మాఊరి పండుగలు.. స్థానిక ఆచారాలు…!

జనవరి 25 శనివారం సాయంత్రం రిషీవ్యాలి పాఠశాలో సంక్రాంతి సంబరం. మధ్యాహ్నం పాఠశాల‌లో పనిచేసే పనివారికి వ్యవసాయశాఖ (ఎస్టేటులో) భోజనాలు పెట్టారు. 3.30 నిము షాల‌కు ఆవును, ఎద్దును అంకరించి డప్పులు మేళాల‌ సందడితో పిల్ల‌న గ్రోవిల‌ పాటతో, స్త్రీ, పురుషు ఆడే జానపద నృత్యాతో సందడిగా వుంది పాఠశా. విద్యార్థు వసతి గృహా ముందు చక్కగా అలికి ముగ్గువేసి గొబ్బెమ్మతో అంకరించారు. ప్రధాన మార్గం గుండా ఆటస్థంలోకి ఆటపాటతో అందరూ చేరుకున్నారు. అక్కడ ఓ అరగంటసేపు విద్యార్థు కూడ గ్రామీణుతో కలిసి వారు చేసే నృత్యానికి అనుగుణంగా కాళ్లు చేతు కదుపుతు వృత్తాకారంలో చేయి చేయి పట్టుకొని తిరుగుతు, ఎగురుతు ఆనందిస్తున్నారు.సెల్‌ ఫోన్లలో ఆ దృశ్యాు బంధింపబడు తున్నాయి. నెమ్మదిగా భోజనశా మీదుగ నిర్జన మైదాన ప్రదేశానికి చేరుకున్నారు అందరు. ‘‘చిట్లాకుప్ప’’కు మంట వెలిగించి పశువును మూడుసార్లు ప్రదక్షిణం చేయించి గోశాకు తీసుకువెళ్లారు. నేను పాఠశాలో చేరిన కొత్తలో ఇదంతా ఓవింతగా అనిపించింది. పండుగ ఐపోయి పదిరోజు తరువాత ఈ సంక్రాంతే మిటని అనుకున్నా! ఆ విషయం అప్పుడు అక్కడితో మర్చిపోయా! జనవరి 14,15 తేదీలో సంక్రాంతి పండుగ పూర్తయితే మా ఊరిలో 25న సంక్రాంతేంటనే అనుమానం నాలాగ అందరికీ కుగుతుంది. చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధమైన పాఠశా రిషీవ్యాలి స్కూు అదే మాఊరు. దానిని జిడ్డు కృష్ణమూర్తిగారు స్థాపించారు. ప్రకృతికి, పక్షు, పశువు, కొండు, గుట్టకు సమీపంగా ప్రశాంతంగా వుండే 350 ఎకరా పాఠశాకు 3కిలో మీటర్ల దూరంలో ‘తెట్టు’అనే గ్రామం ఉంది. తెట్టు గ్రామం అసు పేరు ‘‘శేషనగరము’’. ఈ గ్రామంలో అతి ప్రాచీనమైన ‘‘సంతాన వేణుగోపాస్వామి’’ దేవాయమునకు అటు తమిళనాడు, ఇటు కర్ణాటక నుండి కూడ భక్తు వచ్చి తమతమ కోరికు నెరవేరినందున మొక్కు తీర్చుకుంటు వుంటారు. అశ్వనీ నక్షత్రముతో కూడుకున్న అమావాస్యనాడు శ్రీవారి కళ్యాణోత్సవము జరుగును. స్వామివారి విగ్రహము కోనేరులో అమావాస్యనాడు భించుటతో ఆనాటి నుండి అమావాస్యనాడే కళ్యాణోత్సవం నిర్వహించటం ఆనవాయితీ అయింది.కాక్రమేణ శేషనగరము ‘తెట్టు’ గా మారింది. సుమారు 20 కుటుంబా వారు గతంలో అక్కడ ఒక కోట నిర్మించుకొని ఏనుగు బారిన పడకుండుటకై చుట్టు ముళ్లకంపతో ఎత్తైన తెట్టు వేసుకున్నందున ఆ గ్రామానికి తెట్టు అను పేరు వచ్చింది. విశిష్టాద్వైత దర్శన ప్రవర్తకుడగు శ్రీమద్రామానుజాచార్యు వారి విగ్రహం ఆ దేవాయంలో వున్నందున రామాను జాచార్యు వారు ఆదిశేషుని అవతారం కావున ఆ ఊరికి నాడు ‘శేషనగరం’ అని పేరు వచ్చింది.ప్రస్తుతం ఈ తెట్టు చుట్టు ప్రక్క గ్రామా కంటే పెద్దది కావున ‘‘కస్ఫా’’ గ్రామం అంటారు. చుట్టుప్రక్క గ్రామీణుకు స్వామి వారిపై అమిత భక్తి కావున సంక్రాంతి, దసరా మొదగు పండుగు తెట్టు దేవా యంలో ఐన తరువాతే మిగిలిన గ్రామాల్లో చేస్తారు. ఆవిధి విధానాన నుసరించి మాపాఠశా ప్రతి సంవత్సరం శనివారం ఈ సంక్రాంతి పశువు పండుగ చేస్తాం. శనివారం మధ్యాహ్నం నుండి తరగతు వుండవు కావున విద్యార్థు చదువుకు ఏవిధమైన ఆటంకం ఉండదు. తెట్టులో సంక్రాంతి కాగానే మిగిలిన గ్రామా వారు వారివారి అనుకూతను పెద్దతో చర్చించి నిర్ణయించి జరుపుకుంటారు. గ్రామం మొత్తం ఒకేరోజు ఈ సంక్రాంతి పండుగ చేస్తారు. ఆదివారాలో చేయరు. ఆరోజు మాంసాహార భోజనం కావున. సంక్రాంతికి కొత్త అు్లళ్లను పివటం, నూతన వస్త్రాు యివ్వటం వంటి ఆచారం మా ప్రాంతంలో లేదు. ఉభయ గోదావరి జిల్లా వారు ఈ సంక్రాంతిని ‘‘పెద్దపండుగ’’ అని ఘనంగా చేస్తారు. అు్లళ్లతో, కూతుళ్లతో, మనుమడు, మనుమరాళ్లతో, హరిదాసు కీర్తనతో, గంగిరెద్దువారి విన్యాసం వంటి వినోదాతో, కోడిపందాుతో ఆనందంగా గడుపుతారు. ఈ రకమైన ఆచార వ్యవహారాు యిక్కడ వీరికి తెలియవు. మదనపల్లి దగ్గర ‘పెంచుపాడు’, పుంగనూరు తాూకా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంక్రాంతి, సంక్రాంతి రోజు కాకుండ తరువాత వచ్చే ‘మంగళవారం’ చేస్తారు. ఈరోజు అనపకాయ పితికిపప్పు, దోశొ, వడు తప్పనిసరిగా ప్రతి యింటిలో చేస్తారు. పశువు అంకరణ, ‘‘చిట్లాకుప్ప’’ ప్రదక్షిణ మామూు. బుధవారం ఊరంతా కలిసి పొట్టేును కోసి దాని రక్తం ఊరి పొలిమేరల్లో చల్లి ఆ మాంసం గ్రామస్తుంతా ప్రసాదంగా పంచుకొని వండుకుంటారు. కురబకోటలో సంక్రాంతి తరువాత కనుమ పండుగ సోమ వారం, శనివారం వస్తే చేయరు. కారణం కనుమరోజు మాంసాహారం సేవిస్తారు కాబట్టి. ఒక్కో పండక్కు ఒక్కో గ్రామంలో ఒక్కో ఆచారం పాటిస్తారు యిక్కడి ప్రజు. తమిళనాడు సరి హద్దు గ్రామాల్లోని ‘‘పానటూరు’’ గ్రామం గుడి పా మండం లోనిది. సంక్రాంతికి ఎద్దు పందా పోటీు నిర్వహిస్తారు.పోటీలో గెలిచిన ప్రథమ, ద్వితీయ, తృతీయ ఎద్దుకు వస్తు రూపేణ (బంగారం, వెండి) బహుమ తు యిస్తారు. పోటీు కాగానే గ్రామదేవతకు దివ్వెను మోసి పూజించిన తరువాత, ఊరేగించి రాత్రికి పౌరాణిక నాటకం వేయిస్తారు.కర్ణాటక రాష్ట్రానికి చెందిన చింతామణి, రాయల్‌ పాడు, శ్రీనివాసపురాు మా సమీప ప్రాంతాు. ఇంచుమించుగా మదనపల్లె పరిసరా వాళ్లు చేసే విధంగానే తేదీు నిర్ణయించుకొని సంక్రాంతి పండుగ చేస్తారు. కురబకోటలో ఉగాది కొంత ప్రత్యేకతను సంతరించుకుంది. ముస్లిము కొందరు హిందూ పూజారు ఇండ్లకు ఓరోజు ముందు వచ్చి బియ్యం,పప్పు,ఉప్పు,నెయ్యి మొదగు సంభారాు యిచ్చి ఉగాది ప్రసాదం పెట్టమంటారు. ఉగాదిరోజు ఉదయం ఉపవాసముండి మధ్యాహ్నం పూజాయి యిచ్చిన అన్నప్రసాదాన్ని తీసుకుని భక్తితో ఆరగిస్తారు. హిందూ ముస్లిము ఐక్యతకు చక్కని ఉదాహరణ ఈ ఉగాది. ఇలా ఎందుకు చేస్తారని ముస్లిమును అడిగితే మాపెద్దు చెప్పారు మేం చేస్తున్న ఆచారం అంటారు. పండుగు ఆచారాలో చెప్పుకోతగినది ఏమంటే వినాయకచవితి. ఇది ఇక్కడ తొలి పండుగగా భావింపబడుతుంది.దీన్ని ‘‘టెంకాయ పండుగ’’ అంటారు. ఉదయం ఊరుచివర వున్న ‘‘నాగ ప్రతిమను’’ కడిగి పసుపు రాసి పూతో అంకరించి దారా పోగు చుట్టు చుడతారు. పాతో అభిషేకాు చేస్తారు పుట్టలో పాు పోస్తారు. తరువాత ఇంట్లో ‘పేడ’, మట్టి వినాయకుకు పూజ చేసి ఆహార పదార్థాు ఆరగింపు చేస్తారు. పొలాకు వెళ్లి వారి తాతముత్తాత సమా ధును శుభ్రం చేసి టెంకాయు కొట్టి ఆరగింపు చేసి బట్టు పెడతారు. కొందరు దీన్ని ఉగాదిరోజు చేస్తారు.ఈ ప్రాంతంలో అన్నీ ఆవులే కావున ఆవుపేడతో వినాయకుడిని చేస్తారు. వ్యవసాయదారు వ్యవసాయపు ఎరువు ఈ పేడే. అందునా ఆవు పేడ. చనిపోయిన తల్లిదండ్రుకు పూజ వారి పొలాల్లోనే వారి సమాధుకే! మట్టితో విడవలేని మమకారానికి భక్తికి యింతకంటే ప్రత్యేకమైన ఉదాహరణ ఏమన్నా కావాలా? జిడ్డు కృష్ణమూర్తి గారు పుట్టిన మదనపల్లిలో యీ టెంకాయు కొట్టడం శ్రీరామనవమి పండుగరోజు కూడ చేస్తారు. వారివారి మీ చూచుకొని ఉగాదికి కాని, వినాయకచవితికి కాని కుదరకపోతే శ్రీరామ నవమికి చేస్తార నిజానికి ఇది వ్యవసాయదారు పండుగ. తమ పంటను విపరీతంగా పాడుచేసే ఎుకకు -ఏనుగుకు చేసే ప్రార్థన. పంట నాశనం చేయవద్దని ప్రార్థన.
ఇలా ప్రతి పండుగ సాంప్రదాయంలో ఓ చక్కని నిక్షిప్తమైన సందేశం వుంది. నేడు యీ దేశానికి కావసినది ఇదే! మట్టిలో కలిసిపోయే మనం ఆమట్టిని పూజిద్దాం! ఆ ధరిత్రి తల్లి యిచ్చే పంటని కడుపార ఆరగిద్దాం. చివరిగా ‘‘తింటే గారొ తినాలి. వింటే భారతం వినాలి’’ సామెతలో ‘భారతగాధు’ ఈ జిల్లా ప్రత్యేకత.‘‘భారతం మిట్ట’’అనే పేరుతో ఓ ఊరే వుందంటే దాని ప్రాధాన్యత ఎంతో చెప్పాలా? కుప్పం,మదనపల్లి, రామసముద్రం, కాళహస్తి, చెంబుకూరు మొదగు అనేక ప్రాంత గ్రామాల్లో యీ భారతాకు పెట్టింది పేరు. ఎండా కాంలో 18పగళ్లు,14రాత్రులో ఈ కార్యక్రమాు జరుగుతాయి. రోజుకో పర్వం, మధ్యాహ్నం హరికథా రూపంలో భాగవ తాయి చెపుతారు. రాత్రికి ఆకథనే పౌరాణిక నాటకంగా వేస్తారు. ఇందులో ‘బలిబండి’ ‘అర్జునుని తపస్సు’బీ దుర్యోధన వధ ముఖ్యమైన ఘట్టాు. పగటిపూట యివి ప్రత్యక్షంగా ప్రదర్శిస్తారు. మరో చెప్పుకోదగిన విషయం ‘ఉత్తరగోగ్రహణం’ గ్రామీణు తమ గోసంపదను ఓ చోటికి చేర్చి అర్జునుడు, ఉత్తరకుమార పాత్రతో రసవత్తరంగా కథ సాగిస్తారు. కుప్పం దగ్గర ‘‘పెద్ద బంగారు నత్తం’’ గ్రామంలో ఏకంగా ‘‘పాండవుకు దేవాయాలే వున్నాయి’’.ఈ గ్రామంలో 18 రోజు కార్యక్రమా చివరిరోజు ద్రౌపదీ కళ్యాణోత్సవం చేస్తారు. చిత్తూరు జిల్లా పండుగలో స్థానిక ఆచారాు ‘ఎంత మధురం ఎంత మనోహరం’,ఎంత సుందరం? అందరం ఆఆచార సాంప్రదాయాల్ని పండుగల్ని విశ్వాసాల్ని, నమ్మకాల్ని ముందు తరా వారికి ఆదర్శంగా కొనసాగిద్దాం!
-శ్రీ గోమఠం రంగా చార్యులు

మార‌ని రాత‌…త‌ప్ప‌ని డోలీ మోత !

‘‘ కొండ కోనల్లో జీవనం.. నిండైన అమాయకత్వం.. మరమం ఎరుగని మనస్త త్వం.. ఇదీ మన్యంలో గిరిపుత్రు జీవన విధానం. ప్రకృతి ఒడిలో ఊయలూగుతూ… అడవితో పెనవేసుకుని సాగుతున్న వారి బతుకుల్లో వెలుగు మాత్రం కరువయ్యాయి. కనీసం విద్యా, వైద్యం అందక ఆ గిరిజన బతుకు తెల్లారుతున్నాయి. దశాబ్దాల‌ గడిచినా ఇంకా ఏజెన్సీలో పురిటి కష్టాలు వీడటం లేదు. పిల్ల‌బాట‌లే ఆ గూడాకు రహదారులు. నిత్యావసరం, అత్యవసరం ఏదైనా సరే…. కాలినడకనే వారి ప్రయాణం. డోలీలే వారికి అంబులెన్సలు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిపుత్రు ఎదుర్కొంటున్న కష్టాలివి. కొండ కోనల్లో ప్రకృతి పెనవేసు కున్న గూడాల్లో బతుకు మాత్రం నేటికీ వెలుగు రావటంలేదు. యాభై ఏళ్ల క్రితం నాటి పరిస్థితులే గిరిజన ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి…’’

ప్రపంచాన్ని కుగ్రామం చేసే పరిజ్ఞాన మొచ్చినా...అక్కడ ఊరు దాటేందుకు దారలుండ‌వు. సమస్త సమాచారం క్షణాల్లో చేర్చే సాంకేతికత... ఏళ్లు గడిచినా ఆప్రాంతాల‌కు చేరలేదు. గంటల్లో గుండెను సైతం మార్చే నైపుణ్యమున్నా...మందు గోలీలైనా వారికి అందవు. ఒక్క క్లిక్‌తో ఆహారం ఇంటికొచ్చే రోజుల్లోనూ... రేషన్‌ కోసం మైళ్లదూరం నడవక తప్పదు. మార్గమధ్యలోనే ప్రసవాలు.. గమ్యం చేరక ముందే మరణాలు..ఇలా బాహ్య ప్రపంచానికి దూరంగా బతుకులీడుస్తున్న గిరిజను గోడుపై ప్రత్యేక కథనం.

మారుమూల‌ గిరిజన గ్రామాల‌కు రహదారి సదుపాయం లేకపోవడంతో అత్యవసర సమయాల్లో రోగుల‌ను ఆసుపత్రికి తరలించేందుకు డోలీమోత తప్పడంలేదు. వందు,వేల‌కోట్ల రూపాయు ఖర్చు చేస్తున్నామనే ప్రభుత్వాలు గిరిజనల‌కు కనీస రవాణా కల్పించడంలో విఫమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌,ఒరిస్సా,ఛత్తీష్‌ఘర్‌ రాష్ట్రాల్లోని అనేక మారుమూల‌ గిరిజన గ్రామాల‌కు నేటికి రహదారి సౌకర్యం అందని ద్రాక్షలా వుంది. ప్రసవ సమయం దగ్గరపడినా గర్భిణల‌ను ఆసుపత్రుల్లో చేర్పించక పోవడం వ‌ల్ల అనేక ప్రసవాలు గ్రామాల్లోనో, అంబు లెన్సుల్లోనో,ఒక్కోసారి రహదారుల‌ పక్కనే జరుగు తున్నా అధికార యంత్రాంగంలో కదలిక రావడం లేదు.  108వాహనాలు సక్రమంగా పని చేయడం లేదు. బైక్‌ ఆంబులెన్సులు రావడానికి దారి ఉండదు. చీకటిపడితే గిరిజన ప్రాంత పీహెచ్‌సీల్లో వైద్యం అందుబాటులోఉండదు. ఆసుపత్రు ఒకవేళ తెరిచినా డాక్టర్లు  స్థానికంగా  అందుబాటులో లేని పరిస్థితున్నాయి.  ఆసుపత్రికి వెళ్లాంటే 12`20 కిలోమీటర్ల దూరం కాలినడకన కొండ దిగుతూ ఎక్కుతూ రోగిని/గర్భణీస్త్రీల‌ను డోలికట్టి మోసుకుపోవాల్సిందే. మరోవైపు క్షేత్రస్థాయిలో ఉండే ఎఎన్‌ఎంలు, సూపర్‌ వైజర్లు గర్భిణిల్ని ప్రసవ తేదీకి కనీసం వారం ముందుగానే ఆసుపత్రికి చేర్చాల్సి ఉన్నా ఈమారు మూల‌ ప్రాంతంలో పెద్దగా పట్టించుకోవడం లేదు. పైగా హైరిస్క్‌ గర్భిణలు నమోదు, వారిని ఎప్పటి కప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షు చేయించడం లోను వైద్యసిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవరి స్తున్నారు. ఈ కారణంగానే పురిటినొప్పు వచ్చాక అప్పటి కప్పుడు ఆసుపత్రికి చేర్చాల్సి రావడం,కొన్ని సార్లు స్థానికులే పురుడు పోయడం జరుగుతోందని స్ధానిక ప్రజంటున్నారు. ఇలాంటి సంఘటను మన్యంలో సర్వ సాధారణం..ప్రతీరోజు చూడవచ్చు...కొండ మీద బతుకుతున్న గిరిజను ఆనారోగ్యం పాలై నపుడు నానాకష్టాలు పడి కిందికి చేరుకుంటారు.

గర్భిణీ స్త్రీకు ఇక్కట్లు
గడిచిన ఒక్క నెల‌లోనే పది డోలీ మోత ఘటను వెలుగులోకి వచ్చాయి. సుదూరంలోని కొండ కొనల్లోని పల్లె నుంచి పట్టణాల్లో ఆసుపత్రుకు వృద్ధలు,గర్భిణీ స్త్రీల‌ను తీసుకొచ్చేందుకు నరకయాతన అనుభవిస్తున్న వారికి రహదారి సౌకర్యం కల్పించడంలో ప్రభుత్వాలు విఫమవుతున్నాయి. ఒరిస్సా నుండి ఆంధ్రా వరకు కొండప్రాంతాల్లో గిరిజన రోగల‌ను డోలీలో మోసు కురావడం అందరికీ తెలిసిందే. ‘ప్రసవ సమయం దగ్గరపడినా గర్భిణల‌ను ఆసుపత్రుల్లో చేర్పించక పోవడంవ్ల అనేక ప్రసవాలు గ్రామాల్లోనో, అంబు లెన్సుల్లోనో, ఒక్కోసారి రహదారు పక్కనే జరుగుతున్నా అధికారయంత్రాంగంలో కదలిక రావడం లేదు. ఆఖరికి108 వాహనాు సక్రమంగా పని చేయడం లేదు.<br>అడవి బిడ్డకు పురిటి కష్టాలు<br>ఇప్పటికీ ఈ ఏజెన్సీలో పురిటి కష్టాలు వీడటంలేదు. గర్భిణీల‌ను తరలించేందుకు వాహనాలు, రోడ్డు సౌకర్యం అందుబాటులో ఉండక కొండ ప్రాంతాల్లో పడే కష్టాలు అంతాకాదు. ఎడ్లబండ్లపై లేదంటే డోలీలు కట్టుకుని గుట్టు, అటవీ మార్గం దాటుకుంటూ కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. సమయానికి ఆస్పత్రికి చేర్చక ఈ పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోవటం సర్వసాధారణంగా మారింది. చివరకు ఇక్కడి పిల్ల‌ల‌కు పోలియో చుక్కు వేసే నర్సులు కూడా కొండలు, గుట్టల‌పైనుంచి నడక సాగించే పరిస్థితి. వర్షాకాలం వచ్చిందంటే బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. పొంగిపొర్లే వాగు,వంకను దాటుకుని గిరిజను బయటికి రాలేరు. అత్యవసరం ఉంటే డోలీల్లో తీసుకు రావా ల్సిందే.కగానే సౌకర్యా క్పన.. ప్రభుత్వా ు గిరిజను కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా….అవి వీరిదరికి చేరేందుకు మాత్రం సౌక ర్యాలు ఉండవు. గూడాకు రావాంటే అధికారులే వెనకంజ వేస్తుండగా మారిపోతోంది. పిల్ల బాటను బీటీ రోడ్లుగా మార్చేందుకు అటవీ శాఖ అభ్యంతరాలు అడవిబిడ్డల పాలిట శాపంగా మారుతున్నాయి. అభివృద్ధి పను సైతం అర్ధాం తరంగా నిలిచిపోతున్నాయి. తాడ్వాయి మండం కొండపర్తి గేటు నుంచి బీటీరోడ్డు నిర్మాణానికి నిధు మం జూరైనా… అటవీశాఖ అడ్డుచెప్ప టంతో రెండేళ్ల కిందట పను నిలిచిపోయాయి. గోవిందరావు పేట మండం రాఘవపట్నం గేటు నుంచి కొత్త ఇప్పగడ్డకు రోడ్డు నిర్మాణానికి రూ.50క్షు మం జూరైనా అదీ పూర్తికాలేదు. నూగురు వెంకటా పురం మండంలోరోడ్ల కోసం మూడున్నర కోట్లు మంజూరైనా ప్రారంభానికి నోచుకోలేదు. కొన్ని స్థవివాదాు, మరికొన్నిచోట్ల అటవీశాఖ అభ్యంత రాతో ఎన్ని మంజూరైనా చివరకు పరి స్థితి మొదటికే వస్తోంది.మౌలిక వసతు కల్పి స్తేనే.. కారణాలెన్ని ఉన్నా….దశాబ్దాుగా గిరిజన ప్రాంతాల్లో అడవిబిడ్డు పేదరికంలోనే కొట్టు మిట్టాడుతున్నారు. అప్పుడప్పుడు హడావిడి చేసే అధికాయి, పాకు వీరికి శాశ్వతపరిష్కా రం మాత్రం చూపలేకపోతున్నారు. ప్రత్యేక కార్యా చరణతో మౌలిక వసతు కల్పిస్తేనే గిరిపుత్రు ఆధునిక ప్రపంచంతో పోటీపడే అవకాశం ఉం టుంది. గర్భిణీ అవస్థలైతే వర్ణనాతీతం. చర్ల మండలంలోని ఎర్రంపాడు గ్రామం చత్తీస్‌గఢ్‌కు సరిహద్దులో ఉంది. ఆ గ్రామంలోని కొవ్వాసి ఐతఅనే మహిళకు పురిటి నొప్పు మొదయ్యాయి. ఊరి నుంచి బయటకు రావాంటే రహదారిలేదు. దీంతోభర్త మూస స్థానిక ఆశాకార్యకర్త సోమమ్మ, ఆమెభర్త సోమయ్య సహకారంతో జెట్టీకట్టి పక్కనే ఉన్న చెన్నాపురానికి మూడు కిలో మీటర్లు నడుచుకుంటూ బయలు దేరారు. దారిలోనే ఐత మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈఊరికి బత్తినపల్లి మీదుగా రహదారి నిర్మాణానికి నిధు మంజూరైనా ఇప్పటికీ పను మొదలు కాలేదు. దీంతో ఎంతకష్టం వచ్చినా గ్రామస్థుల‌కు కాలినడకే దిక్కవుతోంది. వర్షాకాలంలో వాగు దాటలేక తీవ్రఇబ్బందలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గర్భిణలు ప్రసవం కోసం వాగు దాటలేక ప్రాణాల‌ను అరచేతిలో పెట్టుకుని నాటు వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారు.

