పోడు భూమి `ఆదివాసు ఆవేదన

ఆదివాసి అటవి హక్కు చట్టంను ఆగాధంలోకి కూర్చిన మొదు ఆడవినే నమ్ముకొని జీవనం సాగిస్తున్న ఆదివాసికి జీవనోపాధి కరువైన దశలో, పచ్చిపుండు మీద కారం చల్లినట్లుగా తెంగాణ ప్రభుత్వం చేసే హింస, ఆదివాసి పుట్టెడు కష్టాన్ని మాటల్లో చెప్పలేం. ప్రకృతిలో మమేకమై జీవనం సాగిస్తూ ఆడవిలో బించే ఇప్పపూవ్వు,తునికి పండ్లు,ముష్టిగింజు, జిగురు చ్లిగింజు,ఇప్పగింజు,ఏరుకొనే క్రమంలో క్రూరజంతువును సైతం ఎదిరించి ప్రాణాను ఫణంగా పెట్టి సెకరించిన అటవీ ఫలాను సంతలోను,జి.సి.సి సిబ్బందికి ఆమ్మిగావచ్చిన కొద్దిపాటి పది పరక డబ్బతో నిత్యావసర వస్తువును కోనుగోు చేయుటకు సరిపోతుంది. దీనికి తోడు,కొండమీద,గుట్ట మీద, లోద్ది లో,ఊటనీరు ఉన్న ప్రతిచోట,అక్కడక్కడ, కొండజోన్ను,గరికు,సాము,పచ్చజోన్ను, తైదు వంటి తిండిగింజు పొట్టకూటి కోసం పండిరచుకొని జీవనం సాగిస్తూ కాలాన్ని వ్లెది స్తూన్నారు. ప్రస్తుతం అటవి హక్కు చట్టం 2006 కొట్టివేత తదుపరి నుండి ఫారెస్టు ఆదికారు దాడు మొదయ్యాయి. ఈ గిరిజనుపై జరిగే ఈ దాడు రోజురోజుకు విపరితంగా పెరుగుతున్నాయి. అడవిలో ఎండిన కట్టెను నరికినా,చీపుర్లు కోసినా,తునికి పండ్లను ఏరుకున్న,పశువు, మేకును మేపు టకు అడవికి వెళ్ళినా,చివరకు భుజాన గోడ్డలి పెట్టుకొని కనిపించినచాు రూ॥ 10,000/ నుండి రూ॥ 20,000/` వరకు జరుమానా వసు చేస్తూ, కేసు పెట్టి,కోర్టు స్టేషన్‌ చుట్టు తిప్పుతున్నారు. అడవికి వెళ్ళడమే పెద్ద నేరం అవుతుంది. తరతరాుగా అడవినే నమ్ముకొని జీవనం సాగించే ఆదివాసు ఒక్కసారిగా అడవి నుండి గెంటివెస్తే ఏమి చేయ్యాలో దిక్కుతోచని పరిస్థితి.

ప్రభుత్వం అటవిని రక్షించుటకు ఆడవిలో ప్రతి మైళుదూరం పోడవున నాుగు,ఐదు సి.సి. కెమోరాను ఏర్పాటు చేసింది. అయ్యో…… కోట్లాది రూపాయు ఖర్చుపెట్టి సి.సి కేమేరా ను పెట్టారు కాని మేము సేకరించే అటవీ ఉత్పత్తుకు ఒక రూపాయి గిట్టుబాటు ధర కూడా పెంచరు. అని వాటిని చూసిన ప్రతి ఆది వాసి గోంతు మౌనంగా రోదిస్తుంది. తిండి కోసం అమటిస్తున్న ఆదివాసి, తన కుటుంబం అకలిబాధతో కాం చెల్లిస్తుందా అని దిగు పడుతూ పోడుభూమిలో తోకరి వానకు విత్తనాుపెడితే,ఫారెస్టు వాళ్ళు వచ్చి ట్రాక్టర్లతో దున్ని మొక్కు నాటుతున్నారు. మరికోన్ని చోట్ల పంట ‘‘ఈనే’’ దశ వరకు వేచి ఉండి అమాం తంగా వచ్చి డ్రోజర్లతో,ట్రాక్టర్లతో పంట చేనును పాడుచేసి, దూన్ని మొక్కు నాటి వెల్ళి పోతు న్నారు. ఇదేమీ దౌర్జన్యం అని అడిగితే పోలిసుతో లాఠి దెబ్బు..కోర్టు, స్టేషన్‌ు. ఇన్ని కఠిన చర్యు తీసుకున్నప్పటికి ఆదివాసు పోడువ్యవసాయం మానడం లేదని ప్రభుత్వం ఒక కొత్త పథకం అము చేసింది. పెద్దపును అడవుల్లోకి దింపచడం.. ఉన్నట్లుండి ఒక్కసారిగా రెండు,మూడు పెద్ద పుుు అడవి మొత్తం కయ తిరుగుతుంటే ఏజెన్సీ గూడెరు అన్ని ఉలికిపడుతున్నాయి. మేతకోసం వెళ్ళిన పశువును మేకను, అడవికి వెళ్ళిన మనుషుపైన దాడి చేసి చంపు తున్నాయి. ఏరాత్రిపూట గూడెంపై దాడి చేసి చంపుతాయోనన్న భయం ఒకవైపు, ఈ ఆడవిలో మన తాతా కాం లోనే పెద్దపులిులేవు.. ఇప్పుడు ఏలా వచ్చినవి అని సందేహం మరోవైపు. మొత్తానికి ఈ సమా చారం వార్త పత్రిక ద్వారా ప్రభుత్వంకు చేరిన వెంటనే సంబంధిత ఆధికారును రంగంలోకి దింపింది, వారు ‘‘ పెద్ద పు’’ పాదముద్రు గుర్తించడంలో నిమగ్నమై ఉన్నారు. దాదాపు నాుగు నెలు పూర్తి కావస్తున్నప్పటికి పాదముద్రు గుర్తించడంలోనే చాలా బిజీగా ఉన్నారు. ప్రభుత్వం, పర్యవర ణంపై, ఆటవిపై ప్రేమను ఒకబోస్తు, ఆది వాసుపై ఇంతటి అమానుషం ప్రదర్శించ డానికి కారణం రిజర్వు పారెస్టు పేరిట మైనింగ్‌ తవ్వకా కోసమే అనేది స్పష్టం అవుతున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, క్ష్మిదేవిపల్లి మండంలోని పునుగు చెక గ్రామంలో జరుగుతున్న ఆదివాసు రోధన వినేనాధుడు లేడు.ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అక్కడ ఆదివాసీను ఆదుకోవాని విజ్ఞప్తి చేస్తున్నారు.
-అశోక్

ఏజెన్సీలో 1/70 చట్టం అము అయ్యేనా?

5వ షెడ్యూల్డ్‌ భూభాగం అనగా ఈ ప్రాంత ఆదివాసు వారి జీవన విధానం సంస్కృతి వీటితో పాటు రాజ్యాంగం ద్వారా కల్పించ బడిన హక్కు వాటి అము రక్షణ కోసం ఏర్పాటు చేసిన చట్టాు గుర్తుకు వస్తాయి. రాష్ట్రంలో రంపచోడవరం, చింతూరు, పాడేరు ,పార్వతీపురం,సీతంపేట,కోటరామ చంద్రాపురం,శ్రీశైం ఐటిడిఏ పరిధిలోని ఏజెన్సీ ప్రాంతంలో1/70చట్టం అములో ఉంది.1/70చట్టం ప్రకారం ఏజెన్సీలో గిరిజను -గిరిజను మధ్య మాత్రమే భూ లావాదేమీ జరగాలి.గిరిజను -గిరిజ నేతరు మధ్య గానీ, గిరిజనేతయి-గిరిజ నేతరు మధ్యగానీ ఏటువంటి భూ లావా దేమీ జరపటానికి లేదు. గతంలో సుప్రీం కోర్టు సమతా జడ్జిమెంట్‌ ఇదే విషయన్ని తెలియ జేసింది.అంతే కాక ఇటీవ రాష్ట్ర ప్రభత్వం ప్రవేశపెట్టిన ‘‘జగన్నశాశ్వత భూ హక్కు మరియు భూరాక్షపథకం‘‘విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్‌ ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ వేసిన కేసులో1970 తర్వాత ఏజెన్సీలో గిరిజనేతయి జరిపిన భూ లావాదేవీకు ఎటువంటి హక్కు కల్పించ వద్దు అని హైకోర్టు స్పష్టం చేసింది.

ప్రభుత్వాు గిరిజను హక్కును ఉ్లంఘిస్తు న్నాయి. గ్రామసభ ఏర్పాటు కొన్ని రాష్ట్రాల్లోనే జరిగింది. అనేక రాష్ట్రాు గిరిజన సహామండలిని ఏర్పాటు చేయడంలేదు. షెడ్యూల్‌ ప్రాంతా పరిపానపై గవర్నర్‌ వ్యవస్థకు ఇచ్చిన విశేష అధికారాను ఈ దేశంలో ఎక్కడా వినియోగించిన సందర్భం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో 1/70 చట్టం అమల్లో ఉంది. కాబట్టి షెడ్యూల్‌ ఏరియాలో 2013 భూ సేకరణ పునరావాస, ఉపాధి చట్టం (సెక్షన్‌ 41) ప్రకారం భూ సేకరణ చేయరాదు. కాని రాష్ట్ర ప్రభుత్వం బవంతపు భూసేకరణకు ప్పాడుతోంది. భూబ్యాంకు పేరుతో షెడ్యూల్‌ ఏరియాలో గిరిజన సంప్రదాయపు భూమును స్వాధీనం చేసుకుని పరిశ్రమకు, ప్రాజెక్టుకు కట్టబెడుతోంది. ఇదేవిధంగా బ్రిటీష్‌ కాం నాటి చట్టాు చోటానాగపూర్‌ కౌుదారి చట్టం, సన్‌తాల్‌ పరగణా భూమి హక్కు చట్టం లాంటి గిరిజన భూమి హక్కు చట్టాను బిజెపి ప్రభుత్వం రద్దు చేసింది. ఆంధ్ర రాష్ట్రంలో కేంద్ర పీసా చట్టానికి అనేక సవరణను చేసింది. వీటిలో గ్రామసభ తీర్మానంతో సంబంధం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం హరితహారం పేరుతో షెడ్యూల్‌ ఏరియాల్లో గిరిజను భూమును కంపెనీకు, కార్పొరేట్లకు కట్టబెట్టే సవరణను తీసుకొచ్చింది. విశాఖ జిల్లాలో బాక్సైట్‌ తవ్వకా కోసం గ్రామ సభు జరపకుండా రాష్ట్ర ప్రభుత్వమే ప్రయివేట్‌ మైనింగ్‌ కంపెనీతో ఒప్పందాు కుదుర్చుకుంది. పోవరం ప్రాజెక్టు కింద 1/70, పీసా, అటవీ హక్కు చట్టం ఇతర షెడ్యూల్‌ చట్టాు ఉ్లంఘించి వేలాది ఎకరా గిరిజను భూమును ముంచబోతోంది.
5వ షెడ్యూల్డ్‌ భూభాగం అనగా ఈ ప్రాంత ఆదివాసు వారి జీవన విధానం సంస్కృతి వీటితో పాటు రాజ్యాంగం ద్వారా కల్పించ బడిన హక్కు వాటి అము రక్షణ కోసం ఏర్పాటు చేసిన చట్టాు గుర్తుకు వస్తాయి. రాష్ట్రంలో రంపచోడవరం,చింతూరు,పాడేరు ,పార్వతీపురం,సీతంపేట,కోటరామ చంద్రాపురం,శ్రీశైం ఐటిడిఏ పరిధిలోని ఏజెన్సీ ప్రాంతంలో1/70చట్టం అములో ఉంది.1/70చట్టం ప్రకారం ఏజెన్సీలో గిరిజను -గిరిజను మధ్య మాత్రమే భూ లావాదేమీ జరగాలి.గిరిజను -గిరిజనేతరు మధ్య గానీ, గిరిజనేతయి-గిరిజనేతరు మధ్యగానీ ఏటువంటి భూ లావాదేమీ జరపటానికి లేదు. గతంలో సుప్రీం కోర్టు సమతా జడ్జిమెంట్‌ ఇదే విషయన్ని తెలియ జేసింది.అంతే కాక ఇటీవ రాష్ట్ర ప్రభత్వం ప్రవేశపెట్టిన ‘‘జగన్నశాశ్వత భూ హక్కు మరియు భూరాక్షపథకం‘‘విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్‌ ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ వేసిన పిల్‌ (ూIూ11/2021) కేసులో1970 తర్వాత ఏజెన్సీలో గిరిజనేతయి జరిపిన భూ లావాదేవీకు ఎటువంటి హక్కు కల్పించ వద్దు అని హైకోర్టు స్పష్టం చేసింది.
కానీ దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించ నట్లు క్షేత్ర స్థాయిలో మాత్రం చట్టన్ని అము చేసే అధికాయి కరువైయ్యారు. ఏజెన్సీ లోని మండ, డివిజన్‌ కేంద్రాల్లో గిరిజనే తయి విచ్చ విడిగా అక్రమ కట్టడాు కడుతున్న ఎటువంటి చర్యు లేవు. వ్యాపార నిమిత్తం బహుళ అంతస్తు కడుతున్న అధికాయి చూసీ చూడనట్లు వ్యవహరి స్తున్నారు. పంచాయితీ రెవెన్యూ అధికాయి చేతివాటం చూపి గిరిజనేతరు అక్రమా కట్టడాకు అనుమతు ఇస్తున్నారు. రాష్ట్రంలో ఏడు ఐ. టి.డి.ఏ.ు వున్న గిరిజన చట్టలా అములో ఏటువంటి చిత్తసుద్ధి లేదు.అన్న మండ కేంద్రాలోని ప్రధాన రహదారికి ఇరువైపులా వున్న అర్‌అండ్‌బి స్థలాు,ప్రభుత్వ స్థలాు, ఆదివాసు భూమును ఆక్రమించుకొని గిరిజనేతయి వ్యాపార సముదాయాుగా మార్చుకున్నారు.వీటిపై ఆదివాసీ సంఘాు పిర్యాదు,పోరాటాు చేసిన అధికారులో చనం లేదు. ఐఎఎస్‌ అధికాయి కూడా ఆదివాసీ చట్టాను అము చేసే స్థితిలో లేరు. ఏజెన్సీలో భూమి లేని ఆదివాసీ రోడ్డు ప్రక్కన చిన్న గుడిసె వేసుకుంటే పంచాయతీ, రెవెన్యూ, పోలీస్‌ అధికాయి మూకుమూడిగా దాడి చేసి ఐదు నిమిషాలో ఆదివాసీ గుడిసెను కూల్చి వేస్తారు, కేసు నమోదు చేస్తారు..అదే గిరిజనేతరుడు బహుళ అంతస్తు కడుతున్నా పట్టించుకోరు. అంతేకాక వారికి రక్షగా అధికారులే వుంటారు. అక్రమ కట్టడాకు కరెంటు సప్లై ,నీటి వసతి,రోడ్డు సౌకర్యాు కల్పిస్తారు. కానీ అవే సౌకర్యాు ఆదివాసీ గుండెల్లో కనిపించవు. ఇదేనా పాకు ,అధికారు చిత్తశుద్ధి!? వస ఆదివాసీు అడవుల్లో గుడిసొ వేసుకుంటే ఆదివాసీ గుడెసెను తగబెట్టించే ప్రభుత్వాు , అధికాయి మరి 1/70 చట్టానికి విరుద్దంగా వస గిరిజనేతయి నిర్మించిన అక్రమ కట్టడాు , వ్యాపార దుకా ణాు ఎందుకు తగ బెట్టరు,క్చూరు? జీవించే హక్కు గిరిజనేతరుకేనా, ఆదివాసీకు లేదా? ఆదివాసీు ఈదేశ పౌయికారా? ఏజెన్సీ చట్టాు అము విషియంలో అధికారు చిత్తశుద్ధి కరువైంది. ఎందుకంటే అధికార వ్యవస్థనంత కూడా గిరిజనేతర వ్యవస్తనే కాబట్టి నేటికీ ఆదివాసీు హక్కు అందక, చట్టాు అము కాక వారి ఫలాు అనుభవించలేక పోతున్నారు.ఏజెన్సీలో 1/70చట్టాన్ని పటిష్టంగా అము చేయక పోవడంతో మైదన ప్రాంతా నుండి భూస్వాము, బడ వ్యాపార వ్యాత్తు గిరిజన భూమును బినామీ పేరుతో కనుగొు చేసి వ్యాపారం చేస్తున్నారు. ఖాళీగా ఉండే ప్రభుత్వ భూము ఆక్రమించుకుంటున్నారు. ఆదివాసీు సాగుచేసుకుంటున్న పట్టలేని భూమును అడ్డదారిలో గిరిజనేతరుపేరిట పట్టాు చేసుకుంటున్నారు. ఇలా ఒకరి తరువాత ఒకరు పదు,వంద,వే సంఖ్యలో గిరిజనేతరు వసు పెరిగిపోయాయి. గిరిజనేతరు వసు ఎదేచ్చగా ఏజెన్సీ లోకి పెరిగి పోవడం వన ఇక్కడ హక్కు భంగం కుగు తుంది. చట్టాుకు తూట్లు పడతున్నాయి. వసుపై, అక్రమ కట్టడాపై చర్యు తీసుకోవాని ఆదివాసీు , ఆదివాసీ సంఘాు ఆదారాతో సహా ఉన్నత అధికా రునుండి స్థానిక అధికారుకు పిర్యాదు చేసిన చర్యు తీసుకునే వారే లేరు. దీంతో ఏజెన్సీప్రాంతం లో తిష్ట వేసిన గిరిజనేతయి బడ రాజకీయ పార్టీ అండ దండతో స్థానిక పోలీసు ను,అధికారును గుప్పెట్లో పెట్టుకొని అమాయక ఆదివాసును బెదిరింపుకు గురి చేస్తూ ఆదివాసీ భూమును కబ్జా చేస్తున్నారు. ఎదురు తిరిగిన అదివాసుపై అక్రమ కేసు బనయిస్తున్నారు. అధికారు,రాజకీయ పార్టీ అండ దండతో గిరిజనేతరు ఆగడాకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. 5వ షెడ్యూల్డ్‌లోని ఆర్టికల్‌ 19(5) ఏజెన్సీలో ఎటు వంటి హక్కులైన ఆదివాసీకే కల్పించాలి. భూము బదలాయింపు కూడా ఆదివాసీ మధ్యనే జరగాలి అని స్పష్టంగా చెబుతుంది. అమ్మకాు,కొనుగోు,కౌు,గిఫ్టు డిడిు, తాకట్టు వంటి బదలాయింపు గిరిజన -గిరిజనేతరు మధ్య ,గిరిజనేతరు -గిరిజ నేతరు మధ్య పూర్తిగా నిషేదం. వస గిరిజనేతరుకు ఆధార్‌,రేషన్‌,ఓటు హక్కును కల్పించడం వన కూడా ఆదివాసీ హక్కుపై ప్రభావం పడుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం, పభుత్వం ఉన్నత అధికాయి ఏజెన్సీ చట్టా అము కు ప్రత్యేక చర్యు తీసుకోకుంటే ఏజెన్సీ బిడ్డు మరింత అన్యాయానికి గురి అవుతారు. గిరిజనేతయి వసు పెరిగి ఆదివాసీ జనాభా తగ్గిపోయే ప్రమాదం వుంది. పలితంగా ఆదివాసీ సంస్కృతి తీవ్ర విధ్వంసానికి గురి అయ్యే ప్రమాదం వుంది.ఇప్పటికే పు ఆదివాసీ తెగు, వారి భాషు అంతరించిపోయే దశలో ఉన్నట్లు అనేక సర్వేల్లో వ్లెడైందని అని ఆదివాసీ సంఘాు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో చట్టాను అము చేసి ఆదివాసీ హక్కును కాపాడ కుంటే ఆదివాసు సంక్షేమ,రక్షణ,అభివృద్ధికోసం చేస్తున్న ఖర్చు వృధానే. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాగిరిజన సంక్షేమశాఖ అధ్వర్యంలో ఏజెన్సీ చట్టా పై ప్రత్యేక శ్రద్ధ వహించవసిన అవసరం వుంది. ఐటిడిఏు కేవం సంక్షేమ పథకాకు పరిమితం కాకుండా ఆదివాసుకు రాజ్యాంగం కల్పించిన హక్కు అముకు వాటి రక్షణ కోసం ఏర్పార్చిన చట్టాను ఏజెన్సీలో పటిష్ఠంగా అము అయ్యేలా రాష్ట్రగవర్నర్‌ గారు చర్యు తీసుకోవాల్సిన అవసరం వుంది అని ఆదివాసీు కోరుతున్నారు.
ఆరోగ్యం
నేటికీ మన రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో మలేరి యా,విష జ్వరాు, అతిసార, ఆంత్రాక్స్‌, కాళ్ల వాపు, పోషకాహార లోపం లాంటి ఆరోగ్య సమస్యు తీవ్రంగా ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాు, కమ్యూనిటీ ఆసుపత్రు తగినన్ని లేవు. ఉన్నవాటిలో డాక్టర్లు, ఇతర పారా మెడికల్‌ సిబ్బంది, టెక్నీషియన్లు ఉండాల్సినంత మంది లేరు. తాత్కాలిక, అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిపై కొంతమందిని నియమించినా వారు తమ సేవను అందించలేకపోతున్నారు. ఏజెన్సీలో అత్యవసర, ప్రాణ రక్షక మందు ఎప్పుడూ కరువే. రోడ్డు, రవాణా సౌకర్యం లేనందున సకాంలో వైద్యం అందనందున మరణాు సంభవిస్తున్నాయి. ల్యాబు నుంచి వైద్యు నియామకం వరకు ఆరోగ్య సేవన్నింటినీ ఏజెన్సీలో ప్రభుత్వం ప్రయివేట్‌ సంస్థ ద్వారా నిర్వహిస్తోంది. ఫలితంగా స్థానిక ఆరోగ్య సమస్యను వాటి తీవ్రతను గుర్తించడం, తగిన చర్యు తీసుకోవడం లేదు. మెడ్‌ ఆల్‌ ల్యాబొరేటరీస్‌ వంటి కార్పొరేట్‌ సంస్థు ఏజెన్సీ ఆరోగ్య సమస్యను తమ లాభాకు వినియోగించుకుంటున్నారు. ఏజెన్సీలో ఆరోగ్య పథకాను ప్రభుత్వమే నిర్వహించాలి. శాశ్వత ప్రతిపాదికపై నియామకాు జరిపి, అన్ని ఆరోగ్య సేవను ప్రభుత్వ ఆధీనంలో నిర్వహిస్తేనే మెరుగైన వైద్యం అందుతుంది.
ఉపాధి
ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా చుదువుకున్న యువతీయువకు సంఖ్య పెరుగుతోంది. సాంకేతిక వృత్తి విద్యను అభ్యసించిన వారు కూడా నిరుద్యోగుగా ఉంటున్నారు. వీరికి ప్రభుత్వం తగిన ఉపాధి కల్పించట్లేదు. ఇటీవ వైటిసి (యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్స్‌)ు పెట్టి కొద్దిపాటి శిక్షణ ఇచ్చి బయట ఉన్న ప్రయివేట్‌ సంస్థకు పంపిస్తున్నారు. వీరికి అక్కడ కనీస వేతనం, పని భద్రత ఉండట్లేదు. దీంతో వారు వస కూలీుగా బతుకున్నారు. ఏజెన్సీలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నియామకాు జరగక చాలా పోస్టు ఖాళీగా ఉన్నాయి. జిఒ 3 ప్రకారం వీటిని స్థానిక అధ్యాపకుతో భర్తీ చేయాలి. గతేడాది జరిగిన డిఎస్‌సిలో కూడా ఈ జిఒను సక్రమంగా అము చేయలేదు. కావున బ్యాక్‌లాగ్‌ పోస్టుతో పాటు కొత్త పోస్టుకు కూడా నియామకాు జరిపి గిరిజన యువతకు ఉపాధి కల్పించాలి. ఉపాధి హామీ చట్టం అము సక్రమంగా లేదు.కోట్ల రూపాయ వేతన బకాయిు ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో చిన్న తరహా పరిశ్రమకు అనేక వనయి ఉన్నాయి. తేలికపాటి అటవీ ఉత్పత్తును ప్రాసెసింగ్‌ చేయడానికి గృహ పరిశ్రము స్థాపించవచ్చు. స్థానిక ఉపాధిని పెంచడం ద్వారానే గిరిజన యువతను వక్ర మార్గాు పట్టకుండా కాపాడవచ్చు.
గిరిజనాభివృద్ధి – ప్రత్యామ్నాయం
గత ప్రభుత్వం ఒక గిరిజన విధానాన్ని ప్రకటించింది. 2010లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గిరిజన సాధికారిత విధానాన్ని ప్రకటించింది. ఈ విధానంలో గిరిజనాభివృద్ధికి సంబంధించిన దృక్పథం చెప్పబడిరది. గిరిజన ప్రాంతాు వనరును, ఉపాధి రహిత ఆశ్రిత పెట్టుబడిదారీ పద్ధతిలో అభివృద్ధి చేయాని కోరింది. దీనిలో స్థానిక ప్రజ అభివృద్ధి కన్నా కార్పొరేట్‌ దోపిడీ లాభం చోదక శక్తిగా ఉంటాయి. ఉదాహరణకు ఏజెన్సీలో మైనింగ్‌ కార్యకలాపాు విస్తృతంగా జరుగుతున్నాయి. దీనిలో స్థానిక గిరిజనుకు జరిగింది ఏమిటి? కీక పారిశ్రామిక ముడి సరకున్నీ షెడ్యూల్‌ ప్రాంతాల్లో కేంద్రీకరించబడి ఉన్నాయి. వీటిని క్లొగొట్టడం తప్ప ఏజెన్సీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిందే లేదు. భారత తొలి ప్రధాని నెహ్రూ ప్రకటించిన ‘గిరిజన పంచశీ’ సారాంశానికి… నేటి ప్రభుత్వాు చేస్తున్న అభివృద్ధి పూర్తి వ్యతిరేకంగా ఉంది. ఆవిధాన ప్రకటనలో నెహ్రూ ఆధునిక పెట్టుబడిదారీ తరహా అభివృద్ధిలో గిరిజను తమకు ఉన్న సమిష్టి సంప్రదాయాను, వారి సర్వ హక్కును కోల్పోయారు. ఆధునిక పారిశ్రామిక సమాజం అందించిన సౌకర్యాను పొందలేకపోతున్నారు. వారి అభివృద్ధికి వారే బాధ్యత వహించాలి. వారి అభివృద్ధిని వారే చేయాలి. అందుకు మన ప్రభుత్వాు సహాయపడాలి. మన సహాయం వారి అభివృద్ధికి తోడ్పడేదిగా ఉందా, అడ్డగించేదిగా ఉందా అనేది మనం సమీక్షించుకోవాలి. ఖనిజాను వెలికి తీసి షెడ్యూల్‌ ప్రాంతాను కాుష్యంతో నింపుతున్నారు. ప్రకృతి సహజత్వాన్ని సర్వనాశనం చేస్తున్నారు. భారీ ప్రాజెక్టును నిర్మించి, క్షలాది మంది గిరిజను వేలాది ఎకరా భూమిని ముంచుతున్నారు. పారిశ్రామిక ముడి సరుకు కోసం అడవిని, కొండను సర్వనాశం చేస్తు న్నారు. ఇవి గిరిజన అభివృద్ధికి ఏ విధంగా దోహదపడతాయి.
సంక్షేమానికి తిలోదకాు
ప్రభుత్వం విద్యారంగ బాధ్యత నుండి క్రమంగా తప్పుకుంటోంది. ఇది గిరిజన విద్యారంగ కేటాయింపు, అము, పర్యవేక్షణలో స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు వ్యాపారీకరణ, కార్పొరేటీకరణ విధానాను గిరిజన విద్యలో ప్రవేశపెట్టారు. బెస్ట్‌ ఏవైబుల్‌ స్కూల్‌ పథకం, నాణ్యమైన విద్య పేరుతో ఇంగ్లీష్‌ మీడియం పేరుతో నిధును ప్రయివేటు, కార్పొరేట్‌ స్కూళ్లకు దోచిపెడుతున్నారు. ఏజెన్సీలో ఆరు ప్రధాన భాషు (కువి, సవర, కాయ, గొండా, చెంబు, ంబాడా) ఉన్నాయి. తెగ భాషా బోధన డ్రాప్‌అవుట్‌ రేటును బాగా తగ్గించిందని ప్రభుత్వ నివేదికు చెప్తున్నాయి. అయినప్పటికీ 1,400 మంది గిరిజన భాషా బోధకును ఇటీవ తొగించారు. పైగా గత సంవత్సరం భా ు హాస్టళ్లను కుదిస్తూ జిఒ 17ను జారీ చేసింది. ఉన్న హాస్టళ్ళలో ప్లి సంఖ్యకు తగిన వసతు లేవు. మెనూ ప్రకారం భోజనం పెట్టక నానా ఇబ్బందు పడుతున్న స్థితిలో ఖర్చు తగ్గించేందుకు హాస్టళ్ల సంఖ్యను కుదించడం ఘోరమైన నేరం. రేషనలైజేషన్‌, కన్వర్షన్‌ లాంటి ప్రయోగాను ఏజెన్సీ ప్రాంతంలో చేయకూడదు. విద్యార్థు సంఖ్యతో నిమిత్తం లేకుండా ప్రతి గిరిజన ఆవాస ప్రాంతంలో స్కూల్‌ పెట్టాలి.

