విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు

దేశంలో అతిపెద్ద సింగిల్ సైట్ ప్లాంట్ ఇది

సొంత ఖనిజ గనులు ఇచ్చి బలోపేతానికి బదులు గా ప్రైవేటు పరం చేసి ఆంధ్రుల భావోద్రేకాలను గాయపరిచిన చారిత్రక తప్పిదం .

చెల్లించక తప్పదు భారీమూల్యం.

ఆంధ్రులు ఆరంభ శూరులు అనే అపప్రధను తునియలు చేద్దాము

విశాఖ తీరాన ఉవ్వెత్తున ఎగిసిపడాలి ఉక్కు సత్యాగ్రహం .

ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడు కుందాము కుల మత రాజకీయాలకతీతంగా నవరత్న సంస్థ ను నిలుపని సంక్షేమం ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టడమే

ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయం అన్నారు ,కనీసం విభజన హామీలు అయినా తీర్చండి అని గట్టిగా అడిగే నాధుడు లేడు ,ఎవరి సొంత రాజకీయ ప్రయోజనాలు వారివి ,నెరవేరలేదు సరికదా కడపస్టీల్ ప్లాంట్ అడిగితే ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఎసరు పెట్టారు .విశాఖ జోను ,అమరావతి లైను రెండూ లేవు .దుగరాజపట్ణం ఊసులేదు ,బ‌డ్జెట్లో ఆంధ్ర రాజ‌ధాని అమ‌రావతి మాటే మరచారు ,రైతుల నోట్లో మూడు రాజధానులంటూ “అమ్మకి అన్నానికి గతిలేదు పిన్నమ్మకి గాజులన్న “నానుడి కి శ్రీకారం చుట్టారు .ఆంధ్రప్రదేశ్ కి జీవనాడి పోల‌వరం ప్రాజెక్ట్ పూర్తి ఎపుడు ?బడ్జెట్ లో కేటాయింపులు ఏవి ?పేరుకు జాతీయ ప్రాజెక్ట్ ,నిధుల మంజూరు లేదు ,ఇరవై అయిదు మంది ఎంపీ లు నిలదీసింది లేదు ,కంటితుడుపు మాటలు తప్ప .నిలతీయలేరని ప్రజలకూ అర్ధమైంది .అసలు ఆంధ్రప్రదేశ్ కి నూతన బడ్జెట్ లో ఎలాంటి కేటాయింపులు లేవు .చేతులు కాలాక ఆకులు పట్టుకొన్నట్టుగా ఉంది మన స్థితి .

ఇపుడు పుండుమీద కారం చందాన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని100% ప్రైవేటీకరణ చేస్తామని కేంద్రం ప్రకటించింది . జనవరి 27వ తేదీన జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోద ముద్ర కూడా వేసినట్లుగా కేంద్ర డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ కార్యదర్శి తుహిన్ కాంతా పాండే వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను పూర్తిగా ప్రైవేటీకరించడానికి కేంద్రం సిద్ధమైనట్లుగా పేర్కొన్నారు.1966 నుంచి దశాబ్దకాలం పాటు ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ నినాదంతో తెలుగు ప్రజలు సుదీర్ఘ పోరాటంలో 32మంది ప్రాణ త్యాగాలు, 64 గ్రామాల ప్రజలు ఇళ్ళు ఖాళీ, 22,000 ఎకరాల భూమిని త్యాగం చేసి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకునేందుకు ఎలాంటి పోరాటానికైనా సిద్దమేనని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

1966 అక్టోబర్‌, నవంబర్‌ నెలలో ఉద్యమం బలపడింది. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ప్రజలు ఉద్యమించారు. గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన టి. అమృతరావు 1966 అక్టోబర్‌ 15న విశాఖలో అమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. కొద్ది రోజులకే కాలేజీలు, స్కూళ్ల విద్యార్థులు ఉద్యమంలోకి వచ్చి ముందు వరుసలో నిల్చున్నారు. వారికి రాజకీయ పార్టీలు మద్దతుగా నిలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ప్రారంభించారు. దశల వారీగా తరగతుల బహిష్కరణ, బంద్‌లు, హర్తాళ్లు, సభలు, సమ్మెలు, నిరాహార దీక్షలు సాగాయి. అన్ని రాజకీయ పక్షాలతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తెన్నేటి విశ్వనాథం, వి.భద్రం, రవిశాస్త్రి తదితరులు ఉద్యమ సారధులయిన చారిత్రక నేపధ్యం .

1966 నవంబర్‌ 1న విశాఖలో విద్యార్థులు భారీ ప్రదర్శన చేపట్టారు. ఆందోళనకారులను చెరగొట్టేందుకు చేసిన ప్రయత్నం విఫలం కావడంతో పోలీసులు కాల్పులు జరిపారు. తొమ్మిదేళ్ల బాలుడు కె. బాబురావు సహా తొమ్మిది మంది మరణించారు. వారిలో ముగ్గురు విద్యార్థులున్నారు. ‘విశాఖ ఉక్కు -ఆంధ్రుల హక్కు’ అన్న ఉద్ధృత పోరాటం ఫలితం గా 1971 లో శంకుస్థాపన చేసుకొన్న ఈ నవరత్న సంస్థలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి 100% వాటాలున్నాయి .సముద్రతీరంలో ఏర్పాటైన తొలి సమీకృత ఉక్కు కర్మాగారం ఇదే .
ఒకప్పుడు భారీ నష్టాలతో కూరుకుపోయిన సంస్థ …తరువాతి కాలంలో తేరుకొని 21,851  కోట్ల టర్నోవర్ సాధించే స్థాయికి చేరింది .2010  నవంబర్ 17న దీనికి నవరత్న హోదా కల్పించారు .ఇంతటి ఘన చరిత్ర ఉన్న ఈ సంస్థ సొంత గనులు లేక వరుస నష్టాల్లో కూరుకు పోయింది .2015-16లో రూ .1420.64 కోట్లు 2016-17.లో రూ.1263.16కోట్లు2017-18..లో రూ .1369.01.  కోట్లు నష్టం వాటిల్లింది .

ఇందుకు ప్రధాన కారణాలు
1.సొంతగనులు లేకపోవడం.2.ముడి ఇనుము, బొగ్గు ధరలు భారీగా పెరగడంతో కొనుగోళ్లకు అధికమొత్తంలో ఖర్చుచేయాల్సి రావడం స్టీల్‌ప్లాంట్‌పై పెనుభారం మోపుతోందని వినిపిస్తున్నది .3.ఆధునికీకరణ, విస్తరణ వల్ల కూడా ఆర్ధిక ఇబ్బందులు పెరిగాయి. దీనికి తోడు ఉక్కు కర్మాగారాన్ని పోస్కో సెగలు కూడా తాకాయి. ప్రపంచ ఉక్కు దిగ్గజ సంస్థ అయిన పోస్కో తమ కార్మాగారాన్ని స్టీల్ ప్లాంట్ ఆవరణలో నిర్మిస్తుందన్న ప్రచారం జరిగింది. పోస్కో ప్రతినిధులు కొందరు స్టీల్‌ప్లాంట్‌ను పలుమార్లు సందర్శించడం ఈ ప్రచారానికి ఊతమిచ్చింది. 4.స్టీల్ ప్లాంట్ కింద ఉన్న కొన్ని ఎకరాలను పోస్కోకు కేటాయిస్తారన్న వార్తలపై స్థానికంగా ఆగ్రహం వ్యక్తమయింది. ఈ క్ర‌మంలో సంస్థ‌లో ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు వీలుగా అధికారులు బోర్డు అనుమతి కూడా ఇచ్చింది. విశాఖ నగరం శరవేగంగా అభివృద్ధి కావడంతో ఫ్యాక్ట‌రీ భూముల విలువ కూడా భారీగా పెరిగింది. ప్రస్తుతం భూములు, ప్లాంట్‌ విలువ కలిపితే రూ.లక్ష కోట్లకు పైగానే ఉంటుంద‌ని అంచ‌నా. కాగా, ప్రస్తుతం ఈ ప్లాంట్‌ 26,000 ఎకరాలలో విస్తరించి ఉంది. దీని సామర్థ్యం ఏటా 7.3 మిలియన్‌ టన్నులు. దాదాపు 16,000 మంది శాశ్వత ఉద్యోగులు, 17,500 మంది కాంటాక్ట్‌ కార్మికులు పని చేస్తున్నారు. పరోక్షంగా మరో లక్ష మంది ఉపాధి పొందుతున్నారు. సంస్థను   లాభాల బాటలో నడపడానికి మెకెన్సీ సంస్థను సలహాదారుగా పెట్టుకొని వాళ్ల సూచనలు పాటించి నష్టాల బాటనుంచి బయటపడాలని భావించారు దానికి కారణం దేశంలో స్టీలుకు డిమాండ్ పెరుగుతుండడం ,భవిష్యత్తుకు బంగారు బాట అవుతుందని భావించేలోపే కేంద్రప్రభుత్వం 100%    ప్రైవేటీకరణకు సిద్ధమవడం శరాఘాతం .స్టీల్‌ ప్లాంట్‌ను, విశాఖను విడదీసి చూడలేం. ఉక్కు ఫ్యాక్టరీతో విశాఖ ఉక్కు నగరంగా మారింది. వైజాగ్ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచింది ఫ్యాక్టరీ. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అంటూ నినదించిన స్వరాలు ఇంకా సాగర తీరంలో మారుమోగుతూనే ఉన్నాయి..”

ఒక నిర్ధిష్టమైన సమచారాన్ని సమగ్రంగా ,స్పష్టం గా ప్రజలకు చెప్పినపుడు మాత్రమే ఆలోచన ప్రజలను నిర్ధిష్టం గా ఆవహిస్తుంది .. .నిర్ధిష్టమైన ,స్పష్టమైన భావోద్రేక ఆలోచనను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే  అది ఒక బలమైన ప్రజా ఉద్యమం గా మారుతుంది .అనేక చారిత్రక ప్రజా ఉద్యమాలు ఇందుకు రుజువు .తెలంగాణ ఉద్యమ విజయమే దీనికి ప్రత్యక్ష తార్కాణం .ప్రజాఉద్యమాలతో పరిష్కారం సాధించుకోవడానికి సమాయత్తమవ్వడమే మనముందున్న తక్షణ కర్తవ్యం .

డా .వసుంధర, (సామాజిక కార్యకర్త ) 

ఆర్ధిక స్వేచ్చకు ఆఖరి మేకు

ఇప్పుడు దేశమే కాదు, యావత్ ప్రపంచం విశాఖపట్నము  వైపు చూస్తుంది. కేంద్ర పాలకుల కన్ను ఎప్పుడో  వైజాగ్ మీద పడినా ఇప్పుడు ఆ దుర్ముహూర్తం మరింత దగ్గర పడింది.  విశాఖ ఉక్కు నగరవాసులంతా భయపడుతున్న ఇంతకాలం కడుపు నింపిన కన్నతల్లి అంత్యక్రియలకు సమయం ఆసన్నమైందని ఆందోళన చెందుతున్నారు . కాగల కార్యం గాంధర్వులు ఎప్పుడో నెరవేర్చేశారన్న అనుమానం ,దుగ్ధ,  కార్మికుల్లో అంతర్లీనంగా ఉక్రోషాన్నీ ఉద్రేకాన్నీ నిరసన రూపంలోకి మార్చి  రోడ్డు ఎక్కించింది. ఎందరో ప్రాణ ఫలం , వేల గ్రామాల త్యాగ ఫలం, కోట్ల రూపాయల ప్రభుత్వ ధన వ్యయం, దేశానికి గర్వకారణం ఈ విశాఖ ఉక్కు. చంపే ముందు పిచ్చి కుక్క ముద్ర వేసి చంపడం చాణక్య నీతి. దాన్ని బాగా వంట పట్టించుకున్న పాలకులు దీనికి  కూడా అదే ముద్ర వేశారు. పధకం ప్రకారం రాష్ట్ర నాయకత్వాన్ని జేబులో వేసుకుని, కార్మిక నాయకులకు కడుపునిండా భోజన పెట్టి చక్కగా పని కానిచ్చేసుకున్నారు. సుమారు ఆరు సార్లు పాస్కో ప్రతినిధులు విశాఖ ను సందర్శించారు. ముఖ్య మంత్రి కలిసి ఫోటోలు దిగారు. కార్మికులు   కూడా వారు  వచ్చిన విషయాన్ని గ్రహించి  అర్ధ రాత్రి వెంట తరిమి మరీ నిరసన చూపిన సందర్భాలు ఇటీవలే ఉన్నాయి.


            గత సంవత్సర కాలంగా పాస్కో పేరు ఇక్కడ ప్రతీరోజూ ఏదో  రూపంలో మార్మోగుతూనే ఉంది. వారితో ఉక్కు కర్మాగార  అధికార బదలాయింపుకు సంతకాలు కూడా జరిగిపోయాయని వార్త. నిప్పులేనిదే పొగ రాదు గా. మొన్ననే నిర్మలమ్మ బడ్జెట్ సమర్పణ సమయం లో శంఖంలో తీర్ధం  కూడా పోసేసింది. ఏమీ కాకపోతే ఆమె బడ్జెట్ లో ధైర్యంగా ప్రకటించే సాహసం చేయదు కదా? మరి ఏమి జరిగినది. పధకం ప్రకారం పెట్టుబడుల ఉపసంహరణ జరిగిపోయింది. గతంలో ఉరుములు ఉరిమినా ఇప్పుడు ఆంధ్రుల హక్కును  ఉప్పెన వచ్చి ముంచేసింది. నేడు నిరసన జ్వాలలు ఆకాశానికి ఎగిశాయి. అవి ఆరకుండా కార్య సాధన వైపు సాగుతాయని ఆశిద్ధాము . కానీ మరింత భయపడాల్సిన అంశం ఏమిటంటే నేడు ఈ ఉద్యమం సఫలీ కృతమైనా కర్మాగారం లాభాల్లో నడుస్తుందనీ గారంటీ లేదు  , తిరిగి లాభాల్లో నడిపించే సత్తా మాకుందని అంటున్న మన కార్మికులకూ, నాయకులకూ వెనుక ఉన్న అప్పులు ఎంతో తెలీయనివి కావు. ఆ అప్పులను మాఫీ చేసి అస్మదీయులకు కట్టబెట్టడం లో వారనుకున్నది ఆరు నూరైనా  చేయడంలో దిట్ట కేంద్ర ప్రభుత్వం. మోడీ ,షా ల ద్వయం యొక్క ట్రాక్ రికార్డ్ అలాంటిది మరి.  దీనికి గంపెడు ఉదాహరణలు ఉన్నాయి. ఎందరో దొంగ వ్యాపారులకున్న  లక్షల కోట్ల రూపాయిల రుణాలను మాఫీ తో పోలిస్తే  పాలకులకు ఇది పెద్ద పనేమీ కాదు. అలాగే ప్రైవేట్ వ్యక్తులకు  ఇనుప గనులు కేటాయించగా లేనిది ఆధునిక దేవాలయముగా పిలుచుకుంటున్న ఉక్కు కర్మాగానికి గనులను కేటాయించడం కూడా వారికి నోటి మాట పని . తాజా విశాఖ ప్రజలలో చక్కర్లు కొడుతున్న మరొక ఆసక్తి కరమైయాన విషయం ఏమిటంటే ? కేంద్రం విశాఖ ఉక్కు కర్మాగారానికి స్వంత గనులు కేటాయిస్తారని. ఈ వార్తా వాస్తవం అయ్యే అవకాశాలు క్కువగా ఉన్నాయి. గనులు కేటాయించి ప్రస్తుతానికి బుజ్జగించి చల్లా బడ్డాక తిరిగి వారి ప్రైవేటీకరణ పనులు సాగిస్తారు. తద్వారా ప్రైవేట్ వ్యక్తులకు పనిలో పనిగా గనులు కూడా సమర్పించుకోవచ్చేనే కుట్ర కోణాన్ని గమనించాలి.
                  ఇది కేవలము ఒక్క విశాఖలో ఉన్న ఉక్కు కర్మాగారనికి చెందిన సమస్య అంతకన్నా కాదు. దేశంలో సుమారు 300 లకు పైగా ప్రభుత్వ రంగా సంస్థలున్నాయి. వాటిలో దాదాపు 250 సంస్థలను పైగా అమ్మకం పెట్టిన ఘనత ఈ ప్రస్తుత ప్రభుత్వానిది. వారిని రెండవ సారి గెలిపించిన వారు ఇప్పటికైనా వారి రహస్య ఏజెండాను గుర్తించక పోతే మన భవిష్యత్ తరాలకు సంజాయిషీ చెప్పుకునే పరిస్థితి తల ఎత్తుతుంది. గతంలో  చాలా కాలం మన ప్రధాని మోడీ గారు గుజరాత్ ముఖ్య మంత్రిగా ఉన్నారు. గుజరాత్ మోడల్ అంటూ వచ్చిన కొత్త రోజుల్లో ఊదరగొట్టారు. అదేమిటో తెలియని భజన బృందం అతన్ని గెలిపించి నేడు ఈ పరిస్థితి కి పునాది వేసింది. విషయం ఏమిటంటే ? ఆయన ముఖ్య మంత్రిగా ఉన్న కాల మంతా ఆయన తిరిగిన ప్రైవేట్ విమానం అతని మిత్రుడు గౌతం ఆదాని ది .  కట్ చేస్తే , మిత్రలాభం గా ఇప్పుడు దేశంలో దాదాపు అన్నీ విమానాశ్రయాలూ గౌతం ఆదాని చేతిలో చేరాయి. కొత్తగా అహ్మదా బాద్, లక్నో ,మంగుళూరు అతని సంచి లో చేరగా జైపూర్,గౌహతి తిరువనంతపురం విమానాశ్రయాలు అతని కబ్జా లోనికి చేర బోతున్నాయి. దేశ విమాయానం, విమానాశ్రయాలూ ,అలాగే విమాన రవాణా ఆ గుజరాత్ వ్యాపారస్తుని ధారాదత్తము  కాబోతుంది. ఇప్పటికే దేశంలో అనేక ప్రైవేట్ పోర్టులుకూడా  అతని పేర నమోదై ఉన్నట్టు భోగట్టా. ఆ వివరాల జోలికి పోను. అంటే? విమాన రవాణా తో పాటూ సముద్ర రవాణా కూడా అతని చేతిలో పెడుతున్నారన్న మాట. అక్కడితో ఈ కధ ఆగలేదు. మరొక ప్రధాన అతి పెద్ద ప్రబుత్వ సంస్థ రైల్వే మీద కూడా ఇతని కళ్లు  పడ్డాయి. రైల్వే ప్రైవేటీకరణకు కూడా రంగం సిద్ధం అయ్యిందని మనందరకూ తెలుసుగా..? సుమారు  3 లక్షల మంది ఉద్యోగాలను తీసేయడానికి వ్యూహ రచన సాగుతుంది. అంతేనా మిత్రునికి జనరల్ భవగీలున్న రైళ్లను అమ్మితే ఏమి బాగుంటుంది? అందుకు కొన్ని లక్షల కోట్లతో అన్నీ బోగీ లనూ ఎయిర్ కండీషన్ చేసి మరీ ఆదానికి ఇవ్వడానికి రంగం సిద్దం అవుతుంది. సొమ్ము ఒకడి ది  షోకు ఒకడి దీ అనుభవించేవాడొకడు .  రైల్వే కు ఉన్న మరొక ముఖ్య మైన అనుబంధ సంస్థ “కంటైనర్ కార్పొరేషన్ లిమిటెడ్” ఇప్పుడు ఆదాని చేతిలోకి రాబోతుంది. మామూలుగా వేల ఎకరాల భూమితో అతనికి వెళ్లబోతుంది. “కాం కార్” అని ముద్దుగా పిలుచుకునే ఈ కంటైనర్ కార్పొరేషన్ లిమిటెడ్ కూడా నష్టాల్లో ఉందని వినికిడి. ఈ కాం కార్ దేశంలో అనేక ప్రాంతాల్లో పెద్ద మొత్తం  రైల్వే స్థలాల్లో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకుంది. వేల ఎకరా భూమి ఈ కాం కార్ ఆధీనంలో లో ఉంది. ఇప్పుడు దేశ వ్యాప్తం గా ఉన్న ఈ భూములను కాంకార్ చేత కొనిపించే ప్రయత్నము జరుగుతుంది. నష్టాల్లో ఉన్న సంస్థ భూములు ఎలా కొంటుందని ఆశ్చర్య పోవద్దు. బాంకులు ఉన్నాయి గా. అందులో మన డబ్బు ఉంది గా, అది చాలదూ? వేల ఏకరాలభూముల్ని కాం కార్  చేత కొనిపించి ఆనక  నష్టాల వంక తో ఆదాని చేతిలో పెడతారు. అయినవాడు కాబట్టీ బాంకు అప్పులను మినహాయిస్తారు ఆ అప్పులను మాఫీ చేసి నట్లు ప్రకటించి నాశతాల్లో ఉన్న కంపనీ కి పెద్ద వేలం రాదనే వంకతో  మిగిలిన ధరం కేటాయిస్తారు. లక్షల కోట్ల ఉక్కు కర్మాగారాన్ని వేల కోట్ల కు అమ్మడం లేదూ?  ( అన్నే అనుకూలంగా సాగితే గనులిచ్చి మరీ) ఇదీ అలాగే అన్న మాట.
                   17 వ శతాబ్ధం లో ఈస్ట్ ఇండియా కంపనీ మాదిరిగా ఆదానీ అంబానీ కంపనీగా భారత దేశం మరొక్క సారి చరిత్రలోనికి వెళ్ల  బోతుందని మనకు  అర్ధము అవుతుందా ? ఎయిర్ పోర్టుల స్వాధీనం తో  వాయు రవాణాను  , నౌకాశ్రయాలు అంటే పోర్ట్ ల స్వాధీనంతో సముద్ర రవాణా ను,  రైల్వే స్వాధీనం తో కాంకార్ ద్వారా రోడ్డు రవాణాను అంటే మొత్తం దేశ రవాణా వ్యవస్థ ను ఆదాని శాసించబో తున్నాడన్న మాట. ఇది మామూలు విషయం కాదు . దేశ ఎగుమతులూ దిగుమతులూ అతని కనుసన్నలలో నడుస్తాయి. ఇప్పటికీ విధ్యుత్ రంగంలో తన ఆధిపత్యాన్ని చూపుతున్నాడు. గుజరాత్ లో, మహారాష్ట్ర లో రాజస్థాన్ లో ,కర్ణాటక లో “ఆదాని పవర్ లిమిటెడ్ “ పేర ఎన్నో పవర్ ప్లాంటులు అతని సొత్తు. ఇలా కొనసాగిస్తే ఆస్ట్రేలియాలో బొగ్గు గనుల నుండీ అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ వరకూ ఇతడు చేతిలో లేని  లేని వ్యాపార రంగం లేదు. మరొక ప్రక్క అంబానీ సోదరులు ఒకడు దివాళా తీశాడు. అతని ఆస్తులు అన్నీ అప్పుల్లో ఉన్నాయి. ఆ అప్పులన్నీ మనం దాచుకున్నడబ్బే అని వేరేచెప్పక్కర లేదు. ఆ గుజరాత్ మిత్రుడి నష్టాలను  పూడ్చే  బాధ్యత కూడా మన గుజరాత్ ప్రధాని తీసుకున్నాడు. ఎంతో ప్రతిష్టా త్మక మైక  రక్షణ వ్యవస్థ కు సంబంధించిన రఫెల్ డీల్ అతనికి అప్పచెప్పి దేశ రక్షణ ను కూడా ఈ ప్రభుత్వం పణంగా పెట్టింది . మనము దాచుకున్న మన బాంకు సొమ్ముతో  అతగాడు  వ్యాపారాలు చేయడం వాడి ఖర్మ కాళీ దివాళా తీస్తే మనం డీమోనిటై జేషన్ లకూ , మినిమం బేలన్స్ లకు, అనవసర వడ్డీలకూ , ధరల పెంపుకూ, నిర్ధాక్షిణ్యంగా బలి అవ్వలేక చస్తున్నాం. ఎంకి పెళ్లి సుబ్బు చావుకి రావడం అంటే ఇదే మరి . అన్న గారు ముకేష్ అంబానీ గౌతం ఆదాని వదిలిని ఇతర రంగాలను ఎలా కబ్జా చేశాడో మనకు తెలుసు. ప్రత్యేకించి ఆ అంశాలను  మీ సమయాన్ని వృధా చేయడాలచుకోలేదు. ఆయిల్ , టెలీ కమ్యూనికషన్  ఒ ఎన్ జి సీ నీ , బి ఎస్ ఎన్ ఎల్ ఎలా చతికీల బడుతున్నాయో చూస్తున్నాం. వీటిని భర్తీ  చేస్తూ రిలయన్స్ ,జియో ఎలా జన జీవితాల్లో ప్రవేశించి వాటికి దాసోహం చేసుకున్నాయో చూస్తున్నాం. చివరకు కోవిడ్ విజ్రుభించిన సంవత్సర కాలంలో దేశం ఆర్ధిక వ్యవ్యస్థ ఆటలాకుతలమైపోయింది, ,స్టాక్ మార్కెట్ కుప్ప కూలిపోయింది , మధ్య తరగతి కడుపు నిండా ముద్దకు దూరమైపోయింది , పేదవాడు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డాడు కానీ అదే సమయంలోముకేష్ అంబానీ గారి ఆస్తులు  1.3 లక్షల కోట్ల నుండీ  6 లక్షల కోట్లకు చేరాతి. ప్రపంచ ధనికుల్లో ఒకడిగా ఎదిగాడు. ఎవరి చమట ? ఎవరి రక్తం  ? త్రాగితే ఆ ఆస్తులు కూడాయి? 
                 ప్రైవేట్ రంగ సంస్థ సర్వీసులు బాగుంటాయి, అనేడి ఒక పెద్ద అపోహ. మొదట్లో అన్నీ బాగుంటాయి. లాభాల కోసం వారు వ్యాపారాలు చేస్తారనే మౌలిక వాస్తవాన్ని మనం  మర్చిపోకూడదు. సేవలు బాగుండాలంటే అధిక మొత్తం చెల్లించాలి. పండగ పూ లలో ప్రైవేట్ బస్సుల ధరలు ఎలా నింగికి ఎగురుతాయో ఒకసారి గుర్తుకుతెచ్చుకోండి. డిమాండ్ బట్టే రేటు.  సామాన్యులు  ఎంత మంది ఎంత కాలం ఈ ఆర్ధిక భారాన్ని భరిస్తారు. ఇక ప్రతీ చిన్న అవసరానికీ ఎంతో కొంత మొత్తాన్ని అడుగడుగునా చెల్లించాల్సి వస్తుందని మనకు బోధ పడుతుందా? కరోనా కాలంలో ఎంతమంది తిండిలేక, ఉపాధి లేక ఉద్యోగం లేక తట్టుకోలేక మృత్యువాత పడ్డారు . ప్రజాలచేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వమే ఏమీ చేయలేని చేతకాని తనాన్ని మనం చూశాం . నిలదీసే హక్కు ఉంది. నిలదీస్తున్నాం. రేపు ఆ కనీస హక్కు మనది కాకుండా పోతుంది. ఉద్యోగం లేక పోయినా, ఆకలికి  మెతుకులు లేకపోయినా బిడ్డల చదువులేక పోయినా జవాబుదారీ తనం లేని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి దేశాన్ని పోనిద్దామా? Scలూ , stలూ మరీ ముఖ్యం గా 52 % ఉన్న bc లు చదువులూ ఉద్యోగాలూ లేకుండా రోడ్డున పడి అడుక్కుతినే దుర్గతి ని  కల్పిద్దామా?   రాజ్యాంగ బద్దమైన  మౌలిక రిజర్వేషన్లను ప్రైవేట్ వ్యక్తులు  గౌరవించరు , కేవల నాలుగు శాతం ఉన్న వారి చేతికి 92 % ఆర్ధిక వనరులు  అప్పనంగాదోచుకున్నారు. అలా అవి వారికి వదిలి  పెట్టేద్దామా? రెండున్నర నెలలుగా తమకు ఏది మంచో అది చేయమని రైతులు ఆదోళన చేస్తుంటే పాలకుల తీరు ఎలా ఉన్నదో ఎవరి పక్షాన వారు పాలన చేస్తున్నారో గమనిస్తున్నాము గా ఇప్పటికే అర్ధమైందా ?
            మనం రాసుకున్న రాజ్యాంగం ఏమిచెపుతుంది? స్వేచ్చా, సమానత్వం, సమాన్యాయం, అలాగే సహోదరత్వం మన ఊపిరిగా పీఠిక రాసుకున్నాం. వాటిని సాధించడానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఎన్నుకున్నాం. ఆర్ధిక సమానత్వం, సామాజిక సమానత్వం రాజకీయ సామానత్వం దీని మూల సూత్రాలు. రాజకీయ సమానత్వం ఆరా కోరగా సాధించినా సామాజిక ఆర్ధిక స్వేచ్చా ఇంకా తీరని కలగా ఉండిపోయింది. కేవలం  ఆ నలుగురూ అన్నీ దోచుకోకూడనే సామాజిక స్పృహతో రిజర్వేషన్లు పొందుపరిచారు. ప్రభుత్వ రంగా సంస్థలను , బహుళార్ధ ప్రాజెక్టు లూ , బాంకుల జాతీయాలు ఆ రాజ్యాంగం మనకు ఇచ్చిన వరాలు. ఆ హక్కులను కోల్పోయి మన బ్రతుకుల్ని  ప్రైవేట్ వ్యక్తులు చేతిలో పెట్టి వారి బంధుప్రీతి కీ  అవినీతి కీ అణిచివేటాకీ పావులుగా మారిపోదామా ?. మెరిట్ పేరుతో డబ్బు వెదజల్లి డిగ్రీ లు కొనుక్కుని కార్పొరేట్ ఆసుపత్రులు పెడతారు, మెరిట్ పేరుతో అయిన వారికి అరిటాకు వేస్తారు. కోట్లకు వారసులుగా పుట్టి కోట్లాది ప్రజల జీవితాలతో ఆడుకుంటారు.  వాళ్ళలో వాళ్ళు దేశ వనరులనీ, అందరికీ రావాల్సిన ఉద్యోగాలనూ, ప్రభుత్వ ఆస్తులనూ  పంచుకుంటారు.ఈ సందర్భంలో ప్రపంచ మేధావి రెండు అత్యుత్తమ విశ్వవిద్యాలయాల నుండీ ఆర్ధిక శాస్త్రంలో డాక్టరేట్ పట్టాలు పొందిన  రాజ్యాంగ నిర్మాత ఏమంటారో చూద్దాం. అమెరికాలోని కొలంబియా నుండీ అలాగే యు.కె లోని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండీ డాక్టరేట్ తీసుకున్న ఏకైనా ఆర్ధిక శాస్త్రవేత్త డా అంబేడ్కర్. వ్యవసాయ పారిశ్రామీకరణ ద్వారా రావాల్సిన సంస్కరణల  ప్రస్తావిస్తూ  ప్రభుత్వ రంగా సంస్థలను కాపాడుకోవడానికీ అనేక సూచనలు చేస్తారు. వ్యవసాయ రంగ సంస్కరణలు ద్వారా యాంత్రీకరణ ను ప్రోత్సహించి  రైతుల మీద వొత్తిడి తగ్గించి , రైతులను పట్టణాలలో కర్మాగారాలలో వినియోగించుకుంటూ అటు యాంత్రీకరణ ద్వారా వ్యవసాయ రంగము ఉత్పత్తులను పెంచుకుంటూ, ఇటు ప్రభుత్వ కర్మాగారాలనూ లాభాల బాట పట్టించ వచ్చని వివరిస్తారు. మరి నేడు రాజ్యాంగ సపోవతికి భిన్నంగా ప్రభుత్వం వ్యవసాయ సంస్కరణల పేరుతో అనవసరమైన రైతు వ్యతిరేక చట్టాలతో రైతుల జీవితాలతోనూ , పెట్టుబడులు ఉపసంహరణల ద్వారా కార్మికుల భవిష్యత్ తోనూ  ఆడుకుంటూ పైన  చెప్పిన ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం పెట్టుబడారీ వ్యవస్థకు పరాకాష్ట . “పారిశ్రామీకరణ ,పట్టణీకరణ విషయంలో అప్రమత్తంగా లేకపోతే వ్యవస్థ నిరంకుశ ధోరణి తో కూడిన కాపీటలిస్ట్ వ్యవస్థకు దారి తీస్తాయి , అణచివేతకూ దోపిడీ కు పునాది వేస్తాయి  “, అంటారు, డాక్టర్ అంబేడ్కర్ . ఇప్పుడు ఫక్తు అదే జరుగుతుంది . నేడు మనం చూస్తున్న ప్రభుత్వ రంగాలలో పెట్టుబడుల ఉపసంహరణ , విదేశీయ ప్రత్యక్ష పెట్టుబడుల ఆహ్వానం పెట్టుబడిదారీ వ్యవస్థ కు దారి తీసే పరిణామాలే . ప్రజాస్వామ్య, సామ్యవాద, గణతంత్ర స్వాతంత్ర్య దేశాన్ని  కేటలిస్ట్  దేశంగా మార్చే కుట్రలో పావులుగా మారి  పోదామా? రాజ్యాంగబద్దంగా ప్రతీ హక్కునూ  ఈ అభినవ మనువులకు  తాకట్టు పెడదామా?? 
               చివరగా ఒక్క విషయం, ఆకలి భయం తో ఉపాధి భయంతో ఉన్న కాస్త కోల్పోతామన్న భయం తో  ఏదో ఒక ఉద్యోగం ,ఎంతో కొంత జీతం, పరిమితి లేని పని గంటలు, శ్రమ దోపిడీని ప్రశ్నించలేని నిస్సహాయత తో  ,యూనియన్ల ను  , అసోసియాషన్ ల నిషేధం తో వివిధ  ఆంక్షల మధ్య జీవిద్దామా? లేదా , పై వాటి నుండీ విముక్తి నిచ్చి మన జీవితాలకు భద్రతనిచ్చే రాజ్యాంగాని రక్షించుకుంటూ దాని  నీడలో హాయిగా జీవిద్దామా? నిర్ణయం మనదే..

