పల్లె..పల్లెకూ విస్తరిస్తున్న రైతు ఉద్యమం

జనవరి 26 తర్వాత ‘ఇకరైతు ఉద్యమం పని అయిపోయినట్టే’ నని మోడీ భక్తు ప్రచారం చేసుకున్నారు. కాని మరోసారి వారి ప్రచారం వొట్టి బూటకమని తేలిపోయింది. బిజెపి ప్రభుత్వం, దాని భజనబృందం ఆశించినట్టు రైతు ఉద్యమం బహీ నపడలేదు సరికదా మరింత బంగా, మరింత లోతుగా, మరింత దేశవ్యాప్త విస్తృతితో ముందుకు సాగుతోంది. మార్చి6వ తేదీన 100వరోజుకు చేరిన ఉద్యమం ఢల్లీి సరిహద్దుల్లో సింఘూ, టిక్రీ, ఘాజీపూర్‌, షాజహాన్‌పూర్‌, పాల్వాల్‌ ప్రాంతా వద్ద భారీగా తరలివచ్చిన రైతుతో శాంతియు తంగా ధర్నాు నిర్వహించి విజయం సాధించే వరకూ విశ్రమించేది లేదంటూ విస్పష్టంగా తన దృఢ దీక్షను మరోమారు ప్రకటించింది. ఉద్యమానికి నాుగు నెలు పూర్తవుతున్న సందర్భంగా మార్చి 26న దేశవ్యాప్త బంద్‌కు సమాయత్తం అవుతోంది. బంద్‌కు అన్ని వైపు నుండీ మద్దతు మ్లెవెత్తు తోంది. ఉద్యమాన్ని మరింత బంగా కొనసాగిం చాంటే దేశంలోని మారుమూ గ్రామాకు విస్తరించాని ఉద్యమనేతు భావించారు. పం జాబ్‌,హర్యానా,రాజస్థాన్‌,ఉత్తరప్రదేశ్‌,బీహార్‌, మధ్య ప్రదేశ్‌ రాష్ట్రాల్లోని గ్రామీణప్రాంతాల్లో గ్రామీణ సమ్మేళనాు పెద్ద ఎత్తున నిర్వహించారు. మహా రాష్ట్రనుండి,కర్ణాటక నుండి రైతు యాత్రు సాగుతు న్నాయి. తాజాగా గుజరాత్‌లోనూ ఈ సమ్మేళనాు మొదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌, తెంగాణ రాష్ట్రాల్లో రాష్ట్రస్థాయి రైతుఉద్యమ వేదికు ఏర్పడ్డాయి. రాష్ట్రవ్యాప్త ప్రచారానికి పూనుకున్నాయి. తమిళ నాడు,కేరళ ఎన్నికలో రైతు ఉద్యమం ఒక ప్రధాన ప్రచారాంశం అయింది.
బపడుతున్న కార్మిక – కర్షక ఐక్యత
ఒకవైపు పోరాటంలో నిమగమైఉన్నా రైతు ఉద్యమ కాయి దేశంలో జరుగుతున్న కార్మికు, ఉద్యోగు పోరాటాకు తాము కూడాతోడు నివాని భావిం చారు. మార్చి 15న ప్రైవేటీకరణ వ్యతిరేక దినాన్ని పాటించాన్న కేంద్ర కార్మిక సంఘా పిుపుకు రైతు ఉద్యమం మద్దతు ప్రకటించింది. ఆ రోజున దేశ వ్యాప్తంగా రైతాంగం,కార్మికు ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణకు,వ్యవసాయం కార్పొరే టీకరణకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాు నిర్వహించారు. పెట్రో ధర పెరుగుదను కూడా వారు నిరసిం చారు.మార్చి15,16తేదీల్లో జరిగిన బ్యాంకు ఉద్యోగు సమ్మెకు,17న జరిగిన సాధారణ బీమా ఉద్యోగు సమ్మెకు,18న జరిగిన జీవిత బీమా ఉద్యోగు సమ్మెకు రైతు ఉద్యమం సంఫీుభావం తెలిపింది. ఉమ్మడిగా రాబోయే కాంలోనూ ఉద్యమాు చేపట్టాన్న నిర్ణయానికి కార్మిక, కర్షక ఉద్యమ నేతు వచ్చారు.
