మంచుతెరల్లో ..లంబసింగి’

దట్టంగా కమ్ముకున్న పొగమంచు…ఓవైపు ఇంకా కురుస్తున్న మంచు తుంపయి…ఈడ్చికొట్టే అతిచ్లని గాుు…ఒకవైపు వస పూ సోయగాు…మరోవైపు ఆకుపచ్చని హరితా రణ్యం అందాలు….అంతా ప్రకృతి సోయగా మయం..వెరసి అత్యంత ఆహ్లాదకరమైన వాతావ రణం..ఇవన్నీచూడాలంటే ఏ స్విట్జర్లాండ్‌కో… కనీసం కాశ్మీర్‌ కో వెళ్లానుకుంటున్నారో… అవసరం లేనేలేదు…మన ఆంధ్రప్రదేశ్‌లోనే అలాంటి ప్రదేశం ఒకటుంది…దీనిని పర్యాటక ప్రియు ముద్దుగా ‘కాశ్మీర్‌ ఆఫ్‌ ఆంధ్ర ప్రదేశ్‌’గా లేదా ‘ఆంధ్రా ఊటీ’గా లంబ‌సింగి అని పిలుస్తారు. ఈ గ్రామానికే ‘కొర్రబొయు’ అనే పేరుకూడా ఉంది. మన్యం అందాలు అనగానే అందరికీ అరకులోయ గుర్తు కొస్తుంది. లంబసింగి ఘాట్‌రోడ్డు చుట్టూ కాఫీ తోటు కనువిందు చేస్తాయి. అరకిలోమీటరు దిగువన జపాతం వుంది. ఇక్కడ సుమారు 50 అడుగు ఎత్తు నుంచి నీరు పడుతుంటుంది. విశాఖ నగరానికి 3,600 అడుగు ఎత్తులో ఉన్న కొండపై లంబసింగి ప్రత్యక్షమవుతోంది.

ాా 250 మంది ఉండే ఈ ఊరికి ఈ నాుగు నెల్లో క్ష మంది వచ్చివెళ్తారు.
ాా అక్కడ సూర్యుడు చంద్రుడిలా చూడముచ్చటగా కనిపిస్తాడు. మంచుతో జత కలిసిన సూర్యకిరణాు గిలిగింతు పెడుతుంటాయి.
ాా మండు వేసవిలో కూడా అక్కడి ఉష్ణోగ్రత20 డిగ్రీు దాటదు. 250మంది జనాభా ఉన్న ఆ గ్రామానికి శీతాకాంలో క్షమంది పర్యాట కు వస్తారు.
ా సముద్రమట్టానికి 3,600అడుగు ఎత్తులో ఉన్న ఒక కొండ గ్రామం అది. దీన్నే అంతా ల‌ంబసింగి అని పిుస్తుంటే..ఆగ్రామస్థు మాత్రం కొర్రబయు అంటారు.

శీతాకాం వచ్చిందంటే చాు వర్షం లా కురుస్తున్న మంచుతో లంబసింగి మంచు మందారంలా మెరిసి పోతుంది. దక్షిణాది కశ్మీర్‌గా పేరు పొందిన ఈ ప్రదేశంలో నవంబరు నుంచి జనవరి చివరి వరకూ అతిచ్లటి వాతావరణం కనిపిస్తుంది. ఈకాంలో సున్నాడిగ్రీ కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదవు తుంది. ఉదయం పదిగంట లైనా సూర్యుడు కనిపించని ఈ ప్రాంతానికి రెండు మూడు కిలోమీటర్ల దూరంలో మాత్రం సాధారణ వాతావరణమే ఉండటం విశేషం. ఓసారి దొంగ కొయ్యబారిపోయాడు’

ఈ ప్రాంతాన్ని స్థానికు కొర్రబయు అని పిు స్తారు. కొర్రఅంటే కర్ర, బయు అంటే బయట అని అర్థం. ఎవరైనా పొరపాటున ఇంటి బయట పడుకున్నారంటే తెల్లారేసరికి కొయ్యలా బిగుసుకు పోతారనే అర్థంలోఅలా పిలుస్తారు. అంతటి చలి ఇక్కడ ఉంటుంది.ఈచలితీవ్రతకి ఓసారి ఓదొంగ ప్రాణాు పోయేంత పరిస్థితి వచ్చిందని స్థానిక ప్రభుత్వ పాఠశా ఉపాధ్యాయుడు నాగేశ్వ రరావు చెప్పారు. ‘‘ఇక్కడ ఎప్పట్నుంచో తీవ్రమైన చలి ఉంది. అయితే ఏజెన్సీలోని మారుమూ ప్రాంతం కాబట్టి లంబసింగి కోసం పెద్దగా ఎవరికి తెలిసేది కాదు. నాచిన్నతనంలో జరిగిన సంఘటన చెబు తాను.ఊర్లోకి వచ్చిన ఒక దొంగని మా గ్రామస్థు పట్టుకున్నారు. ఇప్పుడున్న హనుమంతుడి గుడి వద్ద అప్పట్లో ఒకపెద్ద కొయ్య పాతేసి ఉండేది. అతడిని ఆకొయ్యకి కట్టి…రాత్రంతా అక్కడేఉంచారు. ఉదయం చూసేసరికి అతడు కొయ్యబారిపోయాడు. అప్పుడు అతడికి స్థానిక మంత్రసాను వైద్యం చేసి కాపాడారు. అతడు కోుకోడానికి మూడు రోజుపట్టింది. ఇక్కడ ఆస్థాయిలో చలి ఉంటుం ది. ఒకప్పుడు మాగ్రామంలో పదిమంది కూడా బయట కనిపించేవారు కాదు. ఇప్పుడు వందలాది మంది మాగ్రామానికి వస్తున్నారు. అసు ఇది మాఊరేనా అనిపిస్తుంటుంది’’ అని ఆశ్చర్యపోతూ చెప్పారు.

నిత్యం భోగి పండగే<br>కశ్మీరం దారి తప్పి వచ్చిందా అన్నట్లు ఉంటుంది ంబసింగి. అందరికి భోగిపండగ ఏడాదికి ఒక సారి వస్తే…ఇక్కడి వారికి మాత్రం నిత్యంభోగి పండగే. నిత్యంచలి మంటు కనిపిస్తాయి. ఉద యం నుంచి మధ్యాహ్నంవరకూ..అలాగే సాయం త్రం4గంట నుంచి మళ్లీ ఉదయం వరకూ ఎక్కడ చూసినా చలిమంటలే ఉంటాయి.<br>‘‘ఇప్పుడు చలీ,మంచూ…అంటూ ఎక్కడెక్కడ నుంచో చాలా మంది మా గ్రామానికి వస్తున్నారు. కానీ మేం పుట్టి పెరిగింది ఈచలిలోనే, మా జీవితం గడిచేది ఈమంచులోనే. అయితే ఏడాదిలో మూడు నెలపాటు పర్యాటకురావడంతో మాకు పండ గలా ఉంటుంది. టీవీ,పేపర్లలో మాగ్రామాన్ని చూపించడం మాకు భలే సరదాగా ఉంటుంది. మాకు టీ, టిఫిన్‌ వ్యాపారం బాగా జరుగుతుంది. కాకపోతే సీజన్‌ అయిపోగానే మళ్లీ మా గ్రామాు బోసిపోతాయి. అప్పుడు ఏదోవెలితిగా అనిపి స్తుంది’’ అని స్థానిక టీదుకాణం ఉండేది యాజమని సోమ శేఖర్‌ చెప్పారు. 250 మంది… వచ్చేది క్ష మంది’<br>దట్టంగాకమ్ముకున్న పొగమంచు ఓవైపు..మంచుతుంపరు పకరింపు మరో వైపు.. గాలినిసైతం గడ్డకట్టించే చ్లగాలి ఇంకో వైపు…ఇదేంబసింగిలోనిత్యం కనిపించే దృశ్యాు. మైదాన ప్రాంతాకు సుదూరంగా ఉండే ంబ సింగి లాంటి గిరిజన గ్రామాకు సాధారణంగా ఎవరూ రారు. అక్కడ అడుగడుగునా చెట్లు, పుట్టలే కానీ మనుషు పెద్దగా కనిపించరు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు.ంబసింగిలో ఉన్నవి కేవం 60 కుటుంబాు మాత్రమే. మొత్తం జనాభా 250. అయితే శీతాకాం వచ్చిందంటే చాు ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాలే పర్యాటకుతో ఊరు సందడి సందడిగా మారిపోతుంది. ‘‘ంబసింగికి సీజన్‌లో సరాసరి రోజూ10నుంచి12వే మంది పర్యాట కు వస్తుంటారు. నాుగు నెల పాటు సీజన్‌ కొనసాగుతుంది. ంబసింగి ఏజెన్సీటూరిజానికి హాట్‌ స్పాట్‌గా మారింది. ఏడేళ్ల క్రితం ఒక్కసారిగా ఉష్ణోగ్రత సున్నా డిగ్రీకు పడి పోవడంతో అప్ప ట్నుంచి ఈప్రాంతం ఎంతో ప్రాధాన్యం సంతరిం చుకుంది. ఇక్కడి ఉష్ణోగ్రత కారణంగానే ంబ సింగికి ఆంధ్రాకశ్మీర్‌,ఆంధ్రాఊటీ, దక్షి ణాది కశ్మీర్‌ అనే పేర్లొచ్చాయి.టూరిజంశాఖ కూడా ఈప్రాం తాన్ని ప్రొమోట్‌ చేయడానికి అనేక ఏర్పాట్లు చేయ డంతో పర్యాటకుతాకిడి విపరీతంగా పెరిగింది’’ అనింబసింగి టూరిజం యూనిట్‌ మేనేజర్‌ నాయు డు చెప్పారు.<br>కొండగ్రామంలో హనీమూన్‌<br>విశాఖపట్నం నుంచి లంబసింగికి 130కిలోమీటర్ల దూరం. అందులో30కిలోమీటర్లు ఘాట్‌ రోడ్‌ ప్రయాణమే. వంపు తిరిగిన కొండల్లో సాగే ఈప్రయాణం నిజంగా ఒక మధు రానుభూతే. లంబసింగి వరకు మాము గాఉండే చలి…చెక్‌ పోస్ట్‌ దాటేసరికి ఒక్కసారిగా మంచు ప్రపంచంలోకి మనల్ని లాగేసుకుంటుంది. ఈచలిని తట్టుకు నేందుకు ఛాయ్‌ మీద ఛాయ్‌ కొట్టాల్సిందే. లేదా చలిమంట వద్దకు పరుగు పెట్టా ల్సిందే.‘‘మాది విజయవాడ. ంబసింగి గురించి 5ఏళ్ల క్రితం తెలిసింది. అప్పటినుంచి ఇక్కడికి రావాని అను కుంటూనే ఉన్నాను. కానీ కుద రలేదు. ఇప్పుడునాకు పెళ్లైంది.హానీమూన్‌కి ఎక్కడికో వెళ్లడం ఎందు కు లంబసింగైతే బాగుంటుందని ఇక్కడికే వచ్చాం.లంబసింగి వాతావర ణం అద్భు తంగాఉంది.ఇక్కడి ప్రకృతి అందాల్నీ.. పైనుంచి పడుతున్న మంచు కిర ణాల్నీ..ఎప్పటీకి మరచి పోలేను’’అని నిఖిత చెప్పారు.

3గంట కోసం…2 రోజు పర్యటన<br>ఇక్కడి మంచుఅందానూ…ఎప్పుడూ అనుభవిం చనంత చలినీ…ఎంజాయ్‌ చేయాంటే రెండు రోజు ంబసింగి పర్యటనకు ప్రణాళిక చేసు కోవాలి. ముందురోజురాత్రి దగ్గరిలో ఉన్న మైదాన ప్రాంతానికి చేరుకున్నటూరిస్టు..లంబసింగిలో మంచుతో జతకలిసిన సూర్యోద యాన్ని చూడటంకోసం వేకువజామునే పయనమవుతారు. లంబసింగి చేరుకొనేటప్పుడు చ్లని వాతా వరణం, మంచుతెరు…చక్కటి అనుభూతిని కలిగిస్తాయి. లంబసింగిలో త్లెవారుజామున నాుగు గంట కు మొదలైన చలి ఉదయం ఏడు గంట వరకు తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ఆతర్వాత క్రమంగా తగ్గుతుంది. కుటుంబాు,కొత్త జంటు,ప్రేమి కు ఇలా ఎక్కడెక్కడి నుంచో ‘ఛలో లంబసింగి’ అంటూ వస్తుంటారు.శీతకాంవారాంతాల్లో విశా ఖపట్నం,విజయవాడ,హైదరాబాద్‌ నుంచే కాకుండా బెంగళూరు,భువనేశ్వర్‌ నుంచి కూడా వాహ నాల్లో ంబసింగికి పెద్ద సంఖ్యలో పర్యాట కు వస్తున్నారు. దీంతో ఈగిరిజన గ్రామంలో గంట కొద్దీ ట్రాఫిక్‌జామ్‌ అయి..నగర వాతావర ణాన్ని తపిస్తుంది. ఉదయం ఆరుగంటకు కొద్దిగా మెతురు రావడంతో పర్యాటకు తమ కెమెరా కు పనిచెబుతారు. ప్రకృతి అందా నేపథ్యంతో సెల్ఫీు,గ్రూప్‌ఫొటోలు తీసుకుంటూ సందడి చేస్తారు. యువతీయువకు చలిమంట చుట్టూ తిరుగుతూ ఆటపాటతో సందడి చేస్తుంటారు.<br>మంచు ‘పాసముద్రం’

లంబసింగికి మూడు కిలోమీటర్ల దూరంలో ‘చెరు వువేనం’అనేగ్రామం ఉంది. ఆ గ్రామం కొండపైకి ఎక్కితే అక్కడో అద్భుతం ఆవిష్కృతమవుతుంది. సినిమాల్లోనో,ఫోటోల్లోనో గ్రాఫిక్‌ మాయజాంలో చూసే పాసముద్రం అక్కడ మన కళ్లేదుట ప్రత్యక్ష మతుంది. మంచు మేఘాను తాకుతున్నట్లుగా కనిపించే‘చెరువువేనం’ పర్యాటకును మరింతగా ఆకర్షిస్తోంది.ఉదయం నాలుగైదు గంటకే లంబ సింగి చేరుకున్న పర్యాటకు ‘చెరువువేనం’ వెళ్లేం దుకు క్యూ కడతారు. కనుచూపుమేరలో కమ్ముకుని ఉన్న మంచు మేఘాను ఆస్వాదిస్తారు. ఇక లంబసింగికి ఆరుకిలోమీటర్ల దూరంలో తాజంగి రిజర్వా యర్‌ ఉంది. ఇదికూడా పర్యాటకకేంద్రమే. ఈరిజ ర్వాయర్‌ను చూసేందుకు లంబసింగికి వచ్చిన అందరూ ఇక్కడకీ వస్తారు.ఈరిజర్వాయర్‌పై ‘జిప్‌ వే’ ఏర్పాటు చేసింది పర్యాటక శాఖ. రిజర్వాయర్‌ ఒకచివర నుంచి మరో చివరకు గాల్లో తేుతూ… సెల్ఫీలు తీసుకుంటూ ‘జిప్‌ రోప్‌’ ద్వారా చేరుకుంటారు పర్యాటకలు. ఇది ప్రధాన ఆకర్షణగా మారింది. అలాగే ఇక్కడికి వచ్చే పర్యాటకల‌ను అరించేందుకు థింసా నృత్య ప్రదర్శను కూడా ఏర్పాటు చేశారు.

పెరిగిన పర్యాటకం… తగ్గిన వసు<br>లంబసింగితోపాటు చుట్టుపక్క ఉన్న గిరిజన గ్రామాల్లోని యువత ఉపాధి కోసం మైదాన ప్రాంతాకు వస పోతుండేవారు. అయితే గత కొంతకాంగా లంబసింగి విపరీతంగా ఫేమస్‌ కావడంతో ఈ ప్రాంతానికి పర్యాటకు సంఖ్య అనుహ్యాంగా పెరిగింది. పర్యాటకు పెద్ద ఎత్తున వస్తుండటంతో ంబసింగి అంతటా పెద్ద ఎత్తున వ్యాపారాు విస్తరించాయి. టూరిస్టు పెరగడం తో స్థానిక యువకు చిన్నచిన్న వ్యాపారాలు పెట్టుకుని ఇక్కడే ఉపాధి పొందుతున్నారు. ఇక్కడ ‘నైట్‌స్టే’చేసేందుకు రిసార్ట్స్‌, హోటల్స్‌, గుడారాను అందుబాటులోకి తెచ్చారు కొందరు స్థానికలు. అలాగే టూరిజంశాఖకి కూడా ఆదాయం గణనీయంగా పెరిగింది. ‘‘టిఫిన్‌, టీ దుకాణాతో పాటు రాత్రిస్టే చేసేందుకు టూరిస్టుకు గుడారాు అద్దెకి వ్వడం,టూరిస్టు కోరికమేరకు వారు భోజన సౌక ర్యాలు చూడటం వంటివి చేస్తూ ఉపాధి పొందుతున్నాం. ఎక్కడో దూరంగా వెళ్లి ఉపాధిపొందే కంటే ఇక్కడే సీజన్‌లో వ్యాపారం చేసుకుని..అన్‌ సీజన్‌లో వ్యవసాయం చేసుకుంటున్నాం. స్థానికంగా ప్రభుత్వ,ప్రైవేటురిసార్ట్స్ కూడా రావడంతో.. వాటిలో కూడా మాకు పని దొరుకుతుంది’’ అని గుడారాను అద్దెకిచ్చే స్థానికుడు రామగోవింద్‌ చెప్పారు.

లంబసింగికి ఆ ప్రత్యేకత ఎందుకంటే…<br>లంబసింగిలో ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణం రావాడానికి ఇక్కడున్న ప్రకృతి సమ త్యుతే కారణం అంటున్నారు ఆంధ్ర విశ్వవిద్యా యం మెటరాజీ, ఓషియనోగ్రఫీ విభాగాధిపతి ప్రొఫెసర్‌ రామకృష్ణ. ‘‘రెండు చిన్న కొండ మధ్యలో ఉండే గ్రామం ంబసింగి. రెండు కొండ మధ్య నుంచి వచ్చే శీతగాలు అక్కడ మేఘాను నివనివ్వవు. దాంతో అక్కడ చ్లని వాతావరణం ఏర్పడుతుంది. సముద్ర మట్టానికి ఎత్తుతో ఉండటం కూడా మరోకారణం. ముఖ్యంగా గుంపుగా ఉండే చెట్లవ్ల ఇక్కడిగాలిలో తేమశాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రకృతి సమత్యుత ఏర్పడు తుంది. ప్రకృతి సమతుల్య‌త‌ ఉన్న ప్రదేశాల్లో చ్లని, అతిచ్లని వాతావరణం ఉంటుంది. అలాగే సైబీ రియన్‌ వేవ్స్‌ ప్రభావం కూడా అధికంగా ఉండ టంతో అక్కడి నుంచి వస్తున్న గాలుల ప్రభావంతో చలి అధికంగా ఉంటుంది’’అని ప్రొఫెసర్‌ రామకృష్ణ వివరించారు.

మంచుదుప్పటి కప్పుకున్న ఆంధ్రా ఊటీ..<br>మంచుదుప్పటి కప్పుకున్నలంబసింగి అందాలు ఆంధ్రాఊటిగా ప్రఖ్యాతిగాంచిన లంబసింగికి ప్రతి ఏడాదిలాగే శీతకాం ప్రారం భం నుంచి లంబసింగిలో ఉష్ణోగ్రతు చాలా తక్కువగా<br>నమోదవుతున్నాయి. త్లెవారుజామునుంచే పర్యాటకలు పెద్ద ఎత్తున లంబసింగికి క్యూ కడుతున్నారు. ఆ హిమ సోయగాను తమ కెమెరాల్లో, ఫోన్లలో బంధిస్తున్న పర్యాటకు మురిసిపోతున్నారు. మరోవైపు లంబసింగికి పెద్ద ఎత్తున క్యూకట్టడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. లంబసింగి మీదుగానిత్యవసర సరకు రవాణా చేసే వాహ నాు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. విశాఖ పట్నం జిల్లా చింతపల్లి మండంలో ఉన్న లంబసింగి ఉంది. ఇక్కడ రైతు సేంద్రీయ పద్ధతిలో కాఫీసాగు చేస్తుంటారు. ఇక్కడి వాటర్‌ ఫాల్స్‌, ప్రకృతి అందాు పర్యాటకును విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.


పర్యాటకు సందడే సందడి…<br>దాంతో ఎక్కడెక్కడి ప్రకృతి ప్రేమికు లంబసింగి దారిపడుతున్నారు. ఇక లంబసింగి ఆదివారం త్లెవారుజామున నాుగు గంటకే పర్యాటక‌ల‌తో జాతరని తపిస్తుంది. ఈ ప్రదేశాన్ని సంద ర్శించే పర్యాటకు దట్టంగా కురుస్తున్న పొగ మంచును ఆస్వాదిస్తూ ఆహ్లాదంగా గడుపుతారు. సూర్యోదయం కోసం ఎదురు చూస్తూ కొంతమంది పర్యాటకల కట్టేలు, కిరోసిన్‌ వెంట తెచ్చుకుని మరీ చలిమంట వేసుకుంటారు. యువతీ యువ కు ఆనెగళ్ల చుట్టూ తిరుగుతూ ఆటపాటతో సందడి చేస్తుంటారు. ఉదయం ఆరు గంటకు కొద్దిగా మెతురు రావడంతో పర్యాటకు తమ సెల్‌ఫోన్లలో ప్రకృతి అందా బ్యాక్‌ డ్రాప్‌తో సెల్ఫీలు, గ్రూప్‌ ఫొటోు తీసుకుంటూ హడావుడి చేస్తారు.</p>
>పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత అందరిపైనా ఉంది`పాడేరు ఎమ్మెల్యే కె.భాగ్యక్ష్మి<br>పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత అందరిపైన ఉందని పాడేరు శాసన సభ్యురాలు కొట్టగిల్లి భాగ్యక్ష్మి అన్నారు.స్థానిక లంబసింగి ప్రభుత్వ ఉన్నత పాఠశాలో మండంలోని పర్యాటక ప్రాంతాల్లో పారిశుధ్యం, కాుష్య నివా రణపై ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి స్థానిక రిసార్టు యజమాను, స్థానిక గిరిజను, గ్రామ వం టీర్లుతో అభిప్రాయ సేకరణ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యాటక సమస్యు పరిష్కరిస్తామని చెప్పారు. పర్యాటకల‌ను ప్రోత్సాహిస్తామని,కానీ పర్యాటకల‌ భాద్యతలు మర్చి పోతున్నారన్నారు. ప్లాస్టిక్‌ నియంత్రణ చేయాన్నారు. అడ్డాకుల‌ను వినియో గించాని సూచించారు. ప్లాస్టిక్‌ కొండమీదకు రాకూ డన్నారు. వందన్‌ వికాస కేంద్రాద్వారా గుడ్డ సంచు తయారు చేయాన్నారు. పర్యాటక ప్రాం తంలో గిరిజన సాంప్రదాయ వంటకాు రుచి చూపించాన్నారు. వంజంగి హైరిస్క‌ పర్యాటకు తాకిడి పెరిగిందన్నారు. అక్కడ నకిలీవస్తువు విక్రయాు జరుగుతున్నాయన్నారు. ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి డా.వెంకటేశ్వర్‌ సలిజామ మాట్లాడుతూ పర్యాటకల‌ తాకిడి పెరిగింది, పర్యాటకల‌ శబ్దకాుష్యం, వాయు కాుష్యం పెరుగుతున్నదని అన్నారు.ప్లాస్టిక్‌ ని నిరోదించక పోతే ఆరోగ్య సమస్యు తలెత్తు తాయని అన్నారు. పర్యాటకు వాహనాు నిుపుదకు ప్రైవేట్‌ స్థలాన్ని సేకరించాని అన్నారు. పర్యాటకల‌ ప్రాంతంలో రిసార్టు నిర్మిస్తే పంచాయతీ అనుమతు పొందాన్నారు. పర్యటకాన్ని రెగ్యురైజ్‌ చేయ వసి ఉందన్నారు. రాత్రి10 నుంచి ఉదయం 5 గంట వరకు దుకాణాలు తెరవకూడదన్నారు. పోలీసుకు తగు సూచను చేశారు. డస్ట్‌ బిన్లు ఏర్పాటు చేస్తామన్నారు. దుకాణ యజమాను డస్ట్‌ బిన్‌ పెట్టకపోతే దుకాణాు మూయిస్తామని హెచ్చరించారు.తాగు నీటి సదుపాయం కల్పిస్తామని అన్నారు. ప్రజనుంచి కాుష్య నివారణపై అభిప్రాయం సేకరించారు.లంబసింగి నుంచి చేరువు వేనం వరకు రోడ్డు నిర్మించాని స్థానికు కోరారు. చెత్త కుండీలు, పబ్లిక్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు చేయా న్నారు. తాగునీటి సదుపాయాు కల్పించాని కోరారు.పబ్లిక్‌ టాయిలెట్లు నిర్మిస్తామన్నారు.వారపు సంతల్లో ప్లాస్టిక్‌ నిరోధించాని పిఓ సూచించారు. పంచాయతీ తీర్మానం చేయాన్నారు. ప్లాస్టిక్‌ అమ్మే వారి నుంచి అపరాధ రుసుము వసూళ్లు చేయా న్నారు. ప్రైవేట్‌ వ్యక్తలుపార్కింగ్‌ స్థం ఏర్పాటు చేసుకుంటే అనుమతు ఇస్తామని పీవో సూచించారు.

పర్యాటకు టెంట్‌ ఆపరేటర్లు శక్తివంతమైన విధ్వంసక కయిక …<br>ఏజెన్సీ ప్రాంతాలో ‘‘పర్యాటకల‌’’ టెంట్‌ ఆపరేటర్లు శక్తివంతమైన విధ్వంసక కయిక. అపూర్వమైన ఫుట్‌ఫాల్‌ుతక్కువ పరిపానా నియంత్రణతో మన ఘాట్లు నాశనం అవుతున్నాయి. డేరా మైదానాు ప్రతిరోజూ మొకెత్తుతున్నాయి. వ్యవసాయ భూమును జెసిబిు చదును చేస్తు న్నారు. వికృతమైన మురికివాడలాంటి గుడారా మైదానంలో చెట్లను నెట్టివేస్తున్నారు, మైదానా నుండి ఆపరేటర్లు ఏజెన్సీ భూమిపై చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేస్తున్నారు. చాలా మందికి మరుగుదొడ్లు లేవు.వ్యర్థాను పారవేయడానికి ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. రాత్రిపూట సందర్శకు పొలాలో మవిసర్జన చేస్తారు. పొలాన్నింటిలో టన్ను ప్లాస్టిక్‌ు,మద్యం సీసాు ఉన్నాయి. అవి విచ్ఛిన్నం కావడానికి శతాబ్దాు పడుతుంది. అధికారు నిర్లక్ష్యం ఈపురాతన సమాజం యొక్క ఆదివాసీ జీవనశైలిని నాశనం చేయడానికి మరియు కొండ యొక్క పర్యావరణ వ్యవస్థను నాశనం చేయడానికి దోహదం చేస్తుంది.ఫ్లై-బై-నైట్‌ టెంట్‌ ఆపరేటర్లు ప్రతి సంవత్సరం కొన్ని నెల వ్యాపారం కోసం ఇక్కడ ఉన్నారు, కాని వారు ప్రతిరోజూ గిరిజన భూమును కొనుగోు చేస్తున్నారు. ఈ పరిస్థితిని విస్మరించడం యొక్క ప్రభావం రాబోయే దశాబ్దాు గా అనుభవించబడుతుంది. ఐటిడిఎ మరియు రాష్ట్ర గిరిజన సంక్షేమ మంత్రిత్వశాఖ దీనిని ప్రమాద కరమైన సంక్షోభంగా భావించి ఈఅ్లకల్లోం ఆపడానికి త్వరగాచర్య తీసుకోవాలి. మనలో కొం దరికి ఈ విషయం తెలిసి ఉండవచ్చు. ఈసమస్య పై చాలా మందికి తాదాత్మ్యంఉండదు. కానీ, మీశ్రద్ధ,దయచేసి మూడు పను చేయండి.<br>ా ఈ సందేశాన్ని మీకు వీలైనంత విస్తృతంగా భాగస్వామ్యం చేయండి, ఇది అధికారును ప్రభావితం చేయడానికి సహాయపడుతుంది.<br>ా అత్యవసర చర్య తీసుకోవడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పడానికి ూూ IుణAని కవడానికి మీరు పదేరుకు ఒక సమూహంగా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటే నాకు తెలియజేయండి.<br>ా కొన్ని గుడారా మైదానా మెప ఒక ప్రదర్శన శుభ్రపరచడానికి మీరు ఒక సమూహంలో చేరడానికి సిద్ధంగా ఉంటే నాకు తెలియజేయండి. వివరాు వర్కవుట్‌ అవుతాయి.

