పల్లె..పల్లెకూ విస్తరిస్తున్న రైతు ఉద్యమం

జనవరి 26 తర్వాత ‘ఇకరైతు ఉద్యమం పని అయిపోయినట్టే’ నని మోడీ భక్తు ప్రచారం చేసుకున్నారు. కాని మరోసారి వారి ప్రచారం వొట్టి బూటకమని తేలిపోయింది. బిజెపి ప్రభుత్వం, దాని భజనబృందం ఆశించినట్టు రైతు ఉద్యమం బహీ నపడలేదు సరికదా మరింత బంగా, మరింత లోతుగా, మరింత దేశవ్యాప్త విస్తృతితో ముందుకు సాగుతోంది. మార్చి6వ తేదీన 100వరోజుకు చేరిన ఉద్యమం ఢల్లీి సరిహద్దుల్లో సింఘూ, టిక్రీ, ఘాజీపూర్‌, షాజహాన్‌పూర్‌, పాల్వాల్‌ ప్రాంతా వద్ద భారీగా తరలివచ్చిన రైతుతో శాంతియు తంగా ధర్నాు నిర్వహించి విజయం సాధించే వరకూ విశ్రమించేది లేదంటూ విస్పష్టంగా తన దృఢ దీక్షను మరోమారు ప్రకటించింది. ఉద్యమానికి నాుగు నెలు పూర్తవుతున్న సందర్భంగా మార్చి 26న దేశవ్యాప్త బంద్‌కు సమాయత్తం అవుతోంది. బంద్‌కు అన్ని వైపు నుండీ మద్దతు మ్లెవెత్తు తోంది. ఉద్యమాన్ని మరింత బంగా కొనసాగిం చాంటే దేశంలోని మారుమూ గ్రామాకు విస్తరించాని ఉద్యమనేతు భావించారు. పం జాబ్‌,హర్యానా,రాజస్థాన్‌,ఉత్తరప్రదేశ్‌,బీహార్‌, మధ్య ప్రదేశ్‌ రాష్ట్రాల్లోని గ్రామీణప్రాంతాల్లో గ్రామీణ సమ్మేళనాు పెద్ద ఎత్తున నిర్వహించారు. మహా రాష్ట్రనుండి,కర్ణాటక నుండి రైతు యాత్రు సాగుతు న్నాయి. తాజాగా గుజరాత్‌లోనూ ఈ సమ్మేళనాు మొదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌, తెంగాణ రాష్ట్రాల్లో రాష్ట్రస్థాయి రైతుఉద్యమ వేదికు ఏర్పడ్డాయి. రాష్ట్రవ్యాప్త ప్రచారానికి పూనుకున్నాయి. తమిళ నాడు,కేరళ ఎన్నికలో రైతు ఉద్యమం ఒక ప్రధాన ప్రచారాంశం అయింది.
బపడుతున్న కార్మిక – కర్షక ఐక్యత
ఒకవైపు పోరాటంలో నిమగమైఉన్నా రైతు ఉద్యమ కాయి దేశంలో జరుగుతున్న కార్మికు, ఉద్యోగు పోరాటాకు తాము కూడాతోడు నివాని భావిం చారు. మార్చి 15న ప్రైవేటీకరణ వ్యతిరేక దినాన్ని పాటించాన్న కేంద్ర కార్మిక సంఘా పిుపుకు రైతు ఉద్యమం మద్దతు ప్రకటించింది. ఆ రోజున దేశ వ్యాప్తంగా రైతాంగం,కార్మికు ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణకు,వ్యవసాయం కార్పొరే టీకరణకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాు నిర్వహించారు. పెట్రో ధర పెరుగుదను కూడా వారు నిరసిం చారు.మార్చి15,16తేదీల్లో జరిగిన బ్యాంకు ఉద్యోగు సమ్మెకు,17న జరిగిన సాధారణ బీమా ఉద్యోగు సమ్మెకు,18న జరిగిన జీవిత బీమా ఉద్యోగు సమ్మెకు రైతు ఉద్యమం సంఫీుభావం తెలిపింది. ఉమ్మడిగా రాబోయే కాంలోనూ ఉద్యమాు చేపట్టాన్న నిర్ణయానికి కార్మిక, కర్షక ఉద్యమ నేతు వచ్చారు.
ధర్మ యుద్ధం – ప్రజందరి పోరాటం
ఇప్పుడు రైతు పోరాడుతున్నది కేవం ఆ న్ల వ్యవసాయ చట్టా రద్దు కోసం మాత్రమే కాదు. వాళ్ళు దేశంలో విపరీతంగా పెరిగిపోయిన సం పద అసమానత మీద పోరాడుతున్నారు. రాజకీ యాలో ప్రజ మధ్య చీలికు తెచ్చే శక్తుకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. రైతాంగఆత్మ హత్య మీద, ఆదాయాల్లో ఉన్న అసమానత మీద,కార్పొరేట్ల గుత్తాధిపత్యం మీద…వాళ్ళిప్పుడు పోరాడుతున్నారు. వ్యవసాయంలో స్త్రీు పోషించే పాత్రకు తగిన గుర్తింపు కోసం పోరాడుతున్నారు. సమాజం లోని అన్ని తరగతు ప్రజ సమస్యపై వారు పోరాడుతున్నారు. ఇదొక ధర్మయుద్ధం అని సంయుక్త కిసాన్‌ మోర్చా నేతు ప్రకటించారు. ఖాప్‌ పంచాయితీు కావు..
కులా వారీగా ప్రజలో వేలాది సంవత్సరాుగా ఉన్న చీలికను ముందుకు తెచ్చి రైతు ఉద్యమాన్ని చీలికు,పేలికు చేయాని బిజెపి పన్నిన కుట్రను రైతు గ్రహించారు. ఒకచోట అది కేవం‘జాట్‌’ఉద్యమంగా ఉందని, ఇంకొక చోట ‘షెకావత్‌’ ఉద్యమమే తప్ప ఇంకె వరూ లేరని,మరోచోట ఇది కేవం ‘మీనా’ ఉద్యమమేనని-ఇలా బిజెపి నాయకు తప్పుడు ప్రచారం చేశారు. మొదట్లో ఖాప్‌ పంచాయితీ ద్వారా రైతును కదిలించే ప్రయత్నాు జరిగా యి. కాని కేవం ఒక కులానికి చెందిన వారిని మాత్రమే కదిలించడంతో విజయం రాదని, అన్ని కులా వారిని కలిపే సమీకరణు అవసరమని రైతు నేతు గుర్తించారు. అందుకే ఇప్పుడు ప్రతీ చోటా మహా పంచాయితీు నిర్వహిస్తున్నారు. వాటి లోఅన్ని కులావారినీ కదిలించి ఐక్యపరుస్తున్నారు. హిందూ-ముస్లిం-క్రైస్తవ-సిఖ్‌ ఐక్యతను ప్రబోధి స్తున్నారు. దళితును సాదరంగా స్వాగతిస్తున్నారు. అన్ని తరగతు శ్రామిక ప్రజనూ సమీకరించే ‘’కిసాన్‌-మజ్దూర్‌ ఏక్తా జిందాబాద్‌’’నినాదం ఇప్పు డు ఉద్యమ నినాదంగా మారింది. ‘’మోడీ ప్రభుత్వం పెట్టిన బారికేడ్లను తొగించి ఢల్లీి నిరసనను కొనసాగిస్తున్నాం, నీటి ఫిరంగును, బాష్పవాయు గోళాను తిప్పికొట్టాం. అలాగే ఇప్పుడు మన మధ్య ఐక్యతకు అడ్డుగోడల్లా ఉన్న కు, మత విభేదానూ తొగిద్దాం.’’అని కిసాన్‌ నేతు పిుపిచ్చారు. ‘’దళి తు ఇళ్ళల్లో ఛోటూరామ్‌ ఫోటోు పెట్టండి. అగ్రవర్ణా వారి ఇళ్ళల్లో బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ఫోటోు పెట్టండి.’’ అని నేతు విజ్ఞప్తి చేశారు. హిందువుకు, ముస్లింకు మధ్య మత విభేదా చిచ్చురగిల్చి గత రెండు తడవ ఎన్నికలో బ్ధి పొందిన బిజెపి నేతకు ఇప్పుడు వారివారి నియో జక వర్గాలోనే బహిష్కరణు, నిరసను ఎదురవుతున్నాయి. ముజఫర్‌నగర్‌ నుంచి ఎం.పిగా ఎన్నికై కేంద్రంలో మంత్రి పదవి కూడా చేపట్టిన సంజీవ్‌ బ్యాన్‌ తన నియోజకవర్గ రైతును ‘’చైత న్యవంతుల్ని’’ చేద్దామని వెళ్ళి వారి నిరసన వేడికి తట్టుకోలేక వెనుదిరగవసి వచ్చింది. అక్కడ గతం లో పరస్పరం వైరంతో వ్యవహరించిన హిందు వు, ముస్లిరు ఇప్పుడు ఐక్యమై మంత్రిని వెళ్ళ గొట్టారు. తన కు,మత విద్వేష రాజకీయాతో రైతు ఉద్యమంలో చీలికు సృష్టించాని బిజెపి చేసిన, చేస్తున్న కుట్రను సమైక్య రైతు ఉద్యమం విజయవంతంగా తిప్పికొడుతోంది.
వెల్లివిరుస్తున్న సౌహార్ద్రత
తన పొంలో వేసిన చెరుకు పంట కోతకు రావ డంతో….పోరాట కేంద్రం నుండి వెనక్కి వెళ్ళి కోతు పూర్తి చేసుకుని తిరిగి వచ్చాడు రాజన్‌ జావలా అనే రైతు. అతను ఆచెరుకునంతా పోరా ట కేంద్రానికి తీసుకువచ్చి అక్కడ ఉన్నవారందరికీ చెరుకురసం సరఫరా చేస్తున్నాడు. ఆవిధంగా చేస్తున్నవారింకా చాలామంది ఉన్నారని అతడు తెలిపాడు. ఇంటింటికీ తిరిగి పాు సేకరించి పోరాట కేంద్రాకు తెచ్చి అక్కడ ఉద్యమకారుకు టీ కాచి ఇస్తున్న వారు కూడా చాలామంది ఉన్నారు. ఇక గ్రామాల్లో ఉండిపోయినవారు ఉద్యమ కేంద్రావద్ద ఉన్నవారి పొలాల్లో కోతకు, నాట్లకు సహకరిస్తున్నారు. రాజస్థాన్‌-హర్యానా సరిహద్దులో భరత్‌పూర్‌ వద్ద మహా పంచాయితీ జరపడానికి 25,000 మంది పట్టే స్థం అవసర మైంది. ఏపుగా ఎదిగిన గోధుమ పంట ఉన్నా, ఆ పొలాను సభ కోసం చదును చేసి స్వచ్ఛందం గా ఇవ్వడానికి రైతు ముందుకొచ్చారు. ‘వ్యవ సాయ పనుూ ఆగవు, ఉద్యమమూ ఆగదు’ అంటున్నారు రైతు.
నిర్బంధాకు భయపడేది లేదు
బిజెపి పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాు రైతు ఉద్యమకారుపై కేసు పెడుతున్నాయి. ఇప్పటికి 100 మందికి పైగా జైళ్ళలో ఉన్నారు. రైతు నాయకు పైనే 35 కేసు ఇప్పటి వరకూ బనాయించారు. శాంతియుతంగాఆందోళన సాగితే అందుకెటువంటి అభ్యంతరమూ ఉండబోదని సుప్రీం కోర్టు మొదట్లోనే స్పష్టం చేసింది. కాని రాష్ట్ర ప్రభుత్వాు అందుకు విరుద్ధంగా నిర్బంధానికి పూనుకుంటున్నాయి. అయితే ‘ఈ నిర్బంధాు మా ఉద్యమాన్ని ఎంతమాత్రమూ నిరోధించలేవు’ అని రైతు ఉద్యమకాయి ప్రకటిస్తున్నారు.
ఉద్యమానికి బాసటగా ప్రత్యామ్నాయ మీడియా
ప్రింట్‌ మీడియాతో సహా ప్రధాన స్రవంతి మీడియా రైతు ఉద్యమ వార్తకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ప్రభుత్వ ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యత భిస్తోంది. అయితే, ఒకకొత్త తరం యువ జర్నలి స్టు ముందుకొచ్చారు. నిరసన వార్తను, నాయ కు ప్రసంగాను, ఇంట ర్వ్యూను చిన్న చిన్న వీడియోుగా చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పెడుతున్నారు. ఇంటర్నెట్‌లో వాటికి విశేష ప్రాచు ర్యం భిస్తోంది. వాటిని చూసేవారు, లైక్‌ చేసేవారు క్షల్లో ఉన్నారు. ఆన్‌లైన్‌ న్యూస్‌ మీడియా కూడా రైతు ఉద్యమాన్ని బాగా ప్రచారం చేస్తోంది. నేడు భారతదేశ రైతాంగ ఉద్యమం అంతర్జాతీయంగా ప్రచారం పొందింది. బ్రిటన్‌లో క్ష మంది పౌరు ు పాల్గొన్న సంతకా ఉద్యమం కలిగించిన ఒత్తిడి తో బ్రిటన్‌ పార్లమెంటు ఒకరోజు భారతదేశంలో జరుగుతున్న రైతు ఉద్యమం మీద చర్చించింది. చర్చలో పాల్గొన్న ఎంపీందరూ మోడీ ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. అమెరికా,కెనడా,ఫ్రాన్స్‌ తది తర దేశాలో మన రైతు ఉద్యమానికి మద్దతు పెరుగుతోంది.
‘’నా ఆఖరి కోర్కెను తీర్చండి’’
48 ఏళ్ళ రాజ్‌బీర్‌సింగ్‌ హర్యానాలోని హిస్సార్‌ కు చెందినరైతు. తన రెండెకరా పొంలో వరి, గోధుమ పండిస్తాడు. భార్య,ఇద్దరు ప్లిు ఉన్నారు. వందరోజులైనా మోడీ ప్రభుత్వం రైతు డిమాం డ్లను అంగీకరించకపోవడంతో నిరాశ చెంది ఆ రోజునే ఉరి వేసుకుని చనిపోయాడు. తన సూసైడ్‌ నోట్‌లో‘’చనిపోతున్ననా ఆఖరి కోర్కెను నెరవేర్చండి. ఆ మూడు వ్యవసాయ చట్టానూ రద్దు చేయండి’’ అని రాశాడు.ఢల్లీి సరిహద్దుల్లో ఆత్మహత్యకు ప్పా డిన ఎనిమిదో రైతు రాజ్‌బీర్‌. ఇప్పటివరకూ ఈ ఉద్యమంలో280 మంది రైతు అమరుయ్యారు.
దేశం కోసం పోరాడాను..ఇదా నాకిచ్చే బహు మానం?
82ఏళ్ళ గురుముఖ్‌సింగ్‌ పంజాబ్‌ లోని ఫతేపూర్‌ సాహిబ్‌ గ్రామానికి చెందిన రైతు. 22 సంవత్స రాు ఆర్మీలో ఉన్నాడు. 1962 ఇండో-చైనా యుద్ధంలో,1965 ఇండో-పాకిస్థాన్‌ యుద్ధంలో, 1971 బంగ్లాదేశ్‌ విముక్తి యుద్ధంలో పాల్గొన్నాడు. 1984లో పదవీ విరమణ చేసి వ్యవసాయం చేసుకుంటున్నాడు. మొన్న జనవరి 26న ఢల్లీి వద్ద జరిగిన అ్లర్లతో ఎటువంటి సంబంధమూ లేక పోయినా (నిజానికి ఆఅ్లర్లు కేంద్ర ప్రభుత్వం పన్నిన కుట్రలో భాగం) గురుముఖ్‌సింగ్‌ను నిర్బం ధించి 16రోజు జైులో ఉంచారు. ప్రస్తుతం బెయిల్‌ మీద విడుద అయ్యాడు. కాని ఆ తప్పుడు కేసు ఇంకా ఉంది. ‘’నేను దేశంకోసం మూడు యుద్ధాల్లో పోరాడాను. నాకు ఆర్మీలో ఎంతో గౌర వం ఇచ్చారు. నాకు10 పతకాు వచ్చాయి. కాని ఇప్పుడు మోడీప్రభుత్వం నన్ను ఉగ్రవాది నంటోంది. నా జీవితపు చివరి రోజుల్లో ఇదేనా నాకు దక్కింది? ఈ అవమానాన్ని నేనెలా భరించ గను?’’ అని గురుముఖ్‌ వాపోతున్నాడు. అతడి ప్రశ్నకు మోడీ-షా వద్ద సమాధానం ఉందా?
ఎన్నికలో ఓడిరచి బుద్ధి చెప్పండి – నేత పిుపు
అయిదు రాష్ట్రా అసెంబ్లీ ఎన్నికు జరగనున్న నేపథ్యంలో సంయుక్త కిసాన్‌ మోర్చా నేతు ఆ రాష్ట్రాలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌,అసోంరాష్ట్రా పర్యటన పూర్త యింది. ఆరాష్ట్రాలో బిజెపిని ఓడిరచి బుద్ధి చెప్పా ని రైతుకు, ప్రజకు ఉద్బోధిస్తున్నారు.
భద్రతా దళాు మోహరించే ఉన్నాయి
జనవరి26న రైతు ట్రాక్టర్‌ ర్యాలీ, ఘర్షణ తరువాత సింఘు, టిక్రీ సరిహద్దు దగ్గర భారీగా భద్రతా దళాను మోహరించారు. ఇప్పుడు ఈరెండు బోర్డర్లకూ వెళ్లడం అంత సుభం కాదు. ఎక్కడికక్కడ పోలీసు, పారా మిటరీ దళాు కాపలా కాస్తున్నారు. భద్రతా దళాకు, రైతుకు మధ్య పెద్ద పెద్దరాళ్లు,ముళ్లకంపు పెట్టారు. సింఘు సరిహద్దుకు వెళ్లే వాహనాను గురు తేజ్‌ బహదూర్‌ స్మారకస్థలానికి రెండుకిలోమీటర్ల ముందే పోలీసు ఆపేస్తారు. అక్కడినుంచీ నడుచు కుంటూ రైతు ఉన్న చోటికి వెళ్లాలి.
వేసవి సన్నాహాు
దిల్లీలో ఎండు పెరుగుతున్నాయి. ఉదయం11గంటు దాటాక ఎండ తీవ్రమవు తోంది. వేసవిలో ఉద్యమం ఎలా కొనసాగిస్తారని వారిని అడిగాం. ‘‘వెదురు గడ్డితో పైకప్పు వేసు కుంటాం. అది కొంత చ్లగా ఉంటుంది. ఫ్లాన్లు, కూర్లు అవసరమైతే ఏసీు కూడా ఏర్పాటు చేస్తాం’’ అని రైతు చెప్పారు. ఇప్పటికే కొన్ని గుడారాల్లో ఏసీు, కూర్లు అమర్చారు. ‘‘వేసవి లోనే రైతు పంటు పండిస్తారు. ఎండల్లోనే పోలాల్లో పని చేస్తాం. ఈ వేడి మమ్మల్నేం చేస్తుం ది?’’ అని హర్దీప్‌ అన్నారు. ఆపక్కనే మంజీత్‌ సింగ్‌ అనే రైతు కొందరు కార్మికు సహాయంతో వెదురు,గడ్డి,తాటాకుతో పైకప్పు సిద్ధం చేయిస్తు న్నారు.‘‘శీతాకాలాన్ని ఎదుర్కొన్నాం. ఇప్పుడు వేసవికి సిద్ధపడుతున్నాం. ఈ పైకప్పుపై టర్పాలిన్‌ వేస్తాం. వర్షాలొచ్చినా నీరు కారకుండా ఉంటుంది. వీటిని తయారు చేయడానికి సుమారురూ.25మే ఖర్చవు తుంది. అందుకే మేము మూడు గ్రామాకు కలిపి ఒక టెంట్‌ వెయ్యాని నిర్ణయించుకున్నాం. అందరూ తలా ఒకచెయ్యి వేస్తున్నారు. ఈ టెంట్‌లో కూర్లూ, ఏసీు కూడా పెడతాం’’అని మంజీత్‌ సింగ్‌ తెలిపారు.‘‘ఉద్యమం ఇప్పుడప్పుడే ముగిసేలా లేదు. ప్రభుత్వం మొండి వైఖరి అవంబిస్తోంది. మా ఏర్పాట్లు మేము చేసుకోవసిందే. దీన్ని ఎంత కామైనా కొనసాగించడానికి మేము సిద్ధంగా ఉన్నాం’’ అని ఆయన అన్నారు.
ఇప్పుడు ఉద్యమ ప్రాంతం ఎలా కనిపిస్తోంది?
సింఘు,టిక్రీ సరిహద్దు దగ్గర ఉద్యమం జరుగుతున్న ప్రదేశంలో ఒకనగరం రూపు దిద్దు కుంటున్నట్లుతోస్తోంది. అక్కడ చిన్నచిన్న వ్యాపా రాు మొదయ్యాయి. టీ షర్టు, షూస్‌, చెప్పు, దుప్పట్లు, చెరకు రసం,తినుబండారాు అన్నీ అమ్ము తున్నారు. ఏసీు కూర్లతో పాటూ గుడారాల్లో టీమీ కూడా వచ్చాయి. ఉదయంపూట అక్క డంతా హడావుడిగా కనిపిస్తుంది. మధ్యాహ్నానికి జనం తగ్గుతారు. మళ్లీ సాయంత్రం కాస్త చ్ల బడ్డాక గుంపు గుంపుగా జనం కనిపిస్తున్నారు. ఎండవేళల్లో అందరూ తమతమ గుడారాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. సాయంత్రం సభు, చర్చల్లో పాల్గొంటున్నారు.
మూడు నెల్లో రైతు జీవితం ఎంత మారింది?
రైతు ఎక్కడ ఉన్నా ఏదో ఒకటి పండి స్తూ ఉంటారనడానికి ఉదాహరణగా సింఘు,టిక్రీ సరిహద్దు దగ్గర తమ గుడారా ముందు పూ మొక్కు వేశారు. ఖాళీస్థలాల్లో కూరగాయు పండిరచడం ప్రారంభించారు. ‘‘ఇప్పుడు మేము ఉత్తి చేతుతో మా ఊర్లకు తిరిగి వెళ్లలేం. ఇది మా గౌరవానికి సంబంధించిన విషయంగా మారి పోయింది. ఖాళీ చేతుతో వెనక్కి వెళితే మమ్మల్ని ఎగతాళి చేస్తారు. అదిచిన్న విషయమేం కాదు’’ అని సేవాసింగ్‌ తెలిపారు.30ఏళ్ల సేవాసింగ్‌ గత మూడు నెలుగా సింఘు బోర్డర్‌ దగ్గరేఉంటు న్నారు.‘‘ఇప్పుడు మా గ్రామంలో నన్ను అంద రూ దిల్లీవాసి అంటున్నారు’’ అని సేవా సింగ్‌ చెప్పారు. ఫ్రిజ్‌,వాషింగ్‌ మిషన్‌,కూర్లతో పాటు భద్రత కోసం సీసీటీవీ కెమేరాను కూడా గుడా రాల్లో అమర్చినట్లు సేవా సింగ్‌ తెలిపారు. పంజాబ్‌ నుంచి వచ్చిన గుర్‌సేవక్‌ సింగ్‌ టిక్రీ బోర్డర్లో ఉన్న ఒక ఖాళీ స్థలాన్ని కిసాన్‌-హవేలీగా మార్చేశారు. అక్కడ పార్క్‌, ఆట స్థం, రాత్రుళ్లు పడుకునేందుకు గుడారాు ఏర్పాటు చేశారు. ‘‘ఏ ఉద్యమంలో అయితే మూడు తరా వారు (ప్లిు, మధ్య వయస్కు, వృద్ధు) పాల్గొంటారో ఆ ఉద్యమం కచ్చితంగా విజయం సాధించి తీరుతుంది. ఇవాళ కాకపోతే రేపైనా ప్రభుత్వం మా డిమాండ్లకు త ఒగ్గాల్సిందే’’ అని గుర్‌సేవక్‌ సింగ్‌ అన్నారు
రైతు తదుపరి వ్యూహం ఏమిటి?
రైతు ఉద్యమానికి సంయుక్త్‌ కిసాన్‌ మోర్చా నాయకత్వం వహిస్తోంది. ఇందులో వివిధ రైతు సంఘాు భాగంగా ఉన్నాయి. ప్రస్తుతం, పశ్చిమ బెంగాల్‌లో జరగబోయే ఎన్నికను దృష్టిలో ఉంచుకుని కొందరు రైతు నాయకు బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు.
‘‘బీజేపీకి ఓటు వేయకండి’’ అని భారతీయ కిసాన్‌ సంఫ్‌ు (రాజేవాల్‌) అధ్యక్షుడు బల్వీర్‌ సింగ్‌ రాజేవాల్‌ అన్నారు. ఈ పార్టీ కార్పొరేట్ల పక్షం వహిస్తుంది. ఈ దేశాన్ని కాపాడాంటే బీజేపీని అధికారం నుంచి కిందకు దించాలి అని వారు అంటున్నారు. రైతు ఉద్యమం చూసి ప్రభుత్వం భయపడుతోందని, మూడు చట్టాను ఉపసం హరించుకోక తప్పదని రాజేవాల్‌ అన్నారు. ‘‘పశ్చిమ బెంగాల్‌ ఎన్నికు ఉద్యమంపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. కానీ, మేము దాన్ని పట్టించుకోం’’ అని రైతు నాయకుడు డాక్టర్‌ దర్శన్‌ పాల్‌ చెప్పారు.
భారతీయ కిసాన్‌ యూనియన్‌ (ఉగ్రహాన్‌) అధ్యక్షుడు జోగిందర్‌ సింగ్‌ ఉగ్రహాన్‌ మాట్లాడుతూ..‘‘100 రోజు రైతు ఉద్యమంలో మేం చాలానే సాధిం చాం. చట్టాను వాయిదా వేయడం గురించి ప్రభు త్వం మాట్లాడుతోందంటే అదిరైతు ఉద్యమం సాధించిన విజయమే’’ అని అన్నారు. ప్రభుత్వంతో అధికారిక చర్చు ముగిసినప్పటికీ, అనధికారిక చర్చు జరుగుతూనే ఉన్నాయని, మూడు చట్టాను రద్దు చేసిన తరువాత మాత్రమే రైతు ఇంటికి తిరిగి వెళతారని ఉగ్రహాన్‌ స్పష్టం చేశారు. అయితే, పశ్చిమ బెంగాల్‌ ఎన్నిక ప్రచారానికి సంబంధించి ఉగ్రహాన్‌ సుముఖత చూపలేదు. ‘‘ఎవరు, ఎవరికి ఓటు వెయ్యాలి అనేది మా సంస్థు చెప్పకూడదు. మేము ఓటు రాజకీయాకు దూరంగా ఉంటాం. ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగించి మమ్మల్ని ఇక్కడినుంచీ బవంతంగా వెళ్లగొట్టొచ్చు. కానీ, అదే జరిగితే పరిణామాు చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ ఉద్యమం 2024 వరకూ కొనసాగవచ్చు’’ అని ఉగ్రహాన్‌ తెలిపారు. మరొక రైతు నాయకుడు గుర్నాం సింగ్‌ చఢూనీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అంతవరకు ఈ ఉద్యమం కొనసాగితే 2024 ఎన్నికల్లో రైతు ఉద్యమం ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు. ‘‘మాకు భూమి పోతే ఆకలితో చనిపోతాం. చనిపోవాల్సి వస్తే ఆందోళనల్లోనే చనిపోతాం’’ అని గుర్నాం సింగ్‌ అన్నారు.
విశ్లేషకు ఏమంటున్నారు?
‘‘రైతు ఖాళీ చేతుతో వెనక్కి వెళ్లాన్నదే ప్రభుత్వం క్ష్యం. కానీ, సమాజంలోని వివిధ వర్గా నుంచీ వారి ఉద్యమానికి భిస్తున్న మద్దతు చూస్తే ప్రభుత్వం కోరిక నెరవేరేలా లేదు’’ అని పంజాబ్‌ విశ్వవిద్యాయం రాజనీతి శాస్త్రం ప్రొఫెసర్‌ ఖలీద్‌ మొహమ్మద్‌ అభిప్రాయపడ్డారు. ‘‘ఈ విషయమై అంతర్జాతీయంగా కూడా ప్రభుత్వంపై విమర్శు వస్తున్నాయి. బ్రిటిష్‌ పార్లమెంట్‌, ఐక్యరాజ్య సమితి మానవ హక్కు కమిషన్‌ వరకూ ఉద్యమం గొంతు చేరుకుంది. ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది అనడానికి ఇది ఒక సూచన’’ అని ఆయన అన్నారు.
బీజేపీలో కూడా అంతర్గతంగా ఈ ఉద్యమం గురించి గొంతు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం రైతుఉద్యమంపై త్వరలోనే ఒక నిర్ణయానికి రావసి ఉంటుందని విశ్లేషకు అభిప్రాయపడుతున్నారు. పశ్చిమ బెంగాల్‌ ఎన్నిక ఫలితాు రైతుఉద్యమ భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఉందని పంజాబ్‌ విశ్వవిద్యాయం ప్రొఫెసర్‌ హర్జేశ్వర్‌ సింగ్‌ అభిప్రాయపడ్డారు. అయితే, రైతు ఉత్తి చేతుతో వెనక్కి వెళ్లే అవకా శమే లేదని, మూడు చట్టాు, ఎంఎస్‌పీకి చట్ట పరమైన హామీ ఎలా ఇవ్వాన్నది నిర్ణయించు కోవాల్సినది ప్రభుత్వమేనని ఆయన అన్నారు.
( వ్యాసకర్త : సీనియర్‌ పాత్రీకేయు) -కార్తికేయ