– డాక్టర్ మాటూరి శ్రీనివాస్

అణచివేతు అంతం కావాలి!

‘‘ ఇప్పటికీ కులాంతర వివాహాకు వ్యతిరేకత ఉంది. సామాజికంగా కఠినమైన షరతును అంగీకరించని వారిని పరువు కోసం హత్య చేస్తున్నారు. ఒక దళితుడు హిందూ మహిళను ప్రేమించి పెండ్లి చేసుకుంటే, ఆధిపత్య కు శక్తు అతన్ని అనాగరికంగా హత్య చేయడం మనం దేశంలో తరచుగా చూస్తున్నాం. కొన్ని సందర్భాలో కులాంతర వివాహం చేసుకున్న అమ్మాయిు కూడా హత్యకు గురవుతున్నారు ’’

భారతదేశంలో అందరూ అంగీకరించే స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, లౌకిక, రిపబ్లిక్‌ భావన ఆధారంగానే రాజ్యాంగాన్ని రచించారు. ఈభావన అములో ఫ్యూడల్‌ సంబంధాు, మనుస్మృతి అడ్డంకిగా మారాయి. అంటరానితనం – హింస
చట్ట ప్రకారం అంటరానితనం పూర్తిగా నిషేధమని రాజ్యాంగం లోని ఆర్టికల్‌ 17 చెపుతుంది. కానీ ప్రస్తుత పరిస్థితి ఏమిటి? అంటరానితనం అనేక రూపాల్లో వే గ్రామాల్లో ప్రబలిపోతుంది. దళితు ఈ దుర్మార్గాకు వ్యతిరేకంగా పోరాటం చేసి, తమ హక్కు గురించి పునరుద్ఘాటిస్తే, కులాధిపత్య శక్తు వారిని విపరీతంగా కొట్టి, నరమేధాన్ని సృష్టించి, వారి గుడిసెను తగుబెట్టి, ఆస్తును ధ్వంసం చేసి, మహిళపై అత్యాచారాకు కూడా ప్పాడుతున్నారు. ఇలాంటి హింసాత్మక చర్య కు సంబంధించిన కేసు అనేక కారణా వ్ల, ఒత్తిడివ్ల నమోదు కావడం లేదు. అధికాయి, పాకవర్గ ప్రతినిధు కు పక్షపాతంతో వ్యవహరించడమే దీనికి ప్రధాన కారణం. ‘’నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ షెడ్యూల్డ్‌ క్యాస్ట్స్‌ అండ్‌ ద హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌’’ దళితుకు వ్యతిరేకంగా జరిగిన దాడు, ఆగడాను వివరించే సందర్భంలో మన గుండె వణికి పోతుంది.
కు హింసాత్మక చర్యు
ఇప్పటికీ కులాంతర వివాహాకు వ్యతిరేకత ఉంది. సామాజికంగా కఠినమైన షరతును అంగీకరించని వారిని పరువు కోసం హత్య చేస్తున్నారు. ఒక దళితుడు హిందూ మహిళను ప్రేమించి పెండ్లి చేసుకుంటే, ఆధిపత్య కు శక్తు అతన్ని అనాగరికంగా హత్య చేయడం మనం దేశంలో తరచుగా చూస్తున్నాం. కొన్ని సందర్భాలో కులాంతర వివాహం చేసుకున్న అమ్మాయిు కూడా హత్యకు గురవుతున్నారు. ఇతర కులాకు చెందిన వారిని పెండ్లి చేసుకుంటున్న దళితులే ఎక్కువ సంఖ్యలో హత్యకు గురవుతున్నారు.
రాజకీయాధికార నిరాకరణ
నేటికి కూడా, దళితుకు ప్రజాస్వామిక హక్కును, రాజకీయ అధికారాన్ని కల్పిస్తే, కులాధిపత్య శక్తు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా పంచాయతీ సర్పంచ్‌ుగా స్థానిక సంస్థ ప్రజా ప్రతినిధుగా ఎన్నుకోబడిన దళితు తమ స్థానంలో (కుర్చీలో) కూర్చునేందుకు అనుమతించని పరిస్థితి. ఆర్థిక,జీవన స్థితిగతులో పెద్దగా తేడాు లేకపోయినప్పటికీ, కులాధిపత్య శక్తు సృష్టించే వరుస సంఘటనల్లో దళితు, వెనుక బడిన కులాకు చెందిన ప్రజు తగువులాడుకుంటున్నారు. దళితుతో పాటు వెనుకబడిన కులాకు చెందిన వారూ ఆధిపత్య కు శక్తు చేత అవమానాకు, వివక్షకు గురవుతున్నారు.వీరికి రిజర్వేషన్‌ు కూడా సంపూర్ణంగా,న్యాయంగా అము చేయడం లేదు. నిషేధం ఉన్నప్పటికీ, దళితు, వెనుకబడిన కులా వారికి వ్యతిరేకంగా దుర్మార్గపు చర్యు,నేరాు జరగడానికి కారణం ఏమిటి? కు అణచివేతకు ఒక రూపక్పన చేసి, దానిని సమర్థించి, భారతీయ సమాజం లోకి ప్రవేశపెట్టిన మనుస్మృతి కాదా?
మనుశాస్త్రం – హిందూత్వ ముఖ్యాంశాు
మనుస్మృతి, హిందూత్వ భావజా ప్రధాన పాఠ్యాంశాల్లో ఒకటి వర్ణాశ్రమధర్మం, రెండు స్త్రీ బానిసత్వం భారతీయ సమాజంలో ప్రధానమైన విధు అని మనుధర్మశాస్త్రం నొక్కి చెప్పింది. వర్ణాశ్రమ ధర్మాన్ని అముచేసే విధానం, శూద్రు జీవితం ఏ విధంగా ఉండాలో కూడా మనువు చెప్పాడు. ‘’శూద్రు ఇతర మూడు వర్ణా వారికి దాస్యం చేయాని దేవుని ఆజ్ఞ. తక్కువ కుంలో పుట్టిన శూద్రుడు ఉన్నత వర్ణా వారినెవరినైనా అవమానకరమైన మాటతో గాయపరిస్తే, అతని నాుకను కోసేయాలి. శూద్రుడు ఏ కులాన్నైనా లేక ఉన్నత కులా పేరును అవమానపరిస్తే, అతని నాుకపై వాతు పెట్టాలి. శూద్రుకు పాచిపోయిన ఆహారాన్ని, చిరిగిన బట్టను, పాత ప్లేట్లను వేతనంగా ఇవ్వాలి.’శూద్రుడు డబ్బు, ఆస్తిని సంపాదించుకుంటే, దానిని అతడు అనుభవించేందుకు అనుమతి లేదు. ఎందు కంటే, వారికి అహంకారం పెరిగి, బ్రాహ్మ ణును, ఉన్నత కుస్తును గాయపరుస్తారు. శూద్రు వేదాను నేర్చుకో కూడదు, విన కూడదు. ఒకవేళ పురాణాను చదివితే అతని నాుకను రెండు సార్లు కొయ్యాలి, పురాణాను వింటే, చెవుల్లో సీసం కరిగించి పోయాలి. ఉన్నత కుస్తును గాయపరిస్తే ఏ అవయ వాన్నైనా కోసెయ్యాలి. చేతితో కొడితే చేతిని, కాుతో తంతే కాును తీసెయ్యాలి.’’ ఇలా సమాజంలోని ఆధిపత్య శక్తు తీవ్రమైన అణచివేత, హింసను అము చేయడం ద్వారా కు వ్యవస్థను కొనసాగిస్తున్నారనే విషయాన్ని గమనించాలి. మనుధర్మశాస్త్రం – వర్గ దృష్టికోణం
ఈ సందర్భంలో, మనుధర్మ శాస్త్రంపై మార్క్సిస్టు దృష్టికోణం ఏమిటి? మనుస్మతి ప్రతిపాదిస్తున్న సాంప్రదాయ భావాకు వ్యతిరేకంగా చేసే పోరాటాు, ప్రచార యంత్రాంగం ఎలా ఉండాలి? అనే అంశాను పరిశీలిద్దాం. భారతదేశంలో బానిస రైతు, ఫ్యూడల్‌ ఆధిపత్యం ఉన్న కాంలో, 2500సం క్రితం మనుశాస్త్రాన్ని రాశారు. ఆ కాంలోనే వర్గ, కు అణచివేతు ఉన్నాయి. మిలియన్ల సంఖ్యలో శ్రామిక ప్రజు,కుంపేరుతో భయం కరమైన వర్గ,ఆర్థిక అణచివేత కింద లొంగి ఉన్నారు. దీనిలో భాగంగానే స్త్రీపై లైంగిక వేధింపు చెరేగాయి. కు,వర్గ భేదాు దేవుని అభీష్టం మేరకు సష్టించినవనీ, కాబట్టి ప్రజందరూ దేవుని అభీష్టాన్ని పాటించానీ, వాటిని ఉ్లంఘించిన వారిని శిక్షించానీ, ఆ శిక్షించే అధికారం రాజుకు ఇవ్వడమైందనీ మనుస్మతి చెపుతుంది. సంఖ్యాపరంగా చిన్నదైనా, భూస్వాములే పాకవర్గాుగా ఉంటూ అణచివేత సాగించారు. నాడు రాజు ఫ్యూడల్‌ వ్యవస్థకు ప్రతినిధుగా ఉన్నారు. దోపిడీ వర్గా ప్రతినిధి అయిన మనువు, ఆ వర్గాన్ని రక్షించేందుకు మనుశాస్త్రాన్ని రాశాడు. ఆ మనుశాస్త్రాన్నే రాజు పానకు అవసరమైన రాజ్యాంగంగా అంగీకరించి, కాక్రమంలో అమల్లోకి తెచ్చారు. దాని కొనసాగింపు, దాని ప్రభావమే నేడు చోటు చేసుకుంటున్న కు, లైంగిక అణచివేతు. చరిత్రలో ఆ అణచివేతకు వ్యతిరేకంగా జరిగిన వీరోచిత పోరాటా ఫలితంగా అనేక మార్పు జరిగాయి. మానవజాతి చరిత్ర అంతా వర్గపోరాటా చరిత్రే అని కార్ల్‌ మార్క్స్‌ చెప్పాడు. మానవజాతి చరిత్ర నిబంధన విషయంలో భారతదేశానికి ఏ విధమైన మినహాయింపు లేదు. కానీ ఈ చారిత్రాత్మక సంఘటను ఆయా దేశా సామాజిక, ఆర్థిక పరిస్థితును బట్టి ప్రతీ దేశంలోనూ జరిగాయి. భారతదేశంలో వర్ణ (కు)వ్యవస్థ తన ప్రత్యేకత ను కలిగి ఉంది. ఇక్కడ కు వ్యవస్థను చాలా కాం క్రితం సృష్టించారు. ఆ కు, వర్గ అణచి వేతు ఒక దానితో ఒకటి ముడిపడి ఉన్నాయి.
లింగ వివక్షతకు ఆధారం
మానవజాతి చరిత్రలో, ఆదిమ కమ్యూనిస్ట్‌ సమాజం తరువాత బానిస సమాజం, ఆ తర్వాత ఫ్యూడల్‌ సమాజం, ఆ తరువాత ప్రస్తుతం మనం ఉంటున్న బూర్జువా సమాజం ఏర్పడిరది. ఈ మార్పు వర్గపోరాటా ఫలితం గానే ఏర్పడ్డాయనే విషయాన్ని మర్చిపోకూడదు. చివరికి పెట్టుబడిదారీ వ్యవస్థ పతనమై, సోషలిస్టు వ్యవస్థ ఏర్పడడం కూడా కార్మికు వర్గ పోరాటం ద్వారానే జరుగు తుంది. ఆదిమ కమ్యూనిస్ట్‌ సమాజంలో మహిళు చాలా కీకమైన పాత్రను పోషించారు. మానవ సమాజం దోపిడీ చేసే, దోపిడీ చేయబడే వర్గాుగా విభజన జరిగినప్పుడు ఆస్తి యాజమాన్యం ఉద్భవిం చడం, ఆ యాజమాన్యాన్ని పురుష వారసుకు మార్చే క్రమంలో స్త్రీు మగవారి అధీనంలోకి వచ్చారు. ఇది చారిత్రక సత్యం. కాబట్టి స్త్రీ పట్ల ద్వేషభావం కూడా వర్గ అణచివేతతో ముడిపడి ఉందన్న విషయం మర్చిపోకూడదు. ఇటువంటి చారిత్రక నేపథ్యంలో, ఫ్యూడల్‌ వ్యవస్థలో రాయబడిన మనుస్మతి కు, వర్గ అణచివేతను, స్త్రీపట్ల ద్వేష భావాన్ని సమర్థించింది. మహిళ జీవితాు మగవారిపై ఆధారపడి, వారికి బానిసుగా ఎలా ఉండా నే విషయాన్ని మనుస్మతి నొక్కి చెప్పింది. ‘’మహిళు బ్యాంలో తండ్రి, యవ్వనంలో భర్త, వద్ధాప్యంలో కొడుకు పోషణలో ఉండాలి. ఒక పురుషుడు, తన కూతురు యుక్త వయస్సు లోకి రాక పోయినా కూడా, తన కులానికి చెందిన వ్యక్తికే అప్పగించాలి.’’ ‘’ఆస్తి వారస త్వానికి సంబంధించి, పెద్ద వారికి రెండు భాగాు, ఆ తరువాత వారికి ఒకటిన్నర భాగా ు, మిగిలిన కొడుకుకు ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగం చొప్పున పొందుతారు. ఇదే సరైన విభజన. (మహిళకు ఆస్తి హక్కు లేదు).’’ ‘’అన్నదమ్ము మధ్య ఇలాంటి విభజన జరిగిన తర్వాత, వారు తమ భాగాల్లో 1/4 వంతు భాగాన్ని వారి అక్కా చెల్లెళ్ళ వివాహా కోసం ఇవ్వాలి.’’ తన భర్త ద్వారా కాకుండా, వేరే వ్యక్తి ద్వారా పుట్టిన బిడ్డ తన బిడ్డ కాదు’’. ‘’వితం తువు పండ్లు, దుంపు (తనకు ఇష్టం ఉంటే) తినాల్సి ఉంటుంది. ఆమె తన భర్త మరణా నంతరం పరాయి పురుషుని పేరు ఉచ్ఛరిం చేందుకు అనుమతి లేదు’’. ఆ విధంగా మనుస్మతిలో పేర్కొన్న వివిధ స్త్రీ బానిసత్వానికి సంబంధించిన అంశాను గమనించవచ్చు. భారతదేశంలో మహిళ సమానత్వం కోసం జరిగిన పోరాటాు, కు, వర్గ వ్యతిరేక పోరాట చరిత్ర ఫలితంగా స్త్రీ బానిసత్వ రూపాలో కొన్ని మార్పు సంభవించి ఉంటాయి. అయినా నేటికీ స్త్రీ సమానత్వం ఒక కగానే ఉండిపోయిందనే మాటను ఎవరూ కొట్టి పారెయ్యలేరు.
భారతదేశ ప్రత్యేకత
ఇక్కడ మనం భారతదేశం యొక్క సామాజిక పరిస్థితును పరిగణనలోకి తీసుకోవాలి. అనేక అభివద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలో, పశ్చిమ దేశాల్లో ఫ్యూడల్‌ వ్యవస్థ పూర్తిగా నాశనమై, దాని నుండే పెట్టుబడిదారీ వ్యవస్థ ఆవిర్భవించింది. భారతదేశం విషయంలో స్వాతంత్య్ర పోరాట కాంలో ఉద్భవించిన బడా బూర్జువాు, తరువాత బూర్జువా సమాజాన్ని, ఆర్థిక వ్యవస్థను రూపొం దించడంలో కీకమైన పాత్రను పోషించారు. తమ స్వలాభం కోసం ఫ్యూడల్‌ వ్యవస్థతో రాజీపడ్డారు. భూసంస్కరణ చట్టాను సరిగా అము చేయలేదు. భూస్వాము నుంచి స్వాధీనం చేసుకున్న అదనపు భూమును, భూమి లేని నిరుపేదకు, చిన్నరైతుకు ఇవ్వలేదు. అందుకే దానికి ఫ్యూడల్‌ వ్యవస్థ సంబంధాు, భావాు పూర్తిగా నిర్మూలించబడలేదు. ఈపరిస్థితిలో, ఫ్యూడల్‌ కాంలోని మనుస్మతి, దాని భావజాం కొనసాగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో భారతదేశ బడాబూర్జువా నాయకత్వంలో ఉన్న పాకవర్గాు, తమ ఆధిపత్యాన్ని నెక్పొుకొని, శ్రామిక ప్రజను విభజించేందుకు ఎటువంటి సంకోచం లేకుండా కు వ్యవస్థను, ప్రజ మనో భావాను ఉపయోగించుకున్నారు. నేటికీ బూర్జువా పార్టీ పని విధానంలో కు వ్యవస్థ, కు మనోభావా ఉనికి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. చట్టసభల్లో మహిళకు 33శాతం రిజర్వేషన్ల క్పన ఒక కగానే మిగిలిపోవడం యాదచ్ఛికం కాదు. సాంప్రదాయవాద సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఈ దష్టికోణంలో మనుధర్మ శాస్త్రం నొక్కి చెప్పిన విధంగా, మహిళకు వ్యతిరేకంగా లైంగిక హింస, కు అణచివేత అంతటా వ్యాపించి ఉన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇది భారతీయ సమాజంలో బాగా బపడి అంతటా వ్యాపించి ఉంది. సంఫ్‌ు పరివార్‌, హిందూత్వ శక్తు, ప్రజల్లో ఈసాంప్రదాయ భావాను బలోపేతం చేయడానికి చురుకుగా ప్రయత్నాు సాగిస్తున్నాయి. పార్లమెంట్‌లో తగిన బంతో అధికారంలో ఉన్న బీజేపీ ఈ సాంప్రదాయ భావాను బలోపేతం చేయడానికి అవసరమైన అవకాశాను పెంచుకుంటుంది. వారు హిందూత్వ భావజాంతో కూడిన నూతన విద్యా విధానాన్ని ప్రవేశ పెట్టారు. ఇప్పటి వరకు ఉన్న భారతదేశ చరిత్రను తిరగ రాయాను కుంటున్నారు. బీజేపీ ప్రభుత్వం, 12000సం. భారత దేశ చరిత్రను తమకు అనుకూంగా తిరగ రాయడానికి ఒక కమిటీని నియమించింది. పురావస్తు సంబంధమైన వనరును వాస్తవా ను మార్చేందుకు ఉపయోగిస్తున్నారు. హిందూ త్వ జాతి వాదాన్ని సమర్థించడానికి పురాణ కథు రాస్తున్నారు. స్త్రీ బానిసత్వం వాస్తవ చరిత్రగా చిత్రీకరిస్తున్నారు.
హిందూత్వ భావజాం వెనుక మిలియన్ల సంఖ్యలో ప్రజను (తప్పుడు ప్రచారాతో, కల్పిత చారిత్రక సమాచారం ద్వారా) సమీకరించేందుకు సంఫ్‌ు పరివార్‌ చాలా చురుకుగా పని చేస్తున్నది. కు వ్యవస్థతో బాధకు గురవుతున్న దళితును కూడా వారు వదలేదు. వారిలో కు విభజనను పెంచడానికి ప్రయత్నంచేస్తూ, తమ నాయకత్వం కిందకు సమీకరిస్తున్నారు. కొన్ని ప్రయత్నా తర్వాత కొంతమంది దళిత సంఘా నాయకు, మేథావు సంఫ్‌ు పరివార్‌ ఉచ్చులో పడి పోయారు. వారు కూడా దళితును, ఇతర కులాకు చెందిన వారిని ఆకర్షించేందుకు జరిగిన అన్ని అసత్య ప్రచారాలో భాగస్వాముయ్యారు.
పరిష్కారం ఏమిటి?
మనుస్మతి వ్యతిరేక ప్రచారం, ఉద్యమాతో కూడిన సామాజిక సంస్కరణ అవసరాన్ని మనం గుర్తించాలి. సామాజిక సంస్కరణ ఉద్యమంలో జ్యోతీబా ఫూలే, పెరియార్‌ ఈ వీ రామస్వామి, బీఆర్‌ అంబేద్కర్‌, నారాయణ గురు లాంటి కతనిశ్చయం గ వారు అపారమైన సేవందించారు. ఈ పోరాటా ఫలితంగా దళితు, వెనుకబడిన కులా ప్రజు, మహిళు అనేక హక్కుతో పాటు ప్రత్యేక సౌకర్యాను సాధించుకున్నారు. అట్లా సాధించుకున్న కీక మైన హక్కులో రిజర్వేషన్లు ఒకటి. కానీ ఈ పోరాటాు కు, లింగ అణచివేతను అంతం చేయలేదు. అందువన ఈ రెండు అణచివేత వ్యతిరేక పోరాటాు కేవం సామాజిక సంస్కరణ ఉద్యమంతో మాత్రమే ఆపకూడదు. అదే సమయంలో ఈ పోరాటాను, ఫ్యూడల్‌ వ్యవస్థకు మరియు అంతర్లీనంగా సామాజిక అణచివేతలో ఉన్న సంబంధాకు వ్యతిరేకంగా జరిగే పోరాటంతో పాటుగా ఫ్యూడల్‌ వ్యవస్థతో రాజీపడిన బడా బూర్జువా నాయకత్వంలోని భారత పాక వర్గాకు వ్యతిరేకంగా జరిగే పోరాటంతో కపాలి. సామాజిక సంస్కరణ ఉద్యమాు, వర్గ పోరాటాు జమిలిగా కలిపి చేయాలి.

