మ‌హిళా మేలుకో..!

‘‘ మహిళలు అవనిలో సగం, ఆకాశంలో సగం అని చెప్పుకుంటాం. కానీ వారికి అవకా శాలు ఏపాటిగా ఉంటాయో పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. సృష్టికి మూలం ఆమె అని పూజిస్తాం, గౌరవిస్తాం, గుడులు కడతాం. కానీ ఆడ‌పిల్ల‌‌ తల్లి గర్భం నుంచి బయటకు రాకుండానే చిదిమేస్తాం. వీటన్నింటిని ఎదుర్కొని వచ్చిన వారు గృహిణిగా, తల్లిగా,ఉద్యోగిగా,ప్రజాప్రతినిధిగా,అన్ని రంగా ల్లోనూ ప్రతిభావంతంగా పని చేస్తున్నారు. అయినా ఆమెకు అవకాశాల్లో మాత్రం అడుగడుగునా అందని ద్రాక్షలే. ’’

మహిళలు లేనిదే ప్రపంచం లేదు. మహిళలంటే అవనిలోసగం, ఆకాశంలో సగం అని చెప్పు కుంటాం. కానీవారికి సమాజంలోఉద్యోగాు చేయడానికి ఏపాటిఅవకాశాలు ఉంటాయో పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. సృష్టికి మూలం ఆమె అని పూజిస్తాం,గౌరవిస్తాం,గుడు కడతాం. కానీ ఆడ‌పిల్ల‌ల‌ను తల్లి గర్భం నుంచి బయటకు రాకుండానే చిదిమేస్తాం. వీటన్నింటిని ఎదుర్కొని వచ్చిన వారు గృహిణిగా,తల్లిగా, ఉద్యోగిగా,ప్రజాప్రతినిధిగా,అన్నిరంగాల్లోనూ ప్రతిభావంతంగా పని చేస్తున్నారు. ప్రతి ఏడాది మహిళ‌లు జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్మిక ఉద్యమం నుంచి పుట్టింది.

్క 908మే 3వ తేదీన తక్కువ పనిగంటు,పనికి తగిన వేతనం,ఓటు వేసే హక్కు కోసం న్యూయార్క్‌ సిటీలో15 వే మంది మహిళు ప్రదర్శన చేశారు.
1909 ఫిభ్రవరి 28న మహిళ డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని అమెరికాలోని సోషలిస్టు పార్టీ జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. రెండవ అంతర్జాతీయ సామ్యవాద సమావేశానికి ముందుగా ఆగస్టు 1910లో,అంతర్జాతీయ మహిళా సమావేశం కోపెనహాగెన్‌ లో నిర్వహించారు. అమెరికా సామ్యవాదుచే ఉత్తేజితులై, జర్మన్‌ సామ్యవాది లూయీస్‌ జియట్జ్‌ వార్షిక అంతర్జాతీయ మహిళాదినోత్సవం జరపాని ప్రతిపాదించగా సహజర్మన్‌ సామ్యవాది క్లారా జెట్కిన్‌ సమర్ధించారు.
1911మార్చి19న పదిక్షమందిపైగా ఆస్ట్రియా,డెన్మార్క్‌,జర్మనీ,స్విట్జర్లాండ్‌ దేశాలో మహిళా దినోత్సవం జరుపుకున్నారు. ఇందులో బాగంగా ఆస్ట్రో-హంగేరియన్‌ రాజ్యంలో 300 పైగా ప్రదర్శను జరిగినవి. వియన్నాలో రింగ్‌ స్ట్రాసెలో ప్రదర్శన చేశారు. మహిళు ఓటుహక్కు, ప్రభుత్వ పదవుహక్కు అడిగారు. ఉపాధిలో లింగ విచక్షణ పద్ధతును ప్రతిఘటించారు. అమెరికాలో ఫిభ్రవరి చివరి ఆదివారం నాడు మహిళా దినోత్సవం జరుపుకుంటూనే ఉన్నారు.
1913లో రష్యను మహిళు వారి మొదటి మహిళా దినోత్సవాన్ని ఫిబ్రవరి చివరి ఆదివారం జరుపుకున్నారు.
1914వరకు మహిళా సమస్య గురించి ఎన్నో ఆందోళను జరిగాయి. అప్పటి నుంచి మార్చి 8ని మహిళా దినోత్సవంగా ప్రకటించుకున్నారు. ఆతరువాత అన్నిదేశాల్లోనూ మార్చి8 నే మహిళా దినోత్సవంగా తీర్మానించారు.1914లో జర్మనీ జరుపుకున్న మహిళాదినోత్సవాన్ని మహిళా ఓటు హక్కు కోసం అంకితమిచ్చారు. 1917 యుద్ధ సమయంలో రష్యా మహిళు ఆహారం-శాంతి డిమాండ్‌ చేస్తూ సమ్మెకు దిగారు. నాుగు రోజు తర్వాత అప్పటి రష్యా సామ్రాట్‌ నికోస్‌ జా 2 సింహాసనాన్ని వదుకోవాల్సి వచ్చింది. అప్పుడు తాత్కాలి కంగా ఏర్పాటైన ప్రభుత్వం మహిళకు ఓటు వేసే హక్కును మంజూరు చేసింది. మహిళు ఈ సమ్మెకు దిగిన రోజు జూలియన్‌ క్యాలెం డర్‌ ప్రకారం ఫిబ్రవరి23 ఆదివారం. గ్రెగోరి యన్‌ క్యాలెండర్‌ ప్రకారంచూస్తే అది మార్చి 8వ తేదీ. అందుకే మార్చి8వ తేదీన అంతర్జా తీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నా రు. దీనిని ఐక్యరాజ్య సమితి గుర్తించి, ప్రతి ఏటా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. 1917సోవియట్‌ విప్లవం తరువాత రష్యా కూడా దీనిని ప్రకటిచింది. చాలా మటుకు కమ్యూనిస్టు, సోషలిస్టు దేశాల్లో దీన్ని పాటించేవారు.
1922 నుంచి చైనావారు,1936 నుంచి స్పానిష్‌వారు దీనిని అధికారికంగా ప్రకటించు కున్నారు.
1977 తరువాత అంతర్జాతీయ మహిళా దినోత్సవం బహుళ ప్రాముఖ్యత సంతరించు కుంది. అప్పడు మార్చి 8ని మహిళా హక్కు, ప్రపంచ శాంతి దినంగా ప్రకటించాని యునై టైడ్‌ నేషన్స్‌ జనరల్‌ అసెంబ్లీ పిుపునిచ్చింది.
1980 దశకంలో రినీ కోట్‌ అనే చరిత్రకారిణి అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఆవిర్భావం గురించి పరిశోధించింది.
2011లో అంతర్జాతీయ మహిళా దినో త్సవ శతాబ్ది వేడుకు కూడా జరిగాయి. సాంకే తికంగా చెప్పా ంటే..ఈ ఏడాది జరిగేది 108వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. సామాజి కంగాను, రాజకీయా ల్లోనూ,ఆర్థిక రంగంలోనూ మహిళలు ఎంత మేరకు ఎదిగారో తొసుకుని, వేడుక చేసుకునే రోజుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం మారిపోయింది. భారతదేశంలో మహి ళాహక్కు పోరాటం భారతదేశంలో తొలిగా అహ్మదాబాద్‌లో అనసూ యా సారాభాయ్‌ టెక్స్‌టైల్‌ లేబర్‌ అసోసియేషన్‌ అనే పేరుతో కార్మికసంఘం ప్రారంభించింది. భారత కార్మికోద్యమంలో కార్మిక స్త్రీను సంఘటితం చేసినమహిళా నేతలో సుశీలా గోపాన్‌,విమలారణదివే,కెప్టెన్‌ క్ష్మి సెహగల్‌, అహల్యారంగ్నేకర్‌, పార్వతీకృష్ణన్‌ ప్రముఖు. ఈ పోరాటా ఫలితంగానే స్వాతంత్య్రం తరువాత కార్మికు బ్రతుకు మెరుగయ్యాయి. కార్మికు పని పరిస్థితు,వేతనాు,మహిళాకార్మికు గురించి చట్టాను చేయబడినవి.1991లో ప్రారం భమైన సరళీకరణ విధానా ప్రభావంవన ప్రైవేటు రంగం బపడడంతో మహిళా కార్మికు చట్టా అము కుంటుబడుతున్నది.దీనికి వ్యతిరే కంగా పోరాటాలో మహిళు పాల్గొ నడం మరి యు నేతృత్వం వహించడం మెరుగు పడవసి వుంది. యు.ఎస్‌.ఎలో అధికారిక గుర్తిం పు మానవ హక్కు ఉద్యమకారిణి,నటిబేతా పోజ్నియక్‌ మహిళా దినోత్సవంగా అధికారిక గుర్తింపును, ప్రభుత్వ సెవుదినాన్ని సాధించేందుకు లాస్‌ ఏంజిల్స్‌ నగరానికి మేయరు, కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్‌, యునైటెడ్‌ స్టేట్స్‌కాంగ్రెస్‌ సభ్యుతో కలిసి కృషి చేశారు.1994లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా గుర్తించేలా బ్లిును రూపొందించడానికి సాకారం చేశారు. 2011అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2011 అంతర్జాతీయ మహిళాదినోత్సవ సందర్భంగా ఆఫ్ఘన్‌ మహిళతో యు.ఎస్‌. ఆర్మీ అధికారిణి, ుటినెంట్‌ కర్నల్‌ పామ్‌ మూడీ సుమారు వందకు పైగా దేశాలో ఈదినోత్సవం జరుపుకున్నారు.దేశ చరిత్ర నిర్మాణంలో మహిళ పాత్రని గుర్తించాని అమెరికన్లకు పిుపునిచ్చారు. రాజ్యకార్యదర్శి హ్లిరీ క్లింటన్‌ ఈసందర్భంగా‘‘100మహిళ ఇన్షి యేటివ్‌: అంతర్జాతీయ ఎక్స్చేంజెస్‌ ద్వారా మహిళు మరి యు బాలిక సాధికారత’’,ఈదినోత్సవాన్ని పునస్క రించుకుని ప్రారంభించారు. ఇదే సందర్భంలోనే మహిళపై జరుగుతున్న అత్యాచార,లైంగిక వేధిం పుని అరికడుతూ తీసుకుంటున్న నివారణ చర్య పై ఎటువంటి జాప్యం చేయకూడదని తమ రాజ్యాకు పిుపునిచ్చారు. పాకిస్థాన్లో పంజాబ్‌ ప్రభుత్వంవారు గుజ్రాన్‌ వాలా లింగ సంస్కరణా కార్యాచరణ ప్రణాళికలో భాగంగా 2011మహిళా దినోత్సవాన్ని గిఫ్ట్‌ యూని వర్సిటీ గుజ్రాన్‌ వాలాలో ఘనంగా నిర్వహించారు. శ్రీమతిషాజియా అష్ఫాగ్‌ మత్తు,జి.ఆర్‌.ఎ.పి.అధికారి ఈవేడుకల్ని చక్కగా నిర్వహించారు. ఈజిప్ట్‌లో మాత్రం ఈదినం విషా దాన్నే మిగిల్చింది. తాహిర్‌స్వ్కేర్‌లో హక్కు కోసం నినదీస్తున్న మహిళల్ని పురుష సమూహాు చెదర గొట్టాయి. ఇదంతా పోలీసు, మిలిటలీ బగా కళ్ళెదుటే జరిగింది. హదీల్‌-ఆల్‌-షల్సీఎ.పి. కిరిపోర్టురాస్తూ ఆ సంఘ టనని ఇలా వర్ణించారు-‘‘బురఖాలో జీన్స్‌లో వివిధదుస్తుల్లో ఉన్న మహి ళు కైరో సెంట్రల్‌ లోని తాహిర్‌ స్వ్కేర్‌కి మహిళా దినోత్సవం జరుపు కోవడానికి చేరుకున్నారు. కానీ అధిక సంఖ్యలో పురుష మూకు అక్కడికిచేరుకుని వారిని చెదరగొట్టారు’’.2012అంతర్జాతీయ మహిళా దినోత్సవం..2012 అంతర్జాతీయ మహి ళా దినోత్సవం సందర్భంగా యునైటెడ్‌ నేషన్స్‌ ‘‘గ్రామీణ మహిళా స్వశక్తీకరణ ఆకలి పేద రిక నిర్మూన’’ని థీమ్‌ గా ఎంచుకుంది. 2012 మహి ళా దినోత్సవం సందర్భంగా ఐ.సి.ఆర్‌. సి.వారు, సైనిక దళాల్లో చని పోయిన వారి త్లు భార్య సంక్షేమానికి కలిసి కట్టుగా పనిచేయాని పిుపు నిచ్చారు. ఇలా సైనికుల్లో తప్పిపోయిన వారి మహి ళకు సమాజంలో చాలా ఆర్థిక మరియు సామాజిక సమస్యు ఎదురవుతుంటాయి.ఐ.సి.ఆర్‌.సి. వారు,తప్పిపోయిన వారి ఆచూకి వారి కుటుంబ సభ్యుకి తెపడం చాలాముఖ్యమని నొక్కి వక్కా ణినించారు. 2013అంతర్జాతీయ మహిళా దినో త్సవం..‘‘ప్రమాణంచేసాక వెనుతిరగడం లేదు మహిళపై హింసనిర్మూలించడం కోసం పని చేద్దాం’’అని2013 అంతర్జాతీయ మహిళా దినోత్స వం థీమ్‌ని యునిటేడ్‌ నేషన్స్‌వారు ఏర్పరచు కున్నారు.
ప్రపంచవ్యా ప్తంగా మహిళ దినోత్సవాన్ని ఎలా జరుపు కుంటారు?
ఇటలీలో అంతర్జాతీయ మహిళా దినో త్సవం లేదా‘ఫెస్టా డ్లె డొన్న’ను మిమోసా అనే చెట్టుకు కాసేపువ్వును బహూకరించి జరుపు కుంటారు. ఈ మిమోసా పువ్వును పంచే సంప్ర దాయం ఎప్పుడు ప్రారంభమైందో స్పష్టంగా తెలి యదు కానీ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో రోమ్‌లో ఇది ప్రారంభమైందని భావిస్తుంటారు. చైనాలో మార్చి8వ తేదీన స్టేట్‌ కౌన్సిల్‌ సిఫార్సు మేరకు చాలామంది మహిళకు సగం రోజు పని నుంచి సెవు భిస్తుంది. కానీ,ఇంకా కొన్ని సంస్థ ు తమ మహిళా ఉద్యోగుకు ఈ సగం పనిదినం అవకాశాన్ని ఇవ్వట్లేదు. మార్చి8కి ముందు, తర్వాత మూడు నాుగు రోజు పాటు రష్యాలో పువ్వు కొనుగోళ్లు రెండిరతు అవుతుంటాయి.
మహిళా దినోత్సవంఎందుకు? చరిత్రలో ఏం జరిగింది?
మహిళు అవనిలో సగం, ఆకాశం లో సగం అని చెప్పుకుంటాం. కానీ వారికి అవకా శాు ఏపాటిగా ఉంటాయో పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. సృష్టికి మూం ఆమె అని పూజిస్తాం, గౌరవిస్తాం, గుడు కడతాం. కానీ ఆడప్లి తల్లి గర్భం నుంచి బయటకు రాకుండానే చిదిమేస్తాం. వీటన్నింటిని ఎదుర్కొని వచ్చిన వారు గృహిణిగా, తల్లిగా,ఉద్యోగిగా,ప్రజాప్రతినిధిగా,అన్ని రంగా ల్లోనూ ప్రతిభావంతంగా పని చేస్తున్నారు. అయినా ఆమెకు అవకాశాల్లో మాత్రం అడుగడుగునా అందని ద్రాక్షలే.
అమ్మాయి పుట్టినప్పటి నుంచి కుటుం బంలో,సమాజంలో ఎన్నోఆంక్షను ఎదుర్కొం టుంది. వెనకబడిన దేశాల్లోనే కాదు, అగ్రరాజ్యా ుగా దూసుకెళ్తున్న సమాజాల్లోనూ చాలా వరకూ మహిళకు అవకాశాు తక్కువే ఉన్నాయి. నేటి మహిళు అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తూ తమ సత్తా చాటుకుంటున్నారు. సైన్యంలో, సైన్సులో, రాజకీయాల్లో, కళల్లో మెరుపు మెరిపిస్తున్నారు. మగవారితో సమానంగా అవకాశాు,జీతాు, పని సమయం,భావ ప్రకటన స్వేచ్ఛ అన్నీ అందుకుం టున్నారు. ఏదేశంలో చూసిన రాజ్యాంగం, చట్టాలు అన్ని మహిళకు సమానగుర్తింపు ఇస్తూ.. వారికి హక్కు,రక్షణ కల్పించానే నినాదంతో ముందుకు వెళ్తున్నాయి. కానీ ఆచరణ విషయానికి వచ్చే సరికి మాత్రం అంతరం చాలానే ఉంది. నేటికి వారిపట్ల వివక్ష పోవడం లేదు. మహిళా దినోత్సవానికి పునాది వేసిన అమెరికాలోనే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఒక మహిళ అధ్యక్ష పదవికి ఎన్నిక కాకపోవడమే పురుషుకు,స్త్రీకు మధ్య ఎంత అంతరం ఉందో అర్థం అవుతుంది. మన దేశంలో మహిళు కేవం గృహిణుగానే మిగిలి పోతున్నారు. ఎలాంటి ప్రతిఫం లేకుండా సుమారు ఆరుగంట పాటు ఉచిత సర్వీసు అంది స్తున్నారు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ సమానమైన వేతనం,కూలీు ఇవ్వడం లేదన్నది సుస్పష్టంగా కనిపిస్తుంది. నేటికీ మహిళగానూ, శ్రామిక మహిళగానూ, పౌరురాలిగానూ దోపిడీకి గురౌతూనే ఉంది. ఇన్ని సమస్యున్నా కొందరు విజయం వైపు దూసుకెళ్తూ దేశానికి గర్వకారణంగా నిుస్తున్నారు. దీనికి తోడు చట్ట సభల్లో మహిళా ప్రాతినిధ్యం పెరగాని33శాతం రిజర్వేషన్లు అము చేయాని భావించారు. కానీ రకరకా కారణావ్ల ఇవి ఇంకా కగానే మిగిలిపోయింది.
(మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా…)
-సైమన్‌ గునపర్తి 

వ్యవసాయ చట్టాలు కార్పొరేట్‌ ప్రయోజనా !