ఎవ‌రి క‌న్న బిడ్డ‌రా..ఎక్కి ఎక్కి ఏడ్చింది!

ఇట్లొచ్చిండ్రు, అట్ల బొయిండ్రు.. రెండొందలు సంపాదించిండ్రు.. ‘కూలోన్ని మేపేటందుకే ఉంది ఈ పథకం. కూలోడు ఒక్కడన్నా మాట ఇంటుండా! మన చుట్టూ కూలోడు తిరగుతలేడు! మనమే కూలోడి చుట్టూ తిరుగుతున్నం!’ ‘అసలెందుకు ఈ చట్టం? పీకి పారెయ్యక!’ పాపం! తమ కష్టాల‌కీ, నష్టాల‌కీ అసు కారకులెవరో తొసుకోలేని రైతు సోదయి గ్రామీణ ధనిక వర్గానికి తోడై వెళ్ళగక్కే ఆక్రోశాలు ఇవి. ‘’ఎక్కడ గిట్టుబాటవుతుందండీ కూలి! ఎండా కాం టాంకర్లలో నీళ్ళు తీసుకుపోయి తడిపితేగాని గడ్డపార దిగడం లేదు. ఊరికి ఆమడ దూరంలో చెరువులోకి నడిచిపోయేసరికి సగం ఓపిక సచ్చిపోద్ది. ఇంకోపని దొరక్క కరువు పనిలో కుదురుకున్నాం.’’ ఇదీ కూలీ ఘోష. ఏది వాస్తవం! ఏది అపవాదు! మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం… అనేక పోరాటా తరువాత ఈ చట్టం మెగు చూసింది. ‘పనైనా చూపాలి! తిండైనా పెట్టాలి!’ ఈ నినాదం ఎన్ని సభు, సమావేశాల్లో మరెన్ని ప్రదర్శనల్లో మార్మోగిందో లెక్కించలేం.. ఈ పోరాటాలు, ఉద్యమాలు, సంఘర్షణ ఫలితమే ఈ ఉపాధి హామీ చట్టం. ఇదేదో యూపీఏ ప్రభుత్వం అప్పనంగా చేతిలో పెట్టిన పథకం అనుకుంటే పొరపాటే. అయితే గడచిన కాంలో పథకం అము ఎలా ఉంది. చూద్దాం…
‘కరువు పనలు’ అని జనం నోళ్ళలో నానే ‘ఉపాధి పనలు’ మండు వేసవిలోనే జరుగుతాయి. ఉన్న మారాజు ఏసీలు, కూల‌ర్లు, అధమం ఫ్యాను పెట్టుకొని సేద తీరే రోజుల్లో… గ్రామీణ శ్రామికులు పని కోసం వెంపర్లాడుతూ… పుగు, పారా, తట్ట చేత పట్టుకొని, దాహార్తికి ప్లాస్టిక్‌ డబ్బాల్లో నీళ్ళు పట్టుకొని బయల్దేరతారు. అదే ఆడవాళ్ళయితే ఉదయాన్నే ఇంటెడు చాకిరీ చేసుకొని ఊరికి ఆమడ దూరంలో ఉన్న చెరువు, కుంటు, క్వాల్లో మట్టి తవ్వి కట్టు పోయడానికి బయల్దేరతారు.


ఈ కార్మికలు ప్రధాన సమస్య వేతనం. 2020-21 ఆర్థిక సంవత్సరానికి రెండు తొగు రాష్ట్ర ప్రభుత్వాు ఉపాధి హామీ పనుకు రూ.237గా రోజు వేతనం నిర్ణయించాయి. అది కూడా 8గంటు పని దినం, ఎండాకాం అత్యధిక కేరీు, ఒంట్లో శక్తి ఖర్చయ్యే శారీరక శ్రమకు ఇవే ప్రభుత్వాు వ్యవసాయ కార్మికు వేతనాు నిర్ణయించేటప్పుడు దుక్కి దున్నడానికి 5గంటు పని దినంగాను, ఇతర వ్యవసాయ పనుకు 6గంటు పని దినంగాను నిర్ణయించాయి. గతంలో మహిళా కార్మికు నాట్లు, కోత పనుకు ఉదయం 9-10 గంట మధ్య పోయి సాయంత్రం 5గంటకు తిరిగి వచ్చేవారు. శారీరక శ్రమతో కూడిన కరువు పను చేసి బతకడం తప్ప వేరే మార్గంలేని గ్రామీణ పేద ఆరోగ్య పరిస్థితి, దేహదారుఢ్యం, ఒంట్లో సత్తువ ఇవి ఏ కొంచెమైనా అధినేత, అధికార్ల మెదళ్ళలో ఉన్నాయో లేదో తెలియదు. ఉపాధి పనుకు 8గంటు పనిదినం నిర్ణయించేశారు. నిర్ణయం చేసే ముందు ఏ ఒక్క అధికారి, అధినేత అయినా శ్రామికుడు, శ్రామికురాలితో చర్చించారా! అది జరగని పని కదా! అసు చర్చించాని అనుకోవడమే మన వెర్రిబాగుతనమేమో! ఓట్ల కోసం జనం దగ్గరికి పోయే నాయకు, జనానికి సంబంధించిన నిర్ణయాు చేసేటప్పుడు ఎందుకు జనం దగ్గరికి పోరో?
రోజు వేతనం మరీ అన్యాయంగా నిర్ణయించారు. నైపుణ్యంలేని కార్మికుకు జిల్లా కలెక్టరు రోజు వేతనం నిర్ణయిస్తారు. ఆ లెక్కన విశాఖపట్నంజిల్లాలో రూ.439 నిర్ణయించారు. ప్రతి జిల్లాలో అలాగే ఉంటుంది. కానీ ఉపాధి పథకం కార్మికుకు రెండు తొగు రాష్ట్రాల్లో రూ.237 నిర్ణయించారు. ఇదేనా పేదను ఉద్ధరించే తీరు. ఈ పథకం ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక వనయి, నీటి వనయి పెరిగాయని అధికారిక వెబ్‌సైట్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. అది వాస్తవం కూడా. చెరువు, పశువు కుంటు, పంట కాుమ, చెక్‌ డ్యామ్‌ు, పొలా మధ్య బోదు, మురుగు క్వాల్లో పూడికతీత వంటి పను వ్ల నీటి వనయి పెరుగుతున్నాయి. కొండ ప్రాంతాల్లో ట్రెంచీు తవ్వి నీటి వనరు భ్యత పెంచుతున్నారు. సామాజిక అడవు పెంపకం ఒక ముఖ్యమైన పని. తెంగాణ, రాయసీమ జిల్లాల్లో రైతు పొలాల్లో కంప చెట్లు కొట్టి మొదళ్ళతో సహా తవ్వి పారేస్తున్నారు. పడావుగా ఉన్న రైతు భూము సాగులోకి వచ్చి పత్తి వంటి వ్యాపార పంటు పండిస్తున్నారు. రైతు భూము మివ పెరిగింది. ఎంత చేసినా ఉపాధి పథకానికి కేటాయించిన డబ్బు ‘పే పిండి చందమే’. ప్రజాధనం వధా చెయ్యడమే అని గగ్గోు ఎందుకు? కుక్కని చంపాంటే అది పిచ్చిదని ముద్ర వెయ్యాలి. కాబట్టి జిల్లా కలెక్టర్లు నిర్ణయించిన వేతనం రూ.439 కన్నా దిగ్గోసి అందులో దాదాపు సగం వేతనం రూ.237 నిర్ణయించి, ఇక చాల్లే! నోరుమూసుకుని పని చెయ్యండి అన్న సంకేతాలి స్తున్నారు. పోనీ అదయినా అమవుతోందా! చూద్దాం!
డి.వెంకటక్ష్మి అనంతపురం జిల్లా రెడ్డిపల్లి గ్రామవాసి. ఆమె పేస్లిప్పు ప్రకారం 6రోజు పని చేసింది. ఆరు రోజుకు రూ.428 వేతనం ఇచ్చారు. పేస్లిప్పులో ‘పని చేసిన దినము -6’ అని… మర కింద…’ పని దినము -2’ అని రాశారు. పని చేసిన దినము అంటే ఏంటి? పని దినము అంటే ఏంటి? అధికార్లనడిగితే వచ్చిన జవాబు ఏమంటే ‘’క్యూబిక్‌ మీటరుకు రూ.237 ఇస్తాం. క్యూబిక్‌ మీటరు ఒక్క రోజులో తవ్వుతారా…10 రోజుల్లో తవ్వుతారా అనేది కూలీ ఇష్టం. మీరు ఎన్ని రోజు పని చేసినా క్యూబిక్‌ మీటరు రూ.237 లెక్కన మాత్రమే ఇస్తాం. అంటే ఒక క్యూబిక్‌ మీటరు తవ్వకానికి మూడు రోజు శ్రమ అవసరమయితే, ఈ మూడు రోజుకు కలిపి రూ.237 మాత్రమే ఇస్తాం’’ ఇది అధికార్ల జవాబు. మరి ఆ లెక్కన రోజుకు రూ.80 కూడా గిట్టుబాటు కాదు కదా! అన్న మన ప్రశ్నకు మనమే జవాబు చెప్పుకోవాలి. అది అధికార్లకు, ప్రభుత్వానికి సంబంధంలేని వ్యవహారం అని మనం అనుకోవాలి. మర వెంకటక్ష్మి విషయానికి వద్దాం. ఆమె ‘పేస్లిప్పు’ ప్రకారం 6రోజు పనికి రూ.428 ఇచ్చారు. ఆదివారం శెవుదినంతో కుపుకుంటే 7రోజు పనికి గాను రూ.428. ఒక్క రోజు పనికి అక్షరాలా రూ.61.14 పైసు. బోధపడిరది కదా! రోజుకు రూ.60, రూ.70 కూలి పడుతోందని ఉపాధి కార్మికు మొత్తుకోడానికి గ కారణాలివి.
ఇప్పటి ప్రభుత్వం వారి లెక్కకే వద్దాం. వెంకటక్ష్మికి పని చేసిన దినము ‘6’ అయినా క్యూబిక్‌ మీటర్ల లెక్కన పని దినము ‘2’ అని లెక్కగట్టి రూ.428 చేతిలో పెట్టారు. అంటే ప్రభుత్వం వారి లెక్కన రూ.214 రోజు వేతనం చెల్లించారు. మరి ప్రకటించిన రూ.237 కూడ ఎందుకు ఇవ్వలేదు? మరో ఉదాహరణ. తోక క్ష్మి జాబ్‌ కార్డు ప్రకారం 45రోజు పని చేసిన దినాకు మొత్తం రూ.6,918 వేతనం ముట్టింది. 45రోజుతో భాగిస్తే రోజు కూలి రూ.153.73 పైసు. తోక భాస్కర్‌ జాబ్‌ కార్డ్‌ ప్రకారం 34రోజు పనికి రూ.5,149 ముట్టింది. అంటే ఒక్క రోజు వేతనం రూ.151.44 పైసు. ఇక్కడ ఆదివారం వేతనంలో కూడిన సెవు దినంగా ప్రకటించి లెక్కిస్తే వేతనం ఇంకా తగ్గిపోతుంది. తెంగాణ ప్రభుత్వ వెబ్‌సైట్‌ ప్రకారమే ప్రభుత్వం చెల్లించిన వేతనం రూ.169.30
ఇప్పుడాలోచించి చెప్పండి ? ఇట్టెల్లి, అట్టొచ్చి రూ.200 తెచ్చుకునేది నిజమా? గ్రామీణ పేద పట్ల ఎందుకీ అపవాదు. ఎందుకీ కక్ష. సోషల్‌ ఆడిట్టు మరో ‘సిత్రం’. చెరువు, కుంటు వగైరా మట్టి పని చేసిన సంవత్సరానికి గాని సోషల్‌ ఆడిట్‌ బందం పరిశీలించదు. ఫలితంగా రెండు నష్టాు ఉన్నాయి. వేసవిలో తవ్వకం పని పూర్తయితే జూలై నుంచి పడే వర్షా వ్ల వర్షపు నీళ్ళకు కొట్టుకు వచ్చిన మట్టి చేరుతుంది కదా! మరి చేసిన పను అంచనా ఎలా కడతారు? కాబట్టి టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు తాము ఎక్కడ సోషల్‌ ఆడిట్‌ అధికార్ల ఆగ్రహాకు గురువుతామోనని భావించి ఉపాధి కార్మికుతో అదనంగా పని చేయిస్తారు. కార్మికు శ్రమకు మివలేదు కదా! తిలాపాపం తలా పిడికెడు అంటే ఇదే. రెండవ నష్టం పని దినాు. సోషల్‌ ఆడిట్‌ బృందం ఫ్డీు తనిఖీ చేసే వరకు మరలా ఆ పని చేపట్టడానికి లేదు. గ్రామంలో సరాసరి 45రోజు కన్న ఎక్కువ పని కల్పించలేదు. మిగిలిన 155రోజుకు నిరుద్యోగ భృతి ఇచ్చారా అంటే అదీ లేదు. పథకం అములో కీకపాత్ర పోషించే మేట్ల వ్యవస్థను తెంగాణ ప్రభుత్వం మొత్తానికే తొక్కిపెట్టింది. మొత్తం కార్మికులో సామాజిక పొందిక చూస్తే…దళితు, గిరిజను 40శాతం, మహిళు 59శాతం ఉన్నారు. అనగా జనాభాలో దళితు, గిరిజను, మహిళ శాతం కన్నా ఉపాధి కార్మికుల్లో వారి సంఖ్య ఎక్కువ ఉంది. సమాజంలో వెనక్కి నెట్టివేయబడ్డ వర్గాలే ఉపాధి కార్మికుల్లో అత్యధికుండగా వారి ఉద్ధరణ పేరుతో అటు ప్రభుత్వం మరోసారి మోసగిస్తోంది. ఇటు సమాజం మరోసారి తన అక్కసు వెళ్ళగక్కుతోంది. గ్రామీణ శ్రామికును సంఘటితం చేసే సంఘాకు కొదవ లేదు. అయినా ఉపాధి హామీ కార్మికు గతి ఇలా ఉంది. కారణం వారు అట్టడుగు భాగంలో ఉండి గొంతు మూగబోయిన గ్రామీణ పేదు కావడమే. ‘’ఎవరుకన్న బిడ్డరా! ఎక్కిఎక్కి ఏడ్చింది’’ అన్నట్టయింది వారి పరిస్థితి.
(వ్యాసకర్త – ఎస్.పుణ్య‌వ‌తి, ‘ఐద్వా’ జాతీయ కోశాధికారి, నవతెంగాణ సౌజన్యంతో)

సామాజిక కార్య‌క‌ర్త దిశ ర‌వి అరెస్టు

కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా రైతు కోసం తీసుకుని వచ్చిన మూడు వ్యవసాయ చట్టాకు వ్యతిరేకంగా ఉద్యమం ఉదృతంగా సాగుతోంది. ఢల్లీి సరిహద్దుల్లో.. ఇండియా గేట్‌ వీధుల్లో..పార్లమెంట్‌దారుల్లో రైతు నిరసన వ్యక్తం చేస్తోండగా.. దీక్షల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. రైతు దీక్షకు సంబంధించి సామాజిక మాధ్య మాల్లో గెటా థెన్‌బర్గ్‌ చేసిన టూల్‌ కిట్‌ వివాదంలో బెంగళూరు ఐటీ సిటీకి చెందిన పర్యావరణ, సామాజిక కార్యకర్త 22ఏళ్ల దిశా రవిని ఢల్లీి పోలీసు అరెస్టు చేశారు. తర్వాత ఫిబ్రవరి 23న బెయిల్‌ మంజూర య్యాంది. దేశంలో జరుగుతున్న రైతు ఆందోళనకు మద్దతు తొపుతూ స్వీడన్‌కు చెందిన అంతర్జాతీయ పర్యావరణ ఉద్యమ కారిణి గ్రెటా థన్‌బర్గ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన టూల్‌ కిట్‌ను దిశారవి అప్‌లోడ్‌ చేశారు. రైతును రెచ్చగొట్టేలా ఉందంటూ ఫిబ్రవరి 4న ఢల్లీి పోలీసు థన్‌ బర్గ్‌పై అలాగే దిశపై ఐపీసీ సెక్షన్లు 124ఏ,120ఏ, 153ఏ కింద కేసు నమోదు చేసి దిశను అరెస్టు బెయిల్‌పై బయటకు విడుదయ్యారు.

