విశాఖ ఉక్కు కోసం ఏపీలో బంద్

విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు ఉద్యమం కొనసాగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఏపీ రాష్ట్రవ్యాప్త బంద్ కు విశాఖ ఉక్కు పరిరక్షణా సమితి పిలుపునిచ్చింది. బంద్ కు అన్ని రాజకీయ పార్టీలు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించినా భారతీయ జనతా పార్టీ మాత్రం సైలెంట్ గా ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఆందోళనలు కొనసాగుతున్నాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఉక్కు ఉద్యమానికి మద్దతుగా ఏపీ ప్రభుత్వం సైతం ప్రకటన చేసింది. టిడిపి తమ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లుగా ప్రకటించింది. వామపక్ష పార్టీలు కార్మికుల పక్షాన పోరాటం చేస్తున్నాయి. కేంద్రాన్ని ఒప్పించి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఉపసంహరింపజేసే బాధ్యత వై.ఎస్.జగన్మోహన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ కొనసాగుతున్న ఆందోళనలలో ట్రేడ్ యూనియన్లు , ప్రజా సంఘాలతో పాటు ,అన్ని రాజకీయ పార్టీలు పాల్గొంటున్నాయి . ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న ఉక్కు ఉద్యమంలో ఒక్క బీజేపీ మినహా రాష్ట్రంలోని అన్ని పార్టీలు, ప్రజా కార్మిక సంఘాలు సంఘీభావం ప్రకటించి భాగస్వామ్యం తీసుకుంటున్నాయి. బీజేపీ మాత్రం విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో సైలెంట్ అయింది . మొదట విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోవడం కోసం ఢిల్లీ దాకా వెళ్లి రెండు రోజులు అక్కడే ఉండి కేంద్ర మంత్రులను కలిసి వచ్చిన బిజెపి నేతలు ఆ తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై తమ పార్టీ స్టాండ్ ను చెప్పకనే చెప్పారు.కేంద్రం నిర్ణయమే శిరోధార్యం.. బీజేపీ నేతల అభిప్రాయం ఇదే ప్రైవేటీకరణ ప్రకటన రాకముందే వైసీపీ, టీడీపీలు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ఆ తర్వాత కన్నా లక్ష్మీనారాయణ వంటి నేతలు కేంద్రం నిర్ణయమే శిరోధార్యం అంటూ తేల్చి చెప్పేశారు. ఇక ఇప్పుడు ఏపీలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొనసాగుతున్న బంద్ లో బిజెపి భాగస్వామ్యం తీసుకోవడం లేదు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో మొదట్లో మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు కనీసం మాట్లాడటం లేదు . కనీసం కార్మికుల పక్షాన ప్రకటన కూడా చేయలేదు. అటు కార్మికుల పక్షాన మాట్లాడలేక, ఇక అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకించలేక, ప్రజాభీష్టాన్ని కాదనలేక కక్కలేక మింగలేక బీజేపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్రం నిర్ణయాలు రాష్ట్ర బీజేపీ నాయకుల ఆలోచనలకు భిన్నంగా సాగుతుండడం గమనార్హం. అందరూ ముక్త కంఠంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్న చోట బీజేపీ నాయకులు నోరు మెదపలేని పరిస్థితి ఏపీ నాయకులకు ఇబ్బంది కలిగిస్తుంది .

విశాఖ ఉక్కుపై దొంగ దెబ్బ‌

ఓవైపు ఢల్లీిలో సాగు చట్టాను రద్దు చేయాంటూ రైతునిరసను మిన్నం టుతున్న వేళ ఏపీలోని విశాఖ లో మరో ఉద్యమం ప్రారంభ మైంది.ఉక్కు కర్మాగా రాన్ని ప్రైవేటీకరణ చేయాని కేంద్రం తీసుకున్న నిర్ణయంతో విశాఖలో మరో ఉద్యమం మొదలైంది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ను ప్రైవేటైజేషన్‌ చేస్తే ఊరు కునేది లేదని వివిధ పార్టీ నేతు ప్రజా సంఘాు రోడ్డెక్కుతున్నాయి. ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఉక్కు సంక్పంతో ముందుకు కదని నిర్ణయం తీసుకుం టున్నాయి. ఈరోజు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ప్రయత్నాు విరమించుకోవాని డిమాండ్‌ చేస్తూ కార్మికు విశాఖలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గం ఏకగ్రీవంగా విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆమోదం తెలిపింది. దీన్ని అసెంబ్లీలో తీర్మాణం చేయడానికి ఏపీ సీఎం కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ ఉద్యమం ఆంధ్రప్రదేశ్‌ విశాఖలో రోజురోజుకు ఉద్రక్తమౌతోంది.

ప్రభుత్వ రంగ సంస్థను ఒక్కటొ క్కటి గా విదేశీ కార్పొరేట్‌కంపెనీకు ధారాదత్తం చేస్తున్న కేంద్రప్రభుత్వం మరో దొంగ దెబ్బతీసింది. దక్షిణ కొరియాకు చెందిన పోస్కోకంపెనీకి విశాఖ ఉక్కు ను కట్టబెట్టేందుకు కుట్రపూనడం దాని నయవంచన కు మరో తార్కాణం. వైజాగ్‌ స్టీల్‌ భాగస్వామ్యం తో గ్రీన్‌ఫీల్డ్‌ స్టీల్‌ పరిశ్రమను నెకొల్పేందుకు పోస్కోకు గుట్టుచప్పుడు కాకుండా అనుమతు ఇచ్చేయడం దుర్మార్గం. దేశమంతా కరోనాతో పోరాడుతుంటే బిజెపి అండ్‌ కో మాత్రం ఈ విపత్తు సమయంలోనే ప్రభుత్వ రంగ సంస్థను,విమానా శ్రయాను, ఇతరభారీ పరిశ్రమను కాజేసే కుట్ర కు ప్పాడుతోంది. స్వదేశీ సంస్థను,ఉత్పత్తును ప్రోత్సహిద్దామంటూ ఒకవైపు‘లోకల్‌..వోకల్‌’ నినా దానిస్తూనే మరోవైపు బంగారుగుడ్లు పెట్టే ప్రభుత్వ రంగ స్వదేశీ పరిశ్రమను విదేశీ బహుళ జాతి సంస్థకు కట్టబెట్టడం మోడీ సర్కార్‌ దుర్మార్గాకు దర్పణం. విశాఖ ఉక్కు (వైజాగ్‌స్టీల్‌)అనేది ఒట్టిప్రభు త్వ రంగ సంస్థ మాత్రమేకాదు. ఎందరో మహనీ యు, ఎంతో మంది ప్రజత్యాగనిరతితో ఆంధ్రు ఆత్మ గౌరవానికి నిువుటద్దంలా రూపు దాల్చిన మహా కర్మాగారం. తొగుప్రజ ప్రగతి లో విశాఖ స్టీల్‌ ఒకమైురాయి. కార్మికుకు, అధి కారయంత్రాంగానికే కాదు స్థానిక ప్రజానీకం జీవనయానంలోనూ విశాఖ ఉక్కు ఒకభాగ మైంది. అణువణువూ పోరాట స్ఫూర్తితో జీవం పోసుకున్న ఈకర్మాగారం తొగు ప్రజ భావోద్వే గాతో పెనవేసుకుపోయిన మణి హారం. కలికితు రాయి వంటిఇలాంటి మహోజ్వ సంస్థపై కార్పొ రేట్‌ కన్ను పడకుండా ఉంటుందా? ఉండదు. దశా బ్దాుగా కార్పొరేట్‌ ప్రయత్నాను ప్రజు తిప్పి కొడుతూవచ్చారు. గతంలోవాజ్‌పేయి,మన్మో హన్‌ సింగ్‌ ప్రభుత్వా సమయంలోనూ ఇలాంటి ప్రయ త్నాు జరిగితే ప్రజు తిరగబడ్డారు. స్థానిక ప్రజా నీకం అనుమతి తీసుకోకుండా ప్రయివేటుకు కట్టబెట్టే చర్యు తీసుకోబోమని అప్పట్లో వారంతా ప్రకటిం చారు. ఎలాగైనా విశాఖఉక్కు కాజేయాని కంక ణం కట్టుకున్న పోస్కో మోడీ సర్కార్‌ తొలినాళ్ల నుంచే ప్రయత్నాు తీవ్రతరం చేస్తూ వచ్చింది. కార్మికలోకం చలో విజయవాడ చేపట్టి ఆప్రయత్నా ను ఆపగలిగింది. మోడీమంత్రివర్గంలోని ఉక్కు శాఖమంత్రి సైతం ప్రజ అనుమతి లేకుండా ముందుకెళ్లబోమని ప్రకటించారు. ఈచీకటి ఒప్పం దం కార్యరూపం దాల్చేందుకు ప్రధానమంత్రి కార్యాయమే నేతృత్వంవంహిం చిందన్న కథనాు నివ్వెరపాటుకు గురి చేసేవే. మోడీసర్కార్‌ ‘లోకల్‌.. వోకల్‌’ నినాదపు లోగుట్టేంటో దీనినిబట్టే అర్థం చేసుకోవచ్చు.
ప్రయివేటు సంస్థకు భూము, వన యి అవసరమైన ప్రతిసారీ పాకు చెప్పే మాట ‘పరిసరప్రాంతా అభివృద్ధి..స్థానిక యువ తకు ఉపాధి’. ఈమాయ మాటతో కోట్లాది ఎక రా భూమును,మివైన ఖనిజవనరును కార్పొ రేట్‌ కంపెనీకు కట్టబెట్టినా..కేవం ప్రయివేటు పరిశ్రమ ఏర్పాటుతో అభివృద్ధి చెందిన ప్రాంతం ఆసేతుహిమాచం ఒక్కటీలేదు. కానీవిశాఖ పరిశ్ర మ మూలాన ఉత్తరాంధ్ర రూపురేఖు అంతకు ముందుకంటే ఎంతోమార్పు చెందాయి. ప్రజ జీవన ప్రమాణాల్లోనూ స్పష్టమైన ప్రగతి కనిపిం చింది. జనజీవనంతో మమేకమైన ప్రభుత్వ సంస్థను అండదండందించి అభివృద్ధి చేయాల్సిన పాకులే ఆయువు తీసేందుకు కత్తినూరడం హేయం. సొంత గనుంటే విశాఖ ఉక్కుమరింత దృఢమవుతుం దని పదేపదే విన్నవిస్తున్నా పాకు చెవి కెక్కించు కోలేదు. బహుళ జాతి సంస్థ అయిన పోస్కోకు మాత్రం నిరంతరాయంగా ఇనుప ఖనిజాన్ని సర ఫరా చేయడానికి మోడీసర్కార్‌ అంగీకరించిం దంటే ఇంతకంటే ప్రజాద్రోహముంటుందా? విభజ న హామీు, ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణం, రైల్వే జోన్‌ ..ఇలాఅడుగడుగునా రాష్ట్రాన్ని వంచిస్తూ వస్తున్న బిజెపిమోసాను తొగు ప్రజానీకం ఇక నైనా తిప్పికొట్టాలి. అన్ని విధాుగా సామాజిక న్యాయాన్ని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 38(1)ను అము చేయడంలో ప్రభుత్వ రంగ సంస్థలే కీకం.ఆర్టికల్‌39(బి)ద్వారా ఖనిజ వనరుపై ప్రభుత్వానికి ఉండే యాజమాన్యం, నియంత్రణను ప్రైవేటీకరణ దెబ్బ తీస్తోంది.
విశాఖ ఉక్కుపై మోడీ విషప్రచారం
ఆంధ్రప్రదేశ్‌కు ఆయువుపట్టు లాంటి విశాఖ ఉక్కును నూరు శాతం తెగనమ్మాని నిర్ణయించిన బిజెపి కేంద్ర ప్రభుత్వం తొగు ప్రజ ఆత్మగౌరవం పైన,ఆర్థిక అస్తిత్వం పైన వేటు వేస్తే దాన్ని రక్షించుకోవడానికి జరుగుతున్న సమైక్య పోరాటంపై నిందాప్రచారాతో ఆపార్టీ రాష్ట్ర నాయకత్వం మరింత దారుణమైన పోటు పొడు స్తున్నది. ప్రత్యేక హోదా, లోటు భర్తీ, వెనకబడిన ప్రాంతాకు తోడ్పాటుతో సహా విభజిత రాష్ట్రం విషయంలో చేసిన వాగ్దానాన్నీ వమ్ము చేసి కడుపు లో కుమ్మిన బిజెపి నాయకు ఇప్పుడు ప్రాణా ర్పణతో సాధించుకున్న ఉక్కు ఫ్యాక్టరీని కూడా హరించే వినాశకర నిర్ణయం తీసుకోవడం వివక్షకు వికృత ఉదాహరణ. ఈనిర్ణయంపై ప్రజలో ఆగ్రహావేదను వ్యక్తం కావడం చూసి ‘మేమూ వ్యతిరేకమే. మావాళ్లకు చెబుతామ’ని ఢల్లీి యాత్రు చేసి క్లబొల్లి కబుర్లు చెప్పారు. మొదట ఇది దేశ మంతటికీ వర్తించే విధాన నిర్ణయమని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్‌ ఠాగూర్‌, మాజీ మంత్రి సుజనా చౌదరి వంటి వారు బాహాటంగా సమర్థించారు. ఎంఎల్‌సి మాధవ్‌ వంటి వారు ఫ్యాక్టరీ ఎక్కడకీ పోదని హాస్యాస్పదమైన వాదను చేశారు. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ ఢల్లీిలో హోం మంత్రి అమిత్‌ షాకు విజ్ఞప్తి చేసి మన చేతిలో ఏముందని సరిపెట్టారు. అయితే ఇలాంటి పైపై మాటతో ప్రజను మాయజేయలేమని తేలి పోయాక బిజెపి నేతు ప్లేటు మార్చేశారు. ‘గజం మిథ్య పలాయనం మిథ్య’ తరహాలో అసు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తామని కేంద్రం ఎక్కడ చెప్పిం దని సోము వీర్రాజు, జివిఎల్‌ వంటి వారు ఎదురు దాడి ప్రారంభించారు. ఇదంతా తమ హిందూత్వ ను దెబ్బ తీయడానికి రాజకీయ పక్షాు ఆడుతున్న నాటకమని తిట్టిపోస్తున్నారు. విశాఖ పక్కనే రామ తీర్థంలో సంఘటనను ఆసరా చేసుకొని పరుగు తీసిన బిజెపి విశాఖ ఉక్కు ఉద్యమాన్ని దెబ్బ తీయ డానికి ఆ మంత్రాన్నే ప్రయోగించాని చూడటం దాని మతతత్వ రాజకీయానికి, వంచనా శిల్పానికి పరాకాష్ట. మాయమాటన్నీ తోసిపుచ్చుతూ ఆందో ళన ఉధృతమవుతుండటంతో అసు రంగుతో బయిటకొచ్చిన బిజెపి విశాఖ ఉక్కు రక్షణ ఉద్యమం పై విషప్రచారం విద్వేష వ్యాఖ్యకు దిగింది. పరి రక్షణలో పాుపంచుకోకపోగా అందుకోసం సాగే పోరాటంపై అసత్యాతో పెద్ద పత్రమే ప్రచురిం చారు. ఉక్కు అమ్మకంపై కేంద్రం నిర్ణయమే తీసుకో లేదని చెప్పడంకన్నా అబద్ధం మరొకటి లేదు. ఆ వివరాు వాణిజ్య పారిశ్రామిక పత్రికన్నిటిలో వచ్చాయి కూడా. ‘’ఆర్థిక వ్యవహారా క్యాబినెట్‌ కమిటీ (సిసిఇఎ) రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌)లో కేంద్రం వాటా వంద శాతం ఉపసంహరణకు విధానపరమైన నిర్ణయం తీసు కుంది. నష్టాలో నడుస్తున్న ఆ సంస్థ నుంచి వంద శాతం వాటాను అమ్మేసేందుకు కేంద్రం తీసుకున్న తుది నిర్ణయం మీ కల్పిస్తుంది. వంద శాతం పెట్టుబడు ఉపసంహరణ చేయడంతో పాటు యాజమాన్యాన్ని కూడా ప్రైవేటీకరించాని విధాన పరమైన నిర్ణయం తీసుకున్నట్టు సంబంధిత శాఖ ‘డీపమ్‌’ కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే ఫిబ్రవరి 3న అధికారిక ట్విట్టర్‌లో ప్రకటించారు. ఇక్కడ ఇంకో విపరీతమేమంటే ఇప్పటి వరకూ పెట్టుబడు ఉపసంహరణ అన్న పదంవాడుతున్న కేంద్రం ఏకంగా ‘వ్యూహాత్మక అమ్మకం’ అనే మాటను తాజా బడ్జెట్‌తో ముందుకు తెచ్చింది. ప్రధాని మోడీ ఉత్పత్తిపెంపు అనే ఊకదంపుడు పేరుతో ప్రైవేటీకర ణకు రాష్ట్రాను సిద్ధం చేసేం దుకు ముఖ్యమం త్రుతో జరిపిన సమావేశమే మరింత స్పష్టంగా వారి ఉద్దేశాను బహిర్గతం చేసింది.
అడుగడుగునా పోరాటమే!
విశాఖ ఉక్కు ఆంధ్రు హక్కు అన్నది మొదటి నినాదమేగాని ఉక్కు ఫ్యాక్టరీ సాధన, స్థాపన, నిర్వాసితు సమస్యు, పునరావాసం, ఉత్పత్తి, ఆధునీకరణ…ప్రతి దాని వెనక సుదీర్ఘమైన పోరాట చరిత్ర వుంది. 1978లో తమిళ దర్శకుడు కె.బా చందర్‌ తీసిన ‘మరో చరిత్ర’ విశాఖ ఉక్కు పైలాన్‌ సాక్షిగానే జరుగుతుంది. ‘ఈ ఫ్యాక్టరీ నిజమైనప్పుడు మన ప్రేమ నిజమవుతుంద’ంటాడు హీరో.ఆ చిత్రంలో వారి కథ విషాదాంతమవుతుంది గాని ఉక్కు ఫ్యాక్టరీ కోసం పోరాటం మాత్రం వీరోచి తంగా, విజయవంతంగా సాగింది.1966లో నిరసను, దీక్షు, రాజీనామాతో ఉక్కు ఉద్యమం మొదలైతే…ఉక్కుఫ్యాక్టరీ ఒకరూపం తీసుకో వడానికి కనీసం పాతికేళ్లు పట్టింది. 1991లో వి.పి.సింగ్‌ ప్రధానిగా బ్లాస్ట్‌ఫర్నేస్‌ ప్రారంభిస్తే 1992లో పి.వి.నరసింహారావు తదుపరి ఘట్టం ఆవిష్కరించారు. ఫ్యాక్టరీ సాధన పోరాటంలో ప్రాణార్పించిన అమరుతో పాటు నిర్మాణంలో కూడా కార్మికు,నిపుణు ప్రాణత్యాగాు చేశా రు. దేశంలో ఇతర ప్రభుత్వ ఉక్కు ఫ్యాక్టరీతో పోలిస్తే విశాఖకు పెట్టుబడులోనూ గను కేటా యింపులోనూ వివక్ష అందరి కళ్ల ముందే జరిగిం ది. కార్మిక సంఘాు కమ్యూనిస్టు వెంటపడితే తప్ప ఈవిషయంలో ప్రధాన పాక పార్టీు చొరవ తీసుకున్నది లేదు. ప్రతినిధి వర్గాుగా వెళ్లిన సమ యంలో కసిరావడం,ప్రదర్శనగా వెళ్లినపు డుసభ లో ప్రస్తావించడంవంటివి జరుగు తూ వచ్చాయి (స్థానికంగా పునరావాసం, ఉద్యోగా క్పన వంటి విషయాల్లో మాత్రం కొందరు నేతు పోరాడే వారు). ఈపార్టీన్నిటి ఆర్థిక విధా నాలో, నమూ నాలో పెద్ద తేడా లేదు. విశాఖ ఉక్కు ఒకరూపం తీసుకోవడం దేశంలో సరళీకరణ విధానాు మొద వడం ఒకేసారి జరిగింది. వాస్త వానికి వాటికి ఆద్యుడైన అప్పటి ప్రధాని పి.వి. నరసింహారావు ఈఫ్యాక్టరీ ప్రధానఘట్టాన్ని ప్రారంభించడం యాదృ చ్ఛికం కాదు. తర్వాత దశ వారీగా జరిగిన ఉద్యమాు, ధర్నాు, నిరసనకు లెక్కే లేదు. కాని ఎప్పుడూ రాష్ట్రంలో పాక పార్టీ రాజకీయాలో అవి ప్రధాన స్థానం ఆక్రమించక పోగా ప్రైవేటీకరణ వ్యూహాలే ప్రధానంగా సాగాయి. ఎన్‌డిఎ,యుపిఎ-1హయాంలో కొన్ని పరిష్కారాు జరిగినా అంత కు అనేక రెట్లు వేగంతో ప్రైవేటీ కరణ,అమ్మకం వంటి ప్రతిపాదను కొనసాగుతూ వచ్చాయి తప్ప సద్దుమణిగింది లేదు. ఒక్క ముక్కలో చెప్పాంటే దానికి ఎసరు పెట్టడం తప్ప ముందుకు తీసుకు పోవడం ఏలిక ఎజెండాలో లేకపోయింది.
ఉక్కు రక్షణకే ఉద్యమం
రాష్ట్ర విభజన తర్వాత ఎ.పికి మిగిలిన ఒకేఒక పారిశ్రామిక కేంద్రం విశాఖ పట్టణమైతే దానికి ప్రాణవాయువు ఉక్కు ఫ్యాక్టరీ. అయినా దాన్ని కాపాడుకోవడం కీకమనే మెకువ రాష్ట్ర పా కుకు లేకపోయింది. ప్రత్యేక హోదా వంటివి ఇవ్వకున్నా కనీసం దీనిన్క్కెనా పటిష్టపర్చి కాపాడ టానికి కేంద్రానికీ మనసు లేకపోయింది. 2014లో నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన తర్వాత కంపెనీ అంతర్గత మివ కమిటీ విశాఖ ఉక్కు ప్లాంటుకు రూ.4890 కోట్లు అంచనా కట్టింది. వాస్తవానికి 22 వే ఎకరా భూముతో కసి దాని మివ రెండున్నర క్షకోట్లకు పైనే వుంటుంది. అప్పుడే దక్షిణ కొరియా ఉక్కు దిగ్గజం ‘పోస్కో’ ప్రతినిధు 2018 లో పర్యటించడం, 1700 ఎకరా భూమి వారికి కేటాయించి అధు నాతన ఉక్కుఫ్యాక్టరీ నిర్మాణంకై 2019లో అవగా హనా ఒప్పందం ఎంవోయు కుది రాయి. ఆసమ యంలో వారు ముఖ్యమంత్రి జగన్‌ను కుసుకు న్నారు కూడా. ఈకామంతటా దేశంలో రాష్ట్రం లో భిన్నపార్టీు అధికారం చేస్తున్నా ప్రైవేటీ కరణ దిశలో అడుగు ఆగింది లేదు. వారెవరూ వాటి పై పోరాడలేదు సరికదా ప్రజతో ఆ సమా చారం పంచుకుని చైతన్యపరిచింది కూడా లేదు. ప్రస్తు తానికి వస్తే 2019లోనరేంద్ర మోడీ రెండవ సారి విజయం సాధించాక ప్రైవేటీకరణ జ్వరం బాగా పెరిగింది. నిర్మలా సీతారామన్‌ తాజా బడ్జెట్‌లో ఆ ప్రతిపాదను లెక్కకు మిక్కుటంగా వున్నాయి. సంస్థు మాత్రమేగాక కేంద్రం అధీనం లోని భూమును కూడా మివకట్టి అస్మదీ యుకు కట్టబెట్టే ఆర్థిక నీతి అమవుతున్నది. ఈ వేటు విశాఖ ఉక్కుపైనా పడిరది. వంద శాతం ప్రైవేటీక రణ జాబితాలో చేరింది. ఈవార్త వచ్చాక కార్మిక సంఘాు పోరాటం ఉధృతం చేశాయి.
బిజెపి దుర్నీతిపై పోరాటం
విశాఖ ఉక్కు విషయమై పార్టీ ఒక విధానం తీసుకుం టుందనీ, అప్పటి వరకూ ఎవరూ మాట్లాడవద్దని వైసిపి, జగన్‌ ప్రభుత్వ పెద్దు చెప్పారు. చివరకు ముఖ్యమంత్రి ప్రత్యామ్నాయంగా కొన్ని ప్రతి పాదనతో లేఖ రాశారు. అందులో. ప్రత్యే కంగా గను కేటాయించడం, బ్యాంకు రుణాను ఈక్విటీగా మార్చడం, వంటి సూచను చేశారు. ఏడు వే ఎకరా భూమిని అమ్మి ఆమొత్తం అప్పుకు కట్టొచ్చని కూడా విశాఖ పర్యటన సమ యంలో కలిసిన కార్మిక నాయకుకు సూచించారు. ‘పోస్కో’ ప్రతినిధు తనను కలిసిన మాట నిజమే గాని వారికి విశాఖ ఉక్కుపై ఆసక్తి లేదని భావన పాడు, కడప, కృష్ణపట్నం వంటి విషయాు మాట్లా డారని తెలిపారు. ఆ పార్టీ ఎం.పి విజయసాయి రెడ్డి, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌ వంటి వారు పాదయాత్ర చేశారు. తొగుదేశం నాయకుడు పల్లా శ్రీనివాస్‌ ఆరు రోజు నిరాహారదీక్ష తర్వాత ఆస్పత్రిలో చేర్చబడ్డారు. ఆయనను పరామర్శిం చేందుకు వచ్చిన చంద్రబాబు కార్మికు శిబిరాన్ని సందర్శించి ఐక్య పోరాటంలో తాము కలిసిరావ డానికి సిద్ధమని ప్రకటించారు. అయితే రాష్ట్రంలోని రాజకీయ పార్టీన్నీ విశాఖ ఉక్కుపై ప్రజను తప్పుదోవ పట్టిస్తున్నాయని బిజెపి దాడి చేయడం అందరికీ తీవ్రాగ్రహం కలిగించింది. శుక్రవారం నాడు విశాఖలో కార్మిక సంఘా ఆధ్వర్యాన జరిగిన గొప్ప సభలో బిజెపి యేతర పార్టీన్నీ చేతు కలిపి పోరాటానికి మద్దతు ప్రకటించ డంతో బిజెపి దుర్నీతికీ దుష్ప్రచారాకు గట్టి సమా ధానం. ఈ ఐక్య పోరాటాన్ని మరింత ముందుకు తీసుకుపోయి విశాఖ ఉక్కును ప్రైవేటు పావ కుండా కాపాడుకోవాని కార్మికలోకం, రాష్ట్ర ప్రజానీకం కృతనిశ్చయంతో వుండటం అభినంద నీయం. రాష్ట్రంలో పెద్ద పార్టీలైన వైసిపి, టిడిపి తో సహా అందరూ రాజకీయ భేదాకు అతీతం గా రాష్ట్ర మనుగడకు సంబంధించిన ఈ అంశంపై ఉద్యమాన్ని బలోపేతంచేసి బిజెపి కపట నాట కానికి స్వస్తి చెప్పాలి. పదేపదే ఎ.పి పట్ల వివక్షకు, వికృత ప్రచారాకు ప్పాడుతున్న మోడీ సర్కారుకు మర్చిపోలేని పాఠం నేర్పించాలి. రాష్ట్ర వ్యాపితంగా సాగుతున్న ఈ పోరాటం భవిష్యత్‌ రాజకీయాను చాలా ప్రభావితం చేస్తుంది. మతతత్వ రాజకీయా ు ఎ.పిలో చ్లొబాటు కావని చాటి చెప్పి మనుగ డ కోసం నడుం బిగించవసిన సందర్భం ఇది. రాష్ట్రం కోసం విశాఖ ఉక్కు రక్షణ కోసం మొదలైన ఈ సమిష్టి పోరాటం రేపు మిగిలిన న్యాయమైన హక్కు సాధనకు బాట వేయానేది ప్రజందరి ఆకాంక్ష.

