నాటి క‌ల‌ల నేటి క‌థ‌న‌ల శంఖాల‌-2020

‘చరిత్ర మనం కోరుకున్నట్టు నడవానుకుంటాం. కాని నడవదు’ అంటాడు ఇహెచ్‌.కార్‌.‘పరస్పరం సంఘర్షించిన శక్తులో చరిత్ర పుట్టెను’ అని శ్రీశ్రీ దాని సారాంశాన్ని కవితాత్మకంగా చెప్పారు. 2020 ముగింపునకు వస్తున్న వేళ ఈ రెండు మాటు కలిపి చూసుకుంటే పూర్తి సారాంశం గోచరిస్తుంది. అలాగే 2020 డిసెంబర్‌ సన్నివేశాను 2000 నాడు హంగామా చేసిన 2020విజన్‌తో పోల్చి చూసుకుంటే చాలా అంశాు అర్ధమ వుతాయి. కలు కుమ్మరించిన విజన్‌ 2020 ఏమైందో తెలియదు గాని కర్షకు కదన శంఖారావాతో నిజమైన 2020 ముగుస్తున్నది. 2014 తర్వాత రెండు తొగు రాష్ట్రాతో సహా దేశమంతా నరేంద్ర మోడీ పాన ప్రారంభమైంది. స్వచ్ఛ భారత్‌ పేర కక్ష భారత్‌, మేకిన్‌ ఇండియా పేరిట టేకౌట్‌ ఇండియా, ఒకే దేశం అంటూనే మతా విభజన పెంచడం, చారువాలాగా వచ్చి గారు వాలాగా మారిన మోడీ02 తొలి చర్యతో 2020 ప్రారంభమైంది. విశ్వ విద్యాయాపై విద్వేష దాడు, సిఎఎ వ్యతిరేక ఆందోళనపై అణచివేతు అందుకు సంకేతాలైనాయి. ఈ రాజకీయ పానా పరమైన సవాళ్లు చానట్టు కోవిడ్‌19 లేదా కరోనా వ్యాప్తి మొదలైంది. జనవరి30న కేరళలో తొలి కరోనా కేసు బయ టపడటంతో పినరయి విజయన్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర ప్రభుత్వం దాన్ని తీవ్రంగా తీసుకోకపోగా మనకు రోగనిరోధకశక్తి ఎక్కువ గనక, ఉష్ణ దేశం గనక పెద్ద ప్రమాదం వుండదన్నట్టు అసత్వం ప్రదర్శించింది. ప్రజలోనైతే భయాందోళను మొదలైనాయి. సిఎఎ వ్యతిరేక ఆందోళన కేంద్రంగా వున్న అదే ఢల్లీిలో ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికలో…70లో 62 స్థానాు గ్చొకుని ‘ ఆప్‌ ‘ ఘన విజయం సాధించింది. తన అధికార పీఠం కిందనే అడుగు జారి పోవడం అందులోనూ విద్యాధికు, ఉన్నత శ్రేణి జనాభా అధికంగా వుండే ఢల్లీిలో ఓటమి తొలిదెబ్బ అయింది. దాన్ని జీర్ణించుకోలేక ఫిబ్రవరి 23న ఈశాన్య ఢల్లీిలో హిందూత్వ శక్తు దాడుకు ప్పాడ్డంతో యాభై మంది వరకూ ప్రాణాు కోల్పోయారు. 29వ తేదీ వరకూ కొనసాగిన హింసాకాండలో అపారమైన ఆస్తి విధ్వంసం, హింసాకాండ చెరేగాయి. ఆందోళను తీవ్రమై ఢల్లీి స్తంభించిపోయింది. ఈ కల్లోం మధ్యనే మోడీ నిర్వహించిన ‘నమస్తే ట్రంప్‌’ కోసం 24వ తేదీన వచ్చిన అమెరికా అధ్యక్షుడి పర్యటన కూడా ఉద్రిక్తత చవిచూడాల్సి వచ్చింది. కరోనా వ్యాప్తి హెచ్చరికు వస్తున్నా ఖాతరు చేయ కుండా స్వరాష్ట్రమైన గుజరాత్‌లో మోడీ భారీ జనసమీకరణ జరిపి ట్రంప్‌ను ఆకాశానికెత్తారు. స్వదేశం లోనే తీవ్రమైన ప్రతికూతను ఎదుర్కొంటున్న అధ్యక్షుడి ఆఖరి పాదంలో ఇంత ఆర్భాటం చేయడం మోడీ వ్యక్తిగత ఎజెండాను వ్లెడిరచింది. ఏది ఏమైనా దేశమంతటా గుప్పిట్లోకి తెచ్చుకోవడమే ఏకైక సూత్రంగా పెట్టుకున్న బిజెపి జ్యోతిరాదిత్య సింధియా వర్గం సహాయంతో మార్చి మొదట్లో మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్‌ నాయకత్వం లోని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసింది. మార్చి 20 కమల్‌నాథ్‌ రాజీనామా చేయగా అనేక రాజకీయ నాటకా మధ్య 24న శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ మళ్లీ పగ్గాు చేపట్టారు.కరోనా వ్యాప్తిపై ప్రపంచం గగ్గోు పెడుతున్నా ముందస్తు చర్యు తీసుకోని ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కరోనా వ్యాప్తి కాకుండా మార్చి 24న జనతా కర్ఫ్యూ పాటిం చాన్నారు.12 గంటు బయటకు రాకపోతే వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవచ్చని అనధికారికంగా అశాస్త్రీయ ప్రచారం నడిపించారు. కరోనాపై పోరాడుతున్న వైద్యుకు ఇతరు పట్ల గౌరవ సూచకంగా పళ్లాు చప్పుడు చేయాని, చప్పట్లు కొట్టాని పిుపునిచ్చారు. అయితే క్రమంగా కరోనా విస్తరిస్తుండంతో మార్చి 25న ప్రపంచంలోనే అత్యంత కఠినతరమైన లాక్‌డౌన్‌ ప్రకటించారు. ఏప్రిల్‌ మొత్తం లాక్‌డౌన్‌ లోనే గడిచిపోయింది. రాకపోకు ఆగిపోయాయి. మొహాకు మాస్కు వచ్చాయి. ప్రజా జీవితం స్తంభించిపోయింది. శ్రమజీవు ఉపాధి కోల్పోయారు. వస కార్మికు రోడ్డున పడ్డారు. వారి విషాద గాథు జాతిని కచి వేశాయి. ఈ సమయం లోనే ఢల్లీి లోని నిజాముద్దీన్‌లో బర్కత్‌ వ్యవహారం బయటికి రావడంతో వైరస్‌ వ్యాప్తికి అదే ప్రధాన కారణమన్నట్టు మరో మత విద్వేష ప్రచారం మొదలైంది. ఈలోగా మే నె మొదట్లో నాథూలా సరిహద్దులో భారత్‌-చైనా సైనిక దళా మధ్య ఉద్రిక్తతు పెరిగాయి. కరోనా కంటే ఈ రెండు అంశాపై కేంద్రం, బిజెపి, దాని అనుకూ మీడియాు కేంద్రీకరించాయి. కాని ఎ.