సోహన్‌ హతంగడి,పర్యవరణ వేత్త
ఎక్కడ ఉంది ఈ లంబసింగి విశాఖ జిల్లాలో సముద్ర మట్టానికి 3500 అడు గు ఎత్తులో ఉంది ఈంబసింగి. చింతపల్లి వెళ్లే మార్గంలో నర్సీపట్నందాటిన తర్వాత 60 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈప్రాంతం నాుగేళ్ల క్రితం ఒక్కసారిగా వాతావరణం సున్నా డిగ్రీకు పడిపోవడంతో అప్పట్నుంచి ఈ ప్రాం తం ఎంతో పాధాన్యత సంతరించుకుంది. ఇక్కడి ఉష్ణోగ్రత కారణంగానే ఆంధ్రాకాశ్మీర్‌,ఆంధ్రాఊటీ అనే పేర్లొ చ్చాయి దీనికి. ఇక్కడి ఉష్ణోగ్రతు శీతాకాంలో 0 డిగ్రీు లేదా అంతకంటే తక్కువగా నమోదై తాయి. మిగితా కాలాల్లో 10 డిగ్రీలోపు ఉష్ణోగ్ర తు నమోదై తాయి.-సైమాన్ గున‌ప‌ర్తి

మా ఊళ్ళో మా రాజ్యం

కొన్నాళ్ల క్రితం ఆదిలాబాద్‌ ఆదివాసీు మొదుపెట్టన మావ నాటే.. మావ రాజ్‌ (మా ఊళ్లో.. మా రాజ్యం) అనే ఉద్యమం అప్పట్లో ప్రభుత్వాన్ని వణికించింది. ప్రభుత్వం ఇచ్చిన హామీు, తీసుకున్న కొన్ని చర్యతో కొన్నాళ్లుగా స్తబ్ధుగా ఉంటూ వస్తోంది. అయితే ఈ ఉద్యమం మళ్లీ ఉనికిలోకి వస్తున్నట్లుగా జరుగుతున్న కొన్ని పరిణామాను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆదివాసీ వర్సెస్‌ ంబాడా ఉద్యమం సద్దు మణిగిందని భావిస్తున్న తరుణంలోనే ఆదిలాబాద్‌ జిల్లాలో జరుగుతున్న వరుస ఆందోళనతో ప్రభుత్వం సైతం ఆందోళన చెందుతోంది. అయితే ంబాడాను ఎస్టీ జాబితాలోనుండి తొగించానే ప్రధమ ద్యేయంగా అంచనాకు అందకుండా చాపకింద నీరులా విస్తరిస్తూ ఆదివాసీ పల్లెల్లో ఆందోళనకు సై అంటోంది. పోడు వ్యవసాయాన్ని ఆపేందుకు ప్రభుత్వే అడవుల్లో పును వదిలిందని కొన్నిరోజుగా ఆదివాసీు ఆరోపిస్తున్నారు. వరుస పులి దాడుతో వారిలో ఆగ్రహం కట్టు తెంచుకుంటోంది. ఈనేపథ్యంలోనే తమ ఆస్తిత్వానికి ముప్పు వాట్లిుతోందని కొంతమంది ఆదివాసీ నాయకు బహిరంగంగానే వ్యాఖ్యనిస్తున్నారు. ఈనేపథ్యంలో పోరాటాకు సిద్ధంగా ఉండాని తుడుందెబ్బ పిుపునివ్వడంతో ఉమ్మడి ఆదిలాబాద్‌ వ్యాప్తంగా ఆందోళను మొదవుతున్నాయి. ఆదివాసీ దండు మరోసారి ఆందోళనను తీవ్రతరం చేసే అవకాశాు కనిపిస్తున్నాయని తొస్తోంది. ఇన్నాళ్లు అస్తిత్వం కోసం పోరు సలిపిన ఆదివాసీు.. ఇక హక్కు సాధనే క్ష్యంగా ఆందోళనకు సైతం అంటున్నారు. జల్‌ జంగిల్‌ జమీన్‌.. అడవి బిడ్డ పోరుగడ్డ మరోసారి సమరానికి సన్నద్దమవుతున్నట్టు కనిపిస్తోంది. హక్కు సాధనే క్ష్యంగా మలిదశ ఉద్యమానికి తుడుం మోగిస్తోంది. ఇదిలా ఉండగా కొమురంభీం జిల్లా మార్లవాయిలో ముందుగా తుడుందెబ్బ ఉద్యమం పురుడు పోసుకున్న విషయం తెలిసిందే. రెండు తొగు రాష్ట్రాల్లో ఎస్టీుగా ఉన్న ంబాడాు, ఆదివాసు మధ్య చిచ్చు చినికి చినికి గాలి వానలా మారుతోంది. గిరిజను, ఆదివాసు అడవితల్లిని నమ్ముకొని జీవనం సాగిస్తారు. సమాజానికి, జనానికి నాగరికతకు చాలా దూరంగా ఉంటారు. ఇక ంబాడాు మైదాన ప్రాంతంలో సంచార జీవనం గడుపుతుంటారు. ంబాడాు, ఆదివాసు ఎక్కడా కూడా కసి జీవనం చేయరు. ` ఎం.ధర్మనాయక్

మాఊళ్లో మా రాజ్యం అంటూ ఆదివాసీు స్వయం పానను ప్రకటించుకుంటున్నారు. రaార్ఖడ్‌లోని దాదాపు వంద ఆదివాసీ గ్రామాు ఇప్పుడీ ఉద్యమంలో భాగమయ్యాయి. ఈ గ్రామంమాది. దీనిపై సర్వహక్కుూ మావి.ప్రభుత్వం ఇక్కడ అడుగుపెట్టడానికి వీల్లేదు.మా నిర్ణయాను మేమే తీసుకుంటాం. జల్‌,జంగిల్‌,జమీన్‌పై మాదే హక్కు. ఎవరూ వాటిని దోచు కోడాన్ని అనుమతించం అని ఆ రాతిపకపై చెక్కించి గ్రామ ప్రవేశ మార్గం వద్ద నెక్పొు తున్నారు. ముండా ఆది వాసీ తెగలో చనిపోయిన వారిస్మృతిలో సమాధి వద్దరాతి పకల్ని ఏర్పాటు చేస్తారు. దీన్ని పథ్గడి అంటారు. ఇప్పుడు…గ్రామ సభ అది óకారాు, రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్‌లో పొందుపరచిన నియమాను రాతిపకపై చెక్కి పథ్గడి సంప్రదాయాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. రాతి పకపై ఃగ్రామసభ అనుమతి లేనిదే బయటివాళ్లెవరూ గ్రామంలోకి రాకూడదు అని రాసిపెట్టారు.పెసా చట్టం ప్రకారం 5వ షెడ్యూల్డ్‌ ప్రాంతాలో గ్రామ సభలే నిర్ణయాత్మక పాత్రపోషిస్తాయి. గ్రామ సభ నిర్ణయం ప్రకారమే స్థానిక పరిపాన సాగాలి. కానీ ప్రభుత్వాు ఈచట్టాన్ని అము చేయకపోగా ఈచట్టాన్ని నిర్వీర్యం చేయడంలో పాకు సఫమయ్యారు. మాజీ ఐఏఎస్‌ అధికారి బి.డి.శర్మ లాంటి వాళ్లు ఆదివాసీ హక్కుపట్ల ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు విశేష కృషి చేశారు. రాతి పకపై 5వ షెడ్యూల్‌లోని నియమాను చెక్కించి గ్రామాల్లో నాటించారు. ఇప్పుడదే స్ఫూర్తితో పథ్గడి ఉద్యమం నడుస్తోంది.నిజానికి చట్టప్రకారం… ఇక్కడి వనరుపై ఆదివాసీకే హక్కున్నప్పటికీ ఆచరణలో మాత్రం ఆదివాసేతరు గుప్పిట్లో ఉంటున్నాయి. బీహర్‌ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచీ ఆదివాసీకు ఎలాంటి హక్కుూ దక్కడం లేదు.చట్టాు కేవం కాగితాకే పరిమితమవుతున్నాయి. అధి కారంలో ఉన్న ప్రభుత్వాలేవీ ఆదివాసీను పట్టించుకోలేదు. పైగాకొత్త కొత్త చట్టా పేరు తో అటవీ భూమును ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటూ వచ్చింది. అంతేకాదు…ఆదివాసీ ప్రజల్లో ఆగ్రహం ప్లొబికింది. అదే ఇప్పుడు పథ్గడి ఉద్యమ రూపం దాల్చింది. రaార్ఖడ్‌ లోని ఖుంతి జిల్లాలో దాదాపు 100గ్రామాల్లో పథ్గడి ఉద్యమం బంగా సాగుతోంది. స్కూళ్లు,మార్కెట్లు,చిన్న చిన్న ఆఫీసు, బ్యాం కు ఏర్పాటు చేసుకోవడంతో పాటు తమదైన విద్యా విధానాన్ని సైతం రూపొందించుకున్నారు. రాజ్యానికి, ప్రజకు మధ్య చట్టబద్ద లావా దేమీ పూర్తిగా నిలిచిపోయాయి. ముండా తెగ ప్రజు నడుపుతున్న ప్రజా ఉద్యమం ఇది. ఇప్పుడీ ఉద్యమాన్ని అణచి వేసేందుకు స్థానిక బీజేపీ సర్కారు కుయుక్తు పన్నుతోంది. పథ్గడి ఉద్యమం వెనక మావోయిస్టు న్నారంటూ ప్రచారాన్ని ంఘించిన ప్రభుత్వం పువురు పథ్గడి ఉద్యమకారును జైళ్లలో బంధించింది. పథ్గడి ఉద్యమకాయి రaర్ఖం డ్‌ మాజీ డిప్యూటీ స్పీకర్‌ కరియా ముండా ఇంటిపై దాడి చేసి ముగ్గురు సెక్యూరిటీ గార్డును అపహరించి తీసుకెళ్ళడంతో ఉద్య మం మిలిటెంట్‌ దశకు చేరుకుంది. వారిని పది రోజు పాటు తమ ఆధీనంలో ఉంచుకున్నారు. తమ సమస్యపై గవర్నర్‌ స్పందించే వరకు వారిని వదిలివేయమంటూ ఉద్యమ కాయి పట్టుబట్టారు. దీంతో ఆదివాసీ గ్రామా పై వేలాది పోలీసును, పారా మిటరీ బగా ను మోహరించిన ప్రభుత్వం పథ్గడి ఉద్య మంపై ఉక్కుపాదం మోపేందుకు యత్నిస్తోంది. ఈ క్రమంలో పోలీసు జరిపిన దాడిలో ఒకఆదివాసీ మరణించాడు. అయినా..ప్రజు వెనకడుగు వేయలేదు. స్వయం నిర్ణయాధి కారాన్ని నిబెట్టుకునేందుకు సాంప్రదాయ ఆయుధాతో రాజ్యానికి ఎదురునిలిచారు. సాయుధబగాతో ఆదివాసు ఉద్యమాన్ని అణిచివేయడానికి ప్రయత్నిస్తూనే ఆఉద్యమంపై దుష్ప్రచారానికి తెగించింది బీజేపీ సర్కార్‌. జూన్‌19న ఖుంతి ప్రాంతంలో అమ్మాయి అక్రమ వ్యాపారంపై నాటకం వేసేందుకు వెళ్లిన ఐదుగురు గిరిజన మహిళను కొందరు అపహ రించి సామూహిక అత్యాచారం జరిపారు. ఈనేరాన్ని పథ్గడి ఉద్యమకారుపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసు. తిరు అనే పథ్గడి నాయకుడిపై అపహరణ, అత్యాచార కేసును నమోదు చేసిన పోలీసు అతడి కోసం ఆదివాసీ గ్రామాను జ్లడపడుతున్నారు. పథ్గడి పోరాటాన్ని అణచి వేసేందుకు బీజేపీ సర్కారు ఇలాంటి దుష్ఫ్ర చారానికి తెరతీసింది. ఈ కట్టుకథకు ప్రజలే సమాధానం చెబుతారు. అణచివేతను ధిక్కరించి తమదైన స్వయంపానను నిబెట్టు కుంటారు. పథ్గడి తొవ్వలో పోరాటాన్ని గెలిపిస్తున్నవాళ్ళు బిర్సాముండా, త్కిమాంజ వారసు.


షెడ్యూల్డ్‌ ప్రాంతంలో గిరిజన చట్టా ఉ్లంఘన
రాజ్యాంగం కల్పించిన 5వ షెడ్యూల్‌లో గిరిజను స్వయం ప్రతిపత్తి, గ్రామస్వరాజ్యం గిరిజనును అభివృద్ధి దిశగా తీసుకెళ్లానీ, నీళ్లు, అడవి, భూమి వనరు మీద గిరిజను కు సంపూర్ణ హక్కు ఉండాని చెప్పింది. గిరిజన భాషా,సంస్కృతి,వేషధారణ,గిరిజన ఆవాసాు అభివృద్ధి చెందాంటే 5వ షెడ్యూల్‌ చట్టాు పకడ్బందీగా అము కావాలి. అందుకు రాష్ట్ర గవర్నర్‌ ఎప్పటికప్పుడు గిరిజను స్థితిగతుపై పర్యవేక్షించాలి. గిరిజనును సమాజంలో భాగస్వాము చేయడానికి విధానాు సవరించుకో వడం కోసం ప్రత్యేక ప్రొవిజన్లు ఏజెన్సీలో కల్పించ బడ్డాయి. గ్రామ పంచాయతీ నుంచి పార్ల మెంటు వరకు రాజకీయ ప్రాతినిధ్యం గిరిజను కు కల్పించినా సంపూర్ణంగా అము కావడం లేదు. దీనితో ఏజెన్సీలో గిరిజను హక్కు కారాయబడుతున్నాయి. దేశంలోని ఎనిమిది రాష్ట్రాలో 5వ షెడ్యూల్‌ అములో ఉంది. ప్రత్యేక నిబంధను ఉన్నమాట వాస్తవం. రాజ్యాంగం కల్పిచిన 5వషెడ్యూల్‌ కింద గిరిజను అభివృద్ధి అవుతారన్న ఆశు ఆవిరై పోతున్నాయి. అయితే ఏనాడు గవర్నరు ప్రభు త్వానికి కనీసం సూచన చేయలేదు. పాకు పట్టించుకోకపోవడం వ్ల గిరిజన ప్రాంతంలో అభివృద్ధి కుంటుపడిరది. దీంతో ప్రజాస్వామ్యం మీద గిరిజను నమ్మకం కోల్పోవాల్సివస్తోంది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత మొదటి నాుగు దశాబ్దా కాంలో 83క్ష మంది గిరిజను ు, భూ నిర్వాసితుయ్యారు. వారిని ఇతర ప్రాంతాకు తరలించారు. 40శాతం భూమి ప్రాజెక్టుకు వినియోగించబడిరది. 60శాతం భూమి పెట్టుబడిదాయి వినియోగించు కుంటున్నట్టు లెక్క ఉంది. తెంగాణలో గిరిజ ను ఉన్న 5వషెడ్యూల్‌ ప్రాంతంలో గవర్నర్‌ రాష్ట్రపతికి సమాచారం ఇస్తూ, ప్రత్యేక సమా వేశం నిర్వహించి స్థానిక సంస్థకు ఎన్నికు జరపాలి. రాష్ట్రంలో32గిరిజన తెగు 36క్ష మంది ఉన్నారు. 3140 పంచాయతీు ఉన్నాయి. ఏజెన్సీలో ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ, ఎంపీపీు గిరిజనుకు రిజర్వు చేసి ఎన్నికు జరపాల్సిన అవసరం ఉంది. ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లో ఎన్నికు ఒకేసారి జరపడంవ్ల గిరిజను నష్టపోవల్సి వస్తుంది. నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గంలో 5 ఏజెన్సీ మండలాున్నాయి. అక్కడ ఎమ్మెల్యే సీటు అమ్రాబాద్‌ మండం పూర్తిగా ఏజెన్సీలో ఉన్న ఖమ్మం,వరంగల్‌,న్లగొండ,ఆదిలాబాద్‌ జిల్లాల్లో జెడ్‌పీటీసీ, ఎంపీపీ గిరిజ నేతరుకు కేటాయించడంతో ఏజెన్సీ హక్కును కారా స్తున్నారు. విద్యలో,ఉద్యోగాల్లో అనేక అవకత వకు జరుగుతున్నాయి. ఏజెన్సీలో దళాయి రాజ్యమేుతున్నారు. షెడ్యూల్‌ ప్రాంతంలో రాష్ట్ర కార్యనిర్వహణ అధికారాు ట్రయిబల్‌ ప్రాంతాకు వర్తిస్తాయి. రాష్ట్రంలోని షెడ్యూల్‌ ప్రాంతా పరిపానపైన రాష్ట్ర గవర్నర్‌ రాష్ట్రపతికి నివేదిక అందిస్తూ అభివృద్ధి చేయా ల్సి ఉంది. ప్రతినె గిరిజను సమస్య పై కమిటీవేసి అధ్యయనం చేయాలి. కనీసం సంవత్సరానికి ఒకసారైనా ఒక సమావేశం జరిపి,గిరిజన తెగ సమస్యను పరిష్కరించే దిశగా ఉండాలి. ఆప్రాంత పరిపాన అధి కాయి, కార్యనిర్వహణ అధికారు నివేదికు ఇవ్వాలి. గిరిజను సమస్యను రాష్ట్ర ప్రభు త్వం దృష్టికి అధికాయి తీసుకెళ్లాలి. గిరిజను అభివృద్ధి విస్తరింపచేయాలి. శాసనసభ్యుతో కూడిన ట్రైబల్స్‌ అడ్వజరీ కౌన్సిల్‌ (టీఏసీ) అధ్యక్షు అన్ని గిరిజన తెగ సంక్షేమం, పురోగతి వైపు తీసుకెళ్లాలి. గిరిజనుకు నష్టం చేసే విధంగా ఉంటే గవర్నర్‌ నిబంధను సవరించవచ్చు.దేశంలో మూడంచె పరిపాన విధానం ఉన్నది. తెంగాణ రాష్ట్రంలో ఐదం చె విధానం కొనసాగుతున్నది. దీనివ్ల 5వ షెడ్యూల్‌ విధా నానికి విరుద్ధంగా ఎన్నికు జరుగుతున్నాయి. ఏజెన్సీలో పూర్తిగా గిరిజను కు స్వయం పరి పానాధికారాు ఇవ్వాల్సి ఉండగా అది అము కావటంలేదు. ఎన్నిక విధానంలో 5వషెడ్యూల్‌ కింద ఏజెన్సీల్లో స్థానిక సంస్థకు నోటిఫికేషన్‌ ఇచ్చి ప్రత్యేకంగా నిర్వహించాలి. దీనివ్ల కొంతలోకొంత గిరిజ ను హక్కు కాపాడబడుతాయి. ఇట్లా జరపక పోవడంతో గిరిజను నష్టపోతున్నారు. పంచా యతీ ఎన్నికల్లో సర్పంచుల్లో 24శాతం ఉన్న గిరిజన పంచాయతీు ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ, ఎంపీపీ కేటాయింపుల్లో గిరిజను ప్రాతినిధ్యం చాలా తగ్గింది. ఏజెన్సీలో రావాల్సిన రిజర్వేషన్‌ కూడా కేటాయించలేదు. గిరిజను పట్ల పా కు నిర్లక్ష్య వైఖరి గిరిజన అభివృద్ధికి ఆటంకంగా మారింది. గిరిజన గ్రామ పంచాయతీ సభ హక్కును కారాయడం కోసం గిరిజనేతరును ప్రోత్సహిస్తున్నారు. షెడ్యూల్‌ ట్రైబ్‌ అభివృద్ధి కావాంటే రాజ్యాంగం కల్పించిన హక్కును అము చేయాలి. ఇప్పటికీ గ్రామ సభతీర్మానం లేకుండ ప్రాజెక్టు, రోడ్లు, రైల్వేలైన్‌ు, విద్యుత్‌లైన్‌ వేయడం కోసం గిరిజను భూము సేకరిస్తున్నారు. యురేనియం, మైనింగ్‌, బొగ్గు, గను తవ్వడం కోసం పెట్టుబడిదాయి రంకెలేస్తూ కబ్జాచేస్తున్నారు. గ్రామసభను లెక్క చేయకుండా గవర్నర్‌ విధును కారాస్తూ, గిరిజనును మోసం చేస్తున్నారు. థర్మల్‌ ప్రాజెక్టు, వన్యప్రాణు ప్రాంతాల్లో ప్రాథమిక సర్వే చేపట్టడానికి ఎవ్వరి అనుమతుూ లేవని అతివేగంగా క్లియరెన్స్‌ భించేలా ప్రభుత్వ విధానాు మారుతున్నాయి. ఇప్పటికీ ప్రాజెక్టు పేరుతో ఫార్మసీ పేరుతో ఇండిస్టీస్‌ పేరుతో యురేనియం బొగ్గుగను పేరుతో గిరిజను భూము కోల్పోతున్నారు. నష్టపరిహారం ఇవ్వకుండా దగా చేస్తున్నారు. కనీసం 2013 చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వాని ఉన్నా దానిని కూడా తుంగలో తొక్కి గిరిజనును ఏకాకి చేస్తూ భిక్షగాళ్లలా చేస్తున్నారు.
గిరిజను అధికంగా ఉండే ప్రాంతంలో అటవీ, గనుూ, సంపద ఉన్నదని పెట్టుబడి దాయి కన్నేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాు ప్రభుత్వ సంపదను ప్రయి వేటుపరం చేయడం కోసం అనేక మార్పు చేస్తున్నది. గిరిజనుకు కొంత వాటా ఇవ్వాని ఉన్నా అవి అము చేయకుండా గిరిజనును మోసం చేస్తున్నది ప్రభుత్వం. బొగ్గు, మినరల్‌ లైన్‌ లాభాల్లో 26శాతం ప్రభావితం అవుతున్న గిరిజనుకు వాటా చెల్లించాని యూపీఏ ప్రభుత్వం స్టాండిరగ్‌ కమిటీ సూచించింది. రాయల్టీకి సమానంగా 100శాతం గిరిజన అభివృద్ధికి ఉంచాన్నది. మోడీ ప్రభుత్వం దానిని కుదించి 30శాతం చేసింది. ఒక్కమాటలో చెప్పాంటే గ్రామసభ అవసరం ఏజెన్సీ హక్కును కారాసింది. గిరిజన ప్రాంతంలో ఏ సమస్య ఉన్నప్పటికి రాజ్యాంగం ప్రకారం గవర్నర్‌ నోటిఫికేషన్‌ ఇవ్వాలి. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజను నుంచి గిరిజనేతయి భూమి బదిలీ నిషేధించబడిరది. గిరిజన తెగ సభ్యు మధ్య భూమి కేటా యింపును సమర్థిస్తుంది.వడ్డీ, వ్యాపారం నియంత్రించబడాలి. ఈ నిబంధన ప్రకారం గిరిజనుకు సర్వహక్కు ఏజెన్సీు కలిగియున్నారు. ఆర్టికల్‌ 368 ప్రకారం గిరిజను ప్రయోజనా కోసం సవరించి అభివృద్ధివైపు తీసుకెళ్లాలి. పంచాయతీ రాజ్‌ చట్టం సమాజ జర్జిమెంట్‌ అము చేసే విధంగా చర్యు తీసుకోవాలి.గిరిజన తెగల్లో ఉన్న అసమానతను తొగించేందుకు ప్రతి తెగపై చర్చించి అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉన్నది. ప్రతి మూడునెలకోసారి ట్రైబల్‌ అడ్వ జరీ కమిటీ సమావేశమై రాష్ట్ర గవర్నర్‌ని గిరిజన అభివృద్ధిలో భాగస్వామిని చేయాలి. గిరిజను ప్రత్యేక భాషా,వేషధారణ,సంస్కృతి, గిరిజన ఆవాసాకు ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించి గిరిజన తెగ అభివృద్ధిని సమానస్థాయిలో తీసుకెళ్లే విధంగా ప్రభుత్వం బాధ్యత వహించాలి.