ఇదీ ఉక్కు చరిత్ర
విశాఖ ఉక్కు ఆంధ్రు హక్కు అనే పోరాటం ఫలితంగా ఏర్పడిన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కు 50ఏళ్లు దాటింది.ఇప్పుడు మళ్లీ ఉద్యమ జ్వా లు ఎగసిపడుతున్నాయి. విశాఖ ఉక్కు ఉత్తరాంధ్ర హక్కు అంటూ జనం నినదిస్తున్నారు. ఉత్తరాంధ్రలో ప్రస్తుతం ఎక్కడ చూసినా సేవ్‌ స్టీల్‌ ప్లాంట్‌ నినాదం మారుమోగుతోంది.విశాఖ ఉక్కు ఉత్రరాంధ్ర హక్కు అంటూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతోంది. ప్రజల్లో బమైన సెంటిమెంట్‌ ఉండడంతో పార్టీ కు అతీతంగా నేతంతా విశాఖ ఉద్యమాన్ని భుజాన వేసుకునేందుకు మేముసైతం అంటు న్నారు.. కానీఇప్పుడు ఉన్న స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం అంత ఈజీగా జరగలేదు. 32 మంది ప్రాణాు అర్పించారు. జాతీయ నేతకు నిద్రపట్టకుండా విశాఖ ఉక్కు ఆంధ్రా హక్కు అంటూ దిక్కు పెక్కటిల్లేలా నినదించారు..? మళ్లీ ఇప్పుడు ఉక్కు ఉద్యమం ఎగసి పడుతున్న నేపథ్యంలో స్టీల్‌ ప్లాంట్‌ చరిత్రను ఒకసారి తొసుకుందాం..

దాదాపు 50ఏళ్ల క్రితం విశాఖ ఉక్కు ఆంధ్రు హక్కు అనే నినాదం మొదలైంది. అది 1966వ సంవత్సరం..నవంబర్‌ నె ఒకటవ తేదీ..విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఆందోళనకాయి నినదిస్తున్నారు..ఉద్యమం ఉవ్వె త్తున ఎగసిపడడంతో పోలీసు క్పాుు జరి పారు. ఆక్పాుల్లో ముగ్గురు విద్యార్థు.. ఆరుగురు ఉద్యమకాయి మరణించారు.. అదే రోజు ఒక్క విశాఖలోనే కాకుండా….అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ వ్యాప్తంగా పోలీసు క్పాుల్లో మొత్తం 32మందిప్రాణాు అర్పించారు. ఆ విషాద ఘటన జరిగిన మూడేళ్ల తరువాత కేంద్రం ప్రభు త్వం విశాఖలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తున్న ట్టు ప్రకటించింది.1971లో శంకుస్థాపన జరిగితే.. రెండుదశాబ్దా తరువాత పూర్థిస్థాయి ఉక్కు పరిశ్ర మ పనును ప్రారంభమయ్యాయి.

మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర విడిపో యిన తరువాత..మద్రాసునగరాన్ని కోల్పోయా మన్న అసంతృప్తి ప్రజ మనసునుంచి చెరిగిపోలేదు. దానికి తోడు అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మొదటి మూడు పంచవర్ష ప్రణాళికల్లో అన్యాయమే జరిగిం దని ఆంధ్ర ప్రజల్లో బమైన అభిప్రాయం ఏర్ప డిరది. దీంతోఉమ్మడిరాష్ట్రంలోకాంగ్రెస్‌ ప్రభు త్వంపై తీవ్ర వ్యతిరేకత పెరిగింది. ఆ అసంతృప్తిని చల్లార్చేందుకు నాుగో పంచవర్ష ప్రణాళికలో అదనంగా రెండు ఉక్కు కర్మాగారాను ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేయాని ప్రతిపాదించారు. అప్పటికే ఉత్తర భారతదేశంలో ఒడిశాలో రూర్కెలా, మధ్యప్రదేశ్లో భిలాయ్‌, పశ్చిమబెంగాల్‌లో అసన్‌ సోల్‌ ఇలా మూడు కర్మాగారాు ఏర్పాటయ్యాయి. కొత్తగా నిర్మించానుకున్న స్టీల్‌ ప్లాంట్లలో ఒకటి.. అంటే నాుగోది బొకారోలో నెకొల్పాని నిర్ణయించారు. బొకారో ప్రస్తుతం రaార?ండ్‌లో ఉంది. ఐదో కర్మాగారాన్ని దక్షిణ భారతదేశంలో ఏర్పాటు చేయాన్నది అప్పటి కేంద్రప్రభుత్వ ఆలోచన. 1964శీతాకా సమావేశాల్లో ఆ ప్రణా ళిక ముసాయిదాపై ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో చర్చ సందర్భంగా పరిశ్రమ విషయంలో ప్రతిపాదిత ఉక్కు కర్మాగారాన్ని ఆంధ్రప్రదేశ్‌లోనే నెకొల్పాలి అని ఏపీ నేతు అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్నిఇంకా నిర్లక్ష్యంచేస్తే సహించేది లేదని అప్పటి సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి స్పష్టం చేశారు. అప్పటి ముఖ్య మంత్రి ప్రతిపాదనకు అప్పటి ప్రతిపక్ష పార్టీ నాయ కు సీపీఐకు చెందిన పి.వెంకటేశ్వర్లు, సీపీఎం కు చెందిన టి.నాగిరెడ్డి, స్వరాజ్య నేత జి.చ్చన్న, నేషనల్‌ డెమొక్రాట్స్‌ నేత తెన్నేటి విశ్వనాథం, ఇండి పెండెంట్‌ నేత వావిలా గోపా కృష్ణయ్య ఇతర నేతు మద్దతు ఇచ్చారు. అప్పటికే ఐదో ఉక్కు పరిశ్రమ స్థాపన అధ్యయనం చేసిన హిందుస్తాన్‌ స్టీల్‌ మాత్రం విశాఖపట్నంలో పరిశ్రమ ఏర్పాటుకు అనుకూం కాదని నివేదిక ఇచ్చింది. అప్పుడు కేంద్రంలో ఉక్కుశాఖ మంత్రిగా నీం సంజీవరెడ్డి ఉన్నారు. 1965 జనవరి 27న బ్రిటిష్‌ అమెరికన్‌ స్టీల్‌ వర్క్స్‌ ఫర్‌ ఇండియా కన్సార్షియం పేరుతో ఆయన ఒకసాంకేతిక నిపుణు బృందాన్ని నియ మించారు. ఇదిఆరువేర్వేరుస్థలాు విశాఖ పట్నం, బైదిలా,గోవా,హోస్పేట్‌,సేం,నైవేలీను పరిశీ లించిన తరువాత 1965జూన్‌ 25వన నివేదికను ఇచ్చింది. దక్షిణ భారతదేశంలో ఉక్కు పరిశ్రమ స్థాపనకు.. సముద్రతీరంలో అత్యంత అనుకూమైన ప్రదేశం విశాఖపట్నమని తేల్చింది. ఓడరేవు ఉన్న విశాఖపట్నం అన్నివిధాలా అను వైనదని నివేదికలో పేర్కొంది. ఉమ్మడిఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తం గా ఉక్కు కర్మాగారం బమైన సెంటిమెంట్‌గా మారింది. తెన్నేటివిశ్వనాథం సారథ్యంలో..ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం బమైన అఖిపక్ష కార్యా చరణ కమిటీ ఏర్పడిరది. అప్పటికే నివేదిక ఆధా రంగా విశాఖలో ఉక్క కర్మాగారం ఏర్పాటు చేయా ని కేంద్రానికి బంగా తమ వాదన విని పించా రు. అప్పటి ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రి సైతం విశాఖలో ప్లాంట్‌ ఏర్పాటుకు హామీ ఇచ్చా రు. కానీ ఆయన 1966 జనవరిలో ఆకస్మికంగా చనిపోయారు.ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయ్యారు. దీంతో ప్లాంట్‌ ఏర్పాటు ప్రతిపాదనకు మళ్లీ బ్రేకు పడ్డాయి. విశాఖపట్నంలో స్టీల్‌ ప్లాంటు ఏర్పాటు చేయాని డిమాండ్‌ చేస్తూ జూలై 1965న అసెంబ్లీలో ఒకతీర్మానాన్ని ఏకగ్రీ వంగా ఆమోదించారు. ఆ తీర్మానాన్ని స్వయంగా ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి ప్రవేశపెట్టారు. రాష్ట్రం విడిపోయిందనే ఆగ్రహంతో ఉన్న ప్రజ ఆవేదనను అర్థం చేసుకోవాలి అంటే స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు తప్పనిసరి అని అప్పటి కేంద్రాన్ని కోరారు. కానీ ఇప్పట్లో ఐదో ఉక్కుకర్మాగారం ఏర్పాటు సాధ్యం కాదని అప్పటిప్రధాని ఇందిరాగాంధి స్పష్టం చేశారు. కర్ణాటక,తమిళనాడు రాష్ట్రాుకూడా స్టీల్‌ ప్లాంట్‌ కోసం పట్టుపట్టాయి.. అలాంటి సమయంలో ఏపీకి స్టీల్‌ ప్లాంట్‌ ఇస్తే మిగితారాష్ట్రాల్లో ఆందో ళను పెరుగుతాయని ఇందిర భయపడి ఉంటారు. రాష్ట్ర కాంగ్రెస్‌ నేతు సంజీవరెడ్డి, బ్రహ్మానందరెడ్డి మధ్య ఆధిపత్య పోరు కూడా స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు ఆస్యానికి కారణమైంది. ఒకవర్గంపై మరో వర్గం పైచేయి సాధించడానికి ఉక్కు సెంటిమెంట్‌ ను ఎత్తుకున్నాయని అప్పుడు రాజకీయవర్గాల్లో ప్రచారం జోరుగాజరిగింది.ఈరాజకీయా మధ్యస్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం సాధ్యం కాదని బమైన అభిప్రా యం రావడంతో1966 అక్టోబర్‌, నవంబర్‌ నెల్లో ఉద్యమం బపడిరది. విశాఖఉక్కు-ఆంధ్రు హక్కు నినాదంతో ప్రజు ఉద్యమించారు. గుం టూరు జిల్లాతాడికొండకు చెందిన టి.అమృ తరావు 1966 అక్టోబరు15న విశాఖ పట్నంలో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ప్రజా, కార్మిక,విద్యార్థి సంఘా ు ఉద్యమంలో చేరాయి. వారికి విపక్ష రాజకీయ పార్టీు మద్దతుగా నిలిచాయి. రాష్ట్రవ్యాప్తంగా నిరసను ఎగసిపడ్డాయి. బంద్‌ు,హర్తాళ్లు, సభు, సమ్మొ,నిరాహారదీక్షుపెరిగాయి.1966 నవం బర్‌ 1వ తేదీన విశాఖపట్నంలో విద్యార్థు భారీ ప్రదర్శన చేపట్టారు. ఆందోళనకారును చెదర గొట్టేందుకు చేసిన ప్రయత్నం విఫమవటంతో.. పోలీసు క్పాుు జరిపారు. తొమ్మిదేళ్ల బాుడు కె.బాబూరావు సహా తొమ్మిదిమంది చనిపోయారు. వారిలో ముగ్గురు విద్యార్థు కూడా ఉన్నారు. దీంతో ఉద్యమం ఉద్ధృతమైంది. ఉద్యమం హింసా త్మకంగా మారింది. కేంద్ర ప్రభుత్వ ఆస్తు ధ్వంస మయ్యాయి. రైల్వేకి కోట్లాది రూపాయ ఆస్తి నష్టం జరిగింది. విజయవాడలో ఆందోళన చేస్తున్న విద్యా ర్థు నీం సంజీవరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసి ఏూరు కాువలో పడేశారు. ఆందోళన కారుపై పోలీసు క్పాుల్లో..తగరపువసలో ఒకరు, అదిలాబాద్‌లో ఒకరు,విజయవాడలో ఐదుగురు, విజయనగరంలో ఇద్దరు,కాకినాడలో ఒకరు, వరంగల్‌లోఒకరు,సీలేరులోఒకరు, గుంటూ రులో ఐదుగురు చనిపోయారు. మొత్తంమీద విశాఖ తో కలిపి రాష్ట్రవ్యాప్తంగా32మంది ఈ ఉద్యమం కోసం ఒకేరోజు ప్రాణాు అర్పించారు. ఉద్యమం హింసాత్మకంగా మారడం.. ఒకేరోజు అంతమంది ప్రాణాు అర్పించడంతో ఉక్కు కర్మాగారం అంశంపై పరిశీనకు కేంద్ర మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. 1966 నవంబర్‌ 3న ఢల్లీి నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన సీఎం బ్రహ్మానందరెడ్డి.. మంత్రివర్గఉపసంఘం ఏర్పాటు విషయం తెలిపి.. రాష్ట్రంలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు కేంద్రం సరే నందని చెప్పి.. అమృతరావుకు నిమ్మరసం ఇచ్చి నిరాహార దీక్ష విరమింపజేశారు. దీంతో ఉద్యమం సద్దుమణిగింది.అయితే..ఉద్యమాన్ని అణచి వేయ డానికే మంత్రివర్గ ఉపసంఘాన్ని తెరపైకి తెచ్చిందని వివిధ రాజకీయ పక్షాు విమర్శించాయి. అందరూ ఊహించినట్టే కేంద్రం మాత్రం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఒక్క అడుగు కూడాముందుకు వేయ లేదు.. ఆప్రతిపాదను పక్కన పడేసింది. మరోవైపు పోలీసు క్పాుపై న్యాయవిచారణ జరిపిం చాన్న డిమాండ్‌ను ప్రభుత్వం తిరస్కరించటానికి నిరసనగా..1966 నవంబర్‌17నఅసెంబ్లీలో అవి శ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి విపక్షాు. ప్రతిపక్ష పార్టీకు చెందిన 67మంది ఎంఎల్‌ఏు..తమ శాసనసభ సభ్యత్వాకు రాజీనామా చేశారు. సీపీ ఐకి చెందిన నుగురు లోక్‌సభ సభ్యు కూడా రాజీనామా చేశారు. కానీ..ఆ తర్వాత1967 సాధారణ ఎన్నికల్లో ప్రతిపక్షపార్టీు పెద్దగా ప్రభా వం చూపలేకపోయాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 165అసెంబ్లీ సీట్లు,35లోక్‌సభ సీట్లు గొకుని కేంద్ర,రాష్ట్రాల్లో మళ్లీఅధికారంలోకి వచ్చింది. ఉభయ కమ్యూనిస్టు పార్టీ బం 51 నుంచి 20కితగ్గిపోయింది. స్వతంత్ర పార్టీ 29 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. అయితే ఆ ఘటన జరిగిన మూడేళ్ల తర్వాత..1970ఏప్రిల్‌ 17న.. విశాఖలో స్టీల్‌ ప్లాంటు ఏర్పాటు చేయాని నిర్ణ యించినట్లు పార్లమెంటులో ప్రధాని ఇందిరాగాంధీ ప్రకటన చేశారు. స్టీల్‌ప్లాంటుకోసం కురుపాం జమీందాయి 6,000 ఎకరా స్థలాన్ని విరాళం గాఇచ్చారు.
ఆమరుసటి ఏడాది 1971 జనవరి 20న ప్లాంటు నిర్మాణానికి ఇందిర శంకు స్థాపన చేశారు.డీపీఆర్‌ తయారీబాధ్యతను మెస్సర్స్‌ ఎం.ఎన్‌.దస్తూర్‌ అండ్‌ కో సంస్థకు అప్పగించారు. ఆ సంస్థ 1977 అక్టోబర్‌లో తన నివేదిక ఇచ్చింది. 1977లో జనతా ప్రభుత్వం హయాంలో 1,000 కోట్లు మంజూరు చేయటంతో పను మొద య్యాయి. ప్లాంటు నిర్మాణం కోసం సోవియట్‌ రష్యా సహకారం తీసుకుంటూ భారత ప్రభుత్వం 1981లో ఒప్పందం చేసుకుంది. 1982 జనవరి లో బ్లాస్ట్‌ ఫర్నేస్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నిధు కొరతతో నిర్మాణం నెమ్మదిగా సాగింది. 1990లో ఉక్కుఉత్పత్తి ఆరంభమైంది.మరో రెండేళ్లకు పూర్తిస్థాయిలో పనిప్రారం భించింది. అలా ప్రారంభమైన ఉక్కపరిశ్రమ ఇప్పుడు26 వేఎకరాల్లో విస్తరించింది. ప్రతిఏడాది7.3 మిలి యన్‌ టన్ను ఉక్కును ఉత్పత్తి చేస్తోంది. సుమారు 16వేమంది శాశ్వత ఉద్యోగు,17 వేకు పైగా కాంట్రాక్ట్‌ ఉద్యోగుఉండగా.. క్ష లాది కుటుం బాు ఉపాధిపొందు తున్నాయి. కొన్నేళ్లపాటు లాభాు అందించిన స్టీల్‌ ప్లాంట్‌ను..ఇప్పుడు నష్టాపేరుతో ప్రైవేటీకరణ చేసే ప్రతిపా దనతో మళ్లీ ఉక్కు ఉద్యమం ఎగసి పడుతోంది.
-సైమన్‌ గునపర్తి / కె.అశోక్‌ రావ్‌ 