ధర్మ యుద్ధం – ప్రజందరి పోరాటం
ఇప్పుడు రైతు పోరాడుతున్నది కేవం ఆ న్ల వ్యవసాయ చట్టా రద్దు కోసం మాత్రమే కాదు. వాళ్ళు దేశంలో విపరీతంగా పెరిగిపోయిన సం పద అసమానత మీద పోరాడుతున్నారు. రాజకీ యాలో ప్రజ మధ్య చీలికు తెచ్చే శక్తుకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. రైతాంగఆత్మ హత్య మీద, ఆదాయాల్లో ఉన్న అసమానత మీద,కార్పొరేట్ల గుత్తాధిపత్యం మీద…వాళ్ళిప్పుడు పోరాడుతున్నారు. వ్యవసాయంలో స్త్రీు పోషించే పాత్రకు తగిన గుర్తింపు కోసం పోరాడుతున్నారు. సమాజం లోని అన్ని తరగతు ప్రజ సమస్యపై వారు పోరాడుతున్నారు. ఇదొక ధర్మయుద్ధం అని సంయుక్త కిసాన్‌ మోర్చా నేతు ప్రకటించారు. ఖాప్‌ పంచాయితీు కావు..
కులా వారీగా ప్రజలో వేలాది సంవత్సరాుగా ఉన్న చీలికను ముందుకు తెచ్చి రైతు ఉద్యమాన్ని చీలికు,పేలికు చేయాని బిజెపి పన్నిన కుట్రను రైతు గ్రహించారు. ఒకచోట అది కేవం‘జాట్‌’ఉద్యమంగా ఉందని, ఇంకొక చోట ‘షెకావత్‌’ ఉద్యమమే తప్ప ఇంకె వరూ లేరని,మరోచోట ఇది కేవం ‘మీనా’ ఉద్యమమేనని-ఇలా బిజెపి నాయకు తప్పుడు ప్రచారం చేశారు. మొదట్లో ఖాప్‌ పంచాయితీ ద్వారా రైతును కదిలించే ప్రయత్నాు జరిగా యి. కాని కేవం ఒక కులానికి చెందిన వారిని మాత్రమే కదిలించడంతో విజయం రాదని, అన్ని కులా వారిని కలిపే సమీకరణు అవసరమని రైతు నేతు గుర్తించారు. అందుకే ఇప్పుడు ప్రతీ చోటా మహా పంచాయితీు నిర్వహిస్తున్నారు. వాటి లోఅన్ని కులావారినీ కదిలించి ఐక్యపరుస్తున్నారు. హిందూ-ముస్లిం-క్రైస్తవ-సిఖ్‌ ఐక్యతను ప్రబోధి స్తున్నారు. దళితును సాదరంగా స్వాగతిస్తున్నారు. అన్ని తరగతు శ్రామిక ప్రజనూ సమీకరించే ‘’కిసాన్‌-మజ్దూర్‌ ఏక్తా జిందాబాద్‌’’నినాదం ఇప్పు డు ఉద్యమ నినాదంగా మారింది. ‘’మోడీ ప్రభుత్వం పెట్టిన బారికేడ్లను తొగించి ఢల్లీి నిరసనను కొనసాగిస్తున్నాం, నీటి ఫిరంగును, బాష్పవాయు గోళాను తిప్పికొట్టాం. అలాగే ఇప్పుడు మన మధ్య ఐక్యతకు అడ్డుగోడల్లా ఉన్న కు, మత విభేదానూ తొగిద్దాం.’’అని కిసాన్‌ నేతు పిుపిచ్చారు. ‘’దళి తు ఇళ్ళల్లో ఛోటూరామ్‌ ఫోటోు పెట్టండి. అగ్రవర్ణా వారి ఇళ్ళల్లో బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ఫోటోు పెట్టండి.’’ అని నేతు విజ్ఞప్తి చేశారు. హిందువుకు, ముస్లింకు మధ్య మత విభేదా చిచ్చురగిల్చి గత రెండు తడవ ఎన్నికలో బ్ధి పొందిన బిజెపి నేతకు ఇప్పుడు వారివారి నియో జక వర్గాలోనే బహిష్కరణు, నిరసను ఎదురవుతున్నాయి. ముజఫర్‌నగర్‌ నుంచి ఎం.పిగా ఎన్నికై కేంద్రంలో మంత్రి పదవి కూడా చేపట్టిన సంజీవ్‌ బ్యాన్‌ తన నియోజకవర్గ రైతును ‘’చైత న్యవంతుల్ని’’ చేద్దామని వెళ్ళి వారి నిరసన వేడికి తట్టుకోలేక వెనుదిరగవసి వచ్చింది. అక్కడ గతం లో పరస్పరం వైరంతో వ్యవహరించిన హిందు వు, ముస్లిరు ఇప్పుడు ఐక్యమై మంత్రిని వెళ్ళ గొట్టారు. తన కు,మత విద్వేష రాజకీయాతో రైతు ఉద్యమంలో చీలికు సృష్టించాని బిజెపి చేసిన, చేస్తున్న కుట్రను సమైక్య రైతు ఉద్యమం విజయవంతంగా తిప్పికొడుతోంది.