డోలీలోగర్భిణి.. అడవిలో ప్రసవం..రాయితో బొడ్డుతాడు కోత
‘మా ఊరికి రోడ్డు లేదు. రోగును, గర్భిణును ఆస్పత్రికి తీసుకెళ్లాంటే 6కిలోమీటర్ల దూరం భుజాపై మోసుకెళ్లాల్సిందే. మేం ఇన్ని ఇబ్బం దు పడుతున్నా మా సమస్యను ఎవరూ పట్టించు కోవడంలేదు. మా జీవితాను బాగు చేసే రోడ్డు కోసం ఎదురుచూస్తున్నాం. అధికాయి స్పందించి మా సమస్యను పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం’’<br>కొద్దిరోజుగా వాట్సాప్‌లోవైరల్‌గా మారిన ఓ వీడియోలో ఉత్తరాంధ్రకు చెందిన ఓగిరిజన యువ కుడి ఆవేదన ఇది. అత్యవసరంగా ఆసుపత్రికి వెళ్లాల్సిన ప్రతిసారీ ప్రాణాపై ఆశలొదుకుని కొండు గుట్టు దాటుతున్న అడవి బిడ్డ అరణ్య రోదన ఇది. ఈవీడియో చిత్రీకరించిన యువకుడిది విజయనగరంజిల్లా సాూరు మండంలోని కొదమపంచాయతీ యం.చింతవస అనే గిరిజన గ్రామం. కొండల్లోఉన్న ఈగ్రామానికి రోడ్డు లేదు. ఇక్కడ ఎవరికైనా జబ్బు చేసినా, పురిటి నొప్పుతో బాధపడుతున్నా వారిని ఆస్పత్రికి తీసుకెళ్లాంటే ఆరేడు కిలోమీటర్ల దూరం డోలీలో మోసుకెళ్లడం తప్ప మరోదారి లేదు.<br>తాజాగా మార్చి24న ఈఊరికి చెందిన ఒక గర్భిణిని అలానే తీసుకెళ్లారు. కానీ 3కిలోమీటర్ల దూరం వెళ్లగానే దారిలోనే ఆమె ప్రసవించారు. దాంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఆమెను తిరిగి వాళ్ల గ్రామానికే తీసుకెళ్లారు. ఆమె కాన్పు సమయంలో దూరం నుంచి ఓ యువకుడు వీడియో తీశాడు. రోడ్డు లేకపోవడంతో గ్రామస్తు ఎలాంటి కష్టాు పడుతున్నారో ఈవీడియోలో వివరిం చాడు. ఆసుపత్రికి తీసుకెళ్తుండగానే ప్రసవిం చడంతో వారి వద్ద కాన్పు చేయడానికి అవసరమైన సామగ్రి కూడాలేదు. దీంతో అక్కడే దొరికన ఒక పదునైన రాయితో శిశువు బొడ్డుతాడును కోయడం కూడా ఈ వీడియోలో కనిపిస్తుంది. రోడ్డు లేకపో వడంతో గిరిజన మహిళు ఎంతటి ప్రమాదకర పరిస్థితుల్లో ప్రసవించాల్సి వస్తోందో ఈ వీడియో కళ్లకు కట్టింది. ఊరికి రోడ్డులేక తాము పడుతున్న ఇబ్బందు గురించి అనేకసార్లు అధికారుకు మొరపెట్టుకున్నామని ఇంటర్‌ చదువుతున్న సూరయ్య అనే యువకుడు తో చెప్పారు.<br>‘‘మా గ్రామంలో ఎవరు అనారోగ్యం పాలైనా డోలీలో మోసుకొని తీసుకెళ్లాల్సిందే. కొన్నిసార్లు గర్భిణు దారిలోనే చనిపోతుంటారు. అప్పుడప్పుడు పసిప్లిు ఆస్పత్రికి వెళ్లేలోపే ప్రాణాు కోల్పోతుంటారు’’ అని చెప్పారు సూరయ్య. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సమస్య పరిష్కారం కాకపోవడంతో తమ కష్టాను రికార్డు చేసి సోషల్‌ మీడియాలో పెట్టి అధికారు దృష్టికి తీసుకెళ్లాని అనుకున్నామని సూరయ్య తెలిపారు. ‘‘మార్చి24న పురిటి నొప్పుతో బాధప డుతున్న ముతాయమ్మను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు మేము ఎలాంటిదారిలో వెళ్లాల్సి ఉంటుందో, రోడ్డు లేకపోవడం వ్ల మేం ఎన్ని కష్టాు పడుతున్నామో అందరికీ తెలియజెప్పాని అనుకున్నాం. అందు కోసం మా ప్రయాణం ప్రారంభం అయినప్పటి నుంచి వీడియో చిత్రీకరించాం. అయితే మార్గం మధ్యలోనే కాన్పు అవుతుంది అని అనుకోలేదు’’ అని చెప్పారు. తమ గ్రామానికి రోడ్డు వేయాని విజ్ఞప్తి చేస్తూ అధికారుకు తాను లేఖ రాసినా వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని రాజు అనే మరో యువకుడు తెలిపారు.‘మేము ఇక్కడ కొండపై బతుకుతాము. ఇక్కడ చుట్టుపక్క మరికొన్ని గ్రామాకు కూడా రోడ్లు లేవు. రోడ్డు వేస్తే కొండ మీదనుంచి కిందకి దిగటానికి పట్టే సమయం తగ్గుతుంది. మాకు కష్టాు దూరమవుతాయి. నేను రాసిన లేఖకు అధికారు నుంచి ఇంకా ఎటువంటి స్పందన రాలేదు’’ అని రాజు అన్నారు. మార్గం మధ్యలో గిరిజన మహిళ ప్రసవించిన ఘటనపై జిల్లా అధికారును సంప్రదించగా ప్రస్తుతం తల్లీబిడ్డు క్షేమంగా ఉన్నారని,శిశువుకు టీకాు ఇచ్చినట్టు వారు తెలిపారు.‘‘ఆమహిళ ప్రసవం గురించి తెలియగానే ఆకొండపైకి ఏఎన్‌ఎంని పంపించాం. పాపకు అవ సరమైన టీకాు ఇచ్చారు. తల్లిఆరోగ్య పరిస్థి తిని పరీక్షించారు.శిశువు 3కిలో బరువు ఉంది. ఆరో గ్యంగా ఉంది’’ అని విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్య ఉపఅధికారి రవి కుమార్‌ రెడ్డి చెప్పారు. కొండ మీద ఉన్న ఈ గ్రామానికి రోడ్డు లేకపోవడం వ్ల రోగును ఇక్కడి నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలోని కొండ మొదు వరకూ మోసుకెళ్తారు. అక్కడ ఓబైక్‌ అంబులెన్స్‌ ఉంటుంది. అక్కడికి 17కిలోమీటర్ల దూరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది. ఈప్రాంతంలో రోడ్డు నిర్మాణానికి ఐదుసార్లు టెండర్లు పిలిచినట్టు జిల్లా వైద్య శాఖ అధికారి కొర్రావిజయక్ష్మి తెలిపారు. ‘‘అక్కడ రోడ్డు కోసం ఐటీడీఏ ఐదుసార్లు టెండర్లు పిలిచింది. అది మారుమూ ప్రాంతం కావడంతో గుత్తేదార్లు ముందుకు రావడం లేదు. మేం చేయగలిగిందంతా చేశాం’’ అన్నారు ఇదే ఏడాది జులైలో యం.చింత వస కు సమీపంలోని సిరివర గ్రామానికి చెందిన గిరిజన మహిళ తామరకొండ జిందామని తనబిడ్డని కోల్పోయారు. అయిదో నెలో నొప్పు రావటంతో ఆమెకు గర్భస్రావమైంది. ఆమెను హాస్పిటల్‌కి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే గర్భస్రావం కావటం తో శిశువు బతకలేదు.తన బిడ్డకి కూడా అలాగే జరుగుతుందేమో అని భయపడ్డానని ముతాయమ్మ భర్త చోడిపల్లి జుంబి చెప్పారు.ఆయన మాట్లా డుతూ ‘‘నాభార్యకి ఉదయం నొప్పు మొదలైనాయి. మేము వెంటనే డోలీలో ఆమెను కూర్చోబెట్టి కిందకి బయుదేరాం. దారి మొత్తం భయపడుతూనే ఉన్నా.కొంతదూరం వెళ్లగానే కాన్పు అనగానే నాకు ఇంకా భయమేసింది. కానీ అపాయం ఏమీ జరగలేదు. ఆ రోజు నా భార్య చాలా ఇబ్బంది పడిరది’’ అనిజుంబి గుర్తుచేసుకున్నారు. కాగా సిరివర ఘటనను జాతీయ మానవ హక్కు కమిషన్‌ సుమోటోగా తీసుకుని ఏపీ ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. ఇక్కడి కొండ ప్రాంతాల్లోని పదిశాతం ఆవాసాకు రోడ్డు సౌకర్యం లేదని విజయనగరం జిల్లా అధి కాయి తెలిపారు. రోడ్లు లేకపోవడంవ్ల అత్యవసర పరిస్థి తుల్లో ఆస్పత్రికి వెళ్లడం కష్టమవుతున్నందున గర్భిణును ప్రసవానికి రెండు నెల ముందే కొండ మీద నుంచి కిందకు తీసుకురావాని అనుకుం టున్నట్టు ఐటీడీఏ ప్రాజెక్టుఅధికారి క్ష్మీషా వ్లె డిరచారు.‘గర్భిణును ప్రాథమిక ఆరోగ్య కేంద్రాకు దగ్గరగా ఉంచానుకుంటున్నాం. అలా చేస్తే భవిష్యత్తులో ఇలాంటి ఘటను జరగకుండా చూడవచ్చు. ప్రస్తుతం 50-60 మహిళకు సరిపడా స్థం కోసం చూస్తున్నాం’’ అని చెప్పారు రవికుమార్‌ రెడ్డి.ఈగ్రామానికి రూ.5.5కోట్ల బడ్జెట్‌ తో రోడ్డు మంజూరైనట్టు ఐటీడీఏ అధికారి క్ష్మీషా తెలిపారు.‘9.8 కి.మీ.రోడ్డు మంజూరైంది. కానీమేం ఐదుసార్లు టెండర్‌ పివాల్సి వచ్చింది.టెండర్లు వేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు’’ అని క్ష్మీషా చెప్పారు. కొండ ప్రాంతం కావడం, కఠిన పరిస్థితు మధ్య పనిచేయాల్సి రావడంతో పెద్దగా లాభాు రావనీ, అందుకే కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని ఆయన అన్నారు. ‘‘తక్కువ లాభాుండడం వల్లే కాంట్రాక్టర్లు ముం దుకు రావడం లేదని అనుకుంటున్నాం. కొండ ప్రాంతాల్లోని గ్రామాను కలిపే మరో ఐదు రోడ్లు ఇలాంటివే పెండిరగ్‌లో ఉన్నాయి’’ అని క్ష్మీషా తెలిపారు. కొండ కోనల్లో జీవనం.నిండైన అమాయకత్వం.. మ‌ర‌మం ఎరుగని మనస్త త్వం..ఇదీ మన్యంలో గిరిపుత్రు జీవన విధానం. ప్రకృతి ఒడిలో ఊయ ూగుతూ… అడవితో పెనవేసు కుని సాగుతున్న వారి బతుకుల్లో మెగు మాత్రం కరువయ్యాయి. కనీసం విద్యా, వైద్యం అందక ఆ గిరిజన బతుకు తెల్లారుతున్నాయి. ఏడు దశాబ్దాు గడిచినా ఇంకా ఏజెన్సీలో పురిటి కష్టాు వీడటం లేదు. ప్లిబాటలే ఆ గూడాకు రహదాయి.నిత్యావసరం, అత్యవ సరం ఏదై నాసరే…. కాలినడకనే వారి ప్రయాణం. డోలీ లే వారికి అంబులెన్సు. ముగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిపుత్రు ఎదుర్కొంటున్న కష్టాలివి.కొండాకోనల్లో ప్రకృతి పెనవేసుకున్న గూడాల్లో బతుకు మాత్రం నేటికీ మెగు లోకి రావటంలేదు.యాభైఏళ్ల క్రితం నాటి పరిస్థి తులే గిరిజన ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి..ఆయా రాష్ట్రా ల్లో మారుమూ అమాయక జీవనం సాగిస్తున్న ఆదివాసీబిడ్డ పురిటి కష్టాు కడతెర్చేం దుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాు కృషి చేయాలి. మారు మూ గిరిజన తండాకు అనుసంధాన రహదా యి నిర్మించాలి. వైద్య,విద్య, మౌలిక సదు పాయా ు కల్పించడంలో చిత్తశుద్ది ప్రదర్శించాలి. ఐటి డీఏ సంస్థను బలోపేతం చేసి రహదాయి నిర్మా ణాతోపాటు వాగు మధ్యవంతెను, చెక్‌ డామ్‌లు నిర్మించాలి. ఆపద్భంధులా ఆదుకుంటున్న 108,104..ఆశవర్కర్లపై సర్కారు వివక్ష విడనా డాలి. ఏజెన్సీలోని ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత అధిగమించాలి. వసతల‌ లేమి పాల‌కు చిత్తశుద్దిని ప్రశ్నిస్తోంది. ఏటా రోగాబారిన పడి గర్భిణీ స్త్రీలు పురిటి నొప్పుల‌తో మరణిస్తున్నవారి సంఖ్య పెరిగిపోకుండా నివారించాలి.
-సైమన్‌ గునపర్తి

విలీనం చట్ట విరుద్దం..!

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవకాంలో విశాఖపట్నం మెట్రోపాలిటన్‌ రీజియన్‌ అండ్‌ అర్బన్‌ డెవప్‌మెంట్‌ అథారిటీస్‌ (వీఎంఆర్‌డీఏ)పరిధిని విస్తరించి విశాఖ జిల్లాలోని13మండలాను విలీనం చేసుకుంది. దీంట్లో షెడ్యూల్డ్ ప్రాంతం నాతవరం మండంలోని చమ్మచింత, ధర్మవరం అగ్రహరం,కవవోడ్డు శరభవరం(కె.విశరభవరం,కురువాడ,పొట్టి నాగన్నదొరపాలెం(పీఎన్‌డీ పాలెం),సరుగుడు వంటి ఆరు షెడ్యూల్డ్‌ గ్రామాను వీఎంఆర్‌డీఏలో చేర్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలోని షెడ్యూల్డ్‌ ప్రాంతాలో గ్రామాను మినహాయించాన్నది ప్రభుత్వ ఉద్దేశం అనిపించినప్పటికీ, ఈ ఆరుగ్రామాను వీఎంఆర్‌డీఏ పరిధిలోకి తీసుకోవడం చట్టబద్దత కాదు. వీఎంఆర్‌డీఏలో విలీనమైన ఈగ్రామాకు గిరిజనుల‌కు వరమైన షెడ్యూల్‌ ప్రాంత పంచాయితీరాజ్‌ విస్తరణ చట్టం(పీసా),గిరిజనుకు అండగా నిలిచి సుస్థిరమైన జీవనోపాధి కల్పిస్తున్న అటవీ హక్కు చట్టం(ఎఫ్‌ఆర్‌ఏ)వంటి రెండు చట్టాు వర్తిస్తాయి.
పీసా చట్టం గిరిజన ప్రాంత ప్రజ ఆచారసాంప్రదాయాలు,సంస్కృతి,ఉనికి,వనరుల‌ను పరిరక్షించుకునేందుకు ఉపయోగపడుతూ వారిఅభివృద్ధికి బాట వేస్తోంది. గ్రామస్థాయిలోజరిగే సామాజిక,ఆర్ధికాభివృద్ధి పథకాు,ప్రణాళిక అముకు ఈచట్టం గ్రామసభ ముందస్తు అనుమతులిస్తూ ప్రత్యేక అధికారాలు ఇస్తోంది. తరతరాల‌గా అటవీభూము సేద్యంచేసుకుంటూజీవిస్తున్నా, వాటిపై వారికి హక్కు కల్పిస్తూ వారికి సామాజిక హోదాపెరిగేందుకు,జీవవైవిధ్యం,అటవీసంరక్షణకు సంబంధించిన హక్కు అటవీ హక్కు చట్టం(ఎఫ్‌ఆర్‌ఏ)ద్వారా ల‌భిస్తోంది. గిరిజనుకు ఆహార భద్రతను కూడా ఈచట్టం కల్పిస్తోంది. అందువ్ల షెడ్యూల్డ్‌ ఏరియాలోఉన్న ఆరు గ్రామాను వీఎంఆర్‌డీఏ పరిధిలోకి విలీనం చేయడం చట్టవిరుద్దం.అంతేకాకుండా రాజ్యాంగంలోని ఆర్టికల్ 243జెడ్ఈ ఉల్లంఘ‌న‌. పీసా చట్టా ప్రకారం గిరిజిన ప్రాంతాల్లో గ్రామసభ సమావేశానికి సర్పంచ్‌ అధ్యక్షత వహిస్తాడు. సర్పంచ్‌ లేనప్పుడు గ్రామపెద్ద అధ్యక్షత వహిస్తారు.మెజార్టీ గ్రామసభ్యుల్లో 1/3వంతు తక్కువ కాకుండా కనీసం 50శాతం మందిఎస్టీ సభ్యుహాజరైతేనే కోరంగాపరిగణిస్తారు.గ్రామసభల్లో వ్యవసాయ ఉత్పాధక ప్రణాళికు,ఉమ్మడి భూముజాబితా,ఇంటి స్థిరాస్తు యాజమాన్యా బదలాయింపు,పంచాయతీ లెక్క ఆడిట్‌ నివేధికు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో గ్రామసభ జోక్యం చేసుకొని తీర్మాణాు చేసుకుంటారు.షెడ్యూల్డ్‌ ప్రాంత గ్రామసభఅధికారాన్ని విఎంఆర్‌డీఏ వంటిసంస్థ జోక్యం చేసుకునే విధానం రాజ్యాంగానికే విరుద్దం.ఇది గిరిజనల‌కు రాజ్యాంగహక్కు కోల్పోయే ప్రమాదంఉంది.గిరిజన గ్రామసభకు, వీఎంఆర్‌డీఏ నిర్ణయాకు చాలా తేడాలుంటాయి. అందువ‌ల్ల‌ ఏపీప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గిరిజన చట్టాల‌కు పూర్తి విరుద్దం.పట్టణ ప్రణాళిక మరియు అభివృద్ధికి రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 243జెడ్ఈ యొక్క వర్తమానానికి సంబంధించినంతవరకు, ఏపీ హైకోర్టు తీర్పు మరియు ఇతర హైకోర్టు తీర్పు దృష్టిలో ఉంచుకోవాలి. ఈ నేపథ్యంలో, పైనపేర్కొన్న ఆరు గ్రామాను మరియు తప్పుగా చేర్చబడిన ఇతర షెడ్యూల్డ్‌ గ్రామాను మినహాయించటానికి 23-3-2021నాటి జీవోల‌ సంఖ్య 20ను వెంటనే ఉపసంహరించుకోవాని ఆదివాసీలు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే గిరిజను ఎక్కువగా నివసించే అనేక ఇతర గ్రామాు ఉన్నాయి.
జిల్లాలోని షెడ్యూల్డ్‌ ప్రాంతాతో సమానంగాఉన్న 800గ్రామాను ప్రతిపాదించింది. ఐదవ షెడ్యూల్‌ ప్రకారం రాష్ట్రపతి నోటిఫికేషన్‌ జారీచేయడానికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 1986లో చాలా కాలం క్రితం కేంద్రానికి ప్రతిపాదను సమర్పించింది. ఆ ప్రతిపాదను ప్రాసెసింగ్‌ అధునాతన దశలో ఉన్నాయి. 23-3-2021నాటి జీవోల‌సంఖ్య 20కిందికు షెడ్యూల్డ్‌ ప్రాంతాకు సమానంగా ఉండే చీడికాడ మండలం (ఒకగ్రామం),గోలుగొండ మండలం(8గ్రామాలు),మాడుగుల‌ మండలం (21గ్రామాలు),నాతవరం మండలం (2గ్రామాలు)రావికమతంమండలం (3గ్రామాు),రోలుగుంట మండలం (8గ్రామాలు),దేవరపల్లి మండలం (12గ్రామాలు),అనంతగిరి మండంలో (36 గ్రామాలు) ఉన్నాయి. షెడ్యూల్డ్‌ ప్రాంతాలో భాగంగా ఇటువంటి గ్రామాల‌ను తెలియజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కట్టుబడి ఉన్నందున,విఎంఆర్‌డీఏ పరిధిలో కూడా వీటిని చేర్చడం అవివేకం అని ఆదివాసీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. షెడ్యూల్డ్‌ ఏరియాలో గ్రామసభ అధికారంపై తాజా జీవోల‌20న చేర్చినవాటిని పరిగణనలోకి తీసుకుంటే,పెసా మరియు ఎఫ్‌ఆర్‌ఎ నిబంధనను ఉ్లంఘించినట్లు అవుతుంది.దీనిపై ప్రభుత్వం పుణరాలోచన చేయాల్సిన అవశ్యకత ఉంది!. వీఎంఆర్‌డీఏలో విలీనం చేసిన జాబితాలో షెడ్యూల్డ్‌ ప్రాంతానికి చెందిన ఆరుగ్రామాను తొల‌గించాని గిరిజను డిమాండ్‌ చేస్తున్నారు. గిరిజన సమూహం నుంచి ప్రభుత్వానికి గిరిజన ఉద్యమేసెగ తగకముందే నాటి జీవో సంఖ్య20ను ఉపసంహరించుకోవాలి!
-ఎడిటర్‌ రెబ్బాప్రగడ రవి

