఎన్నో ఉన్నత పర్వత శ్రేణు సమాహారం… అన్నిటా ఎన్నో అనుభవాూ అనుభూతుూ గడిరచ వొచ్చు. ఏడాది పొడవునా చిరపుంజిలో వానచిను కు సవ్వడిని వినొచ్చు. నడివేసవిలో సైతం ఊటీ కొండల్లో చ్లదనం చవిచూడొచ్చు. రాజస్థాన్‌ ఎడా రిలో వర్షాకాంలో కూడా ఎండ ధాటిని ఎదుర్కోవొచ్చు. సాగర జలాల్లో సాహస యాత్రు చేయొచ్చు. కాశ్మీర్లో ఆకుపచ్చని లోయు, హిమన్న గాూ అపూర్వ సోయగం. కేరళలో బోటు విహా రం ఓగొప్ప అనుభవం. ఇంకా చాలా చాలా చారిత్రిక కట్టడాు.వాటి వెనకవీరోచితగాధ ూ…ఎన్నో చారిత్రిక సంఘ టనూ…మనదేశ వైవిధ్యానికి ఆనవాళ్లు.. ఈఅన్నిచోట్లా ప్రజ జీవన స్థితిగతుల్లో తేడాు గమనించొచ్చు. ఒక్కో దగ్గర ఒక్కో తరహా జీవన విధానాను పరిశీలించొచ్చు. ఒకటి మాత్రం నిజం..మనుషు ఎలాంటి చోట ఎలా జీవిం చినా-ఆ బతుకు బొంగరం చుట్టూ ఓ సాంస్కృతిక తాడు అు్లకుంటారు. అందుకనే జీవితాల్లో ఎన్నెన్ని వైరుధ్యాు ఉంటే-సాంస్కృతిక భూమికల్లోనూ అన్నన్ని వైవిధ్యాు సాక్షాత్కరిస్తాయి. తీరుబడిగా తికిస్తేకనునిండా పండగలా మెగొందుతాయి.
మార్పు కోసం ఉద్యమాు
ఏ సమాజమూ దానికదే మారిపోదు. వ్యక్తుగానో, వ్యవస్థాగత శక్తుగానో ఆయా కాలానుబట్టి ఉద్యమాు సాగించాల్సిందే! మనదేశంలో అలాంటి ఉదంతాు అనేకం ఉన్నాయి. ఆనిరంతర ప్రయ త్నా వల్లే మనం ఇప్పుడు ఇలా ఉన్నాం. బ్రిటీషు వాళ్లు రాకముందు మనదేశం అనేక చిన్న చిన్న సంస్థానా సమూహం. వ్యాపారం కోసం వచ్చి- నెమ్మదిగా ఈస్టిండియా కంపెనీ చొరబడిరది. దేశం మొత్తం మీద అది ఏుబడి చేయటానికి దాదాపు వందేళ్ల సమయం తీసుకొంది. ఆనాటి సంస్థానాధీశు అనైక్యత బ్రిటీషు విస్తరణకు దోహదపడిరది. సంస్థానాూ, బ్రిటీషు పాకుూ కలిసి ప్రజను కడగండ్ల పాు చేసిన సందర్భాు చాలా ఉన్నాయి. ప్రజు ఎప్పటికప్పుడు ఏదొక రూపంలో నిరసన స్వరం వినిపిస్తూనే ఉన్నారు. 1857 సిపాయి తిరుగుబాటు అందులో ఒకపెద్ద నిరసన. దానికి చాలాముందే పీడనకు, నిర్బం ధానికీ గురైన రైతు, గిరిజను చిన్న చిన్న బృందాుగా తిరుగుబాట్లు చేశారు. అదేకాంలో నిరక్షరాస్యత,అజ్ఞానం, మూ ఢనమ్మకాూ, మత మౌఢ్యం వంటివాటిని పారదో డానికి అనేకమంది సంస్కరణోద్యమాు చేపట్టారు. రాజా రామ్మో హనరారు, దయానంద సరస్వతి, వివేకానందుడు, నారాయణగురు,ఈశ్వర చంద్రుడు, జ్యోతిబా పూలే, కందుకూరి వీరేశలిం గం వంటి వారు ఆ ఒరవడి సాగించారు. ఈ అందరినీ ఒకే రకమైన మార్గంకాదు. ఒక్కొక్కరిది ఒక్కో రకమైన అవగాహన,ఒక్కోరకమైన ఆచరణ. అందరి ప్రయ త్నమూ అప్పటి సమాజాన్ని మార్చటమే, మరి కాస్త ముందుకు తీసుకెళ్లటమే! స్త్రీవిద్య,శాస్త్రీయ ఆలోచన, మూఢత్వ వ్యతిరేకత, ఆధునిక దృక్పథం, ఐక్యత వంటి మేలిమి ఫలితాు ఆఉద్యమావల్లే సాధ్యమ య్యాయి. తర్వాత కాంలో జాతీ యోద్యమం ఊపందు కొంది. బ్రిటీషు వ్యతిరేకత తీవ్రంగా పెరిగింది. భగత్‌సింగ్‌, సుభాష్‌ చంద్ర బోసు, రాజగురు వంటి యోధు ఆచరణ, ఆలోచ ను యువతను ఉధృతంగా కదిలించాయి. కమ్యూనిస్టు ఆధ్వర్యాన సాగినరైతాంగ పోరాటాూ, ఉద్యమా ూ స్వాతంత్య్రోద్యమ జోరును పెంచాయి. మొత్తం ఈకృషిలో ఈనాటి బిజెపిరాజకీయ కుదురు ఆరెస్సెస్‌ పాత్ర శూన్యం. సంస్థానాధీశుకు, బ్రిటీషు పాకు కు అనుకూ ంగా వ్యవహరించటం ఒక్కటే స్వాతంత్య్రోద్యమంలో ఆసంస్థ నిర్వాకం. దేశవ్యా ప్తంగా రకరకాుపాయుగా, ప్రవాహాుగా సాగిన ఉద్యమా ూ పోరాటాూ బ్రిటీషు వారిని ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఎట్టకేకు 1947ఆగస్టు 15న మనకు స్వాతంత్య్రం వచ్చింది. ఉద్యమానికి పెట్టు బడిదా రు ప్రతినిధులే నాయకత్వం వహించటం వ్ల-ప్రజకు పూర్తి హక్కుూ అవకాశాూ దక్కలేదు. అధికార మార్పిడి మాత్రం జరిగింది. స్వాతంత్య్రం తరువాత కూడా వివిధ అవసరా కోసం, హక్కు కోసం ప్రజా ఉద్యమాు సాగాయి. సాగుతు న్నాయి. ప్రజు సాధించుకున్న ప్రయోజ నాు ఆఉద్యమా ఫలితమే! నూతన ఆర్థిక విధా నా తరువాత-పాకు ప్రజ హక్కును, వనరును హరించటం మొదలైంది. కొత్తకొత్త పద్ధతుల్లో జిమ్మిక్కు చేస్తూ- ప్రభుత్వ రంగాన్ని ప్రయి వేటుపరం చేస్తున్నారు. ప్రజల్లో భావోద్వేగాు రెచ్చ గొట్టి, ద్వేషమే దేశభక్తి అనే కుయుక్తిని ప్రజల్లోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. భిన్నత్వంలోని ఏక త్వంపై దాడి కూడా అందులో భాగమే! దానిని ఎదుర్కోవాంటే-మనభిన్నత్వాన్ని అర్థం చేసు కోవాలి. ప్రజాసంస్కృతి ప్రాధాన్యాన్ని, దాని పరి రక్షణ అవశ్యకతనీ ప్రచారం చేయాలి. ఆకా శాన విరిసే ఇంద్రధనుసులో ఏడురంగుఉంటా యి. ఏరంగుకు ఆరంగు ప్రస్ఫుటంగా కనిపిస్తూనే- ఒకదాన్లో మరొకటి కలిసికొత్త సొగసును పూయి స్తాయి. అన్నీ కలిసి ఒకేరంగు అయితే-వాన మ్లికు వైవిధ్యం ఏముంటుంది? మనచరిత్ర అయినా, సంస్కృతి అయినా అంతే! మన సొంతాన్ని మనం కాపాడుకుందాం. రంగురంగు పూతోటలో మువ్వె న్న పతాకం ఎగురవేద్దాం!-సుజయ సాహితి 

మతాలు  కాదు…మనిషే ప్రమాదంలో..ఉన్నాడు..?

సంప్రదాయవాదు, దైవ విశ్వాసం గవారు అన్ని మతా బోధకు, ప్రవచనకాయి వగైరాంతా అసు నీతి నిజాయితీ అనే మాటు ఉచ్ఛరించగూడదు. ఎందుకంటే వారు నిరూపణలేని దైవం మీద విశ్వాసం ఉంచు కోవడంతో పాటు జనాన్ని కూడా కుట్ర పూరితంగా మోసం చేస్తున్నారు. వాస్తవాు, నిజాు మాట్లాడని వారు తమకు నీతి నిజాయితీ ఉందని, ఇతరుల్లో అవి ఉండాని బోధించడం హాస్యాస్పదం. అబద్ధ్దాు ప్రచారం చేసేవాడు ఇతరుకు నిజం మాట్లాడమని చెప్పినట్టుగా ఉంది. చిత్తుగా తాగిన తాగుబోతు తడబాటు లేకుండా అడుగులేయాని హితబోధ చేసినట్లు ఉంటుంది. ఆత్మ ద్రోహం చేసుకుని బతుకుతూ, ఇతరుకు ద్రోహం చేస్తూ, నైతికత గురించి నీతి నిజాయితీ గురించి ఉపన్యాసాలిస్తే వాటికి అసు మివ ఉంటుందా? ఒకసారి ఆలోచించండి!


నిజానికి ఇస్లాం మతం ప్రమాదంలో లేదు. క్రైస్తవం ప్రమాదంలో లేదు. హిందూ మతం కూడా ప్రమాదం లేదు. మత పిచ్చిలో పడ్డ మనిషే ప్రమాదంలో ఉన్నాడు. చనిపోయిన వాడికి తను చనిపోయినట్లు తెలియదు. దగ్గరి వాళ్ళంతా వివిలాడతారు. మూర్ఖత్వంలో ఉన్నవాడికి కూడా తను మూర్ఖత్వంలో ఉన్నాడని తెలియదు. ఇతయి జాలిగా బాధపడతారు. మూర్ఖత్వం మరణం కంటే తక్కువది కాదు. అందుకే విశ్వవిఖ్యాత రచయిత మార్క్‌ ట్వెయిన్‌ ఇలా అన్నారు. ‘’వాళ్ళు పిచ్చి వాళ్ళయి పోతున్నారని వాళ్ళకు తెలియకుండా, జనాన్ని పిచ్చి వాళ్ళను చెయ్యొచ్చు… ఒక వాస్తవాన్ని చెప్పి ఒప్పించడం కష్టం!’’ అని! ఉగ్రవాదుకీ వీరికీ తేడా ఏమిటంటే వారికి మతపిచ్చి మాత్రమే ఉంటుంది.మూర్ఖత్వంలో కొట్టుమిట్టాడే వీరికి కుపిచ్చి, వర్ణపిచ్చి, వర్గపిచ్చి, ప్రాంతీయ పిచ్చిలాంటివి ఎన్నో ఉంటాయి. మతపిచ్చి ఉన్న వాడు ఇతర మతస్తుల్ని ద్వేషిస్తాడు. కుపిచ్చిగాడు మాత్రం స్వంత మతంలోని మనుషుల్నే అంటరాని వాళ్ళుగా దూరం పెట్టి అవమానిస్తాడు. తన ఆధిక్యత చూపుకోవడమే వాడికి ముఖ్యం. ఇలాంటి పరిస్థితి గమనించి రాహుల్‌ సాంకృత్యయన్‌ ఏనాడో ఓమాట చెప్పారు. ‘’ప్రతి మతం ఇతర మతానికి వ్యతిరేకం. కానీ, ప్రజల్ని పీడిరచడానికి అన్నీ ఏకమౌతాయి.’’ నిజమే కదా? ఈనాటికీ పరిస్థితి మారలేదు-ఉగ్రవాది మతం పేరుతో బయటి నుండి మనపై దాడి చేస్తాడు.వీడు మన అగ్రవాది-మతం పేరుతోనే స్వదేశీయు పైనే దాడు చేస్తాడు. ఇద్దరి ఉన్మాదం ఒకటే కదా? ఇదే విషయం మీద ఒక ఇమామ్‌ ఏమన్నాడో చూడండి -‘’ ఆత్మాహుతి ద్వారా స్వర్గానికి వెళ్ళడం ఖాయం -అని విశ్వసిస్తూ ఉంటే గనక, వారు తమను మాత్రమే ప్చుేకోవాలి. అంతే గాని ఇతరును క్చాడం దేనికీ? అది న్యాయమా?’’ అని ప్రశ్నించాడు ఇమామ్‌ తవ్‌హిడి.


‘’మతం ఒక ప్రమాదకరమైన మూర?త్వాన్ని నేర్పుతూ ఉంటుంది. అది చావుతో కూడా ముగిసిపోదు’’ అని అన్నారు ప్రముఖ జీవ పరిణామ శాస్త్రవేత్త రిచర్డ్‌ డాకిన్స్‌. ఆయన హేతువాది కూడా కాబట్టి అలా అన్నాడని అనుకుందాం. మరి హేతువాదం తోనూ, విజ్ఞాన శాస్త్రంతోనూ అంతగా సంబంధం లేని ప్రఖ్యాత ప్రకృతి కవి విలియం వర్డ్స్‌ వర్త్‌ కూడా అదే అభిప్రాయం ఎందుకు వెలిబుచ్చాడు- ఆలోచించాలి కదా? పైగా ఇద్దరూ బ్రిటీష్‌ వారే. వర్డ్స్‌ వర్త్‌ చెప్పిన మాట ఏమిటంటే -‘’శాంతి సౌఖ్యం, విశ్రాంతి ఇవ్వలేని మతం కంటే, ప్రకృతి ఆరాధనే ఉత్తమం? ‘’ విశ్వవిఖ్యాత బ్రిటీష్‌ శాస్త్రవేత్త ఛార్లెస్‌ డార్విన్‌ తన మిత్రుడికి రాసిన ఒక ఉత్తరంలో మతం పట్ల తన అభిప్రాయం తెలియజేశాడు. జీసస్‌ మీద గాని, బైబిల్‌ మీద గాని, తనకు విశ్వాసం లేదని – ఆయన తన మిత్రుడు ఫ్రాన్సిస్‌ మెక్‌ డెర్మొట్‌ అనే యువ బారిస్టర్‌కు రాశాడు. ‘’న్యూ టెస్ట్‌మెంట్‌ మీద మీకు విశ్వాసం ఉందో లేదో దయచేసి తెలియజేయండి-నేను దాని బహిర్గతం చేయను’’ అని ఆ యువ బారిస్టర్‌ లేఖ రాస్తే-దానికి జవాబుగా డార్విన్‌ అలా రాశాడు. అయితే చాలా కాలానికి డార్విన్‌ చేతి రాతతో ఉన్న ఆఉత్తరం న్యూయార్క్‌లో వేం వేశారు. అప్పుడు అది క్షా తొంభయ ఏడుమే పలికింది. ఆయువ బారిస్టర్‌ లేఖ రాసింది. 23 నవంబర్‌ 1880న అయితే, ఓ యాభై సంవత్సరా తర్వాత అది వేం వేయబడిరది. డార్విన్‌ వ్యక్తిత్వానికి, చేతిరాతకు, అభిప్రాయానికి ఎంత మివ ఉంటే, ఆ రోజుల్లోనే అంత డబ్బుకు వేం వేయబడాలీ? డార్విన్‌ మతం గురించి , దేవుడి గురించి ఎక్కడా ఏమీ చెప్పలేదు. జీవ పరిణామం ఎలా జరిగిందో రుజువుతో సహా తన సిద్ధాంతం ప్రతిపాదించాడు. అంతే ప్రపంచ వైజ్ఞానిక జగత్తు జేజేు పలికింది. అదే క్రమంగా దైవ విశ్వాసకుల్ని ఆలోచనలో పడేస్తూ వస్తోంది. సహస్ర నామాు వంటి విషయాు దాటి అయ్యవార్లు రాలేక పోతున్నారు. అంతకు మించిన జ్ఞానం వారికి లేదని సామాన్య జనం గ్రహించుకోవాలి. ఎక్కువ శాతం ఉన్న చెడుని దాచేసి, కొద్దిగా ఉన్న మంచిని చూపి మత బోధకు తమ మత గ్రంథా డబ్బా కొట్టుకుంటూ ఉంటారు. పైగా తమకు తామే, తాము అభ్యుదయ వాదుమని రొమ్ము విరుచుకుంటూ ఉంటారు. మిత్‌- నుండి పుట్టితందే మైథాజీ అయిన ప్పుడు అది చరిత్ర అని నిరూపించడానికి కొందరు విఫయత్నం చేస్తుంటారు. అందుకే డా.బి.ఆర్‌ అంబేద్కర్‌ అన్నారు. ’హేతువాదానికి నిబడని వాదను విశ్వసించగూడదు. సమాజం చైతన్యవంతంగా పురోగమించాంటే కాలాన్ని అనుసరించి నడుచుకోవాలి’’ -అని! అంతేకాదు ఇదే విషయాన్ని బ్రిటీష్‌ అమెరికన్‌ వక్త, జర్నలిస్ట్‌, విశ్వ విఖ్యాత రచయిత క్రిస్టోఫర్‌ హిచ్చెన్స్‌ మరింత స్పష్టంగా చెప్పారు. ‘’ఆధారం లేకుండా చెప్పబడుతున్న దేనినైనా..ఆధారం లేకుండానే తోసిపుచ్చవచ్చు-‘’అని! మతాచారా మూఢ నమ్మకా ఫలితంగా సాగిన హింసను కొంతైనా తగ్గించి, శాంతిని స్థాపించింది బుద్ధుడే. హిందూ పరిపాకులెవరూ శాంతిని కోరుకోలేదు. హిందూ మతాన్ని, వేదాను నమ్మని చార్వాకుల్ని ధర్మరాజు(మహా భారతంలోని పాత్ర కాదు) అనే పరిపాకుడు నిర్దాక్షిణ్ణంగా హత్యు చేయించాడు. ఆ చార్వాకు స్ఫూర్తితోనే బుద్ధుడు నాస్తికత్వాన్ని ప్రచారం చేశాడు. బుద్ధుడు నేర్చిన నాస్తికత్వం అనే భౌతికవాదితో జరిగిన చర్చలో నేర్చు కున్నదే! అందువ్ల బుద్ధుణ్ణి ఒక సామాజిక వాదిగా చూడాలి. దేవుడే లేడన్న బుద్ధుణ్ణి సైతం ఈ దేశంలో దేవుణ్ణి చేశారు. ఆయన జీవిత కథని ఆయన బోధనల్ని మార్చి రాశారు. చివరకు ఆయననే దశావతారాల్లో చేర్చుకున్నారు. కొన్నేళ్ళ క్రితం ఈ నే మీద నడయాడిన చారిత్రక పురుషుడు. మహోన్నత వ్యక్తిత్వం గ గొప్ప సంఘ సంస్కర్త! బౌద్ధంలోని అహింసని హైజాక్‌ చేసిన మనువాదు తాము అహింసా వాదుమని ప్రకటించుకుంటూ ఉంటారు. అదే నిజమైతే మరి వారు పూజించే జంతు ఋ, నర ఋ ఎందుకున్నాయి? శతాబ్దాు గడిచినా ఇలాంటి ప్రశ్నకు సమాధానం ఎందుకు దొరకడం లేదూ? ఏ మానవత్వాన్ని నిపడానికి ఇవి సంస్కృతిలో భాగమయ్యాయి? దుష్టును శిక్షిస్తున్నాడనే నెపం మీద ఇందుకు దుష్టును సృష్టించడం దేనికీ? మానవు ందరినే సద్భుద్ధితో సృష్టిస్తే సరిపోయేది కదా? ఈ కహాు, హత్యు, దోపిళ్ళు, రేప్‌ు, యుద్ధాు ఉండేవి కావు కదా? మొదట దుష్టును సృష్టించడం, మళ్ళీ వాళ్ళను సంహరించడానికి ఆయుధాు ఉపయోగించడం, హింసను ప్రేరేపించడం.. సున్నిత మనసులైన మావు, శాంతి కాముకు భరించలేరు కదా? జనాన్ని భయపెట్టి, అందులోంచి భక్తి పుట్టిస్తారా? భయపెట్టే తండ్రిని ఏ ప్లిూ ప్రేమించరు. విశ్వ మానవ సౌభ్రాతృత్వం గురించి ఏ దేవుడైనా చెప్పాడా? లేదే! ఇవి సర్వకా సర్వావస్థకు ప్రామాణికం ఎలా అవుతాయి? ఏ మతమైనా నరకం పేరుతో భయపెట్టి, స్వర్గం పేరుతో ఆశపెట్టి భక్తును లొంగదీసుకునేదే’’-అని అన్నాడు రాబర్ట్‌ జి. ఇంగర్సాల్‌, అమెరికన్‌ రచయిత స్వేచ్ఛాలోచనకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చినవాడుఋ, యజ్ఞాు, యాగాు హిందూ ధర్మంలో భాగమై ఉన్నప్పుడు, వే ఏళ్ళ క్రితమే బుద్ధుడు వాటిని ఎందుకు వ్యతిరేకించాడో ఒక సారి ఆలోచించండి. వాటివ్ల కొంతమంది అగ్రవర్గాకు ఏం మేు జరిగేదో కాని, సామాన్యు తీవ్రంగా నష్టంపోయేవారు. వాటివ్ల వ్యవసాయం బాగా దెబ్బతినేది. పశువుపై ఆధారపడ్డ ఇతర వృత్తు వారిక్కూడా తీవ్ర నష్టం కలిగేది. ఇది కేవం హిందూ మతానికే పరిమితమైలేదు. ఇతర మతాలో కూడా ఉంది.