వెల్లివిరుస్తున్న సౌహార్ద్రత
తన పొంలో వేసిన చెరుకు పంట కోతకు రావ డంతో….పోరాట కేంద్రం నుండి వెనక్కి వెళ్ళి కోతు పూర్తి చేసుకుని తిరిగి వచ్చాడు రాజన్‌ జావలా అనే రైతు. అతను ఆచెరుకునంతా పోరా ట కేంద్రానికి తీసుకువచ్చి అక్కడ ఉన్నవారందరికీ చెరుకురసం సరఫరా చేస్తున్నాడు. ఆవిధంగా చేస్తున్నవారింకా చాలామంది ఉన్నారని అతడు తెలిపాడు. ఇంటింటికీ తిరిగి పాు సేకరించి పోరాట కేంద్రాకు తెచ్చి అక్కడ ఉద్యమకారుకు టీ కాచి ఇస్తున్న వారు కూడా చాలామంది ఉన్నారు. ఇక గ్రామాల్లో ఉండిపోయినవారు ఉద్యమ కేంద్రావద్ద ఉన్నవారి పొలాల్లో కోతకు, నాట్లకు సహకరిస్తున్నారు. రాజస్థాన్‌-హర్యానా సరిహద్దులో భరత్‌పూర్‌ వద్ద మహా పంచాయితీ జరపడానికి 25,000 మంది పట్టే స్థం అవసర మైంది. ఏపుగా ఎదిగిన గోధుమ పంట ఉన్నా, ఆ పొలాను సభ కోసం చదును చేసి స్వచ్ఛందం గా ఇవ్వడానికి రైతు ముందుకొచ్చారు. ‘వ్యవ సాయ పనుూ ఆగవు, ఉద్యమమూ ఆగదు’ అంటున్నారు రైతు.
నిర్బంధాకు భయపడేది లేదు
బిజెపి పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాు రైతు ఉద్యమకారుపై కేసు పెడుతున్నాయి. ఇప్పటికి 100 మందికి పైగా జైళ్ళలో ఉన్నారు. రైతు నాయకు పైనే 35 కేసు ఇప్పటి వరకూ బనాయించారు. శాంతియుతంగాఆందోళన సాగితే అందుకెటువంటి అభ్యంతరమూ ఉండబోదని సుప్రీం కోర్టు మొదట్లోనే స్పష్టం చేసింది. కాని రాష్ట్ర ప్రభుత్వాు అందుకు విరుద్ధంగా నిర్బంధానికి పూనుకుంటున్నాయి. అయితే ‘ఈ నిర్బంధాు మా ఉద్యమాన్ని ఎంతమాత్రమూ నిరోధించలేవు’ అని రైతు ఉద్యమకాయి ప్రకటిస్తున్నారు.
ఉద్యమానికి బాసటగా ప్రత్యామ్నాయ మీడియా
ప్రింట్‌ మీడియాతో సహా ప్రధాన స్రవంతి మీడియా రైతు ఉద్యమ వార్తకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ప్రభుత్వ ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యత భిస్తోంది. అయితే, ఒకకొత్త తరం యువ జర్నలి స్టు ముందుకొచ్చారు. నిరసన వార్తను, నాయ కు ప్రసంగాను, ఇంట ర్వ్యూను చిన్న చిన్న వీడియోుగా చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పెడుతున్నారు. ఇంటర్నెట్‌లో వాటికి విశేష ప్రాచు ర్యం భిస్తోంది. వాటిని చూసేవారు, లైక్‌ చేసేవారు క్షల్లో ఉన్నారు. ఆన్‌లైన్‌ న్యూస్‌ మీడియా కూడా రైతు ఉద్యమాన్ని బాగా ప్రచారం చేస్తోంది. నేడు భారతదేశ రైతాంగ ఉద్యమం అంతర్జాతీయంగా ప్రచారం పొందింది. బ్రిటన్‌లో క్ష మంది పౌరు ు పాల్గొన్న సంతకా ఉద్యమం కలిగించిన ఒత్తిడి తో బ్రిటన్‌ పార్లమెంటు ఒకరోజు భారతదేశంలో జరుగుతున్న రైతు ఉద్యమం మీద చర్చించింది. చర్చలో పాల్గొన్న ఎంపీందరూ మోడీ ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. అమెరికా,కెనడా,ఫ్రాన్స్‌ తది తర దేశాలో మన రైతు ఉద్యమానికి మద్దతు పెరుగుతోంది.