గిరి కాన దీపం

శారీరక శ్రమకు చిరునామా దాయిగా సంస్కృతి సాంప్రదాయాకు నెవుగా చెప్పబడే మన ఆదివాసి బిడ్డు వారి జీవన ప్రస్థానం లో భాగంగా నివసించే ప్రాంతాను బట్టి వారిని రెండు రకాుగా చెప్పు కుంటాంము అందులో ఒకటి మైదాన ప్రాంతంలో నివాసముండే ‘‘ంబాడ’’ తెగకు చెందిన వారి జీవనంతో వారి మానసిక సంఘర్షణకు అక్షర రూపం ఇచ్చిన కథ ఈ ‘‘గిరి కాన దీపం’’. దీనికి ఈ పేరు పెట్టడంలో కూడా రచయిత్రి చాలా శ్రద్ధ తీసుకుని భాషాపండితు అభిప్రాయాను కూడా లెక్కచేయక ఎంతో మక్కువగా ఈపేరు పెట్టుకున్నారు, దీని రచనా కాం 06 /7 /2011 నవ్య వార పత్రిక ఉగాది కథ పోటీలో విశేష బహుమతి పొందిన కథ ఇది,
ఈకథా రచయిత్రి సమ్మెట ఉమా దేవి తన ఉద్యోగ జీవితాన్ని ంబాడా తండా కు అక్కడి విద్యార్థు విద్యాభివృద్ధికి వినియో గించిన విద్వత్‌మణి. తనఅభిరుచి రీత్యా కథా రచయిత్రి కావడంతో తను చూసిన అనుభ వించిన అనేక మానసికవేదనను ఒడిసిపట్టి ంబాడా గిరిజను కు చెందిన నేపథ్యంలోని కథాంశాను ఎంచుకుని సొంపైనవారి మాం డలికంలో సంభాష ణు పలికించారు. ఆమె వృత్తిరీత్యా ఆంగ్ల అధ్యా పకురాు అయినప్పటికీ అనేక తొగు కథు రాయడం విశేషం! ఖమ్మంకు చెందిన ఉమాదేవి ప్రస్తుతం ఉద్యోగ విరమణ చేసి విశ్రాంత జీవితం గడుపు తున్నారు. ఉమాదేవి తండావాసు కథన్నీ ఊహించి రాసినవికాదు అనుభవించి రాసినవి. గిరిజనుల్లో కాస్త నాగరికత చెందిన వారిగా విద్య ఆర్థికంగా అభివృద్ధి చెందిన జాతిగా చెప్పబడె ంబాడా తెగ గిరిజనులోని విభిన్నకోణాు విభిన్న వ్యక్తి త్వాను దగ్గరగా చూసిన ఈమె ఆవేదన తన కథద్వారా చెప్పకనేచెబుతూ విని పించకనే వినిపిస్తుంది. ‘‘మనం ఎవరి గురించి రాస్తున్నామో వాళ్ళు అవి చదవక పోవచ్చు కానీ ఈసమాజంలో సాటి మనుషుగా ఉన్నవారి గురించి తొసు కోవాల్సిన బాధ్యత మనందరి మీదా ఉంది. అంతేకాదు సమ కాలీన పరిస్థితును అక్షర బద్ధం చేసి నిక్షిప్త పరచడం రచయిత విద్యుక్త ధర్మం’’అని ఈరచయిత్రి ప్రగాఢ నమ్మకం. ఈవిధ మైనక్ష్యంతో రాయబడిరదే ఈ ‘‘గిరికాన దీపం’’ కథ. దీనికి ఈపేరు పెట్టడం లో కూడా రచయిత్రి చాలాశ్రద్ధ తీసుకుని భాషాపండితు అభిప్రాయాను కూడా లెక్క చేయక ఎంతో మక్కువగా ఈపేరు పెట్టుకు న్నారు. దీని రచనాకాం 06/7/2011 నవ్య వార పత్రిక ఉగాదికథ పోటీలో విశేష బహుమతి పొందిన కథ ఇది. ఇక ‘‘గిరికాన దీపం’’కథ విషయానికి వస్తే సూక్య-గవిరి దంపతు ఏకైక సంతానం జామ్మ మంచి తెలివైన అమ్మాయేకాదు తనతోపాటు తమ కుటుంబాన్నీ అభివృద్ధి చెందాని అందుకు చదువుకోవడమే ఏకైకక్ష్యం అనిగట్టిగా నమ్మిన యువతి. అన్ని సౌకర్యాకు దూరంగా జనా కు దూరంగా ఇలా కాయ కష్టానికి పరిమి తమై ఇంకా ఎన్నాళ్ళు ఇలా కష్టజీవుల్లా బ్రత కానే భావనతో తన యవ్వన జీవితంలోకి ప్రవేశిస్తుంది జా. ఒక్క చదువుతో మాత్రమే మనుషు మధ్య అసమానతను తొగిం చగమనే సంపూర్ణ విశ్వాసంతో ఉన్న జా మ్మ తాను చదువుకోవడమే కాదు తన తండా లోని మిగతా ప్లిను చదివించే ప్రయత్నం చేస్తుంది తండాలోని తమవారికి అన్ని విష యాల్లో ఆసరాగాఉండే ఉన్నత వ్యక్తిత్వం గ యువతిగా జామ్మ పాత్రను తీర్చిదిద్దటంలో రచయిత్రి తీసుకున్న శ్రద్ధ ఆద్యంతం కనిపి స్తుంది. కష్టపడి చదివి టీచర్‌ ఉద్యోగం సంపా దించిన జామ్మ పెద్ద ఇష్టంతో పెళ్లి చేసు కుని ఆరు నెలు అయినా గడవక ముందే తనభర్తను వది లేయడానికి సిద్ధపడి తమ కులాచారం ప్రకారం పంచాయితీ పెట్టిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో భర్తతో సంసారం చేయనని కరా ఖండిగా చెబుతుంది, కుటుంబ సభ్యు బంధు వు అంతా ఒప్పించి సర్దిచెప్పే సంఘటనతో ప్రారంభమైన ఈకథ ఆద్యం తం ఆసక్తికరంగా సాగుతుంది. దిగుతో ఉన్న బంధువర్గం వారిజ్ఞాపకా దొంతర ద్వారా కథను చివరికంటూ ఉత్కంఠభరితంగా చదివించే ప్రయత్నంలో రచయిత్రి సమ్మెట ఉమాదేవి సంపూర్ణ విజయం సాధించారు.కథంతా తపోత గుండా సాగిన జామ్మ తన భర్తను ఎందుకు వదిలేయ దుచుకుంది అనేది పాఠకుకు ఉత్కంఠత కలిగి స్తుంది. కథ మొత్తం జామ్మ చుట్టూనే కొనసాగు తుంది సందర్భోచితంగా పాత్రోచిత సంభాషణు చెప్పిం చడంలో రచయిత్రితాను స్వతహాగా తండా ప్రజ నడుమ జీవించడం ద్వారా స్థానిక భాషా నైపుణ్యాను చక్కగా ఉపయోగించింది అనిపి స్తుంది. కథలో ప్రధాన పాత్రధారి అయిన జామ్మ తమ జాతి ఉన్నతికోసం చేసినకృషి ఆమెలోని పరోపకార తత్వాన్ని పట్టిచూపిస్తుంది.జాకు మొదటి నుండి ఉన్న ఆశ ఆశయం తమతండాకు పట్టణంలో లెక్క మంచి మంచి రోడ్లుఉండాని అనుకునేది ఆవిషయమే తండ్రికి చెప్పి మొరపెట్టు కునేది. అసు విషయం తెలిసిన తండ్రిచెప్పిన నిరుత్సాహ సమాధానంతో తీవ్ర అసంతృప్తి చెందేది ఆమె. ఒకరోజు తండాకు పట్నం నుంచి వచ్చిన ఇద్దరు ధనికు తమ ఇళ్లల్లో ఇంటిపని చేయడానికి ంబాడా అమ్మాయి కోసం వచ్చిన సందర్భంలో కూడా జామ్మ చాలా అసంతృప్తి చెందిెంది.చాలా రోజు నుంచి వారితండాలో జరుగుతున్నా ఈఅకృత్యా గురించి తీవ్రస్థాయిలో తన అసం తృప్తి వ్యక్తం చేయడమే గాక తన దగ్గరి బంధువు,’’ వీరు నాయక్‌ ‘‘కూతురు సీతను పట్నం పంపకుండా అడ్డు చెప్ప డమే కాక ఆడప్లిు హాస్టల్లో ఉండి చదువుకుంటే ప్రభుత్వం వారు ఎలాంటి ఆర్థిక సాయం అంది స్తారో వివరించి చెప్పివారి ఆలోచనా మార్గం మార్చే ప్రయత్నం చేస్తుంది. తానుమాత్రం ప్రతిరోజు తమతండాకు నాుగు మైళ్ళ దూరంలో గ దమ్మపేటకు వెళ్లి కష్టపడి చదువుకునేది. తమ తండాకు ఒక రోడ్డు ఒకబడి కావాని ఆమె ఎప్పు డూ కోరుకునేది, ఆమె పట్టుదతో కష్టపడి చదువు కుంటూనే ఆతండాకు పట్టణానికి ఉన్నదూరాన్ని తుడిచేయాని రోజు తపన పడేది.తమ తండా నుంచి ఆడప్లిను పట్టణం పంపించడం మాన్పిం చడంతోపాటు ఆప్లిు అందరూ ఎంచక్కా బడికి వెళ్లి తనలా చదువుకోవాని ఆమెపడ్డ ఆరాటం రోజు గడుస్తున్న కొద్దీ ఒక్కొక్కటిగా అము కావడంతో జా మనసు ఆనందంతో నిండేది. ఇలా ఉండగా ఒకసారి వచ్చిన ఓట్లపండగ సంద ర్భంగా పట ్టణానికి చెందిన రాజకీయ నాయకు తమ తండాకు వచ్చి యువతను మభ్యపెట్టి తమ ప్రచారానికి వాడుకున్న తీరుకు చాలా బాధపడిరది. జామ్మ ఇలా నిరంతరం సమాజ సమస్యతో నిత్యం సంఘర్షణ చేస్తూనే తను అనుకున్న ఉపాధ్యా య శిక్షణ పూర్తి చేసుకుని ఉద్యోగం పొంది తన క్ష్యానికి చెరువుగా నిలిచింది.పెళ్లి వయసు మించి పోతుందని అటుఇంట్లోవాళ్ళు ఇటుఊరి వాళ్ళు పెట్టే పోరుపడలేక ఎట్టకేకు పెళ్లికి ఒప్పుకుని కొత్త తండాఅబ్బాయి తార్య నాయక్‌ను పెద్ద వారి ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకుంటుంది. అసు కథ అక్కడే మొదవుతుంది తన ఆలోచను తన సంక ల్పానికి పూర్తి భిన్నమైన ఆలోచనపరుడే కాక తన జాతి వాడు అయ్యుండి ఇతరు అభివృద్ధి కోసం స్వార్థబుద్ధితో పనిచేస్తున్న తన భర్త వ్యవహార శైలికి జామ్మ తీవ్రంగా కత చెందుతుంది. అంతేకాక జామ్మలోని గిరిజన సంస్కృతిని ఆచార వ్యవహారా ను కూడా మెచ్చని తనం ఆమెకు తీవ్రమనస్థాపం కలిగిస్తుంది.రాజ్యాంగబద్ధంగా ఆకులానికిగ రిజ ర్వేషన్‌ ఫలితాు అనుభవిస్తూనే అదే జాతి వికా సానికి అడ్డు పడటమే కాక ఆజాతి సంస్కృతిని చిన్నచూపు చూడ టంలోని కృతఘ్నత క్షమించ రానిది. ఇది కేవం జామ్మ భర్త తార్యనాయక్‌కు మాత్రమే కాదు అతనిలాంటి ఆలోచనా పరులైన అందరికీ వర్తిస్తుంది అనే తనఅనుభవా భావా ను జామ్మ పాత్ర ద్వారా రచయిత్రిచక్కగా చూపించారు అనిపిస్తుంది. చివరికి జామ్మ తన జీవితం తన కుటుంబం తనకు గసామాజిక హోదా అయిన పెళ్లి బంధా న్ని కూడా తృణప్రా యంగా వదిలి పెట్టడానికి సిద్ధపడడం త్యాగని రతిని వ్యక్తిత్వతీరును ఉన్నత త్వానికే ఉన్న తత్త్వంగా అభివర్ణించవచ్చు. జామ్మ తాను ఆదర్శప్రాయంగా అభివృద్ధి చెందడమేగాక తనజాతిసంస్కృతి పరి రక్షణ క్ష్యంతో చేసిన త్యాగం వర్ధమాన గిరిజన యువతకు అందరికీ ఆదర్శంగా నిలిచి తీరుతుంది.
జామ్మ తన భర్త తన జాతిని నీతిని మరిచి సొంత రక్తంలో పరాయితనాన్ని చూస్తున్న అతన్ని భరించలేకపోవడాన్నిచిత్రించిన వైనం కళ్ళకు కట్టినట్టు అక్షరీకరించడంలో రచయిత్రి చేయి తిరిగిన తనం సంపూర్ణంగా కనిపిస్తుంది. చివర్లో జామ్మ తమ కుపంచాయతీ సందర్భంగా మాట్లాడుతూ తనభర్త గురించి తననిర్ణయం చెబు తూ‘‘మగాడే-కాక కానీ మన వాడు కాదు’’ అన్న వాక్యంతో కథ ముగిసిన, పాఠకు మెదళ్ళలో ఆలోచనాతరంగాు అప్పుడే మొదవుతాయి. రచయిత్రి భావించినట్టు జామ్మ తన నిండైన వ్యక్తిత్వం ద్వారా నిజమైన దారి దీపంగా నిుస్తుంది. కథ పేరులోని ఔచిత్యం కూడా కథాం శానికి తగ్గట్టుగా ఉండటం రచయిత్రి తీసుకున్న జాగ్రత్తల్లో మరొకటిఅని భావించాలి. గిరిజన జాతి అంతాతమకు తాముగా తమజాతి సంస్కృతి అభి వృద్ధికి త్రికరణశుద్ధిగా కట్టుబడి ఉన్నప్పుడు గిరిజన జాతి అభివృద్ధిని అడ్డుకునే ఏకు మత శక్తుగాని ప్రపంచీకరణ గానీ ఏమీ చేయలేవు అన్నది అక్షర సత్యం.
కథలోని కొతు నిర్మాణ భాగాు మాట అటుంచి రచయిత్రి ప్రారంభంలోనే చెప్పుకు న్నట్టు సమకాలీన సంఘటనను అక్షరీకరించి తన కర్తవ్యం పూర్తి చేయడమేగాక తనలోకలిగిన ధర్మా గ్రహాన్ని నిుపుద చేసుకోవడం కూడా జరి గింది అనవచ్చు.