	ఎం.ఎస్‌. స్వామినాథన్‌ కమిషన్‌ లోని ముఖ్య సిఫార్సులైన కనీస మద్దతు ధర,పెట్టుబడిపై యాభై శాతం లాభం వంటి అంశాలే నేడు రైతుఉద్యమ క్ష్యాయ్యాయి. మోడీ2014లో అధికారం చేపట్టిన తరు వాత రైతుకు పెట్టుబడిపై యాభైశాతం లాభం వాచ్చే విధానాు అము చేస్తామని ఇచ్చిన హామీ నీటి మూటే అయ్యింది. 2016వచ్చే సరికి...లాభం సంగతి అటుంచి కనీస మద్దతు ధరను అము చేయటం కూడా క్రమంగా నీరు గార్చారు. ప్రస్తుతం కనీస మద్దతు ధరను అము చేసిన రైతుకు పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాని పరిస్థితు నెకొన్నాయి. ఇలా పథకం ప్రకారం కనీస మద్దతు ధరను అము చేయకపోవటం, ప్రభుత్వ కొనుగోు కేంద్రాను తగ్గించటం, వున్న కేంద్రాలో సైతం కొను గోళ్లు సరిగా చేయకపోవటం వెనుక గ ప్రయోజనం ఏమిటి? ఇదిఒక ఎత్తైతే కోవిడ్‌ మహమ్మారి వేళ హడా విడిగా చట్టాు చేయటం వెనుక అసు ఉద్దేశం ఏమిటి?
అసు ఉద్దేశం
	చ్లిర వర్తకంలో సాధించగలిగే అధిక లాభాు బడా పెట్టుబడిదారుకు ఎప్పుడూ నోరూరించే విషయమే.1991నుండి ప్రారంభమైన ఆర్థిక సంస్కరణ నేపథ్యంలో వచ్చిన క్రమానుగత మార్పు... 2007 నాటికి బడా కార్పొరేట్ల దృష్టి చ్లిరవర్తకంపై పడేటట్లు చేసింది. అయితే చ్లిరవర్తకంలో అమ్మే వస్తువును స్థూంగా రెండు రకాుగా విభజించవచ్చు. ఒకటి పారిశ్రామిక ఉత్పత్తు, రెండు వ్యవసాయ ఉత్పత్తు. పారిశ్రామిక ఉత్పత్తును టోకున చవక ధరకు కొనవచ్చు. అధిక ధరకు అమ్మవచ్చు. బడా కార్పొరేట్లకు వచ్చిన చిక్కంతా వ్యవసాయ ఉత్పత్తుతోనే. ముందే చెప్పినట్లు 2007 నుండే అంబానీు, టాటా,బిర్లాతోపాటు రహేజాగ్రూపు,ఆర్‌పిజిగ్రూపు, ఫ్యూచర్‌ గ్రూపు కూడా చ్లిర వర్తకం లోకి పెద్దఎత్తున ప్రవేశించాయి. ఎక్ట్రానిక్‌ వస్తువు,దుస్తు వ్యాపారంలో ఆర్జించినట్టుగానే పెద్దఎత్తున లాభాు ఆర్జించ వచ్చునని వాటికి ఆశ కలిగింది. అయితే ఇతర పారిశ్రామిక ఉత్పత్తు ద్వారా కలిగే లాభాు కిరాణా సరుకు నుండి కూడా భించాంటే వ్యవసాయ ఉత్పత్తును పెద్దమొత్తంలో చవక ధరకుకొనటం వీయితే తప్పసాధ్యం కాదు. అందువ్ల ఆచరణలోచాలా గ్రూపు చ్లిర వర్తకంలో విఫం చెందాయి. అందువ్లనే ఇతర పారిశ్రామిక ఉత్పత్తు నుండి ఆర్జించిన కొద్దిపాటి లాభాతోనే నెట్టుకొస్తున్నాయి. కొన్ని కంపెనీు దివాళా తీశాయి కూడా. ఫ్యూచర్‌ గ్రూపు తన వాటాను మే2012లో ఆదిత్యబిర్లా గ్రూపుకు అమ్ము కోవాల్సి వచ్చింది. చ్లిర వర్తకం లోకి ప్రవేశించిన బడా కార్పొరేట్‌ శక్తు ఏడెనిమిదేళ్ల తరువాత గ్రహించిన అనుభవం నుండి నిత్యావసర సరుకు, వ్యవసాయ ఉత్పత్తు నుండి పెద్ద ఎత్తున లాభాు ఆర్జించాంటే వ్యవసాయ ఉత్పత్తును తక్కువ ధరకు కొంటే తప్ప సాధ్యం కాదని తొసుకున్నాయి. పండిరచిన పంటను అతి తక్కువ ధరకు కొనా ంటే ప్రధాన ఆటంకం ఎపిఎంసి లే అని, అవి సరిగానే గ్రహించాయి. కనీస మద్దతు ధర వ్ల చ్లిర వర్తకంలో కార్పొరేట్లకు అనుకున్నంత లాభాు రావటంలేదు. కనుక చేయాల్సింది ఏమిటి?ఎపిఎంసిను నిర్వీర్యం చేయటమే. అధికా రికంగా ప్రభుత్వపరంగా అమవుతున్న ఎపిఎంసి  ద్వారా కొనుగోళ్లను నిలిపివేయటం, లేదా నిర్వీ ర్యం చేయటం చేయకుండా చ్లిర వర్తకం లోకి బడా కార్పొరేట్ల ప్రవేశం లాభసాటి కానేరదు. ఇలా కనీస మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం నిర్వ హిస్తున్న కొనుగోు కేంద్రాను మూసివేస్తే తక్షణ ఫలితంగా జరిగేదేమిటంటే సాధారణ రైతుకు వ్యవసాయం భారమౌతుంది. భారత దేశంలో సుమారు 80శాతం రైతువి చిన్న కమతాలే. ఇలాంటి వారికి ఎంఎస్‌పి అనేదే లేకపోతె వ్యవ సాయం ఎంతమాత్రం జరుగుబాటు ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తమభూమిని సాగుచేసు కోవటం కంటే ఎవరికైనా కౌుకు ఇవ్వటం మేనే ఆలోచన రాకమానదు. ఈ పర్యవసానాన్ని గ్రహించి చేసిందే మొదటి వ్యవసాయ చట్టం. ఈ అవసరాన్ని తీర్చటం కోసం, కార్పొరేట్లు అలాంటి భూమును కాంట్రాక్టు పద్ధతిలో చేజిక్కించుకోవటం కోసం     ఉద్దేశించబడిరదే ఈచట్టం. ఇక ఇలా ఎపిఎంసి ను రద్దు చేయటం ద్వారా మిగిలే సొమ్మును వ్యవసాయాన్ని నిర్వహిస్తున్నందుకు కార్పొరేట్లకు రుణంగా ఇవ్వవచ్చు. రెండవ ఫలితంగా రైతుకు చేసే రుణ మాఫీ సొమ్మును కూడా పరిశ్రమను స్థాపించినందుకు ఇచ్చినట్లుగానే...కార్పొరేట్‌ సాగుకు కూడా ప్రభుత్వ పూచీకత్తుతో రుణంగా పొందవచ్చు. ఇక కార్పొరేట్లు అన్నాక వారికి సరు కు అమ్ముకునే దుకాణాను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసుకుంటేనే లాభం. మరితాము కాంట్రా క్టు సేద్యం ద్వారా పండిరచిన పంట ఒక చోటి నుండి మరో చోటికి (మరో అవుట్లెట్‌కు) చేరవేయా ంటే రైతు తమ పంటల్ని ఎక్కడైనా అమ్ము కోవచ్చనే సౌకర్యం చాలా ముఖ్యమైన అవసరంగా మారుతుంది. దీనికోసం చేసిందే రెండో వ్యవసాయ చట్టం. ఇలా నేరుగా వ్యవసాయ రంగాన్ని కార్పొ రేట్లకు అప్పజెప్పటం కోసం చేసినవే మొదటి రెండు కొత్త చట్టాు. అయితే కేవం వ్యవసాయదాయి గాక వ్యవసాయ కూలీు, నిరుపేదు, దళితుూ ఉద్యమంలో పాల్గొనటానికి కారణం ఏమిటి? నిజానికి గుంట భూమి లేని నిరుపేదకు కూడా ఈ వ్యవసాయ చట్టాతో పెద్ద నష్టమే జరగబోతు న్నది. మొదటి రెండు చట్టా వ్ల కార్పొరేట్లకు కలిగే ప్రయోజనం, తాము కాంట్రాక్టు వ్యవసాయం ద్వారా పండిరచిన పంటను తమ రిటైల్‌ దుకా ణాల్లో అమ్ముకోవటంతోనే పరిపూర్ణం అవుతుంది. అంటే వారి రిటైల్‌ దుకాణాల్లో అమ్ముకోవటానికి కావాల్సిన సరుకును ఎంతైనా న్వి చేసుకుంటేనే ఇది సాధ్యపడుతుంది. కార్పొరేట్ల దుకాణాలో సరుకు కొరత ఉండకూడదంటే వారి గోదాము ఎప్పుడూ నిండుగా ఉండాలి. సరిగ్గా అందుకోసం రూపొందించిందే మూడవ నిత్యావసర సరుకు సవరణ చట్టం.
అగ్ర తాంబూం అదానీకే
	ఈమూడు చట్టా పర్యవసానాు ఇలాగే ఉంటాయనుకోవటానికి బలాన్ని చేకూర్చే ఉదాహరణున్నాయి. ఈ మూడు ఆర్డినెన్సు చేసిన జూన్‌ 2020కి నె ముందు దేశం మొత్తం లాక్‌డౌన్‌ లో మునిగి వున్నప్పుడు సంగతి. అదానీ గ్రూపుకు చెందిన అదానీ అగ్రి లాజిస్టిక్స్‌ లిమిటెడ్‌ సంస్థకు వ్యవసాయ ఉత్పత్తును న్వి చేసుకు నేందుకు సుమారు 75,000 టన్ను సామర్థ్యం కలిగిన గోదాము నిర్మాణానికి ప్రభుత్వం అను మతి ఇచ్చింది. 22ఎకరా భూమిని వాణిజ్య పరంగా వాడుకోవటంకోసం అనుమతించింది. హర్యానా రాష్ట్రపు డైరెక్టరేట్‌ అఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ నుండి అనుమతి పొందిందే తడ వుగా అదానీ గ్రూపు అక్కడ గోదాము నిర్మాణం చేపట్టింది. ఈచట్టావ్ల జరగబోయే నష్టం పంజా బ్‌, హర్యానా రైతుకు తెలిసింది అందువ్లనే. భూమున్నీ, పంటన్నీ కార్పొరేట్ల పరమైతే ప్రమా దమని, ఆహార భద్రత కూడా ఉండదని అక్కడి రైతు సంఘా నాయకత్వం కలిగించిన చైతన్యం వ్ల వారికి పరిస్థితి తీవ్రత అర్థమైంది. నిజానికి కోవిడ్‌ లాక్‌డౌన్‌ కాంలో కేంద్ర ప్రభుత్వం చేసిన ఒకే ఒకమంచి పని ఏదైనా ఉన్నదంటే అది ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిరుపేదకు తిండిగిం జు ఇవ్వటమే. ఎపిఎంసి ద్వారా ప్రభుత్వం కొనుగోు,న్వి చేయటం వ్లనే ఇది సాధ్యం అయింది. మరి ఎపిఎంసిు అనేవే లేకపోతే ఆహార భద్రత ఎలా అమలౌతుంది. ఈ విషయాన్ని తెలియజెప్పటం వ్లనే నిరుపేదు, రైతు కూలీు సైతం ఆందోళనలో పెద్ద ఎత్తున పాుపంచు కుంటున్నారు. అంతే కాదు. హర్యానా లోని పాని పట్‌ జిల్లాలోని ఇస్రానా తాూకా నాథు, జోందా గ్రామాల్లో పైన చెప్పిన గోదాము నిర్మాణం కోసం 2017లోనే ఎకరాకు రూ.30క్ష నుండి 2 కోట్ల దాకా చెల్లించి 22ఎకరా భూమిని అదానీ గ్రూపు కొనటం ఇప్పుడు వారి కనువిప్పుకు కారణ మైంది. అయినా ఈ గోదాము వ్యవసాయ ఉత్పత్తు న్వి కోసం కాదని నిస్సిగ్గుగా అబద్ధం ఆడుతున్నది అదానీ గ్రూపు.
	‘పంజాబ్‌ స్టేట్‌ ఫార్మర్స్‌ కమిషన్‌’ సంస్థ 2008లో చేపట్టిన అధ్యయనం ప్రకారం 89శాతం కమతాు ఎప్పుడూ అప్పుల్లోనే ఉంటాయి. వ్యవసాయ రం గంలో సబ్సిడీను ఎత్తివేయాని, ప్రభుత్వం మద్దతు ధరలిచ్చి తిండిగింజు కొనకూ డదని డబ్ల్యుటిఓ ఒత్తిడికి వ్యతిరేకంగా ఆనాడే పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టిన అనుభవం పంజాబ్‌, హర్యానా రైతుకు ఉన్నది. అందుకే వారు ఇప్పుడు రెండు రాష్ట్రా రైతునే కాదు మొత్తం దేశాన్నే మేల్కొ ుపుతున్నారు. దేశాన్ని తెగనమ్ముతున్న ‘దేశభక్త’ పాకు అసు రంగును బయట పెడు తున్నారు. ఇప్పుడుఢల్లీి సరిహద్దులో సమర భేరి మోగిస్తున్న రైతుబిడ్డలే దేశానికి దిక్కు.
రైతాంగ ఉద్యమానికి సంపూర్ణ సంఫీుభావం
	దేశ వ్యవసాయ రంగాన్ని,రైతు ఉనికిని దెబ్బ తీసే వ్యవసాయ చట్టాను ఉపసం హరించు కోవాని, గిట్టుబాటు ధర గ్యారెంటీ కోసం చట్టం చేయాని రెండు నెలుగా సాగుతున్న రైతాంగ ఉద్యమానికి రైతు ఉద్యమ సంఫీుభావ సదస్సు సంపూర్ణ సంఫీుభావం ప్రకటించింది. ఉద్యమం సందర్భంగా అశువుబాసిన 126మంది రైతుకు సదస్సు సంతాపాన్ని ప్రకటించింది. ఈమేరకు వామ పక్షా ఆధ్వర్యంలో న్ల చట్టా రద్దుకై విజయవాడ ఎం.బి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ‘’రైతు ఉద్యమ సంఫీుభావసదస్సు’’తీర్మానం చేసింది. సద స్సులో తీర్మానాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పిమధు ప్రవేశపెట్టారు. సదస్సు తీర్మా నాన్ని ఏకగ్రీ వంగా ఆమోదించింది. సదస్సుకు హాజరు కాలేక పోయిన ఆర్‌ఎస్‌పి,బిఎస్‌పి ు తమ మద్దతును తెలిపాయి.
తీర్మానం వివరాు...
	బిజెపితప్పుడు ప్రచారానికి చెంపపెట్టు గా దేశవ్యాపితంగా వివిధ తరగతు ప్రజా నీకం నుండి వివిధ రూపాలో ఈ ఉద్యమానికి సంఫీు భావం విస్తారంగా వ్యక్తమవుతోంది. రైతు, కౌు రైతు, వ్యవసాయ కార్మిక,కార్మిక సంఘాు, సంస్థు ఈఉద్యమంలో పాల్గొంటున్నాయి. మహిళా, యువజన,విద్యార్థిసంఘాు మద్దతు ప్రకటించాయి. దళిత, ఆదివాసి, వృత్తి తరగతు ఉద్యమాన్ని బపరుస్తున్నాయి. మేధావు,ఆర్థిక వేత్తు ఈచట్టాను ఉపసంహరించు కోవాని పెద్ద సంఖ్యలో ప్రభుత్వాన్ని కోరాయి. మాజీ సైని కు స్పందించి ఉద్యమానికి అండగా నిబడ్డారు. బిజెపి మిత్ర పక్షాుసైతం వ్యతిరేకించాయి. ప్రపం చంను మూల నుండి సంఫీుభావం వ్యక్తమవు తోంది. ఇంతటి స్థాయిలో ఉద్యమానికి మద్దతు భిస్తున్నా, ప్రజాభిప్రాయాన్ని లెక్క చేయ కుండా మోడీ మొండిగా వ్యవహరించడాన్ని ఈ సదస్సు ఖండిరచింది. ఇప్పటికైనా ఈన్ల చట్టాను ఉపసంహరించుకొని రైతుకు మేు చేసే ‘గిట్టు బాటు ధర చట్టం’ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాని సదస్సు డిమాండ్‌ చేసింది. లేని పక్షంలో ప్రతిఘటనోద్యమం ఇంకా తీవ్రతరమ వుతుందని హెచ్చరించింది. రైతును ఢల్లీిలో అడుగు పెట్టనీయకుండా నిరోధించడానికి నీటి ఫిరంగు, బాష్పవాయువు, లాఠీచార్జీతో సహా తీవ్ర నిర్భందాన్ని ప్రయోగించింది. అయినా రైతు మొక్కవోని పట్టుదతో ముందుకే సాగడంతో ఢల్లీి పొలిమేరల్లో వారిని అనుమతించక తప్పలేదు. క్షలాది మంది అక్కడే శాంతియుతంగా అసా ధారణ రీతిలో ఎముకు కొరికే చలి, భారీ వర్షా ను లెక్క చేయకుండా ఆందోళనను కొనసాగి స్తున్నారు. ఆధునిక ప్రపంచ చరిత్ర లోనే ఇదొక అపూర్వ ఘట్టం. ఈ చట్టా వ్ల రైతు హక్కుగా పొందుతున్న కనీస మద్దతు ధర విధానం (యం. ఎస్‌.