విశాఖ వేదికగా సీఎం జగన్ సంచలన నిర్ణయం

  • అసెంబ్లీలో ‘ఉక్కు’ తీర్మానానికి సీఎం హామీ
  • ఏపీ సీఎం జగన్‌తో విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ సంఘం ప్రతినిధుల భేటీ ముగిసింది.
  • ఈ మేరకు ఉక్కు పరిరక్షణ సంఘం ప్రతినిధులతో సీఎం గంటకుపైగా చర్చించారు.
  • విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు.
  • అనుసంధానానికి కేంద్రాన్ని ఒప్పించాలని సీఎంకు ఉక్కు పరిరక్షణ సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.
  • దీనిపై స్పందించిన సీఎం జగన్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని హామీ ఇచ్చారు. 

విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు

దేశంలో అతిపెద్ద సింగిల్ సైట్ ప్లాంట్ ఇది

సొంత ఖనిజ గనులు ఇచ్చి బలోపేతానికి బదులు గా ప్రైవేటు పరం చేసి ఆంధ్రుల భావోద్రేకాలను గాయపరిచిన చారిత్రక తప్పిదం .

చెల్లించక తప్పదు భారీమూల్యం.

ఆంధ్రులు ఆరంభ శూరులు అనే అపప్రధను తునియలు చేద్దాము

విశాఖ తీరాన ఉవ్వెత్తున ఎగిసిపడాలి ఉక్కు సత్యాగ్రహం .

ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడు కుందాము కుల మత రాజకీయాలకతీతంగా నవరత్న సంస్థ ను నిలుపని సంక్షేమం ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టడమే

ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయం అన్నారు ,కనీసం విభజన హామీలు అయినా తీర్చండి అని గట్టిగా అడిగే నాధుడు లేడు ,ఎవరి సొంత రాజకీయ ప్రయోజనాలు వారివి ,నెరవేరలేదు సరికదా కడపస్టీల్ ప్లాంట్ అడిగితే ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఎసరు పెట్టారు .విశాఖ జోను ,అమరావతి లైను రెండూ లేవు .దుగరాజపట్ణం ఊసులేదు ,బ‌డ్జెట్లో ఆంధ్ర రాజ‌ధాని అమ‌రావతి మాటే మరచారు ,రైతుల నోట్లో మూడు రాజధానులంటూ “అమ్మకి అన్నానికి గతిలేదు పిన్నమ్మకి గాజులన్న “నానుడి కి శ్రీకారం చుట్టారు .ఆంధ్రప్రదేశ్ కి జీవనాడి పోల‌వరం ప్రాజెక్ట్ పూర్తి ఎపుడు ?బడ్జెట్ లో కేటాయింపులు ఏవి ?పేరుకు జాతీయ ప్రాజెక్ట్ ,నిధుల మంజూరు లేదు ,ఇరవై అయిదు మంది ఎంపీ లు నిలదీసింది లేదు ,కంటితుడుపు మాటలు తప్ప .నిలతీయలేరని ప్రజలకూ అర్ధమైంది .అసలు ఆంధ్రప్రదేశ్ కి నూతన బడ్జెట్ లో ఎలాంటి కేటాయింపులు లేవు .చేతులు కాలాక ఆకులు పట్టుకొన్నట్టుగా ఉంది మన స్థితి .

ఇపుడు పుండుమీద కారం చందాన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని100% ప్రైవేటీకరణ చేస్తామని కేంద్రం ప్రకటించింది . జనవరి 27వ తేదీన జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోద ముద్ర కూడా వేసినట్లుగా కేంద్ర డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ కార్యదర్శి తుహిన్ కాంతా పాండే వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను పూర్తిగా ప్రైవేటీకరించడానికి కేంద్రం సిద్ధమైనట్లుగా పేర్కొన్నారు.1966 నుంచి దశాబ్దకాలం పాటు ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ నినాదంతో తెలుగు ప్రజలు సుదీర్ఘ పోరాటంలో 32మంది ప్రాణ త్యాగాలు, 64 గ్రామాల ప్రజలు ఇళ్ళు ఖాళీ, 22,000 ఎకరాల భూమిని త్యాగం చేసి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకునేందుకు ఎలాంటి పోరాటానికైనా సిద్దమేనని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

1966 అక్టోబర్‌, నవంబర్‌ నెలలో ఉద్యమం బలపడింది. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ప్రజలు ఉద్యమించారు. గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన టి. అమృతరావు 1966 అక్టోబర్‌ 15న విశాఖలో అమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. కొద్ది రోజులకే కాలేజీలు, స్కూళ్ల విద్యార్థులు ఉద్యమంలోకి వచ్చి ముందు వరుసలో నిల్చున్నారు. వారికి రాజకీయ పార్టీలు మద్దతుగా నిలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ప్రారంభించారు. దశల వారీగా తరగతుల బహిష్కరణ, బంద్‌లు, హర్తాళ్లు, సభలు, సమ్మెలు, నిరాహార దీక్షలు సాగాయి. అన్ని రాజకీయ పక్షాలతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తెన్నేటి విశ్వనాథం, వి.భద్రం, రవిశాస్త్రి తదితరులు ఉద్యమ సారధులయిన చారిత్రక నేపధ్యం .

1966 నవంబర్‌ 1న విశాఖలో విద్యార్థులు భారీ ప్రదర్శన చేపట్టారు. ఆందోళనకారులను చెరగొట్టేందుకు చేసిన ప్రయత్నం విఫలం కావడంతో పోలీసులు కాల్పులు జరిపారు. తొమ్మిదేళ్ల బాలుడు కె. బాబురావు సహా తొమ్మిది మంది మరణించారు. వారిలో ముగ్గురు విద్యార్థులున్నారు. ‘విశాఖ ఉక్కు -ఆంధ్రుల హక్కు’ అన్న ఉద్ధృత పోరాటం ఫలితం గా 1971 లో శంకుస్థాపన చేసుకొన్న ఈ నవరత్న సంస్థలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి 100% వాటాలున్నాయి .సముద్రతీరంలో ఏర్పాటైన తొలి సమీకృత ఉక్కు కర్మాగారం ఇదే .
ఒకప్పుడు భారీ నష్టాలతో కూరుకుపోయిన సంస్థ …తరువాతి కాలంలో తేరుకొని 21,851  కోట్ల టర్నోవర్ సాధించే స్థాయికి చేరింది .2010  నవంబర్ 17న దీనికి నవరత్న హోదా కల్పించారు .ఇంతటి ఘన చరిత్ర ఉన్న ఈ సంస్థ సొంత గనులు లేక వరుస నష్టాల్లో కూరుకు పోయింది .2015-16లో రూ .1420.64 కోట్లు 2016-17.లో రూ.1263.16కోట్లు2017-18..లో రూ .1369.01.  కోట్లు నష్టం వాటిల్లింది .

ఇందుకు ప్రధాన కారణాలు
1.సొంతగనులు లేకపోవడం.2.ముడి ఇనుము, బొగ్గు ధరలు భారీగా పెరగడంతో కొనుగోళ్లకు అధికమొత్తంలో ఖర్చుచేయాల్సి రావడం స్టీల్‌ప్లాంట్‌పై పెనుభారం మోపుతోందని వినిపిస్తున్నది .3.ఆధునికీకరణ, విస్తరణ వల్ల కూడా ఆర్ధిక ఇబ్బందులు పెరిగాయి. దీనికి తోడు ఉక్కు కర్మాగారాన్ని పోస్కో సెగలు కూడా తాకాయి. ప్రపంచ ఉక్కు దిగ్గజ సంస్థ అయిన పోస్కో తమ కార్మాగారాన్ని స్టీల్ ప్లాంట్ ఆవరణలో నిర్మిస్తుందన్న ప్రచారం జరిగింది. పోస్కో ప్రతినిధులు కొందరు స్టీల్‌ప్లాంట్‌ను పలుమార్లు సందర్శించడం ఈ ప్రచారానికి ఊతమిచ్చింది. 4.స్టీల్ ప్లాంట్ కింద ఉన్న కొన్ని ఎకరాలను పోస్కోకు కేటాయిస్తారన్న వార్తలపై స్థానికంగా ఆగ్రహం వ్యక్తమయింది. ఈ క్ర‌మంలో సంస్థ‌లో ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు వీలుగా అధికారులు బోర్డు అనుమతి కూడా ఇచ్చింది. విశాఖ నగరం శరవేగంగా అభివృద్ధి కావడంతో ఫ్యాక్ట‌రీ భూముల విలువ కూడా భారీగా పెరిగింది. ప్రస్తుతం భూములు, ప్లాంట్‌ విలువ కలిపితే రూ.లక్ష కోట్లకు పైగానే ఉంటుంద‌ని అంచ‌నా. కాగా, ప్రస్తుతం ఈ ప్లాంట్‌ 26,000 ఎకరాలలో విస్తరించి ఉంది. దీని సామర్థ్యం ఏటా 7.3 మిలియన్‌ టన్నులు. దాదాపు 16,000 మంది శాశ్వత ఉద్యోగులు, 17,500 మంది కాంటాక్ట్‌ కార్మికులు పని చేస్తున్నారు. పరోక్షంగా మరో లక్ష మంది ఉపాధి పొందుతున్నారు. సంస్థను   లాభాల బాటలో నడపడానికి మెకెన్సీ సంస్థను సలహాదారుగా పెట్టుకొని వాళ్ల సూచనలు పాటించి నష్టాల బాటనుంచి బయటపడాలని భావించారు దానికి కారణం దేశంలో స్టీలుకు డిమాండ్ పెరుగుతుండడం ,భవిష్యత్తుకు బంగారు బాట అవుతుందని భావించేలోపే కేంద్రప్రభుత్వం 100%    ప్రైవేటీకరణకు సిద్ధమవడం శరాఘాతం .స్టీల్‌ ప్లాంట్‌ను, విశాఖను విడదీసి చూడలేం. ఉక్కు ఫ్యాక్టరీతో విశాఖ ఉక్కు నగరంగా మారింది. వైజాగ్ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచింది ఫ్యాక్టరీ. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అంటూ నినదించిన స్వరాలు ఇంకా సాగర తీరంలో మారుమోగుతూనే ఉన్నాయి..”

ఒక నిర్ధిష్టమైన సమచారాన్ని సమగ్రంగా ,స్పష్టం గా ప్రజలకు చెప్పినపుడు మాత్రమే ఆలోచన ప్రజలను నిర్ధిష్టం గా ఆవహిస్తుంది .. .నిర్ధిష్టమైన ,స్పష్టమైన భావోద్రేక ఆలోచనను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే  అది ఒక బలమైన ప్రజా ఉద్యమం గా మారుతుంది .అనేక చారిత్రక ప్రజా ఉద్యమాలు ఇందుకు రుజువు .తెలంగాణ ఉద్యమ విజయమే దీనికి ప్రత్యక్ష తార్కాణం .ప్రజాఉద్యమాలతో పరిష్కారం సాధించుకోవడానికి సమాయత్తమవ్వడమే మనముందున్న తక్షణ కర్తవ్యం .

డా .వసుంధర, (సామాజిక కార్యకర్త ) 

ఆర్ధిక స్వేచ్చకు ఆఖరి మేకు

ఇప్పుడు దేశమే కాదు, యావత్ ప్రపంచం విశాఖపట్నము  వైపు చూస్తుంది. కేంద్ర పాలకుల కన్ను ఎప్పుడో  వైజాగ్ మీద పడినా ఇప్పుడు ఆ దుర్ముహూర్తం మరింత దగ్గర పడింది.  విశాఖ ఉక్కు నగరవాసులంతా భయపడుతున్న ఇంతకాలం కడుపు నింపిన కన్నతల్లి అంత్యక్రియలకు సమయం ఆసన్నమైందని ఆందోళన చెందుతున్నారు . కాగల కార్యం గాంధర్వులు ఎప్పుడో నెరవేర్చేశారన్న అనుమానం ,దుగ్ధ,  కార్మికుల్లో అంతర్లీనంగా ఉక్రోషాన్నీ ఉద్రేకాన్నీ నిరసన రూపంలోకి మార్చి  రోడ్డు ఎక్కించింది. ఎందరో ప్రాణ ఫలం , వేల గ్రామాల త్యాగ ఫలం, కోట్ల రూపాయల ప్రభుత్వ ధన వ్యయం, దేశానికి గర్వకారణం ఈ విశాఖ ఉక్కు. చంపే ముందు పిచ్చి కుక్క ముద్ర వేసి చంపడం చాణక్య నీతి. దాన్ని బాగా వంట పట్టించుకున్న పాలకులు దీనికి  కూడా అదే ముద్ర వేశారు. పధకం ప్రకారం రాష్ట్ర నాయకత్వాన్ని జేబులో వేసుకుని, కార్మిక నాయకులకు కడుపునిండా భోజన పెట్టి చక్కగా పని కానిచ్చేసుకున్నారు. సుమారు ఆరు సార్లు పాస్కో ప్రతినిధులు విశాఖ ను సందర్శించారు. ముఖ్య మంత్రి కలిసి ఫోటోలు దిగారు. కార్మికులు   కూడా వారు  వచ్చిన విషయాన్ని గ్రహించి  అర్ధ రాత్రి వెంట తరిమి మరీ నిరసన చూపిన సందర్భాలు ఇటీవలే ఉన్నాయి.