‘’దేవుడి పట్ల సమర్పణ భావం లేకపోతే జరిగే నష్టం ఏమీ ఉండదు. కాని, నైతికత లేకపోతే.. అన్నీ కోల్పోయినట్లే. నైతికత అనేది ప్రజ ఆస్థి’’- అని అన్నారు. పెరియార్‌ ఇవి రామస్వామి తమిళనాడులోని శ్రీరంగ పట్నంలో శ్రీ రంగనాథ ఆయం ఎదురుగా ఉన్న పెరియార్‌ విగ్రహం కింద పారాయి మీద చెక్కబడి ఉన్న సందేశం ఈ విధంగా ఉంది.
దేవుణ్ణి మరిచి మనిషికి కృతజ్ఞతు చెప్పు దేవుడు లేదు. దేవుడు అసలే లేడు!! సమర్పణ భావం వ్యక్తిగత విషయం

నైతికత ప్రజ సొత్తు – ఇ.వి. రామస్వామి (17 సెప్టెంబర్‌ జయంతి) దేశం నిండా వే దేవాయాు కడితే నాస్తికు మనోభావాు దెబ్బతినలేదు. కాని ఒక దేవాయం ఎదురుగా ఉన్న పెరియార్‌ సందేశం వ్ల ఆస్థికు మనోభావాు దెబ్బతిన్నాయి. అందుకు కొందరు కొర్టుకెక్కారు. ‘’ భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం ఎవరి అభిప్రాయం వారు కలిగి ఉండొచ్చు అది నేరం కాదు.-అని కోర్టు చెప్పడంతో కోర్టు కెక్కిన వారి నోళ్ళు మూతపడ్డాయి! – వ్యాసకర్త : డాక్టర్ దేవర రాజ్ మహారాజు , సుప్రసిద్ధ సాహితీవేత్త, బయాజీ ప్రొఫెసర్‌.

మాయమవుతున్న రాజ్యాంగ మౌలిక స్వభావం

డెబ్బై రెండవ గణతంత్ర దినోత్సవాు ఘనంగా జరుపుకున్నాం. రాజ్యాంగాన్ని ఆమోదిం చుకున్న రోజు కనుక ఈ రోజు గణతంత్ర దినోత్స వం జరుపుకన్నాం. కానీ కేంద్రంలో బీజేపీ ప్రభు త్వం రెండోసారి అధికారానికి వచ్చినతర్వాత రాజ్యాంగ పునాదును కూదోయటం మరింత వేగవంతమైంది. జమ్ముకాశ్మీర్‌నిఓరాష్ట్రంగా భారత రాజకీయ చిత్రపటం నుంచి తొగించటం, పౌర సత్వ సవరణ చట్టం మొదు రైతు వ్యతిరేక చట్టా వరకూ ఈధోరణి అడుగడునా కొట్టొచ్చి నట్లు కనిపి స్తోంది. ప్రత్యేకించి ఈ గత నెరోజుల్లో కేంద్రం చేసిన రెండు ప్రకటననేపథ్యంలో భారత రాజ్యాం గపు మౌలిక క్షణా గురించిన చర్చను మరోసారి మననం చేసుకోవాల్సి ఉంది. డిశంబరులో జరగా ల్సిన శీతాకా పార్లమెంట్‌ సమావే శాను రద్దు చేయటం, రైతుచట్టాను ఏడాదిన్నర పాటు వాయి దా వేయటానికి తాము సిద్ధమని కేంద్రం ప్రకటిం చటం ఈ రెండు ఘటను. ఈ రెండు ప్రకటనూ ప్రజ చేత ప్రజ కొరకు రూపొందించామని చెప్పుకుంటున్న రాజ్యాంగం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న గౌరవం ఏపాటితో తెలియచెప్పే సంఘ టను.రాజ్యాంగం రూపొందించే క్రమంలో పరి పానా స్వరూప స్వభావాు ఎలా ఉండాన్న విషయంపై రాజ్యంగ పరిషత్‌లోనూ వివిధ ఉపసంఘాల్లోనూ విస్తృతమైన చర్చ జరిగింది. అనం తరం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం స్వా తంత్య్రోద్యమ మివకు ప్రాతినిధ్యం వహిస్తున్నా నంటూ ముందుకొచ్చింది. చట్టసభు, కార్యనిర్వా హక వ్యవస్థ, న్యాయ వ్యవస్థల్లో ఏ ఒక్క వ్యవస్థకూ సంపూర్ణ అధికారాు కట్టబెట్టని అధికార విభజన మన భారత రాజ్యాంగంలోని మౌలిక సూత్రం. అంతిమంగా న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ ప్రజా సార్వభౌమత్వానికి ప్రతినిధిగా ఉన్న చట్టస భకు లోబడి ఉండాన్నది ఈసూత్రం వెనక దాగి ఉన్న మౌలిక సిద్ధాంతం. కానీ ఈ మౌలిక సిద్ధాంతానికి చ్లిుు పెడుతూ నేనంటే నేను రాజ్యాంగ పరిషత్‌ వారసత్వానికి నిజమైన ప్రతినిధి నంటూ మూడు వ్యవస్థూ రాజ్యాంగం ఆమోదిం చిన తొలిఏడాదిలోనే సమస్యను తెర మీదకు తెచ్చాయి. 1951 నుంచి 1975 వరకూ సుప్రీం కోర్టు పు దఫాుగా భారత రాజ్యాంగపు మౌలిక క్షణాు, స్వభావం ఏమిటో నిర్వచించే ప్రయత్నం చేసింది. చివరకు కేశవానంద భారతి కేసు ఈ వివాదాన్ని ఓ కొలిక్కి తేవటంతో భారత రాజ్యాంగ వ్యాఖ్యాన చరిత్రలో ఈ కేసుపై జరిగిన విచారణ, తీర్పు ఓ మైు రాయిగా నిలిచిపోయింది. ఇక్కడ అధికారా విభజన అంటే రాజ్యానికి మతానికి మధ్య స్పష్టమైన విభజనను పాటించటం, రాజ్యం మత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు, మతం, మత విశ్వాసా ఆధారంగా పని చేసే సంస్థు రాజకీయాల్లో ప్రభుత్వ వ్యవహారాల్లో మే పెట్టకూడదు అన్న విభజనే. దీంతో పాటు రాజ్యాం గ యంత్రంలోని వివిధ వ్యవస్థు, విభాగా (పార్ల మెంట్‌, న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థు) మధ్య రాజ్య భారాన్ని నిర్వహించటంలో పని విభజన కూడా. కేశవానంద భారతి కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు…వ్యక్తిగత స్వేఛ్చా స్వాతం త్య్రాు, సమాఖ్య స్వభావం, ప్రజాస్వామిక గణ తంత్ర ప్రభుత్వం,లౌకికతత్వం,అధికారా వికేంద్రీ కరణను రాజ్యాంగపు మౌలిక స్వభావంగా, క్షణంగా నిర్ధారించింది.‘’రాజ్యాంగ సవరణ ద్వారా కూడా ప్రభుత్వం రాజ్యాంగపు మౌలిక స్వభావానికి భిన్నంగా వ్యవహరించరాద’’న్నది ఈ తీర్పు సారాంశం. గత ఏడేండ్లల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వివిధ నిర్ణయాు,చేసిన చట్టా నేపథ్యం లో పైన ప్రస్తావించుకున్న క్షణాు ఎలా ఎంత వేగంగా కనుమరుగవుతూ వస్తున్నాయో అర్థం చేసు కోవటం గణతంత్ర దినోత్సవ స్పూర్తిని సజీవంగా నిలిపి ఉంచానకుంటున్న ప్రతి ఒక్కరి బాధ్యత. భీమా కోరెగాం మొదు పౌరసత్వ వ్యతిరేక ఉద్య మాు, జమ్ము కాశ్మీర్‌ స్వయం ప్రతిపత్తి రద్దు చట్టం వరకూ కేంద్ర ప్రభుత్వం వ్యక్తిగత స్వేఛ్చా స్వాతంత్య్రాను తిరస్కరిస్తూ చట్టాు చేసింది. వ్యక్తిగత స్వేచ్ఛా స్వాతంత్య్రాల్లో భాగంగానే నచ్చిన మత విశ్వాసాు పాటించటం, విచారణ లేకుండా నిరవధిక ఖైదీగా ఉండకుండా స్వేచ్ఛాగా సంచరిం చే హక్కు వంటివి కూడా కలిసి ఉన్నాయి. కానీ కేంద్రంలో బీజేపీ అధికారానికి వచ్చిన గత ఏడేం డ్లల్లో ఈ వ్యక్తిగత స్వేచ్ఛా స్వాతంత్య్రాు ఏలా హననమవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఇక నచ్చిన మతవిశ్వాసాన్ని పాటించే హక్కు గురించి ఎంత తక్కువగా చర్చించుకుంటే అంత మంచిది. పు బీజేపీ పాలిత రాష్ట్రాు మతాంతర వివాహాపై ఆంక్షు విధిస్తూ చేస్తున్న చట్టాు.. రాజ్యాంగ స్ఫూర్తితో పాటు సుప్రీం కోర్టు నిర్వచించిన రాజ్యాంగపు మౌలిక స్వభావ సిద్ధాంతానికే పూర్తి భిన్నమైనవి. అయినా ఈచట్టాు చలామణీ అవుతూనే ఉన్నాయి. సుప్రీం కోర్టు సైతం జోక్యం చేసుకునేందుకు సాహసించటంలేదు. రాజకీయాు, మతం మధ్య చెరగని గీతుండాన్న మౌలిక క్షణం బీటు వారటం ఏనాడో ప్రారంభమైంది. చివరకు రామమందిర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ అజమాయిషీలో ఓట్రస్టు ఏర్పాటు చేయటంతో ఈ సూత్రం అధఃపాతాళానికి చేరింది. ఓవైపున నిరసన తెపటం పౌరు ప్రాధమిక హక్కు అంటూనే మరో వైపున రిపబ్లిక్‌ డేసందర్భంగా ట్రాక్టర్స్‌ పేరేడ్‌ను అడ్డుకోవటానికి, అదుపు చేయటానికి మీకున్న అధికారాు, అవకాశాు నేను గుర్తు చేయాలా అని ఢల్లీి పోలీసును ప్రశ్నించిన సుప్రీం కోర్టును గమనిస్తే ఏకంగా న్యాయ వ్యవస్థే పంజ రంలో చికగా మారిపోయిన వైనం తేటత్లెమ వుతున్నది. ఇక రాజ్యాంగ యంత్రంపై ప్రజ సార్వభౌమాధికారం, ప్రజలెన్నుకున్న చట్టసభ అధి కారం స్థానంలో కార్యనిర్వాహకవర్గం సంపూర్ణ సార్వభౌమాధికారం చెలాయించటం ఈ కాంలో ముందుకొచ్చిన మరో ప్రమాదకరమైన ధోరణి. ఉదాహరణగాపైన ప్రస్తావించుకున్న రెండు ఘటను ఈ ధోరణి తీవ్రతను తెలియచేస్తున్నాయి. చట్టసభు ఆమోదించిన చట్టా అము తాత్కాలి కంగా వాయిదా వేయాని సుప్రీం కోర్టు తీర్పుని చ్చింది. గత కొంతకాంగా జరుగుతున్న పరిణా మాు, వాటికి సుప్రీం కోర్టు స్పందన గమనిస్తే కనీసం చట్టసభ అభిప్రాయాన్ని తీసుకోమనని సహా ఇవ్వాన్న ఆలోచన అత్యున్నత న్యాయ వ్యవస్థకు రాకపోవటంలో పెద్దగా ఆశ్చర్యమేమీ కగదు. రైతుతో పదోదఫా జరిగిన చర్చల్లో ఈ చట్టా అమును ఏడాదిన్నర పాటు వాయిదా వేయటానికి సిద్ధమనీ, దానికిగాను రైతు తమ ఆందోళనను విరమించాని కేంద్రం షరతు విధించింది. ఈ వ్యవహారం రైతు ఆందోళనను నీరుగార్చే ప్రయత్నం తప్ప వాళ్లు లేవనెత్తిన అం శాను ప్రభుత్వం అంగీకరించి చట్టాు అము నిలిపి వేయటం లేదన్న వాస్తవాన్ని అటుం చితే పార్లమెంట్‌ పట్ల వీసమెత్తు గౌరవం కూడా బీజేపీ ప్రభుత్వానికి లేదన్న వాస్తవాన్నిమాత్రం ఈ ప్రకట ను బట్ట బయు చేస్తున్నాయి. చివరిగా రాజ్యాంగ మౌలిక స్వభావంలో కీకమైన సమాఖ్య స్వభావం గురించి క్లుప్తంగా ప్రస్తావించుకుందాం. మన రాజ్యాంగంలోనే బహీనమైన రాష్ట్రాు, బమైన కేంద్రంఅన్న భావనకు బమైన పునాదు ున్నాయి. ఈపునాదు ఆధారంగానే నాటి ఇందిరా ప్రభుత్వం అన్ని వ్యవస్థను చాపచుట్టి చంకన బెట్టి అత్యవసర పరిస్థితి విధించింది. ఈ అత్యవసర పరిస్థితి నేప థ్యంలో దాఖలైన కేసు విచారిస్తున్న సమయంలోనే సుప్రీం కోర్టు రాజ్యాంగపు మౌలిక స్వభావం అన్న సిద్ధాంతాన్ని తెర మీదకు తెచ్చింది. నేటి బీజేపీ ప్రభుత్వం సమాఖ్య స్వభావాన్ని ఏస్థాయిలో పాతరే స్తుందో రుజువు చేయటానికి వ్యవసాయక చట్టాను మించిన ఉదాహరణ అక్కర్లేదు. వ్యవసాయం ఉమ్మడి జాబితాలోని అంశమే. వ్యవసాయం విద్య, ఆరోగ్యం వంటి కీక విషయాపై నిర్ణయాు తీసుకునేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వాను సంప్ర దించటం, వారి ఆమోదాన్ని పొందటం సమాఖ్య స్వభావంలో కీకమైన ఆచరణాత్మక రూపం. బీజేపీ రెండో దఫా అధికారానికి వచ్చిన తర్వాత ఈసమాఖ్యకు దారుణంగా తూట్లుపడ్డాయి. ఇందిరా హయాంలో ఈప్రయత్నం జరిగినా అప్పుడప్పుడే తెరమీదకు వస్తున్న ప్రాంతీయ పార్టీు, వాటి వెనక నిలిచిన శక్తు ఏదో ఓమోతాదులో ప్రతిఘ టించాయి. సర్కారియా కమిషన్‌ నియమించేలా కేంద్రాన్ని ఒత్తిడి చేయగలిగాయి. కానీ నేటి ప్రాంతీ య ప్రభుత్వాు తమ కాళ్ల కింది నుంచి భూమి కదిలిపోతున్నా స్పందించలేని దుస్సహాయ స్థితికి చేరాయి.రాజ్యాంగ మౌలిక స్వభావం అన్న చర్చ తెరమీదకు వచ్చిన నేపథ్యాన్ని క్లుప్తంగా ప్రస్తావించు కుందాం. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు జర్మన్‌ పాకుడిగా పగ్గాు స్వీకరించిన హిట్లర్‌ నాటి జర్మనీ రాజ్యాంగాన్ని సమూంగా మార్చే శాడు. అలా మార్చటానికి రాజ్యాంగంలో ఉన్న అవకాశానే వినియోగించు కున్నాడు. దాని పర్యవ సానాు, యూదు ఊచకోత, ప్రపంచం చవి చూసిన విపత్తు చరిత్ర పుటనిండా రక్తాక్ష రాతో విస్తరించివుంది. ఈ నేపథ్యంలో రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక నూతన రాజ్యాంగాన్ని రూపొం దించుకుంటున్న జర్మన్‌ పాకవర్గం రాజ్యాంగంలో కొన్ని అంశాు తిరుగులేనివని, ఏ ప్రభుత్వం అధికారానికి వచ్చినా ఈ మౌలిక స్వభావానికి లోబడే వ్యవహరించాని తీర్పునిచ్చింది. నాటి నుంచీ ప్రతి ప్రజాస్వామిక ప్రభుత్వం తమతమ రాజ్యాంగాల్లో కొన్ని క్షణాను మౌలిక క్షణా ుగా గుర్తిస్తూ వస్తున్నాయి. మరినేటి బీజేపీ ప్రభు త్వం భారత రాజ్యాంగపు మౌలిక క్షణాను, స్వభావాన్ని పునాదుతో సహా పెకలించి వేయ బూనుకోవటంఏఉత్పాతానికి హెచ్చరిక కాబో తోంది?