పి) రద్దవుతుంది. పంట ధరు తగ్గితే ప్రభు త్వం మార్కెట్టులో కొనుగోు చేయదు. స్వదేశీ, విదేశీ కార్పొరేట్‌ కంపెనీు కాంట్రాక్టు వ్యవసాయం చేపట్టి రైతు పైన, వారి భూము పైన ఆధిపత్యం వహిస్తాయి. రైతు నుండి కారుచౌకగా వ్యవసా యోత్పత్తును కొని వినియోగదారుపై భారం మోపి అధిక లాభాు క్లొగొడతారు. అప్పు పాలై దివాళా ఎత్తి రైతు ఆత్మహత్యు ఇంకా పెరుగుతాయి. ప్రజా పంపిణీ వ్యవస్థ బహీన పడుతుంది. నిత్యావసరా ధరు పెరుగుతాయి. ప్రజకు తినడానికి తిండి కూడా కరువవుతుంది. కార్మికు, ఉద్యోగుపై ధర భారం పడుతుంది. ఇది ఆకలిచావుకు కూడా దారితీస్తుంది. ఈ చట్టా పర్యవసానంగా రైతు భూము కోల్పో తారు. కౌురైతుకు చేసుకోవడానికి భూము దొరకవు. విద్యుత్‌ ఛార్జీు పెరుగుతాయి. యాంత్రీ కరణతో గ్రామీణ నిరుద్యోగం వసు పెరుగు తున్నాయి. పట్టణాల్లో ఉపాధి ఒత్తిడి పెరిగి శ్రామికు దారుణ దోపిడీకి గురవుతారు. వేతనాు పడిపోతాయి. కార్మిక హక్కు హరించ బడతాయి. వ్యవసాయ చట్టా మాదిరే, లేబర్‌ కోడ్‌ పేరుతో కార్మికు హక్కురద్దు చేయ బడ్డా యి. రిటైల్‌ వ్యాపారం దెబ్బ తినడం ఇప్పటికే ప్రారంభం అయ్యింది. చిన్న వ్యాపార సంస్థు, పరిశ్రము మూత పడుతున్నాయి. విద్యా, వైద్యంలో కార్పొరేట్‌ ఆధిపత్యంతో ఫీజు పెరుగుతాయి. వ్యవసాయ చట్టాు కొనసాగడమంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థను కొద్దిమంది క్లొగొట్టడమే. వ్యవ సాయం, విద్య, విద్యుత్‌పై చట్టాు చేసే హక్కు రాష్ట్రాది. కానీ ఈకొత్త చట్టాతో కేంద్రం రాష్ట్రా  హక్కుల్ని హరించింది. కేంద్ర బిజెపి రాజ్యసభ లో ప్రజాస్వామ్యం గొంతు నులిమి ఈ చట్టాను ఆమోదింపచేసుకుంది. పార్లమెంటు సభ్యుకు చర్చించడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. కరోనా కష్టకాంలో ప్రజు ఇబ్బందు పడుతుంటే వాటిని పట్టించుకోకుండా దొడ్డిదారిన ఈ చట్టాకు ఆర్డినెన్సును తెచ్చింది. రైతు, రైతు సంఘాతో చర్చించలేదు. తీవ్రంగా సాగుతున్న ఉద్యమాన్ని అణచాన్న ఎత్తు పారకపోవడంతో చర్చు మొద లెట్టింది. ప్రజాగ్రహాన్ని పక్కదారి పట్టించడానికి కోర్టుల్ని ఉపయోగించుకోవాని చూస్తున్నది. చట్టా ను బపరిచేవారితో కమిటీ వేయడమంటే అసు సమస్యను నీరుగార్చడమే. ఈచారిత్రాత్మక ఉద్య మానికి రాష్ట్రంలో యావత్‌ ప్రజానీకం-కుం, మతం,ప్రాంతం,పార్టీతో నిమిత్తం లేకుండా- అండగా నివాని ఈ సదస్సు విజ్ఞప్తి చేసింది. అఖి భారత రైతు సంఘా సమన్వయ సమితి (సంయుక్త కిసాన్‌ మోర్చా) ఇచ్చే పిుపున్నింటినీ జయప్రదం చేయాల్సిందిగా కోరింది. రాష్ట్రంలోని రాజకీయ పార్టీన్నీ-ప్రత్యేకించి వైఎస్సార్‌సిపి, తొగుదేశం-ప్రత్యక్షంగా ఈఉద్యమానికి మద్దతు నివ్వాని విజ్ఞప్తి చేసింది.
చాలా ప్రమాదకర ధోరణి ఇది
	దేశంలో రైతు వ్యవసాయాన్ని తీసుకు పోయి కార్పొరేట్లకు సమర్పించడానికి తీసుకువచ్చిన వ్యవసాయ చట్టా రద్దు కోసం రైతుంతా పోరాడు తున్నారు. ఈ పోరాటంపై మోడీ ప్రభుత్వం తప్పుడు ప్రచారానికి పూనుకుంది. ఈ వ్యవసాయ చట్టాను వ్యతిరేకిస్తున్నది కేవం ఒక రెండు రాష్ట్రా రైతు మాత్రమేనని, తక్కిన రాష్ట్రా లోని రైతుంతా ఈచట్టాను స్వాగతిస్తున్నారని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. దేశానికి ఓమూనున్న కేరళ రాష్ట్ర అసెంబ్లీ ఒకప్రత్యేక సమావేశం జరిపి ఈ చట్టాను వ్యతిరేకిస్తూ తీర్మానించడం కేంద్ర ప్రభుత్వ వాదన ఎంత బూటకమో తేల్చిచెప్పింది. తమిళనాడు, ఒడిశా,మహారాష్ట్ర,పశ్చిమబెంగాల్‌,మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌,ఉత్తరప్రదేశ్‌ తదితర రాష్ట్రా నుండి రైతు ఇప్పటికే దేశ రాజధానిలో పోరాడుతున్న రైతుతో భుజం భుజం కలిపి ముందుకు నడుస్తు న్నారు. ప్రభుత్వ వాదన మోసపూరితమని చాటి చెప్తున్నారు.అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఉదయిస్తుంది. ఒకవేళ ప్రభుత్వం చెప్తున్నట్టు ఒకటో, రెండో రాష్ట్రా  రైతు మాత్రమే ఈచట్టాను వ్యతిరేకిస్తే అప్పుడు ఈచట్టాను కేంద్ర ప్రభుత్వం జారీ చేయడం సరైనది అవుతుందా? మైనారిటీ రాష్ట్రా రైతు వ్యతిరేకిస్తున్నారు గనుక తాము చట్టాను చేయడం సరైన చర్యే అన్నది కేంద్రం వాదన. ఇది చాలా ప్రమాదకరమైన వాదన. మన భారత రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని ఏరాష్ట్రం లోని రైతు పైన అయినా సరే రుద్దకూడదు. ఒకరాష్ట్రంలోని రైతు వ్యతిరేకిం చినా ఆ రాష్ట్రపు రైతు అభీష్టానికి వ్యతిరేకంగా కేంద్రం చట్టం చేయకూడదు. అలా చేసే అధికారం కేంద్రానికి లేదు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో రైతు పరిస్థితు, వ్యవసాయం పరిస్థితు వేరువేరుగా ఉంటాయి. ఆరాష్ట్రం లోని ప్రభుత్వం మాత్రమే అక్కడి ప్రజకు నేరుగా జవాబుదారీగా ఉంటుంది. ఆరాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే అక్కడి నిర్దిష్ట పరిస్థితు పట్ల స్పష్టమైన అవగాహన ఉంటుంది. అందుకే రాజ్యాంగం వ్యవసాయాన్ని రాష్ట్ర ప్రభు త్వా పరిధిలో ప్రత్యేకంగా ఉంచింది. వ్యవసా యిక సంబంధ విషయాపై చట్టాు చేయడం కేంద్రం పని కానేకాదు. ఒకవేళ కార్పొరేట్లు వ్యవ సాయ రంగంలో ప్రవేశించడం చాలా మంచిదని కేంద్రం తనకున్న విజ్ఞతతో భావిస్తే ముందుతాను జారీ చేసిన మూడు చట్టా నూ రద్దు చేసి ఆతర్వాత కార్పొరేట్లను వ్యవసాయంలోకి అనుమతిస్తూ చట్టాను చేయవ సిందిగా రాష్ట్రాకు సహా ఇవ్వవచ్చు. కేంద్రం చెప్పినట్టు రాష్ట్రాలో రైతు ఇందుకుఅను కూంగా ఉండడమే వాస్తవం అయితే ఆయా రాష్ట్రా ప్రభుత్వాలే అందుకు అనుగుణంగా చట్టాను చేసుకుంటాయి. ఏ రాష్ట్రా ల్లోనైతే రైతు కార్పొరేట్ల ప్రవేశాన్ని వ్యతిరేకి స్తున్నారో ఆరాష్ట్రా ప్రభుత్వాు అటువంటి చట్టా ను చేయవు. వ్యవ సాయ చట్టాు ఆయా రాష్ట్రా పరిస్థితుకు అను గుణంగా ఉండానేది రాజ్యాం గం నిర్దేశిస్తున్న విషయం. పరిస్థితు రాష్ట్రానికో తీరున ఉన్నట్టే చట్టాూ వేరువేరుగా ఉండాలి. అంతే తప్పతానేది సరైనచట్టం అని కేంద్రం భావి స్తున్నదో దానినే రాష్ట్రాపైరుద్దే అధికారం కేంద్రా నికి లేదు. మరి రాజ్యాంగం ఇంత స్పష్టంగా నిర్దేశిం చినా కేంద్రం తానే పూనుకుని చట్టాను ఎందుకు తెచ్చింది? ఎందుకు రాష్ట్రాకు వదిలిపెట్టలేదు? రాజ్యాంగం చెప్పినట్టు గనుక రాష్ట్రాకు వదిలి పెడితే ఏఒక్క రాష్ట్ర ప్రభుత్వమూ- ఆఖరుకి బిజెపి పాన లోని రాష్ట్రాు కూడా-ఈ విధంగా కార్పొరేట్ల పెత్తనానికి బాటు వేసే చట్టాను చేసేందుకు సాహసిం చలేవు. ఆ చట్టాు రైతుకు అంత వ్యతిరేకంగా ఉన్నాయి. ఇక కేంద్రమే ఈ చట్టాను చేయడానికి రెండు కారణాున్నాయి. మొదటిది-కొన్ని రాష్ట్రాల్లో రైతు మెజారిటీగా ఉన్నప్పటికీ దేశం మొత్తంగా చూసుకుంటే రైతు మెజారిటీ కాదు. రెండవది- కేంద్రం తీసుకున్న రైతు వ్యతిరేక వైఖరి వన బిజెపిపట్ల ప్రజలో ఏర్పడే ప్రతికూతను ఎన్ని క సమయంలో వెనక్కి నెట్టడానికి తగిన వ్యూహం ఆపార్టీ వద్ద ఉండనే వుంది. సరైన సమయం చూసి ఏదో ఒక సంఘటనను సృష్టించి భావోద్వే గాను రెచ్చగొట్టి ఆక్రమంలో ఈ వ్యవసాయ చట్టా వన ఏర్పడిన ఆగ్రహాన్ని వెనక్కి నెట్టవచ్చు నన్నదే ఆ వ్యూహం. అటువంటి సంఘటనను ఏ రాష్ట్రానికి ఆరాష్ట్రం లో సృష్టించడంచాలా కష్టమేగాక అవి ఎటు దారితీస్తాయో తెలియదు. విదేశీ వ్యవహారాు, రక్షణ రంగం కేంద్రం పరిధిలో ఉండే అంశాు గనుక అటువంటి ఉద్వేగ సంఘట నను సృష్టించే అవకాశాు కేంద్రానికి కావసి నన్ని ఉంటాయి. మనదేశం ఆహారధాన్యాఉత్పత్తి వైపు నుండి ఇతర ఉత్పత్తు వైపు దృష్టి మళ్ళించాని, తమ దేశా నుండి ఆహార ధాన్యాను దిగుమతి చేసుకునే టట్టుగా భారతదేశం మార్పు చెందాని అమెరికా, యూరోపియన్‌ యూని యన్‌ చాలా కాం నుండీ ఒత్తిడి చేస్తున్నాయి. ఇకమన దేశ వ్యవసాయ మార్కె ట్‌లో, వంట సరుకు చ్లిరవ్యాపారంలో మొత్తం గా ప్రవేశిం చాని మన దేశ కార్పొరేట్లూ కోరుతు న్నాయి. ఈ రెండు శక్తు ఎజెండానూ అము చేసేందుకు పూనుకున్న మోడీ ప్రభుత్వం ఆక్రమంలో అధికారాను కేంద్రీకృతం చేయడానికి పూను కుంది. అలా చేయడం ప్రజాస్వామ్య వ్యతిరేకమేగాక రాజ్యాంగవ్యతిరేకం కూడా. ఇంతకు ముందే ఆర్థిక వనరును కేంద్రీకృతం చేయడంలో భాగంగా జిఎస్‌టి వ్యవస్థను తెచ్చింది. ఆసందర్భంలో రాష్ట్రా ు కోల్పోయే ఆదాయాన్ని కేంద్రం భర్తీ చేస్తుం దని ఇచ్చిన హామీ వొట్టి బూటకం అని తేలిపో యింది. ఆతర్వాత ఏకపక్షంగా నూతన విద్యా విధానం ప్రకటించింది. వాస్తవానికి విద్య అనేది రాజ్యాంగం లోని 7వ షెడ్యూు ప్రకారం కేంద్ర, రాష్ట్రా ఉమ్మడి జాబితాలో ఉన్న అంశం. ఐనా రాష్ట్రాను సంప్రదించలేదు. జమ్ము,కాశ్మీర్‌ కు సంబంధించి 370, 35-ఎ అధికరణాను రద్దు చేసినప్పుడూ ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం కోరలేదు. నిజానికి ఈ అధికరణాను రద్దు చేయడానికి ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం ఇచ్చినంత మాత్రాన ఆ రద్దు సమర్ధనీయం అయి పోదు. ఇప్పుడు ఏకంగా ఉమ్మడి జాబితాలో కూడా లేని, కేవం రాష్ట్రా పరిధిలో మాత్రమే ఉన్న వ్యవసాయం జోలి కొచ్చిం ది. దేశవ్యాప్తంగా వ్యవసాయంలో తీవ్ర మార్పుకు దారి తీసే చట్టాను తెచ్చింది. ఈ విధంగా అటు ఆర్థిక వనరును, ఇటు అధికారా ను కేంద్రీకృతం చేయడం ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు పెను ముప్పుగా మారుతుంది. పైగా ఈ కేంద్రీకరణ కూడా పుట్టెడు అబద్ధా మాటున సాగించుతోంది. జిఎస్‌టి లో కేంద్రం రాష్ట్రాకు కలిగే రెవెన్యూ నష్టాన్ని భర్తీ చేసే విషయమై ఇచ్చిన హామీ వెనుక ఏవిధంగా అబద్ధం దాగుందో మనం చూశాం. ఇప్పుడు ఈవ్యవసాయ చట్టా విషయం లోనూ అటువంటి అబద్ధాు దాగున్నాయి. సాక్షా త్తూ పార్లమెంటు వేదికగా ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. నీతి ఆయోగ్‌ పాక మండలి ప్రైవేటు వ్యక్తు వద్దఉండే ఆహారధాన్యా న్విపై ఎటువంటి ఆంక్షూ ఉండరాదని సిఫార్సు చేసిం దన్నది ఆ ప్రకటన సారాంశం. నీతిఆయోగ్‌ పాక మండలిలో రాష్ట్రా ముఖ్యమంత్రుూ ఉంటారు. ఐతే, సమాచార హక్కు చట్టం ప్రకారం అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా తమ పాక మండలి లో అటువంటి చర్చ ఏదీ జరగనేలేదని నీతి ఆయోగ్‌ తెలిపింది. అసు ఆహార ధాన్యా న్విపై ఆంక్ష ు ఎత్తివేయాన్న సిఫారసుతో ఒక నివేదిక ఉందన్నది కూడా బూటకమే. వాస్తవానికి ఆహార ధాన్యా న్విపై ఆంక్షు ఉండాలా వద్దా అన్నది కూడా రాష్ట్రా పరిధిలో నిర్ణయించే అంశమే. ఇప్పుడు ఆ అధికారాన్ని చాలా అబద్ధాు చెప్పి రాష్ట్రా నుంచి ఊడలాక్కున్నారు. అంతేగాక, చట్టా వ్యాపారుకూ, బ్లాక్‌మార్కెట్‌ వ్యాపారుకూ ఆహార ధాన్యా కొరత సృష్టించేందుకు పుష్కంగా అవకాశాు కల్పించారు. రాష్ట్రా పరిధిలో ఉండే అంశాపై కేంద్రమే నేరుగా చట్టాను జారీ చేయబూను కోవడమే కాదు. ఇక్కడ మరో ప్రమాదకర ధోరణి ఏమంటే రాష్ట్రాు వ్యతిరేకి స్తున్నా వాటి అభీష్టాకు విరుద్ధంగా కేంద్రం చట్టాు తేవడం. పైగా కొన్ని రాష్ట్రాు మాత్రమే వ్యతిరేకిస్తు న్నాయంటూ తాము ఘనకార్యం చేసినట్టు ప్రచారం సైతం చేసుకుంటోంది కేంద్రం.ఈదేశంలో మొత్తం గానే రాజ్యాంగానికి ద్రోహం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జరుగుతున్న రైతు పోరాటం మన భవిష్యత్తుదృష్ట్యా చాలా ప్రాముఖ్యతను సంతరిం చుకుంది.