  • వ్యాసకర్త : ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిసెల్‌: 7995036822
    -కుంజాశ్రీను

‘ఆహార భద్రతా వ్యవస్థ రక్షణ తక్షణావసరం’

మార్చి 1,2021 నాటికి భారతదేశంలో 9.2కోట్ల టన్ను ఆహార ధాన్యా న్విున్నాయి. ఇవి ఉండాల్సిన న్వి కంటే మూడు రెట్లెక్కువ. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) వార్షిక నివేదిక ప్రకారం, 2019-2020లో ఉండాల్సిన న్వి కంటే కొంచెం తగ్గినప్పుడు, ఆహార న్విను తీసుకొని రావడానికి 12,000 కోట్లకు పైగా ఖర్చు అయ్యింది. ప్రపంచ ఆకలి సూచిక (Gశ్రీశీపaశ్రీ నబఅస్త్రవతీ Iఅసవఞ )లో,107 దేశాల్లో 92వ స్థానంలో ఉన్న దేశం, సరిపడా ఆహార ధాన్యా న్విు కలిగి ఉన్న పరిస్థితుల్లో, పోషకాహార లోపంతో ఉన్న ప్రజానీకానికందరికీ ఉపశమనం కలిగే విధంగా ప్రతి ఒక్కరికీ సరిపడా ఆహారధాన్యాను అందించడం ద్వారా ఒక నైతిక ఆహార భద్రతా విధానాన్ని కలిగి ఉండాలి. కానీ ప్రభుత్వం దీనికి వ్యతిరేకమైన ప్రణాళికను రూపొందిస్తోంది.


గ్రామీణ జనాభాలో 75శాతం,పట్టణంలో జనాభాలో 50శాతం జనాభాకు తప్పకుండా ఆహార ధాన్యాను అందించాల్సి ఉండగా, గ్రామీణ జనాభాలో 60శాతం, పట్టణ జనాభాలో 40శాతానికి పరిమితం చేయడం ద్వారా ‘జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని’ (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) బహీన పరిచేందుకు నిటిఆయోగ్‌ సిఫార్సు చేసిన ఫలితంగా 10కోట్ల మంది బ్ధిదారుకు కోత పడుతుంది. 2011-2021 మధ్య కాంలో పెరిగిన జనాభాకు కనీసం 9కోట్లకు పైగా బ్దిదారును చేర్చి ఉండాల్సిందన్న వాస్తవాన్ని నిటిఆయోగ్‌ కూడా అంగీకరించింది. కానీ ప్రభుత్వం మాత్రం 2011నాటి పాత సంఖ్యనే పరిగణనలోకి తీసుకుంటున్నది. ఇప్పుడు 2021 జనాభా వివరాు ఒక సంవత్సరంలో అందు బాటులోకి వస్తాయి కాబట్టి, ఇంకా పెరుగు దను నివారించలేము. ప్రభుత్వం చట్టాన్ని మార్చి, బ్దిదారు సంఖ్యను కుదించే ప్రయత్నం చేస్తుంది. 2014లో అధికారం చేపట్టిన మోడీ ప్రభుత్వం, కొన్ని నెల్లోనే బీజేపీ నాయకుడు, మాజీ కేంద్రమంత్రి శాంతకుమార్‌ నేతత్వంలో భారత ఆహార సంస్థ పనితీరు (ఎఫ్‌సీఐ), దాని సమస్యకు సంబంధించి సిఫార్సు చేయడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఊహించిన విధంగానే ఆ కమిటీ ‘’జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని పునస్సమీక్షించాని’’ సిఫార్సు చేసింది. అదేవిధంగా, బ్ధిదారు పరిధిని 67శాతం నుంచి 40శాతానికి తగ్గించాని, కేంద్ర పంపిణీ ధరను (జవఅ్‌తీaశ్రీ ఱంంబవ జూతీఱషవం) పెంచాని సిఫార్సు చేయడం ద్వారా చట్టాన్ని కనుమరుగు చేసింది. కేంద్ర పంపిణీ ధరను పెంచాని కోరుకున్న ‘ఎకనామిక్‌ సర్వే 2021’లో రెండవ సిఫార్సును ప్రతిధ్వ నించింది. ఒకవేళ బ్దిదారు సంఖ్య కుదిం చాన్న సిఫార్సు అము జరిగితే, ఆహార సబ్సిడీపై 49వే కోట్ల రూపాయ మేరకు కోత విధిస్తారని నిటిఆయోగ్‌ లెక్క లేసింది. ధరు పెంచాని ఎకనామిక్‌ సర్వే చేసిన సూచన సబ్సిడీని మరింత కుదిస్తుంది. కార్పొరేట్‌ కంపెనీకు సబ్సిడీను కొనసాగించడానికి, విస్తరించడానికి మోడీ ప్రభుత్వం ప్రజ సబ్సిడీను కత్తిరించేందుకు తీసుకున్న నిర్ణయం కన్నా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాు పొందుతున్న బ్ది దారు పరిధి, ధరల్లో ప్రతిబింబించే ప్రజ ఆహార భద్రత హక్కును బహీన పరిచే చర్యను భారతదేశం ఎదుర్కొంటుంది. భారత ఆహార భద్రతా చట్టంపై చేస్తున్న ఈ దాడి, అంతర్గతంగా ఆహార ధాన్యా ఉత్పత్తి, సేకరణ విధానానికి ముడిపడి ఉంది. రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాకు తోడైన ఈ విధానం జాతీయ ఆహార భద్రతా చట్టంపై దాడిగా భావించాలి. ప్రజాపంపిణీ వ్యవస్థలో సార్వత్రిక విధానానికి బదుగా ‘దారిద్య్ర రేఖకు ఎగువన’ (ఏపీఎల్‌),’ దారిద్య్ర రేఖకు దిగువన’ (బీపీఎల్‌) అనే వ్యవస్థను భిన్నమైన పేర్లతో కొనసాగించడంతో పాటు జాతీయ ఆహార భద్రతా చట్టం లోనే కొన్ని ఘోరమైన లోపాున్నాయనేది నిజం. జాతీయ ఆహార భద్రతా చట్టం కంటే ముందు బీపీఎల్‌ కార్డున్న ప్రతీ ఒక్కరికీ కనీసం 35కిలోు కేటాయించాన్న నిబంధనను గుర్తించకుండా, ప్రతీ ఒక్కరికీ 5కిలోు కేటాయించానే పరిమితిని ఈ చట్టం విధించింది. 2013లో బ్దిపొందిన వారి సంఖ్య 81.35 కోట్లుంటే, ఇప్పుడు 79.26 కోట్లకు తగ్గింది. గతంలో బ్ది పొందిన జనాభాలోని ఒక భాగాన్ని (ఏపీఎల్‌) ఇప్పుడు ప్రజాపంపిణీ వ్యవస్థ పరిధిలోకి రాకుండా మినహాయించారు. భవిష్యత్తులో జాతీయ ఆహార భద్రతా చట్టం అములో లోపాు లేకుండా చేసి, దానిని రక్షించడం ద్వారా బలోపేతం చేయాన్న డిమాండ్‌ ముందుకు వస్తుంది.
జాతీయ ఆహార భద్రతా చట్టం ఉ్లంఘన
ఇప్పటికే ‘జాతీయ ఆహార భద్రతా చట్టం’ ముఖ్య నిబంధను ఉ్లంఘించబడుతున్నాయి. సెక్షన్‌ 4ప్రకారం,‘’(ఏ) ప్రతీ గర్భిణీ స్త్రీ, పాలిచ్చే ప్రతీ తల్లికి (గర్భిణీగా ఉన్న సమయంలో, బిడ్డ పుట్టిన తర్వాత ఆరు నెల వరకు) ఉచిత ఆహారాన్ని అందించాలి (బీ) వారికి ఆరు వే రూపాయ నగదు సబ్సిడీని ఇవ్వాలి’’. 2017 వరకు నగదు సబ్సిడీ నిబంధన అము కాలేదు, ఆ తర్వాత ఏ సవరణు చేయకుండానే చట్టాన్ని కుదించారు. ఆ కుదింపు, ఐదువే రూపాయకు నగదు సబ్సిడీని కత్తిరించడమే కాక చట్ట విరుద్ధంగా విధించిన నియమ నిబంధను, 57శాతం గర్భిణీ స్త్రీు, పాలిచ్చే త్లు చట్టబద్ధంగా పొందే నగదు సహాయాన్ని పొందకుండా మినహాయిస్తుంది. ఇదికూడా మొదటి బిడ్డ ఉన్న వారికే పరిమితం చేశారు. ఇలాంటివి మొత్తం జననాలో, కేవం 43శాతం జననాకు సంబంధించిన వారు మాత్రమే ఉంటారు. ఈ చట్టం కింద అర్హులైన మెజారిటీ స్త్రీను, వారి హక్కును నిరాకరిస్తున్నారు. అదేవిధంగా జాతీయ ఆహార భద్రతా చట్టం, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల్లో చదువుతున్న ప్లికు వండిన పౌష్టికాహార మధ్యాహ్న భోజనాన్ని పొందే హక్కును కల్పిస్తుంది. కానీ ఆహార పదార్థా ధరు ఆకాశాన్నంటినప్పటికీ, మధ్యాహ్న భోజన పథకానికి బడ్జెట్‌ కేటాయింపు తగ్గించారు. 2021-22 బడ్జెట్‌లో మధ్యాహ్న భోజన పథకానికి సవరించిన అంచనా 12,900కోట్ల నుంచి 11,500కోట్లకు తగ్గిస్తూ కేటాయింపు చేశారు. దీని వ్ల 12కోట్ల మంది బడి ప్లికు అందిస్తున్న పౌష్టికాహార నాణ్యత, పరిమాణంపై తీవ్ర ప్రభావం ఉంటుంది. ఇది జాతీయ ఆహార భద్రతా చట్టం నియమ నిబంధనకు తిలోదకాు ఇవ్వడమే. అదేవిధంగా ఆరు నెల నుంచి ఆరేండ్ల వయస్సు గ ప్లికు ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ ప్రకారం స్థానిక అంగన్వాడీ ద్వారా ఉచిత ఆహారాన్నం దించాలి, కానీ కేటాయింపు తగ్గడంతో ఆహార పథకం అము తీరుపై తీవ్ర ప్రభావం పడిరది. అందువ్ల జాతీయ ఆహార భద్రతా చట్టం ద్వారా మాతత్వానికి సంబంధించిన నగదు ప్రయోజనాను మహిళకు అందించి, పాఠశా విద్యార్థుకు పౌష్టికాహార మధ్యాహ్న భోజన పథకానికి బడ్జెట్‌ కేటాయింపు పెంచి ఆహార భద్రతా చట్టం నిబంధన అముకు తక్షణమే హామీ ఇవ్వాలి.
అంత్యోదయ అన్నా కార్డు
ఒక అంత్యోదయ అన్నా యోజన (ఏఏవై) కార్డు ఉన్న వ్యక్తికి, కేంద్ర పంపిణీ ధర ప్రకారం (కేజీ గోధుము రూ.2, కేజీ బియ్యం రూ.3 చొప్పున) 35కిలో ఆహార ధాన్యాు పొంద డానికి అర్హత ఉంది. జాతీయ ఆహార భద్రతా చట్టం సెక్షన్‌ 3(1) ప్రకారం, ఏఏవై కార్డు కలిగి ఉండే కుటుంబా సంఖ్యను కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఏఏవై కార్డు పొందడానికి అర్హులైన వారిని గుర్తించడానికి ఏఏవై కొన్ని నిర్దిష్టమైన మార్గదర్శకాను ఇచ్చింది. అర్హులైన వారిలో బహీన గిరిజన సమూహాు, భూమి లేని వ్యవసాయ కార్మికు, దినసరి వేతన కార్మికు, కుటుంబ భారం మోస్తున్న వితంతువు, ఒంటరి మహిళు, వికలాంగు ఉన్నారు. ఆఖరికి, ఆ ప్రయోజ నాను పొందడానికి అర్హులైన సామాజిక వర్గా సంఖ్య పెరిగే నాటికి, ఏఏవై కార్డున్న కుటుంబా సంఖ్య 2005 నుంచి 2.5 కోట్ల కుటుంబా వద్ద నిలిచిపోయింది. మార్చి 2015లో, మొత్తం జాతీయ ఆహార భద్రతా చట్టం ఉ్లంఘనలో భాగంగా మోడీ ప్రభుత్వం ‘’వసు, సామాజిక, ఆర్థిక స్థితిలో మెరుగు ద, మరణా కారణంగా ఏఏవై కార్డు ఉన్న కుటుంబాకు అర్హత లేకుంటే, అటువంటి కుటుంబాను ఆ మేరకు తగ్గించాని’’ ఒక సర్క్యుర్‌ను విడుద చేసింది. కానీ ఒకవేళ సామాజిక, ఆర్థిక స్థితి ఘోరంగా ఉండి, వారి స్థితిలో మెరుగుద లేకుంటే ఏంటి పరిస్థితి? అంటే ‘’రాష్ట్రాల్లో అంత్యోదయ కార్డున్న కుటుంబాను గుర్తించకూడదు’’ అనేది సర్క్యుర్‌ ఉద్దేశ్యం. దీంతో 2.5కోట్ల ఏఏవై కార్డున్న కుటుంబా సంఖ్య కరోనా వ్యాప్తి కాంలో 2.35కోట్లకు తగ్గింది. నిరాశా నిస్పృహు ఆవహించిన 2020లో 3.79 క్ష అంత్యోదయ కార్డును తొగించింది. అంతేకాక వరుసగా మూడు నెల పాటు రేషన్‌ తీసుకోపోలేక పోయిన 71,982 మందిని, ‘’నిశ్శబ్ద రేషన్‌ కార్డు హ్డౌర్‌ు’’ అని, బోగస్‌ కార్డున్న వారిగా గుర్తించి, కరోనా మహమ్మారి వ్యాప్తి కాంలో 90వే ఏఏవై బ్దిదారును తొగించారు.
వస కార్మికుకు ఉచితంగా ఆహార ధాన్యాను అందిస్తున్నామని గొప్పు చెప్పుకుంటున్న మోడీ ప్రభుత్వం, ఆచరణలో ఏఏవై పథకం కింద 35కిలో ఆహార ధాన్యాను పొందే అర్హత ఉన్న వారి సంఖ్యను గణనీయంగా తగ్గించింది.
జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని ఉ్లంఘిస్తున్న మార్చి 2015 ఆర్డర్‌ను రద్దుచేసి, ఏఏవై మార్గదర్శకా పరిధిలోకి వచ్చే అన్ని వర్గా ప్రజను చేర్చాలి. ‘’ప్రాధాన్యత’’ కలిగిన కుటుంబాకు సంబంధించి, కరోనా వ్యాప్తి కాంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 8కోట్ల మంది వస కార్మికుకు రేషన్‌ కార్డు, ఉచిత ఆహార ధాన్యాను సమకూరుస్తామని ప్రకటించింది. కానీ ప్రాధాన్యతా జాబితాలో కేవం 1.49కోట్ల మంది బ్ధిదారునే చేర్చారు. అవాక్కయ్యే విషయమేమంటే బ్దిదారు జాబితాలో 51క్ష మందిని అదే కాంలో తొగించడంతో మొత్తంగా ప్రయోజనం పొందిన వారు కోటి మంది కన్నా తక్కువే ఉన్నారు.
రేషన్‌ కార్డు రద్దు నియమాు
మూడు కోట్ల రేషన్‌ కార్డు రద్దుకు వ్యతిరేకంగా ప్రజా ప్రయోజనా వ్యాజ్యం వాదను విన్న సుప్రీంకోర్టు ‘’ఇది చాలా తీవ్రమైన విషయం’’గా పేర్కొంటూ, కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. ప్రభుత్వం అందజేసిన రద్దైన రేషన్‌ కార్డు సంఖ్యలో వైరుధ్యం ఉంది. ఫిబ్రవరి 2017లో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆధార్‌ను రేషన్‌ కార్డుతో అనుసంధానం చేయడం వ్ల 3.95కోట్ల రేషన్‌ కార్డు రద్దయ్యాయని ప్రధానమంత్రి లోక్‌సభలో చెప్పారు. కానీ అటువంటి సమాచారం ఏదీ రాష్ట్రా నుంచి అందుకో లేదని తెలిసినట్టు సమాచార హక్కు పత్రా దాఖు ద్వారా తొసుకున్న హిందుస్థాన్‌ టైమ్స్‌ పత్రిక తెలిపింది.
మొత్తం 2.75కోట్ల బోగస్‌, అర్హతలేని రేషన్‌ కార్డును 2013-2017లో తొగించినట్టు, అంటే రూ.17,500కోట్లు ‘పొదుపు’ చేసినట్టు, పార్లమెంట్‌లో ఒక ప్రశ్నకు ఇచ్చిన సమాధానంగా తెలిపారు. డిసెంబర్‌ 2019లో ఆహార మంత్రిత్వశాఖకు సంబంధించిన పార్లమెంటరీ స్టాండిరగ్‌ కమిటీ రెండవ నివేదిక, 2016-2019 మధ్య కాంలో 1.49రేషన్‌ కార్డు రద్దయ్యాయని తెలిపింది. అంటే మోడీ ప్రభుత్వం ఏర్పడిన 2014 నుంచి కేంద్రంలో, అనేక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నాుగు కోట్లకుపైగా రేషన్‌ కార్డును భౌతిక పరిశీన చేయకుండా రద్దు చేశారు.
ఈ రేషన్‌ కార్డు రద్దు, అసలైన బ్దిదారు ఆహార భద్రతా హక్కుపై దాడికి దారి తీసింది. ఒకవైపు ప్రభుత్వం కొత్త బ్దిదారును జాబితాలో చేర్చుకునేందుకు తిరస్కరించింది, మరొకవైపు కార్డును రద్దు చేసేందుకు ప్రభుత్వం అవంబించే విధానం పూర్తిగా ఏకపక్షంగా ఉంది. రేషన్‌కార్డు రద్దుకు కేంద్ర ప్రభుత్వం అవంబించే విధానాను తక్షణమే నిలిపివేయాలి, భౌతిక పరిశీన చేయకుండా ఏ ఒక్క కార్డూ రద్దు చేయకూడదు. భౌతిక పరిశీనలో స్థానిక పంచాయతీ సంస్థ భాగస్వామ్యం ఉండాలి.
వివిధ ప్రభుత్వ పథకా ప్రయోజనాను పొందడానికి బ్దిదాయి ఆధార్‌ కార్డును ఉపయోగించడాన్ని సుప్రీంకోర్టు అంగీకరించింది. ‘’ప్రభుత్వం, రేషన్‌ కార్డుతో ఆధార్‌ కార్డును అనుసంధానం చేసేందుకు సెప్టెంబర్‌ 2020 వరకు గడువును పొడిగించింది కాబట్టి ఏఒక్కరికీ ఆహార ధాన్యా కోటాను నిరాకరించకూడదని’’, మే 2020 లో కేంద్ర ప్రభుత్వం ఒక సర్క్యుర్‌ను జారీ చేసింది. ఇంకో మాటలో చెప్పాంటే, రేషన్‌ పొందడానికి ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి అనే విషయాన్ని ఇది నిర్ధారిస్తుంది. మార్చి 2021 నాటికి 79.28కోట్ల మంది బ్ధిదారుకుగాను ఇంకా 8.8కోట్ల మంది ఆధార్‌ కార్డును అనుసంధానం చేయాల్సి ఉంది. బయోమెట్రిక్‌ పద్ధతిలోని అసమత్యుత, లోపభూయిష్టమైన యంత్రా వన గణనీయమైన సంఖ్యలో బ్దిదాయి రేషన్‌ పొందే హక్కును కోల్పోతున్నారు.జాతీయ ఆహార భద్రతా చట్టం, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సామాజిక భద్రతకు హామీ ఇవ్వాంటే, కుటుంబానికి కనీసం 35కిలో (ప్రస్తుత కేంద్ర పంపిణీ ధర ప్రకారం గోధుము కేజీ రూ.2, బియ్యం కేజీ రూ.3 చొప్పున) ఆహార ధాన్యాను పొందే హక్కుపై ఆధారపడే ఆహార భద్రతా వ్యవస్థ భారతదేశానికి అవసరం. ఇతర నిత్యావసర ఆహార వస్తువును కూడా సబ్సిడీ ధరకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించాలి. దాడికి గురవుతున్న రైతు హక్కుతో ముడిపడిన ఆహార ధాన్యా ఉత్పత్తి, సేకరణ విధానా నేపథ్యంలో ఆహార భద్రత కోసం పోరాటం జరుగుతోంది.