ఏజెన్సీపై గిరిజనేతర పార్టీల ఆధిపత్యం

ఏజెన్సీలో గిరిజనేతర రాజకీయపార్టీ ను బహిష్కరించి నిషేదించాని ఆదివాసీ సమాజం కోరుతున్నది. ఏజెన్సీతో బూర్జవ పార్టీు ఎర్ర జెండా పార్టీు బయంకరమైనా బానిస వ్యవస్ధను నడుపుతున్నాయనీ ఆదివాసీ యువతరం ఆందోళన చెందుతున్నారు.ఎన్నో పోరాటా ద్వారా సాధించు కున్న హక్కు చట్టాలు నేడు గిరిజనేతరపార్టీల వనం కాబోతున్నాయనీ ఆదివాసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనిమూలంగా ఏజెన్సీలో పూర్తి వైరిధ్యం నెల‌కొంది.అందువల‌న ఆదివాసీ అస్థి త్వం మనుగడ మొత్తం కూడ ప్రమాదంలో పడింది.దీనికి మూకారణం గిరిజనేతర రాజకీయ పార్టీలే అనేది నగ్న సత్యం. ఏజెన్సీలో మొత్తం అధికారయంత్రాంగం రాజకీయ యంత్రాంగం గిరిజనేతర పార్టీ కబంధహస్తాలో బందించ బడిరది. గిరిజనేతయి గిరిజనేతరపార్టీలో చేరి ఏజెన్సీలో చట్టవిరుద్ద వ్యాపారాలు చేసి ఆర్ధికబలం, మందబలంతో రాజకీయపార్టీల‌ను నియంత్రణలో ఉంచుకోని ఏజెన్సీల‌పై ఆదివాసీపై ఆధిపత్యం చెయిస్తు న్నారు.ఆదివాసీను బానిసుగా చేస్తు న్నారు. చిన్నా చితకవ్యాపారాలు చేసి ఆదివాసీకు పెట్టుబడు పెట్టి ఆదివాసీను మోసంచేసి దోపిడి చేస్తూ ఏజెన్సీలో వంద కోట్లు సంపాదిస్తు న్నారు.ఆదివాసీు మాత్రం రోజు రోజుకి అప్ప ఊబిలో కూరక పోతున్నారు. అన్ని రాజకీయ పార్టీు ఆగిరిజనేతరు దగ్గరే చందాు తీసుకోని ఆగిరిజనేతరుకే కొమ్ముకాస్తున్నారు.1/70కి విరుద్దంగా భూలావాదేమీ జరుగుతున్న కూడ ఏజెన్సీలో ఎర్రజెండా పార్టీు నోరు విప్పడం లేదు.అంతేకాకుండా ఇల్లెందు బయ్యారం గుండా టేకుపల్లి ఏరియాలో చాలామంది ఆదివాసీల భూము గిరిజనేతరుకు పంచిపెట్టారు.మరికొన్ని బవంతంగా ఆక్రమించుకున్నారు.ఏజెన్సీలో పీసాచట్టం ప్రకారం గ్రామసభ ప్రకారం రాజకీయ పార్టీు నడుకోవాని చట్టం నిరేశిస్తున్నా కూడ ఈ గిరిజనేతర పార్టీు ఏమాత్రం పట్టించు కోవడంలేదు.ఏజెన్సీలో వే ఎకరాు గిరిజనేతయి చట్టవిరుద్దంగా ఆక్రమించుకుంటే ఏఎర్రజెండాపార్టీ నోరు విప్పటంలేదు.ఆపార్టీలో గిరిజనేతర నాయకత్వం క్రింద ఉంది కాబట్టి.ఏజెన్సీలో రియల్‌ మాఫియను ఎదురించలేక ఆదివాసీు కోర్టుకు వెళ్లితే గిరిజనేతరుకే అనుకూంగా కోర్టు తీర్పు వస్తున్నాయి.ఆదివాసీ రిజర్వేషన్‌లో చట్టవ్యతిరేఖంగా చేరినా లంబాడీలు నేడు పాకు ఇచ్చే అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో వాళ్ళదే పైచేయి అవుతుండటంతో ఆదివాసీు ఎంత చదివిన ఈపోటి ప్రపంచంలో నెగ్గలేక అడవుకే పరిమితం అవుతున్నారు. సరైనా నైపుణ్యంలేక ఆర్దిక స్థోమత లేక ఆదివాసీ యువతరం వ్యవసాయానికి పరిమితం అవుతూ నక్సలిజం వైపు మొగ్గుచూపుతున్నారు.ఆదివాసీ ఆర్ధిక రాజకీయ చైతన్యం లేక అమాయకత్వం నిరక్ష్యరాస్యత ఉండటంతో ఏజెన్సీలో గిరిజనేతరపార్టీు చెప్పిందే వేదం అవుతుంది. ఆదివాసీ ఐక్యతను దెబ్బతీస్తూ ఎన్నికపుడు ఆదివాసీ మద్య వైరుద్యాను వైషమ్యాను సృష్టిస్తున్నాయి.గిరిజనేతరపార్టీు ఆదివాసీను విభజించి పాలిస్తు న్నాయి.ఆదివాసీు గొడమ తగదాు పెట్టుకొని పోలిస్‌స్టేషన్‌కు వెళ్లితే ఈగిరిజనేతర పార్టీలే మాయమాటు చెప్పి విడిపిస్తున్నారు. ఏజెన్సీలోకి విచ్చవిడిగా గిరిజనేతరు వసను ప్రోత్సహిస్తున్నారు.సాదాబైనామా ద్వారా ఏజెన్సీలో వేలాది ప్రభుత్వ భూమును గిరిజనేతయి 1/70కి వ్యతిరేకంగా ఆక్రమించుకోని పట్టాు చేసుకొంటే ఏవిప్లవపార్టీ మాట్లడటం లేదు.యస్‌యల్‌ఆర్‌, నూతనరెవిన్యూ చట్టంపై ఏఎర్రజెండా పార్టీ మాట్లడటం లేదు .అంతర్జాతీయ దోపిడిపై ఆనర్గళంగా మాట్లడే ఎజ్రెండాపార్టీు ఏజెన్సీలో జరుగుతున్న దోపిడి వారి కళ్ళకు ఎందుకు కనిపించడంలేదని ఆదివాసీు ప్రశ్నిస్తున్నారు. నేడుఏజెన్సీలో1/70చట్టం జీవో3 కాగర్బంలో కలిసిపోతున్నాయి రేపు ఐటిడిఏు పీసా చట్టం కూడ నిర్వీర్యం చేసేవిధంగా ఈ గిరిజనేతర పాకురంగం సిద్దం చేస్తున్నా కూడ ఏబూర్జావ పార్టీనోరు విప్పడం లేదు.ఏజెన్సీలో పెరిగిన గిరిజనేతర ఓట్లను చూసి ఆదివాసీ ప్రజాప్రతినిదు కూడ ఆదివాసీ పక్షనా మాట్లడంలేదు.భవిష్యత్‌లో ఆదివాసీ అనే పదం అంతమయ్యే విధంగా గిరిజనేతర పార్టీు వ్యవహరిస్తున్నాయి. ఏజెన్సీలోఉన్న ఎర్రజెండా పార్టీు బూర్జావ పార్టీు ఏజెన్సీలో ఆదివాసీ పక్షానఉంటారో గిరిజనేతరు పక్షాన ఉంటారో త్చేుకోవాని ఆదివాసీు అంటూఎదురు తిరుగుతున్నారు.మరికొన్ని గిరిజనేతర పార్టీు ఏజెన్సీలో ఉండే గిరిజనేతరును రెచ్చగొట్టి ఉసిగొల్పి ఆదివాసీపై ఉద్యమం చేయాని ఉసిగొల్పితున్నాయి.1950ముందు ఏజెన్సీలో గిరిజనేతరు లేరు .అందుకే ఆదివాసీ కోసం ప్రత్యేకంగా ఆదివాసీకు ఏజెన్సీ ఏర్పాటు చేశారు.ఆపరిస్ధితులో ఏజెన్సీలో స్ధిరనివాసం లేదు.అదే గిరిజనేతయి ఇపుడు ఏజెన్సీలో క్షసంఖ్యలో అక్రమంగా వఛ్చి స్ధిరనివాసం ఏర్పాటు చేసుకోని 1/70చట్టం విరుద్దంగా వేలాది భూము ఆక్రమించుకోని నేడు అదే ఏజెన్సీలో హక్కుకోసం ఎలా పోరాడుతున్నారో ఈ గిరిజనేతర పార్టీు సమాధనం చెప్పాలి.పూర్వం భారతదేశానికి త్లెదొరు వ్యాపారం కోసం వచ్చి భారతదేశాన్ని ఆక్రమించి పాలించారు.ఇపుడు న్లదొరు (మన గిరిజనేతయి) ఏజెన్సీ ప్రాంతానికి బతుకు దెరువు కోసం వచ్చి ఈ ప్రాంతంలోని భూము సహజ సంపద ఖనిజ సంపద దోచుకొని ఎలా దోపిడిచేస్తున్నారో గిరిజనేతయి అనే చేస్తున్నా కూడ ఏవిప్లవ పార్టీ ఏఎర్రజెండా పార్టీకూడ ప్రశ్నించే స్ధాయిలో లేదు. ఎందుకోసం ఏజెన్సీలో పెరిగిన గిరిజనేతరు ఓట్ల కోసంమేనా.ఆదివాసీ ప్రాంతాకు ఒకచరిత్ర ఉంది .భారతతేశానికి స్వాతంత్య్రం రాకముందు నుండే ఆదివాసీు బ్రిటీష్‌వారిపై పోరాటాు చేసి తమ హక్కును సాధించుకు ఘన చరిత్ర ఈ ఆదివాసీకు ఉంది.భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు ఆదివాసీ సాయుధ పోరాటా ద్వారా ఆదివాసీకు ప్రత్యేక జిల్లాు1874చట్టం 1884లో అటవి హక్కు చట్టం,1917షేడ్యూల్‌ భూ నియంత్రణ చట్టం,1946నిజాం సర్కార్‌ ఫస్లి చట్టం ఇంకా ఎన్నో రకా సౌభ్యాు పొందారు. భారతదేశం ఆదివాసీకు ఉన్న ఘనమైన చరిత్ర ద్వారా రాజ్యంగంలో 5,6 షేడ్యూల్‌ ప్రాంతంగా రూపొందించారు.1950లోనే భారత ప్రభుత్వం షేడ్యూల్‌ ప్రాంతంగా గుర్తించి అక్కడ భూమిపై సర్వహక్కును ఆదివాసీకు కల్పించారు.విధ్య ఉపాధి అవకాశాను ఆదివాసీకు అందించానే దృక్పధంతో 1975లోనే ఐటిడిఏు స్ధాపించారు.ఆదివాసీ భూము గిరిజనేతయి కొనకుండా నిషేదిస్తు 1/70చట్టాన్ని కూడ ఆదివాసీకుఏర్పాటు చేసిన ఈ గిరిజనేతర రాజకీయ యంత్రాంగం గిరిజనేతర అదికార యంత్రాంగం వన అమకు నోచుకోవడం లేదు.ఆదివాసీ ప్రాంతల్లో ఆదివాసీ గ్రామ పానపై, సహజ వనరుసై ఖనిజ సంపదపైనా ఆదివాసీ అస్ధిత్వం అభివృద్దిపైనా సంపూర్ణ హక్కుకోసం పీసా చట్టాన్ని ఏర్పాటు చేశారు. కాని ఏజెన్సీలో పీసా ఎక్కడ కూడ సంపూర్ణంగా అము చేసినా చరిత్ర ఈగిరి జనేతర పార్టీకు లేదు.పోడు భూముపై సర్వ హక్కు ఆదివాసీవే అని 2005 అటవి హక్కు చట్టం స్పష్టంగా చెబుతున్నా గిరిజనే తరుకు భూముకు పట్టాు ఇస్తున్నారు. ఆదివాసీను బినామిుగా చేసుకొని వేఎకరాు పోడుభూము గిరిజనేతయి వ్యవసాయం చేస్తున్నారు.ఈ గిరిజనేతర రాజకీయ పార్టీ కుట్రు కుతంత్రాతో క్షలాది ఎకరాు ఆదివాసీ భూమును గిరిజనేతయి దోచుకొని ఏజెన్సీలో తిష్ఠవేసి నేడు ఆదివాసీ అస్ధిత్వానికి ప్రమాదకరంగా తయారువుతున్నారు.నేడు ఏజెన్సీలో గిరిజనేతర రాజకీయ పార్టీు, గిరిజనేతరు భారత రాజ్యంగాన్ని దిక్కరిస్తు ఆదివాసీ చట్టాను వ్యవతిరేకస్తు ఆదివాసీ ద్రోహుగా మిగిలిపోతున్నారు.1950లో ఆదివాసీ ప్రాంతాను షెడ్యూల్‌ ప్రాంతంగా గుర్తించినపుడు ఈగిరిజనేతయి లేరు మరీ…ఇపుడు ఎక్కడి నుండి వచ్చారు…?ఎలా వచ్చారు..? ఏజెన్సీలో సహజసంపదను దోచు కొవడానికే వచ్చారు. ఏజెన్సీ అనేది ప్రత్యేక భూభాగం… ఆదివాసీకే దానిలో సర్వహక్కు ఉంటాయి .కాని అదే ఏజెన్సీలో బ్రతకుదెరువు కోసం వచ్చిన గిరిజనేతయి హక్కు కావాని ఏజెన్సీలో సగం వాటా కావాని ఏజెన్సీ రిజర్వేషన్‌లో తమకు భాగం కావాని అడగడం దేనికి స్పూర్తి?దేనికి సంకేతం? ఇదేనామీరిచ్చే భారతరాజ్యంగాన్నికి గౌరవం ఇదేనా? ఏజెన్సీలోఉన్న గిరిజనేతర ఎర్రజెండాపార్టీు ఆదివాసీ సమాజానికి సమాధానం చెప్పాలి. అసు ఏజెన్సీలోకి ఎవరు రమ్మ్మన్నారు?..రిజర్వేషన్‌ ఎవరుఅడగ మన్నాడు?.ఏజెన్సీలో అసు కరెంటు మీటర్‌ రేషన్‌కార్డు కూడ గిరిజనేతరుకు ఇవ్వడం కుదరదు.అలాంటిది మీకు ఏకంగా భూమిపై హక్కు,ఉద్యోగ హక్కు ఎలా ఇస్తారు? గిరిజనేతయి ఆలోచన చేయాలి .మీ వెనుకా ఉండి ఓటు బ్యాంకు రాజకీయా కోసం స్వార్ధపూరిత ఆలోచనతో రెచ్చగొట్టె గిరిజనేతర బూర్జవాపార్టీు, ఎర్రజెండాపార్టీు గిరిజనేతరును మరింత అభద్రత భావానికిలోను చేస్తున్నారు.ఆదివాసీపైకి గిరిజనేతరును రెచ్చగొడుతున్నారు.ఇది ఏసమాజిక న్యాయానికి స్పూర్తిగా ఉందో గిరిజనేతర పార్టీు ఆలోచన చేయాలి. ఏజెన్సీలో ఉండే గిరిజనేతరులారా ఏజన్సిలో ఎవరికి హక్కు ఉన్నాయో తొసుకొని ఉద్యమాు చేయడం మంచింది. రాజకీయపార్టీ ఉచ్చులో పడకుండా ఓటు బ్యాంకు రాజకీయాకు బలికాకుండా ఆదివాసీ అస్ధిత్వ ఉద్యమాకు తోడ్పాటునివ్వండి.తొగు ఉభయ రాష్ట్రాలో 5వషెడ్యూల్‌ ఆదివాసీ భూబాగం అయిన ఏజెన్సీలోఆదివాసీపై అమానుషమైనా పీడన అణిచివేత ఆధిపత్యం చెలాయిస్తున్నా… ఈ గిరిజనేతరపార్టీను ఏజెన్సీ నుండి బహిష్కరించడానికి ఆదివాసీు ఏకంకావాలి.కొమరంభీం, సోయం గంగుల్‌,రాంజీగోండు,సమ్మక్కసారమ్మ పోరాట వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని పోరాటబాట పడుతున్నారు. ఏజెన్సీలో ఆదివాసీ స్వయంపాకోసం ఆయుధాతో సాయుధంగా మారుతున్నారు.మాఊర్లో మారాజ్యం అంటు మాగూడెం మాపాన అంటు కదంతొక్కుతున్నారు.
గుండా రియల్‌ మాఫియా
ఐదవ షెడ్యూల్‌ ఆదివాసీ భూబాగంలో ఉన్న ఏజెన్సీగా ఉన్న గుండా మండంలో గిరిజనేతర వస మూంగా, గుండా మండంలో ఉన్న ఎర్రజెండాపార్టీ మూంగా ఆదివాసీ అస్థిత్వం అంతమైపోయో ప్రమాదం ఎక్కువగా ఉంది.గుండా మండంలో కంటికి కనిపించని రియల్‌ మాఫియా చెరేగిపోతున్నది.ఏజన్సిలో 1/70లోఉన్న సోయి కూడ లేకుండా ఏజన్సిలో ఉన్న గిరిజనేతర పార్టీ మూంగా ఆదివాసీ చట్టాకు తూట్లు పొడుస్తు ఆదివాసీ అస్ధిత్వం పై గిరిజనేతర రియల్‌ మాఫియ జన సత్వాు పోసుకుంటుంది.భద్రాద్రికొత్తగూడెం జిల్లా గుండా మండంలో గుంట మూడు క్ష చొప్పన అమ్ముతు 1/70 చట్టానికి తూట్లు పొడుస్తు గిరిజనేతర సామ్రాజ్యవాదం విజయవిహరం చేస్తున్నది.నేడు ఈ చట్టం గిరిజనేతర ఉ్లంఘనతో నిర్వీర్యం అవుతుంది.ఆదివాసీ అమాయకత్వం నిరక్షరాస్యత వన ఆర్దిక అసమానత వన గిరిజనేతర ఆక్రమణదారుతో గుండా మండంలో గుంట మూడు క్షు పైనే ఉన్నది అంటే ఇక్కడ ఎలా రియల్‌ మాఫియా నడుస్తున్నదో అర్ధం అవుతుంది.గుండా మండంలో ఆదివాసీ భూము అత్యంత కారుచౌకగా కొనుగోు చేసి పదిరెట్లు ఎక్కువగా అమ్ముతు రియల్‌ ఎస్టేట్‌ గా మార్చి కోట్లు గడిస్తున్నారు.గుండా మండ1/70చట్టం అము లో ఉన్నప్పటికిని ఇక్కడ ఉన్న ఎర్రజెండా పార్టీు గిరిజనేతర పార్టీు గిరిజనేతరుకే అనుకూంగా ఉన్నట్లు తొస్తుంది.చట్టాన్ని అముచేయాల్సిన అదికాయి రెవిన్యూ అదికాయి నిమ్మకునీరేత్తినట్లు వ్యవహరిస్తున్నారు. 1/70చట్టం ప్రకారం ఆదివాసీ భూము ఆదివాసేతయి అమ్మిన కొనినా చట్ట విరుద్దం అవి ఆదివాసీకే చెందుతాయని 1/70చట్టం స్పష్టం చేస్తున్నది.1/70చట్టానికి విరుద్దంగా చాలా మంది గిరిజనేతయి ఆదివాసీ భూము రియల్‌ ఎస్టేట్‌ గా మార్చి గుంట మూడు క్షు అమ్ముతు పట్టాు చేసుకోని బ్యాంకులో రుణాు తీసుకుంటున్నారు. ఆదివాసీ భూము రియల్‌ ఎస్టేట్‌ మార్చడం వన గుండాలోకి విపరీతంగా గిరిజనేతరు వసు పెరిగిఆదివాసీ అస్ధిత్వానికి పెను ప్రమాదకరంగా తయారయ్యో అవకాశం ఉంది.గుండా మండంలో గిరిజనేతర వస కారణంగా ఆదివాసీ చట్టాు కారాయబడుతున్నాయని ఆదివాసీ సంఘాు ఆరోపిస్తున్నాయి.తద్వారా ఏజన్సిలో గిరిజనేతరు దోపిడి దౌర్జాన్యాు ఎక్కువైతాయని ఆదివాసీ ప్రజానీకం భయాబ్రాంతుకుగురవుతున్నారు.1/70చట్టానికి విరుద్దంగా రియల్‌ మాఫియా అండతో గుండాలోవిచ్చవిడి బహుళఅంతస్తు నిర్మాణాు విపరీతంగా పెరిగిపోతున్నా కూడ ఇక్కడ ఆదిపత్యం చెలాయిస్తున్నా ఎర్రజెండా పార్టీు ఒక్క మాట కూడ మాట్లడక పోవడం ఆదివాసీ పై సవితితల్లి ప్రేమను చూపిస్తున్నది.గుండాలో ఆదివాసీ భూము క్షు కోట్లు పుకుతుండటంతో 1/70చట్టానికి అర్దం లేకుండా పోతుందని ఆదివాసీు ఆగ్రహం చెందుతున్నారు.గుండాలో ఇంత చట్ట ఉ్లంఘన జరుగుతున్న కూడ ఆదివాసీ ఓట్లతో గెలిచిన ఆదివాసీ ప్రజాప్రతినిదు కనీసం ఈ చట్టంపై అవగహన లేక పోవడం,గిరిజనేతరుకు వత్తాసుపకడం గిరిజనేతర పార్టీ లైన్‌లో మాట్లడం ఆదివాసీను నమ్మకద్రోహం చేయడమే అని ఆదివాసీ సంఘాు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయిఎన్నో పోరాటాు ఉద్యమాు వన ఆదివాసీకు ఆక్సిజన్‌గా వచ్చిన ఈ 1/70చట్టాన్ని ఇక్కడ ఆదివాసీ ఓట్ల తో గెలిచిన ఒక ఎర్రజెండా పార్టీ పక్కగా తూట్లు పొడు స్తున్నట్లు ఆదివాసీ యువతరం ఆందోళన చెందుతున్నారు.గుండా మండంలో ఉన్న కుమ్మరికుంట శిఖం భూము కారుచౌకగాకొని క్షలో బేరాసారాు కొనసాగించారు.గుండా మండంలో ఇప్పటికి ప్రభుత్వ భూము లేవంటే నమ్మశక్యంగా లేదు.ప్రభుత్వ భూముఅన్ని గిరిజనేతయి ఆక్రమించుకొని ఇళ్ళు కట్టుకోని నివాసం కొనసా గిస్తున్నారు.మరికొంత మంది ప్రభుత్వ భూము కొని క్షలో రియల్‌ మాఫియాను నడుపుతున్నారు.గుండా నుండి కొమరంభీం డిగ్రీకాలేజీ దాటి మోరగుట్ట దాక రోడ్డుకి ఇరువైపు భూభూము కొన్నారు.గుండా తండా నుండిపెట్రోుబంక్‌దాటి జామరగూడెం వరకు రోడ్డుకు ఇరువైపు భూము అదిక సంఖ్యలో గిరిజనేతయి కొనుగోు చేశారు.సాయనపల్లి వెళ్ళెదారిలో మ్లన్నవాగు దాక రోడ్డు కి ఇరువైపు భూము కొనుగోు చేశారు. పోలిస్‌స్టేషన్‌ వెనుకా నుండి మ్లనవాగు దాక రోడ్డుకి ఇరువైపు ఎక్కువ సంఖ్యలో గిరిజనేతయి భూము కొనుగోు చేశారు .గుండాలో సామాన్య నిరుపేద ఆదివాసీు ఆదివాసేతరుడు భూమికొనాంటే క్షు కోట్లు పుకుతుండటంతో దిక్కుతోచని స్దితివలో ఉంటూన్నారు.పేదకు భూమి కావంటే దొరకని పరిస్ధితి గుండాలో ఉంది.దీనికి కారణం ఎవరు రాజకీయ యంత్రాంగమా అదికార యంత్రాంగం ఆదివాసీ సమాజానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైన ఉంది. గుండా మండంలో1/70చట్టాన్ని పకడ్బందీగా అము చేయాని అందుకోసం మండ స్ధాయిలో అదికారుతో , ప్రజాప్రతినిదుతో కమిటి వేసి పర్యవేక్షించాలి.ఈ చట్టాన్ని ఉ్లంఘించిన వారిని ఏజన్సి నుండి బహిష్కరించాని, గుండాలో రియల్‌ మాఫియాను నిషేదించాని ఆదివాసీ అస్ధిత్వాన్ని కాపాడాని , ఆదివాసీ చట్టాను అముచేయాని ,గుండాలో గిరిజనేతర అక్రమ వసు అరికట్టాని ,గుండాలో ఎర్రజెండా ,బూర్జావపార్టీ అరాచాకాు దోపిడి దౌర్జాన్యాు అరికట్టాని, బహుళ అంతస్తు నిర్మాణాను అరికట్టాని గుండా ఆదివాసీ ప్రజానీకం కోరుతున్నారు.- వూకె రామకృష్ణ దొర

సంక్రాంతి శోభ

సంక్రాంతి అంటే అందరికీ గుర్తుకు వచ్చేది..పల్లెటూళ్ళు…ఆవు పిడకు, పాత సామా ను వేసి చలి కాచుకునే భోగిమంటు, మగవాళ్ళ కోడిపందేు, ఆడవాళ్లపిండి వంట హైరానా. కొత్త అు్లళ్లకు రాచమర్యాదు, రాజభోగాు, మగప్లి గాలి పటాు, ఆడప్లిు ముచ్చట గొలిపే పట్టు పావడాు, వాకిట్లో వేసే ముగ్గు, అందులో గొబ్బెమ్ము, చుట్టూ చామంతి, బంతిపూ రేకు, సాయంత్రంకాగానే పసిప్లికు పోసేభోగి పళ్ళు.. అమ్మో అంతా సందడే సందడి. ముత్తైదు వు ఒకరికి ఒకరు ఇచ్చి పుచ్చుకునే వాయన తాం బూలాు, సంక్రాంతి,కనుమ రోజుల్లో ఎక్కువగా కనపడే హరిదాసు…వారి తంబరు నాదస్వరాు ఉత్తరాయణ పుణ్యకాంలో వినడం శుభ సూచి కం..కనువిందుగా అరించిన గంగిరెద్దు విన్యాసాు, అన్నీ మన తొగు వారి సొంతం. దక్షిణాయనం నుండి ఉత్తరాయనంలోనికి సూర్యుడు ప్రవేశించే పుణ్యకాం సంక్రాంతి. ఆ రోజున పెద్దకు చేసే పూజు భావితరాకు ఆచారణీయం… పుణ్యపద్రం…కనుమ నాడు పశువును పూజించడం ఆచారంగా వస్తుంది. సేద్యం లోకి దుక్కి దున్నడంలో రైతుకు ఎంతో సహాయం చేసే పశువును, పశుసంపదను గౌరవించడం హిందూ సంప్రదాయం. ఆకాశంలోని చుక్కన్నీ నే మీదకు చేరే రోజు సంక్రాంతి..పాముంత, చెట్టుమీద పిట్ట, చేతిలో పూబుట్ట… కాదేదీ ముగ్గుకి అనర్హం!! చుక్కతో చుక్కు కుపుతూ చుక్కకే చుక్కు చూపించే గాలి పటాు, తీయ ని చెరకు గడు, కనువిందు చేసే కుమ, పూసిన పద్మాు, మల్లెమొగ్గు, గుమ్మడిపూు, అందమైన సీతాకోకచిుకు, నేమీద ఈదే చేపు, ఏనుగు అంబారీు, రాచహంసు, చిట్టి చిుకు, గంధం గిన్నొ,విస్తరాకు,కోటు,రధాు,స్వర్గ ద్వా రాు…ఎన్నో ఎన్నెనో ముగ్గు..వాకిట్లో వినోదా వింతు. ఆ ముగ్గు చుట్టూ మగువ కోలాటాు, ఎంత చెప్పుకున్నా తరగని పండుగ సంక్రాంతి. ఆకాశంలోని హరిమ్లి నేమీదకు వాలి రంగవల్లి అయినట్లు అనిపించడంలో ఆశ్చర్యం ఏముంది? ఎటు చూసినా ఆనందం సౌభాగ్యంకు చిహ్నం.
` డా.దేవుపల్లి పద్మజ