భారత్‌ రైతు పోరాటానికి పెరుగుతున్న మద్దతు..!

ప్రాధేయపడే గొంతు పైకి ఉరి విసిరివేయబడుతున్నపుడు కంఠాు ఢంకాధ్వానం చేస్తున్నవి అర్థించే చేతును నిర్బంధించినపుడు పిడికిళ్ళను బిస్తున్నవి. మౌన శ్రమకారు భవితపై ద్రోహపు చట్టా ఖడ్గాు దింపు తున్నపుడు, పాదాు ప్రశ్నలై ముంచెత్తుతున్నవి. పొలా తల్లి కడుపుకోతను భరించలేని నేనేంతా కాంక్రీటు వీధుపై కవాతు చేస్తున్నవి. పచ్చని పైరు హౌరెత్తుతూ యుద్ధ సంగీతాన్ని మోగిస్తున్నవి ఈ దేశ కృషీమ పోరాటం అకుంఠిత దీక్షతో కొనసాగుతున్నది సమస్త ప్రజ సంఫీుభావమూ బలాన్ని పెంచుతున్నది. ఇది కేవం రైతు సమస్య మాత్రమే కాదు. అన్నము తినే ప్రతి మనిషన్న వాడి సమస్య. దోపిడీదారుకు దోచిపెట్టడాన్ని నివారించేందుకు చేస్తున్న శ్రామికు సమస్య. మెతుకుపై బడాబాబు పెత్తనాన్ని ధిక్కరించే సమస్య. రైతు వ్యతిరేక చట్టాను, మేు చేస్తాయని అబద్ధా ప్రచారాన్ని తిప్పి కొట్టి వాస్తవాను వ్లెడిరచే సమస్య. అందుకే ప్రభుత్వానికి కంటగింపుగా వున్నది. దోపడి దారుకు, వారి ప్రచారకుకు అసహనంగా వున్నది. ఎవరేమి అనుకున్నా న్యాయమైన సమస్యపై నిజాయితీగా సామాన్య రైతు అసామాన్య పోరాటం చేస్తున్నారు. ప్రజాస్వామిక ప్రభుత్వానేవి ప్రజ భావాను అర్థం చేసుకుని తమ విధానాల్ని మార్చుకోవాలి. లేకుంటే ప్రభుత్వానే ప్రజు మార్చుకుంటారు.
సుమారు 45రోజుగా క్షలాది మంది రైతు ఢల్లీిని ముట్టడిరచి కేంద్ర ప్రభుత్వం చేసిన మూడు వ్యవసాయ చట్టాను,పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన విద్యుత్‌ సవరణ బ్లిును ఉపసంహరించాని ఆందోళను కొనసాగిస్తున్నారు. నవంబర్‌ 26న ప్రారంభమైన ఢల్లీి పోరాటం దేశవ్యాప్తంగా జరుగుతున్నది. జూన్‌ 3వతేదీన 3ఆర్డినెన్స్‌ను కేంద్ర క్యాబినేట్‌ ఆమోదించింది. 1.నిత్యావసర వస్తువు నియంత్ర సవరణ చట్టం,2.ఫార్మర్స్‌ ప్రొడ్యూసెస్‌డకామర్స్‌(ప్రమోషన్‌డప్రొటక్షన్‌) ఆగ్రిమెంట్‌ ఆన్‌ ప్రైస్‌ ఆస్యూరెన్స్‌ డఫార్మ్‌ సర్వీస్‌యాక్ట్‌,3.ద ఫార్మర్స్‌ ప్రొడ్యూస్‌డకామర్స్‌ (ప్రమోషన్‌ డఫెసిలిటేషన్‌ యాక్ట్‌) 2020.జూన్‌ 5వతేదీన ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.
ఈచట్టా వన రైతు ప్రస్తుతం ఉన్న కనీస మద్దతు ధరను కోల్పోతారు. మధ్య ధళారీు కార్పొరేట్‌ సంస్థు కలిసి రైతు ఆస్తును కాజేస్తాయి. అభ్యంతరాు వుంటే రైతు సివిల్‌ కోర్టుకు వెళ్ళే అవకాశం లేదు. రాష్ట్రాు ఈచట్టాకు రూల్‌ తయారు చేయాలి. కార్పొరేట్‌ సంస్థు కాంట్రాక్ట్‌ ఫార్మింగ్‌ పేరుతో ఎగుమతి ఆధారిత పంటను పండిస్తారు. ఆహార ధాన్యాు దిగుమతు చేసు కోవాల్సి వస్తుంది. చిన్న కమతాను భారీ కమతా ుగా మార్చి యాంత్రీకరణ ద్వారా సాగు చేస్తారు. చివరకు తమ భూములో సన్న,చిన్న కారు రైతు కూలీకి కూడ పనికి రారు. దేశంలో14.57కోట్ల మంది రైతు కుటుంబాలో 85శాతంగా ఉన్న సన్న,చిన్నకారు రైతు భూమి కోల్పోయి అస్తులేని వారవుతారు.నైపుణ్యం లేకపోవడంతో పూర్తి ఆదా యాన్ని కోల్పోతారు. ఇప్పటికే 20శాతం సాగు భూమి కార్పొరేట్‌ సంస్థ చేతులోకి వెళ్ళింది. ఈప్రమాదకర చట్టాు50 కోట్ల మంది ఉపాధిని కాజేస్తాయి. అమెరికాలో1.2శాతం ప్రజు, ఇంగ్లాండ్‌లో0.3శాతం ప్రజు మాత్రమే వ్యవ సాయంపై ఆధారపడి ఉన్నారు. కానీభారత దేశం లో48శాతం మంది ప్రజు వ్యవసాయంపై ఆధా రపడి ఉన్నారు. యాంత్రీకరణ వన, భారీ కమ తా వన భారతదేశంలో కూడా వ్యవసా యంపై ఆధారపడిన వారిసంఖ్య సగానికి సగం తగ్గుతుంది. జూన్‌10వతేదీ నుండి ఆర్డినెన్స్‌ కాపీ దగ్దంతో పాటు రాస్తారోకోు, ధర్నాు ప్రతిరాష్ట్రంలో జరి గాయి. ఆగస్టు 12న రాష్ట్రపతికి రైతు ఉత్తరాు వ్రాశారు. డిసెంబర్‌1న మరియు 3వ తేదీన కేంద్ర ప్రభుత్వానికి రైతు ప్రతినిధుకు మధ్య జరిగిన చర్చు విఫం కావడంతో వెంటనే నిరసన కార్యక్ర మాు జరిగాయి. తిరిగి5వ తేదీన మరియు డిసెంబర్‌8న,9న జరిగిన చర్చు కూడా విఫ మైనాయి. కేంద్ర ప్రభుత్వం చర్చ కొరకు పంపిన ఎజెండాలో ముఖ్యఅంశాు ఇవి.
ా వ్యవసాయోత్పత్తు మార్కెట్‌ కమిటీని పునరుద్దరించడం,
ా రాష్ట్ర ప్రభుత్వాు వ్యాపారుకు లైసెన్స్‌ు ఇచ్చే బాధ్యత,
ా అభ్యంతరాపై రైతు సివిల్‌ కోర్టుకు వెళ్ళడం.
ా కాంట్రాక్టు పార్మింగ్‌ ఒప్పందం జరిగిన 30 రోజు లోపు ఆగ్రిమెంట్‌ను యస్‌బియం వద్ద డిపాజిట్‌ చేయడం.
ా కాంట్రాక్టు భూముపై జరిగిన నిర్మాణాను రైతుకు అప్పగించడం.
ా కాంట్రాక్టు ఫార్మింగ్‌ భూముపై కార్పొరేట్లకు హక్కు లేకుండా చేయడం.
ా కనీస మద్దతు ధర మరియు సేకరణ అము జరపడం.
ా ప్రస్తుతం విద్యుత్‌ చెల్లింపు విధానంలో రైతుకు ఎలాంటి మార్పు చేయకపోవడం,
ా ఢల్లీి పరిసర ప్రాంతాలో గాలి కాుష్యంపై రైతు కోరిక మేరకు పాటించడంపై 9 సమ స్యను వ్రాతపూర్వకంగా హామీ ఇస్తామని తెలిపారు. చట్టంలో ఉన్నవాటినే అము చేయని ప్రభుత్వం చట్టేతరంగా వ్రాతపూర్వకంగా ఇచ్చిన హామీు అము జరుగుతాయా అన్నది రైతు ప్రతినిధు అనుమానించాల్సి వచ్చింది. చట్టాను అము చేయని ప్రభుత్వాు ఉత్త హామీతో రైతాంగ ఉద్యమాన్ని విరమింప జేయటానికి చేసే మోసాన్ని గ్రహించిన రైతు కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించారు.ఉద్యమం కొనసాగింపుకే నిర్ణయిం చుకున్నారు. ఎన్ని నెలు గడిచినా తాము పోరా టం కొనసాగిస్తామని ప్రకటించడం జరిగింది. డిసెంబర్‌ 12 మరియు 14వ తేదీన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాు జరపాని ఈపోరాట కమిటీ పిుపునిచ్చింది. అందుకు అన్ని రాష్ట్రాలో అన్ని సంఘాు సమాయత్తం అవుతున్నాయి. ఈఉద్య మానికి దేశంలోని 25ప్రధాన పార్టీు దాదాపు 500 రైతు సంఘాు, వ్యవసాయ కార్మిక సంఘా ు,మహిళ,యువజన,ఉద్యోగ,ఉపాధ్యాయ, సామా జిక సంఘాు మద్దతు ఇస్తున్నాయి. ఈ ఉద్యమం తో క్రమంగా బిజెపి ఒంటరి అయిపోయింది. బిజెపిని బపర్చిన శిరోమణి ఆకాలిదల్‌ శివసేన, హర్యానలోచి చౌతాపార్టీ, పార్లమెం ట్‌లో చట్టా ను బపర్చిన వైసిపి, తొగు దేశం పార్టీ రైతు కూడా ఉద్యమాన్ని బపరుస్తున్నారు. మేధా వు, కవు సమావేశాు జరిపి తమ నిరసనను తెలియ జేస్తున్నారు. ఇప్పటికే కార్మిక వర్గం దేశ వ్యాప్తంగా సంఫీుభావంగా ఆందోళన చేసింది. రానున్న పోరా టాకు కూడా మద్దతు తొపు తున్నది. చివరకు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, కెనడాతో పాటు ఐక్య రాజ్య సమితి ఈఉద్యమాన్ని బపరుస్తూ తీర్మానాు పంపిం చింది. ఈ మద్దతుతో ప్రపంచంలో మోడీ ప్రభుత్వం ఏకాకీగా మారే పరిస్థితి ఏర్పడుతున్నది. చివరకు అమెరికాలోని రాష్ట్రాలో కూడా ఈ పోరాటానికి మద్దతుగా ర్యాలీు నిర్వహించారు. ఇంత జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ప్రతిష్టకుపోయి చట్టాను ఉప సంహరించుకోటానికి, విద్యుత్‌ బ్లిు ను ప్రవేశ పెట్టకుండా నిుపుద చేయటానికి అంగీకరిస్తూ ప్రకటించలేదు. పోరాటం చేస్తున్న రైతు సంఘాు అంబాని,ఆదాని ఉత్పత్తును బహిష్కరించాని పిుపు ఇచ్చారు. ఇప్పటికే ఈ పిుపు అములోకి వచ్చింది. కార్పొరేట్‌ సంస్థకు లాభాు కట్టబెట్టడానికి తెచ్చిన ఈచట్టాకు ప్రతి చోట నిరసన వ్యక్తం అవుతూనే ఉంది. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ విధానా వ్ల ఏటా దేశంలో12,600మంది రైతు ఆత్మ హత్య ు చేసుకుంటున్నారు. తాను ప్రకటించని పంట భీమా,వడ్డీమాఫీ,కిసాన్‌ సమ్మాన్‌,కృషి సించాయి యోజన పథకాతోబాటు మార్కెట్‌ జోక్యం పథకం విఫమైంది. మార్కెట్‌ జోక్యం పథకం కింద దేశ వ్యాప్తంగా రైతుకు మద్దతు కల్పించటానికి 20 20-21సంవత్సరానికి రూ.2,000కోట్లు కెటాయిం చడం గమనిస్తే ఈ ప్రభుత్వానికి రైతుపై ఉన్న ప్రేమను అర్థం చేసుకోవచ్చు. వీలైనంత త్వరగా వ్యవసాయ రంగాన్ని ప్రత్యక్షంగా కార్పొరేట్‌ సంస్థ కు అప్పగించేదిశగా విధానాు కొనసాగి స్తున్నారు.
ఫెడరల్‌ రాజ్యంగ విధానానికి విరుద్దం
భారత రాజ్యాంగం ‘’ఫెడరల్‌ రాజ్యాంగంగా’’ రూపొందిం చడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కరెన్సీ,దేశ రక్షణ ఎగుమతి, దిగుమతు, విదే శాంగ విధానంకే పరిమితం కావాలి. అడవు, వ్యవసాయం,విద్య తదితర కొన్ని అంశాను కేంద్ర, రాష్ట్ర ఉమ్మడి జాబితాలో పెట్టినప్పటికీ ప్రధాన నిర్ణయం రాష్ట్రాలే విధానాు రూపొందించి అమ ు చేయాలి. ఇప్పటికే ఫెడరల్‌ రాజ్యాంగానికి విరుద్దంగా పన్ను విధానాన్ని మార్చి ఒకే దేశం ఒకే పన్ను పేరుతో జిఎస్టీ తెచ్చి రాష్ట్రాను ఆదా యాన్ని దెబ్బకొట్టింది. రిజర్వేషన్‌ ఉన్నటువంటి అంశాను తొగించే ప్రయత్నం చేసింది. విద్యా రంగాన్ని తన చేతుల్లోకి తీసుకోటానికి జాతీయ విద్య విధానం రూపొందించింది. ప్రస్తుతం విద్యుత్‌ శక్తిని కేంద్రం అధీనంలోకి తేవటానికి బ్లిు సిద్దంగా ఉంది. వ్యవసాయ రంగం నుండి పూర్తిగా రాష్ట్రా హక్కును తొగించడానికి 3వ్యవసాయ చట్టాను తెచ్చింది. ఒకేభాషా, ఒకేమతం,ఒకేసంస్కృతి పేరు తో ఫెడరల్‌ వ్యవస్థను విచ్ఛిన్నం చేయపూనుకుంది. అందులో భాగంగానే వ్యవసాయ రంగాన్ని కార్పొరే ట్లకు తాకట్టు పెట్టడానికి సిద్ధ పడిరది.గత6 సంవ త్సరా వ్యవసాయ విధానం వ్ల స్వయం పోషక త్వంగా ఉన్న భారత వ్యవసాయ ఉత్పత్తు రంగం నేడు దిగుమతుపై ఆధారపడిరది.1.40కోట్ల టన్ను వంటనూనొ, 50క్ష టన్ను పప్పు, 40క్ష టన్ను పంచధార,35క్ష బేళ్ళ పత్తి, ముతక ధాన్యా ఉత్పత్తు జీడి పప్పు తది తర వ్యవసాయోత్పత్తును రూ.3క్షకోట్ల మివ గవి ఏటా దిగుమతి చేసుకుం టున్నాం. చివరకు ఆహార ధాన్యాు కూడా దిగుమతి చేసుకునే దిశకు దేశాన్ని మార్చడానికి ఆహార ధాన్యాకు బదు ఎగుమతి ఆధారిత పంటు పండిరచటానికి వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ల పరం చేయబూను కుంది. ధనిక దేశాు భారత ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి దిగుమతుపై భారత దేశాన్ని ‘’మార్కెట్‌గా’’ చేయబూను కున్నారు. తమపథకంలో 30% విజ యం సాధించడం జరిగింది. దిగుమతు ఏటా 35క్షకోట్లు కాగా ఎగమతు 25క్ష కోట్లు వద్దనే ఉన్నాం. విదేశీ అప్పు భారం పెరగడానికి ఈ దిగుమతు తోడ్పడుతు న్నాయి. 1991లో దేశంలో వ్యవసాయోత్పత్తు స్వయం సమృ ద్దంగా ఉండడమే గాక ఎగుమతు చేసిన పరిస్థితి ఉంది. ఉదాహరణగా 365 క్ష టన్ను పంచాధార ఉత్పత్తి నుండి నేడు 250 క్ష టన్ను కు ఉత్పత్తి తగ్గింది. ఈ విధంగా అన్ని పంట ఉత్పత్తి జరిగింది. అన్నిదేశాలో గిట్టుబాటు ధరు ప్రకటించి రైతు ప్రయోజనాన్ని కాపాడు తున్న విధానానికి విరుద్దంగా కనీస మద్దతు ధర ను ప్రకటించి వాటిని కూడా అము జరపడం లేదు. ఆశాస్త్రీ యంగా నిర్ణయించిన కనీస మద్దతు ధరు రైతుకు పెట్ట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఏర్పడిరది. ఇలాంటి విపత్కర పరిస్థితు లో 3చట్టాను తేవడంతో ప్రభుత్వ‘’కార్పొ రేటీ కరణ నగత్వం’’ బట్ట బయు అయ్యింది. టాటా, బిర్లా,అంబాని,అదాని,ఐటిసి,బేయర్‌ లాంటి సంస్థ ు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తమకు అను కూమైన విధానాకు చట్టాను చేయిస్తున్నారు. ఒకవైపున ప్రజు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున ప్పటికీ ప్రజ బాగు కొరకే చట్టాను చేస్తున్నట్లు ప్రభుత్వం చెప్తున్నది. అలాంటప్పుడు ప్రభుత్వం అన్ని పక్షాతో సంప్రదించి చేయవచ్చుగదా? బ్లిుు ఆమోదించేటప్పుడు కూడా మూజు వాణి ఓటుతో బపర్చుకోవడం గమనిస్తే ప్రభుత్వం నియంతృత్వంగా చట్టాను చేస్తున్నది. దీనివ్ల ప్రజ యొక్క కోర్కెను అణగదొక్కడమే తప్ప మరొకటి కాదు.
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రజ ఆకాంక్షకు అనుగుణంగా మూడు చట్టాను ఉపసంహ రించుకోవడంతోబాటు పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టబోయే విద్యుత్‌బ్లిును ఉపసం హరించు కోవాలి. ప్రతిపక్షాతో, రైతు సంఘా తో మరియు మేధావుతో చర్చు జరిపి వారిఅభిప్రాయం మేరకు విధానాు రూపొందించాలి. కేంద్ర ప్రభు త్వం గతంలో ప్రకటించిన విధానం 2020-22 నాటికి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయటానికి తగు విధానాు రూపొం దించాలి. కనీస మద్దతు ధరు కాకుండా గిట్టుబాటు ధరు కల్పించాలి. ఆహార ధాన్యాను పేదకు సబ్సిడీపై అందించాలి తప్ప,రైతు ఆదాయాన్ని దెబ్బకొట్టరాదు. అన్ని పంటకు మద్దతు ధరు నిర్ణయించాలి. భీమా సౌకర్యం కల్పించాలి. ప్రభుత్వమే అన్ని పంట ప్రీమియంను చెల్లించాలి.దేశప్రజకు అవస రమైన ఉత్పత్తునుపండిరచే విధంగా ప్రణాళికు రూ పొందించాలి. ఉత్పాదకతను పెంచటానికి పరి శోధన కేంద్రాను అప్‌డేట్‌ చేయాలి. పైకార్య క్రమాను అము జరపటానికి తగు విధానాు రూపొం దించాలి. నిర్భందంతో ప్రజా ఉద్యమా ను అణచడం ప్రభుత్వ ఉనికికే ప్రమాదం.
దేశమంటే? కార్పొరేట్లా-ప్రజలా?
ప్రస్తుతం సాగుతున్న రైతాంగ పోరా టం కేవం వ్యవసాయాన్ని కార్పొరేటీకరించ వద్దన్న డిమాండ్‌కో, కనీస మద్దతు ధర గ్యారంటీ కోసమో పరిమితం కాలేదు. అంతకుమించి నయా ఉదార వాదం ముందుకు తెచ్చిన ఆధిపత్య వాదానికి వ్యతి రేకంగా అది విస్తరించింది. ఈ పోరాటం వెనుక ఏవేవో ‘’కుట్రు’’ వున్నాయంటూ నరేంద్ర మోడీ వినిపి స్తున్న ‘కహానీ’ు మరింత వేగం పుంజు కుంటున్నకొద్దీ ఈ ఉద్యమం మరింత సమగ్రతను, స్పష్టతను, ప్రతిఘటనను పెంచుకుంటూ సాగు తోంది. ఈ సందర్భంగా ‘’జాతి’’ భావనపై జరుగు తున్న చర్చను నేను వివరిస్తాను. 17వశతాబ్దంలో యూరప్‌లో బూర్జువా వర్గం ఆవిర్భవించిన తర్వా త’జాతి’భావనస్పష్టతను సంతరించు కుంది.19వ శతాబ్దం రెండవ భాగంలో ఫైనాన్సు పెట్టుబడి పైచేయి సాధించాక ఈభావన ఒకప్రత్యేక ప్రాధాన్య తను పొందింది. రుడాల్ఫ్‌ హ్ఫిÛర్‌డిరగ్‌ చెప్పినట్టు ఫైనాన్సు పెట్టుబడి సిద్ధాంతం ‘’జాతి’’ భావనను ఒక గొప్ప ఆదర్శంగా ముందుకు తెచ్చింది. అదే సమయంలో ‘’జాతి’’ అంటే మరో అర్ధంలో ఫైనాన్సు పెట్టుబడిఅని, జాతి ప్రయోజనాు అంటే ఫైనాన్సు పెట్టుబడి ప్రయోజనాు తప్ప వేరేమీ కావని చెప్పింది. వివిధ సామ్రాజ్యవాద దేశాు తమలో తాము పోటీ పడిన సమయంలో ఆయా దేశా లోని ఫైనాన్సు పెట్టు బడు మధ్య పోటీని కాస్తా ఆయా జాతు ప్రయో జనా మధ్య పోటీగా చిత్రీకరించింది. ఈ విధంగా జాతి అంటే ఫైనాన్సు పెట్టుబడి అనే సిద్ధాంతం పర్యవసానంగా ఆజాతికి ప్రజకు మధ్య సంబం ధాన్ని తెగ్గొట్టింది. ప్రజ కంటే జాతి ఎంతో మిన్న అని, అందుచేత జాతి కోసం ప్రజు త్యాగాు చేయాని, ప్రజకు ఆరోగ్యం కల్పించడం, పౌష్టికాహారం గ్యారంటీ చేయడం వంటి అ్పమైన దైనందిన విషయాను ముందుకు తెచ్చి జాతి యొక్క ఔన్నత్యాన్ని, ఘనతను కించపర చకూడదని, జాతి ప్రయోజనాు ఎంతో ఉన్నతమైనవని ఈ సిద్ధాంతం చెప్పింది. మూడవ ప్రపంచ దేశాలో సామ్రాజ్యవాద వస పానకు వ్యతిరేకంగా విముక్తి కోసం సాగిన పోరాటాలో తలెత్తిన ‘’జాతి’’ భావన ఇందుకు పూర్తిగా భిన్నం. ఇక్కడ సామ్రాజ్యవాదం జాతి వ్యతిరేకమైనదిగా పరిగ ణించబడిరది. అది ప్రజను అణచివేస్తుంది కనుక జాతి వ్యతిరేకమైంది. అంటే ఇక్కడ జాతి అంటే ప్రజు. యూరప్‌లో ఫైనాన్సు పెట్టుబడి ముందుకు తెచ్చిన అర్ధానికి ఇదిపూర్తి విరు ద్ధం.1931లో కరాచీలో జరిగిన జాతీయ కాంగ్రెస్‌ మహాసభలో ఆమోదించిన తీర్మానంలో గాని, ఇతర దేశాలోని అదేతరహా పత్రాల్లో గాని ప్రజ జీవన పరిస్థితును మెరుగు పరచడమెలా అన్న దానిపైనే ప్రధా నంగా చర్చ చేశారు. ప్రస్తుతం సాగుతున్న నయాఉదారవాదం ఒకవిధంగా ప్రతీ ఘాత విప్లవం వంటిది. ఇది మూడవ ప్రపంచ దేశాలో యూరో పియన్‌ తరహా ‘’జాతి’’భావనను ముందుకు తేవడమే గాక దానికి ఒకదైవత్వ క్ష ణాన్ని కూడా ఆపా దించింది. ప్రజ కన్నా జాతి ఎంతో గొప్పదని చెప్పింది.కార్పొరేట్‌-ఫైనాన్సు పెట్టుబడి ప్రయో జనాలే జాతి ప్రయోజ నాని చెప్పింది. భారత దేశంలో కూడా ఇదే జరిగింది. గతంలో సామ్రా జ్యవాదు మధ్య ఉండిన పోటీ ఇప్పుడు సద్దు మణిగింది కాని ఆనాడు ముందుకు తెచ్చిన జాతిభావన నేడుకూడా ఫైనాన్సు పెట్టుబడికి ఉపయోగ పడుతోంది. కార్పొరేట్లు-ఫైనాన్సు పెట్టుబడి చేతు ల్లో గనుక పెత్తనం పెడితే తద్వారా దేశంలో యావన్మందికీ ఉపయోగపడేలా ఆర్థికాభివృద్ధి జరుగుతుందని నయా ఉదారవాద విధానపు తొలి రోజుల్లో ప్రచారం చేసి చాలామందిని నమ్మించారు. కాని క్రమేణా నయా ఉదారవాద విధానాు సంక్షోభానికి దారితీయ సాగాయి. ఈ పరిస్థితుల్లో పాత పద్ధతిలో నమ్మించడం సాధ్యప డడం లేదు.
ప్రస్తుతం కొనసాగుతున్న రైతు పోరాటం కార్పొరేట్‌-ఫైనాన్సు పెట్టుబడి శక్తు ‘’జాతి’’ భావనను సవాు చేస్తోంది. జాతి అంటే ఆ దేశం లోని శ్రమజీవులేనన్న ప్రత్యామ్నాయ భావనను ముందుకు తెచ్చింది. ఆ మూడు చట్టాూ రైతుకు మేు చేస్తాయని మోడీ చెప్పిన వాదనను పోరాటం తిరస్కరించింది. తద్వారా నాయకుడికి ఏది మంచో బాగా తెసునన్న కార్పొరేట్‌-హిందూత్వ శక్తు కీక వాదనను దెబ్బతీసింది. రైతు ఏం చెప్తు న్నారో వినిపించుకోకుండా, వారితో అర్ధవం తమైన సంప్రదింపు చేపట్టకుండా ఉన్నందుకు చాలా మంది కేంద్రాన్ని విమర్శిస్తున్నారు.
నిరసనపై నిర్బంధం
కేంద్రంలో రెండోసారి బీజేపీ అధికా రంలోకి వచ్చాక ప్రజావ్యతిరేక విధానాకు తెగ బడిరది. ఎక్కడికక్కడ నిరసనల్ని అణచివేసే కుటి వ్యూహాల్ని అము చేస్తున్నది. ఆర్టికల్‌ 370ని రద్దు చేసి కాశ్మీర్‌ని జైుగా మార్చింది. నిరసనకారు చూపుని హరించే బుల్లెట్లని ప్రయోగించింది. ప్లిు,యువకు ఎంతోమంది పోలీసు దాష్టీకం వ్ల కళ్ళు లేని వారయ్యారు. కాశ్మీర్‌లో మానవ హక్కు ఉ్లంఘన మీద ఐక్యరాజ్యసమితి, అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఆందోళన వ్యక్తం చేశాయి. జమ్మూ కాశ్మీర్‌ స్వయంప్రతిపత్తిని హరించే వ్యవహార సరళి అంతటితోనే ఆగలేదు. ఈమధ్యన అక్కడి భూముల్ని కొనుగోు చేయడానికి బయటివారిని అనుమతిస్తూ ఉత్తర్వు జారీచేశారు. ఆర్టికల్‌ 370 అములో ఉన్న కాలాన జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలోని భూముల్ని బయటివారు కొనడానికి వీల్లేకుండా ఉండేది. ఆ రాష్ట్ర స్వయంప్రతిపత్తికి ఆర్టికల్‌ 370అండగా ఉండేది. ఇపుడు ఆనిబంధన లేకపోవడంతో జమ్మూకాశ్మీర్‌లోని అందమైన నేలపై కార్పోరేట్ల కన్నుబడిరది. ఈదుర్మార్గాన్ని నిరసించడానికి వీల్లేకుండా ఎక్కడికక్కడ అరెస్టు, నిర్బంధాు, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపా పేరిట అణచి వేతకు ప్పాడటం నిత్యకృత్యమయింది. ప్లినీ, మహిళనీ, వృద్ధునీ సైతం పాశవిక నిర్బంధానికి గురి చేస్తున్నారు. ఈ దారుణాల్ని ప్రశ్నించిన కాశ్మీర్‌ రాజకీయ నాయకుల్ని, కార్యకర్తల్ని జైళ్ళలో పెట్టారు. అయినా కాశ్మీర్‌లో రోజూ ఎక్కడోచోట ఏదో ఒక రూపంలో నిరసనప్రదర్శను జరగడం సాధారణ మైంది. వీటి మీదఅణచివేత అమానుషంగా పరిణ మించిన నేపథ్యంలోనే హక్కు సంఘా వారు, ప్రజాస్వామికవాదు బీజేపీ ప్రభుత్వ దుశ్చర్యల్ని అభిశంసించారు.
కొనసాగుతున్న ఆందోళను-మహారాష్ట్ర లాంగ్‌
మహారాష్ట్రలోని నాసిక్‌ నుంచి వేలాది మంది రైతుతో కూడిన వాహన జాతా డిసెంబర్‌ 25 నుంచి పోరాటం సాగుతున్న రైతు పోరాట స్థలి షాజహాపూర్‌కు చేరుకుంది. అంతకుముందు జాతాగా వస్తున్న రైతుకు ఎఐకెఎస్‌తో పాటు అనేక ప్రజా సంఘా నేతు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఐదు కిలోమీటర్ల మేర వాహన జాతా, రెండు కిలోమీటర్ల భారీ ర్యాలీ తర్వాత షాజాహాపూర్‌ వద్దకు చేరుకున్న మహారాష్ట్ర రైతుకు అక్కడి రైతు ఘనస్వాగతం పలికారు. అయితే ఇదే సమయంలో మహారాష్ట్ర రైతుకు పోలీసు అడ్డంకు సృష్టించారు. భారీస్థాయిలో హర్యానా పోలీసు,రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ మోహ రించాయి. పెద్దఎత్తున బారీకేడ్లును ఏర్పాటు చేశా రు. భారీట్రక్కుల్లో మట్టినింపిరోడ్లకు అడ్డంగా పెట్టారు. పెద్దపెద్దరాతి బండను, సిమెంట్‌ దిమ్మ ను ఏర్పాటు చేశారు. (ఎఐఎడబ్ల్యుయు), విపి సాను,నితీష్‌ నారాయన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ), ప్రతిభా షిండే (మహారాష్ట్ర)తదితయిఉన్నారు. దేశ రాజధాని సరిహద్దుల్లో జరుగుతున్న రైతు పోరాటం మరింత ఉధఅతమవుతోంది. వేలాది మంది రైతు కొత్తగా వచ్చి ఉద్యమంలో భాగ స్వామ్యం అవుతున్నారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రా నుంచి వేలాది మంది రైతు వచ్చి ఉద్యమంలో చేరారు. సుమారు 45రోజు నుంచి ఉద్యమం కొనసాగింది. రైతు రిలే నిరా హార దీక్షు కూడా కొనసాగుతున్నాయి.

