సోషల్‌ మీడియా కొత్త నిబంధనలు

గత కొంతకాంగా సోషల్‌ మీడియాతో పాటు, ఓటీటీ ప్లాట్‌ఫాంపై గుర్రుగా కేంద్ర ప్రభుత్వం.. తాజాగా కీక ప్రకటన చేసింది. సోషల్‌ మీడియా సహా ఓటీటీ ప్లాట్‌ఫాంకు భారీ షాక్‌ ఇస్తూ కొత్త నిబంధను తీసుకువచ్చింది. ఈ నిబంధనను గురువారం నాడు కేంద్రం సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ ప్రకటించారు. ఈ నిబంధనతో ఓటిటి, సోషల్‌ మీడియాకు కళ్లెం వేసింది కేంద్రం. కాగా, వీటిని పక్కాగా అము చేసేందుకు మూడు అంచె నియంత్రణ విధానాన్ని అము చేయనున్నామని కేంద్ర మంత్రిప్రకాష్‌ జవదేకర్‌ ప్రకటించారు.

ట్విట్టర్‌, వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా వంటి సామాజిక మాధ్యమాల్లో ఫేక్‌ ప్రచారం ఎక్కువైపోయింది. అలాగే ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో హద్దు మీరిన శృంగారాన్ని చూపిస్తూ వెబ్‌ సిరీస్‌ు, సినిమాు విడుద అవుతున్నాయి. వీటిపై కేంద్రానికి పెద్ద ఎత్తున ఫిర్యాదు అందాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్ర ప్రభుత్వం ఇన్ఫర్మేషన్‌ టెక్నాజీ రూల్స్‌- 2021 పేరుతో నిబంధను విడుద చేసింది. ఈ నిబంధన ప్రకారం.. ఏదైనా పోస్టును తొగించాని ప్రభుత్వం ఆదేశిస్తే.. తక్షణమే ఆ ఆదేశాను పాటించాల్సి ఉంటుంది. లేదంటే.. సదరు సంస్థకు లీగల్‌ నోటీసు జారీ చేయడం జరుగుతుంది. చట్టపరమైన ఉత్తర్వు జారీ అయిన తర్వాత, వీలైనంత త్వరగా కంటెంట్‌ను తొగించాల్సి ఉంటుంది. దాదాపు 36 గంటల్లోపే ఆ కంటెంట్‌ను తొగించాలి. ఇక అధికాయి ఏదైనా దర్యాప్తునకు సంబంధించిన సమాచారం అడిగితే 72 గంట్లోగా సమస్త సమాచారంతో పాటు, సహాయం అందించాల్సి ఉంటుంది. ఇక ఓటీటీ ఫ్లాట్‌ఫాంపైనా కీక షరతు విధించారు. సదరు సంస్థు భారత్‌లో ఆయా కార్యాయాు నిర్మించాని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

కొత్తగా విడుద చేసిన నిబంధనలివే..!
సోషల్‌ మీడియా, ఓటీటీపై కేంద్రం కొరడా.. కొత్త నియావళిని అతిక్రమిస్తే ఖేల్‌ ఖతం
సాగు చట్టాకు వ్యతిరేకంగా ఉద్యమాు చేస్తున్న రైతుకు మద్దతుగా సోషల్‌ మీడియాలో షేర్‌ అవుతున్న పోస్టు, సంబంధిత ఖాతాను తొగించాన్న ఆదేశాతో కేంద్రం, ట్విటర్‌కు మధ్య ఇటీవ వివాదం చోటు చేసుకుంది.

సోషల్‌ మీడియా నిబంధనల‌`ప్రధానాంశాలు:
గత కొంతకాంగా తప్పుడు కథనాు, అసత్య ప్రచారాు, నేరపూరిత సమాచారాన్ని ప్రసారం చేస్తున్న సోషల్‌ మీడియాతోపాటు ఓటీటీ ప్లాట్‌ఫాంపై కేంద్రం కొరడా రaలిపించింది. వీటిని నియంత్రించేలా కఠిన నిబంధనావళిని కేంద్రం గురువారం విడుద చేసింది. తమ వేదికపై ప్రసారమయ్యే కంటెంట్‌కు సంబంధించి యూట్యూబ్‌, ఆమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌ వంటి స్ట్రీమింగ్‌ సంస్థు అనుసరించాల్సిన నియమావళిని ప్రకటించింది. ఈ మేరకు ఇన్ఫర్మేషన్‌ టెక్నాజీ రూల్స్‌- 2021 పేరుతో కేంద్ర మంత్రు రవిశంకర్‌ ప్రసాద్‌, ప్రకాశ్‌ జవదేవకర్‌ వివరాను వ్లెడిరచారు.

