మార‌ని రాత‌…త‌ప్ప‌ని డోలీ మోత !

‘‘ కొండ కోనల్లో జీవనం.. నిండైన అమాయకత్వం.. మరమం ఎరుగని మనస్త త్వం.. ఇదీ మన్యంలో గిరిపుత్రు జీవన విధానం. ప్రకృతి ఒడిలో ఊయలూగుతూ… అడవితో పెనవేసుకుని సాగుతున్న వారి బతుకుల్లో వెలుగు మాత్రం కరువయ్యాయి. కనీసం విద్యా, వైద్యం అందక ఆ గిరిజన బతుకు తెల్లారుతున్నాయి. దశాబ్దాల‌ గడిచినా ఇంకా ఏజెన్సీలో పురిటి కష్టాలు వీడటం లేదు. పిల్ల‌బాట‌లే ఆ గూడాకు రహదారులు. నిత్యావసరం, అత్యవసరం ఏదైనా సరే…. కాలినడకనే వారి ప్రయాణం. డోలీలే వారికి అంబులెన్సలు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిపుత్రు ఎదుర్కొంటున్న కష్టాలివి. కొండ కోనల్లో ప్రకృతి పెనవేసు కున్న గూడాల్లో బతుకు మాత్రం నేటికీ వెలుగు రావటంలేదు. యాభై ఏళ్ల క్రితం నాటి పరిస్థితులే గిరిజన ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి…’’

ప్రపంచాన్ని కుగ్రామం చేసే పరిజ్ఞాన మొచ్చినా...అక్కడ ఊరు దాటేందుకు దారలుండ‌వు. సమస్త సమాచారం క్షణాల్లో చేర్చే సాంకేతికత... ఏళ్లు గడిచినా ఆప్రాంతాల‌కు చేరలేదు. గంటల్లో గుండెను సైతం మార్చే నైపుణ్యమున్నా...మందు గోలీలైనా వారికి అందవు. ఒక్క క్లిక్‌తో ఆహారం ఇంటికొచ్చే రోజుల్లోనూ... రేషన్‌ కోసం మైళ్లదూరం నడవక తప్పదు. మార్గమధ్యలోనే ప్రసవాలు.. గమ్యం చేరక ముందే మరణాలు..ఇలా బాహ్య ప్రపంచానికి దూరంగా బతుకులీడుస్తున్న గిరిజను గోడుపై ప్రత్యేక కథనం.

మారుమూల‌ గిరిజన గ్రామాల‌కు రహదారి సదుపాయం లేకపోవడంతో అత్యవసర సమయాల్లో రోగుల‌ను ఆసుపత్రికి తరలించేందుకు డోలీమోత తప్పడంలేదు. వందు,వేల‌కోట్ల రూపాయు ఖర్చు చేస్తున్నామనే ప్రభుత్వాలు గిరిజనల‌కు కనీస రవాణా కల్పించడంలో విఫమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌,ఒరిస్సా,ఛత్తీష్‌ఘర్‌ రాష్ట్రాల్లోని అనేక మారుమూల‌ గిరిజన గ్రామాల‌కు నేటికి రహదారి సౌకర్యం అందని ద్రాక్షలా వుంది. ప్రసవ సమయం దగ్గరపడినా గర్భిణల‌ను ఆసుపత్రుల్లో చేర్పించక పోవడం వ‌ల్ల అనేక ప్రసవాలు గ్రామాల్లోనో, అంబు లెన్సుల్లోనో,ఒక్కోసారి రహదారుల‌ పక్కనే జరుగు తున్నా అధికార యంత్రాంగంలో కదలిక రావడం లేదు.  108వాహనాలు సక్రమంగా పని చేయడం లేదు. బైక్‌ ఆంబులెన్సులు రావడానికి దారి ఉండదు. చీకటిపడితే గిరిజన ప్రాంత పీహెచ్‌సీల్లో వైద్యం అందుబాటులోఉండదు. ఆసుపత్రు ఒకవేళ తెరిచినా డాక్టర్లు  స్థానికంగా  అందుబాటులో లేని పరిస్థితున్నాయి.  