-టి.సాగర్‌/గుడిపాటి

Justice K Ramaswamy and Samata judgement

Justice K Ramaswamy, former Supreme Court Judge who passed away on March 6, was popularly known for one of his landmark Judgements known as Samata Judgement that upheld the rights of tribals on their lands in tribal areas. The State government, in a befitting manner, conducted his funeral with all respects to the departed soul.

Samata was a non-governmental organisation that worked for the rights of the tribal people as it found them being alienated from their lands and exploited by non-tribal people and the state, in contravention of the Fifth Schedule of the Constitution and various Central and State government laws. After a prolonged struggle, it approached courts. The case it filed in the then Andhra Pradesh High Court in 1993 against the then State government was dismissed. Then, Samata filed a Special Leave Petition in the Supreme Court. After a four-year legal battle, it won.

Read more

Rajasthan’s phosphate mines deprive villagers of land, livelihood, health

Mongabay | October 28, 2020

  • Udaipur’s phosphate mines have been causing miscarriage in women of surrounding villages, have destroyed farming and forests, claims locals.
  • Health officials note that there’s so much dust in the air that residents of villages nearby mines develop diseases such as tuberculosis and lung cancer.
  • However, the government firm operating the mine denies any negative impact.

“Yeh toh bhagwan ki marzi hai, sahab. Pichhle janam ke kuch paap honge jo iss janam main saamne aa rahe hain (It’s all god’s will. Maybe we had sinned in our past lives, for which we are suffering now),” said Lohari Meena, a resident of Jhamarkotra village, 22 kilometres from Udaipur in Rajasthan, while explaining her two miscarriages.

Read more

What is that Tamil Man Swami doing in Jharkhand?

Stan Swami arrested at 83 years of age

What is that Tamil man Swami doing in Jharkhand? That was the question asked by a former agent of the Research and Analysis Wing, RAW, in a debate on one of the national screaming news channels on a Wednesday morning when they were discussing Kashmir, Pakistan’s ISI, India’s Urban Naxals and the women and men arrested by the National Investigation Agency.

The scowling former Lt Colonel’s argument was that anyone working with India’s Adivasis, Dalits and the dispossessed is a foreign agent conspiring to overthrow the government of India’s elected prime minister, Narendrabhai Damodardass Modi.

