అణచివేతలు అంతం కావాలి!

‘‘ఇప్పటికీ కులాంతర వివాహాల‌కు వ్యతిరేకత ఉంది. సామాజికంగా కఠినమైన షరతును అంగీకరించని వారిని పరువు కోసం హత్య చేస్తున్నారు. ఒక దళితుడు హిందూ మహిళను ప్రేమించి పెండ్లి చేసుకుంటే, ఆధిపత్య కుల‌ శక్తులు అతన్ని అనాగరికంగా హత్య చేయడం మనం దేశంలో తరచుగా చూస్తున్నాం. కొన్ని సందర్భాలో కులాంతర వివాహం చేసుకున్న అమ్మాయిు కూడా హత్యకు గురవుతున్నారు ’’

భారతదేశంలో అందరూ అంగీకరించే స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, లౌకిక, రిపబ్లిక్‌ భావన ఆధారంగానే రాజ్యాంగాన్ని రచించారు. ఈభావన అములో ఫ్యూడల్‌ సంబంధాు, మనుస్మృతి అడ్డంకిగా మారాయి.
అంటరానితనం – హింస
చట్ట ప్రకారం అంటరానితనం పూర్తిగా నిషేధమని రాజ్యాంగం లోని ఆర్టికల్‌ 17 చెపుతుంది. కానీ ప్రస్తుత పరిస్థితి ఏమిటి? అంటరానితనం అనేక రూపాల్లో వే గ్రామాల్లో ప్రబలిపోతుంది. దళితు ఈ దుర్మార్గాకు వ్యతిరేకంగా పోరాటం చేసి, తమ హక్కు గురించి పునరుద్ఘాటిస్తే, కులాధిపత్య శక్తు వారిని విపరీతంగా కొట్టి, నరమేధాన్ని సృష్టించి, వారి గుడిసెను తగుబెట్టి, ఆస్తును ధ్వంసం చేసి, మహిళపై అత్యాచారాకు కూడా ప్పాడుతున్నారు. ఇలాంటి హింసాత్మక చర్య కు సంబంధించిన కేసు అనేక కారణా వ్ల, ఒత్తిడివ్ల నమోదు కావడం లేదు. అధికాయి, పాకవర్గ ప్రతినిధు కు పక్షపాతంతో వ్యవహరించడమే దీనికి ప్రధాన కారణం. ‘’నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ షెడ్యూల్డ్‌ క్యాస్ట్స్‌ అండ్‌ ద హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌’’ దళితుకు వ్యతిరేకంగా జరిగిన దాడు, ఆగడాను వివరించే సందర్భంలో మన గుండె వణికి పోతుంది.
కు హింసాత్మక చర్యల‌ ఇప్పటికీ కులాంతర వివాహాకు వ్యతిరేకత ఉంది. సామాజికంగా కఠినమైన షరతును అంగీకరించని వారిని పరువు కోసం హత్య చేస్తున్నారు. ఒక దళితుడు హిందూ మహిళను ప్రేమించి పెండ్లి చేసుకుంటే, ఆధిపత్య కు శక్తు అతన్ని అనాగరికంగా హత్య చేయడం మనం దేశంలో తరచుగా చూస్తున్నాం. కొన్ని సందర్భాలో కులాంతర వివాహం చేసుకున్న అమ్మాయిు కూడా హత్యకు గురవుతున్నారు. ఇతర కులాకు చెందిన వారిని పెండ్లి చేసుకుంటున్న దళితులే ఎక్కువ సంఖ్యలో హత్యకు గురవుతున్నారు.

రాజకీయాధికార నిరాకరణ
నేటికి కూడా, దళితుకు ప్రజాస్వామిక హక్కును, రాజకీయ అధికారాన్ని కల్పిస్తే, కులాధిపత్య శక్తు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా పంచాయతీ సర్పంచ్‌లుగా స్థానిక సంస్థ ప్రజా ప్రతినిధుగా ఎన్నుకోబడిన దళితు తమ స్థానంలో (కుర్చీలో) కూర్చునేందుకు అనుమతించని పరిస్థితి. ఆర్థిక,జీవన స్థితిగతులో పెద్దగా తేడాలు లేకపోయినప్పటికీ, కులాధిపత్య శక్తు సృష్టించే వరుస సంఘటనల్లో దళితు, వెనుక బడిన కులాకు చెందిన ప్రజు తగువులాడుకుంటున్నారు. దళితుతో పాటు వెనుకబడిన కులాకు చెందిన వారూ ఆధిపత్య కుల‌ శక్తలు చేత అవమానాకు, వివక్షకు గురవుతున్నారు.వీరికి రిజర్వేషన్‌లు కూడా సంపూర్ణంగా,న్యాయంగా అమలు చేయడం లేదు. నిషేధం ఉన్నప్పటికీ, దళితు, వెనుకబడిన కులా వారికి వ్యతిరేకంగా దుర్మార్గపు చ‌ర్య‌లు,నేరాలు జరగడానికి కారణం ఏమిటి? కుల‌ అణచివేతకు ఒక రూపక్పన చేసి, దానిని సమర్థించి, భారతీయ సమాజం లోకి ప్రవేశపెట్టిన మనుస్మృతి కాదా?