ఆసుపత్రికి వెళ్లాంటే 12`20 కిలోమీటర్ల దూరం కాలినడకన కొండ దిగుతూ ఎక్కుతూ రోగిని/గర్భణీస్త్రీల‌ను డోలికట్టి మోసుకుపోవాల్సిందే. మరోవైపు క్షేత్రస్థాయిలో ఉండే ఎఎన్‌ఎంలు, సూపర్‌ వైజర్లు గర్భిణిల్ని ప్రసవ తేదీకి కనీసం వారం ముందుగానే ఆసుపత్రికి చేర్చాల్సి ఉన్నా ఈమారు మూల‌ ప్రాంతంలో పెద్దగా పట్టించుకోవడం లేదు. పైగా హైరిస్క్‌ గర్భిణలు నమోదు, వారిని ఎప్పటి కప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షు చేయించడం లోను వైద్యసిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవరి స్తున్నారు. ఈ కారణంగానే పురిటినొప్పు వచ్చాక అప్పటి కప్పుడు ఆసుపత్రికి చేర్చాల్సి రావడం,కొన్ని సార్లు స్థానికులే పురుడు పోయడం జరుగుతోందని స్ధానిక ప్రజంటున్నారు. ఇలాంటి సంఘటను మన్యంలో సర్వ సాధారణం..ప్రతీరోజు చూడవచ్చు...కొండ మీద బతుకుతున్న గిరిజను ఆనారోగ్యం పాలై నపుడు నానాకష్టాలు పడి కిందికి చేరుకుంటారు.

గర్భిణీ స్త్రీకు ఇక్కట్లు
గడిచిన ఒక్క నెల‌లోనే పది డోలీ మోత ఘటను వెలుగులోకి వచ్చాయి. సుదూరంలోని కొండ కొనల్లోని పల్లె నుంచి పట్టణాల్లో ఆసుపత్రుకు వృద్ధలు,గర్భిణీ స్త్రీల‌ను తీసుకొచ్చేందుకు నరకయాతన అనుభవిస్తున్న వారికి రహదారి సౌకర్యం కల్పించడంలో ప్రభుత్వాలు విఫమవుతున్నాయి. ఒరిస్సా నుండి ఆంధ్రా వరకు కొండప్రాంతాల్లో గిరిజన రోగల‌ను డోలీలో మోసు కురావడం అందరికీ తెలిసిందే. ‘ప్రసవ సమయం దగ్గరపడినా గర్భిణల‌ను ఆసుపత్రుల్లో చేర్పించక పోవడంవ్ల అనేక ప్రసవాలు గ్రామాల్లోనో, అంబు లెన్సుల్లోనో, ఒక్కోసారి రహదారు పక్కనే జరుగుతున్నా అధికారయంత్రాంగంలో కదలిక రావడం లేదు. ఆఖరికి108 వాహనాు సక్రమంగా పని చేయడం లేదు.<br>అడవి బిడ్డకు పురిటి కష్టాలు<br>ఇప్పటికీ ఈ ఏజెన్సీలో పురిటి కష్టాలు వీడటంలేదు. గర్భిణీల‌ను తరలించేందుకు వాహనాలు, రోడ్డు సౌకర్యం అందుబాటులో ఉండక కొండ ప్రాంతాల్లో పడే కష్టాలు అంతాకాదు. ఎడ్లబండ్లపై లేదంటే డోలీలు కట్టుకుని గుట్టు, అటవీ మార్గం దాటుకుంటూ కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. సమయానికి ఆస్పత్రికి చేర్చక ఈ పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోవటం సర్వసాధారణంగా మారింది. చివరకు ఇక్కడి పిల్ల‌ల‌కు పోలియో చుక్కు వేసే నర్సులు కూడా కొండలు, గుట్టల‌పైనుంచి నడక సాగించే పరిస్థితి. వర్షాకాలం వచ్చిందంటే బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. పొంగిపొర్లే వాగు,వంకను దాటుకుని గిరిజను బయటికి రాలేరు. అత్యవసరం ఉంటే డోలీల్లో తీసుకు రావా ల్సిందే.