దేశభక్తి, మతం, ఆరెస్సెస్‌ భావజాం
కొన్ని సంవత్సరాుగా ‘జాతి- వ్యతిరేకి’ అనే పదం వ్యవహారిక పదంగా ఉంటుంది. నేడు ఆరెస్సెస్‌ను, దాని సంతానాన్ని విమర్శించే వారిని జాతి వ్యతిరేకుగా ముద్ర వేస్తున్నారు. హిందూ జాతీయవాదానికి నెవుగా ఉన్న ఈదేశభక్తిని మతంతో ముడి పెట్టడంలో ఆరెస్సెస్‌ మరింత శక్తివంతంగా తయారవుతుంది. ఈ జాతికి విధే యుగా ఉన్న హిందువును అభినందించే క్రమంలో, ముస్లిం గురించి ముఖ్యంగా ‘వారు పాకిస్థాన్‌కు విధేయుగా ఉంటారు’ లాంటి సున్నిత మైన, నేర్పైన మాటను ప్రచారంలో పెడుతున్నారు. ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌,తన తెలివైన పదా వ్యక్తీకరణతో మతం కారణంగా, హిందు వు స్వభావ రీత్యానే దేశభక్తి యుతంగా ఉంటా రని పేర్కొన్నాడు. అదేవిధంగా గాంధీ జీ దేశభక్తి మూం హిందూ మతంలోనే ఉందని చెప్పేం దుకు, ఆయన గాంధీజీ మాట్లాడిన వాక్యం యొక్క అర్థాన్నేమార్చాడు. ‘’భారతీయుందరూ మాత భూమిని ఆరాధిస్తారు. కానీ, నా దేశభక్తి నా మతం నుండే వచ్చిందని, గాంధీజీ అన్నాడు. కాబట్టి, నీవు హిందువు అయితే నీవు స్వయం చాలిత (ఆటోమేటిక్‌) దేశభక్తునివి అవుతావు. నీవు చైతన్య రాహిత్యం ఉన్న హిందువు కావచ్చు,నీకు ఒక మేల్కొుపు అవసరం ఉండొచ్చు, కానీ హిందువు ఎప్పటికీ భారతదేశానికి వ్యతిరేకిగా ఉండడు.’’ ఈ సమాచారంలో దాగి ఉన్న నేర్పైన మాటను విశ్లేషించే ముందు మనం, ఆరెస్సెస్‌ ప్రారంభ దశలో దాని సిద్ధాంతకర్త, యంఎస్‌ గోల్వ్కార్‌ బాగా ఆలోచించి నాజీను పొగు డుతూ, యూ దు పట్ల నాజీు వ్యవహరించిన విధంగానే, మనం ఈదేశంలోని ముస్లిరు, క్రైస్తవు పట్ల (ఆరెస్సెస్‌ ప్రకారం వారు విదేశీ మతస్థు) వ్యవహరించాని సిఫార్సు చేశాడన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. బీజేపీ, వీహెచ్‌పీ, ఏబీవీపీ, వన్వాసిస్‌ కళ్యాణ్‌ ఆశ్రమ్‌ లాంటి తన అనుబంధ సంస్థ ద్వారా, వివిధ ప్రభుత్వ సంస్థు, మీడియా, విద్యా వ్యవస్థలో చొరబాటు ద్వారా ఇప్పుడు ఆరెస్సెస్‌ బలోపేతం అవుతున్నది. హిందూ జాతీ య వాద భావజాలాన్ని అందించే క్రమంలో అది ఉపయో గించే భాష చాలా నేర్పుగా ఉంటుంది. గాంధీజీకి సంబంధించినంతవరకు మతం అనేది వ్యక్తిగతమైన విషయంగా భావించి, తనను తాను సనాతన హిందువుగా చెప్పుకున్నాడు. కానీ తన హిందూ మతం ఉదారంగానూ, అందరినీ కుపు కొని పోయేదిగా ఉంటుంది. ఆయన మతం అనేక నైతిక మివతో కూడి ఉంటుంది. ఆయన తన ఆధ్యాత్మిక శక్తిని అన్ని మతా నుండి సాధించాడు. ‘’నన్ను నేను మంచి వానిగా పరిగణిస్తాను, ఒక ముస్లింను నాలాంటి ఒక హిందువుగా పరిగణి స్తాను. ఆ మాటకొస్తే నన్ను నేను ఒక క్రైస్తవుడు, ఒకఫార్శీతో సమానమైన మంచి మనిషిగా పరిగ ణిస్తాను’’ అంటాడు ఆయన. హిందూ మతా చారా లో ఇతర మతాకు చెందిన ప్రజను గౌరవిం చడం,వారిని కుపుకొనిపోయే విధానంఉంటాయి. ఇది ఆరెస్సెస్‌ ఆచరించే (మిగిలిన మతా ప్రజను మినహాయించే, సంకుచితమైన అవగాహనకు) హిందూ మతాచారాకు పూర్తి భిన్నంగా ఉం టుంది. వారి ఆచరణ నిరంతరం, ప్రజు మర్చి పోయిన సమస్యను మళ్ళీ తెరపైకి తీసుకొచ్చి, ఇతర మతాకు చెందిన వారిని భయభ్రాంతుకు గురి చేస్తుంది. గాంధీజీ మతాచార, సాంప్రదా యాు ఉదారంగా, అందరినీ కుపుకొని పోయే విధంగా ఉంటాయి. కాబట్టే, బ్రిటిష్‌ పానకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో భిన్న మతాకు చెందిన ప్రజకు నాయకత్వం వహించగలిగాడు. ఆయన ఎప్పుడూ మతాన్ని, జాతీయతతో, దేశభక్తితో కలిపి చూడలేదు. అంటే దానర్థం దేశం పట్ల, దేశ ప్రజ పట్ల ఉండే ప్రేమ, ‘దేశభక్తి’ మూలాు మతంలో లేవు. కానీ మతం మూం లేని ‘జాతీ యత’లో ఉంది. ఆయన ఉపయోగించిన పదం ‘మతం’ రెండు స్థాయిను కలిగి ఉంటుంది. మొద టిది, ప్రముఖ ఆచారాు,గుర్తింపు,విశ్వాసం మొదలైన వాటి భావన, రెండవది, మత బోధన లోని స్వాభావిక నైతికత. మతాకు నైతికతే ప్రధానమైనది అనే విషయంపై ఆయనకు స్పష్టత ఉన్నప్పటికీ,బీజేపీ,ముస్లిం (ముస్లిం లీగ్‌ మొదలైన) మతతత్వ వాదు ఇష్టాు ఆయన ఉపయోగించిన పదాన్ని కేవం ఆచారాు,పవిత్ర స్థలా స్థాయి లోనే తీసుకున్నాయి. హిందూ జాతీయవాద భావ జాంలో భాగంగా ఉంటూ, ఆరెస్సెస్‌కు దగ్గరగా ఉండే సిద్ధాంతకర్తు, ‘భారత దేశాన్ని ఒక జాతిగా నిర్మించిన’ గాంధీజీతో పాటు ఇతర జాతీయ నాయ కు మాటు కూడా ఆరెస్సెస్‌ భావజాలానికి దగ్గరగా,వాటినే పోలి ఉంటాయని చెప్పేందుకు చాలా కష్టపడుతున్నారు. స్వాతంత్య్రపోరాట ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖుకు, ‘భారతదేశం ఒక జాతిగా ఏర్పడిన విధానాకు’, వారి భావ జాలానికి పోలిక ఉందని చూపించడం ద్వారా వారి సిద్ధాంతానికి చట్టబద్దతను పొందే ప్రయత్నం లో వారు ఆరెస్సెస్‌ సిద్ధాంతాన్ని నిుపుకుంటున్నా రు. కాబట్టి, హిందువు సహజంగానే దేశభక్తి కలిగి ఉంటారు, వారు జాతి వ్యతిరేకుగా ఉండరనేది ఇప్పుడు సూత్రీకరణ చేస్తుంటే, మరోవైపు ఇతర మతాకు చెందిన వారి జాతీయత, దేశభక్తి ఇప్పుడు అనుమానాస్పద మైంది. ఇది ఆధునిక భారతదేశ నిర్మాణంలో ముస్లిరు, క్రైస్తవు అందించిన గొప్ప సేవను నిర్లక్ష్యం చేస్తుంది. బ్రిటిష్‌ పానకు వ్యతిరేకంగా నివడమే కాకుండా భారతదేశ విభజనను వ్యతిరేకించిన ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ ఖాన్‌, మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ను అనుసరించిన మిలియన్‌ సంఖ్యలో ఉన్న ముస్లిం ను ఎక్కడ పెడతారు? షిబ్లీ నొమాని, హస్రత్‌ మొహని, అశ్ఫఖుల్లాఖాన్‌ను ఎక్కడ ఎలా చూ డాలి? మహ్మదలీ జిన్నా పాకిస్థాన్‌ను విభజిం చాని చేసిన తీర్మానాన్ని వ్యతిరేకించేందుకు ముస్లిం మహాసభను నిర్వహించేందుకు సాధనం గా ఉపయోగించిన అల్లాబక్ష్‌ సేవకు ఏం మివ కట్టాలి? స్వాతంత్య్రోద్యమ పోరాటంలో పాల్గొనేం దుకు ముస్లిరు అసంఖ్యాకమైన సంస్థను ఏర్పాటు చేశారు. ఆధునిక భారతదేశ నిర్మాణంలో, పారిశ్రా మిక, విద్యా, క్రీడా, సాంస్కృతిక రంగాలో దేశాన్ని ముందుంచేందుకు స్వాతంత్య్ర భారతదేశంలో అన్ని ప్రాంతాకు చెందిన ప్రజు సమానమైన ఉత్సా హంతో సేమ అందించారు. వారంతా దేశభక్తి కలిగిన పౌయి, జాతీయ భావాు కలిగిన వారు కాదా? మరోవైపు, మోహన్‌ భగవత్‌ సూత్రీకరణ, జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేసిన, తమ శాఖలో శిక్షణ పొందిన నాథూరాం గాడ్సేను సమర్థిస్తుంది. సుప్రీంకోర్టు బాబ్రీ మసీదు కూల్చి వేతను నేరంగా పరిగణించింది. అప్పుడు ఈ కూల్చివేతకు నాయకత్వం వహించిన వారిని, దానిలో భాగస్వాములైన వారిని ఏమనాలి? భగవత్‌ చెప్పిన ప్రకారం,గాంధీజీ, క్బుర్గీ, నరేంద్ర దబ్కోర్‌, గౌరీంకేశ్‌, గోవింద పన్సారే లాంటి వారిని హత్య గావించిన చర్యను, దేశభక్తి యుత మైన చర్య జాబితాలో చేర్చాలా? రహస్య సమా చారాన్ని చేరవేసే వారు, స్మగ్లింగ్‌, బ్లాక్‌ మార్కెటింగ్‌ చేసే అనేక మంది హిందువును ఏ స్థానంలో ఉంచాలి? ఆసక్తికరంగా, ఆరెస్సెస్‌ గాంధీని గౌర విస్తుంది, దాని శిక్షణ పొందిన ప్రచారక్‌ు, సిద్ధాం తకర్తు, ఇతర అనుబంధ సంస్థు మాత్రం బహిరంగంగా నాథూరాం గాడ్సేను గౌరవిస్తారు. గాడ్సేను కీర్తిస్తూ పెద్ద సంఖ్యలో ట్వీట్లు మనం చూస్తున్నాం, అదికూడా హిందువు నుండే ఎక్కువ. ఇది ఆరెస్సెస్‌ యొక్క భావ జాలాన్ని వ్యాప్తి చేసే సామర్థ్యాన్ని తొపుతుంది. అటువంటి సంస్థ మాత్రమే ఏకకాంలో గాంధీజీ పట్ల విధే యతను ప్రదర్శిస్తూ, గుట్టుచప్పుడు కాకుండా ఆయన హత్యకు దారి తీసిన భావజాలాన్ని వ్యాప్తి చేసుకోగుగుతుంది.-కె వీరయ్య

వ్యవసాయ చట్టాలు కార్పొరేట్‌ ప్రయోజనా !