Read more

Why India Needs Scheduled Tribes to Educate its Future Judges

The recent five-judge bench Supreme Court judgment in Chebrolu Leela Prasad Rao and Ors v State of AP and Ors, shows us once again how little the 5th Schedule of the Indian constitution which is meant to protect adivasi rights is understood.

The reasoning in the judgment – which struck down an Andhra Pradesh government order from 2000 providing 100% reservation for Scheduled Tribe teachers in Scheduled Areas of the state – moves perilously close to dismantling the entire edifice of the 5th Schedule.

If 100% reservation for teaching jobs is not permissible, the next step will be for someone to argue against the ban on alienation of tribal land, or overturn the Samata judgment prohibiting mining leases being given to non-tribals in 5th Schedule Areas in undivided Andhra Pradesh. After all, both these ‘discriminate’ against non-tribals. As non-adivasis from other districts flood scheduled areas leading to clear demographic change, the clamour to do away with the protective provisions of the 5th Schedule is only getting louder.

Read more

ఎన్నికల కోలాహలం నిఘా పటిష్టం

ఏఫ్రిల్‌ 11న జరిగే పోలింగ్‌ సమయం మరింత దగ్గర పడుతుండటంతో పోలీసులు పటిష్టమైన బందోబస్తును సిద్ధంచేశారు. ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఖర్చుపై నిఘా బృందాలు నిఘా ఉంచాయి. అక్రమ మద్యం, డబ్బు పంపిణీ, ఓటర్లకు తాయిలాలు అనుమతి లేకుండా ప్రచార కార్యక్రమాలు నిర్వహించడంపై నిఘా బృందాలు కన్నెసి ఉంచాయి. ఎన్నికల ప్రచార ఘట్టం దగ్గర పడుతంఉడటంతో గ్రామాలు, పట్టణాల్లో అభ్యర్థులు సుడిగాలి పర్యటనలు చేస్తూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఎన్నికల నియమావళికి లోబడి ప్రవర్తిస్తున్నారా, సమావేశానికి ఎంత వెచ్చిస్తున్నారు అనే విషయాలను లెక్క తేల్చడానికి తనిఖీ బృందాలు వెంటాడుతున్నాయి. తాయి లాలపై ప్రత్యేక దృష్టి ఆయా పార్టీల అభ్య ర్థులు ఓటర్లకు తాయిలాల పంపిణీపై నిఘా బృందాలు ప్రత్యేకదృష్టి సారిం చాయి. డబ్బు, మద్యం పంపిణీపై ఓవైపు సివిల్‌ పోలీసులు, మరోవైపు ఎక్సైజ్‌శాఖ సిబ్బంది విస్త ృతంగా తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో వివిధ విభాగాలకు చెందిన 15వేల మంది పోలీసులు ఉండగా, మరో 10,000 మంది సెంట్రల్‌, స్టేట్‌ పారామిలటరీ బలగాలు రానున్నాయి. ఆరు ఫ్లయింగ్‌ స్వ్కాడ్‌ బృందాలు పనిచేస్తుండగా, అనుమా నస్పదమైన ప్రతి చోట పోస్టులను ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్ని ఆపి విస్తృతంగా తనిఖీచేస్తున్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన నాటి నుంచి రూ.కోట్లాది రూపాయల నగదును పట్టుకున్నట్లు అధికారులు వెల్లడిరచారు.
సమస్యాత్మక గ్రామాల్లో అవగాహన రాష్ట్రంలో ఉన్న సమస్యాత్మక గ్రామాలపై ఆయా జిల్లాల ఎస్పీలు, నగర పోలీస్‌ కమిషనర్లు, ప్రత్యేక దృష్టి సారించారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటుచేసి ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా యువత గొడవలకు వెళ్లకుండా వారిని చైతన్యం చేస్తున్నారు. ప్రత్యేకంగా పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఓటుహక్కును వినియోగించుకోవాలని ఓటర్లకు సూచిస్తున్నారు. అభ్యర్థుల సమావేశం, ప్రచారాలపై ఎస్పీ ఎప్పటికప్పుడు కిందస్థాయి అధికారుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. ఆయా జిల్లాలో ఉన్న పోలింగ్‌ కేంద్రాలువద్ద కూడా నిఘా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు. ఎస్పీ నేతృ త్వంలో పలు గ్రామాల్లో కార్డెన్‌సెర్చ్‌ నిర్వహిస్తూ అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బ్యాంకు లావాదేవీలపై నజర్‌ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బ్యాంకుల్లో వివిధ లావాదేవీలు జరిపే వారిపై ప్రత్యేక దృష్టి సారించారు. నామినేషన్ల పర్వం ముగి యడంతో ఓటర్లను ప్రలోభ పెట్టేం దుకు రాజకీయ పార్టీల నాయకులు వివిధ మార్గాల్లో ప్రయత్నాలు ఆరంభించారు. అభ్యర్థుల ఎత్తుగడలను అడ్డుకునేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపట్టింది.ఖాతాల్లో ఒకేసారి నగదు జమకావడం, ఎక్కువ లావాదేవీలు నిర్వహించడం తదితర వాటిపై నిఘా ఉంచారు. రూ.50వేలు దాటితే పాన్‌కార్డు నంబర్‌ తప్పనిసరి అడుగుతున్నారు. ముఖ్యంగా రూ.లక్షలకు మించిన లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఆయా పార్టీలు డబ్బు సంచిలు కదలాడుతున్నాయి. ఎన్నికల బూత్‌ స్థాయి కన్వీనర్‌లకు చేరుతున్నాయి. నిఘా యంత్రాంగం దీనిపై దృష్టి కేంద్రీక రించారు. నిఘా కెమెరాలతో ఎప్పట్టికప్పుడు చిత్రీకరిస్తున్నారు. ముఖ్యంగా విశాఖపట్నం, రాజమండ్రి, కడప, కాకినాడ, కర్నూల్‌, గుంటూరు, విజయవాడ, మంగళగిరి వంటి ప్రాంతాల్లో క్షుణ్ణంగా తణిఖీలు చేస్తున్నఆరు. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే ఓటర్లను చైతన్యవం తులను చేయడానికి సామాజిక సేవా బృందాలు పనిచేస్తున్నాయి. అలాగే సమస్యాత్మకమైన పోలింగ్‌ బూత్‌ల వద్ద ఘట్టి నిఘా ఏర్పాటు చేయడానికి ప్రణాళి కలు రూపొందించారు. యువత భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దు జిల్లాలో ఉన్న సమస్యాత్మక గ్రామాల్లో ఓటర్లకు అవగాహన కల్పించాం. ఓటర్లు ప్రలోభా లకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఒకరి సమావేశాలు జరిగే సమయంలో మరొకరు అక్కడి వెళ్లి గొడవలు చేస్తే చర్యలు తప్పవు. ముఖ్యం గా యువత గొడవలకు దిగి వారి భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దు. డబ్బు, మద్యం పంపిణీ జరగకుండా చెక్‌పోస్టులు ఏర్పాటుచేశామని పోలీసులు పేర్కోన్నారు.