పల్లె..పల్లెకూ విస్తరిస్తున్న రైతు ఉద్యమం

జనవరి 26 తర్వాత ‘ఇకరైతు ఉద్యమం పని అయిపోయినట్టే’ నని మోడీ భక్తు ప్రచారం చేసుకున్నారు. కాని మరోసారి వారి ప్రచారం వొట్టి బూటకమని తేలిపోయింది. బిజెపి ప్రభుత్వం, దాని భజనబృందం ఆశించినట్టు రైతు ఉద్యమం బహీ నపడలేదు సరికదా మరింత బంగా, మరింత లోతుగా, మరింత దేశవ్యాప్త విస్తృతితో ముందుకు సాగుతోంది. మార్చి6వ తేదీన 100వరోజుకు చేరిన ఉద్యమం ఢల్లీి సరిహద్దుల్లో సింఘూ, టిక్రీ, ఘాజీపూర్‌, షాజహాన్‌పూర్‌, పాల్వాల్‌ ప్రాంతా వద్ద భారీగా తరలివచ్చిన రైతుతో శాంతియు తంగా ధర్నాు నిర్వహించి విజయం సాధించే వరకూ విశ్రమించేది లేదంటూ విస్పష్టంగా తన దృఢ దీక్షను మరోమారు ప్రకటించింది. ఉద్యమానికి నాుగు నెలు పూర్తవుతున్న సందర్భంగా మార్చి 26న దేశవ్యాప్త బంద్‌కు సమాయత్తం అవుతోంది. బంద్‌కు అన్ని వైపు నుండీ మద్దతు మ్లెవెత్తు తోంది. ఉద్యమాన్ని మరింత బంగా కొనసాగిం చాంటే దేశంలోని మారుమూ గ్రామాకు విస్తరించాని ఉద్యమనేతు భావించారు. పం జాబ్‌,హర్యానా,రాజస్థాన్‌,ఉత్తరప్రదేశ్‌,బీహార్‌, మధ్య ప్రదేశ్‌ రాష్ట్రాల్లోని గ్రామీణప్రాంతాల్లో గ్రామీణ సమ్మేళనాు పెద్ద ఎత్తున నిర్వహించారు. మహా రాష్ట్రనుండి,కర్ణాటక నుండి రైతు యాత్రు సాగుతు న్నాయి. తాజాగా గుజరాత్‌లోనూ ఈ సమ్మేళనాు మొదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌, తెంగాణ రాష్ట్రాల్లో రాష్ట్రస్థాయి రైతుఉద్యమ వేదికు ఏర్పడ్డాయి. రాష్ట్రవ్యాప్త ప్రచారానికి పూనుకున్నాయి. తమిళ నాడు,కేరళ ఎన్నికలో రైతు ఉద్యమం ఒక ప్రధాన ప్రచారాంశం అయింది.
బపడుతున్న కార్మిక – కర్షక ఐక్యత
ఒకవైపు పోరాటంలో నిమగమైఉన్నా రైతు ఉద్యమ కాయి దేశంలో జరుగుతున్న కార్మికు, ఉద్యోగు పోరాటాకు తాము కూడాతోడు నివాని భావిం చారు. మార్చి 15న ప్రైవేటీకరణ వ్యతిరేక దినాన్ని పాటించాన్న కేంద్ర కార్మిక సంఘా పిుపుకు రైతు ఉద్యమం మద్దతు ప్రకటించింది. ఆ రోజున దేశ వ్యాప్తంగా రైతాంగం,కార్మికు ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణకు,వ్యవసాయం కార్పొరే టీకరణకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాు నిర్వహించారు. పెట్రో ధర పెరుగుదను కూడా వారు నిరసిం చారు.మార్చి15,16తేదీల్లో జరిగిన బ్యాంకు ఉద్యోగు సమ్మెకు,17న జరిగిన సాధారణ బీమా ఉద్యోగు సమ్మెకు,18న జరిగిన జీవిత బీమా ఉద్యోగు సమ్మెకు రైతు ఉద్యమం సంఫీుభావం తెలిపింది. ఉమ్మడిగా రాబోయే కాంలోనూ ఉద్యమాు చేపట్టాన్న నిర్ణయానికి కార్మిక, కర్షక ఉద్యమ నేతు వచ్చారు.
ధర్మ యుద్ధం – ప్రజందరి పోరాటం
ఇప్పుడు రైతు పోరాడుతున్నది కేవం ఆ న్ల వ్యవసాయ చట్టా రద్దు కోసం మాత్రమే కాదు. వాళ్ళు దేశంలో విపరీతంగా పెరిగిపోయిన సం పద అసమానత మీద పోరాడుతున్నారు. రాజకీ యాలో ప్రజ మధ్య చీలికు తెచ్చే శక్తుకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. రైతాంగఆత్మ హత్య మీద, ఆదాయాల్లో ఉన్న అసమానత మీద,కార్పొరేట్ల గుత్తాధిపత్యం మీద…వాళ్ళిప్పుడు పోరాడుతున్నారు. వ్యవసాయంలో స్త్రీు పోషించే పాత్రకు తగిన గుర్తింపు కోసం పోరాడుతున్నారు. సమాజం లోని అన్ని తరగతు ప్రజ సమస్యపై వారు పోరాడుతున్నారు. ఇదొక ధర్మయుద్ధం అని సంయుక్త కిసాన్‌ మోర్చా నేతు ప్రకటించారు. ఖాప్‌ పంచాయితీు కావు..
కులా వారీగా ప్రజలో వేలాది సంవత్సరాుగా ఉన్న చీలికను ముందుకు తెచ్చి రైతు ఉద్యమాన్ని చీలికు,పేలికు చేయాని బిజెపి పన్నిన కుట్రను రైతు గ్రహించారు. ఒకచోట అది కేవం‘జాట్‌’ఉద్యమంగా ఉందని, ఇంకొక చోట ‘షెకావత్‌’ ఉద్యమమే తప్ప ఇంకె వరూ లేరని,మరోచోట ఇది కేవం ‘మీనా’ ఉద్యమమేనని-ఇలా బిజెపి నాయకు తప్పుడు ప్రచారం చేశారు. మొదట్లో ఖాప్‌ పంచాయితీ ద్వారా రైతును కదిలించే ప్రయత్నాు జరిగా యి. కాని కేవం ఒక కులానికి చెందిన వారిని మాత్రమే కదిలించడంతో విజయం రాదని, అన్ని కులా వారిని కలిపే సమీకరణు అవసరమని రైతు నేతు గుర్తించారు. అందుకే ఇప్పుడు ప్రతీ చోటా మహా పంచాయితీు నిర్వహిస్తున్నారు. వాటి లోఅన్ని కులావారినీ కదిలించి ఐక్యపరుస్తున్నారు. హిందూ-ముస్లిం-క్రైస్తవ-సిఖ్‌ ఐక్యతను ప్రబోధి స్తున్నారు. దళితును సాదరంగా స్వాగతిస్తున్నారు. అన్ని తరగతు శ్రామిక ప్రజనూ సమీకరించే ‘’కిసాన్‌-మజ్దూర్‌ ఏక్తా జిందాబాద్‌’’నినాదం ఇప్పు డు ఉద్యమ నినాదంగా మారింది. ‘’మోడీ ప్రభుత్వం పెట్టిన బారికేడ్లను తొగించి ఢల్లీి నిరసనను కొనసాగిస్తున్నాం, నీటి ఫిరంగును, బాష్పవాయు గోళాను తిప్పికొట్టాం. అలాగే ఇప్పుడు మన మధ్య ఐక్యతకు అడ్డుగోడల్లా ఉన్న కు, మత విభేదానూ తొగిద్దాం.’’అని కిసాన్‌ నేతు పిుపిచ్చారు. ‘’దళి తు ఇళ్ళల్లో ఛోటూరామ్‌ ఫోటోు పెట్టండి. అగ్రవర్ణా వారి ఇళ్ళల్లో బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ఫోటోు పెట్టండి.’’ అని నేతు విజ్ఞప్తి చేశారు. హిందువుకు, ముస్లింకు మధ్య మత విభేదా చిచ్చురగిల్చి గత రెండు తడవ ఎన్నికలో బ్ధి పొందిన బిజెపి నేతకు ఇప్పుడు వారివారి నియో జక వర్గాలోనే బహిష్కరణు, నిరసను ఎదురవుతున్నాయి. ముజఫర్‌నగర్‌ నుంచి ఎం.పిగా ఎన్నికై కేంద్రంలో మంత్రి పదవి కూడా చేపట్టిన సంజీవ్‌ బ్యాన్‌ తన నియోజకవర్గ రైతును ‘’చైత న్యవంతుల్ని’’ చేద్దామని వెళ్ళి వారి నిరసన వేడికి తట్టుకోలేక వెనుదిరగవసి వచ్చింది. అక్కడ గతం లో పరస్పరం వైరంతో వ్యవహరించిన హిందు వు, ముస్లిరు ఇప్పుడు ఐక్యమై మంత్రిని వెళ్ళ గొట్టారు. తన కు,మత విద్వేష రాజకీయాతో రైతు ఉద్యమంలో చీలికు సృష్టించాని బిజెపి చేసిన, చేస్తున్న కుట్రను సమైక్య రైతు ఉద్యమం విజయవంతంగా తిప్పికొడుతోంది.
వెల్లివిరుస్తున్న సౌహార్ద్రత
తన పొంలో వేసిన చెరుకు పంట కోతకు రావ డంతో….పోరాట కేంద్రం నుండి వెనక్కి వెళ్ళి కోతు పూర్తి చేసుకుని తిరిగి వచ్చాడు రాజన్‌ జావలా అనే రైతు. అతను ఆచెరుకునంతా పోరా ట కేంద్రానికి తీసుకువచ్చి అక్కడ ఉన్నవారందరికీ చెరుకురసం సరఫరా చేస్తున్నాడు. ఆవిధంగా చేస్తున్నవారింకా చాలామంది ఉన్నారని అతడు తెలిపాడు. ఇంటింటికీ తిరిగి పాు సేకరించి పోరాట కేంద్రాకు తెచ్చి అక్కడ ఉద్యమకారుకు టీ కాచి ఇస్తున్న వారు కూడా చాలామంది ఉన్నారు. ఇక గ్రామాల్లో ఉండిపోయినవారు ఉద్యమ కేంద్రావద్ద ఉన్నవారి పొలాల్లో కోతకు, నాట్లకు సహకరిస్తున్నారు. రాజస్థాన్‌-హర్యానా సరిహద్దులో భరత్‌పూర్‌ వద్ద మహా పంచాయితీ జరపడానికి 25,000 మంది పట్టే స్థం అవసర మైంది. ఏపుగా ఎదిగిన గోధుమ పంట ఉన్నా, ఆ పొలాను సభ కోసం చదును చేసి స్వచ్ఛందం గా ఇవ్వడానికి రైతు ముందుకొచ్చారు. ‘వ్యవ సాయ పనుూ ఆగవు, ఉద్యమమూ ఆగదు’ అంటున్నారు రైతు.
నిర్బంధాకు భయపడేది లేదు
బిజెపి పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాు రైతు ఉద్యమకారుపై కేసు పెడుతున్నాయి. ఇప్పటికి 100 మందికి పైగా జైళ్ళలో ఉన్నారు. రైతు నాయకు పైనే 35 కేసు ఇప్పటి వరకూ బనాయించారు. శాంతియుతంగాఆందోళన సాగితే అందుకెటువంటి అభ్యంతరమూ ఉండబోదని సుప్రీం కోర్టు మొదట్లోనే స్పష్టం చేసింది. కాని రాష్ట్ర ప్రభుత్వాు అందుకు విరుద్ధంగా నిర్బంధానికి పూనుకుంటున్నాయి. అయితే ‘ఈ నిర్బంధాు మా ఉద్యమాన్ని ఎంతమాత్రమూ నిరోధించలేవు’ అని రైతు ఉద్యమకాయి ప్రకటిస్తున్నారు.
ఉద్యమానికి బాసటగా ప్రత్యామ్నాయ మీడియా
ప్రింట్‌ మీడియాతో సహా ప్రధాన స్రవంతి మీడియా రైతు ఉద్యమ వార్తకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ప్రభుత్వ ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యత భిస్తోంది. అయితే, ఒకకొత్త తరం యువ జర్నలి స్టు ముందుకొచ్చారు. నిరసన వార్తను, నాయ కు ప్రసంగాను, ఇంట ర్వ్యూను చిన్న చిన్న వీడియోుగా చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పెడుతున్నారు. ఇంటర్నెట్‌లో వాటికి విశేష ప్రాచు ర్యం భిస్తోంది. వాటిని చూసేవారు, లైక్‌ చేసేవారు క్షల్లో ఉన్నారు. ఆన్‌లైన్‌ న్యూస్‌ మీడియా కూడా రైతు ఉద్యమాన్ని బాగా ప్రచారం చేస్తోంది. నేడు భారతదేశ రైతాంగ ఉద్యమం అంతర్జాతీయంగా ప్రచారం పొందింది. బ్రిటన్‌లో క్ష మంది పౌరు ు పాల్గొన్న సంతకా ఉద్యమం కలిగించిన ఒత్తిడి తో బ్రిటన్‌ పార్లమెంటు ఒకరోజు భారతదేశంలో జరుగుతున్న రైతు ఉద్యమం మీద చర్చించింది. చర్చలో పాల్గొన్న ఎంపీందరూ మోడీ ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. అమెరికా,కెనడా,ఫ్రాన్స్‌ తది తర దేశాలో మన రైతు ఉద్యమానికి మద్దతు పెరుగుతోంది.
‘’నా ఆఖరి కోర్కెను తీర్చండి’’
48 ఏళ్ళ రాజ్‌బీర్‌సింగ్‌ హర్యానాలోని హిస్సార్‌ కు చెందినరైతు. తన రెండెకరా పొంలో వరి, గోధుమ పండిస్తాడు. భార్య,ఇద్దరు ప్లిు ఉన్నారు. వందరోజులైనా మోడీ ప్రభుత్వం రైతు డిమాం డ్లను అంగీకరించకపోవడంతో నిరాశ చెంది ఆ రోజునే ఉరి వేసుకుని చనిపోయాడు. తన సూసైడ్‌ నోట్‌లో‘’చనిపోతున్ననా ఆఖరి కోర్కెను నెరవేర్చండి. ఆ మూడు వ్యవసాయ చట్టానూ రద్దు చేయండి’’ అని రాశాడు.ఢల్లీి సరిహద్దుల్లో ఆత్మహత్యకు ప్పా డిన ఎనిమిదో రైతు రాజ్‌బీర్‌. ఇప్పటివరకూ ఈ ఉద్యమంలో280 మంది రైతు అమరుయ్యారు.
దేశం కోసం పోరాడాను..ఇదా నాకిచ్చే బహు మానం?
82ఏళ్ళ గురుముఖ్‌సింగ్‌ పంజాబ్‌ లోని ఫతేపూర్‌ సాహిబ్‌ గ్రామానికి చెందిన రైతు. 22 సంవత్స రాు ఆర్మీలో ఉన్నాడు. 1962 ఇండో-చైనా యుద్ధంలో,1965 ఇండో-పాకిస్థాన్‌ యుద్ధంలో, 1971 బంగ్లాదేశ్‌ విముక్తి యుద్ధంలో పాల్గొన్నాడు. 1984లో పదవీ విరమణ చేసి వ్యవసాయం చేసుకుంటున్నాడు. మొన్న జనవరి 26న ఢల్లీి వద్ద జరిగిన అ్లర్లతో ఎటువంటి సంబంధమూ లేక పోయినా (నిజానికి ఆఅ్లర్లు కేంద్ర ప్రభుత్వం పన్నిన కుట్రలో భాగం) గురుముఖ్‌సింగ్‌ను నిర్బం ధించి 16రోజు జైులో ఉంచారు. ప్రస్తుతం బెయిల్‌ మీద విడుద అయ్యాడు. కాని ఆ తప్పుడు కేసు ఇంకా ఉంది. ‘’నేను దేశంకోసం మూడు యుద్ధాల్లో పోరాడాను. నాకు ఆర్మీలో ఎంతో గౌర వం ఇచ్చారు. నాకు10 పతకాు వచ్చాయి. కాని ఇప్పుడు మోడీప్రభుత్వం నన్ను ఉగ్రవాది నంటోంది. నా జీవితపు చివరి రోజుల్లో ఇదేనా నాకు దక్కింది? ఈ అవమానాన్ని నేనెలా భరించ గను?’’ అని గురుముఖ్‌ వాపోతున్నాడు. అతడి ప్రశ్నకు మోడీ-షా వద్ద సమాధానం ఉందా?
ఎన్నికలో ఓడిరచి బుద్ధి చెప్పండి – నేత పిుపు
అయిదు రాష్ట్రా అసెంబ్లీ ఎన్నికు జరగనున్న నేపథ్యంలో సంయుక్త కిసాన్‌ మోర్చా నేతు ఆ రాష్ట్రాలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌,అసోంరాష్ట్రా పర్యటన పూర్త యింది. ఆరాష్ట్రాలో బిజెపిని ఓడిరచి బుద్ధి చెప్పా ని రైతుకు, ప్రజకు ఉద్బోధిస్తున్నారు.
భద్రతా దళాు మోహరించే ఉన్నాయి
జనవరి26న రైతు ట్రాక్టర్‌ ర్యాలీ, ఘర్షణ తరువాత సింఘు, టిక్రీ సరిహద్దు దగ్గర భారీగా భద్రతా దళాను మోహరించారు. ఇప్పుడు ఈరెండు బోర్డర్లకూ వెళ్లడం అంత సుభం కాదు. ఎక్కడికక్కడ పోలీసు, పారా మిటరీ దళాు కాపలా కాస్తున్నారు. భద్రతా దళాకు, రైతుకు మధ్య పెద్ద పెద్దరాళ్లు,ముళ్లకంపు పెట్టారు. సింఘు సరిహద్దుకు వెళ్లే వాహనాను గురు తేజ్‌ బహదూర్‌ స్మారకస్థలానికి రెండుకిలోమీటర్ల ముందే పోలీసు ఆపేస్తారు. అక్కడినుంచీ నడుచు కుంటూ రైతు ఉన్న చోటికి వెళ్లాలి.
వేసవి సన్నాహాు
దిల్లీలో ఎండు పెరుగుతున్నాయి. ఉదయం11గంటు దాటాక ఎండ తీవ్రమవు తోంది. వేసవిలో ఉద్యమం ఎలా కొనసాగిస్తారని వారిని అడిగాం. ‘‘వెదురు గడ్డితో పైకప్పు వేసు కుంటాం. అది కొంత చ్లగా ఉంటుంది. ఫ్లాన్లు, కూర్లు అవసరమైతే ఏసీు కూడా ఏర్పాటు చేస్తాం’’ అని రైతు చెప్పారు. ఇప్పటికే కొన్ని గుడారాల్లో ఏసీు, కూర్లు అమర్చారు. ‘‘వేసవి లోనే రైతు పంటు పండిస్తారు. ఎండల్లోనే పోలాల్లో పని చేస్తాం. ఈ వేడి మమ్మల్నేం చేస్తుం ది?’’ అని హర్దీప్‌ అన్నారు. ఆపక్కనే మంజీత్‌ సింగ్‌ అనే రైతు కొందరు కార్మికు సహాయంతో వెదురు,గడ్డి,తాటాకుతో పైకప్పు సిద్ధం చేయిస్తు న్నారు.‘‘శీతాకాలాన్ని ఎదుర్కొన్నాం. ఇప్పుడు వేసవికి సిద్ధపడుతున్నాం. ఈ పైకప్పుపై టర్పాలిన్‌ వేస్తాం. వర్షాలొచ్చినా నీరు కారకుండా ఉంటుంది. వీటిని తయారు చేయడానికి సుమారురూ.25మే ఖర్చవు తుంది. అందుకే మేము మూడు గ్రామాకు కలిపి ఒక టెంట్‌ వెయ్యాని నిర్ణయించుకున్నాం. అందరూ తలా ఒకచెయ్యి వేస్తున్నారు. ఈ టెంట్‌లో కూర్లూ, ఏసీు కూడా పెడతాం’’అని మంజీత్‌ సింగ్‌ తెలిపారు.‘‘ఉద్యమం ఇప్పుడప్పుడే ముగిసేలా లేదు. ప్రభుత్వం మొండి వైఖరి అవంబిస్తోంది. మా ఏర్పాట్లు మేము చేసుకోవసిందే. దీన్ని ఎంత కామైనా కొనసాగించడానికి మేము సిద్ధంగా ఉన్నాం’’ అని ఆయన అన్నారు.
ఇప్పుడు ఉద్యమ ప్రాంతం ఎలా కనిపిస్తోంది?
సింఘు,టిక్రీ సరిహద్దు దగ్గర ఉద్యమం జరుగుతున్న ప్రదేశంలో ఒకనగరం రూపు దిద్దు కుంటున్నట్లుతోస్తోంది. అక్కడ చిన్నచిన్న వ్యాపా రాు మొదయ్యాయి. టీ షర్టు, షూస్‌, చెప్పు, దుప్పట్లు, చెరకు రసం,తినుబండారాు అన్నీ అమ్ము తున్నారు. ఏసీు కూర్లతో పాటూ గుడారాల్లో టీమీ కూడా వచ్చాయి. ఉదయంపూట అక్క డంతా హడావుడిగా కనిపిస్తుంది. మధ్యాహ్నానికి జనం తగ్గుతారు. మళ్లీ సాయంత్రం కాస్త చ్ల బడ్డాక గుంపు గుంపుగా జనం కనిపిస్తున్నారు. ఎండవేళల్లో అందరూ తమతమ గుడారాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. సాయంత్రం సభు, చర్చల్లో పాల్గొంటున్నారు.
మూడు నెల్లో రైతు జీవితం ఎంత మారింది?
రైతు ఎక్కడ ఉన్నా ఏదో ఒకటి పండి స్తూ ఉంటారనడానికి ఉదాహరణగా సింఘు,టిక్రీ సరిహద్దు దగ్గర తమ గుడారా ముందు పూ మొక్కు వేశారు. ఖాళీస్థలాల్లో కూరగాయు పండిరచడం ప్రారంభించారు. ‘‘ఇప్పుడు మేము ఉత్తి చేతుతో మా ఊర్లకు తిరిగి వెళ్లలేం. ఇది మా గౌరవానికి సంబంధించిన విషయంగా మారి పోయింది. ఖాళీ చేతుతో వెనక్కి వెళితే మమ్మల్ని ఎగతాళి చేస్తారు. అదిచిన్న విషయమేం కాదు’’ అని సేవాసింగ్‌ తెలిపారు.30ఏళ్ల సేవాసింగ్‌ గత మూడు నెలుగా సింఘు బోర్డర్‌ దగ్గరేఉంటు న్నారు.‘‘ఇప్పుడు మా గ్రామంలో నన్ను అంద రూ దిల్లీవాసి అంటున్నారు’’ అని సేవా సింగ్‌ చెప్పారు. ఫ్రిజ్‌,వాషింగ్‌ మిషన్‌,కూర్లతో పాటు భద్రత కోసం సీసీటీవీ కెమేరాను కూడా గుడా రాల్లో అమర్చినట్లు సేవా సింగ్‌ తెలిపారు. పంజాబ్‌ నుంచి వచ్చిన గుర్‌సేవక్‌ సింగ్‌ టిక్రీ బోర్డర్లో ఉన్న ఒక ఖాళీ స్థలాన్ని కిసాన్‌-హవేలీగా మార్చేశారు. అక్కడ పార్క్‌, ఆట స్థం, రాత్రుళ్లు పడుకునేందుకు గుడారాు ఏర్పాటు చేశారు. ‘‘ఏ ఉద్యమంలో అయితే మూడు తరా వారు (ప్లిు, మధ్య వయస్కు, వృద్ధు) పాల్గొంటారో ఆ ఉద్యమం కచ్చితంగా విజయం సాధించి తీరుతుంది. ఇవాళ కాకపోతే రేపైనా ప్రభుత్వం మా డిమాండ్లకు త ఒగ్గాల్సిందే’’ అని గుర్‌సేవక్‌ సింగ్‌ అన్నారు
రైతు తదుపరి వ్యూహం ఏమిటి?
రైతు ఉద్యమానికి సంయుక్త్‌ కిసాన్‌ మోర్చా నాయకత్వం వహిస్తోంది. ఇందులో వివిధ రైతు సంఘాు భాగంగా ఉన్నాయి. ప్రస్తుతం, పశ్చిమ బెంగాల్‌లో జరగబోయే ఎన్నికను దృష్టిలో ఉంచుకుని కొందరు రైతు నాయకు బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు.
‘‘బీజేపీకి ఓటు వేయకండి’’ అని భారతీయ కిసాన్‌ సంఫ్‌ు (రాజేవాల్‌) అధ్యక్షుడు బల్వీర్‌ సింగ్‌ రాజేవాల్‌ అన్నారు. ఈ పార్టీ కార్పొరేట్ల పక్షం వహిస్తుంది. ఈ దేశాన్ని కాపాడాంటే బీజేపీని అధికారం నుంచి కిందకు దించాలి అని వారు అంటున్నారు. రైతు ఉద్యమం చూసి ప్రభుత్వం భయపడుతోందని, మూడు చట్టాను ఉపసం హరించుకోక తప్పదని రాజేవాల్‌ అన్నారు. ‘‘పశ్చిమ బెంగాల్‌ ఎన్నికు ఉద్యమంపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. కానీ, మేము దాన్ని పట్టించుకోం’’ అని రైతు నాయకుడు డాక్టర్‌ దర్శన్‌ పాల్‌ చెప్పారు.
భారతీయ కిసాన్‌ యూనియన్‌ (ఉగ్రహాన్‌) అధ్యక్షుడు జోగిందర్‌ సింగ్‌ ఉగ్రహాన్‌ మాట్లాడుతూ..‘‘100 రోజు రైతు ఉద్యమంలో మేం చాలానే సాధిం చాం. చట్టాను వాయిదా వేయడం గురించి ప్రభు త్వం మాట్లాడుతోందంటే అదిరైతు ఉద్యమం సాధించిన విజయమే’’ అని అన్నారు. ప్రభుత్వంతో అధికారిక చర్చు ముగిసినప్పటికీ, అనధికారిక చర్చు జరుగుతూనే ఉన్నాయని, మూడు చట్టాను రద్దు చేసిన తరువాత మాత్రమే రైతు ఇంటికి తిరిగి వెళతారని ఉగ్రహాన్‌ స్పష్టం చేశారు. అయితే, పశ్చిమ బెంగాల్‌ ఎన్నిక ప్రచారానికి సంబంధించి ఉగ్రహాన్‌ సుముఖత చూపలేదు. ‘‘ఎవరు, ఎవరికి ఓటు వెయ్యాలి అనేది మా సంస్థు చెప్పకూడదు. మేము ఓటు రాజకీయాకు దూరంగా ఉంటాం. ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగించి మమ్మల్ని ఇక్కడినుంచీ బవంతంగా వెళ్లగొట్టొచ్చు. కానీ, అదే జరిగితే పరిణామాు చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ ఉద్యమం 2024 వరకూ కొనసాగవచ్చు’’ అని ఉగ్రహాన్‌ తెలిపారు. మరొక రైతు నాయకుడు గుర్నాం సింగ్‌ చఢూనీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అంతవరకు ఈ ఉద్యమం కొనసాగితే 2024 ఎన్నికల్లో రైతు ఉద్యమం ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు. ‘‘మాకు భూమి పోతే ఆకలితో చనిపోతాం. చనిపోవాల్సి వస్తే ఆందోళనల్లోనే చనిపోతాం’’ అని గుర్నాం సింగ్‌ అన్నారు.
విశ్లేషకు ఏమంటున్నారు?
‘‘రైతు ఖాళీ చేతుతో వెనక్కి వెళ్లాన్నదే ప్రభుత్వం క్ష్యం. కానీ, సమాజంలోని వివిధ వర్గా నుంచీ వారి ఉద్యమానికి భిస్తున్న మద్దతు చూస్తే ప్రభుత్వం కోరిక నెరవేరేలా లేదు’’ అని పంజాబ్‌ విశ్వవిద్యాయం రాజనీతి శాస్త్రం ప్రొఫెసర్‌ ఖలీద్‌ మొహమ్మద్‌ అభిప్రాయపడ్డారు. ‘‘ఈ విషయమై అంతర్జాతీయంగా కూడా ప్రభుత్వంపై విమర్శు వస్తున్నాయి. బ్రిటిష్‌ పార్లమెంట్‌, ఐక్యరాజ్య సమితి మానవ హక్కు కమిషన్‌ వరకూ ఉద్యమం గొంతు చేరుకుంది. ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది అనడానికి ఇది ఒక సూచన’’ అని ఆయన అన్నారు.
బీజేపీలో కూడా అంతర్గతంగా ఈ ఉద్యమం గురించి గొంతు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం రైతుఉద్యమంపై త్వరలోనే ఒక నిర్ణయానికి రావసి ఉంటుందని విశ్లేషకు అభిప్రాయపడుతున్నారు. పశ్చిమ బెంగాల్‌ ఎన్నిక ఫలితాు రైతుఉద్యమ భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఉందని పంజాబ్‌ విశ్వవిద్యాయం ప్రొఫెసర్‌ హర్జేశ్వర్‌ సింగ్‌ అభిప్రాయపడ్డారు. అయితే, రైతు ఉత్తి చేతుతో వెనక్కి వెళ్లే అవకా శమే లేదని, మూడు చట్టాు, ఎంఎస్‌పీకి చట్ట పరమైన హామీ ఎలా ఇవ్వాన్నది నిర్ణయించు కోవాల్సినది ప్రభుత్వమేనని ఆయన అన్నారు.
( వ్యాసకర్త : సీనియర్‌ పాత్రీకేయు) -కార్తికేయ

నిత్య నూతన ప్రవాహం.. అంబేడ్కర్‌ సిద్ధాంతం

(డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా..)

‘’1950, జనవరి 26న మనం వైరుధ్యాతో కూడిన జీవనంలోకి ప్రవేశించ బోతున్నాం. రాజకీయాలో ఒక వ్యక్తి- ఒక ఓటు, ఒక ఓటు- ఒక మివ అన్న రాజకీయ సమానత్వాన్ని గుర్తించబోతున్నాం. అయితే సామాజిక, ఆర్థిక జీవితంలో మనకున్న సామాజిక, ఆర్ధిక వ్యవస్థ వ్ల ఒక వ్యక్తి – ఒక మివ అన్న సూత్రాన్ని తిరస్కరిస్తూనే ఉంటాం. వైరుధ్యాతో కూడిన ఈ జీవితాన్ని ఎంత కాం భరిస్తూ వద్దాం? ఎంత కాం మన సామాజిక, ఆర్థిక జీవితాల్లో సమానత్వాన్ని సాధించకుండా ఉందాం? ఇలా ఎక్కువ కాం కొనసాగనిస్తే మన రాజకీయ ప్రజాస్వామ్యమే ముప్పునకు లోనవుతుంది. ఈ వైరుధ్యాన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలి, లేకపోతే అసమానత్వంతో పీడిరపబడుతున్న వాళ్ళు ఈ రాజ్యాంగ సభ కష్టపడి నిర్మించిన రాజకీయ ప్రజాస్వామిక వ్యవస్థను కుప్పకూుస్తారు.’’ -డాక్టర్‌.బి.ఆర్‌ అంబేద్కర్‌.