  • పీపుల్స్‌ డెమోక్రసీ సౌజన్యంతో అనువాదం : బోడపట్ల రవీందర్‌(నవ తెంగాణ)
    -బృందా కరత్

పోవరం ఎవరికి వరం.. ఎవరికి శాపం…!

ముంపు ప్రాంతానికి చెందిన రాము గిరిజనుడు ఈవిషయం గురించి మాట్లాడుతూ ‘‘నాపక్క పొం లోకి నీళ్లువచ్చినప్పుడు నేను ఆనీళ్లలో నాపొం లోకి రాకుండా ఎలాఆపగను? ఇదే ప్రశ్న అధికా రుని అడిగితే తర్వాత చూద్దాం అంటున్నారు. తర్వాత చూడడానికి ఏముంటుంది? మా పక్కనే ఉన్న గ్రామాు అన్ని మునుగుతాయి అంటున్నారు. కానీ మా గ్రామాల్లో మాత్రం పొలాు మాత్రమే మునుగుతాయి అని అధికాయి చెబుతున్నారు. పొలాు మునిగితే మేము ఏమి చేసుకుని బతకాలి? మా పక్క గ్రామాన్నీ మునిగినప్పుడు మా గ్రామం ఒకటే మిగిలితే కూడా ఒక్కరమే కూడా ఎలా ఉండగము? ఒకవేళ ఉంటే , మేము వేరే ఊళ్ళకి ఎలా వెళ్లాలి? రాకపోకు ఎలా జరుగుతాయి? మా ప్లిు స్కూల్కి ఎలావెళ్తారు? అందుకని ఇప్పటి ప్రాజెక్టు నీటిమట్టం, ఎత్తు ప్రకారంత్వరగా సర్వే చేసి, మాకు అతిత్వరలో స్పష్టత ఇవ్వాని కోరుకుంటున్నాను.’’


పోవరం కొన్ని దశాబ్దాుగా కొనసాగు తున్న సుదీర్ఘ గాథ! గోదావరి మాదిరిగానే దీని ప్రయాణం లోనూ ఎన్నో ముపు. ఎన్నో అభ్యంతరాను, అవరోధాను అధిగమిస్తూ చివరకు జాతీయ హోదాను పొందింది. అయినా కథ సాఫీగా నడవ డం లేదు. అనేక ఒడుదొడుకు మధ్య పయని స్తోంది. సకాంలో నిధు ఇవ్వడం లేదం టోంది రాష్ట్రం.ఇచ్చినవాటికి లెక్కు అడుగుతోంది కేంద్రం. తాను కోరుకున్న పద్ధతిలో పను సాగాం టోంది. ఇంతకు పోవరం ఆవశ్యకత ఏమిటి? ఆంధ్ర ప్రదేశ్‌ జీవనాడిగా అభివర్ణిస్తున్న పోవరం స్వరూ పం ఏమిటి?దీనిద్వారా ఎటువంటిప్రయోజ నాు కగను న్నాయి. నిర్వాసితుకు అందించే నష్టపరి హారం, పునర వాసం ఎంతవరకు జరుగుతుంది వంటి ప్రశ్నకు సమాధా నాు పరిశీలిద్దాం!
పోవరం ఓ సుదీర్ఘ ప్రయాణం…. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో1941లో తొలి సారిగా పోవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబం ధించిన ఆలోచనకు బీజంపడిరది. మద్రాసు ప్రెనిడెన్సీ చీఫ్‌ ఇంజనీర్‌ దివాన్‌బహదూర్‌ ఎల్‌.వెంకటకృష్ణ అయ్యర్‌ ఈప్రాజెక్టుపై తొలిసర్వే నిర్వహించి నిర్మా ణానికి సంబంధించిన అంచనాను సిద్ధం చేశారు. ఆనాటి నుంచి పోవరం ప్రాజెక్టు నిర్మాణం వివా దా మధ్యే నలిగిపో తున్నది. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ చొరవతో 1980లో అప్పటి ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్య మంత్రి టి.అంజయ్య పోవరం ప్రాజెక్టు పనుకు శంకు స్థాపన చేశారు. ఆయన తెంగాణకు చెందిన నాయకుడు. అప్పుడే పోవరం ప్రాజెక్టుకు ఇందిరా సాగర్‌ అని నామకరణం చేసింది కూడా అంజయ్యే. తరువాత 1983లోస్వర్గీయ నందమూరి తారకరామారావూ పోవరం ప్రాజె క్టుకు శిలాఫకం వేశారు. నాటి నుంచి నేటి వరకూ అధికారంలోకి వచ్చిన ముఖ్య మంత్రు తమ పానలో ప్రతి ఏటా బడ్జెట్‌లో నామమాత్రం గా నిధు కేటాయించి ఈప్రాజెక్టు ప్రతిపాదను పెంచుతూ పోయారేతప్ప ప్రాజెక్టునిర్మాణాన్ని మాత్రం చేపట్టలేక పోయారు. వైఎఎస్‌ఆర్‌ ముఖ్య మంత్రిగా పదవీబాధ్యతు నిర్వహించిన సమయం లో చేపట్టిన జయజ్ఞం పనుల్లో భాగంగా పో వరం ప్రాజెక్టునిర్మాణాన్ని వేగంగా ముందుకు తీసు కెళ్లారు. దశాబ్దా జాప్యం తర్వాత 2004 నుంచి ఈప్రాజెక్టు నిర్మాణం వేగం పుంజుకుంది. ఇప్పటికే 5000 కోట్ల వ్యయంతో కాువ నిర్మాణం కూడా పూర్తయింది
పోవరం వివాదంగా ఎందుకు మారింది..?
రాష్ట్రాభివృద్ధిలో భాగంగా భారీ వ్యయంతో నిర్మించ తపెట్టిన పోవరం ప్రాజెక్టు ప్రారంభం నుండీ చర్చనియాంశంగా తయారై వివాదాకు కేంద్రంగా మారింది. ఈప్రాజెక్టుసాగు ప్రయోజనాు, విద్యుత్‌ ఉత్పత్తి, ముంపు సమస్యు, ఇరుగుపొరుగు రాష్ట్రా అభ్యంతరాు ఈప్రాజెక్టును చుట్టు ముట్టాయి. గోదావరి నదిపై పోవరం ప్రాజెక్టు నిర్మాణంవ్ల వ్యవసాయం, విద్యుదుత్పత్తి,త్రాగునీరు, పారిశ్రామి కాభివృద్ధే పోవరం ప్రాజెక్టు ముఖ్యోద్దేశ్యం. కానీ ఈభారీ ప్రాజెక్టుకు నిపుణు సిఫారసును పెడ చెవినపెట్టిన అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పో వరం ప్రాజెక్టు నివేదికను 1970లో తయారుచేసి, మళ్ళీ దాని స్వరూపాన్ని 1978లో మార్చింది. ఈనేపథ్యంలో ఒరిస్సాలోని మోటు, ఛత్తీస్‌గఢ్‌ లోని కొంటా తాూకాలోని గిరిజన గ్రామాు విపరీత మైన ముంపుకు గురయ్యే ప్రమాదమున్నందున బచావత్‌ ట్రిబ్యునల్‌ ఎదుట ఆరాష్ట్రాు షరతు పెట్టాయి. పోవరం ప్రాజెక్టువద్ద 36క్ష క్యూ సెక్కు వరదప్రవాహం వుంటుందని మొదటి అంచనా వేయగా,తర్వాత వెయ్యేళ్ళకు ఒకసారి వచ్చే గరిష్ట వరదప్రవాహం యాభైక్ష క్యూసెక్కు ుగా లెక్కకట్టారు. ఈ యాభై క్ష క్యూసెక్కును పరిగణలోకి తీసుకొనిముంపును అంచనా వెయ్యా ని ఒడిస్సా అంటోంది.ఈ ప్రాజెక్టువ్ల ఒరిస్సా, చత్తీస్‌ఘఢ్‌లోని ముంపు సమస్య ఏర్పడడంతో కరక ట్ట నిర్మాణం చేపడతామని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం హామీ కూడా ఇచ్చింది. 2005లో ఈ అంచనాను అనుసరించి ముంపునకు గురయ్యే స్థలాను,గ్రామాను,అడవును గుర్తించడమే కాకుండా దానికి తగ్గట్టు నిర్వాసితు పునరావాస పథకాను రూపొందించి కేంద్రప్రభుత్వ అను మతిని,కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ అను మతిని పొందింది. అయితే పొరుగురాష్ట్రాల్లో ముం పునకు గురవుతున్న ప్రాంతా విషయమై ఆయా రాష్ట్రాతో సంప్రదించి, అనుమతు పొంద కుండానే ప్రాజెక్టు కాువ నిర్మాణ పను చేపట్ట డం,ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రపునర్‌ విభజనతో ఈ వివా దం మరోసారి రాజుకుని జాతీయ ప్రాజెక్టు హోదా దక్కించుకుంది పోవరం.
పోవరం ఓ వరం ..
గోదావరినదిపై పోవరం ప్రాజెక్టు నిర్మాణం వ్ల ఉభయగోదావరి జిల్లాు,విశాఖ,కృష్ణా జిల్లాల్లో మొత్తం 7క్ష 20వే ఎకరాకు సాగునీరు అందనుంది. వీటితోపాటు విశాఖజిల్లాలో తాగు నీరు,పారిశ్రామిక అవసరాకు మరో23.44 టీఎమ్‌సి నీటిని తరలించనున్నారు. అంతేకాదు, పోవరం ప్రాజెక్టు నిర్మాణంవ్ల 960మెగా వాట్ల విద్యుత్‌ ఉత్పతి అవుతుంది. పోవరం నిర్మాణం పూర్తయితే మొత్తం 273.04టీఎంసీ నీటిని విని యోగించుకునే మీంది. ఈప్రాజెక్టు నిర్మాణం ద్వారా80టీఎంసీ నీటిని కృష్ణానదికి మళ్ళించ వచ్చు. కుడికాువద్వారా ప్రకాశం బ్యారెజీ ఎగువ భాగంలో పోవరం నీరు కుస్తుంది. అంతేకాదు బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పు ప్రకారం ఇలా మళ్ళేంచే 80 టీఎంసీలో 21టీఎంసీు కర్నాటకకూ, 14 టీఎంసీు మహారాష్ట్రకు వెళతాయి.
పోవరం ఇక జాతీయ ప్రాజెక్టు
2010-11 ధర ప్రకారం పోవరం నిర్మాణం కోసం 10 వే కోట్ల రూపాయ వ్యయం అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఇప్పటివరకూ సుమారు 5 వే కోట్ల రూపాయు ఖర్చు చేసింది. జాతీయ హోదా ఇచ్చిన తర్వాత ప్రాజెక్టు నిర్మాణానికయ్యే వ్యయంలో తొంభై శాతం కేంద్రం భరిస్తుంది. తాజా ధర ప్రకారం మరో ఇరవైశాతం నిర్మాణ వ్యయం పెరుగుతుందని అంచనా వేసుకుంటే 10 వే కోట్లకు పైగా కేంద్రం ఖర్చు చేయాల్సి వుంటుంది.
పాపం పోవరం వారికి శాపం
ఖమ్మం జిల్లా ప్రజు పూర్తిగా పోవరం ప్రాజెక్టు ను వ్యతిరేస్తున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో తమ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుందని గిరిజను తీవ్ర భయాందోళనకు గురువుతున్నారు. పోవరం ప్రాజెక్టు నిర్మిస్తే తెంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో 278 నుంచి370 గ్రామా వరకు మాయ మవుతాయి. దాదాపుక్ష ఎకరాల్లో పంట పొలాు జ సమాధి అవుతాయి. భారీస్థాయిలో అటవీ ప్రాంతం కనుమరుగవుతుంది. ప్రకృతి ఒడిలో జీవించే గిరిజనుకు మరో జీవన విధానం తెలి యదు. అలాంటి అడవి బిడ్డకు జీవన్మరణ సమస్య సృష్టించడం అమానవీయమంటూ ప్రజాసంఘాు గత పది సంవత్సరాుగా పోరాడుతూనే ఉన్నాయి. ఇక మా రాష్ట్ర ప్రజను.. ప్రాంతాన్ని ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎలా విలీనం చేస్తారంటూ తెంగాణా వాదు గగ్గోు పెడుతున్నారు.
మొత్తానికి పోవరం ప్రాజెక్టును ఆంధ్ర ప్రాంత ప్రజానీకం ఆధునిక దేవాయంగా అభివర్ణిస్తుంటే తెంగాణా ప్రాంతానికి ముఖ్యంగా ఖమ్మం జిల్లా గిరిజను పాలిటశాపంగానే తయారైంది. అయితే ఇటువంటి భారీ ప్రాజెక్టుకు రూపక్పన జరిగి నప్పడు ఇటువంటి ఇబ్బందు ఎదురవడం అతి సహజం. అయితే ప్రభుత్వాు నిర్వాసితుకు తగు న్యాయం చేసే విధంగా.. వారి బతుకుకు భరోసా ఇచ్చేదిగా ఉండాలి.
ముంపు గ్రామాలే అసు సమస్య
పోవరం నిర్మాణంవ్ల చాలా గ్రామాు ముంపు నకు గురవుతాయి. నిర్వాసితు సంఖ్య కూడా భారీగానే వుంటుంది. రాష్ట్రంలోని 274 గ్రామా ల్లోని 44,574 కుటుంబాకు చెందిన 1,77,275 మంది నిర్వాసితువుతారు. ఇందులో ఖమ్మం జిల్లాలో 205 గ్రామాు,తూర్పుగోదావరి జిల్లాలో 32గ్రామాు,పశ్చిమగోదావరి జిల్లాలో 29 గ్రామాు ప్రాజెక్టులో కలిసిపోతాయి. ఖమ్మం జిల్లాలో నిర్వాసితు సంఖ్యలో సగానికి పైగా గిరిజనులే. అలాగే ఒడిశాలో8 గ్రామాకు చెందిన 6,316 మంది,చత్తీస్‌ఘడ్‌లో4 గ్రామాకు చెందిన 11,766మంది నిర్వాసితువుతారు. ఇంత భారీ సంఖ్యలో గ్రామాతరలింపు, నిర్వాసితుకు పునరావాసం,ప్రాజెక్టు మొత్తంవ్యవహారంలో ప్రధాన సమస్యగా చెప్పుకోవచ్చు.
నిర్వాసితు గోడు పట్టించుకొనేదేవరు?
ఈప్రాజెక్టు నిర్మాణంవ్ల 376 గ్రామాు ముంపు నకు గురవుతున్నాయి. ముంపుకు గురవుతున్న మండలాలో పశ్చిమగోదావరిజిల్లా పరిధిలోకి పో వరం,కుక్కునూరు, వేలేరుపాడు వస్తున్నాయి. తూర్పు గోదావరిజిల్లాపరిధిలోకిఎటపాక,చింతూరు, వి. ఆర్‌.పురం,కూనవరం,దేవీపట్నం. ప్రస్తు తం ఇవి అన్ని రంపచోడవరం ఐటీడిఏ పరిధిలో ఉన్నాయి. పాన ఐటీడిఏ ద్వారా జరుగుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఈఆరు మండలాు (ఎటపాక, చిం తూరు,వి.ఆర్‌.పురం,కూనవరం, కుక్కునూరు, వేలేరుపాడు) నాటి ఖమ్మంజిల్లా పరిధిలోకి వచ్చేవి. 2014లో రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈమండ లాన్నీ ఆంధ్రప్రదేశ్‌లో విలీనంచేశారు. ఈ మం డలాల్లో 90%పైగా గిరిజనులే ఉండటం విశేషం. ప్రస్తుత రికార్డు ప్రకారం 601చదరపు కిలోమీటర్లు భూమి ముంపులో ఉంది.గత రెండు నెలుగా తూర్పుగోదావరి జిల్లాలోని పు మండలాల్లో ఉన్న గ్రామాల్లో గ్రామసభు అధికా యి నిర్వహి స్తున్నారు. ఈగ్రామసభు, పోవరం ప్రాజెక్టు నిర్వా సితు భూసేకరణకి మరియు ఆర్‌ఆర్‌ ప్యాకేజీకి సంబంధించినవి. ఈగ్రామసభు జరుగు తున్నతీరుపై ప్రజు తీవ్రఆందోళనకు గురవుతు న్నారు. చింతూరు మండంలోని రామన్న పాలెం అనే ఊరిలో జరిగిన భూసేకరణ మీటింగ్లో అధికాయి ఊరిలోఉన్న 698ఎకరా భూమిలో కేవం 114 ఎకరాు మాత్రమే మంపు లో ఉందని వివరిం చారు. ఆ 114ఎకరాల్లో ఉన్న వారి పేర్లను, సర్వే నెంబర్లను చదివి వినిపించారు. ఆపొలాకి ఆను కొని ఉన్న పొలాుగ రైతు,తమ పొలాు వాటితో ఆనుకుని ఉన్నాయని వాటిలోకి నీళ్ళు వస్తే తమ పొలాల్లోకి కూడా వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి అధికాయి ఇది 1986లో వచ్చిన గోదావరి వరద ముంపు ఆధారంగా వేసిన ఒక అంచనా అని చెప్పారు. పోవరం ప్రాజెక్ట్‌ అథారిటీ వాళ్ళు మళ్ళీ కొత్త జాబితా పంపి నప్పుడు మీకు తెలియ చేస్తామని అన్నారు . ఇది సైంటిఫిక్‌ ప్రక్రియ ప్రకారం వేసిన అంచనా ఎంతమాత్రం కాదని స్పష్టమవుతోంది. అధికాయి ఇలా తమ భూము, ఇళ్ళపట్ల నిర్లక్ష్యం వహించి, ముంపునకు సంబంధించిన స్పష్టత ఇవ్వకపోతే, రేప్పొద్దున వరదు వచ్చినప్పుడు తమ పరిస్థితి ఏమిటని గ్రామస్తు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముంపు ప్రాంతానికి చెందిన రాము గిరిజనుడు ఈవిషయం గురించి మాట్లాడుతూ ‘‘నాపక్క పొం లోకి నీళ్లువచ్చినప్పుడు నేను ఆనీళ్లలో నాపొం లోకి రాకుండా ఎలాఆపగను? ఇదే ప్రశ్న అధికా రుని అడిగితే తర్వాత చూద్దాం అంటున్నారు. తర్వాత చూడడానికి ఏముంటుంది? మా పక్కనే ఉన్న గ్రామాు అన్ని మునుగుతాయి అంటున్నారు. కానీ మా గ్రామాల్లో మాత్రం పొలాు మాత్రమే మునుగుతాయి అని అధికాయి చెబుతున్నారు. పొలాు మునిగితే మేము ఏమి చేసుకుని బతకాలి? మా పక్క గ్రామాన్నీ మునిగినప్పుడు మా గ్రామం ఒకటే మిగిలితే కూడా ఒక్కరమే కూడా ఎలా ఉండగము? ఒకవేళ ఉంటే , మేము వేరే ఊళ్ళకి ఎలా వెళ్లాలి? రాకపోకు ఎలా జరుగుతాయి? మాప్లిు స్కూల్కి ఎలావెళ్తారు? అందుకని ఇప్ప టి ప్రాజెక్టు నీటిమట్టం,ఎత్తు ప్రకారంత్వరగా సర్వే చేసి,మాకు అతిత్వరలో స్పష్టత ఇవ్వాని కోరుకుం టున్నాను.’’అంటూ తనఅభిప్రాయం వ్యక్తం చేసాడు చింతూరు మండం పరిధిలో,తిమ్మిరిగూడెం ఊళ్ళోకూడా అధికాయి పొలాు మాత్రమే మునుగుతాయని చెబుతున్నారు. ఈపరిసర గ్రామా ల్లో ప్రజు కూడా ఇలాంటి ప్రశ్నతోనే సతమత మవుతున్నారు. ఇలాంటి పల్లొ ఇంకెన్నో. కొటారు గొమ్ము అనే కొండరెడ్డి గ్రామంలో ఆర్‌ఆర్‌ ప్యాకేజీకి సంబంధించిన గ్రామసభ జరిగింది. ఈ గ్రామంలో భూసేకరణ ఎప్పుడో 10సంవత్సరా మునుపు చేశారు. నష్టపరిహారం అన్ని భూముకు ఇవ్వలేదు. కారణం ఇక్కడి గిరిజను కొండపోడు అధికంగా చేస్తారు. ప్రస్తుత ఆర్‌ ఆర్‌ పాసీలో కొండ పోడు భూముకు పరిహారం ఇచ్చేసౌకర్యం లేదు. కొటారు గొమ్ములో 70శాతం మందికి కొండపోడు భూము పట్టాలే ఉన్నాయి. కావున వీళ్ళకి ప్యాకేజీ ఇవ్వక పోతే వీళ్లంతా భూమిలేని నిర్వాసితు అవు తారు. దీనితో పాటు వ్యక్తిగత ప్యాకేజీ విషయంలో కూడా చాలా సమస్యు ఎదురవుతున్నాయి.ప్రస్తుత పాసీ ప్రకారం18సంవత్సరాు నిండిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వంరూ.686,000ఇస్తుంది. దానితో పాటు వాళ్ళకి కానీలో వేరే ఇు్ల కూడా కట్టి ఇస్తారు. దీనికి ప్రతిదికగా నోటిఫికేషన్‌ ఆధారంగా అధికా యి 2017మార్చి నె కట్టాఫ్‌ డేటు గా ప్రకటిం చారు. మార్చి2017 నాటికి 18ఏళ్ళు నిండినవాళ్ళే దీనికి అర్హుగా ప్రకటించారు. కానీ నేటికీ కూడా ఆఊరిని,కానీకి తరలించలేదు. వారికి వ్యక్తిగత ప్యాకేజీ డబ్బు కూడా చెల్లించలేదు. కావున గ్రామస్తుంతా కటాఫ్‌డేటుని ఈసంవత్సరం వరకు పొడిగించాని కోరుతున్నారు. ఇలా గడువు పొడి గించడంవ్ల దాదాపు30నుంచి40మంది ఈలిస్టు లోఅర్హులై ఈపాసీతో బ్దిపొందుతారని చెప్తు న్నారు. గ్రామసభకు వచ్చినఅధికాయి ఈ విషయా న్ని పైఅధికారు నోటిస్‌కి తీసుకెళ్తామని సమా ధానం ఇచ్చి తప్పించు కుంటున్నారు. పోవరం కోసం తమ సర్వస్వాన్ని కోల్పోతున్న నిర్వాసితుకు కటాఫ్‌డేట్‌ కూడా సరిచేసి ఇవ్వలేని ప్రభుత్వం తమకు ఎటువంటి న్యాయం చేయగదంటు ఇక్కడి ప్రజు ప్రశ్నిస్తున్నారు. కొటారుగొమ్ము గ్రామస్తు రాు క్ష్మి తన మాటల్లో ‘‘భూమిలేని ఆదివాసి రోజుకూలీగా మారడం ఖాయం. ఎందుకంటే అక్కడ మేము ప్రతిఒక్కటి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు మేము ఉండే అడవిలో మాకు ఎన్నో దొరుకుతాయి.వంటకికట్టొ, కాయు, పండ్లు,దుంపు, వనమూలికు ఇలా కాలాను గుణంగా అడవి ఉత్ప త్తు భిస్తూనే ఉంటాయి. ప్రతి ఒకటి ఎంతోప్రయోజకరం. మా ఊరు గోదా వరి ఒడ్డుకి ఆను కునే ఉంటుంది. మేము రోజు గోదారి చెలిమె నించి తాగునీరు తెచ్చుకుంటాం. గోదావరిలో చేపు పట్టుకుంటాము. రోజు మా గొడ్లు వెళ్లి గోదారిలో సేదతీరి వస్తాయి వాటిని ఎవరూ మేపాల్సిన పనేలేదు. ఇంతస్వేచ్ఛగా బ్రతికే మమ్మల్ని తీసుకెళ్ళి ఆకానీలో పడేస్తే మేము ఎలా బతకాలి. ఆకానీలో ఇు్లచాలా ఇరుకుగా ఉన్నాయి. అక్కడగొడ్లను కట్టేసు కోవడానికి సరిపడా చోట కూడా లేదు.కనీసం మాకు వంట చేసుకోవ డానికి అక్కడ ప్లు కూడా దొరకవు. ప్రతి నెవంట గ్యాసు కొనాంటే మాకుచాలా ఖర్చు అవుతుంది. పైగాఅక్కడ కూలీ దొరుకు తుందో లేదో! ‘‘ అంటూ తమకు రాబోయే దుస్థితి గురించి ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు అన్ని కొండారెడ్డి పల్లెల్లో ఇది పరిస్తితి. వచ్చే రెండునెలో 8పల్లెను కానీల్లోకి తరలించనున్నారు.
ఇు్ల వదిలి కానీకు చేరిన తర్వాత
ఇటీవలే దేవీపట్నం మండంలోని కొన్ని గ్రామా ను అధికాయి ఖాళీ చేయించి వారిని కానీ లోకి తరలించారు. ఇందులో కచ్చుూరు,సుద్ధ గొమ్ము,అగ్రహారం,ఏనుగుగూడెం,సీతారం ఊళ్ళు ఉన్నాయి. అందరికీ ఆర్‌ఆర్‌ ప్యాకేజీ, ఇంటి ప్యాకేజీ ఇవ్వడం జరగలేదు. అగ్రహారం ఊరిలో 72 కుటుంబాు ఉంటే, దాదాపు 20పెండిరగ్‌ కేసు ఉన్నాయి. 18మందికి ఏకంగా ప్యాకేజీ రిజెక్ట్‌ అయింది. అయినప్పటికీ వీరిని కొత్త కానీలో నివాసం తరలించారు. కొత్త కానీలో సీసీ రోడ్డు, డ్రైనేజ్‌ వసతి,తాగునీటి వసతిలేదు. ఉన్న ఒకే ఒక్క వాటర్‌ ట్యాంకునుండి కానీకి వాడుకునే నీటిని సరఫరా చేస్తున్నారు. చాలాసార్లు సాయంత్రం అయే సరికి వాటర్‌ ట్యాంక్లో నీళ్ళు ఉండటం లేదు. ప్రజు ఈసమస్యని అధికారు సమక్షంలో లేవ లెత్తగా ఇంకొక వాటర్‌ట్యాంక్‌ కట్టిస్తాం అని అధికా యి మాట ఇచ్చి దాటవేశారు. వారి సమ స్య గురించి ప్రశ్నించినప్పుడు వాళ్ళకి ఉపాధి భించే అవకాశాు కూడా ఏవీ లేవని అగ్రహారం గ్రామ స్తు తెలియజేసారు. భూవివాదంతో చాలా మం దికి భూమికి తగ్గసాగు భూమి భించక అంతా అయోమయంలో ఉన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో పోవరం వీరికి శాపమే అని ఇక్కడి ప్రజు అభిప్రాయపడుతున్నరు. పాసీ పరంగా ఎటువంటి చర్యు తీసుకుంటే వీరికి కనీస న్యాయం చెయ్యొచ్చు. చరిత్రనిండా ఏంటో నష్టపోయి అడవుల్లో శరణు పొందిన ఆదివాసుల్ని, బవంతంగా కానీకు తరలించి వాళ్ళ జీవావ రణానికి ముప్పు తెచ్చినట్లు ఉంది ప్రస్తుత పరిస్తితి. ప్రాజెక్టు లాభాల్లో వాటాదాయిగా వీళ్ళని పరిగ ణించి,ఉన్నతమైన జీవనాన్ని అందించే వెసు బాటు లేనప్పుడు ప్రాజెక్ట్‌ కోసం వీళ్ల భూముల్ని, ఇళ్ళన్ని లాక్కోవడం సమంజసమేనా? ఈ కోణంలో ఆలోచించి, వీరి హక్కుని కాపాడుతూ నిర్వాసి తుకు తగ్గిన న్యాయాన్ని ఇవ్వాని డిమాండ్‌ చేస్తున్నారు ఆదివాసు. పోవరం ప్రాజెక్ట్‌ నిర్మా ణానికి పేసా (గ్రామ పంచాయతీ తీర్మాన చట్టం), ఎఫ్‌ఆర్‌ఏ(అటవిహక్కుచట్టం) చట్టాను పూర్తిగా ఉ్లంఘించిన ప్రభుత్వం, నిర్వాసితుకు కనీసం ఆర్‌ ఆర్‌ ప్యాకేజీలోని లోపాని సరిచేసి కొద్దో గొప్పో ఊరటనివ్వాని ఇక్కడి ప్రజు, హక్కు సంఘానేతు,పర్యావరణ కార్యకర్తు అభిప్రాయ పడుతున్నారు.