	ఎం.ఎస్‌. స్వామినాథన్‌ కమిషన్‌ లోని ముఖ్య సిఫార్సులైన కనీస మద్దతు ధర,పెట్టుబడిపై యాభై శాతం లాభం వంటి అంశాలే నేడు రైతుఉద్యమ క్ష్యాయ్యాయి. మోడీ2014లో అధికారం చేపట్టిన తరు వాత రైతుకు పెట్టుబడిపై యాభైశాతం లాభం వాచ్చే విధానాు అము చేస్తామని ఇచ్చిన హామీ నీటి మూటే అయ్యింది. 2016వచ్చే సరికి...లాభం సంగతి అటుంచి కనీస మద్దతు ధరను అము చేయటం కూడా క్రమంగా నీరు గార్చారు. ప్రస్తుతం కనీస మద్దతు ధరను అము చేసిన రైతుకు పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాని పరిస్థితు నెకొన్నాయి. ఇలా పథకం ప్రకారం కనీస మద్దతు ధరను అము చేయకపోవటం, ప్రభుత్వ కొనుగోు కేంద్రాను తగ్గించటం, వున్న కేంద్రాలో సైతం కొను గోళ్లు సరిగా చేయకపోవటం వెనుక గ ప్రయోజనం ఏమిటి? ఇదిఒక ఎత్తైతే కోవిడ్‌ మహమ్మారి వేళ హడా విడిగా చట్టాు చేయటం వెనుక అసు ఉద్దేశం ఏమిటి?
అసు ఉద్దేశం
	చ్లిర వర్తకంలో సాధించగలిగే అధిక లాభాు బడా పెట్టుబడిదారుకు ఎప్పుడూ నోరూరించే విషయమే.1991నుండి ప్రారంభమైన ఆర్థిక సంస్కరణ నేపథ్యంలో వచ్చిన క్రమానుగత మార్పు... 2007 నాటికి బడా కార్పొరేట్ల దృష్టి చ్లిరవర్తకంపై పడేటట్లు చేసింది. అయితే చ్లిరవర్తకంలో అమ్మే వస్తువును స్థూంగా రెండు రకాుగా విభజించవచ్చు. ఒకటి పారిశ్రామిక ఉత్పత్తు, రెండు వ్యవసాయ ఉత్పత్తు. పారిశ్రామిక ఉత్పత్తును టోకున చవక ధరకు కొనవచ్చు. అధిక ధరకు అమ్మవచ్చు. బడా కార్పొరేట్లకు వచ్చిన చిక్కంతా వ్యవసాయ ఉత్పత్తుతోనే. ముందే చెప్పినట్లు 2007 నుండే అంబానీు, టాటా,బిర్లాతోపాటు రహేజాగ్రూపు,ఆర్‌పిజిగ్రూపు, ఫ్యూచర్‌ గ్రూపు కూడా చ్లిర వర్తకం లోకి పెద్దఎత్తున ప్రవేశించాయి. ఎక్ట్రానిక్‌ వస్తువు,దుస్తు వ్యాపారంలో ఆర్జించినట్టుగానే పెద్దఎత్తున లాభాు ఆర్జించ వచ్చునని వాటికి ఆశ కలిగింది. అయితే ఇతర పారిశ్రామిక ఉత్పత్తు ద్వారా కలిగే లాభాు కిరాణా సరుకు నుండి కూడా భించాంటే వ్యవసాయ ఉత్పత్తును పెద్దమొత్తంలో చవక ధరకుకొనటం వీయితే తప్పసాధ్యం కాదు. అందువ్ల ఆచరణలోచాలా గ్రూపు చ్లిర వర్తకంలో విఫం చెందాయి. అందువ్లనే ఇతర పారిశ్రామిక ఉత్పత్తు నుండి ఆర్జించిన కొద్దిపాటి లాభాతోనే నెట్టుకొస్తున్నాయి. కొన్ని కంపెనీు దివాళా తీశాయి కూడా. ఫ్యూచర్‌ గ్రూపు తన వాటాను మే2012లో ఆదిత్యబిర్లా గ్రూపుకు అమ్ము కోవాల్సి వచ్చింది. చ్లిర వర్తకం లోకి ప్రవేశించిన బడా కార్పొరేట్‌ శక్తు ఏడెనిమిదేళ్ల తరువాత గ్రహించిన అనుభవం నుండి నిత్యావసర సరుకు, వ్యవసాయ ఉత్పత్తు నుండి పెద్ద ఎత్తున లాభాు ఆర్జించాంటే వ్యవసాయ ఉత్పత్తును తక్కువ ధరకు కొంటే తప్ప సాధ్యం కాదని తొసుకున్నాయి. పండిరచిన పంటను అతి తక్కువ ధరకు కొనా ంటే ప్రధాన ఆటంకం ఎపిఎంసి లే అని, అవి సరిగానే గ్రహించాయి. కనీస మద్దతు ధర వ్ల చ్లిర వర్తకంలో కార్పొరేట్లకు అనుకున్నంత లాభాు రావటంలేదు. కనుక చేయాల్సింది ఏమిటి?ఎపిఎంసిను నిర్వీర్యం చేయటమే. అధికా రికంగా ప్రభుత్వపరంగా అమవుతున్న ఎపిఎంసి  ద్వారా కొనుగోళ్లను నిలిపివేయటం, లేదా నిర్వీ ర్యం చేయటం చేయకుండా చ్లిర వర్తకం లోకి బడా కార్పొరేట్ల ప్రవేశం లాభసాటి కానేరదు. ఇలా కనీస మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం నిర్వ హిస్తున్న కొనుగోు కేంద్రాను మూసివేస్తే తక్షణ ఫలితంగా జరిగేదేమిటంటే సాధారణ రైతుకు వ్యవసాయం భారమౌతుంది. భారత దేశంలో సుమారు 80శాతం రైతువి చిన్న కమతాలే. ఇలాంటి వారికి ఎంఎస్‌పి అనేదే లేకపోతె వ్యవ సాయం ఎంతమాత్రం జరుగుబాటు ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తమభూమిని సాగుచేసు కోవటం కంటే ఎవరికైనా కౌుకు ఇవ్వటం మేనే ఆలోచన రాకమానదు. ఈ పర్యవసానాన్ని గ్రహించి చేసిందే మొదటి వ్యవసాయ చట్టం. ఈ అవసరాన్ని తీర్చటం కోసం, కార్పొరేట్లు అలాంటి భూమును కాంట్రాక్టు పద్ధతిలో చేజిక్కించుకోవటం కోసం     ఉద్దేశించబడిరదే ఈచట్టం. ఇక ఇలా ఎపిఎంసి ను రద్దు చేయటం ద్వారా మిగిలే సొమ్మును వ్యవసాయాన్ని నిర్వహిస్తున్నందుకు కార్పొరేట్లకు రుణంగా ఇవ్వవచ్చు. రెండవ ఫలితంగా రైతుకు చేసే రుణ మాఫీ సొమ్మును కూడా పరిశ్రమను స్థాపించినందుకు ఇచ్చినట్లుగానే...కార్పొరేట్‌ సాగుకు కూడా ప్రభుత్వ పూచీకత్తుతో రుణంగా పొందవచ్చు. ఇక కార్పొరేట్లు అన్నాక వారికి సరు కు అమ్ముకునే దుకాణాను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసుకుంటేనే లాభం. మరితాము కాంట్రా క్టు సేద్యం ద్వారా పండిరచిన పంట ఒక చోటి నుండి మరో చోటికి (మరో అవుట్లెట్‌కు) చేరవేయా ంటే రైతు తమ పంటల్ని ఎక్కడైనా అమ్ము కోవచ్చనే సౌకర్యం చాలా ముఖ్యమైన అవసరంగా మారుతుంది. దీనికోసం చేసిందే రెండో వ్యవసాయ చట్టం. ఇలా నేరుగా వ్యవసాయ రంగాన్ని కార్పొ రేట్లకు అప్పజెప్పటం కోసం చేసినవే మొదటి రెండు కొత్త చట్టాు. అయితే కేవం వ్యవసాయదాయి గాక వ్యవసాయ కూలీు, నిరుపేదు, దళితుూ ఉద్యమంలో పాల్గొనటానికి కారణం ఏమిటి? నిజానికి గుంట భూమి లేని నిరుపేదకు కూడా ఈ వ్యవసాయ చట్టాతో పెద్ద నష్టమే జరగబోతు న్నది. మొదటి రెండు చట్టా వ్ల కార్పొరేట్లకు కలిగే ప్రయోజనం, తాము కాంట్రాక్టు వ్యవసాయం ద్వారా పండిరచిన పంటను తమ రిటైల్‌ దుకా ణాల్లో అమ్ముకోవటంతోనే పరిపూర్ణం అవుతుంది. అంటే వారి రిటైల్‌ దుకాణాల్లో అమ్ముకోవటానికి కావాల్సిన సరుకును ఎంతైనా న్వి చేసుకుంటేనే ఇది సాధ్యపడుతుంది. కార్పొరేట్ల దుకాణాలో సరుకు కొరత ఉండకూడదంటే వారి గోదాము ఎప్పుడూ నిండుగా ఉండాలి. సరిగ్గా అందుకోసం రూపొందించిందే మూడవ నిత్యావసర సరుకు సవరణ చట్టం.
అగ్ర తాంబూం అదానీకే
	ఈమూడు చట్టా పర్యవసానాు ఇలాగే ఉంటాయనుకోవటానికి బలాన్ని చేకూర్చే ఉదాహరణున్నాయి. ఈ మూడు ఆర్డినెన్సు చేసిన జూన్‌ 2020కి నె ముందు దేశం మొత్తం లాక్‌డౌన్‌ లో మునిగి వున్నప్పుడు సంగతి. అదానీ గ్రూపుకు చెందిన అదానీ అగ్రి లాజిస్టిక్స్‌ లిమిటెడ్‌ సంస్థకు వ్యవసాయ ఉత్పత్తును న్వి చేసుకు నేందుకు సుమారు 75,000 టన్ను సామర్థ్యం కలిగిన గోదాము నిర్మాణానికి ప్రభుత్వం అను మతి ఇచ్చింది. 22ఎకరా భూమిని వాణిజ్య పరంగా వాడుకోవటంకోసం అనుమతించింది. హర్యానా రాష్ట్రపు డైరెక్టరేట్‌ అఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ నుండి అనుమతి పొందిందే తడ వుగా అదానీ గ్రూపు అక్కడ గోదాము నిర్మాణం చేపట్టింది. ఈచట్టావ్ల జరగబోయే నష్టం పంజా బ్‌, హర్యానా రైతుకు తెలిసింది అందువ్లనే. భూమున్నీ, పంటన్నీ కార్పొరేట్ల పరమైతే ప్రమా దమని, ఆహార భద్రత కూడా ఉండదని అక్కడి రైతు సంఘా నాయకత్వం కలిగించిన చైతన్యం వ్ల వారికి పరిస్థితి తీవ్రత అర్థమైంది. నిజానికి కోవిడ్‌ లాక్‌డౌన్‌ కాంలో కేంద్ర ప్రభుత్వం చేసిన ఒకే ఒకమంచి పని ఏదైనా ఉన్నదంటే అది ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిరుపేదకు తిండిగిం జు ఇవ్వటమే. ఎపిఎంసి ద్వారా ప్రభుత్వం కొనుగోు,న్వి చేయటం వ్లనే ఇది సాధ్యం అయింది. మరి ఎపిఎంసిు అనేవే లేకపోతే ఆహార భద్రత ఎలా అమలౌతుంది. ఈ విషయాన్ని తెలియజెప్పటం వ్లనే నిరుపేదు, రైతు కూలీు సైతం ఆందోళనలో పెద్ద ఎత్తున పాుపంచు కుంటున్నారు. అంతే కాదు. హర్యానా లోని పాని పట్‌ జిల్లాలోని ఇస్రానా తాూకా నాథు, జోందా గ్రామాల్లో పైన చెప్పిన గోదాము నిర్మాణం కోసం 2017లోనే ఎకరాకు రూ.30క్ష నుండి 2 కోట్ల దాకా చెల్లించి 22ఎకరా భూమిని అదానీ గ్రూపు కొనటం ఇప్పుడు వారి కనువిప్పుకు కారణ మైంది. అయినా ఈ గోదాము వ్యవసాయ ఉత్పత్తు న్వి కోసం కాదని నిస్సిగ్గుగా అబద్ధం ఆడుతున్నది అదానీ గ్రూపు.
	‘పంజాబ్‌ స్టేట్‌ ఫార్మర్స్‌ కమిషన్‌’ సంస్థ 2008లో చేపట్టిన అధ్యయనం ప్రకారం 89శాతం కమతాు ఎప్పుడూ అప్పుల్లోనే ఉంటాయి. వ్యవసాయ రం గంలో సబ్సిడీను ఎత్తివేయాని, ప్రభుత్వం మద్దతు ధరలిచ్చి తిండిగింజు కొనకూ డదని డబ్ల్యుటిఓ ఒత్తిడికి వ్యతిరేకంగా ఆనాడే పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టిన అనుభవం పంజాబ్‌, హర్యానా రైతుకు ఉన్నది. అందుకే వారు ఇప్పుడు రెండు రాష్ట్రా రైతునే కాదు మొత్తం దేశాన్నే మేల్కొ ుపుతున్నారు. దేశాన్ని తెగనమ్ముతున్న ‘దేశభక్త’ పాకు అసు రంగును బయట పెడు తున్నారు. ఇప్పుడుఢల్లీి సరిహద్దులో సమర భేరి మోగిస్తున్న రైతుబిడ్డలే దేశానికి దిక్కు.
రైతాంగ ఉద్యమానికి సంపూర్ణ సంఫీుభావం
	దేశ వ్యవసాయ రంగాన్ని,రైతు ఉనికిని దెబ్బ తీసే వ్యవసాయ చట్టాను ఉపసం హరించు కోవాని, గిట్టుబాటు ధర గ్యారెంటీ కోసం చట్టం చేయాని రెండు నెలుగా సాగుతున్న రైతాంగ ఉద్యమానికి రైతు ఉద్యమ సంఫీుభావ సదస్సు సంపూర్ణ సంఫీుభావం ప్రకటించింది. ఉద్యమం సందర్భంగా అశువుబాసిన 126మంది రైతుకు సదస్సు సంతాపాన్ని ప్రకటించింది. ఈమేరకు వామ పక్షా ఆధ్వర్యంలో న్ల చట్టా రద్దుకై విజయవాడ ఎం.బి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ‘’రైతు ఉద్యమ సంఫీుభావసదస్సు’’తీర్మానం చేసింది. సద స్సులో తీర్మానాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పిమధు ప్రవేశపెట్టారు. సదస్సు తీర్మా నాన్ని ఏకగ్రీ వంగా ఆమోదించింది. సదస్సుకు హాజరు కాలేక పోయిన ఆర్‌ఎస్‌పి,బిఎస్‌పి ు తమ మద్దతును తెలిపాయి.
తీర్మానం వివరాు...
	బిజెపితప్పుడు ప్రచారానికి చెంపపెట్టు గా దేశవ్యాపితంగా వివిధ తరగతు ప్రజా నీకం నుండి వివిధ రూపాలో ఈ ఉద్యమానికి సంఫీు భావం విస్తారంగా వ్యక్తమవుతోంది. రైతు, కౌు రైతు, వ్యవసాయ కార్మిక,కార్మిక సంఘాు, సంస్థు ఈఉద్యమంలో పాల్గొంటున్నాయి. మహిళా, యువజన,విద్యార్థిసంఘాు మద్దతు ప్రకటించాయి. దళిత, ఆదివాసి, వృత్తి తరగతు ఉద్యమాన్ని బపరుస్తున్నాయి. మేధావు,ఆర్థిక వేత్తు ఈచట్టాను ఉపసంహరించు కోవాని పెద్ద సంఖ్యలో ప్రభుత్వాన్ని కోరాయి. మాజీ సైని కు స్పందించి ఉద్యమానికి అండగా నిబడ్డారు. బిజెపి మిత్ర పక్షాుసైతం వ్యతిరేకించాయి. ప్రపం చంను మూల నుండి సంఫీుభావం వ్యక్తమవు తోంది. ఇంతటి స్థాయిలో ఉద్యమానికి మద్దతు భిస్తున్నా, ప్రజాభిప్రాయాన్ని లెక్క చేయ కుండా మోడీ మొండిగా వ్యవహరించడాన్ని ఈ సదస్సు ఖండిరచింది. ఇప్పటికైనా ఈన్ల చట్టాను ఉపసంహరించుకొని రైతుకు మేు చేసే ‘గిట్టు బాటు ధర చట్టం’ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాని సదస్సు డిమాండ్‌ చేసింది. లేని పక్షంలో ప్రతిఘటనోద్యమం ఇంకా తీవ్రతరమ వుతుందని హెచ్చరించింది. రైతును ఢల్లీిలో అడుగు పెట్టనీయకుండా నిరోధించడానికి నీటి ఫిరంగు, బాష్పవాయువు, లాఠీచార్జీతో సహా తీవ్ర నిర్భందాన్ని ప్రయోగించింది. అయినా రైతు మొక్కవోని పట్టుదతో ముందుకే సాగడంతో ఢల్లీి పొలిమేరల్లో వారిని అనుమతించక తప్పలేదు. క్షలాది మంది అక్కడే శాంతియుతంగా అసా ధారణ రీతిలో ఎముకు కొరికే చలి, భారీ వర్షా ను లెక్క చేయకుండా ఆందోళనను కొనసాగి స్తున్నారు. ఆధునిక ప్రపంచ చరిత్ర లోనే ఇదొక అపూర్వ ఘట్టం. ఈ చట్టా వ్ల రైతు హక్కుగా పొందుతున్న కనీస మద్దతు ధర విధానం (యం. ఎస్‌.పి) రద్దవుతుంది. పంట ధరు తగ్గితే ప్రభు త్వం మార్కెట్టులో కొనుగోు చేయదు. స్వదేశీ, విదేశీ కార్పొరేట్‌ కంపెనీు కాంట్రాక్టు వ్యవసాయం చేపట్టి రైతు పైన, వారి భూము పైన ఆధిపత్యం వహిస్తాయి. రైతు నుండి కారుచౌకగా వ్యవసా యోత్పత్తును కొని వినియోగదారుపై భారం మోపి అధిక లాభాు క్లొగొడతారు. అప్పు పాలై దివాళా ఎత్తి రైతు ఆత్మహత్యు ఇంకా పెరుగుతాయి. ప్రజా పంపిణీ వ్యవస్థ బహీన పడుతుంది. నిత్యావసరా ధరు పెరుగుతాయి. ప్రజకు తినడానికి తిండి కూడా కరువవుతుంది. కార్మికు, ఉద్యోగుపై ధర భారం పడుతుంది. ఇది ఆకలిచావుకు కూడా దారితీస్తుంది. ఈ చట్టా పర్యవసానంగా రైతు భూము కోల్పో తారు. కౌురైతుకు చేసుకోవడానికి భూము దొరకవు. విద్యుత్‌ ఛార్జీు పెరుగుతాయి. యాంత్రీ కరణతో గ్రామీణ నిరుద్యోగం వసు పెరుగు తున్నాయి. పట్టణాల్లో ఉపాధి ఒత్తిడి పెరిగి శ్రామికు దారుణ దోపిడీకి గురవుతారు. వేతనాు పడిపోతాయి. కార్మిక హక్కు హరించ బడతాయి. వ్యవసాయ చట్టా మాదిరే, లేబర్‌ కోడ్‌ పేరుతో కార్మికు హక్కురద్దు చేయ బడ్డా యి. రిటైల్‌ వ్యాపారం దెబ్బ తినడం ఇప్పటికే ప్రారంభం అయ్యింది. చిన్న వ్యాపార సంస్థు, పరిశ్రము మూత పడుతున్నాయి. విద్యా, వైద్యంలో కార్పొరేట్‌ ఆధిపత్యంతో ఫీజు పెరుగుతాయి. వ్యవసాయ చట్టాు కొనసాగడమంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థను కొద్దిమంది క్లొగొట్టడమే. వ్యవ సాయం, విద్య, విద్యుత్‌పై చట్టాు చేసే హక్కు రాష్ట్రాది. కానీ ఈకొత్త చట్టాతో కేంద్రం రాష్ట్రా  హక్కుల్ని హరించింది. కేంద్ర బిజెపి రాజ్యసభ లో ప్రజాస్వామ్యం గొంతు నులిమి ఈ చట్టాను ఆమోదింపచేసుకుంది. పార్లమెంటు సభ్యుకు చర్చించడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. కరోనా కష్టకాంలో ప్రజు ఇబ్బందు పడుతుంటే వాటిని పట్టించుకోకుండా దొడ్డిదారిన ఈ చట్టాకు ఆర్డినెన్సును తెచ్చింది. రైతు, రైతు సంఘాతో చర్చించలేదు. తీవ్రంగా సాగుతున్న ఉద్యమాన్ని అణచాన్న ఎత్తు పారకపోవడంతో చర్చు మొద లెట్టింది. ప్రజాగ్రహాన్ని పక్కదారి పట్టించడానికి కోర్టుల్ని ఉపయోగించుకోవాని చూస్తున్నది. చట్టా ను బపరిచేవారితో కమిటీ వేయడమంటే అసు సమస్యను నీరుగార్చడమే. ఈచారిత్రాత్మక ఉద్య మానికి రాష్ట్రంలో యావత్‌ ప్రజానీకం-కుం, మతం,ప్రాంతం,పార్టీతో నిమిత్తం లేకుండా- అండగా నివాని ఈ సదస్సు విజ్ఞప్తి చేసింది. అఖి భారత రైతు సంఘా సమన్వయ సమితి (సంయుక్త కిసాన్‌ మోర్చా) ఇచ్చే పిుపున్నింటినీ జయప్రదం చేయాల్సిందిగా కోరింది. రాష్ట్రంలోని రాజకీయ పార్టీన్నీ-ప్రత్యేకించి వైఎస్సార్‌సిపి, తొగుదేశం-ప్రత్యక్షంగా ఈఉద్యమానికి మద్దతు నివ్వాని విజ్ఞప్తి చేసింది.
చాలా ప్రమాదకర ధోరణి ఇది
	దేశంలో రైతు వ్యవసాయాన్ని తీసుకు పోయి కార్పొరేట్లకు సమర్పించడానికి తీసుకువచ్చిన వ్యవసాయ చట్టా రద్దు కోసం రైతుంతా పోరాడు తున్నారు. ఈ పోరాటంపై మోడీ ప్రభుత్వం తప్పుడు ప్రచారానికి పూనుకుంది. ఈ వ్యవసాయ చట్టాను వ్యతిరేకిస్తున్నది కేవం ఒక రెండు రాష్ట్రా రైతు మాత్రమేనని, తక్కిన రాష్ట్రా లోని రైతుంతా ఈచట్టాను స్వాగతిస్తున్నారని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. దేశానికి ఓమూనున్న కేరళ రాష్ట్ర అసెంబ్లీ ఒకప్రత్యేక సమావేశం జరిపి ఈ చట్టాను వ్యతిరేకిస్తూ తీర్మానించడం కేంద్ర ప్రభుత్వ వాదన ఎంత బూటకమో తేల్చిచెప్పింది. తమిళనాడు, ఒడిశా,మహారాష్ట్ర,పశ్చిమబెంగాల్‌,మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌,ఉత్తరప్రదేశ్‌ తదితర రాష్ట్రా నుండి రైతు ఇప్పటికే దేశ రాజధానిలో పోరాడుతున్న రైతుతో భుజం భుజం కలిపి ముందుకు నడుస్తు న్నారు. ప్రభుత్వ వాదన మోసపూరితమని చాటి చెప్తున్నారు.అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఉదయిస్తుంది. ఒకవేళ ప్రభుత్వం చెప్తున్నట్టు ఒకటో, రెండో రాష్ట్రా  రైతు మాత్రమే ఈచట్టాను వ్యతిరేకిస్తే అప్పుడు ఈచట్టాను కేంద్ర ప్రభుత్వం జారీ చేయడం సరైనది అవుతుందా? మైనారిటీ రాష్ట్రా రైతు వ్యతిరేకిస్తున్నారు గనుక తాము చట్టాను చేయడం సరైన చర్యే అన్నది కేంద్రం వాదన. ఇది చాలా ప్రమాదకరమైన వాదన. మన భారత రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని ఏరాష్ట్రం లోని రైతు పైన అయినా సరే రుద్దకూడదు. ఒకరాష్ట్రంలోని రైతు వ్యతిరేకిం చినా ఆ రాష్ట్రపు రైతు అభీష్టానికి వ్యతిరేకంగా కేంద్రం చట్టం చేయకూడదు. అలా చేసే అధికారం కేంద్రానికి లేదు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో రైతు పరిస్థితు, వ్యవసాయం పరిస్థితు వేరువేరుగా ఉంటాయి. ఆరాష్ట్రం లోని ప్రభుత్వం మాత్రమే అక్కడి ప్రజకు నేరుగా జవాబుదారీగా ఉంటుంది. ఆరాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే అక్కడి నిర్దిష్ట పరిస్థితు పట్ల స్పష్టమైన అవగాహన ఉంటుంది. అందుకే రాజ్యాంగం వ్యవసాయాన్ని రాష్ట్ర ప్రభు త్వా పరిధిలో ప్రత్యేకంగా ఉంచింది. వ్యవసా యిక సంబంధ విషయాపై చట్టాు చేయడం కేంద్రం పని కానేకాదు. ఒకవేళ కార్పొరేట్లు వ్యవ సాయ రంగంలో ప్రవేశించడం చాలా మంచిదని కేంద్రం తనకున్న విజ్ఞతతో భావిస్తే ముందుతాను జారీ చేసిన మూడు చట్టా నూ రద్దు చేసి ఆతర్వాత కార్పొరేట్లను వ్యవసాయంలోకి అనుమతిస్తూ చట్టాను చేయవ సిందిగా రాష్ట్రాకు సహా ఇవ్వవచ్చు. కేంద్రం చెప్పినట్టు రాష్ట్రాలో రైతు ఇందుకుఅను కూంగా ఉండడమే వాస్తవం అయితే ఆయా రాష్ట్రా ప్రభుత్వాలే అందుకు అనుగుణంగా చట్టాను చేసుకుంటాయి. ఏ రాష్ట్రా ల్లోనైతే రైతు కార్పొరేట్ల ప్రవేశాన్ని వ్యతిరేకి స్తున్నారో ఆరాష్ట్రా ప్రభుత్వాు అటువంటి చట్టా ను చేయవు. వ్యవ సాయ చట్టాు ఆయా రాష్ట్రా పరిస్థితుకు అను గుణంగా ఉండానేది రాజ్యాం గం నిర్దేశిస్తున్న విషయం. పరిస్థితు రాష్ట్రానికో తీరున ఉన్నట్టే చట్టాూ వేరువేరుగా ఉండాలి. అంతే తప్పతానేది సరైనచట్టం అని కేంద్రం భావి స్తున్నదో దానినే రాష్ట్రాపైరుద్దే అధికారం కేంద్రా నికి లేదు. మరి రాజ్యాంగం ఇంత స్పష్టంగా నిర్దేశిం చినా కేంద్రం తానే పూనుకుని చట్టాను ఎందుకు తెచ్చింది? ఎందుకు రాష్ట్రాకు వదిలిపెట్టలేదు? రాజ్యాంగం చెప్పినట్టు గనుక రాష్ట్రాకు వదిలి పెడితే ఏఒక్క రాష్ట్ర ప్రభుత్వమూ- ఆఖరుకి బిజెపి పాన లోని రాష్ట్రాు కూడా-ఈ విధంగా కార్పొరేట్ల పెత్తనానికి బాటు వేసే చట్టాను చేసేందుకు సాహసిం చలేవు. ఆ చట్టాు రైతుకు అంత వ్యతిరేకంగా ఉన్నాయి. ఇక కేంద్రమే ఈ చట్టాను చేయడానికి రెండు కారణాున్నాయి. మొదటిది-కొన్ని రాష్ట్రాల్లో రైతు మెజారిటీగా ఉన్నప్పటికీ దేశం మొత్తంగా చూసుకుంటే రైతు మెజారిటీ కాదు. రెండవది- కేంద్రం తీసుకున్న రైతు వ్యతిరేక వైఖరి వన బిజెపిపట్ల ప్రజలో ఏర్పడే ప్రతికూతను ఎన్ని క సమయంలో వెనక్కి నెట్టడానికి తగిన వ్యూహం ఆపార్టీ వద్ద ఉండనే వుంది. సరైన సమయం చూసి ఏదో ఒక సంఘటనను సృష్టించి భావోద్వే గాను రెచ్చగొట్టి ఆక్రమంలో ఈ వ్యవసాయ చట్టా వన ఏర్పడిన ఆగ్రహాన్ని వెనక్కి నెట్టవచ్చు నన్నదే ఆ వ్యూహం. అటువంటి సంఘటనను ఏ రాష్ట్రానికి ఆరాష్ట్రం లో సృష్టించడంచాలా కష్టమేగాక అవి ఎటు దారితీస్తాయో తెలియదు. విదేశీ వ్యవహారాు, రక్షణ రంగం కేంద్రం పరిధిలో ఉండే అంశాు గనుక అటువంటి ఉద్వేగ సంఘట నను సృష్టించే అవకాశాు కేంద్రానికి కావసి నన్ని ఉంటాయి. మనదేశం ఆహారధాన్యాఉత్పత్తి వైపు నుండి ఇతర ఉత్పత్తు వైపు దృష్టి మళ్ళించాని, తమ దేశా నుండి ఆహార ధాన్యాను దిగుమతి చేసుకునే టట్టుగా భారతదేశం మార్పు చెందాని అమెరికా, యూరోపియన్‌ యూని యన్‌ చాలా కాం నుండీ ఒత్తిడి చేస్తున్నాయి. ఇకమన దేశ వ్యవసాయ మార్కె ట్‌లో, వంట సరుకు చ్లిరవ్యాపారంలో మొత్తం గా ప్రవేశిం చాని మన దేశ కార్పొరేట్లూ కోరుతు న్నాయి. ఈ రెండు శక్తు ఎజెండానూ అము చేసేందుకు పూనుకున్న మోడీ ప్రభుత్వం ఆక్రమంలో అధికారాను కేంద్రీకృతం చేయడానికి పూను కుంది. అలా చేయడం ప్రజాస్వామ్య వ్యతిరేకమేగాక రాజ్యాంగవ్యతిరేకం కూడా. ఇంతకు ముందే ఆర్థిక వనరును కేంద్రీకృతం చేయడంలో భాగంగా జిఎస్‌టి వ్యవస్థను తెచ్చింది. ఆసందర్భంలో రాష్ట్రా ు కోల్పోయే ఆదాయాన్ని కేంద్రం భర్తీ చేస్తుం దని ఇచ్చిన హామీ వొట్టి బూటకం అని తేలిపో యింది. ఆతర్వాత ఏకపక్షంగా నూతన విద్యా విధానం ప్రకటించింది. వాస్తవానికి విద్య అనేది రాజ్యాంగం లోని 7వ షెడ్యూు ప్రకారం కేంద్ర, రాష్ట్రా ఉమ్మడి జాబితాలో ఉన్న అంశం. ఐనా రాష్ట్రాను సంప్రదించలేదు. జమ్ము,కాశ్మీర్‌ కు సంబంధించి 370, 35-ఎ అధికరణాను రద్దు చేసినప్పుడూ ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం కోరలేదు. నిజానికి ఈ అధికరణాను రద్దు చేయడానికి ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం ఇచ్చినంత మాత్రాన ఆ రద్దు సమర్ధనీయం అయి పోదు. ఇప్పుడు ఏకంగా ఉమ్మడి జాబితాలో కూడా లేని, కేవం రాష్ట్రా పరిధిలో మాత్రమే ఉన్న వ్యవసాయం జోలి కొచ్చిం ది. దేశవ్యాప్తంగా వ్యవసాయంలో తీవ్ర మార్పుకు దారి తీసే చట్టాను తెచ్చింది. ఈ విధంగా అటు ఆర్థిక వనరును, ఇటు అధికారా ను కేంద్రీకృతం చేయడం ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు పెను ముప్పుగా మారుతుంది. పైగా ఈ కేంద్రీకరణ కూడా పుట్టెడు అబద్ధా మాటున సాగించుతోంది. జిఎస్‌టి లో కేంద్రం రాష్ట్రాకు కలిగే రెవెన్యూ నష్టాన్ని భర్తీ చేసే విషయమై ఇచ్చిన హామీ వెనుక ఏవిధంగా అబద్ధం దాగుందో మనం చూశాం. ఇప్పుడు ఈవ్యవసాయ చట్టా విషయం లోనూ అటువంటి అబద్ధాు దాగున్నాయి. సాక్షా త్తూ పార్లమెంటు వేదికగా ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. నీతి ఆయోగ్‌ పాక మండలి ప్రైవేటు వ్యక్తు వద్దఉండే ఆహారధాన్యా న్విపై ఎటువంటి ఆంక్షూ ఉండరాదని సిఫార్సు చేసిం దన్నది ఆ ప్రకటన సారాంశం. నీతిఆయోగ్‌ పాక మండలిలో రాష్ట్రా ముఖ్యమంత్రుూ ఉంటారు. ఐతే, సమాచార హక్కు చట్టం ప్రకారం అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా తమ పాక మండలి లో అటువంటి చర్చ ఏదీ జరగనేలేదని నీతి ఆయోగ్‌ తెలిపింది. అసు ఆహార ధాన్యా న్విపై ఆంక్ష ు ఎత్తివేయాన్న సిఫారసుతో ఒక నివేదిక ఉందన్నది కూడా బూటకమే. వాస్తవానికి ఆహార ధాన్యా న్విపై ఆంక్షు ఉండాలా వద్దా అన్నది కూడా రాష్ట్రా పరిధిలో నిర్ణయించే అంశమే. ఇప్పుడు ఆ అధికారాన్ని చాలా అబద్ధాు చెప్పి రాష్ట్రా నుంచి ఊడలాక్కున్నారు. అంతేగాక, చట్టా వ్యాపారుకూ, బ్లాక్‌మార్కెట్‌ వ్యాపారుకూ ఆహార ధాన్యా కొరత సృష్టించేందుకు పుష్కంగా అవకాశాు కల్పించారు. రాష్ట్రా పరిధిలో ఉండే అంశాపై కేంద్రమే నేరుగా చట్టాను జారీ చేయబూను కోవడమే కాదు. ఇక్కడ మరో ప్రమాదకర ధోరణి ఏమంటే రాష్ట్రాు వ్యతిరేకి స్తున్నా వాటి అభీష్టాకు విరుద్ధంగా కేంద్రం చట్టాు తేవడం. పైగా కొన్ని రాష్ట్రాు మాత్రమే వ్యతిరేకిస్తు న్నాయంటూ తాము ఘనకార్యం చేసినట్టు ప్రచారం సైతం చేసుకుంటోంది కేంద్రం.ఈదేశంలో మొత్తం గానే రాజ్యాంగానికి ద్రోహం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జరుగుతున్న రైతు పోరాటం మన భవిష్యత్తుదృష్ట్యా చాలా ప్రాముఖ్యతను సంతరిం చుకుంది.