సమకాలీనరాజకీయాల్లో డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌ ప్రస్తావన అత్యంత ప్రాధాన్యతను సంత రించుకుంది. వర్తమాన పరిస్థితుకు తగ్గట్టుగా అంబేడ్కర్‌ అభిప్రాయాను అన్వయించుకోవడం, ఆ మెగులో ప్రస్తుత సమస్యను పరిశీలించడం, వాటి పరిష్కారానికి అంబేడ్కర్‌ నిర్దేశించిన మార్గ దర్శనాను అనుసరించడం అనివార్యంగా మా రింది. గతంలో అంబేడ్కర్‌ను పూర్తిగా తిరస్కరిం చిన రాజకీయాు,సంస్థు,పార్టీునేడు అంబేడ్కర్‌ను విస్మరించే పరిస్థితు లేవంటే ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. భారత రాజకీయ వ్యవస్థలో అటు విప్లవ కమ్యూనిస్టు నుంచి ఇటు పూర్తిగా మితవాద,సనాతన వాద పార్టీ వరకు అంబేడ్కర్‌ వాదం, సామాజిక మార్పుకి ఆయన యిచ్చిన నినాదం ఒక ఎజెండాగా మారిపోయింది. ఈ ఏప్రిల్‌ 14 నుంచి డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌ 128వ జయంతి ఉత్స వాు ప్రారంభం అవుతున్నాయి. అందుకే ఒకసారి డాక్టర్‌.బి.ఆర్‌.అంబేడ్కర్‌ సిద్ధాంతాు, అభిప్రా యాు సమాజంపైన ముఖ్యంగా భారత రాజకీ యా పైన ఎటువంటి ప్రభావాన్ని కలిగించాయో పరిశీలించాల్సి ఉంది. నేడు దాదాపు అన్ని పార్టీు అంబేడ్కర్‌ కృషి గురించి, ఆయన సైద్ధాంతిక ప్రాధాన్యతను గురించి మాట్లాడుతున్నాయి. అసు అంబేడ్కర్‌ ఊసే ఎత్తని కొన్నిపార్టీు ప్రత్యక్షంగానూ, మరికొన్ని పార్టీు తమ అనుబంధ సంఘాతో అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాను నిర్వహిస్తున్నాయి. మావో యిస్టు పార్టీతో సహా అన్ని కమ్యూనిస్టు పార్టీు తమ కార్యక్రమంలో దళిత సమస్యను ప్రస్తావించి దాని పరిష్కారానికి కృషి చేయాని నిర్ణయించు కున్నాయి. కు సమస్యను తమ ఎజెండాలో చేర్చు కునే పరిస్థితికి ఆయా పార్టీు నెట్టబడ్డాయి. భూమి సమస్యకోసం పోరాటంలో భాగంగా దళితును, ఆదివాసును సమీకరించాని, కునిర్మూన కోసం కృషి జరగాని, కు నిర్మూన జరిగేంత వరకు రిజర్వేషన్లలాంటి ప్రత్యేక సౌకర్యాు అము కావాని వాళ్ల పార్టీ కార్యక్రమంలో పేర్కొన్నారు. దతాగునీటికి, దేవాయానికి,శ్మశానానికి అందరికీఒకేస్థం ఉండాని పిుపునిచ్చారు. దేశం ఐక్యంగా ఉండాంటే ఇది అత్యవసరమని ప్రకటించారు. అయితే ఈ మార్పు గత రెండున్నర దశాబ్దా దళిత ఉద్యమా ఫలితమేనని చెప్పుకోవాలి. సమకాలీన సమస్య పరిష్కారానికి మార్గనిర్దేశనం చేస్తోన్న అంబేడ్కర్‌ సిద్ధాంతబం కూడా అందుకు దోహదం చేసింది. గతపాతిక సంవత్సరాల్లో అంబేడ్కర్‌ రచను ప్రజకు విరివిగా అందుబాటులోకి వచ్చాయి. అదేవిధంగా భిన్నరాజకీయాు కలిగిన సంస్థు, వ్యక్తు జరిపిన పరిశోధను, సాగిన చర్చు అంబేడ్కర్‌ను ఒకశక్తిగా నిబెట్టాయి. అంబే డ్కర్‌ సిద్ధాంతాపై ఎంత లోతైనచర్చ జరిగితే అది తరతరా వివక్షనెదిరించేందుకు అంత శక్తిమంతంగా ఉపయోగపడుతుందనడానికి గత 28ఏళ్ళ చరిత్రసాక్ష్యంగా నిుస్తోంది.


బడుగు బహీనవర్గాకు మెగురేఖ
ఈ దేశంలో ప్రజాస్వామిక విప్లవానికి సిద్ధాంతం ఆచరణ బీజాు నాటి ముక్కల్ని పెంచిన తత్వవేత్త ఆచరణ కర్త. భారతదేశం ఆర్థిక అభివృ ద్ధికి ఆర్థిక నమూనా సిద్ధాంతాన్ని అందించిన ఆర్థిక వేత్త. ఈదేశంలో అసమానతకు మూమైన నిచ్చెన మెట్ల కు వ్యవస్థను దాని నిర్మించిన బ్రాహ్మణిజాన్ని మనువాద నిర్మూనకు సామాజిక సమానత్వం పై ఉద్యమించిన సామాజిక ఉద్యమ నేత. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ 1891ఏప్రిల్‌14వ తేదీన రాంజీ భీమాబాయి దంపతుకు జన్మించాడు. తల్లిదం డ్రు అతనికి పెట్టిన పేరు భీమ్‌రావు గ్రామ నామాన్ని బట్టి స్కూల్లో అతని ఇంటి పేరు అంబా వదేవకర్‌. తర్వాత ఇతనిని అమితంగా అభిమా నించే ఒక ఉపాధ్యాయుడు ఆపేరును తన ఇంటి పేరు మీదుగా అంబేద్కర్‌ గా మార్పించాడు. ఆ పేరుతో అంబేద్కర్‌ ప్రసిద్ధుడైనాడు. రాంజీ పూర్వి కు కొంకణ ప్రాంతానికి చెందిన వారు. రత్నగిరి జిల్లాలోని మంజన్‌ గడ్‌కు ఐదు మైళ్ళ దూరంలో ఉన్న అంబావదే రాంజీ వంశీయు స్వగ్రామం వీరికి ఆగ్రామంలో ఒక ప్రత్యేక గౌరవం ఉండేది. ప్రతిఏటాజరిగే గ్రామదేవత ఉత్సవాకు ఉప యోగించే ప్లకీ వీరి ఇంట్లోనే ఉంచే వారు. అంబే ద్కర్‌ తాతగారైన మాలోజీ సక్‌పాల్‌మహర్‌ కులానికి చెందినవాడు. నిమ్న జాతి కులాన్నింటిలొనూ మహర్లు కొంతసాహసవంతు గాను బుద్ధి బం, ఉత్సహంకవారుగాను కనిపిస్తారు. సమాజంలో తమకున్న నీచస్థితిని హైన్యాన్ని వారెన్నడు మరు వలేదు. ఈస్ట్‌ ఇండియా కంపెనీ సైన్యాన్ని ఏర్పాటు చేసిన కొత్తలో తొుత అందులో చేరినవారు మహార్లు మాలొజీ సక్‌ పాల్‌ మిలిటరీ లో పనిచేసి పదవీ విరమణ చేశారు. అతని సంతానంలో బతికి బట్టకట్టిన ఇద్దరే కొడుకు రాంజీ, కూతురు మీరా. వీరి కుటుంబం కబీర్‌ భక్తి సంప్రదాయాన్ని విశ్వసించేవారు. భక్తిసాంప్రదాయం ప్రవక్తు కు భేదాను పాటించలేదు,ఒప్పుకొనలేదు. రాంజీ సక్‌పాల్‌కు 14మందిసంతానం. వారిలో అంబేద్కర్‌ 14వ వారు. మహాపురుషు జన్మ వృత్తాంతాలో కొన్ని అద్భుత సంఘటను ముడిపడి ఉండటం సాధారణంగా లోకంలో చూస్తున్నాదే. గౌతమ బుద్ధుడు తల్లి గర్భంలో ఉండగా ఆమెకు వింత స్వప్నాు వస్తుండేవాట. ప్రపంచ దేశాు అంబే ద్కర్‌ ను సింబల్‌ ఆఫ్‌ నాలెడ్జిగా అభివర్ణిస్తుంటే మనదేశంలో ఆధిపత్య కుం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య తోపాటు, శూద్ర కుం నుంచి ఎదిగిన ఓసీ కులా నాయకు పాకు దేశానికి గొప్ప నాయకుడిగా కాక ఒక ఎస్సీ కు నాయకుడిగానే చూస్తారు. ఈదేశం సామర్థ్యాన్ని బట్టి గౌరవం కాకుండా కులాన్నిబట్టి గౌరవించే హీనమైన పరిస్థితి మన దేశంలో ఉంది. సబ్బండవర్గా సమ్మి ళితం గా రాజ్యాంగం అంబేద్కర్‌ ఒక దళితు కోసమే కాదు ఈ దేశ ప్రజందరినీ దృష్టిలో ఉంచుకొని రాజ్యాంగాన్ని రచించారు. రాజ్యాంగాన్ని చదివితే అంబేద్కర్‌ ఎంత గొప్పవాడోనని తొస్తుంది. 1945 వరకు దాదాపు 40డిగ్రీ వరకు ఉన్నత విద్యను అభ్యసించిన వారు అంబేద్కర్‌ ఒక్కడే కావటం విశేషం. అంబేద్కర్‌తో పాటు పొలిటికల్‌ సైన్స్‌, సోషలిజం,ఎకనామిక్స్‌, డాక్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎనిమిదేండ్ల కోర్సును రెండున్నరేండ్లలోనే లోనే పూర్తి చేసిన మొదటివ్యక్తి అంబేద్కర్‌. మన దేశంలో డాక్టర్‌ ఆఫ్‌ సైన్సు చదివింది ఇద్దరు మాత్రమే అందులో ఒకరు అంబేద్కర్‌ అయితే రెండో వ్యక్తి కెఆర్‌నారాయణ (మాజీరాష్ట్రపతి). ఇద్దరు దళిత వర్గం నుంచి చదివినవారు అందుకే అంబేద్కర్‌ ను ప్రపంచ మేధావిగా ఇతర దేశాు గుర్తిస్తుంటే మనదేశంలో మాత్రం కిందిస్థాయికి చెందిన వాడుగా చూస్తారు. అంబేద్కర్‌ కు గొప్పపేరు రావ డం అధిపత్యకులాకు ఇష్టం లేకపోవడం కు వివక్ష పొలేదనడానికి ఒకఉదా మన కరెన్సీ రూపాయినోట్లపై అంబేద్కర్‌ ఫోటోను కాకుండా గాంధీని మాత్రమే వేస్తారు. కారణంగాంధీ అగ్రకుం వ్యక్తి కావడమే. ఇద్దరిలో అర్హత ఎవరికి ఉంది ఒక్కసారి ఆలొచించండి.


అర్థిక వ్యవహారాల్లో నేర్పరి
రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్మాణంలో అంబేద్కర్‌ కీక పాత్ర పోషించాడు. మొదటి నోటుకు రూపాయు అనిపేరు పెట్టింది ముస్లిం చక్రవర్తి షేర్‌ షా. 1540-45లో 1715 అంబేద్కర్‌ అసైన్‌ మెంట్‌ ఇండి యన్‌ కామర్స్‌ అనే సిద్ధాంత గ్రం థాన్ని రచించాడు. 1916 నేషనల్‌ డిపైడిరగ్‌ ఆఫ్‌ ఇండియా ఏహిస్టరిక్‌ అండ్‌ అనేటికల్‌ స్టడీలో పీహెచ్‌డీ, 1920ండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ 1923 ప్రాబ్లమ్‌ ఆప్‌ రుపేస్‌ ఇట్స్‌ ఒరిజిన్‌ అండ్‌ స్యొూషన్స్‌ ఆర్‌ బిఐ ఏర్ప డిరది. బ్రిటిష్‌ వారు రిపోర్టు ప్రకారం రివర్‌ బ్యాంకు నెట్‌ ఏర్పడడానికి కారణం అంబేద్కర్‌. ఈదేశ కార్మిక వర్గా కొసం బ్రిటిష్‌ కాంలోనే చికాగో ఉద్యమంతో ప్రపంచ దేశాు 8 గంట పని దినము చేస్తే ఇండియాలో మాత్రమే 12నుండి 14గంట వరకు పనిచే చేసే పద్ధతి అములో ఉండేది. అంబేద్కర్‌ దానికి వ్యతిరేకంగా పోరాడి 8 గంట పనిదినం అము అయ్యెటట్టు చేసిన వ్యక్తి. బ్రిటిష్‌ కాంలో అనేక కార్మిక చట్టాను రూపొందించి, స్వాతంత్రానంతరం రాజ్యాంగంలో పొందుపరిచారు.
పాకుడిగా కాదు సేవకుడు కావాలి
అంబేద్కర్‌ తాను భారతీయుడు అనే చెప్పాడు గాని హిందూ అని ప్రకటించుకోలేదు. హిందూ మతం పేరుతో దళిత బహుజన వర్గాు మైనార్టీు వివక్షకు గురవుతున్నాయని, అకారణ వెలివేస్తున్నారని ఉద్యమా ద్వారా బహిరంగం చేశారు. నేటికి కూడా దళిత ముస్లిం బహుజనుపై దాడు చేస్తూ చంపడమే బీజేపీ పానలో ఉన్న రాష్ట్రాలో చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, రాష్ట్రాల్లో దళిత ముస్లిం బడుగు బహీన వర్గా ప్రజపై నిత్యం దాడు చేయటం, వారి ప్రాణాు బలిగొనటం పరిపాటిగా వస్తోంది. నేటి యువత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ అందించిన అతిపెద్ద ఆటంబాంబు ఓటు హక్కు. దానిని నిజాయితీగా వినియోగించుకొని పాకుడిగా కాకుండా సేవకుడిగా మాత్రమే ఉండాని అంబేద్కర్‌ స్వప్నించేవారు. అంబేద్కర్‌ ఆశయాన్ని ఆలోచనను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నిర్లక్ష్యంగా ఉంటే భావితరాు కూడా ఇబ్బందు ఎదుర్కోవాల్సి వస్తుంది. బ్యాం నుండే ప్లికు మహనీయుత్యాగాు, విద్య ఆవశ్యకత, కష్టపడే తత్వాన్ని బోధించినప్పుడు అంబేద్కర్‌ ఆశయం నెరవేరుతుంది.

రాజ్యాంగసభను ఉద్దేశించి డాక్టర్‌. బి.ఆర్‌ అంబేద్కర్‌ మాట్లాడిన పై వాక్యాు భవిష్యత్తులో సాధించాల్సిన సామాజిక, ఆర్థిక సమానత్వం గురించి స్పష్టంగా పేర్కొంటున్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో డాక్టర్‌.బి.ఆర్‌ అంబేద్కర్‌ పేర్కొన్న సామాజిక,ఆర్థిక సమానత్వం కోసం ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేసి, అభివృద్ధి క్ష్యాు నిర్దేశించి, సాధించే ప్రయత్నం చేశారు. భూసంస్కరణ అము, జమీందారీ వ్యవస్థ రద్దు, కౌు విధానా సంస్కరణ, భూ పరిమితి విధానాు మొదలైన చర్యు తీసుకొని సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం కృషి చేశారు. ప్రయివేటు బ్యాంకును జాతీయం చేసి, రాజాభరణాను రద్దుచేశారు. సామాజిక, విద్యా సమానత్వ సాధనలో భాగంగానే షెడ్యూల్‌ కులాకు, షెడ్యూల్‌ తెగకు రిజర్వేషన్లు అము చేయబడ్డాయి. సుదీర్ఘ ప్రయాస అనంతరం మండల్‌ కమిషన్‌ సిఫారసు ప్రకారం ఇతర వెనకబడిన తరగతుకు రిజర్వేషన్లు అము చేయబడ్డాయి. ఏక్ష్యాలైతే రాజ్యాంగం నిర్దేశించిందో అట్టి సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం ఆయా ప్రభుత్వాు తమ శక్తి కొది ప్రయత్నించాలి. కానీ ప్రస్తుతం జరుగుతున్నదేమిటి? సామాజిక, ఆర్థిక మార్పు కోసం చేపట్టిన చర్యను కొనసాగిస్తున్నాయా? సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సదుపాయాను పటిష్ట పరుస్తున్నాయా? పేద, ధనికుకు ప్రభుత్వ, ప్రయివేటు సదుపాయాు సమానంగా అందు బాటులో ఉంచే మిశ్రమ ఆర్థిక వ్యవస్థను కొనసాగిస్తున్నాయా? సమాధానం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సామాజికంగా,విద్యా పరంగా వెనుకబడిన వర్గా కోసం ఏర్పాటు చేయబడిన రిజర్వేషన్లను పొమ్మనలేక పొగ పెట్టినట్టు, ఉన్న ప్రభుత్వరంగ సంస్థను ప్రయివేట్‌ పరం చేస్తూ పరోక్షంగా రిజర్వేషన్లకు మంగళం పాడుతున్నారు. నాడు ఆర్థిక అసమానతకు కారణమైన, సంపద కేంద్రీకృతానికి కారణమైన భూమిని భూసంస్కరణ ద్వారా పునర్‌ పంపిణీ చేస్తే, నేడు ప్రకృతి సంపదను కారుచౌకగా ప్రయివేటు వ్యక్తుకు ధారాదత్తం చేస్తూ, సంపద కేంద్రీకరణకు మార్గం సుగమం చేస్తూ, ఆర్థిక అసమానతు పెంచి పోషిస్తున్నారు. ఉన్న ప్రభుత్వ బ్యాంకును ప్రయివేటు పరం చేస్తూ, పేదవారికి బ్యాంకు సేవను దూరం చేస్తూ, ఆర్థిక, సామాజిక అసమానతనుకు ఆజ్యం పోస్తున్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాు తమ తమ పరిధిలో సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం ప్రయత్నిస్తుంటే కర్ర పెత్తనం చేస్తున్నారు. సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం రాజ్యాంగంలో పేర్కొన్న అంశాను నిర్లక్ష్యం చేయడమో లేదా సవరణ ద్వారా మార్పు చేయడమో జరుగుతుంది. రాజ్యాంగ మౌలిక సూత్రాను మార్చే ప్రయత్నాు ప్రారంభించారు. తరతరాుగా బడుగు బహీనవర్గాను అనగదొక్కిన సంస్కృతే ఆదర్శవంతమైనదిగా ప్రచారం చేస్తూ సామాజిక, ఆర్థిక అసమానతు పెంచి పోషిస్తున్నారు. పేదవారిని నిరుపేదుగా మార్చుతూ భారత దేశాన్ని, కోటీశ్వకు బిలియనీర్లకు దోచిపెడుతున్నారు. డాక్టర్‌.బి. ఆర్‌ అంబేద్కర్‌ పేర్కొన్నట్టు సామాజిక, ఆర్థిక అసమానతు రూపుమాపడం అటుంచితే, ప్రభుత్వాు అనుసరిస్తున్న విధానా ద్వారా సామాజిక, ఆర్థిక అసమానతు మరింత పెంచి పోషించబడుతున్నాయి. ధనికు ధనికుగా, పేదు మరింత పేదుగా మారుతున్నారు. డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ చెప్పినట్టు ఈ అసమానతు తగ్గించకపోతే, రాజ్యాంగ సభ ఎంతో కష్టపడి నిర్మించిన ఈరాజకీయ ప్రజాస్వామ్య వ్యవస్థను అసమానతతో పీడిరపబడుతున్న వర్గాు వ్యతిరేకించి, తిరస్కరిస్తాయి. ఆపరిస్థితి రాకుండా చుసు కోవసిన బాధ్యత రాజ్యాంగం ప్రకారం పాలిస్తామని ప్రమాణం చేసిన పాకుపైనే ఉన్నదని గుర్తించుకోవాలి.
(వ్యాసకర్త : దళిత ప్రగతి ఐక్య సంఘం విశాఖ జిల్లా అధ్యక్షుడు.

ఎన్నాళ్ళీ…మండేకాలం…..?

కార్పొరేట్ల కోసం పాలకులూ, పాలకుల కోసం కార్పొరేట్లు! క్విడ్‌ ప్రొకో ఆట యధేచ్ఛగా సాగిపోతోంది మన దేశంలో. ఈ ఆటను దాపరికం లేకుండా బట్టబయలు చేసారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌. ”అన్నీ అమ్మివేయడమే మా విధానం” అంటూ పార్లమెంటు సాక్షిగా కుండబద్దలు కొట్టారు. ”లాభాల్లో ఉన్న సంస్థలను కూడా అమ్ముతున్నారెందుకు?” అన్న పలువురు సభ్యుల ప్రశ్నలకు సమాధానంగా.. ”అసలు మా అమ్మకాలకు లాభనష్టాలు ప్రాతిపదికే కాదు, ప్రయివేటీకరించాలనుకున్నాం అదే చేస్తున్నాం” అంటూ ప్రభుత్వ ఉద్దేశాన్ని మరోసారి స్పష్టం చేసారు. ఉద్యోగులూ కార్మికులూ ఈ ప్రయివేటీకరణకు తమ నిరసనలను తీవ్రం చేస్తున్న వేళ… ఒకటీ రెండూ కాదు, సమస్త ప్రభుత్వరంగాన్ని తెగనమ్మడమే తమ విధానమని పార్లమెంటులోపలా వెలుపలా ప్రధాని సహా మంత్రులంతా ఇదే బృందగానాన్ని పదే పదే ఆలపిస్తున్నారు. ఇక ఆలోచించుకోవాల్సింది ప్రజలే. అంతెకాకుండా మండుతున్న మండువేస‌వి సాక్షిగా ధ‌ర‌లు పెంచేసి ప్ర‌జ‌ల న‌డ్డి విరిస్తున్నారు.

ఇది ”మంటలకాలం”. ఒకవైపు ఎండలు మండుతున్నాయి. ఈ మంటలకు ముందునుండే ధరలు మండుతున్నాయి. ఆకలితో ప్రజల కడుపులూ మండుతున్నాయి. ఇరుగున సీతమ్మ పుట్టిల్లని చెప్పుకునే నేపాల్‌లో, పొరుగున రావణరాజ్యం అని భావించే శ్రీలంకలోనూ లేని మంటలు… మోడీగారి రామరాజ్యంలో మాత్రం ప్రజలను మలమల మాడుస్తున్నాయి. అందుకని ఇది ఎండాకాలం మాత్రమే కాదు, మండేకాలం. అంతేకాదు, కడుపు మండి మిడతలు కూడా దండయాత్రలు చేస్తున్న కాలం. మరి బతుకులే మండుతుంటే మనుషులేం చేయాలో తేల్చుకోవాల్సిన కాలం…
తాజాగా మోడీ సర్కార్‌ వంటగ్యాస్‌ ధర పెంచి ఈ మంటలను మరింత ఎగదోస్తోంది.. ఫలితంగా గ్యాస్‌బండ కాస్తా గుదిబండగా మారింది. వేయికి చేరువలో మోయలేని భారమై కూర్చుంది. ఎట్లా బతుకాలో అర్థం కాక ప్రజలుంటే.. అధికారపార్టీ నేతలేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకమాట, ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరో మాట వల్లిస్తూ ప్రజలను మాయజేస్తున్నారు. నాడు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా పెరిగిన చమురు ధరలపై మోడీ ఏమన్నారు? ”ఇది ముమ్మాటికీ యూపీఏ ప్రభుత్వ వైఫల్యం మాత్రమే” అన్నారు. అది నూటికి నూరుపాళ్లూ నిజం కూడా. మరిప్పుడు పెట్రోల్‌ వాత, గ్యాస్‌ మోత లేకుండా దినం గడవని స్థితికి చేరింది మోడీ పాలన..! దీనికి ప్రధానిగా, ప్రభుత్వాధినేతగా ఏం సమాధానమిస్తారు? విచిత్రమేమిటంటే ఇప్పుడు కూడా ఆయన, ఆయన భక్తబృందం ఇది గత ప్రభుత్వ వైఫల్యమేనని సెలవిస్తారు..! ప్రజలు ఎంత అమాయకులని భావిస్తే ఇంత పచ్చిగా అబద్ధాలు ఆడగలరు..!? ఆయన మొదటిసారి ఢిల్లీ పీఠంపై కొలువుదీరే నాటికి (2014) 14.2కిలోల డొమెస్టిక్‌ సిలిండర్‌ ధర రూ. 414. అదిప్పుడు అక్షరాలా ఎనిమిదివందల డెబ్బయ్యొక్క రూపాయల యాభై పైసలు. అంటే ఈ ఏడేండ్ల మోడీ పాలనలో అది ఏకంగా రూ.457.50 పెరిగింది. ఇక పెట్రోల్‌, డీజిల్‌ ధరల సంగతి చెప్పనవసరం లేదు, వాటిది విరామమెరుగని పరుగు… మరి ఇది ఎవరి వైఫల్యం..? ప్రజలు నిజం తెలుసుకోవాలి?
”స్వేచ్ఛా విపణి” కోసం మోడీ సర్కార్‌ వెంపర్లాటను 2017 జూన్‌ మధ్య నుంచి దినసరి ధరల యంత్రాంగం (డైలీ ప్రైస్‌ మెకానిజం)తో లింక్‌ చేసారు. అంతర్జాతీయ ధరల 15రోజుల సగటుపై ఇది నిర్ణయమవుతుంది. మన దేశంలో క్రూడ్‌ ఆయిల్‌ విస్తృతంగా లభిస్తుంది. సహజవాయువూ దొరుకుతుంది. వాటిని బయటికి తీసే ఖర్చు, శుద్ధి చేయడానికయ్యే ఖర్చు, ఆ కంపెనీ లాభం, రిటైల్‌ రవాణా ఖర్చుతో కలుపుకున్నా రూ.40 దాటదు. నేడు మనం చెల్లిస్తున్న ధరలో 60శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్న పన్నులే కావడం గమనార్హం. ఇక అంతర్జాతీయంగా ధరలు పెరిగితే మన దేశంలోనూ పెరుగుతాయి, తగ్గితే తగ్గుతాయి అన్నారు. కానీ అంతర్జాతీయంగా ముడి చమురు ధర పీపా 25డాలర్లకు తగ్గినప్పుడు కూడా మన దేశంలో నయా పైసా తగ్గలేదు. ఈ పాపం మోడీ సర్కారుది కాదా..?!