పి,తెంగాణతో సహా కరోనా సవాు పెరిగింది. ఇదిచానట్టు విశాఖ పట్టణంలో ఈ పరీక్షా కాంలోనే మే7వ తేదీన విశాఖ పట్నం ఎల్‌.జి పాలిమర్స్‌లో విషవాయువు లీకేజితో ఏడుగురు మరణించారు. కరోనా విజృంభణతో మరణాు పెరిగి, ప్రజా జీవితాు చిన్నాభిన్నం అవుతుంటే రాష్ట్రపతి విమర్శు బేఖాతరు చేస్తూ కేంద్రం రూపొందించిన మూడు రైతు వ్యతిరేక శాసనాు ఆర్డినెన్సుగా జూన్‌ 7న సంతకాు చేశారు. ఈ నెలోనే చైనా-భారత్‌ సంఘర్షణలో 20మంది సైనికు మరణిం చడం, చైనాయాప్‌ ను నిషేధించడం వంటి పరిణామాు చూశాం. సినీ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకుంటే దాన్ని కూడా మత వివాదంగా మార్చి బాలీవుడ్‌పై దాడికి సాధనంగా చేశారు. విద్యా రంగంలో కాషాయీకరణ, కార్పొరేటీకరణ మలి దశ అనదగిన నూతన విధానాన్ని జులైలో కేంద్ర క్యాబినెట్‌ ఆమోదించింది. ఈనె లోనే రాజస్థాన్‌లో అశోక్‌ గెహ్లాట్‌ ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం బిజెపి పన్నిన పథకాు ఫలించలేదు. ఆగష్టు నె దేశానికి అనేక విషాదాు చూపించింది. కేరళలో కాలికట్‌ విమానా శ్రయంలో ప్రమాదం జరిగి 17మంది ప్రాణాు కోల్పోయారు. విజయవాడలో డాపపరమేష్‌ ఆస్పత్రి హోటల్‌లో కరోనా చికిత్స కోసం ఏర్పాటు చేసిన కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగి 11ప్రాణాు కోల్పోవడం ఉత్తరోత్తరా పెద్ద వివాదమైంది. శ్రీశైం భూగర్భ జవిద్యుత్‌ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది ఆహుతయ్యారు. ఈ ప్రమాదాలో అత్యధిక భాగం ప్రైవేటీకరణ వ్ల, ప్రభుత్వ నిఘా లోపించడం వ్ల జరిగినవే కావడం ఆందోళన కలిగించింది. పైగా ఈ నెలాఖరులో విడుదలైన జాతీయ గణాంక సంస్థ నివేదిక కరోనా లాక్‌డౌన్‌లో దేశ ఆర్థిక వ్యవస్థ 23.9శాతం పడిపోయిందని హెచ్చరించింది. సామాన్య ప్రజు, శ్రమజీవు రోజు గడవక నానా అవస్థ పావుతుంటే కరోనా మరణాు, చికిత్స సదుపాయాు లేక, నిబంధను కూడా తేక విషాదం తాండ వించింది. ఈ సమస్యతో గాని నిబంధనతో గాని నిమిత్తం లేకుండా ఆగష్టు 5వ తేదీన ప్రధాని మోడీ అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అచ్చమైన మత ప్రసంగం చేశారు. బాబ్రీమసీదు విధ్వం సం కేసులో నిందితుగా వున్న అద్వానీ తదిత రును సెప్టెంబరులో అహాబాద్‌ హైకోర్టు విడుద చేయడం దీని కొనసాగింపు. ఇదే నెలో పార్లమెంటును సమావేశపర్చి సరైన చర్చ కూడా లేకుండా మూడు రైతు వ్యతిరేక శాసనాను ఆమోదించి మోడీ ప్రభుత్వం కార్పొరేట్ల పట్ల తన భక్తిశ్రద్ధను మరోసారి చాటుకుంది. దేశ వ్యవసాయాన్ని, రైతాంగాన్ని తాకట్టు పెట్టింది. అక్టోబరులో జరిగిన బీహార్‌ శాసనసభ ఎన్నికలో తేజస్వి యాదవ్‌ నాయకత్వం లోని మహాఘట్‌బంధన్‌..బిజెపి-జెడియు సర్కారును బంగా సవాు చేసింది. కాంగ్రెస్‌కు కేటాయించిన స్థానాల్లో ఘోరంగా దెబ్బ తినడం వ్ల, మజ్లిస్‌ వంటి పార్టీు ఓట్లనూ ప్రజనూ చ్చీడంలో బిజెపి వ్యూహాకు తోడ్పడ్డం వ్ల కొద్దిలో తప్పిపోయింది. ఈ కామంతటా కూడా బిజెపి సర్కారు పెట్రోు, గ్యాస్‌ వంటి వాటి ధరు తగ్గించే బదు పదే పదే పెంచుతూ ప్రజపై భారాు మోపింది. కరోనా బారి నుంచి కాపాడటానికి సహాయం చేయాని వచ్చిన సూచను పెడచెవిని పెట్టి కార్పొరేట్లకే ప్యాకేజీన్నీ కురిపించింది. వీటివ్ల ప్రజల్లో పెరిగిన నిరసనను ప్రతిపక్షా ప్రతిఘటనపై నిర్బంధానికి దిగింది. అంతేగాక సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్య, మహారాష్ట్రలో సాధువు హత్య వంటి వాటిపై లేనిపోని చర్చతో దారి తప్పించేందుకు ప్రచార వ్యూహాు అము చేసింది. యు.