            గత సంవత్సర కాలంగా పాస్కో పేరు ఇక్కడ ప్రతీరోజూ ఏదో  రూపంలో మార్మోగుతూనే ఉంది. వారితో ఉక్కు కర్మాగార  అధికార బదలాయింపుకు సంతకాలు కూడా జరిగిపోయాయని వార్త. నిప్పులేనిదే పొగ రాదు గా. మొన్ననే నిర్మలమ్మ బడ్జెట్ సమర్పణ సమయం లో శంఖంలో తీర్ధం  కూడా పోసేసింది. ఏమీ కాకపోతే ఆమె బడ్జెట్ లో ధైర్యంగా ప్రకటించే సాహసం చేయదు కదా? మరి ఏమి జరిగినది. పధకం ప్రకారం పెట్టుబడుల ఉపసంహరణ జరిగిపోయింది. గతంలో ఉరుములు ఉరిమినా ఇప్పుడు ఆంధ్రుల హక్కును  ఉప్పెన వచ్చి ముంచేసింది. నేడు నిరసన జ్వాలలు ఆకాశానికి ఎగిశాయి. అవి ఆరకుండా కార్య సాధన వైపు సాగుతాయని ఆశిద్ధాము . కానీ మరింత భయపడాల్సిన అంశం ఏమిటంటే నేడు ఈ ఉద్యమం సఫలీ కృతమైనా కర్మాగారం లాభాల్లో నడుస్తుందనీ గారంటీ లేదు  , తిరిగి లాభాల్లో నడిపించే సత్తా మాకుందని అంటున్న మన కార్మికులకూ, నాయకులకూ వెనుక ఉన్న అప్పులు ఎంతో తెలీయనివి కావు. ఆ అప్పులను మాఫీ చేసి అస్మదీయులకు కట్టబెట్టడం లో వారనుకున్నది ఆరు నూరైనా  చేయడంలో దిట్ట కేంద్ర ప్రభుత్వం. మోడీ ,షా ల ద్వయం యొక్క ట్రాక్ రికార్డ్ అలాంటిది మరి.  దీనికి గంపెడు ఉదాహరణలు ఉన్నాయి. ఎందరో దొంగ వ్యాపారులకున్న  లక్షల కోట్ల రూపాయిల రుణాలను మాఫీ తో పోలిస్తే  పాలకులకు ఇది పెద్ద పనేమీ కాదు. అలాగే ప్రైవేట్ వ్యక్తులకు  ఇనుప గనులు కేటాయించగా లేనిది ఆధునిక దేవాలయముగా పిలుచుకుంటున్న ఉక్కు కర్మాగానికి గనులను కేటాయించడం కూడా వారికి నోటి మాట పని . తాజా విశాఖ ప్రజలలో చక్కర్లు కొడుతున్న మరొక ఆసక్తి కరమైయాన విషయం ఏమిటంటే ? కేంద్రం విశాఖ ఉక్కు కర్మాగారానికి స్వంత గనులు కేటాయిస్తారని. ఈ వార్తా వాస్తవం అయ్యే అవకాశాలు క్కువగా ఉన్నాయి. గనులు కేటాయించి ప్రస్తుతానికి బుజ్జగించి చల్లా బడ్డాక తిరిగి వారి ప్రైవేటీకరణ పనులు సాగిస్తారు. తద్వారా ప్రైవేట్ వ్యక్తులకు పనిలో పనిగా గనులు కూడా సమర్పించుకోవచ్చేనే కుట్ర కోణాన్ని గమనించాలి.
                  ఇది కేవలము ఒక్క విశాఖలో ఉన్న ఉక్కు కర్మాగారనికి చెందిన సమస్య అంతకన్నా కాదు. దేశంలో సుమారు 300 లకు పైగా ప్రభుత్వ రంగా సంస్థలున్నాయి. వాటిలో దాదాపు 250 సంస్థలను పైగా అమ్మకం పెట్టిన ఘనత ఈ ప్రస్తుత ప్రభుత్వానిది. వారిని రెండవ సారి గెలిపించిన వారు ఇప్పటికైనా వారి రహస్య ఏజెండాను గుర్తించక పోతే మన భవిష్యత్ తరాలకు సంజాయిషీ చెప్పుకునే పరిస్థితి తల ఎత్తుతుంది. గతంలో  చాలా కాలం మన ప్రధాని మోడీ గారు గుజరాత్ ముఖ్య మంత్రిగా ఉన్నారు. గుజరాత్ మోడల్ అంటూ వచ్చిన కొత్త రోజుల్లో ఊదరగొట్టారు. అదేమిటో తెలియని భజన బృందం అతన్ని గెలిపించి నేడు ఈ పరిస్థితి కి పునాది వేసింది. విషయం ఏమిటంటే ? ఆయన ముఖ్య మంత్రిగా ఉన్న కాల మంతా ఆయన తిరిగిన ప్రైవేట్ విమానం అతని మిత్రుడు గౌతం ఆదాని ది .  కట్ చేస్తే , మిత్రలాభం గా ఇప్పుడు దేశంలో దాదాపు అన్నీ విమానాశ్రయాలూ గౌతం ఆదాని చేతిలో చేరాయి. కొత్తగా అహ్మదా బాద్, లక్నో ,మంగుళూరు అతని సంచి లో చేరగా జైపూర్,గౌహతి తిరువనంతపురం విమానాశ్రయాలు అతని కబ్జా లోనికి చేర బోతున్నాయి. దేశ విమాయానం, విమానాశ్రయాలూ ,అలాగే విమాన రవాణా ఆ గుజరాత్ వ్యాపారస్తుని ధారాదత్తము  కాబోతుంది. ఇప్పటికే దేశంలో అనేక ప్రైవేట్ పోర్టులుకూడా  అతని పేర నమోదై ఉన్నట్టు భోగట్టా. ఆ వివరాల జోలికి పోను. అంటే? విమాన రవాణా తో పాటూ సముద్ర రవాణా కూడా అతని చేతిలో పెడుతున్నారన్న మాట. అక్కడితో ఈ కధ ఆగలేదు. మరొక ప్రధాన అతి పెద్ద ప్రబుత్వ సంస్థ రైల్వే మీద కూడా ఇతని కళ్లు  పడ్డాయి. రైల్వే ప్రైవేటీకరణకు కూడా రంగం సిద్ధం అయ్యిందని మనందరకూ తెలుసుగా..? సుమారు  3 లక్షల మంది ఉద్యోగాలను తీసేయడానికి వ్యూహ రచన సాగుతుంది. అంతేనా మిత్రునికి జనరల్ భవగీలున్న రైళ్లను అమ్మితే ఏమి బాగుంటుంది? అందుకు కొన్ని లక్షల కోట్లతో అన్నీ బోగీ లనూ ఎయిర్ కండీషన్ చేసి మరీ ఆదానికి ఇవ్వడానికి రంగం సిద్దం అవుతుంది. సొమ్ము ఒకడి ది  షోకు ఒకడి దీ అనుభవించేవాడొకడు .  రైల్వే కు ఉన్న మరొక ముఖ్య మైన అనుబంధ సంస్థ “కంటైనర్ కార్పొరేషన్ లిమిటెడ్” ఇప్పుడు ఆదాని చేతిలోకి రాబోతుంది. మామూలుగా వేల ఎకరాల భూమితో అతనికి వెళ్లబోతుంది. “కాం కార్” అని ముద్దుగా పిలుచుకునే ఈ కంటైనర్ కార్పొరేషన్ లిమిటెడ్ కూడా నష్టాల్లో ఉందని వినికిడి. ఈ కాం కార్ దేశంలో అనేక ప్రాంతాల్లో పెద్ద మొత్తం  రైల్వే స్థలాల్లో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకుంది. వేల ఎకరా భూమి ఈ కాం కార్ ఆధీనంలో లో ఉంది. ఇప్పుడు దేశ వ్యాప్తం గా ఉన్న ఈ భూములను కాంకార్ చేత కొనిపించే ప్రయత్నము జరుగుతుంది. నష్టాల్లో ఉన్న సంస్థ భూములు ఎలా కొంటుందని ఆశ్చర్య పోవద్దు. బాంకులు ఉన్నాయి గా. అందులో మన డబ్బు ఉంది గా, అది చాలదూ? వేల ఏకరాలభూముల్ని కాం కార్  చేత కొనిపించి ఆనక  నష్టాల వంక తో ఆదాని చేతిలో పెడతారు. అయినవాడు కాబట్టీ బాంకు అప్పులను మినహాయిస్తారు ఆ అప్పులను మాఫీ చేసి నట్లు ప్రకటించి నాశతాల్లో ఉన్న కంపనీ కి పెద్ద వేలం రాదనే వంకతో  మిగిలిన ధరం కేటాయిస్తారు. లక్షల కోట్ల ఉక్కు కర్మాగారాన్ని వేల కోట్ల కు అమ్మడం లేదూ?  ( అన్నే అనుకూలంగా సాగితే గనులిచ్చి మరీ) ఇదీ అలాగే అన్న మాట.
                   17 వ శతాబ్ధం లో ఈస్ట్ ఇండియా కంపనీ మాదిరిగా ఆదానీ అంబానీ కంపనీగా భారత దేశం మరొక్క సారి చరిత్రలోనికి వెళ్ల  బోతుందని మనకు  అర్ధము అవుతుందా ? ఎయిర్ పోర్టుల స్వాధీనం తో  వాయు రవాణాను  , నౌకాశ్రయాలు అంటే పోర్ట్ ల స్వాధీనంతో సముద్ర రవాణా ను,  రైల్వే స్వాధీనం తో కాంకార్ ద్వారా రోడ్డు రవాణాను అంటే మొత్తం దేశ రవాణా వ్యవస్థ ను ఆదాని శాసించబో తున్నాడన్న మాట. ఇది మామూలు విషయం కాదు . దేశ ఎగుమతులూ దిగుమతులూ అతని కనుసన్నలలో నడుస్తాయి. ఇప్పటికీ విధ్యుత్ రంగంలో తన ఆధిపత్యాన్ని చూపుతున్నాడు. గుజరాత్ లో, మహారాష్ట్ర లో రాజస్థాన్ లో ,కర్ణాటక లో “ఆదాని పవర్ లిమిటెడ్ “ పేర ఎన్నో పవర్ ప్లాంటులు అతని సొత్తు. ఇలా కొనసాగిస్తే ఆస్ట్రేలియాలో బొగ్గు గనుల నుండీ అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ వరకూ ఇతడు చేతిలో లేని  లేని వ్యాపార రంగం లేదు. మరొక ప్రక్క అంబానీ సోదరులు ఒకడు దివాళా తీశాడు. అతని ఆస్తులు అన్నీ అప్పుల్లో ఉన్నాయి. ఆ అప్పులన్నీ మనం దాచుకున్నడబ్బే అని వేరేచెప్పక్కర లేదు. ఆ గుజరాత్ మిత్రుడి నష్టాలను  పూడ్చే  బాధ్యత కూడా మన గుజరాత్ ప్రధాని తీసుకున్నాడు. ఎంతో ప్రతిష్టా త్మక మైక  రక్షణ వ్యవస్థ కు సంబంధించిన రఫెల్ డీల్ అతనికి అప్పచెప్పి దేశ రక్షణ ను కూడా ఈ ప్రభుత్వం పణంగా పెట్టింది . మనము దాచుకున్న మన బాంకు సొమ్ముతో  అతగాడు  వ్యాపారాలు చేయడం వాడి ఖర్మ కాళీ దివాళా తీస్తే మనం డీమోనిటై జేషన్ లకూ , మినిమం బేలన్స్ లకు, అనవసర వడ్డీలకూ , ధరల పెంపుకూ, నిర్ధాక్షిణ్యంగా బలి అవ్వలేక చస్తున్నాం. ఎంకి పెళ్లి సుబ్బు చావుకి రావడం అంటే ఇదే మరి . అన్న గారు ముకేష్ అంబానీ గౌతం ఆదాని వదిలిని ఇతర రంగాలను ఎలా కబ్జా చేశాడో మనకు తెలుసు. ప్రత్యేకించి ఆ అంశాలను  మీ సమయాన్ని వృధా చేయడాలచుకోలేదు. ఆయిల్ , టెలీ కమ్యూనికషన్  ఒ ఎన్ జి సీ నీ , బి ఎస్ ఎన్ ఎల్ ఎలా చతికీల బడుతున్నాయో చూస్తున్నాం. వీటిని భర్తీ  చేస్తూ రిలయన్స్ ,జియో ఎలా జన జీవితాల్లో ప్రవేశించి వాటికి దాసోహం చేసుకున్నాయో చూస్తున్నాం. చివరకు కోవిడ్ విజ్రుభించిన సంవత్సర కాలంలో దేశం ఆర్ధిక వ్యవ్యస్థ ఆటలాకుతలమైపోయింది, ,స్టాక్ మార్కెట్ కుప్ప కూలిపోయింది , మధ్య తరగతి కడుపు నిండా ముద్దకు దూరమైపోయింది , పేదవాడు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డాడు కానీ అదే సమయంలోముకేష్ అంబానీ గారి ఆస్తులు  1.3 లక్షల కోట్ల నుండీ  6 లక్షల కోట్లకు చేరాతి. ప్రపంచ ధనికుల్లో ఒకడిగా ఎదిగాడు. ఎవరి చమట ? ఎవరి రక్తం  ? త్రాగితే ఆ ఆస్తులు కూడాయి? 
                 ప్రైవేట్ రంగ సంస్థ సర్వీసులు బాగుంటాయి, అనేడి ఒక పెద్ద అపోహ. మొదట్లో అన్నీ బాగుంటాయి. లాభాల కోసం వారు వ్యాపారాలు చేస్తారనే మౌలిక వాస్తవాన్ని మనం  మర్చిపోకూడదు. సేవలు బాగుండాలంటే అధిక మొత్తం చెల్లించాలి. పండగ పూ లలో ప్రైవేట్ బస్సుల ధరలు ఎలా నింగికి ఎగురుతాయో ఒకసారి గుర్తుకుతెచ్చుకోండి. డిమాండ్ బట్టే రేటు.  సామాన్యులు  ఎంత మంది ఎంత కాలం ఈ ఆర్ధిక భారాన్ని భరిస్తారు. ఇక ప్రతీ చిన్న అవసరానికీ ఎంతో కొంత మొత్తాన్ని అడుగడుగునా చెల్లించాల్సి వస్తుందని మనకు బోధ పడుతుందా? కరోనా కాలంలో ఎంతమంది తిండిలేక, ఉపాధి లేక ఉద్యోగం లేక తట్టుకోలేక మృత్యువాత పడ్డారు . ప్రజాలచేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వమే ఏమీ చేయలేని చేతకాని తనాన్ని మనం చూశాం . నిలదీసే హక్కు ఉంది. నిలదీస్తున్నాం. రేపు ఆ కనీస హక్కు మనది కాకుండా పోతుంది. ఉద్యోగం లేక పోయినా, ఆకలికి  మెతుకులు లేకపోయినా బిడ్డల చదువులేక పోయినా జవాబుదారీ తనం లేని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి దేశాన్ని పోనిద్దామా? Scలూ , stలూ మరీ ముఖ్యం గా 52 % ఉన్న bc లు చదువులూ ఉద్యోగాలూ లేకుండా రోడ్డున పడి అడుక్కుతినే దుర్గతి ని  కల్పిద్దామా?   రాజ్యాంగ బద్దమైన  మౌలిక రిజర్వేషన్లను ప్రైవేట్ వ్యక్తులు  గౌరవించరు , కేవల నాలుగు శాతం ఉన్న వారి చేతికి 92 % ఆర్ధిక వనరులు  అప్పనంగాదోచుకున్నారు. అలా అవి వారికి వదిలి  పెట్టేద్దామా? రెండున్నర నెలలుగా తమకు ఏది మంచో అది చేయమని రైతులు ఆదోళన చేస్తుంటే పాలకుల తీరు ఎలా ఉన్నదో ఎవరి పక్షాన వారు పాలన చేస్తున్నారో గమనిస్తున్నాము గా ఇప్పటికే అర్ధమైందా ?
            మనం రాసుకున్న రాజ్యాంగం ఏమిచెపుతుంది? స్వేచ్చా, సమానత్వం, సమాన్యాయం, అలాగే సహోదరత్వం మన ఊపిరిగా పీఠిక రాసుకున్నాం. వాటిని సాధించడానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఎన్నుకున్నాం. ఆర్ధిక సమానత్వం, సామాజిక సమానత్వం రాజకీయ సామానత్వం దీని మూల సూత్రాలు. రాజకీయ సమానత్వం ఆరా కోరగా సాధించినా సామాజిక ఆర్ధిక స్వేచ్చా ఇంకా తీరని కలగా ఉండిపోయింది. కేవలం  ఆ నలుగురూ అన్నీ దోచుకోకూడనే సామాజిక స్పృహతో రిజర్వేషన్లు పొందుపరిచారు. ప్రభుత్వ రంగా సంస్థలను , బహుళార్ధ ప్రాజెక్టు లూ , బాంకుల జాతీయాలు ఆ రాజ్యాంగం మనకు ఇచ్చిన వరాలు. ఆ హక్కులను కోల్పోయి మన బ్రతుకుల్ని  ప్రైవేట్ వ్యక్తులు చేతిలో పెట్టి వారి బంధుప్రీతి కీ  అవినీతి కీ అణిచివేటాకీ పావులుగా మారిపోదామా ?. మెరిట్ పేరుతో డబ్బు వెదజల్లి డిగ్రీ లు కొనుక్కుని కార్పొరేట్ ఆసుపత్రులు పెడతారు, మెరిట్ పేరుతో అయిన వారికి అరిటాకు వేస్తారు. కోట్లకు వారసులుగా పుట్టి కోట్లాది ప్రజల జీవితాలతో ఆడుకుంటారు.  వాళ్ళలో వాళ్ళు దేశ వనరులనీ, అందరికీ రావాల్సిన ఉద్యోగాలనూ, ప్రభుత్వ ఆస్తులనూ  పంచుకుంటారు.ఈ సందర్భంలో ప్రపంచ మేధావి రెండు అత్యుత్తమ విశ్వవిద్యాలయాల నుండీ ఆర్ధిక శాస్త్రంలో డాక్టరేట్ పట్టాలు పొందిన  రాజ్యాంగ నిర్మాత ఏమంటారో చూద్దాం. అమెరికాలోని కొలంబియా నుండీ అలాగే యు.కె లోని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండీ డాక్టరేట్ తీసుకున్న ఏకైనా ఆర్ధిక శాస్త్రవేత్త డా అంబేడ్కర్. వ్యవసాయ పారిశ్రామీకరణ ద్వారా రావాల్సిన సంస్కరణల  ప్రస్తావిస్తూ  ప్రభుత్వ రంగా సంస్థలను కాపాడుకోవడానికీ అనేక సూచనలు చేస్తారు. వ్యవసాయ రంగ సంస్కరణలు ద్వారా యాంత్రీకరణ ను ప్రోత్సహించి  రైతుల మీద వొత్తిడి తగ్గించి , రైతులను పట్టణాలలో కర్మాగారాలలో వినియోగించుకుంటూ అటు యాంత్రీకరణ ద్వారా వ్యవసాయ రంగము ఉత్పత్తులను పెంచుకుంటూ, ఇటు ప్రభుత్వ కర్మాగారాలనూ లాభాల బాట పట్టించ వచ్చని వివరిస్తారు. మరి నేడు రాజ్యాంగ సపోవతికి భిన్నంగా ప్రభుత్వం వ్యవసాయ సంస్కరణల పేరుతో అనవసరమైన రైతు వ్యతిరేక చట్టాలతో రైతుల జీవితాలతోనూ , పెట్టుబడులు ఉపసంహరణల ద్వారా కార్మికుల భవిష్యత్ తోనూ  ఆడుకుంటూ పైన  చెప్పిన ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం పెట్టుబడారీ వ్యవస్థకు పరాకాష్ట . “పారిశ్రామీకరణ ,పట్టణీకరణ విషయంలో అప్రమత్తంగా లేకపోతే వ్యవస్థ నిరంకుశ ధోరణి తో కూడిన కాపీటలిస్ట్ వ్యవస్థకు దారి తీస్తాయి , అణచివేతకూ దోపిడీ కు పునాది వేస్తాయి  “, అంటారు, డాక్టర్ అంబేడ్కర్ . ఇప్పుడు ఫక్తు అదే జరుగుతుంది . నేడు మనం చూస్తున్న ప్రభుత్వ రంగాలలో పెట్టుబడుల ఉపసంహరణ , విదేశీయ ప్రత్యక్ష పెట్టుబడుల ఆహ్వానం పెట్టుబడిదారీ వ్యవస్థ కు దారి తీసే పరిణామాలే . ప్రజాస్వామ్య, సామ్యవాద, గణతంత్ర స్వాతంత్ర్య దేశాన్ని  కేటలిస్ట్  దేశంగా మార్చే కుట్రలో పావులుగా మారి  పోదామా? రాజ్యాంగబద్దంగా ప్రతీ హక్కునూ  ఈ అభినవ మనువులకు  తాకట్టు పెడదామా?? 
               చివరగా ఒక్క విషయం, ఆకలి భయం తో ఉపాధి భయంతో ఉన్న కాస్త కోల్పోతామన్న భయం తో  ఏదో ఒక ఉద్యోగం ,ఎంతో కొంత జీతం, పరిమితి లేని పని గంటలు, శ్రమ దోపిడీని ప్రశ్నించలేని నిస్సహాయత తో  ,యూనియన్ల ను  , అసోసియాషన్ ల నిషేధం తో వివిధ  ఆంక్షల మధ్య జీవిద్దామా? లేదా , పై వాటి నుండీ విముక్తి నిచ్చి మన జీవితాలకు భద్రతనిచ్చే రాజ్యాంగాని రక్షించుకుంటూ దాని  నీడలో హాయిగా జీవిద్దామా? నిర్ణయం మనదే..