చమురు ఉత్పత్తుల ధరలు పెరిగితే ఆ ప్రభావం కేవలం వాటి వినియోగదారుల మీద మాత్రమే ఉండదు. అది మొత్తం రవాణా వ్యవస్థనే ఖరీదైనదిగా మార్చడంతో పాటు, ఆ రవాణా మీద ఆధారపడిన సకల సరుకుల ధరలనూ మండిస్తుంది. ఫలితంగా ప్రజారవాణే కాదు, సమస్త వస్తువులూ సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతాయి. ప్రత్యేకించి నిత్యావసరాలు భగ్గుమంటాయి. ఇప్పటికే ఈ నిరంతర పెరుగుదల పరంపరలో నింగినంటిన నిత్యావసరాలు పేదల కడుపుల్లో అగ్గిరాజేస్తున్నాయి. ఒకవైపు ఆర్థికమాంద్యం, మరోవైపు కరోనా మహమ్మారి దెబ్బకు ఉపాధికోల్పోయి, ఆదాయాలు క్షీణించి కనీస అవసరాలకు కూడా అల్లాడుతున్న జనంపై ఇది పెనుభారం. ప్రపంచ ఆకలి సూచిలో దేశం అట్టడుగు స్థానంలో ఉండటమే ఇందుకు తిరుగులేని నిదర్శనం. అయినా ఈ ప్రభుత్వానికి ప్రజల పట్ల కనికరమన్నదే లేదు. లాక్‌డౌన్‌ సమయంలో కూడా కేవలం ఏడు నెలల్లో (2020 ఏప్రిల్‌ నుంచి నవంబరు వరకు) కేంద్ర ఎక్సయిజ్‌ పన్ను ద్వారా చమురు ఖాతా నుంచి రూ.1,96,342కోట్లు పిండుకున్నారు. అంతకు ముందు సంవత్సరం అదే వ్యవధిలో దండుకున్న మొత్తం రూ.1,32,899కోట్లు కావడం గమనార్హం. అంటే కరోనా కాలంలో కూడా జనాన్ని మరింత పీల్చి పిప్పి చేసిన ఘరానా ప్రభుత్వమిది.
జీవితావసరాల నుంచి నిత్యం భావోద్వేగాల వైపు దృష్టి మళ్లిస్తూ ప్రజలను దొంగదెబ్బ తీయడంలో ”మహాగొప్ప నైపుణ్యం” ఈ ప్రభుత్వానిది. నొప్పి తెలియకుండా కడుపులో కత్తులు దించగల ”నేర్పు” ఈ ప్రభుత్వాధినేతలది. ఎంతటి భారాలూ ఘోరాలనైనా అతి సహజమైన విషయాలుగా చెప్పి ప్రజలను వంచించగల తెలివితేటలు వారివి..! లేదంటే మండుతున్న ధరలు తగ్గించమంటుంటే మందిర నిర్మాణానికి చందాలు అడుగడాన్ని ఏమనాలి..?! ఉద్యోగాలు కావాలని జనమడుగుతుంటే ఉపాధిరంగాన్నంతా ధనవంతులకు తెగనమ్మడాన్ని ఎలా అర్థంచేసుకోవాలి..?! తాము ఏం చేసినా దేశం కోసమేనంటూ ‘దేశభక్తి’ ముసుగులో జనాన్ని నమ్మించి గొంతుకోయడం వారికి ఓ అలవాటుగా మారింది. అందుకే ”ఏ మాటల వెనుక ఏ వర్గప్రయోజనాలున్నాయో తెలుసుకోలేనంత కాలం జనం మోసపోతూనే ఉంటారు” అంటారు లెనిన్‌.
అంగట్లో దేశం..
కార్పొరేట్ల కోసం పాలకులూ, పాలకుల కోసం కార్పొరేట్లు! క్విడ్‌ ప్రొకో ఆట యధేచ్ఛగా సాగిపోతోంది మన దేశంలో. ఈ ఆటను దాపరికం లేకుండా బట్టబయలు చేసారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌. ”అన్నీ అమ్మివేయడమే మా విధానం” అంటూ పార్లమెంటు సాక్షిగా కుండబద్దలు కొట్టారు. ”లాభాల్లో ఉన్న సంస్థలను కూడా అమ్ముతున్నారెందుకు?” అన్న పలువురు సభ్యుల ప్రశ్నలకు సమాధానంగా.. ”అసలు మా అమ్మకాలకు లాభనష్టాలు ప్రాతిపదికే కాదు, ప్రయివేటీకరించాలనుకున్నాం అదే చేస్తున్నాం” అంటూ ప్రభుత్వ ఉద్దేశాన్ని మరోసారి స్పష్టం చేసారు. ఉద్యోగులూ కార్మికులూ ఈ ప్రయివేటీకరణకు తమ నిరసనలను తీవ్రం చేస్తున్న వేళ… ఒకటీ రెండూ కాదు, సమస్త ప్రభుత్వరంగాన్ని తెగనమ్మడమే తమ విధానమని పార్లమెంటులోపలా వెలుపలా ప్రధాని సహా మంత్రులంతా ఇదే బృందగానాన్ని పదే పదే ఆలపిస్తున్నారు. ఇక ఆలోచించుకోవాల్సింది ప్రజలే.
సామ్రాజ్యవాదులపై రెండు శతాబ్దాలుగా పోరాటంలో పాల్గొన్నవారికి ఆనాటి స్థితిగతుల్లో మార్పు కోసం ఎన్నో స్వప్నాలు, మరెన్నో ఆకాంక్షలు. అవే స్వాతంత్య్రానంతరం ప్రభుత్వరంగమై వెలిసాయి. ఇది సంపన్నదేశాల ప్రభుత్వరంగం వంటిది కాదు. 1947నాటికి ఒక అత్యంత వెనుకబడిన, వ్యవసాయక దేశంలో ఆవిర్భవించిన ప్రభుత్వరంగం. ఇది రెండు కర్తవ్యాలను నిర్వర్తించాల్సి ఉంది. మొదటిదీ కీలకమైనదీ, దెబ్బతిన్న పెద్దపులిలాంటి సామ్రాజ్యవాదం తిరిగి పంజా విసరకుండా దేశాన్నీ, దేశ సార్వభౌమత్వాన్నీ కాపాడటం. రెండవది భారతదేశ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడటం. అయితే సహజంగానే స్వాతంత్య్రానంతర భారత పాలకులకుండే ”వర్గ”నైజం రీత్యా భారత పెట్టుబడిదారులకవసరమైన మౌలిక సరుకులు, గనులు, భారీ యంత్రాలు, విద్యుత్‌, నౌకా నిర్మాణం, చమురు తవ్వకం, శుద్ధి చేయడం మొదలైనవన్నీ ప్రభుత్వరంగంలో చేస్తూ, వినిమయ సరుకుల ఉత్పత్తి మాత్రం పెట్టుబడిదారులకే వదిలేసారు. మొదట్లో పాలకులు దీన్ని మిశ్రమార్థిక వ్యవస్థంటూ ముద్దుగా పిలుచుకున్నా దేశంలో నిర్మితమైంది ఫక్తు పెట్టుబడిదారీ విధానమే! అయితే జాతీయోద్యమ ఆకాంక్షల ఫలితంగా నిర్మితమైన ప్రభుత్వరంగానికి లాభనష్టాలు ప్రాతిపదిక కానే కాదు. సామాజిక న్యాయం, ప్రజల ప్రయోజనాలు, దేశ శ్రేయస్సు మాత్రమే ప్రాతిపదిక. ప్రయివేటు సంస్థలకు సొంత ప్రయోజనాలూ, లాభాలవేటే ఏకైక లక్ష్యం అన్నదాంట్లో ఎవరికీ ఏ సందేహమూ లేదు. కానీ ప్రభుత్వసంస్థలకు ఉత్పత్తితో పాటు, ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం, దేశ సంపదను పెంచడమే లక్ష్యం. ఈ లక్ష్యసాధనలో మన ప్రభుత్వరంగం విజయవంతమైంది కూడా. కానీ ఈ సంపద సృష్టికి ప్రభుత్వరంగం వేసిన దారులు, కార్మికవర్గం ధారపోసిన నెత్తురే కారణమన్న చారిత్రక సత్యాన్ని కావాలనే విస్మరిస్తోంది నేటి ప్రభుత్వం. పైగా పెట్టుబదిదారులే సంపద సృష్టికర్తలంటూ వారికి సాగిలపడుతోంది. సర్కారువారి అంతరంగమేంటో తెలుసుకోవడానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి?
పారిశ్రామికరంగాన్నే కాదు, దేశానికి జీవనాధారమైన వ్యవసాయరంగాన్ని కూడా అమ్మకానికి పెడుతూ మూడు వ్యవసాయ చట్టాలనూ, నూతన విద్యుత్‌ సవరణ చట్టాన్నీ తెచ్చిందీ ప్రభుత్వం. రైతును భూమినుండి తరిమేసి విదేశీ స్వదేశీ కార్పొరేట్ల ముంగిట కట్టుబానిసగా నిలబెట్టే కుట్ర చేస్తున్న సర్కారు, ఉద్యోగ, కార్మికవర్గాలను బజారుకీడ్చే కుతాంత్రాన్ని కూడా ఇప్పుడు మరింత వేగవంతం చేసింది. ఇది పసిగట్టిన రైతాంగం మూడున్నర నెలలుగా ఢిల్లీ సరిహరుద్దుల్లో పోరాడుతున్నారు. ఇప్పుడీ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగ కార్మికసంఘాలు కూడా ఉద్యమిస్తున్నాయి. అయినా తాము దేశాన్ని అమ్మేయడానికే కట్టుబడివున్నామని నిస్సిగ్గుగా ప్రకటిస్తోంది మోడీ ప్రభుత్వం. ఈ దేశానికి ఉరి బిగించడానికి పాలకులు అమ్ముడు పోయారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి?
ఇలా ప్రభుత్వరంగమన్నదే లేకుండా పోతే ప్రజాసంక్షేమానికి దిక్కెవరు? అన్నీ ప్రయివేటు పరం చేసేవాడు ప్రజలకు ఎలా బాధ్యత వహించగలడు? కంపెనీలన్నీ అమ్మేసేవాడు వారికి ఉద్యోగాలేమివ్వగలడు? ప్రభుత్వాల కనీస బాధ్యతైన విద్యా వైద్యరంగాలను కూడా పెట్టుబడికే అప్పచెప్పేవాడు రేపు పిల్లలకు చదువులు చెప్పగలడా? ప్రజల ఆరోగ్యాల్ని కాపాడగలడా? బ్యాంకుల్ని తెగనమ్మేవాడు ప్రజల డబ్బుకు హామీ ఇవ్వగలడా? రైళ్లూ, బస్సులతోపాటు రోడ్లు, విమానాశ్రయాలను కూడా అమ్ముకునేవాడు ప్రజలకు చౌక రవాణా ఇవ్వగలడా? వ్యవసాయాన్ని కూడా వ్యాపారానికి ముట్టజెప్పాలనుకునేవాడు ప్రజల ఆకలి ఎలా తీర్చగలడు? చివరికి రక్షణ రంగాన్ని సైతం పెట్టుబడికి తాకట్టు పెట్టేవాడు దేశాన్ని మాత్రం ఎలా రక్షించగలడు? సమస్త ప్రకృతి వనరులతోపాటు మానవ వనరులను కూడా కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తే ఇక ప్రజల మౌలిక అవసరాలు తీర్చెదెవరు? భారత రాజ్యాంగం ఈ దేశానికి సంక్షేమరాజ్యాన్ని వాగ్దానం చేసింది. ప్రభుత్వరంగమన్నదేలేనప్పుడు ఈ సంక్షేమానికి ఎవరు బాధ్యత వహించాలి? ప్రజలకు బాధ్యత వహించలేని ప్రభుత్వాలకు పాలించే అర్హత మాత్రం ఉంటుందా..?! దేశంలో మేడిపండు స్వాతంత్య్రమే వర్థిల్లు తోంది…! కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ దేశానికి తీరని ద్రోహం చేస్తున్న ఈ ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టడాన్ని మించిన దేశభక్తి మరొకటి లేదిప్పుడంలో సందేహం లేదు!
సైమ‌న్ గున‌ప‌ర్తి

అల్లుకుపోతున్న అంతర్జాలం

రోజుకు సగటున ఆన్‌లైన్‌లో కుర్రకారు విహరిస్తున్న
సమయం.. 101.4 నిమిషాలు
ఒక సెకనుకు సామాజిక మీడియాలో తెరుస్తున్న ఖాతాలు.. 12
విశ్వవ్యాప్తంగా సామాజిక మీడియాలో ఖాతాలు.. 210 కోట్లు
‘ఫేస్‌బుక్’లో నడుస్తున్న ఖాతాలు.. 100 కోట్లు
‘ఫేస్‌బుక్’లో ఒక్కో ఖాతాదారుడి సగటు స్నేహితుల సంఖ్య.. 200
స్మార్ట్ఫోన్లలో ‘ఫేస్‌బుక్’ వాడుతున్నవారు.. 189 మిలియన్లు
వాట్సాప్ వినియోగదారుల
సంఖ్య.. 91 కోట్లు
‘నెటిజన్ల’లో ట్విట్టర్ వాడుతున్న
వారు.. 23 శాతం
ఇన్‌స్టాగ్రామ్‌లో ‘పంచుకున్న’
ఫొటోల సంఖ్య.. 400 కోట్లు
అతిపెద్ద ‘ప్రొఫెషనల్ నెట్‌వర్క్’గా
అవతరించిన ‘లింక్డ్‌ఇన్’ విస్తరించిన
ఏరియా.. 200 దేశాలు


… ఇవన్నీ అతిశయోక్తులు కావు, అభూత కల్పనలు అంతకన్నా కావు. కుగ్రామాల ముంగిళ్లకు సైతం ‘అంతర్జాల’ సేవలు అందుబాటులోకి రావడంతో అన్నివర్గాల వారినీ సామాజిక మీడియో సమ్మోహన పరుస్తోంది. ‘ఆన్‌లైన్’ను వినియోగించుకోవడం ఇపుడు హోదా కాదు, నిత్యావసరమై పోయింది. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, గృహిణులు, వృద్ధులు.. ఇలా అన్ని వర్గాల జీవనశైలిలో అనూహ్య మార్పులు అనివార్యమవుతున్నాయి. ‘కంప్యూటర్, ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్’ అన్న మాటకు కాలం చెల్లింది. స్మార్ట్ఫోన్లను వాడుతూ అరచేతిలో అంతర్జాలాన్ని వీక్షించడం ఇపుడు సర్వత్రా కనిపిస్తున్న దృశ్యం. విజ్ఞానం,వినోదం, కెరీర్, వ్యాపారం, క్రయవిక్రయాలు.. ఇలా జీవితంతో ముడిపడిఉన్న ప్రతి విషయానికీ ‘ఆన్‌లైన్’ను ఆశ్రయించడం సర్వసాధారణమైంది. మనోభావాలను పంచుకోవడం, సమకాలీన పరిస్థితులపై గళం విప్పడం, నవీన ఆవిష్కరణలకు నాంది పలకడం, సామాజిక సేవకు సంసిద్ధులు కావడం.. వీటన్నిటికీ సోషల్ మీడియా ప్రధాన వేదిక అవుతోంది. ముఖ్యంగా నేటి యువత ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకుని కొత్తపుంతలు తొక్కుతోంది. ఆర్థిక పరిస్థితులు, విద్యార్హతలతో సంబంధం లేకుండా కుర్రకారు సామాజిక మీడియాతో మమేకం అవుతోంది. కాలేజీలో చదువుల సంగతేమో కానీ- సెల్‌ఫోన్ వాడని వారే లేరు. ‘టెక్స్ట్‌బుక్’ల ఊసెత్తని వారు నిత్యం ‘ఫేస్‌బుక్’తో బిజీగా కాలక్షేపం చేస్తుంటారు. వాట్సాప్, ట్విట్టర్, యూ ట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్‌ఇన్, గూగుల్ సెర్చి.. వీటిని వాడని వారు అరుదు. సోషల్ మీడియా ‘సమ్మోహన శక్తి’కి యువత ఇంతలా దాసోసం అవుతోంది. అందుకే- ‘జీవితమంటేనే సామాజిక మాధ్యమం’ అనంతలా పరిస్థితి మారిపోయింది.


కబుర్లు చెప్పుకోడానికో, కాలక్షేపానికో కాదు.. సోషల్ మీడియాతో కెరీర్‌ను మేలిమలుపు తిప్పుకున్నవారు, సొంత ఆవిష్కరణలతో అద్భుతాలు సృష్టిస్తున్నా వారూ ఉన్నారు. ‘ఉద్యోగాలను వదిలేస్తాం.. సొంత వ్యాపారాలతో సత్తా చూపుతాం’ అంటూ సంకల్పబలంతో గెలుపుతీరాలకు చేరినవారూ ఉన్నారు. ఇ-కామర్స్ వెబ్‌సైట్లతో, స్టార్టప్‌లతో తాము ఆర్థికంగా ఎదుగుతూ, ఇతరులకు ఉపాధి చూపుతున్న వారూ ఉన్నారు. అనుకూల వాతావరణం తోడవడంతో ‘అంకుర పరిశ్రమల’ను (స్టార్టప్స్) ప్రారంభించేందుకు యువతలో ఉత్సాహం ఉరకలేస్తోంది. అరకొర వసతుల మధ్య ప్రారంభమైన స్టార్టప్‌లు అనతికాలంలోనే కోట్లకు పడగెత్తుతున్నాయి. ఫ్లిప్‌కార్ట్, బిగ్ బాస్టెట్, ఓలా క్యాబ్స్, పేటీఎమ్.. వంటి స్టార్టప్‌లు అద్భుత విజయాలను సాధించి యువతలో కొత్త ఆశలను చిగురింపజేశాయి.


‘నెట్’లో పడితే జాగ్రత్త..!
ఔను. రోజులు మారిపోయాయి. ‘అంతర్జాలం’లో చిక్కుకుని మనిషి తననితాను మర్చిపోతున్నాడు. ‘నెట్’ను మరిచిపోతే జీవితం నరకప్రాయమవుతుందని భయపడుతున్నాడు. ఇంటర్‌నెట్‌ను వదలలేక, వదలకుండా ఉండలేక ఆన్‌లైన్ జీవితానికి అలవాటుపడిపోతున్నాడు. జీవితంలో మనిషి చేయాల్సిన పనుల్లో చాలామటుకు కంటి ఎదుట కంప్యూటర్ లేదా ఓ స్మార్ట్ఫోన్ పెట్టుకుని, మీటనొక్కి కానిచ్చేస్తున్నాడు. ఆటలు, పాటలు, సినిమాలు, చిందులు ఒక్కటేమిటి సరదా జీవితమైనా, సీరియస్ పనీపాటా అయినా మీటింగులైనా, డేటింగులైనా ‘టింగురంగా’ అంటూ మీటలపైనే మీటవుతున్నారు. కావలసిన వస్తువుల ఖరీదు చేయడమూ, అమ్ముకోవడమూ ఆన్‌లైన్‌లోనే. ఆధునిక జీవితానికి ఇంటర్నెట్ ఓ సాధనమైపోయింది. తప్పనిసరిగా దానిపై ఆధారపడేలా చేసేస్తోంది. సంప్రదాయ జీవనవిధానాన్ని మెచ్చుకునేవారూ దీనిపై ఆధారపడక తప్పడం లేదు. లేదంటే దూసుకువెళుతున్న ఈ విశ్వప్రపంచంలో మనం అంతేవేగంగా వెనకబడతాం. మానవసంబంధాలను తీవ్రంగా దెబ్బతీస్తున్న ఈ కంప్యూటర్ యుగంలో ఇప్పుడు ఆన్‌లైన్ శకం నడుస్తోంది. ముఖ్యంగా గడచిన ఏడాది (2015) ఈ ఆన్‌లైన్ మార్కెట్‌లో అనూహ్య, అప్రతిహత ప్రగతి సాకారమైంది. కొత్తసంవత్సరంలో సరికొత్త మార్కెట్‌ను సృష్టించబోతోంది. ఇంటర్నెట్ ఆధారంగా విశ్వరూపం ప్రదర్శిస్తున్న సామాజిక మాధ్యమాలు, వాటి పోకడపై మన జీవనవిధానం ఆధారపడి ఉంటుంది. ఈ విషయం ఇప్పటికే రూఢీ అయింది. ఇక కొత్తసంవత్సరంలో ఆ అధునాతన వేదికలపై మనం ఏ చేయచ్చో, ఏం చేయబోతున్నామో తెలుసుకోవడం తప్పనిసరి.


వేషభాషలు మారిపోతున్నాయ్…
ఆధునిక జీవితంలో మనిషి పోకడ పూర్తిగా మారిపోయింది. హావభావ విన్యాసాలనుంచి జీవనశైలిలో వినూత్న, వింతైన ధోరణి కన్పిస్తోంది. మొబైల్‌ఫోన్లు, స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లతో కాలక్షేపాలు ఎక్కువైపోయాయి. మనిషి మాట మరిచి మీటపై ప్రేమ పెంచుకున్నాడు. మాటామంతీ కరువైపోయింది. అప్పుడప్పుడు మాట్లాడినా ఆ భాషలోనూ కొత్తకొత్త పదాలు చేరిపోతున్నాయి. కొత్త సాంకేతిక పరిభాషను పాతతరం వారూ ప్రేమిస్తున్నారు. అలాగని ద్వేషిస్తున్న వారూ లేకపోలేదు. ‘లైకులట..కామెంట్లట, షేరింగ్ అట.. ఒకడు ఎఫ్‌బి అంటాడు. మరొకరు వాట్సాప్ అంటాడు. ఇంకొకరు ట్విట్టర్ అంటారు. రీట్వీట్ అట.. ఏమిటీ గోలంతా.. నలుగురం కలిసి మనసువిప్పి మాట్లాడుకోవటం అన్నది లేకుండా పోయింది. ఇదేం జీవితం.’ అని విసుక్కునే వారి వేదనలో కొంత నిజం ఉంది. నిత్యం ఆ ‘నెట్’లో మునిగిపోతే బయటపడటం అంత తేలిక కాదు. ఆరోగ్యమూ దెబ్బతింటుంది. ‘అదేదో టాబ్లెట్ అట. ఆ మాట వింటే భయపడి చచ్చాను. ఏం రోగమని దాన్ని వాడాలన్నారో తెలీలేదు. తీరా చూస్తే అదీ ఓ యంత్రమే. బాగుంది వరస..’ అనే వారూ ఎక్కువే. ఆధునిక సాంకేతిక పరికరాలూ, వాటి పేర్లూ కొత్తతరానికి వింతగానూ, పాతతరానికి రోతగానూ అన్పిస్తే అన్పించవచ్చు. కానీ, ఇష్టాయిష్టాలతో పనిలేకుండా వాటిని వాడుకోవలసిన పరిస్థితులు ఎదురౌతున్నాయి. అవసరం లేకపోయినా వాడుకోవడం తప్పంటూ తప్పుపట్టే తరాన్ని నవతరం పట్టించుకోవడం లేదు. ఇప్పటివరకూ ఈ ఇంటర్నెట్, దాని ఆధారంగా ప్రపంచాన్ని శాసిస్తున్న ఇతర మాధ్యమాలూ, సదుపాయాలూ కొత్త సంవత్సరంలో ఎలాంటి మార్పులకు లోనవుతాయో, మన జీవితాలను ఎలా మారుస్తాయో అంచనావేయడం తక్షణ కర్తవ్యం. ఈ కొత్తజీవితాన్ని స్వాగతిస్తారా…విసుక్కుంటూ అలవాటుపడతారా అన్నది వేరే విషయం. కానీ ఏం జరగబోతోందో తెలుసుకోకతప్పదు.