నివృతి.జి

మాఊరి పండుగలు.. స్థానిక ఆచారాలు…!

జనవరి 25 శనివారం సాయంత్రం రిషీవ్యాలి పాఠశాలో సంక్రాంతి సంబరం. మధ్యాహ్నం పాఠశాల‌లో పనిచేసే పనివారికి వ్యవసాయశాఖ (ఎస్టేటులో) భోజనాలు పెట్టారు. 3.30 నిము షాల‌కు ఆవును, ఎద్దును అంకరించి డప్పులు మేళాల‌ సందడితో పిల్ల‌న గ్రోవిల‌ పాటతో, స్త్రీ, పురుషు ఆడే జానపద నృత్యాతో సందడిగా వుంది పాఠశా. విద్యార్థు వసతి గృహా ముందు చక్కగా అలికి ముగ్గువేసి గొబ్బెమ్మతో అంకరించారు. ప్రధాన మార్గం గుండా ఆటస్థంలోకి ఆటపాటతో అందరూ చేరుకున్నారు. అక్కడ ఓ అరగంటసేపు విద్యార్థు కూడ గ్రామీణుతో కలిసి వారు చేసే నృత్యానికి అనుగుణంగా కాళ్లు చేతు కదుపుతు వృత్తాకారంలో చేయి చేయి పట్టుకొని తిరుగుతు, ఎగురుతు ఆనందిస్తున్నారు.సెల్‌ ఫోన్లలో ఆ దృశ్యాు బంధింపబడు తున్నాయి. నెమ్మదిగా భోజనశా మీదుగ నిర్జన మైదాన ప్రదేశానికి చేరుకున్నారు అందరు. ‘‘చిట్లాకుప్ప’’కు మంట వెలిగించి పశువును మూడుసార్లు ప్రదక్షిణం చేయించి గోశాకు తీసుకువెళ్లారు. నేను పాఠశాలో చేరిన కొత్తలో ఇదంతా ఓవింతగా అనిపించింది. పండుగ ఐపోయి పదిరోజు తరువాత ఈ సంక్రాంతే మిటని అనుకున్నా! ఆ విషయం అప్పుడు అక్కడితో మర్చిపోయా! జనవరి 14,15 తేదీలో సంక్రాంతి పండుగ పూర్తయితే మా ఊరిలో 25న సంక్రాంతేంటనే అనుమానం నాలాగ అందరికీ కుగుతుంది. చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధమైన పాఠశా రిషీవ్యాలి స్కూు అదే మాఊరు. దానిని జిడ్డు కృష్ణమూర్తిగారు స్థాపించారు. ప్రకృతికి, పక్షు, పశువు, కొండు, గుట్టకు సమీపంగా ప్రశాంతంగా వుండే 350 ఎకరా పాఠశాకు 3కిలో మీటర్ల దూరంలో ‘తెట్టు’అనే గ్రామం ఉంది. తెట్టు గ్రామం అసు పేరు ‘‘శేషనగరము’’. ఈ గ్రామంలో అతి ప్రాచీనమైన ‘‘సంతాన వేణుగోపాస్వామి’’ దేవాయమునకు అటు తమిళనాడు, ఇటు కర్ణాటక నుండి కూడ భక్తు వచ్చి తమతమ కోరికు నెరవేరినందున మొక్కు తీర్చుకుంటు వుంటారు. అశ్వనీ నక్షత్రముతో కూడుకున్న అమావాస్యనాడు శ్రీవారి కళ్యాణోత్సవము జరుగును. స్వామివారి విగ్రహము కోనేరులో అమావాస్యనాడు భించుటతో ఆనాటి నుండి అమావాస్యనాడే కళ్యాణోత్సవం నిర్వహించటం ఆనవాయితీ అయింది.కాక్రమేణ శేషనగరము ‘తెట్టు’ గా మారింది. సుమారు 20 కుటుంబా వారు గతంలో అక్కడ ఒక కోట నిర్మించుకొని ఏనుగు బారిన పడకుండుటకై చుట్టు ముళ్లకంపతో ఎత్తైన తెట్టు వేసుకున్నందున ఆ గ్రామానికి తెట్టు అను పేరు వచ్చింది. విశిష్టాద్వైత దర్శన ప్రవర్తకుడగు శ్రీమద్రామానుజాచార్యు వారి విగ్రహం ఆ దేవాయంలో వున్నందున రామాను జాచార్యు వారు ఆదిశేషుని అవతారం కావున ఆ ఊరికి నాడు ‘శేషనగరం’ అని పేరు వచ్చింది.ప్రస్తుతం ఈ తెట్టు చుట్టు ప్రక్క గ్రామా కంటే పెద్దది కావున ‘‘కస్ఫా’’ గ్రామం అంటారు. చుట్టుప్రక్క గ్రామీణుకు స్వామి వారిపై అమిత భక్తి కావున సంక్రాంతి, దసరా మొదగు పండుగు తెట్టు దేవా యంలో ఐన తరువాతే మిగిలిన గ్రామాల్లో చేస్తారు. ఆవిధి విధానాన నుసరించి మాపాఠశా ప్రతి సంవత్సరం శనివారం ఈ సంక్రాంతి పశువు పండుగ చేస్తాం. శనివారం మధ్యాహ్నం నుండి తరగతు వుండవు కావున విద్యార్థు చదువుకు ఏవిధమైన ఆటంకం ఉండదు. తెట్టులో సంక్రాంతి కాగానే మిగిలిన గ్రామా వారు వారివారి అనుకూతను పెద్దతో చర్చించి నిర్ణయించి జరుపుకుంటారు. గ్రామం మొత్తం ఒకేరోజు ఈ సంక్రాంతి పండుగ చేస్తారు. ఆదివారాలో చేయరు. ఆరోజు మాంసాహార భోజనం కావున. సంక్రాంతికి కొత్త అు్లళ్లను పివటం, నూతన వస్త్రాు యివ్వటం వంటి ఆచారం మా ప్రాంతంలో లేదు. ఉభయ గోదావరి జిల్లా వారు ఈ సంక్రాంతిని ‘‘పెద్దపండుగ’’ అని ఘనంగా చేస్తారు. అు్లళ్లతో, కూతుళ్లతో, మనుమడు, మనుమరాళ్లతో, హరిదాసు కీర్తనతో, గంగిరెద్దువారి విన్యాసం వంటి వినోదాతో, కోడిపందాుతో ఆనందంగా గడుపుతారు. ఈ రకమైన ఆచార వ్యవహారాు యిక్కడ వీరికి తెలియవు. మదనపల్లి దగ్గర ‘పెంచుపాడు’, పుంగనూరు తాూకా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంక్రాంతి, సంక్రాంతి రోజు కాకుండ తరువాత వచ్చే ‘మంగళవారం’ చేస్తారు. ఈరోజు అనపకాయ పితికిపప్పు, దోశొ, వడు తప్పనిసరిగా ప్రతి యింటిలో చేస్తారు. పశువు అంకరణ, ‘‘చిట్లాకుప్ప’’ ప్రదక్షిణ మామూు. బుధవారం ఊరంతా కలిసి పొట్టేును కోసి దాని రక్తం ఊరి పొలిమేరల్లో చల్లి ఆ మాంసం గ్రామస్తుంతా ప్రసాదంగా పంచుకొని వండుకుంటారు. కురబకోటలో సంక్రాంతి తరువాత కనుమ పండుగ సోమ వారం, శనివారం వస్తే చేయరు. కారణం కనుమరోజు మాంసాహారం సేవిస్తారు కాబట్టి. ఒక్కో పండక్కు ఒక్కో గ్రామంలో ఒక్కో ఆచారం పాటిస్తారు యిక్కడి ప్రజు. తమిళనాడు సరి హద్దు గ్రామాల్లోని ‘‘పానటూరు’’ గ్రామం గుడి పా మండం లోనిది. సంక్రాంతికి ఎద్దు పందా పోటీు నిర్వహిస్తారు.పోటీలో గెలిచిన ప్రథమ, ద్వితీయ, తృతీయ ఎద్దుకు వస్తు రూపేణ (బంగారం, వెండి) బహుమ తు యిస్తారు. పోటీు కాగానే గ్రామదేవతకు దివ్వెను మోసి పూజించిన తరువాత, ఊరేగించి రాత్రికి పౌరాణిక నాటకం వేయిస్తారు.కర్ణాటక రాష్ట్రానికి చెందిన చింతామణి, రాయల్‌ పాడు, శ్రీనివాసపురాు మా సమీప ప్రాంతాు. ఇంచుమించుగా మదనపల్లె పరిసరా వాళ్లు చేసే విధంగానే తేదీు నిర్ణయించుకొని సంక్రాంతి పండుగ చేస్తారు. కురబకోటలో ఉగాది కొంత ప్రత్యేకతను సంతరించుకుంది. ముస్లిము కొందరు హిందూ పూజారు ఇండ్లకు ఓరోజు ముందు వచ్చి బియ్యం,పప్పు,ఉప్పు,నెయ్యి మొదగు సంభారాు యిచ్చి ఉగాది ప్రసాదం పెట్టమంటారు. ఉగాదిరోజు ఉదయం ఉపవాసముండి మధ్యాహ్నం పూజాయి యిచ్చిన అన్నప్రసాదాన్ని తీసుకుని భక్తితో ఆరగిస్తారు. హిందూ ముస్లిము ఐక్యతకు చక్కని ఉదాహరణ ఈ ఉగాది. ఇలా ఎందుకు చేస్తారని ముస్లిమును అడిగితే మాపెద్దు చెప్పారు మేం చేస్తున్న ఆచారం అంటారు. పండుగు ఆచారాలో చెప్పుకోతగినది ఏమంటే వినాయకచవితి. ఇది ఇక్కడ తొలి పండుగగా భావింపబడుతుంది.దీన్ని ‘‘టెంకాయ పండుగ’’ అంటారు. ఉదయం ఊరుచివర వున్న ‘‘నాగ ప్రతిమను’’ కడిగి పసుపు రాసి పూతో అంకరించి దారా పోగు చుట్టు చుడతారు. పాతో అభిషేకాు చేస్తారు పుట్టలో పాు పోస్తారు. తరువాత ఇంట్లో ‘పేడ’, మట్టి వినాయకుకు పూజ చేసి ఆహార పదార్థాు ఆరగింపు చేస్తారు. పొలాకు వెళ్లి వారి తాతముత్తాత సమా ధును శుభ్రం చేసి టెంకాయు కొట్టి ఆరగింపు చేసి బట్టు పెడతారు. కొందరు దీన్ని ఉగాదిరోజు చేస్తారు.ఈ ప్రాంతంలో అన్నీ ఆవులే కావున ఆవుపేడతో వినాయకుడిని చేస్తారు. వ్యవసాయదారు వ్యవసాయపు ఎరువు ఈ పేడే. అందునా ఆవు పేడ. చనిపోయిన తల్లిదండ్రుకు పూజ వారి పొలాల్లోనే వారి సమాధుకే! మట్టితో విడవలేని మమకారానికి భక్తికి యింతకంటే ప్రత్యేకమైన ఉదాహరణ ఏమన్నా కావాలా? జిడ్డు కృష్ణమూర్తి గారు పుట్టిన మదనపల్లిలో యీ టెంకాయు కొట్టడం శ్రీరామనవమి పండుగరోజు కూడ చేస్తారు. వారివారి మీ చూచుకొని ఉగాదికి కాని, వినాయకచవితికి కాని కుదరకపోతే శ్రీరామ నవమికి చేస్తార నిజానికి ఇది వ్యవసాయదారు పండుగ. తమ పంటను విపరీతంగా పాడుచేసే ఎుకకు -ఏనుగుకు చేసే ప్రార్థన. పంట నాశనం చేయవద్దని ప్రార్థన.
ఇలా ప్రతి పండుగ సాంప్రదాయంలో ఓ చక్కని నిక్షిప్తమైన సందేశం వుంది. నేడు యీ దేశానికి కావసినది ఇదే! మట్టిలో కలిసిపోయే మనం ఆమట్టిని పూజిద్దాం! ఆ ధరిత్రి తల్లి యిచ్చే పంటని కడుపార ఆరగిద్దాం. చివరిగా ‘‘తింటే గారొ తినాలి. వింటే భారతం వినాలి’’ సామెతలో ‘భారతగాధు’ ఈ జిల్లా ప్రత్యేకత.‘‘భారతం మిట్ట’’అనే పేరుతో ఓ ఊరే వుందంటే దాని ప్రాధాన్యత ఎంతో చెప్పాలా? కుప్పం,మదనపల్లి, రామసముద్రం, కాళహస్తి, చెంబుకూరు మొదగు అనేక ప్రాంత గ్రామాల్లో యీ భారతాకు పెట్టింది పేరు. ఎండా కాంలో 18పగళ్లు,14రాత్రులో ఈ కార్యక్రమాు జరుగుతాయి. రోజుకో పర్వం, మధ్యాహ్నం హరికథా రూపంలో భాగవ తాయి చెపుతారు. రాత్రికి ఆకథనే పౌరాణిక నాటకంగా వేస్తారు. ఇందులో ‘బలిబండి’ ‘అర్జునుని తపస్సు’బీ దుర్యోధన వధ ముఖ్యమైన ఘట్టాు. పగటిపూట యివి ప్రత్యక్షంగా ప్రదర్శిస్తారు. మరో చెప్పుకోదగిన విషయం ‘ఉత్తరగోగ్రహణం’ గ్రామీణు తమ గోసంపదను ఓ చోటికి చేర్చి అర్జునుడు, ఉత్తరకుమార పాత్రతో రసవత్తరంగా కథ సాగిస్తారు. కుప్పం దగ్గర ‘‘పెద్ద బంగారు నత్తం’’ గ్రామంలో ఏకంగా ‘‘పాండవుకు దేవాయాలే వున్నాయి’’.ఈ గ్రామంలో 18 రోజు కార్యక్రమా చివరిరోజు ద్రౌపదీ కళ్యాణోత్సవం చేస్తారు. చిత్తూరు జిల్లా పండుగలో స్థానిక ఆచారాు ‘ఎంత మధురం ఎంత మనోహరం’,ఎంత సుందరం? అందరం ఆఆచార సాంప్రదాయాల్ని పండుగల్ని విశ్వాసాల్ని, నమ్మకాల్ని ముందు తరా వారికి ఆదర్శంగా కొనసాగిద్దాం!
-శ్రీ గోమఠం రంగా చార్యులు

మార‌ని రాత‌…త‌ప్ప‌ని డోలీ మోత !

‘‘ కొండ కోనల్లో జీవనం.. నిండైన అమాయకత్వం.. మరమం ఎరుగని మనస్త త్వం.. ఇదీ మన్యంలో గిరిపుత్రు జీవన విధానం. ప్రకృతి ఒడిలో ఊయలూగుతూ… అడవితో పెనవేసుకుని సాగుతున్న వారి బతుకుల్లో వెలుగు మాత్రం కరువయ్యాయి. కనీసం విద్యా, వైద్యం అందక ఆ గిరిజన బతుకు తెల్లారుతున్నాయి. దశాబ్దాల‌ గడిచినా ఇంకా ఏజెన్సీలో పురిటి కష్టాలు వీడటం లేదు. పిల్ల‌బాట‌లే ఆ గూడాకు రహదారులు. నిత్యావసరం, అత్యవసరం ఏదైనా సరే…. కాలినడకనే వారి ప్రయాణం. డోలీలే వారికి అంబులెన్సలు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిపుత్రు ఎదుర్కొంటున్న కష్టాలివి. కొండ కోనల్లో ప్రకృతి పెనవేసు కున్న గూడాల్లో బతుకు మాత్రం నేటికీ వెలుగు రావటంలేదు. యాభై ఏళ్ల క్రితం నాటి పరిస్థితులే గిరిజన ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి…’’

ప్రపంచాన్ని కుగ్రామం చేసే పరిజ్ఞాన మొచ్చినా...అక్కడ ఊరు దాటేందుకు దారలుండ‌వు. సమస్త సమాచారం క్షణాల్లో చేర్చే సాంకేతికత... ఏళ్లు గడిచినా ఆప్రాంతాల‌కు చేరలేదు. గంటల్లో గుండెను సైతం మార్చే నైపుణ్యమున్నా...మందు గోలీలైనా వారికి అందవు. ఒక్క క్లిక్‌తో ఆహారం ఇంటికొచ్చే రోజుల్లోనూ... రేషన్‌ కోసం మైళ్లదూరం నడవక తప్పదు. మార్గమధ్యలోనే ప్రసవాలు.. గమ్యం చేరక ముందే మరణాలు..ఇలా బాహ్య ప్రపంచానికి దూరంగా బతుకులీడుస్తున్న గిరిజను గోడుపై ప్రత్యేక కథనం.