కగానే సౌకర్యా క్పన.. ప్రభుత్వా ు గిరిజను కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా….అవి వీరిదరికి చేరేందుకు మాత్రం సౌక ర్యాలు ఉండవు. గూడాకు రావాంటే అధికారులే వెనకంజ వేస్తుండగా మారిపోతోంది. పిల్ల బాటను బీటీ రోడ్లుగా మార్చేందుకు అటవీ శాఖ అభ్యంతరాలు అడవిబిడ్డల పాలిట శాపంగా మారుతున్నాయి. అభివృద్ధి పను సైతం అర్ధాం తరంగా నిలిచిపోతున్నాయి. తాడ్వాయి మండం కొండపర్తి గేటు నుంచి బీటీరోడ్డు నిర్మాణానికి నిధు మం జూరైనా… అటవీశాఖ అడ్డుచెప్ప టంతో రెండేళ్ల కిందట పను నిలిచిపోయాయి. గోవిందరావు పేట మండం రాఘవపట్నం గేటు నుంచి కొత్త ఇప్పగడ్డకు రోడ్డు నిర్మాణానికి రూ.50క్షు మం జూరైనా అదీ పూర్తికాలేదు. నూగురు వెంకటా పురం మండంలోరోడ్ల కోసం మూడున్నర కోట్లు మంజూరైనా ప్రారంభానికి నోచుకోలేదు. కొన్ని స్థవివాదాు, మరికొన్నిచోట్ల అటవీశాఖ అభ్యంత రాతో ఎన్ని మంజూరైనా చివరకు పరి స్థితి మొదటికే వస్తోంది.మౌలిక వసతు కల్పి స్తేనే.. కారణాలెన్ని ఉన్నా….దశాబ్దాుగా గిరిజన ప్రాంతాల్లో అడవిబిడ్డు పేదరికంలోనే కొట్టు మిట్టాడుతున్నారు. అప్పుడప్పుడు హడావిడి చేసే అధికాయి, పాకు వీరికి శాశ్వతపరిష్కా రం మాత్రం చూపలేకపోతున్నారు. ప్రత్యేక కార్యా చరణతో మౌలిక వసతు కల్పిస్తేనే గిరిపుత్రు ఆధునిక ప్రపంచంతో పోటీపడే అవకాశం ఉం టుంది. గర్భిణీ అవస్థలైతే వర్ణనాతీతం. చర్ల మండలంలోని ఎర్రంపాడు గ్రామం చత్తీస్‌గఢ్‌కు సరిహద్దులో ఉంది. ఆ గ్రామంలోని కొవ్వాసి ఐతఅనే మహిళకు పురిటి నొప్పు మొదయ్యాయి. ఊరి నుంచి బయటకు రావాంటే రహదారిలేదు. దీంతోభర్త మూస స్థానిక ఆశాకార్యకర్త సోమమ్మ, ఆమెభర్త సోమయ్య సహకారంతో జెట్టీకట్టి పక్కనే ఉన్న చెన్నాపురానికి మూడు కిలో మీటర్లు నడుచుకుంటూ బయలు దేరారు. దారిలోనే ఐత మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈఊరికి బత్తినపల్లి మీదుగా రహదారి నిర్మాణానికి నిధు మంజూరైనా ఇప్పటికీ పను మొదలు కాలేదు. దీంతో ఎంతకష్టం వచ్చినా గ్రామస్థుల‌కు కాలినడకే దిక్కవుతోంది. వర్షాకాలంలో వాగు దాటలేక తీవ్రఇబ్బందలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గర్భిణలు ప్రసవం కోసం వాగు దాటలేక ప్రాణాల‌ను అరచేతిలో పెట్టుకుని నాటు వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారు.