శాంతి,సౌభాగ్యం,ఐకమత్యం కగ లిసినదే పం డుగ. అందరూ పండుగగా వ్యవహరించే ఉత్సవాు వ్యక్తిగతంగాను, కుటుంబపరంగాను, బంధుగతంగాను జరుపుకుంటూ ఉంటాము. అంతవరకు వున్న కష్టాు మరచి అందరితో కసి మెసి ఆనందం పంచుకునే దినమే పండుగ. ఈపండుగ క్రమంలో వచ్చే ముఖ్య మైన పండుగలో సంక్రాంతి ఒకటి. సూర్యుడు తన ప్రయాణంలో ఒక రాశినుండి మరొక రాశి లోకి ప్రవేశించడాన్ని సంక్రమణం లేదా సంక్రాంతి అంటారు. ధనుస్సురాశినుండి మకరరాశిలోనికి ప్రవేశిస్తే మకర సంక్రమణం సంభవించి, ఉత్తరాయణ పుణ్యకాం ఆరంభమయి, మనం ఆచరించే ‘‘సంక్రాంతి’’ పండుగ వస్తుంది. సూర్యగమనం ఉత్తరాయణ, దక్షిణాయనాు నిర్ణయిస్తే, చంద్రగమనం మాసాు నిర్ణయిస్తుంది. సూర్యుడు ధనుస్సురాశిలో సంచరిస్తుండగా ధనుర్మాసం జరుగుతుంది. ఈ ధనుర్మాసం ముగియగానే సంక్రాంతి శోభు ప్రారంభమవుతాయి. కాచక్రంలోని రాశులో మకరరాశి సర్వశ్రేష్టమైనది. శ్రవణానక్షత్రములో ఉద్భవించిన శ్రీమన్నారాయణుడు అనంత పద్మనాభునిగా బ్రహ్మకు సాక్షాత్కరించినది శ్రవణానక్షత్రములో. ఈ నక్షత్రము మకర రాశికి చెందినది. ఈకారణం చేత శ్రీమహా విష్ణువుని యొక్క రాశి మకరరాశి. దీనిని మానవుని శిరస్సుగా భావిస్తారు. అటువంటి మకరరాశిలోకి సహస్రకిరణుడైన సూర్యభగ వానుడు ప్రవేశించే మహత్తర పుణ్యదినం కాబట్టి, ప్రతీవ్యక్తిలో ఆధ్యాత్మిక భావను పెంపొందించటానికి అత్యంత అనువైన కాం. వేదకాంనుంచి శిష్యు సరైన గురువు కోసం అన్వేషించటం, గురూపదేశం పొందడం, వేదపారాయణు సాగించటం వంటివి ఈ సమయంలోనే ఆరంభమవుతాయి. జగత్తు జమjైునప్పుడు శ్రీమన్నారాయణుడు ఆదివరాహమూర్తిగా అవతరించి భూమిని ఉద్ధరించిన రోజు సంక్రాంతి. వామనావతార ఘట్టములో వామనుడికి బలిచక్రవర్తి మూడడుగు భూమిని దానం చేసినది, వామనుడి పదఘట్టనతో పాతాళానికి చేరినది ఈరోజే. దీనికి సంకేతంగా మనం సంక్రాంతి పర్వదినం జరుపుకుంటాము. ఈపండుగ భోగి, సంక్రాంతి, కనుము అని మూడు రోజుగా జరుపుకునే పర్వదినం.
భోగిపండుగ
భోగి పండుగ పేరు చెప్పగానే మనకు స్ఫురించేవి భోగిపళ్ళు, భోగిమంటు. ఆవుపేడతో పిడకు తయారుచేసి యఙ్ఞదేవతను తుచుకుంటూ, పాపప్రక్షాణన జరిపించమని వేడుకుంటూ, ధర్మమార్గ పయనానికి సమాయత్తమవుతూ మంటలో సూర్యోదయం సమయంలో వీటిని వేస్తారు. ప్లిు, పెద్దు అందరూ ఈ మంట చుట్టూ చేరి ఆనందోత్సాహలలో మునిగిపోతారు. ఈ మంటలోనే పాతపడిన సామానును కూడా వేసే సాంప్రదాయం కూడా కనబడుతుంది. నూతనత్వానికి ఆహ్వానం పుకాంటే పాతదనాన్ని విడనాడాలి. ఈ మంటు వేదకామునాటి ఋషు తాము సంవత్సరారంభములో వ్రేల్చిన ‘ఆగ్రాహాయణి’ హోమాగ్నికి ప్రతిరూపం. హోమ భస్మం మంత్రసారము, అతి పవిత్రమైనది. మంటు శాంతించిన తరువాత ఈ హోమ భస్మాన్ని దైవప్రసాదంగా భావించి నుదుటిన ధరిస్తారు. ప్లికుకూడా నుదుటిమీద ఉంచి వారి ఆయురారోగ్యాకై ప్రార్థిస్తారు. దేవతారాధన, నూతన వస్త్రధారణ, పిండివంటతో భోజనము వగైరా పూర్తిచేసుకుని సాయంకాం ‘‘భోగిపళ్ళ’’ వేడుక జరుపుతారు. ప్లిను ఆశీర్వదిస్తూ పెద్దంతా వారి శిరస్సుపై రేగిపళ్ళను పోస్తారు. రేగిచెట్టును సంస్కృతంలో బదరీ వృక్షం అని పిుస్తారు. ఈవృక్షం విష్ణు ప్రీతికరమైనది. ఈ రేగిపళ్ళతోపాటు చ్లిరపైసు, నానపెట్టిన శనగు, పువ్వు ప్లి తలపై పోస్తూ, శ్రీమహావిష్ణువులాగా తేజరిల్లాని ఆశీర్వదిస్తారు. తరువాత ముతైదువుకు తాంబూలాు ఇచ్చి సంతోషపరుస్తారు.
సంక్రాంతి పండుగ
రెండవ రోజైనది సంక్రాంతి పండుగ. పండుగలో ప్రతీ రోజుకు ఒకప్రత్యేకత ఉంటుంది, వ్యవహార నియమ నిబంధన ుంటాయి. స్నానాదికాు ఎలా ఆచరించాలి, ఎటువంటి పూజు ఆచరించాలి,ఎటువంటి దానధర్మాు చేయాలి అనేవి మన శాస్త్రాు విపుంగా వివరించాయి. ఇవిశారీరిక ధారు ఢ్యాన్ని పెంపొందించి, వాతావరణ సమత్యుత కాపాడుతూ, సమతను పెంపొందిస్తాయి. నువ్వు నూనెతో అభ్యంగన స్నానం శారీరిక రుగ్మతను నివారిస్తుంది. నువ్వు సేవించటం వన ఆరోగ్య సమస్యు తగ్గుతాయి. ఈరోజు జరిపే శాంతి హోమాు, మృత్యుంజయ హో మాు, అభిషేకాు, వివిధ దైవారాధను ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించి, భగవ దానుగ్రహానికి తోడ్పతాయి. పితృదేవత స్మరణ వారి అఖండ ఆశీర్వచనానికి దోహదం చేస్తాయి. మన పెద్దు మనకిచ్చిన జన్మకు కృతజ్ఞత ప్రకటించటం ప్రతీ ఒక్కరి కర్తవ్యం. వారిని స్మరిస్తూ తగిన విధంగా తర్పణాు విడవటం, వారి ఙ్ఞాపకార్థం దాన ధర్మాు చేయటం శాస్త్ర విధి. పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. సుగంధ ద్రవ్యాతో, పంచా మృతముతో చేసే అభిషేకాకు చక్కటి ఫలితాుంటాయి. విష్ణువు అంకార ప్రియుడు. రకరకా పూమాలతో అంకరిస్తే, ఆయన అవ్యాజ కరుణ మనపై కుగుతుందని పురాణ ప్రవచనం. అపాత్ర దానం పనికిరాదు. తగిన వారికి తగినట్లు దానం చెయ్యాలి. ఎవరి అవసరాన్ని బట్టి వారికి దానం చెయ్యాలి. పేదకు కంబళ్ళు, వస్త్రాు దానమివ్వాలి. యోగ్యులైన బ్రాహ్మణుకు శక్తిననుసరించి సువర్ణ, రజిత, కాంస్య దానాు ఇవ్వాలి. ఈప్రకృతిలో భించే ప్రతీ వస్తువు ప్రతీ ఒక్కరి సొంతం అనే నిర్వచనానికి ప్రతీకలే దాన ధర్మాు. పౌష్య,మాఘ మాసము సంధిలో వచ్చే అమావాస్యనాడు సూర్యుడు మకరరాశిలో ప్రవేశం చేస్తే అట్టి సంక్రమణ కామే అర్దోదయకాము. ఇది పగటి పూట వస్తే ప్రశస్తము. మధ్యాహ్నమునకు పూర్వమే సంభవించే అర్ధోదయకామే పూర్తి ఫలితాన్నిస్తుంది. ఆ సమయంలో ఏ కొంచెము దానమిచ్చినా మేరు పర్వతమంత ఫుణ్య మిస్తుంది. అర్ధోదయకాంలో ‘‘ఏ బ్రాహ్మణడైన బ్రహ్మతో సమానం’’. ‘‘ఏపుణ్య జమైనా గంగతో సమానం’’ అని శాస్త్ర వచనం, వేదవచనం. ఈ నాడు పాయస దానము, కాంస్య పాత్ర దానము, సువర్ణలింగ దానము, కూష్మాండ దానము, పెరుగు దానము ప్రశస్తమైనవి. గొబ్బిళ్ళ సందడి సంక్రాంతి పం డుగు వేడుకలో మరొక ప్రధానమైనది. కన్నె ప్లిు చక్కటి వస్త్ర ధారణతో, తమకు కలిగిన ఆభరణాతో చూడచక్కగా అంకరించు కుంటారు. తొగుదనం ఉట్టి పడే కన్నె ప్లిను చూచి కుటుంబ సభ్యు మురిసి పోతారు. వివాహ వయస్సుకు వచ్చినారని చెప్పకనే చెబుతారు. పెద్దవారికి ఇది ఒక హెచ్చరికలాటిది. ఆవుపేడతో గుండ్రముగా బంతువలె తయారుచేసి, ఇంటి ముంగిటి రంగమ్ల మధ్య అమరుస్తారు. వాటిపై బంతిపూవు, ఇతర రంగు రంగు పూను అంకరించి, వాటి చుట్టూ తన తోటివారితో, స్నేహితుతో వయాకారంగా తిరుగుతూ, గొబ్బిపాటు పాడుతూ, యబద్ధంగా చప్పట్లు చరుస్తూ తిరుగుతారు. ఇది సంధ్యాసమయంలో జరిగే కను పంట. చూచినవారిదే భాగ్యం. మహాక్ష్మికి ప్రీతిపాత్రమైనది. ఈవిధంగా చేయటం వన కన్నెప్లికు త్వరలోనే చక్కటి వరుడు భించి వివాహం జరుగుతుందని విశ్వాసం. విఙ్ఞానశాస్త్ర పరంగా కూడా ఇది ఎంతో మంచిది. అనేక రకా క్రిమి సంహా రకంగా ఉపయోగపడుతుంది. ప్రతీ ఇంటి ముంగిట దర్శనమిచ్చే గొబ్బిళ్ళు స్వాగతం పుకుతూ,అసు సిసలైన పండుగ వాతా వరణాన్ని తపిస్తుంది. ‘‘హరి హరి గోవిందా’’ అని కీర్తిస్తూ, యబద్దంగా చిడతు వాయిస్తూ, భుజముపైనున్న వీణను స్వరబద్ధముగా మీటుతూ, అడుగు అడుగులో గజ్జె సవ్వడి నింపుతూ విలాసంగా సాగిపోయే హరిదాసు మన సంప్రదాయ చిహ్నాు. హరి నామ సంకీ ర్తన తప్ప మరొక మాయ వారి నోటివెంట మె వడదు. రంగు రంగు వస్త్రధారణతో, మెడలో పూదండతో హుందాగా నడుస్తూ సాగిపోతారు. శిరస్సుపై చక్కగా పూవుతో అంకరించిన ఇత్తడి గిన్నెను ధరించి, ఎవరైనా తమంత తాముగా ఏదైనా సమర్పించదుచుకుంటే వంగి లేదా మోకాళ్ళపై కూర్చుండి గిన్నెలోకి స్వీకరిస్తారు.ఎందుకంటే వారి వృత్తి భిక్షాటన కాదు. భగవన్నామ సంకీర్తనా ప్రచారం వారి వృత్తి, ఆయాచితంగా వచ్చినది స్వీకరించటం వారి ప్రవృత్తి. సంప్రదాయాను గౌరవించే గృహస్తు నిత్యము వారికోసం ఎదురు చూచి, తమక కలిగినది వారి సమర్పించుకుంటూ భావితరాకు ఆదర్శవంతంగా నిుస్తారు.
కనుమ
మూడవ రోజైన పండుగ కనుమ పండుగ. కనుమ నాడు మినుము తినాంటారు. అందుకే ఆవునేతితో తయారుచేసిన మినపసున్నొ, బ్లెం గారొ వంటిని తయారుచేసుకుంటారు. నోరూరించే పదార్థాు జిహ్వను మరింత పెంచగా మానసిక సంతృప్తితో కడుపారా అస్వాదిస్తారు. వ్యవసాయదాయి తమ తమ పశువును అంకరించి వాటిని స్వేచ్ఛగా తిరిగేలా చేస్తారు. బవర్థకమైన దాణావేసి విశ్రాంతిగా ఉండేలా చేస్తారు. వ్యవసాయ క్షేత్రములో వాటి అవసరం లేకుండా పంటు పండవు. నాగరిక ప్రపంచములో యంత్రా వినియోగం ఎక్కువైనప్పటికి, పశువు వినియోగం లేకుండా సాగదు. మనకు జీవనాన్ని, జీవితాన్ని ఇచ్చిన ప్రతీ ప్రాణిని గౌరవించానే సత్సాంప్రదాయము మనది. కనుమనాడి కాకి కూడా కదదు అనే నానుడి ప్రచారంలో ఉంది.శాస్త్రపద్దతిలో ఆలోచిస్తే దీనికి తగిన కారణం కనబడుతుంది. దైనందిన కార్యక్రమాకు దూరంగా ఉంటూ, కుటుంబ సభ్యుతో కసి మెసి ఆనందంగా జీవించటానికి అవకాశం కల్పించేవే కొన్ని కట్టుబాట్లు, ఆచారవ్యవహారాు. బయటకు వెళ్ళకోడదు అనే నియమం పెడితే చక్కగా ఇంటి వద్దే వుండి సంతోషంగా గడుపుతారని దీని ముఖ్యోద్ధేశము. అంతేకాకుండా మరుసటి రోజున బంధువు తమతమ స్వస్థాకు వెళ్ళిపోతారు కనుక వారి వీడ్కోుకు కావసిన కార్యక్రమ నిర్వహణకు దోహదం చేస్తుంది. వయస్సుతో నిమిత్తం లేకుండా కోడిపందేతో మగవారు ఆనందిస్తారు. ఒక ప్రాణిని హింసిస్తూ మనం ఆనందించటం ఎంత వరకూ సమర్థనీయమో విఙ్ఞు ఆలోచించాలి. ఈ మధ్య న్యాయస్థానాు కూడా కోడిపందేు నిషేదించాయి.
బొమ్మ కొువు ప్రతీ ఇంటా కొువుదీరుతుంది. సంవత్సరం పొడవునా సేకరించిన రకరకా బొమ్మను పు వరుసలో అంకరించి హృద్యమైన వాతావరణాన్ని తయారుచేస్తారు. వస్తుగ్రహణాశక్తిని పెంపొందించి, మానసిక శాంతిని కలిగిస్తుంది. సిరిసంపదు కుగుతాయని విశ్వాసం. బొమ్మ కొువు పేరుతో ఇంటిని అందంగా అంకరిస్తారు. పువురు విచ్చేసి అంకరణను వీక్షించి ముగ్దులౌతారు.
ఇంటిని అంకరించిన మామిడి తోరణాు, నూతన వస్త్ర ధారణు, వాకిట భోగి మంట వింత శోభు, నట్టింట్లో నిండు గర్భిణిలా ధాన్యపు గాదొ, వాకిట్లో హరిదాసు ఆపించే హరిభజను, తోటల్లో కోడిపందేు, పెరట్లో పశువు అంకారాు, అత్తింట్లో అు్లడుగారు ఎక్కే అకపాన్పు, వంటింట్లో అత్తగారు చేసే నేతి అరిసె ఘుమఘుము, అంగట్లో వస్త్రా సంబరాు, ఆయాలో దైవ పూజు, ముంగిట్లో వయ్యారి భాము దిద్దే ముత్యా రంగమ్లు, రంగమ్లపై శోభిల్లే గొబ్బిళ్ళు, దాన ధర్మా తృప్తిపొందిన దానగ్రహీతు….కగసి మన సంక్రాంతి.ఈవిధంగా మూడు రోజు నూతన వస్త్రాు ధరించి, యథాశక్తి పూజు, హోమాు సలిపి, దానాు చేసి, పశువును అంకరించి అందరితో కసియధాశక్తి పిండివంటు భుజించి అత్యంత ఆనందంగా గడుపుకుని, సంవత్సరమంతా పండుగలా గడవాని కోరుకుంటారు. ` డా.దేవుపల్లి పద్మజ
-విశాఖపట్టణము, ఫోను 9849692414.

నాటి క‌ల‌ల నేటి క‌థ‌న‌ల శంఖాల‌-2020

‘చరిత్ర మనం కోరుకున్నట్టు నడవానుకుంటాం. కాని నడవదు’ అంటాడు ఇహెచ్‌.కార్‌.‘పరస్పరం సంఘర్షించిన శక్తులో చరిత్ర పుట్టెను’ అని శ్రీశ్రీ దాని సారాంశాన్ని కవితాత్మకంగా చెప్పారు. 2020 ముగింపునకు వస్తున్న వేళ ఈ రెండు మాటు కలిపి చూసుకుంటే పూర్తి సారాంశం గోచరిస్తుంది. అలాగే 2020 డిసెంబర్‌ సన్నివేశాను 2000 నాడు హంగామా చేసిన 2020విజన్‌తో పోల్చి చూసుకుంటే చాలా అంశాు అర్ధమ వుతాయి. కలు కుమ్మరించిన విజన్‌ 2020 ఏమైందో తెలియదు గాని కర్షకు కదన శంఖారావాతో నిజమైన 2020 ముగుస్తున్నది. 2014 తర్వాత రెండు తొగు రాష్ట్రాతో సహా దేశమంతా నరేంద్ర మోడీ పాన ప్రారంభమైంది. స్వచ్ఛ భారత్‌ పేర కక్ష భారత్‌, మేకిన్‌ ఇండియా పేరిట టేకౌట్‌ ఇండియా, ఒకే దేశం అంటూనే మతా విభజన పెంచడం, చారువాలాగా వచ్చి గారు వాలాగా మారిన మోడీ02 తొలి చర్యతో 2020 ప్రారంభమైంది. విశ్వ విద్యాయాపై విద్వేష దాడు, సిఎఎ వ్యతిరేక ఆందోళనపై అణచివేతు అందుకు సంకేతాలైనాయి. ఈ రాజకీయ పానా పరమైన సవాళ్లు చానట్టు కోవిడ్‌19 లేదా కరోనా వ్యాప్తి మొదలైంది. జనవరి30న కేరళలో తొలి కరోనా కేసు బయ టపడటంతో పినరయి విజయన్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర ప్రభుత్వం దాన్ని తీవ్రంగా తీసుకోకపోగా మనకు రోగనిరోధకశక్తి ఎక్కువ గనక, ఉష్ణ దేశం గనక పెద్ద ప్రమాదం వుండదన్నట్టు అసత్వం ప్రదర్శించింది. ప్రజలోనైతే భయాందోళను మొదలైనాయి. సిఎఎ వ్యతిరేక ఆందోళన కేంద్రంగా వున్న అదే ఢల్లీిలో ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికలో…70లో 62 స్థానాు గ్చొకుని ‘ ఆప్‌ ‘ ఘన విజయం సాధించింది. తన అధికార పీఠం కిందనే అడుగు జారి పోవడం అందులోనూ విద్యాధికు, ఉన్నత శ్రేణి జనాభా అధికంగా వుండే ఢల్లీిలో ఓటమి తొలిదెబ్బ అయింది. దాన్ని జీర్ణించుకోలేక ఫిబ్రవరి 23న ఈశాన్య ఢల్లీిలో హిందూత్వ శక్తు దాడుకు ప్పాడ్డంతో యాభై మంది వరకూ ప్రాణాు కోల్పోయారు. 29వ తేదీ వరకూ కొనసాగిన హింసాకాండలో అపారమైన ఆస్తి విధ్వంసం, హింసాకాండ చెరేగాయి. ఆందోళను తీవ్రమై ఢల్లీి స్తంభించిపోయింది. ఈ కల్లోం మధ్యనే మోడీ నిర్వహించిన ‘నమస్తే ట్రంప్‌’ కోసం 24వ తేదీన వచ్చిన అమెరికా అధ్యక్షుడి పర్యటన కూడా ఉద్రిక్తత చవిచూడాల్సి వచ్చింది. కరోనా వ్యాప్తి హెచ్చరికు వస్తున్నా ఖాతరు చేయ కుండా స్వరాష్ట్రమైన గుజరాత్‌లో మోడీ భారీ జనసమీకరణ జరిపి ట్రంప్‌ను ఆకాశానికెత్తారు. స్వదేశం లోనే తీవ్రమైన ప్రతికూతను ఎదుర్కొంటున్న అధ్యక్షుడి ఆఖరి పాదంలో ఇంత ఆర్భాటం చేయడం మోడీ వ్యక్తిగత ఎజెండాను వ్లెడిరచింది. ఏది ఏమైనా దేశమంతటా గుప్పిట్లోకి తెచ్చుకోవడమే ఏకైక సూత్రంగా పెట్టుకున్న బిజెపి జ్యోతిరాదిత్య సింధియా వర్గం సహాయంతో మార్చి మొదట్లో మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్‌ నాయకత్వం లోని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసింది. మార్చి 20 కమల్‌నాథ్‌ రాజీనామా చేయగా అనేక రాజకీయ నాటకా మధ్య 24న శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ మళ్లీ పగ్గాు చేపట్టారు.కరోనా వ్యాప్తిపై ప్రపంచం గగ్గోు పెడుతున్నా ముందస్తు చర్యు తీసుకోని ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కరోనా వ్యాప్తి కాకుండా మార్చి 24న జనతా కర్ఫ్యూ పాటిం చాన్నారు.12 గంటు బయటకు రాకపోతే వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవచ్చని అనధికారికంగా అశాస్త్రీయ ప్రచారం నడిపించారు. కరోనాపై పోరాడుతున్న వైద్యుకు ఇతరు పట్ల గౌరవ సూచకంగా పళ్లాు చప్పుడు చేయాని, చప్పట్లు కొట్టాని పిుపునిచ్చారు. అయితే క్రమంగా కరోనా విస్తరిస్తుండంతో మార్చి 25న ప్రపంచంలోనే అత్యంత కఠినతరమైన లాక్‌డౌన్‌ ప్రకటించారు. ఏప్రిల్‌ మొత్తం లాక్‌డౌన్‌ లోనే గడిచిపోయింది. రాకపోకు ఆగిపోయాయి. మొహాకు మాస్కు వచ్చాయి. ప్రజా జీవితం స్తంభించిపోయింది. శ్రమజీవు ఉపాధి కోల్పోయారు. వస కార్మికు రోడ్డున పడ్డారు. వారి విషాద గాథు జాతిని కచి వేశాయి. ఈ సమయం లోనే ఢల్లీి లోని నిజాముద్దీన్‌లో బర్కత్‌ వ్యవహారం బయటికి రావడంతో వైరస్‌ వ్యాప్తికి అదే ప్రధాన కారణమన్నట్టు మరో మత విద్వేష ప్రచారం మొదలైంది. ఈలోగా మే నె మొదట్లో నాథూలా సరిహద్దులో భారత్‌-చైనా సైనిక దళా మధ్య ఉద్రిక్తతు పెరిగాయి. కరోనా కంటే ఈ రెండు అంశాపై కేంద్రం, బిజెపి, దాని అనుకూ మీడియాు కేంద్రీకరించాయి. కాని ఎ.పి,తెంగాణతో సహా కరోనా సవాు పెరిగింది. ఇదిచానట్టు విశాఖ పట్టణంలో ఈ పరీక్షా కాంలోనే మే7వ తేదీన విశాఖ పట్నం ఎల్‌.జి పాలిమర్స్‌లో విషవాయువు లీకేజితో ఏడుగురు మరణించారు. కరోనా విజృంభణతో మరణాు పెరిగి, ప్రజా జీవితాు చిన్నాభిన్నం అవుతుంటే రాష్ట్రపతి విమర్శు బేఖాతరు చేస్తూ కేంద్రం రూపొందించిన మూడు రైతు వ్యతిరేక శాసనాు ఆర్డినెన్సుగా జూన్‌ 7న సంతకాు చేశారు. ఈ నెలోనే చైనా-భారత్‌ సంఘర్షణలో 20మంది సైనికు మరణిం చడం, చైనాయాప్‌ ను నిషేధించడం వంటి పరిణామాు చూశాం. సినీ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకుంటే దాన్ని కూడా మత వివాదంగా మార్చి బాలీవుడ్‌పై దాడికి సాధనంగా చేశారు. విద్యా రంగంలో కాషాయీకరణ, కార్పొరేటీకరణ మలి దశ అనదగిన నూతన విధానాన్ని జులైలో కేంద్ర క్యాబినెట్‌ ఆమోదించింది. ఈనె లోనే రాజస్థాన్‌లో అశోక్‌ గెహ్లాట్‌ ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం బిజెపి పన్నిన పథకాు ఫలించలేదు. ఆగష్టు నె దేశానికి అనేక విషాదాు చూపించింది. కేరళలో కాలికట్‌ విమానా శ్రయంలో ప్రమాదం జరిగి 17మంది ప్రాణాు కోల్పోయారు. విజయవాడలో డాపపరమేష్‌ ఆస్పత్రి హోటల్‌లో కరోనా చికిత్స కోసం ఏర్పాటు చేసిన కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగి 11ప్రాణాు కోల్పోవడం ఉత్తరోత్తరా పెద్ద వివాదమైంది. శ్రీశైం భూగర్భ జవిద్యుత్‌ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది ఆహుతయ్యారు. ఈ ప్రమాదాలో అత్యధిక భాగం ప్రైవేటీకరణ వ్ల, ప్రభుత్వ నిఘా లోపించడం వ్ల జరిగినవే కావడం ఆందోళన కలిగించింది. పైగా ఈ నెలాఖరులో విడుదలైన జాతీయ గణాంక సంస్థ నివేదిక కరోనా లాక్‌డౌన్‌లో దేశ ఆర్థిక వ్యవస్థ 23.9శాతం పడిపోయిందని హెచ్చరించింది. సామాన్య ప్రజు, శ్రమజీవు రోజు గడవక నానా అవస్థ పావుతుంటే కరోనా మరణాు, చికిత్స సదుపాయాు లేక, నిబంధను కూడా తేక విషాదం తాండ వించింది. ఈ సమస్యతో గాని నిబంధనతో గాని నిమిత్తం లేకుండా ఆగష్టు 5వ తేదీన ప్రధాని మోడీ అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అచ్చమైన మత ప్రసంగం చేశారు. బాబ్రీమసీదు విధ్వం సం కేసులో నిందితుగా వున్న అద్వానీ తదిత రును సెప్టెంబరులో అహాబాద్‌ హైకోర్టు విడుద చేయడం దీని కొనసాగింపు. ఇదే నెలో పార్లమెంటును సమావేశపర్చి సరైన చర్చ కూడా లేకుండా మూడు రైతు వ్యతిరేక శాసనాను ఆమోదించి మోడీ ప్రభుత్వం కార్పొరేట్ల పట్ల తన భక్తిశ్రద్ధను మరోసారి చాటుకుంది. దేశ వ్యవసాయాన్ని, రైతాంగాన్ని తాకట్టు పెట్టింది. అక్టోబరులో జరిగిన బీహార్‌ శాసనసభ ఎన్నికలో తేజస్వి యాదవ్‌ నాయకత్వం లోని మహాఘట్‌బంధన్‌..బిజెపి-జెడియు సర్కారును బంగా సవాు చేసింది. కాంగ్రెస్‌కు కేటాయించిన స్థానాల్లో ఘోరంగా దెబ్బ తినడం వ్ల, మజ్లిస్‌ వంటి పార్టీు ఓట్లనూ ప్రజనూ చ్చీడంలో బిజెపి వ్యూహాకు తోడ్పడ్డం వ్ల కొద్దిలో తప్పిపోయింది. ఈ కామంతటా కూడా బిజెపి సర్కారు పెట్రోు, గ్యాస్‌ వంటి వాటి ధరు తగ్గించే బదు పదే పదే పెంచుతూ ప్రజపై భారాు మోపింది. కరోనా బారి నుంచి కాపాడటానికి సహాయం చేయాని వచ్చిన సూచను పెడచెవిని పెట్టి కార్పొరేట్లకే ప్యాకేజీన్నీ కురిపించింది. వీటివ్ల ప్రజల్లో పెరిగిన నిరసనను ప్రతిపక్షా ప్రతిఘటనపై నిర్బంధానికి దిగింది. అంతేగాక సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్య, మహారాష్ట్రలో సాధువు హత్య వంటి వాటిపై లేనిపోని చర్చతో దారి తప్పించేందుకు ప్రచార వ్యూహాు అము చేసింది. యు.పి లోని హత్రాస్‌లో దళిత బాలికపై అమానష హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తే కప్పిపుచ్చడానికి కుటి ప్రచారాు సాగించింది. ఈ క్రమంలో రిపబ్లిక్‌ టీవీ వంటి మీడియాతో పాటు ఫేస్‌బుక్‌, వాట్సప్‌ వంటి సోషల్‌ మీడియా సంస్థు కూడా లోపాయికారిగా సహకరించినట్టు అంతర్జాతీ యంగా వ్లెడైంది. ఇలాంటి ప్రచారా నేపథ్యంలో కేసు పాలైన ఆర్నాబ్‌ గోస్వామిని ఆదుకోవడానికి బిజెపి అగ్ర నాయకత్వం అత్యుత్సాహంతో పాటు అత్యున్నత న్యాయస్థానం కూడా ప్రత్యేక శ్రద్ధ చూపడం తీవ్ర విమర్శకు గురైంది. ప్రాథమిక హక్కు, భావ ప్రకటనా స్వేచ్ఛ రక్షణలో సుప్రీంకోర్టు పైనా న్యాయ వ్యవస్థ తీరు పైన చాలా విమర్శు, వివాదాు వచ్చాయి. ఇంకా సాగుతున్నాయి కూడా. నవంబరులో దుబ్బాక ఉప ఎన్నికలో బిజెపి విజయం సాధించడంతో తెంగాణ లోనూ తామే అధికారానికి వచ్చేస్తామన్న హడావుడి పెంచింది. డిసెంబరు మొదటి వారంలో జిహెచ్‌ఎంసి ఎన్నికల్లోనూ 48 చోట్ల విజయం సాధించడంతో మరింత దూకుడు చూపిస్తున్నది. ఈ ఎన్నిక కోసం అమిత్‌షా తో సహా ఆ పార్టీ హేమాహేమీంతా తరలివచ్చారు. ఆ ఎన్నిక ముందు, తర్వాత భాగ్యక్ష్మి ఆయాన్ని కేంద్రంగా చేసుకోవడం ద్వారా అయోధ్య ఫార్ములాను ప్రవేశ పెట్టింది. తర్వాత కూడా హైదరాబాదులో కాళీమాత ఆయ భూము, ఎ.పి లోనూ దేవాయా రక్షణ వంటి పేర్లతో మత ఎజెండాను పెంచుతున్నది. ఇంకా చెప్పాంటే తెంగాణ ముస్లిం రాష్ట్రంగా, ఎ.పి క్రైస్తవ రాష్ట్రంగా మారిందనే ప్రచారం పరాకాష్టకు చేరింది. రెండు రాష్ట్రాకు రావసిన నిధు మంజూరు లోనూ విభజన సమస్య పరిష్కారం లోనూ పూర్తి నిర్లక్ష్యం వహిస్తూ ఎదురు దాడి చేస్తున్నా ప్రాంతీయ పార్టీ ప్రభుత్వాు సూటిగా ఎదుర్కొనలేక పోతున్నాయి. కొంతవరకూ బిజెపి పై విమర్శు చేసి డిసెంబర్‌లో వ్యతిరేక వేదిక రూపొందిస్తానన్న తెంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ కూడా ఇప్పటివరకూ మాట్లాడలేదు. జగన్‌ సర్కారు మొదటి నుంచి మోడీకి లోబడి వుంటున్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వాు, ప్రాంతీయ పార్టీు లోబడిపోవచ్చుగాని…ప్రజు మాత్రం మౌనం వహించబోరని నిరూపించిన రైతాంగ నిరసనతో ఈ ఏడాది సమాప్తమవుతున్నది. రైతు దిగ్బంధనలో మోడీ సర్కారు ఉక్కిరి బిక్కిరి అవుతున్నది. హిందూత్వ ప్లవి పాడే ప్రధాని మోడీ సిక్కు గురుద్వారాకు, అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ శత వార్షికోత్సవాకు వెళ్లవసిన స్థితిని కల్పించింది. కాశ్మీర్‌ ఎన్నికల్లోనూ బిజెపి సంప్రదాయ కేంద్రాకే పరిమితమవగా ప్రతిపక్ష గుప్కార్‌ కూటమి విజయం ఈ ఏడాది మరో ముగింపు. అయితే ఇంతటితోనే తన కాషాయీకరణ, కార్పొరేట్‌ విధానాను మార్చుకుంటుందనుకుంటే పొరబాటు. వామపక్షాు, లౌకిక పార్టీు, ఇతర పత్యామ్నాయ శక్తు చొరవ పెంచి పోరాడటమే మార్గమని ఈ ఏడాది చాటు తున్నది. విజన్‌ 2020 బూటకమని తేల్చిన రియల్‌ 2020 అసలైన సందేశం పోరాటమే. నాటి కల 2020.. నేటి కదన శంఖా 2020..
` రచయిత : తెల‌క‌ప‌ల్లి ర‌వి. సీనియర్‌ పాత్రికేయు-(ప్రజాశక్తి సౌన్యంతో..)

