గాంధీజీ స్ఫూర్తి… రైతాంగ ఉద్యమం

నాడు గాంధీజీని హత్య చేసినవారి వారసులే నేడు దేశ స్వాతంత్య్రాన్నీ విదేశీ కార్పొరేట్లకు సమర్పించడానికి తొందరపడుతున్నారు. అందుకు ముందరి మెట్టుగా కాంట్రాక్టు వ్యవసాయం పేరిట మన దేశంలో, మన భూముల్లో ఏయే పంటు ఏ విధంగా పండిరచాలో ఎవరికి, ఏ రేటుకు అమ్ముకోవాలో, ఏ ధాన్యాు, పప్పు దిగుమతి చేసుకోవాలో నిర్ణయించే హక్కును విదేశీ, స్వదేశీ కార్పొరేట్లకు కట్టబెట్టే చట్టాను చేశారు. గాంధీజీ కన్న కలను సాకారం చేయాని నేడు రైతాంగం పోరాడుతోంది. రైతు కేంద్ర స్థానంలో ఉండే వ్యవసాయాన్ని రక్షించుకుంటూ దేశ ఆహార భద్రతను కూడా పరిరక్షించడం కోసం వారు పోరాడుతున్నారు.
మహాత్ముని 73వ వర్ధంతి.గాంధీజీ బలిదానం చేసిన రోజును అమరవీరు దినంగా పాటిస్తూ దేశవ్యాప్తంగా ఒకరోజు ఉపవాస దీక్ష చేపట్టాని సంయుక్త కిసాన్‌ మోర్చా పిుపునిచ్చింది. ఈ పిుపు ద్వారా తమ ఉద్యమం పూర్తిగా అహిం సాయుతంగా జరుగుతున్న వాస్తవాన్ని మరో మారు ఆచరణ ద్వారా రైతు ఉద్యమం పునరుద్ఘాటించింది. దేశ రాజధానిలో గత 65రోజుగా అత్యంత క్రమశిక్షణతో,పట్టుదతో,శాంతియుతంగా, సమైక్యంగా సాగుతున్న రైతు ఉద్యమం మీద బిజెపి, గోడీ మీడియా అంతులేని దుష్ప్రచారాన్ని సాగిస్తూనే వుంది. ఒకటో,రెండోరాష్ట్రాల్లోని కొద్దిమంది రైతు ు మాత్రమే చేస్తున్న ఆందోళన అని సాగిన ప్రచా రం ఎంత బూటకమో దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ రిపబ్లిక్‌డే నాడు రైతాంగం పాటించిన నిరసన కార్యక్రమాు ప్రపంచానికి తెలియ జెప్పా యి. ఆరోజున ఢల్లీిలో మోడీ అనుకూ శక్తు ఢల్లీి పోలీసుతో కుమ్మక్కై సాగించిన అరాచకం లోగుట్టును సాక్ష్యాతో సహా సోషల్‌ మీడియా బహిర్గతం చేసింది. ఉద్యమంలోకి వేరుపురుగులాగా ప్రవేశించిన దీప్‌సింగ్‌ నాటకం బట్టబయలైంది. ఈరోజు దొంగ లాగా కనిపించకుండా పారిపో వసిన పరిస్థితి అతగాడికి ఎదురైంది.73 సంవ త్సరాక్రితం పట్టపగు అతికిరాతకంగా అహిం సామూర్తి గాంధీజీని కాల్చిచంపిన గాడ్సే వారసులే, హింస,విద్వేషంమూర్తీభవించిన ఆ పరివారమే నేడు శాంతియుతంగా సాగుతున్న రైతు ఉద్యమాన్ని హింసతో, దౌర్జన్యంతో అణచివేయాని ప్రయత్నిస్తు న్నారు. ఆనాడు ఏస్ఫూర్తితో గాంధీజీ పిుపు నందు కుని ప్రజు బ్రిటిష్‌ పాకు దౌర్జన్యాన్ని, హింసను ఎదుర్కొని సత్యాగ్రహ ఉద్యమాన్ని జయప్రదంగా సాగించారో, ఈనాడు అదే స్ఫూర్తితో మన రైత న్ను, అమ్ము…న్ల వ్యవసాయ చట్టా రద్దు కోసం ఉద్యమిస్తున్నారు. వీరికన్నా ఆ మహాత్మునికి గొప్ప వారసు ఇంకెవరుంటారు? ఇంతకన్నా గొప్పగా గాంధీజీకి నివాళు ఎవరు అర్పిం చగరు? వెనకటికి ఒక పరమ దుర్మార్గుడు తన కన్న తల్లిదండ్రునే హతమార్చాడు. ఆ తర్వాత కోర్టులో న్యాయమూర్తి ముందు నిబడి ‘’అయ్యా, జడ్జి గారూ, నన్ను కనికరించండి. నన్ను శిక్షించ కండి. ఎందుకంటే నేను తల్లీ, తండ్రీ లేని అనాథను’’ అని వేడుకున్నాడట. ఇప్పుడు మోడీ ప్రభుత్వం రైతు పట్ల వ్యవహరిస్తున్న తీరు ఆవిధంగానే ఉంది. రైతు చేతుల్లోంచి వ్యవసాయాన్ని ఊడలా క్కుని వారిని విదేశీ, స్వదేశీ కార్పొరేట్ల ముంగిట కట్టుబానిసుగా నిబెట్టే అత్యంత దుర్మార్గమైన చట్టాను ఏకపక్షంగా రుద్ది, ఇప్పుడు తమ ప్రభు త్వం రైతు సంక్షేమం కోసమే ఇదంతా చేసిందని సిగ్గూ, ఎగ్గూ లేకుండా చెప్పుకుంటున్నారు. తకా యను తాకట్టు పెట్టేసిన కొందరు మేధావుచేత అదే విషయాన్ని రోత పుట్టించేలా వాగిస్తున్నారు. భారతీయత గురించి తెగ వాగుతూండే సంఘ పరివారానికి ఆ భారతీయత గురించి ఓనమాు కూడా తెలియవని రైతు ఉద్యమం చాటిచెప్పింది. ‘’భారతదేశంఆత్మ గ్రామసీమల్లో, మన రైతు దగ్గర ఉంది’’ అన్న గాంధీజీ మాటు మహాత్ముడికి ఈ దేశం గురించి ఎంత గొప్ప అవగాహన ఉందో తెలియజేస్తాయి. ఆమహాత్ముడినే పొట్టన పెట్టుకున్న నీచుకు భారతీయత గురించి ఏం తొస్తుంది? గాడిదకేం తొసు గంధపు వాసన? (గాడిదు క్షమించాలి. అవి మనకు గొప్పగా చాకిరీ చేస్తాయి. కార్పొరేట్లకు మాత్రమే చాకిరీ చేసేవాళ్ళతో గాడిద ను ప్చోడం అంటే గాడిదకు అవమానమే). గాంధీజీ కలు గన్న గ్రామ స్వరాజ్యంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మొత్తం దేశానికే వెన్నెముకగా పని చేస్తుంది. గ్రామంలో రైతుదే ప్రధాన భూమిక. ఆ రైతు సుభిక్షంగా ఉంటూ, గ్రామాభ్యుదయానికి కూడా చోదకశక్తిగా పని చేస్తారు. గ్రామీణ కుటీర పరిశ్రము పెద్ద ఎత్తున ఉపాధి క్పనకు తోడ్పడ తాయి. సహకార స్ఫూర్తితో తమ వనరును కబో సుకుని గ్రామీణ ప్రజు గ్రామ స్వపరిపానను నిర్వహిస్తారు. పెట్టుబడిదారీ అభివృద్ధిక్రమం ఇందు కు పూర్తి విరుద్ధం. చిన్న రైతుల్ని, చేతివృత్తుల్ని, సహకార వ్యవస్థని, గ్రామ స్థాయి ప్రజాస్వామ్యాన్ని అది తన క్రూరమైన లాభాపేక్షతో అణచివేస్తుంది. వారందరినీ తన ఫ్యాక్టరీల్లో అత్యంత చౌకగా పని చేసేందుకు పట్టణాకు తరుముతుంది. అప్పటికే అక్కడ కునార్లిుతున్న పట్టణ పేదకు వీరిని పోటీగా నిబెడుతుంది. తమకు అవసరం లేదను కుంటే అత్యంత నిర్దాక్షిణ్యంగా వారిని ఆ పట్టణా నుండే తరిమివేస్తుంది, ఇటీవ కరోనా లాక్‌డౌన్‌ సమయంలో పదు క్ష సంఖ్యలో వసకూలీు ఎటువంటి దయనీయ స్ధితిలో తమ స్వగ్రామాకు చేరుకున్నారో ఆవ్యధార్ధ గాధ చిత్రాు ఇంకా మన కళ్ళ ముందు కదలాడుతూనే వున్నాయి. గాంధీజీ కన్న కలను సాకారం చేయాని నేడు రైతాంగం పోరాడుతోంది. రైతు కేంద్ర స్థానంలో ఉండే వ్యవసాయాన్ని రక్షించుకుంటూ దేశ ఆహార భద్రతను కూడా పరిరక్షించడం కోసం వారు పోరాడుతున్నారు. దేశ ఆహార భద్రతను గనుక కోల్పోతే మనం దేశ స్వాతంత్య్రాన్ని సైతం కోల్పో యే ప్రమాదం ముంచుకొస్తుంది. దేశంలోని రైతాం గం, కార్మికు, కష్టజీవు పోరాడి సాధించుకున్న స్వాతంత్య్రాన్ని కాపాడుకోవడం కోసం నేడు రైతు పోరాడుతున్నారు. అనేక తరగతు ప్రజు, కార్మి కు వారికి అండగా నిబడుతున్నారు.
నాడు గాంధీజీనిహత్య చేసినవారి వారసులే నేడు దేశస్వాతంత్య్రాన్నీ విదేశీకార్పొరేట్లకు సమర్పిం చడానికి తొందరపడుతున్నారు. అందుకు ముందరి మెట్టుగా కాంట్రాక్టు వ్యవసాయంపేరిట మన దేశంలో మనభూముల్లో ఏయేపంటు ఏ విధంగా పండిరచాలో ఎవరికి, ఏరేటుకు అమ్ము కోవాలో, ఏ ధాన్యాు, పప్పు దిగుమతి చేసు కోవాలో నిర్ణయించే హక్కును విదేశీ, స్వదేశీ కార్పొ రేట్లకు కట్టబెట్టే చట్టాను చేశారు. స్వతంత్ర భారత దేశం హరితవిప్లవం ద్వారా సాధించుకున్న ఆహార భద్రతను- అది ఎంత పరిమితం అయినా సరే- సమాధి చేసి తమకన్నా దేశభక్తు ఇంకెవరున్నా రంటూ రంకొ వేస్తున్నారు.
ప్రముఖ మార్క్సిస్టు నేత, సిద్ధాంతవేత్త కామ్రేడ్‌ ఇ.ఎం.ఎస్‌. నంబూద్రిపాద్‌ ‘’మహాత్ముడు-ఆయన సిద్ధాంతాు’’ అన్న ఒకగొప్ప ప్రామాణిక రచన చేశారు. నేటికి ఒక శతాబ్దం క్రితం భారతదేశంలో వచ్చిన రైతాంగ ఉద్యమ మ్లెవ గురించి ప్రస్తావి స్తూ ఈ విధంగా రాశారు. ‘’మొదటి ప్రపంచ యుద్ధం అనంతరం భారత దేశంలోనూ, యావత్‌ ప్రపంచంలోనూ జరుగుతున్న చారిత్రాత్మక పరిణా మా ఫలితంగా ప్రజలో బ్రహ్మాండమైన చైతన్య పు మ్లెవ వచ్చింది. భారతీయ రైతాంగం యొక్క ఆర్థిక పరిస్థితు క్రమక్రమంగా దిగజారుతు న్నాయి. మొదటి ప్రపంచ యుద్ధ కాంలోనూ, దాని తర్వాతనూ అవి మరీ అధ్వాన్నమైనాయి. భారత జాతీయోద్యమంలో అతివాదు బప డ్డారు. కొన్ని ప్రదేశాలో వారు రైతాంగంలోని కొన్ని తరగతు వారితో సంబంధాు పెట్టుకు న్నారు కూడా. టర్కీలోనూ, చైనాలోనూ వచ్చిన విప్లవాు, ముఖ్యంగా రష్యా విప్లవం మొదలైన అంతర్జాతీయ పరిణామాు ఆసియా ప్రజ మనస్సుకు బాగా పట్టాయి. భారతీయ రైతాం గంలో చైతన్యం వృద్ధి పొందించిన కారణాలో ఇవి కొన్నిమాత్రమే. అయితే భారతీయ రైతాం గంలో వచ్చిన చైతన్యానికి ఒక నిర్దిష్టమైన రూపం ఇవ్వడంలో గాంధీజీ వ్యక్తిత్వానికి చాలా ముఖ్యమైన పాత్ర ఉంది. ఈ నూతన చైతన్యం స్వాతంత్య్రం, ప్రజాతంత్రం కొరకు సాగుతున్న రాజకీయో ద్య మంతో ంకెపడి నడవడానికి గాంధీజీ వ్యక్తి త్వం చాలా ముఖ్యమైనపాత్ర వహించింది. పల్లె ప్రజాసా మాన్యాన్ని జాతీయ ప్రజాతం త్రోద్యమం లోకి ఆకర్షించి దానిని బపరచడంలో గాంధీజీ చేసిన సేవను విస్మరించలేం.’’ఆనాడు రైతాంగం ఉద్య మాలోకి రావడానికి దోహదంచేసిన ఆర్థిక దుర్భర పరిస్థితు తిరిగి యథాతథంగా కాకపోయినా, వ్యవసాయ రంగంలో నెకొన్నాయి. జాతీయ స్వాతంత్య్రమూ పెనుముప్పును ఎదుర్కుంటోంది. ఈ పరిస్థితుల్లో రైతు నేడు సాగిస్తున్న ఉద్యమం విజయవంతం కావడం కేవం రైతు ప్రయోజ నా కోసమో, వ్యవసాయరంగ పరిరక్షణ కోసమో మాత్రమే కాదని, విశా దేశ ప్రయోజనా కోసం కూడా అని,ముఖ్యంగా కష్టజీవుందరి ప్రయో జనా కోసమని గ్రహించాలి. రైతు ఉద్యమాన్ని గెలిపించడం కోసంకృషి చేయడం కన్నా మించిన గొప్ప దేశభక్తి వేరే ఏదీ ప్రస్తుత పరిస్థితుల్లో లేదు. దేశం పేరు చెప్పి కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ ప్రజకు తీరని ద్రోహం చేస్తున్న మోడీ విధానాను తిప్పి కొట్టడం కన్నా ముఖ్యమైన కర్తవ్యం మరోటి లేదు.‘’వృద్ధు, స్త్రీు ఉద్యమంలో ఎందు కున్నారు? వాళ్ళను ఇంటికి పంపండి. స్త్రీు లేని ఉద్యమం నమోదుచేయాలి’’ ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్య. ఈ ప్రశ్న గత ఉద్యమాల్లో ఉదయించలేదు. భారత వ్యవసాయదారుల్లో 33శాతం, వ్యవసాయ కూలీలో47శాతం స్త్రీలే. 84శాతం స్త్రీ బతుకు దెరువు వ్యవసాయమే. మరి ఉద్యమంలో ఎందు కుండరు? స్త్రీులేని ఉద్యమాు ఫలించవు. ఇది బాబ్డే భూస్వామ్య స్వభావ పురుషాధిక్య మనస్తత్వం. ‘’నేను స్త్రీని, వద్ధురాలిని, న్యాయవాదిని, న్యాయమైన ఉద్యమంలో పాల్గొంటాను’’ పద్మశ్రీ పురస్కార గ్రహీత, మానవహక్కు, లింగ సమానతా న్యాయ వాది 80ఏండ్ల ఇందిరా జైసింఫ్న్‌ బాబ్డేకు జవాబు చెప్పారు. రాజ్యాంగం5వభాగం,4వ అధ్యా యంలో సుప్రీంకోర్టుపరిధి, అధికారాు నిర్వచించ బడ్డాయి. కార్యనిర్వాహక అతిశయాను, అప్రస్తుత చట్టాను అడ్డుకునే అధికారం సుప్రీంకోర్టుకుంది. రాజ్యాంగం 7వ షెడ్యూల్‌ ప్రకారం కేంద్రం వ్యవసాయ చట్టాు చేయరాదు. చట్టా రాజ్యాంగత్వంపై మాట్లాడని కోర్టు రాజకీయ, పాన నిర్వహణలో జొరబడిర దని విద్యావేత్త, అశోక విశ్వవిద్యాయ పూర్వ ఉపాధ్యక్షు ప్రతాప్‌ భాను మెహతా ఒక వ్యాసంలో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు నిర్ణయం ప్రజాస్వామ్య సంస్థ అధికార విభజనను ఉ్లంఘించింది. రాజకీయ వివాద మధ్యవర్తిత్వం కోర్టు విధి కాదు. ప్రభుత్వానికి, ప్రజకు మధ్య రాజకీయ విధానా మధ్యవర్తిత్వం దాని బాధ్యత. కేంద్ర సాగు చట్టా తో దేశసమాఖ్య స్వభావం ప్రమాదంలో పడిరది. అన్నదాతు అన్నార్తుగా మారే దుస్థితి దాపురిం చింది. కోర్టు ఈ విషయాను పట్టించుకోలేదు. సాగు చట్టా రాజ్యాంగ వ్యతిరేకత, ఉ్లంఘన తీర్మానం కోర్టు బాధ్యత. వ్యవసాయ సంస్కరణు రైతు శ్రేయస్సుకు జరగాలి. కార్పొరేట్ల లాభాకు కాదు. రైతు ఉద్యమం వారి హక్కు పరిధిలోనే ఉంది. ప్రభుత్వం వారిని ఎంతగా రెచ్చగొట్టినా, ఎన్ని అభాండాు వేసినా ఉద్యమం దారితప్పలేదు. ప్రశాంతంగా అద్భుతంగా మానవీయ కోణాల్లో సాగుతోంది. ఈ మహత్తర సామాజిక విప్లవానికి సుప్రీంకోర్టు ఆదేశం కళ్ళెంవేసింది. ఇది ప్రజా ద్రోహానికి దారితీయవచ్చు. జనవరి 26న రైతు సంఘా ట్రాక్టర్‌ ర్యాలీని ఆపమన్న కేంద్ర విజ్ఞప్తిపై సుప్రీంకోర్టు రైతు సంఘాకు నోటీసులిచ్చింది. చట్టా అము స్టే, కమిటి రూపంలో అపరిమిత కాహరణతో ప్రభుత్వానికి బహుమతి ఇచ్చింది. వివాదాస్పద చట్టా వివరాల్లోకి పోలేదు. ఇరు వర్గా భావాు తొసుకోలేదు. రైతు బాధు వినలేదు. న్యాయ విచారణ విధానాను అనుసరిం చలేదు. రాష్ట్రా పరిధిలోని అంశాల్లో కేంద్రం చట్టాు చేయడం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటిం చలేదు. ప్రభుత్వం ఒక అవమానకర చర్య తీసుకో వసిన అనూహ్య పరిస్థితికి నెట్టివేయబడిరది. కోర్టు ఈ విచిత్ర స్థితి నుంచి ప్రభుత్వాన్ని కాపాడిరది. చలి,కరోనా పేరుతో ఉద్యమానికి అడ్డుకట్టవేసే ప్రయత్నం చేసింది. రైతుఉద్యమం చట్టరహి తమన్న భావనకు ఆస్కారమిచ్చింది. ఉద్యమానికి ప్రభుత్వాన్ని కాక రైతును బాధ్యును చేసింది. రైతు ఉద్యమం ఖలిస్థాన్‌ ఉద్యమవాహకమన్న ప్రభు త్వ వాదనకు ఉతమిచ్చే విధంగా ప్రవర్తించింది. తటస్తు, వాదిప్రతివాదుకు ఆమోద్యులైన మధ్యవర్తును అందరి అనుమతితో నియ మించాలి. కమిటి ఉద్దేశం మధ్యవర్తిత్వం కాకపోతే కోర్టు ఇరువర్గా వాదను విని నిజ నిర్ధారణతో తీర్పుచెప్పాలి. కోర్టుఏకపక్షంగా నియమించిన సభ్యు ు నుగురూ మరో అభిప్రాయానికి తావులేని ధర్మోపదేశ చతుష్టయం. వివాదాస్పద సాగు చట్టా ప్రగాఢ పక్షపాత సమర్థకు. రైతు విమర్శకు. నిటి అయోగ్‌సభ్యుడు డా.అశోక్‌ గులాటి, డా.ప్ర మోద్‌ జోషి వ్యవసాయ ఆర్థికనిపుణు. ప్రపంచీ కరణను, వ్యవసాయరంగంలో కార్పొరేట్లను సమ ర్థించిన అనిల్‌ ఘనవత్‌ శెత్కరి (రైతు) సంఘటన అధ్యక్షు. భూపిందర్‌ సింఫ్న్‌ మాన్‌ చట్టాను సమర్థిస్తున్న భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బికెయు) అధ్యక్షు. జనసంఫ్న్‌ క్రియాశీ కార్యకర్త. ఈయ నను బికెయు 14న తొగించింది. కమిటి నుంచి తప్పుకున్నారని ట్వీటింది. అశోక్‌ ఆలోచనలో పడ్డారట! కోర్టు ప్రభుత్వ ఉద్దేశాతో ప్రభావిత మైందన్న అనుమానాకు తావిచ్చింది. రైతు కమిటీ బహిష్కరణకు కారణాు అందించింది. పూర్వ ప్రధాన న్యాయమూర్తి ఆర్‌.ఎం.లోధా ఆధ్వ ర్యంలో పాత్రికేయుడు పి.సాయినాథ్‌, వ్యవసాయ నిపుణుతో కమిటి వేస్తామని సుప్రీంకోర్టు గతంలో సూచించింది. ఆరేండ్ల నుంచి ప్రభుత్వ ప్రతినిధు ప్రజావ్యాజ్యాు దాఖు చేస్తున్నట్టు ఆరోపణ ున్నాయి. కమిటి నిర్మాణంలో కోర్టు తన హామీకి భిన్నంగా ప్రవర్తించింది. 11న కమిటి నిర్మిస్తామని చెప్పి12న ప్రతివాద న్యాయవాదు లేని సమయం లో ఏకపక్షంగా కమిటిని నిర్ణయించింది. ఈ సభ్యు జాబితా కోర్టుకు ఎవరిచ్చారు? ఇందులో ప్రభుత్వ హస్తముందని అనుకునే అవకాశం లేదా? కోర్టు ఆదేశం జైల్లోఉన్న వ్యక్తికి బెయిల్‌ ఇచ్చినట్టు, రాజకీ య సంక్షోభం నుంచి మోడీ ప్రభుత్వాన్ని సంరక్షిం చింది. పార్లమెంటు చేసిన వివాదాస్పద సాగు చట్టామీద ప్రభుత్వానికి రైతుకు మధ్య ఎనిమిది తడవ చర్చు జరిగాయి.
`రచయిత: మాజీ ఎమ్మెల్సీ(ప్రజాశక్తి సౌజన్యంతో)
నిరాహారదీక్షకు దిగిన్ల అన్నదాతు..

