ఏడాది గడిచిన మూడు రాజధాను ప్రకటన

‘‘ మూడు రాజధానుపై అసెంబ్లీలో తీర్మానం చేసి సంవత్సరం గడిచిపోయింది. అమరావతి రైతు, ప్రజానీకం చేపట్టిన ఉద్యమం ప్రారంభమై సంవత్సరం నిండిరది. ప్రభుత్వం సంక్షేమ పథకాు చేపట్టినా ఎక్కువ భాగం వివాదాస్పద నిర్ణయాు, కక్ష రాజకీయాు, వ్యతిరేక చర్యతో కాం గడిచిపోయింది. పాన కూడా కుంటుపడుతోంది. ముఖ్యమైన అంశాపై లిటిగేషన్లతో ప్రభుత్వం కోర్టు చుట్టూ తిరుగుతోంది. ఈ కాంలో రాజధాని అభివృద్ధి స్తంభించింది. సంక్షేమం కొంతలో కొంత మెరుగైనా రాష్ట్రమంతా అభివృద్ధి అస్తవ్యస్తంగా మారింది’’


ఆనాడు ప్రపంచ స్థాయి, అద్భుత రాజధాని అంటూ టిడిపి ప్రభుత్వం ఆశు రేకెత్తించింది. పరిమిత పనుతో సరిపెట్టింది. నేడు రాజధానిని ముక్కు చేసే పేరుతో ప్రాంతీయ వైషమ్యాను రెచ్చ గొట్టి బ్ధి పొందాని వైసిపి ప్రయత్నిస్తోంది.ఆరున్నర సంవత్సరా నుండి కేంద్రంలో బిజెపినే అధి కారంలో కొనసాగుతోంది. ఈకామంతా రాజధానికి, రాష్ట్రానికి బిజెపి, కేంద్రంతీరని ద్రోహం చేసింది. బిజెపి నేత వీర్రాజు గారికి అమరావతి అకస్మాత్తుగా గుర్తొచ్చింది. 2024లో రాష్ట్రంలో అధికారం లోకి తీసుకు వస్తే రాజధానిని 5 వేకోట్ల రూపాయతో అభివృద్ధి పరుస్తామని సెవిచ్చారు. మాట మార్చ డం,మడమ తిప్పడం తమకు అవాటు లేదని నమ్మబుకుతున్నారు. ఆరున్నరేళ్ల నుండి కేంద్రంలో అధికారంలో ఉన్న విషయం మర్చిపోయినట్లున్నారు. గత ఐదుసంవత్సరాు రాష్ట్రంలో టిడిపితో కలిసి బిజెపి అధికారంలో కొనసాగిన సంగతి గుర్తున్నట్లు లేదు. విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మాణం బాధ్యత కేంద్రానిదే. రాజధాని శంకుస్థాపన సందర్భంలో మోడీ చెంబుడు నీళ్లు, పిడికెడు మట్టి తెచ్చి రాజధానికి నిధు ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్‌ ప్రజనోట్లో మట్టికొట్టారు. గత రెండుసంవత్సరా నుండి కేంద్ర బడ్జెట్లో అమరావతి ప్రస్తావనే లేదు. విజయవాడ మెట్రో గాలికొదిలేశారు. అమరావతికి రౖుె ప్రాజెక్టు ఏనాడో మర్చిపోయారు. ప్రత్యేక హోదా మాట ఇచ్చి నమ్మించి మోసం చేసింది బిజెపి కాదా? వెనుకబడిన ప్రాంతాకు బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజీ ఏమైంది? పోవరం నిధు కోత పెడుతున్నారు. కడప ఉక్కుఊసే లేదు. ‘అమరావతిలోనే బిజెపి ఆఫీస్‌ నిర్మించుకున్నాం. మమ్మల్ని నమ్మండి’ అని వీర్రా జు పదేపదే చెబుతున్నారు. ఆఫీసునిర్మించుకుంటున్నారు కానీ రాజధాని నిర్మించడం లేదు. రాష్ట్రంలో అధికారం ఇస్తే తప్ప రాజధాని నిర్మాణం చేయమని పరోక్షంగా ప్రజను బెదిరిస్తున్నారు. అంటే ఇప్పటి వరకు రాష్ట్రంలో బిజెపికి ఓట్లు రాలేదనే కక్షతోనే హోదా ఇవ్వలేదా? రాజధానికి నిధు ఇవ్వటం లేదా? ఈ కామంతా రాజధానిపై పరస్పర భిన్నమైన ప్రకటనతో బిజెపి నేతు ప్రజను గందరగోళ పరుస్తూ వచ్చారు.మూడు రాజధాను కాకపోతే 30 రాజధాను ఉంటాయని ఒక నేత, మూడు రాజ ధాను కాదు మూడు సచివాయాు ఉండాని మరోనేత ఇలా పురకా వ్యాఖ్యు చేశారు. రాజ ధానితో తమకు సంబంధమే లేదనీ కేంద్రంలోని బిజెపి సర్కార్‌హైకోర్టులో అఫిడవిట్లు దాఖు చేసింది. అమరావతి అంగుళం కూడా కదదని చెప్పిననేతు ఇప్పుడు ఎక్కడున్నారు? ఢల్లీిని తదన్నిన రాజధాని నిర్మిస్తామని 2014లో మోడీ ఇచ్చిన మాట ఏమైంది? బిజెపి నేతతో తేడా వ్ల ఇలా మాట్లాడుతున్నారని కొందరు అమాయకంగా అనుకుంటున్నారు. బిజెపి నేతు ఈ నాటకంలో ఎవరి పాత్ర వారు పోషిస్తున్నారు. అంతే తప్ప బిజెపి విధానంలో గందరగోళం లేదు. ప్రజను గందరగోళపరిచి, రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేయడమే వారి విధానం. అమరావతి రైతుపై కేసు పెడితే సహించం, దౌర్జన్యం చేస్తే ఊరు కోమని వీర్రాజు ఫీుంకరించారు. దేశంలో రైతు మీద నిర్బంధం, పౌర హక్కు ఉద్యమ నేతను ఏళ్ల తరబడి జైులో పెట్టడం, దళితు, మైనారి టీపై దాడు…చేస్తున్న బిజెపి దుర్మార్గాన్ని అంద రూ గమనించాలి. మోడీ దేవదూత అని ఓబడా నేత ఆనాడే పొగడ్తు కురిపించారు.నేను ఆ మోడీ దూతనని నేడు వీర్రాజు చెప్పుకుంటు న్నారు. మోడీ రైతు పక్షమని చిక పుకు పుకు తున్నారు. మోడీ రైతు పక్షమో అంబానీ, అదానీ పక్షమో దేశం కోడై కూస్తోంది. ఢల్లీిలో పోరాడుతున్న రైతాంగానికి ఖలిస్తాన్‌ ఉగ్రవాదు ముద్ర వేసిన బిజెపి అమరావతి రైతుపై ప్రేమ కురిపిస్తూ కపట నాటకం ఆడుతోంది. రాజధానిని, రాష్ట్రాన్ని నిండా ముంచిన బిజెపి ని నమ్ముకుంటే ఆత్మహత్యా సదశ్యమే అవుతుంది. అధికారం కోసం పావు కదుపుతోంది. బిజెపి ప్రమాదాన్ని రాష్ట్ర ప్రజు ఇప్పటికే గమనిస్తున్నారు. కానీ కొత్త రూపాలో ప్రజను నమ్మించడానికి కొత్త కుట్రకు బిజెపి తెర లేపుతోంది. అందుకే రాష్ట్ర రాజధానిని నాశ నం చేయడంలో ప్రధాన ముద్దాయి బిజెపి. తోడు ముద్దాయిు వైసిపి, టిడిపిు.
బిజెపి, టిడిపి, వైసిపిది ఒకటే వైఖరి
వైఎస్‌ఆర్‌ పార్టీ, ప్రభుత్వం రాజధానిపై పునరాలోచన చేయాలి. వివాదాను కట్టిపెట్టాలి. ఉన్న పరిమిత వనరుతోనైనా రాజధాని నమూనా మార్చాలి తప్ప, స్థలాన్ని మార్చానుకోవటం వృధా ప్రయాసే. పోటీ ఉద్యమాతో, అణిచివేతతో రాజ ధాని ప్రజ గొంతు నొక్కానుకోవటం తగదు. గతంలో రాజధానిలో జరిగిన అవినీతిపై విచారణ చేయవచ్చు. దోషులైన అధికారును గత పా కును శిక్షించవచ్చు. కానీ ప్రజను బలి చేయడం తగదు. బిజెపి కేంద్ర ప్రభుత్వ అండతో రాజధానిని ముక్కు చేయవచ్చని వైసిపి, ముఖ్యమంత్రి జగన్‌ భ్రమ పడుతున్నారు.మోడీ,అమిత్‌షాను వేడుకుంటే జరిగేది ఏమీ లేదు. రాష్ట్ర ప్రజను నమ్ముకుంటే మంచిది. అన్నీ ఒకే చోట కేంద్రీకరించానే చంద్ర బాబు మోడల్‌ రాజధాని విఫమయ్యింది. ప్రపం చానికే ఆదర్శం అని చెప్పిన భూ సమీకరణ ఎదురు కొట్టింది. రైతుల్ని, పేదను నట్టేట ముంచింది. ఇప్పటికీ ఈ వాస్తవాన్ని గమనించకుండా సింగపూర్‌ మోడల్‌ గురించి గొప్పు చెప్పుకోవడం టిడిపి కి తగదు. ఇప్పుడైనా తప్పు గుర్తించి సరిదిద్దు కోవ టం తదనుగుణంగా వ్యవహరించడం మం చిది. అమరావతి ప్రాంత రైతు ఈ దుస్థితిలో వుండ డం వెనుక తన బాధ్యత నుండి టిడిపి తప్పించు కోలేదు. అప్పుడు ఇప్పుడు రాష్ట్రానికి, రాజధానికి ద్రోహం చేసిన బిజెపిపై పల్లెత్తు మాట మాట్లాడ కుండా మోడీ భజన చేస్తే అమరావతి నిబడు తుందా? కేంద్రంపై పోరాడకుండా అమరావతి రైతును కాపాడతాం అంటే ఎలా నమ్ముతారు? అమరావతి ఉద్యమం విశాంగా,విస్తృతంగా నడ పాల్సింది పోయి అందులోనూ టిడిపి తన రాజకీ య ప్రయోజనాన్ని చూసుకుంటే రాజధాని రైతుకు జరిగే ప్రయోజనం కంటేనష్టమే ఎక్కువగా ఉంటుం ది.బిజెపి,టిడిపి,వైసిపిది అనేక విధానాలో ఒకటే వైఖరి. ఆనాడు బిజెపి, టిడిపి కలిసి భూస మీకరణ చేపట్టాయి. పూర్తిగా విఫం అయింది. కేంద్రంపై ఒత్తిడి చేయ డంలో టిడిపి, వైసిపి ది మెతక వైఖరే. ఇరుపార్టీది లోపాయికారి కుమ్మక్కే. రాజ ధానిలోను,రాష్ట్రంలోనూ పౌరహక్కును,ఉద్య మాను అణచి వేతలో ఎవరికి ఎవరు తక్కువ తినలేదు. రాజధాని ప్రాంతంలోని దళిత, అసైన్డ్‌ రైతు, భూమి లేని పేదు, కార్మికు బాగోగు ను గాలికొదిలేశాయి. ఆనాడు సింగపూర్‌, ఈనా డు దక్షిణాఫ్రికా నమూ నాు, విదేశీ కన్సల్టెన్సీు, దుబారా ఖర్చు, వృధా ఖర్చు షరా మామూలే. రాజధాని, రాష్ట్ర అభి వృద్ధి విషయంలో సూత్రబద్ధ వైఖరికి సిపిఎం అన్ని వేళలా కట్టుబడి ఉంది. అమరావతి రాజధానిపై అసెంబ్లీలో అన్ని పక్షాు ఏకాభిప్రాయానికి వచ్చి నందున రాజధాని స్థం మార్పుపై వివాదం చేయడం తగదని ముందు నుండి చెబుతూనే ఉంది. రాష్ట్ర ప్రజందరికీ అమరావతి సమదూరంలో ఉంది కాబట్టి రాజధాని రైతుకే కాదు, రాష్ట్రప్రజందరికీ ఇది మేని వైఖరి తీసుకుంది. శాసన సభ, సచివాయం ఒక దగ్గర ఉంటే పరిపాన సౌభ్యం, ప్రజకు మేని సిపిఎంభావించింది. హైకోర్టు కర్నూులో పెట్టా న్న ప్రభుత్వ ప్రతి పాదనపట్ల అభ్యంతరం లేదని సిపిఎం తెలిపింది. రాజధాని ఒకేచోట ఉన్నా అబి óవృద్ధి రాష్ట్రమంతా జరగాని విద్యా, వైద్య సంస్థ ు, పరిశ్రము అన్ని ప్రాంతాకు విస్తరిం చాని, అదే నిజమైన వికేంద్రీ కరణ అన్న వైఖరికి ఎప్పుడూ కట్టుబడి ఉంది. దానికోసం నిరంతర పోరాటం సాగిస్తూనే ఉంది. ఇప్పటికే అమరావతిలో ప్రజా ధనం ఖర్చుపెట్టారు, కాబట్టి వృధాచేయడం సరికా దని, ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధానిలో మార్చ టం రాష్ట్రాభివృద్ధికి గొడ్డలిపెట్టు అని భావించింది. ఆనాడు రాజధానిపూలింగ్‌ విధానం తప్పని,పరి మిత స్థంలో రాజధాని నిర్మాణం చేసుకో వచ్చని చెప్పింది. పూలింగ్‌నువ్యతిరేకించి నందుకు ఆనాడు టిడిపి అభివృద్ధి నిరోధకుగా ముద్రవేసింది. ఈనాడు వైఎస్సార్‌ ప్రభుత్వం రాజధాని, ఇళ్ల స్థలా ుపేరుతో విశాఖలో భూ సమీకరణపేరు చెప్పి దళితు అసైన్డ్‌ భూము లాక్కుంటే తప్పని చెప్పింది, పోరాడిరది. హైకోర్టు లో కేసు వేసింది. దళితు పక్షాన నిబడి పోరాడి నందుకు ముఖ్య మంత్రి జగన్‌అసెంబ్లీ లోనే సిపిఎం పైన నిందు వేయడం చూశాం.రాజధాని అభివృద్ధి అంటే రాజ ధానిలో ఉన్న అన్నివర్గా ప్రజకు అభివృద్ధి ఫలాు అందాని దానికై నిరంతర కృషి సిపిఎం సాగిస్తోంది. టిడిపి ప్రభుత్వ హయాంలో అసైన్డ్‌ రైతుకు కౌు, సమానమైన ప్యాకేజీ అందించాని, పేదకు రాజధాని పెన్షన్‌ ఇవ్వాని, హామీు అము చేయాని అనేక ఉద్యమాు సాగిం చింది. పాక్షిక విజయాు సాధించింది. ఆనాడు టిడిపి అడ్డంకు పెట్టినా నిర్బంధాు ప్రయోగిం చినా ప్రజ మద్దతుతో తన కృషి సాగించింది. నేడు వైసీపీ ప్రభుత్వంలో రాజధాని లోని పారిశుధ్య కార్మికుకు7నెలు జీతాు ఇవ్వక పోతే కార్మి కుకు అండగా సిఐటియు పోరాటం కొనసాగి స్తోంది. హైకోర్టు, రాష్ట్రసచివాయం కాంట్రాక్టు సిబ్బంది వేతనాు, భద్రతపై కార్మిక సంఘాు చేస్తున్న పోరాటానికి అండగా సిపిఎం నిుస్తోంది. పేదకు రాజధాని పెన్షన్‌ పెంపు, అసైన్డ్‌ భూము కు సమానమైన ప్యాకేజీపై ఎన్నిక ముందు తర్వాత వైసిపి ప్రభుత్వ నేతు మాటు తప్ప చేతులేవు. రాజధాని ప్రాంతంలో ప్రజా సమస్య పై జరుగుతున్న కృషి, పోరాటం కొన్ని వర్గా మీడియాకు పట్టదు. రాజధాని ఉద్యమంతో గొంతు కుపుతోంది. వారికి అండగా నిుస్తోంది. అదే సందర్భంలో గతప్రభుత్వాు విధానా విషయం లో తనస్వతంత్ర వైఖరిని ప్రదర్శి స్తోంది.ఉమ్మడి ఉద్యమాకు మద్దతు ఇస్తోంది.ఢల్లీిలో రైతుఉద్య మం జరుగుతున్న తరహాలోనే రాజధాని లోనూ విశా ఉద్యమం సాగాలి.
-సి.బాబూరావు