  • పీపుల్స్‌ డెమోక్రసీ సౌజన్యంతో
    -పి.సంపత

సామాజిక వివక్షే కట్టుబాటుగా…!

ఉత్తరప్రదేశ్‌లో అత్యున్నత స్థాయిలో ఘనీభవించిన కు చట్రంలో మనుగడ సాగించడం పెద్ద సాహసమే. ఇక్కడ కు పక్షపాతం, పితృస్వామిక శక్తు ప్రాబ్యం బంగా వ్యాపించి ఉంది. కులాకు రాజకీయ ప్రతినిధు అండదండుంటాయి. ఉన్నావో మొదు కొని హత్రాస్‌ వరకు హింస పునరావృతం కావడం చూశాం. మృగప్రాయమైన అంశాకు ప్రాధాన్యత నిస్తూ, గొప్పగా చెప్పుకోవడం పరిపాటి.
నుగురు ఠాకూర్లచే హత్యాచారానికి గురైన బాధితురాలిని, ఆమె తల్లిదండ్రు అభీష్టానికి భిన్నంగా, ఆ రాత్రికి రాత్రే అంత్యక్రియు నిర్వహించారు. ఆమె కుటుంబాన్ని నిఘా నీడలో ఉంచి మరీ ఆ దుశ్చర్యకు ప్పాడ్డారు. పట్టణంలో 144వసెక్షన్‌ విధించడం, వారి కుటుంబ సభ్యును పత్రిక వారితో మాట్లాడడానికి అనుమతించకపోవడం, బాధితు రాలి సోదరుడి మొబైల్‌ ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేయించడం, వారి కుటుంబాన్ని ఇంటికే పరిమి తం చేయడం వంటివన్నీ జరిగాయి. ఠాకూర్‌ కుటుంబీకు బహిరంగంగా నిరసన తెలియ చేయడానికి అనుమతించారు. బాధితురాలి కుటుంబాన్ని మాత్రం బహిరంగంగా బెదిరిం చారు. వారిని పరామర్శించడానికి వెళ్లిన చంద్రశేఖర్‌ రావణ్‌ లాంటి వారికి కూడా హెచ్చరికు చేశారు. బాధిత కుటుంబం భయంతో వణికి పోయింది. హత్రాస్‌ అనేది కులాధిక్యత గ పట్టణం. వారిలో ముఖ్యంగా బ్రాహ్మణు, వైశ్యు వున్నారు. మురికి క్వాు బహిరంగంగా పారే ప్రాంతంలో వాల్మీకు నివసిస్తారు. వారు ప్రధానంగా పారిశుధ్య కార్మికుగా వుంటూ ఠాకూర్ల పంటపొలాల్లో వ్యవసాయ పను చేస్తారు. ఠాకూర్లకు వారితో పని పడినప్పుడు ఒక మధ్యవర్తిని వారి వద్దకు పంపుతారు. దళితవాడకు వెళ్లి పనికి రమ్మని అడగడం తమ గౌరవానికి భంగకరమని భావిస్తారు. దళితు మార్కెట్‌ నుంచి కొనానుకున్నా, షాపు యజమాను దూరాన్ని పాటిస్తూనే సరుకు ఇస్తారు. కరోనా మహమ్మారి వ్ల వాడుకలోకి వచ్చిన ‘సామాజిక దూరం’ అనే పదం అంతకు ముందే ఆప్రాంతంలో పాటించబడుతున్నది.ఉత్తరప్రదేశ్‌లో కులా ఆధారంగా అసమానతనేవి స్పష్టంగా కన్పిస్తుంటాయి. హత్రాస్‌ దీనికి మినహాయింపు కాదు. దళితు అగ్రవర్ణా కానీల్లోకి వెళ్లినట్లయితే సామాజిక దూరాన్ని పాటించ వసిన ఉంటుంది. కు కట్టుబాట్లకు అనుగు ణంగా మసుకోవాల్సి వుంటుంది. కులాంతర చర్చగాని, సామాజిక ఐక్యత గాని లేదు. జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీకి చెందిన సామాజిక శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ వివేక్‌ కుమార్‌ ఇలా అంటారు. ‘’కు ఆధిపత్య హిందూ సమాజంలో దళితు ఎప్పుడూ బహిష్కృ తుగానే ఉన్నారు. నేటికీ వారు అగ్ర కుస్తు పొలాల్లో పని చేస్తున్నప్పటికీ…వారి దగ్గరకు వెళ్ళడానికి కూడా అనుమతించరు. వారి పశువును కూడా అగ్ర కుస్తు పొలాల్లో మేత మేయడానికి అనుమతించరు. ఉదయం బహిర్భూమికి కూడా సుదూర ప్రాంతాకు వెళ్ళ వసి ఉంటుంది’’. ప్రముఖ సామాజిక శాస్త్ర వేత్త అవిజిత్‌ పాఠక్‌ ఇలా అంటారు. ‘’నీవు ముస్లిమైనా,దళితుడవైనా,ఆధిపత్య శక్తు పరిమితు విధిస్తారు. భారతీయ సమాజంలో ఆధునికత స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, కొన్ని సంవత్సరాుగా భారతీయ సమాజం రోజు రోజుకు తిరోగమన దిశలో పయనిస్తోంది. వినిమయతత్వం పట్ల విపరీతమైన మోజుతో పాటు, తిరోగమన భావాు వ్యాపిస్తున్నాయి. మతమనేది ప్రధానమైనదిగా మారింది. ఉత్తర ప్రదేశ్‌లో అత్యున్నత స్థాయిలో ఘనీభవించిన కు చట్రంలో మనుగడ సాగించడం పెద్ద సాహసమే. ఇక్కడ కుపక్షపాతం, పితృ స్వామిక శక్తు ప్రాబ్యం బంగా వ్యాపించి ఉంది. కులాకు రాజకీయ ప్రతినిధు అండదండుంటాయి. ఉన్నావో మొదుకొని హత్రాస్‌ వరకు హింస పునరావృతం కావడం చూశాం. మృగప్రాయమైన అంశాకు ప్రాధాన్యతనిస్తూ, గొప్పగా చెప్పుకోవడం పరిపాటి’’.ఈ పరిస్థితి ఎప్పుడూ ఉన్నదే. అయినా, హత్రాస్‌ విషాదం తరువాత మీడియా దృష్టికి వచ్చింది. ఆర్‌ఎస్‌ఎస్‌, జనసంఫ్న్‌ ప్రారంభం నుంచి క్షత్రియును సమర్థిస్తూ, వారిపై నమ్మకం వుంచుతున్నాయి. దేశ విభజన తరువాత ఈనాడు భారతీయ జనతా పార్టీ అధికారంలో వున్నది కాబట్టి వారు అధికార కుంగానే భావిస్తారు. యు.పిలో కాంగ్రెస్‌ పుకుబడి ఉచ్ఛస్థితిలో ఉన్న సమయంలో, మాయావతితో లేని దళిత కులాను తమ సామాజిక కూటమిగా ఎన్నుకున్నారు. వెనుకబడిన తరగతులో మౌర్యాను మొదుకొని, మల్లాు, పాసీ వరకు నూతన కూటమిని ఏర్పరుచుకున్నారు. కళ్యాణ్‌ సింగ్‌, ఉమాభారతి అధికారంలో ఉన్నంత కాం లోథాు వారితోనే వున్నారు. మల్లాు రామునితో తమకు ఉన్న అనుబంధాన్ని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తారు. పరుశురాముని శ్వేదం నుంచి తాము ఉద్భవించినట్టు పాసీు చెప్తారు. ఒకవైపున యు.పిలో 9శాతం ఠాకూర్లు, పూర్తిగా వెనుకబడిన తరగతు నుంచి 32 శాతం ఓటర్లు బిజెపి వైపు ఉన్నారు. ప్రధాన మంత్రిని కూడా వెనుకబడిన తరగతు వాడిగా చెప్పుకోవడానికి ఇష్టపడ తారు! 2017 విధానసభ ఎన్నికల్లో 200 చిన్న సమావేశాు కు ప్రాతిపదికన జరిగాయి. ఈరోజున కు సమీకరణు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే, పై స్థాయిలో ఉన్న పోలీసు అధికారుల్లో, జిల్లా మెజిస్ట్రేట్‌ కోవిడ్‌ పునరా వాస కేంద్రాలో కూడా ఈ సామాజిక గ్రూపు ప్రాబల్యాన్ని గమనిస్తాం. ఈ నభై ఒక్క శాతమే రాష్ట్రంలో ఆధిపత్య శక్తిగా కనబడుతుంది’’ అంటారు ప్రొఫెసర్‌ పాఠక్‌. ఈ కు సమీకరణు…2017 నుంచి ఎన్‌కౌంటర్‌ పేరుతో దళితును, ముస్లింను ఏరిపారేస్తు న్నారనే వాదనకు మినహాయింపు లేని సాక్ష్యంగా వున్నాయి. యు.పి లో హత్రాస్‌ ఒక చిన్ని ప్రాంతం. హత్రాస్‌ ఢల్లీికి అత్యంత సమీపంలో వున్నదనే విషయం మన దృష్టిలో వుండాలి. కాబట్టి హత్రాస్‌లో బిజెపి జరిపే ప్రతి చర్యా ఢల్లీి, రాజస్థాన్‌, బీహార్‌పై ప్రభావం చూపుతుంది. కు, వర్గ అసమానతు, ఆధిక్య తతో కూడిన చైతన్యం మధ్యతరగతిలో గమని స్తామని ప్రొఫెసర్‌ పాఠక్‌ చెప్తారు. తన మాట ల్లోనే చూద్దాం.‘’వస కార్మికు సంక్షోభ సమ యంలో, మధ్యతరగతి ఉన్నత వర్గాు ఏ విధం గా ప్రవర్తించాయో మనం గమనించాం. అప్పుడు కూడా వారు అమెజాన్‌ సరుకు, ఆహారం,చేపు,చికెన్‌ అందుతాయో లేదో అనే దానిపైనే దృష్టి పెట్టారు. అత్యంత నీచమైన అంటరానితనం పాటించారు. పనివారు లిఫ్ట్‌ ఎక్కవచ్చా,కూరగాయు అమ్మేవారు కానీ లోకి ప్రవేశించవచ్చా అనే అంశాు ముందు కొచ్చాయి. కొన్ని సందర్భాలో బిజెపి శాసన సభ్యు అమ్మకందారును అవమానిం చటం, వారి ఆధార్‌కార్డు అడగటం గమనిస్తాం’’. గత కొన్ని సంవత్సరాుగా కు విభేదాు బాగా పెరిగాయి. కేవం సాధార ణమైన కులాధి పత్యమే కాదు, దళిత సమాజంలో కూడా కరుడుగట్టిన కు విభేదాు పొడచూపాయి. ప్రతి విషయం తమ రాజకీయ అవసరా ను బట్టి అంచనా వేయబడుతుంది. అధికార యంత్రాంగం లేక రాజకీయ విభాగం చాలా చురుగ్గా కు, ఉపకు అస్తిత్వ మంటను, రాజకీయాను ఏ స్థాయికి తెచ్చిందంటే ద్విజు (బ్రాహ్మణు) కానివారు, బిఎస్‌పి తో కానీ, ఎస్‌పితో గాని కవడానికి మీలేనంతగా జాగ్రత్త పడిరది. ఈ పరిస్థితుల్లో చిన్న కులాు అవినీతిపై, ఆధిపత్య కులానికి వ్యతిరేకంగా ఐక్య పోరాటాు చేయడం చాలా కష్టం అవుతుంది. ‘’వీటి ప్రభావాను గురించి ఆలోచిం చాల్సిన సమయం ఆసన్నమైంది. యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం వాడే భాషనే బిజెపి యేతర ప్రభుత్వాు కూడా అనుసరించే ప్రయత్నం చేస్తున్నాయి.’’ అంటారు ప్రొఫెసర్‌ పాఠక్‌. సామాజిక పునర్నిర్మాణం ఎజెండాగా పని చేయవసిన అవసరం ఉంది. అన్నిటికంటే అభివృద్ధికే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వవసి ఉంది. మనం ఇప్పుడు నేరం ఎవరు చేశారనే దాని ఆధారంగా తీర్పు ఇచ్చే కాంలో జీవిస్తున్నామంటారు బరేలికి చెందిన విశ్రాంత విద్యావేత్త, సామాజిక కార్యకర్త ఇనుమూర్‌ రెహమాన్‌. ఒకవేళ దళిత లేక ముస్లిం యువతిపై అఘాయిత్యం జరిగినట్టయితే మీడియా గాని, అధికార యంత్రాంగంలోని అన్ని విభాగాు గాని కేసు నుంచి పక్కదారి పట్టించడానికే ప్రయత్నిస్తాయి. ముంబైలో రాజ్‌పుట్‌ హీరో ఆత్మహత్య చేసుకున్నప్పుడు యు.పి లోని చానళ్లన్నీ నిరంతరాయంగా ప్రసారం చేశాయి. కానీ గోండా జిల్లాలో ముగ్గురు దళిత యువతుపై యాసిడ్‌ దాడి జరిగినప్పుడు అదే మీడియావారికి వార్తగా కనబడలేదు. హత్రాస్‌లో జరిగింది కు దురహంకార హత్యగా నిరూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇతర ప్రదేశాలో వారి ఆత్మగౌరవంపై, మివపై దూషణతో దాడిచేయడం జరుగుతుంది. సెక్స్‌ వర్కర్‌పై అఘాయిత్యం జరిగినా అది అత్యాచారం కిందికే వస్తుంది కదా? కొన్ని శక్తుకు స్వేచ్ఛగా వ్యవహరించే హక్కును కల్పించినట్టుగా కనిపిస్తుంది. వారి కోసం ప్రత్యేకమైన నియమాు రూపొందించబడ్డాయి. హత్రాస్‌, ఉన్నావో ఇతర ప్రదేశాల్లో జరిగే సంఘటను కతపరిచే విధంగాఉన్నాయి. ఇది అధికారాన్ని దుర్వినియోగ పరచడమే. ఇవన్నీ అనాగరికమైన, ఆధిపత్యంతో కూడిన పురుషాధిక్య క్షణాలే. విషపూరిత భావాను, మనుషు మధ్య నిర్మితమైన అడ్డుగోడను, తొగించటానికి మనకు అనేక సంవత్సరాు పట్టవచ్చు. ఈ విధానాు భారతీయ సంస్కృతికి ఎంతో హాని చేస్తాయి. ఈగాయాన్ని మాన్పడానికి సుదీర్ఘకాం పట్టవచ్చు. ఈ సామాజిక క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడాల్సి వుంది. ఎందువ్లనంటే హిందూత్వ శక్తు దూకుడు వ్ల నిన్నటి స్నేహితులే నేటి శత్రువుగా మారిన పరిస్థితిని చూస్తున్నాం. చరిత్ర అదే మార్గం చూపుతుంది. కానీ, చరిత్రే అద్భుతాు సృష్టిస్తుందని, మనం నిస్తేజంగా నిరీక్షించలేం. మనం ఎక్కడో ఒకచోట నుంచి ప్రారంభించాలి. హత్రాస్‌ బాధితురాలికి న్యాయం జరగడమనేది మొదటి ప్రాధాన్యతగా ఉండాలి. కు సంబంధమైన తప్పుడు మార్గాను తొగించే కార్యక్రమాకు ప్రాముఖ్యతను పెంచాలి. (‘ఫ్రంట్‌లైన్‌’ సౌజన్యంతో `వ్యాసకర్త : జియా ఉన్ స‌లామ్అసోసియేట్‌ ఎడిటర్‌)

గాంధీజీ స్ఫూర్తి… రైతాంగ ఉద్యమం

నాడు గాంధీజీని హత్య చేసినవారి వారసులే నేడు దేశ స్వాతంత్య్రాన్నీ విదేశీ కార్పొరేట్లకు సమర్పించడానికి తొందరపడుతున్నారు. అందుకు ముందరి మెట్టుగా కాంట్రాక్టు వ్యవసాయం పేరిట మన దేశంలో, మన భూముల్లో ఏయే పంటు ఏ విధంగా పండిరచాలో ఎవరికి, ఏ రేటుకు అమ్ముకోవాలో, ఏ ధాన్యాు, పప్పు దిగుమతి చేసుకోవాలో నిర్ణయించే హక్కును విదేశీ, స్వదేశీ కార్పొరేట్లకు కట్టబెట్టే చట్టాను చేశారు. గాంధీజీ కన్న కలను సాకారం చేయాని నేడు రైతాంగం పోరాడుతోంది. రైతు కేంద్ర స్థానంలో ఉండే వ్యవసాయాన్ని రక్షించుకుంటూ దేశ ఆహార భద్రతను కూడా పరిరక్షించడం కోసం వారు పోరాడుతున్నారు.
మహాత్ముని 73వ వర్ధంతి.గాంధీజీ బలిదానం చేసిన రోజును అమరవీరు దినంగా పాటిస్తూ దేశవ్యాప్తంగా ఒకరోజు ఉపవాస దీక్ష చేపట్టాని సంయుక్త కిసాన్‌ మోర్చా పిుపునిచ్చింది. ఈ పిుపు ద్వారా తమ ఉద్యమం పూర్తిగా అహిం సాయుతంగా జరుగుతున్న వాస్తవాన్ని మరో మారు ఆచరణ ద్వారా రైతు ఉద్యమం పునరుద్ఘాటించింది. దేశ రాజధానిలో గత 65రోజుగా అత్యంత క్రమశిక్షణతో,పట్టుదతో,శాంతియుతంగా, సమైక్యంగా సాగుతున్న రైతు ఉద్యమం మీద బిజెపి, గోడీ మీడియా అంతులేని దుష్ప్రచారాన్ని సాగిస్తూనే వుంది. ఒకటో,రెండోరాష్ట్రాల్లోని కొద్దిమంది రైతు ు మాత్రమే చేస్తున్న ఆందోళన అని సాగిన ప్రచా రం ఎంత బూటకమో దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ రిపబ్లిక్‌డే నాడు రైతాంగం పాటించిన నిరసన కార్యక్రమాు ప్రపంచానికి తెలియ జెప్పా యి. ఆరోజున ఢల్లీిలో మోడీ అనుకూ శక్తు ఢల్లీి పోలీసుతో కుమ్మక్కై సాగించిన అరాచకం లోగుట్టును సాక్ష్యాతో సహా సోషల్‌ మీడియా బహిర్గతం చేసింది. ఉద్యమంలోకి వేరుపురుగులాగా ప్రవేశించిన దీప్‌సింగ్‌ నాటకం బట్టబయలైంది. ఈరోజు దొంగ లాగా కనిపించకుండా పారిపో వసిన పరిస్థితి అతగాడికి ఎదురైంది.73 సంవ త్సరాక్రితం పట్టపగు అతికిరాతకంగా అహిం సామూర్తి గాంధీజీని కాల్చిచంపిన గాడ్సే వారసులే, హింస,విద్వేషంమూర్తీభవించిన ఆ పరివారమే నేడు శాంతియుతంగా సాగుతున్న రైతు ఉద్యమాన్ని హింసతో, దౌర్జన్యంతో అణచివేయాని ప్రయత్నిస్తు న్నారు. ఆనాడు ఏస్ఫూర్తితో గాంధీజీ పిుపు నందు కుని ప్రజు బ్రిటిష్‌ పాకు దౌర్జన్యాన్ని, హింసను ఎదుర్కొని సత్యాగ్రహ ఉద్యమాన్ని జయప్రదంగా సాగించారో, ఈనాడు అదే స్ఫూర్తితో మన రైత న్ను, అమ్ము…న్ల వ్యవసాయ చట్టా రద్దు కోసం ఉద్యమిస్తున్నారు. వీరికన్నా ఆ మహాత్మునికి గొప్ప వారసు ఇంకెవరుంటారు? ఇంతకన్నా గొప్పగా గాంధీజీకి నివాళు ఎవరు అర్పిం చగరు? వెనకటికి ఒక పరమ దుర్మార్గుడు తన కన్న తల్లిదండ్రునే హతమార్చాడు. ఆ తర్వాత కోర్టులో న్యాయమూర్తి ముందు నిబడి ‘’అయ్యా, జడ్జి గారూ, నన్ను కనికరించండి. నన్ను శిక్షించ కండి. ఎందుకంటే నేను తల్లీ, తండ్రీ లేని అనాథను’’ అని వేడుకున్నాడట. ఇప్పుడు మోడీ ప్రభుత్వం రైతు పట్ల వ్యవహరిస్తున్న తీరు ఆవిధంగానే ఉంది. రైతు చేతుల్లోంచి వ్యవసాయాన్ని ఊడలా క్కుని వారిని విదేశీ, స్వదేశీ కార్పొరేట్ల ముంగిట కట్టుబానిసుగా నిబెట్టే అత్యంత దుర్మార్గమైన చట్టాను ఏకపక్షంగా రుద్ది, ఇప్పుడు తమ ప్రభు త్వం రైతు సంక్షేమం కోసమే ఇదంతా చేసిందని సిగ్గూ, ఎగ్గూ లేకుండా చెప్పుకుంటున్నారు. తకా యను తాకట్టు పెట్టేసిన కొందరు మేధావుచేత అదే విషయాన్ని రోత పుట్టించేలా వాగిస్తున్నారు. భారతీయత గురించి తెగ వాగుతూండే సంఘ పరివారానికి ఆ భారతీయత గురించి ఓనమాు కూడా తెలియవని రైతు ఉద్యమం చాటిచెప్పింది. ‘’భారతదేశంఆత్మ గ్రామసీమల్లో, మన రైతు దగ్గర ఉంది’’ అన్న గాంధీజీ మాటు మహాత్ముడికి ఈ దేశం గురించి ఎంత గొప్ప అవగాహన ఉందో తెలియజేస్తాయి. ఆమహాత్ముడినే పొట్టన పెట్టుకున్న నీచుకు భారతీయత గురించి ఏం తొస్తుంది? గాడిదకేం తొసు గంధపు వాసన? (గాడిదు క్షమించాలి. అవి మనకు గొప్పగా చాకిరీ చేస్తాయి. కార్పొరేట్లకు మాత్రమే చాకిరీ చేసేవాళ్ళతో గాడిద ను ప్చోడం అంటే గాడిదకు అవమానమే). గాంధీజీ కలు గన్న గ్రామ స్వరాజ్యంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మొత్తం దేశానికే వెన్నెముకగా పని చేస్తుంది. గ్రామంలో రైతుదే ప్రధాన భూమిక. ఆ రైతు సుభిక్షంగా ఉంటూ, గ్రామాభ్యుదయానికి కూడా చోదకశక్తిగా పని చేస్తారు. గ్రామీణ కుటీర పరిశ్రము పెద్ద ఎత్తున ఉపాధి క్పనకు తోడ్పడ తాయి. సహకార స్ఫూర్తితో తమ వనరును కబో సుకుని గ్రామీణ ప్రజు గ్రామ స్వపరిపానను నిర్వహిస్తారు. పెట్టుబడిదారీ అభివృద్ధిక్రమం ఇందు కు పూర్తి విరుద్ధం. చిన్న రైతుల్ని, చేతివృత్తుల్ని, సహకార వ్యవస్థని, గ్రామ స్థాయి ప్రజాస్వామ్యాన్ని అది తన క్రూరమైన లాభాపేక్షతో అణచివేస్తుంది. వారందరినీ తన ఫ్యాక్టరీల్లో అత్యంత చౌకగా పని చేసేందుకు పట్టణాకు తరుముతుంది. అప్పటికే అక్కడ కునార్లిుతున్న పట్టణ పేదకు వీరిని పోటీగా నిబెడుతుంది. తమకు అవసరం లేదను కుంటే అత్యంత నిర్దాక్షిణ్యంగా వారిని ఆ పట్టణా నుండే తరిమివేస్తుంది, ఇటీవ కరోనా లాక్‌డౌన్‌ సమయంలో పదు క్ష సంఖ్యలో వసకూలీు ఎటువంటి దయనీయ స్ధితిలో తమ స్వగ్రామాకు చేరుకున్నారో ఆవ్యధార్ధ గాధ చిత్రాు ఇంకా మన కళ్ళ ముందు కదలాడుతూనే వున్నాయి. గాంధీజీ కన్న కలను సాకారం చేయాని నేడు రైతాంగం పోరాడుతోంది. రైతు కేంద్ర స్థానంలో ఉండే వ్యవసాయాన్ని రక్షించుకుంటూ దేశ ఆహార భద్రతను కూడా పరిరక్షించడం కోసం వారు పోరాడుతున్నారు. దేశ ఆహార భద్రతను గనుక కోల్పోతే మనం దేశ స్వాతంత్య్రాన్ని సైతం కోల్పో యే ప్రమాదం ముంచుకొస్తుంది. దేశంలోని రైతాం గం, కార్మికు, కష్టజీవు పోరాడి సాధించుకున్న స్వాతంత్య్రాన్ని కాపాడుకోవడం కోసం నేడు రైతు పోరాడుతున్నారు. అనేక తరగతు ప్రజు, కార్మి కు వారికి అండగా నిబడుతున్నారు.
నాడు గాంధీజీనిహత్య చేసినవారి వారసులే నేడు దేశస్వాతంత్య్రాన్నీ విదేశీకార్పొరేట్లకు సమర్పిం చడానికి తొందరపడుతున్నారు. అందుకు ముందరి మెట్టుగా కాంట్రాక్టు వ్యవసాయంపేరిట మన దేశంలో మనభూముల్లో ఏయేపంటు ఏ విధంగా పండిరచాలో ఎవరికి, ఏరేటుకు అమ్ము కోవాలో, ఏ ధాన్యాు, పప్పు దిగుమతి చేసు కోవాలో నిర్ణయించే హక్కును విదేశీ, స్వదేశీ కార్పొ రేట్లకు కట్టబెట్టే చట్టాను చేశారు. స్వతంత్ర భారత దేశం హరితవిప్లవం ద్వారా సాధించుకున్న ఆహార భద్రతను- అది ఎంత పరిమితం అయినా సరే- సమాధి చేసి తమకన్నా దేశభక్తు ఇంకెవరున్నా రంటూ రంకొ వేస్తున్నారు.
ప్రముఖ మార్క్సిస్టు నేత, సిద్ధాంతవేత్త కామ్రేడ్‌ ఇ.ఎం.ఎస్‌. నంబూద్రిపాద్‌ ‘’మహాత్ముడు-ఆయన సిద్ధాంతాు’’ అన్న ఒకగొప్ప ప్రామాణిక రచన చేశారు. నేటికి ఒక శతాబ్దం క్రితం భారతదేశంలో వచ్చిన రైతాంగ ఉద్యమ మ్లెవ గురించి ప్రస్తావి స్తూ ఈ విధంగా రాశారు. ‘’మొదటి ప్రపంచ యుద్ధం అనంతరం భారత దేశంలోనూ, యావత్‌ ప్రపంచంలోనూ జరుగుతున్న చారిత్రాత్మక పరిణా మా ఫలితంగా ప్రజలో బ్రహ్మాండమైన చైతన్య పు మ్లెవ వచ్చింది. భారతీయ రైతాంగం యొక్క ఆర్థిక పరిస్థితు క్రమక్రమంగా దిగజారుతు న్నాయి. మొదటి ప్రపంచ యుద్ధ కాంలోనూ, దాని తర్వాతనూ అవి మరీ అధ్వాన్నమైనాయి. భారత జాతీయోద్యమంలో అతివాదు బప డ్డారు. కొన్ని ప్రదేశాలో వారు రైతాంగంలోని కొన్ని తరగతు వారితో సంబంధాు పెట్టుకు న్నారు కూడా. టర్కీలోనూ, చైనాలోనూ వచ్చిన విప్లవాు, ముఖ్యంగా రష్యా విప్లవం మొదలైన అంతర్జాతీయ పరిణామాు ఆసియా ప్రజ మనస్సుకు బాగా పట్టాయి. భారతీయ రైతాం గంలో చైతన్యం వృద్ధి పొందించిన కారణాలో ఇవి కొన్నిమాత్రమే. అయితే భారతీయ రైతాం గంలో వచ్చిన చైతన్యానికి ఒక నిర్దిష్టమైన రూపం ఇవ్వడంలో గాంధీజీ వ్యక్తిత్వానికి చాలా ముఖ్యమైన పాత్ర ఉంది. ఈ నూతన చైతన్యం స్వాతంత్య్రం, ప్రజాతంత్రం కొరకు సాగుతున్న రాజకీయో ద్య మంతో ంకెపడి నడవడానికి గాంధీజీ వ్యక్తి త్వం చాలా ముఖ్యమైనపాత్ర వహించింది. పల్లె ప్రజాసా మాన్యాన్ని జాతీయ ప్రజాతం త్రోద్యమం లోకి ఆకర్షించి దానిని బపరచడంలో గాంధీజీ చేసిన సేవను విస్మరించలేం.’’ఆనాడు రైతాంగం ఉద్య మాలోకి రావడానికి దోహదంచేసిన ఆర్థిక దుర్భర పరిస్థితు తిరిగి యథాతథంగా కాకపోయినా, వ్యవసాయ రంగంలో నెకొన్నాయి. జాతీయ స్వాతంత్య్రమూ పెనుముప్పును ఎదుర్కుంటోంది. ఈ పరిస్థితుల్లో రైతు నేడు సాగిస్తున్న ఉద్యమం విజయవంతం కావడం కేవం రైతు ప్రయోజ నా కోసమో, వ్యవసాయరంగ పరిరక్షణ కోసమో మాత్రమే కాదని, విశా దేశ ప్రయోజనా కోసం కూడా అని,ముఖ్యంగా కష్టజీవుందరి ప్రయో జనా కోసమని గ్రహించాలి. రైతు ఉద్యమాన్ని గెలిపించడం కోసంకృషి చేయడం కన్నా మించిన గొప్ప దేశభక్తి వేరే ఏదీ ప్రస్తుత పరిస్థితుల్లో లేదు. దేశం పేరు చెప్పి కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ ప్రజకు తీరని ద్రోహం చేస్తున్న మోడీ విధానాను తిప్పి కొట్టడం కన్నా ముఖ్యమైన కర్తవ్యం మరోటి లేదు.‘’వృద్ధు, స్త్రీు ఉద్యమంలో ఎందు కున్నారు? వాళ్ళను ఇంటికి పంపండి. స్త్రీు లేని ఉద్యమం నమోదుచేయాలి’’ ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్య. ఈ ప్రశ్న గత ఉద్యమాల్లో ఉదయించలేదు. భారత వ్యవసాయదారుల్లో 33శాతం, వ్యవసాయ కూలీలో47శాతం స్త్రీలే. 84శాతం స్త్రీ బతుకు దెరువు వ్యవసాయమే. మరి ఉద్యమంలో ఎందు కుండరు? స్త్రీులేని ఉద్యమాు ఫలించవు. ఇది బాబ్డే భూస్వామ్య స్వభావ పురుషాధిక్య మనస్తత్వం. ‘’నేను స్త్రీని, వద్ధురాలిని, న్యాయవాదిని, న్యాయమైన ఉద్యమంలో పాల్గొంటాను’’ పద్మశ్రీ పురస్కార గ్రహీత, మానవహక్కు, లింగ సమానతా న్యాయ వాది 80ఏండ్ల ఇందిరా జైసింఫ్న్‌ బాబ్డేకు జవాబు చెప్పారు. రాజ్యాంగం5వభాగం,4వ అధ్యా యంలో సుప్రీంకోర్టుపరిధి, అధికారాు నిర్వచించ బడ్డాయి. కార్యనిర్వాహక అతిశయాను, అప్రస్తుత చట్టాను అడ్డుకునే అధికారం సుప్రీంకోర్టుకుంది. రాజ్యాంగం 7వ షెడ్యూల్‌ ప్రకారం కేంద్రం వ్యవసాయ చట్టాు చేయరాదు. చట్టా రాజ్యాంగత్వంపై మాట్లాడని కోర్టు రాజకీయ, పాన నిర్వహణలో జొరబడిర దని విద్యావేత్త, అశోక విశ్వవిద్యాయ పూర్వ ఉపాధ్యక్షు ప్రతాప్‌ భాను మెహతా ఒక వ్యాసంలో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు నిర్ణయం ప్రజాస్వామ్య సంస్థ అధికార విభజనను ఉ్లంఘించింది. రాజకీయ వివాద మధ్యవర్తిత్వం కోర్టు విధి కాదు. ప్రభుత్వానికి, ప్రజకు మధ్య రాజకీయ విధానా మధ్యవర్తిత్వం దాని బాధ్యత. కేంద్ర సాగు చట్టా తో దేశసమాఖ్య స్వభావం ప్రమాదంలో పడిరది. అన్నదాతు అన్నార్తుగా మారే దుస్థితి దాపురిం చింది. కోర్టు ఈ విషయాను పట్టించుకోలేదు. సాగు చట్టా రాజ్యాంగ వ్యతిరేకత, ఉ్లంఘన తీర్మానం కోర్టు బాధ్యత. వ్యవసాయ సంస్కరణు రైతు శ్రేయస్సుకు జరగాలి. కార్పొరేట్ల లాభాకు కాదు. రైతు ఉద్యమం వారి హక్కు పరిధిలోనే ఉంది. ప్రభుత్వం వారిని ఎంతగా రెచ్చగొట్టినా, ఎన్ని అభాండాు వేసినా ఉద్యమం దారితప్పలేదు. ప్రశాంతంగా అద్భుతంగా మానవీయ కోణాల్లో సాగుతోంది. ఈ మహత్తర సామాజిక విప్లవానికి సుప్రీంకోర్టు ఆదేశం కళ్ళెంవేసింది. ఇది ప్రజా ద్రోహానికి దారితీయవచ్చు. జనవరి 26న రైతు సంఘా ట్రాక్టర్‌ ర్యాలీని ఆపమన్న కేంద్ర విజ్ఞప్తిపై సుప్రీంకోర్టు రైతు సంఘాకు నోటీసులిచ్చింది. చట్టా అము స్టే, కమిటి రూపంలో అపరిమిత కాహరణతో ప్రభుత్వానికి బహుమతి ఇచ్చింది. వివాదాస్పద చట్టా వివరాల్లోకి పోలేదు. ఇరు వర్గా భావాు తొసుకోలేదు. రైతు బాధు వినలేదు. న్యాయ విచారణ విధానాను అనుసరిం చలేదు. రాష్ట్రా పరిధిలోని అంశాల్లో కేంద్రం చట్టాు చేయడం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటిం చలేదు. ప్రభుత్వం ఒక అవమానకర చర్య తీసుకో వసిన అనూహ్య పరిస్థితికి నెట్టివేయబడిరది. కోర్టు ఈ విచిత్ర స్థితి నుంచి ప్రభుత్వాన్ని కాపాడిరది. చలి,కరోనా పేరుతో ఉద్యమానికి అడ్డుకట్టవేసే ప్రయత్నం చేసింది. రైతుఉద్యమం చట్టరహి తమన్న భావనకు ఆస్కారమిచ్చింది. ఉద్యమానికి ప్రభుత్వాన్ని కాక రైతును బాధ్యును చేసింది. రైతు ఉద్యమం ఖలిస్థాన్‌ ఉద్యమవాహకమన్న ప్రభు త్వ వాదనకు ఉతమిచ్చే విధంగా ప్రవర్తించింది. తటస్తు, వాదిప్రతివాదుకు ఆమోద్యులైన మధ్యవర్తును అందరి అనుమతితో నియ మించాలి. కమిటి ఉద్దేశం మధ్యవర్తిత్వం కాకపోతే కోర్టు ఇరువర్గా వాదను విని నిజ నిర్ధారణతో తీర్పుచెప్పాలి. కోర్టుఏకపక్షంగా నియమించిన సభ్యు ు నుగురూ మరో అభిప్రాయానికి తావులేని ధర్మోపదేశ చతుష్టయం. వివాదాస్పద సాగు చట్టా ప్రగాఢ పక్షపాత సమర్థకు. రైతు విమర్శకు. నిటి అయోగ్‌సభ్యుడు డా.అశోక్‌ గులాటి, డా.ప్ర మోద్‌ జోషి వ్యవసాయ ఆర్థికనిపుణు. ప్రపంచీ కరణను, వ్యవసాయరంగంలో కార్పొరేట్లను సమ ర్థించిన అనిల్‌ ఘనవత్‌ శెత్కరి (రైతు) సంఘటన అధ్యక్షు. భూపిందర్‌ సింఫ్న్‌ మాన్‌ చట్టాను సమర్థిస్తున్న భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బికెయు) అధ్యక్షు. జనసంఫ్న్‌ క్రియాశీ కార్యకర్త. ఈయ నను బికెయు 14న తొగించింది. కమిటి నుంచి తప్పుకున్నారని ట్వీటింది. అశోక్‌ ఆలోచనలో పడ్డారట! కోర్టు ప్రభుత్వ ఉద్దేశాతో ప్రభావిత మైందన్న అనుమానాకు తావిచ్చింది. రైతు కమిటీ బహిష్కరణకు కారణాు అందించింది. పూర్వ ప్రధాన న్యాయమూర్తి ఆర్‌.ఎం.లోధా ఆధ్వ ర్యంలో పాత్రికేయుడు పి.సాయినాథ్‌, వ్యవసాయ నిపుణుతో కమిటి వేస్తామని సుప్రీంకోర్టు గతంలో సూచించింది. ఆరేండ్ల నుంచి ప్రభుత్వ ప్రతినిధు ప్రజావ్యాజ్యాు దాఖు చేస్తున్నట్టు ఆరోపణ ున్నాయి. కమిటి నిర్మాణంలో కోర్టు తన హామీకి భిన్నంగా ప్రవర్తించింది. 11న కమిటి నిర్మిస్తామని చెప్పి12న ప్రతివాద న్యాయవాదు లేని సమయం లో ఏకపక్షంగా కమిటిని నిర్ణయించింది. ఈ సభ్యు జాబితా కోర్టుకు ఎవరిచ్చారు? ఇందులో ప్రభుత్వ హస్తముందని అనుకునే అవకాశం లేదా? కోర్టు ఆదేశం జైల్లోఉన్న వ్యక్తికి బెయిల్‌ ఇచ్చినట్టు, రాజకీ య సంక్షోభం నుంచి మోడీ ప్రభుత్వాన్ని సంరక్షిం చింది. పార్లమెంటు చేసిన వివాదాస్పద సాగు చట్టామీద ప్రభుత్వానికి రైతుకు మధ్య ఎనిమిది తడవ చర్చు జరిగాయి.
`రచయిత: మాజీ ఎమ్మెల్సీ(ప్రజాశక్తి సౌజన్యంతో)
నిరాహారదీక్షకు దిగిన్ల అన్నదాతు..