పి లోని హత్రాస్‌లో దళిత బాలికపై అమానష హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తే కప్పిపుచ్చడానికి కుటి ప్రచారాు సాగించింది. ఈ క్రమంలో రిపబ్లిక్‌ టీవీ వంటి మీడియాతో పాటు ఫేస్‌బుక్‌, వాట్సప్‌ వంటి సోషల్‌ మీడియా సంస్థు కూడా లోపాయికారిగా సహకరించినట్టు అంతర్జాతీ యంగా వ్లెడైంది. ఇలాంటి ప్రచారా నేపథ్యంలో కేసు పాలైన ఆర్నాబ్‌ గోస్వామిని ఆదుకోవడానికి బిజెపి అగ్ర నాయకత్వం అత్యుత్సాహంతో పాటు అత్యున్నత న్యాయస్థానం కూడా ప్రత్యేక శ్రద్ధ చూపడం తీవ్ర విమర్శకు గురైంది. ప్రాథమిక హక్కు, భావ ప్రకటనా స్వేచ్ఛ రక్షణలో సుప్రీంకోర్టు పైనా న్యాయ వ్యవస్థ తీరు పైన చాలా విమర్శు, వివాదాు వచ్చాయి. ఇంకా సాగుతున్నాయి కూడా. నవంబరులో దుబ్బాక ఉప ఎన్నికలో బిజెపి విజయం సాధించడంతో తెంగాణ లోనూ తామే అధికారానికి వచ్చేస్తామన్న హడావుడి పెంచింది. డిసెంబరు మొదటి వారంలో జిహెచ్‌ఎంసి ఎన్నికల్లోనూ 48 చోట్ల విజయం సాధించడంతో మరింత దూకుడు చూపిస్తున్నది. ఈ ఎన్నిక కోసం అమిత్‌షా తో సహా ఆ పార్టీ హేమాహేమీంతా తరలివచ్చారు. ఆ ఎన్నిక ముందు, తర్వాత భాగ్యక్ష్మి ఆయాన్ని కేంద్రంగా చేసుకోవడం ద్వారా అయోధ్య ఫార్ములాను ప్రవేశ పెట్టింది. తర్వాత కూడా హైదరాబాదులో కాళీమాత ఆయ భూము, ఎ.పి లోనూ దేవాయా రక్షణ వంటి పేర్లతో మత ఎజెండాను పెంచుతున్నది. ఇంకా చెప్పాంటే తెంగాణ ముస్లిం రాష్ట్రంగా, ఎ.పి క్రైస్తవ రాష్ట్రంగా మారిందనే ప్రచారం పరాకాష్టకు చేరింది. రెండు రాష్ట్రాకు రావసిన నిధు మంజూరు లోనూ విభజన సమస్య పరిష్కారం లోనూ పూర్తి నిర్లక్ష్యం వహిస్తూ ఎదురు దాడి చేస్తున్నా ప్రాంతీయ పార్టీ ప్రభుత్వాు సూటిగా ఎదుర్కొనలేక పోతున్నాయి. కొంతవరకూ బిజెపి పై విమర్శు చేసి డిసెంబర్‌లో వ్యతిరేక వేదిక రూపొందిస్తానన్న తెంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ కూడా ఇప్పటివరకూ మాట్లాడలేదు. జగన్‌ సర్కారు మొదటి నుంచి మోడీకి లోబడి వుంటున్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వాు, ప్రాంతీయ పార్టీు లోబడిపోవచ్చుగాని…ప్రజు మాత్రం మౌనం వహించబోరని నిరూపించిన రైతాంగ నిరసనతో ఈ ఏడాది సమాప్తమవుతున్నది. రైతు దిగ్బంధనలో మోడీ సర్కారు ఉక్కిరి బిక్కిరి అవుతున్నది. హిందూత్వ ప్లవి పాడే ప్రధాని మోడీ సిక్కు గురుద్వారాకు, అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ శత వార్షికోత్సవాకు వెళ్లవసిన స్థితిని కల్పించింది. కాశ్మీర్‌ ఎన్నికల్లోనూ బిజెపి సంప్రదాయ కేంద్రాకే పరిమితమవగా ప్రతిపక్ష గుప్కార్‌ కూటమి విజయం ఈ ఏడాది మరో ముగింపు. అయితే ఇంతటితోనే తన కాషాయీకరణ, కార్పొరేట్‌ విధానాను మార్చుకుంటుందనుకుంటే పొరబాటు. వామపక్షాు, లౌకిక పార్టీు, ఇతర పత్యామ్నాయ శక్తు చొరవ పెంచి పోరాడటమే మార్గమని ఈ ఏడాది చాటు తున్నది. విజన్‌ 2020 బూటకమని తేల్చిన రియల్‌ 2020 అసలైన సందేశం పోరాటమే. నాటి కల 2020.. నేటి కదన శంఖా 2020..
` రచయిత : తెల‌క‌ప‌ల్లి ర‌వి. సీనియర్‌ పాత్రికేయు-(ప్రజాశక్తి సౌన్యంతో..)

ప్లాస్టిక్ భూతం…అంతానికి పంతం

నేడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో ప్లాస్టిక్‌భూతం అగ్రస్థానంలో ఉంది. మనిషి తన సౌకర్యం కోసం తయారు చేసుకున్న ఈ పదార్థం అతనికే కాకుండా ప్రాణికోటికే ముప్పుగా పరిణమించింది. ఇటీవలికాంలో కడలి ఒడ్డుకు కొట్టుకొచ్చిన మృత తిమింగం ఉదరంలో దొరి కిన కిలో కొద్దీ ప్లాస్టిక్‌ వస్తువు మనిషి నిర్లక్ష్యా న్ని బట్టబయు చేశాయి. నేనే కాదు సముద్రాన్నీ, నింగినీ కాుష్య కోరల్లోకి నెట్టేస్తున్నామనే కఠోర వాస్తవాను ఇటువంటి సంఘటను రుజువు చేస్తున్నాయి. ప్లాస్టిక్‌ నిషేధంపై అవగాహన ఇప్పు డిప్పుడే పెరుగుతోంది. అనర్థాపై పౌరసమాజం స్పందిస్తోంది.ఇదిలాఉద్యమరూపం సంతరిం చుకుంటే ఉపద్రవం తొగుతుందన్న భరోసా కుగుతోంది. రీ సైక్లింగ్‌కు కష్టతరమైనవి.. ప్లాస్టిక్‌ ఫోమ్‌ కప్పు, కోడిగుడ్డు, మాంసంట్రేు, ప్యాకింగ్‌ పీనట్స్‌, కోట్‌ హ్యాంగర్స్‌,యోగర్ట్‌ కంటై నర్స్‌, ఇన్సు లేషన్‌, ఆటబొమ్ము.రీసైక్లింగ్‌ మేనేజ్‌ చేయగలిగినవి : ప్యాకేజింగ్‌ ఫిలిం, షాపింగ్‌ బ్యాగ్స్‌, బబుల్‌ ర్యాప్‌, ఫ్లెక్సిబుల్‌ బాటిల్స్‌, వైర్‌ అండ్‌ కేబుల్‌ ఇన్సులేషన్‌, బాటిల్‌ టాప్స్‌, డ్రిరకింగ్‌ స్ట్రాస్‌, ంచ్‌ బాక్సు, ఇన్సులే టెడ్‌ కూర్లు, ఫ్య్రాబ్రిక్‌ అండ్‌ కార్పెట్‌ టారప్స్‌, డైపర్స్‌.