వ్యాక్సిన్‌ లాభా కోసమా?..ప్రజ కోసమా…?

‘ ఎటు పోతున్నావ్‌ కరోనా?’’ అంటూ మసూచి సమాధిపై కూచున్న టి.బి, ఫ్లూ, జికా, సార్స్‌, ఎయిడ్స్‌,ఆంథ్రాక్స్‌, కరా, పోలియో, ఇంకొన్ని వైరసు ప్రశ్నించాయి. సమాధానంలేదు. కారెగరేసుకొని పోతున్నావు, కొత్త బట్టు కుట్టించుకున్నావు ఎక్కడికి?’’ మళ్ళీ అదే ప్రశ్న. ఇక తప్పింది కాదు కరోనాకి. నోరు విప్పాల్సి వచ్చింది.’’

దేశంలో కరోనావ్యాధి తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తున్నా...ఈవ్యాధి ప్రమా దం సమీప భవిష్యత్తులోనే పొంచి వుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. కరోనా దరిదాపుగా ప్రపంచ దేశాన్నింటికీ సోకింది. మనదేశంలో కరోనావ్యాధి మార్చి 30వ తేదీన తన ప్రయాణాన్ని ప్రారంభించి, డిసెంబర్‌ 19వ తేదీ నాటికి కోటి మందికి సోకింది. క్షా 45 వే మందిని తన పొట్టనబెట్టుకున్నది. కరోనా వ్యాధి వస్తే నయం చేసుకోవడానికి స్పష్టమైన మందు లేకపోవడంతో నివారణే ఏకైక మార్గమని, అందులో వ్యాక్సినేషనే అత్యుత్తమ నివారణ మార్గమని ప్రపంచ ప్రజందరూ వ్యాక్సిన్‌ కోసం ఎదురుచూస్తున్నారు. వ్యాక్సిన్‌ ఎంత త్వరగా వస్తే అంత త్వరగా ఈవ్యాధి నుండి బయటపడవచ్చుననే ఆశతో వున్నారు. రష్యా‘స్పుత్నిక్‌’పేరుతో ఆదేశ ప్రజకు కరోనావ్యాక్సిన్‌ను అందుబాటులో వుంచ డంతోపాటు వివిధ దేశాలో ఈ వ్యాక్సిన్‌ అమ్మకానికి సంబంధించిన ఒప్పందాు కూడా చేసుకుంది. అదేవిధంగా అమెరికాలోని ‘ఫైజర్‌’ కంపెనీ ఈ వ్యాధికి వ్యాక్సిన్‌ను ప్రపంచం లోనే మొదటిసారిగా అందుబాటులోకి తెచ్చి ప్రపంచ దేశాతోవ్యాక్సిన్‌ అమ్మక ఒప్పం దాను చేసుకుంటూ పోతోంది.మనదేశంలోసిఎంఆర్‌,సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌, జైడస్‌, డా.రెడ్డీస్‌ లాబొరేటరీస్‌ లాంటి కంపెనీతో పాటు మరికొన్ని కంపెనీు కూడా వ్యాక్సిన్‌ అందుబాటు లోకి తేవడానికి తీవ్రమైన కృషి చేస్తున్నాయి. ఇలా ప్రపంచంలో కరోనా వ్యాక్సిన్‌ ను అందుబాటు లోకి తేవడానికి ఇప్పటికి దరిదాపుగా 200 కంపెనీు తీవ్రమైన ప్రయత్నాు చేస్తున్నాయి. ఇందులో ఏకంపెనీ కూడా కరోనా వ్యాక్సిన్‌ తయారీలో వున్నటువంటి ప్రయోగ దశలో ముఖ్యమైన మూడో దశ ప్రయోగాను పూర్తి చేయలేదు. పైగా,తమ వ్యాక్సిన్‌ బాగా పని చేస్తుందని విపరీతంగా ప్రచారం చేసుకుంటున్నాయి. కొన్ని ప్రభుత్వాు ఈ టీకా అత్యవసర వినియోగానికి అనుమతు కూడా మంజూరు చేశాయి. బ్రిటన్‌, అమెరికా, రష్యా లాంటి దేశాలో కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం మొదలైంది. ఇటీవ కరోనా వ్యాక్సిన్‌పై విపరీతమైన ప్రచారాు ఊపం దుకుంటున్నాయి. అవేమిటంటే అమెరికాకు చెందిన ‘ఫైజర్‌’ అనే బహుళజాతి కంపెనీ తను తయారు చేసిన వ్యాక్సిన్‌ కరోనాను 95 శాతం నియంత్రించగదని ప్రకటించు కుంది. ‘ఫైజర్‌’ కంపెనీ ప్రకటించిన రెండో రోజే 92శాతం కరోనాను నియంత్రించ గలిగిన వ్యాక్సిన్‌ను కనుగొన్నట్లు రష్యా మీడి యాకు సమాచారాన్ని విడుద చేసింది. అయితే ఈవ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ సమా చారం హేతుబద్ధంగా లేదని, నియంత్రించే శక్తిని విశదీకరించే విషయా వివరణు పొందుపరచలేదనే విమర్శు వస్తున్నాయి. ఇప్పుడు‘ఫైజర్‌’కంపెనీ వ్యాక్సిన్‌పై స్పందిం చిన ఆల్‌ ఇండియా ఇన్‌స్టి ట్యూట్‌ ఆఫ్‌ మెడి కల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) డైరెక్టర్‌ ఈ వ్యాక్సిన్‌ ను-70డిగ్రీ సెల్సియస్‌ దగ్గర భద్ర పరచ వసిన అవసరం వుందని చెప్పారు. దీని నిర్వహణ మన దేశంలో కష్టసాధ్యంగాఉంటుందని, ఆర్‌యన్‌ఎ ఆధారిత వ్యాక్సిన్ల న్నీ చాలా ఖరీదుతో కూడుకున్నవని స్పందిం చారు. ప్రపంచ జనాభా 780కోట్లు ఉంటే వ్యాక్సిన్‌ శీతలీకరణ సామర్థ్యం 300కోట్ల జనాభాకు మించి లేదు. దీనివ్ల ఈ వ్యాక్సి న్‌ వచ్చినా అందరికీ అందుబాటు లోకి రావడానికి చాలా సమయం పడుతుంది. ‘ఫైజర్‌’ కంపెనీ మన దేశంలో క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించ కుండానే వ్యాక్సిన్‌ అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వా ని భారత ఔషధ నియంత్రణ అధికారుకు దరఖాస్తు చేసుకుంది. ఇటీవ అపోలో హాస్పిటల్‌ కార్పొరేట్‌ యజమాన్యం10క్ష వ్యాక్సిన్లు ఇచ్చేం దుకు మీగా తమ మౌలిక వసతు సమకూర్చు కుంటున్నా మని ప్రకటించింది. ఈవిధంగా వ్యాక్సి న్‌ తయారీ దశలోనే ఒకవ్యాపార దృక్పథం బట్ట బయు అవుతున్నది. ఇదంతా అము కావడానికి రెండు లేదా మూడు సంవత్స రాు పట్టవచ్చని పువురు వైద్య నిపుణు అంచనా వేస్తున్నారు. రేపు వ్యాక్సిన్‌ బయట కు వచ్చిన తర్వాత పరిస్థితి మరింత దారుణంగా వుంటుందనేది ఈ పరిణా మాు తెలియజేస్తున్నాయి. వ్యాక్సిన్‌ తయారీ ఒక భాగమైతే ఈవ్యాక్సిన్‌ ప్రజందరికీ అందు బాటు లోకి తీసుకురావడం మరో ముఖ్యమైన అంశం. ప్రపంచ దేశాల్లో కానీ భారత్‌లో గాని కరోనా వ్యాక్సిన్‌ తయారీలో ప్రధానం గా నిమగమైనవన్నీ బహుళజాతి కంపెనీలే. రాబోయే కాం కరోనా వ్యాధిదేనని గుర్తిం చినఈకంపెనీన్నీ గత ఆరు మాసా నుండి భవిష్యత్తు లాభా కోసం అయ్రి చాస్తు న్నాయి. లాభాలే పరమావధిగా భావించే బహుళజాతి కంపెనీు ఈవ్యాక్సిన్‌ పేరుతో చేసే వ్యాపారం ప్రజకుశాపంగా మార నున్నదా అన్న అనుమానాు కూడా వస్తు న్నాయి.
ఎందుకో తెలియాంటే…
కరోనా విజృంభణ జరిగిన మే తరు వాత చోటు చేసుకున్న ఓఅంశాన్ని ప్రస్తావించు కుందాం. ఎబోలావ్యాధి నివారణకు వాడిన ‘’గిల్లెడ్‌’’కంపెనీ ‘’రెమిడెసి విర్‌’’ఇంజక్షన్‌ కరోనా నివారణకు మందుగా అమెరికాకు చెందిన బహు జాతి కంపెనీ మార్కెట్‌లోకి విడుద చేస్తూ విపరీ తమైన ప్రకటను గుప్పించింది. తద్వారా ఈ మం దుకు కృత్రిమకొరతను సృష్టించి బ్లాక్‌ మార్కె ట్‌లో అమ్మింది. ఈమందు కోర్సు వాస్తవ ఖరీదు రూ.36మే. కానిబ్లాకులో రూ.క్ష వరకు అమ్మ కం జరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన ‘’సాలిడారిటీ ట్రయల్‌’’లో ప్రకటించినంత నియం త్రణ ఈమందుకులేదని,కేవంతాత్కాలిక ఉపశ మనమే ఇచ్చేలా వుందని, దీన్నిమందు ప్రోటో కాల్‌ జాబితా నుంచి తొగించారు. కానీ బహుళ జాతి కంపెనీకు కొమ్ము కాసే అమెరికన్‌ ఫుడ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డి ఏ)ఈ మందును కరోనా నివారణా మందుగా అనుమతిస్తూ ప్రకటిం చింది.ఈ మందును మన దేశంలో విచ్చవిడిగా చాక్లెట్లు, బిస్కెట్లు మాదిరిగా కార్పొరేట్‌ ఆసుపత్రు ఉపయోగించాయి.
భారతదేశంలో కరోనా విజృంభణ జరు గుతున్న తరుణంలో దీని నివారణ బాధ్యత నుండి కేంద్ర ప్రభుత్వం తప్పుకుని రాష్ట్ర ప్రభు త్వాపై వదిలేసింది. రాష్ట్ర ప్రభుత్వాు లాక్‌డౌన్‌ సడలిం పును అదునుగా తీసుకుని పూర్తిగా చేతు ఎత్తేశాయి. ఒక వైపు కేసు పెరిగి వ్యాధి సామా జిక వ్యాప్తి చెందిందని, రెండవ విడత కరోనా వచ్చే అవకాశం లేకపోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికను సైతం లెక్క చేయ కుండా పూర్తిగా ప్రజ స్వీయ నియంత్రణకే వదిలేశారు. కరోనా పరీక్షు విస్తృతపరిచే కొదీ కేసు తీవ్రత పెరుగుతున్నట్లు గుర్తిం చినా అందరికీ పరీక్షు చేయానే సూచన ను కూడా పక్కకు పెట్టారు. వ్యాక్సిన్‌ రావడంఆస్యం అవుతుందని తెలిసినా… ప్రభుత్వపరంగా ప్రజకు…మాస్కు ధారణ, చేతు శుభ్రత,భౌతిక దూరం వంటి జాగ్రత్త ు కూడా చెప్పడంలేదు. వాటిని ప్రజ విజ్ఞతకే వదిలేశారు. మరోవైపు విద్యార్థుకు వార్షిక పరీక్ష నిర్వహణ, స్కూళ్లు,కాలేజీు తెరవడంతో వచ్చే పరిణామా కు తగ్గట్లు యంత్రాంగాన్ని వినియోగించడం లోనూ అనేక లోపాు మెగు చూశాయి.