ప్లాస్టిక్ భూతం…అంతానికి పంతం

నేడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో ప్లాస్టిక్‌భూతం అగ్రస్థానంలో ఉంది. మనిషి తన సౌకర్యం కోసం తయారు చేసుకున్న ఈ పదార్థం అతనికే కాకుండా ప్రాణికోటికే ముప్పుగా పరిణమించింది. ఇటీవలికాంలో కడలి ఒడ్డుకు కొట్టుకొచ్చిన మృత తిమింగం ఉదరంలో దొరి కిన కిలో కొద్దీ ప్లాస్టిక్‌ వస్తువు మనిషి నిర్లక్ష్యా న్ని బట్టబయు చేశాయి. నేనే కాదు సముద్రాన్నీ, నింగినీ కాుష్య కోరల్లోకి నెట్టేస్తున్నామనే కఠోర వాస్తవాను ఇటువంటి సంఘటను రుజువు చేస్తున్నాయి. ప్లాస్టిక్‌ నిషేధంపై అవగాహన ఇప్పు డిప్పుడే పెరుగుతోంది. అనర్థాపై పౌరసమాజం స్పందిస్తోంది.ఇదిలాఉద్యమరూపం సంతరిం చుకుంటే ఉపద్రవం తొగుతుందన్న భరోసా కుగుతోంది. రీ సైక్లింగ్‌కు కష్టతరమైనవి.. ప్లాస్టిక్‌ ఫోమ్‌ కప్పు, కోడిగుడ్డు, మాంసంట్రేు, ప్యాకింగ్‌ పీనట్స్‌, కోట్‌ హ్యాంగర్స్‌,యోగర్ట్‌ కంటై నర్స్‌, ఇన్సు లేషన్‌, ఆటబొమ్ము.రీసైక్లింగ్‌ మేనేజ్‌ చేయగలిగినవి : ప్యాకేజింగ్‌ ఫిలిం, షాపింగ్‌ బ్యాగ్స్‌, బబుల్‌ ర్యాప్‌, ఫ్లెక్సిబుల్‌ బాటిల్స్‌, వైర్‌ అండ్‌ కేబుల్‌ ఇన్సులేషన్‌, బాటిల్‌ టాప్స్‌, డ్రిరకింగ్‌ స్ట్రాస్‌, ంచ్‌ బాక్సు, ఇన్సులే టెడ్‌ కూర్లు, ఫ్య్రాబ్రిక్‌ అండ్‌ కార్పెట్‌ టారప్స్‌, డైపర్స్‌.

ా మానవాళికి పెనుముప్పు ప్లాస్టిక్‌
ా నింగి,నే,నీరులో రేణువుగా మారుతూ
ా ఆరోగ్యా నికి పెనుసవాల్‌ విసురుతున్న వైనం
ా జీవరాశికీ శాపం
ా ప్రజల్లో పెరుగుతున్న ప్టాస్టిక్‌ నిషేధంపై అవగాహన
ా వివిధ కార్యక్రమా ద్వారా నిషేధం వైపు అడుగు

ప్లాస్టిక్‌తో నేడు ప్రపంచంలోని ప్రతి ప్రదేశమూ ముప్పును ఎదుర్కొంటోంది. ఒక్కో మనిషి ఏడాదిలో 11కిలో ప్లాస్టిక్‌ను వినియోగిస్తున్నట్టు అధికారిక అంచనా. వీటిలో సగం ఒకసారి ‘యూజ్‌ అండ్‌ త్రో’ ప్లాస్టిక్‌ వస్తువులే. 2022 నాటికి దేశాన్ని ప్లాస్టిక్‌ రహితంగా రూపొందించాని గాంధీజీ 150వ జయంతి రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ప్రభుత్వాలే కాదు, ప్లాస్టిక్‌ అనర్థాపై ప్రజల్లో ఇప్పుడిప్పుడే అవగాహన కుగుతోంది.
<!-- wp:paragraph -->
<p>ఎక్స్‌పైరీ తేదీ లేని ప్లాస్టిక్‌…<br>ఏవస్తువుకైనా ఎక్స్‌పైరీ తేదీ ఉంటుంది. ప్లాస్టిక్‌ మినహాఅని చెప్పాలి. వీటిలోఒక్కసారి వాడి పారేసేకప్పు, క్యారీబ్యాగు,నీళ్ల సీసాు,బాటిల్‌ మూతు,స్ట్రాు,స్పూన్లు,ఆహారంపైర్యాపర్లు, పా ప్యాకెట్లు, షాంపూ సాచెట్లు, నూనొ, మసాలా సాచెట్లు,చాక్‌లెట్లు, చిప్స్‌ కవర్లు వంటివి రీసైక్లింగ్‌కు మీపడదు. ప్లాస్టిక్‌ బ్యాగ్స్‌ డీకంపోజింగ్‌కు వే సంవత్సరాు పడుతుంది. ఇవి నెమ్మదిగా చిన్నచిన్న ముక్కుగా ‘మైక్రో ప్లాస్టిక్స్‌’గా మారతాయి. నీరు, మట్టిని కుషితం చేస్తాయి. రోడ్లు, డ్రెయిన్లను బ్లాక్‌ చేసి సమస్యను సృష్టిస్తాయి. ప్లాస్టిక్‌ తయారీలో వాడే హానికర రసాయనాు జంతువు కణజా ంలోకి చేరతాయి. చివరకు మనిషి ఆహార చట్రం లోకి ప్రవేశిస్తాయని ‘వరల్డ్‌ వైల్డ్‌ లైఫ్‌ ఫండ్‌’ నివేదిక. ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధనలో 83 శాతం కుళాయి నీటిలో సూక్ష్మ ప్లాస్టిక్‌ రేణువు ఉన్నాయని వ్లెడెంది.<br>రీసైక్లింగ్‌ చేయదగిన వస్తువు…<br>బేవరేజ్‌ బాటిల్స్‌,ఫుడ్‌ జార్స్‌, క్లాతింగ్‌ అండ్‌ కార్పెట్‌ ఫైబర్‌,కొన్నిషాంపూు,మౌత్‌వాష్‌ బాటిల్స్‌. డిటర్జంట్‌, బ్లీచ్‌బాటిల్స్‌, స్నాక్‌బాక్సు, మిల్కా జగ్గు ు, బొమ్ము, బకెట్లు, క్రేట్స్‌, కుండీు, గార్డెన్‌ఫర్నిచర్‌,చెత్త కుండీు.<br>రీసైక్లింగ్‌ అతికష్టం<br>క్రెడిట్‌కార్డు,కిటికీ,తుపు ప్రే ˜ము, గట్టర్స్‌,పైపు,ఫిటింగ్స్‌,వైర్‌,కేబుల్‌,సింథటిక్‌ లెదర్‌, నైలాన్‌ ఫాబ్రిక్స్‌,బేబీబాటిల్స్‌,కాంపాక్ట్‌ డిస్కు, మెడికల్‌ స్టోరేజికంటైనర్స్‌,కార్‌పార్ట్స్‌,వాటర్‌ కూర్‌ బాటిల్స్‌.<br>పెరుగుతున్న ప్లాస్టిక్‌ వినియోగం పర్యావరణానికి పెను సవాల్‌<br>వాడేస్తాం,పడేస్తాం. ఇలావాడేస్తూ, పడేస్తూ, సగటున ప్రతివ్యక్తి ఒక పాలిథిన్‌ సంచిని చెత్తబుట్ట పాు చేసినా రోజుకి వందకోట్లపై మాటే? అవన్నీ ఎక్కడికెళ్తాయి? ఏమైపోతాయి. మట్టిలో,నీళ్ళలో,ఎడారిలో,అడవుల్లో,కొండల్లో, గుట్టల్లో,ఎక్కడపడితే అక్కడతిష్టవేస్తున్నాయి.ఆ వ్యర్థం కొండలా పేరుకుపోయి, కొండచిువలా మానవజాతిని మింగేస్తోంది. సౌభ్యంగా ఉందని, చవగ్గావస్తోందని, మహా తేలికని, మడత పెట్టుకో వచ్చని మురిసిపోతున్న మనం రాబోయే కష్టా సంగతే పట్టించుకోకుండా మితిమీరిప్లాస్టిక్‌ని వాడు తున్న ఫలితంగా ‘జనాభా విస్పోటనం కన్నా పెను ఉత్పాతంలా గుండె మీద కుంపటిలా ప్లాస్టిక్‌ వినియోగం తయారైంది.<br>రోజూ అన్ని అవసరాకోసం కుగ్రా మం నుండి మహానగరం వరకు ప్రతిరోజు విపరీ తంగా ప్లాస్టిక్‌ వినియోగిస్తున్నారు. ఒక ప్లాస్టిక్‌ సంచి భూమిలో కవాంటే కొన్నివంద ఏళ్ళు పడుతుం దనేది శాస్త్రీయంగా నిరూపించబడ్డ నిజం. మార్కెట్‌ ఆధారిత లాభాపేక్షతో కూడిన వినిమయ సంస్కృతి వల్లే భూవాతావరణం ధ్వంసమైంది. మన అవస రాను తీర్చుకునే క్రమంలో ప్రకృతి నియమాకు లోబడి వ్యవహరించడమనే ఆలోచన మనకుం డాలి. పర్యావరణానికి భంగం కుగకుండా ఈ భూగోళాన్ని తర్వాతి తరాకు అందించే దృష్టితో, సమకాలీన అవసరాను తీర్చుకునే విధమైన సుస్థిర అభివృద్ధి నమూనా రూపొందించుకోవాలి. జీవితం లో ప్లాస్టిక్‌ నిత్యావసర వస్తువులో ఒకటిగా మారి పోయింది. ఉదయం నిద్రలేచింది మొదు మళ్ళీ రాత్రి పడుకునే వరకు ఇంటా, బయటా ఎన్నో అవసరా కోసం ప్లాస్టిక్‌పై ఆధారపడుతున్నాం. టూత్‌బ్రష్‌ు,వాటర్‌బాటిల్స్‌, టిఫిన్‌బాక్స్‌ు, ప్లేట్లు, గ్లాసు,షాంపు,పాు,వంటనూనె ప్యాకెట్లు, త నూనె,ఔషధాడబ్బాు, ప్లి పాసీసాు ఇలా ప్రతి వస్తువు ప్లాస్టిక్‌తో తయారైనవే. ఆశ్చర్యమే మంటే ప్రజఆరోగ్యాన్ని కాపాడే హాస్పిటల్స్‌లో కూడా సెలైన్‌ బాటిల్స్‌,రక్తం భద్రపరచే సంచు, ఇంజక్షన్‌సీసాు,సిరంజిుకూడా ప్లాస్టిక్‌తో తయారై నవే. పర్యావరణం,ప్రజారోగ్యం ముప్పుకలిగించే వాటిల్లో ప్లాస్టిక్‌ ముఖ్యమైనదని నిపుణు హెచ్చరి స్తున్నా, ప్లాస్టిక్‌ వినియోగంపై అవగాహన ఉన్నా కూడా నిర్లక్ష్యం,బద్దకంవ్ల విపరీతంగా అడ్డూ అదు పు లేకుండా ప్లాస్టిక్‌ వాడుతున్నాం.<br>ప్లాస్టిక్‌ ఎలా హానికరం?<br>ప్లాస్టిక్‌లో కృత్రిమరంగు,రసాయనా ు,పిడ్‌మెంట్లు,ప్లాస్టిసైజర్లు, ఇతరమూకాు విని యోగిస్తారు. ఇవిరకరకా క్యాన్సర్‌ కారకాు. ఈ ప్లాస్టిక్‌ సంచుల్లో ఆహార పదార్థాు ప్యాకింగ్‌ చేసిన పుడు ఇందులోఉండే కాల్షియం,సీసం వంటి ధాతు వు ఆహారంలోచేరి ప్రజ ఆనారోగ్యానికి కారణ మవుతాయి. ఈ ప్లాస్టిక్‌తో తయారైన ఉత్పత్తును బయట పారేయడంవ్ల చాలా పర్యావరణ సమస్య ు తలెత్తుతాయి.ఈప్లాస్టిక్‌ వస్తువును పశువుతింటే వాటికి ప్రాణహాని కుగుతుంది. ప్లాస్టిక్‌ వ్యర్థాు పశువు జీర్ణాశయాల్లోకి చేరివాటికి తీవ్ర ఆరోగ్య సమస్యలొస్తాయి. భారత్‌లో ఏడాదికి 65 క్ష టన్ను ప్లాస్టిక్‌ వినియోగం జరుగుతున్నది. గత 50ఏళ్ళలో20రెట్లు ప్లాస్టిక్‌ వినియోగం పెరి గింది. కాని ఇందులో 5శాతం మాత్రమే రీసైకిల్‌ జరుగుతున్నది. ప్యాకింగ్‌రంగంలో మొత్తం ఉత్పత్తి అయిన ప్లాస్టిక్‌లో 40శాతం వాడుతున్నారు. ఒక కవరు రీసైక్లింగ్‌ అయ్యే ఖర్చులో 50కొత్త కవర్లు తయారుచేసుకోవచ్చు. ప్యాకింగ్‌ రంగంలో వాడే ప్లాస్టిక్‌లో 90శాతం వ్యర్థాుగా మారుతున్నాయి. ఏటా80క్ష టన్ను ప్లాస్టిక్‌ వ్యర్థాు సముద్రం లోకి చేరుతున్నాయి. 2030 నాటికి సముద్రాలో ప్లాస్టిక్‌ వ్యర్థాు రెట్టింపు అయి2050 నాటికి నాు గింతు అవుతుందని ‘వరల్డ్‌ఎకనామిక్‌ఫోరం’ సర్వే నివేదికు చెబుతున్నాయి. 2025 నాటికి 1టన్ను సముద్రచేపకు3టన్ను ప్లాస్టిక్‌ పేరుకు పోతుందని ఈసర్వే చెబుతున్నది.<br>ప్రజారోగ్యం, పారిశుద్ధ్యంపరంగా..<br>అధికప్లాస్టిక్‌ వినియోగం వ్ల మగవారి లో బిపి,షుగర్‌,శ్వాస,గుండెపోటువ్యాధు పెరుగు తున్నాయని,ఆడవారిలోమెనోపాజ్‌,థైరాయిడ్‌, షుగర్‌,గర్భకోశవ్యాధు పెరుగుతున్నాయని వైద్యు ంటున్నారు. జీవక్రియ అభివృద్ధిలో కీకపాత్ర పోషించే హార్మోన్ల పనితీరుపై ప్లాస్టిక్‌లో ఉండే ‘ధాలైడ్‌ఈస్టర్‌’అనే రసాయనం తీవ్రప్రభావం చూపుతుంది. ప్లాస్టిక్‌అనేది ‘’కాక్‌టెయిల్‌ ఆఫ్‌ కెమి కల్స్‌’అంటారు. ఎందుకంటే ప్లాస్టిక్‌లోభారీ లోహా ు,క్రిమిసంహారిణిు,పెస్టిసైడ్స్‌,పాలిసైక్లిక్‌ ఆరో మాటిక్‌హైడ్రోకార్బన్‌ు(పిఎహెచ్‌ు) పాలీ క్లోరినే టెడ్‌బైఫినాల్స్‌ (పిహెచ్‌బిు) మిధనల్‌, సైక్లోహెక్సేన్‌, హెప్టేన్‌లాంటి సాల్వెంట్‌ుబీ పోటాషియం పర్‌ సల్ఫేట్‌,బెంజాయిల్‌పెరాక్సైడ్‌తో పాటు ట్రైబ్యూ టాల్టిన్‌,జింకాక్సైడ్‌,కాపర్‌క్లోరైడ్‌లాంటి ఉత్ప్రేర కాు బ్రోమినేటెడ్‌ ఫ్లేమ్‌ రిటార్డంట్స్‌ (పియండిఇ) పాలేట్స్‌, సీసం సంయోగాు, పాలిక్లోరినేటెడ్‌ బిస్పి నాల్స్‌ (పిసిబిు),బిస్పినాల్‌ లాంటి రసాయనాు ప్లాస్టిక్‌లో ఉంటాయి.ఇవిఅంతస్రావీ వ్యవస్థపై వినాళగ్రంథు స్రవనాపై దుష్పలితాు చూపుతాయి.ఈ రసా యనాన్నీ సముద్రజీవరాశుపై,మానవు శ్వాస కోశంపై,చర్మంపైప్రతికూప్రభావాు చూపు తాయి. ఒకటన్ను పాథిన్‌ సంచు తయారు చేయాంటే11బ్యారెళ్ళ చమురు అవసరం అవు తుంది. ఆ లెక్కన ప్రపంచ చమురు సంక్షోభానికి పాథిన్‌ కూడా ఓకారణమే. పాథిన్‌ సంచి సగ టు జీవితకాం 5నిమిషాకంటే తక్కువ. ఒకసారి వాడి పడేసే వారే అధికం. గ్రామాలోని వీధు నుండి మొదు మహానగరావరకు ఇపుడు సిమెం ట్‌ రోడ్లేస్తున్నారు. కాంక్రిట్‌ జంగిల్స్‌ను తపించే నగరాల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాు భూసారాల్లో చేరి నీటిని భూమిలోకి ఇంకనీయకుండా అడ్డుకుంటాయి. నగరాలో2సెం.మీ వర్షం పడితేచాు అక్కడ నీళ్ళున్వి ఉంటున్నాయి. మురుగు నీటి వ్యవస్థు స్థంబించిపోతున్నాయి. వీటికిముఖ్యకారణం ప్లాస్టిక్‌ వ్యర్థాలే.పైపుల్లోప్లాస్టిక్‌వ్యర్థాు ఇతర చెత్త పేరుకు పోయి అవి మూసుకుపోతున్నాయి. దీంతో రోడ్లు జమయమవుతున్నాయి. ట్రాఫిక్‌ సమస్యలేర్పడు తున్నాయి. ఓమోస్తరు నగరాలో కిలోమీటర్ల కొద్దీ, మహానగరాలో వందకిలోమీటర్ల మేర నాలా ుంటాయి. ఈనాలా చుట్టు పక్క నివాసం ఉండే ప్రజంతా,ప్లాస్టిక్‌ఇతరవ్యర్థాను ఈ నాలా ల్లో పారపోస్తుంటారు.ప్లాస్టిక్‌ సంచు భారీ స్థాయి లో పేరుకుపోయి నాలాు మూసుకుపోతున్నాయి. ప్లాస్టిక్‌ వ్యర్థాను బయటకు తీసే యంత్రాంగం సరిపోను లేకపోవడంవ్ల కుంటు, చెరువు ఉనికి ప్రశ్నార్థకం అవుతున్నాయి. ప్లాస్టిక్‌ సంచుల్లో న్వి ఉంచి వాడే ఆహారం వ్ల వ్యాధు వస్తున్నా యి. ఇండ్లల్లో, కార్యాయాల్లో, బేకరీలో,హోట ళ్ళలో ఆహారాన్ని వేడి చేయడానికి మైక్రోవేవ్‌ ఓవెన్లు వాడుతుంటారు.ప్లాస్టిక్‌ పాత్రల్లోఆహారం పెట్టి ఈ ఓవెన్లలో పెడతారు. ఇలా చేయడంవ్ల పదార్థాు వేడవడంతో పాటు ప్లాస్టిక్‌పాత్రలోని ‘’బిస్‌పినాల్‌’ పదార్థం కరిగి ఆహారంతో కసిపోతుంది. ఇలా క్యాన్సర్‌, ఉదరకోశ వ్యాధుకు అంకురార్పణ జరుగు తుంది. అందుకే ఓవెన్‌లో ప్లాస్టిక్‌ పాత్ర బదు బోరోసిలికేట్‌,గ్లాస్‌,సిలికోవ్‌తోతయారై అధిక ఉష్ణోగ్రతను తట్టుకోగ పాత్రు వాడడం మంచిది.<br>ప్లాస్టిక్‌ వాడకాన్ని ఎలా తగ్గించొచ్చు<br>పెండ్లి, ఇతర విందుల్లో ప్లాస్టిక్‌ పళ్ళా ు,గ్లాసునీటి ప్యాకెట్లను వినియోగించే బదు విస్తరాకు,అరటిఆకు,కాగితంతో చేసిన గ్లాసు వాడటం మంచిది.ప్లాస్టిక్‌సంచు వాడని హోట ళ్ళను,కర్రీసెంటర్లను ప్రస్తుతం మనం ఎక్కడా చూడ లేము.టిఫిన్‌నుంచిపచ్చడి,సాంబారు,కర్రీ అన్నీంటిని ప్లాస్టిక్‌ సంచుల్లోకట్టి అందిస్తారు. ఇది మాను కోవా లి. సాంబారు రసం, కూర కోసం ఇంటి నుంచి లోహపు డబ్బాు తీసుకెళ్ళడం మంచిది లేకుంటే లోహపు డబ్బాధరను డిపాజిట్‌గా పెట్టుకొని హోటల్‌ యాజమాను తినుబండారాను స్టీు డబ్బాలో సరఫరా చేయాలి. వాటిల్లో తీసుకెళ్ళి వినియోగదారుడు డబ్బాతిరిగి ఇచ్చినవెంటనే డిపా జిట్‌ వెనక్కి ఇచ్చేయొచ్చు. వాడిపడేసే ప్లాస్టిక్‌ పెన్ను వ్ల కూడా పర్యావరణానికి ముప్పుపొంచి ఉంది. ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో ఇలాంటి పెన్ను విని యోగం భారీస్థాయిలో ఉంది.<br>ఇందుకు విరుగుడుగా ఇపుడు మార్కె ట్లో పర్యావరణ హితమైన పెన్ను అమ్ముతున్నారు. ఈపెన్ను వినియోగించిన తర్వాతభూమిలో నాటి తే మొక్క వచ్చే మీగా వీటిని తయారుచేశారు. ఇందుకు పెన్ను చివరన ఒక విత్తనం పెడుతున్నారు. ఇంకు అయిపోయాక దీనిని తిప్పి భూమిలో నాటితే కొన్ని రోజుకు మొక్కు వస్తాయి. ఇదిస్పూర్తి వంత మైన, పెద్దకు, ప్లికు ఆసక్తికరమైన పని.<br>ప్రత్యామ్నాయాు ఆచరించాలి<br>ఎవరోవస్తారు, ఏదోచేస్తారు అని ఎదురు చూడకుండా ప్లాస్టిక్‌ వినియోగంపై ఎవరికి వారుగా ప్రత్యామ్నాయ చర్యపైదృష్టి పెట్టాలి. పండ్లు,కూరగాయు,కిరాణషాపులో సామాన్లు కొనే పుడు ప్లాస్టిక్‌సంచీు అడుగకుండా ఇంటి నుంచి బట్ట,జ్యూట్‌ సంచు తీసుక్లెడం ఉత్తమం. చికెన్‌, మటన్‌ అమ్మే వ్యాపారస్తు చాలామంది 40 మై క్రాన్ల కంటేతక్కువ మందం ఉన్న సంచు వాడు తున్నారు. వాటిల్లో తెచ్చుకునేకంటే ఇంటి నుండి ఒక స్టీు డబ్బా తీసుకెళ్ళడం మంచిది. మంచినీటి కోసం కార్యాయాల్లో ఒకపుడు గాజు, స్టీు, గ్లాసు ు వాడేవారు. ఇపుడు ప్లాస్టిక్‌ సీసాల్లో తెచ్చిపెడు తున్నారు. ఈపద్ధతి సరికాదు. టీు, కాఫీు గాజు, స్టీు,పింగాణీపాత్రల్లో మాత్రమే తాగాలి. పండ్ల రసాు తాగడానికి కాగితంగ్లాసులే వాడాలి. ఇండ్ల ల్లో ఆకు కూరగాయాను ఫ్రిజ్‌లో ఉంచేందుకు కంటైనర్లు వాడాలి.పాు,పెరుగును ప్లాస్టిక్‌ కవర్ల లో విక్రయిస్తుంటారు. ఏరోజుపాు ఆరోజు తెచ్చు కుని పాప్యాకెట్లను ఫ్రిజ్‌లో పెట్టకుండా, పాత్రలో వేడిచేసి చల్లారిన తర్వాతన్విచేసు కోవాలి. వ్యాపా రస్తు 40మైక్రాన్లకన్నా తక్కువగా ఉన్నప్లాస్టిక్‌ సంచు వాడకుండా అధికాయి మొక్కుబడి తనిఖీ ు కాకుండా కఠినంగా వ్యవహరించాలి. ప్లాస్టిక్‌ వినియోగంతో కలిగే అనర్థాు ఆరోగ్యసమస్యు, పర్యావరణ హాని తదితర అంశాపై గ్రామాు, పట్టణాు,నగరాల్లో,కానీల్లో విస్తృతంగా ప్రచారం చేసేందుకు యూత్‌క్లబ్‌ సభ్యును, కానీ కమి టీను ప్రోత్సహించాలి. అధికాయి ప్రజ మధ్య సమన్వయం,సహకారం ఉంటేనే ప్లాస్టిక్‌ మహమ్మా రి నుంచి మనల్ని మనం రక్షించుకోగం. పాకు ు,ప్రభుత్వాుప్లాస్టిక్‌ సంచు స్థానంలో ప్రత్యా మ్నాయంగాగుడ్డ సంచు జౌళిసంచు తయారీ పరిశ్రమపై దృష్టి సారించాలి. ఇందుకోసం ఔత్సా హిక పారిశ్రామిక వేత్తకు, స్వయంసహాయక సంఘాకు బ్యాంకుద్వారా రుణాలివ్వాలి. సబ్సిడీలిచ్చి ఆకర్షించాలి.చెత్తకుండి ఉన్నదే చెత్త వేయడానికి మళ్ళీ అందులోపాలిథిన్‌ కవరు ఎందు కు? డబ్బా ఖాళీ చేసాక ఓసారి నీళ్ళతో శుభ్రంగా కడిగేస్తే సరిపోతుంది. గుడ్డసంచి వాడితే, వారానికి ఆరు,నెకు24,సంవత్సరానికి280ఓ జీవిత కాంలో కనీసం 22వే పాలిథిన్‌ కవర్లవ్ల కలిగే నష్టాన్ని నివారించినవాళ్ళం అవుతాం.‘’నోపా లిథిన్‌ హేజ్‌’అని మనింటికి మనమే ధృవపత్రం ఇచ్చు కోవాలి.నిజానికి పాలిథిన్‌ దుష్ప్రవా నుంచి తప్పించుకోవడానికి నిషేధాు సరిపోవు. నిజాయి తీ కావాలి.జనభాగస్వామ్యం అవసరం.<br>ప్లాస్టిక్‌ కాుష్యానికి వ్యతిరేకంగా చర్యు<br>పారిశ్రామిక, వ్యవసాయ , నివాసా వ్యర్థాు ఇష్టారీతిగా వదిలివేయడం వన సముద్ర కాుష్యం ఏర్పడుతుంది. దాదాపు ఎనిమిది శాతం సముద్రకాుష్యం భూమినుంచే వచ్చిందని చెబుతు న్నారు.సముద్రంలోకి వదుతున్న పురుగు మందు అవశేషాు, వాయుకాుష్యం, సముద్ర జీవుకు హానికరంగా పరిగణిస్తున్నాయి. సముద్ర జీవారణ్యం లోకి చేరిన పురుగు మందు అవశేషాు సముద్ర జీవు పెరుగుదను నిరోధిస్తున్నాయి. ప్లాస్టిక్‌, ఇతర విషపదార్థాు సముద్రంలో పెరిగే జంతు వు శరీరంలోకి ప్రవేశిస్తాయి. మనుషు సము ద్రం ఉత్పత్తులైన చేపు,రొయ్యు తదితరాు తిన్న పుడు వాటి ఆవశేషాు మానవ శరీరంలోకి ప్రవే శించిరోగాబారిన పడుతున్నారు. మహాస ముద్రా ు కాుష్యం నుంచి పరిరక్షించడానికి అంతర్జా తీయంగా ఉన్న చట్టాను సమర్ధవంతంగా అము చేయాలి. కుషితనదు,పట్టణ మురికినీటి, పారి శ్రామిక వ్యర్థాు లాంటి ప్రమాదకర విషపదా ర్ధాు కట్టడిని నిరోధించాలి. నౌకకాుష్యం. ఓడ ు అనేక మార్గాలో మహాసముద్రాను కుషితం చేస్తున్నాయి. ఓడల్లో ముడి చమురు సముద్రం లో చింది కుషితం అవుతోంది.<br>సముద్ర వాహ కాు కార్గో అవశేషా ను తొగించడం వన పోర్టు, జమార్గాు కుషితం అవుతున్నాయి. అనేక సందర్భాలో ఓడు అక్రమ వ్యర్థాను వదిలివేస్తున్నాయి. మైనింగ్‌ ప్రభావం వ్ల కూడా సముద్ర కాుష్యం ఏర్పడుతుంది. సముద్రంపై ప్లాస్టిక్‌ ప్రభావం. 2012 వసంవత్సరంలో ప్రపంచ మహా సముద్రా లో165 మిలియన్‌టన్ను ప్లాస్టిక్‌ కాుష్యం ఉందని అంచనా వేశారు. మహాస ముద్రం కాుష్యంలోప్లాస్టిక్‌ తయారీకి ఉపయోగించే నరైల్స్‌ ఉన్నట్లు తేలింది. ఒకఅధ్యయనంలో ఐదు ట్రిలియన్‌ కంటే ఎక్కువప్లాస్టిక్‌ సముద్రంలో ఉన్నట్లు అంచనా వేశారు. విషపదార్ధా కలిగి ఉన్న చేపను తీసుకోడంవన క్యాన్సర్‌,రోగ నిరోధ క రుగ్మతతోపాటు పుట్టుకలోపాు తలెత్తు తున్న ట్లు తెలింది. సముద్రంలో నీటికాుష్యం చేసే దాదాపు20శాతం ప్లాస్టిక్‌ శిథిలాు 5.6 మిలియన్‌ టన్ను వరకు ఉన్నట్లు గుర్తించారు.<br>జంతుపై ప్రభావం<br>ప్లాస్టిక్‌ కాుష్యం క్షీరదాకు అత్యంత హానికరమైన ప్రభావం కలిగిస్తోంది. సముద్ర జాతు ు,తాబేళ్ళులాంటి వాటికడుపులో పెద్దఎత్తున ప్లాస్టిక్‌ ఉన్నట్లు కనుగొన్నారు. చేపు,స్టీల్స్‌, తాబేళ్ళు,పక్షు,వంటిఅనేక సముద్రజీవు మరణాకు ప్లాస్టిక్‌ వాడకం వ్లఅని చెబుతున్నారు. సముద్రం తీరాు కూడా ప్లాస్టిక్‌తో ప్రభావితం అవుతు న్నాయి.సముద్రపు ఉపరితంపై సముద్ర పడవను తగబెట్టిన చెత్త ఉంటోంది. యథేచ్ఛగాప్లాస్టిక్‌ వ్యర్థాను సముద్రతీరాలో వదిలేస్తున్నారు. దీంతో సముద్రతీరాలో ప్లాస్టిక్‌వ్యర్థాు కలిసిపోతు న్నాయి. ఇటీవ వైజాగ్‌బీచ్‌లో కూడా జేడీ క్ష్మీ నారాయణ ఆధ్వర్యంలోయువతకదలి వైజాగ్‌ బీచ్‌ని శుభ్రం చేశారు.<br>జచరజీవు ప్రాణం లేకుండా ఒడ్డు కు కొట్టుకురావడం,వాటి కడుపు ల్లోంచి కిలోకొద్దీ ప్లాస్టిక్‌ సంచు బయటపడు తున్న ఘటను చూస్తున్నాం. సముద్రంలో ఉండే జీవజాలానికే కాదు.. అందులో ఉండే ఒకరకమైన బ్యాక్టీరియాకు ముప్పు కలిగిస్తోంది ఓషన్‌ ప్లాస్టిక్‌. అది మానవాళి మనుగడను ప్రమాదం అంచుల్లోకి నెడుతోంది. ఇంతకీ ఆబ్యాక్టీరియాకు..మనిషిబతకడానికి సం బంధం ఏంటంటారా?..మనిషి ప్చీుకునే గాలిలో పదిశాతం ఆక్సిజన్‌ ఆ బ్యాక్టీరియా నుంచే ఉత్పత్తి అవుతోంది. మెరీనా ట్రెంచ్‌..సముద్రాల్లోకెల్లా అత్యంత లోతైన ప్రాంతం. ఇక్కడ పదివే కిలో మీటర్లలోతులో పేరుకుపోయిన ప్లాస్టిక్‌పై సిడ్నీకి చెందిన మెకరీ యూనివర్సిటీ పరిశోధకు అధ్యయ నం చేశారు. అప్పుడుగానీ తెలీలేదు సమస్య ఎంత తీవ్రంగా ఉందోనని. ‘ప్రోక్లోరోకకస్‌ బ్యాక్టీరియా (సయానో బ్యాక్టీరియా)’..సముద్రంలో ఉండే జీవ జాతుకు ఆహారం ఏర్పరచడంలో,భూవాతా రణంలోకి ఆక్సిజన్‌ విడుద కావటంలో కీక పాత్ర పోషిస్తుంది. సముద్రతీరంలో ప్లాస్టిక్‌ డంప్‌ చేసినప్పడు ఆ ప్లాస్టిక్‌ వ్యర్థాు.. ఎండకు ఎండి, వానకు తడిచి,బమైన గాుకు,సూర్యరశ్మికి గురై, చిన్నచిన్న ముక్కుగా మారతాయి. ముక్కుగా మారి ప్లాస్టిక్‌ వ్యర్థం(విషరసాయనాు) సముద్రం లో కుస్తుంది. తద్వారా ప్రోక్లోరోకకస్‌ బ్యాక్టీరియా అంతమవుతోంది. అయితే ఆ పరిస్థితి ఊహించిన దానికంటే ఎక్కువే ఉందని పరిశోధకు చెప్తు న్నారు. చేపు, తాబేళ్ల ప్రత్యుత్పత్తి వ్యవస్థ దెబ్బతి నడానికి ప్రధాన కారణం కూడా ఇదేనని అంటు న్నారు. ముందు ముందు పరిస్థితు ఇలాగే కొనసాగితే ఆక్సిజన్‌ శాతం తగ్గిపోయే ప్రమాదం ఉందని సైంటిస్టు హెచ్చరిస్తున్నారు.<br>సీఫుడ్‌ ప్లాస్టిక్‌ వ్ల కలిగే అనార్ధు<br>తీర ప్రాంతాల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాు ఎక్కువగా చేరుతోంది సీఫుడ్‌ పరిశ్రమ నుంచే. అందుకే తీరప్రాంత పరిశ్రమల్లో ప్లాస్టిక్‌ వాడకాన్ని అరికట్టాని పరిశోధకు సూచిస్తున్నారు. ఇప్పటికే ఈయూ దేశాు,బ్రిటన్‌ కఠిన చట్టాతో ఆ సమస్య ను కొంతవరకు తగ్గించాయి. మిగతా దేశాు కూడా దీనిపై చట్టాు తీసుకురావాని పర్యావర ణవేత్తు కోరుతున్నారు. మరోవైపు సముద్రంలో పేరుకుపోయిన టన్ను కొద్దీ ప్లాస్టిక్‌ వ్యర్థాను తొగించేందుకు టెక్నాజీ సాయం అందిం చేందుకు శాస్త్రవేత్తు సిద్ధంగా ఉన్నారని, స్పందిం చాల్సింది ప్రభుత్వాలేనని మేధావు చెబుతున్నారు. ‘‘ఫలానావాళ్ల ‘ఉప్పు తింటున్నాం..’ అని డైలాగు తో విశ్వాసం చాటుకుంటాం. కానీ, ఆ ఉప్పునిచ్చే సముద్రంపట్ల కృతజ్ఞత చూపించట్లేదు. ప్లాస్టిక్‌ను సముద్రంలో కవకుండా జాగ్రత్త పడదాం. సము ద్రజీవజాలాన్ని కాపాడదాం’’ అని పర్యావరణ వేత్తు పిుపు ఇస్తున్నారు.-కె.ధర్మ ప్ర‌తాప్