డోలీలోగర్భిణి.. అడవిలో ప్రసవం..రాయితో బొడ్డుతాడు కోత
‘మా ఊరికి రోడ్డు లేదు. రోగును, గర్భిణును ఆస్పత్రికి తీసుకెళ్లాంటే 6కిలోమీటర్ల దూరం భుజాపై మోసుకెళ్లాల్సిందే. మేం ఇన్ని ఇబ్బం దు పడుతున్నా మా సమస్యను ఎవరూ పట్టించు కోవడంలేదు. మా జీవితాను బాగు చేసే రోడ్డు కోసం ఎదురుచూస్తున్నాం. అధికాయి స్పందించి మా సమస్యను పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం’’<br>కొద్దిరోజుగా వాట్సాప్‌లోవైరల్‌గా మారిన ఓ వీడియోలో ఉత్తరాంధ్రకు చెందిన ఓగిరిజన యువ కుడి ఆవేదన ఇది. అత్యవసరంగా ఆసుపత్రికి వెళ్లాల్సిన ప్రతిసారీ ప్రాణాపై ఆశలొదుకుని కొండు గుట్టు దాటుతున్న అడవి బిడ్డ అరణ్య రోదన ఇది. ఈవీడియో చిత్రీకరించిన యువకుడిది విజయనగరంజిల్లా సాూరు మండంలోని కొదమపంచాయతీ యం.చింతవస అనే గిరిజన గ్రామం. కొండల్లోఉన్న ఈగ్రామానికి రోడ్డు లేదు. ఇక్కడ ఎవరికైనా జబ్బు చేసినా, పురిటి నొప్పుతో బాధపడుతున్నా వారిని ఆస్పత్రికి తీసుకెళ్లాంటే ఆరేడు కిలోమీటర్ల దూరం డోలీలో మోసుకెళ్లడం తప్ప మరోదారి లేదు.<br>తాజాగా మార్చి24న ఈఊరికి చెందిన ఒక గర్భిణిని అలానే తీసుకెళ్లారు. కానీ 3కిలోమీటర్ల దూరం వెళ్లగానే దారిలోనే ఆమె ప్రసవించారు. దాంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఆమెను తిరిగి వాళ్ల గ్రామానికే తీసుకెళ్లారు. ఆమె కాన్పు సమయంలో దూరం నుంచి ఓ యువకుడు వీడియో తీశాడు. రోడ్డు లేకపోవడంతో గ్రామస్తు ఎలాంటి కష్టాు పడుతున్నారో ఈవీడియోలో వివరిం చాడు. ఆసుపత్రికి తీసుకెళ్తుండగానే ప్రసవిం చడంతో వారి వద్ద కాన్పు చేయడానికి అవసరమైన సామగ్రి కూడాలేదు. దీంతో అక్కడే దొరికన ఒక పదునైన రాయితో శిశువు బొడ్డుతాడును కోయడం కూడా ఈ వీడియోలో కనిపిస్తుంది. రోడ్డు లేకపో వడంతో గిరిజన మహిళు ఎంతటి ప్రమాదకర పరిస్థితుల్లో ప్రసవించాల్సి వస్తోందో ఈ వీడియో కళ్లకు కట్టింది. ఊరికి రోడ్డులేక తాము పడుతున్న ఇబ్బందు గురించి అనేకసార్లు అధికారుకు మొరపెట్టుకున్నామని ఇంటర్‌ చదువుతున్న సూరయ్య అనే యువకుడు తో చెప్పారు.<br>‘‘మా గ్రామంలో ఎవరు అనారోగ్యం పాలైనా డోలీలో మోసుకొని తీసుకెళ్లాల్సిందే. కొన్నిసార్లు గర్భిణు దారిలోనే చనిపోతుంటారు. అప్పుడప్పుడు పసిప్లిు ఆస్పత్రికి వెళ్లేలోపే ప్రాణాు కోల్పోతుంటారు’’ అని చెప్పారు సూరయ్య. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సమస్య పరిష్కారం కాకపోవడంతో తమ కష్టాను రికార్డు చేసి సోషల్‌ మీడియాలో పెట్టి అధికారు దృష్టికి తీసుకెళ్లాని అనుకున్నామని సూరయ్య తెలిపారు. ‘‘మార్చి24న పురిటి నొప్పుతో బాధప డుతున్న ముతాయమ్మను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు మేము ఎలాంటిదారిలో వెళ్లాల్సి ఉంటుందో, రోడ్డు లేకపోవడం వ్ల మేం ఎన్ని కష్టాు పడుతున్నామో అందరికీ తెలియజెప్పాని అనుకున్నాం. అందు కోసం మా ప్రయాణం ప్రారంభం అయినప్పటి నుంచి వీడియో చిత్రీకరించాం. అయితే మార్గం మధ్యలోనే కాన్పు అవుతుంది అని అనుకోలేదు’’ అని చెప్పారు. తమ గ్రామానికి రోడ్డు వేయాని విజ్ఞప్తి చేస్తూ అధికారుకు తాను లేఖ రాసినా వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని రాజు అనే మరో యువకుడు తెలిపారు.