దేశ రాజధానిలో అన్నదాత ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. నేడు గాంధీ వర్థంతి సందర్భంగా..సద్భావనా దివస్‌ను పాటించాని రైతు సంఘాు నిర్ణయించాయి. జనవరి 29 సాయంత్రం5 గంట వరకు ఢల్లీి సరిహద్దుల్లో రైతన్ను నిరాహార దీక్షకు దిగారు. ఢల్లీిలో రైతు శాంతియుత ర్యాలీకి సంఫీు భావంగా ఎపి రాష్ట్రవ్యాప్తంగా రైతు నిరాహార దీక్షు చేపడుతున్నారు.

రైతు సంఘా తీర్మానం..
బీకేయూ ప్రతినిధి రాకేష్‌ తికాయత్‌ ఉద్వేగ ప్రసంగంతో ఉవ్వెత్తున రైతు ఉద్యమం ఎగసి పడుతోంది. సరిహద్దుకు వేలాదిగా అన్న దాతు తరలివస్తున్నారు. ఉద్యమాన్ని విచ్చిన్నం చేసే కుట్ర జరుగుతోందని, తమ నేతపై అక్రమ కేసు పెడుతున్నారని ఆరోపిస్తూ రెండో దశ పోరాటం చేపట్టాని రైతు సంఘాు తీర్మానిం చాయి.
యుపి నుండి ఢల్లీికి రైతన్ను..
మరోవైపు రైతు ఆందోళనకు మద్దతుగా యుపి లోని ముజఫర్‌నగర్‌లో ప్రత్యేక సమా వేశాన్ని నిర్వహించారు. యుపికి చెందిన రైతు ఢల్లీికి తరలివచ్చి రైతు ఆందోళనకు మద్దతు పకాని ఈ సమావేశంలో నిర్ణయించారు.
20 వేకు పైగా ఆందోళనలో అన్నదాతు..
యూపీ, హర్యానా రాష్ట్రా నుంచి రైతన్ను పోటెత్తారు.మీరట్‌,బిజ్నోర్‌,బాగ్‌పట్‌, ముజఫర్‌ నగర్‌,మొరాదాబాద్‌,బుంద్‌షహర్‌ ఇలా అన్ని జిల్లా నుంచి ఘాజీపూర్‌కు వేలాదిమంది అన్న దాతు చేరుకుంటున్నారు. ప్రస్తుతం 20 వేకు పైగా రైతన్ను ఆందోళనలో ఉద్యమి స్తున్నారు. మరోవైపు,హర్యానాలోని 14జిల్లాల్లో ఈరోజు సాయంత్రం ఐదు గంట వరకు ఇంటర్‌నెట్‌ సేవను నిలిపి వేస్తున్నట్లు అది óకాయి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే జిల్లాసంఖ్య 17కు పెంచింది. తెలిపారు. ఢల్లీి సరిహద్దుతో పాటు పరి సర ప్రాంతాల్లోనూ కేంద్ర ప్రభుత్వం ఇంటర్‌నెట్‌ సేవను నిలిపి వేసింది. సోషల్‌మీడియాలో పుకార్లు వ్యాప్తి చెంద కుండా ఉండేందుకే ఇంటర్‌ నెట్‌ సేవను నిలిపివేసినట్లు ప్రభుత్వం వాదిస్తోంది.
మీతూటాకు భయపడేది లేదు : రాకేష్‌ తికాయత్‌
ఘాజీపూర్‌ సరిహద్దుల్లో స్థానికు ఆందో ళనతో అక్కడి నుంచి వెళ్లి పోవాంటూ రైతుపై పోలీసు ఒత్తిడి పెంచారు. రెండు నెలుగా ఆందోళన చేస్తున్న రైతును ఖాళీ చేయించాని చూశారు. కానీ ఖాకీ ప్రయత్నం వృథా అయిం ది. మీ తూటాకు భయపడేది లేదంటూ రాకేష్‌ తికాయత్‌ తెగేసి చెప్పారు. తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని రైతన్ను కన్నీటి పర్యంతమయ్యారు.

పల్లెల్లో ఎన్నిక ల  సందడి….!

పల్లెపోరులో రాజకీయ ఉనికిని కాపా డుకునేందుకు పార్టీు సిద్ధమవుతున్నారు. గతేడాది మార్చిలో జరగాల్సిన స్థానిక ఎన్నికను కరోనా వైరస్‌ కారణంగా వాయిదా వేసిన ఎన్నికు సంఘం ఎట్టకేకు జనవరి 23తేదీన నోటిఫికేషన్‌ను విడు ద చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్‌ పూర్తయిన తరువాతే ఎన్నికు నిర్వహిస్తామని పట్టుపట్టడంతో ఎన్నిక కమిషన్‌ కోర్టును ఆశ్రయిం చింది. సర్వోన్నత న్యాయ స్థానం సోమవారం ఎన్నికు నిర్వహించాని తీర్పు ఇచ్చింది. ఇప్పటికే సర్పంచి ఎన్నికకు రిజర్వేషన్లు ఖరారు కావడంతో పల్లెలో రాజకీయం వేడెక్కింది. కరోనా నిబంధను పూర్తిగా సడలించడంతో ఆయా రాజకీయ పార్టీ నాయకు వివిధ కార్యక్రమాకు హాజరవుతూ తమ పార్టీ కార్యకర్తను ఆకర్షిస్తున్నారు.


ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నిక హడావిడి కొనసాగుతోంది. నాుగువిడతగా జరిగే పంచాయితీ ఎన్నికు ఈనె 9న తొలివిడత ఎన్నికు జరగనున్నాయి. ఇంకా మూడు విడతుగా కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పల్లెల్లో తమఅదృష్టం పరీక్షించుకునేందుకు ప్రయ త్నాు చేస్తున్నాయి. ఈనేపథ్యంలో రిజర్వేషన్ల అంశం ఆసక్తికరంగా మారింది. ఎప్పుడు ఎక్కడ ఎన్నికు జరిగినా అన్నింటికంటే ముందు చర్చకు వచ్చే అంశం రిజర్వేషన్‌. ఏగ్రామంలో ఎవరు పోటీ చేయాని.., ఏమండలాన్ని ఎవరికి కేటాయిం చారనే అంశంపైనే అందరి దృష్టి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నిక రిజర్వేషన్లు కూడా చర్చనీయాంశ మ య్యాయి. ఇప్పటికే ఎన్నికకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారయ్యాయి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇవే తొలిపంచాయనీ ఎన్నికు కావడంతో రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ ఆసక్తికరంగా మారింది. ఈసారి రిజర్వేషన్లను అధికాయి ఆయా సామా జిక వర్గా జనాభా, గ్రామ పంచాయతీ సంఖ్య ఆధారంగా చేపట్టారు.
రిజర్వేషన్‌ ప్రక్రియ ఇలా..!
ఈఎన్నికు నవ్యాంధ్రలో జరుగుతున్న తొలి పంచాయతీ ఎన్నికు అయినందున గత ఎన్నికను పరిగణలోకి తీసుకోకుండా రిజర్వేషన్లు కేటాయించారు. ఎస్సీ,ఎస్టీ స్థానాకు జనాభా ప్రాతి పదికన,. బీసీస్థానాకు ఓటర్ల ప్రాతిపదికన రిజర్వే షన్‌ ప్రక్రియ చేపట్టారు. మండలా వారిగా చూస్తే ఎస్సీ, ఎస్టీ జనాభాను మండ జనాభాతో భాగించి మండంలో ఉన్న మొత్తం జనభాతో గణించి ఖరారుచేశారు. బీసీ రిజర్వేషన్‌ విషయానికి వస్తే బీసీ వర్గానికి చెందిన మండ ఓటర్లను, మొత్తం మండ ఓటర్లతో భాగించి మండంలోని మొత్తం పంచాయతీతో గణిస్తారు. ఇలా వచ్చిన పంచా యతీను బీసీకు కేటాయిస్తారు.
ఎస్సీ,ఎస్టీ,బీసీరిజర్వేషన్లు ఖరారైన తర్వాత మిగిసిన గ్రామ పంచాయతీను అన్‌ అన్‌ రిజర్వ్డ్‌ కేటరిగీకి ఖరారు చేస్తారు. రిజర్వేషన్‌ లెక్కు పూర్తైన అనంతరం ఆయా వర్గాకు కేటా యించిన స్థానాల్లో50శాతం మహిళకు కేటాస్తారు. అంటే ఎస్సీకు కేటాయించిన వాటిలో 50శాతం, ఎస్టీకు కేటాయించిన వాటిలో 50శాతం, బీసీ కోటాలో 50శాతం, జనరల్‌ స్థానాల్లో 50శాతం చొప్పున మహిళకు ఇస్తారు. గ్రామ పంచాయ తీతో పాటు వార్డుకు కూడా అధికాయి రిజర్వే షన్లు కేటాయిస్తారు. ఇవి గ్రామ జనాభా, ఓటర్లు, వార్డు సంఖ్య, ఆధారంగా ఖరారు చేస్తారు.
గత ఎన్నికల్లో ఏం జరిగింది…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013 జూలైలో పంచా యతీ ఎన్నికను మూడు దశల్లో నిర్వహించారు. జూలై 23,27,31తేదీలో వాటిని నిర్వహిం చారు. అప్పట్లో మొత్తం 21,441 పంచాయితీకు ఎన్నికు జరిగాయి. అందులో2,422 గ్రామ పంచాయతీు ఏకగ్రీవం అయ్యాయి. అప్పట్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 293 గ్రామ పంచాయతీు ఏకగ్రీవం కాగా, ఆతర్వాత శ్రీకా కుళం 202, న్లెూరు జిల్లాలో194 గ్రామ పంచా యతీ సర్పంచ్‌ లోను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అత్య్పంగా రంగారెడ్డి జిల్లాలో 31, కరీంనగర్‌ జిల్లాలో 40 పంచాయతీు మాత్రం ఏకగ్రీవంగా పూర్తయ్యాయి. కొన్ని గ్రామపంచాయతీల్లో ముం దుగానే ఒప్పందా ప్రకారం ఏకగ్రీవాు జరగ్గా, మరికొన్ని చోట్ల నామినేషన్లు చ్లొబాటు కాక పోవడం సహా ఇతర కారణాతో గ్రామ పంచాయ తీు ఏకగ్రీవంగా ఎన్నికయిన అనుభవం ఉంది.
ఏకగ్రీవ పంచాయతీకు అదనంగా నిధు
ఎన్నిక పేరుతో పల్లెల్లో వివిధ పక్షాు తపడకుండా ఏకగ్రీవంగా ఎన్నికు పూర్తి చేసు కుంటే వారికి అదనపు ప్రయోజనం కలిగించేందుకు ప్రభుత్వాు ప్రయత్నిస్తున్నాయి. అలాంటి ఏకగ్రీవ పంచాయతీకు అదనపునిధు కేటాయించే పథ కాన్ని1960లోరాజస్తాన్‌ ప్రారంభించింది. ఆతర్వా త కొన్నిరాష్ట్రాు దీనిని అము చేస్తున్నాయి. ప్రస్తుతం హరియాణా,తెంగాణా,గుజరాత్‌ వంటి రాష్ట్రాల్లో వీటిని అము చేస్తున్నారు. ఉమ్మడి ఏపీలో 2001 నుంచి వీటిని అము చేస్తున్నారు. 2006లో కూడా రాయితీను ప్రకటించారు. పదేళ్ల తర్వాత 2013 వచ్చేనాటికి ఈ నజరానా అనేక రెట్లు పెరిగింది.
జనాభా ప్రాతిపదికన ఏకగ్రీవ పంచాయితీకు తాయిలాు
2001నుంచి జనాభా5వే లోపు ఉన్న పంచయాతీకు 15వే రూపాయు,5-15 వే మధ్య ఉంటే 30 వేరూపాయు, 15 వే కన్నా ఎక్కువ జనాభా ఉంటే 50 వే రూపాయ చొప్పున ఇచ్చారు.
2008లోవాటిని సవరించారు. రెండు కేటగిరీుగా మార్చారు.15వేలోపు జనాభా ఉన్న పంచాయ తీకు రూ.5క్షు,15మే పైబడిన పంచాయ తీకు రూ. 15క్షు చొప్పున కేటాయించారు.
2013లో అది మరింత పెరిగింది.
15వేలోపు జనాభా ఉన్నగ్రామాకు రూ.7 క్షు, 15మే పైబడిన గ్రామ పంచాయతీకు రూ. 20క్ష చొప్పున ప్రకటించారు.ఈ నిధును ఎన్నిక అనంతరం ప్రభుత్వాు బడ్జెట్‌ను బట్టి దశ వారీగా విడుద చేసినట్లుగా గతంలో ఏకగీ వ్రం అయిన పంచాయతీకి సర్పంచిగా పనిచేసిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎంఅప్పనర్సి తెలి పారు.‘‘ఆదాయ వనరుల్లేని సీతంపేట ఏజన్సీ లోని మా గ్రామాకు అదనంగా రూ.5క్ష నిధు కేటాయించడమే గొప్పగా భావించాం. అయితే అది ఏకకాంలో అందలేదు. దాని వ్ల కొంత సమస్య అనిపించింది. రాష్ట్ర విభజన తర్వాత నిధు పరిస్థితి మరింత సమస్య అయిపోయింది. దాంతో పంచాయతీలో అభివృద్ధికి ఆస్కారం లేకుం డా పోయింది’’ అని ఆయన తెలిపారు. 2013 పంచాయతీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ పరిధిలోని 13 జిల్లాల్లో 1835గ్రామపంచాయతీకు ఏకగ్రీ వంగా ఎన్నికు జరిగాయి. వాటికి ప్రోత్సాహకాు గా ప్రభుత్వం ప్రకటించిన నగదు బహుమతును రూ. 128.45కోట్లను 2015 ఏప్రిల్‌ 23న నాటి ప్రభుత్వం విడుద చేసింది. ఆ తర్వాత పంచాయ తీకు అవి చేరడానికి మరింత సమయం పట్టిందని నాటి సర్పంచు తెలిపారు. 2006 పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవం అయిన వాటికి 2008 నవం బర్‌లో నజరానా కింద నిధు విడుదయ్యాయి.
ఏకగ్రీవా కోసం ప్రభుత్వ ప్రయత్నాు
ఏకగ్రీవ పంచాయతీను ప్రోత్సహించే దిశలో ప్రభుత్వం ఈసారి మరింత భారీగా ప్రయో జనాు కల్పించేందుకు సిద్ధమవుతోంది. దానికి అనుగుణంగా జీవోఆర్టీనెం.34ని విడుద చేసింది. గతంలో 2013నాటి జీవో నెం.1274ని సవరిం చింది. అదనంగా కొత్త కేటగిరీు చేశారు. గతంలో ఉన్న రెండు కేటగిరీ స్థానంలో ఈసారి 4తరగ తుగా విభజించి పంచాయతీకు ప్రయోజనం కల్పిస్తామని చెబుతున్నారు.రెండు వేలోపు జనాభా ఉన్న పంచాయతీల్లో ఏకగ్రీవంగా ఎన్నికు జరిగితే ఆ పంచాయతీకి రూ.5క్ష వరకు నగదు ప్రోత్సా హం అందిస్తామని ప్రకటించారు. గతంలో2 వే లోపు పంచాయతీను ప్రత్యేకంగా విభజించలేదు.
అలాగే 2001నుంచి 5000 లోపు జనాభా వుండే పంచాయతీకు ఏకగ్రీవ ఎన్నికు జరిగిన పక్షంలో రూ.10క్షు నగదు ప్రోత్సాహం అందిస్తారు. 5001 నుంచి10 వే జనాభా వున్న పంచాయతీకు ఏకగ్రీవం అయితే రూ.15 క్ష నగదు ప్రోత్సాహం అందుతుంది. పదివే కన్నా అధికంగా వున్న పంచాయతీకు రూ.20 క్ష రూపాయ నగదు ప్రోత్సాహం అందిస్తామని పేర్కొన్నారు. ఏకగ్రీవా ద్వారా పంచాయతీకు ఎన్నికు జరగడాన్ని ప్రోత్సహించానే మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ఈనిర్ణయం తీసుకుందని ఏపీ పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచం ద్రారెడ్డి తెలిపారు.‘‘స్వేచ్చాయుత వాతావరణంలో పంచాయతీ ఎన్నికు జరగాని కోరుకుం టున్నాం. ఏకగ్రీవంగా ఎన్నికు జరిగితే గ్రామా భివృద్ధికి దోహదపడుతుంది. అందుకే ఈ ప్రోత్సా హకాతో గ్రామా అభివృద్ధికి మరింత తోడ్పడేం దుకు నగదు బహుమతు ప్రకటించాం. దేశం లోని పు రాష్ట్రాు ఇదే విధానాన్ని అనుసరి స్తున్నాయి. గతం కన్నా ఈసారి పెద్దమొత్తానే ఏకగ్రీవా కోసం ఈ ప్రభుత్వం ప్రకటించింది. గ్రామ పంచాయతీ ఎన్నికు రాజకీయాకు అతీతంగా నిర్వహిస్తున్నందున ఆ స్పూర్తితో ప్రజు సోదరభావంతో తమ గ్రామా అభివృద్ధికి, సంక్షే మానికి ఏకగ్రీవంగా ఎన్నికను జరుపుకోవాలి’’ అని కోరారు.
గత ఏడాది ఏకగ్రీవాపై వివాదం
కరోనా కారణంగా అప్పట్లో వివాదాస్పద పరిస్థితుల్లో వాయిదా పడిన స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకి అనుకూంగా అనేక చోట్ల ఏకగ్రీవంగా ఎన్నికు జరిగినట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా తీవ్ర హింస చెరేగింది. పు చోట్ల ప్రతిపక్షా నేత ను నామినేషన్లు కూడా వేయనివ్వలేదనే విమర్శు వచ్చాయి. అప్పట్లో వాయిదా పడిన నాటికి 2119 ఎంపీటీసీ స్థానాతో పాటుగా 125 జెడ్పీటీసీను కూడా ఏకగ్రీవంగా చేశారు. అందులో దాదాపుగా అధికార పార్టీకే 95 శాతం పైగా సీట్లు దక్కాయి. దాంతో ఇదంతా అధికారాన్ని దుర్వినియోగం చేసి ఏకగ్రీవాు చేసుకున్నారంటూ విపక్షాు ఎన్నిక సంఘానికి ఫిర్యాదు చేశాయి.
‘‘గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా అలాంటి పరిస్థితి తీసుకురావాని చూస్తున్నారు. ఎస్‌ఈసీ పటిష్టంగా వ్యవహరించాలి. అవసరం అయితే కేంద్ర ప్రభుత్వ బగా సహాయం తీసుకోవాలి. ఏపీ ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు తీరుని సరిదిద్దాలి. ఏకగ్రీవాకోసం ఇతర పార్టీ నేతను బెదిరించడం, దౌర్జన్యాు చేయడం వంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలి. ఏకగ్రీవాకు నజరానా పేరుతో మభ్యపెట్టే ప్రయత్నాు తగవు. గత ఎన్నికల్లో చిత్తూరు , గుంటూరు జిల్లాల్లో భారీగా అక్రమాు జరిగాయి. ఆ జిల్లాల్లో కలెక్టర్లను విధుల్లోంచి తొగించడం దానికి నిదర్శనం. రాయసీమ, ప్రకాశం, న్లెూరు జిల్లాల్లో కూడా స్వేచ్ఛాయుత ఎన్నిక నిర్వహణకు అవకాశం కల్పించాలి’’ అని టీడీపీ ఏపీ అధ్యక్షుడు కే అచ్చెన్నాయుడు అభిప్రాయపడ్డారు.
ఏకగ్రీవా కోసం వేంపాటు…
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉమ్మడి నిర్ణయంతో ఏకగ్రీవం జరిగితే మంచిదే కానీ అనేక చోట్ల భిన్నమైన పరిస్థితున్నాయని స్థానిక స్వపరిపాన పత్రిక ప్రతినిధి రామకృష్ణ అంటున్నారు. పంచాయతీ ఎన్నిక ఏకగ్రీవాపై ఆయన బీబీసీతో మాట్లాడారు.
‘‘గ్రామ పంచాయతీల్లో ఒకనాటి పెత్తనం కొంత వరకూ సడలింది. కానీ నేటికీ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆపార్టీ నేత మాటే చ్లొబాటు అవుతోంది. పథకాు, ఇతర ప్రయోజనాను చూపించి ప్రజను లొంగదీసుకునే అవకాశం ఉంటుంది. అయితే కొన్నిచోట్ల ఏకగ్రీవా కోసం పంచా యతీలో వేంపాటు జరుగుతున్నాయి. గుడికి ఏదో చేయిస్తానని లేదంటే ఫలానా సంఘానికి ఏదో ఇస్తానని ఇలా ఎవరు ఎక్కువ ఇస్తే వారికే పదవి కట్టబెట్టే రీతిలో వేంపాటు సాగుతు న్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఎవరు ఎక్కువ వెచ్చిస్తే వారికే పంచాయతీ పదవు కట్టబెట్టడం సరైనది కాదు. అలాంటి వాటిని అడ్డుకోవాలి. ప్రజంతా ఉమ్మడిగా నిర్ణయం తీసుకుని గ్రామాభివృద్ధి కోసం సమిష్టి నిర్ణయాు తీసుకునే పద్ధతిని మాత్రమే ప్రోత్సహించాలి’’ అంటూ వివరించారు.
ఏకగ్రీవ పంచాయితీ ప్రయోజనా కోసం కసరత్తు…
పంచాయతీ ఎన్నికు ఏకగ్రీవంగా నిర్వహిస్తే భారీ నజరానా ప్రకటించినప్పటికీ వాటిని విడుద చేసుకునేందుకు పు ప్రయత్నాు చేయాల్సిన అనుభవం గతంలో ఉందని పువురు మాజీ సర్పంచ్‌ ు అంటున్నారు. ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా ఎన్నికు పూర్తి కాగానే ఆయా పంచాయతీకు నిధు జమయ్యేలా నిర్ణయం తీసుకోవాని స్థానిక సంస్థ ప్రతినిధిగా పనిచేసిన పలివె వీరబాబు అన్నారు.
ఆయన బీబీసీతో మాట్లాడుతూ ‘నేను సర్పంచ్‌ గా చేశాను. మా ప్రాంతంలో ఏకగ్రీవాు జరిగిన పంచాయతీున్నాయి. కానీ వాటికి ప్రకటించిన నజరానా సకాంలో దక్కకపోవడంతో చాలా సమస్య అయ్యింది. పదే పదే డీపీఓ కార్యాయా చుట్టూ తిరగాల్సి వచ్చింది. పంచాయతీకు నిధు కేటాయించడంలో రాష్ట్ర ప్రభుత్వ తీరు మారాలి. కేంద్రం నుంచి వస్తున్న ఆర్థిక సంఘం నిధు కేటాయింపులోనే తీవ్ర జాప్యం జరుగుతోంది. పార్టీు మారినా అన్ని ప్రభుత్వాు అదే రీతిలో వ్యవహరించాయి. స్థానిక సంస్థకు ఆదాయం వచ్చే ఇసుక సహా అనేకం ప్రభుత్వా చేతుల్లోకి వెళ్లాయి. ఇప్పుడు నిధు కోసం ప్రభుత్వ దయాదాక్షిణ్యా మీద ఆధారపడాల్సి వస్తోంది. పైగా కొన్ని సార్లు కేంద్రం నిధు విడుద చేసిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాటిని అందించడంలో జాప్యం జరుగుతోంది. ఇలాంటివి సరిదిద్దితేనే పంచాయతీకు ఎక్కువ మేు జరుగుతుంది’ అంటూ వివరించారు.