మారుమూల‌ గిరిజన గ్రామాల‌కు రహదారి సదుపాయం లేకపోవడంతో అత్యవసర సమయాల్లో రోగుల‌ను ఆసుపత్రికి తరలించేందుకు డోలీమోత తప్పడంలేదు. వందు,వేల‌కోట్ల రూపాయు ఖర్చు చేస్తున్నామనే ప్రభుత్వాలు గిరిజనల‌కు కనీస రవాణా కల్పించడంలో విఫమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌,ఒరిస్సా,ఛత్తీష్‌ఘర్‌ రాష్ట్రాల్లోని అనేక మారుమూల‌ గిరిజన గ్రామాల‌కు నేటికి రహదారి సౌకర్యం అందని ద్రాక్షలా వుంది. ప్రసవ సమయం దగ్గరపడినా గర్భిణల‌ను ఆసుపత్రుల్లో చేర్పించక పోవడం వ‌ల్ల అనేక ప్రసవాలు గ్రామాల్లోనో, అంబు లెన్సుల్లోనో,ఒక్కోసారి రహదారుల‌ పక్కనే జరుగు తున్నా అధికార యంత్రాంగంలో కదలిక రావడం లేదు.  108వాహనాలు సక్రమంగా పని చేయడం లేదు. బైక్‌ ఆంబులెన్సులు రావడానికి దారి ఉండదు. చీకటిపడితే గిరిజన ప్రాంత పీహెచ్‌సీల్లో వైద్యం అందుబాటులోఉండదు. ఆసుపత్రు ఒకవేళ తెరిచినా డాక్టర్లు  స్థానికంగా  అందుబాటులో లేని పరిస్థితున్నాయి.  ఆసుపత్రికి వెళ్లాంటే 12`20 కిలోమీటర్ల దూరం కాలినడకన కొండ దిగుతూ ఎక్కుతూ రోగిని/గర్భణీస్త్రీల‌ను డోలికట్టి మోసుకుపోవాల్సిందే. మరోవైపు క్షేత్రస్థాయిలో ఉండే ఎఎన్‌ఎంలు, సూపర్‌ వైజర్లు గర్భిణిల్ని ప్రసవ తేదీకి కనీసం వారం ముందుగానే ఆసుపత్రికి చేర్చాల్సి ఉన్నా ఈమారు మూల‌ ప్రాంతంలో పెద్దగా పట్టించుకోవడం లేదు. పైగా హైరిస్క్‌ గర్భిణలు నమోదు, వారిని ఎప్పటి కప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షు చేయించడం లోను వైద్యసిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవరి స్తున్నారు. ఈ కారణంగానే పురిటినొప్పు వచ్చాక అప్పటి కప్పుడు ఆసుపత్రికి చేర్చాల్సి రావడం,కొన్ని సార్లు స్థానికులే పురుడు పోయడం జరుగుతోందని స్ధానిక ప్రజంటున్నారు. ఇలాంటి సంఘటను మన్యంలో సర్వ సాధారణం..ప్రతీరోజు చూడవచ్చు...కొండ మీద బతుకుతున్న గిరిజను ఆనారోగ్యం పాలై నపుడు నానాకష్టాలు పడి కిందికి చేరుకుంటారు.

గర్భిణీ స్త్రీకు ఇక్కట్లు
గడిచిన ఒక్క నెల‌లోనే పది డోలీ మోత ఘటను వెలుగులోకి వచ్చాయి. సుదూరంలోని కొండ కొనల్లోని పల్లె నుంచి పట్టణాల్లో ఆసుపత్రుకు వృద్ధలు,గర్భిణీ స్త్రీల‌ను తీసుకొచ్చేందుకు నరకయాతన అనుభవిస్తున్న వారికి రహదారి సౌకర్యం కల్పించడంలో ప్రభుత్వాలు విఫమవుతున్నాయి. ఒరిస్సా నుండి ఆంధ్రా వరకు కొండప్రాంతాల్లో గిరిజన రోగల‌ను డోలీలో మోసు కురావడం అందరికీ తెలిసిందే. ‘ప్రసవ సమయం దగ్గరపడినా గర్భిణల‌ను ఆసుపత్రుల్లో చేర్పించక పోవడంవ్ల అనేక ప్రసవాలు గ్రామాల్లోనో, అంబు లెన్సుల్లోనో, ఒక్కోసారి రహదారు పక్కనే జరుగుతున్నా అధికారయంత్రాంగంలో కదలిక రావడం లేదు. ఆఖరికి108 వాహనాు సక్రమంగా పని చేయడం లేదు.<br>అడవి బిడ్డకు పురిటి కష్టాలు<br>ఇప్పటికీ ఈ ఏజెన్సీలో పురిటి కష్టాలు వీడటంలేదు. గర్భిణీల‌ను తరలించేందుకు వాహనాలు, రోడ్డు సౌకర్యం అందుబాటులో ఉండక కొండ ప్రాంతాల్లో పడే కష్టాలు అంతాకాదు. ఎడ్లబండ్లపై లేదంటే డోలీలు కట్టుకుని గుట్టు, అటవీ మార్గం దాటుకుంటూ కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. సమయానికి ఆస్పత్రికి చేర్చక ఈ పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోవటం సర్వసాధారణంగా మారింది. చివరకు ఇక్కడి పిల్ల‌ల‌కు పోలియో చుక్కు వేసే నర్సులు కూడా కొండలు, గుట్టల‌పైనుంచి నడక సాగించే పరిస్థితి. వర్షాకాలం వచ్చిందంటే బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. పొంగిపొర్లే వాగు,వంకను దాటుకుని గిరిజను బయటికి రాలేరు. అత్యవసరం ఉంటే డోలీల్లో తీసుకు రావా ల్సిందే.కగానే సౌకర్యా క్పన.. ప్రభుత్వా ు గిరిజను కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా….అవి వీరిదరికి చేరేందుకు మాత్రం సౌక ర్యాలు ఉండవు. గూడాకు రావాంటే అధికారులే వెనకంజ వేస్తుండగా మారిపోతోంది. పిల్ల బాటను బీటీ రోడ్లుగా మార్చేందుకు అటవీ శాఖ అభ్యంతరాలు అడవిబిడ్డల పాలిట శాపంగా మారుతున్నాయి. అభివృద్ధి పను సైతం అర్ధాం తరంగా నిలిచిపోతున్నాయి. తాడ్వాయి మండం కొండపర్తి గేటు నుంచి బీటీరోడ్డు నిర్మాణానికి నిధు మం జూరైనా… అటవీశాఖ అడ్డుచెప్ప టంతో రెండేళ్ల కిందట పను నిలిచిపోయాయి. గోవిందరావు పేట మండం రాఘవపట్నం గేటు నుంచి కొత్త ఇప్పగడ్డకు రోడ్డు నిర్మాణానికి రూ.50క్షు మం జూరైనా అదీ పూర్తికాలేదు. నూగురు వెంకటా పురం మండంలోరోడ్ల కోసం మూడున్నర కోట్లు మంజూరైనా ప్రారంభానికి నోచుకోలేదు. కొన్ని స్థవివాదాు, మరికొన్నిచోట్ల అటవీశాఖ అభ్యంత రాతో ఎన్ని మంజూరైనా చివరకు పరి స్థితి మొదటికే వస్తోంది.మౌలిక వసతు కల్పి స్తేనే.. కారణాలెన్ని ఉన్నా….దశాబ్దాుగా గిరిజన ప్రాంతాల్లో అడవిబిడ్డు పేదరికంలోనే కొట్టు మిట్టాడుతున్నారు. అప్పుడప్పుడు హడావిడి చేసే అధికాయి, పాకు వీరికి శాశ్వతపరిష్కా రం మాత్రం చూపలేకపోతున్నారు. ప్రత్యేక కార్యా చరణతో మౌలిక వసతు కల్పిస్తేనే గిరిపుత్రు ఆధునిక ప్రపంచంతో పోటీపడే అవకాశం ఉం టుంది. గర్భిణీ అవస్థలైతే వర్ణనాతీతం. చర్ల మండలంలోని ఎర్రంపాడు గ్రామం చత్తీస్‌గఢ్‌కు సరిహద్దులో ఉంది. ఆ గ్రామంలోని కొవ్వాసి ఐతఅనే మహిళకు పురిటి నొప్పు మొదయ్యాయి. ఊరి నుంచి బయటకు రావాంటే రహదారిలేదు. దీంతోభర్త మూస స్థానిక ఆశాకార్యకర్త సోమమ్మ, ఆమెభర్త సోమయ్య సహకారంతో జెట్టీకట్టి పక్కనే ఉన్న చెన్నాపురానికి మూడు కిలో మీటర్లు నడుచుకుంటూ బయలు దేరారు. దారిలోనే ఐత మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈఊరికి బత్తినపల్లి మీదుగా రహదారి నిర్మాణానికి నిధు మంజూరైనా ఇప్పటికీ పను మొదలు కాలేదు. దీంతో ఎంతకష్టం వచ్చినా గ్రామస్థుల‌కు కాలినడకే దిక్కవుతోంది. వర్షాకాలంలో వాగు దాటలేక తీవ్రఇబ్బందలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గర్భిణలు ప్రసవం కోసం వాగు దాటలేక ప్రాణాల‌ను అరచేతిలో పెట్టుకుని నాటు వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారు.

డోలీలోగర్భిణి.. అడవిలో ప్రసవం..రాయితో బొడ్డుతాడు కోత
‘మా ఊరికి రోడ్డు లేదు. రోగును, గర్భిణును ఆస్పత్రికి తీసుకెళ్లాంటే 6కిలోమీటర్ల దూరం భుజాపై మోసుకెళ్లాల్సిందే. మేం ఇన్ని ఇబ్బం దు పడుతున్నా మా సమస్యను ఎవరూ పట్టించు కోవడంలేదు. మా జీవితాను బాగు చేసే రోడ్డు కోసం ఎదురుచూస్తున్నాం. అధికాయి స్పందించి మా సమస్యను పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం’’<br>కొద్దిరోజుగా వాట్సాప్‌లోవైరల్‌గా మారిన ఓ వీడియోలో ఉత్తరాంధ్రకు చెందిన ఓగిరిజన యువ కుడి ఆవేదన ఇది. అత్యవసరంగా ఆసుపత్రికి వెళ్లాల్సిన ప్రతిసారీ ప్రాణాపై ఆశలొదుకుని కొండు గుట్టు దాటుతున్న అడవి బిడ్డ అరణ్య రోదన ఇది. ఈవీడియో చిత్రీకరించిన యువకుడిది విజయనగరంజిల్లా సాూరు మండంలోని కొదమపంచాయతీ యం.చింతవస అనే గిరిజన గ్రామం. కొండల్లోఉన్న ఈగ్రామానికి రోడ్డు లేదు. ఇక్కడ ఎవరికైనా జబ్బు చేసినా, పురిటి నొప్పుతో బాధపడుతున్నా వారిని ఆస్పత్రికి తీసుకెళ్లాంటే ఆరేడు కిలోమీటర్ల దూరం డోలీలో మోసుకెళ్లడం తప్ప మరోదారి లేదు.<br>తాజాగా మార్చి24న ఈఊరికి చెందిన ఒక గర్భిణిని అలానే తీసుకెళ్లారు. కానీ 3కిలోమీటర్ల దూరం వెళ్లగానే దారిలోనే ఆమె ప్రసవించారు. దాంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఆమెను తిరిగి వాళ్ల గ్రామానికే తీసుకెళ్లారు. ఆమె కాన్పు సమయంలో దూరం నుంచి ఓ యువకుడు వీడియో తీశాడు. రోడ్డు లేకపోవడంతో గ్రామస్తు ఎలాంటి కష్టాు పడుతున్నారో ఈవీడియోలో వివరిం చాడు. ఆసుపత్రికి తీసుకెళ్తుండగానే ప్రసవిం చడంతో వారి వద్ద కాన్పు చేయడానికి అవసరమైన సామగ్రి కూడాలేదు. దీంతో అక్కడే దొరికన ఒక పదునైన రాయితో శిశువు బొడ్డుతాడును కోయడం కూడా ఈ వీడియోలో కనిపిస్తుంది. రోడ్డు లేకపో వడంతో గిరిజన మహిళు ఎంతటి ప్రమాదకర పరిస్థితుల్లో ప్రసవించాల్సి వస్తోందో ఈ వీడియో కళ్లకు కట్టింది. ఊరికి రోడ్డులేక తాము పడుతున్న ఇబ్బందు గురించి అనేకసార్లు అధికారుకు మొరపెట్టుకున్నామని ఇంటర్‌ చదువుతున్న సూరయ్య అనే యువకుడు తో చెప్పారు.<br>‘‘మా గ్రామంలో ఎవరు అనారోగ్యం పాలైనా డోలీలో మోసుకొని తీసుకెళ్లాల్సిందే. కొన్నిసార్లు గర్భిణు దారిలోనే చనిపోతుంటారు. అప్పుడప్పుడు పసిప్లిు ఆస్పత్రికి వెళ్లేలోపే ప్రాణాు కోల్పోతుంటారు’’ అని చెప్పారు సూరయ్య. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సమస్య పరిష్కారం కాకపోవడంతో తమ కష్టాను రికార్డు చేసి సోషల్‌ మీడియాలో పెట్టి అధికారు దృష్టికి తీసుకెళ్లాని అనుకున్నామని సూరయ్య తెలిపారు. ‘‘మార్చి24న పురిటి నొప్పుతో బాధప డుతున్న ముతాయమ్మను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు మేము ఎలాంటిదారిలో వెళ్లాల్సి ఉంటుందో, రోడ్డు లేకపోవడం వ్ల మేం ఎన్ని కష్టాు పడుతున్నామో అందరికీ తెలియజెప్పాని అనుకున్నాం. అందు కోసం మా ప్రయాణం ప్రారంభం అయినప్పటి నుంచి వీడియో చిత్రీకరించాం. అయితే మార్గం మధ్యలోనే కాన్పు అవుతుంది అని అనుకోలేదు’’ అని చెప్పారు. తమ గ్రామానికి రోడ్డు వేయాని విజ్ఞప్తి చేస్తూ అధికారుకు తాను లేఖ రాసినా వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని రాజు అనే మరో యువకుడు తెలిపారు.‘మేము ఇక్కడ కొండపై బతుకుతాము. ఇక్కడ చుట్టుపక్క మరికొన్ని గ్రామాకు కూడా రోడ్లు లేవు. రోడ్డు వేస్తే కొండ మీదనుంచి కిందకి దిగటానికి పట్టే సమయం తగ్గుతుంది. మాకు కష్టాు దూరమవుతాయి. నేను రాసిన లేఖకు అధికారు నుంచి ఇంకా ఎటువంటి స్పందన రాలేదు’’ అని రాజు అన్నారు. మార్గం మధ్యలో గిరిజన మహిళ ప్రసవించిన ఘటనపై జిల్లా అధికారును సంప్రదించగా ప్రస్తుతం తల్లీబిడ్డు క్షేమంగా ఉన్నారని,శిశువుకు టీకాు ఇచ్చినట్టు వారు తెలిపారు.‘‘ఆమహిళ ప్రసవం గురించి తెలియగానే ఆకొండపైకి ఏఎన్‌ఎంని పంపించాం. పాపకు అవ సరమైన టీకాు ఇచ్చారు. తల్లిఆరోగ్య పరిస్థి తిని పరీక్షించారు.శిశువు 3కిలో బరువు ఉంది. ఆరో గ్యంగా ఉంది’’ అని విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్య ఉపఅధికారి రవి కుమార్‌ రెడ్డి చెప్పారు. కొండ మీద ఉన్న ఈ గ్రామానికి రోడ్డు లేకపోవడం వ్ల రోగును ఇక్కడి నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలోని కొండ మొదు వరకూ మోసుకెళ్తారు. అక్కడ ఓబైక్‌ అంబులెన్స్‌ ఉంటుంది. అక్కడికి 17కిలోమీటర్ల దూరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది. ఈప్రాంతంలో రోడ్డు నిర్మాణానికి ఐదుసార్లు టెండర్లు పిలిచినట్టు జిల్లా వైద్య శాఖ అధికారి కొర్రావిజయక్ష్మి తెలిపారు. ‘‘అక్కడ రోడ్డు కోసం ఐటీడీఏ ఐదుసార్లు టెండర్లు పిలిచింది. అది మారుమూ ప్రాంతం కావడంతో గుత్తేదార్లు ముందుకు రావడం లేదు. మేం చేయగలిగిందంతా చేశాం’’ అన్నారు ఇదే ఏడాది జులైలో యం.చింత వస కు సమీపంలోని సిరివర గ్రామానికి చెందిన గిరిజన మహిళ తామరకొండ జిందామని తనబిడ్డని కోల్పోయారు. అయిదో నెలో నొప్పు రావటంతో ఆమెకు గర్భస్రావమైంది. ఆమెను హాస్పిటల్‌కి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే గర్భస్రావం కావటం తో శిశువు బతకలేదు.తన బిడ్డకి కూడా అలాగే జరుగుతుందేమో అని భయపడ్డానని ముతాయమ్మ భర్త చోడిపల్లి జుంబి చెప్పారు.ఆయన మాట్లా డుతూ ‘‘నాభార్యకి ఉదయం నొప్పు మొదలైనాయి. మేము వెంటనే డోలీలో ఆమెను కూర్చోబెట్టి కిందకి బయుదేరాం. దారి మొత్తం భయపడుతూనే ఉన్నా.కొంతదూరం వెళ్లగానే కాన్పు అనగానే నాకు ఇంకా భయమేసింది. కానీ అపాయం ఏమీ జరగలేదు. ఆ రోజు నా భార్య చాలా ఇబ్బంది పడిరది’’ అనిజుంబి గుర్తుచేసుకున్నారు. కాగా సిరివర ఘటనను జాతీయ మానవ హక్కు కమిషన్‌ సుమోటోగా తీసుకుని ఏపీ ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. ఇక్కడి కొండ ప్రాంతాల్లోని పదిశాతం ఆవాసాకు రోడ్డు సౌకర్యం లేదని విజయనగరం జిల్లా అధి కాయి తెలిపారు. రోడ్లు లేకపోవడంవ్ల అత్యవసర పరిస్థి తుల్లో ఆస్పత్రికి వెళ్లడం కష్టమవుతున్నందున గర్భిణును ప్రసవానికి రెండు నెల ముందే కొండ మీద నుంచి కిందకు తీసుకురావాని అనుకుం టున్నట్టు ఐటీడీఏ ప్రాజెక్టుఅధికారి క్ష్మీషా వ్లె డిరచారు.‘గర్భిణును ప్రాథమిక ఆరోగ్య కేంద్రాకు దగ్గరగా ఉంచానుకుంటున్నాం. అలా చేస్తే భవిష్యత్తులో ఇలాంటి ఘటను జరగకుండా చూడవచ్చు. ప్రస్తుతం 50-60 మహిళకు సరిపడా స్థం కోసం చూస్తున్నాం’’ అని చెప్పారు రవికుమార్‌ రెడ్డి.ఈగ్రామానికి రూ.5.5కోట్ల బడ్జెట్‌ తో రోడ్డు మంజూరైనట్టు ఐటీడీఏ అధికారి క్ష్మీషా తెలిపారు.‘9.8 కి.మీ.రోడ్డు మంజూరైంది. కానీమేం ఐదుసార్లు టెండర్‌ పివాల్సి వచ్చింది.టెండర్లు వేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు’’ అని క్ష్మీషా చెప్పారు. కొండ ప్రాంతం కావడం, కఠిన పరిస్థితు మధ్య పనిచేయాల్సి రావడంతో పెద్దగా లాభాు రావనీ, అందుకే కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని ఆయన అన్నారు. ‘‘తక్కువ లాభాుండడం వల్లే కాంట్రాక్టర్లు ముం దుకు రావడం లేదని అనుకుంటున్నాం. కొండ ప్రాంతాల్లోని గ్రామాను కలిపే మరో ఐదు రోడ్లు ఇలాంటివే పెండిరగ్‌లో ఉన్నాయి’’ అని క్ష్మీషా తెలిపారు. కొండ కోనల్లో జీవనం.నిండైన అమాయకత్వం.. మ‌ర‌మం ఎరుగని మనస్త త్వం..ఇదీ మన్యంలో గిరిపుత్రు జీవన విధానం. ప్రకృతి ఒడిలో ఊయ ూగుతూ… అడవితో పెనవేసు కుని సాగుతున్న వారి బతుకుల్లో మెగు మాత్రం కరువయ్యాయి. కనీసం విద్యా, వైద్యం అందక ఆ గిరిజన బతుకు తెల్లారుతున్నాయి. ఏడు దశాబ్దాు గడిచినా ఇంకా ఏజెన్సీలో పురిటి కష్టాు వీడటం లేదు. ప్లిబాటలే ఆ గూడాకు రహదాయి.నిత్యావసరం, అత్యవ సరం ఏదై నాసరే…. కాలినడకనే వారి ప్రయాణం. డోలీ లే వారికి అంబులెన్సు. ముగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిపుత్రు ఎదుర్కొంటున్న కష్టాలివి.కొండాకోనల్లో ప్రకృతి పెనవేసుకున్న గూడాల్లో బతుకు మాత్రం నేటికీ మెగు లోకి రావటంలేదు.యాభైఏళ్ల క్రితం నాటి పరిస్థి తులే గిరిజన ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి..ఆయా రాష్ట్రా ల్లో మారుమూ అమాయక జీవనం సాగిస్తున్న ఆదివాసీబిడ్డ పురిటి కష్టాు కడతెర్చేం దుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాు కృషి చేయాలి. మారు మూ గిరిజన తండాకు అనుసంధాన రహదా యి నిర్మించాలి. వైద్య,విద్య, మౌలిక సదు పాయా ు కల్పించడంలో చిత్తశుద్ది ప్రదర్శించాలి. ఐటి డీఏ సంస్థను బలోపేతం చేసి రహదాయి నిర్మా ణాతోపాటు వాగు మధ్యవంతెను, చెక్‌ డామ్‌లు నిర్మించాలి. ఆపద్భంధులా ఆదుకుంటున్న 108,104..ఆశవర్కర్లపై సర్కారు వివక్ష విడనా డాలి. ఏజెన్సీలోని ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత అధిగమించాలి. వసతల‌ లేమి పాల‌కు చిత్తశుద్దిని ప్రశ్నిస్తోంది. ఏటా రోగాబారిన పడి గర్భిణీ స్త్రీలు పురిటి నొప్పుల‌తో మరణిస్తున్నవారి సంఖ్య పెరిగిపోకుండా నివారించాలి.
-సైమన్‌ గునపర్తి

విలీనం చట్ట విరుద్దం..!