ఏడాది గడిచిన మూడు రాజధాను ప్రకటన

‘‘ మూడు రాజధానుపై అసెంబ్లీలో తీర్మానం చేసి సంవత్సరం గడిచిపోయింది. అమరావతి రైతు, ప్రజానీకం చేపట్టిన ఉద్యమం ప్రారంభమై సంవత్సరం నిండిరది. ప్రభుత్వం సంక్షేమ పథకాు చేపట్టినా ఎక్కువ భాగం వివాదాస్పద నిర్ణయాు, కక్ష రాజకీయాు, వ్యతిరేక చర్యతో కాం గడిచిపోయింది. పాన కూడా కుంటుపడుతోంది. ముఖ్యమైన అంశాపై లిటిగేషన్లతో ప్రభుత్వం కోర్టు చుట్టూ తిరుగుతోంది. ఈ కాంలో రాజధాని అభివృద్ధి స్తంభించింది. సంక్షేమం కొంతలో కొంత మెరుగైనా రాష్ట్రమంతా అభివృద్ధి అస్తవ్యస్తంగా మారింది’’


ఆనాడు ప్రపంచ స్థాయి, అద్భుత రాజధాని అంటూ టిడిపి ప్రభుత్వం ఆశు రేకెత్తించింది. పరిమిత పనుతో సరిపెట్టింది. నేడు రాజధానిని ముక్కు చేసే పేరుతో ప్రాంతీయ వైషమ్యాను రెచ్చ గొట్టి బ్ధి పొందాని వైసిపి ప్రయత్నిస్తోంది.ఆరున్నర సంవత్సరా నుండి కేంద్రంలో బిజెపినే అధి కారంలో కొనసాగుతోంది. ఈకామంతా రాజధానికి, రాష్ట్రానికి బిజెపి, కేంద్రంతీరని ద్రోహం చేసింది. బిజెపి నేత వీర్రాజు గారికి అమరావతి అకస్మాత్తుగా గుర్తొచ్చింది. 2024లో రాష్ట్రంలో అధికారం లోకి తీసుకు వస్తే రాజధానిని 5 వేకోట్ల రూపాయతో అభివృద్ధి పరుస్తామని సెవిచ్చారు. మాట మార్చ డం,మడమ తిప్పడం తమకు అవాటు లేదని నమ్మబుకుతున్నారు. ఆరున్నరేళ్ల నుండి కేంద్రంలో అధికారంలో ఉన్న విషయం మర్చిపోయినట్లున్నారు. గత ఐదుసంవత్సరాు రాష్ట్రంలో టిడిపితో కలిసి బిజెపి అధికారంలో కొనసాగిన సంగతి గుర్తున్నట్లు లేదు. విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మాణం బాధ్యత కేంద్రానిదే. రాజధాని శంకుస్థాపన సందర్భంలో మోడీ చెంబుడు నీళ్లు, పిడికెడు మట్టి తెచ్చి రాజధానికి నిధు ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్‌ ప్రజనోట్లో మట్టికొట్టారు. గత రెండుసంవత్సరా నుండి కేంద్ర బడ్జెట్లో అమరావతి ప్రస్తావనే లేదు. విజయవాడ మెట్రో గాలికొదిలేశారు. అమరావతికి రౖుె ప్రాజెక్టు ఏనాడో మర్చిపోయారు. ప్రత్యేక హోదా మాట ఇచ్చి నమ్మించి మోసం చేసింది బిజెపి కాదా? వెనుకబడిన ప్రాంతాకు బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజీ ఏమైంది? పోవరం నిధు కోత పెడుతున్నారు. కడప ఉక్కుఊసే లేదు. ‘అమరావతిలోనే బిజెపి ఆఫీస్‌ నిర్మించుకున్నాం. మమ్మల్ని నమ్మండి’ అని వీర్రా జు పదేపదే చెబుతున్నారు. ఆఫీసునిర్మించుకుంటున్నారు కానీ రాజధాని నిర్మించడం లేదు. రాష్ట్రంలో అధికారం ఇస్తే తప్ప రాజధాని నిర్మాణం చేయమని పరోక్షంగా ప్రజను బెదిరిస్తున్నారు. అంటే ఇప్పటి వరకు రాష్ట్రంలో బిజెపికి ఓట్లు రాలేదనే కక్షతోనే హోదా ఇవ్వలేదా? రాజధానికి నిధు ఇవ్వటం లేదా? ఈ కామంతా రాజధానిపై పరస్పర భిన్నమైన ప్రకటనతో బిజెపి నేతు ప్రజను గందరగోళ పరుస్తూ వచ్చారు.మూడు రాజధాను కాకపోతే 30 రాజధాను ఉంటాయని ఒక నేత, మూడు రాజ ధాను కాదు మూడు సచివాయాు ఉండాని మరోనేత ఇలా పురకా వ్యాఖ్యు చేశారు. రాజ ధానితో తమకు సంబంధమే లేదనీ కేంద్రంలోని బిజెపి సర్కార్‌హైకోర్టులో అఫిడవిట్లు దాఖు చేసింది. అమరావతి అంగుళం కూడా కదదని చెప్పిననేతు ఇప్పుడు ఎక్కడున్నారు? ఢల్లీిని తదన్నిన రాజధాని నిర్మిస్తామని 2014లో మోడీ ఇచ్చిన మాట ఏమైంది? బిజెపి నేతతో తేడా వ్ల ఇలా మాట్లాడుతున్నారని కొందరు అమాయకంగా అనుకుంటున్నారు. బిజెపి నేతు ఈ నాటకంలో ఎవరి పాత్ర వారు పోషిస్తున్నారు. అంతే తప్ప బిజెపి విధానంలో గందరగోళం లేదు. ప్రజను గందరగోళపరిచి, రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేయడమే వారి విధానం. అమరావతి రైతుపై కేసు పెడితే సహించం, దౌర్జన్యం చేస్తే ఊరు కోమని వీర్రాజు ఫీుంకరించారు. దేశంలో రైతు మీద నిర్బంధం, పౌర హక్కు ఉద్యమ నేతను ఏళ్ల తరబడి జైులో పెట్టడం, దళితు, మైనారి టీపై దాడు…చేస్తున్న బిజెపి దుర్మార్గాన్ని అంద రూ గమనించాలి. మోడీ దేవదూత అని ఓబడా నేత ఆనాడే పొగడ్తు కురిపించారు.నేను ఆ మోడీ దూతనని నేడు వీర్రాజు చెప్పుకుంటు న్నారు. మోడీ రైతు పక్షమని చిక పుకు పుకు తున్నారు. మోడీ రైతు పక్షమో అంబానీ, అదానీ పక్షమో దేశం కోడై కూస్తోంది. ఢల్లీిలో పోరాడుతున్న రైతాంగానికి ఖలిస్తాన్‌ ఉగ్రవాదు ముద్ర వేసిన బిజెపి అమరావతి రైతుపై ప్రేమ కురిపిస్తూ కపట నాటకం ఆడుతోంది. రాజధానిని, రాష్ట్రాన్ని నిండా ముంచిన బిజెపి ని నమ్ముకుంటే ఆత్మహత్యా సదశ్యమే అవుతుంది. అధికారం కోసం పావు కదుపుతోంది. బిజెపి ప్రమాదాన్ని రాష్ట్ర ప్రజు ఇప్పటికే గమనిస్తున్నారు. కానీ కొత్త రూపాలో ప్రజను నమ్మించడానికి కొత్త కుట్రకు బిజెపి తెర లేపుతోంది. అందుకే రాష్ట్ర రాజధానిని నాశ నం చేయడంలో ప్రధాన ముద్దాయి బిజెపి. తోడు ముద్దాయిు వైసిపి, టిడిపిు.
బిజెపి, టిడిపి, వైసిపిది ఒకటే వైఖరి
వైఎస్‌ఆర్‌ పార్టీ, ప్రభుత్వం రాజధానిపై పునరాలోచన చేయాలి. వివాదాను కట్టిపెట్టాలి. ఉన్న పరిమిత వనరుతోనైనా రాజధాని నమూనా మార్చాలి తప్ప, స్థలాన్ని మార్చానుకోవటం వృధా ప్రయాసే. పోటీ ఉద్యమాతో, అణిచివేతతో రాజ ధాని ప్రజ గొంతు నొక్కానుకోవటం తగదు. గతంలో రాజధానిలో జరిగిన అవినీతిపై విచారణ చేయవచ్చు. దోషులైన అధికారును గత పా కును శిక్షించవచ్చు. కానీ ప్రజను బలి చేయడం తగదు. బిజెపి కేంద్ర ప్రభుత్వ అండతో రాజధానిని ముక్కు చేయవచ్చని వైసిపి, ముఖ్యమంత్రి జగన్‌ భ్రమ పడుతున్నారు.మోడీ,అమిత్‌షాను వేడుకుంటే జరిగేది ఏమీ లేదు. రాష్ట్ర ప్రజను నమ్ముకుంటే మంచిది. అన్నీ ఒకే చోట కేంద్రీకరించానే చంద్ర బాబు మోడల్‌ రాజధాని విఫమయ్యింది. ప్రపం చానికే ఆదర్శం అని చెప్పిన భూ సమీకరణ ఎదురు కొట్టింది. రైతుల్ని, పేదను నట్టేట ముంచింది. ఇప్పటికీ ఈ వాస్తవాన్ని గమనించకుండా సింగపూర్‌ మోడల్‌ గురించి గొప్పు చెప్పుకోవడం టిడిపి కి తగదు. ఇప్పుడైనా తప్పు గుర్తించి సరిదిద్దు కోవ టం తదనుగుణంగా వ్యవహరించడం మం చిది. అమరావతి ప్రాంత రైతు ఈ దుస్థితిలో వుండ డం వెనుక తన బాధ్యత నుండి టిడిపి తప్పించు కోలేదు. అప్పుడు ఇప్పుడు రాష్ట్రానికి, రాజధానికి ద్రోహం చేసిన బిజెపిపై పల్లెత్తు మాట మాట్లాడ కుండా మోడీ భజన చేస్తే అమరావతి నిబడు తుందా? కేంద్రంపై పోరాడకుండా అమరావతి రైతును కాపాడతాం అంటే ఎలా నమ్ముతారు? అమరావతి ఉద్యమం విశాంగా,విస్తృతంగా నడ పాల్సింది పోయి అందులోనూ టిడిపి తన రాజకీ య ప్రయోజనాన్ని చూసుకుంటే రాజధాని రైతుకు జరిగే ప్రయోజనం కంటేనష్టమే ఎక్కువగా ఉంటుం ది.బిజెపి,టిడిపి,వైసిపిది అనేక విధానాలో ఒకటే వైఖరి. ఆనాడు బిజెపి, టిడిపి కలిసి భూస మీకరణ చేపట్టాయి. పూర్తిగా విఫం అయింది. కేంద్రంపై ఒత్తిడి చేయ డంలో టిడిపి, వైసిపి ది మెతక వైఖరే. ఇరుపార్టీది లోపాయికారి కుమ్మక్కే. రాజ ధానిలోను,రాష్ట్రంలోనూ పౌరహక్కును,ఉద్య మాను అణచి వేతలో ఎవరికి ఎవరు తక్కువ తినలేదు. రాజధాని ప్రాంతంలోని దళిత, అసైన్డ్‌ రైతు, భూమి లేని పేదు, కార్మికు బాగోగు ను గాలికొదిలేశాయి. ఆనాడు సింగపూర్‌, ఈనా డు దక్షిణాఫ్రికా నమూ నాు, విదేశీ కన్సల్టెన్సీు, దుబారా ఖర్చు, వృధా ఖర్చు షరా మామూలే. రాజధాని, రాష్ట్ర అభి వృద్ధి విషయంలో సూత్రబద్ధ వైఖరికి సిపిఎం అన్ని వేళలా కట్టుబడి ఉంది. అమరావతి రాజధానిపై అసెంబ్లీలో అన్ని పక్షాు ఏకాభిప్రాయానికి వచ్చి నందున రాజధాని స్థం మార్పుపై వివాదం చేయడం తగదని ముందు నుండి చెబుతూనే ఉంది. రాష్ట్ర ప్రజందరికీ అమరావతి సమదూరంలో ఉంది కాబట్టి రాజధాని రైతుకే కాదు, రాష్ట్రప్రజందరికీ ఇది మేని వైఖరి తీసుకుంది. శాసన సభ, సచివాయం ఒక దగ్గర ఉంటే పరిపాన సౌభ్యం, ప్రజకు మేని సిపిఎంభావించింది. హైకోర్టు కర్నూులో పెట్టా న్న ప్రభుత్వ ప్రతి పాదనపట్ల అభ్యంతరం లేదని సిపిఎం తెలిపింది. రాజధాని ఒకేచోట ఉన్నా అబి óవృద్ధి రాష్ట్రమంతా జరగాని విద్యా, వైద్య సంస్థ ు, పరిశ్రము అన్ని ప్రాంతాకు విస్తరిం చాని, అదే నిజమైన వికేంద్రీ కరణ అన్న వైఖరికి ఎప్పుడూ కట్టుబడి ఉంది. దానికోసం నిరంతర పోరాటం సాగిస్తూనే ఉంది. ఇప్పటికే అమరావతిలో ప్రజా ధనం ఖర్చుపెట్టారు, కాబట్టి వృధాచేయడం సరికా దని, ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధానిలో మార్చ టం రాష్ట్రాభివృద్ధికి గొడ్డలిపెట్టు అని భావించింది. ఆనాడు రాజధానిపూలింగ్‌ విధానం తప్పని,పరి మిత స్థంలో రాజధాని నిర్మాణం చేసుకో వచ్చని చెప్పింది. పూలింగ్‌నువ్యతిరేకించి నందుకు ఆనాడు టిడిపి అభివృద్ధి నిరోధకుగా ముద్రవేసింది. ఈనాడు వైఎస్సార్‌ ప్రభుత్వం రాజధాని, ఇళ్ల స్థలా ుపేరుతో విశాఖలో భూ సమీకరణపేరు చెప్పి దళితు అసైన్డ్‌ భూము లాక్కుంటే తప్పని చెప్పింది, పోరాడిరది. హైకోర్టు లో కేసు వేసింది. దళితు పక్షాన నిబడి పోరాడి నందుకు ముఖ్య మంత్రి జగన్‌అసెంబ్లీ లోనే సిపిఎం పైన నిందు వేయడం చూశాం.రాజధాని అభివృద్ధి అంటే రాజ ధానిలో ఉన్న అన్నివర్గా ప్రజకు అభివృద్ధి ఫలాు అందాని దానికై నిరంతర కృషి సిపిఎం సాగిస్తోంది. టిడిపి ప్రభుత్వ హయాంలో అసైన్డ్‌ రైతుకు కౌు, సమానమైన ప్యాకేజీ అందించాని, పేదకు రాజధాని పెన్షన్‌ ఇవ్వాని, హామీు అము చేయాని అనేక ఉద్యమాు సాగిం చింది. పాక్షిక విజయాు సాధించింది. ఆనాడు టిడిపి అడ్డంకు పెట్టినా నిర్బంధాు ప్రయోగిం చినా ప్రజ మద్దతుతో తన కృషి సాగించింది. నేడు వైసీపీ ప్రభుత్వంలో రాజధాని లోని పారిశుధ్య కార్మికుకు7నెలు జీతాు ఇవ్వక పోతే కార్మి కుకు అండగా సిఐటియు పోరాటం కొనసాగి స్తోంది. హైకోర్టు, రాష్ట్రసచివాయం కాంట్రాక్టు సిబ్బంది వేతనాు, భద్రతపై కార్మిక సంఘాు చేస్తున్న పోరాటానికి అండగా సిపిఎం నిుస్తోంది. పేదకు రాజధాని పెన్షన్‌ పెంపు, అసైన్డ్‌ భూము కు సమానమైన ప్యాకేజీపై ఎన్నిక ముందు తర్వాత వైసిపి ప్రభుత్వ నేతు మాటు తప్ప చేతులేవు. రాజధాని ప్రాంతంలో ప్రజా సమస్య పై జరుగుతున్న కృషి, పోరాటం కొన్ని వర్గా మీడియాకు పట్టదు. రాజధాని ఉద్యమంతో గొంతు కుపుతోంది. వారికి అండగా నిుస్తోంది. అదే సందర్భంలో గతప్రభుత్వాు విధానా విషయం లో తనస్వతంత్ర వైఖరిని ప్రదర్శి స్తోంది.ఉమ్మడి ఉద్యమాకు మద్దతు ఇస్తోంది.ఢల్లీిలో రైతుఉద్య మం జరుగుతున్న తరహాలోనే రాజధాని లోనూ విశా ఉద్యమం సాగాలి.
-సి.బాబూరావు

వ్యాక్సిన్‌ లాభా కోసమా?..ప్రజ కోసమా…?

‘ ఎటు పోతున్నావ్‌ కరోనా?’’ అంటూ మసూచి సమాధిపై కూచున్న టి.బి, ఫ్లూ, జికా, సార్స్‌, ఎయిడ్స్‌,ఆంథ్రాక్స్‌, కరా, పోలియో, ఇంకొన్ని వైరసు ప్రశ్నించాయి. సమాధానంలేదు. కారెగరేసుకొని పోతున్నావు, కొత్త బట్టు కుట్టించుకున్నావు ఎక్కడికి?’’ మళ్ళీ అదే ప్రశ్న. ఇక తప్పింది కాదు కరోనాకి. నోరు విప్పాల్సి వచ్చింది.’’