ా మానవాళికి పెనుముప్పు ప్లాస్టిక్‌
ా నింగి,నే,నీరులో రేణువుగా మారుతూ
ా ఆరోగ్యా నికి పెనుసవాల్‌ విసురుతున్న వైనం
ా జీవరాశికీ శాపం
ా ప్రజల్లో పెరుగుతున్న ప్టాస్టిక్‌ నిషేధంపై అవగాహన
ా వివిధ కార్యక్రమా ద్వారా నిషేధం వైపు అడుగు

ప్లాస్టిక్‌తో నేడు ప్రపంచంలోని ప్రతి ప్రదేశమూ ముప్పును ఎదుర్కొంటోంది. ఒక్కో మనిషి ఏడాదిలో 11కిలో ప్లాస్టిక్‌ను వినియోగిస్తున్నట్టు అధికారిక అంచనా. వీటిలో సగం ఒకసారి ‘యూజ్‌ అండ్‌ త్రో’ ప్లాస్టిక్‌ వస్తువులే. 2022 నాటికి దేశాన్ని ప్లాస్టిక్‌ రహితంగా రూపొందించాని గాంధీజీ 150వ జయంతి రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ప్రభుత్వాలే కాదు, ప్లాస్టిక్‌ అనర్థాపై ప్రజల్లో ఇప్పుడిప్పుడే అవగాహన కుగుతోంది.
<!-- wp:paragraph -->
<p>ఎక్స్‌పైరీ తేదీ లేని ప్లాస్టిక్‌…<br>ఏవస్తువుకైనా ఎక్స్‌పైరీ తేదీ ఉంటుంది. ప్లాస్టిక్‌ మినహాఅని చెప్పాలి. వీటిలోఒక్కసారి వాడి పారేసేకప్పు, క్యారీబ్యాగు,నీళ్ల సీసాు,బాటిల్‌ మూతు,స్ట్రాు,స్పూన్లు,ఆహారంపైర్యాపర్లు, పా ప్యాకెట్లు, షాంపూ సాచెట్లు, నూనొ, మసాలా సాచెట్లు,చాక్‌లెట్లు, చిప్స్‌ కవర్లు వంటివి రీసైక్లింగ్‌కు మీపడదు. ప్లాస్టిక్‌ బ్యాగ్స్‌ డీకంపోజింగ్‌కు వే సంవత్సరాు పడుతుంది. ఇవి నెమ్మదిగా చిన్నచిన్న ముక్కుగా ‘మైక్రో ప్లాస్టిక్స్‌’గా మారతాయి. నీరు, మట్టిని కుషితం చేస్తాయి. రోడ్లు, డ్రెయిన్లను బ్లాక్‌ చేసి సమస్యను సృష్టిస్తాయి. ప్లాస్టిక్‌ తయారీలో వాడే హానికర రసాయనాు జంతువు కణజా ంలోకి చేరతాయి. చివరకు మనిషి ఆహార చట్రం లోకి ప్రవేశిస్తాయని ‘వరల్డ్‌ వైల్డ్‌ లైఫ్‌ ఫండ్‌’ నివేదిక. ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధనలో 83 శాతం కుళాయి నీటిలో సూక్ష్మ ప్లాస్టిక్‌ రేణువు ఉన్నాయని వ్లెడెంది.<br>రీసైక్లింగ్‌ చేయదగిన వస్తువు…<br>బేవరేజ్‌ బాటిల్స్‌,ఫుడ్‌ జార్స్‌, క్లాతింగ్‌ అండ్‌ కార్పెట్‌ ఫైబర్‌,కొన్నిషాంపూు,మౌత్‌వాష్‌ బాటిల్స్‌. డిటర్జంట్‌, బ్లీచ్‌బాటిల్స్‌, స్నాక్‌బాక్సు, మిల్కా జగ్గు ు, బొమ్ము, బకెట్లు, క్రేట్స్‌, కుండీు, గార్డెన్‌ఫర్నిచర్‌,చెత్త కుండీు.<br>రీసైక్లింగ్‌ అతికష్టం<br>క్రెడిట్‌కార్డు,కిటికీ,తుపు ప్రే ˜ము, గట్టర్స్‌,పైపు,ఫిటింగ్స్‌,వైర్‌,కేబుల్‌,సింథటిక్‌ లెదర్‌, నైలాన్‌ ఫాబ్రిక్స్‌,బేబీబాటిల్స్‌,కాంపాక్ట్‌ డిస్కు, మెడికల్‌ స్టోరేజికంటైనర్స్‌,కార్‌పార్ట్స్‌,వాటర్‌ కూర్‌ బాటిల్స్‌.<br>పెరుగుతున్న ప్లాస్టిక్‌ వినియోగం పర్యావరణానికి పెను సవాల్‌<br>వాడేస్తాం,పడేస్తాం. ఇలావాడేస్తూ, పడేస్తూ, సగటున ప్రతివ్యక్తి ఒక పాలిథిన్‌ సంచిని చెత్తబుట్ట పాు చేసినా రోజుకి వందకోట్లపై మాటే? అవన్నీ ఎక్కడికెళ్తాయి? ఏమైపోతాయి. మట్టిలో,నీళ్ళలో,ఎడారిలో,అడవుల్లో,కొండల్లో, గుట్టల్లో,ఎక్కడపడితే అక్కడతిష్టవేస్తున్నాయి.ఆ వ్యర్థం కొండలా పేరుకుపోయి, కొండచిువలా మానవజాతిని మింగేస్తోంది. సౌభ్యంగా ఉందని, చవగ్గావస్తోందని, మహా తేలికని, మడత పెట్టుకో వచ్చని మురిసిపోతున్న మనం రాబోయే కష్టా సంగతే పట్టించుకోకుండా మితిమీరిప్లాస్టిక్‌ని వాడు తున్న ఫలితంగా ‘జనాభా విస్పోటనం కన్నా పెను ఉత్పాతంలా గుండె మీద కుంపటిలా ప్లాస్టిక్‌ వినియోగం తయారైంది.