తొలి దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు 

ఏపీ వ్యాప్తంగా తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 12:30 గంటల వరకు 62 శాతం పోలింగ్ నమోదయ్యింది. మధ్యాహ్నం 3:30 వరకు పోలింగ్ కొనసాగనుంది. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారి గిరిజా శంకర్ పర్యవేక్షిస్తున్నారు. సెన్సిటివ్‌, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌ కెమెరాలు ఏర్పాటు చేశారు.

12 జిల్లాల్లోని 18 రెవెన్యూ డివిజన్లలో తొలిదశ పంచాయతీ ఎన్నికలు
తొలిదశ పోలింగ్ జరిగే రెవెన్యూ డివిజన్లు: శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ..
తొలిదశ పోలింగ్ జరిగే రెవెన్యూ డివిజన్లు: అనకాపల్లి, కాకినాడ, పెద్దాపురం
తొలిదశ పోలింగ్ జరిగే రెవెన్యూ డివిజన్లు: నరసాపురం, విజయవాడ, తెనాలి, ఒంగోలు
తొలిదశ పోలింగ్ జరిగే రెవెన్యూ డివిజన్లు: కావలి, చిత్తూరు, కదిరి, నంద్యాల, కర్నూలు
తొలిదశ పోలింగ్ జరిగే రెవెన్యూ డివిజన్లు: కడప, జమ్మలమడుగు, రాజంపేట

► శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ రెవెన్యూ డివిజన్లలో తొలిదశ పంచాయతీ ఎన్నికలు
► ఎల్ఎన్ పేట, లావేరు, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, టెక్కలి, నందిగాం..
► కొత్తూరు, హిరమండలం, పాతపట్నం, మెళియాపుట్టి మండలాల్లో తొలిదశ ఎన్నికల పోలింగ్

 విశాఖ: అనకాపల్లి రెవెన్యూ డివిజన్‌లో తొలిదశ ఎన్నికల పోలింగ్
► అచ్యుతాపురం, అనకాపల్లి, చీడికాడ, దేవరాపల్లి, కె.కోటపాడు..
► కశింకోట, వి.మాడుగుల, మునగపాక, రాంబిల్లి, యలమంచిలి..
►బుచ్చయ్యపేట, చోడవరం మండలాల్లో తొలిదశ ఎన్నికల పోలింగ్

తూర్పు గోదావరి:
►కాకినాడ, పెద్దాపురం రెవెన్యూ డివిజన్లలో తొలిదశ పంచాయతీ ఎన్నికలు
►గొల్లప్రోలు, కాకినాడ రూరల్‌, కరప, పెదపూడి, పిఠాపురం, సామర్లకోట, తాళ్లరేవు..
► యు.కొత్తపల్లి, గండేపల్లి, జగ్గంపేట, కిర్లంపూడి, కోటనందూరు..
► పెద్దాపురం, ప్రత్తిపాడు, రంగంపేట, రౌతలపూడి, శంఖవరం.. 
►తొండంగి, తుని, ఏలేశ్వరంలో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్

పశ్చిమ గోదావరి:
►నర్సాపురం డివిజన్‌లో తొలిదశ పంచాయతీ ఎన్నికలు
►ఆచంట, ఆకివీడు, భీమవరం, కాళ్ల, మొగల్తూరు..
►నర్సాపురం, పాలకోడేరు, పాలకొల్లు, పోడూరు..
►ఉండి, వీరవాసరం, యలమంచిలిలో తొలిదశ పంచాయతీ ఎన్నికలు

కృష్ణా:
విజయవాడ రెవిన్యూ డివిజన్‌లో తొలి దశ ఎన్నికలు
చందర్లపాడు, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేట, కంచికచర్ల..
కంకిపాడు, మైలవరం, నందిగామ, పెనమలూరు, పెనుగంచిప్రోలు, తోట్లవల్లూరు..
వత్సవాయి, వీర్లపాడు, విజయవాడలో తొలిదశ పంచాయతీ ఎన్నికలు

గుంటూరు:
తెనాలి డివిజన్‌లో తొలి దశ పంచాయతీ ఎన్నికలు
అమర్తలూరు, బాపట్ల, భట్టిప్రోలు, చేబ్రోలు, చెరుకుపల్లి, దుగ్గిరాల..
కాకుమాను, కర్లపాలెం, కొల్లిపర, కొల్లూరు, నగరం, నిజాంపట్నం..
పి.వి.పాలెం, పొన్నూరు, తెనాలి, రేపల్లె, టి.చుండూరు, వేమూరు లో ఎన్నికలు

ప్రకాశం:
ఒంగోలు డివిజన్‌లో తొలి దశ పంచాయతీ ఎన్నికలు
అద్దంకి, బల్లికురవ, చీమకుర్తి, చినగంజాం, చీరాల, ఇంకొల్లు..
జె.పంగులూరు, కారంచేడు, కొరిసపాడు, కొత్తపట్నం, మార్టూరు, మద్దిపాడు..
ఎస్‌.జి.పాడు, ఒంగోలు, పర్చూరు, ఎస్‌.మాగులూరు, ఎస్‌.ఎన్‌.పాడు, వేటపాలెం..
టంగుటూరు, యద్దనపూడిలో తొలి దశ పంచాయతీ ఎన్నికలు

నెల్లూరు:
కావలి రెవెన్యూ డివిజన్‌లో తొలిదశ పంచాయతీ ఎన్నికలు
అల్లూరు, బోగోలు, దగదర్తి, దుత్తలూరు, జలదంకి, కలిగిరి, కావలి..
కొండాపురం, వరికుంటపాడు లో తొలిదశ పంచాయతీ ఎన్నికలు

కర్నూలు, నంద్యాల రెవెన్యూ డివిజన్‌లో తొలిదశ ఎన్నికలు
ఆళ్లగడ్డ, చాగలమర్రి, దొర్నిపాడు, రుద్రవరం, సిరివెళ్ల, ఉయ్యాలవాడ..
గోస్పాడు, నంద్యాల, బండి ఆత్మకూరు, మహానంది..
ఆత్మకూరు, వెలుగోడులో తొలిదశ పంచాయతీ ఎన్నికలు

అనంతపురం:
కదిరి రెవెన్యూ డివిజన్‌లో తొలిదశ పంచాయతీ ఎన్నికలు
అమడగూరు, బుక్కపట్నం, గాండ్లపెంట, కదిరి, కొత్తచెరువు, ఎన్‌.పి కుంట..
నల్లచెరువు, నల్లమాడ, ఓబులదేవరచెరువు, పుట్టపర్తి..
తలుపుల, తనకల్లులో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్

వైఎస్ఆర్ జిల్లా:
కడప, జమ్మలమడుగు, రాజంపేట రెవెన్యూ డివిజన్‌లో ఎన్నికలు
చాపాడు, మైదుకూరు, దువ్వూరు, ప్రొద్దుటూరు, రాజుపాలెం, ఖాజీపేట, బద్వేలు..
అట్లూరు, బి.కోడూరు, గోపవరం, పోరుమామిళ్ల, ఎస్‌.ఎ.కె.ఎన్..
కలసపాడు, బి.మఠంలో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్

చిత్తూరు
 రెవిన్యూ డివిజన్‌లో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్
బంగారుపాలెం, చిత్తూరు, జి.డి. నెల్లూరు, గుడిపాల, ఐరాల, కార్వేటినగరం..
నగరి, నారాయణవనం, నిండ్ర, పాలసముద్రం, పెనుమూరు, పూతలపట్టు..
పుత్తూరు, ఆర్‌.సి.పురం, ఎస్‌.ఆర్‌ పురం, తవనంపల్లి, వడమాలపేట..
వెదురుకుప్పం, విజయపురం, యాదమర్రిలో తొలిదశ ఎన్నికల పోలింగ్

చిత్తూరు రెవిన్యూ డివిజన్‌లో తొలి విడత పంచాయతీ ఎన్నికలు
342 పంచాయతీలు, 1507 వార్డులకు పోలింగ్
సర్పంచ్ అభ్యర్థులకు 925 మంది, వార్డు సభ్యులకు 2928 మంది పోటీ

కేంద్ర బడ్జెట్‌….కార్పొరేట్ పాఠం ..!

కేంద్ర బడ్జెట్‌ 2021-22ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ఈనె ఒకటిన ప్రవేశ పెట్టారు. చరిత్రలో తొలిసారిగా ఈసారి బడ్జెట్‌ కాగితరహితంగా ఉంది. కరోనా దృష్ట్యా ఈ ఏడాది బడ్జెట్‌ ప్రతు ముద్రణ చేపట్టలేదు. ఇవీ ముఖ్యాంశాలు..


ఆదాయపన్ను చెల్లింపుదారుకు దక్కని ఊరట
కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇవాళ లోక్‌సభలో ప్రవేశ పెట్టారు. 75ఏళ్లు దాటిన సీనియర్‌ సిటిజన్లకు ఊరట కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీక నిర్ణయం తీసుకుంది.75ఏళ్లు దాటిన సీనియర్‌ సిటిజన్లు ఐటీ రిటర్న్‌ దాఖుకు మినహాయింపు కల్పిస్తున్నట్టు ప్రకటించారు. పింఛను, వడ్డీ ఆదాయం ఆధారంగా ఐటీ మినహాయింపు కల్పిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కేంద్రం తాజా నిర్ణయంతో పింఛను, వడ్డీతో జీవించే వారికి ఐటీ రిటర్న్‌ దాఖు నుంచి మిన హాయింపు భించనుంది. ఆదాయపన్ను శ్లాబుల్లో కేంద్రం ఎలాంటి మార్పు చేయలేదు. దీంతో పన్ను చెల్లింపు దారును కేంద్ర బడ్జెట్‌ తీవ్ర నిరాశకు గురిచేసింది. పన్ను వివాదా నివారణకు వివాద పరిష్కార కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు. రూ.50క్ష లోపు ఆదాయం, రూ.10క్ష లోపు వివాదాు ఉన్నవారు నేరుగా కమిటీకి అప్పీల్‌ చేసే అవకాశం కల్పిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఆదా యపన్ను చెల్లింపు దారు సంఖ్య 6.48 కోట్లకు చేరిందని ఆర్థిక మంత్రి ప్రకటించారు. పన్ను వివాదా స్పందన కాపరిమితి 6నుంచి మూడేళ్లకు తగ్గిస్తున్నట్టు నిర్మలా సీతారామన్‌ తెలిపారు.


20ఏళ్లు దాటితే వాహనాు తుక్కుకే..!
కాుష్య నివారణకు పటిష్ఠ చర్యు తీసుకుంటామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న సందర్భంగా ప్రకటించారు. అందులో భాగంగా ఈ సారి బడ్జెట్‌లో నూతన విధానాన్ని తీసుకురానున్నట్లు వ్లెడిరచారు. వాహనాు పర్యావరణ హితంగా ఉండాన్న క్ష్యంతో.. వాటి నుంచి మెవడుతున్న కాుష్యాన్ని తగ్గించడానికి తమ ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకురాబోతుందని వ్లెడిరచారు. కాం చెల్లిన వాహనాను తుక్కు కిందకు మార్చే పథకాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకురాబోతున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా వ్యక్తిగత వాహనా జీవిత కాం 20 ఏళ్లు, వాణిజ్య వాహనా జీవితకాలాన్ని 15 ఏళ్లుగా నిర్ణయించారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాను త్వరలోనే వ్లెడిస్తామన్నారు. వాయు కాుష్య నివారణకు రూ.2,217 కోట్లు కేటాయించారు. గత కొన్ని సంవత్సరాుగా వేచిచూస్తున్న తుక్కు విధానం అమల్లోకి రానుండడంతో ఆటో రంగం సాను కూ దిశగా పయనించే అవకాశం ఉంది. కరోనాకు ముందు నుంచే గడ్డు కాం ఎదుర్కొంటున్న ఆటో రంగంలో జోష్‌ నింపడంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది. పాత వాహనాు నిరుపయోగంగా మారనుండడంతో కొత్త వాటికి గిరాకీ పెరిగి క్రమంగా ఉత్పత్తి పుంజుకునే అవకాశం ఉంది. కొత్త వాహనాు కొనుగోు చేసే వారికి కొన్ని ప్రోత్సాహకాు కూడా ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తొస్తోంది. ఈ పరిణామా నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్‌లో ఆటోమొబైల్‌ కంపెనీ భారీ లాభాల్లో పయనిస్తున్నాయి.


ఎన్నిక రాష్ట్రాకు బడ్జెట్‌లో ప్రాధాన్యం
కేరళ,అసోం,బంగాల్‌,తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నాుగు రాష్ట్రాకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రాధాన్యం కల్పించింది. మౌలిక సదుపాయా ప్రాజెక్టుకు పెద్దపీట వేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అసోం, కేరళ, బంగాల్‌ లో 5 ప్రత్యేక జాతీయ రహదారు అభివృద్ధికి నిధు కేటాయిస్తున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించారు. బంగాల్‌లో రూ.25వే కోట్లతో 675కిలోమీటర్ల మేర జాతీయ రహదాయి అభివృద్ధి చేయనున్నారు. అసోంలో రూ.19000కోట్లు, కేరళలో రూ.65వే కోట్లతో జాతీయ రహదారును అభివృద్ధి చేయనున్నట్టు నిర్మలా సీతారామన్‌ వ్లెడిరచారు. 2022 జూన్‌ నాటికి తూర్పు, పశ్చిమ ప్రత్యేక సరకు కారిడార్లు ఏర్పాటు చేయనున్నట్టు ఆర్థిక మంత్రి తెలిపారు. ఖరగ్‌పూర్‌-విజయవాడ మధ్య ఈస్ట్‌ కోస్ట్‌ సరకు రవాణా కారిడార్‌ ఏర్పాటు కానుంది. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు రూ. 35వే కోట్లు కరోనా మహమ్మారితో దేశం కుదేలైన వేళ ఆరోగ్య రంగానికి ఈ బడ్జెట్‌లో పెద్ద పీట వేశారు. ముఖ్యంగా కరోనా వ్యాప్తిని కట్టడిచేసే వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు రూ.35వే కోట్లు కేటాయిస్తున్నట్లు నిర్మమ్మ ప్రకటించారు.
‘కరోనాపై పోరులో భాగంగా కొవిడ్‌ వ్యాక్సి నేషన్‌ ప్రక్రియ కోసం రూ.35వే కోట్లు కేటాయిస్తున్నాం. 2021-22 ఆర్థిక సంవత్స రంలో 68.6 కోట్ల జనాభాకు డోసుకు రూ. 255 చొప్పున రెండు డోసు టీకాను ఇవ్వాని క్ష్యంగా పెట్టుకున్నాం. ఒకవేళ డోసు ధర పెరిగితే బడ్జెట్‌ను మరింత పెంచుతాం’ అని సీతారామన్‌ వ్లెడిరచారు.


త్వరలో మరో రెండు వ్యాక్సిన్లు..
‘కరోనా మహమ్మారిని దేశం సమర్థంగా ఎదు ర్కొంది. ప్రస్తుతం ప్రపంచదేశాతో పోలిస్తే భారత్‌లో మరణా రేటు, క్రియాశీ రేటు అత్యంత తక్కువగా ఉంది. భారత్‌లో ప్రతి పదిక్ష మంది జనాభాకు 130 యాక్టివ్‌ కేసుండగా..ప్రతి మిలియన్‌కు 112 మంది కొవిడ్‌తో మరణించారు. ప్రభుత్వచర్యవల్లే దేశంలో ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిలో పడిరది’ అని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ప్రస్తుతం దేశంలో రెండు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని, భారతీయుకే గాక, ఇతర దేశాకు కూడా టీకాను సరఫరా చేస్తున్నామని తెలిపారు. అతి త్వరలోనే మరో రెండు వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి వస్తాయన్నారు.


కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి పెద్దపీట
బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య రంగానికి పెద్ద పీట వేసింది. కొవిడ్‌ నేపథ్యంలో ఈ రంగానికి కేటాయింపు భారీగా పెంచింది. ఆత్మనిర్బర్‌ ఆరోగ్య పథకానికి మొత్తం రూ.2,23,846 కోట్లు కేటాయించినట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో వ్లెడిరచారు. నివారణ, చికిత్స, సంపూర్ణ ఆరోగ్య విధానంలో ఈ పథకం రూపొందిం చినట్టు వివరించారు.9 బీఎస్‌ఎల్‌-3స్థాయి ప్రయోగశాలు, 15 అత్యవసర ఆరోగ్య కేంద్రాు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. దేశంలోని అన్ని జిల్లాల్లో సమీకృత వ్యాధి నిర్థరణ కేంద్రాు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. దేశంలో కొత్తగా నాుగు ప్రాంతీ య వైరల్‌ ల్యాబ్‌ు ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి వ్లెడిరచారు. పట్టణప్రాంతాల్లో రక్షిత మంచినీటి కోసం ప్రధాని జల్‌జీవన్‌ మిషన్‌ అర్బన్‌ ప్రారంభించనున్నట్ట చెప్పారు. ఈ పథ కం ద్వారా 87వే కోట్లతో 500 నగరాల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాు ఏర్పాటు చేయను న్నారు. రక్షిత మంచినీటి పథకా కోసం రూ.87వే కోట్లు, స్వచ్ఛభారత్‌ మిషన్‌కు రూ.క్షా 41వే 678 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు.


మరింత పెరగనున్న చమురు ధరలు
ఇంధన ధరు మరోసారి భగ్గుమన్నాయి. ఇప్పటికే సామాన్యుడికి చుక్కు చూపిస్తున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరు మరోసారి పెరగనున్నాయి. పెట్రోల్‌పై రూ.2.50, డీజిల్‌పై రూ.4 అగ్రి ఇన్‌ఫ్రా సెస్‌ విధించనున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించారు. దీంతో లీటర్‌ పెట్రోు రూ.100కు చేరే అవకాశాు కనిపిస్తున్నాయి. మద్యం ఉత్పత్తు పై 100శాతం, ముడి పామాయిల్‌పై 17.5శాతం, సోయాబీన్‌, పొద్దు తిరుగుడు ముడి నూనెపై 20శాతం, యాపిల్‌పై 35శాతం, బంగారం, వెండిపై 2.5శాతం చొప్పున, బఠానీపై 40శాతం, కాబూలీ శనగపై 30శాతం, శనగపై 50శాతం, పత్తిపై 5శాతం అగ్రి ఇన్‌ఫ్రా సెస్‌ విధిస్తున్నట్టు ఆర్థిక మంత్రి వ్లెడిరచారు. దీంతో వివిధ ఉత్పత్తు ధరు పెరిగే అవకాశముంది.