‘మేము ఇక్కడ కొండపై బతుకుతాము. ఇక్కడ చుట్టుపక్క మరికొన్ని గ్రామాకు కూడా రోడ్లు లేవు. రోడ్డు వేస్తే కొండ మీదనుంచి కిందకి దిగటానికి పట్టే సమయం తగ్గుతుంది. మాకు కష్టాు దూరమవుతాయి. నేను రాసిన లేఖకు అధికారు నుంచి ఇంకా ఎటువంటి స్పందన రాలేదు’’ అని రాజు అన్నారు. మార్గం మధ్యలో గిరిజన మహిళ ప్రసవించిన ఘటనపై జిల్లా అధికారును సంప్రదించగా ప్రస్తుతం తల్లీబిడ్డు క్షేమంగా ఉన్నారని,శిశువుకు టీకాు ఇచ్చినట్టు వారు తెలిపారు.‘‘ఆమహిళ ప్రసవం గురించి తెలియగానే ఆకొండపైకి ఏఎన్‌ఎంని పంపించాం. పాపకు అవ సరమైన టీకాు ఇచ్చారు. తల్లిఆరోగ్య పరిస్థి తిని పరీక్షించారు.శిశువు 3కిలో బరువు ఉంది. ఆరో గ్యంగా ఉంది’’ అని విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్య ఉపఅధికారి రవి కుమార్‌ రెడ్డి చెప్పారు. కొండ మీద ఉన్న ఈ గ్రామానికి రోడ్డు లేకపోవడం వ్ల రోగును ఇక్కడి నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలోని కొండ మొదు వరకూ మోసుకెళ్తారు. అక్కడ ఓబైక్‌ అంబులెన్స్‌ ఉంటుంది. అక్కడికి 17కిలోమీటర్ల దూరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది. ఈప్రాంతంలో రోడ్డు నిర్మాణానికి ఐదుసార్లు టెండర్లు పిలిచినట్టు జిల్లా వైద్య శాఖ అధికారి కొర్రావిజయక్ష్మి తెలిపారు. ‘‘అక్కడ రోడ్డు కోసం ఐటీడీఏ ఐదుసార్లు టెండర్లు పిలిచింది. అది మారుమూ ప్రాంతం కావడంతో గుత్తేదార్లు ముందుకు రావడం లేదు. మేం చేయగలిగిందంతా చేశాం’’ అన్నారు ఇదే ఏడాది జులైలో యం.చింత వస కు సమీపంలోని సిరివర గ్రామానికి చెందిన గిరిజన మహిళ తామరకొండ జిందామని తనబిడ్డని కోల్పోయారు. అయిదో నెలో నొప్పు రావటంతో ఆమెకు గర్భస్రావమైంది. ఆమెను హాస్పిటల్‌కి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే గర్భస్రావం కావటం తో శిశువు బతకలేదు.తన బిడ్డకి కూడా అలాగే జరుగుతుందేమో అని భయపడ్డానని ముతాయమ్మ భర్త చోడిపల్లి జుంబి చెప్పారు.ఆయన మాట్లా డుతూ ‘‘నాభార్యకి ఉదయం నొప్పు మొదలైనాయి. మేము వెంటనే డోలీలో ఆమెను కూర్చోబెట్టి కిందకి బయుదేరాం. దారి మొత్తం భయపడుతూనే ఉన్నా.కొంతదూరం వెళ్లగానే కాన్పు అనగానే నాకు ఇంకా భయమేసింది. కానీ అపాయం ఏమీ జరగలేదు. ఆ రోజు నా భార్య చాలా ఇబ్బంది పడిరది’’ అనిజుంబి గుర్తుచేసుకున్నారు. కాగా సిరివర ఘటనను జాతీయ మానవ హక్కు కమిషన్‌ సుమోటోగా తీసుకుని ఏపీ ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. ఇక్కడి కొండ ప్రాంతాల్లోని పదిశాతం ఆవాసాకు రోడ్డు సౌకర్యం లేదని విజయనగరం జిల్లా అధి కాయి తెలిపారు. రోడ్లు లేకపోవడంవ్ల అత్యవసర పరిస్థి తుల్లో ఆస్పత్రికి వెళ్లడం కష్టమవుతున్నందున గర్భిణును ప్రసవానికి రెండు నెల ముందే కొండ మీద నుంచి కిందకు తీసుకురావాని అనుకుం టున్నట్టు ఐటీడీఏ ప్రాజెక్టుఅధికారి క్ష్మీషా వ్లె డిరచారు.