ఇటీవబీహార్‌ ఎన్నికల్లో ఆరాష్ట్ర ప్రజ కు కరోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా ఇస్తామని బిజెపి ఎన్నిక మ్యాని ఫెస్టోలో ప్రకటించడంతో దేశవ్యా ప్తంగా ప్రతిపక్షాు, ప్రజ నుంచి తీవ్రవ్యతిరేకత వచ్చింది. దీంతో ప్రజందరికీ వ్యాక్సిన్‌ అందిస్తా మని కేంద్ర ప్రభుత్వం ప్రకటించాల్సి వచ్చింది. అయితే దీని ధర రూ.750 వుంటుందని ప్రధాని మోడీ ప్రకటించారు. కోవిడ్‌ వ్యాక్సి న్‌ తయారీ, తదుపరి పూర్తిస్థాయి క్లినికల్‌ ట్రయల్స్‌ను విజయ వంతంగా ముగించుకుని వచ్చిన వ్యాక్సిన్‌ను ప్రభు త్వమే తమ అజమాయిషీలో అందరికీ ఉచితంగా పంపిణీ చేసే బాధ్యతను చేపట్టాలి. దీనికి అనుగు ణంగా ముఖ్యంగా ప్రభుత్వ రంగ వ్యాక్సిన్‌ కంపె నీను,ప్రభుత్వ రంగమందు కంపెనీను అవసర మైతే ప్రైవేటు కంపె నీను కూడా తమ ఆధీనం లోకి తీసు కుని…అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాకు పంపిణీ అయ్యే విధంగా కోల్డ్‌ చైన్‌ను, రవాణా ఏర్పాట్లను చేయాలి. అప్పుడే వ్యాక్సిన్‌ అందరికీ వీలై నంత తొందరగా అందుబాటు లోకి వస్తుం ది.కానీ ప్రభుత్వ చర్యు ఈవిధంగా లేవు. ‘అంద రికీ వ్యాక్సిన్‌’ ప్రకటనకే పరిమిత మయ్యే విధంగా వున్నది. కరోనా వ్యాక్సిన్‌ ప్రజందరికీ ఉచితంగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని గుర్తిం చాలి. ఈవ్యాక్సిన్‌ తయారీ, పంపిణీ, నియంత్రణ, అజ మాయిషీ అంతా ప్రస్తుతం కార్పొరేట్‌ కంపెనీ చెప్పుచేతల్లోనే వున్నది. ఈవ్యాక్సి న్‌ రావడంతో కరోనా కట్టడికి ఎంతమేర ఉపయోగపడుతుందో తెలియదుగానీ,వ్యాక్సిన్‌ కార్పొరేట్ల కోసమని స్పష్ట మవుతున్నది.
ఎటు పోతున్నావ్‌ కరోనా…?
‘’ఎటు పోతున్నావ్‌ కరోనా?’’ అంటూ మసూచి సమాధిపై కూచున్న టి.బి,ఫ్లూ,జికా, సార్స్‌,ఎయిడ్స్‌,ఆంథ్రాక్స్‌,కరా, పోలియో, ఇంకొన్ని వైరసు ప్రశ్నించాయి. సమాధానం రాలేదు. ‘’కారెగరేసుకొని పోతున్నావు,కొత్త బట్టు కుట్టించుకున్నావు ఎక్కడికి?’’ మళ్ళీ అదే ప్రశ్న. ఇక తప్పింది కాదు కరోనాకి. నోరు విప్పాల్సి వచ్చింది.
‘’రెండో దశకు’’ ధీమాగా చెప్పింది.
‘’మానవుడి గురించి నీకు పూర్తిగా తెలీదు. మేమి ప్పుడు ఊరికే బతికున్నామనే కాని… కూచుంది ఎక్కడో చూశావా?’’. ‘’చూశాను, మసూచి సమా ధిపై!!’’‘’ఇంకొన్ని చిన్న చిన్న సమాధు కనిపిస్తు న్నాయా’’ ‘’అవీ చనిపోయిన వైరసులే’’ ‘’నీక్కూడా సమాధి కడతాడు మానవుడు. అది ఎంతో పెద్దగా ఉంటుంది.అప్పుడు నీసమాధిపైకూచొని మాట్లాడు కుంటాం’’మీరు భయప డుతుంది మానవుడి గురించే, కానీ నా ధైర్య మూ మానవుడే’’ గర్వంగా చెప్పింది కరోనా.
‘’ఎలా?’’ ఒక వైరసు ప్రశ్న.
‘’ఎలాఏముంది,మీకాంలో మనిషికి తెలి సిన సైన్సుతక్కువే, కాబట్టి ఎలాగో బతికి బట్ట కట్టారు. కానిఇప్పుడు ఎంతసైన్సు తెలి సినా కామన్‌సెన్సు పూర్తిగా కోల్పోయాడు మానవుడు’’ కోవిడ్‌ సమా ధానం విని వైరసు న్నీ వెలిగిపోతున్న మొహాతో చూడసాగాయి. ‘’ఓసగటు మానవుడి మాటు వినండి మీకే తొస్తుంది. జనాను కూచోబెట్టి కొన్ని విషయాు చెబుతున్నాడు. అతని మాట నుండి ఇతరులేమి నేర్చుకుంటారో తెలీదు కాని, నాకుకొండంత ధైర్యాన్ని స్తున్నా డు. వినండి’’ ఇది ఎవరినీ భయపెట్టడానికి చెప్పడం లేదు. ఉన్నది వున్నట్టు,నిజాన్ని తొసు కొన్ని జాగ్రత్తగా నడచు కొమ్మని, మసుకొమ్మని సందేశం, సమాచార మివ్వ డానికే చెప్పేది. ఈపాటికే అర్ధమై పోయి ఉంటుంది నేను కరోనా గురించి చెబుతు న్నానని. నిజం. ఆమహమ్మారి మ్లెమ్లెగా ప్రపంచమంతా పాక డం, ప్రభు త్వాను పడగొట్టడం, చావుతప్పి కొంద రికి కన్ను లొట్టపోవడం ఈపాటికే చేసింది. దాని పని అది చేసుకుపోతోంది. మనమే మనం చేయ వసినది చేస్తున్నామా లేదా అని, చేస్తుంటే ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలో, చేయక పోతే ఇప్పటి నుండైనా మొదు పెట్టాలి. ఇప్పుడు మనం క్రాస్‌ రోడ్డులో వున్నాం, రహదారి కూడలిలో వున్నాం. ఎటు పోవా లో నిర్ణయించుకోవసింది మనమే. మన తరం కోసం, రానున్న తరా కోసం. ఈ మధ్య ఒకరోజు ఉదయాన్నే కూరగాయు ఇంకొన్ని రేషన్‌ సరుకు తెద్దామని మెయిన్‌ రోడ్డెక్కాను. మూతికి మాస్కు లేకుండా ఆటో నిండా జనం పోవడం కంట పడిరది. ఇక అందరినీ గమనిం చడం మొదు పెట్టాను. నేను మాస్కు పెట్టుకొనే పోయా నన్న విషయం మీకు అర్థమై పోయిం టుంది. కూరగాయ దగ్గర నన్ను రాసు కుంటూ నిబడ్డాడో అసామి. భౌతిక దూరం ఊసే లేదు. మూతికి మాస్కు లేదు. కూరగాయు తీసుకు పోవడానికి చేతిలో సంచిలేదు. ప్లాస్టిక్‌ కవర్లు రెండిరటిలో తీసుకు పోయాడు. పోతూ పోతూ ఒక షాపు దగ్గర ఆగి జనా మీదికి పొగ వచ్చే లాగ మరీ సిగరెట్‌ ఊదేసి మరీ పోయాడు. ప్రతి ఐదు గురిలో ముగ్గురికి మాస్కు లేదు. ఇంతకు ముందు ఎరుపు జోన్‌లో ఉన్న మాప్రాంతం తరు వాత ఆకుపచ్చ జోనుగా మారింది. అప్పుడు అందరూ జాగ్రత్తగానే వున్నారు. మరి ఈ మార్పుకు కారణమేమి? కరోనా భయానికి అవాటు పడ్డారా, కరోనా ఇక రాదనే నిర్ణయానికి వచ్చారా, ఎదో ఒకరోజు ధైర్యంగా చచ్చేదానికి బదు భయ పడు తూ రోజూ చస్తూ బతకాలా అన్న నిర్ణయాని కొచ్చా రా ఇలాఆలోచిస్తూ వస్తున్నాను. అఖి భారత వైద్య సంస్థ, ఎయి మ్స్‌ డ్క్కెరెక్టరు కరోనాకు వ్యాక్సిను 2022లో మాత్రమే రాగద న్నారు. ఈలోగా రష్యా నుండి రెడ్డిల్యాబ్స్‌ వారికి వ్యాక్సిన్‌ వచ్చి నట్టు వీడియో కనిపిం చింది. అదిమూడు దశ వరకే పని చేస్తుందని ఒకఫార్మా మిత్రుడు చెప్పాడు. ఫైజర్‌ కంపెనీది కూడా త్వరలో వస్తుందం టున్నా రు. ఇంకొన్ని ప్రయోగ దశలోవున్నా యని సమా చారం.
ఈలోగా బడు తెరిచారు. కొందరు విద్యార్థుకు, ఇంకొంత మంది ఉపాధ్యాయుకు ఒకరి నుండి ఒకరికి వైరసు సోకిందని సమాచారం. దాదాపు వేయి మందికి వచ్చినట్టు వార్తు. ప్రాణం కంటే విద్యా సంవత్సరం ఎక్కువేమీ కాదని అందరూ చెబుతున్నారు. కొందరు టీచర్లు కరోనాతో మరణించారు కూడా. ఇప్పుడే ప్రభుత్వం, ప్రజు, సామాజిక సేవా సంఘాు, సైన్సు సంస్థు, ఇంకా ప్రజకు మేు చేయాన్న ప్రతి ఒక్కరూ కూచొని అసలైన పరిస్థితిని అంచనా వేయాలి. మహ మ్మారిని దీటుగా ఎదుర్కోవడానికి ఏమేం చేయాలో అవి చేయాలి. శానిటైజర్లు, హ్యాండ్‌ వాషు, హైపోు, మాస్కు, సబ్బు వ్యాపారాు బాగా పెరిగాయి. వైద్యం కూడా చిన్న వ్యాపారం కానట్లు కోట్లు రాబడు తోంది. ఉచితంగా సమాజ సేవ చేసే వారున్నారు కాని మిగతా వారంతా అలా వుండరుకదా. మందు షాపు వద్దన్నా తెరిచారు. పేకాట రాయుళ్ళు తమ వంతు బాధ్యతగా ఈ కరోనాని సమాజం పైకి వెదజ్లు తున్నారు. ఇక బాధ్యతాయుతంగావున్న యువత ఒకలాగ, ఏదీ పట్టని యువత మాస్కు కూడా లేకుండా తిరగడం చూస్తూనే వున్నాం. పెళ్ళిళ్ళు, పుట్టిన రోజు, ఇతర సంబరాుపెరిగి పోతున్నాయి. నగపై, ఖరీదైన వస్త్రాపైఉన్న ధ్యాస మాస్కు వాడడం,శానిటైజర్లు పెట్టడం లాంటి కనీస జాగ్రత్త ు పాటించడంపై లేదు. ఇంకో వైపు మాల్స్‌ తెరిచారు. సినిమా షూటింగు కూడా మొదు పెడుతున్నారు. రాజకీయ వైరసు పూర్తిగా పట్టిన వాళ్ళు ఎన్నికకై ఆరాటపడుతున్నారు. కొన్ని చోట్ల నిర్వహిం చేశారు కూడా. ఎన్నికల్లో గొపు ఓటము పై వున్న ధ్యాస వాళ్ళకి కరోనా కట్టడిపై లేదు. ఆఎన్నికవ్ల పెరిగిన కరోనా గురించి ఒక్క మాటా చెప్పరు. ఇక ఆర్‌.టి.సి బస్సుల్లో,ఆటోలో పరిస్థితి చూస్తే కరోనాను ప్రపంచంలో లేకుండా చేశామ న్నట్లు కనీస భయం కూడా లేకుండా తిరుగుతు న్నారు జనాు. ఇప్పటిదాకా ఒకఎత్తు. ఇకపై రాను న్న రెండవ దశఒక ఎత్తు. అందుకే మనం జాగ్రత్త గా ఉండాలి. అధికాయి, ప్రభు త్వాు, మునిసి పాలిటీు, పోలీసు చేయ వసిన పని మనం చేయాలి.
-టి.కామేశ్వరరావు/జంధ్యా రఘుబాబు
 

భారత్‌ రైతు పోరాటానికి పెరుగుతున్న మద్దతు..!