ఇంటర్నెట్
కంప్యూటర్ లేదా స్మార్ట్ఫోన్ ఉన్నవారికి ఇంటర్నెట్ ఉండటం నేడు పరిపాటైపోయింది. దీనిద్వారా దేనికి సంబంధించిన సమాచారమైనా క్షణాల్లో తెలిసిపోతుంది. ఆ సమాచారాన్ని తెలుసుకోవడానికి, ఇచ్చిపుచ్చుకోవడానికి ఎన్నోమార్గాలున్నాయి. ప్రపంచంలో అత్యధిక ఇంటర్నెట్ వినియోగదారులున్న దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉంది. మనదేశం ఇప్పుడు రెండోస్థానంలో ఉంది. 2014 డిసెంబర్ నాటికే మనదేశంలో 30.2కోట్లమంది ఇంటర్నెట్ వినియోగిస్తున్నవారుంటే 2015 జూన్ నాటికి ఈసంఖ్య 35.4కోట్లకు పెరిగింది. ఇది అమెరికా జనాభాతో సమానం. 2017 నాటికి ఈ సంఖ్య 40కోట్లకు చేరుతుందని అంచనా. ఇక ఇంటర్నెట్‌ను కంప్యూటర్ ద్వారా (డెస్క్‌టాప్) వినియోగిస్తున్నవారికంటే మొబైల్, స్మార్ట్ఫోన్ల ద్వారా వినియోగిస్తున్న వారే అధికం. భారత్‌లో 35.2కోట్లమంది ఇంటర్నెట్ వినియోగదార్లుంటే వారిలో 15.9 కోట్లమంది మొబైల్‌ఫోన్లద్వారా నెట్‌ను వాడుతున్నవారే ఉన్నారు. ఆ సంఖ్య డిసెంబర్ 2015నాటికి 21.3కోట్లకు పెరిగిందంటే ఫోన్ ద్వారా నెట్ వినియోగానికి ఎంత ప్రాధాన్యం లభించిందో అర్థమవుతుంది. వచ్చే రెండేళ్లలో ఈ సంఖ్య 31.4 కోట్లకు పెరుగుతుందని ‘అసోచామ్’ అంచనావేస్తోంది. ఇప్పుడు పట్టణాల్లో విస్తృతంగానూ, పల్లెల్లో ఒకమోస్తరుగాను ఇంటర్నెట్ అందుబాటులో ఉంది. మున్ముందు పల్లెపల్లెకు ఇంటర్నెట్ సౌకర్యం అందించాలన్న ప్రభుత్వ ఆలోచనకు సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థలు ముందుకొస్తున్నాయి. కొత్త సంవత్సరంలో మరిన్ని ఆవిష్కరణలు వచ్చి భారతావని ఇంటర్నెట్ సామ్రాజ్ఞిగా మార్చేసే అవకాశం ఉంది.


గూగుల్ ముందంజ
ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ సంస్థ గూగుల్‌కు కొత్త సంవత్సరం బాగానే ఉంటుంది. ఇంటర్నెట్ సెర్చ్ ట్రాఫిక్‌లో 64.9 శాతం మార్కెట్‌ను గూగుల్ సొంతం చేసుకుంది. యాహు, బింగ్ వంటివి గూగుల్‌కు దరిదాపుల్లో లేవు.


ఫేస్‌బుక్
కబుర్లు, మాటామంతీ, వ్యాఖ్యలు, వీడియో, ఫొటో షేరింగ్, చాటింగ్‌కు వీలుగా జనం చేతిలో వేదికగా మారిపోయిన ఫేస్‌బుక్ మున్ముందు సరికొత్త సౌలభ్యాలను అందించనుంది. ఇంటర్నెట్ వినియోగిస్తున్నవారిలో 56శాతంమంది విధిగా ఫేస్‌బుక్‌ను వాడుతున్నారు. డిసెంబర్ -2014 నాటికి ఫేస్‌బుక్ వినియోగదారుల సంఖ్య 11.8 కోట్లమంది అయితే గత ఏడాది డిసెంబర్ 2015నాటికి ఈ సంఖ్య 13.2కోట్లకు చేరింది. సోషల్ నెట్‌వర్క్ వినియోగంలో 54.4 శాతంతో ఫేస్‌బుక్ ఈ ఏడాది అగ్రస్థానంలో నిలిచింది. కొత్త సంవత్సరంలోనూ ఇదే పోకడ ఉంటుంది. కొత్త ప్రాంతాల్లో, ముఖ్యంకా చైనాలో ఫేస్‌బుక్ కొత్త మార్కెట్‌ను సృష్టించుకునే అవకాశాలున్నాయి.


వాట్సాప్
భారత్‌లో ఇప్పుడు వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నవారి సంఖ్య అక్షరాలా 90కోట్లు. టెక్స్ట్, ఫొటో షేరింగ్ యాప్‌ను చిన్నాపెద్దా నిరంతరం ఉపయోగిస్తున్నారు. ఈ విషయంలో మిగతా సామాజిక మాధ్యమాలు చిన్నబోతున్నాయి. ముఖ్యంగా వాట్సాప్ అందుబాటులోకి వచ్చాక స్మార్ట్ఫోన్లు బిజీ అయిపోయాయి. స్నాప్‌చాట్, వియ్‌చాట్, లైన్ వంటి ఇతర ఫొటోషేరింగ్ యాప్‌లు పోటీలో ఉన్నప్పటికీ అది పెద్దగా లెక్కలోకి తీసుకోవడం లేదు. వాట్సాప్ ఇప్పుడు కేవలం, మెసేజింగ్, ఫొటో షేరింగ్, చాటింగ్‌కే పరిమితమైంది. మున్ముందు వీడియో ఛాటింగ్ అవకాశంకూడా అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉంది. అదే జరిగితే ప్రభంజనమే. ఇప్పటికే అనేక సేవలు, చాలావరకు ఉచితంగా అందిస్తున్న యాప్‌లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఆన్‌లైన్ మార్కెట్ సంస్థలు యాప్‌ల వల్ల ఇబ్బడిముబ్బడిగా వ్యాపారాన్ని పుంజుకుంటున్నాయి. ఏ సమాచారాన్నైనా, సేవలనైనా యాప్స్‌ద్వారా చాలావరకు ఉచితంగా పొందే అవకాశాన్ని అందించి తద్వారా వ్యాపారాన్ని వృద్ధిచేసేలా కొత్తరకం యాప్‌లను రూపొందిస్తున్నాయి.


యూ ట్యూబ్
వీడియోషేరింగ్ అవకాశం ఉన్న ఈ మాధ్యమానికి ఆదరణ ఉన్నప్పటికీ ఫేస్‌బుక్ కన్నా వెనుకబడే ఉంది. నిజానికి మనదేశంలో 7 నుంచి 13 సంవత్సరాల లోపు పిల్లలు సైతం యూ ట్యూబ్ వినియోగంపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా సంగీతం, గేమింగ్, జంతువులకు సంబంధించిన దృశ్యాలను వీరు వీక్షిస్తున్నారు. యూ ట్యూబ్ ఖాతా తెరవడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి. కానీ, ఈ జనరేషన్ పట్టించుకోవడం లేదు. వివిధ వెబ్‌సైట్లలో వీడియో యాడ్స్ ఇప్పుడు ఎక్కువయ్యాయి. యూ ట్యూబ్ సహాయంతో వీడియోయాడ్ మార్కెట్ మున్ముందు మరింత విస్తృతం కానుంది. బింగ్, యూట్యూబ్ వంటి సంస్థలు ఇప్పటికే వీడియోయాడ్ ప్యాకేజీలు ప్రకటించాయి. వాటికి మంచి స్పందనకూడా లభిస్తోంది. గూగుల్‌కూడా ఇప్పుడు ‘ఇన్-సెర్ప్’ వీడియో అడ్వర్టయిజింగ్ విధానాన్ని తీసుకొస్తున్నది.


ఇన్‌స్టాగ్రామ్
ఈ ఫొటోషేరింగ్ యాప్‌ను వినియోగిస్తున్నవారి సంఖ్య మనదేశంలో 40 కోట్లు. రోజుకు 80 మిలియన్ ఫొటోలను వీరు ఒకరికొకరు పంపించుకుంటున్నారు. ట్విట్టర్ కన్నా దీని వినియోగదారులే ఎక్కువ. మున్ముందు ఈ యాప్ మరికొన్ని సౌకర్యాలు కల్పించనుంది. ప్రపంచవ్యాప్తంగా ఆదాయాన్ని, మార్కెట్‌ను పెంచుకున్న ఈ సంస్థ సరికొత్త ప్రయోగాలకు వేదికకాబోతోంది.


ట్విట్టర్
ప్రపంచ ఇంటర్నెట్ మార్కెట్‌లో 17శాతంమంది వినియోగదారులు ట్విట్టర్ ఖాతాలను నిర్వహిస్తున్నారు. ఎక్కువమంది ట్విట్టర్‌ను ఉపయోగిస్తున్నవారితో జపాన్ అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ 2.6 కోట్లమంది నెట్ వినియోగదారులు దీనిని ఉపయోగిస్తున్నారు. 2.2 కోట్లమందితో భారత్ రెండోస్థానంలో ఉంది. మనదేశంలో గతేడాది 1.7 కోట్లమంది ట్విట్టర్ వినియోగదారులుంటే డిసెంబర్-15నాటికి 2.2కోట్లకు ఆ సంఖ్య పెరిగింది. మరో మూడేళ్లలో 16కోట్లమంది ట్విట్టర్ ఖాతాదారులుంటారని అసోచామ్ అంచనావేసింది. గతేడాది ట్విట్టర్‌కు పెద్దగా కలిసివచ్చిందేమీలేదు. వినియోగదారుల సంఖ్య పెరిగిందికానీ ఆదాయంలో గణనీయమైన మార్పు లేదు. కొత్త ఫీచర్లు ప్రవేశపెడితే దశ తిరగవచ్చు. కొత్త ఎమోజీ టూల్స్, అభివృద్ధి చేసిన ‘ఎంగేజ్‌మెంట్ ఆప్షన్స్’ తీసుకొస్తే మంచిరోజులే. ట్విట్టర్‌ను ఈ ఏడాది గూగుల్ కొనుగోలు చేస్తుందని, గూగుల్ ప్లస్‌కు బదులు దీనిని ప్రమోట్ చేస్తుందన్న ఊహాగానాలు విన్పిస్తున్నాయి.


ఏటేటా ఎంతో వృద్ధి..
అంతర్జాల వినియోగం, అంకుర పరిశ్రమల (స్టార్టప్స్) ఆవిర్భావం, సామాజిక మీడియా జోరు, ఇ-కామర్స్‌లో క్రయవిక్రయాలు వంటి విషయాల్లో 2015 సంవత్సరానికి సంబంధించి మన దేశంలో అనూహ్య మార్పులు చోటు చేసుకోగా, కొత్త సంవత్సరంలో వీటి వృద్ధి మరింత అధికం కాబోతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు, ఉపాధి అవకాశాలను పెంచేందుకు తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ బలపడేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ పరిణామాలన్నింటికీ ‘అంతర్జాలం’ కేంద్ర బిందువుగా కనిపిస్తోంది. మన దేశంలో అంతర్జాల వినియోగం 2014లో కంటే 2015లో దాదాపు 49 శాతం వృద్ధి చెందింది. ‘నెట్’ వినియోగదారుల్లో 60 శాతం మంది మొబైల్ ఫోన్ల ద్వారానే ఈ సేవలు పొందుతున్నారు. 2015 అంతానికి ‘నెటిజన్ల’ సంఖ్య 213 మిలియన్లు దాటుతుందని అంచనా వేసి, అందుకు తగ్గట్టుగా టెలికామ్ నెట్‌వర్క్‌ను కేంద్ర ప్రభుత్వం విస్తరింపజేసింది. మన దేశంలో కళాశాల విద్యార్థులు రోజుకు కనీసం 8 గంటలు, వివిధ వృత్తుల్లో ఉన్నవారు 5 నుంచి 8 గంటల సేపు, పాఠశాల విద్యార్థులు వారాంతపు సెలవుల్లో 3-4 గంటలు ‘అంతర్జాలం’తో గడుపుతున్నారు. ఇంటాబయటా ‘నెట్’ వినియోగం పెరగడంతో కార్యాలయాల్లోనే కాదు, పార్కులు, పర్యాటక కేంద్రాల్లో, బస్సుల్లో, రైళ్లలో ‘వైఫై’ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తమ వద్ద వసతి పొందేవారికి ‘ఉచిత వైఫై సౌకర్యం’ అంటూ హోటళ్లు, ఉమెన్స్ హాస్టళ్లు ప్రచారం చేస్తున్నాయంటే ‘నెట్’ వాడకం ఎంతగా అనివార్యమైందో ఊహించవచ్చు. ‘నెట్’ సౌకర్యం కల్పించే టెలికామ్ సంస్థలు కూడా ఎప్పటికప్పుడు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్రైవేటు సంస్థల మధ్య పోటీ పెరగడంతో వినియోగదారులన్ని తమ వలలో వేసుకునేందుకు ప్యాకేజీల ఆఫర్లు, రాయితీల తాయిలాలు ప్రకటిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇవాళ ‘కొత్త’ అనుకుంటున్నది రేపటికి ‘పాత’ అయిపోతోంది. వేగవంతమైన ‘నెట్’ సేవలు అందించేందుకు 2జి,3జి, 4జి.. ఇలా ఎప్పుడు ఏ ‘ప్రోడక్టు’ మార్కెట్‌లో రంగ ప్రవేశం చేస్తుందో, ఏది ఎంత తొందరగా అదృశ్యమవుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఆకట్టుకునే ప్రకటనలతో వినియోదారులను మెప్పించడానికి ‘ప్రచార యుద్ధం’ జోరుగానే సాగుతోంది. విజ్ఞానం, వినోదంతో పాటు పలురకాల సేవలందించేందుకు విభిన్న ‘యాప్స్’ రంగప్రవేశం చేస్తున్నప్పటికీ గూగుల్, ఫైర్‌ఫాక్స్, ఒపెరా వంటి బ్రౌజర్ల హవా మాత్రం ఇంకా కొనసాగుతోంది. ‘నెటిజన్ల’ సంఖ్యతో పాటు వారి ఆకాంక్షలు, అవసరాలు అనూహ్యంగా పెరుగుతున్న నేపథ్యంలో కొత్త ఏడాదిలో స్టార్టప్స్, ఇ-కామర్స్, సోషల్ మీడియా వృద్ధి భారీగానే ఉంటుందన్న అంచనాలు ఊపందుకుంటున్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విస్తృత వినియోగంలోకి వచ్చాక అత్యధిక జనాభా ఉన్న భారత్ ఐటీ సంస్థలకు కల్పతరువుగా కన్పిస్తోంది. ప్రభుత్వాల ప్రాధామ్యాలు కూడా వాటికి అనుకూలంగానే ఉన్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్‌వంటి సంస్థలు ధారాళంగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఫలితంగా భారత్‌లో మేలిమార్పులు తప్పవు. కొత్త ఆవిష్కరణలు అందుబాటులోకి వచ్చాక వాటి వినియోగంలో విచక్షణ పాటిస్తే అద్భుతాలు జరుగుతాయి. విపరీతపోకడలకు పోయి దుర్వినియోగం చేస్తే మిగిలేది అనర్థమే.

జీవితంలో చాలా మార్పులు
ఇప్పుడు కరోనా కాలంలో ఆన్‌లైన్‌ క్లాసుల పేరుతో పిల్లల చదువు లు కూడా అంతర్జాలంలోనే సాగుతున్నాయి. అరచేతిలో అంతర్జా లంతో ప్రపంచం కుగ్రామమైంది. అదే సమయంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మన జీవితంలో విషాదం చోటు చేసుకోక మానదు. అంతర్జాలం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంప్యూ టర్లను కలిపే వ్యవస్థ. అన్ని కంప్యూటర్లకు అందుబాటులో ఉండే కమ్యూనికేషన్‌ టెక్నాలజీ సాధనమే ఇంటర్నెట్‌.

వ్యక్తుల, సంస్థల నుండి ప్రభుత్వపరిపాలన దాకా అంతర్జాలంలోనే సాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వేలాది టివి ఛానళ్లు, వార్తా పత్రికలు, అలాగే విద్యార్థుల చదువ్ఞలు, ఫలితాలు, కౌన్సిలింగ్‌, మీసేవా లాంటి సేవలన్నింటిని అంతర్జాలంలో సంబంధం లేకుండా ఊహించలేం. అపరిమిత డేటా ఆఫర్లు వచ్చాక మొబైల్‌ ఇంటర్నెట్‌ వాడకం పెరిగింది. అదే సమయంలో గుర్తింపు, భద్రత లేని యాప్స్‌ ద్వారా మొబైల్‌ యూజర్ల డేటా లీక్‌ అవ్ఞతోంది. ‘మీరు వాడే ప్రోడక్ట్స్‌కు డబ్బులు చెల్లించకపోతే మీరే ప్రొడక్ట్‌ అవుతారు.

అంటే ఏదైనా ఉచితంగా ఉపయోగించాలని చూస్తే మనమే ప్రొడక్ట్స్‌గా మారాల్సి ఉంటుంది. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ లాంటి సోషల్‌ మీడియా యాప్‌ లను మనం దాదాపు ఉచితంగానే ఉపయోగిస్తున్నాం. మరి ఇవి నిజంగానే ఉచితంగా సేవలు అందిస్తున్నాయా? అనే ప్రశ్నకు కాదనే సమాధానం వస్తుంది. మన వ్యక్తిగత సమాచారాన్ని అమ్ముకుంటూ ఈ సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లు డబ్బులు సంపాదిస్తుంటాయి. భారత్‌లో వాట్సాప్‌కు సుమారు 40 కోట్ల మంది వినియోగదారులు ఉన్నట్లు జర్మనీ డేటా సంస్థ స్టాటిస్టా చెబుతోంది. ఈ దరిమిలా ఇటీవల వాట్సాప్‌ కొత్త ప్రైవసీ విధానం వివాదానికి తెరలేపింది.

భారత్‌తోపాటు ఐరోపాయేతర దేశాల్లో తమ ప్రైవసీ పాలసీలో వాట్సాప్‌ మార్పులు చేసింది. దీనితో వాట్సాప్‌ తమ ఖాతాదారుల సమాచారాన్ని ఫేస్‌బుక్‌తో పంచుకొని సొమ్ము చేసుకోవాలనే కుయుక్తికి తెర లేపిందని సైబర్‌నిపుణుల అభిప్రాయం. ఈ పాలసీ వినియోగదారులను సమస్యల సుడిగుండంలోకి లాగుతుందని సైబర్‌ చట్టాల నిపు ణుడు ‘వాట్సాప్‌ లా పుస్తక రచయిత వ్యాఖ్యానించారు. భారతీయుల వ్యక్తిగత గోప్యతా హక్కులతోపాటు భారతీయ చట్టాలను సైతం ఈ కొత్త పాలసీ ఉల్లంఘిస్తోందని ఆయన వివ రించారు.ప్రస్తుతం సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. పోలీసుల నకిలీ మీడియా ఖాతాలు సృష్టించి వసూళ్లకు పాల్పడుతున్నారు.

నకిలీ ఫోన్‌ నెంబర్లను ఉపయోగించి గిఫ్ట్స్‌ ఆఫర్ల పేరుతో మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. వీరు ఎక్కువగా హర్యానా, ఢిల్లీ, కోల్‌కతాలో నకిలీ డాక్యుమెంట్లు పెట్టి సిమ్‌కార్డులు తీసుకొని ఓఎల్‌ఎక్స్‌లో సరసమైన ధరలకు వాహనాలు, ఫోన్లు, ఇతరత్రా వస్తువ్ఞలు ఇస్తామంటూ డబ్బులు పంపించాలని ఫోన్లు చేస్తుంటారు. తీరా ఆన్‌లైన్‌ ద్వారా డబ్బులు పంపించాక ఫోన్‌ ఆఫ్‌ చేస్తారు. రాజస్థాన్‌కు చెందిన ఓ ముఠా ఈ విధమైన మోసాల్లో ఏకంగా ఆర్మీ అధికారుల ఫొటోలు, పేర్లను ఉపయో గిస్తుంది. మొత్తం 18 రాష్ట్రాలలో ఈ ముఠా సభ్యులు మోసా లకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆరు నెలల్లోనే ఈ తరహా నేరాలు నాలుగురెట్లు పెరిగాయని పోలీసులు వెల్లడించారు.

‘మీకు కోట్ల విలువైన బహుమతి వచ్చింది. పదివేలు పంపితే మీఇంటికి చేరుతుంది. మేము మీ బ్యాంకు నుండి మాట్లాడుతున్నాం మీ ఆన్‌లైన్‌ ఖాతాలను సరిచేస్తున్నాం, ఓటిపి చెప్పండి. అని నిన్నమొన్నటి వరకు హర్యానా, రాజ స్థాన్‌, ఉత్తరప్రదేశ్‌కు చెందిన సైబర్‌నేరగాళ్లు దోపిడీలకు పాల్పడే వారు. ఇప్పుడు పంథా మార్చి అందమైన అమ్మాయిలతో హనీట్రాప్‌ చేయిస్తున్నారు. అంతర్జాలంలో అనవసర విషయాల పట్ల మన అమూల్యమైన సమయం వృధా అవుతుంది. కావున మంచి, అవసరమైన విషయాల కోసం మాత్రమే అంతర్జాలాన్ని ఉపయో గించాలి. మీ ఖాతా కోసం పాస్‌ వర్డ్‌ను సృష్టించేటప్పుడు పెద్ద అక్షరాలు, చిన్న అక్షరాలు, చిహ్నాలు, అంకెల మిశ్రమాన్ని ఉపయోగించాలని నిర్దారించుకోండి. గుర్తుంచుకోవడం కష్టమైనా అది మీ డేటాను రక్షిస్తుంది.