దేశంలో కరోనావ్యాధి తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తున్నా...ఈవ్యాధి ప్రమా దం సమీప భవిష్యత్తులోనే పొంచి వుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. కరోనా దరిదాపుగా ప్రపంచ దేశాన్నింటికీ సోకింది. మనదేశంలో కరోనావ్యాధి మార్చి 30వ తేదీన తన ప్రయాణాన్ని ప్రారంభించి, డిసెంబర్‌ 19వ తేదీ నాటికి కోటి మందికి సోకింది. క్షా 45 వే మందిని తన పొట్టనబెట్టుకున్నది. కరోనా వ్యాధి వస్తే నయం చేసుకోవడానికి స్పష్టమైన మందు లేకపోవడంతో నివారణే ఏకైక మార్గమని, అందులో వ్యాక్సినేషనే అత్యుత్తమ నివారణ మార్గమని ప్రపంచ ప్రజందరూ వ్యాక్సిన్‌ కోసం ఎదురుచూస్తున్నారు. వ్యాక్సిన్‌ ఎంత త్వరగా వస్తే అంత త్వరగా ఈవ్యాధి నుండి బయటపడవచ్చుననే ఆశతో వున్నారు. రష్యా‘స్పుత్నిక్‌’పేరుతో ఆదేశ ప్రజకు కరోనావ్యాక్సిన్‌ను అందుబాటులో వుంచ డంతోపాటు వివిధ దేశాలో ఈ వ్యాక్సిన్‌ అమ్మకానికి సంబంధించిన ఒప్పందాు కూడా చేసుకుంది. అదేవిధంగా అమెరికాలోని ‘ఫైజర్‌’ కంపెనీ ఈ వ్యాధికి వ్యాక్సిన్‌ను ప్రపంచం లోనే మొదటిసారిగా అందుబాటులోకి తెచ్చి ప్రపంచ దేశాతోవ్యాక్సిన్‌ అమ్మక ఒప్పం దాను చేసుకుంటూ పోతోంది.మనదేశంలోసిఎంఆర్‌,సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌, జైడస్‌, డా.రెడ్డీస్‌ లాబొరేటరీస్‌ లాంటి కంపెనీతో పాటు మరికొన్ని కంపెనీు కూడా వ్యాక్సిన్‌ అందుబాటు లోకి తేవడానికి తీవ్రమైన కృషి చేస్తున్నాయి. ఇలా ప్రపంచంలో కరోనా వ్యాక్సిన్‌ ను అందుబాటు లోకి తేవడానికి ఇప్పటికి దరిదాపుగా 200 కంపెనీు తీవ్రమైన ప్రయత్నాు చేస్తున్నాయి. ఇందులో ఏకంపెనీ కూడా కరోనా వ్యాక్సిన్‌ తయారీలో వున్నటువంటి ప్రయోగ దశలో ముఖ్యమైన మూడో దశ ప్రయోగాను పూర్తి చేయలేదు. పైగా,తమ వ్యాక్సిన్‌ బాగా పని చేస్తుందని విపరీతంగా ప్రచారం చేసుకుంటున్నాయి. కొన్ని ప్రభుత్వాు ఈ టీకా అత్యవసర వినియోగానికి అనుమతు కూడా మంజూరు చేశాయి. బ్రిటన్‌, అమెరికా, రష్యా లాంటి దేశాలో కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం మొదలైంది. ఇటీవ కరోనా వ్యాక్సిన్‌పై విపరీతమైన ప్రచారాు ఊపం దుకుంటున్నాయి. అవేమిటంటే అమెరికాకు చెందిన ‘ఫైజర్‌’ అనే బహుళజాతి కంపెనీ తను తయారు చేసిన వ్యాక్సిన్‌ కరోనాను 95 శాతం నియంత్రించగదని ప్రకటించు కుంది. ‘ఫైజర్‌’ కంపెనీ ప్రకటించిన రెండో రోజే 92శాతం కరోనాను నియంత్రించ గలిగిన వ్యాక్సిన్‌ను కనుగొన్నట్లు రష్యా మీడి యాకు సమాచారాన్ని విడుద చేసింది. అయితే ఈవ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ సమా చారం హేతుబద్ధంగా లేదని, నియంత్రించే శక్తిని విశదీకరించే విషయా వివరణు పొందుపరచలేదనే విమర్శు వస్తున్నాయి. ఇప్పుడు‘ఫైజర్‌’కంపెనీ వ్యాక్సిన్‌పై స్పందిం చిన ఆల్‌ ఇండియా ఇన్‌స్టి ట్యూట్‌ ఆఫ్‌ మెడి కల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) డైరెక్టర్‌ ఈ వ్యాక్సిన్‌ ను-70డిగ్రీ సెల్సియస్‌ దగ్గర భద్ర పరచ వసిన అవసరం వుందని చెప్పారు. దీని నిర్వహణ మన దేశంలో కష్టసాధ్యంగాఉంటుందని, ఆర్‌యన్‌ఎ ఆధారిత వ్యాక్సిన్ల న్నీ చాలా ఖరీదుతో కూడుకున్నవని స్పందిం చారు. ప్రపంచ జనాభా 780కోట్లు ఉంటే వ్యాక్సిన్‌ శీతలీకరణ సామర్థ్యం 300కోట్ల జనాభాకు మించి లేదు. దీనివ్ల ఈ వ్యాక్సి న్‌ వచ్చినా అందరికీ అందుబాటు లోకి రావడానికి చాలా సమయం పడుతుంది. ‘ఫైజర్‌’ కంపెనీ మన దేశంలో క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించ కుండానే వ్యాక్సిన్‌ అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వా ని భారత ఔషధ నియంత్రణ అధికారుకు దరఖాస్తు చేసుకుంది. ఇటీవ అపోలో హాస్పిటల్‌ కార్పొరేట్‌ యజమాన్యం10క్ష వ్యాక్సిన్లు ఇచ్చేం దుకు మీగా తమ మౌలిక వసతు సమకూర్చు కుంటున్నా మని ప్రకటించింది. ఈవిధంగా వ్యాక్సి న్‌ తయారీ దశలోనే ఒకవ్యాపార దృక్పథం బట్ట బయు అవుతున్నది. ఇదంతా అము కావడానికి రెండు లేదా మూడు సంవత్స రాు పట్టవచ్చని పువురు వైద్య నిపుణు అంచనా వేస్తున్నారు. రేపు వ్యాక్సిన్‌ బయట కు వచ్చిన తర్వాత పరిస్థితి మరింత దారుణంగా వుంటుందనేది ఈ పరిణా మాు తెలియజేస్తున్నాయి. వ్యాక్సిన్‌ తయారీ ఒక భాగమైతే ఈవ్యాక్సిన్‌ ప్రజందరికీ అందు బాటు లోకి తీసుకురావడం మరో ముఖ్యమైన అంశం. ప్రపంచ దేశాల్లో కానీ భారత్‌లో గాని కరోనా వ్యాక్సిన్‌ తయారీలో ప్రధానం గా నిమగమైనవన్నీ బహుళజాతి కంపెనీలే. రాబోయే కాం కరోనా వ్యాధిదేనని గుర్తిం చినఈకంపెనీన్నీ గత ఆరు మాసా నుండి భవిష్యత్తు లాభా కోసం అయ్రి చాస్తు న్నాయి. లాభాలే పరమావధిగా భావించే బహుళజాతి కంపెనీు ఈవ్యాక్సిన్‌ పేరుతో చేసే వ్యాపారం ప్రజకుశాపంగా మార నున్నదా అన్న అనుమానాు కూడా వస్తు న్నాయి.
ఎందుకో తెలియాంటే…
కరోనా విజృంభణ జరిగిన మే తరు వాత చోటు చేసుకున్న ఓఅంశాన్ని ప్రస్తావించు కుందాం. ఎబోలావ్యాధి నివారణకు వాడిన ‘’గిల్లెడ్‌’’కంపెనీ ‘’రెమిడెసి విర్‌’’ఇంజక్షన్‌ కరోనా నివారణకు మందుగా అమెరికాకు చెందిన బహు జాతి కంపెనీ మార్కెట్‌లోకి విడుద చేస్తూ విపరీ తమైన ప్రకటను గుప్పించింది. తద్వారా ఈ మం దుకు కృత్రిమకొరతను సృష్టించి బ్లాక్‌ మార్కె ట్‌లో అమ్మింది. ఈమందు కోర్సు వాస్తవ ఖరీదు రూ.36మే. కానిబ్లాకులో రూ.క్ష వరకు అమ్మ కం జరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన ‘’సాలిడారిటీ ట్రయల్‌’’లో ప్రకటించినంత నియం త్రణ ఈమందుకులేదని,కేవంతాత్కాలిక ఉపశ మనమే ఇచ్చేలా వుందని, దీన్నిమందు ప్రోటో కాల్‌ జాబితా నుంచి తొగించారు. కానీ బహుళ జాతి కంపెనీకు కొమ్ము కాసే అమెరికన్‌ ఫుడ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డి ఏ)ఈ మందును కరోనా నివారణా మందుగా అనుమతిస్తూ ప్రకటిం చింది.ఈ మందును మన దేశంలో విచ్చవిడిగా చాక్లెట్లు, బిస్కెట్లు మాదిరిగా కార్పొరేట్‌ ఆసుపత్రు ఉపయోగించాయి.
భారతదేశంలో కరోనా విజృంభణ జరు గుతున్న తరుణంలో దీని నివారణ బాధ్యత నుండి కేంద్ర ప్రభుత్వం తప్పుకుని రాష్ట్ర ప్రభు త్వాపై వదిలేసింది. రాష్ట్ర ప్రభుత్వాు లాక్‌డౌన్‌ సడలిం పును అదునుగా తీసుకుని పూర్తిగా చేతు ఎత్తేశాయి. ఒక వైపు కేసు పెరిగి వ్యాధి సామా జిక వ్యాప్తి చెందిందని, రెండవ విడత కరోనా వచ్చే అవకాశం లేకపోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికను సైతం లెక్క చేయ కుండా పూర్తిగా ప్రజ స్వీయ నియంత్రణకే వదిలేశారు. కరోనా పరీక్షు విస్తృతపరిచే కొదీ కేసు తీవ్రత పెరుగుతున్నట్లు గుర్తిం చినా అందరికీ పరీక్షు చేయానే సూచన ను కూడా పక్కకు పెట్టారు. వ్యాక్సిన్‌ రావడంఆస్యం అవుతుందని తెలిసినా… ప్రభుత్వపరంగా ప్రజకు…మాస్కు ధారణ, చేతు శుభ్రత,భౌతిక దూరం వంటి జాగ్రత్త ు కూడా చెప్పడంలేదు. వాటిని ప్రజ విజ్ఞతకే వదిలేశారు. మరోవైపు విద్యార్థుకు వార్షిక పరీక్ష నిర్వహణ, స్కూళ్లు,కాలేజీు తెరవడంతో వచ్చే పరిణామా కు తగ్గట్లు యంత్రాంగాన్ని వినియోగించడం లోనూ అనేక లోపాు మెగు చూశాయి.
ఇటీవబీహార్‌ ఎన్నికల్లో ఆరాష్ట్ర ప్రజ కు కరోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా ఇస్తామని బిజెపి ఎన్నిక మ్యాని ఫెస్టోలో ప్రకటించడంతో దేశవ్యా ప్తంగా ప్రతిపక్షాు, ప్రజ నుంచి తీవ్రవ్యతిరేకత వచ్చింది. దీంతో ప్రజందరికీ వ్యాక్సిన్‌ అందిస్తా మని కేంద్ర ప్రభుత్వం ప్రకటించాల్సి వచ్చింది. అయితే దీని ధర రూ.750 వుంటుందని ప్రధాని మోడీ ప్రకటించారు. కోవిడ్‌ వ్యాక్సి న్‌ తయారీ, తదుపరి పూర్తిస్థాయి క్లినికల్‌ ట్రయల్స్‌ను విజయ వంతంగా ముగించుకుని వచ్చిన వ్యాక్సిన్‌ను ప్రభు త్వమే తమ అజమాయిషీలో అందరికీ ఉచితంగా పంపిణీ చేసే బాధ్యతను చేపట్టాలి. దీనికి అనుగు ణంగా ముఖ్యంగా ప్రభుత్వ రంగ వ్యాక్సిన్‌ కంపె నీను,ప్రభుత్వ రంగమందు కంపెనీను అవసర మైతే ప్రైవేటు కంపె నీను కూడా తమ ఆధీనం లోకి తీసు కుని…అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాకు పంపిణీ అయ్యే విధంగా కోల్డ్‌ చైన్‌ను, రవాణా ఏర్పాట్లను చేయాలి. అప్పుడే వ్యాక్సిన్‌ అందరికీ వీలై నంత తొందరగా అందుబాటు లోకి వస్తుం ది.కానీ ప్రభుత్వ చర్యు ఈవిధంగా లేవు. ‘అంద రికీ వ్యాక్సిన్‌’ ప్రకటనకే పరిమిత మయ్యే విధంగా వున్నది. కరోనా వ్యాక్సిన్‌ ప్రజందరికీ ఉచితంగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని గుర్తిం చాలి. ఈవ్యాక్సిన్‌ తయారీ, పంపిణీ, నియంత్రణ, అజ మాయిషీ అంతా ప్రస్తుతం కార్పొరేట్‌ కంపెనీ చెప్పుచేతల్లోనే వున్నది. ఈవ్యాక్సి న్‌ రావడంతో కరోనా కట్టడికి ఎంతమేర ఉపయోగపడుతుందో తెలియదుగానీ,వ్యాక్సిన్‌ కార్పొరేట్ల కోసమని స్పష్ట మవుతున్నది.
ఎటు పోతున్నావ్‌ కరోనా…?
‘’ఎటు పోతున్నావ్‌ కరోనా?’’ అంటూ మసూచి సమాధిపై కూచున్న టి.బి,ఫ్లూ,జికా, సార్స్‌,ఎయిడ్స్‌,ఆంథ్రాక్స్‌,కరా, పోలియో, ఇంకొన్ని వైరసు ప్రశ్నించాయి. సమాధానం రాలేదు. ‘’కారెగరేసుకొని పోతున్నావు,కొత్త బట్టు కుట్టించుకున్నావు ఎక్కడికి?’’ మళ్ళీ అదే ప్రశ్న. ఇక తప్పింది కాదు కరోనాకి. నోరు విప్పాల్సి వచ్చింది.
‘’రెండో దశకు’’ ధీమాగా చెప్పింది.
‘’మానవుడి గురించి నీకు పూర్తిగా తెలీదు. మేమి ప్పుడు ఊరికే బతికున్నామనే కాని… కూచుంది ఎక్కడో చూశావా?’’. ‘’చూశాను, మసూచి సమా ధిపై!!’’‘’ఇంకొన్ని చిన్న చిన్న సమాధు కనిపిస్తు న్నాయా’’ ‘’అవీ చనిపోయిన వైరసులే’’ ‘’నీక్కూడా సమాధి కడతాడు మానవుడు. అది ఎంతో పెద్దగా ఉంటుంది.అప్పుడు నీసమాధిపైకూచొని మాట్లాడు కుంటాం’’మీరు భయప డుతుంది మానవుడి గురించే, కానీ నా ధైర్య మూ మానవుడే’’ గర్వంగా చెప్పింది కరోనా.
‘’ఎలా?’’ ఒక వైరసు ప్రశ్న.
‘’ఎలాఏముంది,మీకాంలో మనిషికి తెలి సిన సైన్సుతక్కువే, కాబట్టి ఎలాగో బతికి బట్ట కట్టారు. కానిఇప్పుడు ఎంతసైన్సు తెలి సినా కామన్‌సెన్సు పూర్తిగా కోల్పోయాడు మానవుడు’’ కోవిడ్‌ సమా ధానం విని వైరసు న్నీ వెలిగిపోతున్న మొహాతో చూడసాగాయి. ‘’ఓసగటు మానవుడి మాటు వినండి మీకే తొస్తుంది. జనాను కూచోబెట్టి కొన్ని విషయాు చెబుతున్నాడు. అతని మాట నుండి ఇతరులేమి నేర్చుకుంటారో తెలీదు కాని, నాకుకొండంత ధైర్యాన్ని స్తున్నా డు. వినండి’’ ఇది ఎవరినీ భయపెట్టడానికి చెప్పడం లేదు. ఉన్నది వున్నట్టు,నిజాన్ని తొసు కొన్ని జాగ్రత్తగా నడచు కొమ్మని, మసుకొమ్మని సందేశం, సమాచార మివ్వ డానికే చెప్పేది. ఈపాటికే అర్ధమై పోయి ఉంటుంది నేను కరోనా గురించి చెబుతు న్నానని. నిజం. ఆమహమ్మారి మ్లెమ్లెగా ప్రపంచమంతా పాక డం, ప్రభు త్వాను పడగొట్టడం, చావుతప్పి కొంద రికి కన్ను లొట్టపోవడం ఈపాటికే చేసింది. దాని పని అది చేసుకుపోతోంది. మనమే మనం చేయ వసినది చేస్తున్నామా లేదా అని, చేస్తుంటే ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలో, చేయక పోతే ఇప్పటి నుండైనా మొదు పెట్టాలి. ఇప్పుడు మనం క్రాస్‌ రోడ్డులో వున్నాం, రహదారి కూడలిలో వున్నాం. ఎటు పోవా లో నిర్ణయించుకోవసింది మనమే. మన తరం కోసం, రానున్న తరా కోసం. ఈ మధ్య ఒకరోజు ఉదయాన్నే కూరగాయు ఇంకొన్ని రేషన్‌ సరుకు తెద్దామని మెయిన్‌ రోడ్డెక్కాను. మూతికి మాస్కు లేకుండా ఆటో నిండా జనం పోవడం కంట పడిరది. ఇక అందరినీ గమనిం చడం మొదు పెట్టాను. నేను మాస్కు పెట్టుకొనే పోయా నన్న విషయం మీకు అర్థమై పోయిం టుంది. కూరగాయ దగ్గర నన్ను రాసు కుంటూ నిబడ్డాడో అసామి. భౌతిక దూరం ఊసే లేదు. మూతికి మాస్కు లేదు. కూరగాయు తీసుకు పోవడానికి చేతిలో సంచిలేదు. ప్లాస్టిక్‌ కవర్లు రెండిరటిలో తీసుకు పోయాడు. పోతూ పోతూ ఒక షాపు దగ్గర ఆగి జనా మీదికి పొగ వచ్చే లాగ మరీ సిగరెట్‌ ఊదేసి మరీ పోయాడు. ప్రతి ఐదు గురిలో ముగ్గురికి మాస్కు లేదు. ఇంతకు ముందు ఎరుపు జోన్‌లో ఉన్న మాప్రాంతం తరు వాత ఆకుపచ్చ జోనుగా మారింది. అప్పుడు అందరూ జాగ్రత్తగానే వున్నారు. మరి ఈ మార్పుకు కారణమేమి? కరోనా భయానికి అవాటు పడ్డారా, కరోనా ఇక రాదనే నిర్ణయానికి వచ్చారా, ఎదో ఒకరోజు ధైర్యంగా చచ్చేదానికి బదు భయ పడు తూ రోజూ చస్తూ బతకాలా అన్న నిర్ణయాని కొచ్చా రా ఇలాఆలోచిస్తూ వస్తున్నాను. అఖి భారత వైద్య సంస్థ, ఎయి మ్స్‌ డ్క్కెరెక్టరు కరోనాకు వ్యాక్సిను 2022లో మాత్రమే రాగద న్నారు. ఈలోగా రష్యా నుండి రెడ్డిల్యాబ్స్‌ వారికి వ్యాక్సిన్‌ వచ్చి నట్టు వీడియో కనిపిం చింది. అదిమూడు దశ వరకే పని చేస్తుందని ఒకఫార్మా మిత్రుడు చెప్పాడు. ఫైజర్‌ కంపెనీది కూడా త్వరలో వస్తుందం టున్నా రు. ఇంకొన్ని ప్రయోగ దశలోవున్నా యని సమా చారం.
ఈలోగా బడు తెరిచారు. కొందరు విద్యార్థుకు, ఇంకొంత మంది ఉపాధ్యాయుకు ఒకరి నుండి ఒకరికి వైరసు సోకిందని సమాచారం. దాదాపు వేయి మందికి వచ్చినట్టు వార్తు. ప్రాణం కంటే విద్యా సంవత్సరం ఎక్కువేమీ కాదని అందరూ చెబుతున్నారు. కొందరు టీచర్లు కరోనాతో మరణించారు కూడా. ఇప్పుడే ప్రభుత్వం, ప్రజు, సామాజిక సేవా సంఘాు, సైన్సు సంస్థు, ఇంకా ప్రజకు మేు చేయాన్న ప్రతి ఒక్కరూ కూచొని అసలైన పరిస్థితిని అంచనా వేయాలి. మహ మ్మారిని దీటుగా ఎదుర్కోవడానికి ఏమేం చేయాలో అవి చేయాలి. శానిటైజర్లు, హ్యాండ్‌ వాషు, హైపోు, మాస్కు, సబ్బు వ్యాపారాు బాగా పెరిగాయి. వైద్యం కూడా చిన్న వ్యాపారం కానట్లు కోట్లు రాబడు తోంది. ఉచితంగా సమాజ సేవ చేసే వారున్నారు కాని మిగతా వారంతా అలా వుండరుకదా. మందు షాపు వద్దన్నా తెరిచారు. పేకాట రాయుళ్ళు తమ వంతు బాధ్యతగా ఈ కరోనాని సమాజం పైకి వెదజ్లు తున్నారు. ఇక బాధ్యతాయుతంగావున్న యువత ఒకలాగ, ఏదీ పట్టని యువత మాస్కు కూడా లేకుండా తిరగడం చూస్తూనే వున్నాం. పెళ్ళిళ్ళు, పుట్టిన రోజు, ఇతర సంబరాుపెరిగి పోతున్నాయి. నగపై, ఖరీదైన వస్త్రాపైఉన్న ధ్యాస మాస్కు వాడడం,శానిటైజర్లు పెట్టడం లాంటి కనీస జాగ్రత్త ు పాటించడంపై లేదు. ఇంకో వైపు మాల్స్‌ తెరిచారు. సినిమా షూటింగు కూడా మొదు పెడుతున్నారు. రాజకీయ వైరసు పూర్తిగా పట్టిన వాళ్ళు ఎన్నికకై ఆరాటపడుతున్నారు. కొన్ని చోట్ల నిర్వహిం చేశారు కూడా. ఎన్నికల్లో గొపు ఓటము పై వున్న ధ్యాస వాళ్ళకి కరోనా కట్టడిపై లేదు. ఆఎన్నికవ్ల పెరిగిన కరోనా గురించి ఒక్క మాటా చెప్పరు. ఇక ఆర్‌.టి.సి బస్సుల్లో,ఆటోలో పరిస్థితి చూస్తే కరోనాను ప్రపంచంలో లేకుండా చేశామ న్నట్లు కనీస భయం కూడా లేకుండా తిరుగుతు న్నారు జనాు. ఇప్పటిదాకా ఒకఎత్తు. ఇకపై రాను న్న రెండవ దశఒక ఎత్తు. అందుకే మనం జాగ్రత్త గా ఉండాలి. అధికాయి, ప్రభు త్వాు, మునిసి పాలిటీు, పోలీసు చేయ వసిన పని మనం చేయాలి.
-టి.కామేశ్వరరావు/జంధ్యా రఘుబాబు
 

భారత్‌ రైతు పోరాటానికి పెరుగుతున్న మద్దతు..!