– డాక్టర్ మాటూరి శ్రీనివాస్

అడవి తల్లి ఒడిలో అక్షర శిల్పాలు  

ఆ అడవిలోచెట్లకు అక్షరాు పూస్తాయి.. కొన్నాళ్ళకు అవే పుస్తక ఫలాు గా పుట్టికొస్తున్నాయి. తమజాతి సంస్కృతి..సాంప్రదాయ ఔన్నత్యాన్ని పరిరక్షణ కోసం అహర్ణిశు కృషిచేస్తాయి. ఇది వినడానికి విచిత్రంగా ఉన్నా… వాస్తవ విషయం తెలిశాక అవును నిజమే కదా!!అనక మానం. సాధారణంగా ఆదివాసు అనగానే అందరికీ వెంటనే మదిలో మెదిలే చిత్రం కొద్దిపాటి వస్త్రాతో చేతిలో బాణం,నడుముకు వెదురుబుట్టతో, అమాయకపు చూపు బలిష్టమైన దేహదారుడ్యంతో శ్రమశక్తుకు చిరునామాుగా కనిపిస్తారు, కానీ ఇది అనాటి ఆదివాసీ జీవన చిత్రం నేటి సమాజంలో కాంతో పాటు ఆధునిక ఆదివాసి జీవన చిత్రం అందుకు పూర్తి భిన్నం.


స్వాతంత్రానంతరం మన దేశంలో వచ్చిన మార్పు ల్లో భాగంగా అడవిబిడ్డ జీవితాల్లో కూడా కొద్ది మార్పు వచ్చాయన్నది నిజం. ఆకాస్త మార్పు ఆర్థికప్రగతికి కారణం వారిలో’’ అక్షజ్ఞానం’’ కగడమె !! అక్షరజ్ఞానం పెంచుకున్న ప్రతి గిరిజన బిడ్డ ఉపాధిపరంగా ఆర్థికంగా ఎదిగి తమగత కాపు శారీరక శ్రమకు స్వస్తిపలికి హుందాగా జీవిస్తున్న సంఘటను అనేకం,ఆకోవకు చెందిందే ఈ ఆదివాసియువకు ‘‘అక్షరవ్యవసాయం’’ తెం గాణలోని ముగు జిల్లా తాడ్వాయి మండం లోని అనే గిరిజనగ్రామానికి‘‘కామారం’’అనే గిరిజన గ్రామానికి చెందిన విశ్వవిద్యాయ విద్యా ర్థులైన ఈగిరిజన యువత సాగిస్తున్న‘అక్షరయజ్ఞం’ అంద రికీ అబ్బురం కలిగిస్తుంది.


ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర జరిగే మేడారం గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి పక్కన గ ఈగ్రామంలోని యువతచేస్తున్నకృషి అందరికీ ఆదర్శంగా నిుస్తుంది, 1945 సం:లో హైమన్‌ డార్ప్‌ సూచనతో నైజాంరాజ్యంలో ఏర్పాటుచేసిన గిరిజనప్రాంత ప్రాధమికపాఠాల్లో ఒక పాఠశాను ఈ‘‘కామారం’’గ్రామంలో ఏర్పా టు చేయడం విశేషం.అలాఅందుబాటులోకి వచ్చిన పాఠశా సాయంతో ఈఆదివాసి బిడ్డు తమ లోని ప్రతిభకు విద్యసాయంతో నగిషీుచెక్కకుంటు నిరంతర కృషితో అందరికీ ఆదర్శంగా నిుస్తు న్నారు, సుమారు 100కుటుంబాు గ కామారం గ్రామంలోని ఆదివాసిల్లో 40మంది ప్రభుత్వ ఉద్యోగుగా ఉండగా, మరి కొందరు విశ్వవిద్యా య స్థాయిలో చదువుపూర్తి చేసుకుని పరిశోధన పనిలో కృషి చేస్తున్నారు. ఈక్రమంలో ఈగిరిజన గ్రామానికి చెందిన మైపతి సంతోష్‌ కుమార్‌, మైపతి అరుణ్‌ కుమార్‌, అనే అన్నదమ్ము విశ్వవిద్యాయ విద్యపూర్తి చేసుకుని ఒకరుప్రభుత్వ ఉపాధ్యాయుని గా విధు నిర్వహిస్తుండగా మరొకరు ‘‘తుడుం దెబ్బ’’(ఆదివాసిహక్కు పోరాటసమితి) రాష్ట్ర అధ్యక్షునిగా గిరిజను ప్రగతి కోసం నిమగ్నమ య్యాడు. తను ప్రభుత్వ పాన శాస్త్రంలో కాకతీయ విశ్వవిద్యాయంలో మాష్టరుడిగ్రీ పొంది అక్కడే తమ జాతి గురించిన పరిశోధనకు శ్రీకారం చుట్టుకున్నారు. పరిశోధన అంటే కేవం నాుగు గోడ గదుల్లో కూర్చుని వందలాది పుస్తకాను అధ్యయనం చేసి వాటి సారాన్నిమరో కొత్తపుస్తకంగా మార్చడమే కాదు. ప్రాంతాను ప్రత్యక్షంగా పర్యటించి అవగాహన పెంచుకున్న అనుభవ సారంతో వ్రాయడమే ప్రామాణిక పరిశోధన అని నమ్మిన ఈ గిరిజనయువకుడు తను ఆ మార్గం వైపు అడుగువేస్తున్నాడు. అందులో భాగంగానే 2012 ఏప్రిల్‌ 21న ప్రారంభమైన అరుణ్‌ కుమార్‌ క్షేత్ర పర్యటన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 11 జిల్లా ల్లోని గిరిజనప్రాంతాల్లో గిరిజన ప్రాంతా గుండా సాగింది 29 రోజుల్లో మొత్తం 5848 కిలోమీటర్ల దూరం ప్రయాణించినతను అతని మిత్ర బృందం అనుభవాతో ‘‘ఆదివాసి జీవన విధ్వంసం’’ అనే మూడు వంద పేజీ ఉద్గ్రంథాన్ని 2016లో ప్రచురించారు. దీనిలో వివిధ ప్రాంతాల్లోని గిరిజ ను జీవనస్థితిగతు అనేకఆధారాు, గణాంకా తోసవివరంగా వ్రాసారు. అరుణ్‌ కుమార్‌ జన్మ ప్రాంతమైన మేడారంనుంచి ప్రారంభ మైన ‘‘ క్షేత్ర పర్యటన’’లో ఖమ్మం జిల్లాలోని భద్రాచం మన్యం సంస్కృతి,తూర్పుగోదావరి జిల్లాలోని కొండరెడ్లు జీవనం,సూరంపాలెం భూపతిపాలెం ప్రాజెక్ట్‌ స్థితిగ తు, కొమ్మునృత్యాు,గంగామ్మ జాతర, వివరా తో పాటు శ్రీకాకుళం,విజయనగరం, విశాఖ, జిల్లాల్లోని గిరిజను సంస్కృతి ఎదుర్కొంటున్న ఇబ్బందు, వివరిస్తూ పశ్చిమ గోదావరి ప్రాంత గిరిజనుకుప్రశ్నార్థకంగా మారిన ‘పోవరం’వ్యధ !ప్రకాశం,కర్నూు,ప్రాంతపు చెంచుజీవితాను భిన్నకోణంనుంచి ఆవిష్కరించి, తెంగాణ లోని మహబూబ్‌నగర్‌,ఇ్లందు,గుండా,ప్రాంతా గిరిజనజీవితాను అక్షరీకరిన్చారు. అలాగే ఆదిలా బాద్‌,కరీంనగర్‌,జిల్లాలోని గోండు జీవితాను పరిశీలించి అనేక చారిత్రక విషయాు మెగులోకి తెచ్చారు. తమ క్షేత్రపర్యటన ద్వారా ఈ ఆదివాసీ జీవనవిధ్వంసం క్షేత్రపర్యటన పరిశోధన నిండా వివిధ ప్రాంతా గిరిజను స్థితిగతుతో పాటు ఆప్రాంతాలోని పారిశ్రామికీకరణ, ప్రపంచీకరణ, ద్వారా అక్కడి ఆదివాసీకు జరుగుతున్న అన్యా యంనష్టం, పాకుకు హెచ్చరికు చేస్తూ గిరిజను ను జాగృతపరుస్తున్నారు. ఆయా ప్రాంతాలోని మహనీయును ప్రకృతిసోయగాను పండుగను సంస్కృతీ సంప్రదాయాను సవివరంగా సచరిత్రా త్మకంగా వివరించడంలో ఈ గిరిజన పరిశోధక విద్యార్థి విజయం సాధించారు. ఇకకామారం గ్రామానికి చెందిన యువత సంయుక్త సాకారంతో ‘‘మైపతిసహోదయి’’చేసిన అక్షరకృషికి మరో సాక్ష్యం ‘‘ఇండిజినస్‌ నాలెడ్జ్‌ ఆఫ్‌ ది కోయతూర్‌ ఆఫ్‌ కామారం’’ అనే వర్ణచిత్రాయుతమైన 300 పేజీ పుస్తకాన్ని 2018లో వారి బిర్సాముండా ఉద్యోగసంఘం పక్షాన ప్రచురించుకున్నారు. ఈఅం దమైన పరిశోధక పుస్తకంలో కోయ తెగ నిర్వచనం తో మొదు పెట్టి తమ గ్రామ భౌగోళిక అంశాు దేశీయ జ్ఞానం,గిరిజను జకుముకరాయి వెదురు బొంగునుంచి నిప్పు తయారు చేసేతీరు, కార్తు, రాశు,గిరిజను కాలాన్ని పూర్వంనుంచి గుణి స్తున్నతీరు, ఎంతోశాస్త్రీయంగా ఆధారాతో ఇందు లో వివరించారు. సింధు నాగరికతే కోయ నాగ రికత అని చెప్పే ప్రయత్నం కూడా చేస్తూ కోయ తూర్‌,గోండ్వాన,ధర్మచిహ్నా గురించిన సమాచారం కూడా ఇందులో చేర్చబడిరది. కోయగృహ నిర్మా ణాు వారిసామాజిక కట్టుబాట్లు, ఉమ్మడి జీవన వ్యవస్థ, బంధుత్వాు నీతి మివకు వారు ఇచ్చే ప్రత్యేకతు ఈపుస్తకంలో ప్రామాణికంగా పొందు పరిచారు. పూర్వపు భూపంపిణీ విధానంగురించి శాస్త్రీయవిశ్లేషణతో ఆనందించారు, గిరిజను సంస్కృతి సంప్రదాయా గురించి ఎంతో విస్తా రంగా వర్ణచిత్రాతో అందించిన వ్కెనం పాఠకు కు అబ్బురం కలిగిస్తూ అమ్యూమైన గిరిజన విజ్ఞానం అందిస్తుంది.ఎవరికైనా ప్రాంతీయ అభి మానం సహజం తమ ప్రాంతం ప్రాముఖ్యత సంత రించుకున్నదైతే ఇక ఆ అభిమానంఎత్తు మరింత పెరుగుతుంది. ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరగా ఖ్యాతిగాంచిన మేడారం జాతర ప్రాం తానికి చేరువలోగ కామారం గిరిజన పరిశోధక యువతకు జాతరకు కారకులైన సమ్మక్క-సారమ్మ వీరవనిత పూర్వచరిత్రను అక్షరీకరిన్చే ఆలోచన వచ్చింది.అయితే అంతకముందే వీరి నేపద్యం గురించి అనేక ఉహాత్మక రచనుమెవడ్డాయి. అరుణ్‌ కుమార్‌ తమజాతి వీరవనితు గురించి సరైన చారిత్రాత్మక సమాచారవివరణ అందిం చాని తనమిత్రబృందంతో కసి సమ్మక్క భర్త పగిడిద్ద రాజు జన్మస్థమైన బస్తర్‌ ను సందర్శించి అక్కడ గ పగిడిద్దరాజు కోట గ గుట్టను దర్శించి విషయసేకరణ చేసాడు సంపూర్ణవివరాతో 2020సంవత్సరంలో ‘సమ్మక్క-సారమ్మ పూర్వ చరిత్ర’అనే పుస్తకంచిత్రలిపి పరిశోధనగా ప్రచు రించారు. దీనిలో సమ్మక్క సారక్క చరిత్ర ఛత్తీస్‌ ఘడ్‌,మహరాష్ట్ర,ఒరిస్సా,గిరిజనప్రాంతాతో ముడి పడివున్న వ్కెనం వివరించ బడిరది. అలాగే జాతర చారిత్రక నేపద్యంవివరణతో పాటు గిరిజన సం స్కృతి ఆధారశాసనాుగా చెప్పబడే చిత్రలిపిగ పడిగెప్రస్థావనతో వీరి పరిశోధన కొన సాగిం చారు. సమ్మక్క సారమ్మపై ఆ ప్రాంత ఆదివాసీ పరిశోధక యువత తాముచేసిన క్షేత్ర పర్యటన ద్వారాను తమ తాతముత్తాత నుంచి విని తొసు కున్న విజ్ఞానం అన్వయం చేసుకుని భిన్న కోణంలో ఈ రచన చేసారు, కేవం పూర్వాపరాు చారిత్రక విషయాు వివరించడంతో సరిపుచ్చుకోకుండా ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం జాతర జరిగే తీరు సచిత్రాత్మకంగా వివరించిన వ్కెనం ఆసక్తిగా వుంటుంది.


ఇలా ఈగిరిజన యువత తమ అస్తి త్వాన్ని గురించి వివరిస్తూ ఇన్నాళ్ళు గిరిజన సాహి త్యం అంటే కేవం ‘‘మౌఖికసాహిత్యం’’గానే పరిగ ణించేవారు దానినుండి తమ సంస్కృతి సంప్రదా యాను బయటకు తెచ్చి వారి సంస్కృతిని ఆధునిక వైజ్ఞానిక ఉపకరణా సాయంతో అక్షర బద్దంగా పుస్తకీకరణచేసి విశ్వవ్యాప్తంగాభావితరాకి అందిం చే కృషిలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం 250రకా గిరిజనఆహార వస్తువును సేకరించి ‘ఆదివాసీ ఆహార ఔన్నత్యం’ గురించిపరిశోధన పుస్తకం తొగు-ఆంగ్ల భాషల్లో ప్రచురించే పనిలో నిమగ్న మయ్యారు కామారం గిరిజన యువత, గతంలో మైపతి సంతోష్‌ కుమార్‌ ‘నాగపున్నమి’(2016) ‘‘కోయభాష-నిఘంటువు’’(2017)కోయలిపి (2019), మైపతి అరుణ్‌ కుమార్‌ ‘‘ డెక్క రామక్క జీవితచరిత్ర’’(2018)వంటిపేర్లతో తమజాతి సాహిత్యంను పుస్తకాుగా ప్రచురించారు. ఒక మారుమూ గిరిజన గ్రామంలో ఆదివాసీ విద్యా ర్ధు తామునేర్చుకున్న అక్షర జ్ఞానం సాయంతో ఇలాపరిశోధను క్షేత్రపర్యటను చేసి ఆకృషి నంతా పుస్తకాుగా ప్రచురించి భావితరాకి భద్రపరచడం ఒక అపురూపవిషయం, ఇది పట్టణవాసుకీ అబ్బురంకలిగించే ఆదర్శనీయ అంశం. కామారం గిరిజన యువతచేస్తున్న అక్షరకృషి మరికొన్ని ప్రాంతాలోని విద్యార్ధుకు బాసటగా నివాని వారి క్ష్యం నెరవేరి విశ్వవ్యాప్తంకావాని ఆశిద్దాం.!
` వ్యాస రచయిత –అమ్మిన శ్రీనివాసు రాజు : సెల్‌ : 7729883223.


కామారం గిరిజన పరిశోధనబృందంమార్గదర్శి
మా జాతి సంస్కృతి సాంప్రదాయా గురించి ఆదివాసి హక్కు పోరాట సమితి తుడుందెబ్బ ద్వారా తెలియజేయానే క్ష్యంతో మాకృషి కొనసాగుతుంది మా గిరిజను గత చరిత్రను మివైన సంస్కృతి సాంప్రదాయాను తెలియజేస్తూ మా జాతి ప్రజకు జరుగుతున్న అన్యాయంపై పోరాటం చేయడమే మా సంఘం ప్రధాన క్ష్యం అందులో భాగంగానే గతంలో మా జాతి గురించి జరిగిన అరకొర అసంపూర్ణ పరిశోధనకు భిన్నంగా మా సొంత అనుభవాతో మాకు సంబంధించిన సంస్కృతి గురించిన పరిశోధను కొనసాగించి మా పరిజ్ఞానంతో పుస్తకరూపంలో ప్రచురించుకుంటున్నాము.
-మైపతి అరుణ్‌ కుమార్‌,తుడుందెబ్బ అద్యక్షుడు


జాతి సంస్కృతి పరిరక్షణ కోసం
మాగ్రామంలోని విద్యార్ధుంతా కలిసి మాజాతి సంస్కృతి మివను పరిరక్షించుకునే పనిలో భాగంగా 2014 సంవత్సరంలో ఒక యువజన సంఘం ఏర్పాటు చేసుకుని గ్రామ మిత్రు సహకారంతో అనేక కార్యక్రమాు చేయ గలిగాం 2016నుంచి దీనిని గిరిజన సంస్కృతి పరిశోధనా కేంద్రం గా తీర్చిదిద్ది మిత్రు,దాతు, ప్రభుత్వ సహకారంతో సొంత భవనం నిర్మించి అధ్యయనం,పరిశోధన, క్షేత్ర పర్యటను, చేస్తూ గిరిజన సంస్కృతిపై పరిశోధను చేసేవారికి మాసంఘం ఒక దారి దీపం కావాలి అన్నది మాక్ష్యం. దీనికి మేథావు, సామాజిక వేత్తు అందరూ సహకారం ఎంతో అవసరం.