<br>రోజూ అన్ని అవసరాకోసం కుగ్రా మం నుండి మహానగరం వరకు ప్రతిరోజు విపరీ తంగా ప్లాస్టిక్‌ వినియోగిస్తున్నారు. ఒక ప్లాస్టిక్‌ సంచి భూమిలో కవాంటే కొన్నివంద ఏళ్ళు పడుతుం దనేది శాస్త్రీయంగా నిరూపించబడ్డ నిజం. మార్కెట్‌ ఆధారిత లాభాపేక్షతో కూడిన వినిమయ సంస్కృతి వల్లే భూవాతావరణం ధ్వంసమైంది. మన అవస రాను తీర్చుకునే క్రమంలో ప్రకృతి నియమాకు లోబడి వ్యవహరించడమనే ఆలోచన మనకుం డాలి. పర్యావరణానికి భంగం కుగకుండా ఈ భూగోళాన్ని తర్వాతి తరాకు అందించే దృష్టితో, సమకాలీన అవసరాను తీర్చుకునే విధమైన సుస్థిర అభివృద్ధి నమూనా రూపొందించుకోవాలి. జీవితం లో ప్లాస్టిక్‌ నిత్యావసర వస్తువులో ఒకటిగా మారి పోయింది. ఉదయం నిద్రలేచింది మొదు మళ్ళీ రాత్రి పడుకునే వరకు ఇంటా, బయటా ఎన్నో అవసరా కోసం ప్లాస్టిక్‌పై ఆధారపడుతున్నాం. టూత్‌బ్రష్‌ు,వాటర్‌బాటిల్స్‌, టిఫిన్‌బాక్స్‌ు, ప్లేట్లు, గ్లాసు,షాంపు,పాు,వంటనూనె ప్యాకెట్లు, త నూనె,ఔషధాడబ్బాు, ప్లి పాసీసాు ఇలా ప్రతి వస్తువు ప్లాస్టిక్‌తో తయారైనవే. ఆశ్చర్యమే మంటే ప్రజఆరోగ్యాన్ని కాపాడే హాస్పిటల్స్‌లో కూడా సెలైన్‌ బాటిల్స్‌,రక్తం భద్రపరచే సంచు, ఇంజక్షన్‌సీసాు,సిరంజిుకూడా ప్లాస్టిక్‌తో తయారై నవే. పర్యావరణం,ప్రజారోగ్యం ముప్పుకలిగించే వాటిల్లో ప్లాస్టిక్‌ ముఖ్యమైనదని నిపుణు హెచ్చరి స్తున్నా, ప్లాస్టిక్‌ వినియోగంపై అవగాహన ఉన్నా కూడా నిర్లక్ష్యం,బద్దకంవ్ల విపరీతంగా అడ్డూ అదు పు లేకుండా ప్లాస్టిక్‌ వాడుతున్నాం.<br>ప్లాస్టిక్‌ ఎలా హానికరం?<br>ప్లాస్టిక్‌లో కృత్రిమరంగు,రసాయనా ు,పిడ్‌మెంట్లు,ప్లాస్టిసైజర్లు, ఇతరమూకాు విని యోగిస్తారు. ఇవిరకరకా క్యాన్సర్‌ కారకాు. ఈ ప్లాస్టిక్‌ సంచుల్లో ఆహార పదార్థాు ప్యాకింగ్‌ చేసిన పుడు ఇందులోఉండే కాల్షియం,సీసం వంటి ధాతు వు ఆహారంలోచేరి ప్రజ ఆనారోగ్యానికి కారణ మవుతాయి. ఈ ప్లాస్టిక్‌తో తయారైన ఉత్పత్తును బయట పారేయడంవ్ల చాలా పర్యావరణ సమస్య ు తలెత్తుతాయి.ఈప్లాస్టిక్‌ వస్తువును పశువుతింటే వాటికి ప్రాణహాని కుగుతుంది. ప్లాస్టిక్‌ వ్యర్థాు పశువు జీర్ణాశయాల్లోకి చేరివాటికి తీవ్ర ఆరోగ్య సమస్యలొస్తాయి. భారత్‌లో ఏడాదికి 65 క్ష టన్ను ప్లాస్టిక్‌ వినియోగం జరుగుతున్నది. గత 50ఏళ్ళలో20రెట్లు ప్లాస్టిక్‌ వినియోగం పెరి గింది. కాని ఇందులో 5శాతం మాత్రమే రీసైకిల్‌ జరుగుతున్నది. ప్యాకింగ్‌రంగంలో మొత్తం ఉత్పత్తి అయిన ప్లాస్టిక్‌లో 40శాతం వాడుతున్నారు. ఒక కవరు రీసైక్లింగ్‌ అయ్యే ఖర్చులో 50కొత్త కవర్లు తయారుచేసుకోవచ్చు. ప్యాకింగ్‌ రంగంలో వాడే ప్లాస్టిక్‌లో 90శాతం వ్యర్థాుగా మారుతున్నాయి. ఏటా80క్ష టన్ను ప్లాస్టిక్‌ వ్యర్థాు సముద్రం లోకి చేరుతున్నాయి. 2030 నాటికి సముద్రాలో ప్లాస్టిక్‌ వ్యర్థాు రెట్టింపు అయి2050 నాటికి నాు గింతు అవుతుందని ‘వరల్డ్‌ఎకనామిక్‌ఫోరం’ సర్వే నివేదికు చెబుతున్నాయి. 2025 నాటికి 1టన్ను సముద్రచేపకు3టన్ను ప్లాస్టిక్‌ పేరుకు పోతుందని ఈసర్వే చెబుతున్నది.<br>ప్రజారోగ్యం, పారిశుద్ధ్యంపరంగా..<br>అధికప్లాస్టిక్‌ వినియోగం వ్ల మగవారి లో బిపి,షుగర్‌,శ్వాస,గుండెపోటువ్యాధు పెరుగు తున్నాయని,ఆడవారిలోమెనోపాజ్‌,థైరాయిడ్‌, షుగర్‌,గర్భకోశవ్యాధు పెరుగుతున్నాయని వైద్యు ంటున్నారు. జీవక్రియ అభివృద్ధిలో కీకపాత్ర పోషించే హార్మోన్ల పనితీరుపై ప్లాస్టిక్‌లో ఉండే ‘ధాలైడ్‌ఈస్టర్‌’అనే రసాయనం తీవ్రప్రభావం చూపుతుంది. ప్లాస్టిక్‌అనేది ‘’కాక్‌టెయిల్‌ ఆఫ్‌ కెమి కల్స్‌’అంటారు. ఎందుకంటే ప్లాస్టిక్‌లోభారీ లోహా ు,క్రిమిసంహారిణిు,పెస్టిసైడ్స్‌,పాలిసైక్లిక్‌ ఆరో మాటిక్‌హైడ్రోకార్బన్‌ు(పిఎహెచ్‌ు) పాలీ క్లోరినే టెడ్‌బైఫినాల్స్‌ (పిహెచ్‌బిు) మిధనల్‌, సైక్లోహెక్సేన్‌, హెప్టేన్‌లాంటి సాల్వెంట్‌ుబీ పోటాషియం పర్‌ సల్ఫేట్‌,బెంజాయిల్‌పెరాక్సైడ్‌తో పాటు ట్రైబ్యూ టాల్టిన్‌,జింకాక్సైడ్‌,కాపర్‌క్లోరైడ్‌లాంటి ఉత్ప్రేర కాు బ్రోమినేటెడ్‌ ఫ్లేమ్‌ రిటార్డంట్స్‌ (పియండిఇ) పాలేట్స్‌, సీసం సంయోగాు, పాలిక్లోరినేటెడ్‌ బిస్పి నాల్స్‌ (పిసిబిు),బిస్పినాల్‌ లాంటి రసాయనాు ప్లాస్టిక్‌లో ఉంటాయి.