దేశ రాజధానిలో అన్నదాత ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. నేడు గాంధీ వర్థంతి సందర్భంగా..సద్భావనా దివస్‌ను పాటించాని రైతు సంఘాు నిర్ణయించాయి. జనవరి 29 సాయంత్రం5 గంట వరకు ఢల్లీి సరిహద్దుల్లో రైతన్ను నిరాహార దీక్షకు దిగారు. ఢల్లీిలో రైతు శాంతియుత ర్యాలీకి సంఫీు భావంగా ఎపి రాష్ట్రవ్యాప్తంగా రైతు నిరాహార దీక్షు చేపడుతున్నారు.

రైతు సంఘా తీర్మానం..
బీకేయూ ప్రతినిధి రాకేష్‌ తికాయత్‌ ఉద్వేగ ప్రసంగంతో ఉవ్వెత్తున రైతు ఉద్యమం ఎగసి పడుతోంది. సరిహద్దుకు వేలాదిగా అన్న దాతు తరలివస్తున్నారు. ఉద్యమాన్ని విచ్చిన్నం చేసే కుట్ర జరుగుతోందని, తమ నేతపై అక్రమ కేసు పెడుతున్నారని ఆరోపిస్తూ రెండో దశ పోరాటం చేపట్టాని రైతు సంఘాు తీర్మానిం చాయి.
యుపి నుండి ఢల్లీికి రైతన్ను..
మరోవైపు రైతు ఆందోళనకు మద్దతుగా యుపి లోని ముజఫర్‌నగర్‌లో ప్రత్యేక సమా వేశాన్ని నిర్వహించారు. యుపికి చెందిన రైతు ఢల్లీికి తరలివచ్చి రైతు ఆందోళనకు మద్దతు పకాని ఈ సమావేశంలో నిర్ణయించారు.
20 వేకు పైగా ఆందోళనలో అన్నదాతు..
యూపీ, హర్యానా రాష్ట్రా నుంచి రైతన్ను పోటెత్తారు.మీరట్‌,బిజ్నోర్‌,బాగ్‌పట్‌, ముజఫర్‌ నగర్‌,మొరాదాబాద్‌,బుంద్‌షహర్‌ ఇలా అన్ని జిల్లా నుంచి ఘాజీపూర్‌కు వేలాదిమంది అన్న దాతు చేరుకుంటున్నారు. ప్రస్తుతం 20 వేకు పైగా రైతన్ను ఆందోళనలో ఉద్యమి స్తున్నారు. మరోవైపు,హర్యానాలోని 14జిల్లాల్లో ఈరోజు సాయంత్రం ఐదు గంట వరకు ఇంటర్‌నెట్‌ సేవను నిలిపి వేస్తున్నట్లు అది óకాయి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే జిల్లాసంఖ్య 17కు పెంచింది. తెలిపారు. ఢల్లీి సరిహద్దుతో పాటు పరి సర ప్రాంతాల్లోనూ కేంద్ర ప్రభుత్వం ఇంటర్‌నెట్‌ సేవను నిలిపి వేసింది. సోషల్‌మీడియాలో పుకార్లు వ్యాప్తి చెంద కుండా ఉండేందుకే ఇంటర్‌ నెట్‌ సేవను నిలిపివేసినట్లు ప్రభుత్వం వాదిస్తోంది.
మీతూటాకు భయపడేది లేదు : రాకేష్‌ తికాయత్‌
ఘాజీపూర్‌ సరిహద్దుల్లో స్థానికు ఆందో ళనతో అక్కడి నుంచి వెళ్లి పోవాంటూ రైతుపై పోలీసు ఒత్తిడి పెంచారు. రెండు నెలుగా ఆందోళన చేస్తున్న రైతును ఖాళీ చేయించాని చూశారు. కానీ ఖాకీ ప్రయత్నం వృథా అయిం ది. మీ తూటాకు భయపడేది లేదంటూ రాకేష్‌ తికాయత్‌ తెగేసి చెప్పారు. తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని రైతన్ను కన్నీటి పర్యంతమయ్యారు.

జారుడు బండ

బా వినోదిని
బాల్యం  నుండే విద్యార్థుల్లో ప్రకృతి,పర్యా వరణం, దురాచారాు మూఢనమ్మకాలు , సాంఘిక దురాచారాలు , ఆచార వ్యవహా రాలు  మొదలైన అనేక అంశమును తెలియజేసి విద్యార్థుల్లో విజ్ఞానం పెంపొందించే ఉద్దేశంతో విద్యార్థు కోసం ప్రారంభిస్తున్న కొత్త శీర్షిక ‘థింసా బావినోదిని’. ప్రదర్శన యోగ్యమైన చేతిబొమ్మలాట, లఘునాటికలు,నాటికలు, ఏకపాత్రాభినయం మొదలగు ప్రక్రియద్వారా ధారావాహికగా ఈశీర్షికలో ప్రచురితం కాబోతు న్నాయి. ఈ శీర్షిక మీ అందరి మనసు ఆనందంతోపాటు, విజ్ఞానం, వినోదం కలిగిస్తుందని భావించే ఈ శీర్షికను చిత్తూరు జిల్లా రిషివ్యాలి స్కూల్లో ఉపాధ్యాయుగా పనిచేస్తున్న తెలుగు పండితులు శ్రీ గోమఠం రంగాచార్యులు  బాలలు  కోసం అందిస్తున్న కొత్త శీర్షిక. – రెబ్బా ప్రగడ రవి. ఎడిటర్

‘‘తనుండు విషము ఫణికిని
వెయంగా దోకనుండు వృశ్చికమునకున్‌
తతోక యనక యుండును
ఖునకు నిువ్లె విషము గదరా సుమతీ!’’

మనిషి విజ్ఞానం అతన్ని చంద్రమండం దాకా తీసుకు వెళ్ళింది. మనిషిలోని అజ్ఞానం పర్యావరణాన్ని పాతాళానికి తొక్కేస్తుంది. పర్యావరణ కాుష్యం కేవం మానవునే కాక, సర్వ ప్రాణికోటికి హానికలిగించే చేస్తోంది. చిన్న చిన్న దొంగతనాతో ప్రారంభమైన ఓ మనిషి ధనానికి బానిసగా మారి జంతువు చర్మాు,నక్షత్ర తాబేళ్లు, పూడు పాము, మోసళ్ళను, ఎర్రచందనాన్ని పోలీసు కళ్లుగప్పి విదేశాకు ఎగుమతి చేస్తూ ఉంటాడు. ఆ స్మగ్లర్‌ ని ఎర్రచందనం తరలిస్తున్న ఖరీదైన కారు తో సహా పట్టుకొని పోలీస్‌ స్టేషన్‌ లో ఉంచుతారు. అప్పుడు ఆ కారు, ఎర్రచందనం దుంగ, స్మగ్లర్‌ తో పాటు చేపు అమ్ముకునే స్త్రీ, గేదె, మోసలి, పాము బొమ్ము మాట్లాడుకుంటే? ఆ మాటల్లోని ఈ విషయం తెలియజేసి ఇతివృత్తం జారుడు బండ కథ. ప్లాస్టిక్‌ మహమ్మారి వన భూమండలానికి జరిగే హాని గురించి తెలియజేసేది యీ చేతిబొమ్మలాట లోని జారుడు బండ కథ.

కారు : ఏడంతస్థు భవనం ముందు నన్ను చూడగానే గేట్‌ తీసి వేసే వాడొకడుబీ నన్ను కడిగి తుడిచేందుకు మరొకరు. నాబాగోగు చూచుకొనేందుకు యింకొకరు…ఓ రాజ భోగాను భవించిన నేను ఈ చెక్క మూంగా
రెడ్‌శాండిల్‌ : చెక్క ముక్క అంటు నోరు పారేసుకోకు. చైనా దేశీయు నాకు పట్టే నీరాజనం ముందు బోడి నీవెంత? నీ భోగమెంత? నీమూంగానే యీ దిక్కుమాలిన పెంటదిబ్బ దగ్గర పడుండాల్సొచ్చింది.
మనిషి : నోరు మూయండి దరిద్రపు ముఖాల్లారా! మీ యిద్దరి మూంగా ఈ జైు గోడ మధ్య కంపులో ఛస్తున్నాను.
కారు : ఎండ కెండి వానకు తడిసి తుప్పు పట్టి దుమ్ము కొట్టుకు చస్తుంటే నీకేం నువ్వు ఎండ,వానకు దూరంగా 4గోడ మధ్య చిప్పకూడు తింటున్నావుగా!
రెడ్‌ శాండిల్‌: ఇదిగో ఈ రెండు కాళ్ల జంతువు మూంగా పచ్చటి నాజీవితం శవాల్ని కాల్చే కట్టెలా యీ పోలీస్‌ స్టేషన్‌ దగ్గరపడేడుస్తోంది.ఇంకో నాుగు రోజు పోతే చెదపట్టి మట్టిలో కలిసిపోతానేమో!
మనిషి నేను నిన్ను చైనా పంపి వయోలిన్‌ గానో ఆటబొమ్ముగానో అత్తరుగానోచేద్దామనుకున్నా! ఇదిగో యీ యినప ముక్కే నా కొంప నీకొంప ముంచింది.
కారు : ఒరేయ్‌ ఒరేయ్‌ దరిద్రుడా! నోటికొచ్చినట్లు వాగకురా! రాజు,ప్రధానమంత్రు,మంత్రు ఎక్కే కారులో ఈ దొంగ దుంగను వేసినన్నిరికించావ్‌ కదరా! నీబుద్ధి బురదలో పొర్లాడిరదా?ఏం?
మనిషి అవునే-రాత్రికి రాత్రే కారు డ్రైవర్ని కాస్త ఓనర్‌ కావానుకున్నా! జైు పాయ్యా!
రెడ్‌ శాండిల్‌: దాహం-దాహం-నాుగురోజు క్రితం నన్ను నరికి తెచ్చి యిక్కడ పడేశావ్‌! నాలో చెమ్మ ఆరిపోతోంది. కొంచెం నీళ్ళు జ్లరా! మళ్లా యిక్కడే చిగిరించిమొక్కనౌతా! నీకు పుణ్య ముంటుంది నా దాహం తీర్చరా!
కారు : ఒరేయ్‌-లోపున్న నాసీట్లన్నీ ఎుకు పందికొక్కు కొట్టేస్తున్నాయ్‌ రా! వైర్లని తెంపేస్తున్నాయ్‌ రా! నన్నిక్కడ నుండి నా ఓనర్‌ దగ్గరకు పంపే మార్గం చూడరా! మనిషి : మీకంటే ముందు వచ్చిన కార్లకు, రెడ్‌ శాండిల్‌ దుంగకు దిక్కు మొక్కు లేదు. నిన్నగాక మొన్నొచ్చిన మీ సంగతి చూసేందుకు ఎవరూ ముందుకు రారు. మీచావు ఇక్కడే రాసివుంది!
కారు : మా చావు యింతేనా! మాకు విముక్తి పొందే మార్గం లేదా!
రెడ్‌ శాండిల్‌: ఏరా రెండుకాళ్ల జీవీ! మరి నీ సంగతేంటిరా నువు మాతోనే చావవా?
మనిషి : ఇంకో రెండుకాళ్ల మేధావి ఏదో విధంగా నన్నుమాత్రం బైల్‌ పై బయటకు తీసుకెళతాడు. ఆకాశం న్లబడిరది. వానొచ్చేట్లుంది. దాహం అన్నావు కదే! ఎర్రచందనం దుంగా…హాయిగా వానలో స్నానం చెయ్‌. షవర్‌ బాత్‌. సముద్రం అ్లకల్లోంగా వుంది. తుఫానేమో!(పోలీస్‌ విజిల్‌ వినపడును) మా మామ పిుస్తున్నాడు.
రెడ్‌ శాండిల్‌: వాన్లు కురవాలి వానదేవుడా! చెట్లన్ని బతకాలి వానదేవుడా!
కారు : నోరుముయ్యరా చెక్క వెధవా! నీళ్లల్లో నే నానితే తుప్పుపట్టి ఎందుకూ పనికిరాకుండా పోతా!గేదె(అరుపు) (నెమ్మదిగా ప్రవేశం)మనిషిఇదేంటబ్బా-పోలీస్‌ స్టేషన్‌ దగ్గరకు వచ్చింది కొంపదీసి దాని దూడ కనబడటం లేదని కంప్లెంట్‌ యివ్వడానికి వచ్చిందా ఏం?గేదెదూడ కాదురా! నే వేసిన పేడ కనబడటం లేదని కంప్లెంట్‌ చెయ్యటానికి వచ్చారా బచ్చా!
మనిషి : బచ్చా! అడుక్కొనే బొచ్చా అంటే నేనూరుకోను. జగ్రత్తగా మాట్లాడు. మనిషితో మర్యాదగా మాట్లాడటం నేర్చుకో! గడ్డితినేపశువా!
గేదె : నేను తినేది గడ్డేరా! నీలాంటి స్మగర్ల మూంగా ఆ గడ్డి కూడ దొరక్కుండా పోయిందిరా అరణ్యంలో.
మనిషి : జనారణ్యంలోకి వచ్చావుగా! ఎక్కడపడితే అక్కడ చెత్తా- చెదారం దొరుకుతుంది. తిని బాగా బవచ్చు.
గేదె : నీలా, ఏదిపడితే అది తినే రెండుకాళ్ల పశువును కాదురా! అంతకంటే నీతిమాలిన దాన్ని కాదురా!
మనిషి : నేను నీతిమాలిన వాడినా?
రెడ్‌ శాండిల్‌: కాక మరేంటిరా! ఎక్కడో కొండ మీద పెరిగే మా గుండెల్లో చిచ్చు పెడుతున్నారు కదరా మీరు. అత్యాశతో మమ్మల్ని నరికిౌౌ.
కారు : మిమ్మల్ని నరికి అక్కడే తగలేస్తే బాగుండేది. క్ష ఖరీదు చేసే నన్ను నీలాంటి వారిని సీమ దాటించటానికి ఉపయోగించి పట్టుబడి నా బతుకు బండపాు చేశాడు. నీ మూంగానే నేను జైు పాయ్యాను.
రెడ్‌ : నీ అండ చూసుకొనే మమ్మల్ని నిువున నరికేస్తున్నారు
మనిషి : ఏం గేదె! కాసిని పాలిస్తావా! టీ తాగుతా!
గేదె : పాు కాదురా! నీ ముఖాన పేడ కళ్లాపి జ్లుతా!
మనిషి : ఆ పని మాత్రం వద్దులే! బయట పడిర తర్వాత దర్జాగా స్టార్‌ హోటల్లోనే కాఫీ తాగుతా!
స్త్రీ : చేపలోయమ్మ చేపు చేపు. కొరమీను చేపు
మనిషి : ఓ చేపనివ్వవే క్చాుకొని తిని కడుపు నింపుకుంటా. ఈ చిప్పుకూడ తినలేక చస్తున్నా.
స్త్రీ : అమ్ముకోటానికి చేపు తెచ్చాను గానీ ఫ్రీగా పంచటానికి కాదు. చ్ఱెప 100 రూ.
మనిషి : వందా నీ బొందా! రాత్రిపూట చెరువు కాడికెళితే కావల్సినన్ని దొరుకుతాయ్‌.
స్త్రీ : దొంగ వెధవ. బుద్ధి మారదు కదరా!
మనిషి : ఇస్తే ఇయ్యి! లేకపోతే పో..
గేదె : ఓ అమ్మీ! వాడికో చేపనియ్‌! నీప్లికు కావల్సిన పాు నే నీకిస్తా!
స్త్రీ : ఈ దొంగ వెధవకా! నీవు సాయం చేసేది! వీడి మూంగానే కదే అడవిలో జంతువు, పక్షు, నీటిలో చేపు చస్తున్నాయ్‌!
మనిషి : ఏయ్‌! రెడ్‌ శాండిల్స్‌ ని చంపుతున్నామంటే ఒప్పుకుంటా! అక్రమాకు ప్పాడుతున్నానంటే ఒప్పుకుంటా! నీచాతి నీచంగా జంతువును, పక్షును, జచరాన్ని చంపే జాతి కాదు మా మానవజాతి.
గేదె : నోరు ముయ్యరా! మానవజాతిట మానవజాతి. మీరు ఆహారపదార్థాు ప్లాస్టిక్‌ సంచుల్లో తెచ్చుకొని తిని, మిగిలింది దాంట్లోనే వుంచి బయట పారేస్తోంటే గడ్డి లేక ఆకలికి భరించలేక ఆవు,గేదొ, మేకు వాటిని తిని – తిన్న ఆ ప్లాస్టిక్‌ కడుపులో పేరుకుపోయి చస్తున్నాయి కదరా! ఒక్కో గేదె కడుపులో 30 కేజీ ప్లాస్టిక్‌ వుందిరా! నువు కాల్చి తినానుకున్న చేప కడుపులో కూడ ప్లాస్టిక్కేరా! పక్షు కడుపులో ప్లాస్టిక్కేరా!
మనిషి : అంటే మా కడుపులో ప్లాస్టిక్‌ లేదనా? మాకు తెలియకుండానే వాటర్‌ బాటిల్స్‌ ద్వారా, టీ, కాఫీ, పాు, వేడి పదార్థా పార్సిల్స్‌ ద్వారా హాయిగా మేమూ మీలాగే ఆరగిస్తున్నాం. ఒక లీటరు భూగర్భజంలో 15.2 మైక్రో ప్లాస్టిక్‌ కాుష్య కణాు వున్నాయి. కృష్ణాజిల్లా పెదగ్లొపల్లె పాలెం బీచ్‌ కి సముద్ర కాుష్యం వచ్చి భారీ తాబేళ్లు జచరాు కొట్టుకువస్తున్నాయి. మా అందరికీ తొసు. పాలో నీళ్లను కలిపినట్లు ప్రకృతిలో ప్లాస్టిక్‌ ను కలిపాం. వేరుచేయటం తెలియదు.
గేదె : పెంట తిన్నా అరిగించుకొనే శక్తి వున్న మీకు ప్లాస్టిక్కో లెక్కా? యాదవుల్ని ముసం నాశనం చేసినట్లు మీరు సృష్టించిన ఈ ప్లాస్టిక్‌ మిమ్మల్నే కాదు మొత్తం ప్రాణున్నింటినీ సర్వనాశనం చేస్తుందిరా!
మనిషి : నేను, నా సంతానం బ్రతకటం ముఖ్యంగానీ ఎవరెట్లా ఛస్తే నాకేం!
కారు : ఓరి స్వార్థజీవీ? నాపై స్వారీ చేసి నన్నే జైుపాు చేశావు.
రెడ్‌ శాండిల్‌: నేను విడిచిన ప్రాణవాయువును పీల్చి నన్నే జైుపాు చేశావు కదరా!
గేదె : తల్లిపాు త్రాగి రొమ్ము గుద్దే జాతిరా నీది! ఆక్‌..థూు
మొసలి ఏరా! స్మగ్లరూ ఇక్కడ తగడ్డావేం రా?
కారు : వీడు నీకు తొసా! మొసలి తొసా అని నిదానంగా అంటావేం! పులిచర్మాు, నక్షత్రతాబేళ్లు, మా మొసలి ప్లిల్ని, పుడుగుపాముల్ని స్మగ్లింగ్‌ చేసి బ్రతికే మానవులో అధముడు! వీడు తెలియక పోవటం ఏంటి? ఏరా! ఏ సరుకు విదేశాకు అక్రమంగా రవాణాచేద్దామనుకొని పట్టుపడ్డావ్‌!
మనిషి : ఇదిగో ఈ డొక్కు కారులో ఆ ఎర్రచందనం దుంగల్ని
మొసలి ఓరి నీయమ్మ కడుపు కాలా! బ్రతికున్నవాటినే కాక చంపి మరీ చెట్లను కూడా స్మగ్లింగ్‌ చేస్తున్నావా! నీతిమాలిన వెధవ! ఇంకో నాుగురోజు పోతే నీ తల్లిని గూడ అమ్మేసేట్లున్నావే!
మనిషి : ఏదో పారెస్ట్‌ డిపార్టుమెంటు పుణ్యమా అని నువ్వు బతికిపోయావని సంబరపడకు.నీ అడ్రస్‌ మొత్తం నా దగ్గరుంది జాగ్రత్త. న్గాురోజుల్లో బయటకొస్తా! నీ పని పడతా! విదేశాకు ఎగుమతి చేస్తా.
పాము : స్‌..స్‌…స్‌…(పాము బయటకొస్తుంది)
మనిషి : ఓ కార్లోంచి దర్జాగా వస్తున్నావా! వాన పడేట్లుంది. కారులోకి పోయి వెచ్చగా పడుకో నాగదేవతా!
పాము : ఇందాకట్నుంచి మీ మాటన్నీ విన్నాను రా! ఇంక నీకు భూమ్మీద నూకు చెల్లాయి రా!
మనిషి : ఏంటీ రెచ్చిపోతున్నావ్‌! మట్టితినే వానపామా!
పాము : ఆ పామునే గదరా మీ మానవజాతి దైవంగా పూజిస్తోంది. చెట్లను కూడ పూజించే మహోన్నత మానవజాతి కదరా మీది. సముద్రంలో తర్పణాలిచ్చే మహోన్నత జాతి కదరా ప్రకృతిని భగవంతుని స్వరూపంగా పూజించు మానవజాతిలో మీలాంటి స్వార్థపయి వుండకూడదురా!
మనిషి : ఎహ పో! నువ్వు నన్నేం చేస్తావ్‌?
పాము : పగ పట్టిందంటే పాము వదదన్న సిద్దాంతం ఇంకా చామందిలో వుందిరా! నేనేమీ చేయకపోవచ్చు మీ మానవజాతిని. ప్రకృతి ప్రకోపించి, ధరామండం వేడెక్కి, భూకంపం ప్రజ్వలించి సముద్రంలో ఉప్పెన లేచిన నాడు ప్లాస్టిక్‌,రసాయనాు, ప్లాస్టరాప్‌ పారిస్‌ మొదగు అందమైన పెయింట్స్‌ కనుక్కున్న శాస్త్రవేత్తు, కోటీశ్వయి, నాయకు అనామకు ఏ ఒక్కరూ మిగరురా! నేటి పరిస్థితు చూస్తే యీ భూమండం మీద ప్రాణకోటి అంతరించటానికి యుగాంతం దగ్గరలోనే వున్నదనిపిస్తోంది.
మనిషి : ‘నీకు మాటల్తో పని లేదే! చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు’ ఏది కర్ర (అటు యిటు చూస్తాడు).
పాము : ఒరేయ్‌ మూరు?డా! నేనే నీవనుకున్న వానపామును కానురా కానాగును. స్‌..స్‌.. (కాటు వేయబోయి ఆగి) నీలాంటి వాడిని కాటేస్తే నీ విషం నన్నే చంపుతుందిరా! అందుకే ఖునికి నిువెల్లా విషం అన్నారు.
పాము : మానవు ఆలోచనా ధోరణిలో మార్పు రాకపోతే – ప్రకృతి ప్రేమికు కరువైతే – సహజత్వానికి దూరమైతే – సముద్రాన్నీ ఏకమై సృష్టించు జ ప్రళయంలో సర్వజీవు మృతి పొందక తప్పదు . తప్పదు… తప్‌…తప్‌
స్త్రీ : చేపలోయమ్మ చేపు …