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవకాంలో విశాఖపట్నం మెట్రోపాలిటన్‌ రీజియన్‌ అండ్‌ అర్బన్‌ డెవప్‌మెంట్‌ అథారిటీస్‌ (వీఎంఆర్‌డీఏ)పరిధిని విస్తరించి విశాఖ జిల్లాలోని13మండలాను విలీనం చేసుకుంది. దీంట్లో షెడ్యూల్డ్ ప్రాంతం నాతవరం మండంలోని చమ్మచింత, ధర్మవరం అగ్రహరం,కవవోడ్డు శరభవరం(కె.విశరభవరం,కురువాడ,పొట్టి నాగన్నదొరపాలెం(పీఎన్‌డీ పాలెం),సరుగుడు వంటి ఆరు షెడ్యూల్డ్‌ గ్రామాను వీఎంఆర్‌డీఏలో చేర్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలోని షెడ్యూల్డ్‌ ప్రాంతాలో గ్రామాను మినహాయించాన్నది ప్రభుత్వ ఉద్దేశం అనిపించినప్పటికీ, ఈ ఆరుగ్రామాను వీఎంఆర్‌డీఏ పరిధిలోకి తీసుకోవడం చట్టబద్దత కాదు. వీఎంఆర్‌డీఏలో విలీనమైన ఈగ్రామాకు గిరిజనుల‌కు వరమైన షెడ్యూల్‌ ప్రాంత పంచాయితీరాజ్‌ విస్తరణ చట్టం(పీసా),గిరిజనుకు అండగా నిలిచి సుస్థిరమైన జీవనోపాధి కల్పిస్తున్న అటవీ హక్కు చట్టం(ఎఫ్‌ఆర్‌ఏ)వంటి రెండు చట్టాు వర్తిస్తాయి.
పీసా చట్టం గిరిజన ప్రాంత ప్రజ ఆచారసాంప్రదాయాలు,సంస్కృతి,ఉనికి,వనరుల‌ను పరిరక్షించుకునేందుకు ఉపయోగపడుతూ వారిఅభివృద్ధికి బాట వేస్తోంది. గ్రామస్థాయిలోజరిగే సామాజిక,ఆర్ధికాభివృద్ధి పథకాు,ప్రణాళిక అముకు ఈచట్టం గ్రామసభ ముందస్తు అనుమతులిస్తూ ప్రత్యేక అధికారాలు ఇస్తోంది. తరతరాల‌గా అటవీభూము సేద్యంచేసుకుంటూజీవిస్తున్నా, వాటిపై వారికి హక్కు కల్పిస్తూ వారికి సామాజిక హోదాపెరిగేందుకు,జీవవైవిధ్యం,అటవీసంరక్షణకు సంబంధించిన హక్కు అటవీ హక్కు చట్టం(ఎఫ్‌ఆర్‌ఏ)ద్వారా ల‌భిస్తోంది. గిరిజనుకు ఆహార భద్రతను కూడా ఈచట్టం కల్పిస్తోంది. అందువ్ల షెడ్యూల్డ్‌ ఏరియాలోఉన్న ఆరు గ్రామాను వీఎంఆర్‌డీఏ పరిధిలోకి విలీనం చేయడం చట్టవిరుద్దం.అంతేకాకుండా రాజ్యాంగంలోని ఆర్టికల్ 243జెడ్ఈ ఉల్లంఘ‌న‌. పీసా చట్టా ప్రకారం గిరిజిన ప్రాంతాల్లో గ్రామసభ సమావేశానికి సర్పంచ్‌ అధ్యక్షత వహిస్తాడు. సర్పంచ్‌ లేనప్పుడు గ్రామపెద్ద అధ్యక్షత వహిస్తారు.మెజార్టీ గ్రామసభ్యుల్లో 1/3వంతు తక్కువ కాకుండా కనీసం 50శాతం మందిఎస్టీ సభ్యుహాజరైతేనే కోరంగాపరిగణిస్తారు.గ్రామసభల్లో వ్యవసాయ ఉత్పాధక ప్రణాళికు,ఉమ్మడి భూముజాబితా,ఇంటి స్థిరాస్తు యాజమాన్యా బదలాయింపు,పంచాయతీ లెక్క ఆడిట్‌ నివేధికు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో గ్రామసభ జోక్యం చేసుకొని తీర్మాణాు చేసుకుంటారు.షెడ్యూల్డ్‌ ప్రాంత గ్రామసభఅధికారాన్ని విఎంఆర్‌డీఏ వంటిసంస్థ జోక్యం చేసుకునే విధానం రాజ్యాంగానికే విరుద్దం.ఇది గిరిజనల‌కు రాజ్యాంగహక్కు కోల్పోయే ప్రమాదంఉంది.గిరిజన గ్రామసభకు, వీఎంఆర్‌డీఏ నిర్ణయాకు చాలా తేడాలుంటాయి. అందువ‌ల్ల‌ ఏపీప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గిరిజన చట్టాల‌కు పూర్తి విరుద్దం.పట్టణ ప్రణాళిక మరియు అభివృద్ధికి రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 243జెడ్ఈ యొక్క వర్తమానానికి సంబంధించినంతవరకు, ఏపీ హైకోర్టు తీర్పు మరియు ఇతర హైకోర్టు తీర్పు దృష్టిలో ఉంచుకోవాలి. ఈ నేపథ్యంలో, పైనపేర్కొన్న ఆరు గ్రామాను మరియు తప్పుగా చేర్చబడిన ఇతర షెడ్యూల్డ్‌ గ్రామాను మినహాయించటానికి 23-3-2021నాటి జీవోల‌ సంఖ్య 20ను వెంటనే ఉపసంహరించుకోవాని ఆదివాసీలు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే గిరిజను ఎక్కువగా నివసించే అనేక ఇతర గ్రామాు ఉన్నాయి.
జిల్లాలోని షెడ్యూల్డ్‌ ప్రాంతాతో సమానంగాఉన్న 800గ్రామాను ప్రతిపాదించింది. ఐదవ షెడ్యూల్‌ ప్రకారం రాష్ట్రపతి నోటిఫికేషన్‌ జారీచేయడానికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 1986లో చాలా కాలం క్రితం కేంద్రానికి ప్రతిపాదను సమర్పించింది. ఆ ప్రతిపాదను ప్రాసెసింగ్‌ అధునాతన దశలో ఉన్నాయి. 23-3-2021నాటి జీవోల‌సంఖ్య 20కిందికు షెడ్యూల్డ్‌ ప్రాంతాకు సమానంగా ఉండే చీడికాడ మండలం (ఒకగ్రామం),గోలుగొండ మండలం(8గ్రామాలు),మాడుగుల‌ మండలం (21గ్రామాలు),నాతవరం మండలం (2గ్రామాలు)రావికమతంమండలం (3గ్రామాు),రోలుగుంట మండలం (8గ్రామాలు),దేవరపల్లి మండలం (12గ్రామాలు),అనంతగిరి మండంలో (36 గ్రామాలు) ఉన్నాయి. షెడ్యూల్డ్‌ ప్రాంతాలో భాగంగా ఇటువంటి గ్రామాల‌ను తెలియజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కట్టుబడి ఉన్నందున,విఎంఆర్‌డీఏ పరిధిలో కూడా వీటిని చేర్చడం అవివేకం అని ఆదివాసీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. షెడ్యూల్డ్‌ ఏరియాలో గ్రామసభ అధికారంపై తాజా జీవోల‌20న చేర్చినవాటిని పరిగణనలోకి తీసుకుంటే,పెసా మరియు ఎఫ్‌ఆర్‌ఎ నిబంధనను ఉ్లంఘించినట్లు అవుతుంది.దీనిపై ప్రభుత్వం పుణరాలోచన చేయాల్సిన అవశ్యకత ఉంది!. వీఎంఆర్‌డీఏలో విలీనం చేసిన జాబితాలో షెడ్యూల్డ్‌ ప్రాంతానికి చెందిన ఆరుగ్రామాను తొల‌గించాని గిరిజను డిమాండ్‌ చేస్తున్నారు. గిరిజన సమూహం నుంచి ప్రభుత్వానికి గిరిజన ఉద్యమేసెగ తగకముందే నాటి జీవో సంఖ్య20ను ఉపసంహరించుకోవాలి!
-ఎడిటర్‌ రెబ్బాప్రగడ రవి

గిరి కాన దీపం

శారీరక శ్రమకు చిరునామా దాయిగా సంస్కృతి సాంప్రదాయాకు నెవుగా చెప్పబడే మన ఆదివాసి బిడ్డు వారి జీవన ప్రస్థానం లో భాగంగా నివసించే ప్రాంతాను బట్టి వారిని రెండు రకాుగా చెప్పు కుంటాంము అందులో ఒకటి మైదాన ప్రాంతంలో నివాసముండే ‘‘ంబాడ’’ తెగకు చెందిన వారి జీవనంతో వారి మానసిక సంఘర్షణకు అక్షర రూపం ఇచ్చిన కథ ఈ ‘‘గిరి కాన దీపం’’. దీనికి ఈ పేరు పెట్టడంలో కూడా రచయిత్రి చాలా శ్రద్ధ తీసుకుని భాషాపండితు అభిప్రాయాను కూడా లెక్కచేయక ఎంతో మక్కువగా ఈపేరు పెట్టుకున్నారు, దీని రచనా కాం 06 /7 /2011 నవ్య వార పత్రిక ఉగాది కథ పోటీలో విశేష బహుమతి పొందిన కథ ఇది,
ఈకథా రచయిత్రి సమ్మెట ఉమా దేవి తన ఉద్యోగ జీవితాన్ని ంబాడా తండా కు అక్కడి విద్యార్థు విద్యాభివృద్ధికి వినియో గించిన విద్వత్‌మణి. తనఅభిరుచి రీత్యా కథా రచయిత్రి కావడంతో తను చూసిన అనుభ వించిన అనేక మానసికవేదనను ఒడిసిపట్టి ంబాడా గిరిజను కు చెందిన నేపథ్యంలోని కథాంశాను ఎంచుకుని సొంపైనవారి మాం డలికంలో సంభాష ణు పలికించారు. ఆమె వృత్తిరీత్యా ఆంగ్ల అధ్యా పకురాు అయినప్పటికీ అనేక తొగు కథు రాయడం విశేషం! ఖమ్మంకు చెందిన ఉమాదేవి ప్రస్తుతం ఉద్యోగ విరమణ చేసి విశ్రాంత జీవితం గడుపు తున్నారు. ఉమాదేవి తండావాసు కథన్నీ ఊహించి రాసినవికాదు అనుభవించి రాసినవి. గిరిజనుల్లో కాస్త నాగరికత చెందిన వారిగా విద్య ఆర్థికంగా అభివృద్ధి చెందిన జాతిగా చెప్పబడె ంబాడా తెగ గిరిజనులోని విభిన్నకోణాు విభిన్న వ్యక్తి త్వాను దగ్గరగా చూసిన ఈమె ఆవేదన తన కథద్వారా చెప్పకనేచెబుతూ విని పించకనే వినిపిస్తుంది. ‘‘మనం ఎవరి గురించి రాస్తున్నామో వాళ్ళు అవి చదవక పోవచ్చు కానీ ఈసమాజంలో సాటి మనుషుగా ఉన్నవారి గురించి తొసు కోవాల్సిన బాధ్యత మనందరి మీదా ఉంది. అంతేకాదు సమ కాలీన పరిస్థితును అక్షర బద్ధం చేసి నిక్షిప్త పరచడం రచయిత విద్యుక్త ధర్మం’’అని ఈరచయిత్రి ప్రగాఢ నమ్మకం. ఈవిధ మైనక్ష్యంతో రాయబడిరదే ఈ ‘‘గిరికాన దీపం’’ కథ. దీనికి ఈపేరు పెట్టడం లో కూడా రచయిత్రి చాలాశ్రద్ధ తీసుకుని భాషాపండితు అభిప్రాయాను కూడా లెక్క చేయక ఎంతో మక్కువగా ఈపేరు పెట్టుకు న్నారు. దీని రచనాకాం 06/7/2011 నవ్య వార పత్రిక ఉగాదికథ పోటీలో విశేష బహుమతి పొందిన కథ ఇది. ఇక ‘‘గిరికాన దీపం’’కథ విషయానికి వస్తే సూక్య-గవిరి దంపతు ఏకైక సంతానం జామ్మ మంచి తెలివైన అమ్మాయేకాదు తనతోపాటు తమ కుటుంబాన్నీ అభివృద్ధి చెందాని అందుకు చదువుకోవడమే ఏకైకక్ష్యం అనిగట్టిగా నమ్మిన యువతి. అన్ని సౌకర్యాకు దూరంగా జనా కు దూరంగా ఇలా కాయ కష్టానికి పరిమి తమై ఇంకా ఎన్నాళ్ళు ఇలా కష్టజీవుల్లా బ్రత కానే భావనతో తన యవ్వన జీవితంలోకి ప్రవేశిస్తుంది జా. ఒక్క చదువుతో మాత్రమే మనుషు మధ్య అసమానతను తొగిం చగమనే సంపూర్ణ విశ్వాసంతో ఉన్న జా మ్మ తాను చదువుకోవడమే కాదు తన తండా లోని మిగతా ప్లిను చదివించే ప్రయత్నం చేస్తుంది తండాలోని తమవారికి అన్ని విష యాల్లో ఆసరాగాఉండే ఉన్నత వ్యక్తిత్వం గ యువతిగా జామ్మ పాత్రను తీర్చిదిద్దటంలో రచయిత్రి తీసుకున్న శ్రద్ధ ఆద్యంతం కనిపి స్తుంది. కష్టపడి చదివి టీచర్‌ ఉద్యోగం సంపా దించిన జామ్మ పెద్ద ఇష్టంతో పెళ్లి చేసు కుని ఆరు నెలు అయినా గడవక ముందే తనభర్తను వది లేయడానికి సిద్ధపడి తమ కులాచారం ప్రకారం పంచాయితీ పెట్టిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో భర్తతో సంసారం చేయనని కరా ఖండిగా చెబుతుంది, కుటుంబ సభ్యు బంధు వు అంతా ఒప్పించి సర్దిచెప్పే సంఘటనతో ప్రారంభమైన ఈకథ ఆద్యం తం ఆసక్తికరంగా సాగుతుంది. దిగుతో ఉన్న బంధువర్గం వారిజ్ఞాపకా దొంతర ద్వారా కథను చివరికంటూ ఉత్కంఠభరితంగా చదివించే ప్రయత్నంలో రచయిత్రి సమ్మెట ఉమాదేవి సంపూర్ణ విజయం సాధించారు.కథంతా తపోత గుండా సాగిన జామ్మ తన భర్తను ఎందుకు వదిలేయ దుచుకుంది అనేది పాఠకుకు ఉత్కంఠత కలిగి స్తుంది. కథ మొత్తం జామ్మ చుట్టూనే కొనసాగు తుంది సందర్భోచితంగా పాత్రోచిత సంభాషణు చెప్పిం చడంలో రచయిత్రితాను స్వతహాగా తండా ప్రజ నడుమ జీవించడం ద్వారా స్థానిక భాషా నైపుణ్యాను చక్కగా ఉపయోగించింది అనిపి స్తుంది. కథలో ప్రధాన పాత్రధారి అయిన జామ్మ తమ జాతి ఉన్నతికోసం చేసినకృషి ఆమెలోని పరోపకార తత్వాన్ని పట్టిచూపిస్తుంది.జాకు మొదటి నుండి ఉన్న ఆశ ఆశయం తమతండాకు పట్టణంలో లెక్క మంచి మంచి రోడ్లుఉండాని అనుకునేది ఆవిషయమే తండ్రికి చెప్పి మొరపెట్టు కునేది. అసు విషయం తెలిసిన తండ్రిచెప్పిన నిరుత్సాహ సమాధానంతో తీవ్ర అసంతృప్తి చెందేది ఆమె. ఒకరోజు తండాకు పట్నం నుంచి వచ్చిన ఇద్దరు ధనికు తమ ఇళ్లల్లో ఇంటిపని చేయడానికి ంబాడా అమ్మాయి కోసం వచ్చిన సందర్భంలో కూడా జామ్మ చాలా అసంతృప్తి చెందిెంది.చాలా రోజు నుంచి వారితండాలో జరుగుతున్నా ఈఅకృత్యా గురించి తీవ్రస్థాయిలో తన అసం తృప్తి వ్యక్తం చేయడమే గాక తన దగ్గరి బంధువు,’’ వీరు నాయక్‌ ‘‘కూతురు సీతను పట్నం పంపకుండా అడ్డు చెప్ప డమే కాక ఆడప్లిు హాస్టల్లో ఉండి చదువుకుంటే ప్రభుత్వం వారు ఎలాంటి ఆర్థిక సాయం అంది స్తారో వివరించి చెప్పివారి ఆలోచనా మార్గం మార్చే ప్రయత్నం చేస్తుంది. తానుమాత్రం ప్రతిరోజు తమతండాకు నాుగు మైళ్ళ దూరంలో గ దమ్మపేటకు వెళ్లి కష్టపడి చదువుకునేది. తమ తండాకు ఒక రోడ్డు ఒకబడి కావాని ఆమె ఎప్పు డూ కోరుకునేది, ఆమె పట్టుదతో కష్టపడి చదువు కుంటూనే ఆతండాకు పట్టణానికి ఉన్నదూరాన్ని తుడిచేయాని రోజు తపన పడేది.తమ తండా నుంచి ఆడప్లిను పట్టణం పంపించడం మాన్పిం చడంతోపాటు ఆప్లిు అందరూ ఎంచక్కా బడికి వెళ్లి తనలా చదువుకోవాని ఆమెపడ్డ ఆరాటం రోజు గడుస్తున్న కొద్దీ ఒక్కొక్కటిగా అము కావడంతో జా మనసు ఆనందంతో నిండేది. ఇలా ఉండగా ఒకసారి వచ్చిన ఓట్లపండగ సంద ర్భంగా పట ్టణానికి చెందిన రాజకీయ నాయకు తమ తండాకు వచ్చి యువతను మభ్యపెట్టి తమ ప్రచారానికి వాడుకున్న తీరుకు చాలా బాధపడిరది. జామ్మ ఇలా నిరంతరం సమాజ సమస్యతో నిత్యం సంఘర్షణ చేస్తూనే తను అనుకున్న ఉపాధ్యా య శిక్షణ పూర్తి చేసుకుని ఉద్యోగం పొంది తన క్ష్యానికి చెరువుగా నిలిచింది.పెళ్లి వయసు మించి పోతుందని అటుఇంట్లోవాళ్ళు ఇటుఊరి వాళ్ళు పెట్టే పోరుపడలేక ఎట్టకేకు పెళ్లికి ఒప్పుకుని కొత్త తండాఅబ్బాయి తార్య నాయక్‌ను పెద్ద వారి ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకుంటుంది. అసు కథ అక్కడే మొదవుతుంది తన ఆలోచను తన సంక ల్పానికి పూర్తి భిన్నమైన ఆలోచనపరుడే కాక తన జాతి వాడు అయ్యుండి ఇతరు అభివృద్ధి కోసం స్వార్థబుద్ధితో పనిచేస్తున్న తన భర్త వ్యవహార శైలికి జామ్మ తీవ్రంగా కత చెందుతుంది. అంతేకాక జామ్మలోని గిరిజన సంస్కృతిని ఆచార వ్యవహారా ను కూడా మెచ్చని తనం ఆమెకు తీవ్రమనస్థాపం కలిగిస్తుంది.రాజ్యాంగబద్ధంగా ఆకులానికిగ రిజ ర్వేషన్‌ ఫలితాు అనుభవిస్తూనే అదే జాతి వికా సానికి అడ్డు పడటమే కాక ఆజాతి సంస్కృతిని చిన్నచూపు చూడ టంలోని కృతఘ్నత క్షమించ రానిది. ఇది కేవం జామ్మ భర్త తార్యనాయక్‌కు మాత్రమే కాదు అతనిలాంటి ఆలోచనా పరులైన అందరికీ వర్తిస్తుంది అనే తనఅనుభవా భావా ను జామ్మ పాత్ర ద్వారా రచయిత్రిచక్కగా చూపించారు అనిపిస్తుంది. చివరికి జామ్మ తన జీవితం తన కుటుంబం తనకు గసామాజిక హోదా అయిన పెళ్లి బంధా న్ని కూడా తృణప్రా యంగా వదిలి పెట్టడానికి సిద్ధపడడం త్యాగని రతిని వ్యక్తిత్వతీరును ఉన్నత త్వానికే ఉన్న తత్త్వంగా అభివర్ణించవచ్చు. జామ్మ తాను ఆదర్శప్రాయంగా అభివృద్ధి చెందడమేగాక తనజాతిసంస్కృతి పరి రక్షణ క్ష్యంతో చేసిన త్యాగం వర్ధమాన గిరిజన యువతకు అందరికీ ఆదర్శంగా నిలిచి తీరుతుంది.
జామ్మ తన భర్త తన జాతిని నీతిని మరిచి సొంత రక్తంలో పరాయితనాన్ని చూస్తున్న అతన్ని భరించలేకపోవడాన్నిచిత్రించిన వైనం కళ్ళకు కట్టినట్టు అక్షరీకరించడంలో రచయిత్రి చేయి తిరిగిన తనం సంపూర్ణంగా కనిపిస్తుంది. చివర్లో జామ్మ తమ కుపంచాయతీ సందర్భంగా మాట్లాడుతూ తనభర్త గురించి తననిర్ణయం చెబు తూ‘‘మగాడే-కాక కానీ మన వాడు కాదు’’ అన్న వాక్యంతో కథ ముగిసిన, పాఠకు మెదళ్ళలో ఆలోచనాతరంగాు అప్పుడే మొదవుతాయి. రచయిత్రి భావించినట్టు జామ్మ తన నిండైన వ్యక్తిత్వం ద్వారా నిజమైన దారి దీపంగా నిుస్తుంది. కథ పేరులోని ఔచిత్యం కూడా కథాం శానికి తగ్గట్టుగా ఉండటం రచయిత్రి తీసుకున్న జాగ్రత్తల్లో మరొకటిఅని భావించాలి. గిరిజన జాతి అంతాతమకు తాముగా తమజాతి సంస్కృతి అభి వృద్ధికి త్రికరణశుద్ధిగా కట్టుబడి ఉన్నప్పుడు గిరిజన జాతి అభివృద్ధిని అడ్డుకునే ఏకు మత శక్తుగాని ప్రపంచీకరణ గానీ ఏమీ చేయలేవు అన్నది అక్షర సత్యం.
కథలోని కొతు నిర్మాణ భాగాు మాట అటుంచి రచయిత్రి ప్రారంభంలోనే చెప్పుకు న్నట్టు సమకాలీన సంఘటనను అక్షరీకరించి తన కర్తవ్యం పూర్తి చేయడమేగాక తనలోకలిగిన ధర్మా గ్రహాన్ని నిుపుద చేసుకోవడం కూడా జరి గింది అనవచ్చు.