ప్రాధేయపడే గొంతు పైకి ఉరి విసిరివేయబడుతున్నపుడు కంఠాు ఢంకాధ్వానం చేస్తున్నవి అర్థించే చేతును నిర్బంధించినపుడు పిడికిళ్ళను బిస్తున్నవి. మౌన శ్రమకారు భవితపై ద్రోహపు చట్టా ఖడ్గాు దింపు తున్నపుడు, పాదాు ప్రశ్నలై ముంచెత్తుతున్నవి. పొలా తల్లి కడుపుకోతను భరించలేని నేనేంతా కాంక్రీటు వీధుపై కవాతు చేస్తున్నవి. పచ్చని పైరు హౌరెత్తుతూ యుద్ధ సంగీతాన్ని మోగిస్తున్నవి ఈ దేశ కృషీమ పోరాటం అకుంఠిత దీక్షతో కొనసాగుతున్నది సమస్త ప్రజ సంఫీుభావమూ బలాన్ని పెంచుతున్నది. ఇది కేవం రైతు సమస్య మాత్రమే కాదు. అన్నము తినే ప్రతి మనిషన్న వాడి సమస్య. దోపిడీదారుకు దోచిపెట్టడాన్ని నివారించేందుకు చేస్తున్న శ్రామికు సమస్య. మెతుకుపై బడాబాబు పెత్తనాన్ని ధిక్కరించే సమస్య. రైతు వ్యతిరేక చట్టాను, మేు చేస్తాయని అబద్ధా ప్రచారాన్ని తిప్పి కొట్టి వాస్తవాను వ్లెడిరచే సమస్య. అందుకే ప్రభుత్వానికి కంటగింపుగా వున్నది. దోపడి దారుకు, వారి ప్రచారకుకు అసహనంగా వున్నది. ఎవరేమి అనుకున్నా న్యాయమైన సమస్యపై నిజాయితీగా సామాన్య రైతు అసామాన్య పోరాటం చేస్తున్నారు. ప్రజాస్వామిక ప్రభుత్వానేవి ప్రజ భావాను అర్థం చేసుకుని తమ విధానాల్ని మార్చుకోవాలి. లేకుంటే ప్రభుత్వానే ప్రజు మార్చుకుంటారు.
సుమారు 45రోజుగా క్షలాది మంది రైతు ఢల్లీిని ముట్టడిరచి కేంద్ర ప్రభుత్వం చేసిన మూడు వ్యవసాయ చట్టాను,పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన విద్యుత్‌ సవరణ బ్లిును ఉపసంహరించాని ఆందోళను కొనసాగిస్తున్నారు. నవంబర్‌ 26న ప్రారంభమైన ఢల్లీి పోరాటం దేశవ్యాప్తంగా జరుగుతున్నది. జూన్‌ 3వతేదీన 3ఆర్డినెన్స్‌ను కేంద్ర క్యాబినేట్‌ ఆమోదించింది. 1.నిత్యావసర వస్తువు నియంత్ర సవరణ చట్టం,2.ఫార్మర్స్‌ ప్రొడ్యూసెస్‌డకామర్స్‌(ప్రమోషన్‌డప్రొటక్షన్‌) ఆగ్రిమెంట్‌ ఆన్‌ ప్రైస్‌ ఆస్యూరెన్స్‌ డఫార్మ్‌ సర్వీస్‌యాక్ట్‌,3.ద ఫార్మర్స్‌ ప్రొడ్యూస్‌డకామర్స్‌ (ప్రమోషన్‌ డఫెసిలిటేషన్‌ యాక్ట్‌) 2020.జూన్‌ 5వతేదీన ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.
ఈచట్టా వన రైతు ప్రస్తుతం ఉన్న కనీస మద్దతు ధరను కోల్పోతారు. మధ్య ధళారీు కార్పొరేట్‌ సంస్థు కలిసి రైతు ఆస్తును కాజేస్తాయి. అభ్యంతరాు వుంటే రైతు సివిల్‌ కోర్టుకు వెళ్ళే అవకాశం లేదు. రాష్ట్రాు ఈచట్టాకు రూల్‌ తయారు చేయాలి. కార్పొరేట్‌ సంస్థు కాంట్రాక్ట్‌ ఫార్మింగ్‌ పేరుతో ఎగుమతి ఆధారిత పంటను పండిస్తారు. ఆహార ధాన్యాు దిగుమతు చేసు కోవాల్సి వస్తుంది. చిన్న కమతాను భారీ కమతా ుగా మార్చి యాంత్రీకరణ ద్వారా సాగు చేస్తారు. చివరకు తమ భూములో సన్న,చిన్న కారు రైతు కూలీకి కూడ పనికి రారు. దేశంలో14.57కోట్ల మంది రైతు కుటుంబాలో 85శాతంగా ఉన్న సన్న,చిన్నకారు రైతు భూమి కోల్పోయి అస్తులేని వారవుతారు.నైపుణ్యం లేకపోవడంతో పూర్తి ఆదా యాన్ని కోల్పోతారు. ఇప్పటికే 20శాతం సాగు భూమి కార్పొరేట్‌ సంస్థ చేతులోకి వెళ్ళింది. ఈప్రమాదకర చట్టాు50 కోట్ల మంది ఉపాధిని కాజేస్తాయి. అమెరికాలో1.2శాతం ప్రజు, ఇంగ్లాండ్‌లో0.3శాతం ప్రజు మాత్రమే వ్యవ సాయంపై ఆధారపడి ఉన్నారు. కానీభారత దేశం లో48శాతం మంది ప్రజు వ్యవసాయంపై ఆధా రపడి ఉన్నారు. యాంత్రీకరణ వన, భారీ కమ తా వన భారతదేశంలో కూడా వ్యవసా యంపై ఆధారపడిన వారిసంఖ్య సగానికి సగం తగ్గుతుంది. జూన్‌10వతేదీ నుండి ఆర్డినెన్స్‌ కాపీ దగ్దంతో పాటు రాస్తారోకోు, ధర్నాు ప్రతిరాష్ట్రంలో జరి గాయి. ఆగస్టు 12న రాష్ట్రపతికి రైతు ఉత్తరాు వ్రాశారు. డిసెంబర్‌1న మరియు 3వ తేదీన కేంద్ర ప్రభుత్వానికి రైతు ప్రతినిధుకు మధ్య జరిగిన చర్చు విఫం కావడంతో వెంటనే నిరసన కార్యక్ర మాు జరిగాయి. తిరిగి5వ తేదీన మరియు డిసెంబర్‌8న,9న జరిగిన చర్చు కూడా విఫ మైనాయి. కేంద్ర ప్రభుత్వం చర్చ కొరకు పంపిన ఎజెండాలో ముఖ్యఅంశాు ఇవి.
ా వ్యవసాయోత్పత్తు మార్కెట్‌ కమిటీని పునరుద్దరించడం,
ా రాష్ట్ర ప్రభుత్వాు వ్యాపారుకు లైసెన్స్‌ు ఇచ్చే బాధ్యత,
ా అభ్యంతరాపై రైతు సివిల్‌ కోర్టుకు వెళ్ళడం.
ా కాంట్రాక్టు పార్మింగ్‌ ఒప్పందం జరిగిన 30 రోజు లోపు ఆగ్రిమెంట్‌ను యస్‌బియం వద్ద డిపాజిట్‌ చేయడం.
ా కాంట్రాక్టు భూముపై జరిగిన నిర్మాణాను రైతుకు అప్పగించడం.
ా కాంట్రాక్టు ఫార్మింగ్‌ భూముపై కార్పొరేట్లకు హక్కు లేకుండా చేయడం.
ా కనీస మద్దతు ధర మరియు సేకరణ అము జరపడం.
ా ప్రస్తుతం విద్యుత్‌ చెల్లింపు విధానంలో రైతుకు ఎలాంటి మార్పు చేయకపోవడం,
ా ఢల్లీి పరిసర ప్రాంతాలో గాలి కాుష్యంపై రైతు కోరిక మేరకు పాటించడంపై 9 సమ స్యను వ్రాతపూర్వకంగా హామీ ఇస్తామని తెలిపారు. చట్టంలో ఉన్నవాటినే అము చేయని ప్రభుత్వం చట్టేతరంగా వ్రాతపూర్వకంగా ఇచ్చిన హామీు అము జరుగుతాయా అన్నది రైతు ప్రతినిధు అనుమానించాల్సి వచ్చింది. చట్టాను అము చేయని ప్రభుత్వాు ఉత్త హామీతో రైతాంగ ఉద్యమాన్ని విరమింప జేయటానికి చేసే మోసాన్ని గ్రహించిన రైతు కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించారు.ఉద్యమం కొనసాగింపుకే నిర్ణయిం చుకున్నారు. ఎన్ని నెలు గడిచినా తాము పోరా టం కొనసాగిస్తామని ప్రకటించడం జరిగింది. డిసెంబర్‌ 12 మరియు 14వ తేదీన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాు జరపాని ఈపోరాట కమిటీ పిుపునిచ్చింది. అందుకు అన్ని రాష్ట్రాలో అన్ని సంఘాు సమాయత్తం అవుతున్నాయి. ఈఉద్య మానికి దేశంలోని 25ప్రధాన పార్టీు దాదాపు 500 రైతు సంఘాు, వ్యవసాయ కార్మిక సంఘా ు,మహిళ,యువజన,ఉద్యోగ,ఉపాధ్యాయ, సామా జిక సంఘాు మద్దతు ఇస్తున్నాయి. ఈ ఉద్యమం తో క్రమంగా బిజెపి ఒంటరి అయిపోయింది. బిజెపిని బపర్చిన శిరోమణి ఆకాలిదల్‌ శివసేన, హర్యానలోచి చౌతాపార్టీ, పార్లమెం ట్‌లో చట్టా ను బపర్చిన వైసిపి, తొగు దేశం పార్టీ రైతు కూడా ఉద్యమాన్ని బపరుస్తున్నారు. మేధా వు, కవు సమావేశాు జరిపి తమ నిరసనను తెలియ జేస్తున్నారు. ఇప్పటికే కార్మిక వర్గం దేశ వ్యాప్తంగా సంఫీుభావంగా ఆందోళన చేసింది. రానున్న పోరా టాకు కూడా మద్దతు తొపు తున్నది. చివరకు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, కెనడాతో పాటు ఐక్య రాజ్య సమితి ఈఉద్యమాన్ని బపరుస్తూ తీర్మానాు పంపిం చింది. ఈ మద్దతుతో ప్రపంచంలో మోడీ ప్రభుత్వం ఏకాకీగా మారే పరిస్థితి ఏర్పడుతున్నది. చివరకు అమెరికాలోని రాష్ట్రాలో కూడా ఈ పోరాటానికి మద్దతుగా ర్యాలీు నిర్వహించారు. ఇంత జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ప్రతిష్టకుపోయి చట్టాను ఉప సంహరించుకోటానికి, విద్యుత్‌ బ్లిు ను ప్రవేశ పెట్టకుండా నిుపుద చేయటానికి అంగీకరిస్తూ ప్రకటించలేదు. పోరాటం చేస్తున్న రైతు సంఘాు అంబాని,ఆదాని ఉత్పత్తును బహిష్కరించాని పిుపు ఇచ్చారు. ఇప్పటికే ఈ పిుపు అములోకి వచ్చింది. కార్పొరేట్‌ సంస్థకు లాభాు కట్టబెట్టడానికి తెచ్చిన ఈచట్టాకు ప్రతి చోట నిరసన వ్యక్తం అవుతూనే ఉంది. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ విధానా వ్ల ఏటా దేశంలో12,600మంది రైతు ఆత్మ హత్య ు చేసుకుంటున్నారు. తాను ప్రకటించని పంట భీమా,వడ్డీమాఫీ,కిసాన్‌ సమ్మాన్‌,కృషి సించాయి యోజన పథకాతోబాటు మార్కెట్‌ జోక్యం పథకం విఫమైంది. మార్కెట్‌ జోక్యం పథకం కింద దేశ వ్యాప్తంగా రైతుకు మద్దతు కల్పించటానికి 20 20-21సంవత్సరానికి రూ.2,000కోట్లు కెటాయిం చడం గమనిస్తే ఈ ప్రభుత్వానికి రైతుపై ఉన్న ప్రేమను అర్థం చేసుకోవచ్చు. వీలైనంత త్వరగా వ్యవసాయ రంగాన్ని ప్రత్యక్షంగా కార్పొరేట్‌ సంస్థ కు అప్పగించేదిశగా విధానాు కొనసాగి స్తున్నారు.
ఫెడరల్‌ రాజ్యంగ విధానానికి విరుద్దం
భారత రాజ్యాంగం ‘’ఫెడరల్‌ రాజ్యాంగంగా’’ రూపొందిం చడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కరెన్సీ,దేశ రక్షణ ఎగుమతి, దిగుమతు, విదే శాంగ విధానంకే పరిమితం కావాలి. అడవు, వ్యవసాయం,విద్య తదితర కొన్ని అంశాను కేంద్ర, రాష్ట్ర ఉమ్మడి జాబితాలో పెట్టినప్పటికీ ప్రధాన నిర్ణయం రాష్ట్రాలే విధానాు రూపొందించి అమ ు చేయాలి. ఇప్పటికే ఫెడరల్‌ రాజ్యాంగానికి విరుద్దంగా పన్ను విధానాన్ని మార్చి ఒకే దేశం ఒకే పన్ను పేరుతో జిఎస్టీ తెచ్చి రాష్ట్రాను ఆదా యాన్ని దెబ్బకొట్టింది. రిజర్వేషన్‌ ఉన్నటువంటి అంశాను తొగించే ప్రయత్నం చేసింది. విద్యా రంగాన్ని తన చేతుల్లోకి తీసుకోటానికి జాతీయ విద్య విధానం రూపొందించింది. ప్రస్తుతం విద్యుత్‌ శక్తిని కేంద్రం అధీనంలోకి తేవటానికి బ్లిు సిద్దంగా ఉంది. వ్యవసాయ రంగం నుండి పూర్తిగా రాష్ట్రా హక్కును తొగించడానికి 3వ్యవసాయ చట్టాను తెచ్చింది. ఒకేభాషా, ఒకేమతం,ఒకేసంస్కృతి పేరు తో ఫెడరల్‌ వ్యవస్థను విచ్ఛిన్నం చేయపూనుకుంది. అందులో భాగంగానే వ్యవసాయ రంగాన్ని కార్పొరే ట్లకు తాకట్టు పెట్టడానికి సిద్ధ పడిరది.గత6 సంవ త్సరా వ్యవసాయ విధానం వ్ల స్వయం పోషక త్వంగా ఉన్న భారత వ్యవసాయ ఉత్పత్తు రంగం నేడు దిగుమతుపై ఆధారపడిరది.1.40కోట్ల టన్ను వంటనూనొ, 50క్ష టన్ను పప్పు, 40క్ష టన్ను పంచధార,35క్ష బేళ్ళ పత్తి, ముతక ధాన్యా ఉత్పత్తు జీడి పప్పు తది తర వ్యవసాయోత్పత్తును రూ.3క్షకోట్ల మివ గవి ఏటా దిగుమతి చేసుకుం టున్నాం. చివరకు ఆహార ధాన్యాు కూడా దిగుమతి చేసుకునే దిశకు దేశాన్ని మార్చడానికి ఆహార ధాన్యాకు బదు ఎగుమతి ఆధారిత పంటు పండిరచటానికి వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ల పరం చేయబూను కుంది. ధనిక దేశాు భారత ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి దిగుమతుపై భారత దేశాన్ని ‘’మార్కెట్‌గా’’ చేయబూను కున్నారు. తమపథకంలో 30% విజ యం సాధించడం జరిగింది. దిగుమతు ఏటా 35క్షకోట్లు కాగా ఎగమతు 25క్ష కోట్లు వద్దనే ఉన్నాం. విదేశీ అప్పు భారం పెరగడానికి ఈ దిగుమతు తోడ్పడుతు న్నాయి. 1991లో దేశంలో వ్యవసాయోత్పత్తు స్వయం సమృ ద్దంగా ఉండడమే గాక ఎగుమతు చేసిన పరిస్థితి ఉంది. ఉదాహరణగా 365 క్ష టన్ను పంచాధార ఉత్పత్తి నుండి నేడు 250 క్ష టన్ను కు ఉత్పత్తి తగ్గింది. ఈ విధంగా అన్ని పంట ఉత్పత్తి జరిగింది. అన్నిదేశాలో గిట్టుబాటు ధరు ప్రకటించి రైతు ప్రయోజనాన్ని కాపాడు తున్న విధానానికి విరుద్దంగా కనీస మద్దతు ధర ను ప్రకటించి వాటిని కూడా అము జరపడం లేదు. ఆశాస్త్రీ యంగా నిర్ణయించిన కనీస మద్దతు ధరు రైతుకు పెట్ట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఏర్పడిరది. ఇలాంటి విపత్కర పరిస్థితు లో 3చట్టాను తేవడంతో ప్రభుత్వ‘’కార్పొ రేటీ కరణ నగత్వం’’ బట్ట బయు అయ్యింది. టాటా, బిర్లా,అంబాని,అదాని,ఐటిసి,బేయర్‌ లాంటి సంస్థ ు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తమకు అను కూమైన విధానాకు చట్టాను చేయిస్తున్నారు. ఒకవైపున ప్రజు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున ప్పటికీ ప్రజ బాగు కొరకే చట్టాను చేస్తున్నట్లు ప్రభుత్వం చెప్తున్నది. అలాంటప్పుడు ప్రభుత్వం అన్ని పక్షాతో సంప్రదించి చేయవచ్చుగదా? బ్లిుు ఆమోదించేటప్పుడు కూడా మూజు వాణి ఓటుతో బపర్చుకోవడం గమనిస్తే ప్రభుత్వం నియంతృత్వంగా చట్టాను చేస్తున్నది. దీనివ్ల ప్రజ యొక్క కోర్కెను అణగదొక్కడమే తప్ప మరొకటి కాదు.