రచన : గోమఠం రంగాచార్యలు ,సెల్‌ ` 9052189385 (వచ్చే సంచికలో మా విద్యాయంలో…బాలోత్సవ్‌)

సంక్రాంతి శోభ

సంక్రాంతి అంటే అందరికీ గుర్తుకు వచ్చేది..పల్లెటూళ్ళు…ఆవు పిడకు, పాత సామా ను వేసి చలి కాచుకునే భోగిమంటు, మగవాళ్ళ కోడిపందేు, ఆడవాళ్లపిండి వంట హైరానా. కొత్త అు్లళ్లకు రాచమర్యాదు, రాజభోగాు, మగప్లి గాలి పటాు, ఆడప్లిు ముచ్చట గొలిపే పట్టు పావడాు, వాకిట్లో వేసే ముగ్గు, అందులో గొబ్బెమ్ము, చుట్టూ చామంతి, బంతిపూ రేకు, సాయంత్రంకాగానే పసిప్లికు పోసేభోగి పళ్ళు.. అమ్మో అంతా సందడే సందడి. ముత్తైదు వు ఒకరికి ఒకరు ఇచ్చి పుచ్చుకునే వాయన తాం బూలాు, సంక్రాంతి,కనుమ రోజుల్లో ఎక్కువగా కనపడే హరిదాసు…వారి తంబరు నాదస్వరాు ఉత్తరాయణ పుణ్యకాంలో వినడం శుభ సూచి కం..కనువిందుగా అరించిన గంగిరెద్దు విన్యాసాు, అన్నీ మన తొగు వారి సొంతం. దక్షిణాయనం నుండి ఉత్తరాయనంలోనికి సూర్యుడు ప్రవేశించే పుణ్యకాం సంక్రాంతి. ఆ రోజున పెద్దకు చేసే పూజు భావితరాకు ఆచారణీయం… పుణ్యపద్రం…కనుమ నాడు పశువును పూజించడం ఆచారంగా వస్తుంది. సేద్యం లోకి దుక్కి దున్నడంలో రైతుకు ఎంతో సహాయం చేసే పశువును, పశుసంపదను గౌరవించడం హిందూ సంప్రదాయం. ఆకాశంలోని చుక్కన్నీ నే మీదకు చేరే రోజు సంక్రాంతి..పాముంత, చెట్టుమీద పిట్ట, చేతిలో పూబుట్ట… కాదేదీ ముగ్గుకి అనర్హం!! చుక్కతో చుక్కు కుపుతూ చుక్కకే చుక్కు చూపించే గాలి పటాు, తీయ ని చెరకు గడు, కనువిందు చేసే కుమ, పూసిన పద్మాు, మల్లెమొగ్గు, గుమ్మడిపూు, అందమైన సీతాకోకచిుకు, నేమీద ఈదే చేపు, ఏనుగు అంబారీు, రాచహంసు, చిట్టి చిుకు, గంధం గిన్నొ,విస్తరాకు,కోటు,రధాు,స్వర్గ ద్వా రాు…ఎన్నో ఎన్నెనో ముగ్గు..వాకిట్లో వినోదా వింతు. ఆ ముగ్గు చుట్టూ మగువ కోలాటాు, ఎంత చెప్పుకున్నా తరగని పండుగ సంక్రాంతి. ఆకాశంలోని హరిమ్లి నేమీదకు వాలి రంగవల్లి అయినట్లు అనిపించడంలో ఆశ్చర్యం ఏముంది? ఎటు చూసినా ఆనందం సౌభాగ్యంకు చిహ్నం.
` డా.దేవుపల్లి పద్మజ

శాంతి,సౌభాగ్యం,ఐకమత్యం కగ లిసినదే పం డుగ. అందరూ పండుగగా వ్యవహరించే ఉత్సవాు వ్యక్తిగతంగాను, కుటుంబపరంగాను, బంధుగతంగాను జరుపుకుంటూ ఉంటాము. అంతవరకు వున్న కష్టాు మరచి అందరితో కసి మెసి ఆనందం పంచుకునే దినమే పండుగ. ఈపండుగ క్రమంలో వచ్చే ముఖ్య మైన పండుగలో సంక్రాంతి ఒకటి. సూర్యుడు తన ప్రయాణంలో ఒక రాశినుండి మరొక రాశి లోకి ప్రవేశించడాన్ని సంక్రమణం లేదా సంక్రాంతి అంటారు. ధనుస్సురాశినుండి మకరరాశిలోనికి ప్రవేశిస్తే మకర సంక్రమణం సంభవించి, ఉత్తరాయణ పుణ్యకాం ఆరంభమయి, మనం ఆచరించే ‘‘సంక్రాంతి’’ పండుగ వస్తుంది. సూర్యగమనం ఉత్తరాయణ, దక్షిణాయనాు నిర్ణయిస్తే, చంద్రగమనం మాసాు నిర్ణయిస్తుంది. సూర్యుడు ధనుస్సురాశిలో సంచరిస్తుండగా ధనుర్మాసం జరుగుతుంది. ఈ ధనుర్మాసం ముగియగానే సంక్రాంతి శోభు ప్రారంభమవుతాయి. కాచక్రంలోని రాశులో మకరరాశి సర్వశ్రేష్టమైనది. శ్రవణానక్షత్రములో ఉద్భవించిన శ్రీమన్నారాయణుడు అనంత పద్మనాభునిగా బ్రహ్మకు సాక్షాత్కరించినది శ్రవణానక్షత్రములో. ఈ నక్షత్రము మకర రాశికి చెందినది. ఈకారణం చేత శ్రీమహా విష్ణువుని యొక్క రాశి మకరరాశి. దీనిని మానవుని శిరస్సుగా భావిస్తారు. అటువంటి మకరరాశిలోకి సహస్రకిరణుడైన సూర్యభగ వానుడు ప్రవేశించే మహత్తర పుణ్యదినం కాబట్టి, ప్రతీవ్యక్తిలో ఆధ్యాత్మిక భావను పెంపొందించటానికి అత్యంత అనువైన కాం. వేదకాంనుంచి శిష్యు సరైన గురువు కోసం అన్వేషించటం, గురూపదేశం పొందడం, వేదపారాయణు సాగించటం వంటివి ఈ సమయంలోనే ఆరంభమవుతాయి. జగత్తు జమjైునప్పుడు శ్రీమన్నారాయణుడు ఆదివరాహమూర్తిగా అవతరించి భూమిని ఉద్ధరించిన రోజు సంక్రాంతి. వామనావతార ఘట్టములో వామనుడికి బలిచక్రవర్తి మూడడుగు భూమిని దానం చేసినది, వామనుడి పదఘట్టనతో పాతాళానికి చేరినది ఈరోజే. దీనికి సంకేతంగా మనం సంక్రాంతి పర్వదినం జరుపుకుంటాము. ఈపండుగ భోగి, సంక్రాంతి, కనుము అని మూడు రోజుగా జరుపుకునే పర్వదినం.
భోగిపండుగ
భోగి పండుగ పేరు చెప్పగానే మనకు స్ఫురించేవి భోగిపళ్ళు, భోగిమంటు. ఆవుపేడతో పిడకు తయారుచేసి యఙ్ఞదేవతను తుచుకుంటూ, పాపప్రక్షాణన జరిపించమని వేడుకుంటూ, ధర్మమార్గ పయనానికి సమాయత్తమవుతూ మంటలో సూర్యోదయం సమయంలో వీటిని వేస్తారు. ప్లిు, పెద్దు అందరూ ఈ మంట చుట్టూ చేరి ఆనందోత్సాహలలో మునిగిపోతారు. ఈ మంటలోనే పాతపడిన సామానును కూడా వేసే సాంప్రదాయం కూడా కనబడుతుంది. నూతనత్వానికి ఆహ్వానం పుకాంటే పాతదనాన్ని విడనాడాలి. ఈ మంటు వేదకామునాటి ఋషు తాము సంవత్సరారంభములో వ్రేల్చిన ‘ఆగ్రాహాయణి’ హోమాగ్నికి ప్రతిరూపం. హోమ భస్మం మంత్రసారము, అతి పవిత్రమైనది. మంటు శాంతించిన తరువాత ఈ హోమ భస్మాన్ని దైవప్రసాదంగా భావించి నుదుటిన ధరిస్తారు. ప్లికుకూడా నుదుటిమీద ఉంచి వారి ఆయురారోగ్యాకై ప్రార్థిస్తారు. దేవతారాధన, నూతన వస్త్రధారణ, పిండివంటతో భోజనము వగైరా పూర్తిచేసుకుని సాయంకాం ‘‘భోగిపళ్ళ’’ వేడుక జరుపుతారు. ప్లిను ఆశీర్వదిస్తూ పెద్దంతా వారి శిరస్సుపై రేగిపళ్ళను పోస్తారు. రేగిచెట్టును సంస్కృతంలో బదరీ వృక్షం అని పిుస్తారు. ఈవృక్షం విష్ణు ప్రీతికరమైనది. ఈ రేగిపళ్ళతోపాటు చ్లిరపైసు, నానపెట్టిన శనగు, పువ్వు ప్లి తలపై పోస్తూ, శ్రీమహావిష్ణువులాగా తేజరిల్లాని ఆశీర్వదిస్తారు. తరువాత ముతైదువుకు తాంబూలాు ఇచ్చి సంతోషపరుస్తారు.
సంక్రాంతి పండుగ
రెండవ రోజైనది సంక్రాంతి పండుగ. పండుగలో ప్రతీ రోజుకు ఒకప్రత్యేకత ఉంటుంది, వ్యవహార నియమ నిబంధన ుంటాయి. స్నానాదికాు ఎలా ఆచరించాలి, ఎటువంటి పూజు ఆచరించాలి,ఎటువంటి దానధర్మాు చేయాలి అనేవి మన శాస్త్రాు విపుంగా వివరించాయి. ఇవిశారీరిక ధారు ఢ్యాన్ని పెంపొందించి, వాతావరణ సమత్యుత కాపాడుతూ, సమతను పెంపొందిస్తాయి. నువ్వు నూనెతో అభ్యంగన స్నానం శారీరిక రుగ్మతను నివారిస్తుంది. నువ్వు సేవించటం వన ఆరోగ్య సమస్యు తగ్గుతాయి. ఈరోజు జరిపే శాంతి హోమాు, మృత్యుంజయ హో మాు, అభిషేకాు, వివిధ దైవారాధను ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించి, భగవ దానుగ్రహానికి తోడ్పతాయి. పితృదేవత స్మరణ వారి అఖండ ఆశీర్వచనానికి దోహదం చేస్తాయి. మన పెద్దు మనకిచ్చిన జన్మకు కృతజ్ఞత ప్రకటించటం ప్రతీ ఒక్కరి కర్తవ్యం. వారిని స్మరిస్తూ తగిన విధంగా తర్పణాు విడవటం, వారి ఙ్ఞాపకార్థం దాన ధర్మాు చేయటం శాస్త్ర విధి. పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. సుగంధ ద్రవ్యాతో, పంచా మృతముతో చేసే అభిషేకాకు చక్కటి ఫలితాుంటాయి. విష్ణువు అంకార ప్రియుడు. రకరకా పూమాలతో అంకరిస్తే, ఆయన అవ్యాజ కరుణ మనపై కుగుతుందని పురాణ ప్రవచనం. అపాత్ర దానం పనికిరాదు. తగిన వారికి తగినట్లు దానం చెయ్యాలి. ఎవరి అవసరాన్ని బట్టి వారికి దానం చెయ్యాలి. పేదకు కంబళ్ళు, వస్త్రాు దానమివ్వాలి. యోగ్యులైన బ్రాహ్మణుకు శక్తిననుసరించి సువర్ణ, రజిత, కాంస్య దానాు ఇవ్వాలి. ఈప్రకృతిలో భించే ప్రతీ వస్తువు ప్రతీ ఒక్కరి సొంతం అనే నిర్వచనానికి ప్రతీకలే దాన ధర్మాు. పౌష్య,మాఘ మాసము సంధిలో వచ్చే అమావాస్యనాడు సూర్యుడు మకరరాశిలో ప్రవేశం చేస్తే అట్టి సంక్రమణ కామే అర్దోదయకాము. ఇది పగటి పూట వస్తే ప్రశస్తము. మధ్యాహ్నమునకు పూర్వమే సంభవించే అర్ధోదయకామే పూర్తి ఫలితాన్నిస్తుంది. ఆ సమయంలో ఏ కొంచెము దానమిచ్చినా మేరు పర్వతమంత ఫుణ్య మిస్తుంది. అర్ధోదయకాంలో ‘‘ఏ బ్రాహ్మణడైన బ్రహ్మతో సమానం’’. ‘‘ఏపుణ్య జమైనా గంగతో సమానం’’ అని శాస్త్ర వచనం, వేదవచనం. ఈ నాడు పాయస దానము, కాంస్య పాత్ర దానము, సువర్ణలింగ దానము, కూష్మాండ దానము, పెరుగు దానము ప్రశస్తమైనవి. గొబ్బిళ్ళ సందడి సంక్రాంతి పం డుగు వేడుకలో మరొక ప్రధానమైనది. కన్నె ప్లిు చక్కటి వస్త్ర ధారణతో, తమకు కలిగిన ఆభరణాతో చూడచక్కగా అంకరించు కుంటారు. తొగుదనం ఉట్టి పడే కన్నె ప్లిను చూచి కుటుంబ సభ్యు మురిసి పోతారు. వివాహ వయస్సుకు వచ్చినారని చెప్పకనే చెబుతారు. పెద్దవారికి ఇది ఒక హెచ్చరికలాటిది. ఆవుపేడతో గుండ్రముగా బంతువలె తయారుచేసి, ఇంటి ముంగిటి రంగమ్ల మధ్య అమరుస్తారు. వాటిపై బంతిపూవు, ఇతర రంగు రంగు పూను అంకరించి, వాటి చుట్టూ తన తోటివారితో, స్నేహితుతో వయాకారంగా తిరుగుతూ, గొబ్బిపాటు పాడుతూ, యబద్ధంగా చప్పట్లు చరుస్తూ తిరుగుతారు. ఇది సంధ్యాసమయంలో జరిగే కను పంట. చూచినవారిదే భాగ్యం. మహాక్ష్మికి ప్రీతిపాత్రమైనది. ఈవిధంగా చేయటం వన కన్నెప్లికు త్వరలోనే చక్కటి వరుడు భించి వివాహం జరుగుతుందని విశ్వాసం. విఙ్ఞానశాస్త్ర పరంగా కూడా ఇది ఎంతో మంచిది. అనేక రకా క్రిమి సంహా రకంగా ఉపయోగపడుతుంది. ప్రతీ ఇంటి ముంగిట దర్శనమిచ్చే గొబ్బిళ్ళు స్వాగతం పుకుతూ,అసు సిసలైన పండుగ వాతా వరణాన్ని తపిస్తుంది. ‘‘హరి హరి గోవిందా’’ అని కీర్తిస్తూ, యబద్దంగా చిడతు వాయిస్తూ, భుజముపైనున్న వీణను స్వరబద్ధముగా మీటుతూ, అడుగు అడుగులో గజ్జె సవ్వడి నింపుతూ విలాసంగా సాగిపోయే హరిదాసు మన సంప్రదాయ చిహ్నాు. హరి నామ సంకీ ర్తన తప్ప మరొక మాయ వారి నోటివెంట మె వడదు. రంగు రంగు వస్త్రధారణతో, మెడలో పూదండతో హుందాగా నడుస్తూ సాగిపోతారు. శిరస్సుపై చక్కగా పూవుతో అంకరించిన ఇత్తడి గిన్నెను ధరించి, ఎవరైనా తమంత తాముగా ఏదైనా సమర్పించదుచుకుంటే వంగి లేదా మోకాళ్ళపై కూర్చుండి గిన్నెలోకి స్వీకరిస్తారు.ఎందుకంటే వారి వృత్తి భిక్షాటన కాదు. భగవన్నామ సంకీర్తనా ప్రచారం వారి వృత్తి, ఆయాచితంగా వచ్చినది స్వీకరించటం వారి ప్రవృత్తి. సంప్రదాయాను గౌరవించే గృహస్తు నిత్యము వారికోసం ఎదురు చూచి, తమక కలిగినది వారి సమర్పించుకుంటూ భావితరాకు ఆదర్శవంతంగా నిుస్తారు.
కనుమ
మూడవ రోజైన పండుగ కనుమ పండుగ. కనుమ నాడు మినుము తినాంటారు. అందుకే ఆవునేతితో తయారుచేసిన మినపసున్నొ, బ్లెం గారొ వంటిని తయారుచేసుకుంటారు. నోరూరించే పదార్థాు జిహ్వను మరింత పెంచగా మానసిక సంతృప్తితో కడుపారా అస్వాదిస్తారు. వ్యవసాయదాయి తమ తమ పశువును అంకరించి వాటిని స్వేచ్ఛగా తిరిగేలా చేస్తారు. బవర్థకమైన దాణావేసి విశ్రాంతిగా ఉండేలా చేస్తారు. వ్యవసాయ క్షేత్రములో వాటి అవసరం లేకుండా పంటు పండవు. నాగరిక ప్రపంచములో యంత్రా వినియోగం ఎక్కువైనప్పటికి, పశువు వినియోగం లేకుండా సాగదు. మనకు జీవనాన్ని, జీవితాన్ని ఇచ్చిన ప్రతీ ప్రాణిని గౌరవించానే సత్సాంప్రదాయము మనది. కనుమనాడి కాకి కూడా కదదు అనే నానుడి ప్రచారంలో ఉంది.శాస్త్రపద్దతిలో ఆలోచిస్తే దీనికి తగిన కారణం కనబడుతుంది. దైనందిన కార్యక్రమాకు దూరంగా ఉంటూ, కుటుంబ సభ్యుతో కసి మెసి ఆనందంగా జీవించటానికి అవకాశం కల్పించేవే కొన్ని కట్టుబాట్లు, ఆచారవ్యవహారాు. బయటకు వెళ్ళకోడదు అనే నియమం పెడితే చక్కగా ఇంటి వద్దే వుండి సంతోషంగా గడుపుతారని దీని ముఖ్యోద్ధేశము. అంతేకాకుండా మరుసటి రోజున బంధువు తమతమ స్వస్థాకు వెళ్ళిపోతారు కనుక వారి వీడ్కోుకు కావసిన కార్యక్రమ నిర్వహణకు దోహదం చేస్తుంది. వయస్సుతో నిమిత్తం లేకుండా కోడిపందేతో మగవారు ఆనందిస్తారు. ఒక ప్రాణిని హింసిస్తూ మనం ఆనందించటం ఎంత వరకూ సమర్థనీయమో విఙ్ఞు ఆలోచించాలి. ఈ మధ్య న్యాయస్థానాు కూడా కోడిపందేు నిషేదించాయి.
బొమ్మ కొువు ప్రతీ ఇంటా కొువుదీరుతుంది. సంవత్సరం పొడవునా సేకరించిన రకరకా బొమ్మను పు వరుసలో అంకరించి హృద్యమైన వాతావరణాన్ని తయారుచేస్తారు. వస్తుగ్రహణాశక్తిని పెంపొందించి, మానసిక శాంతిని కలిగిస్తుంది. సిరిసంపదు కుగుతాయని విశ్వాసం. బొమ్మ కొువు పేరుతో ఇంటిని అందంగా అంకరిస్తారు. పువురు విచ్చేసి అంకరణను వీక్షించి ముగ్దులౌతారు.
ఇంటిని అంకరించిన మామిడి తోరణాు, నూతన వస్త్ర ధారణు, వాకిట భోగి మంట వింత శోభు, నట్టింట్లో నిండు గర్భిణిలా ధాన్యపు గాదొ, వాకిట్లో హరిదాసు ఆపించే హరిభజను, తోటల్లో కోడిపందేు, పెరట్లో పశువు అంకారాు, అత్తింట్లో అు్లడుగారు ఎక్కే అకపాన్పు, వంటింట్లో అత్తగారు చేసే నేతి అరిసె ఘుమఘుము, అంగట్లో వస్త్రా సంబరాు, ఆయాలో దైవ పూజు, ముంగిట్లో వయ్యారి భాము దిద్దే ముత్యా రంగమ్లు, రంగమ్లపై శోభిల్లే గొబ్బిళ్ళు, దాన ధర్మా తృప్తిపొందిన దానగ్రహీతు….కగసి మన సంక్రాంతి.ఈవిధంగా మూడు రోజు నూతన వస్త్రాు ధరించి, యథాశక్తి పూజు, హోమాు సలిపి, దానాు చేసి, పశువును అంకరించి అందరితో కసియధాశక్తి పిండివంటు భుజించి అత్యంత ఆనందంగా గడుపుకుని, సంవత్సరమంతా పండుగలా గడవాని కోరుకుంటారు. ` డా.దేవుపల్లి పద్మజ
-విశాఖపట్టణము, ఫోను 9849692414.