ములుపు

తెలుగు కథావనంలో గిరిజన కథాసుమాలు..11వ భాగం

ప్రముఖ పరిశోధక రచయిత, విశ్లేషకుడు, డాక్టర్‌ అమ్మిన శ్రీనివాసరాజు థింసా పత్రిక కోసం ప్రత్యేకంగా రాస్తున్న ‘గిరిజన కథావిశ్లేషణ’ ధారావాహికంగా అందిస్తున్నఈ నెల సంచికలో కథా విశ్లేషణ ‘‘ ములుపు’’-`సంపాదకలు

శ్రమశక్తి చిరునామాలే కాదు..పోరాటాలో త్యాగధనుగా లెక్కించవసిన అడవిబిడ్డ జీవనంలోని ప్రతిఘట్టం ఒకఅద్భుతం..అజరామరం. ఆ అపురూప విషయాను కథావస్తువుగా తీసుకుని… ఎన్నోఅపూర్వమైన కథు అల్లిన తొగుకథా రచయితు కోక్లొు. అలాంటి కథకులో ఆదిలాబాద్‌ ప్రాంతం మంచిర్యాకు చెందిన అగ్రశ్రేణి కథారచయిత ‘‘ అ్లం రాజయ్య’’ ఒకరు. తాను ప్రత్యక్షంగా చూసిన సంఘటను అనుభవా సారం రంగరించి వ్రాసిన కథ ముపు 1991 సంవత్సరంలో రాయ‌బడిన కథ. గోదావరి పేరుతో భూమిక కథా సంకనంలో ప్రచురించబడిరది. 1989లో గోండు జాతి గిరిజను అధికంగా నివసించే అడవు జిల్లా అయిన ఆదిలాబాద్‌ ప్రాంతంలోని ఆసిఫాబాద్‌ వాంఖిడి జనవాసాల్లో జరిగిన గిరిజన తిరుగుబాటు సంఘటనకు అక్షర సాక్ష్యమే ఈ ములుపు కథ.

శ్రమశక్తి చిరునామాలే కాదు.. పోరాటాలో త్యాగధనుగా లెక్కించవసిన అడవి బిడ్డ జీవనంలోని ప్రతిఘట్టం ఒకఅద్భుతం, అజరామరం. ఆ అపురూప విషయాల‌ను కథా వస్తువుగా తీసుకుని, ఎన్నోఅపూర్వమైన కథలు అల్లిన తెలుగుకథా రచయితల కోక్కొల్లోలు. అలాంటి కథకులో ఆదిలాబాద్‌ ప్రాంతం మంచిల‌ర్యాకు చెందిన అగ్రశ్రేణి కథా రచయిత అల్లం రాజయ్య ఒకరు. తానుప్రత్యక్షంగా చూసిన సంఘటను అనుభవా సారాంశం రంగరించి రాసిన కథ ముపు1991సంవత్సరంలో రాయ బడిన కథ. గోదావరిపేరుతో భూమికకథా సంకల‌నంలో ప్రచురించబడింది. 1989లో గోండు జాతి గిరిజను అధికంగా నివసించే అడవు జిల్లా అయిన ఆదిలాబాద్‌ ప్రాంతంలోని ఆసిఫాబాద్‌ వాంఖిడి జనవాసాల్లో జరిగిన గిరిజన తిరుగుబాటు సంఘటనకు అక్షర సాక్ష్యమే ఈ ముపు కథ.

గోండుబెబ్బులిగాపేరుపొందిన కొమరం భీమ్‌ పోరాటస్ఫూర్తి ఆప్రాంతాల‌కు ఒక చైతన్య దీప్తి, అయినామారిన కాలాను బట్టి పరిస్థితల‌ను బట్టి చైతన్యశక్తి మారటం సహజం. ఆదిలాబాద్‌ ఆదివాసి పోరాటాల‌ తీరు కూడా అందుకు తీసిపోలేదు. ఇంద్రవెల్లి సంఘటన బలిదానాతో అక్కడి పోరాటచైతన్యంలో నూత న దాయి ఏర్పడ్డాయి. గిరిజన పోరాట రూప క్పనలో జరిగిన నూతన ఆవిర్భావం గురించి తనదైన కొత్తకోణంలో వాస్తవ సంఘట నను ఆసరాచేసుకుని రాసిన, ఈ ముపు కథ గిరిజన పోరాటా ప్రస్థానానికి నిజమైన మార్పు అన వచ్చు.మాటకన్నా చేతుమివైనవి అనే సూత్రం ఆధారంగా చెప్పబడ్డ ఈ కథలో రచయిత తీరు భాషణ వ్యతిరేకత్వం గా కనిపిస్తుంది.మాట అవసరం లేకుం డానే మిగతా జంతుజాం అంతా క్మషరహితంగా, జీవిస్తూంటే  మాటు నేర్చిన మానవుడు,మాయు చేస్తున్నాడు. మార్కెట్‌ వ్యవస్థకు మూలాధారం ఈమాయ మాటలే అని కథారచయిత దృఢవిశ్వాసం. ఈకోణం ఆధారంగానే  నూతనగిరిజన పోరా టా చైతన్యానికి, ఊక దంపుడు ఉపన్యాసా కన్నా చేతనే గిరిజను నమ్మి అటువంటి చేత నాయకునే అనుసరిస్తారు, అనేసత్యాన్ని అ్లం రాజయ్య ఈకథ ద్వారా అద్భుతంగా ఆవిష్కరించారు. ఇకకథ విషయానికొస్తే అసిఫా బాద్‌ పరీవాహక గోండు గిరిజన గ్రామాల్లోని అడవి బిడ్డు వస వ్యాపారు అక్రమాకు ఎలా బలై ఆర్థికంగా నష్టపోతున్నది ఈకథ కళ్ళకు కడుతుంది. ఈప్రాంతంలో అధికసంఖ్య లో గోండు,అ్పసంఖ్యలో కోలాంజాతి గిరిజను నివసిస్తూ పోడువ్యవసాయం, పశువు కాపయిగా జీవనం సాగిస్తూ ఉంటారు. ‘పూర్వం తమవంశీయులైన గోండ్వానా రాజ్యా న్ని పాలించారు. వారి వంశానికి చెందిన వారంమేము’అనే అ్పసంతోషం తప్ప ప్రస్తు తం..తమమంచితనాన్ని,అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఎలాదోచుకుంటున్నారో గమనించలేక పోతుంటారు. ఇలాగ అతి మంచితనం అమాయకత్వంగ గోండు-కోలాం జాతి గిరిజనును చైతన్యపరిచి దోపి డీ నుంచి బయటపెట్టడం కోసం సామాజిక స్పృహ గ నాయకు తమ ప్రయత్నాు తాము చేస్తూఉంటారు. కానీ నిత్యంపోరాటం కోసం నాయకు మాటు విని విని విసిగిన గిరిజను మౌనంగా వింటూంటారు తప్ప చైతన్యం చెందరు. గోండుభాష,తొగు భాషు తెలిసిన పొగాకు వ్యాపారి చ్చయ్య నిరంతరం పొగాకు వ్యాపారం నెపంతో గిరిజనగూడేలో తిరుగుతూ వారి బాధను ప్రత్యక్షంగా చూస్తూ వస వ్యాపారు ఆగడాు అరికట్టే ప్రయత్నాు చేస్తూ ఉంటాడు. రాత్రి వేళల్లో రహస్యంగా గోండు గూడేలో జనసమీకరణు  చేసి తన మాట ద్వారా వాళ్ళను పోరాటం వైపు ఆకర్షించే ప్రయ త్నం చేస్తూ ఉంటాడు. అయినా వాళ్ళల్లో చైతన్యం రాకపోవడం వ్ల వారిని సోమరిపోతుగా భావి స్తాడు.కానీ తనచైతన్య ప్రేరణ పని మాత్రం ఆపడు. తన పోరాట చైతన్య ప్రయత్నంలో మైదాన ప్రాంతా నికి చెందిన రైతుబిడ్డ పోరాటస్ఫూర్తి గ యువ కుడు అయిన రాఘవు ను కూడావెంటపెట్టుకుని గోండు గ్రామా పోరాట చైతన్య స్ఫూర్తి యాత్ర కొనసాగిస్తూ ఉంటాడు చ్చయ్య. అతని వెంట తిరిగేరాఘవు ఆప్రాంతాల్లోని గిరిజను స్థితిగ తుతో పాటు అక్కడి వ్యాపారు అక్రమాను ఆగడాను ప్రత్యక్షంగా గమనిస్తాడు.గోండు జాతు  చైతన్య ప్రస్థానం’లో భాగంగా చ్చయ్య రాఘ వుతో కలిసి, గూడెం చేరి సిడాం మాన్కు గుడిసె కు చేరుకుంటాడు. ఆరాత్రి అక్కడే తన మకాం. చ్చయ్య వచ్చిన కబురు ఆ నోటా ఈనోటా గూడెం లో అందరికీ తెలిసి అతను చెప్పే మాటు హాయి గావిని, అతడు ఇచ్చే పొగాకు తీసుకోవడానికి, బువ్వతిని నెమ్మదిగా  సిడాంమాన్కు గుడిసె ముందు పెట్టిన నెగడు ముందుకు చేరారు. సిడాం మాన్కు బాకీకోసం ఆగ్రామ షావుకారు జగ్గయ్య అన్యా యంగా తీసుకుపోయిన కంకు (దుక్కి టెడ్లు) గురిం చిన ప్రస్తావన తీసుకు వచ్చాడు, పొగాకు చ్చయ్య. గతంలోగోండు చేసిన పోరాటా గురించి చెప్ప సాగాడు. అందరం కలిసిజగ్గయ్య మీద తిరుగు బాటుచేసి ఎవరి వస్తువు వాళ్లు తెచ్చు కోవాలి అంటూ వాళ్ళకు అర్థమయ్యే భాషలో చెప్పుకు పోతున్నాడు చ్చయ్య. గోండుభాష రాని రాఘవు ుకు అదిఅంతా చిత్రంగా అనిపిస్తోంది. అక్కడ చేరినవాళ్ళలో కొందరు చ్చయ్య మాటు  ఆసక్తి గా వింటూ ఉంటే, కొందరు కూర్చున్న చోటే కునికి పాట్లు పడుతూ నిద్రలోకి జారుకున్నారు. వెనక కూర్చున్న వాళ్ళు సప్పుడు చేయకుండా వెళ్ళి పోతు న్నారు. అక్కడ మిగిలిందికంకు కోల్పోయిన మాన్కు ఇతర వస్తువు ధాన్యం అక్రమంగా షావుకారు పాు చేసుకున్నవ్యక్తు తప్ప ఇంకెవ్వరూ లేరు అక్కడి పరిస్థితి అంతా గమనించిన రాఘ వుకి ‘వీళ్లు ఇన్ని రకాుగా దోపిడీకి గురవుతూ ఎలా బ్రతుకుతున్నారు’ అనిపించింది. గతచరిత్రలో జరి గిన వివిధ గిరిజన పోరాటాు, అతను చదివిన ఉద్యమ సాహిత్యం గుర్తుకువచ్చి, వీళ్ళల్లో నిస్తబ్ధత ఎలాపోగొట్టాలి? అనేఆలోచనలో పడ్డాడు. వీళ్ళకు చెప్పడంకాదు, చేసిచూపించాలె, అని మెరు పులాం టి ఆలోచన అతనిలోకలిగింది.‘మాటకన్నా చేతుగావాలె’.చేతుచేసుకుంటూ మాటు చెప్పా లె’ అనుకున్నాడు. రాఘవు చ్చయ్యకు అదే విషయం అర్థమయ్యేటట్టు చెప్పాడు. తెల్లారి ఇద్దరూ కార్యోన్ముఖులై షావుకారుజెగ్గయ్య ఇంటికి చేరారు. పొగాకు చ్చయ్య, తనపంథా మార్చి షావుకారు మీద కోపం చూపిస్తూ పౌరుష పదాతో మాన్కుకు ఎడ్లను ఇస్తావా?లేదా?ఇవ్వకపోతే,ఇు్ల తగ బెడతాం అంటూ దౌర్జన్యంగా మాట్లాడేసరికి షావు కారులో భయం తొంగి చూసింది.
   చ్చయ్య కూడా ఊహించని విధంగా ‘నీ మాట మీద నమ్మకంతో ఇస్తున్న ఎడ్లను త్కోపో, బాకీ మాత్రం తొందరగా కట్టమని మాన్కుకు చెప్పు. అంటూ తన సహజదర్పం ప్రదర్శించాడు భయ పడుతూనే జెగ్గయ్య. ఆసంఘటన ఆనోటా ఈ నోటా పడి నిప్పురవ్వలా వ్యాపించింది. ఇప్పుడు అతడు పొగాకు చ్చయ్యకాదు జెగ్గయ్యనుఎదిరించిన  భీమ దేవుడంత బంగ చ్చయ్య అయ్యాడు. అప్పటి దాకా పొగాకు పంతుగా పిలిచిన వారంతా పొరక సారు అనడం మొదు పెట్టారు. పొరక సారు, రాఘవు కలిసి తిరిగి గోండు నుంచి షావుకార్లు గుంజుకున్న వస్తువు తిరిగి ఇప్పిస్తా మని భరోసా ఇస్తూ వాళ్ళు కోల్పోయిన వెండి, బంగారం, భూము ,పశువు, వివరాు అన్నీ జాబితాు రాసుకున్నరు.పొరకసార్లు తమ వస్తువు ు తమకు ఇప్పిస్తారనే నమ్మకంతో,గూడేు గూడేు వీరిని అనుసరించటం మొదయ్యింది. ఆగోండు గూడేన్నింటికీ  పెద్దదైన వాంకిడి లో గ ఎక్కువ సంఖ్యలోని షావుకార్ల ఇళ్ళమీద దాడి చేయ డానికి, పొరక సార్లు  వ్యూహరచన చేశారు. 
ఆవూరిలో సంత జరిగే రోజే ఆ పనికి ముహూర్తం అయ్యింది. అన్ని గోండుగూడేకు ఈవార్త క్షణాల్లో వ్యాపిం చింది. కోల్పోయిన నగు, వస్తువు తమ సొం తం కాబోతున్నాయనే సంతోషంతో చెప్పిన సమ యానికి ఆదివాసి జనాంతా,చీమ బారుల్లా  బయు దేరారు. అరుపుతో నిండిపోయింది.ఇది చూస్తున్న షావు కార్ల కళ్ళు తెలియని భయంతో చూపు చూస్తు న్నాయి. వాంకిడి గ్రామం మొత్తం అడవి బిడ్డు పాదాతో పునీతం అయి పోయింది. ఆ చిన్న గ్రామం వేమందితో కిక్కిరిసిపోయింది. ఇంతకీ, దీనికి కారకులైన చ్చయ్య, రాఘవు వారి వెంటలేరు. వాళ్లుఎట్లా వస్తారో ఎక్కడ నుంచి వస్తారో  అని ఎవరికి వాళ్ళు ఊహాగానాు పెంచు కుంటూ,పొరకసార్లు తమసామాన్లు పంచ బోయే షావుకార్ల ఇండ్లవైపునడకు  సాగించారు, గోండు జాతి గిరిజనబిడ్డు. ముందున్న వాళ్ళకే అందుతా యేమో! వెనకబడితే అందుకోలేమనే ఆతృత మొదలై అక్కడ పెద్ద అజడి మొదలైంది. చూసే వారు ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోగానే తొక్కిస లాట మొదలైంది.షావుకార్ల ఇళ్ళ ముందరి కంక దళ్ళు కూలిపోయాయి. ఇళ్లముందు పందిళ్ళు విరి గాయి. గూన పెంకుట్లిు కూలినయ్‌ ! గోండు జనం ఇళ్ళల్లో చేతికందినదల్లా తీసుకు న్నారు. బియ్యం,పప్పు,ఉప్పు,మిరపకాయు,బట్టు, ఆఖ రకు వెండి, బంగారు నగు చేతికి దొరికినదల్లా వదడం లేదు. వెనకనున్న వాళ్ళు తమకు అందవే మోనని  అరుస్తున్నారు. ఆ గలాటాలో అప్పు కాయి తాు,ఖాతా పుస్తకాు కనిపించిన కాగితాన్నీ చింపి పోగు పెట్టి నిప్పు పెట్టబడ్డాయి. గణపతి సేట్‌ గోండ్లు వాంకిడి మీదపడి దాడిచేస్తూన్న సమా చారం ఆసిఫాబాద్‌ పోలీసుకు చేరవేయ డంతో  రెండు వ్యాన్ల నిండా పోలీసు అక్కడికి వస్తు న్నారన్న వార్త వ్యాపించింది.జనాంతా సామాన్ల తో సహాఎట్లా వచ్చినవాళ్ళు అట్లానే అడవుల్లో కలిసిపోయారు.‘ఒకనిప్పురవ్వ రగిలింది అది ఆది లాబాద్‌ అడవును చుట్టేసి దావానమయింది’ అన్న వాక్యంతో ముగించిన ఈ కథలో కొత్త పోరాట మూలాన్ని రచయిత వినూత్నంగా ఆవిష్కరించి సఫలీకృతుడయ్యాడు. ఏపోరాటమైనా ప్రారంభంలో మాత్రమే నాయకు చేతిలో ఉంటుంది. అంత్య దశలో ప్రజ చేతుల్లోకి వెళ్తుంది.
 ప్రజ చేతిలో పడ్డ పోరాటమే ఫలితా ను సొంతం చేసుకుం టుంది అనే అసలైన సత్యం ఈ‘‘ముపు’’కథ ఆవిష్క రిస్తుంది.ఈ కథలో ఆద్యంతం పోరాట చైతన్య స్రవంతితోపాటు గోండు కోలాము జీవన విధా నం వాళ్ళలోని సామాజిక ఐక్యత సజీవంగా అక్షరీకరించడం ఈకథకు మరింత వన్నె చేకూరింది.
(వచ్చే సంచికలో పి.లిత కథ
గోడమీదబొమ్మ విశ్లేషణ)