ఫ్రైడేస్‌ఫర్‌ఫ్యూచర్‌’పేరిట పర్యావరణ పరిరక్షణకోసం చేపట్టిన అవగాహన కార్యక్ర మానికి శ్రీకారంచుట్టిన వారిలో దిశరవి ఒకరు. ప్రభు త్వానికి వ్యతిరేకంగా ఖలిస్థాన్‌ వేర్పాటువాదు టూల్‌కిట్‌ని రూపొందించినట్లుగా ఆరోపణు వ్యక్తంఅవుతున్నాయి. దీనివెనుక ఖలిస్థాన్‌ అను కూ సంస్థ ‘పొయెటిక్‌ జస్టిస్‌ ఫౌండేషన్‌’ హస్తం ఉన్నట్లు పోలీసు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యం లో గుర్తుతెలియని వ్యక్తుపై ఢల్లీి పోలీసు దేశ ద్రోహం,ప్రభుత్వంపై కుట్రకు సంబంధించిన పు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆకేసు విచారణలో భాగంగానే తాజాగా దిశ రవిని అరెస్ట్‌ చేశారు.
 రైతు ఆందోళనకు మద్దతు తెలిపేం దుకు టూల్‌కిట్‌ డాక్యుమెంట్‌లోని రెండు లైన్లను మాత్రమే ఎడిట్‌చేశానని ఆమెవ్లెడిరచారు. డాక్యు మెంట్‌లోని అంశాు అభ్యంతకరంగాఉన్నందున దానిని తొగించాంటూ థన్‌బర్గ్‌ను కోరినట్లు కూడా చెప్పుకొచ్చారు. అనంతరందిశను ఐదు రోజు పోలీసు కస్టడీకి అప్పగించారు. జనవరి 26వ తేదీన ఢల్లీిలో రైతు ఆందోళన సమయంలో జరిగిన హింసాత్మక ఘటనకు టూల్‌కిట్‌ ద్వారా సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రచారమే కారణ మని పోలీసు భావిస్తున్నారు. ఈక్రమంలోనే టూల్‌కిట్‌ రూపకర్త సమాచారం అందించాం టూ గూగుల్‌,ట్విట్టర్‌ను కోరారు. ఆరెండు సంస్థు ఇచ్చిన వివరామేరకు భారత ప్రభుత్వానికి వ్యతి రేకంగా దేశంలో సామాజిక,సాంస్కృతిక, ఆర్థికపర మైన అజడును సృష్టించేందుకు కుట్ర పన్నారం టూ ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.

దిశా రవి ఎవరు? ఏమిటీ టూల్‌కిట్‌ కేసు? భారత్‌లో రైతు నిరసనకు మద్దతుగా గ్రెటా థన్‌బర్గ్‌ షేర్‌ చేసిన ‘టూల్‌కిట్‌’ మీద నమోదైన కేసుకు సంబంధించి.. అరెస్టు చేశారు. ఆమె అరెస్టు ను తప్పుబడుతూ దిల్లీముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీ వాల్‌ మొదుకొని అమెరికా ఉపాధ్యక్షురాు కమలా హారిస్‌ మేనకోడు వరకు అనేక మంది ప్రముఖు స్పందిస్తున్నారు. అసు ఏం జరిగింది? దిశ రవి ఎవరు? ఈకేసు ఏమిటి? ఇండియాలో‘ఫ్రైడేస్‌ఫర్‌ ఫ్యూచర్‌’ ప్రచార అధ్యా యాన్ని ప్రారంభించిన వారిలో22 ఏళ్ల దిశా రవి ముఖ్యు.దిల్లీకి చెందిన స్పెషల్‌ సెల్‌ పోలీసు ఆమెను బెంగళూరులో అరెస్ట్‌ చేశారు.గ్రేటా థన్‌బర్గ్‌ రైతుకు మద్దతుగా ట్వీట్‌ చేసిన తరువాత నమో దైన కేసుల్లో ఇది మొదటి అరెస్ట్‌. బెంగళూరుకు చెందిన ప్రముఖ కార్యకర్త తారా కృష్ణస్వామి, దిశ గురించి మాట్లాడుతూ..‘‘పర్యావరణ పరిరక్షణ కోసం మేము చేపట్టే వివిధ కార్యక్రమా గురించి అనేకసార్లు మాట్లాడుకున్నాం. వ్యక్తిగతంగా తనతో నాకు పరిచయం లేదు.కానీ, ఒకటిమాత్రం కచ్చి తంగా చెప్పగను. ఆమెఎప్పుడూ చట్టాన్ని ఉ్లం ఘించలేదు. ఒక్కసారి కూడా అలాంటి పని చేసిన దాఖలాు లేవు. ఇదొక్కటే కాదు,అనేకఉద్యమాకు సంబంధించిన సంస్థన్నీ కూడా చట్ట బద్ధంగానే పనిచేస్తాయి. దిశఎప్పుడూ వాటన్నిటికీ నిజాయితీ గా,శాంతియుతంగా సహకరిస్తారు’’ అని అన్నారు. దిల్లీ పోలీసు దిశను దిల్లీకోర్టులో హాజరు పరుస్తూ.. ‘‘దిశారవి టూల్‌కిట్‌ గూగల్‌ డాక్యు మెంట్‌ ఎడిటర్‌…ఈడాక్యుమెంట్‌ను తయారు చేయడంలోనూ,ప్రచారం చేయడంలోనూ ఆమె ప్రధానపాత్ర పోషిస్తున్నారు. ఖలిస్తాన్‌ మద్దతుదారు ‘పోయెటిక్‌ జస్టిస్‌ ఫౌండేషన్‌’తో కలిసి దిశ భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారాు చేపడుతున్నారు. దిశనే ఈటూల్‌కిట్‌ను గ్రేటాథన్‌బర్గ్‌తో పంచు కున్నారు. ఈ టూల్‌కిట్‌ రూపొందించడం కోసం ఒక వాట్సాప్‌గ్రూప్‌ను దిశ ఏర్పాటు చేశారు. ఈ టూల్‌కిట్‌ పైనల్‌ డ్రాఫ్ట్‌ తయారు చేసిన బృందంతో దిశ కలిసి పనిచేశారు’’ అని పేర్కొన్నారు.‘‘జనవరి 26న దేశరాజధాని దిల్లీలో జరిగిన అ్లర్లు ప్రణాళిక ప్రకారమే జరిగాయని, అందులో ఈ డాక్యు మెంట్‌ పాత్ర ఉందని’’ వారు చెబుతున్నారు. అయితే దిశారవితో పనిచేసినవారందరూ ఆమె ఎంతో నిజాయితీ పరురాని,నిబద్ధత కలిగిన వ్యక్తి అని అంటున్నారు.‘‘దిశ చాలాచలాకీ అమ్మాయి. మంచి యువతి. కొన్నిసార్లు ఆమెకార్యక్రమాకు ఆస్యం గా వచ్చేవారు. కానీ,మేం ఏం అనేవాళ్లం కాదు. ఎందుకంటే ఆమె శక్తివంచన లేకుండా,చట్టాకు అనుగుణంగా,నిజాయితీతో పనిచేస్తారు. ‘సేవ్‌ ట్రీస్‌’ (చెట్లనుకాపాడండి)ఉద్యమం గురించి తనే స్వయంగా పోలీసుకు వివరించి,వారి అనుమతి తీసుకు న్నారు. దిశ ఎప్పుడూ చిత్తశుద్ధితో చట్టాకు లోబడే పనిచేశారు’’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక కార్యకర్త వివరించారు.‘‘దిశ అరెస్టుతో అనేకమంది భయాందోళనకు గురవుతున్నారని’’ మరొక వ్యక్తి అన్నారు. ‘‘కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉగ్రవాద నిరోధకచట్టం (యూఏపీఏ) యువతను చాలా భయ పెడుతోంది. దీనివనే 2020 జూన్‌లో ‘ఫ్రైడేస్‌ ఫర్‌ ఫ్యూచర్‌’ను నిలిపివేయాల్సి వచ్చింది. లాక్‌డౌన్‌ సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఎన్వి రాన్మెంటల్‌ ఇంపాక్ట్‌ అసెస్మెంట్‌’(ఈఐఏ)కు వ్యతి రేకంగా ప్రచారం చేపట్టాల్సి ఉండగా దాన్ని నిలిపి వేయాల్సి వచ్చింది’’ అని ఇంకొక వ్యక్తి తెలిపారు.ఆసమయం లోదిశారవి షషష.aబ్‌శీతీవజూశీత్‌ీ aటతీఱషa.షశీఎఅనే వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ..’’ భారతదేశంలో ప్రజావ్యతిరేకచట్టాకు జనం బలై పోతున్నారు. అసమ్మతి గొంతు నొక్కేస్తున్న దేశంలో మేము జీవిస్తున్నాం. ఎన్విరాన్మెంటల్‌ ఇంపాక్ట్‌ అసె స్మెంట్‌ ముసాయిదాను వ్యతిరేకిస్తున్న కారణంగా ‘ఫ్రైడేస్‌ ఫర్‌ ఫ్యూచర్‌ ఇండియా’కు చెందిన వ్యక్తుపై తీవ్రవాదునే ముద్ర వేస్తున్నారు. ప్రజ జీవితా కన్నా లాభాకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం స్వచ్ఛమైనగాలి, నీరు కోరుకోవడాన్ని తీవ్రవాదంగా పరిగణిస్తోంది’’ అని అన్నారు.<br>దిశా రవి మీద పెట్టిన కేసు ఏంటి?<br>భారతీయ శిక్షా స్మృతిని అనుసరించి దేశ ద్రోహం, సమాజంలో వివిధ వర్గా మధ్య విద్వేషాన్ని వ్యాప్తి చేయడం, నేరపూరిత కుట్ర కింద దిశపై కేసు నమోదు చేశారు. బెంగళూరులోని ఓప్రైవేటు కాలేజీలో దిశ బీబీఏ డిగ్రీ చదువుతున్నారు. 2018 లో గ్రేటా థన్‌బర్గ్‌ పర్యావరణ పరిరక్షణ దిశగా ‘సేవ్‌ ది ఎన్విరాన్‌మెంట్‌ క్యాంపెయిన్‌’తో ప్రపంచ వ్యాప్తంగా ప్రభంజనాన్ని సృష్టిస్తున్న సమయంలోనే దిశా రవి ‘ఫ్రైడేస్‌ ఫర్‌ ఫ్యూచర్‌ ఇండియా’ ప్రచారం మొదుపెట్టారు. భారత్‌లో వాతావరణ మార్పు నియంత్రణకు నిర్వహిస్తున్న చాలా ఉద్యమాు, కార్యక్రమాల్లో దిశ పాల్గొన్నారు. ఇదే అంశంపై గతంలో ఆమె బెంగళూరులో నిరసను చేపట్టారు. వాతావరణ మార్పుతో చుట్టుముట్టే ముప్పుపై మీడియాలో ఆమె వ్యాసాు కూడా రాస్తుంటారు. అయితే, నిరసన ప్రదర్శనలో పాల్గొనడం కంటే ఎక్కువగా చెరువు, నదును శుభ్రం చేయడం, చెట్లను నరక్కుండా కాపాడడం మొదలైన కార్యక్ర మాలో పాల్గొనడానికే ఆమె మొగ్గు చూపుతారు. దిశ అరెస్ట్‌ యువతను భయపెట్టిందని తారా కృష్ణస్వామి కూడా అంగీకరించారు.‘‘నాకు కూడా భయం వేస్తోంది. మేము అన్ని విషయాను శాంతియుతంగా పరిష్కరించడానికే మొగ్గు చూపు తాం. పోలీసు అనుమతి తీసుకోకుండా ఏ పనీ చెయ్యం. యువతను ఇలా క్ష్యంగా చేసుకోవడం చాలా విచారకరం’’ అని ఆమె అన్నారు. ప్రస్తుతం దిశను ఐదు రోజు కస్టడీకి తీసుకున్నామని పోలీసు ు వివరించారు. ఆమె మొబైల్‌ ఫోన్‌, ల్యాప్‌టాప్‌ కూడా సీజ్‌చేశారు. అయితే, దిశను కస్టడీకి పంపిం చానే నిర్ణయం తీసుకొనే సమయంలో ఆమె తరపు లాయర్‌ కోర్టులో లేకపోవడంపై నిపుణు నుంచి ప్రశ్ను మ్లెవెత్తుతున్నాయి. లాయర్‌ లేని సమ యంలో ఆమెను పోలీసు కస్టడీకి పంపించండంపై సోషల్‌ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ‘‘పాటియాలా హౌస్‌ కోర్టు డ్యూటీ మెజిస్ట్రేట్‌ ఇచ్చిన తీర్పు చాలా బాధాకరం. తన తరపున వాదించ డానికి న్యాయవాది అందుబాటులో ఉన్నారో లేదో కూడా తొసుకోకుండా ఒకయువతిని ఐదు రోజు రిమాండ్‌పై పోలీస్‌ కస్టడీలోకి పంపిం చారు. మెజిస్ట్రేట్‌ ఇలాంటి విషయాను చాలా సీరియస్‌గా తీసుకోవాలి. రాజ్యాంగలోని ఆర్టికల్‌ 22 కచ్చితంగా పాటించేలా చూడాలి. విచారణ సమయంలో నిందితురాలి తరపు న్యాయవాది హాజరు కాకపోతే వకీు వచ్చేవరకు వేచి చూడాలి లేదా ప్రత్యామ్నాయాను సూచించాలి. కేసు డైరీ, మెమో తనిఖీ చేశారా? బెంగళూరు కోర్టు ట్రాన్సిట్‌ రిమాండ్‌ లేకుండా ఆమెను నిర్బంధించి నేరుగా ఇక్కడి కోర్టుకు ఎందుకు తీసుకొచ్చారని మెజిస్ట్రేట్‌ స్పెషల్‌ సెల్‌ అధికారును ప్రశ్నించిందా? న్యాయ వ్యవస్థకు సంబంధించిన ఈఅంశానీ కూడా షాక్‌ కలిగిస్తున్నాయి’’అని సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయ వాది రెబెకా జాన్‌ సోషల్‌ మీడియాలో రాశారు. ‘‘ఒకవేళ ఏదైనా తప్పు చేశారనిపిస్తే ఆమెను ముందు పోలీస్‌ స్టేషన్‌లో విచారించాలి. నేరుగా దిల్లీ కోర్టులో హాజరు పరచడానికి ఎందుకు తీసు కెళ్లారు.టెక్నాజీ గురించి సరైన అవగాహన లేక పోవడంవన ఈవిషయంలో గందరగోళం తలె త్తిందనిపిస్తోంది’’ అని తారా కృష్ణస్వామి అన్నారు.<br>ఏమిటీ టూల్‌కిట్‌?‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’ నుంచి ‘యాంటీ లాక్‌డౌన్‌ ప్రొటెస్ట్‌’ వరకు.. ప్రపంచవ్యాప్తంగా ఉద్యమాను ముందుకు తీసుకెళ్లడానికి అనుసరించాల్సిన కార్యా చరణ ప్రణాళికతో నిరసనకాయి ఒక డాక్యుమెంట్‌ రూపొందిస్తారు. దీనినే ‘టూల్‌కిట్‌’ అంటారు.ఈ డాక్యుమెంట్‌ కోసం సోషల్‌ మీడియాలో ‘టూల్‌కిట్‌’ అనేమాటను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అందు లో సోషల్‌ మీడియా వ్యూహంతోపాటు, నిరసన ప్రదర్శన సమాచారంకూడా ఇస్తుంటారు. ఉద్య మం ప్రభావాన్ని పెంచడానికి సాయపడగ వారికి ఈ టూల్‌కిట్‌ను తరచూ షేర్‌ చేస్తుంటారు.‘టూల్‌కిట్‌ అనేది ఒకపత్రంలాంటిది. పరస్పర సహకారం,సమన్వయంకోసం ఉపయోగించేది. రాజకీయ పార్టీు, కార్పొరేట్‌ వర్గాు కూడా దీన్ని వినియోగిస్తాయి. దీన్ని ఎవరికీ వ్యతిరేకంగా ఉప యోగించరు. ఎవరైనా ఎక్కడినుంచైనా గూగల్‌ డాక్యుమెంట్‌ ఎడిట్‌ చెయ్యొచ్చు. అందరి ఆలోచ నను అందులో పొందుపరిచి..అన్నీ ఒకేచోట ఉండేలా చేయొచ్చు. దీన్ని ఎవరు ముందు సవరిం చారు, ఎవరు తరువాత సవరించారుఅనే విష యాలేం తెలీవు. ఇది డిజిటల్‌ ప్రపంచం. ఎవరైనా ఎక్కడినుంచైనా ఎడిట్‌ చెయ్యొచ్చు. నిజం చెప్పా ంటే వయసు పైబడినవాళ్లు, వృద్ధు ఈదేశాన్ని నడుపుతున్నారు. వారికి టెక్నాజీ గురించి ఏమీ తెలీదు’’ అని తారా కృష్ణస్వామి అభిప్రాయపడ్డారు. వీగన్‌ మిల్క్‌ (పూర్తి శాకాహార పాు) ప్రోత్సహించే ఒకస్టార్టప్‌ కంపెనీ కోసం దిశా రవి పనిచేస్తున్నారు. ‘‘దిశ ఆమె తల్లిదండ్రుకు ఏకైక సంతానం. ప్రస్తు తం తన కుటుంబం తన సంపాదన మీదే నడు స్తోంది. చిన్నప్పటినుంచీ ఆమె కుటుంబం నాకు బాగా తొసు. ఆమె తండ్రి ఆరోగ్యం బాగోలేదు. తల్లిగృహిణి. కొద్దిరోజు ముందు,పొద్దున్న ఏడు గంట నుంచీ తొమ్మిది వరకూ,మళ్లీ సాయంత్రం ఏడు నుంచీ తొమ్మిది వరకూ చేయగలిగేలా ఏదైనా పని ఉంటే ఇప్పించమని ఆమె నన్ను అడిగారు’’ అని ఆస్టార్టప్‌కు చెందిన,పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక వ్యక్తి తెలిపారు.‘‘ఇది చాలావిచారకరం. నిరాశ నిస్పృహను కలిగిస్తోంది. చెట్లను,పర్యావరణాన్ని కాపాడానుకునే ప్లిను దేశద్రోహుగా చిత్రీ కరించి భయపెడుతున్నారు’’ అని మరొక కార్యకర్త తెలిపారు.<br>యువ పర్యావరణ వేత్తకు దేశవ్యాప్త మద్దతు<br>దిశకు ప్రముఖు నుంచి మద్దతు భిస్తోంది.దిశా రవి అరెస్టును దేశవ్యాప్తంగా పువురు సామాజిక కార్యకర్తు,రాజకీయ నాయకు తప్పుబడు తున్నారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, కాంగ్రెస్‌పార్టీ నాయకు రాహుల్‌గాంధీ, ప్రియాం కా గాంధీ ఇప్పటికే ఆమెకు సోషల్‌ మీడియా వేదికగా మద్దతు ప్రకటించారు. 22 ఏళ్ల దిశను అరెస్టు చేయడమంటే ప్రజాస్వామ్యంపైదాడి చేయడ మేనని,రైతుకు మద్దతు ప్రకటించడం నేరం కాదని కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు. భారత్‌ నోరు నొక్కేయలేరని చెబుతూ దిశ అరెస్టుకు సంబంధించిన వార్తను రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. ఎలాంటి ఆయు ధాూ లేని ఒకసాధారణ అమ్మాయిని చూసి తుపాకున్న వారు భయపడు తున్నారని, ఆ అమ్మాయిని చూస్తుంటే వారిలో ధైర్యం నీరుగారి పోతోందని ప్రియాంకాగాంధీ ట్వీట్‌ చేశారు. ‘’ఇండియాబీయింగ్‌ సైలెన్సెడ్‌, రిలీజ్‌ దిశారవి’’ హ్యాష్‌ట్యాగ్‌ను ఆమె జోడిరచారు. అమెరికా ఉపాధ్యక్షురాు కమలా హ్యారిస్‌ మేన కోడు మీనా హ్యారిస్‌ కూడా దిశ అరెస్టుపై స్పందించారు.‘’ఒక యువపర్యావరణ ఉద్యమకారిణిని భారత అధికారు ు అరెస్టు చేశారు. రైతు ఉద్యమానికి సంబంధిం చిన టూల్‌కిట్‌ను సోషల్‌మీడియాలో షేర్‌ చేసి నందుకే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సామాజిక కార్యకర్త నోరును ఎందుకు నొక్కేయా ని ప్రయత్నిస్తున్నారో ఒకసారి భారత ప్రభుత్వం ఆలోచించుకోవాలి’’ అని ఆమె ట్వీట్‌ చేశారు. పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ నాయకత్వంలోని పాకిస్తాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌ పార్టీ కూడా దిశకు మద్దతుగా స్పందించింది. కశ్మీర్‌లో ప్రజ గొంతు నొక్కేస్తున్నట్లే, వారికి వ్యతిరేకంగా మాట్లాడే అందరి నోర్లనూ మోదీ, ఆరెస్సెస్‌ ప్రభుత్వం మూయించాని అనుకుంటోందని విమర్శించింది. దీనికోసం క్రికెటర్లు,బాలీవుడ్‌ సెబ్రిటీనూ ఉపయోగించు కుంటోందని ట్విటర్‌లో ఆరోపించింది.<br>దిశను కసబ్‌తో పోల్చిన బీజేపీ ఎంపీ బీజేపీ సీనియర్‌ నేత, బెంగళూరు సెంట్రల్‌ ఎంపీ పీసీ మోహన్‌… దిశను 2008 ముంబయి దాడుల్లో పట్టుబడ్డ పాకిస్తాన్‌ తీవ్రవాది మహమ్మద్‌ అజ్మల్‌ కసబ్‌తో పోల్చారు. బుర్హాన్‌ వనీ,కసబ్‌ వయసు కూడా 21 ఏళ్లేనని ఆయన వ్యాఖ్యానించారు. ఒక నేరం, ఎప్పుడూ నేరమే అవుతుందని ట్వీట్‌ చేశారు. మోహన్‌ వ్యాఖ్యపై సోషల్‌ మీడియాలో పెద్ద యెత్తున నిరసన వ్యక్తమవుతోంది.మాజీ కేంద్ర మంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత జైరామ్‌ రమేశ్‌ దిశారవి అరెస్టునుఖండిరచారు. పోలీసు వేధిం పుకు ప్పాడడం సరైందికాదని వ్యాఖ్యానిం చారు. ఆమెకు తాను అండగా ఉంటానన్నారు. మరో సీనియర్‌ కాంగ్రెస్‌ నేత చిదంబరం సైతం ఈ యువపర్యావరణ వేత్త అరెస్టును తప్పుబట్టారు. పోలీసు చర్యకు వ్యతిరేకంగా యువత గళం విప్పానికోరారు. రైతుఉద్యమానికి మద్దతు ప్రకటిం చడం నేరం కాదని, ఆకారణంగా కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేయడమేంటని ప్రియాంక చతుర్వేది ప్రశ్నించారు. సీపీఎం ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి ప్రభుత్వం ప్రశ్నించే గొంతు అణచివేతకు ప్రయత్నిస్తోందన్నారు. దిశ అరెస్టును ఖండిరచినవారినలో కేంద్రమాజీమంత్రిశనిథరూర్‌ కాంగ్రెస్‌ నేత ఆనంద్‌శర్మూ ఉన్నారు. ఈ క్రమం లో రైతు సమస్య గురించి తెలీకుండా వ్యాఖ్యానిం చొద్దంటూ పువురు నెటిజన్లు గ్రెటాపై ఆగ్రహం వ్యక్తంచేశారు. బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ పూర్తిచేసిన దిశ ఓప్క్రెవేటు కంపెనీలో మేనేజర్‌ గా పనిచేస్తూ ‘ఫ్రైడేఫర్‌ఫ్యూచర్‌’అనే స్వచ్ఛంద సంస్థను నిర్వహి స్తున్నారు. కాగా దిశారవిపై మోపిన అక్రమ కేసు ను ఎత్తివేయాని, వెంటనే ఆమెను విడుద చేయాని కోరుతూ సోషల్‌ మీడియాలో క్యాం పెయిన్‌ నడుస్తోంది. అటు రైతునేతు సైతం దిశ అరెస్టును ఖండిరచారు. కిసాన్‌ సంయుక్త మోర్చ దిశపై తప్పుడు కేసు మోపడాన్ని తప్ప బట్టింది. ఆమెను వెంటనే విడుద చేయాని డిమాండ్‌ చేసింది.ఉద్యమ ‘దిశ’<br>ఇదిరాజద్రోహం నేరంతప్ప మరేమీ కాదని రాజ్యయంత్రాంగం అంతా వాదిస్తుంది. బట్టతకు మోకాుకు ముడిపెట్టడం అంటే ఇదే కదా! ఇందులో ఎంత అశాస్త్రీయత, అహేతుకత ఉన్నదో వేరుగా చెప్పనక్కర్లేదు. అలాగే ఇప్పుడు బెంగుళూరుకు చెందిన ఓ యువపర్యావరణ కార్య కర్త దిశ రవిని దేశద్రోహిగా, అంతర్జాతీయ కుట్ర దారుగా పరిగణించి ఢల్లీిపోలీసు వచ్చి అకస్మా త్తుగా అరెస్టుచేయడాన్ని యావత్‌ప్రపంచం విస్తుపో యేట్టు చేస్తున్నది. ఇందుకోసం ‘టూల్‌కిట్‌’ కుట్ర సిద్ధాంతాన్ని కేంద్రం రంగంలోకి తెచ్చింది. ఈ పేరున ఇది తొలి అరెస్టు. ఇప్పుడేకాదు ఇకముందు కూడా ఎవరైనా కేంద్రప్రభుత్వాన్ని విమర్శిస్తే ఇలాంటి అరెస్టు, వేదింపు తప్పవనే హెచ్చరిక ఇందులో ద్యోతకమవుతున్నది. ఉద్యమ కార్యకర్త ను భయబ్రాంతుకు గురిచేసేందుకే కేంద్రం ఇలాంటి దుశ్చర్యకు ప్పాడుతున్నట్టు చెప్పకనే చెపుతున్నది. చట్టాన్ని అముపరిచేవారు చట్టబద్దం గా వ్యవహరిస్తున్నారా? అంటే అదీలేదు. బెంగు ళూరు శివారుల్లోని దిశరవి గృహం నుంచి ఆమెను ఢల్లీి పోలీసు అరెస్టు చేసిన తీరు అన్ని నియమ నిబంధననూ తుంగలోతొక్కినట్టు స్పష్టం చేస్తున్నది. అవకాశం లేకగాని, లేకుంటే స్వీడన్‌ పర్యావరణ వేత్త గ్రెటాథెన్‌బర్గ్‌ను కూడా అరెస్టుచేసి జైల్లో బంధించేవారని విమర్శకు పేర్కొంటున్నారు. గ్రేటా వయస్సు ఇరవై ఏండ్లలోపే. పిన్న వయస్సు లోనే ఆమె ప్రపంచ పర్యావరణ వేత్తగా ప్రసిద్ధిగాం చింది. దిశ రవి వయస్సుకూడా 22ఏండ్లే. ఎంబీఏ చదువుతున్న ఆమె మాంసం పరిశ్రమకు లెక్కలేనన్ని జీవాు హతమవుతున్న తీరును ఓడాక్యు మెంటరీలో చూసిచలించిపోయి పర్యావరణ వేత్తగా మారింది. ఉద్యమ పంథాను ఎంచుకున్నది. గ్రేటా మద్దతుతో నడిచే ‘ఫ్రైడేస్‌ ఫర్‌ ఫ్యూచర్‌ ఇండియా’కు దిశ బెంగుళూరులో వ్యవస్థాపక సభ్యురాు. వృక్షజాతుతో పాఉత్పత్తు తయారుచేసే స్టార్టప్‌ కంపెనీలో ఈమె పనిచేస్తున్నది. మెట్రో పను,స్టీల్‌ బ్రిడ్జి నిర్మాణం సందర్భంగా వేలాది చెట్లునరక డాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని నడిపింది. ఇప్పుడు తాజాగా, దేశానికి వ్యతిరేకంగా కుట్ర పన్నావని కోర్టులోపబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఆరోపించి నప్పుడు దిశ దానిని నిర్ద్వందంగా ఖండిరచింది. ‘నేను భవిత గురించి ఆలోచిస్తాను. దేశానికి ఆహారాన్ని అందిం చేది రైతు. అన్నం పెట్టేది రైతే కాబట్టి దేశానికి రైతే భవిత, ఫ్యూచర్‌ అని నమ్మాను కాబట్టే రైతు ఉద్యమానికి మద్దతు ఇస్తున్నాను’ అని విస్ప ష్టంగా చెప్పింది. ఇంత సత్య నిష్టగా సమాధాన మివ్వడం కొందరు పాకుకు మింగుడుపడటం లేదుమరి. ఇకపోతే టూల్‌కిట్‌ విషయం…గ్రేటాషేర్‌ చేయ డంతో టూల్‌కిట్‌ విషయం మెగులోకి వచ్చింది. భిన్నప్రాంతా సమూహ ప్రజానీకం తమ న్యాయ మైన డిమాండ్ల సాధనకు ఉద్యమంలో భాగంగా వివిధ మార్గాను సూచించే పద్ధతిలో గూగుల్‌ డాక్యుమెంట్‌గా ఇదిరూపొందింది. తాము ప్రజాస్వామ్యయుతంగా ఉద్దేశపూర్వంగా నిర్వ హించే కార్యాచరణ ప్రాంతాను, సమయాను ఇందులో నమోదు చేసుకుంటారు. సామాజిక మాద్యమాల్లో దీనిని ఉపయోగం ఎక్కువ. అమెరికా న్లజాతి వివక్ష వ్యతిరేక ఉద్యమం, లాక్‌డౌన్‌ వ్యతిరేక నిరసనోద్యమం, పర్యావరణ పరిరక్ష ణోద్యమం మొదలైనవి ఈ టూల్‌కిట్‌ సాయంతో ప్రణాళికు రచించుకుని ముందుకు సాగాయి. ఉద్యమం అభివృద్ధి కావడానికి ఇది తోడ్పడు తుంది. అంటే ఓకరపత్రంలా,పోస్టర్‌లా పని చేస్తుంది. అయితే పాకు దీనికి వేరే నిర్వచనం చెపుతున్నారు. వారిని బపరిచే గోడీ మీడియా అయితే ఇకసరేసరి. ఉగ్రవాదు, దేశవిధ్వం సకు మాత్రమే టూల్‌కిట్‌ను వినియోగిస్తారని, అందుకు వంద వేకోట్లు ంచం తీసుకుని ట్వీట్లు,షేర్లు చేస్తారని, ఇదంతా అంతర్జాతీయ కుట్ర లో భాగ మేనని వల్లిస్తున్నారు.<br>కుక్కను చంపాంటే పిచ్చికుక్క అని ముద్ర వేయాలి. నిజాయితీ పరులైన ఉద్యమ కారుపై అభాండాు వేయడం, వేదించడం, శిక్షించడం, రామాయణ కాం నుంచీ జరుగు తున్నది. ఈచీకటి కోణాు తొసుకున్న కొద్దీ మెగు ప్రస్థానంవైపుకే మాన వుడు ప్రయాణి స్తాడు. ఉద్యమం కూడా ఆ ‘దిశ’గానే ప్రవహి స్తుంది. రైతు వెంట పర్యావరణ ఉద్యమవేత్తు, వారి వెంట ప్రజాతంత్ర వాదు, దేశ ప్రజానీకం సంఫీుభావంగా నడవడం తప్పదు మరి!