నాటి క‌ల‌ల నేటి క‌థ‌న‌ల శంఖాల‌-2020

‘చరిత్ర మనం కోరుకున్నట్టు నడవానుకుంటాం. కాని నడవదు’ అంటాడు ఇహెచ్‌.కార్‌.‘పరస్పరం సంఘర్షించిన శక్తులో చరిత్ర పుట్టెను’ అని శ్రీశ్రీ దాని సారాంశాన్ని కవితాత్మకంగా చెప్పారు. 2020 ముగింపునకు వస్తున్న వేళ ఈ రెండు మాటు కలిపి చూసుకుంటే పూర్తి సారాంశం గోచరిస్తుంది. అలాగే 2020 డిసెంబర్‌ సన్నివేశాను 2000 నాడు హంగామా చేసిన 2020విజన్‌తో పోల్చి చూసుకుంటే చాలా అంశాు అర్ధమ వుతాయి. కలు కుమ్మరించిన విజన్‌ 2020 ఏమైందో తెలియదు గాని కర్షకు కదన శంఖారావాతో నిజమైన 2020 ముగుస్తున్నది. 2014 తర్వాత రెండు తొగు రాష్ట్రాతో సహా దేశమంతా నరేంద్ర మోడీ పాన ప్రారంభమైంది. స్వచ్ఛ భారత్‌ పేర కక్ష భారత్‌, మేకిన్‌ ఇండియా పేరిట టేకౌట్‌ ఇండియా, ఒకే దేశం అంటూనే మతా విభజన పెంచడం, చారువాలాగా వచ్చి గారు వాలాగా మారిన మోడీ02 తొలి చర్యతో 2020 ప్రారంభమైంది. విశ్వ విద్యాయాపై విద్వేష దాడు, సిఎఎ వ్యతిరేక ఆందోళనపై అణచివేతు అందుకు సంకేతాలైనాయి. ఈ రాజకీయ పానా పరమైన సవాళ్లు చానట్టు కోవిడ్‌19 లేదా కరోనా వ్యాప్తి మొదలైంది. జనవరి30న కేరళలో తొలి కరోనా కేసు బయ టపడటంతో పినరయి విజయన్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర ప్రభుత్వం దాన్ని తీవ్రంగా తీసుకోకపోగా మనకు రోగనిరోధకశక్తి ఎక్కువ గనక, ఉష్ణ దేశం గనక పెద్ద ప్రమాదం వుండదన్నట్టు అసత్వం ప్రదర్శించింది. ప్రజలోనైతే భయాందోళను మొదలైనాయి. సిఎఎ వ్యతిరేక ఆందోళన కేంద్రంగా వున్న అదే ఢల్లీిలో ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికలో…70లో 62 స్థానాు గ్చొకుని ‘ ఆప్‌ ‘ ఘన విజయం సాధించింది. తన అధికార పీఠం కిందనే అడుగు జారి పోవడం అందులోనూ విద్యాధికు, ఉన్నత శ్రేణి జనాభా అధికంగా వుండే ఢల్లీిలో ఓటమి తొలిదెబ్బ అయింది. దాన్ని జీర్ణించుకోలేక ఫిబ్రవరి 23న ఈశాన్య ఢల్లీిలో హిందూత్వ శక్తు దాడుకు ప్పాడ్డంతో యాభై మంది వరకూ ప్రాణాు కోల్పోయారు. 29వ తేదీ వరకూ కొనసాగిన హింసాకాండలో అపారమైన ఆస్తి విధ్వంసం, హింసాకాండ చెరేగాయి. ఆందోళను తీవ్రమై ఢల్లీి స్తంభించిపోయింది. ఈ కల్లోం మధ్యనే మోడీ నిర్వహించిన ‘నమస్తే ట్రంప్‌’ కోసం 24వ తేదీన వచ్చిన అమెరికా అధ్యక్షుడి పర్యటన కూడా ఉద్రిక్తత చవిచూడాల్సి వచ్చింది. కరోనా వ్యాప్తి హెచ్చరికు వస్తున్నా ఖాతరు చేయ కుండా స్వరాష్ట్రమైన గుజరాత్‌లో మోడీ భారీ జనసమీకరణ జరిపి ట్రంప్‌ను ఆకాశానికెత్తారు. స్వదేశం లోనే తీవ్రమైన ప్రతికూతను ఎదుర్కొంటున్న అధ్యక్షుడి ఆఖరి పాదంలో ఇంత ఆర్భాటం చేయడం మోడీ వ్యక్తిగత ఎజెండాను వ్లెడిరచింది. ఏది ఏమైనా దేశమంతటా గుప్పిట్లోకి తెచ్చుకోవడమే ఏకైక సూత్రంగా పెట్టుకున్న బిజెపి జ్యోతిరాదిత్య సింధియా వర్గం సహాయంతో మార్చి మొదట్లో మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్‌ నాయకత్వం లోని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసింది. మార్చి 20 కమల్‌నాథ్‌ రాజీనామా చేయగా అనేక రాజకీయ నాటకా మధ్య 24న శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ మళ్లీ పగ్గాు చేపట్టారు.కరోనా వ్యాప్తిపై ప్రపంచం గగ్గోు పెడుతున్నా ముందస్తు చర్యు తీసుకోని ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కరోనా వ్యాప్తి కాకుండా మార్చి 24న జనతా కర్ఫ్యూ పాటిం చాన్నారు.12 గంటు బయటకు రాకపోతే వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవచ్చని అనధికారికంగా అశాస్త్రీయ ప్రచారం నడిపించారు. కరోనాపై పోరాడుతున్న వైద్యుకు ఇతరు పట్ల గౌరవ సూచకంగా పళ్లాు చప్పుడు చేయాని, చప్పట్లు కొట్టాని పిుపునిచ్చారు. అయితే క్రమంగా కరోనా విస్తరిస్తుండంతో మార్చి 25న ప్రపంచంలోనే అత్యంత కఠినతరమైన లాక్‌డౌన్‌ ప్రకటించారు. ఏప్రిల్‌ మొత్తం లాక్‌డౌన్‌ లోనే గడిచిపోయింది. రాకపోకు ఆగిపోయాయి. మొహాకు మాస్కు వచ్చాయి. ప్రజా జీవితం స్తంభించిపోయింది. శ్రమజీవు ఉపాధి కోల్పోయారు. వస కార్మికు రోడ్డున పడ్డారు. వారి విషాద గాథు జాతిని కచి వేశాయి. ఈ సమయం లోనే ఢల్లీి లోని నిజాముద్దీన్‌లో బర్కత్‌ వ్యవహారం బయటికి రావడంతో వైరస్‌ వ్యాప్తికి అదే ప్రధాన కారణమన్నట్టు మరో మత విద్వేష ప్రచారం మొదలైంది. ఈలోగా మే నె మొదట్లో నాథూలా సరిహద్దులో భారత్‌-చైనా సైనిక దళా మధ్య ఉద్రిక్తతు పెరిగాయి. కరోనా కంటే ఈ రెండు అంశాపై కేంద్రం, బిజెపి, దాని అనుకూ మీడియాు కేంద్రీకరించాయి. కాని ఎ.పి,తెంగాణతో సహా కరోనా సవాు పెరిగింది. ఇదిచానట్టు విశాఖ పట్టణంలో ఈ పరీక్షా కాంలోనే మే7వ తేదీన విశాఖ పట్నం ఎల్‌.జి పాలిమర్స్‌లో విషవాయువు లీకేజితో ఏడుగురు మరణించారు. కరోనా విజృంభణతో మరణాు పెరిగి, ప్రజా జీవితాు చిన్నాభిన్నం అవుతుంటే రాష్ట్రపతి విమర్శు బేఖాతరు చేస్తూ కేంద్రం రూపొందించిన మూడు రైతు వ్యతిరేక శాసనాు ఆర్డినెన్సుగా జూన్‌ 7న సంతకాు చేశారు. ఈ నెలోనే చైనా-భారత్‌ సంఘర్షణలో 20మంది సైనికు మరణిం చడం, చైనాయాప్‌ ను నిషేధించడం వంటి పరిణామాు చూశాం. సినీ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకుంటే దాన్ని కూడా మత వివాదంగా మార్చి బాలీవుడ్‌పై దాడికి సాధనంగా చేశారు. విద్యా రంగంలో కాషాయీకరణ, కార్పొరేటీకరణ మలి దశ అనదగిన నూతన విధానాన్ని జులైలో కేంద్ర క్యాబినెట్‌ ఆమోదించింది. ఈనె లోనే రాజస్థాన్‌లో అశోక్‌ గెహ్లాట్‌ ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం బిజెపి పన్నిన పథకాు ఫలించలేదు. ఆగష్టు నె దేశానికి అనేక విషాదాు చూపించింది. కేరళలో కాలికట్‌ విమానా శ్రయంలో ప్రమాదం జరిగి 17మంది ప్రాణాు కోల్పోయారు. విజయవాడలో డాపపరమేష్‌ ఆస్పత్రి హోటల్‌లో కరోనా చికిత్స కోసం ఏర్పాటు చేసిన కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగి 11ప్రాణాు కోల్పోవడం ఉత్తరోత్తరా పెద్ద వివాదమైంది. శ్రీశైం భూగర్భ జవిద్యుత్‌ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది ఆహుతయ్యారు. ఈ ప్రమాదాలో అత్యధిక భాగం ప్రైవేటీకరణ వ్ల, ప్రభుత్వ నిఘా లోపించడం వ్ల జరిగినవే కావడం ఆందోళన కలిగించింది. పైగా ఈ నెలాఖరులో విడుదలైన జాతీయ గణాంక సంస్థ నివేదిక కరోనా లాక్‌డౌన్‌లో దేశ ఆర్థిక వ్యవస్థ 23.9శాతం పడిపోయిందని హెచ్చరించింది. సామాన్య ప్రజు, శ్రమజీవు రోజు గడవక నానా అవస్థ పావుతుంటే కరోనా మరణాు, చికిత్స సదుపాయాు లేక, నిబంధను కూడా తేక విషాదం తాండ వించింది. ఈ సమస్యతో గాని నిబంధనతో గాని నిమిత్తం లేకుండా ఆగష్టు 5వ తేదీన ప్రధాని మోడీ అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అచ్చమైన మత ప్రసంగం చేశారు. బాబ్రీమసీదు విధ్వం సం కేసులో నిందితుగా వున్న అద్వానీ తదిత రును సెప్టెంబరులో అహాబాద్‌ హైకోర్టు విడుద చేయడం దీని కొనసాగింపు. ఇదే నెలో పార్లమెంటును సమావేశపర్చి సరైన చర్చ కూడా లేకుండా మూడు రైతు వ్యతిరేక శాసనాను ఆమోదించి మోడీ ప్రభుత్వం కార్పొరేట్ల పట్ల తన భక్తిశ్రద్ధను మరోసారి చాటుకుంది. దేశ వ్యవసాయాన్ని, రైతాంగాన్ని తాకట్టు పెట్టింది. అక్టోబరులో జరిగిన బీహార్‌ శాసనసభ ఎన్నికలో తేజస్వి యాదవ్‌ నాయకత్వం లోని మహాఘట్‌బంధన్‌..బిజెపి-జెడియు సర్కారును బంగా సవాు చేసింది. కాంగ్రెస్‌కు కేటాయించిన స్థానాల్లో ఘోరంగా దెబ్బ తినడం వ్ల, మజ్లిస్‌ వంటి పార్టీు ఓట్లనూ ప్రజనూ చ్చీడంలో బిజెపి వ్యూహాకు తోడ్పడ్డం వ్ల కొద్దిలో తప్పిపోయింది. ఈ కామంతటా కూడా బిజెపి సర్కారు పెట్రోు, గ్యాస్‌ వంటి వాటి ధరు తగ్గించే బదు పదే పదే పెంచుతూ ప్రజపై భారాు మోపింది. కరోనా బారి నుంచి కాపాడటానికి సహాయం చేయాని వచ్చిన సూచను పెడచెవిని పెట్టి కార్పొరేట్లకే ప్యాకేజీన్నీ కురిపించింది. వీటివ్ల ప్రజల్లో పెరిగిన నిరసనను ప్రతిపక్షా ప్రతిఘటనపై నిర్బంధానికి దిగింది. అంతేగాక సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్య, మహారాష్ట్రలో సాధువు హత్య వంటి వాటిపై లేనిపోని చర్చతో దారి తప్పించేందుకు ప్రచార వ్యూహాు అము చేసింది. యు.పి లోని హత్రాస్‌లో దళిత బాలికపై అమానష హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తే కప్పిపుచ్చడానికి కుటి ప్రచారాు సాగించింది. ఈ క్రమంలో రిపబ్లిక్‌ టీవీ వంటి మీడియాతో పాటు ఫేస్‌బుక్‌, వాట్సప్‌ వంటి సోషల్‌ మీడియా సంస్థు కూడా లోపాయికారిగా సహకరించినట్టు అంతర్జాతీ యంగా వ్లెడైంది. ఇలాంటి ప్రచారా నేపథ్యంలో కేసు పాలైన ఆర్నాబ్‌ గోస్వామిని ఆదుకోవడానికి బిజెపి అగ్ర నాయకత్వం అత్యుత్సాహంతో పాటు అత్యున్నత న్యాయస్థానం కూడా ప్రత్యేక శ్రద్ధ చూపడం తీవ్ర విమర్శకు గురైంది. ప్రాథమిక హక్కు, భావ ప్రకటనా స్వేచ్ఛ రక్షణలో సుప్రీంకోర్టు పైనా న్యాయ వ్యవస్థ తీరు పైన చాలా విమర్శు, వివాదాు వచ్చాయి. ఇంకా సాగుతున్నాయి కూడా. నవంబరులో దుబ్బాక ఉప ఎన్నికలో బిజెపి విజయం సాధించడంతో తెంగాణ లోనూ తామే అధికారానికి వచ్చేస్తామన్న హడావుడి పెంచింది. డిసెంబరు మొదటి వారంలో జిహెచ్‌ఎంసి ఎన్నికల్లోనూ 48 చోట్ల విజయం సాధించడంతో మరింత దూకుడు చూపిస్తున్నది. ఈ ఎన్నిక కోసం అమిత్‌షా తో సహా ఆ పార్టీ హేమాహేమీంతా తరలివచ్చారు. ఆ ఎన్నిక ముందు, తర్వాత భాగ్యక్ష్మి ఆయాన్ని కేంద్రంగా చేసుకోవడం ద్వారా అయోధ్య ఫార్ములాను ప్రవేశ పెట్టింది. తర్వాత కూడా హైదరాబాదులో కాళీమాత ఆయ భూము, ఎ.పి లోనూ దేవాయా రక్షణ వంటి పేర్లతో మత ఎజెండాను పెంచుతున్నది. ఇంకా చెప్పాంటే తెంగాణ ముస్లిం రాష్ట్రంగా, ఎ.పి క్రైస్తవ రాష్ట్రంగా మారిందనే ప్రచారం పరాకాష్టకు చేరింది. రెండు రాష్ట్రాకు రావసిన నిధు మంజూరు లోనూ విభజన సమస్య పరిష్కారం లోనూ పూర్తి నిర్లక్ష్యం వహిస్తూ ఎదురు దాడి చేస్తున్నా ప్రాంతీయ పార్టీ ప్రభుత్వాు సూటిగా ఎదుర్కొనలేక పోతున్నాయి. కొంతవరకూ బిజెపి పై విమర్శు చేసి డిసెంబర్‌లో వ్యతిరేక వేదిక రూపొందిస్తానన్న తెంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ కూడా ఇప్పటివరకూ మాట్లాడలేదు. జగన్‌ సర్కారు మొదటి నుంచి మోడీకి లోబడి వుంటున్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వాు, ప్రాంతీయ పార్టీు లోబడిపోవచ్చుగాని…ప్రజు మాత్రం మౌనం వహించబోరని నిరూపించిన రైతాంగ నిరసనతో ఈ ఏడాది సమాప్తమవుతున్నది. రైతు దిగ్బంధనలో మోడీ సర్కారు ఉక్కిరి బిక్కిరి అవుతున్నది. హిందూత్వ ప్లవి పాడే ప్రధాని మోడీ సిక్కు గురుద్వారాకు, అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ శత వార్షికోత్సవాకు వెళ్లవసిన స్థితిని కల్పించింది. కాశ్మీర్‌ ఎన్నికల్లోనూ బిజెపి సంప్రదాయ కేంద్రాకే పరిమితమవగా ప్రతిపక్ష గుప్కార్‌ కూటమి విజయం ఈ ఏడాది మరో ముగింపు. అయితే ఇంతటితోనే తన కాషాయీకరణ, కార్పొరేట్‌ విధానాను మార్చుకుంటుందనుకుంటే పొరబాటు. వామపక్షాు, లౌకిక పార్టీు, ఇతర పత్యామ్నాయ శక్తు చొరవ పెంచి పోరాడటమే మార్గమని ఈ ఏడాది చాటు తున్నది. విజన్‌ 2020 బూటకమని తేల్చిన రియల్‌ 2020 అసలైన సందేశం పోరాటమే. నాటి కల 2020.. నేటి కదన శంఖా 2020..
` రచయిత : తెల‌క‌ప‌ల్లి ర‌వి. సీనియర్‌ పాత్రికేయు-(ప్రజాశక్తి సౌన్యంతో..)