‘’నా ఆఖరి కోర్కెను తీర్చండి’’
48 ఏళ్ళ రాజ్‌బీర్‌సింగ్‌ హర్యానాలోని హిస్సార్‌ కు చెందినరైతు. తన రెండెకరా పొంలో వరి, గోధుమ పండిస్తాడు. భార్య,ఇద్దరు ప్లిు ఉన్నారు. వందరోజులైనా మోడీ ప్రభుత్వం రైతు డిమాం డ్లను అంగీకరించకపోవడంతో నిరాశ చెంది ఆ రోజునే ఉరి వేసుకుని చనిపోయాడు. తన సూసైడ్‌ నోట్‌లో‘’చనిపోతున్ననా ఆఖరి కోర్కెను నెరవేర్చండి. ఆ మూడు వ్యవసాయ చట్టానూ రద్దు చేయండి’’ అని రాశాడు.ఢల్లీి సరిహద్దుల్లో ఆత్మహత్యకు ప్పా డిన ఎనిమిదో రైతు రాజ్‌బీర్‌. ఇప్పటివరకూ ఈ ఉద్యమంలో280 మంది రైతు అమరుయ్యారు.
దేశం కోసం పోరాడాను..ఇదా నాకిచ్చే బహు మానం?
82ఏళ్ళ గురుముఖ్‌సింగ్‌ పంజాబ్‌ లోని ఫతేపూర్‌ సాహిబ్‌ గ్రామానికి చెందిన రైతు. 22 సంవత్స రాు ఆర్మీలో ఉన్నాడు. 1962 ఇండో-చైనా యుద్ధంలో,1965 ఇండో-పాకిస్థాన్‌ యుద్ధంలో, 1971 బంగ్లాదేశ్‌ విముక్తి యుద్ధంలో పాల్గొన్నాడు. 1984లో పదవీ విరమణ చేసి వ్యవసాయం చేసుకుంటున్నాడు. మొన్న జనవరి 26న ఢల్లీి వద్ద జరిగిన అ్లర్లతో ఎటువంటి సంబంధమూ లేక పోయినా (నిజానికి ఆఅ్లర్లు కేంద్ర ప్రభుత్వం పన్నిన కుట్రలో భాగం) గురుముఖ్‌సింగ్‌ను నిర్బం ధించి 16రోజు జైులో ఉంచారు. ప్రస్తుతం బెయిల్‌ మీద విడుద అయ్యాడు. కాని ఆ తప్పుడు కేసు ఇంకా ఉంది. ‘’నేను దేశంకోసం మూడు యుద్ధాల్లో పోరాడాను. నాకు ఆర్మీలో ఎంతో గౌర వం ఇచ్చారు. నాకు10 పతకాు వచ్చాయి. కాని ఇప్పుడు మోడీప్రభుత్వం నన్ను ఉగ్రవాది నంటోంది. నా జీవితపు చివరి రోజుల్లో ఇదేనా నాకు దక్కింది? ఈ అవమానాన్ని నేనెలా భరించ గను?’’ అని గురుముఖ్‌ వాపోతున్నాడు. అతడి ప్రశ్నకు మోడీ-షా వద్ద సమాధానం ఉందా?
ఎన్నికలో ఓడిరచి బుద్ధి చెప్పండి – నేత పిుపు
అయిదు రాష్ట్రా అసెంబ్లీ ఎన్నికు జరగనున్న నేపథ్యంలో సంయుక్త కిసాన్‌ మోర్చా నేతు ఆ రాష్ట్రాలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌,అసోంరాష్ట్రా పర్యటన పూర్త యింది. ఆరాష్ట్రాలో బిజెపిని ఓడిరచి బుద్ధి చెప్పా ని రైతుకు, ప్రజకు ఉద్బోధిస్తున్నారు.