  • రేగ రాజశేఖర్‌ అధ్యక్షుడు – బిర్సాముండా యూత్‌ – కామారం,

ప్లాస్టిక్ భూతం…అంతానికి పంతం

నేడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో ప్లాస్టిక్‌భూతం అగ్రస్థానంలో ఉంది. మనిషి తన సౌకర్యం కోసం తయారు చేసుకున్న ఈ పదార్థం అతనికే కాకుండా ప్రాణికోటికే ముప్పుగా పరిణమించింది. ఇటీవలికాంలో కడలి ఒడ్డుకు కొట్టుకొచ్చిన మృత తిమింగం ఉదరంలో దొరి కిన కిలో కొద్దీ ప్లాస్టిక్‌ వస్తువు మనిషి నిర్లక్ష్యా న్ని బట్టబయు చేశాయి. నేనే కాదు సముద్రాన్నీ, నింగినీ కాుష్య కోరల్లోకి నెట్టేస్తున్నామనే కఠోర వాస్తవాను ఇటువంటి సంఘటను రుజువు చేస్తున్నాయి. ప్లాస్టిక్‌ నిషేధంపై అవగాహన ఇప్పు డిప్పుడే పెరుగుతోంది. అనర్థాపై పౌరసమాజం స్పందిస్తోంది.ఇదిలాఉద్యమరూపం సంతరిం చుకుంటే ఉపద్రవం తొగుతుందన్న భరోసా కుగుతోంది. రీ సైక్లింగ్‌కు కష్టతరమైనవి.. ప్లాస్టిక్‌ ఫోమ్‌ కప్పు, కోడిగుడ్డు, మాంసంట్రేు, ప్యాకింగ్‌ పీనట్స్‌, కోట్‌ హ్యాంగర్స్‌,యోగర్ట్‌ కంటై నర్స్‌, ఇన్సు లేషన్‌, ఆటబొమ్ము.రీసైక్లింగ్‌ మేనేజ్‌ చేయగలిగినవి : ప్యాకేజింగ్‌ ఫిలిం, షాపింగ్‌ బ్యాగ్స్‌, బబుల్‌ ర్యాప్‌, ఫ్లెక్సిబుల్‌ బాటిల్స్‌, వైర్‌ అండ్‌ కేబుల్‌ ఇన్సులేషన్‌, బాటిల్‌ టాప్స్‌, డ్రిరకింగ్‌ స్ట్రాస్‌, ంచ్‌ బాక్సు, ఇన్సులే టెడ్‌ కూర్లు, ఫ్య్రాబ్రిక్‌ అండ్‌ కార్పెట్‌ టారప్స్‌, డైపర్స్‌.

ా మానవాళికి పెనుముప్పు ప్లాస్టిక్‌
ా నింగి,నే,నీరులో రేణువుగా మారుతూ
ా ఆరోగ్యా నికి పెనుసవాల్‌ విసురుతున్న వైనం
ా జీవరాశికీ శాపం
ా ప్రజల్లో పెరుగుతున్న ప్టాస్టిక్‌ నిషేధంపై అవగాహన
ా వివిధ కార్యక్రమా ద్వారా నిషేధం వైపు అడుగు