మనుశాస్త్రం – హిందూత్వ ముఖ్యాంశాలు
మనుస్మృతి, హిందూత్వ భావజా ప్రధాన పాఠ్యాంశాల్లో ఒకటి వర్ణాశ్రమధర్మం, రెండు స్త్రీ బానిసత్వం భారతీయ సమాజంలో ప్రధానమైన విధు అని మనుధర్మశాస్త్రం నొక్కి చెప్పింది. వర్ణాశ్రమ ధర్మాన్ని అముచేసే విధానం, శూద్రు జీవితం ఏ విధంగా ఉండాలో కూడా మనువు చెప్పాడు. ‘’శూద్రు ఇతర మూడు వర్ణా వారికి దాస్యం చేయాని దేవుని ఆజ్ఞ. తక్కువ కుంలో పుట్టిన శూద్రుడు ఉన్నత వర్ణా వారినెవరినైనా అవమానకరమైన మాటతో గాయపరిస్తే, అతని నాుకను కోసేయాలి. శూద్రుడు ఏ కులాన్నైనా లేక ఉన్నత కులా పేరును అవమానపరిస్తే, అతని నాుకపై వాతు పెట్టాలి. శూద్రులు పాచిపోయిన ఆహారాన్ని, చిరిగిన బట్టను, పాత ప్లేట్లను వేతనంగా ఇవ్వాలి.’శూద్రుడు డబ్బు, ఆస్తిని సంపాదించుకుంటే, దానిని అతడు అనుభవించేందుకు అనుమతి లేదు. ఎందు కంటే, వారికి అహంకారం పెరిగి, బ్రాహ్మ ణును, ఉన్నత కుస్తును గాయపరుస్తారు. శూద్రు వేదాను నేర్చుకో కూడదు, విన కూడదు. ఒకవేళ పురాణాను చదివితే అతని నాుకను రెండు సార్లు కొయ్యాలి, పురాణాను వింటే, చెవుల్లో సీసం కరిగించి పోయాలి. ఉన్నత కుస్తును గాయపరిస్తే ఏ అవయ వాన్నైనా కోసెయ్యాలి. చేతితో కొడితే చేతిని, కాుతో తంతే కాును తీసెయ్యాలి.’’ ఇలా సమాజంలోని ఆధిపత్య శక్తల‌ తీవ్రమైన అణచివేత, హింసను అమలు చేయడం ద్వారా కు వ్యవస్థను కొనసాగిస్తున్నారనే విషయాన్ని గమనించాలి.మనుధర్మశాస్త్రం – వర్గ దృష్టికోణం
ఈ సందర్భంలో, మనుధర్మ శాస్త్రంపై మార్క్సిస్టు దృష్టికోణం ఏమిటి? మనుస్మతి ప్రతిపాదిస్తున్న సాంప్రదాయ భావాకు వ్యతిరేకంగా చేసే పోరాటాు, ప్రచార యంత్రాంగం ఎలాఉండాలి? అనే అంశాల‌ను పరిశీలిద్దాం. భారతదేశంలో బానిస రైతు, ఫ్యూడల్‌ ఆధిపత్యం ఉన్న కాంలో, 2500సం క్రితం మనుశాస్త్రాన్ని రాశారు. ఆ కాంలోనే వర్గ, కుల‌ అణచివేతు ఉన్నాయి. మిలియన్ల సంఖ్యలో శ్రామిక ప్రజల‌,కులంపేరుతో భయంకరమైన వర్గ,ఆర్థిక అణచివేత కింద లొంగి ఉన్నారు. దీనిలో భాగంగానే స్త్రీల‌పై లైంగిక వేధింపులు చెల‌రేగాయి. కుల‌,వర్గ భేదాలు దేవుని అభీష్టం మేరకు సష్టించినవనీ, కాబట్టి ప్రజందరూ దేవుని అభీష్టాన్ని పాటించాల‌నీ, వాటిని ఉ్లంఘించిన వారిని శిక్షించానీ,ఆ శిక్షించే అధికారం రాజుకు ఇవ్వడమైందనీ మనుస్మతి చెపుతుంది. సంఖ్యాపరంగా చిన్నదైనా, భూస్వాములే పాకవర్గాలుగా ఉంటూ అణచివేత సాగించారు. నాడు రాజు ఫ్యూడల్‌ వ్యవస్థకు ప్రతినిధుగా ఉన్నారు. దోపిడీ వర్గాల‌ ప్రతినిధి అయిన మనువు, ఆ వర్గాన్ని