అస్థిత్వం కోల్పోతున్న సబ్‌ప్లాన్‌ ఏజెన్సీ

‘‘ ప్రశాంతమైన మన్యసీమలో గిరిజనేతరలు, దోపిడీ దారులు పెరిగిపోయి ఆరాచకాలు సృష్టిస్తున్నారు. దళారీ వ్యవస్థ విపరీతంగా పెంచేస్తున్నారు. ప్రస్తుతం సబ్‌ప్లాన్‌ ఏరియాలో గిరిజనప్రజలు స్వేచ్ఛగా జీవించే విధానం కనుమరుగువుతోంది. వందల ఎకరాలున్న గిరిజన భూస్వాములు నేడు భూములు కోల్పోయి బికారులా వలస బాట పట్టే పరిస్థితికి దిగజారుతున్నారు. ఇక్కడ ఉన్న వనరులు దోపిడికి గురవుతున్నాయి ’’- లోత సుబ్బారావు
ఉద్యమాల గెడ్డగా పేరుగాంచిన సబ్‌ప్లాన్‌ ఏజెన్సీ పెదమల్లాపురం ఏరియా గిరిజనులు అస్థిత్వం కోల్పోతున్నారు. తరాలు మారినా తమ తలరాతలు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1957 నుంచి చట్టసభలకు ఎన్నికవుతున్న శాసనసభ్యులకు తమ ఓట్లు వేసినా నేటికీ తమ బతుకులు మారడం లేదు. ఆదునిక సాంకేతిక యుగం వచ్చినప్పటికీ ఈ ప్రాంత గిరిజనుల జీవన సరళీలో మార్పు లేని దుస్థితి. స్వతంత్ర భారతంలో ఆదివా సీలకూ రాజ్యాంగ రక్షణలు, రాజ్యాంగ ఫలాలు అందని ద్రాక్షలుగానే మిగిలాయి. ప్రత్యేకమైన, విశిష్టమైన సంస్కృతి సంప్రదాయాలు కలిగి, ఎంతో విలువైన సహజ వనరులు, ఖనిజసంపదలు ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో జీవిస్తున్న గిరిజనులూ నేడు పరాయికరణకు గురవుతున్నారు. సబ్‌ప్లాన్‌ ఏజెన్సీ ప్రాంతాలు నేడు ఆదివాసులకు తీరని శాపంలా పరిణమించాయి.
తూర్పు గోదావరి జిల్లా సబ్‌ప్లాన్‌ ఏజెన్సీలో నివాసముంటున్న గిరిజనులు దుస్థతి అగమ్యగోచరంగా మారింది. వారి సమస్యలు పట్టించుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదు. జిల్లాలో ఐదు మైదాన ప్రాంతంలో ఉన్న శంఖవరం, రౌతులపూడి, కోటనందూరు, ఏలేశ్వరం, ప్రత్తిపాడు మండ ల్లాలో 59 గిరిజన గ్రామాలున్నాయి. సుమారుగా 1.18వేల మంది కొండకాపు, కొండరెడ్డి, కోయి, వాల్మికీ భగత వంటి గిరిజన తెగలు నివాసముంటున్నారు. గ్రామాల్లో అనేక సమస్యలతో గిరిజనులు సతమతమౌతున్నారు. ఎలాంటి పనులేక ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందక ప్రతి ఏడాది తీవ్రమైన కరువు ఏర్పడడంతో గిరిజనులు వలస బాట పడుతున్నారు. తరతరాలుగా వివిధ దురాక్రమణదారుల దోపిడికి గురవుతున్నారు. అలాంటి అణగారిన ప్రజలు నేడు తమ అస్థిత్వం, మనుగడ కోసం ఉద్యమిస్తున్నారు. రాజకీయ దళారీలు గిరిజన తండాలను ఆక్రమించి ఇక్కడ నివసించే గిరిజనుల జీవన విధానాలను నిర్వీర్యం చేస్తున్నారు. గిరిజన భూములు దురాక్రామణకు గురవుతూ రియల్‌ ఎస్టేట్‌గా మార్చేస్తున్నారు. స్థానిక గిరిజనులను అడ్డంపెట్టుకొని విలువైన వనరులు దోచుకొంటున్నారు. ప్రశాంతమైన మన్యసీమలో గిరిజనేతరలు, దోపిడీ దారులు పెరిగిపోయి ఆరాచకాలు సృష్టిస్తున్నారు. దళారీ వ్యవస్థ విపరీతంగా పెంచేస్తున్నారు. ప్రస్తుతం సబ్‌ప్లాన్‌ ఏరియాలో గిరిజనప్రజలు స్వేచ్ఛగా జీవించే విధానం కనుమరుగువుతోంది. వందల ఎకరాలున్న గిరిజన భూస్వాములు నేడు భూములు కోల్పోయి బికారులా వలస బాట పట్టే పరిస్థితికి దిగజారుతున్నారు. ఇక్కడ ఉన్న వనరులు దోపిడికి గురవుతున్నాయి. కొండలపై ఉన్న ఆవేల్తి, అనుమర్తి, పెద్దూరు, కిత్తమూరిపేట, ధార మల్లా పురం, జల్దాం వంటి గిరిజన గ్రామాలకు ఇప్పటికీ సరిjైున మౌలిక సదుపాయాలు లేవు. ఆగ్రామాలకు నేటికీ సంపూర్ణమైన వైద్య సదుపాయాలు దక్కలేదు. పౌష్టికాహారం లేక చిన్నపిల్లల్లో రక్తహీనత :
ఎంతో మంది గిరిజన చిన్నపిల్లలు, బాలింతలు, గర్భిణీ స్త్రీలు పౌష్టికాహార లోపంతోనే కొట్టిమిట్టులాడుతున్నారు. ఏజెన్సీలో రోడ్లు లేక, బస్సులు రాక గిరిజనులు కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్లి బియ్యం తెచ్చుకోవాల్సి వస్తోంది. రేషన్‌ దుకాణాల్లో ఇచ్చేదే చాలీచాలని బియ్యం. ఆదుకాణాల్లో సబ్బులు కొనుక్కుంటేనే బియ్యం ఇస్తారట! ఇదెక్కడి న్యాయం? గిరిజన సహకార సంఘాల్లో పనిచేసే పౌష్టికాహారం లేకచిన్నపిల్లల్లో రక్తహీనత పెరిగిపోతోంది. పెదమల్లాపురం ఆసు పత్రిలో సరిjైున వైద్యం అందడం లేదు. ఆసుపత్రికి అంబులెన్స్‌ లేదు. అత్యవసరం అయితే డోలు మోసుకోవాల్సిన దుస్థితి. వందలామంది చిన్నారులు రక్తహీనతతో ఇబ్బందులు పడుతున్నారు. రోగులు ఆసుపత్రులకు వెళితే అక్కడ వైద్యులు ఉండడం లేదు. ఆసుపత్రుల్లో వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం మూడేళ్లుగా ఒక్క నోటిఫికేషన్‌ కూడా ఇవ్వలేదు. ఇలాంటి విషమ పరిస్థితుల్లో రోగులు ఎలా బతుకుతారో ప్రభుత్వమే చెప్పాలి. లోతట్టు ప్రాంతాలకు వెళ్లాలంటే కష్టమే… ఐదు మండలంలో కొన్ని లోతట్టు గిరిజన గ్రామాలకు వెళ్లడానికి అసలు రహదారులు లేవు. పోలవరం నుంచి జల్ధాంకు ఏర్పాటు చేసిన రహదారి అస్తవ్యస్థంగా ఉంది. రాఘపట్నం నుంచి మండల కేంద్రమైన రౌతులపూడికి వెళ్లాలంటే రోడ్డుంతా గతుకుల మయంగా మారింది. పెదమల్లారం నుంచి శంఖవరం చేరాలంటే రోడ్డుంతా అస్తవ్యస్థంగా మారింది. దీంతో కనీసం బస్సు ఆర్టీసీ బస్సులు తిరగని పరిస్థితి. మాతయ్యపాలెం నుంచి రాఘపట్నం, సార్లంక చేరాలంటే కాలిమాటే గతి. కనీసం ద్విచక్ర వాహనాలు ఈ దారిలో వెళ్లే పరిస్థితి కన్పించట్లేదు. ఈ గ్రామాలకు రహదారి నిర్మించాలని దశాబ్దలుగా కోరుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. గిరిజన ప్రాంతా లలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తుంది. ఏళ్లు గడుస్తున్న గిరిజన ప్రాంతాల రహదారుల నిర్మాణాలు మాత్రం కలగానే మిగిలింది. ఎన్నోసార్లు రహదారుల కోసం దరఖాస్తులు చేసుకున్నా అవి బుట్ట దాఖలయ్యాయి. గతంలో తమ గ్రామాలు అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎన్నికలు బహిష్కరించడం కూడా జరిగింది. ఐదు మండలాలలో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలు ఇంత వరకు పాలకులుగాని, ప్రభుత్వ అధికారులు గాని పట్టించుకోక పోవడంపై ఈ ప్రాంత వాసులు సందిగ్ధ పరిస్థితుల్లో నాయకులను ప్రశ్నంచలేక ఎవరికి ఓటువేయాల లేదా ఓటును బహిష్కరించాల అనే మీమాసంలో ప్రజలల్లో తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు, పాలకులు తమ సమస్యలపై స్పందించి పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నారు.
దీర్ఘకాలిక సమస్యలు ఇవి :
ె పెదమల్లాపురం కేంద్రంగా ప్రత్యేక గిరిజన మండలం ఏర్పాటు చేయాలి
ె ఉపప్రణాళిక ప్రాంతంలో ఉన్న 59 గిరిజనగ్రామాలను షెడ్యూల్డ్‌ ఏరియాలో చేర్చాలి
ె జీవో నెంబరు 3ని సవరించి సబ్‌ప్లాన్‌ గిరిజన విద్యార్ధినీ, విద్యార్థులకు న్యాయం చేయాలి.
ె అన్నీ రకాల ఉద్యోగాలు సబ్‌ప్లాన్‌ ప్రాంతంలో స్థానిక గిరిజన విద్యార్థులకు మంజూరు చేయాలి
ె నాన్‌ షెడ్యూల్డ్‌ ప్రాంతంలో ఉన్న 59 గిరిజన గ్రామాలను ఐటీడీఏలో విలీనం చేయాలి. ఐటీడీఏ ద్వారా మంజూరయ్యే సంక్షేమ పథకాలను సబ్‌ప్లాన్‌ ఏరియా ప్రజలకు వర్తింప చేయాలి
ె ఎస్‌.టీ గిరిజన విద్యార్ధినీ, విద్యార్థులకు ఆటంకం లేకుండా ఎస్‌టీ కుల దృవీకరణ పత్రాలు మంజూరు చేయాలి
ె గిరిజన గ్రామాలలో రవాణా సౌకర్యం మెరుగు పరిచి, మెరుగైన వైద్య సదుపాయాలు, మౌలిక సదుపాయాలు కల్పించాలి.
ె నైపుణ్యమైన విద్యను అందించడానికి జూనియర్‌ కాలేజీ ఏర్పాటు చేయాలి.
ె ప్రతి గిరిజన గ్రామంలోనూ సురక్షతమైన రక్షిత మంచినీటి ట్యాంక్‌ నిర్మించాలి.
ె ఫారెస్టు పోడు భూములకు అర్హులైన గిరిజనులకు పట్టాలిచ్చి హక్కును కల్పించాలి.
ె పెదమల్లాపురం వేళంగి, రాఘపట్నం, బురదకోట, జల్దాం గ్రామ పంచాయితీలో కమ్యూనికేషన్‌ కోసం సెల్‌టవర్లు నిర్మించాలి.