ప్లాస్టిక్‌తో నేడు ప్రపంచంలోని ప్రతి ప్రదేశమూ ముప్పును ఎదుర్కొంటోంది. ఒక్కో మనిషి ఏడాదిలో 11కిలో ప్లాస్టిక్‌ను వినియోగిస్తున్నట్టు అధికారిక అంచనా. వీటిలో సగం ఒకసారి ‘యూజ్‌ అండ్‌ త్రో’ ప్లాస్టిక్‌ వస్తువులే. 2022 నాటికి దేశాన్ని ప్లాస్టిక్‌ రహితంగా రూపొందించాని గాంధీజీ 150వ జయంతి రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ప్రభుత్వాలే కాదు, ప్లాస్టిక్‌ అనర్థాపై ప్రజల్లో ఇప్పుడిప్పుడే అవగాహన కుగుతోంది.
<!-- wp:paragraph -->
<p>ఎక్స్‌పైరీ తేదీ లేని ప్లాస్టిక్‌…<br>ఏవస్తువుకైనా ఎక్స్‌పైరీ తేదీ ఉంటుంది. ప్లాస్టిక్‌ మినహాఅని చెప్పాలి. వీటిలోఒక్కసారి వాడి పారేసేకప్పు, క్యారీబ్యాగు,నీళ్ల సీసాు,బాటిల్‌ మూతు,స్ట్రాు,స్పూన్లు,ఆహారంపైర్యాపర్లు, పా ప్యాకెట్లు, షాంపూ సాచెట్లు, నూనొ, మసాలా సాచెట్లు,చాక్‌లెట్లు, చిప్స్‌ కవర్లు వంటివి రీసైక్లింగ్‌కు మీపడదు. ప్లాస్టిక్‌ బ్యాగ్స్‌ డీకంపోజింగ్‌కు వే సంవత్సరాు పడుతుంది. ఇవి నెమ్మదిగా చిన్నచిన్న ముక్కుగా ‘మైక్రో ప్లాస్టిక్స్‌’గా మారతాయి. నీరు, మట్టిని కుషితం చేస్తాయి. రోడ్లు, డ్రెయిన్లను బ్లాక్‌ చేసి సమస్యను సృష్టిస్తాయి. ప్లాస్టిక్‌ తయారీలో వాడే హానికర రసాయనాు జంతువు కణజా ంలోకి చేరతాయి. చివరకు మనిషి ఆహార చట్రం లోకి ప్రవేశిస్తాయని ‘వరల్డ్‌ వైల్డ్‌ లైఫ్‌ ఫండ్‌’ నివేదిక. ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధనలో 83 శాతం కుళాయి నీటిలో సూక్ష్మ ప్లాస్టిక్‌ రేణువు ఉన్నాయని వ్లెడెంది.<br>రీసైక్లింగ్‌ చేయదగిన వస్తువు…<br>బేవరేజ్‌ బాటిల్స్‌,ఫుడ్‌ జార్స్‌, క్లాతింగ్‌ అండ్‌ కార్పెట్‌ ఫైబర్‌,కొన్నిషాంపూు,మౌత్‌వాష్‌ బాటిల్స్‌. డిటర్జంట్‌, బ్లీచ్‌బాటిల్స్‌, స్నాక్‌బాక్సు, మిల్కా జగ్గు ు, బొమ్ము, బకెట్లు, క్రేట్స్‌, కుండీు, గార్డెన్‌ఫర్నిచర్‌,చెత్త కుండీు.<br>రీసైక్లింగ్‌ అతికష్టం<br>క్రెడిట్‌కార్డు,కిటికీ,తుపు ప్రే ˜ము, గట్టర్స్‌,పైపు,ఫిటింగ్స్‌,వైర్‌,కేబుల్‌,సింథటిక్‌ లెదర్‌, నైలాన్‌ ఫాబ్రిక్స్‌,బేబీబాటిల్స్‌,కాంపాక్ట్‌ డిస్కు, మెడికల్‌ స్టోరేజికంటైనర్స్‌,కార్‌పార్ట్స్‌,వాటర్‌ కూర్‌ బాటిల్స్‌.<br>పెరుగుతున్న ప్లాస్టిక్‌ వినియోగం పర్యావరణానికి పెను సవాల్‌<br>వాడేస్తాం,పడేస్తాం. ఇలావాడేస్తూ, పడేస్తూ, సగటున ప్రతివ్యక్తి ఒక పాలిథిన్‌ సంచిని చెత్తబుట్ట పాు చేసినా రోజుకి వందకోట్లపై మాటే? అవన్నీ ఎక్కడికెళ్తాయి? ఏమైపోతాయి. మట్టిలో,నీళ్ళలో,ఎడారిలో,అడవుల్లో,కొండల్లో, గుట్టల్లో,ఎక్కడపడితే అక్కడతిష్టవేస్తున్నాయి.ఆ వ్యర్థం కొండలా పేరుకుపోయి, కొండచిువలా మానవజాతిని మింగేస్తోంది. సౌభ్యంగా ఉందని, చవగ్గావస్తోందని, మహా తేలికని, మడత పెట్టుకో వచ్చని మురిసిపోతున్న మనం రాబోయే కష్టా సంగతే పట్టించుకోకుండా మితిమీరిప్లాస్టిక్‌ని వాడు తున్న ఫలితంగా ‘జనాభా విస్పోటనం కన్నా పెను ఉత్పాతంలా గుండె మీద కుంపటిలా ప్లాస్టిక్‌ వినియోగం తయారైంది.<br>రోజూ అన్ని అవసరాకోసం కుగ్రా మం నుండి మహానగరం వరకు ప్రతిరోజు విపరీ తంగా ప్లాస్టిక్‌ వినియోగిస్తున్నారు. ఒక ప్లాస్టిక్‌ సంచి భూమిలో కవాంటే కొన్నివంద ఏళ్ళు పడుతుం దనేది శాస్త్రీయంగా నిరూపించబడ్డ నిజం. మార్కెట్‌ ఆధారిత లాభాపేక్షతో కూడిన వినిమయ సంస్కృతి వల్లే భూవాతావరణం ధ్వంసమైంది. మన అవస రాను తీర్చుకునే క్రమంలో ప్రకృతి నియమాకు లోబడి వ్యవహరించడమనే ఆలోచన మనకుం డాలి. పర్యావరణానికి భంగం కుగకుండా ఈ భూగోళాన్ని తర్వాతి తరాకు అందించే దృష్టితో, సమకాలీన అవసరాను తీర్చుకునే విధమైన సుస్థిర అభివృద్ధి నమూనా రూపొందించుకోవాలి. జీవితం లో ప్లాస్టిక్‌ నిత్యావసర వస్తువులో ఒకటిగా మారి పోయింది. ఉదయం నిద్రలేచింది మొదు మళ్ళీ రాత్రి పడుకునే వరకు ఇంటా, బయటా ఎన్నో అవసరా కోసం ప్లాస్టిక్‌పై ఆధారపడుతున్నాం. టూత్‌బ్రష్‌ు,వాటర్‌బాటిల్స్‌, టిఫిన్‌బాక్స్‌ు, ప్లేట్లు, గ్లాసు,షాంపు,పాు,వంటనూనె ప్యాకెట్లు, త నూనె,ఔషధాడబ్బాు, ప్లి పాసీసాు ఇలా ప్రతి వస్తువు ప్లాస్టిక్‌తో తయారైనవే. ఆశ్చర్యమే మంటే ప్రజఆరోగ్యాన్ని కాపాడే హాస్పిటల్స్‌లో కూడా సెలైన్‌ బాటిల్స్‌,రక్తం భద్రపరచే సంచు, ఇంజక్షన్‌సీసాు,సిరంజిుకూడా ప్లాస్టిక్‌తో తయారై నవే. పర్యావరణం,ప్రజారోగ్యం ముప్పుకలిగించే వాటిల్లో ప్లాస్టిక్‌ ముఖ్యమైనదని నిపుణు హెచ్చరి స్తున్నా, ప్లాస్టిక్‌ వినియోగంపై అవగాహన ఉన్నా కూడా నిర్లక్ష్యం,బద్దకంవ్ల విపరీతంగా అడ్డూ అదు పు లేకుండా ప్లాస్టిక్‌ వాడుతున్నాం.<br>ప్లాస్టిక్‌ ఎలా హానికరం?<br>ప్లాస్టిక్‌లో కృత్రిమరంగు,రసాయనా ు,పిడ్‌మెంట్లు,ప్లాస్టిసైజర్లు, ఇతరమూకాు విని యోగిస్తారు. ఇవిరకరకా క్యాన్సర్‌ కారకాు. ఈ ప్లాస్టిక్‌ సంచుల్లో ఆహార పదార్థాు ప్యాకింగ్‌ చేసిన పుడు ఇందులోఉండే కాల్షియం,సీసం వంటి ధాతు వు ఆహారంలోచేరి ప్రజ ఆనారోగ్యానికి కారణ మవుతాయి. ఈ ప్లాస్టిక్‌తో తయారైన ఉత్పత్తును బయట పారేయడంవ్ల చాలా పర్యావరణ సమస్య ు తలెత్తుతాయి.ఈప్లాస్టిక్‌ వస్తువును పశువుతింటే వాటికి ప్రాణహాని కుగుతుంది. ప్లాస్టిక్‌ వ్యర్థాు పశువు జీర్ణాశయాల్లోకి చేరివాటికి తీవ్ర ఆరోగ్య సమస్యలొస్తాయి. భారత్‌లో ఏడాదికి 65 క్ష టన్ను ప్లాస్టిక్‌ వినియోగం జరుగుతున్నది. గత 50ఏళ్ళలో20రెట్లు ప్లాస్టిక్‌ వినియోగం పెరి గింది. కాని ఇందులో 5శాతం మాత్రమే రీసైకిల్‌ జరుగుతున్నది. ప్యాకింగ్‌రంగంలో మొత్తం ఉత్పత్తి అయిన ప్లాస్టిక్‌లో 40శాతం వాడుతున్నారు. ఒక కవరు రీసైక్లింగ్‌ అయ్యే ఖర్చులో 50కొత్త కవర్లు తయారుచేసుకోవచ్చు. ప్యాకింగ్‌ రంగంలో వాడే ప్లాస్టిక్‌లో 90శాతం వ్యర్థాుగా మారుతున్నాయి. ఏటా80క్ష టన్ను ప్లాస్టిక్‌ వ్యర్థాు సముద్రం లోకి చేరుతున్నాయి. 2030 నాటికి సముద్రాలో ప్లాస్టిక్‌ వ్యర్థాు రెట్టింపు అయి2050 నాటికి నాు గింతు అవుతుందని ‘వరల్డ్‌ఎకనామిక్‌ఫోరం’ సర్వే నివేదికు చెబుతున్నాయి. 2025 నాటికి 1టన్ను సముద్రచేపకు3టన్ను ప్లాస్టిక్‌ పేరుకు పోతుందని ఈసర్వే చెబుతున్నది.<br>ప్రజారోగ్యం, పారిశుద్ధ్యంపరంగా..<br>అధికప్లాస్టిక్‌ వినియోగం వ్ల మగవారి లో బిపి,షుగర్‌,శ్వాస,గుండెపోటువ్యాధు పెరుగు తున్నాయని,ఆడవారిలోమెనోపాజ్‌,థైరాయిడ్‌, షుగర్‌,గర్భకోశవ్యాధు పెరుగుతున్నాయని వైద్యు ంటున్నారు. జీవక్రియ అభివృద్ధిలో కీకపాత్ర పోషించే హార్మోన్ల పనితీరుపై ప్లాస్టిక్‌లో ఉండే ‘ధాలైడ్‌ఈస్టర్‌’అనే రసాయనం తీవ్రప్రభావం చూపుతుంది. ప్లాస్టిక్‌అనేది ‘’కాక్‌టెయిల్‌ ఆఫ్‌ కెమి కల్స్‌’అంటారు. ఎందుకంటే ప్లాస్టిక్‌లోభారీ లోహా ు,క్రిమిసంహారిణిు,పెస్టిసైడ్స్‌,పాలిసైక్లిక్‌ ఆరో మాటిక్‌హైడ్రోకార్బన్‌ు(పిఎహెచ్‌ు) పాలీ క్లోరినే టెడ్‌బైఫినాల్స్‌ (పిహెచ్‌బిు) మిధనల్‌, సైక్లోహెక్సేన్‌, హెప్టేన్‌లాంటి సాల్వెంట్‌ుబీ పోటాషియం పర్‌ సల్ఫేట్‌,బెంజాయిల్‌పెరాక్సైడ్‌తో పాటు ట్రైబ్యూ టాల్టిన్‌,జింకాక్సైడ్‌,కాపర్‌క్లోరైడ్‌లాంటి ఉత్ప్రేర కాు బ్రోమినేటెడ్‌ ఫ్లేమ్‌ రిటార్డంట్స్‌ (పియండిఇ) పాలేట్స్‌, సీసం సంయోగాు, పాలిక్లోరినేటెడ్‌ బిస్పి నాల్స్‌ (పిసిబిు),బిస్పినాల్‌ లాంటి రసాయనాు ప్లాస్టిక్‌లో ఉంటాయి.ఇవిఅంతస్రావీ వ్యవస్థపై వినాళగ్రంథు స్రవనాపై దుష్పలితాు చూపుతాయి.ఈ రసా యనాన్నీ సముద్రజీవరాశుపై,మానవు శ్వాస కోశంపై,చర్మంపైప్రతికూప్రభావాు చూపు తాయి. ఒకటన్ను పాథిన్‌ సంచు తయారు చేయాంటే11బ్యారెళ్ళ చమురు అవసరం అవు తుంది. ఆ లెక్కన ప్రపంచ చమురు సంక్షోభానికి పాథిన్‌ కూడా ఓకారణమే. పాథిన్‌ సంచి సగ టు జీవితకాం 5నిమిషాకంటే తక్కువ. ఒకసారి వాడి పడేసే వారే అధికం. గ్రామాలోని వీధు నుండి మొదు మహానగరావరకు ఇపుడు సిమెం ట్‌ రోడ్లేస్తున్నారు. కాంక్రిట్‌ జంగిల్స్‌ను తపించే నగరాల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాు భూసారాల్లో చేరి నీటిని భూమిలోకి ఇంకనీయకుండా అడ్డుకుంటాయి. నగరాలో2సెం.మీ వర్షం పడితేచాు అక్కడ నీళ్ళున్వి ఉంటున్నాయి. మురుగు నీటి వ్యవస్థు స్థంబించిపోతున్నాయి. వీటికిముఖ్యకారణం ప్లాస్టిక్‌ వ్యర్థాలే.పైపుల్లోప్లాస్టిక్‌వ్యర్థాు ఇతర చెత్త పేరుకు పోయి అవి మూసుకుపోతున్నాయి. దీంతో రోడ్లు జమయమవుతున్నాయి. ట్రాఫిక్‌ సమస్యలేర్పడు తున్నాయి. ఓమోస్తరు నగరాలో కిలోమీటర్ల కొద్దీ, మహానగరాలో వందకిలోమీటర్ల మేర నాలా ుంటాయి. ఈనాలా చుట్టు పక్క నివాసం ఉండే ప్రజంతా,ప్లాస్టిక్‌ఇతరవ్యర్థాను ఈ నాలా ల్లో పారపోస్తుంటారు.ప్లాస్టిక్‌ సంచు భారీ స్థాయి లో పేరుకుపోయి నాలాు మూసుకుపోతున్నాయి. ప్లాస్టిక్‌ వ్యర్థాను బయటకు తీసే యంత్రాంగం సరిపోను లేకపోవడంవ్ల కుంటు, చెరువు ఉనికి ప్రశ్నార్థకం అవుతున్నాయి. ప్లాస్టిక్‌ సంచుల్లో న్వి ఉంచి వాడే ఆహారం వ్ల వ్యాధు వస్తున్నా యి. ఇండ్లల్లో, కార్యాయాల్లో, బేకరీలో,హోట ళ్ళలో ఆహారాన్ని వేడి చేయడానికి మైక్రోవేవ్‌ ఓవెన్లు వాడుతుంటారు.ప్లాస్టిక్‌ పాత్రల్లోఆహారం పెట్టి ఈ ఓవెన్లలో పెడతారు. ఇలా చేయడంవ్ల పదార్థాు వేడవడంతో పాటు ప్లాస్టిక్‌పాత్రలోని ‘’బిస్‌పినాల్‌’ పదార్థం కరిగి ఆహారంతో కసిపోతుంది. ఇలా క్యాన్సర్‌, ఉదరకోశ వ్యాధుకు అంకురార్పణ జరుగు తుంది. అందుకే ఓవెన్‌లో ప్లాస్టిక్‌ పాత్ర బదు బోరోసిలికేట్‌,గ్లాస్‌,సిలికోవ్‌తోతయారై అధిక ఉష్ణోగ్రతను తట్టుకోగ పాత్రు వాడడం మంచిది.<br>ప్లాస్టిక్‌ వాడకాన్ని ఎలా తగ్గించొచ్చు<br>పెండ్లి, ఇతర విందుల్లో ప్లాస్టిక్‌ పళ్ళా ు,గ్లాసునీటి ప్యాకెట్లను వినియోగించే బదు విస్తరాకు,అరటిఆకు,కాగితంతో చేసిన గ్లాసు వాడటం మంచిది.ప్లాస్టిక్‌సంచు వాడని హోట ళ్ళను,కర్రీసెంటర్లను ప్రస్తుతం మనం ఎక్కడా చూడ లేము.టిఫిన్‌నుంచిపచ్చడి,సాంబారు,కర్రీ అన్నీంటిని ప్లాస్టిక్‌ సంచుల్లోకట్టి అందిస్తారు. ఇది మాను కోవా లి. సాంబారు రసం, కూర కోసం ఇంటి నుంచి లోహపు డబ్బాు తీసుకెళ్ళడం మంచిది లేకుంటే లోహపు డబ్బాధరను డిపాజిట్‌గా పెట్టుకొని హోటల్‌ యాజమాను తినుబండారాను స్టీు డబ్బాలో సరఫరా చేయాలి. వాటిల్లో తీసుకెళ్ళి వినియోగదారుడు డబ్బాతిరిగి ఇచ్చినవెంటనే డిపా జిట్‌ వెనక్కి ఇచ్చేయొచ్చు. వాడిపడేసే ప్లాస్టిక్‌ పెన్ను వ్ల కూడా పర్యావరణానికి ముప్పుపొంచి ఉంది. ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో ఇలాంటి పెన్ను విని యోగం భారీస్థాయిలో ఉంది.<br>ఇందుకు విరుగుడుగా ఇపుడు మార్కె ట్లో పర్యావరణ హితమైన పెన్ను అమ్ముతున్నారు. ఈపెన్ను వినియోగించిన తర్వాతభూమిలో నాటి తే మొక్క వచ్చే మీగా వీటిని తయారుచేశారు. ఇందుకు పెన్ను చివరన ఒక విత్తనం పెడుతున్నారు. ఇంకు అయిపోయాక దీనిని తిప్పి భూమిలో నాటితే కొన్ని రోజుకు మొక్కు వస్తాయి. ఇదిస్పూర్తి వంత మైన, పెద్దకు, ప్లికు ఆసక్తికరమైన పని.<br>ప్రత్యామ్నాయాు ఆచరించాలి<br>ఎవరోవస్తారు, ఏదోచేస్తారు అని ఎదురు చూడకుండా ప్లాస్టిక్‌ వినియోగంపై ఎవరికి వారుగా ప్రత్యామ్నాయ చర్యపైదృష్టి పెట్టాలి. పండ్లు,కూరగాయు,కిరాణషాపులో సామాన్లు కొనే పుడు ప్లాస్టిక్‌సంచీు అడుగకుండా ఇంటి నుంచి బట్ట,జ్యూట్‌ సంచు తీసుక్లెడం ఉత్తమం. చికెన్‌, మటన్‌ అమ్మే వ్యాపారస్తు చాలామంది 40 మై క్రాన్ల కంటేతక్కువ మందం ఉన్న సంచు వాడు తున్నారు. వాటిల్లో తెచ్చుకునేకంటే ఇంటి నుండి ఒక స్టీు డబ్బా తీసుకెళ్ళడం మంచిది. మంచినీటి కోసం కార్యాయాల్లో ఒకపుడు గాజు, స్టీు, గ్లాసు ు వాడేవారు. ఇపుడు ప్లాస్టిక్‌ సీసాల్లో తెచ్చిపెడు తున్నారు. ఈపద్ధతి సరికాదు. టీు, కాఫీు గాజు, స్టీు,పింగాణీపాత్రల్లో మాత్రమే తాగాలి. పండ్ల రసాు తాగడానికి కాగితంగ్లాసులే వాడాలి. ఇండ్ల ల్లో ఆకు కూరగాయాను ఫ్రిజ్‌లో ఉంచేందుకు కంటైనర్లు వాడాలి.పాు,పెరుగును ప్లాస్టిక్‌ కవర్ల లో విక్రయిస్తుంటారు. ఏరోజుపాు ఆరోజు తెచ్చు కుని పాప్యాకెట్లను ఫ్రిజ్‌లో పెట్టకుండా, పాత్రలో వేడిచేసి చల్లారిన తర్వాతన్విచేసు కోవాలి. వ్యాపా రస్తు 40మైక్రాన్లకన్నా తక్కువగా ఉన్నప్లాస్టిక్‌ సంచు వాడకుండా అధికాయి మొక్కుబడి తనిఖీ ు కాకుండా కఠినంగా వ్యవహరించాలి. ప్లాస్టిక్‌ వినియోగంతో కలిగే అనర్థాు ఆరోగ్యసమస్యు, పర్యావరణ హాని తదితర అంశాపై గ్రామాు, పట్టణాు,నగరాల్లో,కానీల్లో విస్తృతంగా ప్రచారం చేసేందుకు యూత్‌క్లబ్‌ సభ్యును, కానీ కమి టీను ప్రోత్సహించాలి. అధికాయి ప్రజ మధ్య సమన్వయం,సహకారం ఉంటేనే ప్లాస్టిక్‌ మహమ్మా రి నుంచి మనల్ని మనం రక్షించుకోగం. పాకు ు,ప్రభుత్వాుప్లాస్టిక్‌ సంచు స్థానంలో ప్రత్యా మ్నాయంగాగుడ్డ సంచు జౌళిసంచు తయారీ పరిశ్రమపై దృష్టి సారించాలి. ఇందుకోసం ఔత్సా హిక పారిశ్రామిక వేత్తకు, స్వయంసహాయక సంఘాకు బ్యాంకుద్వారా రుణాలివ్వాలి. సబ్సిడీలిచ్చి ఆకర్షించాలి.చెత్తకుండి ఉన్నదే చెత్త వేయడానికి మళ్ళీ అందులోపాలిథిన్‌ కవరు ఎందు కు? డబ్బా ఖాళీ చేసాక ఓసారి నీళ్ళతో శుభ్రంగా కడిగేస్తే సరిపోతుంది. గుడ్డసంచి వాడితే, వారానికి ఆరు,నెకు24,సంవత్సరానికి280ఓ జీవిత కాంలో కనీసం 22వే పాలిథిన్‌ కవర్లవ్ల కలిగే నష్టాన్ని నివారించినవాళ్ళం అవుతాం.‘’నోపా లిథిన్‌ హేజ్‌’అని మనింటికి మనమే ధృవపత్రం ఇచ్చు కోవాలి.నిజానికి పాలిథిన్‌ దుష్ప్రవా నుంచి తప్పించుకోవడానికి నిషేధాు సరిపోవు. నిజాయి తీ కావాలి.జనభాగస్వామ్యం అవసరం.<br>ప్లాస్టిక్‌ కాుష్యానికి వ్యతిరేకంగా చర్యు<br>పారిశ్రామిక, వ్యవసాయ , నివాసా వ్యర్థాు ఇష్టారీతిగా వదిలివేయడం వన సముద్ర కాుష్యం ఏర్పడుతుంది. దాదాపు ఎనిమిది శాతం సముద్రకాుష్యం భూమినుంచే వచ్చిందని చెబుతు న్నారు.సముద్రంలోకి వదుతున్న పురుగు మందు అవశేషాు, వాయుకాుష్యం, సముద్ర జీవుకు హానికరంగా పరిగణిస్తున్నాయి. సముద్ర జీవారణ్యం లోకి చేరిన పురుగు మందు అవశేషాు సముద్ర జీవు పెరుగుదను నిరోధిస్తున్నాయి. ప్లాస్టిక్‌, ఇతర విషపదార్థాు సముద్రంలో పెరిగే జంతు వు శరీరంలోకి ప్రవేశిస్తాయి. మనుషు సము ద్రం ఉత్పత్తులైన చేపు,రొయ్యు తదితరాు తిన్న పుడు వాటి ఆవశేషాు మానవ శరీరంలోకి ప్రవే శించిరోగాబారిన పడుతున్నారు. మహాస ముద్రా ు కాుష్యం నుంచి పరిరక్షించడానికి అంతర్జా తీయంగా ఉన్న చట్టాను సమర్ధవంతంగా అము చేయాలి. కుషితనదు,పట్టణ మురికినీటి, పారి శ్రామిక వ్యర్థాు లాంటి ప్రమాదకర విషపదా ర్ధాు కట్టడిని నిరోధించాలి. నౌకకాుష్యం. ఓడ ు అనేక మార్గాలో మహాసముద్రాను కుషితం చేస్తున్నాయి. ఓడల్లో ముడి చమురు సముద్రం లో చింది కుషితం అవుతోంది.<br>సముద్ర వాహ కాు కార్గో అవశేషా ను తొగించడం వన పోర్టు, జమార్గాు కుషితం అవుతున్నాయి. అనేక సందర్భాలో ఓడు అక్రమ వ్యర్థాను వదిలివేస్తున్నాయి. మైనింగ్‌ ప్రభావం వ్ల కూడా సముద్ర కాుష్యం ఏర్పడుతుంది. సముద్రంపై ప్లాస్టిక్‌ ప్రభావం. 2012 వసంవత్సరంలో ప్రపంచ మహా సముద్రా లో165 మిలియన్‌టన్ను ప్లాస్టిక్‌ కాుష్యం ఉందని అంచనా వేశారు. మహాస ముద్రం కాుష్యంలోప్లాస్టిక్‌ తయారీకి ఉపయోగించే నరైల్స్‌ ఉన్నట్లు తేలింది. ఒకఅధ్యయనంలో ఐదు ట్రిలియన్‌ కంటే ఎక్కువప్లాస్టిక్‌ సముద్రంలో ఉన్నట్లు అంచనా వేశారు. విషపదార్ధా కలిగి ఉన్న చేపను తీసుకోడంవన క్యాన్సర్‌,రోగ నిరోధ క రుగ్మతతోపాటు పుట్టుకలోపాు తలెత్తు తున్న ట్లు తెలింది. సముద్రంలో నీటికాుష్యం చేసే దాదాపు20శాతం ప్లాస్టిక్‌ శిథిలాు 5.6 మిలియన్‌ టన్ను వరకు ఉన్నట్లు గుర్తించారు.<br>జంతుపై ప్రభావం<br>ప్లాస్టిక్‌ కాుష్యం క్షీరదాకు అత్యంత హానికరమైన ప్రభావం కలిగిస్తోంది. సముద్ర జాతు ు,తాబేళ్ళులాంటి వాటికడుపులో పెద్దఎత్తున ప్లాస్టిక్‌ ఉన్నట్లు కనుగొన్నారు. చేపు,స్టీల్స్‌, తాబేళ్ళు,పక్షు,వంటిఅనేక సముద్రజీవు మరణాకు ప్లాస్టిక్‌ వాడకం వ్లఅని చెబుతున్నారు. సముద్రం తీరాు కూడా ప్లాస్టిక్‌తో ప్రభావితం అవుతు న్నాయి.సముద్రపు ఉపరితంపై సముద్ర పడవను తగబెట్టిన చెత్త ఉంటోంది. యథేచ్ఛగాప్లాస్టిక్‌ వ్యర్థాను సముద్రతీరాలో వదిలేస్తున్నారు. దీంతో సముద్రతీరాలో ప్లాస్టిక్‌వ్యర్థాు కలిసిపోతు న్నాయి. ఇటీవ వైజాగ్‌బీచ్‌లో కూడా జేడీ క్ష్మీ నారాయణ ఆధ్వర్యంలోయువతకదలి వైజాగ్‌ బీచ్‌ని శుభ్రం చేశారు.<br>జచరజీవు ప్రాణం లేకుండా ఒడ్డు కు కొట్టుకురావడం,వాటి కడుపు ల్లోంచి కిలోకొద్దీ ప్లాస్టిక్‌ సంచు బయటపడు తున్న ఘటను చూస్తున్నాం. సముద్రంలో ఉండే జీవజాలానికే కాదు.. అందులో ఉండే ఒకరకమైన బ్యాక్టీరియాకు ముప్పు కలిగిస్తోంది ఓషన్‌ ప్లాస్టిక్‌. అది మానవాళి మనుగడను ప్రమాదం అంచుల్లోకి నెడుతోంది. ఇంతకీ ఆబ్యాక్టీరియాకు..మనిషిబతకడానికి సం బంధం ఏంటంటారా?..మనిషి ప్చీుకునే గాలిలో పదిశాతం ఆక్సిజన్‌ ఆ బ్యాక్టీరియా నుంచే ఉత్పత్తి అవుతోంది. మెరీనా ట్రెంచ్‌..సముద్రాల్లోకెల్లా అత్యంత లోతైన ప్రాంతం. ఇక్కడ పదివే కిలో మీటర్లలోతులో పేరుకుపోయిన ప్లాస్టిక్‌పై సిడ్నీకి చెందిన మెకరీ యూనివర్సిటీ పరిశోధకు అధ్యయ నం చేశారు. అప్పుడుగానీ తెలీలేదు సమస్య ఎంత తీవ్రంగా ఉందోనని. ‘ప్రోక్లోరోకకస్‌ బ్యాక్టీరియా (సయానో బ్యాక్టీరియా)’..సముద్రంలో ఉండే జీవ జాతుకు ఆహారం ఏర్పరచడంలో,భూవాతా రణంలోకి ఆక్సిజన్‌ విడుద కావటంలో కీక పాత్ర పోషిస్తుంది. సముద్రతీరంలో ప్లాస్టిక్‌ డంప్‌ చేసినప్పడు ఆ ప్లాస్టిక్‌ వ్యర్థాు.. ఎండకు ఎండి, వానకు తడిచి,బమైన గాుకు,సూర్యరశ్మికి గురై, చిన్నచిన్న ముక్కుగా మారతాయి. ముక్కుగా మారి ప్లాస్టిక్‌ వ్యర్థం(విషరసాయనాు) సముద్రం లో కుస్తుంది. తద్వారా ప్రోక్లోరోకకస్‌ బ్యాక్టీరియా అంతమవుతోంది. అయితే ఆ పరిస్థితి ఊహించిన దానికంటే ఎక్కువే ఉందని పరిశోధకు చెప్తు న్నారు. చేపు, తాబేళ్ల ప్రత్యుత్పత్తి వ్యవస్థ దెబ్బతి నడానికి ప్రధాన కారణం కూడా ఇదేనని అంటు న్నారు. ముందు ముందు పరిస్థితు ఇలాగే కొనసాగితే ఆక్సిజన్‌ శాతం తగ్గిపోయే ప్రమాదం ఉందని సైంటిస్టు హెచ్చరిస్తున్నారు.<br>సీఫుడ్‌ ప్లాస్టిక్‌ వ్ల కలిగే అనార్ధు<br>తీర ప్రాంతాల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాు ఎక్కువగా చేరుతోంది సీఫుడ్‌ పరిశ్రమ నుంచే. అందుకే తీరప్రాంత పరిశ్రమల్లో ప్లాస్టిక్‌ వాడకాన్ని అరికట్టాని పరిశోధకు సూచిస్తున్నారు. ఇప్పటికే ఈయూ దేశాు,బ్రిటన్‌ కఠిన చట్టాతో ఆ సమస్య ను కొంతవరకు తగ్గించాయి. మిగతా దేశాు కూడా దీనిపై చట్టాు తీసుకురావాని పర్యావర ణవేత్తు కోరుతున్నారు. మరోవైపు సముద్రంలో పేరుకుపోయిన టన్ను కొద్దీ ప్లాస్టిక్‌ వ్యర్థాను తొగించేందుకు టెక్నాజీ సాయం అందిం చేందుకు శాస్త్రవేత్తు సిద్ధంగా ఉన్నారని, స్పందిం చాల్సింది ప్రభుత్వాలేనని మేధావు చెబుతున్నారు. ‘‘ఫలానావాళ్ల ‘ఉప్పు తింటున్నాం..’ అని డైలాగు తో విశ్వాసం చాటుకుంటాం. కానీ, ఆ ఉప్పునిచ్చే సముద్రంపట్ల కృతజ్ఞత చూపించట్లేదు. ప్లాస్టిక్‌ను సముద్రంలో కవకుండా జాగ్రత్త పడదాం. సము ద్రజీవజాలాన్ని కాపాడదాం’’ అని పర్యావరణ వేత్తు పిుపు ఇస్తున్నారు.-కె.ధర్మ ప్ర‌తాప్

We break indigenous societies and yet are scared of ‘them’

The Hans India | Oct 31, 2020

We (you, I and them) are all tribals by origin. Over the years, we have lied to ourselves and conveniently believed that we are not tribals and that we were never tribals. A lie repeated constantly becomes the truth.

In the last seven decades and more, after many ‘convenient’ map makings, we have been trying our best to destroy tribals and their lives. Still, they hold the keys to our rental economy, specifically for Odisha, Jharkhand, Chhattisgarh, parts of Andhra Pradesh, Maharashtra and the North East. The platitudes related to a trillion-dollar economy are majorly based on the mines and minerals in custody of our indigenous peoples. The tribals, whom we left behind and set out in pursuit of creature comforts, remain the guardians of flora and fauna, below which lie the sparkle of billions of dollars.

Read more

Why India Needs Scheduled Tribes to Educate its Future Judges

The recent five-judge bench Supreme Court judgment in Chebrolu Leela Prasad Rao and Ors v State of AP and Ors, shows us once again how little the 5th Schedule of the Indian constitution which is meant to protect adivasi rights is understood.

The reasoning in the judgment – which struck down an Andhra Pradesh government order from 2000 providing 100% reservation for Scheduled Tribe teachers in Scheduled Areas of the state – moves perilously close to dismantling the entire edifice of the 5th Schedule.

If 100% reservation for teaching jobs is not permissible, the next step will be for someone to argue against the ban on alienation of tribal land, or overturn the Samata judgment prohibiting mining leases being given to non-tribals in 5th Schedule Areas in undivided Andhra Pradesh. After all, both these ‘discriminate’ against non-tribals. As non-adivasis from other districts flood scheduled areas leading to clear demographic change, the clamour to do away with the protective provisions of the 5th Schedule is only getting louder.