ఆదాయపు పన్ను చెల్లింపు విధానం యథాతథం
తాజా బడ్జెట్‌లో ఆదాయపు పన్నుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఎలాంటి ప్రకటనా చేయలేదు. గతంలో ఉన్న విధంగానే ఆదాయపు పన్ను శ్లాఋ కొనసాగనున్నాయి.
ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన మరో ఏడాది పొడిగింపు ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పథకాన్ని మరో ఏడాది పొడిగించారు. 31 మార్చి 2022 వరకూ గృహా కొనుగోుపై రాయితీు పొందవచ్చు.
75ఏళ్లు పైబడిన సీనియర్‌ సిటిజన్లకు ఊరట 75ఏళ్లు పైబడిన సీనియర్‌ సిటిజన్లకు ఊరట. ఫైలింగ్‌ నుంచి మినహాయింపు. పింఛను, వడ్డీ ఆదాయం ఆధారంగా ఐటీ మినహాయింపు. పన్ను వ్యవస్థ సరళీకరణ.. వివాదా పరిష్కరానికి కమిటీ ఏర్పాటు.రూ.50క్షలోపు ఆదాయం, రూ.10క్ష లోపు ఆదాయం కలిగిన వాళ్లు వివాదా పరిష్కారానికి నేరుగా కమిటీకి అప్పీు చేసుకునే అవకాశం.సామాజిక భద్రత పథకాల్లోకి వీధి వ్యాపాయి.సామాజిక భద్రత పథకాల్లోకి వీధి వ్యాపాయి. గోవా డైమండ్‌ జూబ్లీ ఉత్సవాకు రూ.300 కోట్లు. డిజిటల్‌ చెల్లింపు ప్రోత్సా హానికి రూ.1,500 కోట్లు. డిజిటల్‌ విధానంలో జనాభా లెక్కు.
దేశవ్యాప్తంగా ఐదు వ్యవసాయ హబ్‌ు వ్యవసాయ రుణా క్ష్యం రూ.16.5క్ష కోట్లు. 1000 మండీను ఈనామ్‌తో అనుసంధానం.తేయాకు తోట కార్మికు కోసం రూ.1000కోట్లు 2021లో మానవసహిత గగన్‌యాన్‌ ప్రయోగం
గగన్‌యాన్‌ కోసం రష్యాలో శిక్షణ పొందుతున్న నుగురు భారత వ్యోమగాము. కార్యా యాల్లో రాత్రి వేళల్లో విధు నిర్వహించే మహిళకు పూర్తి రక్షణ. భవన నిర్మాణ కార్మికు కోసం పోర్టల్‌.
కొత్తగా 100 సైనిక పాఠశాలు
ఉన్నత విద్యా కమిషన్‌ ఏర్పాటు. లేప్‌ాలో సెంట్రల్‌ యూనివర్సిటీ. ఆదివాసీ ప్రాంతాల్లో 750 ఏకవ్య పాఠశాలు. పోస్ట్‌ మెట్రిక్‌ స్కార్‌షిప్‌ కార్యక్రమంలో మార్పు. పరిశోధనా, నాణ్యత, మెరుగుద కోసం జపాన్‌తో ఒప్పందం.
ఒకేదేశం.. ఒకే రేషన్‌కార్డు
వ్యవసాయ మౌలిక నిధి ఏర్పాటు. ఈ నిధితో మౌలిక సౌకర్యా పెంపు. ఒకేవ్యక్తి సార్థ్యంలోని కంపెనీకు అనుమతు. ఒకే దేశం ఒకే రేషన్‌కార్డు విధానం దేశంలో అన్ని ప్రాంతాల్లో అము. వస కార్మికుకు దేశంలో ఎక్కడైనా రేషన్‌ తీసుకునే అవకాశం. కుటుంబ సభ్యు వేర్వేరు చోట్ల ఉంటే వాటా ప్రకారం రేషన్‌ తీసుకోవచ్చు.
చిన్న పరిశ్రమ నిర్వచనంలో మార్పు
రూ.50క్ష నుంచి రూ.2కోట్లపెట్టుబడి పరిమితి వరకూ చిన్న సంస్థుగా గుర్తింపు. కొత్త ప్రాజెక్టు కోసం ప్రస్తుత ప్రాజెక్టుల్లో పెట్టుబడు ఉపసంహరణ తప్పనిసరి. రూ.5 క్ష కోట్ల డార్ల ఆర్థిక వ్యవస్థ క్ష్యం చేరా ంటే రెండంకె వృద్ధి తప్పనిసరి. రైతు సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉంది.రైతు సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉంది. కనీస మద్దతు ధర ఎప్పటికప్పుడు పెరుగుతుంది.15వ ఆర్థిక సంఘం సూచన ప్రకారం కేంద్ర పథ కా హేతుబద్ధీకరణ.2021-22లోబీపీసీఎల్‌, ఎయిర్‌ ఇండియా,ఐడీబీఐ అమ్మకం పూర్తి.
ఈ ఏడాదే ఎల్‌ఐసీ ఐపీవో
ఈ ఏడాదిలోనే జీవిత బీమా సంస్థ(ఎల్‌ఐసీ) ఐపీవోను విడుద చేస్తాం. మూధన సహా యం కింద ప్రభుత్వ రంగ బ్యాంకుకు రూ.20వే కోట్లు. బ్యాంకు నిర్థరక ఆస్తుపై కీక నిర్ణయం. మంచి ఆర్థిక వ్యవస్థ కోసం బ్యాడ్‌ బ్యాంక్‌
స్టార్టప్‌కు ప్రోత్సాహకాు
పు సంస్థల్లో పెట్టుబడు ఉపసంహరణకు నిర్ణయం. గెయిల్‌, ఐఓసీ, హెచ్‌పీసీఎల్‌ పైపులైన్లలో పెట్టుబడు ఉపసంహరణ. స్టార్టప్‌కు ప్రోత్సాహకాు. స్టార్టప్‌కు చేయూత కోసం ఏకసభ్య కంపెనీకు మరింత ఊతం. కంపెనీు ఒక వ్యాపారం నుంచి మరో వ్యాపారానికి మారే సమయంలో 180 నుంచి 120 రోజు కుదింపు. ఎంఎస్‌ఎంసీ 3.0. ప్రభుత్వ పింఛన్లు పెట్టుబడు ఉపసంహరణ వేగవంతం. ప్రధానమంత్రి ఆత్మనిర్భర్‌ స్వస్థ్‌ భారత్‌. పెట్టుబడు ఉపసంహరణ ద్వారా రూ.1,75,000కోట్లు
డిపాజిట్లపై బీమా పెంపు
రెగ్యులేటర్‌ గోల్డ్‌ ఎక్స్ఛేంజీ ఏర్పాటు. ఇన్వెస్టర్‌ చార్టర్‌ ద్వారా ఇన్వెస్టర్ల ప్రయోజనా పరి రక్షణ. బీమారంగంలో ఎఫ్‌డీఐు 49శాతం నుంచి 74శాతానికి పెంపు. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ వ్యవస్థలో సంస్కరణు. 1938 బీమాచట్టం సవరణ. డిపాజిట్లపై బీమా పెంపు
మరో కోటి మందికి ఉజ్వ పథకం
రానున్న మూడేళ్లలో మరిన్ని జిల్లాల్లో ఇంటింటికీ గ్యాస్‌ సరఫరా. జమ్మూకశ్మీర్‌లో గ్యాస్‌ పైప్‌లైన్‌. మరో కోటి మందికి ఉజ్వసాయం. జాతీయ స్థాయిలో పెట్టుబడు ఉపసంహరణ పర్యవేక్షణకు ప్రత్యేక డ్యాష్‌ బోర్డు. రాష్ట్రాు, స్వయం ప్రతిపత్తి వ్యవస్థ మూధన వ్యయం కోసం రూ.2క్ష కోట్లు
విద్యుత్‌ రంగంలో సంస్కరణు
విద్యుత్‌ పంపిణీ రంగంలో మరిన్ని పంపిణీ సంస్థు తీసుకొస్తాం. రూ.3,05,984 కోట్లతో డిస్కమ్‌కు సాయం. హైడ్రోజన్‌ ఎనర్జీపై దృష్టి. ఇండియన్‌ షిప్పింగ్‌ కంపెనీకి రూ.1624 కోట్లు. నౌక రీసైక్లింగ్‌ సామర్థ్యం పెంపు.
చెన్నై మెట్రోకు రూ.63వే కోట్లు
రూ.18వే కోట్లతో బస్‌ట్రాన్స్‌ పోర్ట్‌ పథకం. వాహనరంగం వృద్ధికి చర్యు. ఇప్పటికే పు నగరాల్లో మెట్రో సేమ. మెట్రో లైట్‌, మెట్రో నియో పథకాు. కొచ్చి మెట్రో రెండో దశకు కేంద్రం సాయం. చెన్నై మెట్రోకు రూ.63,246కోట్లు. బెంగళూరు మెట్రోకు రూ.14,788కోట్లు.
ఖరగ్‌పూర్‌-విజయవాడ మధ్య ఈస్ట్‌-కోస్ట్‌ సరకు రవాణా కారిడార్‌
2022 జూన్‌ నాటికి తూర్పు, పశ్చిమ ప్రత్యేక సరకు రవాణా కారిడార్లు అందులోకి తెస్తాం. ఇందులో భాగంగా ఖరగ్‌పూర్‌-విజయవాడ మధ్య ఈస్ట్‌-కోస్ట్‌ సరకు రవాణా కారిడార్‌ ఏర్పాటు. రైల్వే మౌలిక సౌకర్యాకు రూ.1,01,055 కోట్లు. 2023 కల్లా విద్యుదీకరణ పూర్తి చేస్తాం.
వాహనా ఫిట్‌నెస్‌ పరీక్షకు ప్రత్యేక విధానం
దేశంలోని వాహనా ఫిట్‌నెస్‌ పరీక్షకు ప్రత్యేక విధానం. కాపరిమితి ముగిసిన తర్వాత ఫిట్‌నెస్‌ పరీక్షకు వెళ్లాని నిబంధన. అయిదు ప్రత్యేక జాతీయ రహదారు అభివృద్ధికి రూ.5వే కోట్లు. 11వే కి.మీ. జాతీయ రహదారు కారిడార్‌ నిర్మాణం. పశ్చిమ్‌ బెంగాల్‌లో రూ.25వే కోట్లతో రహదారు నిర్మాణం. అస్సాంలో రహదారు అభివృద్ధికి రూ.19వే కోట్లు. కోల్‌కతా-సిలిగురి రహదారి విస్తరణ
సరకు రవాణాకు ప్రత్యేక రౖుె మార్గం
ఆర్థికరంగ పరిపుష్టికి మరిన్ని చర్యు. డెవప్‌మెంట్‌ ఫైనాన్షియల్‌ సంస్థ బ్లిు. సరకు రవాణాకు ప్రత్యేకమైన రౖుె మార్గం. డ్రోన్‌ సేమ ప్రారంభం. మౌలిక సౌకర్యాపై రాష్ట్రాు కూడా పెట్టుబడు పెట్టాలి.
బీమా రంగంలో 74% ఎఫ్‌డీఐు
బీమా రంగానికి సంబంధించి కేంద్రం కీక నిర్ణయం తీసుకుంది. బీమా రంగంలో ప్రస్తుతం 49 శాతంగా ఉన్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు (ఎఫ్‌డీఐ) పరిమితిని 74శాతానికి పెంచుతు న్నట్లు ప్రకటించింది. విదేశీ పెట్టుబడిదారును ప్రోత్సహించాన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు.
ఎఫ్‌డీఐ పరిమితిని పెంచేందుకు బీమా చట్టం- 1938కి సవరణ చేయనున్నట్లు నిర్మలా సీతారామన్‌ తెలిపారు. అయితే, మెజారిటీ డైరెక్టర్లు, మేనేజ్‌మెంట్‌కు చెందిన వ్యక్తు భారతీయులే అయ్యి ఉండాన్న నిబంధన విధించనున్నట్లు తెలిపారు. 50 శాతం మంది డైరెక్టర్లు స్వతంత్రులై ఉండాని పేర్కొన్నారు. అలాగే, ఎల్‌ఐసీని ఐపీవోను ఈ ఏడాదే తీసుకురావాని నిర్ణయించినట్లు సీతారామన్‌ వ్లెడిరచారు. అలాగే, రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పెట్టుబడు ఉపసంహరణ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
రైల్వేను ఇలా పట్టాలెక్కించారు..
కరోనాతో అన్ని రంగాు కుదేలైనట్లుగానే రైల్వేరంగం సైతం 2020లో గడ్డుకాలాన్ని ఎదుర్కొంది. లాక్‌డౌన్‌ కారణంగా నెల పాటు రైళ్లు పూర్తిగా స్టేషన్లకే పరిమితమయ్యాయి. ఇప్పటికీ రౖుె సర్వీసు పూర్తిస్థాయిలో తిరిగి ప్రారంభంకాలేదు. అయితే గూడ్సురైళ్లు రైల్వే ను మరింతగా నష్టాల్లోకి జారకుండా ఆదుకు న్నాయి. రైల్వేరంగానికి మొత్తం రూ.1.10 క్ష కోట్లు కేటాయించారు. దీంట్లో రూ. 1.07క్ష కోట్లను మూధన వ్యయం కోసం కేటాయించనున్నట్లు ప్రకటిం చారు. అలాగే భారత నూతన జాతీయ రైల్వే ప్రణాళికను ఆవిష్కరించారు.
అభివృద్ధికి ఆరు ప్లిర్లు!
కరోనా వైరస్‌ మహమ్మారి ప్రభావంతో కుదేవుతోన్న భారత ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టేందుకు తమ ప్రభుత్వం పు చర్యు తీసుకుంటోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. ఇందులో భాగంగా దేశాభివృద్ధికి ఆరు ప్లిర్లుగా ఉండే కీక అంశాను పరిగణలోకి తీసుకొని కేంద్ర బడ్జెట్‌ రూపొందించామని చెప్పారు. ఆర్థిక సంస్కర ణు, ఉద్యోగ క్పన, మూధనం, మౌలిక సదుపాయాపైనే తమ ప్రభుత్వం ఎక్కువ దృష్టి సారించినట్లు పువురు కేంద్ర మంత్రు కూడా చెప్పారు. అయితే,నిర్మమ్మ చెప్పిన ఆరు ప్లిర్లు ఏమిటంటే..!
ఆరోగ్యం-శ్రేయస్సు..
కొవిడ్‌ మహమ్మారి కారణంగా దేశ ఆరోగ్యవ్యవస్థ ఎన్నడూ లేనంత ఒత్తిడి ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ సమ యంలో ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ బడ్జెట్‌ రూపొందించినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఇందులో భాగంగా రూ.2,23,846 కోట్లను వీటికి కేటాయించారు. ఇది గత బడ్జెట్‌తో పోలిస్తే దాదాపు 137శాతం పెరుగుద అని కేంద్ర ఆర్థిక మంత్రి స్పష్టంచేశారు. తద్వారా ఆరోగ్యం ప్రజాసంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పుకొచ్చారు. కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ కోసమే రూ. 35వే కోట్లను కేటాయించామని, ఇక ప్రధానమంత్రి ఆత్మనిర్భర్‌ స్వాస్త్‌ భారత్‌ యోజన పథకానికి రూ.64వే కోట్లు కేటాయించామన్నారు. వీటితో పాటు మిషన్‌ పోషణ, జల్‌ జీవన్‌ మిషన్‌, స్వచ్ఛ భారత్‌ వంటి కార్యక్రమాకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు కేంద్ర మంత్రి వ్లెడిరచారు.
భౌతిక ఆర్థిక మూధనం, మౌలిక సదుపాయాు..
ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా దేశంలో మౌలిక సదుపాయా క్పనకు వచ్చే ఐదేళ్లలో రూ.1.97క్ష కోట్లను దాదాపు 13రంగాల్లో ఖర్చుచేయనున్నట్లు బడ్డెట్‌ ప్రసంగంలో కేంద్ర మంత్రి వ్లెడిరచారు. తద్వారా ప్రపంచ సరఫరా గొుసులో తయారీ సంస్థకు ప్రయో జనం కుగుతుందని ఆమె అశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా రానున్న మూడు ఏళ్లలో భారీ పెట్టుబడుతో ఏడు టెక్స్‌టైల్‌ పార్కును ప్రారంభిస్తామని, జాతీయ మౌలిక సదుపా యా క్పన కింద దాదాపు 7400 ప్రాజెక్టు ను చేపట్టనున్నట్లు వ్లెడిరచారు. ఇప్పటికే వీటిలో క్ష కోట్ల మివైన 217 ప్రాజెక్టు పూర్తయినట్లు వ్లెడిరచారు. వీటితో పాటు గతంలో ఎన్నడూ లేనంతగా క్షా 18వేకోట్ల మూధనంతో జాతీయ రహదారు కార్యక్ర మాన్ని చేపట్టినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఆర్థిక నడవాను అభివృద్ధిచేయడంతో పాటు , రైల్వేలో మౌలిక సదుపాయాకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు.
సమగ్రాభివృద్ధి..
దేశ ఆశయాకు అనుగుణంగా సమగ్రాభివృద్ధి కోసం తమ ప్రభుత్వం ప్రయత్నాు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి వ్లెడిరచారు. ముఖ్యంగా పంటకు కనీస మద్దతు ధరను ప్రతి ఏటా పెంచుతూ వస్తున్నామని పేర్కొన్నారు. వీటితో పాటు గోధుమ, వరి, పప్పుధాన్యా సేకరణను కూడా ప్రతిఏటా పెంచుతున్నామని అన్నారు. చేప పెంపకంలో పెట్టుబడుతో హర్బర్లను అభివృద్ధి చేస్తున్నామని, వస కార్మికు, కూలీకు అండగా ఉండేదుకు వారికోసం ఒకే దేశం-ఒకే రేషన్‌ కార్యక్రమాన్ని కూడా అము చేస్తున్నామన్నారు. ఇలా పు రంగాల్లో సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు.
మూధనం పెంపు..
మానవవనరు విభాగంలో మూధనం పెంచడంలో భాగంగా వారికి కావాల్సిన చదువు, నైపుణ్యాకోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి వ్లెడిరచారు. జాతీయ విద్యా విధానం ద్వారా 15వే పాఠశాలను అభివృద్ధి పరచడంతో పాటు కొత్తగా 100సైనిక్‌ పాఠశాలను కూడా నెక్పొనున్నట్లు తెలిపారు. వీటితో పాటు ఉన్నత విద్య, ఎస్‌సీ, ఎస్‌టీ సంక్షేమం కోసం ఏకవ్య మోడల్‌ స్కూల్‌ను నెక్పొుతున్నామని వ్లెడిరచారు.
ఇన్నోవేషన్‌ ఆర్‌డడీ..
జాతిప్రయోజనాకు అనుగుణంగా పరిశో ధనాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి స్పష్టంచేశారు. ఇందుకోసం ఇన్నోవేషన్‌, పరిశోధనాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని వ్లెడిరచారు. ఇందులో భాగంగా రూ.1500 కోట్లతో డిజిటల్‌ పేమెంట్స్‌ను ప్రాచుర్యంలోకి తీసుకురావడంతో పాటు నేషనల్‌ లాంగ్వేజీ ట్రాన్స్‌లేషన్‌ మిషన్‌(చీుూవీ) విధానాన్ని కూడా తీసుకొస్తామని తెలిపారు. ఇక బ్రెజిల్‌తోపాటు భారత్‌ ఉపగ్రహాను మోసుకెళ్లే న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ చేపట్టిన ూూూప-జూ51 ప్రయోగానికి సిద్ధంగా ఉందన్నారు. అంతేకాకుండా ఇన్నోవేషన్‌ కోసం స్టార్టప్‌ను ప్రోత్సహిస్తున్నామని వ్లెడిరచారు.
కనిష్ఠ పాన, అధిక పర్యవేక్షణ..
సత్వర న్యాయం అందించడంలో భాగంగా ట్రైబ్యునల్‌లో సంస్కరణు తీసుకురావడానికి పు చర్యు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి బడ్జెట్‌ ప్రసంగంలో వ్లెడిరచారు. ఇలా వివిధ రంగాల్లో అభివృద్ధికి బాటు వేస్తున్నామని, తమ బడ్జెట్‌ రూపక్పనలోనూ ఇవే ముఖ్యస్తంభాని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పునరుద్ఘాటించారు.- జి ఎన్ వి సతీష్ 

సంపూర్ణంగా…అందని పరిహారం

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం తెంగాణలో భాగంగా మారిన నాటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచం డివిజన్‌ పరిధిలో ఉన్న మెజార్టీ భాగం ఆతర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అంతర్భాగం అయ్యింది. భద్రాచం డివిజన్‌ కేంద్రం మినహా ఆ మండలానికి చెందిన గ్రామాతో సహా మరో ఆరు మండలాు ఏపీకి బదలాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి మోదీ ప్రభుత్వం 2014 మే నెలో జరిగిన తొలి క్యాబినెట్‌ భేటీ ఆమోదం తెలిపింది. ఆతర్వాత 2014 జులై 11న పార్లమెంటు కూడా ఆమోదించింది. అదే సంవత్సరం సెప్టెంబర్‌ 2నఈ మండలాను ఆరు కొత్త మండలాుగా అటు తూర్పు, ఇటు పశ్చిమ గోదావరి జిల్లాల్లో విలీనం చేశారు. 2018 సెప్టెంబర్‌లో ఆయా మండలాను తూర్పు గోదావరి పరిధిలోని చింతూరు,ఎటపాక,కూనవరం,వీఆర్‌ పురం ఓటర్లను రంపచోడవరం నియోజకవర్గంలో భాగం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో ఉన్న కుక్కునూరు, వేలేరుపాడు మండలాను పోవరం అసెంబ్లీ నియోజకవర్గంలో కలిపారు. పోవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం కోసం అడ్డంకు లేకుండా చేసేందుకే తెంగాణ నుంచి ముంపు ప్రాంత మండలాను ఏపీలో విలీనం చేస్తున్నట్టు అప్పట్లో కేంద్రంతోపాటు రెండు రాష్ట్రాూ ప్రకటించాయి.


త్వరగా ఖాళీ చేసి పోతే బాగుండునని చూస్తున్నారు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సాగిన అభివృద్ధికి భిన్నంగా గడిచిన ఆరేళ్ల కాంలో పాన సాగుతోందని వీఆర్‌పురం మండం పోచవరం గ్రామానికి చెందిన నాగిరెడ్డి అభిప్రాయపడుతున్నారు. గోదావరి తీరంలో ఉన్న ఈ గ్రామం కాంటూర్‌ 3కింద ఉంది. పోవరం వద్ద 41.15 అడుగు వద్ద నీటిమట్టం నమోదు కాగానే ఆ గ్రామం ముంపు బారిన పడుతుంది. అంటే పోవరం ప్రాజెక్ట్‌ కనిష్ఠ నీటి న్వి సామర్థ్యానికే ఈ గ్రామం నీటిమయం అవుతుంది. అయితే, ముంపు బారిన పడే గ్రామాల్లో చేపట్టాల్సిన మౌలిక వసతు అభివృద్ధిని ప్రభుత్వం నిలిపివేసిందని ఆయన అంటున్నారు. రాష్ట్ర విభజనకు ముందు జరిగిన అభివృద్ధి తప్ప కొత్తగా ఎటువంటి కార్యక్రమాు లేవు. చివరకు రోడ్లు కూడా అలానే వదిలేశారు. తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉన్న నాుగు మండలాల్లో కూడా కొత్తగా విద్య, వైద్య సదుపాయాు మెరుగుపరిచిన దాఖలాు లేవు. ఉన్న వాటిలో కూడా సిబ్బంది నియామకాు లేకపోవడంతో కునార్లిుపోతున్నాయి. అధికారును అడిగితే ఎలానూ మునిగిపోయే గ్రామాలే కదా అనే వాదను కూడా విన్నాం. పోవరం పేరుతో గ్రామా ముంపు సంగతి ఏమో గానీ.. ప్రస్తుతం వసతు లేమితో సతమతం అవు తున్నాం. చివరకు ఎంత త్వరగా ఖాళీ చేసి పోతామోనని అధికాయి చూస్తున్నట్టుగా కనిపిస్తోంది
వరద సాయం కూడా అందలేదు..
గత 30ఏళ్లలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఇటీవ గోదావరి వరద తాకిడి ప్రభావితం చూపినా ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందలేదని విలీన మండలా ప్రజు వాపోతున్నారు. తక్షణ సహాయంగా ప్రకటించిన రూ.2వే సహాయం కూడా నేటికీ అందలేదు. పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండం చాట్రాయిగూడెం గ్రామానికి చెందిన నాగిరెడ్డి మాట్లాడుతూ మేమంతా కొండరెడ్డి తెగ వాళ్లం. 1986 తర్వాత ఇప్పుడు వచ్చినవే పెద్ద వరదు. వరద నీరు ఇళ్లల్లోకి చేరడంతో కొండలెక్కి తదాచుకున్నాం.15 రోజు పాటు కొండపైనే గడిపాం. అధికాయి వచ్చి బియ్యం ఇచ్చారు. కొన్ని కూరగాయు అందించారు. గతంలో ఇలాంటి వరదు వచ్చినప్పుడు అధికాయి వచ్చి, కొన్ని సార్లు హెలికాప్టర్ల ద్వారా ఆహారం అందించిన అనుభవాు కూడా ఉన్నాయి. ఈసారి అలాంటి ప్రయత్నమే జరగలేదు’’ అంటూ ఆయన వివరించారు.
అభివృద్ధిని విస్మరించలేదు..
చింతూరు ఐటీడీఏ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాు కొనసాగిస్తున్నామని ప్రాజెక్ట్‌ అధికారి ఆకు రమణ పైన పేర్కోన్న రైతు అంశాను వాస్తవం కాదన్నఆరు. మౌలిక వసతు క్పనను విస్మరించారనే వాదనను ఆయన కొట్టివేశారు.
నిర్వాసితుకు పునరావాస ప్యాకేజీ అము విషయంలో ప్రత్యేక శ్రద్ధ సారించాం. ఇప్పటికే పునరావాసం అందుకున్న వారికి కూడా అదనంగా ప్రతిఫం అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఎటపాక రెవెన్యూ డివిజన్‌ పరిధిలో పోవరం ప్రాజెక్ట్‌ 3వ కాంటూర్‌ కింద 21 గ్రామాకు చెందిన 2,344 కుటుంబాను ఖాళీ చేయించాల్సి ఉంటుంది. వీఆర్‌ పురం మండంలో20, కూనవరం మండంలో ఒకగ్రామం మొదట ముపు బారిన పడతాయి దానికి తగ్గట్టుగా వచ్చే వరద సీజన్‌ నాటికి నిర్వాసితును పునరావాస కానీకు తరలించానే ప్రయత్నంలో ఉన్నాం. ఆరు పునరావాస కానీు సిద్ధమవుతున్నాయి. గిరిజను భూమికి భూమి కోసం 1200 ఎకరా భూమి కూడా సేకరించాము. 1,162 కుటుంబాను తూర్పు గోదావరి నుంచి పశ్చిమ గోదావరి పరిధిలో నిర్మిస్తున్న పునరావాస కానీకు తరలిస్తాం. అదే సమయంలో అభివృద్ధికి సంబంధించి నాడు నేడు పథకంలో విద్యా యాను అభివృద్ధి చేస్తున్నాం. ముంపు గ్రామా పరిధిలో కూడా గ్రామ సచివా యాు నిర్మిస్తున్నాం. అభివృద్ధి విషయంలో అన్ని రకా చర్యు తీసుకుంటున్నాం’’అని ఆయన వివరించారు. ఈసారి అంచనాకు మించి వరదు రావడం వ్ల సహాయక చర్యకు కొంత ఆటంకం ఏర్పడిరదన్నారు. స్వ్ప వ్యవధిలో రెండుసార్లు వరద ఉద్ధృతంగా రావడం కూడా సమస్యకు కారణమయ్యిందని పీవో అంగీకరించారు.
ప్రాజెక్ట్‌ నిర్మించి, పునరావాసం విస్మరిస్తారా?
పోవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ పను మూడొంతు పూర్తయ్యాయి. కుడి, ఎడమ కాువతో పాటుగా స్పిల్‌ వే, స్పిల్‌ ఛానెల్‌ నిర్మాణాు కొలిక్కి వస్తున్నాయి. ఇక కీకమైన మెయిన్‌ డ్యామ్‌ నిర్మాణం కోసం రెండు కాఫర్‌ డ్యాము కూడా నిర్మించారు. దాంతో నిర్మాణ పను మొత్తం 71.54శాతం పూర్తయినట్టు కేంద్రం ప్రకటించింది. అదే సమయంలో భూసేకరణ, పునరావాసం మాత్రం 20శాతం లోపు మాత్రమే జరిగిందని కేంద్రమే అంగీకరించింది. దీంతో పోవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం మీద పెడుతున్న శ్రద్ధ పునరావాసం, నిర్వాసితు సమస్య విషయంలో చూపడం లేదనే వాదన బపడుతోంది. అదే సమ యంలో పోవరం ముంపు ప్రాంతంలో అధికారు మధ్య సమన్వయం కూడా లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో భాగంగా కాఫర్‌ డ్యామ్‌ వ్ల వరద ముప్పు సమస్య పెరిగింది. గతంలో భద్రాచం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటిన తర్వాత ముంపు బారిన పడే గ్రామాు కూడా ఈసారి 45 అడుగుకు చేరే సరికి జమయమయ్యాయి. శబరి కూడా ఉద్ధృతంగా ప్రవహించడంతో వరద తాకిడికి తీవ్ర నష్టం వాటిల్లింది. కానీ ప్రభుత్వ సహాయం నామమాత్రం. పోవరం ప్రాజెక్ట్‌ స్పిల్‌ వే నిర్మాణం కూడా పూర్తయితే వరద తాకిడి మరింత పెరుగుతుంది. కానీ దాని ప్రభావం ఎంత ఉంటుందనే విషయంలో రెవెన్యూ, ఇరిగేషన్‌, ఫారెస్ట్‌ అధికారు లెక్కకు పొంతన ఉండడం లేదు. తలో మాట చెబు తున్నారు. ఇది మరింత త్లడిల్లిపోయేలా చేస్తోంది. ప్రజను అయోమయానికి గురిచేస్తోంది. ప్రభుత్వం తొుత 21 గ్రామాకే ప్యాకేజీ అని చెబుతోంది. మిగిలిన వాళ్లను గోదావరి నీటిలో ముంచడమేనా అనే సందేహాు వస్తున్నాయి. పైగా చుట్టూ నీటిలో నిండిన గ్రామాకు మాత్రమే పునరావాసం చెల్లించేందుకు సిద్ధమని చెబుతుండడం ఆందోళనకరంగా కనిపిస్తోంది.
పునరావాస కానీ పరిస్థితి ఎంతవరకూ వచ్చింది
తొలి విడత నిర్వాసితును వచ్చే ఉగాది నాటికి గ్రామా నుంచి తరలించాని ప్రభుత్వం స్పంకల్పించినట్టు అధికాయి చెబుతున్నారు. కానీ రెండోవైపు పునరావాస కానీ నిర్మాణం మాత్రం నత్తనడకన సాగుతోంది. ఎటపాక మండం కన్నాయిగూడెం వద్ద పునరావాస కానీ నిర్మాణం పరిశీలిస్తే ఈ విషయం తేటత్లెమవుతోంది. నేటికీ పునాదు దశలోనే కొన్ని నిర్మాణాున్నాయి. పైగా నిర్మాణ దారుకు సకాంలో బ్లిుు చెల్లించక పోవడంతో పను ముందుకు సాగడం లేదని కాంట్రాక్టర్ల ప్రతినిధి ఒకరు బీబీసీతో అన్నారు. తమ ఊరు ఖాళీ చేయాని చెబుతున్న అధికాయి పునరావాసం ఎందుకు పట్టించుకోవడం లేదని పోచవరం గ్రామానికి చెందిన శారద అనే మహిళ ప్రశ్నిస్తున్నారు. ‘’రెండేళ్లుగా వస్తున్న వరద తాకిడిని గతంలో ఎప్పుడూ చూడలేదు. వరదురావడం,తగ్గి పోవడం తొసుగానీ, పోవరం దగ్గర కట్ట డా కారణంగా వరద నీరు కిందకి వెళ్లడం లేదు. ఎక్కువ రోజు పాటు మా ఇళ్లన్నీ నీళ్లలో నానుతున్నాయి. దాంతో ఒకనాడు పోవరం వద్దని చెప్పిన మా వాళ్లే ఇప్పుడు ప్యాకేజీ ఇచ్చేస్తే కానీకు వెళ్లిపోవాని అనుకుం టున్నాం. దానికి తగ్గట్టుగా ప్యాకేజీ సక్రమంగా ఇవ్వాలి. పునరావాస కానీ నిర్మాణం మీద దృష్టి పెట్టాలి’’అని ఆమె కోరుతున్నారు.
నిర్వాసితుకు ఏమిచ్చారు..
పునరావాసం,భూసేకరణ విషయాలో ప్రభుత్వం 2005 ఏప్రిల్‌ 8న జీవోఎంస్‌ 68 ని విడుద చేసింది. 2013భూసేకరణ చట్టం అము చేయాల్సి ఉంది. దానికి తగ్గట్టుగా పునరావాసం అము విషయంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి పర్యవేక్షించాల్సి ఉంది. నిర్వాసితు ప్రతినిధు, స్వచ్ఛంద సంస్థతో కూడిన కమిటీ దానిని పర్యవేక్షించాలి. పైగా పోవరం ముంపు మండలాు పూర్తిగా షెడ్యూల్‌ ఏరియాలో ఉండడంతో పీసా చట్టం ప్రకారం వ్యవహరించాల్సి ఉంది. భూసేకరణ చట్టం ప్రకారం.. ఎకరానికి రూ.10క్షుగా పరిహారం అందిస్తున్నారు. తొలి విడతలో భూములిచ్చిన వారికి అదనంగా రూ.5క్ష చొప్పున ఇస్తామని ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గతంలో విపక్ష నేత హోదాలో ప్రకటించారు. అయితే, అము విషయంలో ఇంకా అధికారిక నిర్ణయం మెవడలేదు. అంతేగాకుండా ఎస్టీ రైతుకు భూమికి భూమి ఇవ్వాల్సి ఉంది. దానికి తగ్గట్టుగా భూసేకరణ చేయాల్సి ఉంది. షెడ్యూల్‌ ఏరియా పరిధిలోనే భూము కేటాయించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అధికాయి చెబుతున్నారు. గిరిజనేతర రైతుకు కూడా పునరావాస కానీలో 25రకా సదుపాయాు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆయా కానీు నిర్మాణ దశలోనే ఉన్నాయి. పూర్తి చేసేందుకు ఎంత సమయం పడుతుందనే విషయంలో సందిగ్ధత కనిపిస్తోంది. దీంతో పాటుగా ఇళ్లు, పంటు, చెట్లు సహా అన్నింటికీ మివ కట్టి ప్యాకేజీ అందించాల్సి ఉంటుంది. 18 ఏళ్లు పైబడిన వారిని కుటుంబాుగా పరిగణించి ప్యాకేజీ వర్తింప జేయాలి. కానీ ప్రస్తుతం నోటిఫికేషన్‌ వచ్చిన నాటికి ఉన్న 18 ఏళ్ల పైబడిన వారికే ప్యాకేజీ అము విషయాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటామని చెబుతోంది. ఓవైపు అభివృద్ధి కార్యక్రమా విషయంలో ప్రభుత్వాు దృష్టి సారించడం లేదనే వాదన విలీన మండలా వాసుల్లో వినిపిస్తుండగా, పునరావాసం విషయంలో చింతూరు ఐటీడీఏ పరిధిలో తొుత కేవం 21గ్రామాకే పరిమితం చేస్తున్నారు. ఒక కేఆర్‌పురం ఐటీడీఏ పరిధిలో కూడా 28 గ్రామాకు కాంటూరు 3పరిధిలో పునరావాసం ఏర్పాటు చేసేందుకు సన్నాహాు చేస్తున్నట్టు అధికాయి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన గ్రామా ప్రజ పరిస్థితిపై అస్పష్టత కనిపిస్తోంది. మొత్తంగా ఎప్పటికీ ప్యాకేజీ అము చేస్తారు, ఎందరికి అది దక్కుతుందన్నది ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే. అదే సమయంలో పునరావాసం, భూసేకరణకు అవసరమైన నిధు కేటాయింపులో పోవరం ప్రాజెక్ట్‌ అథారిటీ ఆమోదం భిస్తేనే ఇది ముందుకు సాగుతుందని చెప్పవచ్చు. లేదంటే ఏపీ ప్రభుత్వానికి తకుమించిన భారంగా మారడం ఖాయం.
ప్రజకు అండగా ఉంటాం.