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రజ ఆకాంక్షకు అనుగుణంగా మూడు చట్టాను ఉపసంహ రించుకోవడంతోబాటు పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టబోయే విద్యుత్‌బ్లిును ఉపసం హరించు కోవాలి. ప్రతిపక్షాతో, రైతు సంఘా తో మరియు మేధావుతో చర్చు జరిపి వారిఅభిప్రాయం మేరకు విధానాు రూపొందించాలి. కేంద్ర ప్రభు త్వం గతంలో ప్రకటించిన విధానం 2020-22 నాటికి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయటానికి తగు విధానాు రూపొం దించాలి. కనీస మద్దతు ధరు కాకుండా గిట్టుబాటు ధరు కల్పించాలి. ఆహార ధాన్యాను పేదకు సబ్సిడీపై అందించాలి తప్ప,రైతు ఆదాయాన్ని దెబ్బకొట్టరాదు. అన్ని పంటకు మద్దతు ధరు నిర్ణయించాలి. భీమా సౌకర్యం కల్పించాలి. ప్రభుత్వమే అన్ని పంట ప్రీమియంను చెల్లించాలి.దేశప్రజకు అవస రమైన ఉత్పత్తునుపండిరచే విధంగా ప్రణాళికు రూ పొందించాలి. ఉత్పాదకతను పెంచటానికి పరి శోధన కేంద్రాను అప్‌డేట్‌ చేయాలి. పైకార్య క్రమాను అము జరపటానికి తగు విధానాు రూపొం దించాలి. నిర్భందంతో ప్రజా ఉద్యమా ను అణచడం ప్రభుత్వ ఉనికికే ప్రమాదం.
దేశమంటే? కార్పొరేట్లా-ప్రజలా?
ప్రస్తుతం సాగుతున్న రైతాంగ పోరా టం కేవం వ్యవసాయాన్ని కార్పొరేటీకరించ వద్దన్న డిమాండ్‌కో, కనీస మద్దతు ధర గ్యారంటీ కోసమో పరిమితం కాలేదు. అంతకుమించి నయా ఉదార వాదం ముందుకు తెచ్చిన ఆధిపత్య వాదానికి వ్యతి రేకంగా అది విస్తరించింది. ఈ పోరాటం వెనుక ఏవేవో ‘’కుట్రు’’ వున్నాయంటూ నరేంద్ర మోడీ వినిపి స్తున్న ‘కహానీ’ు మరింత వేగం పుంజు కుంటున్నకొద్దీ ఈ ఉద్యమం మరింత సమగ్రతను, స్పష్టతను, ప్రతిఘటనను పెంచుకుంటూ సాగు తోంది. ఈ సందర్భంగా ‘’జాతి’’ భావనపై జరుగు తున్న చర్చను నేను వివరిస్తాను. 17వశతాబ్దంలో యూరప్‌లో బూర్జువా వర్గం ఆవిర్భవించిన తర్వా త’జాతి’భావనస్పష్టతను సంతరించు కుంది.19వ శతాబ్దం రెండవ భాగంలో ఫైనాన్సు పెట్టుబడి పైచేయి సాధించాక ఈభావన ఒకప్రత్యేక ప్రాధాన్య తను పొందింది. రుడాల్ఫ్‌ హ్ఫిÛర్‌డిరగ్‌ చెప్పినట్టు ఫైనాన్సు పెట్టుబడి సిద్ధాంతం ‘’జాతి’’ భావనను ఒక గొప్ప ఆదర్శంగా ముందుకు తెచ్చింది. అదే సమయంలో ‘’జాతి’’ అంటే మరో అర్ధంలో ఫైనాన్సు పెట్టుబడిఅని, జాతి ప్రయోజనాు అంటే ఫైనాన్సు పెట్టుబడి ప్రయోజనాు తప్ప వేరేమీ కావని చెప్పింది. వివిధ సామ్రాజ్యవాద దేశాు తమలో తాము పోటీ పడిన సమయంలో ఆయా దేశా లోని ఫైనాన్సు పెట్టు బడు మధ్య పోటీని కాస్తా ఆయా జాతు ప్రయో జనా మధ్య పోటీగా చిత్రీకరించింది. ఈ విధంగా జాతి అంటే ఫైనాన్సు పెట్టుబడి అనే సిద్ధాంతం పర్యవసానంగా ఆజాతికి ప్రజకు మధ్య సంబం ధాన్ని తెగ్గొట్టింది. ప్రజ కంటే జాతి ఎంతో మిన్న అని, అందుచేత జాతి కోసం ప్రజు త్యాగాు చేయాని, ప్రజకు ఆరోగ్యం కల్పించడం, పౌష్టికాహారం గ్యారంటీ చేయడం వంటి అ్పమైన దైనందిన విషయాను ముందుకు తెచ్చి జాతి యొక్క ఔన్నత్యాన్ని, ఘనతను కించపర చకూడదని, జాతి ప్రయోజనాు ఎంతో ఉన్నతమైనవని ఈ సిద్ధాంతం చెప్పింది. మూడవ ప్రపంచ దేశాలో సామ్రాజ్యవాద వస పానకు వ్యతిరేకంగా విముక్తి కోసం సాగిన పోరాటాలో తలెత్తిన ‘’జాతి’’ భావన ఇందుకు పూర్తిగా భిన్నం. ఇక్కడ సామ్రాజ్యవాదం జాతి వ్యతిరేకమైనదిగా పరిగ ణించబడిరది. అది ప్రజను అణచివేస్తుంది కనుక జాతి వ్యతిరేకమైంది. అంటే ఇక్కడ జాతి అంటే ప్రజు. యూరప్‌లో ఫైనాన్సు పెట్టుబడి ముందుకు తెచ్చిన అర్ధానికి ఇదిపూర్తి విరు ద్ధం.1931లో కరాచీలో జరిగిన జాతీయ కాంగ్రెస్‌ మహాసభలో ఆమోదించిన తీర్మానంలో గాని, ఇతర దేశాలోని అదేతరహా పత్రాల్లో గాని ప్రజ జీవన పరిస్థితును మెరుగు పరచడమెలా అన్న దానిపైనే ప్రధా నంగా చర్చ చేశారు. ప్రస్తుతం సాగుతున్న నయాఉదారవాదం ఒకవిధంగా ప్రతీ ఘాత విప్లవం వంటిది. ఇది మూడవ ప్రపంచ దేశాలో యూరో పియన్‌ తరహా ‘’జాతి’’భావనను ముందుకు తేవడమే గాక దానికి ఒకదైవత్వ క్ష ణాన్ని కూడా ఆపా దించింది. ప్రజ కన్నా జాతి ఎంతో గొప్పదని చెప్పింది.కార్పొరేట్‌-ఫైనాన్సు పెట్టుబడి ప్రయో జనాలే జాతి ప్రయోజ నాని చెప్పింది. భారత దేశంలో కూడా ఇదే జరిగింది. గతంలో సామ్రా జ్యవాదు మధ్య ఉండిన పోటీ ఇప్పుడు సద్దు మణిగింది కాని ఆనాడు ముందుకు తెచ్చిన జాతిభావన నేడుకూడా ఫైనాన్సు పెట్టుబడికి ఉపయోగ పడుతోంది. కార్పొరేట్లు-ఫైనాన్సు పెట్టుబడి చేతు ల్లో గనుక పెత్తనం పెడితే తద్వారా దేశంలో యావన్మందికీ ఉపయోగపడేలా ఆర్థికాభివృద్ధి జరుగుతుందని నయా ఉదారవాద విధానపు తొలి రోజుల్లో ప్రచారం చేసి చాలామందిని నమ్మించారు. కాని క్రమేణా నయా ఉదారవాద విధానాు సంక్షోభానికి దారితీయ సాగాయి. ఈ పరిస్థితుల్లో పాత పద్ధతిలో నమ్మించడం సాధ్యప డడం లేదు.
ప్రస్తుతం కొనసాగుతున్న రైతు పోరాటం కార్పొరేట్‌-ఫైనాన్సు పెట్టుబడి శక్తు ‘’జాతి’’ భావనను సవాు చేస్తోంది. జాతి అంటే ఆ దేశం లోని శ్రమజీవులేనన్న ప్రత్యామ్నాయ భావనను ముందుకు తెచ్చింది. ఆ మూడు చట్టాూ రైతుకు మేు చేస్తాయని మోడీ చెప్పిన వాదనను పోరాటం తిరస్కరించింది. తద్వారా నాయకుడికి ఏది మంచో బాగా తెసునన్న కార్పొరేట్‌-హిందూత్వ శక్తు కీక వాదనను దెబ్బతీసింది. రైతు ఏం చెప్తు న్నారో వినిపించుకోకుండా, వారితో అర్ధవం తమైన సంప్రదింపు చేపట్టకుండా ఉన్నందుకు చాలా మంది కేంద్రాన్ని విమర్శిస్తున్నారు.
నిరసనపై నిర్బంధం
కేంద్రంలో రెండోసారి బీజేపీ అధికా రంలోకి వచ్చాక ప్రజావ్యతిరేక విధానాకు తెగ బడిరది. ఎక్కడికక్కడ నిరసనల్ని అణచివేసే కుటి వ్యూహాల్ని అము చేస్తున్నది. ఆర్టికల్‌ 370ని రద్దు చేసి కాశ్మీర్‌ని జైుగా మార్చింది. నిరసనకారు చూపుని హరించే బుల్లెట్లని ప్రయోగించింది. ప్లిు,యువకు ఎంతోమంది పోలీసు దాష్టీకం వ్ల కళ్ళు లేని వారయ్యారు. కాశ్మీర్‌లో మానవ హక్కు ఉ్లంఘన మీద ఐక్యరాజ్యసమితి, అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఆందోళన వ్యక్తం చేశాయి. జమ్మూ కాశ్మీర్‌ స్వయంప్రతిపత్తిని హరించే వ్యవహార సరళి అంతటితోనే ఆగలేదు. ఈమధ్యన అక్కడి భూముల్ని కొనుగోు చేయడానికి బయటివారిని అనుమతిస్తూ ఉత్తర్వు జారీచేశారు. ఆర్టికల్‌ 370 అములో ఉన్న కాలాన జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలోని భూముల్ని బయటివారు కొనడానికి వీల్లేకుండా ఉండేది. ఆ రాష్ట్ర స్వయంప్రతిపత్తికి ఆర్టికల్‌ 370అండగా ఉండేది. ఇపుడు ఆనిబంధన లేకపోవడంతో జమ్మూకాశ్మీర్‌లోని అందమైన నేలపై కార్పోరేట్ల కన్నుబడిరది. ఈదుర్మార్గాన్ని నిరసించడానికి వీల్లేకుండా ఎక్కడికక్కడ అరెస్టు, నిర్బంధాు, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపా పేరిట అణచి వేతకు ప్పాడటం నిత్యకృత్యమయింది. ప్లినీ, మహిళనీ, వృద్ధునీ సైతం పాశవిక నిర్బంధానికి గురి చేస్తున్నారు. ఈ దారుణాల్ని ప్రశ్నించిన కాశ్మీర్‌ రాజకీయ నాయకుల్ని, కార్యకర్తల్ని జైళ్ళలో పెట్టారు. అయినా కాశ్మీర్‌లో రోజూ ఎక్కడోచోట ఏదో ఒక రూపంలో నిరసనప్రదర్శను జరగడం సాధారణ మైంది. వీటి మీదఅణచివేత అమానుషంగా పరిణ మించిన నేపథ్యంలోనే హక్కు సంఘా వారు, ప్రజాస్వామికవాదు బీజేపీ ప్రభుత్వ దుశ్చర్యల్ని అభిశంసించారు.
కొనసాగుతున్న ఆందోళను-మహారాష్ట్ర లాంగ్‌
మహారాష్ట్రలోని నాసిక్‌ నుంచి వేలాది మంది రైతుతో కూడిన వాహన జాతా డిసెంబర్‌ 25 నుంచి పోరాటం సాగుతున్న రైతు పోరాట స్థలి షాజహాపూర్‌కు చేరుకుంది. అంతకుముందు జాతాగా వస్తున్న రైతుకు ఎఐకెఎస్‌తో పాటు అనేక ప్రజా సంఘా నేతు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఐదు కిలోమీటర్ల మేర వాహన జాతా, రెండు కిలోమీటర్ల భారీ ర్యాలీ తర్వాత షాజాహాపూర్‌ వద్దకు చేరుకున్న మహారాష్ట్ర రైతుకు అక్కడి రైతు ఘనస్వాగతం పలికారు. అయితే ఇదే సమయంలో మహారాష్ట్ర రైతుకు పోలీసు అడ్డంకు సృష్టించారు. భారీస్థాయిలో హర్యానా పోలీసు,రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ మోహ రించాయి. పెద్దఎత్తున బారీకేడ్లును ఏర్పాటు చేశా రు. భారీట్రక్కుల్లో మట్టినింపిరోడ్లకు అడ్డంగా పెట్టారు. పెద్దపెద్దరాతి బండను, సిమెంట్‌ దిమ్మ ను ఏర్పాటు చేశారు. (ఎఐఎడబ్ల్యుయు), విపి సాను,నితీష్‌ నారాయన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ), ప్రతిభా షిండే (మహారాష్ట్ర)తదితయిఉన్నారు. దేశ రాజధాని సరిహద్దుల్లో జరుగుతున్న రైతు పోరాటం మరింత ఉధఅతమవుతోంది. వేలాది మంది రైతు కొత్తగా వచ్చి ఉద్యమంలో భాగ స్వామ్యం అవుతున్నారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రా నుంచి వేలాది మంది రైతు వచ్చి ఉద్యమంలో చేరారు. సుమారు 45రోజు నుంచి ఉద్యమం కొనసాగింది. రైతు రిలే నిరా హార దీక్షు కూడా కొనసాగుతున్నాయి.