దిశ రవికి బెయిల్‌ మంజూరు చేసిన ఢల్లీి కోర్టు
రైతు ఆందోళనకు మద్దతుగా స్వీడన్‌ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెట్షా థన్‌బర్గ్‌ ట్విట్టర్‌లో షేర్‌ చేసిన టూల్‌కిట్‌ వ్యవహారంలో బెంగళూరు యువతిని ఢల్లీి పోలీసు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. టూల్‌కిట్‌ కేసులో అరెస్టయిన పర్యావరణ కార్యకర్త దిశ రవికి ఢల్లీి కోర్టులో ఊరట భించింది. ఢల్లీి అదనపు సెషన్స్‌ జడ్జి ధర్మేంద్ర రాణా ఆమెకు బెయిల్‌ మంజూరు చేశారు. రూ.క్ష వ్యక్తిగతబాండు, అంతే మొత్తానికి మరోఇద్దరి పూచీ కత్తుతో ఆమెను విడుద చేయాని ఆదేశించారు. ఆమెకు బెయిల్‌ మంజూరు చేయకపోవడానికి సహేతుక కారణాు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. నూతన సాగు చట్టాపై ఆందోళను నిర్వహిస్తోన్న రైతుకు మద్దతుగా సోషల్‌ మీడియా ద్వారా టూల్‌కిట్‌నుషేర్‌చేసినట్టు దశరవి అభియోగాు ఎదుర్కొంటున్నారు. ఖలిస్థాన్‌ అనుకూసంస్థ ‘పోయెటిక్‌ జస్టిస్‌ ఫౌండేషన్‌’ (పీజేఎఫ్‌)తో ఆమెకు ప్రత్యక్ష సంబంధాు ఉన్నట్టు నిరూపించే ఆధారాను పోలీసు సమర్పించలేకపోయారని కోర్టు పేర్కొంది. వేర్పాటువాద ఆలోచనతో ఆమెకు సంబంధం ఉందని చెప్పడానికీ ఆధారా ల్లేవని తెలిపింది. గతంలో ఎటువంటి నేర చరిత్రలేని యువతికి అరకొర ఆధారాను పరిగణనలో తీసుకుని బెయిల్‌ నిరాకరించ డానికి ఎటువంటి ప్రాతిపదిక కనిపించడం లేదని న్యాయమూర్తి అన్నారు. సమాజంలో బమైన మూలాున్న ఆమెను నిర్బంధించి జైల్లో పెట్టడాన్ని కోర్టు తప్పుపట్టింది.<br>టూల్‌కిట్‌ గురించి పోలీసు చెబుతున్నా దానిని ఉపయోగించి ఆమెహింసను ప్రోత్సహించినట్టు ఎక్కడా కనిపించలేదని న్యాయ మూర్తి అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ తీరుపై పౌరు నిరంతర పరిశీన ఉంటుందనేది నా నిశ్చిత అభిప్రాయమని, కేవం విధానాతో విభేదించాన్న మార్గాన్ని ఎంచుకున్నందుకు వారిని జైల్లో ఉంచడం తగదని హితవు పలికారు. ప్రభుత్వ అహంకారం దెబ్బతిన్నంత మాత్రాన దానికి మందుగా దేశద్రోహ అభియోగం మోపడం సమంజసం కాదని ఘాటువ్యాఖ్యు చేశారు. విభేదించడం, భిన్నాభిప్రాయం ఉండడం, అసమ్మతి తెపడం, ఆక్షేపించడం అనేవి రాజ్య విధానాల్లో వాస్తవికతను ప్రోది చేసే చట్టబద్ధ సాధనాని వ్యాఖ్యానించారు. వివేకవంతులైన, విడమరిచి చెప్పగ పౌయి ఉండడం ఆరోగ్యకర, దేదీప్యమాన ప్రజాస్వామ్యానికి సూచిక అనేది నిర్వివాదాంశమని పేర్కొన్నారు. విభేదించే హక్కును రాజ్యాంగంలోని 19వఆర్టికల్‌ బంగా చాటు తోందని, కమ్యూనికేషన్‌కు భౌగోళికహద్దులేమీ లేవని జడ్జ్‌ అన్నారు. సమాచారాన్ని పొందడానికి అందుబాటులో ఉన్న ఉత్తమ సాధానాను వినియోగించుకునే హక్కు పౌరుకు ఉందని స్పష్టం చేశారు. వాట్సప్‌ గ్రూపునుఏర్పాటు చేయడం, అపాయకరం కాని టూల్‌కిట్‌కు ఎడిటర్‌గా ఉండడం తప్పేమీ కాదని కుండ బద్దు కొట్టారు. విచారణకు దిశ సహకరించాని, దర్యాప్తు అధికాయి పిలిచినప్పుడు హాజరు కావాని సూచించిన కోర్టు..తమ అను మతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని ఆదేశించింది. బెయిల్‌ మంజూరు కావడంతో ఫిబ్రవరి 23రాత్రి దిశరవి తిహార్‌ జైు నుంచి విడుదయ్యారు. కుమార్తెకు బెయిల్‌ భించడంతో న్యాయ వ్యవస్థపై తమ విశ్వాసం మరింత పెరిగిందని దిశ రవి తల్లిదం డ్రు హర్షం వ్యక్తం చేశారు.
-సైమన్‌ గునపర్తి/కె.శాంతారావు

అణచివేతు అంతం కావాలి!

‘‘ ఇప్పటికీ కులాంతర వివాహాకు వ్యతిరేకత ఉంది. సామాజికంగా కఠినమైన షరతును అంగీకరించని వారిని పరువు కోసం హత్య చేస్తున్నారు. ఒక దళితుడు హిందూ మహిళను ప్రేమించి పెండ్లి చేసుకుంటే, ఆధిపత్య కు శక్తు అతన్ని అనాగరికంగా హత్య చేయడం మనం దేశంలో తరచుగా చూస్తున్నాం. కొన్ని సందర్భాలో కులాంతర వివాహం చేసుకున్న అమ్మాయిు కూడా హత్యకు గురవుతున్నారు ’’