రక్షించేందుకు మనుశాస్త్రాన్ని రాశాడు. ఆ మనుశాస్త్రాన్నే రాజు పానకు అవసరమైన రాజ్యాంగంగా అంగీకరించి, కాక్రమంలో అమల్లోకి తెచ్చారు. దాని కొనసాగింపు, దాని ప్రభావమే నేడు చోటు చేసుకుంటున్న కు, లైంగిక అణచివేతు. చరిత్రలో ఆ అణచివేతకు వ్యతిరేకంగా జరిగిన వీరోచిత పోరాటా ఫలితంగా అనేక మార్పు జరిగాయి. మానవజాతి చరిత్ర అంతా వర్గపోరాటా చరిత్రే అని కార్ల్‌ మార్క్స్‌ చెప్పాడు. మానవజాతి చరిత్ర నిబంధన విషయంలో భారతదేశానికి ఏ విధమైన మినహాయింపు లేదు. కానీ ఈ చారిత్రాత్మక సంఘటను ఆయా దేశా సామాజిక, ఆర్థిక పరిస్థితును బట్టి ప్రతీ దేశంలోనూ జరిగాయి. భారతదేశంలో వర్ణ (కుల‌)వ్యవస్థ తన ప్రత్యేకతను కలిగి ఉంది. ఇక్కడ కు వ్యవస్థను చాలా కాం క్రితం సృష్టించారు. ఆ కుల‌, వర్గ అణచి వేతు ఒక దానితో ఒకటి ముడిపడి ఉన్నాయి.

లింగ వివక్షతకు ఆధారం
మానవజాతి చరిత్రలో, ఆదిమ కమ్యూనిస్ట్‌ సమాజం తరువాత బానిస సమాజం, ఆ తర్వాత ఫ్యూడల్‌ సమాజం, ఆ తరువాత ప్రస్తుతం మనం ఉంటున్న బూర్జువా సమాజం ఏర్పడిరది. ఈ మార్పు వర్గపోరాటా ఫలితం గానే ఏర్పడ్డాయనే విషయాన్ని మర్చిపోకూడదు. చివరికి పెట్టుబడిదారీ వ్యవస్థ పతనమై, సోషలిస్టు వ్యవస్థ ఏర్పడడం కూడా కార్మికు వర్గ పోరాటం ద్వారానే జరుగు తుంది. ఆదిమ కమ్యూనిస్ట్‌ సమాజంలో మహిళు చాలా కీకమైన పాత్రను పోషించారు. మానవ సమాజం దోపిడీ చేసే, దోపిడీ చేయబడే వర్గాుగా విభజన జరిగినప్పుడు ఆస్తి యాజమాన్యం ఉద్భవిం చడం, ఆ యాజమాన్యాన్ని పురుష వారసుకు మార్చే క్రమంలో స్త్రీు మగవారి అధీనంలోకి వచ్చారు. ఇది చారిత్రక సత్యం. కాబట్టి స్త్రీ పట్ల ద్వేషభావం కూడా వర్గ అణచివేతతో ముడిపడి ఉందన్న విషయం మర్చిపోకూడదు. ఇటువంటి చారిత్రక నేపథ్యంలో, ఫ్యూడల్‌ వ్యవస్థలో రాయబడిన మనుస్మతి కుల‌, వర్గ అణచివేతను, స్త్రీపట్ల ద్వేష భావాన్ని సమర్థించింది. మహిళ జీవితాు మగవారిపై ఆధారపడి, వారికి బానిసుగా ఎలా ఉండా నే విషయాన్ని మనుస్మతి నొక్కి చెప్పింది. ‘’మహిళు బ్యాంలో తండ్రి, యవ్వనంలో భర్త, వద్ధాప్యంలో కొడుకు పోషణలో ఉండాలి. ఒక పురుషుడు, తన కూతురు యుక్త వయస్సు లోకి రాక పోయినా కూడా, తన కులానికి చెందిన వ్యక్తికే అప్పగించాలి.’’ ‘’ఆస్తి వారస త్వానికి సంబంధించి, పెద్ద వారికి రెండు భాగాు, ఆ తరువాత వారికి ఒకటిన్నర భాగాలు, మిగిలిన కొడుకుకు ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగం చొప్పున పొందుతారు. ఇదే సరైన విభజన. (మహిళకు ఆస్తి హక్కు లేదు).’’ ‘’అన్నదమ్ము మధ్య ఇలాంటి విభజన జరిగిన తర్వాత, వారు తమ భాగాల్లో 1/4 వంతు భాగాన్ని వారి అక్కా చెల్లెళ్ళ వివాహా కోసం ఇవ్వాలి.’’ తన భర్త ద్వారా కాకుండా, వేరే వ్యక్తి ద్వారా పుట్టిన బిడ్డ తన బిడ్డ కాదు’’. ‘’వితం తువు పండ్లు, దుంపు (తనకు ఇష్టం ఉంటే) తినాల్సి ఉంటుంది. ఆమె తన భర్త మరణా నంతరం పరాయి పురుషుని పేరు ఉచ్ఛరిం చేందుకు అనుమతి లేదు’’. ఆ విధంగా మనుస్మతిలో పేర్కొన్న వివిధ స్త్రీ బానిసత్వానికి సంబంధించిన అంశాను గమనించవచ్చు. భారతదేశంలో మహిళ సమానత్వం కోసం జరిగిన పోరాటాు, కుల‌, వర్గ వ్యతిరేక పోరాట చరిత్ర ఫలితంగా స్త్రీ బానిసత్వ రూపాలో కొన్ని మార్పు సంభవించి ఉంటాయి. అయినా నేటికీ స్త్రీ సమానత్వం ఒక కగానే ఉండిపోయిందనే మాటను ఎవరూ కొట్టి పారెయ్యలేరు.

భారతదేశ ప్రత్యేకత
ఇక్కడ మనం భారతదేశం యొక్క సామాజిక పరిస్థితును పరిగణనలోకి తీసుకోవాలి. అనేక అభివద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలో, పశ్చిమ దేశాల్లో ఫ్యూడల్‌ వ్యవస్థ పూర్తిగా నాశనమై, దాని నుండే పెట్టుబడిదారీ వ్యవస్థ ఆవిర్భవించింది. భారతదేశం విషయంలో స్వాతంత్య్ర పోరాట కాంలో ఉద్భవించిన బడా బూర్జువాు, తరువాత బూర్జువా సమాజాన్ని, ఆర్థిక వ్యవస్థను రూపొం దించడంలో కీకమైన పాత్రను పోషించారు. తమ స్వలాభం కోసం ఫ్యూడల్‌ వ్యవస్థతో రాజీపడ్డారు. భూసంస్కరణ చట్టాను సరిగా అము చేయలేదు. భూస్వాము నుంచి స్వాధీనం చేసుకున్న అదనపు భూమును, భూమి లేని నిరుపేదకు, చిన్నరైతుకు ఇవ్వలేదు. అందుకే దానికి ఫ్యూడల్‌ వ్యవస్థ సంబంధాు, భావాు పూర్తిగా నిర్మూలించబడలేదు. ఈపరిస్థితిలో, ఫ్యూడల్‌ కాంలోని మనుస్మతి, దాని భావజాం కొనసాగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో భారతదేశ బడాబూర్జువా నాయకత్వంలో ఉన్న పాకవర్గాు, తమ ఆధిపత్యాన్ని నెక్పొుకొని, శ్రామిక ప్రజను విభజించేందుకు ఎటువంటి సంకోచం లేకుండా కు వ్యవస్థను, ప్రజ మనో భావాను ఉపయోగించుకున్నారు. నేటికీ బూర్జువా పార్టీ పని విధానంలో కు వ్యవస్థ, కు మనోభావా ఉనికి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. చట్టసభల్లో మహిళకు 33శాతం రిజర్వేషన్ల క్పన ఒక కగానే మిగిలిపోవడం యాదచ్ఛికం కాదు. సాంప్రదాయవాద సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఈ దష్టికోణంలో మనుధర్మ శాస్త్రం నొక్కి చెప్పిన విధంగా, మహిళకు వ్యతిరేకంగా లైంగిక హింస, కు అణచివేత అంతటా వ్యాపించి ఉన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇది భారతీయ సమాజంలో బాగా బపడి అంతటా వ్యాపించి ఉంది. సంఫ్‌ు పరివార్‌, హిందూత్వ శక్తు, ప్రజల్లో ఈసాంప్రదాయ భావాను బలోపేతం చేయడానికి చురుకుగా ప్రయత్నాు సాగిస్తున్నాయి. పార్లమెంట్‌లో తగిన బంతో అధికారంలో ఉన్న బీజేపీ ఈ సాంప్రదాయ భావాను బలోపేతం చేయడానికి అవసరమైన అవకాశాను పెంచుకుంటుంది. వారు హిందూత్వ భావజాంతో కూడిన నూతన విద్యా విధానాన్ని ప్రవేశ పెట్టారు. ఇప్పటి వరకు ఉన్న భారతదేశ చరిత్రను తిరగ రాయాను కుంటున్నారు. బీజేపీ ప్రభుత్వం, 12000సం. భారత దేశ చరిత్రను తమకు అనుకూంగా తిరగ రాయడానికి ఒక కమిటీని నియమించింది. పురావస్తు సంబంధమైన వనరును వాస్తవా ను మార్చేందుకు ఉపయోగిస్తున్నారు. హిందూ త్వ జాతి వాదాన్ని సమర్థించడానికి పురాణ కథు రాస్తున్నారు. స్త్రీ బానిసత్వం వాస్తవ చరిత్రగా చిత్రీకరిస్తున్నారు.

హిందూత్వ భావజాం వెనుక మిలియన్ల సంఖ్యలో ప్రజను (తప్పుడు ప్రచారాతో, కల్పిత చారిత్రక సమాచారం ద్వారా) సమీకరించేందుకు సంఫ్‌ు పరివార్‌ చాలా చురుకుగా పని చేస్తున్నది. కు వ్యవస్థతో బాధకు గురవుతున్న దళితును కూడా వారు వదలేదు. వారిలో కు విభజనను పెంచడానికి ప్రయత్నంచేస్తూ, తమ నాయకత్వం కిందకు సమీకరిస్తున్నారు. కొన్ని ప్రయత్నా తర్వాత కొంతమంది దళిత సంఘా నాయకు, మేథావు సంఫ్‌ు పరివార్‌ ఉచ్చులో పడి పోయారు. వారు కూడా దళితును, ఇతర కులాకు చెందిన వారిని ఆకర్షించేందుకు జరిగిన అన్ని అసత్య ప్రచారాలో భాగస్వాముయ్యారు.

పరిష్కారం ఏమిటి?
మనుస్మతి వ్యతిరేక ప్రచారం, ఉద్యమాతో కూడిన సామాజిక సంస్కరణ అవసరాన్ని మనం గుర్తించాలి. సామాజిక సంస్కరణ ఉద్యమంలో జ్యోతీబా ఫూలే, పెరియార్‌ ఈ వీ రామస్వామి, బీఆర్‌ అంబేద్కర్‌, నారాయణ గురు లాంటి కతనిశ్చయం గ వారు అపారమైన సేవందించారు. ఈ పోరాటా ఫలితంగా దళితు, వెనుకబడిన కులా ప్రజు, మహిళు అనేక హక్కుతో పాటు ప్రత్యేక సౌకర్యాను సాధించుకున్నారు. అట్లా సాధించుకున్న కీక మైన హక్కులో రిజర్వేషన్లు ఒకటి. కానీ ఈ పోరాటాు కు, లింగ అణచివేతను అంతం చేయలేదు. అందువన ఈ రెండు అణచివేత వ్యతిరేక పోరాటాు కేవం సామాజిక సంస్కరణ ఉద్యమంతో మాత్రమే ఆపకూడదు. అదే సమయంలో ఈ పోరాటాను, ఫ్యూడల్‌ వ్యవస్థకు మరియు అంతర్లీనంగా సామాజిక అణచివేతలో ఉన్న సంబంధాకు వ్యతిరేకంగా జరిగే పోరాటంతో పాటుగా ఫ్యూడల్‌ వ్యవస్థతో రాజీపడిన బడా బూర్జువా నాయకత్వంలోని భారత పాక వర్గాకు వ్యతిరేకంగా జరిగే పోరాటంతో కపాలి. సామాజిక సంస్కరణ ఉద్యమాు, వర్గ పోరాటాు జమిలిగా కలిపి చేయాలి.