ఇవిఅంతస్రావీ వ్యవస్థపై వినాళగ్రంథు స్రవనాపై దుష్పలితాు చూపుతాయి.ఈ రసా యనాన్నీ సముద్రజీవరాశుపై,మానవు శ్వాస కోశంపై,చర్మంపైప్రతికూప్రభావాు చూపు తాయి. ఒకటన్ను పాథిన్‌ సంచు తయారు చేయాంటే11బ్యారెళ్ళ చమురు అవసరం అవు తుంది. ఆ లెక్కన ప్రపంచ చమురు సంక్షోభానికి పాథిన్‌ కూడా ఓకారణమే. పాథిన్‌ సంచి సగ టు జీవితకాం 5నిమిషాకంటే తక్కువ. ఒకసారి వాడి పడేసే వారే అధికం. గ్రామాలోని వీధు నుండి మొదు మహానగరావరకు ఇపుడు సిమెం ట్‌ రోడ్లేస్తున్నారు. కాంక్రిట్‌ జంగిల్స్‌ను తపించే నగరాల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాు భూసారాల్లో చేరి నీటిని భూమిలోకి ఇంకనీయకుండా అడ్డుకుంటాయి. నగరాలో2సెం.మీ వర్షం పడితేచాు అక్కడ నీళ్ళున్వి ఉంటున్నాయి. మురుగు నీటి వ్యవస్థు స్థంబించిపోతున్నాయి. వీటికిముఖ్యకారణం ప్లాస్టిక్‌ వ్యర్థాలే.పైపుల్లోప్లాస్టిక్‌వ్యర్థాు ఇతర చెత్త పేరుకు పోయి అవి మూసుకుపోతున్నాయి. దీంతో రోడ్లు జమయమవుతున్నాయి. ట్రాఫిక్‌ సమస్యలేర్పడు తున్నాయి. ఓమోస్తరు నగరాలో కిలోమీటర్ల కొద్దీ, మహానగరాలో వందకిలోమీటర్ల మేర నాలా ుంటాయి. ఈనాలా చుట్టు పక్క నివాసం ఉండే ప్రజంతా,ప్లాస్టిక్‌ఇతరవ్యర్థాను ఈ నాలా ల్లో పారపోస్తుంటారు.ప్లాస్టిక్‌ సంచు భారీ స్థాయి లో పేరుకుపోయి నాలాు మూసుకుపోతున్నాయి. ప్లాస్టిక్‌ వ్యర్థాను బయటకు తీసే యంత్రాంగం సరిపోను లేకపోవడంవ్ల కుంటు, చెరువు ఉనికి ప్రశ్నార్థకం అవుతున్నాయి. ప్లాస్టిక్‌ సంచుల్లో న్వి ఉంచి వాడే ఆహారం వ్ల వ్యాధు వస్తున్నా యి. ఇండ్లల్లో, కార్యాయాల్లో, బేకరీలో,హోట ళ్ళలో ఆహారాన్ని వేడి చేయడానికి మైక్రోవేవ్‌ ఓవెన్లు వాడుతుంటారు.ప్లాస్టిక్‌ పాత్రల్లోఆహారం పెట్టి ఈ ఓవెన్లలో పెడతారు. ఇలా చేయడంవ్ల పదార్థాు వేడవడంతో పాటు ప్లాస్టిక్‌పాత్రలోని ‘’బిస్‌పినాల్‌’ పదార్థం కరిగి ఆహారంతో కసిపోతుంది. ఇలా క్యాన్సర్‌, ఉదరకోశ వ్యాధుకు అంకురార్పణ జరుగు తుంది. అందుకే ఓవెన్‌లో ప్లాస్టిక్‌ పాత్ర బదు బోరోసిలికేట్‌,గ్లాస్‌,సిలికోవ్‌తోతయారై అధిక ఉష్ణోగ్రతను తట్టుకోగ పాత్రు వాడడం మంచిది.<br>ప్లాస్టిక్‌ వాడకాన్ని ఎలా తగ్గించొచ్చు<br>పెండ్లి, ఇతర విందుల్లో ప్లాస్టిక్‌ పళ్ళా ు,గ్లాసునీటి ప్యాకెట్లను వినియోగించే బదు విస్తరాకు,అరటిఆకు,కాగితంతో చేసిన గ్లాసు వాడటం మంచిది.ప్లాస్టిక్‌సంచు వాడని హోట ళ్ళను,కర్రీసెంటర్లను ప్రస్తుతం మనం ఎక్కడా చూడ లేము.టిఫిన్‌నుంచిపచ్చడి,సాంబారు,కర్రీ అన్నీంటిని ప్లాస్టిక్‌ సంచుల్లోకట్టి అందిస్తారు. ఇది మాను కోవా లి. సాంబారు రసం, కూర కోసం ఇంటి నుంచి లోహపు డబ్బాు తీసుకెళ్ళడం మంచిది లేకుంటే లోహపు డబ్బాధరను డిపాజిట్‌గా పెట్టుకొని హోటల్‌ యాజమాను తినుబండారాను స్టీు డబ్బాలో సరఫరా చేయాలి. వాటిల్లో తీసుకెళ్ళి వినియోగదారుడు డబ్బాతిరిగి ఇచ్చినవెంటనే డిపా జిట్‌ వెనక్కి ఇచ్చేయొచ్చు. వాడిపడేసే ప్లాస్టిక్‌ పెన్ను వ్ల కూడా పర్యావరణానికి ముప్పుపొంచి ఉంది. ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో ఇలాంటి పెన్ను విని యోగం భారీస్థాయిలో ఉంది.