భారతదేశంలో అందరూ అంగీకరించే స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, లౌకిక, రిపబ్లిక్‌ భావన ఆధారంగానే రాజ్యాంగాన్ని రచించారు. ఈభావన అములో ఫ్యూడల్‌ సంబంధాు, మనుస్మృతి అడ్డంకిగా మారాయి. అంటరానితనం – హింస
చట్ట ప్రకారం అంటరానితనం పూర్తిగా నిషేధమని రాజ్యాంగం లోని ఆర్టికల్‌ 17 చెపుతుంది. కానీ ప్రస్తుత పరిస్థితి ఏమిటి? అంటరానితనం అనేక రూపాల్లో వే గ్రామాల్లో ప్రబలిపోతుంది. దళితు ఈ దుర్మార్గాకు వ్యతిరేకంగా పోరాటం చేసి, తమ హక్కు గురించి పునరుద్ఘాటిస్తే, కులాధిపత్య శక్తు వారిని విపరీతంగా కొట్టి, నరమేధాన్ని సృష్టించి, వారి గుడిసెను తగుబెట్టి, ఆస్తును ధ్వంసం చేసి, మహిళపై అత్యాచారాకు కూడా ప్పాడుతున్నారు. ఇలాంటి హింసాత్మక చర్య కు సంబంధించిన కేసు అనేక కారణా వ్ల, ఒత్తిడివ్ల నమోదు కావడం లేదు. అధికాయి, పాకవర్గ ప్రతినిధు కు పక్షపాతంతో వ్యవహరించడమే దీనికి ప్రధాన కారణం. ‘’నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ షెడ్యూల్డ్‌ క్యాస్ట్స్‌ అండ్‌ ద హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌’’ దళితుకు వ్యతిరేకంగా జరిగిన దాడు, ఆగడాను వివరించే సందర్భంలో మన గుండె వణికి పోతుంది.
కు హింసాత్మక చర్యు
ఇప్పటికీ కులాంతర వివాహాకు వ్యతిరేకత ఉంది. సామాజికంగా కఠినమైన షరతును అంగీకరించని వారిని పరువు కోసం హత్య చేస్తున్నారు. ఒక దళితుడు హిందూ మహిళను ప్రేమించి పెండ్లి చేసుకుంటే, ఆధిపత్య కు శక్తు అతన్ని అనాగరికంగా హత్య చేయడం మనం దేశంలో తరచుగా చూస్తున్నాం. కొన్ని సందర్భాలో కులాంతర వివాహం చేసుకున్న అమ్మాయిు కూడా హత్యకు గురవుతున్నారు. ఇతర కులాకు చెందిన వారిని పెండ్లి చేసుకుంటున్న దళితులే ఎక్కువ సంఖ్యలో హత్యకు గురవుతున్నారు.
రాజకీయాధికార నిరాకరణ
నేటికి కూడా, దళితుకు ప్రజాస్వామిక హక్కును, రాజకీయ అధికారాన్ని కల్పిస్తే, కులాధిపత్య శక్తు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా పంచాయతీ సర్పంచ్‌ుగా స్థానిక సంస్థ ప్రజా ప్రతినిధుగా ఎన్నుకోబడిన దళితు తమ స్థానంలో (కుర్చీలో) కూర్చునేందుకు అనుమతించని పరిస్థితి. ఆర్థిక,జీవన స్థితిగతులో పెద్దగా తేడాు లేకపోయినప్పటికీ, కులాధిపత్య శక్తు సృష్టించే వరుస సంఘటనల్లో దళితు, వెనుక బడిన కులాకు చెందిన ప్రజు తగువులాడుకుంటున్నారు. దళితుతో పాటు వెనుకబడిన కులాకు చెందిన వారూ ఆధిపత్య కు శక్తు చేత అవమానాకు, వివక్షకు గురవుతున్నారు.వీరికి రిజర్వేషన్‌ు కూడా సంపూర్ణంగా,న్యాయంగా అము చేయడం లేదు. నిషేధం ఉన్నప్పటికీ, దళితు, వెనుకబడిన కులా వారికి వ్యతిరేకంగా దుర్మార్గపు చర్యు,నేరాు జరగడానికి కారణం ఏమిటి? కు అణచివేతకు ఒక రూపక్పన చేసి, దానిని సమర్థించి, భారతీయ సమాజం లోకి ప్రవేశపెట్టిన మనుస్మృతి కాదా?
మనుశాస్త్రం – హిందూత్వ ముఖ్యాంశాు
మనుస్మృతి, హిందూత్వ భావజా ప్రధాన పాఠ్యాంశాల్లో ఒకటి వర్ణాశ్రమధర్మం, రెండు స్త్రీ బానిసత్వం భారతీయ సమాజంలో ప్రధానమైన విధు అని మనుధర్మశాస్త్రం నొక్కి చెప్పింది. వర్ణాశ్రమ ధర్మాన్ని అముచేసే విధానం, శూద్రు జీవితం ఏ విధంగా ఉండాలో కూడా మనువు చెప్పాడు. ‘’శూద్రు ఇతర మూడు వర్ణా వారికి దాస్యం చేయాని దేవుని ఆజ్ఞ. తక్కువ కుంలో పుట్టిన శూద్రుడు ఉన్నత వర్ణా వారినెవరినైనా అవమానకరమైన మాటతో గాయపరిస్తే, అతని నాుకను కోసేయాలి. శూద్రుడు ఏ కులాన్నైనా లేక ఉన్నత కులా పేరును అవమానపరిస్తే, అతని నాుకపై వాతు పెట్టాలి. శూద్రుకు పాచిపోయిన ఆహారాన్ని, చిరిగిన బట్టను, పాత ప్లేట్లను వేతనంగా ఇవ్వాలి.’శూద్రుడు డబ్బు, ఆస్తిని సంపాదించుకుంటే, దానిని అతడు అనుభవించేందుకు అనుమతి లేదు. ఎందు కంటే, వారికి అహంకారం పెరిగి, బ్రాహ్మ ణును, ఉన్నత కుస్తును గాయపరుస్తారు. శూద్రు వేదాను నేర్చుకో కూడదు, విన కూడదు. ఒకవేళ పురాణాను చదివితే అతని నాుకను రెండు సార్లు కొయ్యాలి, పురాణాను వింటే, చెవుల్లో సీసం కరిగించి పోయాలి. ఉన్నత కుస్తును గాయపరిస్తే ఏ అవయ వాన్నైనా కోసెయ్యాలి. చేతితో కొడితే చేతిని, కాుతో తంతే కాును తీసెయ్యాలి.’’ ఇలా సమాజంలోని ఆధిపత్య శక్తు తీవ్రమైన అణచివేత, హింసను అము చేయడం ద్వారా కు వ్యవస్థను కొనసాగిస్తున్నారనే విషయాన్ని గమనించాలి. మనుధర్మశాస్త్రం – వర్గ దృష్టికోణం
ఈ సందర్భంలో, మనుధర్మ శాస్త్రంపై మార్క్సిస్టు దృష్టికోణం ఏమిటి? మనుస్మతి ప్రతిపాదిస్తున్న సాంప్రదాయ భావాకు వ్యతిరేకంగా చేసే పోరాటాు, ప్రచార యంత్రాంగం ఎలా ఉండాలి? అనే అంశాను పరిశీలిద్దాం. భారతదేశంలో బానిస రైతు, ఫ్యూడల్‌ ఆధిపత్యం ఉన్న కాంలో, 2500సం క్రితం మనుశాస్త్రాన్ని రాశారు. ఆ కాంలోనే వర్గ, కు అణచివేతు ఉన్నాయి. మిలియన్ల సంఖ్యలో శ్రామిక ప్రజు,కుంపేరుతో భయం కరమైన వర్గ,ఆర్థిక అణచివేత కింద లొంగి ఉన్నారు. దీనిలో భాగంగానే స్త్రీపై లైంగిక వేధింపు చెరేగాయి. కు,వర్గ భేదాు దేవుని అభీష్టం మేరకు సష్టించినవనీ, కాబట్టి ప్రజందరూ దేవుని అభీష్టాన్ని పాటించానీ, వాటిని ఉ్లంఘించిన వారిని శిక్షించానీ, ఆ శిక్షించే అధికారం రాజుకు ఇవ్వడమైందనీ మనుస్మతి చెపుతుంది. సంఖ్యాపరంగా చిన్నదైనా, భూస్వాములే పాకవర్గాుగా ఉంటూ అణచివేత సాగించారు. నాడు రాజు ఫ్యూడల్‌ వ్యవస్థకు ప్రతినిధుగా ఉన్నారు. దోపిడీ వర్గా ప్రతినిధి అయిన మనువు, ఆ వర్గాన్ని రక్షించేందుకు మనుశాస్త్రాన్ని రాశాడు. ఆ మనుశాస్త్రాన్నే రాజు పానకు అవసరమైన రాజ్యాంగంగా అంగీకరించి, కాక్రమంలో అమల్లోకి తెచ్చారు. దాని కొనసాగింపు, దాని ప్రభావమే నేడు చోటు చేసుకుంటున్న కు, లైంగిక అణచివేతు. చరిత్రలో ఆ అణచివేతకు వ్యతిరేకంగా జరిగిన వీరోచిత పోరాటా ఫలితంగా అనేక మార్పు జరిగాయి. మానవజాతి చరిత్ర అంతా వర్గపోరాటా చరిత్రే అని కార్ల్‌ మార్క్స్‌ చెప్పాడు. మానవజాతి చరిత్ర నిబంధన విషయంలో భారతదేశానికి ఏ విధమైన మినహాయింపు లేదు. కానీ ఈ చారిత్రాత్మక సంఘటను ఆయా దేశా సామాజిక, ఆర్థిక పరిస్థితును బట్టి ప్రతీ దేశంలోనూ జరిగాయి. భారతదేశంలో వర్ణ (కు)వ్యవస్థ తన ప్రత్యేకత ను కలిగి ఉంది. ఇక్కడ కు వ్యవస్థను చాలా కాం క్రితం సృష్టించారు. ఆ కు, వర్గ అణచి వేతు ఒక దానితో ఒకటి ముడిపడి ఉన్నాయి.
లింగ వివక్షతకు ఆధారం
మానవజాతి చరిత్రలో, ఆదిమ కమ్యూనిస్ట్‌ సమాజం తరువాత బానిస సమాజం, ఆ తర్వాత ఫ్యూడల్‌ సమాజం, ఆ తరువాత ప్రస్తుతం మనం ఉంటున్న బూర్జువా సమాజం ఏర్పడిరది. ఈ మార్పు వర్గపోరాటా ఫలితం గానే ఏర్పడ్డాయనే విషయాన్ని మర్చిపోకూడదు. చివరికి పెట్టుబడిదారీ వ్యవస్థ పతనమై, సోషలిస్టు వ్యవస్థ ఏర్పడడం కూడా కార్మికు వర్గ పోరాటం ద్వారానే జరుగు తుంది. ఆదిమ కమ్యూనిస్ట్‌ సమాజంలో మహిళు చాలా కీకమైన పాత్రను పోషించారు. మానవ సమాజం దోపిడీ చేసే, దోపిడీ చేయబడే వర్గాుగా విభజన జరిగినప్పుడు ఆస్తి యాజమాన్యం ఉద్భవిం చడం, ఆ యాజమాన్యాన్ని పురుష వారసుకు మార్చే క్రమంలో స్త్రీు మగవారి అధీనంలోకి వచ్చారు. ఇది చారిత్రక సత్యం. కాబట్టి స్త్రీ పట్ల ద్వేషభావం కూడా వర్గ అణచివేతతో ముడిపడి ఉందన్న విషయం మర్చిపోకూడదు. ఇటువంటి చారిత్రక నేపథ్యంలో, ఫ్యూడల్‌ వ్యవస్థలో రాయబడిన మనుస్మతి కు, వర్గ అణచివేతను, స్త్రీపట్ల ద్వేష భావాన్ని సమర్థించింది. మహిళ జీవితాు మగవారిపై ఆధారపడి, వారికి బానిసుగా ఎలా ఉండా నే విషయాన్ని మనుస్మతి నొక్కి చెప్పింది. ‘’మహిళు బ్యాంలో తండ్రి, యవ్వనంలో భర్త, వద్ధాప్యంలో కొడుకు పోషణలో ఉండాలి. ఒక పురుషుడు, తన కూతురు యుక్త వయస్సు లోకి రాక పోయినా కూడా, తన కులానికి చెందిన వ్యక్తికే అప్పగించాలి.’’ ‘’ఆస్తి వారస త్వానికి సంబంధించి, పెద్ద వారికి రెండు భాగాు, ఆ తరువాత వారికి ఒకటిన్నర భాగా ు, మిగిలిన కొడుకుకు ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగం చొప్పున పొందుతారు. ఇదే సరైన విభజన. (మహిళకు ఆస్తి హక్కు లేదు).’’ ‘’అన్నదమ్ము మధ్య ఇలాంటి విభజన జరిగిన తర్వాత, వారు తమ భాగాల్లో 1/4 వంతు భాగాన్ని వారి అక్కా చెల్లెళ్ళ వివాహా కోసం ఇవ్వాలి.’’ తన భర్త ద్వారా కాకుండా, వేరే వ్యక్తి ద్వారా పుట్టిన బిడ్డ తన బిడ్డ కాదు’’. ‘’వితం తువు పండ్లు, దుంపు (తనకు ఇష్టం ఉంటే) తినాల్సి ఉంటుంది. ఆమె తన భర్త మరణా నంతరం పరాయి పురుషుని పేరు ఉచ్ఛరిం చేందుకు అనుమతి లేదు’’. ఆ విధంగా మనుస్మతిలో పేర్కొన్న వివిధ స్త్రీ బానిసత్వానికి సంబంధించిన అంశాను గమనించవచ్చు. భారతదేశంలో మహిళ సమానత్వం కోసం జరిగిన పోరాటాు, కు, వర్గ వ్యతిరేక పోరాట చరిత్ర ఫలితంగా స్త్రీ బానిసత్వ రూపాలో కొన్ని మార్పు సంభవించి ఉంటాయి. అయినా నేటికీ స్త్రీ సమానత్వం ఒక కగానే ఉండిపోయిందనే మాటను ఎవరూ కొట్టి పారెయ్యలేరు.
భారతదేశ ప్రత్యేకత
ఇక్కడ మనం భారతదేశం యొక్క సామాజిక పరిస్థితును పరిగణనలోకి తీసుకోవాలి. అనేక అభివద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలో, పశ్చిమ దేశాల్లో ఫ్యూడల్‌ వ్యవస్థ పూర్తిగా నాశనమై, దాని నుండే పెట్టుబడిదారీ వ్యవస్థ ఆవిర్భవించింది. భారతదేశం విషయంలో స్వాతంత్య్ర పోరాట కాంలో ఉద్భవించిన బడా బూర్జువాు, తరువాత బూర్జువా సమాజాన్ని, ఆర్థిక వ్యవస్థను రూపొం దించడంలో కీకమైన పాత్రను పోషించారు. తమ స్వలాభం కోసం ఫ్యూడల్‌ వ్యవస్థతో రాజీపడ్డారు. భూసంస్కరణ చట్టాను సరిగా అము చేయలేదు. భూస్వాము నుంచి స్వాధీనం చేసుకున్న అదనపు భూమును, భూమి లేని నిరుపేదకు, చిన్నరైతుకు ఇవ్వలేదు. అందుకే దానికి ఫ్యూడల్‌ వ్యవస్థ సంబంధాు, భావాు పూర్తిగా నిర్మూలించబడలేదు. ఈపరిస్థితిలో, ఫ్యూడల్‌ కాంలోని మనుస్మతి, దాని భావజాం కొనసాగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో భారతదేశ బడాబూర్జువా నాయకత్వంలో ఉన్న పాకవర్గాు, తమ ఆధిపత్యాన్ని నెక్పొుకొని, శ్రామిక ప్రజను విభజించేందుకు ఎటువంటి సంకోచం లేకుండా కు వ్యవస్థను, ప్రజ మనో భావాను ఉపయోగించుకున్నారు. నేటికీ బూర్జువా పార్టీ పని విధానంలో కు వ్యవస్థ, కు మనోభావా ఉనికి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. చట్టసభల్లో మహిళకు 33శాతం రిజర్వేషన్ల క్పన ఒక కగానే మిగిలిపోవడం యాదచ్ఛికం కాదు. సాంప్రదాయవాద సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఈ దష్టికోణంలో మనుధర్మ శాస్త్రం నొక్కి చెప్పిన విధంగా, మహిళకు వ్యతిరేకంగా లైంగిక హింస, కు అణచివేత అంతటా వ్యాపించి ఉన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇది భారతీయ సమాజంలో బాగా బపడి అంతటా వ్యాపించి ఉంది. సంఫ్‌ు పరివార్‌, హిందూత్వ శక్తు, ప్రజల్లో ఈసాంప్రదాయ భావాను బలోపేతం చేయడానికి చురుకుగా ప్రయత్నాు సాగిస్తున్నాయి. పార్లమెంట్‌లో తగిన బంతో అధికారంలో ఉన్న బీజేపీ ఈ సాంప్రదాయ భావాను బలోపేతం చేయడానికి అవసరమైన అవకాశాను పెంచుకుంటుంది. వారు హిందూత్వ భావజాంతో కూడిన నూతన విద్యా విధానాన్ని ప్రవేశ పెట్టారు. ఇప్పటి వరకు ఉన్న భారతదేశ చరిత్రను తిరగ రాయాను కుంటున్నారు. బీజేపీ ప్రభుత్వం, 12000సం. భారత దేశ చరిత్రను తమకు అనుకూంగా తిరగ రాయడానికి ఒక కమిటీని నియమించింది. పురావస్తు సంబంధమైన వనరును వాస్తవా ను మార్చేందుకు ఉపయోగిస్తున్నారు. హిందూ త్వ జాతి వాదాన్ని సమర్థించడానికి పురాణ కథు రాస్తున్నారు. స్త్రీ బానిసత్వం వాస్తవ చరిత్రగా చిత్రీకరిస్తున్నారు.
హిందూత్వ భావజాం వెనుక మిలియన్ల సంఖ్యలో ప్రజను (తప్పుడు ప్రచారాతో, కల్పిత చారిత్రక సమాచారం ద్వారా) సమీకరించేందుకు సంఫ్‌ు పరివార్‌ చాలా చురుకుగా పని చేస్తున్నది. కు వ్యవస్థతో బాధకు గురవుతున్న దళితును కూడా వారు వదలేదు. వారిలో కు విభజనను పెంచడానికి ప్రయత్నంచేస్తూ, తమ నాయకత్వం కిందకు సమీకరిస్తున్నారు. కొన్ని ప్రయత్నా తర్వాత కొంతమంది దళిత సంఘా నాయకు, మేథావు సంఫ్‌ు పరివార్‌ ఉచ్చులో పడి పోయారు. వారు కూడా దళితును, ఇతర కులాకు చెందిన వారిని ఆకర్షించేందుకు జరిగిన అన్ని అసత్య ప్రచారాలో భాగస్వాముయ్యారు.
పరిష్కారం ఏమిటి?
మనుస్మతి వ్యతిరేక ప్రచారం, ఉద్యమాతో కూడిన సామాజిక సంస్కరణ అవసరాన్ని మనం గుర్తించాలి. సామాజిక సంస్కరణ ఉద్యమంలో జ్యోతీబా ఫూలే, పెరియార్‌ ఈ వీ రామస్వామి, బీఆర్‌ అంబేద్కర్‌, నారాయణ గురు లాంటి కతనిశ్చయం గ వారు అపారమైన సేవందించారు. ఈ పోరాటా ఫలితంగా దళితు, వెనుకబడిన కులా ప్రజు, మహిళు అనేక హక్కుతో పాటు ప్రత్యేక సౌకర్యాను సాధించుకున్నారు. అట్లా సాధించుకున్న కీక మైన హక్కులో రిజర్వేషన్లు ఒకటి. కానీ ఈ పోరాటాు కు, లింగ అణచివేతను అంతం చేయలేదు. అందువన ఈ రెండు అణచివేత వ్యతిరేక పోరాటాు కేవం సామాజిక సంస్కరణ ఉద్యమంతో మాత్రమే ఆపకూడదు. అదే సమయంలో ఈ పోరాటాను, ఫ్యూడల్‌ వ్యవస్థకు మరియు అంతర్లీనంగా సామాజిక అణచివేతలో ఉన్న సంబంధాకు వ్యతిరేకంగా జరిగే పోరాటంతో పాటుగా ఫ్యూడల్‌ వ్యవస్థతో రాజీపడిన బడా బూర్జువా నాయకత్వంలోని భారత పాక వర్గాకు వ్యతిరేకంగా జరిగే పోరాటంతో కపాలి. సామాజిక సంస్కరణ ఉద్యమాు, వర్గ పోరాటాు జమిలిగా కలిపి చేయాలి.

  • పీపుల్స్‌ డెమోక్రసీ సౌజన్యంతో
    -పి.సంపత

క్షీణించిన ఆహార వినియోగం-పెరిగిన ఆకలి కేకులు 

కేంద్రం ప్రతిపాదించిన వ్యవసాయ బ్లిుకు వ్యతిరేకంగా రైతు చేపట్టిన పోరాటానికి దేశ రాజధాని సరిహద్దు దద్దర్లిుతున్నాయి. అయినా రైతు విజ్ఞప్తును పెడచెవిన పెట్టిన కేంద్ర ప్రభుత్వం తన పంథా విడవనంటోంది. ఈ పరిస్థితుల్లోనే ఆకలిపై ‘హంగర్‌ వాచ్‌’ అనే సంస్థ చేసిన సర్వే విస్తుగొలిపే నిజాను బయటపెట్టింది. ఈ బ్లిు ఆమోదం జరిగి తే మన దేశంలో ఆకలి కేకు విపరీతంగా పెరిగి దేశం అథోగతి పాలౌతుందన్నది నివేదిక సారాంశం.
` సోమసుందరరావు

ప్రతి నుగురు దళితులో ఒక్కరు, ప్రతి నుగురు ముస్లింలో ఒకరు లాక్‌డౌన్‌ కాంలో ఆహార వివక్షను ఎదుర్కొన్నారని సర్వే పేర్కొంది. ‘ఆహారం హక్కు’ ప్రచారంలో భాగంగా చేసిన సర్వేలో ఈ విషయాు మెగు చూశాయి. సాధారణ జనజీవనంలో ప్రతి పది మందిలో ఒకరు ఆహార వివక్షను ఎదుర్కొ న్నారు. ముఖ్యంగా దేశ జనాభాలో మైనార్టీపై ఈ ప్రభావం ఎక్కువగా ఉందని సర్వే చెబుతోంది.11రాష్ట్రాకు చెందిన ప్రజలో సుమారు 45శాతం మంది ఆర్థికంగా తీవ్ర పరిణామాను ఎదుర్కొన్నారు. రోజుకు ఒకపూట తినడం కోసం అప్పు చేయాల్సిన పరిస్థితు వచ్చాయి. ఇది లాక్‌డౌన్‌ ముందు కాంతో ప్చోుకుంటే ఎక్కువైంది. రుణాు చేయడంలో సాధారణ ప్రజ కంటే షెడ్యూల్‌ కులా వారిలో 23 శాతం పెరిగాయని సర్వే గుర్తించింది. సుమారు 74 శాతం మంది దళితు ఆహార వినియోగం కూడా ఈ కాం లో అధికంగా తగ్గింది. వీరంతా ఒక్క పూట భోజనంతో అంటే రాత్రి పూట తినకుండా పస్తున్నారు. వివిధ వర్గాకు చెందిన ప్రజ నుంచి సేకరించిన ఈ సమాచారం ఆకలి తీవ్రతను కళ్లకు కట్టినట్లు చెబుతోంది. యు.పి, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌,జార్ఖండ్‌,ఢల్లీి,తెంగాణ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో ఈసర్వే నిర్వహించారు. పోస్ట్‌ కోవిడ్‌ సమయంలో ఆకలి, ఆహార భద్రతకు ఎదురైన పరిస్థితిపై అవగాహన కోసం ప్రీ-లాక్‌డౌన్‌ (ఏప్రిల్‌, మే) నెలో ఉన్న స్థితితో పోస్ట్‌-లాక్‌డౌన్‌ కామైన సెప్టెంబరు-అక్టోబరు నెల పరిస్థితిని ప్చోుతూ ఈ సర్వే జరిగిందని ‘హంగర్‌ వాచ్‌’ తెలిపింది. ఏప్రిల్‌, మే నెలో ఆదాయ మార్గాు పూర్తిగా మూసుకుపోయాయి. కేవం 3 శాతం ఆదాయంతో రోజు గడపవసి వచ్చిందని 43 శాతం మంది చెప్పారు. ఆహార వినియోగంలో జార?ండ్‌ 82 శాతం, ఢల్లీి 81 శాతం, రాజస్థాన్‌ 80 శాతం క్షీణతలో ఉంటే పోషకాహార వినియోగంలో అత్య్పంగా ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని ప్రాంతాు 90 శాతం క్షీణతను ప్రదర్శించాయి. ఈ లాక్‌డౌన్‌ కాంలోనే నాుగు కార్మిక కోడ్‌ను కూడా కేంద్రం ప్రవేశపెట్టింది. దీనివ్ల అసంఘటిత రంగ కార్మికు ఉపాధిపోయింది. వేతనాు లేక ఆహారం కొనుక్కునే స్థోమత దిగజారిందని సర్వే పేర్కొంది. ఇప్పుడు తాజాగా రైతు వ్యతిరేక వ్యవసాయ బ్లిుపై కూడా కేంద్రం మొండి వైఖరిని అవంబిస్తోంది. ఈ పరిణా మాు పరిస్థితిని మరింత దిగజారు స్తాయని నివేదిక హెచ్చ రిస్తోంది. పౌర సరఫరా కేంద్రం ద్వారా ప్రతి ఒక్కరికీ పది కేజీ ధాన్యం, కేజీన్నర పప్పుధాన్యాు, 800 గ్రాము వంట నూనెను కనీసం మరో ఆరు నెల పాటు వచ్చే జూన్‌ వరకు అందించాని, అలాగే ఉపాధి హామీ పనును 200 రోజుకు పెంచాని ‘హంగర్‌ వాచ్‌’ సూచిస్తోంది.
మీ ఆహార వృథాను అరికట్టటానికి ఆరు మార్గాు: ప్రపంచ ఆకలిని తగ్గించటంలో మీ వంతు పాత్ర పోషించండిలా…ప్రతి ఏటా 1300 కోట్ల టన్ను ఆహారం వృథా అవుతోంది. అందులో చాలా వరకూ వ్యర్థా కుప్పగా పోగుపడుతూ వాతావరణ మార్పుకూ ఒక కారణమవుతోంది.మానవాళి ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యల్లో ఆహార వృధా ఒకటి’’ అంటారు న్యూయార్క్‌ చెఫ్‌ మాక్స్‌ లా మన్నా.
ఆయన ‘’మోర్‌ ప్లాంట్స్‌, లెస్‌ వేస్ట్‌ (అధిక మొక్కు-తక్కువ వృధా)’’ అనే పుస్తకం రాశారు. ఆహార వృధాను అరికట్టటం ద్వారా మార్పులో మనవంతు పాత్ర పోషించటమెలా అనేది ఆయన చెప్తున్నారు. నా జీవితంలో ఆహారమనేది ఎ్లప్పుడూ ప్రధాన దినుసుగానే ఉంది. నా తండ్రి కూడా ఒక చెఫ్‌. అందువ్ల నేను ఆహార ప్రపంచంలోనే పెరిగాను.ఎన్నడూ ఆహారాన్ని వృధా చేయవద్దని నా తల్లిదండ్రు ునాకు ఎప్పుడూ బోధిస్తుండేవారు. దాదాపు 900 కోట్ల మంది జనాభా ఉన్న భూగోళం మీద.. మనం ప్రతి స్థాయిలోనూ ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నాం. ప్రపంచంలో 82 కోట్ల మందికి పైగా ప్రజకు తగినంత ఆహారం భించటం లేదు.ప్రపంచంలో ఉత్పత్తి చేస్తున్న మొత్తం ఆహారంలో మూడో వంతు ఆహారం వృధా కావటమో, కోల్పోవటమో జరుగుతోంది. ఆహార వృధా అంటే అర్థం కేవం వృధా అయిన ఆహారం అనే కాదు. దాని అర్థం.. డబ్బు వృధా అవటం, నీరు వృధా అవటం, ఇంధనం వృధా అవటం, భూమి వృధా అవటం, రవాణా వృధా అవటం.మీ ఆహారాన్ని పారవేయటం.. వాతావరణ మార్పుకు కూడా దోహదపడవచ్చు. పారేసిన ఆహారాన్ని తరచుగా భారీ చెత్తకుప్పల్లోకి పంపిస్తారు. అది అక్కడ కుళ్లిపోయి మీథేన్‌ వాయువును ఉత్పత్తి చేస్తుంది.
ఆహార వృధా అనేది ఒక దేశం అయితే.. వాతావరణానికి చేటు చేసే గ్రీన్‌హౌస్‌ వాయువును విడుద చేస్తున్న దేశాల్లో.. అమెరికా, చైనా తర్వాత అదే మూడో అతి పెద్ద దేశంగా నిుస్తుంది.
1) తెలివిగా షాపింగ్‌ చేయటం చాలా మంది తమకు అవసరమైన దానికన్నా ఎక్కువ కొనటానికి మొగ్గుచూపుతుంటారు.
కొనాల్సిన సరుకు జాబితాను తయారు చేసుకుని, ఆ జాబితాలో మీకు అవసరమైన వాటినే కొనండి.మళ్లీ సరుకు కొనే ముందుగా.. అంతకుముందు కొన్న ఆహార పదార్థాన్నిటినీ వాడేయండి.
2) ఆహారాన్ని సక్రమంగా న్విచేయటం ఆహారాన్ని సరిగా న్విచేయకపోతే భారీ స్థాయిలో వృధా అవుతుంది. పండ్లు, కూరగాయను ఎలా న్వి చేయానేది చాలా మందికి తెలియదు. దానివ్ల అవి త్వరగా మగ్గిపోయి పాడైపోతుంటాయి. ఉదాహరణకు.. బంగాళాదుంపు, టొమాటోు, ఉల్లిపాయు, మ్లెల్లి, దోసకాయను అసు ప్రిజ్‌లో పెట్టకూడదు. వీటిని గది ఉష్ణోగ్రతలోనే ఉంచాలి.ఇక ఆకుకూర కాడను నీటిలో ఉంచటం ద్వారా న్విచేసుకోవచ్చు.బ్రెడ్‌- రొట్టెను గడువులోగా వాడేయలేమని భావిస్తే ఫ్రిజ్‌లో న్విచేయాలి.దుకాణంలో కానీ, నేరుగా రైతు దగ్గర నుంచి కానీ సరుకును కొనేటపుడు స్వ్ప తేడాు ఉన్న వాటిని ఏరుకోవటం ద్వారా అవి వృధా కాకుండా చూడటంలో మీ వంతు పాత్ర పోషించండి.
3) మిగిలిన ఆహారాన్ని దాచుకోవటం తినగా మిగిలిన ఆహారాన్ని దాచి.. వాటినితర్వాత తినాలి.మీరు ఎక్కువ మోతాదులో వండు తుంటే.. తరచుగా ఆహారంమిగు తుంటే..వాటిని ఫ్రిజ్‌లో పెట్టి ఒక రోజు వాటిని మాత్రమే ఉపయోగించేలా ప్రణాళిక అము చేయండి. ఆహారం పారవేయకుండా ఉండే మంచి మార్గం ఇది. అంతేకాదు.. దీనివ్ల సమయం,డబ్బు కూడా ఆదా అవుతుంది.
4) ఫ్రిజ్‌తో స్నేహం చేయటం ఆహారాన్ని న్వి చేయటానికి దానిని ఫ్రిజ్‌లో ఫ్రీజ్‌ చేయటం అతి సుభమైన మార్గాల్లో ఒకటి. ఫ్రిజ్‌లో చక్కగా న్వి ఉండే ఆహారాు అనేకం ఉన్నాయి. సలాడ్‌లో ఉపయోగించే అతి మృదువైన ఆకుకూరను ఫ్రీజర్‌లో సేఫ్‌ బ్యాగ్‌ు లేదా టిన్నుల్లో పెట్టి న్వి చేసుకోవచ్చు. మనకు అవసరమైనపుడు వాటిని వాడుకోవచ్చు.ఆకుకూరు ఎక్కువగా ఉన్నట్లయితే.. వాటికి ఆలివ్‌ ఆయిల్‌, మ్లెల్లి ముక్కు కలిపి ఐస్‌ క్యూబ్‌ ట్రేలో ఫ్రీజ్‌ చేసుకోవచ్చు. ఆతర్వాత రుచికరమైన వంటతో పాటు వాడుకోవచ్చు.భోజనంలో మిగిలిపోయిన ఆహారాన్ని, ఇంటి తోటలో అధికంగా ఉత్పత్తి అయిన కూరగాయను కూడా ఫ్రీజ్‌ చేసుకోవచ్చు. ఆరోగ్యవంతమైన, ఇంట్లో వండుకున్న ఆహారం ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చూసుకోవచ్చు.
5) సొంత ఆహారాన్ని వెంట తీసుకెళ్లటం విధుల్లో ఉన్నపుడు మధ్యాహ్నాు సహోద్యోగుతో బయటకు వెళ్లి భోజనాు చేయటం, ఇష్టమైన రెస్టారెంట్‌కి వెళ్లి తినటం ఆహ్లాదకరమే అయినా.. అది ఖరీదైన వ్యవహారం. ఆహార వృధాకు కూడా కారణమవుతుంది.మీ కర్బన పాదముద్రను తగ్గించటంతో పాటు డబ్బును ఆదా చేసుకునే మార్గం.. ఆఫీసుకో, పనిచేయటానికో వెళ్లేటపుడు మీ సొంత ఆహారాన్ని మీ వెంట తీసుకెళ్లటం.
ఒకవేళ ఉదయం మీకు అంత సమయం లేదనుకుంటే.. రాత్రి మిగిలిన ఆహారాన్ని ంచ్‌ బాక్సుల్లో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచి ఉ దయం మీతో తీసుకెళ్లవచ్చు.
6) కంపోస్ట్‌ చేయటం మిగిలిపోయిన ఆహారాన్ని కంపోస్ట్‌ చేయటం ద్వారా.. వృధా అయ్యే ఆహారాన్ని మొక్కకు శక్తినిచ్చే ఎరువుగా మార్చవచ్చు.
అయితే.. ఆరుబయట కంపోస్టింగ్‌ వ్యవస్థ ఏర్పాటు చేసుకునేంత ఖాళీ అందరికీ ఉండకపోవచ్చు. కానీ.. ఇంట్లోనే ఏర్పాటు చేసుకోగ కంపోస్టింగ్‌ వ్యవస్థు అనేకం ఉన్నాయి. వాటిద్వారా ప్రతి ఒక్కరూ.. చాలా పరిమితమైన ప్రదేశంలోనూ సుభంగా ఈ ప్రక్రియ చేయవచ్చు.
పెద్ద తోట ఉన్న వారికి పెరటిలో కంపోస్టింగ్‌ వ్యవస్థ బాగా ఉపయోగ పడుతుంది. నగర వాసుకు కౌంటర్‌టాప్‌ కంపోస్టర్లు ఇంటి మొక్కకు ఉయోగ పడతాయి.
చిన్న చర్యు.. పెద్ద ఫలితాు…
చివరిగా చెప్పేదేమంటే.. మనమందరం ఆహార వృధాను అరికట్టవచ్చు. అందుకు ఎన్నో మార్గాున్నాయి. మన ఇంట్లో ప్రతి రోజూ పారవేసే ఆహారం గురించి ఆలోచించటం ద్వారా.. భూమి మీద అత్యంత మివైన వనరును సంరక్షించటంలో సానుకూ మార్పు తీసుకురావటానికి దోహదపడగం. మనం ఆహారం కొనే పద్ధతిలో,వండే పద్ధతిలో, వినియోగించే పద్ధతిలో స్వ్ప మార్పుతో పర్యవారణం మీద మనం చూపే ప్రతికూ ప్రభావాన్ని తగ్గించవచ్చు. అది అంత కష్టమేమీ కాదు. చిన్న ప్రయత్నంతో ఆహార వృధాను గణనీయంగా తగ్గించటమే కాదు.. సమయం, డబ్బును కూడా ఆదా చేయవచ్చు. ప్రకృతి మాత మీద కొంత ఒత్తిడిని తగ్గించటానికి తోడ్పడవచ్చు.