దేశ చరిత్రను తిరగరాస్తున్న జన్యు శాస్త్రం

ఈ భూమి మీద ఆధునిక మాన వుడి కథ సుమారు రెండు లక్షల సంవత్స రాలకు ముందు ప్రారంభమైంది. చీకటి ఖండం అని పిలువబడ్డ ఆఫ్రికాలో తొలి మానవుడు వెలుగు చూశాడు. అక్కడి నుండి ప్రయాణమై ఆఫ్రికా ఖండం బయటికి వచ్చాడు. అక్కడ నియాండర్‌తల్‌ మ్యాన్‌ జాతితో లైంగిక సంపర్కం జరిగింది. సుమారు అరవై వేల ఏళ్ల క్రితం ఆఫ్రికా బయటి ప్రాంతాల నుంచి వలసలు ప్రారంభమయ్యాయి. మొదట మిడిల్‌ ఈస్ట్‌ చేరుకున్న మానవ సమూహాలు తర్వాత మధ్య ఆసియా ప్రాంతం చేరాయి. క్రమంగా భారత ఉపఖండంలోకి ప్రవేశించాయి. ఒక అంచనా ప్రకారం ఈ మానవ సమూహాలు తొలిసారిగా సుమారు నలభై వేల ఏళ్ల క్రితం భారత భూభాగం చేరాయి. ఇవి రెండు శాఖలుగా విడిపోయాయి. ఉత్తర భారత దేశానికి పరిమితమైన వారు-ఉత్తర భారత పూర్వీకులు అయ్యారు. దక్షిణ భారత దేశానికి పరిమితమైన వారు-దక్షిణ భారత పూర్వీకులు అయ్యారు. దక్షిణ భారతదేశంతో పోలిస్తే ఉత్తర భారత దేశంలో వలసలు ఎక్కువగా జరిగాయి. దక్షిణాన మూడు వైపులా సముద్రం ఉండడం మూలాన అక్కడికి వలసలు తగ్గి ఉండొచ్చు. అందుకే దక్షిణ భారతీయులను మూల వాసులుగా పరిగణించారు. ఈ దేశంలో క్రీ.పూ 1500 నుంచి క్రీ.శ 200 మధ్య కాలంలో మనుస్మృతి కుల వ్యవస్థను ద ృఢ పరిచింది. అంతకు ముందు రెండు వేల మూడు వందల ఏళ్లు మిశ్రమ జనాభా కొనసాగిన తర్వాత, మనుస్మ ృతి ప్రభావంతో కులగోత్రాల ఆధారంగా పెళ్లిళ్లు జరుగుతూ వచ్చాయి. మనుస్మ ృతి ప్రకారం శూద్రులు, క్షత్రియులు అంతా సమానమే. కాని, సామాజికంగా బలవంతులైన క్షత్రియులు బ్రాహ్మణులకు గౌరవ స్థానాలిచ్చి రాజ్యాలేలారు. రాజ్యాలేలిన ఇతర కులాల వారు కూడా చేసిన పని అదే. కొలోనియల్‌ రూలర్స్‌ కూడా దేశంలోని కుల వ్యవస్థను దెబ్బ తీయకుండా తెలివిగా వారి పబ్బం గడుపుకున్నారు. భారతీయ సంప్రదాయ వాదులు చెప్పుకుంటున్నట్టు కులగోత్రాలకు ఆధారాలేవీ లేవు. అవిమధ్యలో కొన్ని సమూహాలు తమ ఆధిపత్యం నిలుపుకోవ డానికి కల్పించి ప్రచారం చేసినవే. వేల వేల ఏళ్లుగా దేశంలో ఒక మిశ్రమ జనాభా కొనసాగుతూ వచ్చిన విషయాన్ని వారు కప్పి పుచ్చారు. మరొక పరిశోధకుల బృందం చెపుతున్న దాని ప్రకారం-భారతేదశంలో మిశ్రమ జనాభా తయారు కావడానికి 65 వేల ఏళ్ళ క్రితమే బీజాలు పడ్డాయి. ఆఫ్రికా మూలాలున్న సమూహాలు కొన్ని ఇతర ప్రాంతాల గుండా భారత్‌లో ప్రవేశించాయి. క్రీ.పూ ఏడు వేల ఏళ్ల క్రితం జగ్రోసియన్‌ హెడ్డర్స్‌ బెలూచిస్థాన్‌ చేరి తొలి భారతీయులతో సంబంధాలు ఏర్పరచు కున్నారు. ఈ రెండూ కలిసి ఒక మిశ్రమ జాతిగా హరప్పా నాగరికతను ఏర్పరిచాయి. ఆ తర్వాత రెండు వేల ఏళ్లకు ఆర్యులు వలస వచ్చారు. అంటే ఇక్కడ జరిగిందేంటి? సంస్క ృతీ నాగరికతలు ఏక మార్గంగా అభివృద్ధి కాలేదు. బహు ముఖాలుగా అభివృద్ధి చెందుతూ వచ్చాయి. ఇది వాస్తవం! అందుకే ఈ దేశంలో భిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, మత విశ్వాసాలు ఒకదానికొకటి సమాంతరంగా విస్తరిస్తూ వచ్చాయి. ఇదే విషయం సమకాలీనంలో కూడా చూస్తున్నాం. మనమంతా భారతీయులమే అయితే ఎప్పుడో ఒకప్పుడు మన పూర్వీకుల పూర్వీకులు వలస వచ్చినవారే. అంటే మనమంతా వలస వచ్చిన వారికి వారసులమే. మనదంతా మిశ్రమ జనాభానే. ఏమయితేనేం మానవ జాతి అంతా ఒక్కటే. ఇందులో ఎక్కువ తక్కువలు. ఎగుడు దిగుళ్లూ లేవు. పవిత్రులమని, ఉన్నతులమని జబ్బలు చరుచుకునే వారు కూడా ఈ మిశ్రమ జనాభా నుంచి వచ్చినవారే…ఇంగితజ్ఞానం, వివేచన పెరిగినందు వల్లనే మనిషి పనిముట్లు, ఆయుధాలు తయారు చేసుకున్నాడు. దాని వల్లనే విజ్ఞాన శాస్త్రం పెరుగుతూ వచ్చింది. ఫలితంగా మనిషి జంతువుల నుంచి విడివడి పరిణామం చెందుతూ వచ్చాడు. ఏ మత విశ్వాసాల వల్లనో మనిషి మనిషిగా ఎదగలేదు. సైన్సు వల్లనే ఎదిగాడు. ఇప్పుడు మళ్లీ సైన్సు సహాయంతోనే తన గతాన్ని తవ్వి తీస్తున్నాడు. జర్మనీలో దొరికిన రెండు వందల వేల ఏళ్ల నాటి ఒక మానవుడి అస్థిపంజరం పరిశోధనలను ఆకాలానికి తీసుకుపోయి కొత్త సత్యాల్ని వెల్లడిరచింది.
లభించిన పురాతన డిఎన్‌ఎ ప్రకారం తెల్ల చర్మం వారు ఎక్కువని, నల్ల చర్మం వారు తక్కువని విదేశాలలో ఉన్న భావన తప్పు. ఒక కులం వాడు ఎక్కువనీ, మరో కులం వాడు తక్కువనే భారతీయుల భావనా తప్పే. ఓగోత్రం వాడు పవిత్రుడని మరో గోత్రం వాడు అపవిత్రుడని భావించే వారంతా మూరు?లు. కొంత సైన్సు, మరికొంత చరిత్ర తెలుసుకుంటే కళ్లకున్న అహంకారపు పొరలు తొలగి పోతాయి. తమని తాము మోసగించుకుంటూ, ఇతరులను మోసం చేసే వారికి జ్ఞానోదయం కావాలంటే మత గ్రంథాలు పక్కన పెట్టి వివేచనను నిద్ర లేపాలి. హేతుబద్ధంగా ఆలోచించగలిగే సామర్థ్యాన్ని సమకూర్చు కోవాలి. పరిణతి చెందని వారంతా పరిణామ దశలోని తొలి మానవుడి దశలో వున్నారన్నమాట! ఆకారాలు మారాయి కాని, వారి మెదళ్లు ఇంకా మూడు వేల ఏళ్ల కిందటి భావజాలంతోనే ఉన్నాయన్నది నిజం. బలవంతుడు నిర్బలుడికి సహాయపడ్డట్టు- మేధోపరంగా ఎదిగిన వారు, ఎదగని వారికి చెపుతూనే ఉండాలి. అందుకే సమాజంలో హేతుబద్ధంగా ఆలోచించే వారిపై ఎక్కువ బాధ్యత ఉంది. ఆలోచన లేనివాడు ఎలాగూ మూర?ంగా ప్రవర్తిస్తూ ఉంటాడన్నది తెలిసిన విషయమే. ఒకప్పుడు ఆర్కియాలజీ శాఖ వారి తవ్వకాల్లో బయటపడ్డ ఆధారాలతో చరిత్రకారులు చరిత్ర రాశారు. దానికి ఇప్పుడు ఆధునిక వైజ్ఞానిక శాస్త్రం తోడయ్యింది. ఊహలకు, భావనలకు పరిమితం కాకుండా జన్యు శాస్త్రంతో మానవ పరిణామ చరిత్ర మరింత స్పష్టమౌతూ వుంది. దాంతో నేటి భారతీయ సంప్రదాయవాదులకు గుండెలు ఆగిపోయే నిజాలు బయటపడుతున్నాయి. ఈ భారత ఖండంలోని గొప్ప సంస్కృతిలోని భాగంగా సంస్క ృత భాషని మన వాళ్లు నెత్తికెత్తుకొని ఊరేగారు. నిజానికి ఆ భాషకు మూలాలు మొదట సిరియాలో బయట పడ్డాయి. పురాతత్వ పరిశోధకులు, జీవ శాస్త్రవేత్తలు చేస్తున్న పని ఏమిటంటే-వారు ప్రస్తుతంలో నిలబడి గతంలోకి మెట్టు దిగుతున్నారు. పురాతన మానవ అస్థి పంజరాల నుంచి డిఎన్‌ఎ సేకరించి మరింత కచ్చితమైన సమాచారం అందిస్తున్నారు. నేటి పాకిస్తాన్‌ ప్రాంతంలో జరిపిన తవ్వకాల వల్ల ఐదు వేల ఏళ్ల నాటి నాగరికత బయటపడిరది. అలాగే ఉత్తర భారతం నుంచి దక్షిణాన మహారాష్ట్ర వరకు ఇండస్‌ వ్యాలీకి సంబంధించిన సమాచారం లభించింది. ఈ ప్రాంతమంతా వ్యాపించిన వారు హరప్పన్లు. నేడు మన హిందూ సంప్రదాయవాదులు వాదిస్తున్నట్టుగా వీరికీ వేద సంస్క ృతికీ సంబంధమే లేదు. ఆర్యులు ఎక్కడి నుంచో వలస రాలేదని, మొదటి నుంచీ వారు ఈ పావన భారతావని లోనే విరాజిల్లారని, వేదాలు ఇక్కడే ఉద్భవించాయని చెప్పే వాదనలను పరిశోధనలు ఏమాత్రం బలపరచలేదు. హార్యానాలోని రాఖిగర్హి తవ్వకాలలో లభించిన పురాతన డిఎన్‌ఎ, ఇండస్‌ వ్యాలీ గూర్చి స్పష్టమైన సమాచార మిచ్చింది. ఆర్యులు వలస రావడం నిజమేనని ధృవపర్చింది. పైగా దక్షిణాసియా మూల వాసులు-ఇరాన్‌ దేశపు వ్యవసాయదారుల కలయిక వల్లే హరప్పన్లు ఏర్పడ్డారని తెలిసింది. అంటే, వేల వేల ఏళ్ల క్రితమే మిశ్రమ మానవ జాతి ఏర్పడిరది. ఇంక పవిత్రులు, శుద్ధమైన వారు, సంకరజాతి లాంటి పదాలకు అర్థమే లేదు కదా! మిశ్రమ జాతి నిజమైనప్పుడు మధ్య ఏర్పరుచుకున్న కుల, గోత్రాలకు విలువ వుంటుందా? జాత్యహంకారానికి అర్థం ఉంటుందా? జీవశాస్త్ర ప్రకారం ప్రాణుల మధ్య లైంగిక సంపర్కం జరుగుతూ ఉందంటే అవి ఒకే జాతికి చెందిన ప్రాణులని అర్థం ఈ అత్యాధునిక కాలంలో కూడా అదే చూస్తున్నాం. కులాంతర, మతాంతర వివాహాలే కాదు, వివిధ దేశాల, వివిధ జాతుల ప్రజల మధ్య కూడా చూస్తున్నాం. అంటే మానవ జాతి అంతా ఒక్కటే అని అర్థం. – డా.దేవరాజు మహారాజు

ఓటరు అనే నేను

శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయతను చూపుతానని, దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడడానికి.. ఒక ఓటరుగా, నా కర్తవ్యమైన ఓటును శ్రద్ధతో, అంత:కరణ శుద్ధితో భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా నోటుకు, మద్యానికి, కులానికి, మతానికి, సంక్షేమ పథకాల ఎరకు కూడా లొంగకుండా వివేచనా, విచక్షణా జ్ఞానంతో రాజ్యాంగం నాకు కల్పించిన అత్యద్భుతమైన అవకాశం అయినటువంటి ఓటు హక్కును వినియోగించుకుంటానని మన భారత రాజ్యాంగం మీద త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేస్తున్నాను.
ఓసాఫ్ట్‌వేర్‌ ఉద్యోగితో ఇటీవల జరిగిన సంభాషణ. ఆమె పేరు కవిత.
‘నీకు ఇక్కడే ఓటుందిగా?’ ‘లేదు మేడం.. ఓటు నమోదే చేయించుకోలేదు. ఇంతవరకూ నేను ఓటే వేయలేదు. అయినా, మనం వేయకపోతే- పోయేది ఏముంది? ఎవరొకరు గెలుస్తారు. ఎవరు గెలిచినా ఏం ఒరుగుతుంది కనుకా.. ‘అంది నిర్లిప్తంగా…ఇలా ఒక్క కవిత మాత్రమే కాదుబీ ఇంకా చాలామంది అలాంటి ఆలోచనలతో, ఉదాసీనతతో ఉన్నవారు మనచుట్టూ చాలా మందే ఉన్నారు. ఓటు మన బాధ్యత కదా! కానీ ఈ నిర్లిప్తత ఎందుకు వస్తుంది? నిజమే ఒక్కసారి ఆలోచిస్తే ఈదేశ పౌరులుగా మనం చేస్తుంది నిజంగా బాధ్యతా రాహిత్యమే. ఓటు వేయకపోతే శిక్షలు వేస్తారన్న భయంకాదు కానీ..రాజ్యాంగం కల్పించిన హక్కును వినియోగించుకోవాలన్న స్పృహ లేకపోవడం నిజంగానే క్షమించరాని నేరం.
నా చిన్నప్పుడు నేను చదువుకోవడానికి ప్రభుత్వ విద్య అందుబాటులో ఉండేది. ఊరందరం ఒకే స్కూల్లో చదివేవాళ్లం. ఇప్పుడు నా పిల్లల్ని చదివించాలంటే కార్పొరేట్‌ స్కూళ్ల వైపు చూడాల్సి వస్తోంది. ప్రభుత్వ విద్య చాలాకాలంగా నిర్వీర్యం చేయబడిరది. ప్రయివేటు విద్యాసంస్థల్లో చదివించాలంటే- చాలా డబ్బులు పోయాలి. ఈ విద్యావిధానం ఇలా మారడానికి కారణం ఎవరు? ప్రభుత్వమే అన్నది సమాధానం.. కానీ ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకొనేది.. ఎన్నుకుంది మనమే కదా?! అంటే మన విద్యావిధానం ఇలా తయారుచేసే పాలకులను ఎన్నుకోవడం నాఓటుతోనే. దాన్ని మార్చాలన్నా నాఓటుతోనే సాధ్యం. అసలు ఓటు వేయకపోయినా మనలాంటివారి ఓట్లు పడక ప్రజానాయకులు ఓడిపోతు న్నారేమో? ఒక్కసారి ఆలోచించండి. ఆఓటు వేసే చైతన్యమే మనకు రావాలి. అందుకే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందే. తొలిసారి ఓటు హక్కు పొందినవాళ్లకు ఓ సదవకాశంగా భావించాలి. భావి భారత పౌరులుగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. మన పాలకులు ఎవరో నేనే నిర్ణయించగలనన్న మాట.. ఇలా అనుకుంటుంటేనే నాకెంతో శక్తి ఉందనిపిస్తోంది.
గ్రామీణ పరిస్థితులు..
మా తాతయ్యను చిన్నప్పటి నుంచీ చూస్తున్నా. కౌలుకు తీసుకునే.. వ్యవసాయం చేస్తున్నాడు. ఏడాదంతా కష్టపడతాడు గానీ, అప్పు తప్ప ఇంట్లోకి ఉప్పూ తేలేని పరిస్థితి. రుణమాఫీ అవుతుందని ఎన్నికల కోసం ఎదురుచూడటం అలవాటైపోతుంది. కానీ, ఈ కష్టాలన్నింటికీ.. ఈ వ్యవసాయ విధానం ఇలా కావడానికి ప్రభుత్వానిదేగా బాధ్యత. ఒక్కసారి కూడా దీన్ని ఆలోచించకపోవడం వల్లే..మన భవిష్యత్తును బాగుపరిచే వారికన్నా..తాత్కాలిక ప్రలోభాలకు, వాళ్ల మాయ మాట లకు లోనయ్యి, ఓమందు బాటిల్‌, రెండు పచ్చ నోట్లకు ఆశపడి కొందరు ఓట్లేసేస్తున్నారు. దాంతో మళ్లీ మన కష్టాలు అవే..వారి స్వార్థాలు వారివే…అందుకే మన ఓటుకున్న పవరేంటో చూపిద్దాం. ఆ పవర్‌తో పవర్‌లోకి ప్రజాపక్షం వహించేవారిని తీసుకొద్దాం.
దేశ సార్వభౌమత్వం..?
అంతెందుకు నేను ఇప్పుడు ఇంత చదువుకున్నా నా ఉద్యోగమేంటో.. నా సంపాదనేంటో..నేను ఏదేశం వెళ్లాలా? అందుకు డబ్బులెలా సంపాదించాలా? అక్కడికెళ్లి ఎంత సంపాదించాలా? అదీ కాకపోతే ఏకార్పొరేట్‌ కంపెనీలో ఉద్యోగం సంపాదించాలో అన్నదే నాలాంటి వాళ్ల ఆలోచనగా ఉంది. అంతేకానీ, మన బతుకుల్ని, భవిష్యత్తునూ నిర్ణయించే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలన్న స్పృహ ఉండటం లేదు. అసలు ఓటు నమోదు చేసుకోవాలన్న విజ్ఞత ఉండటం లేదు. నాకు ఓటుందా? నేను ఓటేసే రోజుకు కచ్చితంగా వచ్చి, నా హక్కు నేను కాపాడుకోవాలనే ధ్యాస అసలే ఉండదు. పైగా ఆరోజు ప్రభుత్వం సెలవిస్తే దాన్నీ ఎలా ఎంజారు చేద్దామా? ఓటీ చేసి మరింత సంపాదిద్దామా? అనే ఆలోచిస్తున్నాం. విదేశాలకు వెళ్లేటప్పుడు, అక్కడుండాల్సిన పరిస్థితిలో ఎదురయ్యే ఇబ్బందులకు ప్రభుత్వాలు అనుసరించే విధానాలేనన్నది విస్మరించేస్తున్నాం. ఈరోజు అభివృద్ధి చెందిన దేశాలతో దేశభ విష్యత్తు ను తాకట్టు పెట్టే విధంగా మన విదేశాంగ విధానాలున్నాయి. ప్రపం చంలో విశ్వమానవాళి అభిలషించే పక్షం కాకుండా వేరొకవైపు మొగ్గి ఉన్నామన్నది విస్పష్టం. ఈపరిస్థితికి కారణం మనం ఎన్నుకున్న పాలకుల విధానాలే కారణం. మనం ఇంత చదువుకున్న నాకు ఈ దేశ పౌరునిగా బాధ్యత లేదా? అని నన్ను నేను ఒక్కసారి ప్రశ్నించు కోవాలి. ఈపరిస్థితి మారాలంటే నా ఓటేగా కీలకం. అలాంటి పరిస్థితి ఏర్పడడానికీ నా నిర్లక్ష్యమేగా కారణం. అందుకే నేను ఓటు వేయాలి.
యుద్ధం..కారణం.. : అంతెందుకు ఈ రోజు దేశంలో యుద్ధ వాతావ రణాన్నీ రాజకీయా లకు ఉపయోగించుకునే కుత్సితమైన విధానాలు అనుసరిస్తున్నది చూస్తూనే ఉన్నాం. రాజకీయ ప్రయోజనాల కోసం యుద్ధం వచ్చే పరిస్థితికి సృష్టికర్తలు ఎవరు? కాశ్మీర్‌ సమస్య అలాగే నేటికీ ఉండిపోవ డానికి కారణం ఎవరు? అక్కడి పౌరులపై సైనిక నిర్బంధాల్ని ప్రయోగి స్తూ పిట్టల్లా ప్రాణాలు తీసేస్తున్నారు. అందుకు కారణం ఎవరు? ఈ అత్యవసర పరిస్థితుల్లో కొంతమంది యువత ఉగ్రవాదులుగా తయారు కావడానికి కారకులెవరు? ఇవన్నీ మనం ఎప్పుడైనా ప్రశ్నించు కున్నా మా? ప్రశ్నించామా? ప్రశ్నించుకుంటే.. ఇవన్నీ మారాలంటే ఓటునే ఆయుధంగా చేసుకుంటాం. మన నిర్లిప్తతవల్ల అంతమంది సైనికు లను, పౌరులను బలితీసుకున్నాం. వేడినెత్తురు ప్రవాహం నీకు తగిలే వరకూ నీలోచలనం లేకపోవడానికి బాధ్యత నీదేగా? అని ఇప్పుడు అనిపిస్తుంది. మనదేశ రక్షణకు, సమగ్రతకు మన బాధ్యత ఎంతైనా ఉంది. అందుకు ఉపయోగించాల్సిన అత్యంత శక్తివంతమైన వెపెన్‌ ఓటే! అలాంటి ఓటును ఏదో యథాలాపంగా.. ఏమాత్రం ఆలోచించ కుండా కొంతమొత్తానికి అమ్ముకోవద్దు.. మత్తులో తూగిపోవద్దు.. కుల, మతాల తూకంలో చేరిపోవద్దు. కొన్ని బహుమతులకూ ఆశప డొద్దు. నాలాంటి నిర్లక్ష్యం నిండుగా ఉండేవాళ్లు ఇప్పటికైనా దాన్ని వదిలి చైతన్యంతో ఓటేటస్తే సరి.
వ్యాపారం.. రాజకీయం..: పదవీ వ్యామోహాలతో..రాజకీయ వ్యా పారం జరుగుతున్న పరిస్థితులు నేడు గల్లీ నుంచి ఢల్లీి వరకూ జరుగు తున్నవే. అందుకోసం అవినీతితో అంటకాగడానికి ఏమాత్రం వెను కాడడం లేదు. ఈపరిస్థితి ఎందుకు వచ్చింది? మన చుట్టూనే మనల్ని సర్వనాశనం చేస్తున్న పరిస్థితులు రోజురోజుకు చుట్టుముడుతున్నా.. మనం పట్టించుకోని స్థితిలో ఎందుకున్నాం? ఈరోజు మన రాష్ట్ర రాజకీయాల్లోనేంటీ, దేశ రాజకీ యాల్లోనేంటీ కుటుంబ పాలనలు.. రాష్ట్రాలు, దేశాలు వాళ్ల సొంత ఆస్తులన్నట్లు వ్యవహరిస్తున్నారు. రాజకీయాలను అడ్డంపెట్టుకుని వారి వాణిజ్యాలను విదేశాలకూ విస్తరిస్తున్నారు. అనేక నేరాలకు పాల్పడు తున్నారు. ఒక్క శాతం వద్దే దేశంలోని పెద్దమొత్తంలో డబ్బంతా పోగుబడి ఉంది. కానీ 99శాతం మంది పౌరులు పడరాని కష్టాలు పడుతున్నారు. తినటానికి తిండి లేక, ఉండటానికి గూడులేక, వేసుకోవ డానికి బట్ట లేక. ఆకలితో చచ్చిపోతున్నారు. అప్పులతో ఆత్మహత్యలు చేసుకునే రైతన్నలు. మహిళలపై భ్రూణ హత్యలు, అత్యాచారాలు.. హత్యలు.. అఘాయి త్యాలు నిత్యకృత్యమై ఎందరో బలైపోతున్నారు. వరకట్న హత్యలకైతే లెక్కే లేదు. నిరుద్యోగసైన్యం పెరిగిపోయి, నిరాశ, నిస్పృహలతో బలవన్మరణాలకు పాల్పడడం.. పెడదారులు పట్టడం.. ఉగ్రవాదులు గా తయారుకావడం.. ఇవన్నీ మనమందరం చూస్తున్న నడుస్తున్న చరిత్ర. కానీ,నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరి స్తున్నాం. మనపాటికి మనం మూవీలూ, టీవీలూ చూస్తూ..అదీ కాకపోతే పోర్నోగ్రఫీల్లో ఓలలాడుతూ ఈ ప్రపంచానికి దూరంగా మనల్ని మనం నాశనం చేసుకుంటున్నాం. నాకిప్పుడు అనిపిస్తుంది నా ఓటుతోనే వీటన్నింటి మార్చే అవకాశం ఉందని. అది చేయకపోవడమే ఇన్ని అనర్థాలకు కారణమని. ఈదుస్థితికి నావంతు బాధ్యత నేను వహించాల్సిందే. నాజీవన ఆరాటంలో నేను ఓసరైన గమ్యంలో అయి నా ఉన్నానా అంటే అదీ లేదు. ఈ అగమ్య పరిస్థితులు ఒకవైపు ఉంటే.. మరోవైపు నాతర్వాత తరానికి మరింత దారుణమైన పరిస్థితు లు కల్పిస్తున్నాన్న విషయాన్ని విస్మరిస్తున్నా. ఇప్పటికైనా మనం మేలుకోవాలి.అంతా మేలుకోవాలి.. మన కర్తవ్యం ఓటు వేయడమే. ఓటు అనే ఆయుధంతో మన భవితను, దేశ భవితను సమూలంగా మార్చుకోగల ఓమంచి అవకాశం కోల్పోవద్దు.– శాంతిశ్రీ