-టి.సాగర్‌/గుడిపాటి

ములుపు

తొగు కథావనంలో గిరిజన కథాసుమాలు.


ప్ర‌ముఖ పరిశోధక రచయిత, విశ్లేషకుడు, డాక్టర్‌ అమ్మిన శ్రీనివాసరాజు థింసా పత్రిక కోసం ప్రత్యేకంగా రాస్తున్న ‘గిరిజన కథావిశ్లేషణ’ ధారావాహికంగా అందిస్తున్న ఈ నెల సంచికలో కథా విశ్లేషణ ‘‘ ములుపు’’- `సంపాదకలు

శ్రమశక్తి చిరునామాలే కాదు..
పోరాటాలో త్యాగధనుగా లెక్కించవసిన అడవిబిడ్డల‌ జీవనంలోని ప్రతిఘట్టం ఒకఅద్భుతం..అజరామరం. ఆ అపురూప విషయాను కథావస్తువుగా తీసుకుని… ఎన్నోఅపూర్వమైన కథు అల్లిన తొగుకథా రచయితు కోక్లొు. అలాంటి కథకులో ఆదిలాబాద్‌ ప్రాంతం మంచిర్యాకు చెందిన అగ్రశ్రేణి కథారచయిత ‘‘ అల్లం రాజయ్య’’ ఒకరు. తాను ప్రత్యక్షంగా చూసిన సంఘటను అనుభవా సారం రంగరించి వ్రాసిన కథ ముపు 1991 సంవత్సరం లో వ్రాయబడిన కథ. గోదావరి పేరుతో భూమిక కథా సంకనంలో ప్రచురించబడిరది. 1989లో గోండు జాతి గిరిజను అధికంగా నివసించే అడవు జిల్లా అయిన ఆదిలాబాద్‌ ప్రాంతంలోని ఆసిఫాబాద్‌ వాంఖిడి జనవాసాల్లో జరిగిన గిరిజన తిరుగుబాటు సంఘటనకు అక్షర సాక్ష్యమే ఈ ములుపు కథ. శ్రమశక్తి చిరునామాలే కాదు.. పోరా టాలో త్యాగధనుగా లెక్కించవసిన అడవి బిడ్డ జీవనంలోని ప్రతిఘట్టం ఒకఅద్భుతం, అజరామరం. ఆఅపురూప విషయాను కథా వస్తువుగా తీసుకుని, ఎన్నోఅపూర్వమైన కథు అల్లిన తొగుకథా రచయితుకోక్కొలు. అలాంటి కథకులో ఆదిలాబాద్‌ ప్రాంతం మంచిర్యాకు చెందిన అగ్రశ్రేణి కథారచయిత అ్లం రాజయ్య ఒకరు. తానుప్రత్యక్షంగా చూసిన సంఘటను అనుభవాల‌ సారాంశం రంగరించి రాసిన కథ ములుపు1991సంవత్సరంలో రాయ బడిన కథ. గోదావరిపేరుతో భూమికకథా సంక నంలో ప్రచురించబడిరది. 1989లో గోండు జాతి గిరిజనుల‌ అధికంగా నివసించే అడవుల‌ జిల్లా అయిన ఆదిలాబాద్‌ ప్రాంతంలోని ఆసిఫాబాద్‌ వాంఖిడి జనవాసాల్లో జరిగిన గిరిజన తిరుగుబాటు సంఘటనకు అక్షర సాక్ష్యమే ఈ ములుపు కథ.

గోండుబెబ్బులిగాపేరుపొందిన కొమ రం భీమ్‌ పోరాటస్ఫూర్తి ఆప్రాంతాకు ఒక చైతన్య దీప్తి, అయినామారిన కాలాను బట్టి పరిస్థితును బట్టి చైతన్యశక్తి మారటం సహజం. ఆదిలాబాద్‌ ఆదివాసి పోరాటా తీరు కూడా అందుకు తీసిపోలేదు. ఇంద్రవెల్లి సంఘటన బలిదానాతో అక్కడి పోరాటచైతన్యంలో నూతనదైయి ఏర్పడ్డాయి. గిరిజన పోరాట రూప క్పనలో జరిగిన నూతన ఆవిర్భావం గురించి తనదైన కొత్తకోణంలో వాస్తవ సంఘట నను ఆసరాచేసుకుని రాసిన, ఈ ముపు కథ గిరిజన పోరాటా ప్రస్థానానికి నిజమైన మార్పు అన వచ్చు.మాటకన్నా చేతుమివైనవి అనే సూత్రం ఆధారంగా చెప్పబడ్డ ఈ కథలో రచయిత తీరు భాషణ వ్యతిరేకత్వం గా కనిపిస్తుంది.మాట అవసరం లేకుం డానే మిగతా జంతుజాం అంతా క్మషరహితంగా, జీవిస్తూంటే  మాటు నేర్చిన మానవుడు,మాయు చేస్తున్నాడు. మార్కెట్‌ వ్యవస్థకు మూలాధారం ఈమాయ మాటలే అని కథారచయిత దృఢవిశ్వాసం. ఈకోణం ఆధారంగానే  నూతనగిరిజన పోరా టా చైతన్యానికి, ఊక దంపుడు ఉపన్యాసా కన్నా చేతనే గిరిజను నమ్మి అటువంటి చేత నాయకునే అనుసరిస్తారు, అనేసత్యాన్ని అ్లం రాజయ్య ఈకథ ద్వారా అద్భుతంగా ఆవిష్కరించారు. ఇకకథ విషయానికొస్తే అసిఫా బాద్‌ పరీవాహక గోండు గిరిజన గ్రామాల్లోని అడవి బిడ్డు వస వ్యాపారు అక్రమాకు ఎలా బలై ఆర్థికంగా నష్టపోతున్నది ఈకథ కళ్ళకు కడుతుంది. ఈప్రాంతంలో అధికసంఖ్య లో గోండు,అల్ప‌సంఖ్య‌ కోలాంజాతి గిరిజను నివసిస్తూ పోడువ్యవసాయం, పశువు కాపరులుగా జీవనం సాగిస్తూ ఉంటారు. ‘పూర్వం తమవంశీయులైన గోండ్వానా రాజ్యా న్ని పాలించారు. వారి వంశానికి చెందిన వారంమేము’అనే అ్పసంతోషం తప్ప ప్రస్తు తం..తమమంచితనాన్ని,అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఎలాదోచుకుంటున్నారో గమనించలేక పోతుంటారు. ఇలాగ అతి మంచితనం అమాయకత్వంగ గోండు-కోలాం జాతి గిరిజనును చైతన్యపరిచి దోపి డీ నుంచి బయటపెట్టడం కోసం సామాజిక స్పృహ గ నాయకు తమ ప్రయత్నాు తాము చేస్తూఉంటారు. కానీ నిత్యంపోరాటం కోసం నాయకు మాటు విని విని విసిగిన గిరిజను మౌనంగా వింటూంటారు తప్ప చైతన్యం చెందరు. గోండుభాష,తొగు భాషు తెలిసిన పొగాకు వ్యాపారి చ్చయ్య నిరంతరం పొగాకు వ్యాపారం నెపంతో గిరిజనగూడేలో తిరుగుతూ వారి బాధను ప్రత్యక్షంగా చూస్తూ వస వ్యాపారు ఆగడాు అరికట్టే ప్రయత్నాు చేస్తూ ఉంటాడు. రాత్రి వేళల్లో రహస్యంగా గోండు గూడేలో జనసమీకరణు  చేసి తన మాట ద్వారా వాళ్ళను పోరాటం వైపు ఆకర్షించే ప్రయ త్నం చేస్తూ ఉంటాడు. అయినా వాళ్ళల్లో చైతన్యం రాకపోవడం వ్ల వారిని సోమరిపోతుగా భావి స్తాడు.కానీ తనచైతన్య ప్రేరణ పని మాత్రం ఆపడు. తన పోరాట చైతన్య ప్రయత్నంలో మైదాన ప్రాంతా నికి చెందిన రైతుబిడ్డ పోరాటస్ఫూర్తి గ యువ కుడు అయిన రాఘవు ను కూడావెంటపెట్టుకుని గోండు గ్రామా పోరాట చైతన్య స్ఫూర్తి యాత్ర కొనసాగిస్తూ ఉంటాడు చ్చయ్య. అతని వెంట తిరిగేరాఘవు ఆప్రాంతాల్లోని గిరిజను స్థితిగ తుతో పాటు అక్కడి వ్యాపారు అక్రమాను ఆగడాను ప్రత్యక్షంగా గమనిస్తాడు.గోండు జాతు  చైతన్య ప్రస్థానం’లో భాగంగా చ్చయ్య రాఘ వుతో కలిసి, గూడెం చేరి సిడాం మాన్కు గుడిసె కు చేరుకుంటాడు. ఆరాత్రి అక్కడే తన మకాం. చ్చయ్య వచ్చిన కబురు ఆ నోటా ఈనోటా గూడెం లో అందరికీ తెలిసి అతను చెప్పే మాటు హాయి గావిని, అతడు ఇచ్చే పొగాకు తీసుకోవడానికి, బువ్వతిని నెమ్మదిగా  సిడాంమాన్కు గుడిసె ముందు పెట్టిన నెగడు ముందుకు చేరారు. సిడాం మాన్కు బాకీకోసం ఆగ్రామ షావుకారు జగ్గయ్య అన్యా యంగా తీసుకుపోయిన కంకు (దుక్కి టెడ్లు) గురిం చిన ప్రస్తావన తీసుకు వచ్చాడు, పొగాకు చ్చయ్య. గతంలోగోండు చేసిన పోరాటా గురించి చెప్ప సాగాడు. అందరం కలిసిజగ్గయ్య మీద తిరుగు బాటుచేసి ఎవరి వస్తువు వాళ్లు తెచ్చు కోవాలి అంటూ వాళ్ళకు అర్థమయ్యే భాషలో చెప్పుకు పోతున్నాడు చ్చయ్య. గోండుభాష రాని రాఘవు ుకు అదిఅంతా చిత్రంగా అనిపిస్తోంది. అక్కడ చేరినవాళ్ళలో కొందరు చ్చయ్య మాటు  ఆసక్తి గా వింటూ ఉంటే, కొందరు కూర్చున్న చోటే కునికి పాట్లు పడుతూ నిద్రలోకి జారుకున్నారు. వెనక కూర్చున్న వాళ్ళు సప్పుడు చేయకుండా వెళ్ళి పోతు న్నారు. అక్కడ మిగిలిందికంకు కోల్పోయిన మాన్కు ఇతర వస్తువు ధాన్యం అక్రమంగా షావుకారు పాు చేసుకున్నవ్యక్తు తప్ప ఇంకెవ్వరూ లేరు అక్కడి పరిస్థితి అంతా గమనించిన రాఘ వుకి ‘వీళ్లు ఇన్ని రకాుగా దోపిడీకి గురవుతూ ఎలా బ్రతుకుతున్నారు’ అనిపించింది. గతచరిత్రలో జరి గిన వివిధ గిరిజన పోరాటాు, అతను చదివిన ఉద్యమ సాహిత్యం గుర్తుకువచ్చి, వీళ్ళల్లో నిస్తబ్ధత ఎలాపోగొట్టాలి? అనేఆలోచనలో పడ్డాడు. వీళ్ళకు చెప్పడంకాదు, చేసిచూపించాలె, అని మెరు పులాం టి ఆలోచన అతనిలోకలిగింది.‘మాటకన్నా చేతుగావాలె’.చేతుచేసుకుంటూ మాటు చెప్పా లె’ అనుకున్నాడు. రాఘవు చ్చయ్యకు అదే విషయం అర్థమయ్యేటట్టు చెప్పాడు. తెల్లారి ఇద్దరూ కార్యోన్ముఖులై షావుకారుజెగ్గయ్య ఇంటికి చేరారు. పొగాకు చ్చయ్య, తనపంథా మార్చి షావుకారు మీద కోపం చూపిస్తూ పౌరుష పదాతో మాన్కుకు ఎడ్లను ఇస్తావా?లేదా?ఇవ్వకపోతే,ఇల్లు తగ బెడతాం అంటూ దౌర్జన్యంగా మాట్లాడేసరికి షావు కారులో భయం తొంగి చూసింది.
   ల‌చ్చయ్య కూడా ఊహించని విధంగా ‘నీ మాట మీద నమ్మకంతో ఇస్తున్న ఎడ్లను త్కోపో, బాకీ మాత్రం తొందరగా కట్టమని మాన్కుకు చెప్పు. అంటూ తన సహజదర్పం ప్రదర్శించాడు భయ పడుతూనే జెగ్గయ్య. ఆసంఘటన ఆనోటా ఈ నోటా పడి నిప్పురవ్వలా వ్యాపించింది. ఇప్పుడు అతడు పొగాకు ల‌చ్చయ్యకాదు జెగ్గయ్యనుఎదిరించిన  భీమ దేవుడంత బంగ చ్చయ్య అయ్యాడు. అప్పటి దాకా పొగాకు పంతుగా పిలిచిన వారంతా పొరక సారు అనడం మొదు పెట్టారు. పొరక సారు, రాఘవు కలిసి తిరిగి గోండు నుంచి షావుకార్లు గుంజుకున్న వస్తువు తిరిగి ఇప్పిస్తా మని భరోసా ఇస్తూ వాళ్ళు కోల్పోయిన వెండి, బంగారం, భూము ,పశువు, వివరాు అన్నీ జాబితాు రాసుకున్నరు.పొరకసార్లు తమ వస్తువు ు తమకు ఇప్పిస్తారనే నమ్మకంతో,గూడేు గూడేు వీరిని అనుసరించటం మొదయ్యింది. ఆగోండు గూడేన్నింటికీ  పెద్దదైన వాంకిడిలో గల ఎక్కువ సంఖ్యలోని షావుకార్ల ఇళ్ళమీద దాడి చేయ డానికి, పొరక సార్లు  వ్యూహరచన చేశారు. 