‘గర్భిణును ప్రాథమిక ఆరోగ్య కేంద్రాకు దగ్గరగా ఉంచానుకుంటున్నాం. అలా చేస్తే భవిష్యత్తులో ఇలాంటి ఘటను జరగకుండా చూడవచ్చు. ప్రస్తుతం 50-60 మహిళకు సరిపడా స్థం కోసం చూస్తున్నాం’’ అని చెప్పారు రవికుమార్‌ రెడ్డి.ఈగ్రామానికి రూ.5.5కోట్ల బడ్జెట్‌ తో రోడ్డు మంజూరైనట్టు ఐటీడీఏ అధికారి క్ష్మీషా తెలిపారు.‘9.8 కి.మీ.రోడ్డు మంజూరైంది. కానీమేం ఐదుసార్లు టెండర్‌ పివాల్సి వచ్చింది.టెండర్లు వేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు’’ అని క్ష్మీషా చెప్పారు. కొండ ప్రాంతం కావడం, కఠిన పరిస్థితు మధ్య పనిచేయాల్సి రావడంతో పెద్దగా లాభాు రావనీ, అందుకే కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని ఆయన అన్నారు. ‘‘తక్కువ లాభాుండడం వల్లే కాంట్రాక్టర్లు ముం దుకు రావడం లేదని అనుకుంటున్నాం. కొండ ప్రాంతాల్లోని గ్రామాను కలిపే మరో ఐదు రోడ్లు ఇలాంటివే పెండిరగ్‌లో ఉన్నాయి’’ అని క్ష్మీషా తెలిపారు. కొండ కోనల్లో జీవనం.నిండైన అమాయకత్వం.. మ‌ర‌మం ఎరుగని మనస్త త్వం..ఇదీ మన్యంలో గిరిపుత్రు జీవన విధానం. ప్రకృతి ఒడిలో ఊయ ూగుతూ… అడవితో పెనవేసు కుని సాగుతున్న వారి బతుకుల్లో మెగు మాత్రం కరువయ్యాయి. కనీసం విద్యా, వైద్యం అందక ఆ గిరిజన బతుకు తెల్లారుతున్నాయి. ఏడు దశాబ్దాు గడిచినా ఇంకా ఏజెన్సీలో పురిటి కష్టాు వీడటం లేదు. ప్లిబాటలే ఆ గూడాకు రహదాయి.నిత్యావసరం, అత్యవ సరం ఏదై నాసరే…. కాలినడకనే వారి ప్రయాణం. డోలీ లే వారికి అంబులెన్సు. ముగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిపుత్రు ఎదుర్కొంటున్న కష్టాలివి.కొండాకోనల్లో ప్రకృతి పెనవేసుకున్న గూడాల్లో బతుకు మాత్రం నేటికీ మెగు లోకి రావటంలేదు.యాభైఏళ్ల క్రితం నాటి పరిస్థి తులే గిరిజన ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి..ఆయా రాష్ట్రా ల్లో మారుమూ అమాయక జీవనం సాగిస్తున్న ఆదివాసీబిడ్డ పురిటి కష్టాు కడతెర్చేం దుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాు కృషి చేయాలి. మారు మూ గిరిజన తండాకు అనుసంధాన రహదా యి నిర్మించాలి. వైద్య,విద్య, మౌలిక సదు పాయా ు కల్పించడంలో చిత్తశుద్ది ప్రదర్శించాలి. ఐటి డీఏ సంస్థను బలోపేతం చేసి రహదాయి నిర్మా ణాతోపాటు వాగు మధ్యవంతెను, చెక్‌ డామ్‌లు నిర్మించాలి. ఆపద్భంధులా ఆదుకుంటున్న 108,104..ఆశవర్కర్లపై సర్కారు వివక్ష విడనా డాలి. ఏజెన్సీలోని ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత అధిగమించాలి. వసతల‌ లేమి పాల‌కు చిత్తశుద్దిని ప్రశ్నిస్తోంది. ఏటా రోగాబారిన పడి గర్భిణీ స్త్రీలు పురిటి నొప్పుల‌తో మరణిస్తున్నవారి సంఖ్య పెరిగిపోకుండా నివారించాలి.
-సైమన్‌ గునపర్తి