విభిన్న సంస్కృతి….విశాల  భారతి…!

రోజుకొక ఊరికి అతిథిగా వెళ్లండి. మీ ఆతిథ్య యాత్ర పూర్తవ్వటానికి 1700 సంవత్స రా సమ యం పడుతుంది. రోజుకొక రకం తిండి తినండి. మీరు మొదటిరోజు స్వీకరించిన ఆహారం మళ్లీ అందుకోవటానికి మీజీవితంలో సగం రోజు గడిచిపోతాయి. రెండ్రోజుకొక తరహా వస్త్రధారణ చేయండి. అన్నిరకాు ధరించటానికి రెండేళ్ల సమయం అవసరమవుతుంది. నెకొక భాష నేర్చుకోండి. మీకోరిక తీరటానికి అరవయ్యేళ్లు పడు తుంది….రోజుకొక కళాసాంస్కృతిక ప్రదర్శన తి కించండి. ఏళ్లతరబడి కొన్ని వంద వైవిధ్య భరిత కళను ఆస్వాదిస్తూనే ఉంటారు. గంటకొక గుండె చప్పుడు వినండి. మీకుకచ్చితంగా క్షన్నర ఏళ్లు అవసరం. ఇదీ మన దేశ విస్తృతి..


మన విభిన్న సంస్కృతు వైవిధ్య రీతి.. ఇది అనేక జాతుూ భాషూ మతాూ సంస్కృ తుూ ఏకమై…విడివిడిగా కలివిడిగా సాగుతున్న జీవన సౌందర్యం! భిన్నత్వంలోని ఏకత్వాన్ని ఎుగెత్తి చాటే భారతదేశ వారసత్వ ఔన్నత్యం!! అవును. మనది ఒకటే దేశం. కానీ,వే వే సంస్కృ తు సమ్మేళనం. ఒకటే దేశం. అనేకనేక కుమ తా, యాసభాష సమాహారం. మనది పైకి ఒకటే జీవితం. కానీ,అనేకవ్యత్యాసా,వ్యవ హారా జీవన సమరం. కట్టుబొట్టుల్లో తేడాు బోలెడు. ఆహారపు అవాట్లతో అంతరాు బోలెడు. ఆట పాటల్లో,ఆచారవ్యవహారాల్లో వ్యత్యాసాు బోలెడు. అయినాసరే, మనందరం భారతీ యుం.. స్వాతంత్య్ర గణతంత్ర దేశ పౌరుం. ఇన్ని విభిన్న తు, ప్రత్యేకతు, వ్యత్యాసాూఉన్నాయని గమనంలో ఉంచుకొని- మన రాజ్యాంగ కర్తు భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. దేశ పౌరు ందరి మధ్య సమన్వయం, సఖ్యత, సమానత్వం సాధించే ఆలోచనతోనే దేశానికి ఓ దిక్సూచిని అందించారు. ప్రతి అంశాన్ని రాజ్యాం గపు అధిక రణల్లో, క్లాజుల్లో స్పష్టంగా మార్గనిర్దేశం చేశారు. ఇది పాకిస్తాన్‌ వలె మతరాజ్యం కాదుబీ ఏ మతాన్ని పానలోకి తీసుకోకూడని లౌకిక దేశం. మతం ప్రజకు వారి వారి అభిమతం. దాన్లో ప్రభుత్వం పాత్రా,ప్రమేయం ఉండకూడదు. ఆహార ఆహా ర్యాు ప్రజ అభీష్టం. దాంట్లో పా కు జోక్యం ఉండకూడదు. రాజ్యాంగపు ప్రాథమిక హక్కుకు, విధుకు భంగం వాట్లికుండా ఎవరి బతుకు వారు బతకొచ్చు. ఎవరి సంస్కృతిని వారు అను సరించవచ్చు. ఈతరహా జీవన వైవిధ్యమే భిన్న త్వంలో ఏకత్వం.మనరాజ్యాంగ స్ఫూర్తి కూడా ఇదే!
సంస్కృతు సమానత్వం
సంస్కృతు మధ్య సమానత్వం, పర స్పర గౌరవం ఉండాలి. ఒకటి ఎక్కువ మరొ కటి తక్కువా కాదు. దేని ప్రత్యేకత దానిది. దేని విశిష్టత దానిది. కానీ, మనసమాజంలో అంతర్లీనంగానూ, బాహాటంగానూ ఒక క్షణం ఉంటుంది. ఆధిపత్య సంస్కృతు,అవాట్లుపై వృత్తంలో ఆడంబ రంగా, అట్టహాసంగా ప్రదర్శితమవుతాయి. వాటికి సహ జంగా లేని‘ఉన్నతతత్వాన్ని’ఆపాదించుకొని- గొప్పవిగా ప్రాచుర్యం పొందుతాయి. అది గొప్ప అనుకునేవాళ్లు క్రమంగా దానిని అనుసరించటం, అనుకరించటం మొదలెడతారు. ఆవిధంగా ఆధి పత్య సంస్కృతి అన్నింటా నెమ్మది నెమ్మదిగా చొచ్చు కొస్తుంది. స్థానిక సంస్కృతి అంతే నెమ్మదిగా ప్రాము ఖ్యాన్ని కోల్పోతూ ఉంటుంది. ముఖ్యంగా వేష భాషల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. స్వ్ప స్థాయీ చనంతో సహజంగా జరిగే మార్పును మనం కాదనలేం. కానీ, అదిబవంతంగానో, మార్కెట్టుశక్తు ప్రమేయంతోనో జరిగితే- అభ్యం తరకరం. తాముచెప్పింది తప్ప మరేదీ సంస్క ృతి కాదని ఎవరన్నా విర్రవీగితే- అది ప్రమా దకరం. ఒక ప్రాంత సంస్కృతిని మరో ప్రాంత సంస్క ృతితో తూకమేసి, సరిచేయానుకోవటం అరాచకవాదం. ఇక్కడే మనం గురజాడ మాటను గుర్తు చేసు కోవాలి. ‘దేశమంటే మట్టి కాదోరు.. దేశమంటే మనుషులోరు’అన్న ప్రబోధాన్ని పాటించాలి. ఎప్పు డైనా సరేబీ మనుషు, వారి అభీష్టాు ప్రధానం. తంతుూ తతంగాూ, ప్రాంతాూ ప్రదేశాూ తరువాత. కనిపించే సాటి మనుషు కన్నా కన పడని నమ్మకాూ, క్పానిక కథూ ఎప్పుడూ ఎక్కువకావు.పైగా, నమ్మకాు అనేకమైనా ఎ్ల ప్పుడూ ఒకేలా ఉండవు.. అన్నిచోట్లా ఒకే మివతో చెలామణి కావు. ఆంధ్రా బ్రహ్మణు సహజంగా చేపను తినరు. అదిమాంసాహారం. ఒడిశా, బెం గాు బ్రాహ్మణుకు అవి ప్రియమైన ఆహారం. ఇక్కడ ఎవరి అవాటు ప్రామాణికం?ఎవరి ఆచ రణ అనుసరణీయం? అసు ఈ ప్రశ్నలే అసం బద్ధం. ఎవరి అవాటు వారిది. ఒకరి ఆహారపు అవాటును మరొకరి ఆహారపు అవాటుతో కొత వేయటం-మన దేశ భిన్నత్వాన్ని అవమా నించటమే! చాలామంది మేకమాంసం,కోడి మాం సంతిన్నట్టే-కొంతమంది గొడ్డుమాంసం తిం టారు. కాదనేహక్కు ఎవరికీఉండదు. కానీ, కొన్నేళ్లుగా ఇదొక సమస్యగా మారింది. ఇంట్లో గొడ్డు మాంసం ఉందన పేరిట మనుషునే చంపేసే ఉన్మాద మూక స్వైర విహారం సాగు తోంది. పాకు ఇలాంటి దుశ్చర్యను అరికట్టకపోగా, నిందితును అభినందించటం అప్రజాస్వామికం.
ఎవరి కథ వారిది కదా!?
చాలాచోట్ల రాముడు ఆరాధ్యుడైతే- తమిళనాట రావణుడు దేవుడు. రాముడు ఆదర్శ ప్రాయుడు అనటానికి ఎన్ని కథున్నాయో, రావణు డు గొప్పవాడు అనటానికీ అన్నే కారణాు ఉన్నాయి. ఎవరి కథ వారిది. ఎవరి సంబరం వారిది. ఏకథలో ఎంత కల్పితం ఉందో, ఏ సన్ని వేశంలో ఎంత అతిశయోక్తి ఉందో ఎవరికీ పూర్తిగా తెలీదు. ప్రతికథా వారివారి సాంస్కృతిక వారస త్వంలోంచే వస్తుంది. కథను కథగానే భావిస్తే, మనిషిని మనిషిగా గౌరవిస్తే- భిన్న సంస్కృతు వర్థ్లిుతాయి. వాస్తవానికి మనం చెప్పుకునే పురాణ కథన్నీ కగాపుగాు. అనేక వే ఏళ్ల క్రితం …అనేక సంస్కృతు మధ్య జరిగిన యుద్ధాల్లో- ఆధిపత్య వర్గాు అల్లిన కమ్మని కథాయణాు. స్థానికు కొలిచే దేవదేవుళ్లను కూడా తమ ప్రధాన కథలో బంట్లుగానో,నమ్మకస్తుగానో,సైడు హీరోు గానో మార్చిన ‘సాంస్కృతిక’ గారడీు. దక్షిణాదిలో సాధారణంగా అమ్మ దేవతకే కొుపుంటాయి. సంబరాు జరుగుతాయి. ఊరూరికి ఒక అమ్మ వారు. పండగల్లో ప్రధానంగా మాంసాహారమే నివేదిస్తారు. దాదాపు వందేళ్ల క్రితం దాకా ఇక్కడ ఇవే సందళ్లూ సంబరాూ. తరువాతి కాంలోనే దుర్గామాత, వినాయకుడు వంటి దేవుళ్లు గ్రామా వరకూ వచ్చారు. ఇప్పుడు పెద్దఎత్తున ఈ సంబరాలే జరుగుతున్నాయి. బాగా ఆదాయం వచ్చే అమ్మవార్ల దేవాయాల్లో ఒకప్పుడు స్థానిక పూజార్లు ఉంటే- ఇప్పుడు బ్రాహ్మణ పూజార్లు వచ్చారు. ఒకప్పుడు కోడినో, మేకనో మామూు మాటతో నివేదిస్తే- ఇప్పుడు పండ్లనూ పానూ మంత్రాతో సమర్పి స్తున్నారు. అంటే- స్థానిక సంస్కృతిస్థానే బ్రాహ్మ ణీయ సంస్కృతి వచ్చింది. పెళ్లిళ్లూ పేరంటాూ, పండగూ పబ్బాూ.. ఇలా అన్నిటా మంత్రా సంస్కృతి ప్రవేశించి, ప్రవర్ధమానమవుతోంది..! ఇంటింటా మోగుతున్న టీమీ ఈ పనిలో ఇతోధి కంగా తోడ్పడి, తరిస్తున్నాయి..! ఇంటికి వచ్చే అతిథికి లేదా ఆరాధించే దైవానికి మనం తినేదే మరింతబాగా వండి పెట్టడం సహజమైన ఆచరణ. మనం చూసిన సినిమాలో భక్త కన్నప్ప శివుడికి తాను వేటాడి తెచ్చిన మాంసాన్నే ఆహారంగా పెడతాడు. తనకు తెలిసిన భాషలోనే మాట్లాడ తాడు. ఇప్పుడైతే అది కుదిరే పని కాదు. కన్నప్పకు ఇష్టమైన దేవుడికైనా సరే, ఏంపెట్టాలో, ఏం చెప్పా లో మరెవరో నిర్ణయిస్తారు. సాంస్క ృతిక ఆధిప త్యానికి ఇదొక చిన్న ఉదాహరణ.
జీవితంలోంచే వైవిధ్యం
నిజానికి వైవిధ్యమూ, భిన్నత్వమూ ప్రకృ తికి అందం..దేశానికీ అందం. ఈ భిన్నత్వ వైవిధ్యా ు ఊరకనే రావు. తెచ్చి పెట్టుకున్నవి అసలే కావు. దేనికైనా జీవితమే ప్రాతిపదిక. జీవితంలోని ఆటుపోట్లు, అవసరాు వాటిలోంచి వచ్చే అను భవాూ…సాంస్కృతిక వికాసానికి భూమిక వహి స్తాయి. కాశ్మీరలోయలో చ్లని వాతావరణం. అందుకనే అక్కడ స్త్రీకైనా, పురుషుకైనా వంటి నిండా వస్త్రధారణ. అదొక సంస్కృతి. ఆఆకు పచ్చని లోకం ఓకళాత్మక సౌందర్యం. అక్కడి చేతి వృత్తుల్లో, ఆటపాటల్లో ఆ సున్నితత్వ భావుకత ఓ భాగంగా పరిణమిస్తుంది. బతుకు క్రమంలో ప్రజ ఉమ్మడి అవసరాూ, ఆకాంక్షూబీ సాగించిన పోరాటాూ….కాశ్మీరంలో ఓ చక్కని సామరస్య వాతావరణాన్నే సమకూర్చి పెట్టాయి. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా బురఖా ధరించని ముస్లిం మహిళు అక్కడ ఉంటారు. పనిపాటుల్లో అన్ని మతా వారూఒక్కటైసాగుతారు. కాశ్మీరీ సంస్కృ తి ప్రత్యేకత అది. అలాంటి చక్కని హరిత వనంలో మతోన్మాద ముష్కయి ప్రవేశించాక- కుంకుమ తోటు రక్తపురంగుద్దుకున్నాయి. నిరంతర శోకవ నంలా రోదిస్తూనే ఉంది. ఇక కొండప్రాంతాల్లో నివసించేవారికి మాంసంప్రధాన ఆహారం. ఈశాన్య రాష్ట్రాల్లో, గిరిజనప్రాంతాల్లో ఈఅవాటును చూ డొచ్చు. వారికి తెగవారీగా ప్రత్యేక సాంస్క ృతిక నేపథ్యం ఉంటుంది. అడవి జంతువును అదలిం చటం ఓ ప్రధాన వ్యాపకంగా ఉంటుంది కాబట్టి, వారి వాయిద్యాన్నీ పెద్ద పెద్ద శబ్దాు చేసేవిగా ఉంటాయి. ఆటపాటన్నిటిలోశబ్దం శిఖర స్థాయి లో ఉంటుంది. గానాూ సంగీతాూ సోలోగా సాగవు. బృందాు బృందాుగా సమూహాు కదుతాయి. వారిసంఘ జీవనానికి అద్దం పడతా యి. విశాఖ మన్నెంలోని థింసా కావొచ్చుబీ మణి పురిలోని నృత్యం కావొచ్చు. ఈ విద్యలో వీరుడూ, వీరగత్తె ఎవరయ్యా అంటే-ఏఒక్కరి పేరో వినిపిం చదు. వంద పేర్ల వరస కదిలొస్తుంది.
ఒక్కో చోట ఒక్కో అందం
మనది విశామైనదేశం.28 రాష్ట్రా ు.. 9 కేంద్రపాలిత ప్రాంతాు.. ఆరున్నర క్ష ఊళ్లు…22అధికార భాషు..720 స్థానిక భాషు…ఇంత వైవిధ్యం ప్రపంచంలో మరే దేశానికీ లేదు. కేరళలోుంగీు ఓసాంప్రదా యం. ఆఫీసుకు సైతం అలా వెళ్లొచ్చు. అభ్యం తరం లేదు. రాజస్థానీలో రాచరిక తరహా వస్త్రధా రణం. హిందీ రాష్ట్రాల్లో చుడీదార్ల సందడి. అరకు ఆదివాసీ మహిళ చీరకట్టు ఓ ప్రత్యేకం. బోండా తెగ గిరిజనుకు పూసలే వస్త్రాూ ఆభరణాూ. ంబాడీ తెగలో రంగురంగు రింగు భలే ఆకర్షణ. ఇలా కొందరు కొన్నే ధరిస్తారు అని చెప్ప టం కూడా పూర్తి సత్యం కాదు. ఒక రాష్ట్ర ప్రజ వస్త్రధారణ మొత్తం ఒకేలా ఉంటుందని కూడా చెప్పలేం. ప్రాంతానుబట్టి, ఆర్థిక స్థితిగతునుబట్టి, సామాజిక తరగతును బట్టి-సాంప్రదాయం అనుకున్న దానిలో కూడా చాలా వ్యత్యాసాుం టాయి. భాష, దాని ఉచ్ఛారణలోనూ భేదాుం టాయి. అడవుల్లో తిరుగుతూనో, సముద్రం మీద వేటాడుతూనో జీవించే తరగతు-గొంతు చించు కొని అరిస్తే తప్ప బతుకు బండి నడవదు. సమూ హా మధ్య సుఖంగా బతికే తరగతు నెమ్మదిగా మాట్లాడినా రోజు గడిచిపోతుంది. అదే తరహా ఉరవడి, నెమ్మది వారి వారి సంగీత సాంప్రదాయా ల్లోనూ, యాసలోనూ ప్రతిఫలిస్తాయి. అందుకనే శాస్త్రీయసంగీతాు ఒక రకం.జానపద సందళ్లు మరో రకం. కళఏదైనా సాధనా, ప్రావీణ్యమూ అవసరమే! ఒకటి అధికం కాదు, మరొకటి అ్పమూ కాదు. కానీ, ఆధిపత్య భావజాం రెంటికీ సమాన స్థానం ఇవ్వదు. కళ దైవదత్తం అనే ట్యాగు తగిలిం చటం ద్వారా ఆకళాకాయి దైవాంశ సంభూతు ుగా మారిపోతారు. జానపద కళు శ్రమ నుంచి పుడతాయి. వాటిపుట్టుకా, ఎదుగుదలో రహాస్య మేమీ ఉండదు. అందరూ పాల్గొనవొచ్చు. అందరూ ప్రదర్శించవొచ్చు.
కనునిండా పండగ
మనదేశం భౌగోళికంగా కూడా చాలా వైవిధ్యభరితం.7 వే కిలోమీటర్ల సాగరతీరం.. ఎన్నో ఉన్నత పర్వత శ్రేణు సమాహారం… అన్నిటా ఎన్నో అనుభవాూ అనుభూతుూ గడిరచ వొచ్చు. ఏడాది పొడవునా చిరపుంజిలో వానచిను కు సవ్వడిని వినొచ్చు. నడివేసవిలో సైతం ఊటీ కొండల్లో చ్లదనం చవిచూడొచ్చు. రాజస్థాన్‌ ఎడా రిలో వర్షాకాంలో కూడా ఎండ ధాటిని ఎదుర్కోవొచ్చు. సాగర జలాల్లో సాహస యాత్రు చేయొచ్చు. కాశ్మీర్లో ఆకుపచ్చని లోయు, హిమన్న గాూ అపూర్వ సోయగం. కేరళలో బోటు విహా రం ఓగొప్ప అనుభవం. ఇంకా చాలా చాలా చారిత్రిక కట్టడాు.వాటి వెనకవీరోచితగాధ ూ…ఎన్నో చారిత్రిక సంఘ టనూ…మనదేశ వైవిధ్యానికి ఆనవాళ్లు.. ఈఅన్నిచోట్లా ప్రజ జీవన స్థితిగతుల్లో తేడాు గమనించొచ్చు. ఒక్కో దగ్గర ఒక్కో తరహా జీవన విధానాను పరిశీలించొచ్చు. ఒకటి మాత్రం నిజం..మనుషు ఎలాంటి చోట ఎలా జీవిం చినా-ఆ బతుకు బొంగరం చుట్టూ ఓ సాంస్కృతిక తాడు అు్లకుంటారు. అందుకనే జీవితాల్లో ఎన్నెన్ని వైరుధ్యాు ఉంటే-సాంస్కృతిక భూమికల్లోనూ అన్నన్ని వైవిధ్యాు సాక్షాత్కరిస్తాయి. తీరుబడిగా తికిస్తేకనునిండా పండగలా మెగొందుతాయి.
మార్పు కోసం ఉద్యమాు
ఏ సమాజమూ దానికదే మారిపోదు. వ్యక్తుగానో, వ్యవస్థాగత శక్తుగానో ఆయా కాలానుబట్టి ఉద్యమాు సాగించాల్సిందే! మనదేశంలో అలాంటి ఉదంతాు అనేకం ఉన్నాయి. ఆనిరంతర ప్రయ త్నా వల్లే మనం ఇప్పుడు ఇలా ఉన్నాం. బ్రిటీషు వాళ్లు రాకముందు మనదేశం అనేక చిన్న చిన్న సంస్థానా సమూహం. వ్యాపారం కోసం వచ్చి- నెమ్మదిగా ఈస్టిండియా కంపెనీ చొరబడిరది. దేశం మొత్తం మీద అది ఏుబడి చేయటానికి దాదాపు వందేళ్ల సమయం తీసుకొంది. ఆనాటి సంస్థానాధీశు అనైక్యత బ్రిటీషు విస్తరణకు దోహదపడిరది. సంస్థానాూ, బ్రిటీషు పాకుూ కలిసి ప్రజను కడగండ్ల పాు చేసిన సందర్భాు చాలా ఉన్నాయి. ప్రజు ఎప్పటికప్పుడు ఏదొక రూపంలో నిరసన స్వరం వినిపిస్తూనే ఉన్నారు. 1857 సిపాయి తిరుగుబాటు అందులో ఒకపెద్ద నిరసన. దానికి చాలాముందే పీడనకు, నిర్బం ధానికీ గురైన రైతు, గిరిజను చిన్న చిన్న బృందాుగా తిరుగుబాట్లు చేశారు. అదేకాంలో నిరక్షరాస్యత,అజ్ఞానం, మూ ఢనమ్మకాూ, మత మౌఢ్యం వంటివాటిని పారదో డానికి అనేకమంది సంస్కరణోద్యమాు చేపట్టారు. రాజా రామ్మో హనరారు, దయానంద సరస్వతి, వివేకానందుడు, నారాయణగురు,ఈశ్వర చంద్రుడు, జ్యోతిబా పూలే, కందుకూరి వీరేశలిం గం వంటి వారు ఆ ఒరవడి సాగించారు. ఈ అందరినీ ఒకే రకమైన మార్గంకాదు. ఒక్కొక్కరిది ఒక్కో రకమైన అవగాహన,ఒక్కోరకమైన ఆచరణ. అందరి ప్రయ త్నమూ అప్పటి సమాజాన్ని మార్చటమే, మరి కాస్త ముందుకు తీసుకెళ్లటమే! స్త్రీవిద్య,శాస్త్రీయ ఆలోచన, మూఢత్వ వ్యతిరేకత, ఆధునిక దృక్పథం, ఐక్యత వంటి మేలిమి ఫలితాు ఆఉద్యమావల్లే సాధ్యమ య్యాయి. తర్వాత కాంలో జాతీ యోద్యమం ఊపందు కొంది. బ్రిటీషు వ్యతిరేకత తీవ్రంగా పెరిగింది. భగత్‌సింగ్‌, సుభాష్‌ చంద్ర బోసు, రాజగురు వంటి యోధు ఆచరణ, ఆలోచ ను యువతను ఉధృతంగా కదిలించాయి. కమ్యూనిస్టు ఆధ్వర్యాన సాగినరైతాంగ పోరాటాూ, ఉద్యమా ూ స్వాతంత్య్రోద్యమ జోరును పెంచాయి. మొత్తం ఈకృషిలో ఈనాటి బిజెపిరాజకీయ కుదురు ఆరెస్సెస్‌ పాత్ర శూన్యం. సంస్థానాధీశుకు, బ్రిటీషు పాకు కు అనుకూ ంగా వ్యవహరించటం ఒక్కటే స్వాతంత్య్రోద్యమంలో ఆసంస్థ నిర్వాకం. దేశవ్యా ప్తంగా రకరకాుపాయుగా, ప్రవాహాుగా సాగిన ఉద్యమా ూ పోరాటాూ బ్రిటీషు వారిని ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఎట్టకేకు 1947ఆగస్టు 15న మనకు స్వాతంత్య్రం వచ్చింది. ఉద్యమానికి పెట్టు బడిదా రు ప్రతినిధులే నాయకత్వం వహించటం వ్ల-ప్రజకు పూర్తి హక్కుూ అవకాశాూ దక్కలేదు. అధికార మార్పిడి మాత్రం జరిగింది. స్వాతంత్య్రం తరువాత కూడా వివిధ అవసరా కోసం, హక్కు కోసం ప్రజా ఉద్యమాు సాగాయి. సాగుతు న్నాయి. ప్రజు సాధించుకున్న ప్రయోజ నాు ఆఉద్యమా ఫలితమే! నూతన ఆర్థిక విధా నా తరువాత-పాకు ప్రజ హక్కును, వనరును హరించటం మొదలైంది. కొత్తకొత్త పద్ధతుల్లో జిమ్మిక్కు చేస్తూ- ప్రభుత్వ రంగాన్ని ప్రయి వేటుపరం చేస్తున్నారు. ప్రజల్లో భావోద్వేగాు రెచ్చ గొట్టి, ద్వేషమే దేశభక్తి అనే కుయుక్తిని ప్రజల్లోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. భిన్నత్వంలోని ఏక త్వంపై దాడి కూడా అందులో భాగమే! దానిని ఎదుర్కోవాంటే-మనభిన్నత్వాన్ని అర్థం చేసు కోవాలి. ప్రజాసంస్కృతి ప్రాధాన్యాన్ని, దాని పరి రక్షణ అవశ్యకతనీ ప్రచారం చేయాలి. ఆకా శాన విరిసే ఇంద్రధనుసులో ఏడురంగుఉంటా యి. ఏరంగుకు ఆరంగు ప్రస్ఫుటంగా కనిపిస్తూనే- ఒకదాన్లో మరొకటి కలిసికొత్త సొగసును పూయి స్తాయి. అన్నీ కలిసి ఒకేరంగు అయితే-వాన మ్లికు వైవిధ్యం ఏముంటుంది? మనచరిత్ర అయినా, సంస్కృతి అయినా అంతే! మన సొంతాన్ని మనం కాపాడుకుందాం. రంగురంగు పూతోటలో మువ్వె న్న పతాకం ఎగురవేద్దాం!-సుజయ సాహితి 