భద్రతా దళాు మోహరించే ఉన్నాయి
జనవరి26న రైతు ట్రాక్టర్‌ ర్యాలీ, ఘర్షణ తరువాత సింఘు, టిక్రీ సరిహద్దు దగ్గర భారీగా భద్రతా దళాను మోహరించారు. ఇప్పుడు ఈరెండు బోర్డర్లకూ వెళ్లడం అంత సుభం కాదు. ఎక్కడికక్కడ పోలీసు, పారా మిటరీ దళాు కాపలా కాస్తున్నారు. భద్రతా దళాకు, రైతుకు మధ్య పెద్ద పెద్దరాళ్లు,ముళ్లకంపు పెట్టారు. సింఘు సరిహద్దుకు వెళ్లే వాహనాను గురు తేజ్‌ బహదూర్‌ స్మారకస్థలానికి రెండుకిలోమీటర్ల ముందే పోలీసు ఆపేస్తారు. అక్కడినుంచీ నడుచు కుంటూ రైతు ఉన్న చోటికి వెళ్లాలి.
వేసవి సన్నాహాు
దిల్లీలో ఎండు పెరుగుతున్నాయి. ఉదయం11గంటు దాటాక ఎండ తీవ్రమవు తోంది. వేసవిలో ఉద్యమం ఎలా కొనసాగిస్తారని వారిని అడిగాం. ‘‘వెదురు గడ్డితో పైకప్పు వేసు కుంటాం. అది కొంత చ్లగా ఉంటుంది. ఫ్లాన్లు, కూర్లు అవసరమైతే ఏసీు కూడా ఏర్పాటు చేస్తాం’’ అని రైతు చెప్పారు. ఇప్పటికే కొన్ని గుడారాల్లో ఏసీు, కూర్లు అమర్చారు. ‘‘వేసవి లోనే రైతు పంటు పండిస్తారు. ఎండల్లోనే పోలాల్లో పని చేస్తాం. ఈ వేడి మమ్మల్నేం చేస్తుం ది?’’ అని హర్దీప్‌ అన్నారు. ఆపక్కనే మంజీత్‌ సింగ్‌ అనే రైతు కొందరు కార్మికు సహాయంతో వెదురు,గడ్డి,తాటాకుతో పైకప్పు సిద్ధం చేయిస్తు న్నారు.‘‘శీతాకాలాన్ని ఎదుర్కొన్నాం. ఇప్పుడు వేసవికి సిద్ధపడుతున్నాం. ఈ పైకప్పుపై టర్పాలిన్‌ వేస్తాం. వర్షాలొచ్చినా నీరు కారకుండా ఉంటుంది. వీటిని తయారు చేయడానికి సుమారురూ.25మే ఖర్చవు తుంది. అందుకే మేము మూడు గ్రామాకు కలిపి ఒక టెంట్‌ వెయ్యాని నిర్ణయించుకున్నాం. అందరూ తలా ఒకచెయ్యి వేస్తున్నారు. ఈ టెంట్‌లో కూర్లూ, ఏసీు కూడా పెడతాం’’అని మంజీత్‌ సింగ్‌ తెలిపారు.‘‘ఉద్యమం ఇప్పుడప్పుడే ముగిసేలా లేదు. ప్రభుత్వం మొండి వైఖరి అవంబిస్తోంది. మా ఏర్పాట్లు మేము చేసుకోవసిందే. దీన్ని ఎంత కామైనా కొనసాగించడానికి మేము సిద్ధంగా ఉన్నాం’’ అని ఆయన అన్నారు.
ఇప్పుడు ఉద్యమ ప్రాంతం ఎలా కనిపిస్తోంది?
సింఘు,టిక్రీ సరిహద్దు దగ్గర ఉద్యమం జరుగుతున్న ప్రదేశంలో ఒకనగరం రూపు దిద్దు కుంటున్నట్లుతోస్తోంది. అక్కడ చిన్నచిన్న వ్యాపా రాు మొదయ్యాయి. టీ షర్టు, షూస్‌, చెప్పు, దుప్పట్లు, చెరకు రసం,తినుబండారాు అన్నీ అమ్ము తున్నారు. ఏసీు కూర్లతో పాటూ గుడారాల్లో టీమీ కూడా వచ్చాయి. ఉదయంపూట అక్క డంతా హడావుడిగా కనిపిస్తుంది. మధ్యాహ్నానికి జనం తగ్గుతారు. మళ్లీ సాయంత్రం కాస్త చ్ల బడ్డాక గుంపు గుంపుగా జనం కనిపిస్తున్నారు. ఎండవేళల్లో అందరూ తమతమ గుడారాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. సాయంత్రం సభు, చర్చల్లో పాల్గొంటున్నారు.