తగ్గుతున్న విద్యా ప్రమాణాలు

దేశంలో విద్యావ్యవస్థను సంస్కరించి నూతన విద్యావిధానాన్ని రూపొందించి అందరికీ నాణ్యమైన విద్య అందించే దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గత రెండు మూడు దశాబ్దాలుగా పాలకులు, న్యాయస్థానాలు, మేధావ్ఞలు, పదేపదే చెపుతున్నా.. ఆచరణకు వచ్చేసరికి అవి మాటలకే పరిమితమవు తున్నాయి. ముఖ్యంగా పడిపోతున్న నాణ్యతగూర్చి న్యాయస్థానాలు ఎన్నోసార్లు ఎత్తిచూపాయి. చివరకు ప్రభుత్వం నుండి జీతభత్యాలు తీసుకుంటున్నవారుకూడా సర్కారు పాఠశాలల్లో తమ పిల్లలను చదివించకపోవడంపట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలంటూ అలహాబాద్‌కు చెందిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సుధీర్‌ అగర్వాల్‌ 2015 ఆగస్టు 18న తీర్పు ఇచ్చారు. సర్కారు బడుల్లో ఉపాధ్యాయులను నియమిస్తున్నవారు తమ పిల్లలను మాత్రం వాటిల్లో చదివించకపోవడాన్ని ఆయన ఆనాడే తప్పుపట్టారు.ప్రైవేట్‌ విద్యా వ్యాపారం పెరిగిపోతున్నా నాణ్యత విషయంలోమాత్రం అంతంతమాత్రంగానే ఉంది. తాజాగా దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశా లల్లో ప్రధమ్‌ సంస్థ నిర్వహించిన సర్వేలోని అంశాలను మంగళవారం వెల్లడిరచింది. భారతదేశంలోని 596 జిల్లాల పరిధిలో మూడు నుంచి పదహారేళ్ల వయస్సుఉన్న దాదాపు ఐదున్నర లక్షల మందికిపైగా విద్యార్థులపై ఈ సర్వే నిర్వహించగా బడిలో చేరని పిల్లల సంఖ్య 2007తో పోలిస్తే మూడు శాతం తగ్గినట్లు వెలుగుచూసింది. ప్రాథమిక స్థాయి నుంచే తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్‌ పాఠశాలల్లో చేర్చేందుకోసమే మొగ్గు చూపుతున్నారు. పై తరగతులకు వెళ్లేకొద్దీ క్రమేణా చదువ్ఞ మానేసేవారి సంఖ్య పెరిగి పోతున్నది. 2018లో ప్రైవేట్‌ పాఠశాలల్లో రెండో తరగతి చదువ్ఞతున్న విద్యార్థులు 54.4 శాతం ఉంటే ఎనిమిదో తరగతి విద్యార్థులు 25 శాతంలోపే ఉన్నారు. ఇక పదాలు, వాక్యాలు చదవగలిగే వారి సంఖ్య గతంలో కంటే మరింత తగ్గిందని యాన్యూవల్‌ స్టేటస్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రిపోర్ట్‌ బయటపెట్టింది.ప్రైవేట్‌ పాఠశా లల్లో కూడా ప్రమాణాలు భారీగానే పడిపోతున్నట్లు చెప్పింది. ప్రైవేట్‌, ప్రభుత్వ పాఠశాలల్లో మూడోతరగతిలో కూడా తీసివేతలు రాని విద్యార్థుల సంఖ్య పెరిగిందని 2016లో తీసివేత చేయగలిగిన విద్యార్థులు 4.2శాతం ఉంటే ఇప్పుడు వారి సంఖ్య ముప్పై నాలున్నర శాతానికి పడిపోయింది. గణాంకాలు చేయలేని విద్యార్థులు ఐదో తరగతిలో 2016లో 30.4శాతం ఉంటే, ఇప్పుడువారి శాతం 27.3 శాతానికి తగ్గింది.ఇక ప్రైవేట్‌ పాఠశాలల్లో ఎనిమిదో తరగతిలో లెక్కలు చేయగలిగిన విద్యార్థు లు 2016లో 54.9 శాతం ఉంటే ఇప్పు డు అది 48.7 శాతానికి తగ్గిపోయింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రమా ణాలు పడిపోతున్నాయని ఈ సర్వే స్పష్టం చేస్తున్నది. గ్రామీణ ప్రాంతంలోని ప్రైవేట్‌ పాఠశాలల పరిస్థితి కూడా ఆందోళన కరంగానే ఉంది. ఫీజులు వసూలు చేయడంలో ఉన్న ధ్యాస%ౌౌ% న్యాణమైన విద్య అందించడంలో విఫలమవ్ఞతున్నారు. వాస్తవంగా చూస్తే.. ఒకనాడు ప్రభుత్వ పాఠశాలలే కానీ ప్రైవేట్‌ బడులు లేవ్ఞ. ఎక్కడో పట్టణాల్లో, నగరాల్లో అక్కడక్కడా ప్రైవేట్‌ బడులు నడిచేవి. వాటిల్లో కూడా వ్యాపార ధోరణులు కన్పించేవి కాదు. లాభనష్టాలతో సంబంధం లేకుండా కేవలం సేవా దృక్పథంతో ఆవిద్యా సంస్థలు ప్రజలకు సేవలు అందించేవి. నిర్వాహకులు సామాజిక బాధ్యతగా భావించి బడులు నడిపేవారు. అందువల్ల ఆనాడు వాటిని అరికట్టాల్సిన అవసరం లేకుండా పోయింది. అందుకే ప్రైవేట్‌ విద్యను అరికట్టేందుకు ఆనాడు చట్టాల అవసరం తలెత్తలేదు. కానీ ఇప్పుడు అవి పూర్తిగా వ్యాపార సంస్థలుగా రూపాంతరం చెందాయి. లాభసాటిగా ఉన్న ఈ వ్యాపా రంలో రాజకీయ నాయకులు, కాంట్రా క్టర్లు, ఒకరేమిటి వ్యాపారాలు చేయాలను కున్నవారంతా ఈ విద్యా వ్యాపారంలో దిగుతున్నారు. దీనికి తోడు ఇంగ్లీషు చదువ్ఞలపై మోజు పెరగడంతో దాన్ని ఆసరాగా తీసుకుని విద్యను పూర్తిగా వ్యాపారంగా మార్చివేశారు. బీదా,బిక్కీ జనం కూడా ప్రైవేట్‌ విద్యకోసం ఆరాట పడుతున్నారు. ఏమాత్రం ఆర్థికవసతి లేక, మరోదారి లేనివారే విధిలేని పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలల బాటపడుతున్నారు. ఇంతకాలం గ్రామాలకు ప్రైవేట్‌ వ్యాపారం సోకకపోవడంతో పట్టణాలకు పంపించి చదివించే ఆర్థిక స్థోమత లేని మధ్యతరగతి వారుసైతం తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వ విద్యపై ఆధారపడ్డారు. ఇప్పుడు మండల కేంద్రాలు, చివరకు మారుమూల గ్రామాలకుసైతం ఈ విద్యావ్యాపారం వ్యాపించిపోయింది.ఇక రానురానూ ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్‌ అనేది ప్రశ్నార్థకంగా కన్పిస్తోంది. ఎందుకు ఈ పరిస్థితి దాపురిస్తున్నది? కారుకులు ఎవరు? కారణాలు ఏమిటి? అనేది పాలకులకు తెలియంది కాదు. అందరికీ తెలుసు. అయినా ఈ దుర్మార్గపు వ్యాపారానికి అడ్డుకట్ట వేయలేక పోతున్నారు. పాలకులు ఘోరంగా విఫలమవ్ఞతున్నారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమీచేయడం లేదని చెప్పడం లేదు. ప్రభుత్వ పథకాలు, ఆశయాలు కాగితాల వరకు బాగానే ఉంటాయి.
కానీ ఆచరణ విషయం వచ్చేటప్పటికీ అసలు సమస్య మొదలవ్ఞతుంది. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరవాలి. బాలబాలికలను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన విద్యావ్యవస్థను ఇంతటి దారుణ పరిస్థితుల్లోకి నెట్టడం దురదృష్టకరం. మారిన పరిస్థితులకు అనుగుణంగా జీవనోపాధికి ఉపయోగ పడేలా విద్యావిధానాన్ని సంస్కరించాల్సిన అవశ్యకత ఉంది. కోట్లకొద్దిడబ్బు, ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినా పాఠశాల విద్య ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది. ఈమధ్యనే ప్రథం సంస్థ విడుదల చేసిన సర్వే(అసెర్‌) వివరాలు విద్యా ప్రమాణాలు దిగజారిన విషయాన్ని తేటతెల్లం చేసింది. 2005-2014 వరకు ఆ సంస్థ సర్వే నిర్వహించింది. ప్రతి సంవత్సరం ప్రథం సంస ్థసర్వే నిర్వహి స్తుంది. ఈ సర్వేలో మన ప్రభు త్వాలు విద్య కోసం చేస్తున్న కార్యక్రమాలు ఎంత వరకు ఫలితాన్ని స్తున్నయో తెలియజేసింది. విద్యా ప్రమ ణాలు పెంచడంలో విద్యావ్యవస్థ విఫల మవుతున్నదని చెప్పడానికి ఈ సర్వే గణాంకాలే నిదర్శనం. ఈసర్వే ప్రకారం 5వ తరగతి చదివే విద్యార్థికి 2వతరగతి స్థాయి భాష, గణితసామర్థ్యాలు లేవని తేల్చిచెప్పింది. వివిధ కార్యక్రమాల రూపకల్పన ద్వారా పాఠశాలలకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డా, విద్యా ప్రమాణాలు మాత్రం మెరుగుపడకపోగా ఇంకా తగ్గిపోయాయి. ఈసర్వే వివరాల ప్రకారం రెండవ తరగతి పిల్లల్లో 19.5శాతం పిల్లలు 0 నుంచి 9 అంకెలను గుర్తించలేకపోతున్నారు. ఇది ఇదివరకు 17.6శాతంగా వుండేది. దీన్నిబట్టి చూస్తే విద్యార్థుల విద్యాప్రమాణాలు మెరుగుపడటం అటుంచి అవి మరింత దిగజారిపో తున్నాయి. విద్యా పమాణాల దిగజార డానికి కారణాలు అనేకం. అందులో ముఖ్యమైనది ఉపాధ్యాయుని పనితీరు, హాజరు. చాలవరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉన్నా, ఉన్న ఉపాధ్యాయుల్లో ఎంతమంది అంకిత భావంతో పనిచేస్తున్నారనేది ప్రశ్న? బోధన నిరంతరం జరుగుతున్నది కానీ అభ్యసన ఎంతమేరకు జరిగింది అన్నది ముఖ్యం. అందుకే ఇటీవల మోదీ విదేశీ తరగతి గదుల్లో అభ్యసన మాత్రమే జరుగుతున్నది, కానీ మనతరగతి గదుల్లో బోధన జరుగుతున్నది అన్నారు. మారుతున్న పరిస్థితులకు కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయ విద్యలో మార్పులు ఉండటం లేదు.భావి ఉపాధ్యాయులను తయారుచేసే సంస్థల పనిత నం, వారు పాటిస్తున్న నిబంధనలు ఉపాధ్యాయుల ప్రమాణాలు పెంచేందుకు కృషి చేయాలి.ఉపాధ్యా యుల్లో లోపించిన జవాబుదారీతనం, అంకితభావానికి ఉపాధ్యాయ విద్యే బాధ్యత వహించాలి. పాఠశాలలకు ప్రభుత్వం రూపొందిస్తున్న వివిధ కార్యక్రమాలు ఎంతవరకు వాటి సామర్థ్యం మేర పనిచేస్తున్నాయనేది పర్యవేక్షకుల పనితీరు పైనే ఆధారపడి వుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం అన్నిరకాల సదుపాయాలు కల్పిస్తున్నా వాటిని పర్యవేక్షించే అధికారుల లోటును భర్తీచేయలేకపోతున్నది. పర్యవేక్షక అధికారుల పనితీరు, ఉపాధ్యాయ ఖాళీలు ఇవన్నీ సర్కారీ బడులన్నీ ఖాళీ అవుతున్నాయి. గ్రంథాలయపుస్తకాలు, ప్రయోగపరికరాలు సరఫరా చేసినా వాటిని వినియోగిస్తున్న దాఖలాలు లేవు. ూూA, RవీూA లద్వారా అందచేస్తున్న శిక్షణలు, వసతులపై పర్యవేక్షణ లోపాలున్నాయి.
విద్యాప్రమాణాలు మెరుగుపడాలంటే ఉపాధ్యాయ విద్యను పరిపుష్టం చేయాలి. ఉపాధ్యాయ విద్య ఎంత పటిష్టంగా వుంటే విద్యావ్యవస్థ అంతపటిష్టంగా ఉంటుంది. విద్యాప్రమాణాల పెరగడానికి దోహదం చేస్తుంది. పర్యవేక్షకుల నియామకం చేపట్టి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యా యుల పనితీరు మెరుగు పర్చవచ్చు. వీటన్నిటితో పాటు సంస్థలు, వ్యక్తుల మధ్య సమన్వయం అనేది విద్యాప్రమాణాల పెరుగుదలకు చాలా అవసరం. ఉపాధ్యాయ విద్య, పాఠశాల విద్యల మధ్య సమన్వయం విద్యా ప్రమణాల పెరుగుదలకు దోహదపడుతుంది. తద్వార విద్యా ప్రమాణాలు మెరుగుపడి విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వపాఠశాలలపై నమ్మకం కలుగుతుంది. ప్రభుత్వాలు వీటన్నింటిపైదష్టి సారించాల్సిన అవసరంఎంతైనా వున్నది.- జి.ఎన్‌.వి.సతీష్‌