రసవత్తరం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయం

‘‘ ఏపీలో ఏప్రిల్‌ 11న జరిగే ఎన్నికలు మునుపెన్నడు లేని విధంగా రాజకీయం వేడెక్కింది. ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, వైఎస్సార్‌సీపీలు నువ్వా-నేనా అన్న చందంగా బరిలో ఉన్నాయి. జనసేన కూడా ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగుతుండటంతో ఓట్ల చీలిక ఖాయంగా కనిపిస్తోంది. అయితే.. ఈసారి రాష్ట్ర ప్రజలు ఏ అంశాన్ని ప్రాతిపదికగా తీసుకుని పార్టీలకు ఓట్లు వేస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా ఏపీ ఎన్నికల్లో ప్రత్యేక హోదాతో పాటు పలు అంశాలు కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తోంది ’’- గునపర్తి సైమన్‌
ఆంద్రప్రదేశ్‌ రాజకీయలు రోజుకోమలుపు తీసుకుంటున్నాయి. పొత్తులు, పొత్తులు లేకుండా వంటి అంశాలతో రోజుకో రంగు పులుము కుంటు న్నాయి. నిన్నటి వరకు అదికార టీడిపి ప్రతిపక్ష వైసీపి మద్య రసవత్తర పోరు ఉంటుందని భావించినప్పటికి మారిన రాజకీయ నేపథ్యంలో నాలుగు పార్టీలు తీవ్రస్థాయిలో తలపడనున్నాయి. ఏపీలో ఇప్పుడు చతుర్ముఖ పోటీ ఏపార్టీకి లాభం చేకూర్చుతుంది, ఎవరిని ముంచుతుంది అన్నచర్చ సాగుతోంది. బీజెపీ, వైసీపి పార్టీలు స్వతం త్య్రంగా తెరపైకి రావడం ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయ అంచ నాలను తలకిందలు చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో నువ్వా, నేనే అని పోటీపడ్డ టీడీపీ, వైసీపీలకు ఈ పరిస్థితులు కొంత సంకటంగా మారాయి.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలతోపాటు శాసనసభకు ఎన్నికలు జరుగుతుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతు న్నాయి. నామినేషన్‌ ప్రక్రియ ముగియడంతో ఎన్నికలబరిలో ఉన్న అభ్యర్థు లంతా ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు. ఏప్రిల్‌ 11న తొలిదశలో పోలింగ్‌ జరుగుతుంది. పోలింగ్‌కు రెండురోజుల ముందే ప్రచారం నిలిచి పోనుంది. దీంతో ప్రధానపార్టీలైన టీడీపీ,వైసీపీ, జనసేన అధినేతలు సుడిగాలి ప్రచారాలు, కుల,మత రాజకీయాలు చేస్తున్నారు.ఈవిషయంలో చంద్రబాబు ఒకఅడుగు ముందేఉన్నారు. మరోవైపు వైసీపీ అధినేత జగన్‌, జనసేనాని పవన్‌ కూడా తన ఎన్నికల వ్యూహాన్ని ముమ్మరం చేశారు.
రసవత్తర రాజకీయాలు
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో 2019కి ఓప్రత్యేకస్థానం ఉంది. పొత్తుల కుంపట్లు లేకుండానే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల బరిలోకి దిగుతు న్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో కూడా అన్నిపార్టీలు ఒంటరిగా పోటీచేసిన దాఖలాలు లేవు. టీఆర్‌ఎస్‌ ఓసారి కాంగ్రెస్‌తో మరోసారి టీడీపీతో చేతులు కలిపి ఎన్నికలను ఎదుర్కొం టుంది. విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో కూడా టీడీపీ, బీజేపీ కలిసి పోట ీచేశాయి, జనసేన వీరికి మద్దతిచ్చింది.
ఐదేళ్లు గడిచేలోగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ముగ్గురు భాగస్వాములు మూడుదారులు చూసుకున్నారు. తెలం గాణలో టీడీపీ-కాంగ్రెస్‌ కలసి పోటీచేసినా, ఏపీలో ఆ సమీకరణాలు వర్కవుట్‌ కాలేదు. ఏపీలో కాంగ్రెస్‌, టీడీపీ పొత్తులేదని తేలడంతో ఇప్పుడు హస్తం పార్టీ కూడా 175 స్థానాలకు సై అంటోంది. టీడీపీ జనసేనను మచ్చిక చేసుకోవాలని చూస్తున్నా ప్రస్తుతానికి పవన్‌ లొంగడం లేదు. మొత్తమ్మీద ఈఏడాది అన్నిపార్టీలూ ఒంటరిగానే బరిలో దిగబోతున్నాయి.
కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీ, వైఎస్సార్సీపీ, జనసేన… విడివిడిగా 175 స్థానాలకు అభ్యర్థులను బరిలో దింపుతున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులే ఈసారి 875మంది బీఫారాలతో రెడీగా ఉంటారు. వామ పక్షాలు జనసేనతోనే ఉంటాయి కాబట్టి వాటిని లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. పైగా వీళ్లది పొత్తు అని కూడా అనలేం. వామపక్షాల పరిస్థితి అలాంటిది. ఇక ఏపీ ఎన్నికల్లో వేలు పెడతామంటూ టీఆర్‌ఎస్‌ కవ్విస్తోంది. ఎంఐఎం తనకు పట్టున్న కొన్ని స్థానాల్లో అయినా పోటీ చేయడం గ్యారెంటీ. ప్రజా శాంతి పేరుతో హంగామా చేస్తున్న కేఏపాల్‌ కూడా అన్ని స్థానాల్లో పోటీచేసి ముఖ్యమంత్రిని అయిపోతా నంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆమ్‌ ఆద్మీ, లోక్‌సత్తా.. కూడా లైన్లో ఉన్నాయి. ఇండిపెండెంట్లుగా వెళ్లాలనుకునే అసంతృప్తులను ఆదుకోడానికి బీఎస్పీ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. అంటే ఈ ఏడాది ఏపీ ఎన్నికల్లో అభ్యర్థుల కోలాహలం ఓరేంజ్‌లో ఉత్కంఠభరితంగా ఉంది. పొత్తుల గోల తెగకపోయేసరికి ఏపీలో ఎవడిగోల వాడి దిగా మారింది. పొత్తులు లేని ఈఒంటరి పోరు ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలుస్తుందని టీడీపీ ఆశ. మరోవైపు ఎలాంటి పొత్తుల అవసరం లేకుండానే అధికారంలోకి వస్తామనేది వైసీపీ నమ్మకం. మొత్తమ్మీద ఏపీలో ఈసారి ఎన్నికల రాజకీయం మరింత రంజుగా మారబోతోంది.
ఎన్నికల బరిలో బంధువర్గం
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్నది నానుడి. కానీ బంధువులు, బంధుత్వాలకు ఎప్పుడూ పెద్ద పీట వేస్తుంటారన్నది వాస్తవం. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులను పరిశీలిస్తే ఈవిషయం స్పష్టం అవుతోంది.
దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ పోటీ పడుతున్న వారిలో సమీప బంధువుల సంఖ్య ఎక్కువగానే కనిపిస్తోంది.
నారా – నందమూరి
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు బంధువులు పలువురు ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. చంద్రబాబు తనయుడు, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రత్యక్ష పోరుకి తొలిసారిగా సిద్ధమయ్యారు. ఆయన గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ తనయుడు, చంద్రబాబు వియ్యంకుడు కూడా అయిన నందమూరి బాలక ృష్ణ అనంతపురం జిల్లా హిందూపురం నుంచి రెండోసారి బరిలోకి దిగారు.
బాలక ృష్ణ చిన్నల్లుడు, నారా లోకేశ్‌ తోడల్లుడు భరత్‌ తొలిసారి విశాఖ ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్నారు.
కింజరాపు కుటుంబీకులకు పెద్ద పీట
ఇక ఉత్తరాంధ్ర జిల్లాలో టీడీపీ దివంగత నేత కింజరాపు ఎర్రం నాయుడు సమీప బంధువులు కూడా ఈసారి ఎన్నికల బరిలో ఉన్నారు. ఆయన వారసుడిగా కింజరాపు రామ్మోహన్‌ నాయుడు శ్రీకాకుళం ఎంపీగా మరోసారి పోటీ చేస్తున్నారు. ఎర్రంనాయుడి సోదరుడు, మంత్రి అచ్చెన్నాయుడు టెక్కలి అసెంబ్లీ స్థానం నుంచి మరోసారి రంగంలోకి దిగారు. ఎర్రంనాయుడి కుమార్తె, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కోడలు అదిరెడ్డి భవానీ తొలిసారిగా రాజమహేంద్రవరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ పడుతున్నారు. రామ్మోహన్‌ నాయుడి మామ విశాఖజిల్లా పెందుర్తి సిట్టింగ్‌ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మరోసారి బరిలో దిగారు. కిమిడి కళా వెంకట్రావు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల స్థానంలో పోటీపడుతున్నారు. ఆయన సమీప బంధువు, మాజీ మంత్రి కిమిడి మృణాళిని తనయుడు కిమిడి నాగార్జున రాజకీయ అరంగేట్రం చేసి విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీపడుతున్నారు. ప్రస్తుతం తల్లి ప్రాతినిథ్యం వహిస్తున్న స్థానంలో ఈసారి కుమారుడికి అవకాశం కల్పించారు.
గజపతి కుటుంబం
కేంద్ర మాజీ మంత్రి, సీనియర్‌ నేత పూసపాటి అశోక్‌గజపతిరాజు సిట్టింగ్‌ సీటు విజయనగరం ఎంపీ స్థానానికి మళ్లీ పోటీ చేస్తు న్నారు. తొలిసారిగా అదే కుటుంబం నుంచి అశోక్‌ గజపతి రాజు కుమార్తె అదితి గజపతిరాజు విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే మీసాల గీతను కాదని అదితికి అవకాశం ఇచ్చారు.
గంటా వారసులు
విశాఖ జిల్లాకి చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు ఈసారి విశాఖ ఉత్తరం నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్నారు. ఆయన వియ్యంకుడు పులపర్తి రామాంజనేయులు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి వరుసగా మూడోసారి పోటీ చేస్తున్నారు. గంటా సమీప బంధువు పరుచూరి భాస్కరరావు జనసేన తరుపున అనకాపల్లి నుంచి పోటీ చేస్తున్నారు. ఆర్థికమంత్రి, టీడీపీ నేత యనమల రామక ృష్ణుడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. గత రెండు ఎన్నికల్లో ఆయన ప్రత్యక్ష పోరుకి దూరంగా ఉన్నారు. ఆయన సొంత నియోజకవర్గం తూర్పు గోదావరి జిల్లా తునిలో సోదరుడు యనమల క ృష్ణుడు మళ్లీ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. యనమలతో పాటు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌కు కూడా వియ్యంకుడైన టీటీడీ చైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ కడప జిల్లా మైదుకూరు నుంచి మళ్లీ పోటీ పడుతు న్నారు. గడిచిన ఎన్నికల్లో ఆయన ఇదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
కర్నూలులో నాలుగు కుటుంబాలు
తెలుగుదేశం పార్టీ తరుపున కర్నూలు జిల్లాలో మూడు కుటుం బాలకు అవకాశాలు దక్కాయి. అందులో ఉప ముఖ్యమంత్రి కేఈ క ృష్ణమూర్తి కుటుంబానికి రెండు సీట్లు కేటాయించారు. ఈసారి కేఈ కృష్ణమూర్తి ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండడంతో ఆయన స్థానంలో తనయుడు కేఈ శ్యాంబాబు పత్తికొండ నుంచి పోటీ పడుతున్నారు. కేఈ ప్రతాప్‌కి డోన్‌ సీటు కేటాయించారు. మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి కొద్దికాలం క్రితమే టీడీపీ కండువా కప్పుకున్నారు. ఆయనకు కర్నూలు లోక్‌సభ టికెట్‌ దక్కగా, ఆయన భార్య కోట్ల సుజాతమ్మ ఆలూరు నుంచి బరిలో ఉన్నారు. మరో మంత్రి భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ నుంచి పోటీ చేస్తున్నారు. ఆమె సోదరుడు, నంద్యాల ఉపఎన్నికల్లో గెలిచిన భూమా బ్రహ్మానందరెడ్డి టికెట్‌ దక్కించుకున్నారు. బ్రహ్మానందరెడ్డి సొంత మామ కాటసాని రామిరెడ్డి వైసీపీ తరుపున బనగానపల్లిలో పోటీ పడుతుండగా, రామిరెడ్డి సోదరుడు కాటసాని రాంభూపాల్‌ రెడ్డి పాణ్యం బరిలో వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. సమీప బంధువులు రెండు ప్రధాన పార్టీల తరపున పోటీ పడుతుండడం విశేషం. కర్నూలు జిల్లాలకే చెందిన రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ తనయుడు టీజీ భరత్‌ కి కర్నూలు ఎమ్మెల్యే టికెట్‌ దక్కింది. మరో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుటుంబంతో సమీప బంధుత్వం ఉన్న రాయపాటి నరసరావుపేట ఎంపీగా బరిలో ఉన్నారు. గుంటూరు జిల్లాకు చెందిన వియ్యంకులు జీవీ ఆంజనే యులు వినుకొండ నుంచి, కొమ్మలపాటి శ్రీధర్‌ పెదకూరపాడు నియోజక వర్గాల నుంచి టీడీపీ తరపున పోటీ చేస్తున్నారు అనంతపురం జిల్లాలో జేసీ కుటుంబం నుంచి ఇద్దరు వారసులు ఎన్నికల బరిలో నిలిచారు. జేసీ పవన్‌రెడ్డి తన తండ్రి దివాకర్‌ రెడ్డి స్థానంలో అనంతపురం ఎంపీ స్థానం నుంచి పోటీ పడుతుండగా, జేసీ అస్మిత్‌ రెడ్డి కూడా తండ్రి ప్రభాకర్‌ రెడ్డి స్థానంలో తాడిపత్రి ఎమ్మెల్యే సీటు దక్కించుకున్నారు. ఇక జేసీ ప్రభాకర్‌ రెడ్డి సొంత బావమరిది నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి వైసీపీ తరుఫున నెల్లూరు జిల్లా కోవూరు నుంచి పోటీ చేస్తున్నారు.
వైసీపీలోనూ అదే వరుస
వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌.జగన్‌ పులివెందుల నుంచి రెండోసారి పోటీ చేస్తున్నారు. ఆయన బాబాయి కొడుకు వైఎస్‌.అవినాష్‌ రెడ్డి కడప లోక్‌సభ నుంచి, మేనమామ రవీంద్రనాథ రెడ్డి కమలాపురం నుంచి పోటీపడుతున్నారు. ఈ ముగ్గురు సిట్టింగ్‌ సీట్లలోనే బరిలో ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం అసెంబ్లీ స్థానానికి, ఆయన సోదరుడు ధర్మాన కృష్ణ దాసు నరసన్నపేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో వీరిద్దరూ ఆయా స్థానాలకు ప్రాతినిధ్యం వహించారు. గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. విజయనగరం జిల్లాకు చెందిన మరో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబీ కులకు కూడా మూడు టికెట్లు దక్కాయి. బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నుంచి పోటీ పడుతున్నారు. ఆయన సోదరుడు అప్పల నరసయ్య గజపతినగరం స్థానాన్ని దక్కించుకోగా, తోడల్లుడు అప్పలనాయుడు నెల్లిమర్ల నుంచి రంగంలో ఉన్నారు. కర్నూలు జిల్లా శ్రీశైలం నుంచి శిల్పా చక్రపాణిరెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయన సోదరుడి కుమారుడు, శిల్పా రవిచంద్రారెడ్డి నంద్యాల నుంచి వైసిపి తరపున తొలిసారిగా రంగంలోకి వచ్చారు. ఎమ్మెల్సీగా ఉన్న గంగుల ప్రభాకర్‌ రెడ్డి తనయుడు గంగుల బిజేంద్రనాథ్‌ రెడ్డి ఆళ్లగడ్డ నుంచి పోటీ పడుతున్నారు. చిత్తూరు జిల్లాకి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు స్థానంలో పోటీలో ఉండగా, ఆయన సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాధ్‌ రెడ్డి తంబళ్లపల్లి నియోజక వర్గం నుంచి పోటీ పడుతున్నారు. ఇక రామచంద్రారెడ్డి తనయుడు మిథున్‌ రెడ్డి రాజంపేట ఎంపీ స్థానం కోసం పోటీ పడుతున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజక వర్గం సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి మరోసారి బరిలో ఉన్నారు. ఆయన సమీప బంధువు మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డి గుంటూరు లోక్‌సభ సీటులో వైసీపీ అభ్యర్థిగా పోటీ పడుతున్నారు. నెల్లూరు ఎంపీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్‌ రెడ్డి అనూహ్యంగా తెరమీదకు వచ్చారు. ఆయన వియ్యంకుడు మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి ఉదయగిరి అసెంబ్లీ స్థానం కోసం పోటీ పడుతున్నారు. ఇక మేకపాటి కుటుంబానికి చెందిన మాజీ ఎంపీ రాజమోహన్‌ రెడ్డి తనయుడు మేకపాటి గౌతమ్‌రెడ్డి సిట్టింగ్‌ సీటు ఆత్మకూరు కోసం మళ్లీ పడుతున్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు మరోసారి ప్రకాశం జిల్లా పర్చూరు నుంచి పడుతున్నారు. ఆయన ఈసారి వైసీపీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు.
జనసేనలోనూ అదే సీన్‌
వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా మాట్లాడే పవన్‌ కళ్యాణ్‌ పార్టీలో కూడా పలువురు బంధువులకు టికెట్లు దక్కాయి. స్వయంగా పవన్‌ అటు భీమవరం, ఇటు గాజువాక రెండు స్థానాల నుంచి పోటీ చేస్తుండగా సోదరుడు నాగబాబు నర్సాపురం పార్లమెంట్‌ స్థానంలో పోటీపడుతున్నారు. నాగబాబు తోడల్లుడు,మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య పెందుర్తి నుంచి అసెంబ్లీ స్థానంలో పోటీ చేస్తున్నారు. వైసీపీ తరుపున భీమిలి నుంచి పోటీ చేస్తున్న సిట్టింగ్‌ ఎంపీ అవంతి శ్రీనివాస్‌ సోదరుడు ముత్తంశెట్టి క ృష్ణారావు కి జనసేన తరుపున అవనిగడ్డ నుంచి అవకాశం దక్కింది. ఇక భీమవరం వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్‌ , తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి సత్యానందరావు స్వయంగా బావ,బావమరుదులు.
ఒకరిపై ఒకరు
ఒకే పార్టీ తరపున కొందరు, వేరు వేరు పార్టీల తరపున మరి కొందరు పడుతుండగా సమీప బంధువులు ముఖాముఖీగా తలపడుతున్న స్థానాలు కూడా ఉన్నాయి. విశాఖ జిల్లా అరకు పార్లమెంట్‌ స్థానం కోసం మాజీ ఎంపీ వైరిచర్ల కిశోర్‌ చంద్రదేవ్‌ పోటీ పడుతున్నారు. ఆయన టీడీపీలో చేరి టికెట్‌ దక్కించుకు న్నారు. ఆయనకు పోటీగా కాంగ్రెస్‌ తరఫున శృతిదేవి పోటీ చేస్తున్నారు. ఆమె కిశోర్‌చంద్రదేవ్‌కి స్వయంగా కూతురు కావడం విశేషం. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట అసెంబ్లీ నియోజక వర్గంలో అన్నదమ్ములు పోటీ పడుతున్నారు. టీడీపీ తరుపున మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పోటీ చేస్తుండగా, జనసేన అభ్యర్థిగా బండారు శ్రీనివాస్‌ బరిలో ఉన్నారు. ఉరవ కొండ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్‌ రెడ్డికి మళ్లీ టికెట్‌ దక్కగా, మంత్రాలయం నుంచి పోటీ చేస్తున్న వై బాలనాగిరెడ్డి, ఆదోని నుంచి పోటీ చేస్తున్న వై సాయి ప్రసాద్‌ రెడ్డి, అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మాజీ ఎంపీ వై. అనంత వెంకట్రామిరెడ్డి కూడా సమీప బంధువులే కావడం విశేషం. మంత్రాలయం, అధోని నుంచి బాలనాగిరెడ్డి, సాయి ప్రసాద్‌ రెడ్డి కూడా ప్రస్తుతం సిట్టింగ్‌ ఎమ్మెల్యేలుగా ఉన్నారు.
ఏపిలో అప్పుడు రెండు పార్టీలమద్య పోరు..! ఇప్పుడు నాలుగు పార్టీల మద్య పోటీ..!!
కొంతకాలం క్రితం వరకూ ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్యే పోరు అన్నట్లుగా సాగిన రాజకీయ వాతావరణం తారుమారైంది. దీంతో చతుర్ముఖ పోరు పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీజేపీతో టీడీపీ దూరమైన నేపథ్యంలో వైసీపీ ఇంతవరకు ఏపార్టీకి దగ్గరవలేక పోవడం నేపథ్యంలో వామపక్షాలను కలుపుకొని జనసేన తెరపైకి రావడం, తప్పని పరిస్థితుల్లో బీజేపీ ఒంటరి బాట పట్టడం వంటి పరిణామాలు మున్ముందు ఏపీలో చతుర్ముఖ పోరుకు బాటలు వేస్తున్నాయా అన్న సంకేతాలు వెలువడు తున్నాయి. ఇదిలావుంటే ఎన్నికల అనంతరం బీజేపీతో వైసీపీ జతకట్టే అవకాశముందన్న ప్రచారమూ ఉంది. అదే సంద ర్భంలో టీడీపీ, కాంగ్రెస్‌ రెండూ చేతులు కలుపుతాయన్న ప్రచారం కూడా సాగుతోంది. అదే సందర్భంలో జనసేన, వామపక్షాలు సైతం కాం గ్రెస్‌, టీడీపీ పార్టీలతో అంతే దూరాన్ని పాటిస్తున్నాయి.