మూడు నెల్లో రైతు జీవితం ఎంత మారింది?
రైతు ఎక్కడ ఉన్నా ఏదో ఒకటి పండి స్తూ ఉంటారనడానికి ఉదాహరణగా సింఘు,టిక్రీ సరిహద్దు దగ్గర తమ గుడారా ముందు పూ మొక్కు వేశారు. ఖాళీస్థలాల్లో కూరగాయు పండిరచడం ప్రారంభించారు. ‘‘ఇప్పుడు మేము ఉత్తి చేతుతో మా ఊర్లకు తిరిగి వెళ్లలేం. ఇది మా గౌరవానికి సంబంధించిన విషయంగా మారి పోయింది. ఖాళీ చేతుతో వెనక్కి వెళితే మమ్మల్ని ఎగతాళి చేస్తారు. అదిచిన్న విషయమేం కాదు’’ అని సేవాసింగ్‌ తెలిపారు.30ఏళ్ల సేవాసింగ్‌ గత మూడు నెలుగా సింఘు బోర్డర్‌ దగ్గరేఉంటు న్నారు.‘‘ఇప్పుడు మా గ్రామంలో నన్ను అంద రూ దిల్లీవాసి అంటున్నారు’’ అని సేవా సింగ్‌ చెప్పారు. ఫ్రిజ్‌,వాషింగ్‌ మిషన్‌,కూర్లతో పాటు భద్రత కోసం సీసీటీవీ కెమేరాను కూడా గుడా రాల్లో అమర్చినట్లు సేవా సింగ్‌ తెలిపారు. పంజాబ్‌ నుంచి వచ్చిన గుర్‌సేవక్‌ సింగ్‌ టిక్రీ బోర్డర్లో ఉన్న ఒక ఖాళీ స్థలాన్ని కిసాన్‌-హవేలీగా మార్చేశారు. అక్కడ పార్క్‌, ఆట స్థం, రాత్రుళ్లు పడుకునేందుకు గుడారాు ఏర్పాటు చేశారు. ‘‘ఏ ఉద్యమంలో అయితే మూడు తరా వారు (ప్లిు, మధ్య వయస్కు, వృద్ధు) పాల్గొంటారో ఆ ఉద్యమం కచ్చితంగా విజయం సాధించి తీరుతుంది. ఇవాళ కాకపోతే రేపైనా ప్రభుత్వం మా డిమాండ్లకు త ఒగ్గాల్సిందే’’ అని గుర్‌సేవక్‌ సింగ్‌ అన్నారు
రైతు తదుపరి వ్యూహం ఏమిటి?
రైతు ఉద్యమానికి సంయుక్త్‌ కిసాన్‌ మోర్చా నాయకత్వం వహిస్తోంది. ఇందులో వివిధ రైతు సంఘాు భాగంగా ఉన్నాయి. ప్రస్తుతం, పశ్చిమ బెంగాల్‌లో జరగబోయే ఎన్నికను దృష్టిలో ఉంచుకుని కొందరు రైతు నాయకు బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు.
‘‘బీజేపీకి ఓటు వేయకండి’’ అని భారతీయ కిసాన్‌ సంఫ్‌ు (రాజేవాల్‌) అధ్యక్షుడు బల్వీర్‌ సింగ్‌ రాజేవాల్‌ అన్నారు. ఈ పార్టీ కార్పొరేట్ల పక్షం వహిస్తుంది. ఈ దేశాన్ని కాపాడాంటే బీజేపీని అధికారం నుంచి కిందకు దించాలి అని వారు అంటున్నారు. రైతు ఉద్యమం చూసి ప్రభుత్వం భయపడుతోందని, మూడు చట్టాను ఉపసం హరించుకోక తప్పదని రాజేవాల్‌ అన్నారు. ‘‘పశ్చిమ బెంగాల్‌ ఎన్నికు ఉద్యమంపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. కానీ, మేము దాన్ని పట్టించుకోం’’ అని రైతు నాయకుడు డాక్టర్‌ దర్శన్‌ పాల్‌ చెప్పారు.