పల్లె..పల్లెకూ విస్తరిస్తున్న రైతు ఉద్యమం

జనవరి 26 తర్వాత ‘ఇకరైతు ఉద్యమం పని అయిపోయినట్టే’ నని మోడీ భక్తు ప్రచారం చేసుకున్నారు. కాని మరోసారి వారి ప్రచారం వొట్టి బూటకమని తేలిపోయింది. బిజెపి ప్రభుత్వం, దాని భజనబృందం ఆశించినట్టు రైతు ఉద్యమం బహీ నపడలేదు సరికదా మరింత బంగా, మరింత లోతుగా, మరింత దేశవ్యాప్త విస్తృతితో ముందుకు సాగుతోంది. మార్చి6వ తేదీన 100వరోజుకు చేరిన ఉద్యమం ఢల్లీి సరిహద్దుల్లో సింఘూ, టిక్రీ, ఘాజీపూర్‌, షాజహాన్‌పూర్‌, పాల్వాల్‌ ప్రాంతా వద్ద భారీగా తరలివచ్చిన రైతుతో శాంతియు తంగా ధర్నాు నిర్వహించి విజయం సాధించే వరకూ విశ్రమించేది లేదంటూ విస్పష్టంగా తన దృఢ దీక్షను మరోమారు ప్రకటించింది. ఉద్యమానికి నాుగు నెలు పూర్తవుతున్న సందర్భంగా మార్చి 26న దేశవ్యాప్త బంద్‌కు సమాయత్తం అవుతోంది. బంద్‌కు అన్ని వైపు నుండీ మద్దతు మ్లెవెత్తు తోంది. ఉద్యమాన్ని మరింత బంగా కొనసాగిం చాంటే దేశంలోని మారుమూ గ్రామాకు విస్తరించాని ఉద్యమనేతు భావించారు. పం జాబ్‌,హర్యానా,రాజస్థాన్‌,ఉత్తరప్రదేశ్‌,బీహార్‌, మధ్య ప్రదేశ్‌ రాష్ట్రాల్లోని గ్రామీణప్రాంతాల్లో గ్రామీణ సమ్మేళనాు పెద్ద ఎత్తున నిర్వహించారు. మహా రాష్ట్రనుండి,కర్ణాటక నుండి రైతు యాత్రు సాగుతు న్నాయి. తాజాగా గుజరాత్‌లోనూ ఈ సమ్మేళనాు మొదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌, తెంగాణ రాష్ట్రాల్లో రాష్ట్రస్థాయి రైతుఉద్యమ వేదికు ఏర్పడ్డాయి. రాష్ట్రవ్యాప్త ప్రచారానికి పూనుకున్నాయి. తమిళ నాడు,కేరళ ఎన్నికలో రైతు ఉద్యమం ఒక ప్రధాన ప్రచారాంశం అయింది.
బపడుతున్న కార్మిక – కర్షక ఐక్యత
ఒకవైపు పోరాటంలో నిమగమైఉన్నా రైతు ఉద్యమ కాయి దేశంలో జరుగుతున్న కార్మికు, ఉద్యోగు పోరాటాకు తాము కూడాతోడు నివాని భావిం చారు. మార్చి 15న ప్రైవేటీకరణ వ్యతిరేక దినాన్ని పాటించాన్న కేంద్ర కార్మిక సంఘా పిుపుకు రైతు ఉద్యమం మద్దతు ప్రకటించింది. ఆ రోజున దేశ వ్యాప్తంగా రైతాంగం,కార్మికు ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణకు,వ్యవసాయం కార్పొరే టీకరణకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాు నిర్వహించారు. పెట్రో ధర పెరుగుదను కూడా వారు నిరసిం చారు.మార్చి15,16తేదీల్లో జరిగిన బ్యాంకు ఉద్యోగు సమ్మెకు,17న జరిగిన సాధారణ బీమా ఉద్యోగు సమ్మెకు,18న జరిగిన జీవిత బీమా ఉద్యోగు సమ్మెకు రైతు ఉద్యమం సంఫీుభావం తెలిపింది. ఉమ్మడిగా రాబోయే కాంలోనూ ఉద్యమాు చేపట్టాన్న నిర్ణయానికి కార్మిక, కర్షక ఉద్యమ నేతు వచ్చారు.
ధర్మ యుద్ధం – ప్రజందరి పోరాటం
ఇప్పుడు రైతు పోరాడుతున్నది కేవం ఆ న్ల వ్యవసాయ చట్టా రద్దు కోసం మాత్రమే కాదు. వాళ్ళు దేశంలో విపరీతంగా పెరిగిపోయిన సం పద అసమానత మీద పోరాడుతున్నారు. రాజకీ యాలో ప్రజ మధ్య చీలికు తెచ్చే శక్తుకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. రైతాంగఆత్మ హత్య మీద, ఆదాయాల్లో ఉన్న అసమానత మీద,కార్పొరేట్ల గుత్తాధిపత్యం మీద…వాళ్ళిప్పుడు పోరాడుతున్నారు. వ్యవసాయంలో స్త్రీు పోషించే పాత్రకు తగిన గుర్తింపు కోసం పోరాడుతున్నారు. సమాజం లోని అన్ని తరగతు ప్రజ సమస్యపై వారు పోరాడుతున్నారు. ఇదొక ధర్మయుద్ధం అని సంయుక్త కిసాన్‌ మోర్చా నేతు ప్రకటించారు. ఖాప్‌ పంచాయితీు కావు..
కులా వారీగా ప్రజలో వేలాది సంవత్సరాుగా ఉన్న చీలికను ముందుకు తెచ్చి రైతు ఉద్యమాన్ని చీలికు,పేలికు చేయాని బిజెపి పన్నిన కుట్రను రైతు గ్రహించారు. ఒకచోట అది కేవం‘జాట్‌’ఉద్యమంగా ఉందని, ఇంకొక చోట ‘షెకావత్‌’ ఉద్యమమే తప్ప ఇంకె వరూ లేరని,మరోచోట ఇది కేవం ‘మీనా’ ఉద్యమమేనని-ఇలా బిజెపి నాయకు తప్పుడు ప్రచారం చేశారు. మొదట్లో ఖాప్‌ పంచాయితీ ద్వారా రైతును కదిలించే ప్రయత్నాు జరిగా యి. కాని కేవం ఒక కులానికి చెందిన వారిని మాత్రమే కదిలించడంతో విజయం రాదని, అన్ని కులా వారిని కలిపే సమీకరణు అవసరమని రైతు నేతు గుర్తించారు. అందుకే ఇప్పుడు ప్రతీ చోటా మహా పంచాయితీు నిర్వహిస్తున్నారు. వాటి లోఅన్ని కులావారినీ కదిలించి ఐక్యపరుస్తున్నారు. హిందూ-ముస్లిం-క్రైస్తవ-సిఖ్‌ ఐక్యతను ప్రబోధి స్తున్నారు. దళితును సాదరంగా స్వాగతిస్తున్నారు. అన్ని తరగతు శ్రామిక ప్రజనూ సమీకరించే ‘’కిసాన్‌-మజ్దూర్‌ ఏక్తా జిందాబాద్‌’’నినాదం ఇప్పు డు ఉద్యమ నినాదంగా మారింది. ‘’మోడీ ప్రభుత్వం పెట్టిన బారికేడ్లను తొగించి ఢల్లీి నిరసనను కొనసాగిస్తున్నాం, నీటి ఫిరంగును, బాష్పవాయు గోళాను తిప్పికొట్టాం. అలాగే ఇప్పుడు మన మధ్య ఐక్యతకు అడ్డుగోడల్లా ఉన్న కు, మత విభేదానూ తొగిద్దాం.’’అని కిసాన్‌ నేతు పిుపిచ్చారు. ‘’దళి తు ఇళ్ళల్లో ఛోటూరామ్‌ ఫోటోు పెట్టండి. అగ్రవర్ణా వారి ఇళ్ళల్లో బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ఫోటోు పెట్టండి.’’ అని నేతు విజ్ఞప్తి చేశారు. హిందువుకు, ముస్లింకు మధ్య మత విభేదా చిచ్చురగిల్చి గత రెండు తడవ ఎన్నికలో బ్ధి పొందిన బిజెపి నేతకు ఇప్పుడు వారివారి నియో జక వర్గాలోనే బహిష్కరణు, నిరసను ఎదురవుతున్నాయి. ముజఫర్‌నగర్‌ నుంచి ఎం.పిగా ఎన్నికై కేంద్రంలో మంత్రి పదవి కూడా చేపట్టిన సంజీవ్‌ బ్యాన్‌ తన నియోజకవర్గ రైతును ‘’చైత న్యవంతుల్ని’’ చేద్దామని వెళ్ళి వారి నిరసన వేడికి తట్టుకోలేక వెనుదిరగవసి వచ్చింది. అక్కడ గతం లో పరస్పరం వైరంతో వ్యవహరించిన హిందు వు, ముస్లిరు ఇప్పుడు ఐక్యమై మంత్రిని వెళ్ళ గొట్టారు. తన కు,మత విద్వేష రాజకీయాతో రైతు ఉద్యమంలో చీలికు సృష్టించాని బిజెపి చేసిన, చేస్తున్న కుట్రను సమైక్య రైతు ఉద్యమం విజయవంతంగా తిప్పికొడుతోంది.
వెల్లివిరుస్తున్న సౌహార్ద్రత
తన పొంలో వేసిన చెరుకు పంట కోతకు రావ డంతో….పోరాట కేంద్రం నుండి వెనక్కి వెళ్ళి కోతు పూర్తి చేసుకుని తిరిగి వచ్చాడు రాజన్‌ జావలా అనే రైతు. అతను ఆచెరుకునంతా పోరా ట కేంద్రానికి తీసుకువచ్చి అక్కడ ఉన్నవారందరికీ చెరుకురసం సరఫరా చేస్తున్నాడు. ఆవిధంగా చేస్తున్నవారింకా చాలామంది ఉన్నారని అతడు తెలిపాడు. ఇంటింటికీ తిరిగి పాు సేకరించి పోరాట కేంద్రాకు తెచ్చి అక్కడ ఉద్యమకారుకు టీ కాచి ఇస్తున్న వారు కూడా చాలామంది ఉన్నారు. ఇక గ్రామాల్లో ఉండిపోయినవారు ఉద్యమ కేంద్రావద్ద ఉన్నవారి పొలాల్లో కోతకు, నాట్లకు సహకరిస్తున్నారు. రాజస్థాన్‌-హర్యానా సరిహద్దులో భరత్‌పూర్‌ వద్ద మహా పంచాయితీ జరపడానికి 25,000 మంది పట్టే స్థం అవసర మైంది. ఏపుగా ఎదిగిన గోధుమ పంట ఉన్నా, ఆ పొలాను సభ కోసం చదును చేసి స్వచ్ఛందం గా ఇవ్వడానికి రైతు ముందుకొచ్చారు. ‘వ్యవ సాయ పనుూ ఆగవు, ఉద్యమమూ ఆగదు’ అంటున్నారు రైతు.
నిర్బంధాకు భయపడేది లేదు
బిజెపి పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాు రైతు ఉద్యమకారుపై కేసు పెడుతున్నాయి. ఇప్పటికి 100 మందికి పైగా జైళ్ళలో ఉన్నారు. రైతు నాయకు పైనే 35 కేసు ఇప్పటి వరకూ బనాయించారు. శాంతియుతంగాఆందోళన సాగితే అందుకెటువంటి అభ్యంతరమూ ఉండబోదని సుప్రీం కోర్టు మొదట్లోనే స్పష్టం చేసింది. కాని రాష్ట్ర ప్రభుత్వాు అందుకు విరుద్ధంగా నిర్బంధానికి పూనుకుంటున్నాయి. అయితే ‘ఈ నిర్బంధాు మా ఉద్యమాన్ని ఎంతమాత్రమూ నిరోధించలేవు’ అని రైతు ఉద్యమకాయి ప్రకటిస్తున్నారు.
ఉద్యమానికి బాసటగా ప్రత్యామ్నాయ మీడియా
ప్రింట్‌ మీడియాతో సహా ప్రధాన స్రవంతి మీడియా రైతు ఉద్యమ వార్తకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ప్రభుత్వ ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యత భిస్తోంది. అయితే, ఒకకొత్త తరం యువ జర్నలి స్టు ముందుకొచ్చారు. నిరసన వార్తను, నాయ కు ప్రసంగాను, ఇంట ర్వ్యూను చిన్న చిన్న వీడియోుగా చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పెడుతున్నారు. ఇంటర్నెట్‌లో వాటికి విశేష ప్రాచు ర్యం భిస్తోంది. వాటిని చూసేవారు, లైక్‌ చేసేవారు క్షల్లో ఉన్నారు. ఆన్‌లైన్‌ న్యూస్‌ మీడియా కూడా రైతు ఉద్యమాన్ని బాగా ప్రచారం చేస్తోంది. నేడు భారతదేశ రైతాంగ ఉద్యమం అంతర్జాతీయంగా ప్రచారం పొందింది. బ్రిటన్‌లో క్ష మంది పౌరు ు పాల్గొన్న సంతకా ఉద్యమం కలిగించిన ఒత్తిడి తో బ్రిటన్‌ పార్లమెంటు ఒకరోజు భారతదేశంలో జరుగుతున్న రైతు ఉద్యమం మీద చర్చించింది. చర్చలో పాల్గొన్న ఎంపీందరూ మోడీ ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. అమెరికా,కెనడా,ఫ్రాన్స్‌ తది తర దేశాలో మన రైతు ఉద్యమానికి మద్దతు పెరుగుతోంది.
‘’నా ఆఖరి కోర్కెను తీర్చండి’’
48 ఏళ్ళ రాజ్‌బీర్‌సింగ్‌ హర్యానాలోని హిస్సార్‌ కు చెందినరైతు. తన రెండెకరా పొంలో వరి, గోధుమ పండిస్తాడు. భార్య,ఇద్దరు ప్లిు ఉన్నారు. వందరోజులైనా మోడీ ప్రభుత్వం రైతు డిమాం డ్లను అంగీకరించకపోవడంతో నిరాశ చెంది ఆ రోజునే ఉరి వేసుకుని చనిపోయాడు. తన సూసైడ్‌ నోట్‌లో‘’చనిపోతున్ననా ఆఖరి కోర్కెను నెరవేర్చండి. ఆ మూడు వ్యవసాయ చట్టానూ రద్దు చేయండి’’ అని రాశాడు.ఢల్లీి సరిహద్దుల్లో ఆత్మహత్యకు ప్పా డిన ఎనిమిదో రైతు రాజ్‌బీర్‌. ఇప్పటివరకూ ఈ ఉద్యమంలో280 మంది రైతు అమరుయ్యారు.
దేశం కోసం పోరాడాను..ఇదా నాకిచ్చే బహు మానం?
82ఏళ్ళ గురుముఖ్‌సింగ్‌ పంజాబ్‌ లోని ఫతేపూర్‌ సాహిబ్‌ గ్రామానికి చెందిన రైతు. 22 సంవత్స రాు ఆర్మీలో ఉన్నాడు. 1962 ఇండో-చైనా యుద్ధంలో,1965 ఇండో-పాకిస్థాన్‌ యుద్ధంలో, 1971 బంగ్లాదేశ్‌ విముక్తి యుద్ధంలో పాల్గొన్నాడు. 1984లో పదవీ విరమణ చేసి వ్యవసాయం చేసుకుంటున్నాడు. మొన్న జనవరి 26న ఢల్లీి వద్ద జరిగిన అ్లర్లతో ఎటువంటి సంబంధమూ లేక పోయినా (నిజానికి ఆఅ్లర్లు కేంద్ర ప్రభుత్వం పన్నిన కుట్రలో భాగం) గురుముఖ్‌సింగ్‌ను నిర్బం ధించి 16రోజు జైులో ఉంచారు. ప్రస్తుతం బెయిల్‌ మీద విడుద అయ్యాడు. కాని ఆ తప్పుడు కేసు ఇంకా ఉంది. ‘’నేను దేశంకోసం మూడు యుద్ధాల్లో పోరాడాను. నాకు ఆర్మీలో ఎంతో గౌర వం ఇచ్చారు. నాకు10 పతకాు వచ్చాయి. కాని ఇప్పుడు మోడీప్రభుత్వం నన్ను ఉగ్రవాది నంటోంది. నా జీవితపు చివరి రోజుల్లో ఇదేనా నాకు దక్కింది? ఈ అవమానాన్ని నేనెలా భరించ గను?’’ అని గురుముఖ్‌ వాపోతున్నాడు. అతడి ప్రశ్నకు మోడీ-షా వద్ద సమాధానం ఉందా?
ఎన్నికలో ఓడిరచి బుద్ధి చెప్పండి – నేత పిుపు
అయిదు రాష్ట్రా అసెంబ్లీ ఎన్నికు జరగనున్న నేపథ్యంలో సంయుక్త కిసాన్‌ మోర్చా నేతు ఆ రాష్ట్రాలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌,అసోంరాష్ట్రా పర్యటన పూర్త యింది. ఆరాష్ట్రాలో బిజెపిని ఓడిరచి బుద్ధి చెప్పా ని రైతుకు, ప్రజకు ఉద్బోధిస్తున్నారు.
భద్రతా దళాు మోహరించే ఉన్నాయి
జనవరి26న రైతు ట్రాక్టర్‌ ర్యాలీ, ఘర్షణ తరువాత సింఘు, టిక్రీ సరిహద్దు దగ్గర భారీగా భద్రతా దళాను మోహరించారు. ఇప్పుడు ఈరెండు బోర్డర్లకూ వెళ్లడం అంత సుభం కాదు. ఎక్కడికక్కడ పోలీసు, పారా మిటరీ దళాు కాపలా కాస్తున్నారు. భద్రతా దళాకు, రైతుకు మధ్య పెద్ద పెద్దరాళ్లు,ముళ్లకంపు పెట్టారు. సింఘు సరిహద్దుకు వెళ్లే వాహనాను గురు తేజ్‌ బహదూర్‌ స్మారకస్థలానికి రెండుకిలోమీటర్ల ముందే పోలీసు ఆపేస్తారు. అక్కడినుంచీ నడుచు కుంటూ రైతు ఉన్న చోటికి వెళ్లాలి.
వేసవి సన్నాహాు
దిల్లీలో ఎండు పెరుగుతున్నాయి. ఉదయం11గంటు దాటాక ఎండ తీవ్రమవు తోంది. వేసవిలో ఉద్యమం ఎలా కొనసాగిస్తారని వారిని అడిగాం. ‘‘వెదురు గడ్డితో పైకప్పు వేసు కుంటాం. అది కొంత చ్లగా ఉంటుంది. ఫ్లాన్లు, కూర్లు అవసరమైతే ఏసీు కూడా ఏర్పాటు చేస్తాం’’ అని రైతు చెప్పారు. ఇప్పటికే కొన్ని గుడారాల్లో ఏసీు, కూర్లు అమర్చారు. ‘‘వేసవి లోనే రైతు పంటు పండిస్తారు. ఎండల్లోనే పోలాల్లో పని చేస్తాం. ఈ వేడి మమ్మల్నేం చేస్తుం ది?’’ అని హర్దీప్‌ అన్నారు. ఆపక్కనే మంజీత్‌ సింగ్‌ అనే రైతు కొందరు కార్మికు సహాయంతో వెదురు,గడ్డి,తాటాకుతో పైకప్పు సిద్ధం చేయిస్తు న్నారు.‘‘శీతాకాలాన్ని ఎదుర్కొన్నాం. ఇప్పుడు వేసవికి సిద్ధపడుతున్నాం. ఈ పైకప్పుపై టర్పాలిన్‌ వేస్తాం. వర్షాలొచ్చినా నీరు కారకుండా ఉంటుంది. వీటిని తయారు చేయడానికి సుమారురూ.25మే ఖర్చవు తుంది. అందుకే మేము మూడు గ్రామాకు కలిపి ఒక టెంట్‌ వెయ్యాని నిర్ణయించుకున్నాం. అందరూ తలా ఒకచెయ్యి వేస్తున్నారు. ఈ టెంట్‌లో కూర్లూ, ఏసీు కూడా పెడతాం’’అని మంజీత్‌ సింగ్‌ తెలిపారు.‘‘ఉద్యమం ఇప్పుడప్పుడే ముగిసేలా లేదు. ప్రభుత్వం మొండి వైఖరి అవంబిస్తోంది. మా ఏర్పాట్లు మేము చేసుకోవసిందే. దీన్ని ఎంత కామైనా కొనసాగించడానికి మేము సిద్ధంగా ఉన్నాం’’ అని ఆయన అన్నారు.
ఇప్పుడు ఉద్యమ ప్రాంతం ఎలా కనిపిస్తోంది?
సింఘు,టిక్రీ సరిహద్దు దగ్గర ఉద్యమం జరుగుతున్న ప్రదేశంలో ఒకనగరం రూపు దిద్దు కుంటున్నట్లుతోస్తోంది. అక్కడ చిన్నచిన్న వ్యాపా రాు మొదయ్యాయి. టీ షర్టు, షూస్‌, చెప్పు, దుప్పట్లు, చెరకు రసం,తినుబండారాు అన్నీ అమ్ము తున్నారు. ఏసీు కూర్లతో పాటూ గుడారాల్లో టీమీ కూడా వచ్చాయి. ఉదయంపూట అక్క డంతా హడావుడిగా కనిపిస్తుంది. మధ్యాహ్నానికి జనం తగ్గుతారు. మళ్లీ సాయంత్రం కాస్త చ్ల బడ్డాక గుంపు గుంపుగా జనం కనిపిస్తున్నారు. ఎండవేళల్లో అందరూ తమతమ గుడారాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. సాయంత్రం సభు, చర్చల్లో పాల్గొంటున్నారు.
మూడు నెల్లో రైతు జీవితం ఎంత మారింది?
రైతు ఎక్కడ ఉన్నా ఏదో ఒకటి పండి స్తూ ఉంటారనడానికి ఉదాహరణగా సింఘు,టిక్రీ సరిహద్దు దగ్గర తమ గుడారా ముందు పూ మొక్కు వేశారు. ఖాళీస్థలాల్లో కూరగాయు పండిరచడం ప్రారంభించారు. ‘‘ఇప్పుడు మేము ఉత్తి చేతుతో మా ఊర్లకు తిరిగి వెళ్లలేం. ఇది మా గౌరవానికి సంబంధించిన విషయంగా మారి పోయింది. ఖాళీ చేతుతో వెనక్కి వెళితే మమ్మల్ని ఎగతాళి చేస్తారు. అదిచిన్న విషయమేం కాదు’’ అని సేవాసింగ్‌ తెలిపారు.30ఏళ్ల సేవాసింగ్‌ గత మూడు నెలుగా సింఘు బోర్డర్‌ దగ్గరేఉంటు న్నారు.‘‘ఇప్పుడు మా గ్రామంలో నన్ను అంద రూ దిల్లీవాసి అంటున్నారు’’ అని సేవా సింగ్‌ చెప్పారు. ఫ్రిజ్‌,వాషింగ్‌ మిషన్‌,కూర్లతో పాటు భద్రత కోసం సీసీటీవీ కెమేరాను కూడా గుడా రాల్లో అమర్చినట్లు సేవా సింగ్‌ తెలిపారు. పంజాబ్‌ నుంచి వచ్చిన గుర్‌సేవక్‌ సింగ్‌ టిక్రీ బోర్డర్లో ఉన్న ఒక ఖాళీ స్థలాన్ని కిసాన్‌-హవేలీగా మార్చేశారు. అక్కడ పార్క్‌, ఆట స్థం, రాత్రుళ్లు పడుకునేందుకు గుడారాు ఏర్పాటు చేశారు. ‘‘ఏ ఉద్యమంలో అయితే మూడు తరా వారు (ప్లిు, మధ్య వయస్కు, వృద్ధు) పాల్గొంటారో ఆ ఉద్యమం కచ్చితంగా విజయం సాధించి తీరుతుంది. ఇవాళ కాకపోతే రేపైనా ప్రభుత్వం మా డిమాండ్లకు త ఒగ్గాల్సిందే’’ అని గుర్‌సేవక్‌ సింగ్‌ అన్నారు
రైతు తదుపరి వ్యూహం ఏమిటి?
రైతు ఉద్యమానికి సంయుక్త్‌ కిసాన్‌ మోర్చా నాయకత్వం వహిస్తోంది. ఇందులో వివిధ రైతు సంఘాు భాగంగా ఉన్నాయి. ప్రస్తుతం, పశ్చిమ బెంగాల్‌లో జరగబోయే ఎన్నికను దృష్టిలో ఉంచుకుని కొందరు రైతు నాయకు బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు.
‘‘బీజేపీకి ఓటు వేయకండి’’ అని భారతీయ కిసాన్‌ సంఫ్‌ు (రాజేవాల్‌) అధ్యక్షుడు బల్వీర్‌ సింగ్‌ రాజేవాల్‌ అన్నారు. ఈ పార్టీ కార్పొరేట్ల పక్షం వహిస్తుంది. ఈ దేశాన్ని కాపాడాంటే బీజేపీని అధికారం నుంచి కిందకు దించాలి అని వారు అంటున్నారు. రైతు ఉద్యమం చూసి ప్రభుత్వం భయపడుతోందని, మూడు చట్టాను ఉపసం హరించుకోక తప్పదని రాజేవాల్‌ అన్నారు. ‘‘పశ్చిమ బెంగాల్‌ ఎన్నికు ఉద్యమంపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. కానీ, మేము దాన్ని పట్టించుకోం’’ అని రైతు నాయకుడు డాక్టర్‌ దర్శన్‌ పాల్‌ చెప్పారు.
భారతీయ కిసాన్‌ యూనియన్‌ (ఉగ్రహాన్‌) అధ్యక్షుడు జోగిందర్‌ సింగ్‌ ఉగ్రహాన్‌ మాట్లాడుతూ..‘‘100 రోజు రైతు ఉద్యమంలో మేం చాలానే సాధిం చాం. చట్టాను వాయిదా వేయడం గురించి ప్రభు త్వం మాట్లాడుతోందంటే అదిరైతు ఉద్యమం సాధించిన విజయమే’’ అని అన్నారు. ప్రభుత్వంతో అధికారిక చర్చు ముగిసినప్పటికీ, అనధికారిక చర్చు జరుగుతూనే ఉన్నాయని, మూడు చట్టాను రద్దు చేసిన తరువాత మాత్రమే రైతు ఇంటికి తిరిగి వెళతారని ఉగ్రహాన్‌ స్పష్టం చేశారు. అయితే, పశ్చిమ బెంగాల్‌ ఎన్నిక ప్రచారానికి సంబంధించి ఉగ్రహాన్‌ సుముఖత చూపలేదు. ‘‘ఎవరు, ఎవరికి ఓటు వెయ్యాలి అనేది మా సంస్థు చెప్పకూడదు. మేము ఓటు రాజకీయాకు దూరంగా ఉంటాం. ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగించి మమ్మల్ని ఇక్కడినుంచీ బవంతంగా వెళ్లగొట్టొచ్చు. కానీ, అదే జరిగితే పరిణామాు చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ ఉద్యమం 2024 వరకూ కొనసాగవచ్చు’’ అని ఉగ్రహాన్‌ తెలిపారు. మరొక రైతు నాయకుడు గుర్నాం సింగ్‌ చఢూనీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అంతవరకు ఈ ఉద్యమం కొనసాగితే 2024 ఎన్నికల్లో రైతు ఉద్యమం ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు. ‘‘మాకు భూమి పోతే ఆకలితో చనిపోతాం. చనిపోవాల్సి వస్తే ఆందోళనల్లోనే చనిపోతాం’’ అని గుర్నాం సింగ్‌ అన్నారు.
విశ్లేషకు ఏమంటున్నారు?
‘‘రైతు ఖాళీ చేతుతో వెనక్కి వెళ్లాన్నదే ప్రభుత్వం క్ష్యం. కానీ, సమాజంలోని వివిధ వర్గా నుంచీ వారి ఉద్యమానికి భిస్తున్న మద్దతు చూస్తే ప్రభుత్వం కోరిక నెరవేరేలా లేదు’’ అని పంజాబ్‌ విశ్వవిద్యాయం రాజనీతి శాస్త్రం ప్రొఫెసర్‌ ఖలీద్‌ మొహమ్మద్‌ అభిప్రాయపడ్డారు. ‘‘ఈ విషయమై అంతర్జాతీయంగా కూడా ప్రభుత్వంపై విమర్శు వస్తున్నాయి. బ్రిటిష్‌ పార్లమెంట్‌, ఐక్యరాజ్య సమితి మానవ హక్కు కమిషన్‌ వరకూ ఉద్యమం గొంతు చేరుకుంది. ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది అనడానికి ఇది ఒక సూచన’’ అని ఆయన అన్నారు.
బీజేపీలో కూడా అంతర్గతంగా ఈ ఉద్యమం గురించి గొంతు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం రైతుఉద్యమంపై త్వరలోనే ఒక నిర్ణయానికి రావసి ఉంటుందని విశ్లేషకు అభిప్రాయపడుతున్నారు. పశ్చిమ బెంగాల్‌ ఎన్నిక ఫలితాు రైతుఉద్యమ భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఉందని పంజాబ్‌ విశ్వవిద్యాయం ప్రొఫెసర్‌ హర్జేశ్వర్‌ సింగ్‌ అభిప్రాయపడ్డారు. అయితే, రైతు ఉత్తి చేతుతో వెనక్కి వెళ్లే అవకా శమే లేదని, మూడు చట్టాు, ఎంఎస్‌పీకి చట్ట పరమైన హామీ ఎలా ఇవ్వాన్నది నిర్ణయించు కోవాల్సినది ప్రభుత్వమేనని ఆయన అన్నారు.
( వ్యాసకర్త : సీనియర్‌ పాత్రీకేయు) -కార్తికేయ

నిత్య నూతన ప్రవాహం.. అంబేడ్కర్‌ సిద్ధాంతం

(డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా..)