<br>ఇందుకు విరుగుడుగా ఇపుడు మార్కె ట్లో పర్యావరణ హితమైన పెన్ను అమ్ముతున్నారు. ఈపెన్ను వినియోగించిన తర్వాతభూమిలో నాటి తే మొక్క వచ్చే మీగా వీటిని తయారుచేశారు. ఇందుకు పెన్ను చివరన ఒక విత్తనం పెడుతున్నారు. ఇంకు అయిపోయాక దీనిని తిప్పి భూమిలో నాటితే కొన్ని రోజుకు మొక్కు వస్తాయి. ఇదిస్పూర్తి వంత మైన, పెద్దకు, ప్లికు ఆసక్తికరమైన పని.<br>ప్రత్యామ్నాయాు ఆచరించాలి<br>ఎవరోవస్తారు, ఏదోచేస్తారు అని ఎదురు చూడకుండా ప్లాస్టిక్‌ వినియోగంపై ఎవరికి వారుగా ప్రత్యామ్నాయ చర్యపైదృష్టి పెట్టాలి. పండ్లు,కూరగాయు,కిరాణషాపులో సామాన్లు కొనే పుడు ప్లాస్టిక్‌సంచీు అడుగకుండా ఇంటి నుంచి బట్ట,జ్యూట్‌ సంచు తీసుక్లెడం ఉత్తమం. చికెన్‌, మటన్‌ అమ్మే వ్యాపారస్తు చాలామంది 40 మై క్రాన్ల కంటేతక్కువ మందం ఉన్న సంచు వాడు తున్నారు. వాటిల్లో తెచ్చుకునేకంటే ఇంటి నుండి ఒక స్టీు డబ్బా తీసుకెళ్ళడం మంచిది. మంచినీటి కోసం కార్యాయాల్లో ఒకపుడు గాజు, స్టీు, గ్లాసు ు వాడేవారు. ఇపుడు ప్లాస్టిక్‌ సీసాల్లో తెచ్చిపెడు తున్నారు. ఈపద్ధతి సరికాదు. టీు, కాఫీు గాజు, స్టీు,పింగాణీపాత్రల్లో మాత్రమే తాగాలి. పండ్ల రసాు తాగడానికి కాగితంగ్లాసులే వాడాలి. ఇండ్ల ల్లో ఆకు కూరగాయాను ఫ్రిజ్‌లో ఉంచేందుకు కంటైనర్లు వాడాలి.పాు,పెరుగును ప్లాస్టిక్‌ కవర్ల లో విక్రయిస్తుంటారు. ఏరోజుపాు ఆరోజు తెచ్చు కుని పాప్యాకెట్లను ఫ్రిజ్‌లో పెట్టకుండా, పాత్రలో వేడిచేసి చల్లారిన తర్వాతన్విచేసు కోవాలి. వ్యాపా రస్తు 40మైక్రాన్లకన్నా తక్కువగా ఉన్నప్లాస్టిక్‌ సంచు వాడకుండా అధికాయి మొక్కుబడి తనిఖీ ు కాకుండా కఠినంగా వ్యవహరించాలి. ప్లాస్టిక్‌ వినియోగంతో కలిగే అనర్థాు ఆరోగ్యసమస్యు, పర్యావరణ హాని తదితర అంశాపై గ్రామాు, పట్టణాు,నగరాల్లో,కానీల్లో విస్తృతంగా ప్రచారం చేసేందుకు యూత్‌క్లబ్‌ సభ్యును, కానీ కమి టీను ప్రోత్సహించాలి. అధికాయి ప్రజ మధ్య సమన్వయం,సహకారం ఉంటేనే ప్లాస్టిక్‌ మహమ్మా రి నుంచి మనల్ని మనం రక్షించుకోగం. పాకు ు,ప్రభుత్వాుప్లాస్టిక్‌ సంచు స్థానంలో ప్రత్యా మ్నాయంగాగుడ్డ సంచు జౌళిసంచు తయారీ పరిశ్రమపై దృష్టి సారించాలి. ఇందుకోసం ఔత్సా హిక పారిశ్రామిక వేత్తకు, స్వయంసహాయక సంఘాకు బ్యాంకుద్వారా రుణాలివ్వాలి. సబ్సిడీలిచ్చి ఆకర్షించాలి.చెత్తకుండి ఉన్నదే చెత్త వేయడానికి మళ్ళీ అందులోపాలిథిన్‌ కవరు ఎందు కు? డబ్బా ఖాళీ చేసాక ఓసారి నీళ్ళతో శుభ్రంగా కడిగేస్తే సరిపోతుంది. గుడ్డసంచి వాడితే, వారానికి ఆరు,నెకు24,సంవత్సరానికి280ఓ జీవిత కాంలో కనీసం 22వే పాలిథిన్‌ కవర్లవ్ల కలిగే నష్టాన్ని నివారించినవాళ్ళం అవుతాం.‘’నోపా లిథిన్‌ హేజ్‌’అని మనింటికి మనమే ధృవపత్రం ఇచ్చు కోవాలి.నిజానికి పాలిథిన్‌ దుష్ప్రవా నుంచి తప్పించుకోవడానికి నిషేధాు సరిపోవు. నిజాయి తీ కావాలి.జనభాగస్వామ్యం అవసరం.<br>ప్లాస్టిక్‌ కాుష్యానికి వ్యతిరేకంగా చర్యు<br>పారిశ్రామిక, వ్యవసాయ , నివాసా వ్యర్థాు ఇష్టారీతిగా వదిలివేయడం వన సముద్ర కాుష్యం ఏర్పడుతుంది. దాదాపు ఎనిమిది శాతం సముద్రకాుష్యం భూమినుంచే వచ్చిందని చెబుతు న్నారు.