భారతీయ కిసాన్‌ యూనియన్‌ (ఉగ్రహాన్‌) అధ్యక్షుడు జోగిందర్‌ సింగ్‌ ఉగ్రహాన్‌ మాట్లాడుతూ..‘‘100 రోజు రైతు ఉద్యమంలో మేం చాలానే సాధిం చాం. చట్టాను వాయిదా వేయడం గురించి ప్రభు త్వం మాట్లాడుతోందంటే అదిరైతు ఉద్యమం సాధించిన విజయమే’’ అని అన్నారు. ప్రభుత్వంతో అధికారిక చర్చు ముగిసినప్పటికీ, అనధికారిక చర్చు జరుగుతూనే ఉన్నాయని, మూడు చట్టాను రద్దు చేసిన తరువాత మాత్రమే రైతు ఇంటికి తిరిగి వెళతారని ఉగ్రహాన్‌ స్పష్టం చేశారు. అయితే, పశ్చిమ బెంగాల్‌ ఎన్నిక ప్రచారానికి సంబంధించి ఉగ్రహాన్‌ సుముఖత చూపలేదు. ‘‘ఎవరు, ఎవరికి ఓటు వెయ్యాలి అనేది మా సంస్థు చెప్పకూడదు. మేము ఓటు రాజకీయాకు దూరంగా ఉంటాం. ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగించి మమ్మల్ని ఇక్కడినుంచీ బవంతంగా వెళ్లగొట్టొచ్చు. కానీ, అదే జరిగితే పరిణామాు చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ ఉద్యమం 2024 వరకూ కొనసాగవచ్చు’’ అని ఉగ్రహాన్‌ తెలిపారు. మరొక రైతు నాయకుడు గుర్నాం సింగ్‌ చఢూనీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అంతవరకు ఈ ఉద్యమం కొనసాగితే 2024 ఎన్నికల్లో రైతు ఉద్యమం ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు. ‘‘మాకు భూమి పోతే ఆకలితో చనిపోతాం. చనిపోవాల్సి వస్తే ఆందోళనల్లోనే చనిపోతాం’’ అని గుర్నాం సింగ్‌ అన్నారు.
విశ్లేషకు ఏమంటున్నారు?
‘‘రైతు ఖాళీ చేతుతో వెనక్కి వెళ్లాన్నదే ప్రభుత్వం క్ష్యం. కానీ, సమాజంలోని వివిధ వర్గా నుంచీ వారి ఉద్యమానికి భిస్తున్న మద్దతు చూస్తే ప్రభుత్వం కోరిక నెరవేరేలా లేదు’’ అని పంజాబ్‌ విశ్వవిద్యాయం రాజనీతి శాస్త్రం ప్రొఫెసర్‌ ఖలీద్‌ మొహమ్మద్‌ అభిప్రాయపడ్డారు. ‘‘ఈ విషయమై అంతర్జాతీయంగా కూడా ప్రభుత్వంపై విమర్శు వస్తున్నాయి. బ్రిటిష్‌ పార్లమెంట్‌, ఐక్యరాజ్య సమితి మానవ హక్కు కమిషన్‌ వరకూ ఉద్యమం గొంతు చేరుకుంది. ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది అనడానికి ఇది ఒక సూచన’’ అని ఆయన అన్నారు.
బీజేపీలో కూడా అంతర్గతంగా ఈ ఉద్యమం గురించి గొంతు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం రైతుఉద్యమంపై త్వరలోనే ఒక నిర్ణయానికి రావసి ఉంటుందని విశ్లేషకు అభిప్రాయపడుతున్నారు. పశ్చిమ బెంగాల్‌ ఎన్నిక ఫలితాు రైతుఉద్యమ భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఉందని పంజాబ్‌ విశ్వవిద్యాయం ప్రొఫెసర్‌ హర్జేశ్వర్‌ సింగ్‌ అభిప్రాయపడ్డారు. అయితే, రైతు ఉత్తి చేతుతో వెనక్కి వెళ్లే అవకా శమే లేదని, మూడు చట్టాు, ఎంఎస్‌పీకి చట్ట పరమైన హామీ ఎలా ఇవ్వాన్నది నిర్ణయించు కోవాల్సినది ప్రభుత్వమేనని ఆయన అన్నారు.
( వ్యాసకర్త : సీనియర్‌ పాత్రీకేయు) -కార్తికేయ