ఆవూరిలో సంత జరిగే రోజే ఆ పనికి ముహూర్తం అయ్యింది. అన్ని గోండుగూడేకు ఈవార్త క్షణాల్లో వ్యాపిం చింది. కోల్పోయిన నగు, వస్తువు తమ సొం తం కాబోతున్నాయనే సంతోషంతో చెప్పిన సమ యానికి ఆదివాసి జనాంతా,చీమ బారుల్లా  బయు దేరారు. అరుపుతో నిండిపోయింది.ఇది చూస్తున్న షావు కార్ల కళ్ళు తెలియని భయంతో చూపు చూస్తు న్నాయి. వాంకిడి గ్రామం మొత్తం అడవి బిడ్డు పాదాతో పునీతం అయి పోయింది. ఆ చిన్న గ్రామం వేమందితో కిక్కిరిసిపోయింది. ఇంతకీ, దీనికి కారకులైన చ్చయ్య, రాఘవు వారి వెంటలేరు. వాళ్లుఎట్లా వస్తారో ఎక్కడ నుంచి వస్తారో  అని ఎవరికి వాళ్ళు ఊహాగానాు పెంచు కుంటూ,పొరకసార్లు తమసామాన్లు పంచ బోయే షావుకార్ల ఇండ్లవైపునడకు  సాగించారు, గోండు జాతి గిరిజనబిడ్డు. ముందున్న వాళ్ళకే అందుతా యేమో! వెనకబడితే అందుకోలేమనే ఆతృత మొదలై అక్కడ పెద్ద అజడి మొదలైంది. చూసే వారు ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోగానే తొక్కిస లాట మొదలైంది.షావుకార్ల ఇళ్ళ ముందరి కంక దళ్ళు కూలిపోయాయి. ఇళ్లముందు పందిళ్ళు విరి గాయి. గూన పెంకుట్లిు కూలినయ్‌ ! గోండు జనం ఇళ్ళల్లో చేతికందినదల్లా తీసుకు న్నారు. బియ్యం,పప్పు,ఉప్పు,మిరపకాయు,బట్టు, ఆఖ రకు వెండి, బంగారు నగు చేతికి దొరికినదల్లా వదడం లేదు. వెనకనున్న వాళ్ళు తమకు అందవే మోనని  అరుస్తున్నారు. ఆ గలాటాలో అప్పు కాయి తాు,ఖాతా పుస్తకాు కనిపించిన కాగితాన్నీ చింపి పోగు పెట్టి నిప్పు పెట్టబడ్డాయి. గణపతి సేట్‌ గోండ్లు వాంకిడి మీదపడి దాడిచేస్తూన్న సమా చారం ఆసిఫాబాద్‌ పోలీసుకు చేరవేయ డంతో  రెండు వ్యాన్ల నిండా పోలీసు అక్కడికి వస్తు న్నారన్న వార్త వ్యాపించింది.జనాంతా సామాన్ల తో సహాఎట్లా వచ్చినవాళ్ళు అట్లానే అడవుల్లో కలిసిపోయారు.‘ఒకనిప్పురవ్వ రగిలింది అది ఆది లాబాద్‌ అడవును చుట్టేసి దావానమయింది’ అన్న వాక్యంతో ముగించిన ఈ కథలో కొత్త పోరాట మూలాన్ని రచయిత వినూత్నంగా ఆవిష్కరించి సఫలీకృతుడయ్యాడు. ఏపోరాటమైనా ప్రారంభంలో మాత్రమే నాయకు చేతిలో ఉంటుంది. అంత్య దశలో ప్రజ చేతుల్లోకి వెళ్తుంది.
 ప్రజ చేతిలో పడ్డ పోరాటమే ఫలితా ను సొంతం చేసుకుం టుంది అనే అసలైన సత్యం ఈ‘‘ముపు’’కథ ఆవిష్క రిస్తుంది.ఈ కథలో ఆద్యంతం పోరాట చైతన్య స్రవంతితోపాటు గోండు కోలాము జీవన విధా నం వాళ్ళలోని సామాజిక ఐక్యత సజీవంగా అక్షరీకరించడం ఈకథకు మరింత వన్నె చేకూరింది.

(వచ్చే సంచికలో పి.లిత కథ -గోడమీదబొమ్మ విశ్లేషణ)

దేశ రైతును ఆదుకోవాలి!

కేంద్రం తీసుకొచ్చిన నూతనవ్యవసాయచట్టాకు వ్యతిరేకంగా రైతు కొన్నిరోజుగా పోరాటంచేస్తున్నారు. ముఖ్యంగా పంజాబ్‌, హార్యానా,ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాకుచెందిన రైతుతీవ్ర ఆందోళను చేస్తున్నారు. ఢల్లీిశివార్లలో రహదారును దిగ్భంధనంచేశారు. కొన్ని రోజుగా రోడ్లపైనేతిష్ట వేశారు. అక్కడేతిండి,అక్కడేనిద్ర. కొంతమంది తమ కుటుంబాతోపాటు తరలివచ్చి ఈ ఆందోళనల్లో పాల్గోంటున్నారు. నిరసన తొతున్న వారిలో రైతు కుటుంబానికి చెందిన చిన్నాయి,మహిళు,వృద్ధుకూడా ఉన్నారు. కొత్త చట్టాు రైతుకు మేు చేస్తాయని కేంద్రప్రభుత్వం చెబుతుంది. ఈచట్టాతో రైతు ఆదాయం పెరిగి ఆర్ధికంగా బపడుతారని హామి ఇస్తున్నారు. అన్నదాతకు ఎలాంటి హాని జరగదన భరోసా ఇస్తున్నారు. అయినారైతు తమఆందోళన విరమించడంలేదు. వారితోజరిపిన చర్చల్లో ఎలాంటి పురోగతి లేదు. మూడు వ్యవసాయ చట్టాను ఉపసంహరించుకునే వరకు ఆందోళన కొనసాగిస్తామని తేల్చిచెప్పారు. ఈనేపథ్యంలో అసు ఆవ్యవసాయ చట్టాల్లో ఏముంది?రైతు ఎందుకు ఆందోళన చేస్తున్నారు?అన్నదాతు చెబుతున్న అభ్యంతరాలేమిటి? తదితర అంశాు పరిశీలిద్దాం!
నూతన సంవత్సరం`2021లోకి ప్రవేశించినప్పటినుంచి దేశరాజధానిఢల్లీిలో తీవ్రమైన వ్యతిరేక వాతావరణం ఏర్పడిరది. మూడు వ్యవసాయ బ్లిుుపై రైతుల్లో ఎందుకు కోపం వచ్చిందంది..?వారికి జరిగేఅన్యాయాపై ఇప్పిటికే చర్చు జరుగుతున్నాయి. సామాజిక పరిశోధుకునిగా కాకుండా రైతు పండిరచే ఆహారం తింటున్న ఒకసామాన్యవ్యక్తిగా నాఅభిప్రాయం. దేశరాజధానిలో ఆందోళను చేపట్టే రైతుంంతా పనిలేకగాని,సోమరితనంతోగానిఆందోళను చేయడంలేదు. ఈచట్టాుద్వారా ఒప్పందసేద్యం బపడే ప్రమాదంఉంది. కార్పొరేట్‌ కంపెనీు ప్రపంచవ్యాప్త డిమాండ్‌కు అనుగుణంగా పంటసాగు చేయాని రైతుపై ఒత్తిడితీసుకొస్తాయి. అదే జరిగితే దేశంలోపంట వైవిధ్యం దెబ్బ తింటుంది. ఇప్పటికేపత్తి,సోయా లాంటి పంటు కార్పొరేట్‌సంస్థ గుత్తాధిపత్యంలోకి వెళ్లిపోయాయి. రసాయనాు,యంత్రాు,శుద్ధి, కమొడిటీ ట్రేడిరగ్‌,సూపర్‌మార్కెట్ల నిర్వహణను బడాసంస్థలేనిర్వహిస్తున్నాయి. వీటినిజవాబుదారీ చేయడంకష్టం. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాతో బహుళజాతి సంస్థలే లాభపడ్డాయి. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాు కూడా వ్యవసాయరంగానికి అధికప్రాధాన్యత ఇస్తాయి. వ్యవసాయానికి ప్రపంచ దేశ ప్రభుత్వాు అధికంగా నిధు సమకూరుస్తాయి. ఉదాహరణకు పారిస్‌ ఆధారిత ఇంటర్‌గవర్నమెంటల్‌ థింక్‌-ట్యాంక్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనామిక్‌ కోఆపరేషన్‌ అండ్‌ డెవప్‌మెంట్‌ (ఓఇసిడి) స్థూవ్యవసాయరంగంలో ఒకశాతం ఉత్పత్తిదారు మద్దతు కల్పిస్తోంది. జపాన్‌,దక్షిణ కొరియా,నార్వేమరియు ఐస్లాండ్‌ వంటి ధనికదేశాలోఉత్పత్తిదారు మద్దతుకు స్థూవ్యవసాయరంగానికి 40నుండి 60శాతం మధ్య రాయితీు ఇచ్చి రైతును ప్రొత్సాహిస్తోంది. యునైటెడ్‌ స్టేట్స్లో ఇదిసుమారు 12 శాతం మరియు యూరోపియన్‌ యూనియన్‌ (ఇయు)ఇది20శాతం రైతాంగానికి అందజేస్తున్నాయి.
మనదేశం వచ్చేసరికి ఉత్పత్తిదారు మద్దతు ధర,వ్యవసాయ పెట్టుబడు, ప్రభుత్వం చెల్లించేరాయితీు వాస్తవానికి ప్రతికూంగా ఉంటున్నాయి. అంటే మైనస్‌ ఐదు శాతం మాత్రమే రైతుకు ఇస్తోంది. మనం తినేతిండిగింజకు సబ్సిడీ ఇస్తుంది. అకాంగా సంభవించే వాతావరణమార్పు సమయంలో వ్యవసాయ రంగానికి మద్దతు ఇవ్వడానికి ధనిక దేశాు సైతంముందుకు వస్తున్నాయి. ఈవిధంగా దాదాపు అన్ని పెద్ద ఆహారఉత్పత్తి దేశాు వారి సామాజిక మరియు పర్యావరణ సంక్షేమ చర్యలో భాగంగా రాయితీను కలిగి ఉన్నాయి. కానీ భారత రైతాంగ సబ్సిడీను విదేశాతో పోల్చితే చాలా తక్కువనేది గ్రహించాలి. రైతుకు ప్రత్యక్ష చెల్లింపుద్వారా లేదా కొన్ని పంటకు మద్దతు ధర ద్వారా అంటే నీరు,ఎరువు మరియు విత్తనాువంటికీకమైన వ్యవసాయ ఇన్పుట్లలో పెట్టుబడిద్వారా సబ్సిడీ ఇవ్వవచ్చు. కాని ఇవ్వడంలేదు.దేశంలో అధికశాతం రైతుతమ పంటగిట్టుబాటు, సాగునీటి వనయి రైతులే సొంతంగా సమకూర్చుకుంటున్నారు. అత్యాధిక రైతాంగరాష్ట్రాలైన పంజాబ,హర్యానావంటి రైతు తమ వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చడానికి అవసరమైన ఆర్థిక సహాయం పొందనందున వారువెనుకబడి ఉన్నారు. ఇక్కడ పంటకురాయితీు,పంటఉత్పత్తు తక్కువే. వాతావరణంలో తీవ్రమైన మార్పు చోటు చేసుకోవడం, విత్తనాుకొరత. అంతేకాకుండా ఒక్కో ఏడాది పంట ఉత్పుత్తు తగ్గినప్పుడు ధరు పెరుగుతున్నాయి. ఆసమయంలో రైతును ఆదుకోవాల్సిన ప్రభుత్వం,ఇతర ప్రాంతానుంచి దిగుమతు చేసి ప్రభుత్వమే నేరుగా వినియోగదారు గుప్పెట్లో పెట్టేస్తోంది. ఫలితంగా రైతు వేకుమే పెట్టుబడిపెట్టి పండిరచిన ఉత్పత్తుకు ధర కోల్పోయి నష్టాల్లో కూరికిపోతున్నారు. దీంతో వ్యవసాయరంగానికి రైతు అప్పుచేసి వేలాదిరూపాయు పెట్టుబడుపెట్టినా పండిరచిన పంటకు గిట్టుబాటు ధరరాక,అప్పు తీరక ఆత్మహత్యకు ప్పాుడుతున్నారు. రైతు ఆత్మహత్యు ప్రపంచ వ్యాప్తంగా పరిశీలిస్తే మనదేశంలోనే అధికం.ఈ పరిణామా నేపథ్యంలో కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ చట్టాను ఉపసం హరించుకొని రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది.