ప్రాధేయపడే గొంతు పైకి ఉరి విసిరివేయబడుతున్నపుడు కంఠాు ఢంకాధ్వానం చేస్తున్నవి అర్థించే చేతును నిర్బంధించినపుడు పిడికిళ్ళను బిస్తున్నవి. మౌన శ్రమకారు భవితపై ద్రోహపు చట్టా ఖడ్గాు దింపు తున్నపుడు, పాదాు ప్రశ్నలై ముంచెత్తుతున్నవి. పొలా తల్లి కడుపుకోతను భరించలేని నేనేంతా కాంక్రీటు వీధుపై కవాతు చేస్తున్నవి. పచ్చని పైరు హౌరెత్తుతూ యుద్ధ సంగీతాన్ని మోగిస్తున్నవి ఈ దేశ కృషీమ పోరాటం అకుంఠిత దీక్షతో కొనసాగుతున్నది సమస్త ప్రజ సంఫీుభావమూ బలాన్ని పెంచుతున్నది. ఇది కేవం రైతు సమస్య మాత్రమే కాదు. అన్నము తినే ప్రతి మనిషన్న వాడి సమస్య. దోపిడీదారుకు దోచిపెట్టడాన్ని నివారించేందుకు చేస్తున్న శ్రామికు సమస్య. మెతుకుపై బడాబాబు పెత్తనాన్ని ధిక్కరించే సమస్య. రైతు వ్యతిరేక చట్టాను, మేు చేస్తాయని అబద్ధా ప్రచారాన్ని తిప్పి కొట్టి వాస్తవాను వ్లెడిరచే సమస్య. అందుకే ప్రభుత్వానికి కంటగింపుగా వున్నది. దోపడి దారుకు, వారి ప్రచారకుకు అసహనంగా వున్నది. ఎవరేమి అనుకున్నా న్యాయమైన సమస్యపై నిజాయితీగా సామాన్య రైతు అసామాన్య పోరాటం చేస్తున్నారు. ప్రజాస్వామిక ప్రభుత్వానేవి ప్రజ భావాను అర్థం చేసుకుని తమ విధానాల్ని మార్చుకోవాలి. లేకుంటే ప్రభుత్వానే ప్రజు మార్చుకుంటారు.
సుమారు 45రోజుగా క్షలాది మంది రైతు ఢల్లీిని ముట్టడిరచి కేంద్ర ప్రభుత్వం చేసిన మూడు వ్యవసాయ చట్టాను,పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన విద్యుత్‌ సవరణ బ్లిును ఉపసంహరించాని ఆందోళను కొనసాగిస్తున్నారు. నవంబర్‌ 26న ప్రారంభమైన ఢల్లీి పోరాటం దేశవ్యాప్తంగా జరుగుతున్నది. జూన్‌ 3వతేదీన 3ఆర్డినెన్స్‌ను కేంద్ర క్యాబినేట్‌ ఆమోదించింది. 1.నిత్యావసర వస్తువు నియంత్ర సవరణ చట్టం,2.ఫార్మర్స్‌ ప్రొడ్యూసెస్‌డకామర్స్‌(ప్రమోషన్‌డప్రొటక్షన్‌) ఆగ్రిమెంట్‌ ఆన్‌ ప్రైస్‌ ఆస్యూరెన్స్‌ డఫార్మ్‌ సర్వీస్‌యాక్ట్‌,3.ద ఫార్మర్స్‌ ప్రొడ్యూస్‌డకామర్స్‌ (ప్రమోషన్‌ డఫెసిలిటేషన్‌ యాక్ట్‌) 2020.జూన్‌ 5వతేదీన ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.
ఈచట్టా వన రైతు ప్రస్తుతం ఉన్న కనీస మద్దతు ధరను కోల్పోతారు. మధ్య ధళారీు కార్పొరేట్‌ సంస్థు కలిసి రైతు ఆస్తును కాజేస్తాయి. అభ్యంతరాు వుంటే రైతు సివిల్‌ కోర్టుకు వెళ్ళే అవకాశం లేదు. రాష్ట్రాు ఈచట్టాకు రూల్‌ తయారు చేయాలి. కార్పొరేట్‌ సంస్థు కాంట్రాక్ట్‌ ఫార్మింగ్‌ పేరుతో ఎగుమతి ఆధారిత పంటను పండిస్తారు. ఆహార ధాన్యాు దిగుమతు చేసు కోవాల్సి వస్తుంది. చిన్న కమతాను భారీ కమతా ుగా మార్చి యాంత్రీకరణ ద్వారా సాగు చేస్తారు. చివరకు తమ భూములో సన్న,చిన్న కారు రైతు కూలీకి కూడ పనికి రారు. దేశంలో14.57కోట్ల మంది రైతు కుటుంబాలో 85శాతంగా ఉన్న సన్న,చిన్నకారు రైతు భూమి కోల్పోయి అస్తులేని వారవుతారు.నైపుణ్యం లేకపోవడంతో పూర్తి ఆదా యాన్ని కోల్పోతారు. ఇప్పటికే 20శాతం సాగు భూమి కార్పొరేట్‌ సంస్థ చేతులోకి వెళ్ళింది. ఈప్రమాదకర చట్టాు50 కోట్ల మంది ఉపాధిని కాజేస్తాయి. అమెరికాలో1.2శాతం ప్రజు, ఇంగ్లాండ్‌లో0.3శాతం ప్రజు మాత్రమే వ్యవ సాయంపై ఆధారపడి ఉన్నారు. కానీభారత దేశం లో48శాతం మంది ప్రజు వ్యవసాయంపై ఆధా రపడి ఉన్నారు. యాంత్రీకరణ వన, భారీ కమ తా వన భారతదేశంలో కూడా వ్యవసా యంపై ఆధారపడిన వారిసంఖ్య సగానికి సగం తగ్గుతుంది. జూన్‌10వతేదీ నుండి ఆర్డినెన్స్‌ కాపీ దగ్దంతో పాటు రాస్తారోకోు, ధర్నాు ప్రతిరాష్ట్రంలో జరి గాయి. ఆగస్టు 12న రాష్ట్రపతికి రైతు ఉత్తరాు వ్రాశారు. డిసెంబర్‌1న మరియు 3వ తేదీన కేంద్ర ప్రభుత్వానికి రైతు ప్రతినిధుకు మధ్య జరిగిన చర్చు విఫం కావడంతో వెంటనే నిరసన కార్యక్ర మాు జరిగాయి. తిరిగి5వ తేదీన మరియు డిసెంబర్‌8న,9న జరిగిన చర్చు కూడా విఫ మైనాయి. కేంద్ర ప్రభుత్వం చర్చ కొరకు పంపిన ఎజెండాలో ముఖ్యఅంశాు ఇవి.
ా వ్యవసాయోత్పత్తు మార్కెట్‌ కమిటీని పునరుద్దరించడం,
ా రాష్ట్ర ప్రభుత్వాు వ్యాపారుకు లైసెన్స్‌ు ఇచ్చే బాధ్యత,
ా అభ్యంతరాపై రైతు సివిల్‌ కోర్టుకు వెళ్ళడం.
ా కాంట్రాక్టు పార్మింగ్‌ ఒప్పందం జరిగిన 30 రోజు లోపు ఆగ్రిమెంట్‌ను యస్‌బియం వద్ద డిపాజిట్‌ చేయడం.
ా కాంట్రాక్టు భూముపై జరిగిన నిర్మాణాను రైతుకు అప్పగించడం.
ా కాంట్రాక్టు ఫార్మింగ్‌ భూముపై కార్పొరేట్లకు హక్కు లేకుండా చేయడం.
ా కనీస మద్దతు ధర మరియు సేకరణ అము జరపడం.
ా ప్రస్తుతం విద్యుత్‌ చెల్లింపు విధానంలో రైతుకు ఎలాంటి మార్పు చేయకపోవడం,
ా ఢల్లీి పరిసర ప్రాంతాలో గాలి కాుష్యంపై రైతు కోరిక మేరకు పాటించడంపై 9 సమ స్యను వ్రాతపూర్వకంగా హామీ ఇస్తామని తెలిపారు. చట్టంలో ఉన్నవాటినే అము చేయని ప్రభుత్వం చట్టేతరంగా వ్రాతపూర్వకంగా ఇచ్చిన హామీు అము జరుగుతాయా అన్నది రైతు ప్రతినిధు అనుమానించాల్సి వచ్చింది. చట్టాను అము చేయని ప్రభుత్వాు ఉత్త హామీతో రైతాంగ ఉద్యమాన్ని విరమింప జేయటానికి చేసే మోసాన్ని గ్రహించిన రైతు కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించారు.ఉద్యమం కొనసాగింపుకే నిర్ణయిం చుకున్నారు. ఎన్ని నెలు గడిచినా తాము పోరా టం కొనసాగిస్తామని ప్రకటించడం జరిగింది. డిసెంబర్‌ 12 మరియు 14వ తేదీన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాు జరపాని ఈపోరాట కమిటీ పిుపునిచ్చింది. అందుకు అన్ని రాష్ట్రాలో అన్ని సంఘాు సమాయత్తం అవుతున్నాయి. ఈఉద్య మానికి దేశంలోని 25ప్రధాన పార్టీు దాదాపు 500 రైతు సంఘాు, వ్యవసాయ కార్మిక సంఘా ు,మహిళ,యువజన,ఉద్యోగ,ఉపాధ్యాయ, సామా జిక సంఘాు మద్దతు ఇస్తున్నాయి. ఈ ఉద్యమం తో క్రమంగా బిజెపి ఒంటరి అయిపోయింది. బిజెపిని బపర్చిన శిరోమణి ఆకాలిదల్‌ శివసేన, హర్యానలోచి చౌతాపార్టీ, పార్లమెం ట్‌లో చట్టా ను బపర్చిన వైసిపి, తొగు దేశం పార్టీ రైతు కూడా ఉద్యమాన్ని బపరుస్తున్నారు. మేధా వు, కవు సమావేశాు జరిపి తమ నిరసనను తెలియ జేస్తున్నారు. ఇప్పటికే కార్మిక వర్గం దేశ వ్యాప్తంగా సంఫీుభావంగా ఆందోళన చేసింది. రానున్న పోరా టాకు కూడా మద్దతు తొపు తున్నది. చివరకు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, కెనడాతో పాటు ఐక్య రాజ్య సమితి ఈఉద్యమాన్ని బపరుస్తూ తీర్మానాు పంపిం చింది. ఈ మద్దతుతో ప్రపంచంలో మోడీ ప్రభుత్వం ఏకాకీగా మారే పరిస్థితి ఏర్పడుతున్నది. చివరకు అమెరికాలోని రాష్ట్రాలో కూడా ఈ పోరాటానికి మద్దతుగా ర్యాలీు నిర్వహించారు. ఇంత జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ప్రతిష్టకుపోయి చట్టాను ఉప సంహరించుకోటానికి, విద్యుత్‌ బ్లిు ను ప్రవేశ పెట్టకుండా నిుపుద చేయటానికి అంగీకరిస్తూ ప్రకటించలేదు. పోరాటం చేస్తున్న రైతు సంఘాు అంబాని,ఆదాని ఉత్పత్తును బహిష్కరించాని పిుపు ఇచ్చారు. ఇప్పటికే ఈ పిుపు అములోకి వచ్చింది. కార్పొరేట్‌ సంస్థకు లాభాు కట్టబెట్టడానికి తెచ్చిన ఈచట్టాకు ప్రతి చోట నిరసన వ్యక్తం అవుతూనే ఉంది. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ విధానా వ్ల ఏటా దేశంలో12,600మంది రైతు ఆత్మ హత్య ు చేసుకుంటున్నారు. తాను ప్రకటించని పంట భీమా,వడ్డీమాఫీ,కిసాన్‌ సమ్మాన్‌,కృషి సించాయి యోజన పథకాతోబాటు మార్కెట్‌ జోక్యం పథకం విఫమైంది. మార్కెట్‌ జోక్యం పథకం కింద దేశ వ్యాప్తంగా రైతుకు మద్దతు కల్పించటానికి 20 20-21సంవత్సరానికి రూ.2,000కోట్లు కెటాయిం చడం గమనిస్తే ఈ ప్రభుత్వానికి రైతుపై ఉన్న ప్రేమను అర్థం చేసుకోవచ్చు. వీలైనంత త్వరగా వ్యవసాయ రంగాన్ని ప్రత్యక్షంగా కార్పొరేట్‌ సంస్థ కు అప్పగించేదిశగా విధానాు కొనసాగి స్తున్నారు.
ఫెడరల్‌ రాజ్యంగ విధానానికి విరుద్దం
భారత రాజ్యాంగం ‘’ఫెడరల్‌ రాజ్యాంగంగా’’ రూపొందిం చడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కరెన్సీ,దేశ రక్షణ ఎగుమతి, దిగుమతు, విదే శాంగ విధానంకే పరిమితం కావాలి. అడవు, వ్యవసాయం,విద్య తదితర కొన్ని అంశాను కేంద్ర, రాష్ట్ర ఉమ్మడి జాబితాలో పెట్టినప్పటికీ ప్రధాన నిర్ణయం రాష్ట్రాలే విధానాు రూపొందించి అమ ు చేయాలి. ఇప్పటికే ఫెడరల్‌ రాజ్యాంగానికి విరుద్దంగా పన్ను విధానాన్ని మార్చి ఒకే దేశం ఒకే పన్ను పేరుతో జిఎస్టీ తెచ్చి రాష్ట్రాను ఆదా యాన్ని దెబ్బకొట్టింది. రిజర్వేషన్‌ ఉన్నటువంటి అంశాను తొగించే ప్రయత్నం చేసింది. విద్యా రంగాన్ని తన చేతుల్లోకి తీసుకోటానికి జాతీయ విద్య విధానం రూపొందించింది. ప్రస్తుతం విద్యుత్‌ శక్తిని కేంద్రం అధీనంలోకి తేవటానికి బ్లిు సిద్దంగా ఉంది. వ్యవసాయ రంగం నుండి పూర్తిగా రాష్ట్రా హక్కును తొగించడానికి 3వ్యవసాయ చట్టాను తెచ్చింది. ఒకేభాషా, ఒకేమతం,ఒకేసంస్కృతి పేరు తో ఫెడరల్‌ వ్యవస్థను విచ్ఛిన్నం చేయపూనుకుంది. అందులో భాగంగానే వ్యవసాయ రంగాన్ని కార్పొరే ట్లకు తాకట్టు పెట్టడానికి సిద్ధ పడిరది.గత6 సంవ త్సరా వ్యవసాయ విధానం వ్ల స్వయం పోషక త్వంగా ఉన్న భారత వ్యవసాయ ఉత్పత్తు రంగం నేడు దిగుమతుపై ఆధారపడిరది.1.40కోట్ల టన్ను వంటనూనొ, 50క్ష టన్ను పప్పు, 40క్ష టన్ను పంచధార,35క్ష బేళ్ళ పత్తి, ముతక ధాన్యా ఉత్పత్తు జీడి పప్పు తది తర వ్యవసాయోత్పత్తును రూ.3క్షకోట్ల మివ గవి ఏటా దిగుమతి చేసుకుం టున్నాం. చివరకు ఆహార ధాన్యాు కూడా దిగుమతి చేసుకునే దిశకు దేశాన్ని మార్చడానికి ఆహార ధాన్యాకు బదు ఎగుమతి ఆధారిత పంటు పండిరచటానికి వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ల పరం చేయబూను కుంది. ధనిక దేశాు భారత ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి దిగుమతుపై భారత దేశాన్ని ‘’మార్కెట్‌గా’’ చేయబూను కున్నారు. తమపథకంలో 30% విజ యం సాధించడం జరిగింది. దిగుమతు ఏటా 35క్షకోట్లు కాగా ఎగమతు 25క్ష కోట్లు వద్దనే ఉన్నాం. విదేశీ అప్పు భారం పెరగడానికి ఈ దిగుమతు తోడ్పడుతు న్నాయి. 1991లో దేశంలో వ్యవసాయోత్పత్తు స్వయం సమృ ద్దంగా ఉండడమే గాక ఎగుమతు చేసిన పరిస్థితి ఉంది. ఉదాహరణగా 365 క్ష టన్ను పంచాధార ఉత్పత్తి నుండి నేడు 250 క్ష టన్ను కు ఉత్పత్తి తగ్గింది. ఈ విధంగా అన్ని పంట ఉత్పత్తి జరిగింది. అన్నిదేశాలో గిట్టుబాటు ధరు ప్రకటించి రైతు ప్రయోజనాన్ని కాపాడు తున్న విధానానికి విరుద్దంగా కనీస మద్దతు ధర ను ప్రకటించి వాటిని కూడా అము జరపడం లేదు. ఆశాస్త్రీ యంగా నిర్ణయించిన కనీస మద్దతు ధరు రైతుకు పెట్ట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఏర్పడిరది. ఇలాంటి విపత్కర పరిస్థితు లో 3చట్టాను తేవడంతో ప్రభుత్వ‘’కార్పొ రేటీ కరణ నగత్వం’’ బట్ట బయు అయ్యింది. టాటా, బిర్లా,అంబాని,అదాని,ఐటిసి,బేయర్‌ లాంటి సంస్థ ు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తమకు అను కూమైన విధానాకు చట్టాను చేయిస్తున్నారు. ఒకవైపున ప్రజు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున ప్పటికీ ప్రజ బాగు కొరకే చట్టాను చేస్తున్నట్లు ప్రభుత్వం చెప్తున్నది. అలాంటప్పుడు ప్రభుత్వం అన్ని పక్షాతో సంప్రదించి చేయవచ్చుగదా? బ్లిుు ఆమోదించేటప్పుడు కూడా మూజు వాణి ఓటుతో బపర్చుకోవడం గమనిస్తే ప్రభుత్వం నియంతృత్వంగా చట్టాను చేస్తున్నది. దీనివ్ల ప్రజ యొక్క కోర్కెను అణగదొక్కడమే తప్ప మరొకటి కాదు.
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రజ ఆకాంక్షకు అనుగుణంగా మూడు చట్టాను ఉపసంహ రించుకోవడంతోబాటు పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టబోయే విద్యుత్‌బ్లిును ఉపసం హరించు కోవాలి. ప్రతిపక్షాతో, రైతు సంఘా తో మరియు మేధావుతో చర్చు జరిపి వారిఅభిప్రాయం మేరకు విధానాు రూపొందించాలి. కేంద్ర ప్రభు త్వం గతంలో ప్రకటించిన విధానం 2020-22 నాటికి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయటానికి తగు విధానాు రూపొం దించాలి. కనీస మద్దతు ధరు కాకుండా గిట్టుబాటు ధరు కల్పించాలి. ఆహార ధాన్యాను పేదకు సబ్సిడీపై అందించాలి తప్ప,రైతు ఆదాయాన్ని దెబ్బకొట్టరాదు. అన్ని పంటకు మద్దతు ధరు నిర్ణయించాలి. భీమా సౌకర్యం కల్పించాలి. ప్రభుత్వమే అన్ని పంట ప్రీమియంను చెల్లించాలి.దేశప్రజకు అవస రమైన ఉత్పత్తునుపండిరచే విధంగా ప్రణాళికు రూ పొందించాలి. ఉత్పాదకతను పెంచటానికి పరి శోధన కేంద్రాను అప్‌డేట్‌ చేయాలి. పైకార్య క్రమాను అము జరపటానికి తగు విధానాు రూపొం దించాలి. నిర్భందంతో ప్రజా ఉద్యమా ను అణచడం ప్రభుత్వ ఉనికికే ప్రమాదం.
దేశమంటే? కార్పొరేట్లా-ప్రజలా?
ప్రస్తుతం సాగుతున్న రైతాంగ పోరా టం కేవం వ్యవసాయాన్ని కార్పొరేటీకరించ వద్దన్న డిమాండ్‌కో, కనీస మద్దతు ధర గ్యారంటీ కోసమో పరిమితం కాలేదు. అంతకుమించి నయా ఉదార వాదం ముందుకు తెచ్చిన ఆధిపత్య వాదానికి వ్యతి రేకంగా అది విస్తరించింది. ఈ పోరాటం వెనుక ఏవేవో ‘’కుట్రు’’ వున్నాయంటూ నరేంద్ర మోడీ వినిపి స్తున్న ‘కహానీ’ు మరింత వేగం పుంజు కుంటున్నకొద్దీ ఈ ఉద్యమం మరింత సమగ్రతను, స్పష్టతను, ప్రతిఘటనను పెంచుకుంటూ సాగు తోంది. ఈ సందర్భంగా ‘’జాతి’’ భావనపై జరుగు తున్న చర్చను నేను వివరిస్తాను. 17వశతాబ్దంలో యూరప్‌లో బూర్జువా వర్గం ఆవిర్భవించిన తర్వా త’జాతి’భావనస్పష్టతను సంతరించు కుంది.19వ శతాబ్దం రెండవ భాగంలో ఫైనాన్సు పెట్టుబడి పైచేయి సాధించాక ఈభావన ఒకప్రత్యేక ప్రాధాన్య తను పొందింది. రుడాల్ఫ్‌ హ్ఫిÛర్‌డిరగ్‌ చెప్పినట్టు ఫైనాన్సు పెట్టుబడి సిద్ధాంతం ‘’జాతి’’ భావనను ఒక గొప్ప ఆదర్శంగా ముందుకు తెచ్చింది. అదే సమయంలో ‘’జాతి’’ అంటే మరో అర్ధంలో ఫైనాన్సు పెట్టుబడిఅని, జాతి ప్రయోజనాు అంటే ఫైనాన్సు పెట్టుబడి ప్రయోజనాు తప్ప వేరేమీ కావని చెప్పింది. వివిధ సామ్రాజ్యవాద దేశాు తమలో తాము పోటీ పడిన సమయంలో ఆయా దేశా లోని ఫైనాన్సు పెట్టు బడు మధ్య పోటీని కాస్తా ఆయా జాతు ప్రయో జనా మధ్య పోటీగా చిత్రీకరించింది. ఈ విధంగా జాతి అంటే ఫైనాన్సు పెట్టుబడి అనే సిద్ధాంతం పర్యవసానంగా ఆజాతికి ప్రజకు మధ్య సంబం ధాన్ని తెగ్గొట్టింది. ప్రజ కంటే జాతి ఎంతో మిన్న అని, అందుచేత జాతి కోసం ప్రజు త్యాగాు చేయాని, ప్రజకు ఆరోగ్యం కల్పించడం, పౌష్టికాహారం గ్యారంటీ చేయడం వంటి అ్పమైన దైనందిన విషయాను ముందుకు తెచ్చి జాతి యొక్క ఔన్నత్యాన్ని, ఘనతను కించపర చకూడదని, జాతి ప్రయోజనాు ఎంతో ఉన్నతమైనవని ఈ సిద్ధాంతం చెప్పింది. మూడవ ప్రపంచ దేశాలో సామ్రాజ్యవాద వస పానకు వ్యతిరేకంగా విముక్తి కోసం సాగిన పోరాటాలో తలెత్తిన ‘’జాతి’’ భావన ఇందుకు పూర్తిగా భిన్నం. ఇక్కడ సామ్రాజ్యవాదం జాతి వ్యతిరేకమైనదిగా పరిగ ణించబడిరది. అది ప్రజను అణచివేస్తుంది కనుక జాతి వ్యతిరేకమైంది. అంటే ఇక్కడ జాతి అంటే ప్రజు. యూరప్‌లో ఫైనాన్సు పెట్టుబడి ముందుకు తెచ్చిన అర్ధానికి ఇదిపూర్తి విరు ద్ధం.1931లో కరాచీలో జరిగిన జాతీయ కాంగ్రెస్‌ మహాసభలో ఆమోదించిన తీర్మానంలో గాని, ఇతర దేశాలోని అదేతరహా పత్రాల్లో గాని ప్రజ జీవన పరిస్థితును మెరుగు పరచడమెలా అన్న దానిపైనే ప్రధా నంగా చర్చ చేశారు. ప్రస్తుతం సాగుతున్న నయాఉదారవాదం ఒకవిధంగా ప్రతీ ఘాత విప్లవం వంటిది. ఇది మూడవ ప్రపంచ దేశాలో యూరో పియన్‌ తరహా ‘’జాతి’’భావనను ముందుకు తేవడమే గాక దానికి ఒకదైవత్వ క్ష ణాన్ని కూడా ఆపా దించింది. ప్రజ కన్నా జాతి ఎంతో గొప్పదని చెప్పింది.కార్పొరేట్‌-ఫైనాన్సు పెట్టుబడి ప్రయో జనాలే జాతి ప్రయోజ నాని చెప్పింది. భారత దేశంలో కూడా ఇదే జరిగింది. గతంలో సామ్రా జ్యవాదు మధ్య ఉండిన పోటీ ఇప్పుడు సద్దు మణిగింది కాని ఆనాడు ముందుకు తెచ్చిన జాతిభావన నేడుకూడా ఫైనాన్సు పెట్టుబడికి ఉపయోగ పడుతోంది. కార్పొరేట్లు-ఫైనాన్సు పెట్టుబడి చేతు ల్లో గనుక పెత్తనం పెడితే తద్వారా దేశంలో యావన్మందికీ ఉపయోగపడేలా ఆర్థికాభివృద్ధి జరుగుతుందని నయా ఉదారవాద విధానపు తొలి రోజుల్లో ప్రచారం చేసి చాలామందిని నమ్మించారు. కాని క్రమేణా నయా ఉదారవాద విధానాు సంక్షోభానికి దారితీయ సాగాయి. ఈ పరిస్థితుల్లో పాత పద్ధతిలో నమ్మించడం సాధ్యప డడం లేదు.
ప్రస్తుతం కొనసాగుతున్న రైతు పోరాటం కార్పొరేట్‌-ఫైనాన్సు పెట్టుబడి శక్తు ‘’జాతి’’ భావనను సవాు చేస్తోంది. జాతి అంటే ఆ దేశం లోని శ్రమజీవులేనన్న ప్రత్యామ్నాయ భావనను ముందుకు తెచ్చింది. ఆ మూడు చట్టాూ రైతుకు మేు చేస్తాయని మోడీ చెప్పిన వాదనను పోరాటం తిరస్కరించింది. తద్వారా నాయకుడికి ఏది మంచో బాగా తెసునన్న కార్పొరేట్‌-హిందూత్వ శక్తు కీక వాదనను దెబ్బతీసింది. రైతు ఏం చెప్తు న్నారో వినిపించుకోకుండా, వారితో అర్ధవం తమైన సంప్రదింపు చేపట్టకుండా ఉన్నందుకు చాలా మంది కేంద్రాన్ని విమర్శిస్తున్నారు.
నిరసనపై నిర్బంధం
కేంద్రంలో రెండోసారి బీజేపీ అధికా రంలోకి వచ్చాక ప్రజావ్యతిరేక విధానాకు తెగ బడిరది. ఎక్కడికక్కడ నిరసనల్ని అణచివేసే కుటి వ్యూహాల్ని అము చేస్తున్నది. ఆర్టికల్‌ 370ని రద్దు చేసి కాశ్మీర్‌ని జైుగా మార్చింది. నిరసనకారు చూపుని హరించే బుల్లెట్లని ప్రయోగించింది. ప్లిు,యువకు ఎంతోమంది పోలీసు దాష్టీకం వ్ల కళ్ళు లేని వారయ్యారు. కాశ్మీర్‌లో మానవ హక్కు ఉ్లంఘన మీద ఐక్యరాజ్యసమితి, అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఆందోళన వ్యక్తం చేశాయి. జమ్మూ కాశ్మీర్‌ స్వయంప్రతిపత్తిని హరించే వ్యవహార సరళి అంతటితోనే ఆగలేదు. ఈమధ్యన అక్కడి భూముల్ని కొనుగోు చేయడానికి బయటివారిని అనుమతిస్తూ ఉత్తర్వు జారీచేశారు. ఆర్టికల్‌ 370 అములో ఉన్న కాలాన జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలోని భూముల్ని బయటివారు కొనడానికి వీల్లేకుండా ఉండేది. ఆ రాష్ట్ర స్వయంప్రతిపత్తికి ఆర్టికల్‌ 370అండగా ఉండేది. ఇపుడు ఆనిబంధన లేకపోవడంతో జమ్మూకాశ్మీర్‌లోని అందమైన నేలపై కార్పోరేట్ల కన్నుబడిరది. ఈదుర్మార్గాన్ని నిరసించడానికి వీల్లేకుండా ఎక్కడికక్కడ అరెస్టు, నిర్బంధాు, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపా పేరిట అణచి వేతకు ప్పాడటం నిత్యకృత్యమయింది. ప్లినీ, మహిళనీ, వృద్ధునీ సైతం పాశవిక నిర్బంధానికి గురి చేస్తున్నారు. ఈ దారుణాల్ని ప్రశ్నించిన కాశ్మీర్‌ రాజకీయ నాయకుల్ని, కార్యకర్తల్ని జైళ్ళలో పెట్టారు. అయినా కాశ్మీర్‌లో రోజూ ఎక్కడోచోట ఏదో ఒక రూపంలో నిరసనప్రదర్శను జరగడం సాధారణ మైంది. వీటి మీదఅణచివేత అమానుషంగా పరిణ మించిన నేపథ్యంలోనే హక్కు సంఘా వారు, ప్రజాస్వామికవాదు బీజేపీ ప్రభుత్వ దుశ్చర్యల్ని అభిశంసించారు.
కొనసాగుతున్న ఆందోళను-మహారాష్ట్ర లాంగ్‌
మహారాష్ట్రలోని నాసిక్‌ నుంచి వేలాది మంది రైతుతో కూడిన వాహన జాతా డిసెంబర్‌ 25 నుంచి పోరాటం సాగుతున్న రైతు పోరాట స్థలి షాజహాపూర్‌కు చేరుకుంది. అంతకుముందు జాతాగా వస్తున్న రైతుకు ఎఐకెఎస్‌తో పాటు అనేక ప్రజా సంఘా నేతు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఐదు కిలోమీటర్ల మేర వాహన జాతా, రెండు కిలోమీటర్ల భారీ ర్యాలీ తర్వాత షాజాహాపూర్‌ వద్దకు చేరుకున్న మహారాష్ట్ర రైతుకు అక్కడి రైతు ఘనస్వాగతం పలికారు. అయితే ఇదే సమయంలో మహారాష్ట్ర రైతుకు పోలీసు అడ్డంకు సృష్టించారు. భారీస్థాయిలో హర్యానా పోలీసు,రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ మోహ రించాయి. పెద్దఎత్తున బారీకేడ్లును ఏర్పాటు చేశా రు. భారీట్రక్కుల్లో మట్టినింపిరోడ్లకు అడ్డంగా పెట్టారు. పెద్దపెద్దరాతి బండను, సిమెంట్‌ దిమ్మ ను ఏర్పాటు చేశారు. (ఎఐఎడబ్ల్యుయు), విపి సాను,నితీష్‌ నారాయన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ), ప్రతిభా షిండే (మహారాష్ట్ర)తదితయిఉన్నారు. దేశ రాజధాని సరిహద్దుల్లో జరుగుతున్న రైతు పోరాటం మరింత ఉధఅతమవుతోంది. వేలాది మంది రైతు కొత్తగా వచ్చి ఉద్యమంలో భాగ స్వామ్యం అవుతున్నారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రా నుంచి వేలాది మంది రైతు వచ్చి ఉద్యమంలో చేరారు. సుమారు 45రోజు నుంచి ఉద్యమం కొనసాగింది. రైతు రిలే నిరా హార దీక్షు కూడా కొనసాగుతున్నాయి.