నెట్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాం కింగ్‌, మొబైల్స్‌, సోషల్‌ మీడియాలకు ఒకే పాస్‌ వర్డును వాడకుండా చూసుకోవాలి. మొబైల్‌ బ్యాంకింగ్‌ యాప్స్‌ వాడే ఫోన్‌లో గేమ్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోకపోవడం మంచిది. ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేసేటప్పుడు లేదా మీ ఆన్‌లైన్‌ బ్యాంకుఖాతాకు లాగిన్‌ అయినప్పుడు యుఆర్‌ఎల్‌కు బదులుగా హెచ్‌టిటిపితో ప్రారంభమవేతుందని గమనించండి.శాస్త్ర సాంకే తిక విజ్ఞ్ఞానాన్ని సరైనరీతిలో ఉపయోగించడం వల్ల గణనీయ మైన అభివృద్ధిచోటు చేసుకుంటుంది.కాని దానిని స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించినప్పుడే అనర్థాలకు దారి తీస్తుంది.
-మధురిమ/గుండు కరుణాకర్

నిత్య నూతన ప్రవాహం.. అంబేడ్కర్‌ సిద్ధాంతం

(డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ జయంతి సందర్భంగా..)

‘’1950, జనవరి 26న మనం వైరుధ్యాలతో కూడిన జీవనంలోకి ప్రవేశించ బోతున్నాం. రాజకీయాలలో ఒక వ్యక్తి- ఒక ఓటు, ఒక ఓటు- ఒక విలువ అన్న రాజకీయ సమానత్వాన్ని గుర్తించబోతున్నాం. అయితే సామాజిక, ఆర్థిక జీవితంలో మనకున్న సామాజిక, ఆర్ధిక వ్యవస్థ వల్ల ఒక వ్యక్తి – ఒక విలువ అన్న సూత్రాన్ని తిరస్కరిస్తూనే ఉంటాం. వైరుధ్యాలతో కూడిన ఈ జీవితాన్ని ఎంత కాలం భరిస్తూ వద్దాం? ఎంత కాలం మన సామాజిక, ఆర్థిక జీవితాల్లో సమానత్వాన్ని సాధించకుండా ఉందాం? ఇలా ఎక్కువ కాలం కొనసాగనిస్తే మన రాజకీయ ప్రజాస్వామ్యమే ముప్పునకు లోనవుతుంది. ఈ వైరుధ్యాన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలి, లేకపోతే అసమానత్వంతో పీడిరపబడుతున్న వాళ్ళు ఈ రాజ్యాంగ సభ కష్టపడి నిర్మించిన రాజకీయ ప్రజాస్వామిక వ్యవస్థను కుప్పకూలుస్తారు.’’

సమకాలీనరాజకీయాల్లో డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌ ప్రస్తావన అత్యంత ప్రాధాన్యతను సంత రించుకుంది. వర్తమాన పరిస్థితులకు తగ్గట్టుగా అంబేడ్కర్‌ అభిప్రాయాలను అన్వయించుకోవడం, ఆ వెలుగులో ప్రస్తుత సమస్యలను పరిశీలించడం, వాటి పరిష్కారానికి అంబేడ్కర్‌ నిర్దేశించిన మార్గ దర్శనాలను అనుసరించడం అనివార్యంగా మా రింది. గతంలో అంబేడ్కర్‌ను పూర్తిగా తిరస్కరిం చిన రాజకీయాలు,సంస్థలు,పార్టీలునేడు అంబేడ్కర్‌ను విస్మరించే పరిస్థితులు లేవంటే ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. భారత రాజకీయ వ్యవస్థలో అటు విప్లవ కమ్యూనిస్టుల నుంచి ఇటు పూర్తిగా మితవాద,సనాతన వాద పార్టీల వరకు అంబేడ్కర్‌ వాదం, సామాజిక మార్పుకి ఆయన యిచ్చిన నినాదం ఒక ఎజెండాగా మారిపోయింది. ఈ ఏప్రిల్‌ 14 నుంచి డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌ 128వ జయంతి ఉత్స వాలు ప్రారంభం అవుతున్నాయి. అందుకే ఒకసారి డాక్టర్‌.బి.ఆర్‌.అంబేడ్కర్‌ సిద్ధాంతాలు, అభిప్రా యాలు సమాజంపైన ముఖ్యంగా భారత రాజకీ యాల పైన ఎటువంటి ప్రభావాన్ని కలిగించాయో పరిశీలించాల్సి ఉంది. నేడు దాదాపు అన్ని పార్టీలు అంబేడ్కర్‌ కృషి గురించి, ఆయన సైద్ధాంతిక ప్రాధాన్యతను గురించి మాట్లాడుతున్నాయి. అసలు అంబేడ్కర్‌ ఊసే ఎత్తని కొన్నిపార్టీలు ప్రత్యక్షంగానూ, మరికొన్ని పార్టీలు తమ అనుబంధ సంఘాలతో అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నాయి. మావో యిస్టు పార్టీలతో సహా అన్ని కమ్యూనిస్టు పార్టీలు తమ కార్యక్రమంలో దళిత సమస్యను ప్రస్తావించి దాని పరిష్కారానికి కృషి చేయాలని నిర్ణయించు కున్నాయి. కుల సమస్యను తమ ఎజెండాలో చేర్చు కునే పరిస్థితికి ఆయా పార్టీలు నెట్టబడ్డాయి. భూమి సమస్యకోసం పోరాటంలో భాగంగా దళితులను, ఆదివాసులను సమీకరించాలని, కులనిర్మూలన కోసం కృషి జరగాలని, కుల నిర్మూలన జరిగేంత వరకు రిజర్వేషన్లలాంటి ప్రత్యేక సౌకర్యాలు అమలు కావాలని వాళ్ల పార్టీ కార్యక్రమంలో పేర్కొన్నారు. దతాగునీటికి, దేవాలయానికి,శ్మశానానికి అందరికీఒకేస్థలం ఉండాలని పిలుపునిచ్చారు. దేశం ఐక్యంగా ఉండాలంటే ఇది అత్యవసరమని ప్రకటించారు. అయితే ఈ మార్పులు గత రెండున్నర దశాబ్దాల దళిత ఉద్యమాల ఫలితమేనని చెప్పుకోవాలి. సమకాలీన సమస్యల పరిష్కారానికి మార్గనిర్దేశనం చేస్తోన్న అంబేడ్కర్‌ సిద్ధాంతబలం కూడా అందుకు దోహదం చేసింది. గతపాతిక సంవత్సరాల్లో అంబేడ్కర్‌ రచనలు ప్రజలకు విరివిగా అందుబాటులోకి వచ్చాయి. అదేవిధంగా భిన్నరాజకీయాలు కలిగిన సంస్థలు, వ్యక్తులు జరిపిన పరిశోధనలు, సాగిన చర్చలు అంబేడ్కర్‌ను ఒకశక్తిగా నిలబెట్టాయి. అంబే డ్కర్‌ సిద్ధాంతాలపై ఎంత లోతైనచర్చ జరిగితే అది తరతరాల వివక్షనెదిరించేందుకు అంత శక్తిమంతంగా ఉపయోగపడుతుందనడానికి గత 28ఏళ్ళ చరిత్రసాక్ష్యంగా నిలుస్తోంది.
బడుగు బలహీనవర్గాలకు వెలుగురేఖ
ఈ దేశంలో ప్రజాస్వామిక విప్లవానికి సిద్ధాంతం ఆచరణ బీజాలు నాటి ముక్కల్ని పెంచిన తత్వవేత్త ఆచరణ కర్త. భారతదేశం ఆర్థిక అభివృ ద్ధికి ఆర్థిక నమూనా సిద్ధాంతాన్ని అందించిన ఆర్థిక వేత్త. ఈదేశంలో అసమానతలకు మూలమైన నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను దాని నిర్మించిన బ్రాహ్మణిజాన్ని మనువాద నిర్మూలనకు సామాజిక సమానత్వం పై ఉద్యమించిన సామాజిక ఉద్యమ నేత. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ 1891ఏప్రిల్‌14వ తేదీన రాంజీ భీమాబాయి దంపతులకు జన్మించాడు. తల్లిదం డ్రులు అతనికి పెట్టిన పేరు భీమ్‌రావు గ్రామ నామాన్ని బట్టి స్కూల్లో అతని ఇంటి పేరు అంబా వదేవకర్‌. తర్వాత ఇతనిని అమితంగా అభిమా నించే ఒక ఉపాధ్యాయుడు ఆపేరును తన ఇంటి పేరు మీదుగా అంబేద్కర్‌ గా మార్పించాడు. ఆ పేరుతో అంబేద్కర్‌ ప్రసిద్ధుడైనాడు. రాంజీ పూర్వి కులు కొంకణ ప్రాంతానికి చెందిన వారు. రత్నగిరి జిల్లాలోని మంజన్‌ గడ్‌కు ఐదు మైళ్ళ దూరంలో ఉన్న అంబావదే రాంజీ వంశీయులు స్వగ్రామం వీరికి ఆగ్రామంలో ఒక ప్రత్యేక గౌరవం ఉండేది. ప్రతిఏటాజరిగే గ్రామదేవత ఉత్సవాలకు ఉప యోగించే పల్లకీ వీరి ఇంట్లోనే ఉంచే వారు. అంబే ద్కర్‌ తాతగారైన మాలోజీ సక్‌పాల్‌మహర్‌ కులానికి చెందినవాడు. నిమ్న జాతి కులాలన్నింటిలొనూ మహర్లు కొంతసాహసవంతులు గాను బుద్ధి బలం, ఉత్సహంకలవారుగాను కనిపిస్తారు. సమాజంలో తమకున్న నీచస్థితిని హైన్యాన్ని వారెన్నడు మరు వలేదు. ఈస్ట్‌ ఇండియా కంపెనీ సైన్యాన్ని ఏర్పాటు చేసిన కొత్తలో తొలుత అందులో చేరినవారు మహార్లు మాలొజీ సక్‌ పాల్‌ మిలిటరీ లో పనిచేసి పదవీ విరమణ చేశారు. అతని సంతానంలో బతికి బట్టకట్టిన ఇద్దరే కొడుకు రాంజీ, కూతురు మీరా. వీరి కుటుంబం కబీర్‌ భక్తి సంప్రదాయాన్ని విశ్వసించేవారు. భక్తిసాంప్రదాయం ప్రవక్తలు కుల భేదాలను పాటించలేదు,ఒప్పుకొనలేదు. రాంజీ సక్‌పాల్‌కు 14మందిసంతానం. వారిలో అంబేద్కర్‌ 14వ వారు. మహాపురుషుల జన్మ వృత్తాంతాలలో కొన్ని అద్భుత సంఘటనలు ముడిపడి ఉండటం సాధారణంగా లోకంలో చూస్తున్నాదే. గౌతమ బుద్ధుడు తల్లి గర్భంలో ఉండగా ఆమెకు వింత స్వప్నాలు వస్తుండేవాట. ప్రపంచ దేశాలు అంబే ద్కర్‌ ను సింబల్‌ ఆఫ్‌ నాలెడ్జిగా అభివర్ణిస్తుంటే మనదేశంలో ఆధిపత్య కులం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య లతోపాటు, శూద్ర కులం నుంచి ఎదిగిన ఓసీ కులాల నాయకులు పాలకులు దేశానికి గొప్ప నాయకుడిగా కాక ఒక ఎస్సీ కుల నాయకుడిగానే చూస్తారు. ఈదేశం సామర్థ్యాన్ని బట్టి గౌరవం కాకుండా కులాన్నిబట్టి గౌరవించే హీనమైన పరిస్థితి మన దేశంలో ఉంది. సబ్బండవర్గాల సమ్మి ళితం గా రాజ్యాంగం అంబేద్కర్‌ ఒక దళితుల కోసమే కాదు ఈ దేశ ప్రజలందరినీ దృష్టిలో ఉంచుకొని రాజ్యాంగాన్ని రచించారు. రాజ్యాంగాన్ని చదివితే అంబేద్కర్‌ ఎంత గొప్పవాడోనని తెలుస్తుంది. 1945 వరకు దాదాపు 40డిగ్రీల వరకు ఉన్నత విద్యను అభ్యసించిన వారు అంబేద్కర్‌ ఒక్కడే కావటం విశేషం. అంబేద్కర్‌తో పాటు పొలిటికల్‌ సైన్స్‌, సోషలిజం,ఎకనామిక్స్‌, డాక్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎనిమిదేండ్ల కోర్సును రెండున్నరేండ్లలోనే లోనే పూర్తి చేసిన మొదటివ్యక్తి అంబేద్కర్‌. మన దేశంలో డాక్టర్‌ ఆఫ్‌ సైన్సు చదివింది ఇద్దరు మాత్రమే అందులో ఒకరు అంబేద్కర్‌ అయితే రెండో వ్యక్తి కెఆర్‌నారాయణ (మాజీరాష్ట్రపతి). ఇద్దరు దళిత వర్గం నుంచి చదివినవారు అందుకే అంబేద్కర్‌ ను ప్రపంచ మేధావిగా ఇతర దేశాలు గుర్తిస్తుంటే మనదేశంలో మాత్రం కిందిస్థాయికి చెందిన వాడుగా చూస్తారు. అంబేద్కర్‌ కు గొప్పపేరు రావ డం అధిపత్యకులాలకు ఇష్టం లేకపోవడం కుల వివక్ష పొలేదనడానికి ఒకఉదా మన కరెన్సీ రూపాయినోట్లపై అంబేద్కర్‌ ఫోటోను కాకుండా గాంధీని మాత్రమే వేస్తారు. కారణంగాంధీ అగ్రకులం వ్యక్తి కావడమే. ఇద్దరిలో అర్హత ఎవరికి ఉంది ఒక్కసారి ఆలొచించండి.
అర్థిక వ్యవహారాల్లో నేర్పరి
రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్మాణంలో అంబేద్కర్‌ కీలక పాత్ర పోషించాడు. మొదటి నోటుకు రూపాయు అనిపేరు పెట్టింది ముస్లిం చక్రవర్తి షేర్‌ షా. 1540-45లో 1715 అంబేద్కర్‌ అసైన్‌ మెంట్‌ ఇండి యన్‌ కామర్స్‌ అనే సిద్ధాంత గ్రం థాన్ని రచించాడు. 1916 నేషనల్‌ డిపైడిరగ్‌ ఆఫ్‌ ఇండియా ఏహిస్టరిక్‌ అండ్‌ అనేటికల్‌ స్టడీలో పీహెచ్‌డీ, 1920లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ 1923 ప్రాబ్లమ్‌ ఆప్‌ రుపేస్‌ ఇట్స్‌ ఒరిజిన్‌ అండ్‌ సొల్యూషన్స్‌ ఆర్‌ బిఐ ఏర్ప డిరది. బ్రిటిష్‌ వారు రిపోర్టు ప్రకారం రివర్‌ బ్యాంకు నెట్‌ ఏర్పడడానికి కారణం అంబేద్కర్‌. ఈదేశ కార్మిక వర్గాల కొసం బ్రిటిష్‌ కాలంలోనే చికాగో ఉద్యమంతో ప్రపంచ దేశాలు 8 గంటల పని దినములు చేస్తే ఇండియాలో మాత్రమే 12నుండి 14గంటల వరకు పనిచే చేసే పద్ధతి అమలులో ఉండేది. అంబేద్కర్‌ దానికి వ్యతిరేకంగా పోరాడి 8 గంటల పనిదినం అమలు అయ్యెటట్టు చేసిన వ్యక్తి. బ్రిటిష్‌ కాలంలో అనేక కార్మిక చట్టాలను రూపొందించి, స్వాతంత్రానంతరం రాజ్యాంగంలో పొందుపరిచారు.
పాలకుడిగా కాదు సేవకుడు కావాలి
అంబేద్కర్‌ తాను భారతీయుడు అనే చెప్పాడు గాని హిందూ అని ప్రకటించుకోలేదు. హిందూ మతం పేరుతో దళిత బహుజన వర్గాలు మైనార్టీలు వివక్షకు గురవుతున్నాయని, అకారణ వెలివేస్తున్నారని ఉద్యమాల ద్వారా బహిరంగం చేశారు. నేటికి కూడా దళిత ముస్లిం బహుజనులపై దాడులు చేస్తూ చంపడమే బీజేపీ పాలనలో ఉన్న రాష్ట్రాలలో చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, రాష్ట్రాల్లో దళిత ముస్లిం బడుగు బలహీన వర్గాల ప్రజలపై నిత్యం దాడులు చేయటం, వారి ప్రాణాలు బలిగొనటం పరిపాటిగా వస్తోంది. నేటి యువత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ అందించిన అతిపెద్ద ఆటంబాంబు ఓటు హక్కు. దానిని నిజాయితీగా వినియోగించుకొని పాలకుడిగా కాకుండా సేవకుడిగా మాత్రమే ఉండాలని అంబేద్కర్‌ స్వప్నించేవారు. అంబేద్కర్‌ ఆశయాన్ని ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నిర్లక్ష్యంగా ఉంటే భావితరాలు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. బాల్యం నుండే పిల్లలకు మహనీయులత్యాగాలు, విద్య ఆవశ్యకత, కష్టపడే తత్వాన్ని బోధించినప్పుడు అంబేద్కర్‌ ఆశయం నెరవేరుతుంది.
రాజ్యాంగసభను ఉద్దేశించి డాక్టర్‌. బి.ఆర్‌ అంబేద్కర్‌ మాట్లాడిన పై వాక్యాలు భవిష్యత్తులో సాధించాల్సిన సామాజిక, ఆర్థిక సమానత్వం గురించి స్పష్టంగా పేర్కొంటున్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో డాక్టర్‌.బి.ఆర్‌ అంబేద్కర్‌ పేర్కొన్న సామాజిక,ఆర్థిక సమానత్వం కోసం ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేసి, అభివృద్ధి లక్ష్యాలు నిర్దేశించి, సాధించే ప్రయత్నం చేశారు. భూసంస్కరణల అమలు, జమీందారీ వ్యవస్థ రద్దు, కౌలు విధానాల సంస్కరణ, భూ పరిమితి విధానాలు మొదలైన చర్యలు తీసుకొని సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం కృషి చేశారు. ప్రయివేటు బ్యాంకులను జాతీయం చేసి, రాజాభరణాలను రద్దుచేశారు. సామాజిక, విద్యా సమానత్వ సాధనలో భాగంగానే షెడ్యూల్‌ కులాలకు, షెడ్యూల్‌ తెగలకు రిజర్వేషన్లు అమలు చేయబడ్డాయి. సుదీర్ఘ ప్రయాసల అనంతరం మండల్‌ కమిషన్‌ సిఫారసుల ప్రకారం ఇతర వెనకబడిన తరగతులకు రిజర్వేషన్లు అమలు చేయబడ్డాయి. ఏలక్ష్యాలైతే రాజ్యాంగం నిర్దేశించిందో అట్టి సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం ఆయా ప్రభుత్వాలు తమ శక్తి కొలది ప్రయత్నించాలి. కానీ ప్రస్తుతం జరుగుతున్నదేమిటి? సామాజిక, ఆర్థిక మార్పుల కోసం చేపట్టిన చర్యలను కొనసాగిస్తున్నాయా? సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సదుపాయాలను పటిష్ట పరుస్తున్నాయా? పేద, ధనికులకు ప్రభుత్వ, ప్రయివేటు సదుపాయాలు సమానంగా అందు బాటులో ఉంచే మిశ్రమ ఆర్థిక వ్యవస్థను కొనసాగిస్తున్నాయా? సమాధానం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సామాజికంగా,విద్యా పరంగా వెనుకబడిన వర్గాల కోసం ఏర్పాటు చేయబడిన రిజర్వేషన్లను పొమ్మనలేక పొగ పెట్టినట్టు, ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేట్‌ పరం చేస్తూ పరోక్షంగా రిజర్వేషన్లకు మంగళం పాడుతున్నారు. నాడు ఆర్థిక అసమానతలకు కారణమైన, సంపద కేంద్రీకృతానికి కారణమైన భూమిని భూసంస్కరణల ద్వారా పునర్‌ పంపిణీ చేస్తే, నేడు ప్రకృతి సంపదను కారుచౌకగా ప్రయివేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తూ, సంపద కేంద్రీకరణకు మార్గం సుగమం చేస్తూ, ఆర్థిక అసమానతలు పెంచి పోషిస్తున్నారు. ఉన్న ప్రభుత్వ బ్యాంకులను ప్రయివేటు పరం చేస్తూ, పేదవారికి బ్యాంకు సేవలను దూరం చేస్తూ, ఆర్థిక, సామాజిక అసమానతలనుకు ఆజ్యం పోస్తున్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ పరిధిలో సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం ప్రయత్నిస్తుంటే కర్ర పెత్తనం చేస్తున్నారు. సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం రాజ్యాంగంలో పేర్కొన్న అంశాలను నిర్లక్ష్యం చేయడమో లేదా సవరణల ద్వారా మార్పు చేయడమో జరుగుతుంది. రాజ్యాంగ మౌలిక సూత్రాలను మార్చే ప్రయత్నాలు ప్రారంభించారు. తరతరాలుగా బడుగు బలహీనవర్గాలను అనగదొక్కిన సంస్కృతే ఆదర్శవంతమైనదిగా ప్రచారం చేస్తూ సామాజిక, ఆర్థిక అసమానతలు పెంచి పోషిస్తున్నారు. పేదవారిని నిరుపేదలుగా మార్చుతూ భారత దేశాన్ని, కోటీశ్వలకు బిలియనీర్లకు దోచిపెడుతున్నారు. డాక్టర్‌.బి. ఆర్‌ అంబేద్కర్‌ పేర్కొన్నట్టు సామాజిక, ఆర్థిక అసమానతలు రూపుమాపడం అటుంచితే, ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల ద్వారా సామాజిక, ఆర్థిక అసమానతలు మరింత పెంచి పోషించబడుతున్నాయి. ధనికులు ధనికులుగా, పేదలు మరింత పేదలుగా మారుతున్నారు. డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ చెప్పినట్టు ఈ అసమానతలు తగ్గించకపోతే, రాజ్యాంగ సభ ఎంతో కష్టపడి నిర్మించిన ఈరాజకీయ ప్రజాస్వామ్య వ్యవస్థను అసమానతలతో పీడిరపబడుతున్న వర్గాలు వ్యతిరేకించి, తిరస్కరిస్తాయి. ఆపరిస్థితి రాకుండా చుసు కోవలసిన బాధ్యత రాజ్యాంగం ప్రకారం పాలిస్తామని ప్రమాణం చేసిన పాలకులపైనే ఉన్నదని గుర్తించుకోవాలి.
(వ్యాసకర్త : దళిత ప్రగతి ఐక్య సంఘం విశాఖ జిల్లా అధ్యక్షుడు.

నిత్య నూతన ప్రవాహం.. అంబేడ్కర్‌ సిద్ధాంతం

(డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ జయంతి సందర్భంగా..)

‘’1950, జనవరి 26న మనం వైరుధ్యాలతో కూడిన జీవనంలోకి ప్రవేశించ బోతున్నాం. రాజకీయాలలో ఒక వ్యక్తి- ఒక ఓటు, ఒక ఓటు- ఒక విలువ అన్న రాజకీయ సమానత్వాన్ని గుర్తించబోతున్నాం. అయితే సామాజిక, ఆర్థిక జీవితంలో మనకున్న సామాజిక, ఆర్ధిక వ్యవస్థ వల్ల ఒక వ్యక్తి – ఒక విలువ అన్న సూత్రాన్ని తిరస్కరిస్తూనే ఉంటాం. వైరుధ్యాలతో కూడిన ఈ జీవితాన్ని ఎంత కాలం భరిస్తూ వద్దాం? ఎంత కాలం మన సామాజిక, ఆర్థిక జీవితాల్లో సమానత్వాన్ని సాధించకుండా ఉందాం? ఇలా ఎక్కువ కాలం కొనసాగనిస్తే మన రాజకీయ ప్రజాస్వామ్యమే ముప్పునకు లోనవుతుంది. ఈ వైరుధ్యాన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలి, లేకపోతే అసమానత్వంతో పీడిరపబడుతున్న వాళ్ళు ఈ రాజ్యాంగ సభ కష్టపడి నిర్మించిన రాజకీయ ప్రజాస్వామిక వ్యవస్థను కుప్పకూలుస్తారు.’’

1 40 41 42 43 44 54