చిరు ధాన్యాలు కాదు..సిరి ధాన్యాలు

చిరు ధాన్యాలు ఎక్కువ ఉష్ణోగ్రతలను, బెట్టను తట్టుకొనే పంటలు కనుక కరువు పీడిత ప్రాంతాలలో కూడా పండిరచటానికి వీలుంటుంది. చిరుధాన్యాలలో పీచు పదార్థం, ఇనుము, కాల్షియం, విటమిన్లు అధికంగా ఉండటం వల్ల ఇవి ఆరోగ్యానికీ మేలు చేస్తాయి. గడిచిన మూడు నాలుగు దశాబ్థాల కాలంలో జీవన శైలిలో వచ్చిన మార్పులు వల్ల మన ఆహార విధానంలోనూ మార్పులు వచ్చాయి. తద్వారా ప్రబలుతున్న దీర్ఘకాలిక వ్యాధుల ద ృష్ట్యా తిరిగి చిరుధాన్యాల వాడకంపై ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలో వ్యవసాయాభివ ృద్ధికి తోడ్పడే గ ృహవిజ్ఞాన విభాగం నుంచి చిరుధాన్యాల ప్రాధాన్యతను ప్రజలకు వివరించే ప్రచారం పెరిగింది. ఇందులో భాగంగా గ ృహవిజ్ఞానంలో పరిశోధకురాలిగా ఉన్న డాక్టర్‌ కీర్తి చిరుధాన్యాల ప్రాముఖ్యత, వాటితో చేసుకోదగిన వంటల గురించి వివరిస్తున్నారు.- కె.కీర్తి
చిరుధాన్యాలను ప్రతిరోజు తీసుకోవడం వల్ల చిరుధాన్యాల వాడకం పెరుగుతుంది. తద్వారా రైతులు అధికంగా చిరుధాన్యాలను పండిరచడానికి మొగ్గు చూపుతారు. దీనితోపాటు రైతులకు అధిక ఆదాయం పెరిగే చిన్న కుటీర పరిశ్రమలనూ అభివ ృద్ధి చేసుకోవచ్చు. అయితే ప్రస్తుత ఆధునిక యుగంలో ఫాస్ట్‌ఫుడ్స్‌ వాడకం మూలంగా మార్కెట్‌లో చిరుధాన్యాలు లభించినప్పటికి చాలా మందికి వాటిని ఎలావినియోగించాలో తెలియక చిరుధాన్యాల వాడకాన్ని తగ్గించారు. చిరు ధాన్యాల పోషక విలువలను, చిరుధాన్యాలతో వివిధఆహార పదార్థాలను త్వరితగతిని చేసుకునే పద్ధతులపై అవగాహన పెంచడానికి కృషి చేస్తున్నారు గృహ విజ్ఞాన పరిశోధకులు. ఈప్రయత్నంలో భాగంగా చిరుధాన్యాలతో పౌష్టిక విలువలతో కూడిన సంప్రదాయ వంటలు ఎలా చేసుకోవాలో తెలియ జేస్తున్నారు.
చిరుధాన్యాలతో ఆరోగ్యం
మనం రోజూ తీసుకునే వరిఅన్నం, గోధుమల కంటే చిరు ధాన్యాలలో పోషక విలువలు అధికంగా ఉంటాయి. రోజుతీసుకునే ఆహారంలో చిరుధాన్యాలను కూడా చేర్చడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు. చిరుధాన్యాల సాగుతో వీటి వినియోగ సామర్థాన్ని పెంచడానికి వీలుకలుగుతుంది. చిరుధాన్యాలలో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల పిల్లల్లో, మహిళల్లో ఎముకల పుష్టికి అవకాశం ఏర్పడుతుంది. చిరుధాన్యాలలో పీచుపదార్థం,మాసంకృత్తులు, అమైనోయాసిడ్లు, ఖనిజ లవణాలు అధికంగా ఉంటాయి కనుక సులభంగా, నెమ్మదిగా జీర్ణం అవుతాయి. అంతేకాదు చిరుధాన్యాలను రోజువారి ఆహారంలో చేర్చ డం ద్వారా గుండె సమస్యలు, మధుమేహం, ఉబకాయం వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
రాగులు – ఆరోగ్య లాభాలు : రాగులు వాడితే ఎముకల పెరుగుదల, దృఢత్వం మెరుగవుతుంది. ఇవి అధిక బరువు నియంత్రణ, మధుమేహ వ్యాధి నియంత్రణ, రక్తహీనత నివారిస్తాయి. గ్లూటెన్‌ ఎలర్జీ, సీలియాక్‌ వ్యాధిగ్రస్తులకు రాగులు అనువైన ఆహారం. రాగిచేదు,కారం,వగరు, తీపిరుచులు కలిగి ఉంటుంది. రాగుల్లో ప్రోటీన్లు,అమినోయాసీడ్లు ఎక్కువగాఉంటాయి. లేలైన్‌,ధియోనైన్‌, ఐసో ల్యూసిన్‌, మిథియోనైన్‌, థైమీన్‌, ట్రిఫ్టోఫైన్‌ వంటి ముఖ్య అమినో యాసిడ్లు ఉండటం వల్ల కండరాలు పనిచేయటానికి, రక్తం ఏర్పడ టానికి, డిప్రెషన్‌లపై పోరాటానికి, శరీర పెరు గుదల హార్మోన్లు విడుదల అవ్వడానికి, మల బద్ధకం,ఊబకాయం, వ్రణాలకి మంచి ఆహా రం. ఇది జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. బాలిం త స్త్రీలలో పాలఉత్పత్తిని పెంచుతుంది. చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది. పేగుక్యాన్సర్‌ బారిన పడకుండా ఉండటానికి ఇది చక్కని ఆహారం. రాగికి చలవ చేసే గుణం ఉండటంవల్ల వేసవి కాలంలో ఎండతాపాన్ని తట్టుకోవడానికి రాగిజావ, అంబరిని ఎక్కువగా తీసుకుంటారు. విటమిన్‌-ఎ, బి-1,బి-2, ఇనుము, కాల్షియం వంటి ఖని జాలు అధికంగా ఉండటంవల్ల రాగులను ‘పోషక ధాన్యంగా’ పిలుస్తారు. ఈ రాగులతో రాగిజావ, సేమ్యా,ఇడ్లి,వడ,పుల్లటి పునుగు లు,చెక్కపకోడి, పూరి,బూంది, మురుకులు, పొగడాలు, మిక్స్‌డ్‌ అటుకులు,లడ్డు, సంకటి, బొబ్బట్లు వంటి సంప్ర దాయ వంటకాలు చేసుకోవచ్చు.
జొన్నలు-ఆరోగ్య లాభాలు: జొన్నలతో అధిక శక్తి, పెరుగుదల సాధ్యమవుతుంది. అంతేకాక మలబద్ధకం నియంత్రణ, మధుమేహ వ్యాధి నియంత్రణ, కొలెస్ట్రాల్‌ నియంత్రణతో పాటు గ్లూటెన్‌ ఎలర్జీ, సీలియాక్‌ వ్యాధిగ్రస్తులకు అను వైన ఆహారం. జొన్నలు ఆరోగ్యవంతమైన జీర్ణప్రక్రియను మెరుగుపరుస్తాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు అధికంగాఉంటాయి. ఇది రక్తహీనతకు, మలబద్ధకానికి చక్కని ఆహారం. కండపుష్ఠికి,ఎముకల పటుత్వాన్ని పెంచు తుంది.కాల్షియం స్థాయిలను క్రమ బద్ధీకరిస్తుంది.రోగనిరోధక వ్యవస్థను పెం పొందిస్తుంది.ఇందులో పీచుపదార్థం అధికంగా ఉంటుంది. క్యాన్సర్‌ బారినపడ కుండా కాపాడుతుంది. ఇది గ్లూటెన్‌ లేని ఆహారం. ధయామిన్‌, రైబోప్లేరిన్‌ పుష్కలంగా ఉండటంతో నరాల బలహీనతలు, మానసిక రుగ్మతలు, కాళ్లు చేతులు మంటలు, నోటి పుండ్లు, వార్థక్య రుగ్మతల నుంచి కాపాడతాయి. ఇలాంటి జొన్నలతో స్వీట్‌ దోశ, హాట్‌బాల్స్‌, జొన్న పాయసం, జొన్నబజ్జీ, జొన్నసేమ్యా, పాల తాలికలు, ఉప్మా, పొంగలి, జొన్న రవ్వ బిర్యాని, జొన్నరవ్వ, కిచిడి, బూంది, జొన్న వడ, అరటికాయ బజ్జీ, చెక్కలు, జంతి కలు, చెక్క పకోడి, జొన్న అటుకులతో చుడువా, మురిపి, గవ్వలు,లడ్డు, బర్ఫీ, అటుకుల పాయసం, వడియాలు మొదలైన వంటకాలు చేసుకోవచ్చు.
సజ్జలు-ఆరోగ్య లాభాలు: సజ్జలు అధిక శక్తి, శరీర పెరుగుదలకు తోడ్పడతాయి. ఇవి మల బద్ధకాన్ని నియంత్రిస్తాయి. రక్తహీనత నివారణ, కడుపులో పుళ్లను (అల్సర్‌) తగ్గించడం, గ్లూటెన్‌ ఎలర్జీ, సిలియాక్‌ వ్యాధిగ్రస్తులకు అనువైన ఆహారం. సజ్జలు వగరు, తీపి రుచులు కలిగి ఉంటాయి. సజ్జలలో పిండి పదార్థం అధికం, వీటిలో ప్రోటీన్లు, పీచు పదార్థం అధికంగా ఉంటాయి. సజ్జలలో ఉండే అమినోయాసిడ్లు గోధుమలో ఉండే అమినో యాసిడ్లు కంటే తేలికగా జీర్ణమవుతాయి. బి-కాంప్లెక్స్‌ మిటమిన్లు (నియాసిన్‌, మిథియోనైన్‌, థయామిన్‌, రైబోప్లైవిన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, లెసిథిన్‌) పోటాషియం, మాంగనీస్‌, జింక్‌ వంటి అవసరమైన అనేక పాత్రలను సమర్థవంతంగా నిర్వర్తిస్తుంది. నియాసిన్‌ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. సజ్జలలో అధికంగా ఉండే భాస్వరం శరీరకణ నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషి స్తుంది. జెనిటిక్‌ కోడ్‌ నిర్మాణంలో ముఖ్యమైన న్యూక్లిక్‌ యాసిడ్స్‌లో ఫాస్పరస్‌ ముఖ్యభాగం. కణాల పొరలు, నరాల నిర్మాణంలో పాత్ర పోషించే లిపిడ్స్‌లో కూడా భాస్వరం ఒక భాగం. సజ్జలతో తయారుచేసిన ఆహారాన్ని ప్రతిరోజు తీసుకుంటే స్త్రీలకు మూత్రపిండాలలో ఏర్పడే రాళ్ల సమస్య ఉండదు. శరీరంలో ట్రైగ్లీనరైడ్స్‌ స్థాయిని కూడా తగ్గిస్తుంది. ప్రతిరోజు సజ్జ ఆహరాన్ని తీసుకోవటం వల్ల స్త్రీలలో రొమ్ము క్యాన్సర్‌, పిల్లలో ఆస్తమా సమస్యలు తగ్గుతాయి. సజ్జలలో ఉండే అవసరమైన పోషకం లగ్నిన్‌ శరీరానికి చాలా ప్రయోజనకారి. ఇది క్యాన్సర్‌, గుండె ఆగిపోవటం వంటి ప్రమాదాలను అరికడు తుంది. సజ్జల ఆహారం డయోబెటిక్‌ టైపు-2ను కూడా తగ్గిస్తుంది. సజ్జలతో మసాలా రొట్టె, అప్పాలు, స్వీట్‌ పూరి,సేమ్యా, బిర్యాని, బూంది, వాంగీబాత్‌, నమక్‌ ఏరా, సజ్జ పకోడి, చెక్క పకోడి, మంచూరియా, బూంది లడ్డు, బొబ్బట్లు, మిఠాయి, బాదుషా, లడ్డు.
కొర్రలు ఆరోగ్య లాభాలు : శరీర పెరుగుదల, శరీర నిర్మాణంలో కొర్రలు తోడ్పడతాయి. సిలియాక్‌ జబ్బుకు అనువైన ఆహారమిది. కొర్రలు తీపి, వగరు రుచులు కలిగి ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు, రక్త హీనత నివారణలో ఇది మంచి ఆహారం. శరీరంలో కొలస్ట్రాల్‌ పరిమాణాన్ని తగ్గిస్తుంది. వీటిలో యాంటి ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కొర్రలలో అధిక పీచుపదార్థం, మాంసక ృత్తులు, కాల్షియం, ఐరన్‌, మాంగనీస్‌, మెగ్నీషియం, ఫాస్పరస్‌, విటమిన్లు అధిక పాళ్లలో ఉంటాయి. కనుక చిన్న పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు మంచి ఆహారం. ఇవి ఉదర సంబంధ వ్యాధులకు మంచి ఉపశమనం కలిగిస్తాయి. కడుపు నొప్పి, మూత్రం పొసేటప్పుడు మంటగా ఉండటం, ఆకలిమాంద్యం, అతిసారం మొదలగు వ్యాధులకు ఔషధాహారం. మాంసకృత్తులు, ఇనుము ఆధికంగా ఉండటం వల్ల రక్తహీనత నివారణకు చక్కటి ఔషదం. పీచు పదార్థం అధికంగా ఉండటంవల్ల మలబద్ధకాన్ని అరికడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో జ్వరం వచ్చినప్పుడు కొర్ర గంజి తాగి దుప్పటి కప్పుకుని పడుకుంటే జ్వరం తగ్గిపోతుందని పెద్దల అనుభవం చెబుతుంది. గుండె జబ్బులు, రక్తహీనత, ఊబకాయం, కీళ్లవాతం, రక్తస్రావం, కాలిన గాయాలు త్వరగా తగ్గుటకు కొర్రలు తినడం మంచిది. కొర్రలతో కొర్ర పాయసం, కొర్ర లడ్డు చేసుకోవచ్చు.
సామాలు-ఆరోగ్య సూత్రాలు : సామాలతో అధిక శక్తి, శరీర పెరుగుదల ఉంటుంది. రక్తహీనత నివారణ, మలబద్ధకం నియంత్రణలో సహకరిస్తుంది. గ్లూటెన్‌ ఎలర్జీ వారికి, సీలియాక్‌ వ్యాధిగ్రస్తులకు అనువైన ఆహారం.
వరి గడలు-ఆరోగ్య సూత్రాలు : వీటితో మధుమేహ వ్యాధి, కొలెస్ట్రాల్‌, మలబద్ధకం నియంత్రణలో ఉంటాయి. గ్లూటెన్‌ ఎలర్జీ వారికి, సిలియాక్‌ వ్యాధిగ్రస్తులకు అనువైన ఆహారం.
అరికలు-ఆరోగ్య సూత్రాలు : అరికలు అధిక శక్తి, శరీర పెరుగుదలను ఇస్తాయి. వీటితో మధుమేహ వ్యాధి, మలబద్ధకం నియంత్రణలో ఉంటాయి. ఇవి అధిక బరువును నియంత్రి స్తాయి. ప్రస్తుతం అన్ని వయసుల వారిలోనూ ఆరోగ్య స్ప ృహ పెరుగుతోంది. అందుకు తగినట్టుగానే ఆహారంలోనూ మార్పులు వస్తున్నాయి. ఎలాంటి పురుగు మందులు, రసాయనాలు వేయకుండా, సేంద్రీయ పద్ధతిలో పండిరచిన పంటలతో చేసిన వంటలనే కోరుకుంటున్నారు. అందుకు అనుగుణంగా చిరుధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, బియ్యం, గోధుమలు, అపరాలు వంటి ఆహారోత్పత్తులకు నగరంలో ఏటేటా అనూహ్య ఆదరణ లభిస్తోంది. ఆహార ప్రియుల ‘స్వచ్ఛమైన’ అభిరుచికి అనుగుణంగానే వందల కొద్దీ చిన్న, పెద్ద సంస్థలు, కార్పొరేట్‌ దిగ్గజాలు, రైతు సహకార సంఘాలు సైతం మార్కెట్‌లో పోటీ పడుతున్నాయి. దేశవ్యాప్తంగా మెట్రో నగరాల్లో ఏటా సుమారు రూ.వెయ్యి కోట్ల ఆర్గానిక్‌ ఆహార పదార్థాల విక్రయాలు జరుగుతుండగా, ఒక్క హైదరాబాద్‌లోనే సుమారు రూ.80 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతున్నట్టు అంచనా. ఒక అంచనా మేరకు సుమారు 70 వేల కుటుంబాలు నిత్యం సహజంగా పండిన ఆహార పదార్థాలను తీసుకుంటుండగా, మరో 20 వేల కుటుంబాలు ఆర్గానిక్‌ రుచులను మాత్రమే ఆస్వాధిస్తున్నాయి. ఏటా ‘ఆర్గానిక్‌’ ఆహార ప్రియుల సంఖ్య పెరుగుతోంది. నగర జీవనంలో పెరుగుతున్న ఒత్తిళ్లు, రకరకాల అనారోగ్య సమస్యల నుంచి శాశ్వత విముక్తిని, ఊరట పొందాలంటే అత్యధికంగా పిండిపదార్థాలు ఉండే బియ్యం కంటే.. పోషక విలువలు, పీచు పదార్థాలు సమ ృద్ధిగా ఉండే మిల్లెట్స్‌ను ఆహారంలో భాగం చేసుకుంటున్నారు.
పాత వైపు కొత్త చూపు..
ఇంటర్నేషనల్‌ ఫుడ్‌ ఫెస్టివళ్లు, నోరూరించే రకరకాల వంటకాలు, బిరియానీ ఘుమఘు మలు, వెరైటీ వెజ్‌, నాన్‌ వెజ్‌తో రోజూ పసందైన విందు భోజనాలు ఆరగించే నగర వాసులు ఇప్పుడు ‘పాత’ తరానికి పయనమవు తున్నారు. అలనాటి ఆహార పదార్థాల వైపు దృష్టి సారించారు. జీవనశైలి వ్యాధులకు దూరంగా, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా బతికిన నిన్నటి తరం ఆహారపు అలవాట్లను నేటి తరం ఎంతో ఆసక్తిగా పరిశీస్తోంది. ఒకప్పుడు ప్రధాన ఆహారంగా ఉన్న సజ్జలు, కొర్రలు, కొర్రలు, వరిగెలు, ఊదలు, సామలు, జొన్నలు, రాగులు, వరిగెలు వంటి చిరు ధాన్యాలకు అనూహ్యమైన డిమాండ్‌ పెరిగింది. కాల్షియం బాగా ఉండి అనేక రకాల జీవన శైలి వ్యాధుల నుంచి విముక్తి కల్పిండంలో దోహదం చేసే రాగులకు, స్థూలకాయాన్ని అదుపులో ఉంచే కొర్రలకు నగరవాసులు ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఇంటికి.. వంటికీ కూడా..
సహజమైన జీవన విధానంలో కేవలం ఆహార పదార్థాలే కాకుండా కూరగాయలు, ఆకు కూరలు, సబ్బులు, షాంపూలు, వంట నూనెలు, కాస్మోటిక్స్‌ కూడా చేరాయి. మొరార్కో, ఫ్యాబ్‌ ఇండియా, 24 లెటర్‌ మంత్ర, ఈకోఫుడ్స్‌, కాన్షియస్‌ ఫుడ్‌, నేచర్‌ బాస్కెట్‌ వంటి వ్యాపార దిగ్గజాలు నగరవాసుల అభిరుచికి తగ్గట్టుగా ఆర్గానిక్‌ ఉత్పత్తులను అందజేస్తున్నాయి. ఇక దక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ, రైతునేస్తం, సహజ ఆహారం, ధరణి నేచురల్స్‌, గ్రామీణ్‌ మాల్‌ వంటి సంస్థలు, రైతు సహకార సంఘాలు సేంద్రియ ఎరువులతో పడిరచిన పంటలతో మహానగరానికి పల్లెకు మధ్య బాటలు వేశాయి. సూపర్‌మార్కెట్లలో ఇప్పుడు బ్రౌన్‌రైస్‌, జొన్నలు, రాగులు తప్పనిసరి విక్రయ వస్తువులయ్యాయి. ఆన్‌లైన్‌ అమ్మకాలు సైతం జోరందుకున్నాయి.
సహజ ఆహారమే ఎందుకు..
ప్రస్తుతం కాలంలో బియ్యం నుంచి పప్పులు, వంట నూనెల వరకు అన్నింటా కల్తీయే రాజ్యమేలుతోంది. 34 ఏళ్ల క్రితమే నిషేధించిన ఇతియాన్‌, డీడీటీ, బీహెచ్‌సీ వంటి ప్రమాద కరమైన పురుగుమందుల అవశేషాలు ఇప్పటికీ బయటపడుతున్నట్లు వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మధుమేహం, అధిక రక్తపోటు, స్థూలకాయం వంటి వ్యాధులకు రాజధానిగా మారిన హైదరాబాద్‌లో ఇలాంటి కల్తీ ఆహారాలు ప్రజలను మరింత అనారోగ్యం బారిన పడేస్తున్నాయి. చిన్న వయసులోనే అనేక రోగాలు దరిచేరుతున్నాయి. ఎదుగుతున్న పిల్లల్లో రోగ నిరోధక శక్తి క్షీణిస్తోంది. కల్తీ ఆహారం మేధో వికాసానికి సైతం బ్రేకులు వేస్తోంది. వైద్యనిపుణుల అంచనా మేరకు నగరంలో సుమారు 20 లక్షల మంది మధు మేహంతో బాధపడుతుండగా..మరో 25 లక్షల మందికి పైగా అధికరక్తపోటు సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి అనర్థాల నుంచి బయటపడేందుకు ప్రజలు ఇప్పుడు ఆర్గానిక్‌, మిల్లెట్స్‌ ఆహారాన్ని కోరుకుంటున్నారు. వ్యాధులకు గురై, రకరకాల మందులు మింగుతూ రోగులుగా బతకడం కంటే..సహజ ఆహారంతో అసలు వ్యాధులే రాకుండా ఉంటా యనే నమ్మకం ప్రజల్లో బాగా పెరిగింది. ఒకప్పుడు ముడి బియ్యం అన్నమంటే చాలా మందికి తెలిసేది కాదు. పుష్కలమైన పీచు పదార్థాలు, పోషక విలువలు ఉన్న ముడి బియ్యం తీసుకొనే వారి సంఖ్య ఇటీవల అధికమైంది. ఇదొక్కటే కాదు.. అన్ని ఆహార ఉత్పత్తులూ రైతు క్షేత్రాల నుంచి నేరుగా నగరానికి వస్తున్నాయి. మహారాష్ట్ర లోని వార్ధా నుంచి సహజమైన గోధుమలు, యావత్‌మాల్‌ నుంచి సోయాబీన్స్‌, తమిళనాడు నుంచి స్వచ్ఛమైన నువ్వులు, నువ్వుల నూనె, కేరళ నుంచి సహజమైన సుగంధ ద్రవ్యాలు సైతం ప్రస్తుతం నగర మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో ఉండడంతో చాలామంది అటువైపే చూస్తున్నారు.- రిసెర్చ్‌ అసోసియేట్‌,
గృహ విజ్ఞాన విభాగం, కృషి విజ్ఞాన కేంద్రం గరికపాడు, కృష్ణాజిల్లా.

1 4 5 6 7