భూసేకరణ, పునరావాసం కోసం అవసరమైన నిధున్నీ కేంద్రం నుంచి తీసుకొచ్చి, బాధితు కు అండగా నిుస్తామని పోవరం ఎమ్మెల్యే త్లెం బారాజు అన్నారు. ఆయన థింసా ప్రతినిధితో మాట్లాడుతూ..వీలైనంత త్వరగా పునరావాసం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. కేంద్రం నుంచి నిధు రావాల్సి ఉంది. ఇటీవ ఆర్థికశాఖ కొర్రీు వేస్తోంది. పీపీఏ భేటీలో స్పష్టత వస్తుంది. నిధు సాధిస్తాం. పునరావాసం విషయంలో ఏజన్సీ ప్రాంత వాసు ఎవరికీ అన్యాయం జరగనివ్వం. అటు విలీన మండలా విషయంలో కూడా శ్రద్ధ పెడుతున్నాం. దశ వారీగా పునరావాసం అందిస్తాం’’అని ఆయన వివరించారు.
పోవరం నిర్వాసితు గోడు: భూమి లేకుండా ఏం తింటాం? ఎలా బతుకుతాం?
పోవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు 222 గ్రామాు ముంపుకు గురవుతాయని అంచనా. ఈ క్రమంలో రెండు క్ష మంది ప్రజు నిర్వాసితు కావొచ్చు.తొలి విడతలో నిర్వాసితులైన చేగుంటపల్లి గ్రామస్థుతో నేను మాట్లాడాను. ఇక్కడ ఎక్కువ మంది ఆదివాసులే.పోవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ పను మొదు పెట్టాక ఇప్పటికి ముంపు ప్రాంతంలోని 3,446 కుటుంబాకు పునరావాసం కల్పిం చారు. వీరిని 2010-11లోనే సర్వే చేసి అప్పటి భూసేకరణ చట్టం కింద పునరావాసం కల్పించారు.
భూ పరిహారం
షెడ్యూల్డ్‌ తెగకు: 5 ఎకరా వరకు భూ పరిహారం,5 ఎకరా పైనున్న భూమికి నగదు రూపంలో పరిహారం ఇచ్చారు.
ఇతరుకు:
సాగులో లేని భూమికి రూ.1.15 క్షు, సేద్యపు భూమికి రూ.1.30 క్షు నగదు పరిహారం అందజేశారు.18 సంవత్సరాు పైబడిన ప్రతి గిరిజన కుటుంబ సభ్యుడికి: రూ.1.7 క్షు,గిరిజనేతర కుటుంబ సభ్యుడికి: రూ.1.5 క్షు ఇచ్చారు.
భూమి లేదు ఇు్ల లేదు
అయితే అందులో ప్రతి గ్రామంలో కనీసం 10 కుటుంబాకైనా ఇస్తామన్న భూమి లేదా ఇు్ల రాలేదన్నది గ్రామస్థు ఆరోపణ.పోవరం మండం చేగుంటపల్లి గ్రామానికి చెందిన రమణ అనే మహిళ నిర్వాసితులైన మొత్తం 47,000 మంది ఆదివాసులో ఒకరు. మూడు ఎకరా భూమి వదుకొని జీవనాధారమైన అడవినీ, పుట్టిన ఊరు వదిలి వచ్చేశారు. ఇప్పటికి మూడేళ్లు అవుతున్నా రావాల్సిన భూమి ఇంకా రాలేదు అని ఆమె చెబుతున్నారు.ఊరు ఖాళీ చేసి వచ్చినప్పటి నుంచి నా భర్తకు, ప్లికు తెలియకుండా ఏడ్చేదాన్ని. పొం లేకుండా ఏం తింటాము? ఎలాబతుకుతాం? అన్న బాధ కలిచేస్తోంది. పాత ఊర్లో చచ్చిపోయినా బాగుండేది’’ అని వాపోయారు
నిండామునిగారా
పోవరం జాతీయ ప్రాజెక్టుకు కేంద్రం నిధు కోత విధించిన నేపథ్యంలో ఈ ప్రాజెక్టులో తమది పర్యవేక్షణ బాధ్యత మాత్రమేనని రాష్ట్ర ప్రభుత్వం తేల్చేయడంతో పునరావాసం అగమ్యగోచరంగా మారింది. తాజా పరిణా మా నేపథ్యంలో ఇంతవరకు ఆయా గ్రామా నుంచి తరలించిన సుమారు మూడు వే నిర్వాసిత కుటుంబాను పునరావాసం పేరుతో ప్రయోజనాను చేకూర్చకుండానే నిండా ముంచినట్టయ్యింది. దీంతో ఈ ప్రాజెక్టు పునరావాస చర్యకు గండి పడి నిర్వాసితు మనుగడే ప్రశ్నార్థకం కాబోతోంది. పోవరం ప్రాజెక్టు పూర్తికావడానికి 2013-14 అంచ నా ప్రకారం 57 వే 940కోట్లుగా నిర్ధేశించిన విషయం తెలిసిందే. ఇందులో కేవం పునరావాసానికే సుమారు రూ.33 వే కోట్లు అవసరమని తేల్చారు. ఆ దిశగా ప్రాజెక్టు నిర్మాణ పను వేగం కాకపోయినా పునరా వాస చర్యను కూడా కొత్త అంచనాతోనే అధికాయి అముచేస్తున్నారు. 2020-21 నాటికి పోవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాు స్పష్టం చేసిన నేపథ్యంలో జిల్లాలో నిర్వాసితును గ్రామాను ఖాళీ చేయించే దిశగా అ?ధికాయి నడుంబి గించారు. పునరావాస ప్రయోజనాు కల్పించ కుండానే నిర్వాసితును ఖాళీ చేయించేందుకూ ఇటీవ ప్రభుత్వం వరద ముంపు సాకుతో కొంత ప్రయత్నం చేసింది. వాస్తవానికి ఈ ప్రాజెక్టు కింద గోదావరి జిల్లాల్లో ఎనిమిది గిరిజన మండలాల్లోని 373 ఆవాసాు ముంపునకు గురవుతుండగా, సుమారు 1 క్షా 5 వే కుటుంబాు నిర్వాసితు కానున్నారు. కానీ ఇంతవరకు 17 ఆవాసాలోని సుమారు మూడు వే మంది నిర్వాసిత కుటుంబాను వారి గ్రామా నుంచి ఖాళీ చేయించారు. పునరావాస చర్యను పూర్తి చేస్తేగాని ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినప్పటికీ దానిని వినియోగంలోకి తీసుకురాలేని పరిస్థితి చట్టబద్ధంగా నిర్ధేశించడం జరిగింది.. 2020-21 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయానుకున్న పరిస్థితుల్లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రిత్వశాఖ 2013-14 అంచనాను కాకుండా 2010-11 అంచనా మేరకు మించి సుమారు 20 వే కోట్లకు మించి ప్రాజెక్టు వ్యయాన్ని భరించలేదని తేటత్లెం చేసింది. దీనివ్ల ముందుగా నష్టపోయేది నిర్వాసితులే. పునరావాస చర్యపై తీవ్ర ప్రభావం పడే అవకాశం అధికంగా ఉంది. ఎందుకంటే 2010-11 అంచనా ప్రకారం పునరావాస చర్య కోసం రూ.3 వే కోట్లు అంచనా వ్యయంగా మాత్రమే అప్పట్లో ఆ మోదించారు. కాగా 2013 భూసేకరణ పునరావాస చట్టం ప్రకారం పునరావాస అంచనా వ్యయం సుమారుగా 33 వే కోట్ల రూపాయకు చేరింది.
ఇదీ తాజా పరిస్థితి..
ఇంతవరకు సాధించిన పునరావాస ప్రగతిని చూస్తే నిర్దేశిత క్ష్యంలో పది శాతం ప్రగతిని కూడా సాధించని పరిస్థితి నెకొంది. నిర్వాసితు కోసం గోదావరి జిల్లాల్లో 214 పునరావాస కానీను నిర్మించాల్సి ఉండగా కేవం 26 కానీను మాత్రమే పూర్తి చేయగలిగారు. ఇంకా 188 కానీను పూర్తి చేయాల్సివుంది. ఇంకా పునరావాస, ఆర్థిక విషయాకొస్తే సుమారు 18వే కోట్ల రూపాయు కేవం పునరావాస చర్యకు మాత్రమే అవసరమవుతుండగా, ఇంత వరకు రూ.464 కోట్లు మేర మాత్రమే చర్యను చేపట్టారు. ఈ ప్రాజెక్టు కింద ం45.72 మీటర్ల స్థాయిలో నీటిని న్వి చేయాన్నది క్ష్యం కాగా, ప్రస్తుతానికి ం41.15 మీటర్ల స్థాయిలో నీటిని న్వి చేసి ప్రధాన క్వా ద్వారా ఆయకట్టుకు నీరు అందించాని ప్రభుత్వం నిర్ధేశించింది. ఆ స్థాయిలో నీటిని న్వి చేయాన్నా 20,800 నిర్వాసిత కుటుంబాను 98 ఆవాసా నుంచి తరలించాల్సి ఉంది. ం41.15 కాంటూరు స్థాయిలో ఇంకా తరలిం చాల్సిన సుమారు 17,700 వంద నిర్వాసిత కుటుంబాకు అన్ని ప్రయోజనాను భూసేక రణతో కలిపి అము చేయడానికి రూ.3,380 కోట్లు అవసరమవుతాయి. కాగా ఇంతవరకు రూ.1550 కోట్లు బడ్జెట్‌ విడుదలైంది. కాగా ఇంతవరకు భూసేకరణ, పునరావాస చర్య కోసం సుమారు రూ.248 కోట్లు మేర 195 బ్లిును తయారు చేసి పంపించగా అవి పెండిరగ్‌లో ఉన్నాయి. వీటిలో అత్యధిక బ్లిుు రూ.120 కోట్లు మేర పునరావాస కానీకు చెందినవే. నిర్వాసితుకు ఆర్థిక ప్యాకేజీ కింద సుమారు రూ.57 కోట్ల మేర 20 బ్లిుు రంపచోడవరం ఆర్‌అండ్‌ఆర్‌కు చెంది నవే ఉన్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో సమాంతరంగా పునరావాస చర్యు అమలైతేగాని ప్రాజెక్టుకు సార్థకత చేకూరని పరిస్థితి. పది శాతం కూడా ప్రగతి లేని ఈ ప్రాజెక్టు పునరావాసం, నిధు కొరత కారణం గా నిర్వాసితు తమ మనుగడ ఏమవు తుందోన్న అందోళనలో ఉన్నారు. ఈ ప్రాజెక్టు కారణంగా ముంపు ప్రాంతాల్లో అభివృద్ధిని గాలికి వదిలేసిన అధికాయి నిర్వాసితును ఏదోవిధంగా మభ్యపెట్టి గ్రామాను ఖాళీ చేయించే ప్రయత్నాు చేస్తూ వచ్చారు. ఈ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిది కేవం పర్యవేక్షక బాధ్యత మాత్రమేనని, పునర్విభజన చట్టం ప్రకారం అంతా కేంద్ర మే చూసుకోవాని సీఎం జగన్‌ స్పష్టంచేయడంతో పునరావాస చర్యు ప్రశ్నార్థకంగా మారాయి. ఇప్పటికే గ్రామాను ఖాళీ చేసిన 3 వే మంది నిర్వాసితు మనుగడ మరీ అయోమయంగా మారింది.
ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీకి ‘నో’
ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీని తీసుకోడానికి పోవరం నిర్వాసిత గ్రామా ప్రజు నిరాకరించి తమకు పదిక్షు పరిహారం కావసిందే అని స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పోవరం ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాలైన కొత్తమామిడిగొంది, పైడాకు మామిడిలో జంగారెడ్డిగూడెం ఆర్డీవో ప్రసన్నక్ష్మి గ్రామ సభు నిర్వహించారు. ప్రభుత్వం ప్రకటించిన కుటుంబ ప్యాకేజీ గిరిజన కుటుంబాకు రూ.6.88 క్షు, గిరిజనేతర కుటుంబాకు రూ.6.33 క్షు తీసుకోవడానికి అంగీకరిస్తూ గ్రామసభ తీర్మానంలో సంతకాు పెట్టవసిందిగా ఆర్డీవో కోరారు.-జి ఎన్ వి సతీష్ 

జారుడు బండ

బా వినోదిని
బాల్యం  నుండే విద్యార్థుల్లో ప్రకృతి,పర్యా వరణం, దురాచారాు మూఢనమ్మకాలు , సాంఘిక దురాచారాలు , ఆచార వ్యవహా రాలు  మొదలైన అనేక అంశమును తెలియజేసి విద్యార్థుల్లో విజ్ఞానం పెంపొందించే ఉద్దేశంతో విద్యార్థు కోసం ప్రారంభిస్తున్న కొత్త శీర్షిక ‘థింసా బావినోదిని’. ప్రదర్శన యోగ్యమైన చేతిబొమ్మలాట, లఘునాటికలు,నాటికలు, ఏకపాత్రాభినయం మొదలగు ప్రక్రియద్వారా ధారావాహికగా ఈశీర్షికలో ప్రచురితం కాబోతు న్నాయి. ఈ శీర్షిక మీ అందరి మనసు ఆనందంతోపాటు, విజ్ఞానం, వినోదం కలిగిస్తుందని భావించే ఈ శీర్షికను చిత్తూరు జిల్లా రిషివ్యాలి స్కూల్లో ఉపాధ్యాయుగా పనిచేస్తున్న తెలుగు పండితులు శ్రీ గోమఠం రంగాచార్యులు  బాలలు  కోసం అందిస్తున్న కొత్త శీర్షిక. – రెబ్బా ప్రగడ రవి. ఎడిటర్

‘‘తనుండు విషము ఫణికిని
వెయంగా దోకనుండు వృశ్చికమునకున్‌
తతోక యనక యుండును
ఖునకు నిువ్లె విషము గదరా సుమతీ!’’

మనిషి విజ్ఞానం అతన్ని చంద్రమండం దాకా తీసుకు వెళ్ళింది. మనిషిలోని అజ్ఞానం పర్యావరణాన్ని పాతాళానికి తొక్కేస్తుంది. పర్యావరణ కాుష్యం కేవం మానవునే కాక, సర్వ ప్రాణికోటికి హానికలిగించే చేస్తోంది. చిన్న చిన్న దొంగతనాతో ప్రారంభమైన ఓ మనిషి ధనానికి బానిసగా మారి జంతువు చర్మాు,నక్షత్ర తాబేళ్లు, పూడు పాము, మోసళ్ళను, ఎర్రచందనాన్ని పోలీసు కళ్లుగప్పి విదేశాకు ఎగుమతి చేస్తూ ఉంటాడు. ఆ స్మగ్లర్‌ ని ఎర్రచందనం తరలిస్తున్న ఖరీదైన కారు తో సహా పట్టుకొని పోలీస్‌ స్టేషన్‌ లో ఉంచుతారు. అప్పుడు ఆ కారు, ఎర్రచందనం దుంగ, స్మగ్లర్‌ తో పాటు చేపు అమ్ముకునే స్త్రీ, గేదె, మోసలి, పాము బొమ్ము మాట్లాడుకుంటే? ఆ మాటల్లోని ఈ విషయం తెలియజేసి ఇతివృత్తం జారుడు బండ కథ. ప్లాస్టిక్‌ మహమ్మారి వన భూమండలానికి జరిగే హాని గురించి తెలియజేసేది యీ చేతిబొమ్మలాట లోని జారుడు బండ కథ.