ఏడాది గడిచిన మూడు రాజధాను ప్రకటన

‘‘ మూడు రాజధానుపై అసెంబ్లీలో తీర్మానం చేసి సంవత్సరం గడిచిపోయింది. అమరావతి రైతు, ప్రజానీకం చేపట్టిన ఉద్యమం ప్రారంభమై సంవత్సరం నిండిరది. ప్రభుత్వం సంక్షేమ పథకాు చేపట్టినా ఎక్కువ భాగం వివాదాస్పద నిర్ణయాు, కక్ష రాజకీయాు, వ్యతిరేక చర్యతో కాం గడిచిపోయింది. పాన కూడా కుంటుపడుతోంది. ముఖ్యమైన అంశాపై లిటిగేషన్లతో ప్రభుత్వం కోర్టు చుట్టూ తిరుగుతోంది. ఈ కాంలో రాజధాని అభివృద్ధి స్తంభించింది. సంక్షేమం కొంతలో కొంత మెరుగైనా రాష్ట్రమంతా అభివృద్ధి అస్తవ్యస్తంగా మారింది’’


ఆనాడు ప్రపంచ స్థాయి, అద్భుత రాజధాని అంటూ టిడిపి ప్రభుత్వం ఆశు రేకెత్తించింది. పరిమిత పనుతో సరిపెట్టింది. నేడు రాజధానిని ముక్కు చేసే పేరుతో ప్రాంతీయ వైషమ్యాను రెచ్చ గొట్టి బ్ధి పొందాని వైసిపి ప్రయత్నిస్తోంది.ఆరున్నర సంవత్సరా నుండి కేంద్రంలో బిజెపినే అధి కారంలో కొనసాగుతోంది. ఈకామంతా రాజధానికి, రాష్ట్రానికి బిజెపి, కేంద్రంతీరని ద్రోహం చేసింది. బిజెపి నేత వీర్రాజు గారికి అమరావతి అకస్మాత్తుగా గుర్తొచ్చింది. 2024లో రాష్ట్రంలో అధికారం లోకి తీసుకు వస్తే రాజధానిని 5 వేకోట్ల రూపాయతో అభివృద్ధి పరుస్తామని సెవిచ్చారు. మాట మార్చ డం,మడమ తిప్పడం తమకు అవాటు లేదని నమ్మబుకుతున్నారు. ఆరున్నరేళ్ల నుండి కేంద్రంలో అధికారంలో ఉన్న విషయం మర్చిపోయినట్లున్నారు. గత ఐదుసంవత్సరాు రాష్ట్రంలో టిడిపితో కలిసి బిజెపి అధికారంలో కొనసాగిన సంగతి గుర్తున్నట్లు లేదు. విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మాణం బాధ్యత కేంద్రానిదే. రాజధాని శంకుస్థాపన సందర్భంలో మోడీ చెంబుడు నీళ్లు, పిడికెడు మట్టి తెచ్చి రాజధానికి నిధు ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్‌ ప్రజనోట్లో మట్టికొట్టారు. గత రెండుసంవత్సరా నుండి కేంద్ర బడ్జెట్లో అమరావతి ప్రస్తావనే లేదు. విజయవాడ మెట్రో గాలికొదిలేశారు. అమరావతికి రౖుె ప్రాజెక్టు ఏనాడో మర్చిపోయారు. ప్రత్యేక హోదా మాట ఇచ్చి నమ్మించి మోసం చేసింది బిజెపి కాదా? వెనుకబడిన ప్రాంతాకు బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజీ ఏమైంది? పోవరం నిధు కోత పెడుతున్నారు. కడప ఉక్కుఊసే లేదు. ‘అమరావతిలోనే బిజెపి ఆఫీస్‌ నిర్మించుకున్నాం. మమ్మల్ని నమ్మండి’ అని వీర్రా జు పదేపదే చెబుతున్నారు. ఆఫీసునిర్మించుకుంటున్నారు కానీ రాజధాని నిర్మించడం లేదు. రాష్ట్రంలో అధికారం ఇస్తే తప్ప రాజధాని నిర్మాణం చేయమని పరోక్షంగా ప్రజను బెదిరిస్తున్నారు. అంటే ఇప్పటి వరకు రాష్ట్రంలో బిజెపికి ఓట్లు రాలేదనే కక్షతోనే హోదా ఇవ్వలేదా? రాజధానికి నిధు ఇవ్వటం లేదా? ఈ కామంతా రాజధానిపై పరస్పర భిన్నమైన ప్రకటనతో బిజెపి నేతు ప్రజను గందరగోళ పరుస్తూ వచ్చారు.మూడు రాజధాను కాకపోతే 30 రాజధాను ఉంటాయని ఒక నేత, మూడు రాజ ధాను కాదు మూడు సచివాయాు ఉండాని మరోనేత ఇలా పురకా వ్యాఖ్యు చేశారు. రాజ ధానితో తమకు సంబంధమే లేదనీ కేంద్రంలోని బిజెపి సర్కార్‌హైకోర్టులో అఫిడవిట్లు దాఖు చేసింది. అమరావతి అంగుళం కూడా కదదని చెప్పిననేతు ఇప్పుడు ఎక్కడున్నారు? ఢల్లీిని తదన్నిన రాజధాని నిర్మిస్తామని 2014లో మోడీ ఇచ్చిన మాట ఏమైంది? బిజెపి నేతతో తేడా వ్ల ఇలా మాట్లాడుతున్నారని కొందరు అమాయకంగా అనుకుంటున్నారు. బిజెపి నేతు ఈ నాటకంలో ఎవరి పాత్ర వారు పోషిస్తున్నారు. అంతే తప్ప బిజెపి విధానంలో గందరగోళం లేదు. ప్రజను గందరగోళపరిచి, రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేయడమే వారి విధానం. అమరావతి రైతుపై కేసు పెడితే సహించం, దౌర్జన్యం చేస్తే ఊరు కోమని వీర్రాజు ఫీుంకరించారు. దేశంలో రైతు మీద నిర్బంధం, పౌర హక్కు ఉద్యమ నేతను ఏళ్ల తరబడి జైులో పెట్టడం, దళితు, మైనారి టీపై దాడు…చేస్తున్న బిజెపి దుర్మార్గాన్ని అంద రూ గమనించాలి. మోడీ దేవదూత అని ఓబడా నేత ఆనాడే పొగడ్తు కురిపించారు.నేను ఆ మోడీ దూతనని నేడు వీర్రాజు చెప్పుకుంటు న్నారు. మోడీ రైతు పక్షమని చిక పుకు పుకు తున్నారు. మోడీ రైతు పక్షమో అంబానీ, అదానీ పక్షమో దేశం కోడై కూస్తోంది. ఢల్లీిలో పోరాడుతున్న రైతాంగానికి ఖలిస్తాన్‌ ఉగ్రవాదు ముద్ర వేసిన బిజెపి అమరావతి రైతుపై ప్రేమ కురిపిస్తూ కపట నాటకం ఆడుతోంది. రాజధానిని, రాష్ట్రాన్ని నిండా ముంచిన బిజెపి ని నమ్ముకుంటే ఆత్మహత్యా సదశ్యమే అవుతుంది. అధికారం కోసం పావు కదుపుతోంది. బిజెపి ప్రమాదాన్ని రాష్ట్ర ప్రజు ఇప్పటికే గమనిస్తున్నారు. కానీ కొత్త రూపాలో ప్రజను నమ్మించడానికి కొత్త కుట్రకు బిజెపి తెర లేపుతోంది. అందుకే రాష్ట్ర రాజధానిని నాశ నం చేయడంలో ప్రధాన ముద్దాయి బిజెపి. తోడు ముద్దాయిు వైసిపి, టిడిపిు.
బిజెపి, టిడిపి, వైసిపిది ఒకటే వైఖరి
వైఎస్‌ఆర్‌ పార్టీ, ప్రభుత్వం రాజధానిపై పునరాలోచన చేయాలి. వివాదాను కట్టిపెట్టాలి. ఉన్న పరిమిత వనరుతోనైనా రాజధాని నమూనా మార్చాలి తప్ప, స్థలాన్ని మార్చానుకోవటం వృధా ప్రయాసే. పోటీ ఉద్యమాతో, అణిచివేతతో రాజ ధాని ప్రజ గొంతు నొక్కానుకోవటం తగదు. గతంలో రాజధానిలో జరిగిన అవినీతిపై విచారణ చేయవచ్చు. దోషులైన అధికారును గత పా కును శిక్షించవచ్చు. కానీ ప్రజను బలి చేయడం తగదు. బిజెపి కేంద్ర ప్రభుత్వ అండతో రాజధానిని ముక్కు చేయవచ్చని వైసిపి, ముఖ్యమంత్రి జగన్‌ భ్రమ పడుతున్నారు.మోడీ,అమిత్‌షాను వేడుకుంటే జరిగేది ఏమీ లేదు. రాష్ట్ర ప్రజను నమ్ముకుంటే మంచిది. అన్నీ ఒకే చోట కేంద్రీకరించానే చంద్ర బాబు మోడల్‌ రాజధాని విఫమయ్యింది. ప్రపం చానికే ఆదర్శం అని చెప్పిన భూ సమీకరణ ఎదురు కొట్టింది. రైతుల్ని, పేదను నట్టేట ముంచింది. ఇప్పటికీ ఈ వాస్తవాన్ని గమనించకుండా సింగపూర్‌ మోడల్‌ గురించి గొప్పు చెప్పుకోవడం టిడిపి కి తగదు. ఇప్పుడైనా తప్పు గుర్తించి సరిదిద్దు కోవ టం తదనుగుణంగా వ్యవహరించడం మం చిది. అమరావతి ప్రాంత రైతు ఈ దుస్థితిలో వుండ డం వెనుక తన బాధ్యత నుండి టిడిపి తప్పించు కోలేదు. అప్పుడు ఇప్పుడు రాష్ట్రానికి, రాజధానికి ద్రోహం చేసిన బిజెపిపై పల్లెత్తు మాట మాట్లాడ కుండా మోడీ భజన చేస్తే అమరావతి నిబడు తుందా? కేంద్రంపై పోరాడకుండా అమరావతి రైతును కాపాడతాం అంటే ఎలా నమ్ముతారు? అమరావతి ఉద్యమం విశాంగా,విస్తృతంగా నడ పాల్సింది పోయి అందులోనూ టిడిపి తన రాజకీ య ప్రయోజనాన్ని చూసుకుంటే రాజధాని రైతుకు జరిగే ప్రయోజనం కంటేనష్టమే ఎక్కువగా ఉంటుం ది.బిజెపి,టిడిపి,వైసిపిది అనేక విధానాలో ఒకటే వైఖరి. ఆనాడు బిజెపి, టిడిపి కలిసి భూస మీకరణ చేపట్టాయి. పూర్తిగా విఫం అయింది. కేంద్రంపై ఒత్తిడి చేయ డంలో టిడిపి, వైసిపి ది మెతక వైఖరే. ఇరుపార్టీది లోపాయికారి కుమ్మక్కే. రాజ ధానిలోను,రాష్ట్రంలోనూ పౌరహక్కును,ఉద్య మాను అణచి వేతలో ఎవరికి ఎవరు తక్కువ తినలేదు. రాజధాని ప్రాంతంలోని దళిత, అసైన్డ్‌ రైతు, భూమి లేని పేదు, కార్మికు బాగోగు ను గాలికొదిలేశాయి. ఆనాడు సింగపూర్‌, ఈనా డు దక్షిణాఫ్రికా నమూ నాు, విదేశీ కన్సల్టెన్సీు, దుబారా ఖర్చు, వృధా ఖర్చు షరా మామూలే. రాజధాని, రాష్ట్ర అభి వృద్ధి విషయంలో సూత్రబద్ధ వైఖరికి సిపిఎం అన్ని వేళలా కట్టుబడి ఉంది. అమరావతి రాజధానిపై అసెంబ్లీలో అన్ని పక్షాు ఏకాభిప్రాయానికి వచ్చి నందున రాజధాని స్థం మార్పుపై వివాదం చేయడం తగదని ముందు నుండి చెబుతూనే ఉంది. రాష్ట్ర ప్రజందరికీ అమరావతి సమదూరంలో ఉంది కాబట్టి రాజధాని రైతుకే కాదు, రాష్ట్రప్రజందరికీ ఇది మేని వైఖరి తీసుకుంది. శాసన సభ, సచివాయం ఒక దగ్గర ఉంటే పరిపాన సౌభ్యం, ప్రజకు మేని సిపిఎంభావించింది. హైకోర్టు కర్నూులో పెట్టా న్న ప్రభుత్వ ప్రతి పాదనపట్ల అభ్యంతరం లేదని సిపిఎం తెలిపింది. రాజధాని ఒకేచోట ఉన్నా అబి óవృద్ధి రాష్ట్రమంతా జరగాని విద్యా, వైద్య సంస్థ ు, పరిశ్రము అన్ని ప్రాంతాకు విస్తరిం చాని, అదే నిజమైన వికేంద్రీ కరణ అన్న వైఖరికి ఎప్పుడూ కట్టుబడి ఉంది. దానికోసం నిరంతర పోరాటం సాగిస్తూనే ఉంది. ఇప్పటికే అమరావతిలో ప్రజా ధనం ఖర్చుపెట్టారు, కాబట్టి వృధాచేయడం సరికా దని, ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధానిలో మార్చ టం రాష్ట్రాభివృద్ధికి గొడ్డలిపెట్టు అని భావించింది. ఆనాడు రాజధానిపూలింగ్‌ విధానం తప్పని,పరి మిత స్థంలో రాజధాని నిర్మాణం చేసుకో వచ్చని చెప్పింది. పూలింగ్‌నువ్యతిరేకించి నందుకు ఆనాడు టిడిపి అభివృద్ధి నిరోధకుగా ముద్రవేసింది. ఈనాడు వైఎస్సార్‌ ప్రభుత్వం రాజధాని, ఇళ్ల స్థలా ుపేరుతో విశాఖలో భూ సమీకరణపేరు చెప్పి దళితు అసైన్డ్‌ భూము లాక్కుంటే తప్పని చెప్పింది, పోరాడిరది. హైకోర్టు లో కేసు వేసింది. దళితు పక్షాన నిబడి పోరాడి నందుకు ముఖ్య మంత్రి జగన్‌అసెంబ్లీ లోనే సిపిఎం పైన నిందు వేయడం చూశాం.రాజధాని అభివృద్ధి అంటే రాజ ధానిలో ఉన్న అన్నివర్గా ప్రజకు అభివృద్ధి ఫలాు అందాని దానికై నిరంతర కృషి సిపిఎం సాగిస్తోంది. టిడిపి ప్రభుత్వ హయాంలో అసైన్డ్‌ రైతుకు కౌు, సమానమైన ప్యాకేజీ అందించాని, పేదకు రాజధాని పెన్షన్‌ ఇవ్వాని, హామీు అము చేయాని అనేక ఉద్యమాు సాగిం చింది. పాక్షిక విజయాు సాధించింది. ఆనాడు టిడిపి అడ్డంకు పెట్టినా నిర్బంధాు ప్రయోగిం చినా ప్రజ మద్దతుతో తన కృషి సాగించింది. నేడు వైసీపీ ప్రభుత్వంలో రాజధాని లోని పారిశుధ్య కార్మికుకు7నెలు జీతాు ఇవ్వక పోతే కార్మి కుకు అండగా సిఐటియు పోరాటం కొనసాగి స్తోంది. హైకోర్టు, రాష్ట్రసచివాయం కాంట్రాక్టు సిబ్బంది వేతనాు, భద్రతపై కార్మిక సంఘాు చేస్తున్న పోరాటానికి అండగా సిపిఎం నిుస్తోంది. పేదకు రాజధాని పెన్షన్‌ పెంపు, అసైన్డ్‌ భూము కు సమానమైన ప్యాకేజీపై ఎన్నిక ముందు తర్వాత వైసిపి ప్రభుత్వ నేతు మాటు తప్ప చేతులేవు. రాజధాని ప్రాంతంలో ప్రజా సమస్య పై జరుగుతున్న కృషి, పోరాటం కొన్ని వర్గా మీడియాకు పట్టదు. రాజధాని ఉద్యమంతో గొంతు కుపుతోంది. వారికి అండగా నిుస్తోంది. అదే సందర్భంలో గతప్రభుత్వాు విధానా విషయం లో తనస్వతంత్ర వైఖరిని ప్రదర్శి స్తోంది.ఉమ్మడి ఉద్యమాకు మద్దతు ఇస్తోంది.ఢల్లీిలో రైతుఉద్య మం జరుగుతున్న తరహాలోనే రాజధాని లోనూ విశా ఉద్యమం సాగాలి.
సి.బాబూరావు

అణచివేతలు అంతం కావాలి!

‘‘ఇప్పటికీ కులాంతర వివాహాల‌కు వ్యతిరేకత ఉంది. సామాజికంగా కఠినమైన షరతును అంగీకరించని వారిని పరువు కోసం హత్య చేస్తున్నారు. ఒక దళితుడు హిందూ మహిళను ప్రేమించి పెండ్లి చేసుకుంటే, ఆధిపత్య కుల‌ శక్తులు అతన్ని అనాగరికంగా హత్య చేయడం మనం దేశంలో తరచుగా చూస్తున్నాం. కొన్ని సందర్భాలో కులాంతర వివాహం చేసుకున్న అమ్మాయిు కూడా హత్యకు గురవుతున్నారు ’’

భారతదేశంలో అందరూ అంగీకరించే స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, లౌకిక, రిపబ్లిక్‌ భావన ఆధారంగానే రాజ్యాంగాన్ని రచించారు. ఈభావన అములో ఫ్యూడల్‌ సంబంధాు, మనుస్మృతి అడ్డంకిగా మారాయి.
అంటరానితనం – హింస
చట్ట ప్రకారం అంటరానితనం పూర్తిగా నిషేధమని రాజ్యాంగం లోని ఆర్టికల్‌ 17 చెపుతుంది. కానీ ప్రస్తుత పరిస్థితి ఏమిటి? అంటరానితనం అనేక రూపాల్లో వే గ్రామాల్లో ప్రబలిపోతుంది. దళితు ఈ దుర్మార్గాకు వ్యతిరేకంగా పోరాటం చేసి, తమ హక్కు గురించి పునరుద్ఘాటిస్తే, కులాధిపత్య శక్తు వారిని విపరీతంగా కొట్టి, నరమేధాన్ని సృష్టించి, వారి గుడిసెను తగుబెట్టి, ఆస్తును ధ్వంసం చేసి, మహిళపై అత్యాచారాకు కూడా ప్పాడుతున్నారు. ఇలాంటి హింసాత్మక చర్య కు సంబంధించిన కేసు అనేక కారణా వ్ల, ఒత్తిడివ్ల నమోదు కావడం లేదు. అధికాయి, పాకవర్గ ప్రతినిధు కు పక్షపాతంతో వ్యవహరించడమే దీనికి ప్రధాన కారణం. ‘’నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ షెడ్యూల్డ్‌ క్యాస్ట్స్‌ అండ్‌ ద హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌’’ దళితుకు వ్యతిరేకంగా జరిగిన దాడు, ఆగడాను వివరించే సందర్భంలో మన గుండె వణికి పోతుంది.
కు హింసాత్మక చర్యల‌ ఇప్పటికీ కులాంతర వివాహాకు వ్యతిరేకత ఉంది. సామాజికంగా కఠినమైన షరతును అంగీకరించని వారిని పరువు కోసం హత్య చేస్తున్నారు. ఒక దళితుడు హిందూ మహిళను ప్రేమించి పెండ్లి చేసుకుంటే, ఆధిపత్య కు శక్తు అతన్ని అనాగరికంగా హత్య చేయడం మనం దేశంలో తరచుగా చూస్తున్నాం. కొన్ని సందర్భాలో కులాంతర వివాహం చేసుకున్న అమ్మాయిు కూడా హత్యకు గురవుతున్నారు. ఇతర కులాకు చెందిన వారిని పెండ్లి చేసుకుంటున్న దళితులే ఎక్కువ సంఖ్యలో హత్యకు గురవుతున్నారు.

రాజకీయాధికార నిరాకరణ
నేటికి కూడా, దళితుకు ప్రజాస్వామిక హక్కును, రాజకీయ అధికారాన్ని కల్పిస్తే, కులాధిపత్య శక్తు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా పంచాయతీ సర్పంచ్‌లుగా స్థానిక సంస్థ ప్రజా ప్రతినిధుగా ఎన్నుకోబడిన దళితు తమ స్థానంలో (కుర్చీలో) కూర్చునేందుకు అనుమతించని పరిస్థితి. ఆర్థిక,జీవన స్థితిగతులో పెద్దగా తేడాలు లేకపోయినప్పటికీ, కులాధిపత్య శక్తు సృష్టించే వరుస సంఘటనల్లో దళితు, వెనుక బడిన కులాకు చెందిన ప్రజు తగువులాడుకుంటున్నారు. దళితుతో పాటు వెనుకబడిన కులాకు చెందిన వారూ ఆధిపత్య కుల‌ శక్తలు చేత అవమానాకు, వివక్షకు గురవుతున్నారు.వీరికి రిజర్వేషన్‌లు కూడా సంపూర్ణంగా,న్యాయంగా అమలు చేయడం లేదు. నిషేధం ఉన్నప్పటికీ, దళితు, వెనుకబడిన కులా వారికి వ్యతిరేకంగా దుర్మార్గపు చ‌ర్య‌లు,నేరాలు జరగడానికి కారణం ఏమిటి? కుల‌ అణచివేతకు ఒక రూపక్పన చేసి, దానిని సమర్థించి, భారతీయ సమాజం లోకి ప్రవేశపెట్టిన మనుస్మృతి కాదా?

మనుశాస్త్రం – హిందూత్వ ముఖ్యాంశాలు
మనుస్మృతి, హిందూత్వ భావజా ప్రధాన పాఠ్యాంశాల్లో ఒకటి వర్ణాశ్రమధర్మం, రెండు స్త్రీ బానిసత్వం భారతీయ సమాజంలో ప్రధానమైన విధు అని మనుధర్మశాస్త్రం నొక్కి చెప్పింది. వర్ణాశ్రమ ధర్మాన్ని అముచేసే విధానం, శూద్రు జీవితం ఏ విధంగా ఉండాలో కూడా మనువు చెప్పాడు. ‘’శూద్రు ఇతర మూడు వర్ణా వారికి దాస్యం చేయాని దేవుని ఆజ్ఞ. తక్కువ కుంలో పుట్టిన శూద్రుడు ఉన్నత వర్ణా వారినెవరినైనా అవమానకరమైన మాటతో గాయపరిస్తే, అతని నాుకను కోసేయాలి. శూద్రుడు ఏ కులాన్నైనా లేక ఉన్నత కులా పేరును అవమానపరిస్తే, అతని నాుకపై వాతు పెట్టాలి. శూద్రులు పాచిపోయిన ఆహారాన్ని, చిరిగిన బట్టను, పాత ప్లేట్లను వేతనంగా ఇవ్వాలి.’శూద్రుడు డబ్బు, ఆస్తిని సంపాదించుకుంటే, దానిని అతడు అనుభవించేందుకు అనుమతి లేదు. ఎందు కంటే, వారికి అహంకారం పెరిగి, బ్రాహ్మ ణును, ఉన్నత కుస్తును గాయపరుస్తారు. శూద్రు వేదాను నేర్చుకో కూడదు, విన కూడదు. ఒకవేళ పురాణాను చదివితే అతని నాుకను రెండు సార్లు కొయ్యాలి, పురాణాను వింటే, చెవుల్లో సీసం కరిగించి పోయాలి. ఉన్నత కుస్తును గాయపరిస్తే ఏ అవయ వాన్నైనా కోసెయ్యాలి. చేతితో కొడితే చేతిని, కాుతో తంతే కాును తీసెయ్యాలి.’’ ఇలా సమాజంలోని ఆధిపత్య శక్తల‌ తీవ్రమైన అణచివేత, హింసను అమలు చేయడం ద్వారా కు వ్యవస్థను కొనసాగిస్తున్నారనే విషయాన్ని గమనించాలి.మనుధర్మశాస్త్రం – వర్గ దృష్టికోణం
ఈ సందర్భంలో, మనుధర్మ శాస్త్రంపై మార్క్సిస్టు దృష్టికోణం ఏమిటి? మనుస్మతి ప్రతిపాదిస్తున్న సాంప్రదాయ భావాకు వ్యతిరేకంగా చేసే పోరాటాు, ప్రచార యంత్రాంగం ఎలాఉండాలి? అనే అంశాల‌ను పరిశీలిద్దాం. భారతదేశంలో బానిస రైతు, ఫ్యూడల్‌ ఆధిపత్యం ఉన్న కాంలో, 2500సం క్రితం మనుశాస్త్రాన్ని రాశారు. ఆ కాంలోనే వర్గ, కుల‌ అణచివేతు ఉన్నాయి. మిలియన్ల సంఖ్యలో శ్రామిక ప్రజల‌,కులంపేరుతో భయంకరమైన వర్గ,ఆర్థిక అణచివేత కింద లొంగి ఉన్నారు. దీనిలో భాగంగానే స్త్రీల‌పై లైంగిక వేధింపులు చెల‌రేగాయి. కుల‌,వర్గ భేదాలు దేవుని అభీష్టం మేరకు సష్టించినవనీ, కాబట్టి ప్రజందరూ దేవుని అభీష్టాన్ని పాటించాల‌నీ, వాటిని ఉ్లంఘించిన వారిని శిక్షించానీ,ఆ శిక్షించే అధికారం రాజుకు ఇవ్వడమైందనీ మనుస్మతి చెపుతుంది. సంఖ్యాపరంగా చిన్నదైనా, భూస్వాములే పాకవర్గాలుగా ఉంటూ అణచివేత సాగించారు. నాడు రాజు ఫ్యూడల్‌ వ్యవస్థకు ప్రతినిధుగా ఉన్నారు. దోపిడీ వర్గాల‌ ప్రతినిధి అయిన మనువు, ఆ వర్గాన్ని రక్షించేందుకు మనుశాస్త్రాన్ని రాశాడు. ఆ మనుశాస్త్రాన్నే రాజు పానకు అవసరమైన రాజ్యాంగంగా అంగీకరించి, కాక్రమంలో అమల్లోకి తెచ్చారు. దాని కొనసాగింపు, దాని ప్రభావమే నేడు చోటు చేసుకుంటున్న కు, లైంగిక అణచివేతు. చరిత్రలో ఆ అణచివేతకు వ్యతిరేకంగా జరిగిన వీరోచిత పోరాటా ఫలితంగా అనేక మార్పు జరిగాయి. మానవజాతి చరిత్ర అంతా వర్గపోరాటా చరిత్రే అని కార్ల్‌ మార్క్స్‌ చెప్పాడు. మానవజాతి చరిత్ర నిబంధన విషయంలో భారతదేశానికి ఏ విధమైన మినహాయింపు లేదు. కానీ ఈ చారిత్రాత్మక సంఘటను ఆయా దేశా సామాజిక, ఆర్థిక పరిస్థితును బట్టి ప్రతీ దేశంలోనూ జరిగాయి. భారతదేశంలో వర్ణ (కుల‌)వ్యవస్థ తన ప్రత్యేకతను కలిగి ఉంది. ఇక్కడ కు వ్యవస్థను చాలా కాం క్రితం సృష్టించారు. ఆ కుల‌, వర్గ అణచి వేతు ఒక దానితో ఒకటి ముడిపడి ఉన్నాయి.