-ఎడిట‌ర్.రెబ్బాప్ర‌గ‌డ ర‌వి

పర్యావరణానికి పెను సవాల్‌ మారుతున్న ప్లాస్టిక్‌

జీవితంలో ప్లాస్టిక్‌ నిత్యావసర వస్తువులో ఒకటిగా మారిపోయింది. రోజూ అన్నిఅవసరా కోసం కుగ్రామం నుండి మహానగరం వరకు ప్రతిరోజువిపరీతంగా ప్లాస్టిక్‌ వినియోగిస్తున్నారు. మన అవసరాను తీర్చుకునే క్రమంలో ప్రకృతి నియమాకు లోబడి వ్యవహరించడమనే ఆలోచన మర్చిపోతున్నా పరిస్థితి. ఒక ప్లాస్టిక్‌సంచి భూమిలోకవాంటే కొన్నివంద ఏళ్ళు పడుతుందనేది శాస్త్రీయంగా నిరూపించబడ్డ నిజం. నేనుమొదట ఏజెన్సీ ప్రాంతానికి వచ్చినప్పుడు శంకరగిరి మన్యంలో ఫ్లాస్టిక్‌ అనేదికన్పించేది కాదు. అయితే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న హాయంలో వారనీవాహినీ సారాఫ్యాకెట్లు ఉండేవి. గిరిజనగ్రామాకు వెళ్ళడానికి అడవిలో తిరిగే సమయంలో కాలిబాట తప్పితే…ఆ ఫ్యాకెట్లే దారిచూపించేవి. వీటిద్వారా గిరిజన గ్రామాకు వెళ్ళే దారిగుర్తిపట్టేవాళ్ళం. అనుమర్తి,ఓండ్రేగు,ఆవేల్తి వంటి అమాయక గిరిజన గ్రామస్థుకు తమభూమి రికార్డు,రేషన్‌కార్డు వంటిమివైన పత్రాు దాచుకోవడం తెలిసేదికాదు. ఆసమయంలో ఏదైనా ఫ్లాస్టిక్‌ కవరులో పెట్టిజాగ్రత్తగా దాచుకొండని సహా ఇచ్చేవాణ్ణి. ఆకాంలో కూడా ఫ్లాస్టిక్‌ అటవీ ప్రాంతాల్లో అంతగా కన్పించేది కాదు. కేవం వారనీవాహినీసారా ఫ్యాకెట్లు మాత్రమేకన్పించేవి. ఈ సారాఫ్యాకెట్లు ద్వారా గిరిజన ప్రాంతాకు ఫ్లాస్టిక్‌ ప్రవేశించింది. నేడు ఏగ్రామానికి వెళ్లిన బస్తాకు…బస్తాుగా కుప్పుకొది పడిఉంటున్నాయి. మంచినీటి వాడకాన్నితగ్గించి వాటర్‌ఫ్యాకెట్ల నీళ్లకుప్రాధాన్యమిస్తున్నారు.ఎక్కడ శుభకార్యాు జరిగినా బస్తాు ముఖ్యంగా ంబసింగి,అనంతగిరి, బొర్రా,అరకు,పాడేరు వంటి పర్యాటక ప్రదేశాల్లో పర్యాటకు ద్వారా వచ్చే ప్లాస్టిక్‌ కొండలా పేరుకుపోయి, కొండచిువలా మానవజాతిని మింగేస్తోంది.
గిరిజన ప్రాంతాల్లో పర్యాటకరంగం విస్తరించేకొద్దీ పర్యాటకు తీసుకొచ్చే ప్లాస్టిక్‌ విఫరీతంగా పెరిగిపోతుంది. వారపు సంతల్లో కూడా ఈ ప్లాస్టిక్‌ భూతం భయపెడుతోంది. మార్కెట్‌ ఆధారిత లాభాపేక్షతో కూడిన వినిమయ సంస్కృతివల్లే భూవాతావరణం ధ్వంసమౌతోంది. పర్యావరణానికి భంగం కుగకుండా ఈ భూగోళాన్ని తర్వాతి తరాకు అందించేదృష్టితో, సమకాలీన అవసరాను తీర్చుకునే విధమైన సుస్థిర అభివృద్ధి నమూనా రూపొందించుకోవాల్సిన అవశ్యకత ఉంది. మితిమీరి ప్లాస్టిక్‌ని వాడుతున్న ఫలితంగా ‘జనాభా విస్పోటనం కన్నా పెనుఉత్పాతంలా గుండె మీద కుంపటిలా ప్లాస్టిక్‌ వినియోగం తయారైంది. ఈనేపధ్యంలో 2001లో సమత కొండ ఆరోగ్యమే ప్లపు ప్రాంతా సౌభాగ్యం! అనే నినాదంతో పాదయాత్ర చేపట్టింది. ప్లాస్టిక్‌ జీవజలాు,నదు,రిజర్వాయర్లులో తిష్టవేయడంవ్ల త్రాగు,సాగునీరంతా కుషితమతోందని అవగాహన చేపట్టడం జరిగింది.


ఏజెన్సీ ప్రాంతాకే కాకుండా కొండ దిగువన జీవిస్తున్న మైదాన ప్రాంతవాసు జీవన మనుగడ ప్రశ్నార్ధకంగా మారే ప్రమాదం ఉంది. సముద్ర జలాు,ఉప్పు కుషితమవుతున్నాయి. ప్రస్తుతం మైక్రోప్లాస్టిక్‌గా అవతరించి పుట్టబోయే బిడ్డ కడుపులో ప్లాస్టిక్‌ పుట్టికొస్తోందని ఇటీవ ఆంగ్ల పత్రికు మెవరించాయి. మనంపీల్చే గాలి,తాగేనీరు,తినే ఆహారం ప్లాస్టిక్‌మయంగా మారిపోతుంది. ఉదయం నిద్రలేచింది మొదు మళ్ళీరాత్రి పడుకునే వరకు ఇంటా,బయటాఎన్నో అవసరాకోసం ప్లాస్టిక్‌పై ఆధారపడుతున్నాం. టూత్‌బ్రష్‌ు,వాటర్‌ బాటిల్స్‌,టిఫిన్‌బాక్స్‌ు, ప్లేట్లు,గ్లాసు, షాంపు, పాు, వంటనూనె ప్యాకెట్లు,తనూనె,ఔషధాడబ్బాు,ప్లి పాసీ సాు ఇలాప్రతి వస్తువు ప్లాస్టిక్‌తో తయారైనవే. ఆశ్చర్యమేమంటే ప్రజ ఆరోగ్యాన్ని కాపాడే హాస్పిటల్స్‌లో కూడా సెలైన్‌ బాటిల్స్‌,రక్తం భద్రపరచేసంచు,ఇంజక్షన్‌సీసాు,సిరంజిు కూడా ప్లాస్టిక్‌తో తయారైనవే. పర్యావరణం,ప్రజారోగ్యం ముప్పుకలిగించే వాటిల్లో ప్లాస్టిక్‌ ముఖ్యమైనదని నిపుణు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్‌సంచుల్లో ఆహారపదార్థాు ప్యాకింగ్‌ చేసినపుడు ఇందులోఉండే కాల్షియం,సీసంవంటి ధాతువు ఆహారంలో చేరి ప్రజ ఆనారోగ్యానికి కారణమవుతాయి. ప్లాస్టిక్‌తో తయారైన ఉత్పత్తును బయట పారేయడంవ్ల చాలాపర్యావరణ సమస్యు తలెత్తుతున్నాయి. ఈప్లాస్టిక్‌ వస్తువును పశువుతింటే వాటికి ప్రాణహానికుగుతుంది. వ్యర్థాు పశువు జీర్ణాశయాల్లోకి చేరి వాటికి తీవ్ర ఆరోగ్యసమస్యలొస్తాయి. భారత్‌లోఏడాదికి 65క్షటన్ను ప్లాస్టిక్‌ వినియోగం జరుగుతున్నది. గత50ఏళ్ళలో 20 రెట్లు ప్లాస్టిక్‌ వినియోగం పెరిగింది. కాని ఇందులో 5శాతం మాత్రమేరీసైకిల్‌ జరుగుతున్నది. ప్యాకింగ్‌రంగంలో మొత్తం ఉత్పత్తి అయిన ప్లాస్టిక్‌లో 40శాతం వాడుతున్నారు. ప్యాకింగ్‌ రంగంలో వాడే ప్లాస్టిక్‌లో 90శాతం వ్యర్థాుగా మారుతున్నాయి. ఏటా80క్షటన్ను ప్లాస్టిక్‌వ్యర్థాు సముద్రంలోకిచేరుతున్నాయి. 2030నాటికి సముద్రాలో ప్లాస్టిక్‌ వ్యర్థాు రెట్టింపు అయి 2050 నాటికి నాుగింతు అవుతుందని ‘వరల్డ్‌ఎకనామిక్‌ఫోరం’సర్వే నివేదికుచెబుతున్నాయి. 2025నాటికి 1టన్ను సముద్రచేపకు 3టన్ను ప్లాస్టిక్‌ పేరుకుపోతుందని ఈసర్వే చెబుతున్నది. సముద్రజీవరాశుపై, మానవుశ్వాసకోశంపై, చర్మంపై ప్రతికూ ప్రభావాు చూపుతాయి. నగరాలో కిలోమీటర్ల కొద్దీ, మహానగరాలో వందకిలోమీటర్ల మేర మురుగు కామంటాయి. ఈకాువ చుట్టుపక్క నివాసంఉండే ప్రజంతా,ప్లాస్టిక్‌ ఇతర వ్యర్థాను దీంట్లో పారపోస్తుంటారు. ప్లాస్టిక్‌ సంచు భారీస్థాయిలో పేరుకు పోయి కాుమ మూసుకుపోతున్నాయి.
మంచినీటి కోసం కార్యాయాల్లో ఒకపుడు గాజు, స్టీు, గ్లాసు వాడేవారు. ఇపుడు ప్లాస్టిక్‌ సీసాల్లో తెచ్చిపెడుతున్నారు. ఈ పద్ధతి సరికాదు. టీు, కాఫీు గాజు, స్టీు, పింగాణీ పాత్రల్లో మాత్రమే తాగాలి. పండ్లరసాు తాగడానికి కాగితం గ్లాసులే వాడాలి. ఇండ్లల్లో ఆకు కూరగాయాను ఫ్రిజ్‌లో ఉంచేందుకు కంటైనర్లు వాడాలి. పాు, పెరుగును ప్లాస్టిక్‌ కవర్లలో విక్రయిస్తుంటారు. ఏరోజుపాు ఆరోజు తెచ్చుకుని పా ప్యాకెట్లను ఫ్రిజ్‌లో పెట్టకుండా,పాత్రలో వేడిచేసి చల్లారిన తర్వాత న్విచేసుకోవాలి.శాస్త్రీయ పద్దతిలో ప్లాస్టిక్‌ను సద్వినియోగం చేయాలి.పర్యాటక రంగంగా విస్తరిస్తున్న ంబసింగి,అనంతగిరి, బొర్రా,అరకు,పాడేరు,పోవరంతదితర ఏజెన్సీ ప్రాంతాల్లో ఆయా గిరిజన పంచాయితీు పర్యాటకు ద్వారా విస్తరిస్తున్న ప్లాస్టిక్‌ నివారణకు తగు జాగ్రత్తు తీసుకోవాలి. ప్రతీ టూరిస్టు స్థలాల్లోను ప్లాస్టిక్‌ నివారణపైన, పర్యావరణ పరిరక్షణ కాపాడాంటూ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసి పర్యాటకును చైతన్యపరచాలి. ఇది నిరంతర ప్రక్రియగా తీసుకొంటే ప్లాస్టిక్‌ నివారణకే కాకుండా గిరిజన పల్లేు ఆకర్షణీయంతో ఆహ్లాదకరంగా అందంగా కన్పిస్తాయి. భవిష్యత్తు తరాకు స్పూర్తివంతంగా ఉంటుంది.-