రాక్షసత్వాన్ని మించిన ఉన్మాదమిది

‘‘ అమ్మకడుపులో దాచాలంటే ఆడపిల్లకు కష్టంగా మారింది. ఇక పుట్టాక అడుగు వేస్తే ఆపద. గడియగడియకో గండం నిమిషానికోసారి తనని తాను చూసుకొని బతికున్నానని నిర్ధారించుకునే పరిస్థితులు దాపురించాయి. చదువుకుందామని కాలేజీకి వెళ్తే అక్కడ కామాంధుల చూపు వారిపైనే వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్తే ఒంట్లో ఉన్న రోగాన్ని చూడాల్సిన కొంతమంది డాక్టర్లు వారి ఒంటిని చూస్తున్న దాఖలాలు మనకు తెలిసిందే. కళాశాలల్లో కొంతమంది విద్యార్థుల వల్ల, ఉద్యోగం చేసే చోట కొంతమంది తోటి ఉద్యోగుల వల్ల ఏదో ఒకరకంగా లైంగిక వేధింపులకు, ఇతరత్రా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. మరికొందరు ప్రేమ పేరుతో వంచన చేస్తున్నారు. ఇటీవల తెలంగాణా రాష్ట్రం వరంగల్‌ హన్ముకొండ రాంగనర్‌లో చోటు చేసుకున్న దారుణం కారణంగా ఓ యువతి ఒక ఉన్మాది చేతికి గురైన విషయం సంచలనం సృష్టించిన విషయం విధేతమే. ఇలాంటి పరిస్థితుల్లో స్త్రీకి సమాజంలో రక్షణ ఎక్కడిది..? అందుకే వారి కోసం ప్రత్యేక చట్టాలు పుట్టాయి. లైంగిక దాడికి గురైన వ్యక్తి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడానికి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారా..? ఒక వేళ నిందితుడు ఏ బడాబాబు కొడుకైతే కొన్ని సందర్భాల్లో సులభంగా తప్పించుకుంటున్నారు.’’-(దామోదర సాయిబాబా)
చదువు సంధ్యలు పెరిగే కొద్దీ మనుషుల ప్రవర్తనలో మార్పులు రావాలి. సభ్యతా సంస్కారాలు పెరగాలి. సాంకేతికంగా అభివృద్ధి చెంది విజ్ఞానం ఆర్జించేకొద్దీ మంచి ఏదో, చెడు ఏదో గ్రహించే విచక్షణా జ్ఞానం పెరగాలి. దురదృష్టవశాత్తు అందుకు విరుద్ధంగా తిరోగమిస్తున్నామే మోననిపిస్తున్నది. జరిగిన, జరుగుతున్న సంఘ టనలు ఆవేదనే కాదు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థినిలపై జరుగుతున్న దాడులు కొందరు ఉన్మాదులు చేస్తున్న విన్యాసాలు సభ్యసమాజం తలవంచుకునేలా ఉన్నాయి. ఫిబ్రవరి 27న తెలంగాణలోని వరంగల్‌ అర్బన్‌జిల్లా హన్మకొండలో జరిగిన సంఘటన మళ్లీ ఒక్కసారి ఉల్లికిపరిచింది. ఏమిటిది? ఈదారుణాలను నిరోధించలేరా? ఇది నిరాటంకంగా జరగాల్సిందేనా? తదితర ప్రశ్నలు జవాబులు లేకుండా మిగిలిపోతున్నాయి. హన్మకొండ రాంనగర్‌లో దారుణం చోటుచేసుకున్నది. తనప్రేమను నిరాకరించిందన్న కారణంగా ఒకఉన్మాది మానవత్వం మరిచి అందరు చూస్తుండగా పట్టపగలు నడిరోడ్డులో తోటి విద్యార్థినిపై పెట్రోలు పోసి నిప్పుఅంటించాడు. వాగ్దేవి కాలేజీలో డిగ్రీ ఫైనలియర్‌ చదువ్ఞతున్న రవళి అనే విద్యార్థిని బుధవారం కాలేజీకి వెళ్తున్న సమయంలో అదే కాలేజీలో, అదే తరగతి చదువ్ఞతున్న సాయిఅన్వేష్‌ అనే యువకుడు పెట్రోలు పోసి దాడికి తెగబడ్డాడు. దాదాపు అరవైశాతంపైగా కాలిన గాయాలతో రోడ్డుపై కొట్టుకుమిట్లాడుతున్న ఆమెను వరంగల్‌ ఎంజిఎమ్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ రవళి చికిత్స పొందుతూ మార్చి 4న మృతి చెందింది వరంగల్‌లో గతంలో కూడా ఇద్దరు యువతులపై ఆసిడ్‌ దాడి జరిగింది. అందులో ఒకయువతి మరణించగా మరో యువతి కోలుకోగలిగింది. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ దేశవ్యాప్తంగా విద్యార్థినిలపై ఈఅఘాయిత్యాలు, దాడులు అంతకంతకు పెరిగిపోతుండటం ఆందోళన కలిగించే అంశం. చట్టాలు ఎన్ని చేసినా, ఎంతమంది అధికారులను నియమించినా ఈచట్టాలు కానీ, ఆ అధికారుల కానీ వీటిని నియంత్రించలేకపోతున్నారు.పైగా అంతకంతకు పెరిగిపోతున్నాయి.
ఢల్లీిలోనిర్భయ కేసు అనంతరం చెలరేగిన ఆందోళనలతో కేంద్ర పాలకులు పకడ్బందీ చట్టం తీసుకువచ్చారు. కానీ ఆ నిర్భయ చట్టం వచ్చిన తర్వాత కూడా ఇవి ఆగడం లేదు. అలాని పోలీసులు ఏమి చేయడం లేదని చెప్పడం లేదు. కేసులు పెడుతున్నారు. అరెస్టులు చేస్తు న్నారు. జైళ్లకు పంపిస్తున్నారు. కొన్నింటిలో శిక్షలు కూడా వేయించగలుగుతున్నారు. కానీ అధికశాతం కేసులు వీగిపోతున్నాయి. ఈ కామాంధులకు పోలీసులన్నా, చట్టాలన్నా భయభక్తులు సన్న గిల్లుతుండటమే ఇందుకు కారణమనేది కాదనలేని వాస్తవం. అసలు ఈ సంఘటలన్నీ చూస్తుంటే సమాజం ఎటువైపు పయనిస్తుందనే అనుమానం రాకతప్పదు. ఇవి మొదలు కాదు. చివర కూడా కాదు. కొన్ని కేసుల్లో పోలీసుల అసమర్థత, చేతకానితనాన్ని నేరస్తులు తెలివిగా వాడుకోగలుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆయేషా కేసు ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు. హాస్టల్‌లోనే మానభంగం చేసి హత్యచేశారు. పోలీసుశాఖ సవాల్‌గా పరిగణించిన కేసులో పెద్దల హస్తం ఉందని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఏదిఏమైతేనేం పోలీసులు సమర్థవంతంగా దర్యాప్తు నిర్వర్తించలేక నేరం ఎవరు చేశారో రుజువ్ఞ చేయలేకపోయారు. పోలీసులు కేసు నమోదు చేసినా నిందితుడు నిర్దోషిగా న్యాయస్థానం ప్రకటించింది. అంతేకాదు దర్యాప్తు ఎంత డొల్లగా ఉందో న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
ఇప్పుడు ఈ కేసు కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించారు. సిబిఐ రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తుంటే రికార్డులే మాయమైపోతున్నాయి. ఇలా ఎందరో విద్యార్థినిలు బలైపోతున్నారు. కొందరు తీవ్ర గాయాలతో బయటపడి జీవనం సాగిస్తున్నారు. అంతకుముందు విజయవాడలో ఎంసిఎ విద్యార్థి శ్రీలక్ష్మీని అదే కాలేజీకి చెందిన మనోహర్‌ అనే విద్యార్థి తనను ప్రేమించలేదని దారుణంగా హత్యచేశాడు. అంతకుముందు గుంటూరులో ఇంటర్‌ చదువ్ఞతున్న మరొక విద్యార్థినిని ఒక మేకానిక్‌ విద్యార్థులందరూ చూస్తుండగా ఏకంగా తరగతి గదిలోనే నరికిచంపాడు. ఇలా ఒకటి కాదు,రెండు కాదు. ఎన్నో సంఘటనల్లో విద్యార్థినులు బలైపోతున్నారు. రక్తాన్ని పంచిపెంచిన బిడ్డ ఇలా అర్థరహితంగా ఉన్మాదానికి బలైతే ఆతల్లి గర్భశోకాన్ని తీర్చేది ఎవరు? ఏమిచ్చి ఓదార్చగలరు? ఈవిషసంస్కృతి పెరిగిపోతున్న దనేందుకు జరుగుతున్న సంఘటనలు అద్దంపడుతున్నాయి. మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయనే విషయం పోలీసు రికార్డులు కూడా వెల్లడి స్తున్నాయి. విద్యార్థినిలపై వేధింపులకు అంతేలే కుండాపోతున్నది. చాలా వరకు ఇవి పోలీసు రికార్డుల్లోకి ఎక్కే అవకాశం తక్కువ. సంఘ టనలు జరిగినప్పుడో, గాయపడినప్పుడో, ప్రాణాలు పోయినప్పుడో తప్ప పోలీసు దృష్టికి వెళ్లడం లేదు. ఏయువతీ తాను వేధిం పులకు గురి అవ్ఞతున్నానని పోలీసు స్టేషన్ల మెట్లెక్కి ఫిర్యాదు చేయడానికి సాహసించడం లేదు. పోలీసులు వేసే సవాలక్ష ప్రశ్నలకు జవాబు చెప్పడం అయ్యేపని కాదని ఒకవేళ అన్నీసమకూర్చిన వారు తీసుకునే చర్యలకు ఈ వేధింపులు ఆగిపోతాయని ఏఆడపిల్ల నమ్మే స్థితిలో లేదు. అలా నమ్మి పోలీసుల దృష్టికి తీసుకువచ్చిన కేసుల్లో కూడా ఏదో కౌన్సిలింగ్‌ పేరుతో కాలం గడిపి పంపుతున్నారే తప్ప నిర్దిష్టమైన చర్యలు తీసుకోలేక పోతున్నారు.మొన్న హైదరాబాద్‌ నడిబొడ్డులో జరిగిన సంఘటనలు ఇందుకు ఉదహరించవచ్చు. పాలకులు ఉక్కుపాదం మోపితే తప్ప ఈ దారుణాలు ఆగదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు బాధిత కుటుంబాలకు తగు న్యాయం చేసి, భవిష్యత్తులో మహిళలు, యువతలపై ఇటువంటి అగత్యాలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవశ్యకత ఉంది.!

మహిళ నీకో వందనం

మహిళా సాధికారితతోనే మార్పు వస్తుంది అని భావిస్తున్న వర్తమాన సమాజంలో ఇప్పటికీ పురుషాధిక్యత మధ్యనే మహిళలు నలిగిపోతున్నారు అన్నది వాస్తవం. స్త్రీలను దేవతలతో పోల్చి చూస్తారు కానీ ఇప్పటికీ మహిళలపట్ల సమాజంలోనే కాదు కుటుంబాలలో కూడ చిన్న చూపు కొనసాగుతోంది అన్నది వాస్తవం. ఈక్రమంలో మహిళాభ్యుదయం జరగాలి మహిళల అభివ ృద్ధి జరగాలి అంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు ఎన్ని జరిగినా స్త్రీల సామాజిక ఆర్ధిక రాజకీయ అభివ ృద్ధి ఇంకా కేవలం నామమాత్రంగానే ఉంది అన్నది వాస్తవం. మనదేశంలో పురుషులతో సమానంగా స్త్రీలకు వేతనాలు ఉపాది ఆహారబద్రత లేకపోవడంతో పాటు స్త్రీల పై లైంగిక హింస ఇంటా బయటా వయస్సుతో నిమిత్తం లేకుండా పెరిగి పోవడం చూస్తూ ఉంటే ఇంకా ఎన్ని మహిళా దినోత్సవాలు జరిగితే మహిళల అభివ ృద్ధి జరుగుతుంది అని అనిపించడంలో ఎటువంటి సందేహం లేదు.
మహిళల స్థితిగతులు బాగుపడనిదే సమాజం అభివ ృద్ధి చెందదు అన్నది నిజం. ఈవాస్తవాన్ని గుర్తించి స్త్రీ సమానత్వమే మన ప్రగతికి మూలం అనే నినాదంతో ఐక్యరాజ్య సమితి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకను ప్రతి ఏటా నిర్వహిస్తోంది. సమాజంలో మహిళలు ఆత్మగౌరవంతో తమ ఆర్థిక అవసరాలను తామే తీర్చుకోగలిగితే మహిళా అభ్యుదయం దానంతట అదే జరుగుతుంది. ఇప్పటికీ మన దేశంలో ఆడపిల్ల పుడితే దురద ృష్టంగా భావిస్తున్న సగటు మనిషి ఆలోచనల నేపధ్యంలో ఎన్ని ఉద్యమాలు జరిగినా మహిళల అభివృద్ధి సంక్షేమం కేవలం ఉపన్యాసాలకే పరిమితం అవుతోంది.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న జనాభా లెక్కల గణాంకాల ప్రకారం ఉత్తారాది రాష్ట్రాలలో ప్రతి వెయ్యి మంది పురుషు లకు 879 మాత్రమే అమ్మాయిలు ఉన్నారని గణాంకాలు చెపుతున్న నేపధ్యంలో మరో 100 సంవత్సరాలు గడిచేసరికి ప్రతి వెయ్యి మంది పురుషులకు స్త్రీల సంఖ్య ఐదువందలకు పడిపోయినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. ఇప్పటికీ మనదేశంలోని మధ్య తరగతి దిగువ మధ్య తరగతి కుటుంబాలలో స్త్రీని ఒక పనిచేసే యంత్రంగా బావిస్తున్న నేపధ్యంలో ఇంటిపని పిల్లల పని ఉద్యోగ బాధ్యతలు నిర్వహించ గలిగే ఒక ‘రోబోలా’ మాత్రమే స్త్రీలను చూస్తున్నారు అన్నది వాస్తవం. ఈపరిస్థుతులకు ఎవరో పరిష్కారాలు చెపుతారని ఆశించకుండా స్త్రీలు తమని తాము తెలుసుకుని తమ శక్తియుక్తులు మెరుగు పరుచుకునే వరకు ఎన్ని మహిళా ఉద్యమాలు మహిళా దినోత్సవాలు జరిగినా స్త్రీల పై వేదింపులు స్త్రీలను చిన్న చూపు చూడటం కొనసాగుతూనే ఉంటుంది అన్నది వాస్తవం.
‘ఒక పని గురించి చెప్పాలి అంటే పురుషులకు చెప్పండి అదే ఆపని పూర్తి అవ్వాలి అంటే మాత్రం మహిళకు చెప్పండి’ అని ఉక్కు మహిళగా పేరుగాంచిన బ్రిటన్‌ మాజీ ప్రధాని మార్గరేట్‌ థాచర్‌ చెప్పిన మాటలను బట్టి మహిళా ఏదైనా సాధించాలి అనుకుంటే ఏ శక్తి ఆపలేదు అన్నది వాస్తవం. ఐస్‌ ల్యాండ్‌ లాంటి చిన్నదేశంలో మహిళను అసభ్యకరంగా చూపించే సినిమాలు వీడియాలు తీసినవారికి ఎటువంటి వాదన ప్రతివాదనలు లేకుండా వెంటనే కఠిన శిక్షలు విధించే చట్టాలు ఉన్నాయి. అంతేకాదు ఆదేశ పార్లమెంట్‌ లో మహిళలకు సంబంధించిన ఆదేశ మహిళలే రూపొందిస్తారు. అటువంటి పరిస్థుతులు మన భారతదేశంలో వచ్చిన నప్పుడు మాత్రమే నిజమైన మహిళా సాధికారిత :
వేదాలకాలం నుంచే భారతీయ సమాజంలో మహిళలకు ఎంతో గౌరవం ఉంది. మనదేశాన్నే ఒకస్త్రీ మూర్తిగా భావించి భారత మాతగా కొలుస్తున్నాం. మన దేశంలో నదులను సరస్వతి, గంగ, యమున, గోదావరి, కావేరీలను స్త్రీ మూర్తులుగా, మాతలుగా వ్యవ హరిస్తూ పూజిస్తున్నాం. స్త్రీలపట్ల ఆరాధనా భావం ఉన్నందువల్లే మనం పుట్టిన దేశాన్ని మాతృభూమిగా పిలుచుకుంటున్నాం. ప్రస్తుత భారతీయ సమాజంలో స్త్రీల పట్ల జరుగుతున్న సామాజిక వివక్షకు కారణం హిందూ సాంప్రదాయాలేనని చాలా మంది అజ్ఞానంగా వాదిస్తుంటారు. కానీఅనాది నుంచి భారతీయ సమాజంలో మహిళలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. హిందూ పురాణాల్లో సంపదకు అధిదేవతగా లక్ష్మిని, విద్యాధిదేవతగా సరస్వతిని, శక్తికి ప్రతిరూపంగా దుర్గను ఆరాధించారు. పురాతన హిందూ గ్రంథాల్లో కొన్ని మహిళా పాత్రలను బలంగా తీర్చిదిద్దారు. వారిలో సీత,సావిత్రి, మండోదరి, గంగ లాంటి పాత్రలు నేటితరం మహిళలకు ఎంతో ఆదర్శం. ప్రాచీన కాలంలో స్త్రీల పట్ల ఉన్న గౌరవం, ఆరాధన ఆధునిక సమాజంలో లేకుండా పోతోంది. మహిళలను పురుషులతో సమానంగా చూడడం లేదు. ఇది ఆందోళనకరం. స్త్రీలపట్ల మన ఆలోచనాధోరణి మారాలి. నేడు స్త్రీలపరిస్థితులు మారాయి. వంటిల్లే స్వర్గంగా భావించే మహిళలు ఇప్పుడు సమాజంలో ఒక విశిష్టమైన శక్తిగా అంచెలంచెలుగా ఎదుగు తున్నారు. వైద్య,విద్య,విజ్ఞాన,రాజకీయ,క్రీడా,రక్షణ.. ఇలా రంగం ఏదైనా స్త్రీలు దూసుకు పోతున్నారు.
విద్యార్థినిగా, గృహిణిగా,ఉద్యోగినిగా, రాజకీయవేత్తగా ఇలా ఎన్నో విధాలుగా సమాజంలో భాగంగా మారినా స్త్రీ స్వయం నిర్ణయం అనేది ఇంకా పురుషుల చేతులలోనే ఉన్నది. స్త్రీ,పురుషులు ఇద్దరూ పరస్పర అవగాహనతో కలసి నడవాలి. కాని ప్రస్తుతం అలా లేదు. అడుగడుగునా ఆటంకాలు.. అలుపెరుగని పోరాటాలు.. అత్మాభిమాన అణచి వేతలు ఇవన్నీ మహిళల అభ్యున్నతికి అడ్డుపడు తున్నాయి. తరతరాల నుండి వస్తున్న సంప్రదాయాలు, ఆచారాలు నరనరాల్లో జీర్ణించుకుపోయిన ఈ వ్యవస్థలో కాలక్రమేణా మార్పులు చోటు చేసు కున్నాయి. ఇంకా పూర్తి స్థాయిలో మారేందుకు కాస్త సమయం పడుతుంది. ఇప్పటికే పురుషుల ఆలోచనా దృక్పథంలో కాస్త మార్పు వచ్చింది. భార్య అంటే గృహిణిగా సేవలందించడమే కాకుండా, ఉద్యోగినిగా ఆర్థిక సేవలం దించి, మాతృత్వంతో సంసా రాన్ని పెంచే త్రిపాత్ర ధారిణి అనే విషయాన్ని తెలుసు కుంటు న్నారు. సమాజంలో నేటికీ బాలికా శిశు గర్భవిచ్ఛిత్తి వంటి హేయమైన పనులు జరుగుతున్నాయి. పురుషులతోపాటు స్త్రీలకు విద్య,సాది óకారిత, హక్కులు,అభివృద్ధిలో భాగస్వా మ్యం సమానంగా లభించి నప్పుడే సమాజం అన్ని విధాలా అభ్యున్నతి సాధి స్తుంది. గృహహింస, విడాకుల చట్టం.. ఇలా ఇంకా ఎన్నో చట్టాలు నేడు స్త్రీలకు రక్షణ కవచాలుగా మారాయి. మహిళలే స్వయంగా రాజకీయ చక్రం తిప్పుతున్న నేటి సమాజంలో, మహిళా బిల్లు ప్రవేశ పెట్టటానికి ఎన్ని అవస్థలు పడ్డారో, ఎన్ని ఆటంకాలు ఎదురవుతు న్నాయో తెలిసిన విషయమే.
మహిళా సాధికారిత లేకుండా మానవ జాతి అభ్యున్నతి సాధించలేదు. ఇది జరగాలంటే పురుషుల ఆలోచనా విధానంలో పూర్తిగా మార్పులు రావడం తప్పనిసరి. ప్రపంచ జనాభాలో మహిళలు సగ భాగం. ఈ సగభాగం కృషి లేకుండా అన్ని రంగాల్లో అభ్యున్నతి సాధించడం సాధ్యం కాదు. కనుక తమకంటే స్త్రీలు తక్కువ అన్న దృక్ప థాన్ని పురుషులు విడిచిపెడితేనే సమాజం, దేశం, ప్రపంచం అభివృద్ధి చెందుతాయి.
వివిధ రంగాల్లో తమకు సాటిగల వారు లేరని స్త్రీలు నిరూపి స్తున్నారు. సైన్స్‌, టెక్నాలజీ రంగాల్లోనే కాకుండా రాజకీయాలు, కళలు, సాహిత్యం, క్రీడలు, విద్య మొదలైన అనేక రంగాల్లో దేశం రాణించ డానికి, అభ్యున్నతి చెందడానికి భారతీయ మహిళలు అద్బు Ûతమైన కృషి చేశారు. మహిళలు ఇప్పుడు మన సాయుధ దళాలలో చేరి యుద్ధరంగంలో కూడా దిగారు. ఇటీవలే మన యుద్ధ విమానా లను నడిపేందుకు ముగ్గురు మహిళలు వైమానిక దళంలో చేరి దేశం గర్వపడేలా చేశారు. వివిధ కార్పోరేట్‌ సంస్థల బోర్డుల్లో మహిళలు బోర్డు డైరెక్టర్లుగా ప్రవేశించిన తర్వాత చెప్పుకోదగ్గ ఆర్థిక ఫలితాలు వచ్చాయని ఓనివేదిక పేర్కొంది. ఒకస్త్రీ విద్యావంతురాలైతే మొత్తం కుటుంబం విద్యావంతం అయినట్లు లెక్క. అప్పుడు సమాజం, దేశం మొత్తం విద్యావంతంగా మారుతుంది. స్త్రీ,పురుషుల మధ్య సమా నత్వం,లింగపరమైన వివక్ష లేకుండా చూడడం అనేది దేశంలో ప్రతి పౌరుడి బాధ్యత. మహిళలకు సమానమైన పని, సమానమైన వేత నాలు, సమాన ఆస్తి కల్పించాలి.-డా. దేవులపల్లి పద్మజ

1 10 11 12 13