కారు : ఏడంతస్థు భవనం ముందు నన్ను చూడగానే గేట్‌ తీసి వేసే వాడొకడుబీ నన్ను కడిగి తుడిచేందుకు మరొకరు. నాబాగోగు చూచుకొనేందుకు యింకొకరు…ఓ రాజ భోగాను భవించిన నేను ఈ చెక్క మూంగా
రెడ్‌శాండిల్‌ : చెక్క ముక్క అంటు నోరు పారేసుకోకు. చైనా దేశీయు నాకు పట్టే నీరాజనం ముందు బోడి నీవెంత? నీ భోగమెంత? నీమూంగానే యీ దిక్కుమాలిన పెంటదిబ్బ దగ్గర పడుండాల్సొచ్చింది.
మనిషి : నోరు మూయండి దరిద్రపు ముఖాల్లారా! మీ యిద్దరి మూంగా ఈ జైు గోడ మధ్య కంపులో ఛస్తున్నాను.
కారు : ఎండ కెండి వానకు తడిసి తుప్పు పట్టి దుమ్ము కొట్టుకు చస్తుంటే నీకేం నువ్వు ఎండ,వానకు దూరంగా 4గోడ మధ్య చిప్పకూడు తింటున్నావుగా!
రెడ్‌ శాండిల్‌: ఇదిగో ఈ రెండు కాళ్ల జంతువు మూంగా పచ్చటి నాజీవితం శవాల్ని కాల్చే కట్టెలా యీ పోలీస్‌ స్టేషన్‌ దగ్గరపడేడుస్తోంది.ఇంకో నాుగు రోజు పోతే చెదపట్టి మట్టిలో కలిసిపోతానేమో!
మనిషి నేను నిన్ను చైనా పంపి వయోలిన్‌ గానో ఆటబొమ్ముగానో అత్తరుగానోచేద్దామనుకున్నా! ఇదిగో యీ యినప ముక్కే నా కొంప నీకొంప ముంచింది.
కారు : ఒరేయ్‌ ఒరేయ్‌ దరిద్రుడా! నోటికొచ్చినట్లు వాగకురా! రాజు,ప్రధానమంత్రు,మంత్రు ఎక్కే కారులో ఈ దొంగ దుంగను వేసినన్నిరికించావ్‌ కదరా! నీబుద్ధి బురదలో పొర్లాడిరదా?ఏం?
మనిషి అవునే-రాత్రికి రాత్రే కారు డ్రైవర్ని కాస్త ఓనర్‌ కావానుకున్నా! జైు పాయ్యా!
రెడ్‌ శాండిల్‌: దాహం-దాహం-నాుగురోజు క్రితం నన్ను నరికి తెచ్చి యిక్కడ పడేశావ్‌! నాలో చెమ్మ ఆరిపోతోంది. కొంచెం నీళ్ళు జ్లరా! మళ్లా యిక్కడే చిగిరించిమొక్కనౌతా! నీకు పుణ్య ముంటుంది నా దాహం తీర్చరా!
కారు : ఒరేయ్‌-లోపున్న నాసీట్లన్నీ ఎుకు పందికొక్కు కొట్టేస్తున్నాయ్‌ రా! వైర్లని తెంపేస్తున్నాయ్‌ రా! నన్నిక్కడ నుండి నా ఓనర్‌ దగ్గరకు పంపే మార్గం చూడరా! మనిషి : మీకంటే ముందు వచ్చిన కార్లకు, రెడ్‌ శాండిల్‌ దుంగకు దిక్కు మొక్కు లేదు. నిన్నగాక మొన్నొచ్చిన మీ సంగతి చూసేందుకు ఎవరూ ముందుకు రారు. మీచావు ఇక్కడే రాసివుంది!
కారు : మా చావు యింతేనా! మాకు విముక్తి పొందే మార్గం లేదా!
రెడ్‌ శాండిల్‌: ఏరా రెండుకాళ్ల జీవీ! మరి నీ సంగతేంటిరా నువు మాతోనే చావవా?
మనిషి : ఇంకో రెండుకాళ్ల మేధావి ఏదో విధంగా నన్నుమాత్రం బైల్‌ పై బయటకు తీసుకెళతాడు. ఆకాశం న్లబడిరది. వానొచ్చేట్లుంది. దాహం అన్నావు కదే! ఎర్రచందనం దుంగా…హాయిగా వానలో స్నానం చెయ్‌. షవర్‌ బాత్‌. సముద్రం అ్లకల్లోంగా వుంది. తుఫానేమో!(పోలీస్‌ విజిల్‌ వినపడును) మా మామ పిుస్తున్నాడు.
రెడ్‌ శాండిల్‌: వాన్లు కురవాలి వానదేవుడా! చెట్లన్ని బతకాలి వానదేవుడా!
కారు : నోరుముయ్యరా చెక్క వెధవా! నీళ్లల్లో నే నానితే తుప్పుపట్టి ఎందుకూ పనికిరాకుండా పోతా!గేదె(అరుపు) (నెమ్మదిగా ప్రవేశం)మనిషిఇదేంటబ్బా-పోలీస్‌ స్టేషన్‌ దగ్గరకు వచ్చింది కొంపదీసి దాని దూడ కనబడటం లేదని కంప్లెంట్‌ యివ్వడానికి వచ్చిందా ఏం?గేదెదూడ కాదురా! నే వేసిన పేడ కనబడటం లేదని కంప్లెంట్‌ చెయ్యటానికి వచ్చారా బచ్చా!
మనిషి : బచ్చా! అడుక్కొనే బొచ్చా అంటే నేనూరుకోను. జగ్రత్తగా మాట్లాడు. మనిషితో మర్యాదగా మాట్లాడటం నేర్చుకో! గడ్డితినేపశువా!
గేదె : నేను తినేది గడ్డేరా! నీలాంటి స్మగర్ల మూంగా ఆ గడ్డి కూడ దొరక్కుండా పోయిందిరా అరణ్యంలో.
మనిషి : జనారణ్యంలోకి వచ్చావుగా! ఎక్కడపడితే అక్కడ చెత్తా- చెదారం దొరుకుతుంది. తిని బాగా బవచ్చు.
గేదె : నీలా, ఏదిపడితే అది తినే రెండుకాళ్ల పశువును కాదురా! అంతకంటే నీతిమాలిన దాన్ని కాదురా!
మనిషి : నేను నీతిమాలిన వాడినా?
రెడ్‌ శాండిల్‌: కాక మరేంటిరా! ఎక్కడో కొండ మీద పెరిగే మా గుండెల్లో చిచ్చు పెడుతున్నారు కదరా మీరు. అత్యాశతో మమ్మల్ని నరికిౌౌ.
కారు : మిమ్మల్ని నరికి అక్కడే తగలేస్తే బాగుండేది. క్ష ఖరీదు చేసే నన్ను నీలాంటి వారిని సీమ దాటించటానికి ఉపయోగించి పట్టుబడి నా బతుకు బండపాు చేశాడు. నీ మూంగానే నేను జైు పాయ్యాను.
రెడ్‌ : నీ అండ చూసుకొనే మమ్మల్ని నిువున నరికేస్తున్నారు
మనిషి : ఏం గేదె! కాసిని పాలిస్తావా! టీ తాగుతా!
గేదె : పాు కాదురా! నీ ముఖాన పేడ కళ్లాపి జ్లుతా!
మనిషి : ఆ పని మాత్రం వద్దులే! బయట పడిర తర్వాత దర్జాగా స్టార్‌ హోటల్లోనే కాఫీ తాగుతా!
స్త్రీ : చేపలోయమ్మ చేపు చేపు. కొరమీను చేపు
మనిషి : ఓ చేపనివ్వవే క్చాుకొని తిని కడుపు నింపుకుంటా. ఈ చిప్పుకూడ తినలేక చస్తున్నా.
స్త్రీ : అమ్ముకోటానికి చేపు తెచ్చాను గానీ ఫ్రీగా పంచటానికి కాదు. చ్ఱెప 100 రూ.
మనిషి : వందా నీ బొందా! రాత్రిపూట చెరువు కాడికెళితే కావల్సినన్ని దొరుకుతాయ్‌.
స్త్రీ : దొంగ వెధవ. బుద్ధి మారదు కదరా!
మనిషి : ఇస్తే ఇయ్యి! లేకపోతే పో..
గేదె : ఓ అమ్మీ! వాడికో చేపనియ్‌! నీప్లికు కావల్సిన పాు నే నీకిస్తా!
స్త్రీ : ఈ దొంగ వెధవకా! నీవు సాయం చేసేది! వీడి మూంగానే కదే అడవిలో జంతువు, పక్షు, నీటిలో చేపు చస్తున్నాయ్‌!
మనిషి : ఏయ్‌! రెడ్‌ శాండిల్స్‌ ని చంపుతున్నామంటే ఒప్పుకుంటా! అక్రమాకు ప్పాడుతున్నానంటే ఒప్పుకుంటా! నీచాతి నీచంగా జంతువును, పక్షును, జచరాన్ని చంపే జాతి కాదు మా మానవజాతి.
గేదె : నోరు ముయ్యరా! మానవజాతిట మానవజాతి. మీరు ఆహారపదార్థాు ప్లాస్టిక్‌ సంచుల్లో తెచ్చుకొని తిని, మిగిలింది దాంట్లోనే వుంచి బయట పారేస్తోంటే గడ్డి లేక ఆకలికి భరించలేక ఆవు,గేదొ, మేకు వాటిని తిని – తిన్న ఆ ప్లాస్టిక్‌ కడుపులో పేరుకుపోయి చస్తున్నాయి కదరా! ఒక్కో గేదె కడుపులో 30 కేజీ ప్లాస్టిక్‌ వుందిరా! నువు కాల్చి తినానుకున్న చేప కడుపులో కూడ ప్లాస్టిక్కేరా! పక్షు కడుపులో ప్లాస్టిక్కేరా!
మనిషి : అంటే మా కడుపులో ప్లాస్టిక్‌ లేదనా? మాకు తెలియకుండానే వాటర్‌ బాటిల్స్‌ ద్వారా, టీ, కాఫీ, పాు, వేడి పదార్థా పార్సిల్స్‌ ద్వారా హాయిగా మేమూ మీలాగే ఆరగిస్తున్నాం. ఒక లీటరు భూగర్భజంలో 15.2 మైక్రో ప్లాస్టిక్‌ కాుష్య కణాు వున్నాయి. కృష్ణాజిల్లా పెదగ్లొపల్లె పాలెం బీచ్‌ కి సముద్ర కాుష్యం వచ్చి భారీ తాబేళ్లు జచరాు కొట్టుకువస్తున్నాయి. మా అందరికీ తొసు. పాలో నీళ్లను కలిపినట్లు ప్రకృతిలో ప్లాస్టిక్‌ ను కలిపాం. వేరుచేయటం తెలియదు.
గేదె : పెంట తిన్నా అరిగించుకొనే శక్తి వున్న మీకు ప్లాస్టిక్కో లెక్కా? యాదవుల్ని ముసం నాశనం చేసినట్లు మీరు సృష్టించిన ఈ ప్లాస్టిక్‌ మిమ్మల్నే కాదు మొత్తం ప్రాణున్నింటినీ సర్వనాశనం చేస్తుందిరా!
మనిషి : నేను, నా సంతానం బ్రతకటం ముఖ్యంగానీ ఎవరెట్లా ఛస్తే నాకేం!
కారు : ఓరి స్వార్థజీవీ? నాపై స్వారీ చేసి నన్నే జైుపాు చేశావు.
రెడ్‌ శాండిల్‌: నేను విడిచిన ప్రాణవాయువును పీల్చి నన్నే జైుపాు చేశావు కదరా!
గేదె : తల్లిపాు త్రాగి రొమ్ము గుద్దే జాతిరా నీది! ఆక్‌..థూు
మొసలి ఏరా! స్మగ్లరూ ఇక్కడ తగడ్డావేం రా?
కారు : వీడు నీకు తొసా! మొసలి తొసా అని నిదానంగా అంటావేం! పులిచర్మాు, నక్షత్రతాబేళ్లు, మా మొసలి ప్లిల్ని, పుడుగుపాముల్ని స్మగ్లింగ్‌ చేసి బ్రతికే మానవులో అధముడు! వీడు తెలియక పోవటం ఏంటి? ఏరా! ఏ సరుకు విదేశాకు అక్రమంగా రవాణాచేద్దామనుకొని పట్టుపడ్డావ్‌!
మనిషి : ఇదిగో ఈ డొక్కు కారులో ఆ ఎర్రచందనం దుంగల్ని
మొసలి ఓరి నీయమ్మ కడుపు కాలా! బ్రతికున్నవాటినే కాక చంపి మరీ చెట్లను కూడా స్మగ్లింగ్‌ చేస్తున్నావా! నీతిమాలిన వెధవ! ఇంకో నాుగురోజు పోతే నీ తల్లిని గూడ అమ్మేసేట్లున్నావే!
మనిషి : ఏదో పారెస్ట్‌ డిపార్టుమెంటు పుణ్యమా అని నువ్వు బతికిపోయావని సంబరపడకు.నీ అడ్రస్‌ మొత్తం నా దగ్గరుంది జాగ్రత్త. న్గాురోజుల్లో బయటకొస్తా! నీ పని పడతా! విదేశాకు ఎగుమతి చేస్తా.
పాము : స్‌..స్‌…స్‌…(పాము బయటకొస్తుంది)
మనిషి : ఓ కార్లోంచి దర్జాగా వస్తున్నావా! వాన పడేట్లుంది. కారులోకి పోయి వెచ్చగా పడుకో నాగదేవతా!
పాము : ఇందాకట్నుంచి మీ మాటన్నీ విన్నాను రా! ఇంక నీకు భూమ్మీద నూకు చెల్లాయి రా!
మనిషి : ఏంటీ రెచ్చిపోతున్నావ్‌! మట్టితినే వానపామా!
పాము : ఆ పామునే గదరా మీ మానవజాతి దైవంగా పూజిస్తోంది. చెట్లను కూడ పూజించే మహోన్నత మానవజాతి కదరా మీది. సముద్రంలో తర్పణాలిచ్చే మహోన్నత జాతి కదరా ప్రకృతిని భగవంతుని స్వరూపంగా పూజించు మానవజాతిలో మీలాంటి స్వార్థపయి వుండకూడదురా!
మనిషి : ఎహ పో! నువ్వు నన్నేం చేస్తావ్‌?
పాము : పగ పట్టిందంటే పాము వదదన్న సిద్దాంతం ఇంకా చామందిలో వుందిరా! నేనేమీ చేయకపోవచ్చు మీ మానవజాతిని. ప్రకృతి ప్రకోపించి, ధరామండం వేడెక్కి, భూకంపం ప్రజ్వలించి సముద్రంలో ఉప్పెన లేచిన నాడు ప్లాస్టిక్‌,రసాయనాు, ప్లాస్టరాప్‌ పారిస్‌ మొదగు అందమైన పెయింట్స్‌ కనుక్కున్న శాస్త్రవేత్తు, కోటీశ్వయి, నాయకు అనామకు ఏ ఒక్కరూ మిగరురా! నేటి పరిస్థితు చూస్తే యీ భూమండం మీద ప్రాణకోటి అంతరించటానికి యుగాంతం దగ్గరలోనే వున్నదనిపిస్తోంది.
మనిషి : ‘నీకు మాటల్తో పని లేదే! చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు’ ఏది కర్ర (అటు యిటు చూస్తాడు).
పాము : ఒరేయ్‌ మూరు?డా! నేనే నీవనుకున్న వానపామును కానురా కానాగును. స్‌..స్‌.. (కాటు వేయబోయి ఆగి) నీలాంటి వాడిని కాటేస్తే నీ విషం నన్నే చంపుతుందిరా! అందుకే ఖునికి నిువెల్లా విషం అన్నారు.
పాము : మానవు ఆలోచనా ధోరణిలో మార్పు రాకపోతే – ప్రకృతి ప్రేమికు కరువైతే – సహజత్వానికి దూరమైతే – సముద్రాన్నీ ఏకమై సృష్టించు జ ప్రళయంలో సర్వజీవు మృతి పొందక తప్పదు . తప్పదు… తప్‌…తప్‌
స్త్రీ : చేపలోయమ్మ చేపు …


రచన : గోమఠం రంగాచార్యలు ,సెల్‌ ` 9052189385 (వచ్చే సంచికలో మా విద్యాయంలో…బాలోత్సవ్‌)

అడవి తల్లి ఒడిలో అక్షర శిల్పాలు  

ఆ అడవిలోచెట్లకు అక్షరాు పూస్తాయి.. కొన్నాళ్ళకు అవే పుస్తక ఫలాు గా పుట్టికొస్తున్నాయి. తమజాతి సంస్కృతి..సాంప్రదాయ ఔన్నత్యాన్ని పరిరక్షణ కోసం అహర్ణిశు కృషిచేస్తాయి. ఇది వినడానికి విచిత్రంగా ఉన్నా… వాస్తవ విషయం తెలిశాక అవును నిజమే కదా!!అనక మానం. సాధారణంగా ఆదివాసు అనగానే అందరికీ వెంటనే మదిలో మెదిలే చిత్రం కొద్దిపాటి వస్త్రాతో చేతిలో బాణం,నడుముకు వెదురుబుట్టతో, అమాయకపు చూపు బలిష్టమైన దేహదారుడ్యంతో శ్రమశక్తుకు చిరునామాుగా కనిపిస్తారు, కానీ ఇది అనాటి ఆదివాసీ జీవన చిత్రం నేటి సమాజంలో కాంతో పాటు ఆధునిక ఆదివాసి జీవన చిత్రం అందుకు పూర్తి భిన్నం.


స్వాతంత్రానంతరం మన దేశంలో వచ్చిన మార్పు ల్లో భాగంగా అడవిబిడ్డ జీవితాల్లో కూడా కొద్ది మార్పు వచ్చాయన్నది నిజం. ఆకాస్త మార్పు ఆర్థికప్రగతికి కారణం వారిలో’’ అక్షజ్ఞానం’’ కగడమె !! అక్షరజ్ఞానం పెంచుకున్న ప్రతి గిరిజన బిడ్డ ఉపాధిపరంగా ఆర్థికంగా ఎదిగి తమగత కాపు శారీరక శ్రమకు స్వస్తిపలికి హుందాగా జీవిస్తున్న సంఘటను అనేకం,ఆకోవకు చెందిందే ఈ ఆదివాసియువకు ‘‘అక్షరవ్యవసాయం’’ తెం గాణలోని ముగు జిల్లా తాడ్వాయి మండం లోని అనే గిరిజనగ్రామానికి‘‘కామారం’’అనే గిరిజన గ్రామానికి చెందిన విశ్వవిద్యాయ విద్యా ర్థులైన ఈగిరిజన యువత సాగిస్తున్న‘అక్షరయజ్ఞం’ అంద రికీ అబ్బురం కలిగిస్తుంది.


ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర జరిగే మేడారం గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి పక్కన గ ఈగ్రామంలోని యువతచేస్తున్నకృషి అందరికీ ఆదర్శంగా నిుస్తుంది, 1945 సం:లో హైమన్‌ డార్ప్‌ సూచనతో నైజాంరాజ్యంలో ఏర్పాటుచేసిన గిరిజనప్రాంత ప్రాధమికపాఠాల్లో ఒక పాఠశాను ఈ‘‘కామారం’’గ్రామంలో ఏర్పా టు చేయడం విశేషం.అలాఅందుబాటులోకి వచ్చిన పాఠశా సాయంతో ఈఆదివాసి బిడ్డు తమ లోని ప్రతిభకు విద్యసాయంతో నగిషీుచెక్కకుంటు నిరంతర కృషితో అందరికీ ఆదర్శంగా నిుస్తు న్నారు, సుమారు 100కుటుంబాు గ కామారం గ్రామంలోని ఆదివాసిల్లో 40మంది ప్రభుత్వ ఉద్యోగుగా ఉండగా, మరి కొందరు విశ్వవిద్యా య స్థాయిలో చదువుపూర్తి చేసుకుని పరిశోధన పనిలో కృషి చేస్తున్నారు. ఈక్రమంలో ఈగిరిజన గ్రామానికి చెందిన మైపతి సంతోష్‌ కుమార్‌, మైపతి అరుణ్‌ కుమార్‌, అనే అన్నదమ్ము విశ్వవిద్యాయ విద్యపూర్తి చేసుకుని ఒకరుప్రభుత్వ ఉపాధ్యాయుని గా విధు నిర్వహిస్తుండగా మరొకరు ‘‘తుడుం దెబ్బ’’(ఆదివాసిహక్కు పోరాటసమితి) రాష్ట్ర అధ్యక్షునిగా గిరిజను ప్రగతి కోసం నిమగ్నమ య్యాడు. తను ప్రభుత్వ పాన శాస్త్రంలో కాకతీయ విశ్వవిద్యాయంలో మాష్టరుడిగ్రీ పొంది అక్కడే తమ జాతి గురించిన పరిశోధనకు శ్రీకారం చుట్టుకున్నారు. పరిశోధన అంటే కేవం నాుగు గోడ గదుల్లో కూర్చుని వందలాది పుస్తకాను అధ్యయనం చేసి వాటి సారాన్నిమరో కొత్తపుస్తకంగా మార్చడమే కాదు. ప్రాంతాను ప్రత్యక్షంగా పర్యటించి అవగాహన పెంచుకున్న అనుభవ సారంతో వ్రాయడమే ప్రామాణిక పరిశోధన అని నమ్మిన ఈ గిరిజనయువకుడు తను ఆ మార్గం వైపు అడుగువేస్తున్నాడు. అందులో భాగంగానే 2012 ఏప్రిల్‌ 21న ప్రారంభమైన అరుణ్‌ కుమార్‌ క్షేత్ర పర్యటన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 11 జిల్లా ల్లోని గిరిజనప్రాంతాల్లో గిరిజన ప్రాంతా గుండా సాగింది 29 రోజుల్లో మొత్తం 5848 కిలోమీటర్ల దూరం ప్రయాణించినతను అతని మిత్ర బృందం అనుభవాతో ‘‘ఆదివాసి జీవన విధ్వంసం’’ అనే మూడు వంద పేజీ ఉద్గ్రంథాన్ని 2016లో ప్రచురించారు. దీనిలో వివిధ ప్రాంతాల్లోని గిరిజ ను జీవనస్థితిగతు అనేకఆధారాు, గణాంకా తోసవివరంగా వ్రాసారు. అరుణ్‌ కుమార్‌ జన్మ ప్రాంతమైన మేడారంనుంచి ప్రారంభ మైన ‘‘ క్షేత్ర పర్యటన’’లో ఖమ్మం జిల్లాలోని భద్రాచం మన్యం సంస్కృతి,తూర్పుగోదావరి జిల్లాలోని కొండరెడ్లు జీవనం,సూరంపాలెం భూపతిపాలెం ప్రాజెక్ట్‌ స్థితిగ తు, కొమ్మునృత్యాు,గంగామ్మ జాతర, వివరా తో పాటు శ్రీకాకుళం,విజయనగరం, విశాఖ, జిల్లాల్లోని గిరిజను సంస్కృతి ఎదుర్కొంటున్న ఇబ్బందు, వివరిస్తూ పశ్చిమ గోదావరి ప్రాంత గిరిజనుకుప్రశ్నార్థకంగా మారిన ‘పోవరం’వ్యధ !ప్రకాశం,కర్నూు,ప్రాంతపు చెంచుజీవితాను భిన్నకోణంనుంచి ఆవిష్కరించి, తెంగాణ లోని మహబూబ్‌నగర్‌,ఇ్లందు,గుండా,ప్రాంతా గిరిజనజీవితాను అక్షరీకరిన్చారు. అలాగే ఆదిలా బాద్‌,కరీంనగర్‌,జిల్లాలోని గోండు జీవితాను పరిశీలించి అనేక చారిత్రక విషయాు మెగులోకి తెచ్చారు. తమ క్షేత్రపర్యటన ద్వారా ఈ ఆదివాసీ జీవనవిధ్వంసం క్షేత్రపర్యటన పరిశోధన నిండా వివిధ ప్రాంతా గిరిజను స్థితిగతుతో పాటు ఆప్రాంతాలోని పారిశ్రామికీకరణ, ప్రపంచీకరణ, ద్వారా అక్కడి ఆదివాసీకు జరుగుతున్న అన్యా యంనష్టం, పాకుకు హెచ్చరికు చేస్తూ గిరిజను ను జాగృతపరుస్తున్నారు. ఆయా ప్రాంతాలోని మహనీయును ప్రకృతిసోయగాను పండుగను సంస్కృతీ సంప్రదాయాను సవివరంగా సచరిత్రా త్మకంగా వివరించడంలో ఈ గిరిజన పరిశోధక విద్యార్థి విజయం సాధించారు. ఇకకామారం గ్రామానికి చెందిన యువత సంయుక్త సాకారంతో ‘‘మైపతిసహోదయి’’చేసిన అక్షరకృషికి మరో సాక్ష్యం ‘‘ఇండిజినస్‌ నాలెడ్జ్‌ ఆఫ్‌ ది కోయతూర్‌ ఆఫ్‌ కామారం’’ అనే వర్ణచిత్రాయుతమైన 300 పేజీ పుస్తకాన్ని 2018లో వారి బిర్సాముండా ఉద్యోగసంఘం పక్షాన ప్రచురించుకున్నారు. ఈఅం దమైన పరిశోధక పుస్తకంలో కోయ తెగ నిర్వచనం తో మొదు పెట్టి తమ గ్రామ భౌగోళిక అంశాు దేశీయ జ్ఞానం,గిరిజను జకుముకరాయి వెదురు బొంగునుంచి నిప్పు తయారు చేసేతీరు, కార్తు, రాశు,గిరిజను కాలాన్ని పూర్వంనుంచి గుణి స్తున్నతీరు, ఎంతోశాస్త్రీయంగా ఆధారాతో ఇందు లో వివరించారు. సింధు నాగరికతే కోయ నాగ రికత అని చెప్పే ప్రయత్నం కూడా చేస్తూ కోయ తూర్‌,గోండ్వాన,ధర్మచిహ్నా గురించిన సమాచారం కూడా ఇందులో చేర్చబడిరది. కోయగృహ నిర్మా ణాు వారిసామాజిక కట్టుబాట్లు, ఉమ్మడి జీవన వ్యవస్థ, బంధుత్వాు నీతి మివకు వారు ఇచ్చే ప్రత్యేకతు ఈపుస్తకంలో ప్రామాణికంగా పొందు పరిచారు. పూర్వపు భూపంపిణీ విధానంగురించి శాస్త్రీయవిశ్లేషణతో ఆనందించారు, గిరిజను సంస్కృతి సంప్రదాయా గురించి ఎంతో విస్తా రంగా వర్ణచిత్రాతో అందించిన వ్కెనం పాఠకు కు అబ్బురం కలిగిస్తూ అమ్యూమైన గిరిజన విజ్ఞానం అందిస్తుంది.ఎవరికైనా ప్రాంతీయ అభి మానం సహజం తమ ప్రాంతం ప్రాముఖ్యత సంత రించుకున్నదైతే ఇక ఆ అభిమానంఎత్తు మరింత పెరుగుతుంది. ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరగా ఖ్యాతిగాంచిన మేడారం జాతర ప్రాం తానికి చేరువలోగ కామారం గిరిజన పరిశోధక యువతకు జాతరకు కారకులైన సమ్మక్క-సారమ్మ వీరవనిత పూర్వచరిత్రను అక్షరీకరిన్చే ఆలోచన వచ్చింది.అయితే అంతకముందే వీరి నేపద్యం గురించి అనేక ఉహాత్మక రచనుమెవడ్డాయి. అరుణ్‌ కుమార్‌ తమజాతి వీరవనితు గురించి సరైన చారిత్రాత్మక సమాచారవివరణ అందిం చాని తనమిత్రబృందంతో కసి సమ్మక్క భర్త పగిడిద్ద రాజు జన్మస్థమైన బస్తర్‌ ను సందర్శించి అక్కడ గ పగిడిద్దరాజు కోట గ గుట్టను దర్శించి విషయసేకరణ చేసాడు సంపూర్ణవివరాతో 2020సంవత్సరంలో ‘సమ్మక్క-సారమ్మ పూర్వ చరిత్ర’అనే పుస్తకంచిత్రలిపి పరిశోధనగా ప్రచు రించారు. దీనిలో సమ్మక్క సారక్క చరిత్ర ఛత్తీస్‌ ఘడ్‌,మహరాష్ట్ర,ఒరిస్సా,గిరిజనప్రాంతాతో ముడి పడివున్న వ్కెనం వివరించ బడిరది. అలాగే జాతర చారిత్రక నేపద్యంవివరణతో పాటు గిరిజన సం స్కృతి ఆధారశాసనాుగా చెప్పబడే చిత్రలిపిగ పడిగెప్రస్థావనతో వీరి పరిశోధన కొన సాగిం చారు. సమ్మక్క సారమ్మపై ఆ ప్రాంత ఆదివాసీ పరిశోధక యువత తాముచేసిన క్షేత్ర పర్యటన ద్వారాను తమ తాతముత్తాత నుంచి విని తొసు కున్న విజ్ఞానం అన్వయం చేసుకుని భిన్న కోణంలో ఈ రచన చేసారు, కేవం పూర్వాపరాు చారిత్రక విషయాు వివరించడంతో సరిపుచ్చుకోకుండా ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం జాతర జరిగే తీరు సచిత్రాత్మకంగా వివరించిన వ్కెనం ఆసక్తిగా వుంటుంది.


ఇలా ఈగిరిజన యువత తమ అస్తి త్వాన్ని గురించి వివరిస్తూ ఇన్నాళ్ళు గిరిజన సాహి త్యం అంటే కేవం ‘‘మౌఖికసాహిత్యం’’గానే పరిగ ణించేవారు దానినుండి తమ సంస్కృతి సంప్రదా యాను బయటకు తెచ్చి వారి సంస్కృతిని ఆధునిక వైజ్ఞానిక ఉపకరణా సాయంతో అక్షర బద్దంగా పుస్తకీకరణచేసి విశ్వవ్యాప్తంగాభావితరాకి అందిం చే కృషిలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం 250రకా గిరిజనఆహార వస్తువును సేకరించి ‘ఆదివాసీ ఆహార ఔన్నత్యం’ గురించిపరిశోధన పుస్తకం తొగు-ఆంగ్ల భాషల్లో ప్రచురించే పనిలో నిమగ్న మయ్యారు కామారం గిరిజన యువత, గతంలో మైపతి సంతోష్‌ కుమార్‌ ‘నాగపున్నమి’(2016) ‘‘కోయభాష-నిఘంటువు’’(2017)కోయలిపి (2019), మైపతి అరుణ్‌ కుమార్‌ ‘‘ డెక్క రామక్క జీవితచరిత్ర’’(2018)వంటిపేర్లతో తమజాతి సాహిత్యంను పుస్తకాుగా ప్రచురించారు. ఒక మారుమూ గిరిజన గ్రామంలో ఆదివాసీ విద్యా ర్ధు తామునేర్చుకున్న అక్షర జ్ఞానం సాయంతో ఇలాపరిశోధను క్షేత్రపర్యటను చేసి ఆకృషి నంతా పుస్తకాుగా ప్రచురించి భావితరాకి భద్రపరచడం ఒక అపురూపవిషయం, ఇది పట్టణవాసుకీ అబ్బురంకలిగించే ఆదర్శనీయ అంశం. కామారం గిరిజన యువతచేస్తున్న అక్షరకృషి మరికొన్ని ప్రాంతాలోని విద్యార్ధుకు బాసటగా నివాని వారి క్ష్యం నెరవేరి విశ్వవ్యాప్తంకావాని ఆశిద్దాం.!
` వ్యాస రచయిత –అమ్మిన శ్రీనివాసు రాజు : సెల్‌ : 7729883223.


కామారం గిరిజన పరిశోధనబృందంమార్గదర్శి
మా జాతి సంస్కృతి సాంప్రదాయా గురించి ఆదివాసి హక్కు పోరాట సమితి తుడుందెబ్బ ద్వారా తెలియజేయానే క్ష్యంతో మాకృషి కొనసాగుతుంది మా గిరిజను గత చరిత్రను మివైన సంస్కృతి సాంప్రదాయాను తెలియజేస్తూ మా జాతి ప్రజకు జరుగుతున్న అన్యాయంపై పోరాటం చేయడమే మా సంఘం ప్రధాన క్ష్యం అందులో భాగంగానే గతంలో మా జాతి గురించి జరిగిన అరకొర అసంపూర్ణ పరిశోధనకు భిన్నంగా మా సొంత అనుభవాతో మాకు సంబంధించిన సంస్కృతి గురించిన పరిశోధను కొనసాగించి మా పరిజ్ఞానంతో పుస్తకరూపంలో ప్రచురించుకుంటున్నాము.
-మైపతి అరుణ్‌ కుమార్‌,తుడుందెబ్బ అద్యక్షుడు


జాతి సంస్కృతి పరిరక్షణ కోసం
మాగ్రామంలోని విద్యార్ధుంతా కలిసి మాజాతి సంస్కృతి మివను పరిరక్షించుకునే పనిలో భాగంగా 2014 సంవత్సరంలో ఒక యువజన సంఘం ఏర్పాటు చేసుకుని గ్రామ మిత్రు సహకారంతో అనేక కార్యక్రమాు చేయ గలిగాం 2016నుంచి దీనిని గిరిజన సంస్కృతి పరిశోధనా కేంద్రం గా తీర్చిదిద్ది మిత్రు,దాతు, ప్రభుత్వ సహకారంతో సొంత భవనం నిర్మించి అధ్యయనం,పరిశోధన, క్షేత్ర పర్యటను, చేస్తూ గిరిజన సంస్కృతిపై పరిశోధను చేసేవారికి మాసంఘం ఒక దారి దీపం కావాలి అన్నది మాక్ష్యం. దీనికి మేథావు, సామాజిక వేత్తు అందరూ సహకారం ఎంతో అవసరం.

  • రేగ రాజశేఖర్‌ అధ్యక్షుడు – బిర్సాముండా యూత్‌ – కామారం,
1 37 38 39 40 41 48