Read more

ప్రజాస్వామ్యంల ఓటే ఆయుధం

‘‘ ఓ ఓటర్‌ మహాశయా
ఒక్క నిమిషం ఆలోచించండి..
ఓటును కులం, మతం,
పార్టీ ప్రతిపాదికన వేయడం ఆపేయండి
కులం..కేవలం గుర్తింపు మాత్రమే
అభివృద్ధికి మాత్రం కాదూ..
పార్టీ ఎదయినా అభివృద్ధి చేయగల
అభ్యర్ధికే నీ ఓటు వేయండి..!’- గునపర్తి సైమన్‌
‘‘ మంచి పాలకులను ఎంచుకునే హక్కు ప్రజల చేతుల్లోనే ఉంటుంది. కేవలం ఓటు అనే వజ్రాయుధంతోనే అదిసాధ్యం. ప్రజాస్వామ్యం మనకిచ్చిన హక్కు ఓటు. అందరూ ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే దానికి సార్థకత ఉంటుంది. అందుకే ఎవరూ ఓటు అనే విలువైన ఆయుధాన్ని నోటుకు అమ్ముకోవద్దు. మనం వేసే ఓటుతోనే నవసమాజ నిర్మాణం సాధ్యమవుతుంది’’
డబ్బుకు, ఇతర ప్రలోభాలకు లోబడి ఓటు వేయడం చట్ట విరుద్ధం. రాజకీయ ప్రజాస్వామ్యం పరిఢ విల్లాలంటే సాంఘిక,ఆర్థిక,సమానత్వాన్ని సాధించాలి. ఐదేళ్లకు ఒక్కసారివచ్చినా, మన జీవితాలను, తల రాతను మార్చేది ఎన్నికలు. మనం వేసే ఓటుతోనే నవసమాజం నిర్మితమౌతుంది. అందుకను గుణంగా ఓటు ఆవశ్యకత, ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటుకున్న పాత్రగురించి యువ ఓటర్లను చైతన్యం చేయాలి. ప్రజాస్వామ్యదేశమైన మనదేశంలో ప్రజలే పరిపాలకులు. మనం వేసే ఓటే మన భవిష్యత్తు, రాబోయే తరాల మనుగడ నిర్ణయిస్తాయి. కానీ మన దేశంలో ఎన్నికల పరిస్థితి దారుణంగా ఉంది. ఎన్నికలసమయంలో దేశం మొత్తంలో 60శాతం పోలింగ్‌ కూడా నమోదు కావడం లేదు. 125కోట్లజనాభా కలిగిన మన దేశంలో సుమారు 100కోట్ల మందిఓటర్లు వుంటే, కేవలం50కోట్లలోపు ఓటర్లు మాత్రమే ఓటు హక్కు వినియోగిం చుకుంటున్నారు. మన దేశపరిస్థితి ఇలా వుంటే, ఇతర దేశాల్లో మాత్రంఓటు వేయడం తప్పనిసరి. ఒకవేళ ఓటువేయకుండా వుంటే ఎన్నికల సంఘం నుంచి జరిమానా పత్రం ఇంటికి వెళుతుంది. అంతేకాదు చట్టబద్దమైన చర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ మనదేశంలో అనేక మంది ఓటింగ్‌ రోజును కేవలం సెలవు దినంగా మాత్రమే చూస్తారు. ఓటుప్రాముఖ్యతను ఎంతమంది ఎన్నిరకాలుగా చెప్పినా పట్టించుకునే వారు చాలా అరుదు. అందుకే ఇతర దేశాల మాదిరి మన దేశంలో కూడా ఓటుహక్కుపై కఠిన నియమాలు పెట్టవచ్చు. కచ్చితంగా ఓటుహక్కు వినియోగించు కొనేలా ప్రతిపౌరున్ని మేల్కొల్పాలి. ఎన్నికల కమిషన్‌, ప్రభుత్వ పెద్దలు ఈబాధ్యతను నిర్వర్తించాలి. అపుడే మనదేశంలో ప్రజాస్వామ్యం విజయవంతమవుతుంది.
యువతా మేలుకో.. ఓటు విలువ తెలుసుకో : ఏప్రజాస్వామ్య దేశంలోనైనా ప్రజలే నిర్ణేతలు. వారి మనోభావాలను ప్రకటించేందుకు ప్రజల చేతిలో ఉన్న ఏకైక పదునైనఆయుధం ఓటు. రాజకీయ పార్టీల జాతకాలు మార్చాలన్నా.. భ్రష్టుపట్టిన వ్యవస్థకు చరమగీతం పాడాలన్నా వజ్రాయుధం ఇదే. ప్రజలగళం వినిపిం చాలన్నా, ప్రజాస్వామ్య వ్యవస్థ పదిలంగా ఉండాలన్నా ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదై, ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఓటుకు నేతల రాతనే కాదు..దేశ తలరాతనే మార్చే సత్తా ఉంది. ఓటు హక్కుపై అన్ని వర్గాల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఏటా జనవరి 25న ‘జాతీయ ఓటరు దినోత్సవం’ నిర్వహిస్తున్నారు. స్థానిక సంస్థలు, చట్టసభలకు ఎన్నికలు జరిగినప్పుడు ప్రజలంతా ఓటువేయడానికి వెళ్లేలా ఆ రోజున సెలవు దినంగానూ ప్రకటిస్తున్నారు. అయినప్పటికీ ఎవరూఓటు వేసేం దుకు ముందుకు రావడం లేదు. ముఖ్యంగా పల్లెల కంటే పట్టణాల్లో ఓటు శాతం తక్కువగా ఉంటోంది. ప్రతిఒక్కరినీ ఓటరుగా నమోదు చేసేందుకు జిల్లా యంత్రాంగం తీవ్ర కసరత్తులు చేస్తోంది. ముఖ్యంగా గత నెల రోజుల కాలంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది.
యువతలో చైతన్యం వస్తేనే..: ఒక ఓటు దేశ గమనాన్నే మారుస్తుంది. యువతలో చైత న్యం వచ్చి..ఓటు హక్కును సమర్థంగా వినియోగించుకున్న నాడే దేశాభివృద్ధి సాధ్యం. అయితే, జిల్లాలో యువ ఓటర్ల నమోదు ప్రతిసారీ అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. నమోదు పెంచడానికి జిల్లా అధికార యంత్రాంగం ఏటా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది.18 సంవత్సరాలు నిండిన వారంతా ఓటు హక్కు పొందేలా కార్యక్రమాలు చేపట్టారు. పరిపాలన సజావుగా సాగాలన్నా, సరైన నేతలకు పగ్గాలు ఇవ్వాలన్నా అది ఓటు ద్వారానే సాధ్యమన్న సత్యాన్ని ఓటరు దినోత్సవం నాడైనా అందరూ మననం చేసుకోవాలి. ముఖ్యంగా యువత మేలుకొని ఓటు హక్కు నమోదుకు ముందుకు రావాలని జిల్లా అధికార యంత్రాంగం కోరుతోంది.
ఒక్క ఓటుతో కూలిన ప్రభుత్వాలు : ఎన్నికల్లో అనేక మంది అభ్యర్థులు ఒక్క ఓటుతో ఓడిపోయిన సంద ర్భాలు ఉన్నాయి. పలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వాస పరీక్షలో ఒక్క ఓటుతో ఓడిపోయిన అరుదైన సంఘటనలు చరిత్రలో లేకపో లేదు. గత 2008లో రాజస్థాన్‌ శాసనసభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేసులో ఉన్న కాంగ్రెస్‌ అభ్యర్థి సీపీ జోషీకి 62,215 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి కళ్యాణ్‌ సింగ్‌కి 62,216 ఓట్లు వచ్చాయి. అయితే, కొందరు టెండర్‌ ఓటు వేశారని కోర్టు దాకా వెళ్లడంతో తిరిగి లెక్కించగా ఇద్దరికీ సమానంగా ఓట్లు వచ్చాయి. దీంతో డ్రా తీయడంతో బీజేపీ అభ్యర్థి కళ్యాణ్‌ సింగ్‌ను గెలుపు వరించింది. అదేవిధంగా 2004లో కర్నాటకలోని సంతేమరహళ్ళి స్థానంలో జరిగిన ఎన్నికల్లో జేడీఎస్‌ అభ్యర్థి కృష్ణమూర్తికి 40,751 ఓట్లు రాగా, కాంగ్రెస్‌ అభ్యర్థి ఆర్‌.ధృవ్‌నారాయణ్‌కు 40,752 ఓట్లు వచ్చాయి. ఒక్క ఓటుతో కృష్ణమూర్తి ఓటమిపాలయ్యారు. అందుకే ఒక్క ఓటు కూడా ఎంతో విలువైనదేనని రాజ్యంగ నిపుణులు అంటున్నారు.
ఓటు కథలో ఎన్ని మలుపులో….:సార్వత్రిక ఎన్నికల వేళ ఇందుగలదని… అందులేదని, సందేహంబు వలదన్నట్లు ఎక్కడ చూసినా, ఏది విన్నా…అక్కడ ఓటు చర్చే సాగుతోంది. రాజకీయం చేసేవారిలోనే కాదు..ప్రజల నోళ్లలోనూ నానుతోంది ఓటే. అసలీ ఓటు కథేంటో తెలుసా? ఓటు వేయడమనేది ఆంగ్లేయుల పాలనా కాలంలోనే మొదలైనా 1988 నాటికి అది ఓ రూపాన్ని సంతరించుకుంది. మన దేశంలో బ్రిటిష్‌ వారి పాలనలో భారతీయులకు పరిమితంగానే కల్పించిన ఓటుహక్కును భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చాకే పౌరులందరికీ సార్వత్రిక వయోజన ఓటు హక్కు సాకారమైంది.
ా 1907లో ఏర్పడిన రాయల్‌ కమిషన్‌ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఓటుహక్కుపై చేసిన సిఫార్సుల ఆధారంగా 1909 కౌన్సిల్‌ చట్టం పరిమిత ప్రాతిపదికన భారతీయులకు ఓటు హక్కు వచ్చింది.
ా 1919 కౌన్సిల్‌ చట్టం ఓటు హక్కును కొంత మేర విస్తృత పరిచింది.
ా 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఓటుహక్కు దేశ జనాభాలో 10.5 శాతానికి పెరిగింది.
ా 1947లో రాజ్యాంగ పరిషత్తు ఎన్నికల సందర్భంగా దీనిని 28.5 శాతానికి పెంచారు.
ా స్వాతంత్య్రానంతరం భారత ప్రభుత్వం ప్రజాస్వామ్య విధానానికి కట్టుబడి, రాజ్యాంగం ప్రకారం భారత పౌరులకు సార్వత్రిక వయోజన ఓటు హక్కును కల్పించారు.
ా ప్రజాస్వామ్యంలో సమానత్వ సూత్రాన్ని అనుసరించి ఒకవ్యక్తికి ఒక ఓటును మాత్రమే కల్పించారు.
ా ఆర్టికల్‌ 325 ప్రకారం కుల,మత,వర్గ,వర్ణ,జాతి,ప్రాంత, లింగ భేదాలు వంటి తేడాలతో ఏవ్యక్తికీ ఓటు హక్కును నిరాకరించ కూడదు.
ా 1952లో సాధారణ ఎన్నికల సందర్భంగా అధికరణ 326 కింద సార్వత్రిక వయోజన ఓటు హక్కును కల్పించింది. 21 ఏళ్లు పైబడిన వారందరూ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.
ా 1988లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా అప్పటి రాజీవ్‌గాంధీ ప్రభుత్వం ఓటు హక్కు వయోపరిమితిని 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించింది.
విలువ చాలా తక్కువ మందికి తెలుసు. : ఓటు అనే రెండక్షరాలకు ప్రపంచ గతిని మార్చే శక్తి ఉంది. ఓటు వ్యక్తి అస్తిత్వాన్ని గుర్తిస్తుంది, వ్యవస్థ మార్పుకు నాంది పలుకుతుంది. ఉన్నత విలువలతో కూడిన ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన రాజకీయ నేతలే నేరస్తులైతే నేరమయ భారతం నిర్మితమౌతుంది. దీన్ని అడ్డుకొనే సంస్కరణలు తీసుకు రావడానికి 1975లో తార్కుండే కమిటి, 1998లో ఇంద్రజిత్‌ గుప్తా కమిటీలను కేంద్రం ఏర్పాటుచేసింది. ఈ కమిటీలు అనేక ఉన్నతమైన సంస్కరణలు ప్రతిపాదించాయి. అందులో భాగంగానే 1971 నుండి ఎన్నికల కోడ్‌ ఆప్‌ కండక్ట్‌ అమలవుతోంది. లోక్‌సభ ఎన్నికల ఖర్చు 25లక్షలు, అసెంబ్లీ ఎన్నికల ఖర్చు10 లక్షలు దాటకూడదని 2004లో నిబంధనలు విధించిన ప్పటికీ అభ్యర్థులు మాత్రం కోట్లాది రూపాయలు ఖర్చుచేస్తున్నారు. అభ్యర్థి నేరస్తుడైనా కోట్ల రూపాయల డబ్బు ఉంటే చాలు ఎన్నికల్లో టికెట్‌ ఇచ్చి ప్రతి పార్టీ ప్రోత్సహిస్తోంది. సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా పాలకుల మితిమీరిన జ్యోక్యంతో సత్ఫలితాలు రావడం లేదు. మంచినాయకత్వం లేకుండా మంచి సమాజం ఏర్పడదు. వయోజనులైన ప్రతి వ్యక్తికీ ఎలాంటి భేదభావాలు లేకుండా ఓటుహక్కును కల్పిం చింది మన రాజ్యాంగం. రాజకీయ ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే సాంఘిక, ఆర్థిక, సమానత్వాన్ని సాధించాలని, రాజ్యాంగం యొక్క లక్ష్యం కూడా అదేనని, రాజకీయ ప్రజాస్వామ్యం సామాన్యులకు అందకపోతే బాధితులు ఈ రాజ్యాంగ వ్యవస్థను కూల్చేస్తారని నవంబర్‌ 26, 1949న భారత రాజ్యాంగాన్ని పార్లమెంట్‌కు సమర్పిస్తూ అంబే డ్కర్‌ హెచ్చరించారు.
ఓటుకూ ఓ లెకుంది…: ఎన్నికల పండగలో ఓటే కీలకం. తమను పాలించే ప్రజాప్రతినిధుల్ని ఎంపిక చేసుకునే అధికారం పౌరులకు దక్కేది దీనితోనే. అయితే సాధారణంగా మనం ఓటు ఒకటే అనుకుంటాం. కానీ ఓటుల్లోనూ రకాలున్నాయని.. ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ఉందని చాలామందికి తెలియదు. ఈ ఏడాది కొత్తగా ప్రవాస భారతీయులకు కూడా ఓటు హక్కు పొందే అవకాశం కల్పించారు.
ఎన్నారై ఓటు : ప్రవాస భారతీయులకు తొలిసారిగా ఈ ఏడాది జరగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటును వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో చదువు, ఉద్యోగం,ఉపాధితో పాటు బంధువుల ఇళ్లకు తాత్కాలికంగా వెళ్లి, ఎన్నికలప్పుడు రాలేని వారి ఈకోసం ఈ అవకాశం ఉంటుంది. ఆన్‌లైన్‌లో ఫారం-6ఎ ద్వారా ఎన్నారైలు దరఖాస్తు చేసుకుని, తగిన ఆధారాలు చూపించి, ఓటును పొందవచ్ఛు వారి ఆసక్తి మేరకు విదేశాల నుంచి వచ్చి తమ ప్రాంత ప్రజాప్రతినిధిని ఎన్నుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది.
సర్వీసు ఓటు : దేశరక్షణ సంబంధ శాఖల్లో పనిచేసే వారికి ఈఓటు హక్కు ఉంటుంది. ఎన్నికల సమయంలో వారు ఇక్కడకు రాలేరు. అలాంటి వారి ఓటు కూడా కీలకంగా భావించి, ఓటు హక్కును కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు కల్పిస్తు న్నాయి. తపాలాశాఖ, తమ ప్రతినిధి ద్వారా ఈఓటును పంపవచ్ఛు లేని పక్షంలో సరిహద్దుల్లో ఉండే సైని కులు ఎలక్ట్రానిక్‌ టాన్స్‌ఫర్‌బుల్‌ ఓటును ఆన్‌లైన్‌ ద్వారా కూడా వినియోగించుకోవచ్ఛు.
పోస్టల్‌ బ్యాలెట్‌ : ఎన్నికల సమయంలో ఎన్నికల విధులను ప్రభుత్వ ఉద్యోగులే నిర్వహి స్తారు. వీరు కూడా ఓటర్లే కావటంతో తమ ప్రజాప్రతినిధులను ఎంపిక చేసుకోవటంలో వీరు కూడాభాగస్వాములే కాబట్టి వీరికి పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యంఉంది. ఎన్నికల షెడ్యూలు వెలువడిన తర్వాత అందరికంటే ముందు ఓటు హక్కును తపాలాశాఖ ద్వారా పంపవచ్ఛు ఉద్యోగులు తమకు ఓటు ఉన్నచోట అభ్యర్థులకు ఓటు వేసి తిరిగి పోస్టు ద్వారా ఎన్నికల అధికారి చిరునామాకు పంపుతారు. ఎన్నికల్లో పాల్గొనే సిబ్బందికి శిక్షణ ఇస్తున్న సమయంలోనే వీరు తమ ఓటు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా అధికారులకు పంపిస్తారు. ఓట్ల లెక్కింపు అయ్యాక వీటిని లెక్కిస్తారు. కొన్ని సందర్భాల్లో పోస్టల్‌ ఓట్లే కీలకంగా మారుతాయి.’
టెండర్‌ ఓటు : ఓటర్ల జాబితాలో పేరు ఉండి, పోలింగ్‌ బూత్‌లోకి తమ ఓటును వినియోగించుకునేందుకు వెళ్లే సరికి అప్పటికే ఆవ్యక్తి ఓటు హక్కు వినియోగించుకున్నట్లు చూస్తూ ఉంటాం. అనేక సందర్భాల్లో ఈ తరహాలో ఓటర్లు నిరుత్సాహం చెందుతారు. అలాంటి సందర్భాల్లో తాను ఓటు హక్కును వినియోగించుకోలేదని ఎన్నికల అధికారికి నిరూపించి పొందేదే టెండర్‌ ఓటు. ఎన్నికల అధికారి అనుమతితో టెండర్‌ ఓటును వేయవచ్ఛు బ్యాలెట్‌ పేపర్‌ ద్వారా ఈ తరహా ఓట్లు వేసుకునే అవకాశం కల్పిస్తారు.
సాధారణ ఓటు… : 18 సంవత్సరాలు దాటిన ప్రతీ భారతీయ పౌరుడు అన్ని రకాల ఎన్నికల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించేదే సాధారణ ఓటు. ఫారం-6 నింపి,18 సంవత్సరాలు దాటినట్లుగా, స్థానికంగా నివాసం ఉంటున్నట్లుగా ఆధారాలు చూపిస్తే ఓటు హక్కు కల్పిస్తారు. ఏటా ఓటర్ల నమోదు, ఓటర్ల ముసాయిదా ప్రచురణ జరుగుతూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు 18 సంవత్సరాలు దాటిన వారంతా ఓటు హక్కు పొందవచ్ఛు మన దేశంలో ఈఓటర్లే కీలకం. బయటి వ్యక్తులువచ్చి ఓటు వేస్తున్నారని పోలింగ్‌ కేంద్రంవద్ద ఎన్నికల ఏజెంట్‌ కానీ, అక్కడి ఓటర్లు కానీ అభ్యంతరాలు వ్యక్తం చేసిన సందర్భాల్లో ఈఓటు ప్రస్తావన వస్తోంది. అరోపణలు ఎదుర్కొనేవ్యక్తి ఫొటో, ఓటు తమదేనని, సంబంధిత ఓటరు తానేనని నిరూపించి సవాలు చేయవచ్ఛు అనంతరం ఓటు వేసే అవకాశం కలుగుతోంది. ఇలాంటి సందర్భాల్లో ఓటరుపై ఉద్దేశపూర్వకంగా ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటారు. ఇంకొకరి ఓటు వేసేందుకు వచ్చినట్లు నిర్ధారణ అయినా, అతనిపై చర్యలు తీసుకుంటారు.

1 2 3 4 5