‘’1950, జనవరి 26న మనం వైరుధ్యాతో కూడిన జీవనంలోకి ప్రవేశించ బోతున్నాం. రాజకీయాలో ఒక వ్యక్తి- ఒక ఓటు, ఒక ఓటు- ఒక మివ అన్న రాజకీయ సమానత్వాన్ని గుర్తించబోతున్నాం. అయితే సామాజిక, ఆర్థిక జీవితంలో మనకున్న సామాజిక, ఆర్ధిక వ్యవస్థ వ్ల ఒక వ్యక్తి – ఒక మివ అన్న సూత్రాన్ని తిరస్కరిస్తూనే ఉంటాం. వైరుధ్యాతో కూడిన ఈ జీవితాన్ని ఎంత కాం భరిస్తూ వద్దాం? ఎంత కాం మన సామాజిక, ఆర్థిక జీవితాల్లో సమానత్వాన్ని సాధించకుండా ఉందాం? ఇలా ఎక్కువ కాం కొనసాగనిస్తే మన రాజకీయ ప్రజాస్వామ్యమే ముప్పునకు లోనవుతుంది. ఈ వైరుధ్యాన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలి, లేకపోతే అసమానత్వంతో పీడిరపబడుతున్న వాళ్ళు ఈ రాజ్యాంగ సభ కష్టపడి నిర్మించిన రాజకీయ ప్రజాస్వామిక వ్యవస్థను కుప్పకూుస్తారు.’’ -డాక్టర్‌.బి.ఆర్‌ అంబేద్కర్‌.

సమకాలీనరాజకీయాల్లో డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌ ప్రస్తావన అత్యంత ప్రాధాన్యతను సంత రించుకుంది. వర్తమాన పరిస్థితుకు తగ్గట్టుగా అంబేడ్కర్‌ అభిప్రాయాను అన్వయించుకోవడం, ఆ మెగులో ప్రస్తుత సమస్యను పరిశీలించడం, వాటి పరిష్కారానికి అంబేడ్కర్‌ నిర్దేశించిన మార్గ దర్శనాను అనుసరించడం అనివార్యంగా మా రింది. గతంలో అంబేడ్కర్‌ను పూర్తిగా తిరస్కరిం చిన రాజకీయాు,సంస్థు,పార్టీునేడు అంబేడ్కర్‌ను విస్మరించే పరిస్థితు లేవంటే ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. భారత రాజకీయ వ్యవస్థలో అటు విప్లవ కమ్యూనిస్టు నుంచి ఇటు పూర్తిగా మితవాద,సనాతన వాద పార్టీ వరకు అంబేడ్కర్‌ వాదం, సామాజిక మార్పుకి ఆయన యిచ్చిన నినాదం ఒక ఎజెండాగా మారిపోయింది. ఈ ఏప్రిల్‌ 14 నుంచి డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌ 128వ జయంతి ఉత్స వాు ప్రారంభం అవుతున్నాయి. అందుకే ఒకసారి డాక్టర్‌.బి.ఆర్‌.అంబేడ్కర్‌ సిద్ధాంతాు, అభిప్రా యాు సమాజంపైన ముఖ్యంగా భారత రాజకీ యా పైన ఎటువంటి ప్రభావాన్ని కలిగించాయో పరిశీలించాల్సి ఉంది. నేడు దాదాపు అన్ని పార్టీు అంబేడ్కర్‌ కృషి గురించి, ఆయన సైద్ధాంతిక ప్రాధాన్యతను గురించి మాట్లాడుతున్నాయి. అసు అంబేడ్కర్‌ ఊసే ఎత్తని కొన్నిపార్టీు ప్రత్యక్షంగానూ, మరికొన్ని పార్టీు తమ అనుబంధ సంఘాతో అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాను నిర్వహిస్తున్నాయి. మావో యిస్టు పార్టీతో సహా అన్ని కమ్యూనిస్టు పార్టీు తమ కార్యక్రమంలో దళిత సమస్యను ప్రస్తావించి దాని పరిష్కారానికి కృషి చేయాని నిర్ణయించు కున్నాయి. కు సమస్యను తమ ఎజెండాలో చేర్చు కునే పరిస్థితికి ఆయా పార్టీు నెట్టబడ్డాయి. భూమి సమస్యకోసం పోరాటంలో భాగంగా దళితును, ఆదివాసును సమీకరించాని, కునిర్మూన కోసం కృషి జరగాని, కు నిర్మూన జరిగేంత వరకు రిజర్వేషన్లలాంటి ప్రత్యేక సౌకర్యాు అము కావాని వాళ్ల పార్టీ కార్యక్రమంలో పేర్కొన్నారు. దతాగునీటికి, దేవాయానికి,శ్మశానానికి అందరికీఒకేస్థం ఉండాని పిుపునిచ్చారు. దేశం ఐక్యంగా ఉండాంటే ఇది అత్యవసరమని ప్రకటించారు. అయితే ఈ మార్పు గత రెండున్నర దశాబ్దా దళిత ఉద్యమా ఫలితమేనని చెప్పుకోవాలి. సమకాలీన సమస్య పరిష్కారానికి మార్గనిర్దేశనం చేస్తోన్న అంబేడ్కర్‌ సిద్ధాంతబం కూడా అందుకు దోహదం చేసింది. గతపాతిక సంవత్సరాల్లో అంబేడ్కర్‌ రచను ప్రజకు విరివిగా అందుబాటులోకి వచ్చాయి. అదేవిధంగా భిన్నరాజకీయాు కలిగిన సంస్థు, వ్యక్తు జరిపిన పరిశోధను, సాగిన చర్చు అంబేడ్కర్‌ను ఒకశక్తిగా నిబెట్టాయి. అంబే డ్కర్‌ సిద్ధాంతాపై ఎంత లోతైనచర్చ జరిగితే అది తరతరా వివక్షనెదిరించేందుకు అంత శక్తిమంతంగా ఉపయోగపడుతుందనడానికి గత 28ఏళ్ళ చరిత్రసాక్ష్యంగా నిుస్తోంది.


బడుగు బహీనవర్గాకు మెగురేఖ
ఈ దేశంలో ప్రజాస్వామిక విప్లవానికి సిద్ధాంతం ఆచరణ బీజాు నాటి ముక్కల్ని పెంచిన తత్వవేత్త ఆచరణ కర్త. భారతదేశం ఆర్థిక అభివృ ద్ధికి ఆర్థిక నమూనా సిద్ధాంతాన్ని అందించిన ఆర్థిక వేత్త. ఈదేశంలో అసమానతకు మూమైన నిచ్చెన మెట్ల కు వ్యవస్థను దాని నిర్మించిన బ్రాహ్మణిజాన్ని మనువాద నిర్మూనకు సామాజిక సమానత్వం పై ఉద్యమించిన సామాజిక ఉద్యమ నేత. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ 1891ఏప్రిల్‌14వ తేదీన రాంజీ భీమాబాయి దంపతుకు జన్మించాడు. తల్లిదం డ్రు అతనికి పెట్టిన పేరు భీమ్‌రావు గ్రామ నామాన్ని బట్టి స్కూల్లో అతని ఇంటి పేరు అంబా వదేవకర్‌. తర్వాత ఇతనిని అమితంగా అభిమా నించే ఒక ఉపాధ్యాయుడు ఆపేరును తన ఇంటి పేరు మీదుగా అంబేద్కర్‌ గా మార్పించాడు. ఆ పేరుతో అంబేద్కర్‌ ప్రసిద్ధుడైనాడు. రాంజీ పూర్వి కు కొంకణ ప్రాంతానికి చెందిన వారు. రత్నగిరి జిల్లాలోని మంజన్‌ గడ్‌కు ఐదు మైళ్ళ దూరంలో ఉన్న అంబావదే రాంజీ వంశీయు స్వగ్రామం వీరికి ఆగ్రామంలో ఒక ప్రత్యేక గౌరవం ఉండేది. ప్రతిఏటాజరిగే గ్రామదేవత ఉత్సవాకు ఉప యోగించే ప్లకీ వీరి ఇంట్లోనే ఉంచే వారు. అంబే ద్కర్‌ తాతగారైన మాలోజీ సక్‌పాల్‌మహర్‌ కులానికి చెందినవాడు. నిమ్న జాతి కులాన్నింటిలొనూ మహర్లు కొంతసాహసవంతు గాను బుద్ధి బం, ఉత్సహంకవారుగాను కనిపిస్తారు. సమాజంలో తమకున్న నీచస్థితిని హైన్యాన్ని వారెన్నడు మరు వలేదు. ఈస్ట్‌ ఇండియా కంపెనీ సైన్యాన్ని ఏర్పాటు చేసిన కొత్తలో తొుత అందులో చేరినవారు మహార్లు మాలొజీ సక్‌ పాల్‌ మిలిటరీ లో పనిచేసి పదవీ విరమణ చేశారు. అతని సంతానంలో బతికి బట్టకట్టిన ఇద్దరే కొడుకు రాంజీ, కూతురు మీరా. వీరి కుటుంబం కబీర్‌ భక్తి సంప్రదాయాన్ని విశ్వసించేవారు. భక్తిసాంప్రదాయం ప్రవక్తు కు భేదాను పాటించలేదు,ఒప్పుకొనలేదు. రాంజీ సక్‌పాల్‌కు 14మందిసంతానం. వారిలో అంబేద్కర్‌ 14వ వారు. మహాపురుషు జన్మ వృత్తాంతాలో కొన్ని అద్భుత సంఘటను ముడిపడి ఉండటం సాధారణంగా లోకంలో చూస్తున్నాదే. గౌతమ బుద్ధుడు తల్లి గర్భంలో ఉండగా ఆమెకు వింత స్వప్నాు వస్తుండేవాట. ప్రపంచ దేశాు అంబే ద్కర్‌ ను సింబల్‌ ఆఫ్‌ నాలెడ్జిగా అభివర్ణిస్తుంటే మనదేశంలో ఆధిపత్య కుం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య తోపాటు, శూద్ర కుం నుంచి ఎదిగిన ఓసీ కులా నాయకు పాకు దేశానికి గొప్ప నాయకుడిగా కాక ఒక ఎస్సీ కు నాయకుడిగానే చూస్తారు. ఈదేశం సామర్థ్యాన్ని బట్టి గౌరవం కాకుండా కులాన్నిబట్టి గౌరవించే హీనమైన పరిస్థితి మన దేశంలో ఉంది. సబ్బండవర్గా సమ్మి ళితం గా రాజ్యాంగం అంబేద్కర్‌ ఒక దళితు కోసమే కాదు ఈ దేశ ప్రజందరినీ దృష్టిలో ఉంచుకొని రాజ్యాంగాన్ని రచించారు. రాజ్యాంగాన్ని చదివితే అంబేద్కర్‌ ఎంత గొప్పవాడోనని తొస్తుంది. 1945 వరకు దాదాపు 40డిగ్రీ వరకు ఉన్నత విద్యను అభ్యసించిన వారు అంబేద్కర్‌ ఒక్కడే కావటం విశేషం. అంబేద్కర్‌తో పాటు పొలిటికల్‌ సైన్స్‌, సోషలిజం,ఎకనామిక్స్‌, డాక్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎనిమిదేండ్ల కోర్సును రెండున్నరేండ్లలోనే లోనే పూర్తి చేసిన మొదటివ్యక్తి అంబేద్కర్‌. మన దేశంలో డాక్టర్‌ ఆఫ్‌ సైన్సు చదివింది ఇద్దరు మాత్రమే అందులో ఒకరు అంబేద్కర్‌ అయితే రెండో వ్యక్తి కెఆర్‌నారాయణ (మాజీరాష్ట్రపతి). ఇద్దరు దళిత వర్గం నుంచి చదివినవారు అందుకే అంబేద్కర్‌ ను ప్రపంచ మేధావిగా ఇతర దేశాు గుర్తిస్తుంటే మనదేశంలో మాత్రం కిందిస్థాయికి చెందిన వాడుగా చూస్తారు. అంబేద్కర్‌ కు గొప్పపేరు రావ డం అధిపత్యకులాకు ఇష్టం లేకపోవడం కు వివక్ష పొలేదనడానికి ఒకఉదా మన కరెన్సీ రూపాయినోట్లపై అంబేద్కర్‌ ఫోటోను కాకుండా గాంధీని మాత్రమే వేస్తారు. కారణంగాంధీ అగ్రకుం వ్యక్తి కావడమే. ఇద్దరిలో అర్హత ఎవరికి ఉంది ఒక్కసారి ఆలొచించండి.


అర్థిక వ్యవహారాల్లో నేర్పరి
రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్మాణంలో అంబేద్కర్‌ కీక పాత్ర పోషించాడు. మొదటి నోటుకు రూపాయు అనిపేరు పెట్టింది ముస్లిం చక్రవర్తి షేర్‌ షా. 1540-45లో 1715 అంబేద్కర్‌ అసైన్‌ మెంట్‌ ఇండి యన్‌ కామర్స్‌ అనే సిద్ధాంత గ్రం థాన్ని రచించాడు. 1916 నేషనల్‌ డిపైడిరగ్‌ ఆఫ్‌ ఇండియా ఏహిస్టరిక్‌ అండ్‌ అనేటికల్‌ స్టడీలో పీహెచ్‌డీ, 1920ండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ 1923 ప్రాబ్లమ్‌ ఆప్‌ రుపేస్‌ ఇట్స్‌ ఒరిజిన్‌ అండ్‌ స్యొూషన్స్‌ ఆర్‌ బిఐ ఏర్ప డిరది. బ్రిటిష్‌ వారు రిపోర్టు ప్రకారం రివర్‌ బ్యాంకు నెట్‌ ఏర్పడడానికి కారణం అంబేద్కర్‌. ఈదేశ కార్మిక వర్గా కొసం బ్రిటిష్‌ కాంలోనే చికాగో ఉద్యమంతో ప్రపంచ దేశాు 8 గంట పని దినము చేస్తే ఇండియాలో మాత్రమే 12నుండి 14గంట వరకు పనిచే చేసే పద్ధతి అములో ఉండేది. అంబేద్కర్‌ దానికి వ్యతిరేకంగా పోరాడి 8 గంట పనిదినం అము అయ్యెటట్టు చేసిన వ్యక్తి. బ్రిటిష్‌ కాంలో అనేక కార్మిక చట్టాను రూపొందించి, స్వాతంత్రానంతరం రాజ్యాంగంలో పొందుపరిచారు.
పాకుడిగా కాదు సేవకుడు కావాలి
అంబేద్కర్‌ తాను భారతీయుడు అనే చెప్పాడు గాని హిందూ అని ప్రకటించుకోలేదు. హిందూ మతం పేరుతో దళిత బహుజన వర్గాు మైనార్టీు వివక్షకు గురవుతున్నాయని, అకారణ వెలివేస్తున్నారని ఉద్యమా ద్వారా బహిరంగం చేశారు. నేటికి కూడా దళిత ముస్లిం బహుజనుపై దాడు చేస్తూ చంపడమే బీజేపీ పానలో ఉన్న రాష్ట్రాలో చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, రాష్ట్రాల్లో దళిత ముస్లిం బడుగు బహీన వర్గా ప్రజపై నిత్యం దాడు చేయటం, వారి ప్రాణాు బలిగొనటం పరిపాటిగా వస్తోంది. నేటి యువత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ అందించిన అతిపెద్ద ఆటంబాంబు ఓటు హక్కు. దానిని నిజాయితీగా వినియోగించుకొని పాకుడిగా కాకుండా సేవకుడిగా మాత్రమే ఉండాని అంబేద్కర్‌ స్వప్నించేవారు. అంబేద్కర్‌ ఆశయాన్ని ఆలోచనను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నిర్లక్ష్యంగా ఉంటే భావితరాు కూడా ఇబ్బందు ఎదుర్కోవాల్సి వస్తుంది. బ్యాం నుండే ప్లికు మహనీయుత్యాగాు, విద్య ఆవశ్యకత, కష్టపడే తత్వాన్ని బోధించినప్పుడు అంబేద్కర్‌ ఆశయం నెరవేరుతుంది.

రాజ్యాంగసభను ఉద్దేశించి డాక్టర్‌. బి.ఆర్‌ అంబేద్కర్‌ మాట్లాడిన పై వాక్యాు భవిష్యత్తులో సాధించాల్సిన సామాజిక, ఆర్థిక సమానత్వం గురించి స్పష్టంగా పేర్కొంటున్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో డాక్టర్‌.బి.ఆర్‌ అంబేద్కర్‌ పేర్కొన్న సామాజిక,ఆర్థిక సమానత్వం కోసం ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేసి, అభివృద్ధి క్ష్యాు నిర్దేశించి, సాధించే ప్రయత్నం చేశారు. భూసంస్కరణ అము, జమీందారీ వ్యవస్థ రద్దు, కౌు విధానా సంస్కరణ, భూ పరిమితి విధానాు మొదలైన చర్యు తీసుకొని సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం కృషి చేశారు. ప్రయివేటు బ్యాంకును జాతీయం చేసి, రాజాభరణాను రద్దుచేశారు. సామాజిక, విద్యా సమానత్వ సాధనలో భాగంగానే షెడ్యూల్‌ కులాకు, షెడ్యూల్‌ తెగకు రిజర్వేషన్లు అము చేయబడ్డాయి. సుదీర్ఘ ప్రయాస అనంతరం మండల్‌ కమిషన్‌ సిఫారసు ప్రకారం ఇతర వెనకబడిన తరగతుకు రిజర్వేషన్లు అము చేయబడ్డాయి. ఏక్ష్యాలైతే రాజ్యాంగం నిర్దేశించిందో అట్టి సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం ఆయా ప్రభుత్వాు తమ శక్తి కొది ప్రయత్నించాలి. కానీ ప్రస్తుతం జరుగుతున్నదేమిటి? సామాజిక, ఆర్థిక మార్పు కోసం చేపట్టిన చర్యను కొనసాగిస్తున్నాయా? సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సదుపాయాను పటిష్ట పరుస్తున్నాయా? పేద, ధనికుకు ప్రభుత్వ, ప్రయివేటు సదుపాయాు సమానంగా అందు బాటులో ఉంచే మిశ్రమ ఆర్థిక వ్యవస్థను కొనసాగిస్తున్నాయా? సమాధానం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సామాజికంగా,విద్యా పరంగా వెనుకబడిన వర్గా కోసం ఏర్పాటు చేయబడిన రిజర్వేషన్లను పొమ్మనలేక పొగ పెట్టినట్టు, ఉన్న ప్రభుత్వరంగ సంస్థను ప్రయివేట్‌ పరం చేస్తూ పరోక్షంగా రిజర్వేషన్లకు మంగళం పాడుతున్నారు. నాడు ఆర్థిక అసమానతకు కారణమైన, సంపద కేంద్రీకృతానికి కారణమైన భూమిని భూసంస్కరణ ద్వారా పునర్‌ పంపిణీ చేస్తే, నేడు ప్రకృతి సంపదను కారుచౌకగా ప్రయివేటు వ్యక్తుకు ధారాదత్తం చేస్తూ, సంపద కేంద్రీకరణకు మార్గం సుగమం చేస్తూ, ఆర్థిక అసమానతు పెంచి పోషిస్తున్నారు. ఉన్న ప్రభుత్వ బ్యాంకును ప్రయివేటు పరం చేస్తూ, పేదవారికి బ్యాంకు సేవను దూరం చేస్తూ, ఆర్థిక, సామాజిక అసమానతనుకు ఆజ్యం పోస్తున్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాు తమ తమ పరిధిలో సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం ప్రయత్నిస్తుంటే కర్ర పెత్తనం చేస్తున్నారు. సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం రాజ్యాంగంలో పేర్కొన్న అంశాను నిర్లక్ష్యం చేయడమో లేదా సవరణ ద్వారా మార్పు చేయడమో జరుగుతుంది. రాజ్యాంగ మౌలిక సూత్రాను మార్చే ప్రయత్నాు ప్రారంభించారు. తరతరాుగా బడుగు బహీనవర్గాను అనగదొక్కిన సంస్కృతే ఆదర్శవంతమైనదిగా ప్రచారం చేస్తూ సామాజిక, ఆర్థిక అసమానతు పెంచి పోషిస్తున్నారు. పేదవారిని నిరుపేదుగా మార్చుతూ భారత దేశాన్ని, కోటీశ్వకు బిలియనీర్లకు దోచిపెడుతున్నారు. డాక్టర్‌.బి. ఆర్‌ అంబేద్కర్‌ పేర్కొన్నట్టు సామాజిక, ఆర్థిక అసమానతు రూపుమాపడం అటుంచితే, ప్రభుత్వాు అనుసరిస్తున్న విధానా ద్వారా సామాజిక, ఆర్థిక అసమానతు మరింత పెంచి పోషించబడుతున్నాయి. ధనికు ధనికుగా, పేదు మరింత పేదుగా మారుతున్నారు. డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ చెప్పినట్టు ఈ అసమానతు తగ్గించకపోతే, రాజ్యాంగ సభ ఎంతో కష్టపడి నిర్మించిన ఈరాజకీయ ప్రజాస్వామ్య వ్యవస్థను అసమానతతో పీడిరపబడుతున్న వర్గాు వ్యతిరేకించి, తిరస్కరిస్తాయి. ఆపరిస్థితి రాకుండా చుసు కోవసిన బాధ్యత రాజ్యాంగం ప్రకారం పాలిస్తామని ప్రమాణం చేసిన పాకుపైనే ఉన్నదని గుర్తించుకోవాలి.
(వ్యాసకర్త : దళిత ప్రగతి ఐక్య సంఘం విశాఖ జిల్లా అధ్యక్షుడు.

1 2