కేంద్రం మెవరించిన మార్గదర్శకాలు ఓవిధంగా భారీ షాక్‌గానే పరిగణించాలి. తాజాగా నిబంధనతో ఓటీటీ, సోషల్‌ మీడియాకు దాదాపు కళ్లెం పడినట్టే. ఈ మార్గదర్శకాను పక్కాగా అమకు మూడు అంచె నియంత్రణ విధానాన్ని అనుసరించనునున్నట్టు స్పష్టం చేసింది. తాజా, నిబంధన ప్రకారం.. ఏదైనా పోస్టును తొగించాని ప్రభుత్వం ఆదేశిస్తే.. తక్షణమే వాటిని పాటించాలి. లేదంటే.. సదరు సంస్థకు లీగల్‌ నోటీసు జారీ చేస్తారు. చట్టపరమైన ఉత్తర్వులు జారీ అయిన తర్వాత, వీలైనంత త్వరగా కంటెంట్‌ను తొగించాల్సి ఉంటుంది. నోటీసు జారీచేసిన దాదాపు 36గంటల్లోపే ఆ కంటెంట్‌ను తొగించాలి. ఇక అధికాయి ఏదైనా దర్యాప్తునకు సంబంధించిన సమాచారం అడిగితే 72 గంటల్లోగా పూర్తి సమాచారంతో పాటు, సహాయం అందించాల్సి ఉంటుంది. ఇక ఓటీటీ ఫ్లాట్‌ఫాంపైనా కీక షరతు విధించారు. సదరు సంస్థు భారత్‌లో ఆయా కార్యాయాు ఏర్పాటుచేయాని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఓటీటీ నిబంధను


  • ా ఓటీటీ ప్లాట్‌ఫాంలో ఇష్టానుసార వీడియోు పోస్ట్‌ చేయడం, అసభ్య, అశ్లీ, హింసాత్మక కంటెంట్‌పై నిషేధించింది.
    ా వయస్సు ఆధారంగా ఐదు విభాగాుగా ఓటీటీ విభజించి, సామాజిక ఉద్రిక్తతు పెంచే కంటెంట్‌పై నిషేధం విధించారు.
    ా మహిళు, చిన్నాయి, దళితును అవమానించేలా, జాతీయ సమగ్రత, సమైక్యతను దెబ్బతీసేలా ఉన్న అంశాపై నిషేధం.
    ా అసత్య ప్రచారం ప్రారంభించే తొలి వ్యక్తి వివరాు కచ్చితంగా వ్లెడిరచాలి.
    ా ముఖ్యంగా ఓటీటీ ఫ్లాట్‌ఫాం సంస్థు దేశంలోనే కార్యాయాు ఏర్పాటు చేయాలి.
    ా సోషల్‌ మీడియా వేదికల్లో సమాచారం, కంటెంట్‌పై వినియోగదారు ఫిర్యాదును నిర్ణీత కాంలో పరిష్కరించాలి.
    ా అభ్యంతరకరమైన అంశాను గుర్తించిన తరువాత వాటిని 24 గంటల్లో తొగించాలి. లేకపోతే చట్టపరంగా చర్యు తీసుకుంటారు.
    ా నోడల్‌ ఏజెన్సీ 24 గంటు పనిచేస్తూ పర్యవేక్షిస్తుంది.. ఫిర్యాదును అము చేయడానికి ఈ ఏజెన్సీ బాధ్యత వహిస్తుంది.
    ా ఈ నిబంధనల‌ను ప్రచురించిన తేదీ నుంచి 3నెల్లోపు చీఫ్‌ కంప్లైయన్స్‌ ఆఫీసర్‌ (సీసీఓ)ను నియమించాలి. చట్టానికి, నిబంధనకు సీసీఓ బాధ్యత వహించాలి.
    స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్‌ డేటా చవకగా భిస్తున్న భారత్‌.. సోషల్‌ మీడియా సంస్థకు అతిపెద్ద లాభదాయక మార్కెట్‌గా మారిన విషయం తెలిసిందే. భారత్‌లో వాట్సాప్‌కు 53కోట్ల మంది, ఫేస్‌బుక్‌కు 41 కోట్లమంది, యూట్యూబ్‌కు 44.8 కోట్ల మంది, ట్విటర్‌కు 1.75 కోట్లమంది, ఇన్‌స్ట్రాగామ్‌కు 21 కోట్లమంది వినియోగదాయి ఉన్నారు. సోషల్‌ మీడియా నిబంధనను ఐటీ శాఖ పర్యవేక్షిస్తుంది. ఓటీటీ, డిజిటల్‌ మీడియా నిబంధనను సమాచార ప్రసార శాఖ పర్యవేక్షిస్తుంది.
    ఈ నిబంధనపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ట్విట్టర్‌లో స్పందించారు. అన్ని సామాజిక మాధ్యమాు, ఓటీటీ సంస్థకు పూర్తి సహకారం అందించేందుకు ప్రభుత్వం ఎ్లప్పుడూ సిద్ధంగా ఉందని అన్నారు. అదే విధంగా అన్ని డిజిటల్‌ సంస్థూ భారత చట్టాకు లోబడి ఉండాని ఆయన సూచించారు.