లింగ వివక్షతకు ఆధారం
మానవజాతి చరిత్రలో, ఆదిమ కమ్యూనిస్ట్‌ సమాజం తరువాత బానిస సమాజం, ఆ తర్వాత ఫ్యూడల్‌ సమాజం, ఆ తరువాత ప్రస్తుతం మనం ఉంటున్న బూర్జువా సమాజం ఏర్పడిరది. ఈ మార్పు వర్గపోరాటా ఫలితం గానే ఏర్పడ్డాయనే విషయాన్ని మర్చిపోకూడదు. చివరికి పెట్టుబడిదారీ వ్యవస్థ పతనమై, సోషలిస్టు వ్యవస్థ ఏర్పడడం కూడా కార్మికు వర్గ పోరాటం ద్వారానే జరుగు తుంది. ఆదిమ కమ్యూనిస్ట్‌ సమాజంలో మహిళు చాలా కీకమైన పాత్రను పోషించారు. మానవ సమాజం దోపిడీ చేసే, దోపిడీ చేయబడే వర్గాుగా విభజన జరిగినప్పుడు ఆస్తి యాజమాన్యం ఉద్భవిం చడం, ఆ యాజమాన్యాన్ని పురుష వారసుకు మార్చే క్రమంలో స్త్రీు మగవారి అధీనంలోకి వచ్చారు. ఇది చారిత్రక సత్యం. కాబట్టి స్త్రీ పట్ల ద్వేషభావం కూడా వర్గ అణచివేతతో ముడిపడి ఉందన్న విషయం మర్చిపోకూడదు. ఇటువంటి చారిత్రక నేపథ్యంలో, ఫ్యూడల్‌ వ్యవస్థలో రాయబడిన మనుస్మతి కుల‌, వర్గ అణచివేతను, స్త్రీపట్ల ద్వేష భావాన్ని సమర్థించింది. మహిళ జీవితాు మగవారిపై ఆధారపడి, వారికి బానిసుగా ఎలా ఉండా నే విషయాన్ని మనుస్మతి నొక్కి చెప్పింది. ‘’మహిళు బ్యాంలో తండ్రి, యవ్వనంలో భర్త, వద్ధాప్యంలో కొడుకు పోషణలో ఉండాలి. ఒక పురుషుడు, తన కూతురు యుక్త వయస్సు లోకి రాక పోయినా కూడా, తన కులానికి చెందిన వ్యక్తికే అప్పగించాలి.’’ ‘’ఆస్తి వారస త్వానికి సంబంధించి, పెద్ద వారికి రెండు భాగాు, ఆ తరువాత వారికి ఒకటిన్నర భాగాలు, మిగిలిన కొడుకుకు ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగం చొప్పున పొందుతారు. ఇదే సరైన విభజన. (మహిళకు ఆస్తి హక్కు లేదు).’’ ‘’అన్నదమ్ము మధ్య ఇలాంటి విభజన జరిగిన తర్వాత, వారు తమ భాగాల్లో 1/4 వంతు భాగాన్ని వారి అక్కా చెల్లెళ్ళ వివాహా కోసం ఇవ్వాలి.’’ తన భర్త ద్వారా కాకుండా, వేరే వ్యక్తి ద్వారా పుట్టిన బిడ్డ తన బిడ్డ కాదు’’. ‘’వితం తువు పండ్లు, దుంపు (తనకు ఇష్టం ఉంటే) తినాల్సి ఉంటుంది. ఆమె తన భర్త మరణా నంతరం పరాయి పురుషుని పేరు ఉచ్ఛరిం చేందుకు అనుమతి లేదు’’. ఆ విధంగా మనుస్మతిలో పేర్కొన్న వివిధ స్త్రీ బానిసత్వానికి సంబంధించిన అంశాను గమనించవచ్చు. భారతదేశంలో మహిళ సమానత్వం కోసం జరిగిన పోరాటాు, కుల‌, వర్గ వ్యతిరేక పోరాట చరిత్ర ఫలితంగా స్త్రీ బానిసత్వ రూపాలో కొన్ని మార్పు సంభవించి ఉంటాయి. అయినా నేటికీ స్త్రీ సమానత్వం ఒక కగానే ఉండిపోయిందనే మాటను ఎవరూ కొట్టి పారెయ్యలేరు.

భారతదేశ ప్రత్యేకత
ఇక్కడ మనం భారతదేశం యొక్క సామాజిక పరిస్థితును పరిగణనలోకి తీసుకోవాలి. అనేక అభివద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలో, పశ్చిమ దేశాల్లో ఫ్యూడల్‌ వ్యవస్థ పూర్తిగా నాశనమై, దాని నుండే పెట్టుబడిదారీ వ్యవస్థ ఆవిర్భవించింది. భారతదేశం విషయంలో స్వాతంత్య్ర పోరాట కాంలో ఉద్భవించిన బడా బూర్జువాు, తరువాత బూర్జువా సమాజాన్ని, ఆర్థిక వ్యవస్థను రూపొం దించడంలో కీకమైన పాత్రను పోషించారు. తమ స్వలాభం కోసం ఫ్యూడల్‌ వ్యవస్థతో రాజీపడ్డారు. భూసంస్కరణ చట్టాను సరిగా అము చేయలేదు. భూస్వాము నుంచి స్వాధీనం చేసుకున్న అదనపు భూమును, భూమి లేని నిరుపేదకు, చిన్నరైతుకు ఇవ్వలేదు. అందుకే దానికి ఫ్యూడల్‌ వ్యవస్థ సంబంధాు, భావాు పూర్తిగా నిర్మూలించబడలేదు. ఈపరిస్థితిలో, ఫ్యూడల్‌ కాంలోని మనుస్మతి, దాని భావజాం కొనసాగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో భారతదేశ బడాబూర్జువా నాయకత్వంలో ఉన్న పాకవర్గాు, తమ ఆధిపత్యాన్ని నెక్పొుకొని, శ్రామిక ప్రజను విభజించేందుకు ఎటువంటి సంకోచం లేకుండా కు వ్యవస్థను, ప్రజ మనో భావాను ఉపయోగించుకున్నారు. నేటికీ బూర్జువా పార్టీ పని విధానంలో కు వ్యవస్థ, కు మనోభావా ఉనికి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. చట్టసభల్లో మహిళకు 33శాతం రిజర్వేషన్ల క్పన ఒక కగానే మిగిలిపోవడం యాదచ్ఛికం కాదు. సాంప్రదాయవాద సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఈ దష్టికోణంలో మనుధర్మ శాస్త్రం నొక్కి చెప్పిన విధంగా, మహిళకు వ్యతిరేకంగా లైంగిక హింస, కు అణచివేత అంతటా వ్యాపించి ఉన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇది భారతీయ సమాజంలో బాగా బపడి అంతటా వ్యాపించి ఉంది. సంఫ్‌ు పరివార్‌, హిందూత్వ శక్తు, ప్రజల్లో ఈసాంప్రదాయ భావాను బలోపేతం చేయడానికి చురుకుగా ప్రయత్నాు సాగిస్తున్నాయి. పార్లమెంట్‌లో తగిన బంతో అధికారంలో ఉన్న బీజేపీ ఈ సాంప్రదాయ భావాను బలోపేతం చేయడానికి అవసరమైన అవకాశాను పెంచుకుంటుంది. వారు హిందూత్వ భావజాంతో కూడిన నూతన విద్యా విధానాన్ని ప్రవేశ పెట్టారు. ఇప్పటి వరకు ఉన్న భారతదేశ చరిత్రను తిరగ రాయాను కుంటున్నారు. బీజేపీ ప్రభుత్వం, 12000సం. భారత దేశ చరిత్రను తమకు అనుకూంగా తిరగ రాయడానికి ఒక కమిటీని నియమించింది. పురావస్తు సంబంధమైన వనరును వాస్తవా ను మార్చేందుకు ఉపయోగిస్తున్నారు. హిందూ త్వ జాతి వాదాన్ని సమర్థించడానికి పురాణ కథు రాస్తున్నారు. స్త్రీ బానిసత్వం వాస్తవ చరిత్రగా చిత్రీకరిస్తున్నారు.

హిందూత్వ భావజాం వెనుక మిలియన్ల సంఖ్యలో ప్రజను (తప్పుడు ప్రచారాతో, కల్పిత చారిత్రక సమాచారం ద్వారా) సమీకరించేందుకు సంఫ్‌ు పరివార్‌ చాలా చురుకుగా పని చేస్తున్నది. కు వ్యవస్థతో బాధకు గురవుతున్న దళితును కూడా వారు వదలేదు. వారిలో కు విభజనను పెంచడానికి ప్రయత్నంచేస్తూ, తమ నాయకత్వం కిందకు సమీకరిస్తున్నారు. కొన్ని ప్రయత్నా తర్వాత కొంతమంది దళిత సంఘా నాయకు, మేథావు సంఫ్‌ు పరివార్‌ ఉచ్చులో పడి పోయారు. వారు కూడా దళితును, ఇతర కులాకు చెందిన వారిని ఆకర్షించేందుకు జరిగిన అన్ని అసత్య ప్రచారాలో భాగస్వాముయ్యారు.

పరిష్కారం ఏమిటి?
మనుస్మతి వ్యతిరేక ప్రచారం, ఉద్యమాతో కూడిన సామాజిక సంస్కరణ అవసరాన్ని మనం గుర్తించాలి. సామాజిక సంస్కరణ ఉద్యమంలో జ్యోతీబా ఫూలే, పెరియార్‌ ఈ వీ రామస్వామి, బీఆర్‌ అంబేద్కర్‌, నారాయణ గురు లాంటి కతనిశ్చయం గ వారు అపారమైన సేవందించారు. ఈ పోరాటా ఫలితంగా దళితు, వెనుకబడిన కులా ప్రజు, మహిళు అనేక హక్కుతో పాటు ప్రత్యేక సౌకర్యాను సాధించుకున్నారు. అట్లా సాధించుకున్న కీక మైన హక్కులో రిజర్వేషన్లు ఒకటి. కానీ ఈ పోరాటాు కు, లింగ అణచివేతను అంతం చేయలేదు. అందువన ఈ రెండు అణచివేత వ్యతిరేక పోరాటాు కేవం సామాజిక సంస్కరణ ఉద్యమంతో మాత్రమే ఆపకూడదు. అదే సమయంలో ఈ పోరాటాను, ఫ్యూడల్‌ వ్యవస్థకు మరియు అంతర్లీనంగా సామాజిక అణచివేతలో ఉన్న సంబంధాకు వ్యతిరేకంగా జరిగే పోరాటంతో పాటుగా ఫ్యూడల్‌ వ్యవస్థతో రాజీపడిన బడా బూర్జువా నాయకత్వంలోని భారత పాక వర్గాకు వ్యతిరేకంగా జరిగే పోరాటంతో కపాలి. సామాజిక సంస్కరణ ఉద్యమాు, వర్గ పోరాటాు జమిలిగా కలిపి చేయాలి.

సామాజిక వివక్షే కట్టుబాటుగా…!

ఉత్తరప్రదేశ్‌లో అత్యున్నత స్థాయిలో ఘనీభవించిన కుల‌ చట్రంలో మనుగడ సాగించడం పెద్ద సాహసమే. ఇక్కడ కుల‌ పక్షపాతం, పితృస్వామిక శక్తు ప్రాబ్యలం బలంగా వ్యాపించి ఉంది. కులాకు రాజకీయ ప్రతినిధు అండదండుంటాయి. ఉన్నావో మొదలు కొని హత్రాస్‌ వరకు హింస పునరావృతం కావడం చూశాం. మృగప్రాయమైన అంశాకు ప్రాధాన్యత నిస్తూ, గొప్పగా చెప్పుకోవడం పరిపాటి.
నుగురు ఠాకూర్లచే హత్యాచారానికి గురైన బాధితురాలిని, ఆమె తల్లిదండ్రు అభీష్టానికి భిన్నంగా, ఆ రాత్రికి రాత్రే అంత్యక్రియు నిర్వహించారు. ఆమె కుటుంబాన్ని నిఘా నీడలో ఉంచి మరీ ఆ దుశ్చర్యకు ప్పాడ్డారు. పట్టణంలో 144వసెక్షన్‌ విధించడం, వారి కుటుంబ సభ్యును పత్రిక వారితో మాట్లాడడానికి అనుమతించకపోవడం, బాధితు రాలి సోదరుడి మొబైల్‌ ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేయించడం, వారి కుటుంబాన్ని ఇంటికే పరిమితం చేయడం వంటివన్నీ జరిగాయి. ఠాకూర్‌ కుటుంబీకు బహిరంగంగా నిరసన తెలియ చేయడానికి అనుమతించారు. బాధితురాలి కుటుంబాన్ని మాత్రం బహిరంగంగా బెదిరిం చారు. వారిని పరామర్శించడానికి వెళ్లిన చంద్రశేఖర్‌ రావణ్‌ లాంటి వారికి కూడా హెచ్చరికు చేశారు. బాధిత కుటుంబం భయంతో వణికి పోయింది. హత్రాస్‌ అనేది కులాధిక్యత గ పట్టణం. వారిలో ముఖ్యంగా బ్రాహ్మణు, వైశ్యు వున్నారు. మురికి కాలువ‌లు, బహిరంగంగా పారే ప్రాంతంలో వాల్మీకులు నివసిస్తారు. వారు ప్రధానంగా పారిశుధ్య కార్మికలుగా వుంటూ ఠాకూర్ల పంటపొలాల్లో వ్యవసాయ పను చేస్తారు. ఠాకూర్లకు వారితో పని పడినప్పుడు ఒక మధ్యవర్తిని వారి వద్దకు పంపుతారు. దళితవాడకు వెళ్లి పనికి రమ్మని అడగడం తమ గౌరవానికి భంగకరమని భావిస్తారు. దళితు మార్కెట్‌ నుంచి కొనానుకున్నా, షాపు యజమాను దూరాన్ని పాటిస్తూనే సరుకు ఇస్తారు. కరోనా మహమ్మారి వ‌ల్ల‌ వాడుకలోకి వచ్చిన ‘సామాజిక దూరం’ అనే పదం అంతకు ముందే ఆప్రాంతంలో పాటించబడుతున్నది.ఉత్తరప్రదేశ్‌లో కులా ఆధారంగా అసమానతనేవి స్పష్టంగా కన్పిస్తుంటాయి. హత్రాస్‌ దీనికి మినహాయింపు కాదు. దళితు అగ్రవర్ణా కానీల్లోకి వెళ్లినట్లయితే సామాజిక దూరాన్ని పాటించ వసిన ఉంటుంది. కు కట్టుబాట్లకు అనుగు ణంగా మసుకోవాల్సి వుంటుంది. కులాంతర చర్చగాని, సామాజిక ఐక్యత గాని లేదు. జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీకి చెందిన సామాజిక శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ వివేక్‌ కుమార్‌ ఇలా అంటారు. ‘’కుల‌ ఆధిపత్య హిందూ సమాజంలో దళితల‌ ఎప్పుడూ బహిష్కృ తుగానే ఉన్నారు. నేటికీ వారు అగ్రకుల‌స్తు పొలాల్లో పని చేస్తున్నప్పటికీ…వారి దగ్గరకు వెళ్ళడానికి కూడా అనుమతించరు. వారి పశువుల‌ను కూడా అగ్రకుల‌స్తు పొలాల్లో మేత మేయడానికి అనుమతించరు. ఉదయం బహిర్భూమికి కూడా సుదూర ప్రాంతాకు వెళ్ళ వసి ఉంటుంది’’. ప్రముఖ సామాజిక శాస్త్ర వేత్త అవిజిత్‌ పాఠక్‌ ఇలా అంటారు. ‘’నీవు ముస్లిమైనా, దళితుడవైనా,ఆధిపత్య శక్తుల‌ పరిమితు విధిస్తారు. భారతీయ సమాజంలో ఆధునికత స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, కొన్ని సంవత్సరాుగా భారతీయ సమాజం రోజు రోజుకు తిరోగమన దిశలో పయనిస్తోంది. వినిమయతత్వం పట్ల విపరీతమైన మోజుతో పాటు, తిరోగమన భావాు వ్యాపిస్తున్నాయి. మతమనేది ప్రధానమైనదిగా మారింది. ఉత్తర ప్రదేశ్‌లో అత్యున్నత స్థాయిలో ఘనీభవించిన కుల చట్రంలో మనుగడ సాగించడం పెద్ద సాహసమే. ఇక్కడ కుల‌పక్షపాతం, పితృ స్వామిక శక్తున‌ ప్రాబ్యం బలంగా వ్యాపించి ఉంది. కులాకు రాజకీయ ప్రతినిధు అండదండుంటాయి. ఉన్నావో మొదల‌కొని హత్రాస్‌ వరకు హింస పునరావృతం కావడం చూశాం. మృగప్రాయమైన అంశాకు ప్రాధాన్యతనిస్తూ, గొప్పగా చెప్పుకోవడం పరిపాటి’’.ఈ పరిస్థితి ఎప్పుడూ ఉన్నదే. అయినా, హత్రాస్‌ విషాదం తరువాత మీడియా దృష్టికి వచ్చింది. ఆర్‌ఎస్‌ఎస్‌, జనసంఫ్న్‌ ప్రారంభం నుంచి క్షత్రియును సమర్థిస్తూ, వారిపై నమ్మకం వుంచుతున్నాయి. దేశ విభజన తరువాత ఈనాడు భారతీయ జనతా పార్టీ అధికారంలో వున్నది కాబట్టి వారు అధికార కుంగానే భావిస్తారు. యు.పిలో కాంగ్రెస్‌ పుకుబడి ఉచ్ఛస్థితిలో ఉన్న సమయంలో, మాయావతితో లేని దళిత కులాను తమ సామాజిక కూటమిగా ఎన్నుకున్నారు. వెనుకబడిన తరగతులో మౌర్యాను మొదలుకొని, మల్లాల‌, పాసీ వరకు నూతన కూటమిని ఏర్పరుచుకున్నారు. కళ్యాణ్‌ సింగ్‌, ఉమాభారతి అధికారంలో ఉన్నంత కాం లోథాు వారితోనే వున్నారు. మల్లాు రామునితో తమకు ఉన్న అనుబంధాన్ని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తారు. పరుశురాముని శ్వేదం నుంచి తాము ఉద్భవించినట్టు పాసీు చెప్తారు. ఒకవైపున యు.పిలో 9శాతం ఠాకూర్లు, పూర్తిగా వెనుకబడిన తరగతు నుంచి 32 శాతం ఓటర్లు బిజెపి వైపు ఉన్నారు. ప్రధాన మంత్రిని కూడా వెనుకబడిన తరగతు వాడిగా చెప్పుకోవడానికి ఇష్టపడ తారు! 2017 విధానసభ ఎన్నికల్లో 200 చిన్న సమావేశాల‌కు ప్రాతిపదికన జరిగాయి. ఈరోజున కుల‌ సమీకరణు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే, పై స్థాయిలో ఉన్న పోలీసు అధికారుల్లో, జిల్లా మెజిస్ట్రేట్‌ కోవిడ్‌ పునరా వాస కేంద్రాలో కూడా ఈ సామాజిక గ్రూపు ప్రాబల్యాన్ని గమనిస్తాం. ఈ నభై ఒక్క శాతమే రాష్ట్రంలో ఆధిపత్య శక్తిగా కనబడుతుంది’’ అంటారు ప్రొఫెసర్‌ పాఠక్‌. ఈ కు సమీకరణు…2017 నుంచి ఎన్‌కౌంటర్‌ పేరుతో దళితును, ముస్లింను ఏరిపారేస్తు న్నారనే వాదనకు మినహాయింపు లేని సాక్ష్యంగా వున్నాయి. యు.పి లో హత్రాస్‌ ఒక చిన్ని ప్రాంతం. హత్రాస్‌ ఢల్లీికి అత్యంత సమీపంలో వున్నదనే విషయం మన దృష్టిలో వుండాలి. కాబట్టి హత్రాస్‌లో బిజెపి జరిపే ప్రతి చర్యా ఢల్లీి, రాజస్థాన్‌, బీహార్‌పై ప్రభావం చూపుతుంది. కుల‌, వర్గ అసమానతు, ఆధిక్య తతో కూడిన చైతన్యం మధ్యతరగతిలో గమని స్తామని ప్రొఫెసర్‌ పాఠక్‌ చెప్తారు. తన మాటల్లోనే చూద్దాం.‘’వల‌స కార్మికుల‌ సంక్షోభ సమయంలో, మధ్యతరగతి ఉన్నత వర్గాు ఏ విధం గా ప్రవర్తించాయో మనం గమనించాం. అప్పుడు కూడా వారు అమెజాన్‌ సరుకు, ఆహారం,చేపలు,చికెన్‌ అందుతాయో లేదో అనే దానిపైనే దృష్టి పెట్టారు. అత్యంత నీచమైన అంటరానితనం పాటించారు. పనివారు లిఫ్ట్‌ ఎక్కవచ్చా,కూరగాయు అమ్మేవారు కానీ లోకి ప్రవేశించవచ్చా అనే అంశాలు ముందు కొచ్చాయి. కొన్ని సందర్భాలో బిజెపి శాసన సభ్యు అమ్మకందారును అవమానించటం, వారి ఆధార్‌కార్డు అడగటం గమనిస్తాం’’. గత కొన్ని సంవత్సరాలుగా కు విభేదాలు బాగా పెరిగాయి. కేవలం సాధారణమైన కుల‌లాధిపత్యమే కాదు, దళిత సమాజంలో కూడా కరుడుగట్టిన కు విభేదాు పొడచూపాయి. ప్రతి విషయం తమ రాజకీయ అవసరా ను బట్టి అంచనా వేయబడుతుంది. అధికార యంత్రాంగం లేక రాజకీయ విభాగం చాలా చురుగ్గా కు, ఉపకు అస్తిత్వ మంటను, రాజకీయాను ఏ స్థాయికి తెచ్చిందంటే ద్విజు (బ్రాహ్మణు) కానివారు, బిఎస్‌పి తో కానీ, ఎస్‌పితో గాని కవడానికి మీలేనంతగా జాగ్రత్త పడిరది. ఈ పరిస్థితుల్లో చిన్న కులాలు అవినీతిపై, ఆధిపత్య కులానికి వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు చేయడం చాలా కష్టం అవుతుంది. ‘’వీటి ప్రభావాను గురించి ఆలోచిం చాల్సిన సమయం ఆసన్నమైంది. యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం వాడే భాషనే బిజెపి యేతర ప్రభుత్వాలు కూడా అనుసరించే ప్రయత్నం చేస్తున్నాయి.’’ అంటారు ప్రొఫెసర్‌ పాఠక్‌. సామాజిక పునర్నిర్మాణం ఎజెండాగా పని చేయవసిన అవసరం ఉంది. అన్నిటికంటే అభివృద్ధికే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వవసి ఉంది. మనం ఇప్పుడు నేరం ఎవరు చేశారనే దాని ఆధారంగా తీర్పు ఇచ్చే కాంలో జీవిస్తున్నామంటారు బరేలికి చెందిన విశ్రాంత విద్యావేత్త, సామాజిక కార్యకర్త ఇనుమూర్‌ రెహమాన్‌. ఒకవేళ దళిత లేక ముస్లిం యువతిపై అఘాయిత్యం జరిగినట్టయితే మీడియా గాని, అధికార యంత్రాంగంలోని అన్ని విభాగాు గాని కేసు నుంచి పక్కదారి పట్టించడానికే ప్రయత్నిస్తాయి. ముంబైలో రాజ్‌పుట్‌ హీరో ఆత్మహత్య చేసుకున్నప్పుడు యు.పి లోని చానళ్లన్నీ నిరంతరాయంగా ప్రసారం చేశాయి. కానీ గోండా జిల్లాలో ముగ్గురు దళిత యువతుపై యాసిడ్‌ దాడి జరిగినప్పుడు అదే మీడియావారికి వార్తగా కనబడలేదు. హత్రాస్‌లో జరిగింది కు దురహంకార హత్యగా నిరూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇతర ప్రదేశాలో వారి ఆత్మగౌరవంపై, మివపై దూషణతో దాడిచేయడం జరుగుతుంది. సెక్స్‌ వర్కర్‌పై అఘాయిత్యం జరిగినా అది అత్యాచారం కిందికే వస్తుంది కదా? కొన్ని శక్తుకు స్వేచ్ఛగా వ్యవహరించే హక్కును కల్పించినట్టుగా కనిపిస్తుంది. వారి కోసం ప్రత్యేకమైన నియమాు రూపొందించబడ్డాయి. హత్రాస్‌, ఉన్నావో ఇతర ప్రదేశాల్లో జరిగే సంఘటను కతపరిచే విధంగాఉన్నాయి. ఇది అధికారాన్ని దుర్వినియోగ పరచడమే. ఇవన్నీ అనాగరికమైన, ఆధిపత్యంతో కూడిన పురుషాధిక్య క్షణాలే. విషపూరిత భావాను, మనుషు మధ్య నిర్మితమైన అడ్డుగోడను, తొగించటానికి మనకు అనేక సంవత్సరాు పట్టవచ్చు. ఈ విధానాు భారతీయ సంస్కృతికి ఎంతో హాని చేస్తాయి. ఈగాయాన్ని మాన్పడానికి సుదీర్ఘకాం పట్టవచ్చు. ఈ సామాజిక క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడాల్సి వుంది. ఎందువ్లనంటే హిందూత్వ శక్తు దూకుడు వ్ల నిన్నటి స్నేహితులే నేటి శత్రువుగా మారిన పరిస్థితిని చూస్తున్నాం. చరిత్ర అదే మార్గం చూపుతుంది. కానీ, చరిత్రే అద్భుతాు సృష్టిస్తుందని, మనం నిస్తేజంగా నిరీక్షించలేం. మనం ఎక్కడో ఒకచోట నుంచి ప్రారంభించాలి. హత్రాస్‌ బాధితురాలికి న్యాయం జరగడమనేది మొదటి ప్రాధాన్యతగా ఉండాలి. కు సంబంధమైన తప్పుడు మార్గాను తొగించే కార్యక్రమాకు ప్రాముఖ్యతను పెంచాలి. (‘ఫ్రంట్‌లైన్‌’ సౌజన్యంతో `వ్యాసకర్త : –జియా -ఉస్ -సలామ్ ,అసోసియేట్‌ ఎడిటర్‌)

1 2