ఏడాది గడిచిన మూడు రాజధాను ప్రకటన

‘‘ మూడు రాజధానుపై అసెంబ్లీలో తీర్మానం చేసి సంవత్సరం గడిచిపోయింది. అమరావతి రైతు, ప్రజానీకం చేపట్టిన ఉద్యమం ప్రారంభమై సంవత్సరం నిండిరది. ప్రభుత్వం సంక్షేమ పథకాు చేపట్టినా ఎక్కువ భాగం వివాదాస్పద నిర్ణయాు, కక్ష రాజకీయాు, వ్యతిరేక చర్యతో కాం గడిచిపోయింది. పాన కూడా కుంటుపడుతోంది. ముఖ్యమైన అంశాపై లిటిగేషన్లతో ప్రభుత్వం కోర్టు చుట్టూ తిరుగుతోంది. ఈ కాంలో రాజధాని అభివృద్ధి స్తంభించింది. సంక్షేమం కొంతలో కొంత మెరుగైనా రాష్ట్రమంతా అభివృద్ధి అస్తవ్యస్తంగా మారింది’’


ఆనాడు ప్రపంచ స్థాయి, అద్భుత రాజధాని అంటూ టిడిపి ప్రభుత్వం ఆశు రేకెత్తించింది. పరిమిత పనుతో సరిపెట్టింది. నేడు రాజధానిని ముక్కు చేసే పేరుతో ప్రాంతీయ వైషమ్యాను రెచ్చ గొట్టి బ్ధి పొందాని వైసిపి ప్రయత్నిస్తోంది.ఆరున్నర సంవత్సరా నుండి కేంద్రంలో బిజెపినే అధి కారంలో కొనసాగుతోంది. ఈకామంతా రాజధానికి, రాష్ట్రానికి బిజెపి, కేంద్రంతీరని ద్రోహం చేసింది. బిజెపి నేత వీర్రాజు గారికి అమరావతి అకస్మాత్తుగా గుర్తొచ్చింది. 2024లో రాష్ట్రంలో అధికారం లోకి తీసుకు వస్తే రాజధానిని 5 వేకోట్ల రూపాయతో అభివృద్ధి పరుస్తామని సెవిచ్చారు. మాట మార్చ డం,మడమ తిప్పడం తమకు అవాటు లేదని నమ్మబుకుతున్నారు. ఆరున్నరేళ్ల నుండి కేంద్రంలో అధికారంలో ఉన్న విషయం మర్చిపోయినట్లున్నారు. గత ఐదుసంవత్సరాు రాష్ట్రంలో టిడిపితో కలిసి బిజెపి అధికారంలో కొనసాగిన సంగతి గుర్తున్నట్లు లేదు. విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మాణం బాధ్యత కేంద్రానిదే. రాజధాని శంకుస్థాపన సందర్భంలో మోడీ చెంబుడు నీళ్లు, పిడికెడు మట్టి తెచ్చి రాజధానికి నిధు ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్‌ ప్రజనోట్లో మట్టికొట్టారు. గత రెండుసంవత్సరా నుండి కేంద్ర బడ్జెట్లో అమరావతి ప్రస్తావనే లేదు. విజయవాడ మెట్రో గాలికొదిలేశారు. అమరావతికి రౖుె ప్రాజెక్టు ఏనాడో మర్చిపోయారు. ప్రత్యేక హోదా మాట ఇచ్చి నమ్మించి మోసం చేసింది బిజెపి కాదా? వెనుకబడిన ప్రాంతాకు బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజీ ఏమైంది? పోవరం నిధు కోత పెడుతున్నారు. కడప ఉక్కుఊసే లేదు. ‘అమరావతిలోనే బిజెపి ఆఫీస్‌ నిర్మించుకున్నాం. మమ్మల్ని నమ్మండి’ అని వీర్రా జు పదేపదే చెబుతున్నారు. ఆఫీసునిర్మించుకుంటున్నారు కానీ రాజధాని నిర్మించడం లేదు. రాష్ట్రంలో అధికారం ఇస్తే తప్ప రాజధాని నిర్మాణం చేయమని పరోక్షంగా ప్రజను బెదిరిస్తున్నారు. అంటే ఇప్పటి వరకు రాష్ట్రంలో బిజెపికి ఓట్లు రాలేదనే కక్షతోనే హోదా ఇవ్వలేదా? రాజధానికి నిధు ఇవ్వటం లేదా? ఈ కామంతా రాజధానిపై పరస్పర భిన్నమైన ప్రకటనతో బిజెపి నేతు ప్రజను గందరగోళ పరుస్తూ వచ్చారు.మూడు రాజధాను కాకపోతే 30 రాజధాను ఉంటాయని ఒక నేత, మూడు రాజ ధాను కాదు మూడు సచివాయాు ఉండాని మరోనేత ఇలా పురకా వ్యాఖ్యు చేశారు. రాజ ధానితో తమకు సంబంధమే లేదనీ కేంద్రంలోని బిజెపి సర్కార్‌హైకోర్టులో అఫిడవిట్లు దాఖు చేసింది. అమరావతి అంగుళం కూడా కదదని చెప్పిననేతు ఇప్పుడు ఎక్కడున్నారు? ఢల్లీిని తదన్నిన రాజధాని నిర్మిస్తామని 2014లో మోడీ ఇచ్చిన మాట ఏమైంది? బిజెపి నేతతో తేడా వ్ల ఇలా మాట్లాడుతున్నారని కొందరు అమాయకంగా అనుకుంటున్నారు. బిజెపి నేతు ఈ నాటకంలో ఎవరి పాత్ర వారు పోషిస్తున్నారు. అంతే తప్ప బిజెపి విధానంలో గందరగోళం లేదు. ప్రజను గందరగోళపరిచి, రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేయడమే వారి విధానం. అమరావతి రైతుపై కేసు పెడితే సహించం, దౌర్జన్యం చేస్తే ఊరు కోమని వీర్రాజు ఫీుంకరించారు. దేశంలో రైతు మీద నిర్బంధం, పౌర హక్కు ఉద్యమ నేతను ఏళ్ల తరబడి జైులో పెట్టడం, దళితు, మైనారి టీపై దాడు…చేస్తున్న బిజెపి దుర్మార్గాన్ని అంద రూ గమనించాలి. మోడీ దేవదూత అని ఓబడా నేత ఆనాడే పొగడ్తు కురిపించారు.నేను ఆ మోడీ దూతనని నేడు వీర్రాజు చెప్పుకుంటు న్నారు. మోడీ రైతు పక్షమని చిక పుకు పుకు తున్నారు. మోడీ రైతు పక్షమో అంబానీ, అదానీ పక్షమో దేశం కోడై కూస్తోంది. ఢల్లీిలో పోరాడుతున్న రైతాంగానికి ఖలిస్తాన్‌ ఉగ్రవాదు ముద్ర వేసిన బిజెపి అమరావతి రైతుపై ప్రేమ కురిపిస్తూ కపట నాటకం ఆడుతోంది. రాజధానిని, రాష్ట్రాన్ని నిండా ముంచిన బిజెపి ని నమ్ముకుంటే ఆత్మహత్యా సదశ్యమే అవుతుంది. అధికారం కోసం పావు కదుపుతోంది. బిజెపి ప్రమాదాన్ని రాష్ట్ర ప్రజు ఇప్పటికే గమనిస్తున్నారు. కానీ కొత్త రూపాలో ప్రజను నమ్మించడానికి కొత్త కుట్రకు బిజెపి తెర లేపుతోంది. అందుకే రాష్ట్ర రాజధానిని నాశ నం చేయడంలో ప్రధాన ముద్దాయి బిజెపి. తోడు ముద్దాయిు వైసిపి, టిడిపిు.
బిజెపి, టిడిపి, వైసిపిది ఒకటే వైఖరి
వైఎస్‌ఆర్‌ పార్టీ, ప్రభుత్వం రాజధానిపై పునరాలోచన చేయాలి. వివాదాను కట్టిపెట్టాలి. ఉన్న పరిమిత వనరుతోనైనా రాజధాని నమూనా మార్చాలి తప్ప, స్థలాన్ని మార్చానుకోవటం వృధా ప్రయాసే. పోటీ ఉద్యమాతో, అణిచివేతతో రాజ ధాని ప్రజ గొంతు నొక్కానుకోవటం తగదు. గతంలో రాజధానిలో జరిగిన అవినీతిపై విచారణ చేయవచ్చు. దోషులైన అధికారును గత పా కును శిక్షించవచ్చు. కానీ ప్రజను బలి చేయడం తగదు. బిజెపి కేంద్ర ప్రభుత్వ అండతో రాజధానిని ముక్కు చేయవచ్చని వైసిపి, ముఖ్యమంత్రి జగన్‌ భ్రమ పడుతున్నారు.మోడీ,అమిత్‌షాను వేడుకుంటే జరిగేది ఏమీ లేదు. రాష్ట్ర ప్రజను నమ్ముకుంటే మంచిది. అన్నీ ఒకే చోట కేంద్రీకరించానే చంద్ర బాబు మోడల్‌ రాజధాని విఫమయ్యింది. ప్రపం చానికే ఆదర్శం అని చెప్పిన భూ సమీకరణ ఎదురు కొట్టింది. రైతుల్ని, పేదను నట్టేట ముంచింది. ఇప్పటికీ ఈ వాస్తవాన్ని గమనించకుండా సింగపూర్‌ మోడల్‌ గురించి గొప్పు చెప్పుకోవడం టిడిపి కి తగదు. ఇప్పుడైనా తప్పు గుర్తించి సరిదిద్దు కోవ టం తదనుగుణంగా వ్యవహరించడం మం చిది. అమరావతి ప్రాంత రైతు ఈ దుస్థితిలో వుండ డం వెనుక తన బాధ్యత నుండి టిడిపి తప్పించు కోలేదు. అప్పుడు ఇప్పుడు రాష్ట్రానికి, రాజధానికి ద్రోహం చేసిన బిజెపిపై పల్లెత్తు మాట మాట్లాడ కుండా మోడీ భజన చేస్తే అమరావతి నిబడు తుందా? కేంద్రంపై పోరాడకుండా అమరావతి రైతును కాపాడతాం అంటే ఎలా నమ్ముతారు? అమరావతి ఉద్యమం విశాంగా,విస్తృతంగా నడ పాల్సింది పోయి అందులోనూ టిడిపి తన రాజకీ య ప్రయోజనాన్ని చూసుకుంటే రాజధాని రైతుకు జరిగే ప్రయోజనం కంటేనష్టమే ఎక్కువగా ఉంటుం ది.బిజెపి,టిడిపి,వైసిపిది అనేక విధానాలో ఒకటే వైఖరి. ఆనాడు బిజెపి, టిడిపి కలిసి భూస మీకరణ చేపట్టాయి. పూర్తిగా విఫం అయింది. కేంద్రంపై ఒత్తిడి చేయ డంలో టిడిపి, వైసిపి ది మెతక వైఖరే. ఇరుపార్టీది లోపాయికారి కుమ్మక్కే. రాజ ధానిలోను,రాష్ట్రంలోనూ పౌరహక్కును,ఉద్య మాను అణచి వేతలో ఎవరికి ఎవరు తక్కువ తినలేదు. రాజధాని ప్రాంతంలోని దళిత, అసైన్డ్‌ రైతు, భూమి లేని పేదు, కార్మికు బాగోగు ను గాలికొదిలేశాయి. ఆనాడు సింగపూర్‌, ఈనా డు దక్షిణాఫ్రికా నమూ నాు, విదేశీ కన్సల్టెన్సీు, దుబారా ఖర్చు, వృధా ఖర్చు షరా మామూలే. రాజధాని, రాష్ట్ర అభి వృద్ధి విషయంలో సూత్రబద్ధ వైఖరికి సిపిఎం అన్ని వేళలా కట్టుబడి ఉంది. అమరావతి రాజధానిపై అసెంబ్లీలో అన్ని పక్షాు ఏకాభిప్రాయానికి వచ్చి నందున రాజధాని స్థం మార్పుపై వివాదం చేయడం తగదని ముందు నుండి చెబుతూనే ఉంది. రాష్ట్ర ప్రజందరికీ అమరావతి సమదూరంలో ఉంది కాబట్టి రాజధాని రైతుకే కాదు, రాష్ట్రప్రజందరికీ ఇది మేని వైఖరి తీసుకుంది. శాసన సభ, సచివాయం ఒక దగ్గర ఉంటే పరిపాన సౌభ్యం, ప్రజకు మేని సిపిఎంభావించింది. హైకోర్టు కర్నూులో పెట్టా న్న ప్రభుత్వ ప్రతి పాదనపట్ల అభ్యంతరం లేదని సిపిఎం తెలిపింది. రాజధాని ఒకేచోట ఉన్నా అబి óవృద్ధి రాష్ట్రమంతా జరగాని విద్యా, వైద్య సంస్థ ు, పరిశ్రము అన్ని ప్రాంతాకు విస్తరిం చాని, అదే నిజమైన వికేంద్రీ కరణ అన్న వైఖరికి ఎప్పుడూ కట్టుబడి ఉంది. దానికోసం నిరంతర పోరాటం సాగిస్తూనే ఉంది. ఇప్పటికే అమరావతిలో ప్రజా ధనం ఖర్చుపెట్టారు, కాబట్టి వృధాచేయడం సరికా దని, ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధానిలో మార్చ టం రాష్ట్రాభివృద్ధికి గొడ్డలిపెట్టు అని భావించింది. ఆనాడు రాజధానిపూలింగ్‌ విధానం తప్పని,పరి మిత స్థంలో రాజధాని నిర్మాణం చేసుకో వచ్చని చెప్పింది. పూలింగ్‌నువ్యతిరేకించి నందుకు ఆనాడు టిడిపి అభివృద్ధి నిరోధకుగా ముద్రవేసింది. ఈనాడు వైఎస్సార్‌ ప్రభుత్వం రాజధాని, ఇళ్ల స్థలా ుపేరుతో విశాఖలో భూ సమీకరణపేరు చెప్పి దళితు అసైన్డ్‌ భూము లాక్కుంటే తప్పని చెప్పింది, పోరాడిరది. హైకోర్టు లో కేసు వేసింది. దళితు పక్షాన నిబడి పోరాడి నందుకు ముఖ్య మంత్రి జగన్‌అసెంబ్లీ లోనే సిపిఎం పైన నిందు వేయడం చూశాం.రాజధాని అభివృద్ధి అంటే రాజ ధానిలో ఉన్న అన్నివర్గా ప్రజకు అభివృద్ధి ఫలాు అందాని దానికై నిరంతర కృషి సిపిఎం సాగిస్తోంది. టిడిపి ప్రభుత్వ హయాంలో అసైన్డ్‌ రైతుకు కౌు, సమానమైన ప్యాకేజీ అందించాని, పేదకు రాజధాని పెన్షన్‌ ఇవ్వాని, హామీు అము చేయాని అనేక ఉద్యమాు సాగిం చింది. పాక్షిక విజయాు సాధించింది. ఆనాడు టిడిపి అడ్డంకు పెట్టినా నిర్బంధాు ప్రయోగిం చినా ప్రజ మద్దతుతో తన కృషి సాగించింది. నేడు వైసీపీ ప్రభుత్వంలో రాజధాని లోని పారిశుధ్య కార్మికుకు7నెలు జీతాు ఇవ్వక పోతే కార్మి కుకు అండగా సిఐటియు పోరాటం కొనసాగి స్తోంది. హైకోర్టు, రాష్ట్రసచివాయం కాంట్రాక్టు సిబ్బంది వేతనాు, భద్రతపై కార్మిక సంఘాు చేస్తున్న పోరాటానికి అండగా సిపిఎం నిుస్తోంది. పేదకు రాజధాని పెన్షన్‌ పెంపు, అసైన్డ్‌ భూము కు సమానమైన ప్యాకేజీపై ఎన్నిక ముందు తర్వాత వైసిపి ప్రభుత్వ నేతు మాటు తప్ప చేతులేవు. రాజధాని ప్రాంతంలో ప్రజా సమస్య పై జరుగుతున్న కృషి, పోరాటం కొన్ని వర్గా మీడియాకు పట్టదు. రాజధాని ఉద్యమంతో గొంతు కుపుతోంది. వారికి అండగా నిుస్తోంది. అదే సందర్భంలో గతప్రభుత్వాు విధానా విషయం లో తనస్వతంత్ర వైఖరిని ప్రదర్శి స్తోంది.ఉమ్మడి ఉద్యమాకు మద్దతు ఇస్తోంది.ఢల్లీిలో రైతుఉద్య మం జరుగుతున్న తరహాలోనే రాజధాని లోనూ విశా ఉద్యమం సాగాలి.
-సి.బాబూరావు