-టి.సాగర్‌/గుడిపాటి

ములుపు

తొగు కథావనంలో గిరిజన కథాసుమాలు.


ప్ర‌ముఖ పరిశోధక రచయిత, విశ్లేషకుడు, డాక్టర్‌ అమ్మిన శ్రీనివాసరాజు థింసా పత్రిక కోసం ప్రత్యేకంగా రాస్తున్న ‘గిరిజన కథావిశ్లేషణ’ ధారావాహికంగా అందిస్తున్న ఈ నెల సంచికలో కథా విశ్లేషణ ‘‘ ములుపు’’- `సంపాదకలు

శ్రమశక్తి చిరునామాలే కాదు..
పోరాటాలో త్యాగధనుగా లెక్కించవసిన అడవిబిడ్డల‌ జీవనంలోని ప్రతిఘట్టం ఒకఅద్భుతం..అజరామరం. ఆ అపురూప విషయాను కథావస్తువుగా తీసుకుని… ఎన్నోఅపూర్వమైన కథు అల్లిన తొగుకథా రచయితు కోక్లొు. అలాంటి కథకులో ఆదిలాబాద్‌ ప్రాంతం మంచిర్యాకు చెందిన అగ్రశ్రేణి కథారచయిత ‘‘ అల్లం రాజయ్య’’ ఒకరు. తాను ప్రత్యక్షంగా చూసిన సంఘటను అనుభవా సారం రంగరించి వ్రాసిన కథ ముపు 1991 సంవత్సరం లో వ్రాయబడిన కథ. గోదావరి పేరుతో భూమిక కథా సంకనంలో ప్రచురించబడిరది. 1989లో గోండు జాతి గిరిజను అధికంగా నివసించే అడవు జిల్లా అయిన ఆదిలాబాద్‌ ప్రాంతంలోని ఆసిఫాబాద్‌ వాంఖిడి జనవాసాల్లో జరిగిన గిరిజన తిరుగుబాటు సంఘటనకు అక్షర సాక్ష్యమే ఈ ములుపు కథ. శ్రమశక్తి చిరునామాలే కాదు.. పోరా టాలో త్యాగధనుగా లెక్కించవసిన అడవి బిడ్డ జీవనంలోని ప్రతిఘట్టం ఒకఅద్భుతం, అజరామరం. ఆఅపురూప విషయాను కథా వస్తువుగా తీసుకుని, ఎన్నోఅపూర్వమైన కథు అల్లిన తొగుకథా రచయితుకోక్కొలు. అలాంటి కథకులో ఆదిలాబాద్‌ ప్రాంతం మంచిర్యాకు చెందిన అగ్రశ్రేణి కథారచయిత అ్లం రాజయ్య ఒకరు. తానుప్రత్యక్షంగా చూసిన సంఘటను అనుభవాల‌ సారాంశం రంగరించి రాసిన కథ ములుపు1991సంవత్సరంలో రాయ బడిన కథ. గోదావరిపేరుతో భూమికకథా సంక నంలో ప్రచురించబడిరది. 1989లో గోండు జాతి గిరిజనుల‌ అధికంగా నివసించే అడవుల‌ జిల్లా అయిన ఆదిలాబాద్‌ ప్రాంతంలోని ఆసిఫాబాద్‌ వాంఖిడి జనవాసాల్లో జరిగిన గిరిజన తిరుగుబాటు సంఘటనకు అక్షర సాక్ష్యమే ఈ ములుపు కథ.

గోండుబెబ్బులిగాపేరుపొందిన కొమ రం భీమ్‌ పోరాటస్ఫూర్తి ఆప్రాంతాకు ఒక చైతన్య దీప్తి, అయినామారిన కాలాను బట్టి పరిస్థితును బట్టి చైతన్యశక్తి మారటం సహజం. ఆదిలాబాద్‌ ఆదివాసి పోరాటా తీరు కూడా అందుకు తీసిపోలేదు. ఇంద్రవెల్లి సంఘటన బలిదానాతో అక్కడి పోరాటచైతన్యంలో నూతనదైయి ఏర్పడ్డాయి. గిరిజన పోరాట రూప క్పనలో జరిగిన నూతన ఆవిర్భావం గురించి తనదైన కొత్తకోణంలో వాస్తవ సంఘట నను ఆసరాచేసుకుని రాసిన, ఈ ముపు కథ గిరిజన పోరాటా ప్రస్థానానికి నిజమైన మార్పు అన వచ్చు.మాటకన్నా చేతుమివైనవి అనే సూత్రం ఆధారంగా చెప్పబడ్డ ఈ కథలో రచయిత తీరు భాషణ వ్యతిరేకత్వం గా కనిపిస్తుంది.మాట అవసరం లేకుం డానే మిగతా జంతుజాం అంతా క్మషరహితంగా, జీవిస్తూంటే  మాటు నేర్చిన మానవుడు,మాయు చేస్తున్నాడు. మార్కెట్‌ వ్యవస్థకు మూలాధారం ఈమాయ మాటలే అని కథారచయిత దృఢవిశ్వాసం. ఈకోణం ఆధారంగానే  నూతనగిరిజన పోరా టా చైతన్యానికి, ఊక దంపుడు ఉపన్యాసా కన్నా చేతనే గిరిజను నమ్మి అటువంటి చేత నాయకునే అనుసరిస్తారు, అనేసత్యాన్ని అ్లం రాజయ్య ఈకథ ద్వారా అద్భుతంగా ఆవిష్కరించారు. ఇకకథ విషయానికొస్తే అసిఫా బాద్‌ పరీవాహక గోండు గిరిజన గ్రామాల్లోని అడవి బిడ్డు వస వ్యాపారు అక్రమాకు ఎలా బలై ఆర్థికంగా నష్టపోతున్నది ఈకథ కళ్ళకు కడుతుంది. ఈప్రాంతంలో అధికసంఖ్య లో గోండు,అల్ప‌సంఖ్య‌ కోలాంజాతి గిరిజను నివసిస్తూ పోడువ్యవసాయం, పశువు కాపరులుగా జీవనం సాగిస్తూ ఉంటారు. ‘పూర్వం తమవంశీయులైన గోండ్వానా రాజ్యా న్ని పాలించారు. వారి వంశానికి చెందిన వారంమేము’అనే అ్పసంతోషం తప్ప ప్రస్తు తం..తమమంచితనాన్ని,అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఎలాదోచుకుంటున్నారో గమనించలేక పోతుంటారు. ఇలాగ అతి మంచితనం అమాయకత్వంగ గోండు-కోలాం జాతి గిరిజనును చైతన్యపరిచి దోపి డీ నుంచి బయటపెట్టడం కోసం సామాజిక స్పృహ గ నాయకు తమ ప్రయత్నాు తాము చేస్తూఉంటారు. కానీ నిత్యంపోరాటం కోసం నాయకు మాటు విని విని విసిగిన గిరిజను మౌనంగా వింటూంటారు తప్ప చైతన్యం చెందరు. గోండుభాష,తొగు భాషు తెలిసిన పొగాకు వ్యాపారి చ్చయ్య నిరంతరం పొగాకు వ్యాపారం నెపంతో గిరిజనగూడేలో తిరుగుతూ వారి బాధను ప్రత్యక్షంగా చూస్తూ వస వ్యాపారు ఆగడాు అరికట్టే ప్రయత్నాు చేస్తూ ఉంటాడు. రాత్రి వేళల్లో రహస్యంగా గోండు గూడేలో జనసమీకరణు  చేసి తన మాట ద్వారా వాళ్ళను పోరాటం వైపు ఆకర్షించే ప్రయ త్నం చేస్తూ ఉంటాడు. అయినా వాళ్ళల్లో చైతన్యం రాకపోవడం వ్ల వారిని సోమరిపోతుగా భావి స్తాడు.కానీ తనచైతన్య ప్రేరణ పని మాత్రం ఆపడు. తన పోరాట చైతన్య ప్రయత్నంలో మైదాన ప్రాంతా నికి చెందిన రైతుబిడ్డ పోరాటస్ఫూర్తి గ యువ కుడు అయిన రాఘవు ను కూడావెంటపెట్టుకుని గోండు గ్రామా పోరాట చైతన్య స్ఫూర్తి యాత్ర కొనసాగిస్తూ ఉంటాడు చ్చయ్య. అతని వెంట తిరిగేరాఘవు ఆప్రాంతాల్లోని గిరిజను స్థితిగ తుతో పాటు అక్కడి వ్యాపారు అక్రమాను ఆగడాను ప్రత్యక్షంగా గమనిస్తాడు.గోండు జాతు  చైతన్య ప్రస్థానం’లో భాగంగా చ్చయ్య రాఘ వుతో కలిసి, గూడెం చేరి సిడాం మాన్కు గుడిసె కు చేరుకుంటాడు. ఆరాత్రి అక్కడే తన మకాం. చ్చయ్య వచ్చిన కబురు ఆ నోటా ఈనోటా గూడెం లో అందరికీ తెలిసి అతను చెప్పే మాటు హాయి గావిని, అతడు ఇచ్చే పొగాకు తీసుకోవడానికి, బువ్వతిని నెమ్మదిగా  సిడాంమాన్కు గుడిసె ముందు పెట్టిన నెగడు ముందుకు చేరారు. సిడాం మాన్కు బాకీకోసం ఆగ్రామ షావుకారు జగ్గయ్య అన్యా యంగా తీసుకుపోయిన కంకు (దుక్కి టెడ్లు) గురిం చిన ప్రస్తావన తీసుకు వచ్చాడు, పొగాకు చ్చయ్య. గతంలోగోండు చేసిన పోరాటా గురించి చెప్ప సాగాడు. అందరం కలిసిజగ్గయ్య మీద తిరుగు బాటుచేసి ఎవరి వస్తువు వాళ్లు తెచ్చు కోవాలి అంటూ వాళ్ళకు అర్థమయ్యే భాషలో చెప్పుకు పోతున్నాడు చ్చయ్య. గోండుభాష రాని రాఘవు ుకు అదిఅంతా చిత్రంగా అనిపిస్తోంది. అక్కడ చేరినవాళ్ళలో కొందరు చ్చయ్య మాటు  ఆసక్తి గా వింటూ ఉంటే, కొందరు కూర్చున్న చోటే కునికి పాట్లు పడుతూ నిద్రలోకి జారుకున్నారు. వెనక కూర్చున్న వాళ్ళు సప్పుడు చేయకుండా వెళ్ళి పోతు న్నారు. అక్కడ మిగిలిందికంకు కోల్పోయిన మాన్కు ఇతర వస్తువు ధాన్యం అక్రమంగా షావుకారు పాు చేసుకున్నవ్యక్తు తప్ప ఇంకెవ్వరూ లేరు అక్కడి పరిస్థితి అంతా గమనించిన రాఘ వుకి ‘వీళ్లు ఇన్ని రకాుగా దోపిడీకి గురవుతూ ఎలా బ్రతుకుతున్నారు’ అనిపించింది. గతచరిత్రలో జరి గిన వివిధ గిరిజన పోరాటాు, అతను చదివిన ఉద్యమ సాహిత్యం గుర్తుకువచ్చి, వీళ్ళల్లో నిస్తబ్ధత ఎలాపోగొట్టాలి? అనేఆలోచనలో పడ్డాడు. వీళ్ళకు చెప్పడంకాదు, చేసిచూపించాలె, అని మెరు పులాం టి ఆలోచన అతనిలోకలిగింది.‘మాటకన్నా చేతుగావాలె’.చేతుచేసుకుంటూ మాటు చెప్పా లె’ అనుకున్నాడు. రాఘవు చ్చయ్యకు అదే విషయం అర్థమయ్యేటట్టు చెప్పాడు. తెల్లారి ఇద్దరూ కార్యోన్ముఖులై షావుకారుజెగ్గయ్య ఇంటికి చేరారు. పొగాకు చ్చయ్య, తనపంథా మార్చి షావుకారు మీద కోపం చూపిస్తూ పౌరుష పదాతో మాన్కుకు ఎడ్లను ఇస్తావా?లేదా?ఇవ్వకపోతే,ఇల్లు తగ బెడతాం అంటూ దౌర్జన్యంగా మాట్లాడేసరికి షావు కారులో భయం తొంగి చూసింది.
   ల‌చ్చయ్య కూడా ఊహించని విధంగా ‘నీ మాట మీద నమ్మకంతో ఇస్తున్న ఎడ్లను త్కోపో, బాకీ మాత్రం తొందరగా కట్టమని మాన్కుకు చెప్పు. అంటూ తన సహజదర్పం ప్రదర్శించాడు భయ పడుతూనే జెగ్గయ్య. ఆసంఘటన ఆనోటా ఈ నోటా పడి నిప్పురవ్వలా వ్యాపించింది. ఇప్పుడు అతడు పొగాకు ల‌చ్చయ్యకాదు జెగ్గయ్యనుఎదిరించిన  భీమ దేవుడంత బంగ చ్చయ్య అయ్యాడు. అప్పటి దాకా పొగాకు పంతుగా పిలిచిన వారంతా పొరక సారు అనడం మొదు పెట్టారు. పొరక సారు, రాఘవు కలిసి తిరిగి గోండు నుంచి షావుకార్లు గుంజుకున్న వస్తువు తిరిగి ఇప్పిస్తా మని భరోసా ఇస్తూ వాళ్ళు కోల్పోయిన వెండి, బంగారం, భూము ,పశువు, వివరాు అన్నీ జాబితాు రాసుకున్నరు.పొరకసార్లు తమ వస్తువు ు తమకు ఇప్పిస్తారనే నమ్మకంతో,గూడేు గూడేు వీరిని అనుసరించటం మొదయ్యింది. ఆగోండు గూడేన్నింటికీ  పెద్దదైన వాంకిడిలో గల ఎక్కువ సంఖ్యలోని షావుకార్ల ఇళ్ళమీద దాడి చేయ డానికి, పొరక సార్లు  వ్యూహరచన చేశారు. 

ఆవూరిలో సంత జరిగే రోజే ఆ పనికి ముహూర్తం అయ్యింది. అన్ని గోండుగూడేకు ఈవార్త క్షణాల్లో వ్యాపిం చింది. కోల్పోయిన నగు, వస్తువు తమ సొం తం కాబోతున్నాయనే సంతోషంతో చెప్పిన సమ యానికి ఆదివాసి జనాంతా,చీమ బారుల్లా  బయు దేరారు. అరుపుతో నిండిపోయింది.ఇది చూస్తున్న షావు కార్ల కళ్ళు తెలియని భయంతో చూపు చూస్తు న్నాయి. వాంకిడి గ్రామం మొత్తం అడవి బిడ్డు పాదాతో పునీతం అయి పోయింది. ఆ చిన్న గ్రామం వేమందితో కిక్కిరిసిపోయింది. ఇంతకీ, దీనికి కారకులైన చ్చయ్య, రాఘవు వారి వెంటలేరు. వాళ్లుఎట్లా వస్తారో ఎక్కడ నుంచి వస్తారో  అని ఎవరికి వాళ్ళు ఊహాగానాు పెంచు కుంటూ,పొరకసార్లు తమసామాన్లు పంచ బోయే షావుకార్ల ఇండ్లవైపునడకు  సాగించారు, గోండు జాతి గిరిజనబిడ్డు. ముందున్న వాళ్ళకే అందుతా యేమో! వెనకబడితే అందుకోలేమనే ఆతృత మొదలై అక్కడ పెద్ద అజడి మొదలైంది. చూసే వారు ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోగానే తొక్కిస లాట మొదలైంది.షావుకార్ల ఇళ్ళ ముందరి కంక దళ్ళు కూలిపోయాయి. ఇళ్లముందు పందిళ్ళు విరి గాయి. గూన పెంకుట్లిు కూలినయ్‌ ! గోండు జనం ఇళ్ళల్లో చేతికందినదల్లా తీసుకు న్నారు. బియ్యం,పప్పు,ఉప్పు,మిరపకాయు,బట్టు, ఆఖ రకు వెండి, బంగారు నగు చేతికి దొరికినదల్లా వదడం లేదు. వెనకనున్న వాళ్ళు తమకు అందవే మోనని  అరుస్తున్నారు. ఆ గలాటాలో అప్పు కాయి తాు,ఖాతా పుస్తకాు కనిపించిన కాగితాన్నీ చింపి పోగు పెట్టి నిప్పు పెట్టబడ్డాయి. గణపతి సేట్‌ గోండ్లు వాంకిడి మీదపడి దాడిచేస్తూన్న సమా చారం ఆసిఫాబాద్‌ పోలీసుకు చేరవేయ డంతో  రెండు వ్యాన్ల నిండా పోలీసు అక్కడికి వస్తు న్నారన్న వార్త వ్యాపించింది.జనాంతా సామాన్ల తో సహాఎట్లా వచ్చినవాళ్ళు అట్లానే అడవుల్లో కలిసిపోయారు.‘ఒకనిప్పురవ్వ రగిలింది అది ఆది లాబాద్‌ అడవును చుట్టేసి దావానమయింది’ అన్న వాక్యంతో ముగించిన ఈ కథలో కొత్త పోరాట మూలాన్ని రచయిత వినూత్నంగా ఆవిష్కరించి సఫలీకృతుడయ్యాడు. ఏపోరాటమైనా ప్రారంభంలో మాత్రమే నాయకు చేతిలో ఉంటుంది. అంత్య దశలో ప్రజ చేతుల్లోకి వెళ్తుంది.
 ప్రజ చేతిలో పడ్డ పోరాటమే ఫలితా ను సొంతం చేసుకుం టుంది అనే అసలైన సత్యం ఈ‘‘ముపు’’కథ ఆవిష్క రిస్తుంది.ఈ కథలో ఆద్యంతం పోరాట చైతన్య స్రవంతితోపాటు గోండు కోలాము జీవన విధా నం వాళ్ళలోని సామాజిక ఐక్యత సజీవంగా అక్షరీకరించడం ఈకథకు మరింత వన్నె చేకూరింది.

(వచ్చే సంచికలో పి.లిత కథ -గోడమీదబొమ్మ విశ్లేషణ)

1 38 39 40 41 42 48