ఏడాది గడిచిన మూడు రాజధాను ప్రకటన

‘‘ మూడు రాజధానుపై అసెంబ్లీలో తీర్మానం చేసి సంవత్సరం గడిచిపోయింది. అమరావతి రైతు, ప్రజానీకం చేపట్టిన ఉద్యమం ప్రారంభమై సంవత్సరం నిండిరది. ప్రభుత్వం సంక్షేమ పథకాు చేపట్టినా ఎక్కువ భాగం వివాదాస్పద నిర్ణయాు, కక్ష రాజకీయాు, వ్యతిరేక చర్యతో కాం గడిచిపోయింది. పాన కూడా కుంటుపడుతోంది. ముఖ్యమైన అంశాపై లిటిగేషన్లతో ప్రభుత్వం కోర్టు చుట్టూ తిరుగుతోంది. ఈ కాంలో రాజధాని అభివృద్ధి స్తంభించింది. సంక్షేమం కొంతలో కొంత మెరుగైనా రాష్ట్రమంతా అభివృద్ధి అస్తవ్యస్తంగా మారింది’’


ఆనాడు ప్రపంచ స్థాయి, అద్భుత రాజధాని అంటూ టిడిపి ప్రభుత్వం ఆశు రేకెత్తించింది. పరిమిత పనుతో సరిపెట్టింది. నేడు రాజధానిని ముక్కు చేసే పేరుతో ప్రాంతీయ వైషమ్యాను రెచ్చ గొట్టి బ్ధి పొందాని వైసిపి ప్రయత్నిస్తోంది.ఆరున్నర సంవత్సరా నుండి కేంద్రంలో బిజెపినే అధి కారంలో కొనసాగుతోంది. ఈకామంతా రాజధానికి, రాష్ట్రానికి బిజెపి, కేంద్రంతీరని ద్రోహం చేసింది. బిజెపి నేత వీర్రాజు గారికి అమరావతి అకస్మాత్తుగా గుర్తొచ్చింది. 2024లో రాష్ట్రంలో అధికారం లోకి తీసుకు వస్తే రాజధానిని 5 వేకోట్ల రూపాయతో అభివృద్ధి పరుస్తామని సెవిచ్చారు. మాట మార్చ డం,మడమ తిప్పడం తమకు అవాటు లేదని నమ్మబుకుతున్నారు. ఆరున్నరేళ్ల నుండి కేంద్రంలో అధికారంలో ఉన్న విషయం మర్చిపోయినట్లున్నారు. గత ఐదుసంవత్సరాు రాష్ట్రంలో టిడిపితో కలిసి బిజెపి అధికారంలో కొనసాగిన సంగతి గుర్తున్నట్లు లేదు. విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మాణం బాధ్యత కేంద్రానిదే. రాజధాని శంకుస్థాపన సందర్భంలో మోడీ చెంబుడు నీళ్లు, పిడికెడు మట్టి తెచ్చి రాజధానికి నిధు ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్‌ ప్రజనోట్లో మట్టికొట్టారు. గత రెండుసంవత్సరా నుండి కేంద్ర బడ్జెట్లో అమరావతి ప్రస్తావనే లేదు. విజయవాడ మెట్రో గాలికొదిలేశారు. అమరావతికి రౖుె ప్రాజెక్టు ఏనాడో మర్చిపోయారు. ప్రత్యేక హోదా మాట ఇచ్చి నమ్మించి మోసం చేసింది బిజెపి కాదా? వెనుకబడిన ప్రాంతాకు బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజీ ఏమైంది? పోవరం నిధు కోత పెడుతున్నారు. కడప ఉక్కుఊసే లేదు. ‘అమరావతిలోనే బిజెపి ఆఫీస్‌ నిర్మించుకున్నాం. మమ్మల్ని నమ్మండి’ అని వీర్రా జు పదేపదే చెబుతున్నారు. ఆఫీసునిర్మించుకుంటున్నారు కానీ రాజధాని నిర్మించడం లేదు. రాష్ట్రంలో అధికారం ఇస్తే తప్ప రాజధాని నిర్మాణం చేయమని పరోక్షంగా ప్రజను బెదిరిస్తున్నారు. అంటే ఇప్పటి వరకు రాష్ట్రంలో బిజెపికి ఓట్లు రాలేదనే కక్షతోనే హోదా ఇవ్వలేదా? రాజధానికి నిధు ఇవ్వటం లేదా? ఈ కామంతా రాజధానిపై పరస్పర భిన్నమైన ప్రకటనతో బిజెపి నేతు ప్రజను గందరగోళ పరుస్తూ వచ్చారు.మూడు రాజధాను కాకపోతే 30 రాజధాను ఉంటాయని ఒక నేత, మూడు రాజ ధాను కాదు మూడు సచివాయాు ఉండాని మరోనేత ఇలా పురకా వ్యాఖ్యు చేశారు. రాజ ధానితో తమకు సంబంధమే లేదనీ కేంద్రంలోని బిజెపి సర్కార్‌హైకోర్టులో అఫిడవిట్లు దాఖు చేసింది. అమరావతి అంగుళం కూడా కదదని చెప్పిననేతు ఇప్పుడు ఎక్కడున్నారు? ఢల్లీిని తదన్నిన రాజధాని నిర్మిస్తామని 2014లో మోడీ ఇచ్చిన మాట ఏమైంది? బిజెపి నేతతో తేడా వ్ల ఇలా మాట్లాడుతున్నారని కొందరు అమాయకంగా అనుకుంటున్నారు. బిజెపి నేతు ఈ నాటకంలో ఎవరి పాత్ర వారు పోషిస్తున్నారు. అంతే తప్ప బిజెపి విధానంలో గందరగోళం లేదు. ప్రజను గందరగోళపరిచి, రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేయడమే వారి విధానం. అమరావతి రైతుపై కేసు పెడితే సహించం, దౌర్జన్యం చేస్తే ఊరు కోమని వీర్రాజు ఫీుంకరించారు. దేశంలో రైతు మీద నిర్బంధం, పౌర హక్కు ఉద్యమ నేతను ఏళ్ల తరబడి జైులో పెట్టడం, దళితు, మైనారి టీపై దాడు…చేస్తున్న బిజెపి దుర్మార్గాన్ని అంద రూ గమనించాలి. మోడీ దేవదూత అని ఓబడా నేత ఆనాడే పొగడ్తు కురిపించారు.నేను ఆ మోడీ దూతనని నేడు వీర్రాజు చెప్పుకుంటు న్నారు. మోడీ రైతు పక్షమని చిక పుకు పుకు తున్నారు. మోడీ రైతు పక్షమో అంబానీ, అదానీ పక్షమో దేశం కోడై కూస్తోంది. ఢల్లీిలో పోరాడుతున్న రైతాంగానికి ఖలిస్తాన్‌ ఉగ్రవాదు ముద్ర వేసిన బిజెపి అమరావతి రైతుపై ప్రేమ కురిపిస్తూ కపట నాటకం ఆడుతోంది. రాజధానిని, రాష్ట్రాన్ని నిండా ముంచిన బిజెపి ని నమ్ముకుంటే ఆత్మహత్యా సదశ్యమే అవుతుంది. అధికారం కోసం పావు కదుపుతోంది. బిజెపి ప్రమాదాన్ని రాష్ట్ర ప్రజు ఇప్పటికే గమనిస్తున్నారు. కానీ కొత్త రూపాలో ప్రజను నమ్మించడానికి కొత్త కుట్రకు బిజెపి తెర లేపుతోంది. అందుకే రాష్ట్ర రాజధానిని నాశ నం చేయడంలో ప్రధాన ముద్దాయి బిజెపి. తోడు ముద్దాయిు వైసిపి, టిడిపిు.
బిజెపి, టిడిపి, వైసిపిది ఒకటే వైఖరి
వైఎస్‌ఆర్‌ పార్టీ, ప్రభుత్వం రాజధానిపై పునరాలోచన చేయాలి. వివాదాను కట్టిపెట్టాలి. ఉన్న పరిమిత వనరుతోనైనా రాజధాని నమూనా మార్చాలి తప్ప, స్థలాన్ని మార్చానుకోవటం వృధా ప్రయాసే. పోటీ ఉద్యమాతో, అణిచివేతతో రాజ ధాని ప్రజ గొంతు నొక్కానుకోవటం తగదు. గతంలో రాజధానిలో జరిగిన అవినీతిపై విచారణ చేయవచ్చు. దోషులైన అధికారును గత పా కును శిక్షించవచ్చు. కానీ ప్రజను బలి చేయడం తగదు. బిజెపి కేంద్ర ప్రభుత్వ అండతో రాజధానిని ముక్కు చేయవచ్చని వైసిపి, ముఖ్యమంత్రి జగన్‌ భ్రమ పడుతున్నారు.మోడీ,అమిత్‌షాను వేడుకుంటే జరిగేది ఏమీ లేదు. రాష్ట్ర ప్రజను నమ్ముకుంటే మంచిది. అన్నీ ఒకే చోట కేంద్రీకరించానే చంద్ర బాబు మోడల్‌ రాజధాని విఫమయ్యింది. ప్రపం చానికే ఆదర్శం అని చెప్పిన భూ సమీకరణ ఎదురు కొట్టింది. రైతుల్ని, పేదను నట్టేట ముంచింది. ఇప్పటికీ ఈ వాస్తవాన్ని గమనించకుండా సింగపూర్‌ మోడల్‌ గురించి గొప్పు చెప్పుకోవడం టిడిపి కి తగదు. ఇప్పుడైనా తప్పు గుర్తించి సరిదిద్దు కోవ టం తదనుగుణంగా వ్యవహరించడం మం చిది. అమరావతి ప్రాంత రైతు ఈ దుస్థితిలో వుండ డం వెనుక తన బాధ్యత నుండి టిడిపి తప్పించు కోలేదు. అప్పుడు ఇప్పుడు రాష్ట్రానికి, రాజధానికి ద్రోహం చేసిన బిజెపిపై పల్లెత్తు మాట మాట్లాడ కుండా మోడీ భజన చేస్తే అమరావతి నిబడు తుందా? కేంద్రంపై పోరాడకుండా అమరావతి రైతును కాపాడతాం అంటే ఎలా నమ్ముతారు? అమరావతి ఉద్యమం విశాంగా,విస్తృతంగా నడ పాల్సింది పోయి అందులోనూ టిడిపి తన రాజకీ య ప్రయోజనాన్ని చూసుకుంటే రాజధాని రైతుకు జరిగే ప్రయోజనం కంటేనష్టమే ఎక్కువగా ఉంటుం ది.బిజెపి,టిడిపి,వైసిపిది అనేక విధానాలో ఒకటే వైఖరి. ఆనాడు బిజెపి, టిడిపి కలిసి భూస మీకరణ చేపట్టాయి. పూర్తిగా విఫం అయింది. కేంద్రంపై ఒత్తిడి చేయ డంలో టిడిపి, వైసిపి ది మెతక వైఖరే. ఇరుపార్టీది లోపాయికారి కుమ్మక్కే. రాజ ధానిలోను,రాష్ట్రంలోనూ పౌరహక్కును,ఉద్య మాను అణచి వేతలో ఎవరికి ఎవరు తక్కువ తినలేదు. రాజధాని ప్రాంతంలోని దళిత, అసైన్డ్‌ రైతు, భూమి లేని పేదు, కార్మికు బాగోగు ను గాలికొదిలేశాయి. ఆనాడు సింగపూర్‌, ఈనా డు దక్షిణాఫ్రికా నమూ నాు, విదేశీ కన్సల్టెన్సీు, దుబారా ఖర్చు, వృధా ఖర్చు షరా మామూలే. రాజధాని, రాష్ట్ర అభి వృద్ధి విషయంలో సూత్రబద్ధ వైఖరికి సిపిఎం అన్ని వేళలా కట్టుబడి ఉంది. అమరావతి రాజధానిపై అసెంబ్లీలో అన్ని పక్షాు ఏకాభిప్రాయానికి వచ్చి నందున రాజధాని స్థం మార్పుపై వివాదం చేయడం తగదని ముందు నుండి చెబుతూనే ఉంది. రాష్ట్ర ప్రజందరికీ అమరావతి సమదూరంలో ఉంది కాబట్టి రాజధాని రైతుకే కాదు, రాష్ట్రప్రజందరికీ ఇది మేని వైఖరి తీసుకుంది. శాసన సభ, సచివాయం ఒక దగ్గర ఉంటే పరిపాన సౌభ్యం, ప్రజకు మేని సిపిఎంభావించింది. హైకోర్టు కర్నూులో పెట్టా న్న ప్రభుత్వ ప్రతి పాదనపట్ల అభ్యంతరం లేదని సిపిఎం తెలిపింది. రాజధాని ఒకేచోట ఉన్నా అబి óవృద్ధి రాష్ట్రమంతా జరగాని విద్యా, వైద్య సంస్థ ు, పరిశ్రము అన్ని ప్రాంతాకు విస్తరిం చాని, అదే నిజమైన వికేంద్రీ కరణ అన్న వైఖరికి ఎప్పుడూ కట్టుబడి ఉంది. దానికోసం నిరంతర పోరాటం సాగిస్తూనే ఉంది. ఇప్పటికే అమరావతిలో ప్రజా ధనం ఖర్చుపెట్టారు, కాబట్టి వృధాచేయడం సరికా దని, ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధానిలో మార్చ టం రాష్ట్రాభివృద్ధికి గొడ్డలిపెట్టు అని భావించింది. ఆనాడు రాజధానిపూలింగ్‌ విధానం తప్పని,పరి మిత స్థంలో రాజధాని నిర్మాణం చేసుకో వచ్చని చెప్పింది. పూలింగ్‌నువ్యతిరేకించి నందుకు ఆనాడు టిడిపి అభివృద్ధి నిరోధకుగా ముద్రవేసింది. ఈనాడు వైఎస్సార్‌ ప్రభుత్వం రాజధాని, ఇళ్ల స్థలా ుపేరుతో విశాఖలో భూ సమీకరణపేరు చెప్పి దళితు అసైన్డ్‌ భూము లాక్కుంటే తప్పని చెప్పింది, పోరాడిరది. హైకోర్టు లో కేసు వేసింది. దళితు పక్షాన నిబడి పోరాడి నందుకు ముఖ్య మంత్రి జగన్‌అసెంబ్లీ లోనే సిపిఎం పైన నిందు వేయడం చూశాం.రాజధాని అభివృద్ధి అంటే రాజ ధానిలో ఉన్న అన్నివర్గా ప్రజకు అభివృద్ధి ఫలాు అందాని దానికై నిరంతర కృషి సిపిఎం సాగిస్తోంది. టిడిపి ప్రభుత్వ హయాంలో అసైన్డ్‌ రైతుకు కౌు, సమానమైన ప్యాకేజీ అందించాని, పేదకు రాజధాని పెన్షన్‌ ఇవ్వాని, హామీు అము చేయాని అనేక ఉద్యమాు సాగిం చింది. పాక్షిక విజయాు సాధించింది. ఆనాడు టిడిపి అడ్డంకు పెట్టినా నిర్బంధాు ప్రయోగిం చినా ప్రజ మద్దతుతో తన కృషి సాగించింది. నేడు వైసీపీ ప్రభుత్వంలో రాజధాని లోని పారిశుధ్య కార్మికుకు7నెలు జీతాు ఇవ్వక పోతే కార్మి కుకు అండగా సిఐటియు పోరాటం కొనసాగి స్తోంది. హైకోర్టు, రాష్ట్రసచివాయం కాంట్రాక్టు సిబ్బంది వేతనాు, భద్రతపై కార్మిక సంఘాు చేస్తున్న పోరాటానికి అండగా సిపిఎం నిుస్తోంది. పేదకు రాజధాని పెన్షన్‌ పెంపు, అసైన్డ్‌ భూము కు సమానమైన ప్యాకేజీపై ఎన్నిక ముందు తర్వాత వైసిపి ప్రభుత్వ నేతు మాటు తప్ప చేతులేవు. రాజధాని ప్రాంతంలో ప్రజా సమస్య పై జరుగుతున్న కృషి, పోరాటం కొన్ని వర్గా మీడియాకు పట్టదు. రాజధాని ఉద్యమంతో గొంతు కుపుతోంది. వారికి అండగా నిుస్తోంది. అదే సందర్భంలో గతప్రభుత్వాు విధానా విషయం లో తనస్వతంత్ర వైఖరిని ప్రదర్శి స్తోంది.ఉమ్మడి ఉద్యమాకు మద్దతు ఇస్తోంది.ఢల్లీిలో రైతుఉద్య మం జరుగుతున్న తరహాలోనే రాజధాని లోనూ విశా ఉద్యమం సాగాలి.
సి.బాబూరావు

We break indigenous societies and yet are scared of ‘them’

The Hans India | Oct 31, 2020

We (you, I and them) are all tribals by origin. Over the years, we have lied to ourselves and conveniently believed that we are not tribals and that we were never tribals. A lie repeated constantly becomes the truth.

In the last seven decades and more, after many ‘convenient’ map makings, we have been trying our best to destroy tribals and their lives. Still, they hold the keys to our rental economy, specifically for Odisha, Jharkhand, Chhattisgarh, parts of Andhra Pradesh, Maharashtra and the North East. The platitudes related to a trillion-dollar economy are majorly based on the mines and minerals in custody of our indigenous peoples. The tribals, whom we left behind and set out in pursuit of creature comforts, remain the guardians of flora and fauna, below which lie the sparkle of billions of dollars.

Read more

Tribal farmers to be given minimum support price for their produce

ITDA Project Officer Venkateswar Salijamula has said that the minimum support price, fixed by the government, will be given to the tribal farmers for the paddy and finger millets (ragulu) produced by them.

He said that the finger millets and paddy would be purchased through Velugu VOs, under the auspices of Markfed at the Rythu Bharosa Kendras (RBKs) from November 2.

He appealed to the tribal farmers not to approach middlemen to sell their produce but to sell them at the RBKs.

At a meeting with officials of the Agriculture, Velugu, Markfed and chairman of Market Committees on Friday, Dr. Venkateswar said that the price of finger millets was fixed at ₹3,295 a quintal and paddy at ₹1,860. He called upon Agricultural Assistants and Village Volunteers to create awareness among tribal farmers on selling their produce at the RBKs.

The government was paying more than the price being paid to tribals by middlemen at the weekly shandies. He said that it was the responsibility of the agricultural officers to ensure that the tribal farmers got Rythu Bharosa.

He said that Forest Right pattas were distributed to 48,000 tribal families and each farmer should be given ₹13,500 as rythu bharosa.

Later, Paderu Agriculture Market Committee Chairperson M. Gayatri Devi, Araku Valley Chairperson K. Anita and Chintapalli Chairperson J. Haliya Rani were felicitated by the Project Officer.

1 4 5 6 7