సముద్రంలోకి వదుతున్న పురుగు మందు అవశేషాు, వాయుకాుష్యం, సముద్ర జీవుకు హానికరంగా పరిగణిస్తున్నాయి. సముద్ర జీవారణ్యం లోకి చేరిన పురుగు మందు అవశేషాు సముద్ర జీవు పెరుగుదను నిరోధిస్తున్నాయి. ప్లాస్టిక్‌, ఇతర విషపదార్థాు సముద్రంలో పెరిగే జంతు వు శరీరంలోకి ప్రవేశిస్తాయి. మనుషు సము ద్రం ఉత్పత్తులైన చేపు,రొయ్యు తదితరాు తిన్న పుడు వాటి ఆవశేషాు మానవ శరీరంలోకి ప్రవే శించిరోగాబారిన పడుతున్నారు. మహాస ముద్రా ు కాుష్యం నుంచి పరిరక్షించడానికి అంతర్జా తీయంగా ఉన్న చట్టాను సమర్ధవంతంగా అము చేయాలి. కుషితనదు,పట్టణ మురికినీటి, పారి శ్రామిక వ్యర్థాు లాంటి ప్రమాదకర విషపదా ర్ధాు కట్టడిని నిరోధించాలి. నౌకకాుష్యం. ఓడ ు అనేక మార్గాలో మహాసముద్రాను కుషితం చేస్తున్నాయి. ఓడల్లో ముడి చమురు సముద్రం లో చింది కుషితం అవుతోంది.<br>సముద్ర వాహ కాు కార్గో అవశేషా ను తొగించడం వన పోర్టు, జమార్గాు కుషితం అవుతున్నాయి. అనేక సందర్భాలో ఓడు అక్రమ వ్యర్థాను వదిలివేస్తున్నాయి. మైనింగ్‌ ప్రభావం వ్ల కూడా సముద్ర కాుష్యం ఏర్పడుతుంది. సముద్రంపై ప్లాస్టిక్‌ ప్రభావం. 2012 వసంవత్సరంలో ప్రపంచ మహా సముద్రా లో165 మిలియన్‌టన్ను ప్లాస్టిక్‌ కాుష్యం ఉందని అంచనా వేశారు. మహాస ముద్రం కాుష్యంలోప్లాస్టిక్‌ తయారీకి ఉపయోగించే నరైల్స్‌ ఉన్నట్లు తేలింది. ఒకఅధ్యయనంలో ఐదు ట్రిలియన్‌ కంటే ఎక్కువప్లాస్టిక్‌ సముద్రంలో ఉన్నట్లు అంచనా వేశారు. విషపదార్ధా కలిగి ఉన్న చేపను తీసుకోడంవన క్యాన్సర్‌,రోగ నిరోధ క రుగ్మతతోపాటు పుట్టుకలోపాు తలెత్తు తున్న ట్లు తెలింది. సముద్రంలో నీటికాుష్యం చేసే దాదాపు20శాతం ప్లాస్టిక్‌ శిథిలాు 5.6 మిలియన్‌ టన్ను వరకు ఉన్నట్లు గుర్తించారు.<br>జంతుపై ప్రభావం<br>ప్లాస్టిక్‌ కాుష్యం క్షీరదాకు అత్యంత హానికరమైన ప్రభావం కలిగిస్తోంది. సముద్ర జాతు ు,తాబేళ్ళులాంటి వాటికడుపులో పెద్దఎత్తున ప్లాస్టిక్‌ ఉన్నట్లు కనుగొన్నారు. చేపు,స్టీల్స్‌, తాబేళ్ళు,పక్షు,వంటిఅనేక సముద్రజీవు మరణాకు ప్లాస్టిక్‌ వాడకం వ్లఅని చెబుతున్నారు. సముద్రం తీరాు కూడా ప్లాస్టిక్‌తో ప్రభావితం అవుతు న్నాయి.సముద్రపు ఉపరితంపై సముద్ర పడవను తగబెట్టిన చెత్త ఉంటోంది. యథేచ్ఛగాప్లాస్టిక్‌ వ్యర్థాను సముద్రతీరాలో వదిలేస్తున్నారు. దీంతో సముద్రతీరాలో ప్లాస్టిక్‌వ్యర్థాు కలిసిపోతు న్నాయి. ఇటీవ వైజాగ్‌బీచ్‌లో కూడా జేడీ క్ష్మీ నారాయణ ఆధ్వర్యంలోయువతకదలి వైజాగ్‌ బీచ్‌ని శుభ్రం చేశారు.<br>జచరజీవు ప్రాణం లేకుండా ఒడ్డు కు కొట్టుకురావడం,వాటి కడుపు ల్లోంచి కిలోకొద్దీ ప్లాస్టిక్‌ సంచు బయటపడు తున్న ఘటను చూస్తున్నాం. సముద్రంలో ఉండే జీవజాలానికే కాదు.. అందులో ఉండే ఒకరకమైన బ్యాక్టీరియాకు ముప్పు కలిగిస్తోంది ఓషన్‌ ప్లాస్టిక్‌. అది మానవాళి మనుగడను ప్రమాదం అంచుల్లోకి నెడుతోంది. ఇంతకీ ఆబ్యాక్టీరియాకు..మనిషిబతకడానికి సం బంధం ఏంటంటారా?..మనిషి ప్చీుకునే గాలిలో పదిశాతం ఆక్సిజన్‌ ఆ బ్యాక్టీరియా నుంచే ఉత్పత్తి అవుతోంది. మెరీనా ట్రెంచ్‌..సముద్రాల్లోకెల్లా అత్యంత లోతైన ప్రాంతం. ఇక్కడ పదివే కిలో మీటర్లలోతులో పేరుకుపోయిన ప్లాస్టిక్‌పై సిడ్నీకి చెందిన మెకరీ యూనివర్సిటీ పరిశోధకు అధ్యయ నం చేశారు. అప్పుడుగానీ తెలీలేదు సమస్య ఎంత తీవ్రంగా ఉందోనని. ‘ప్రోక్లోరోకకస్‌ బ్యాక్టీరియా (సయానో బ్యాక్టీరియా)’..సముద్రంలో ఉండే జీవ జాతుకు ఆహారం ఏర్పరచడంలో,భూవాతా రణంలోకి ఆక్సిజన్‌ విడుద కావటంలో కీక పాత్ర పోషిస్తుంది. సముద్రతీరంలో ప్లాస్టిక్‌ డంప్‌ చేసినప్పడు ఆ ప్లాస్టిక్‌ వ్యర్థాు.. ఎండకు ఎండి, వానకు తడిచి,బమైన గాుకు,సూర్యరశ్మికి గురై, చిన్నచిన్న ముక్కుగా మారతాయి. ముక్కుగా మారి ప్లాస్టిక్‌ వ్యర్థం(విషరసాయనాు) సముద్రం లో కుస్తుంది. తద్వారా ప్రోక్లోరోకకస్‌ బ్యాక్టీరియా అంతమవుతోంది. అయితే ఆ పరిస్థితి ఊహించిన దానికంటే ఎక్కువే ఉందని పరిశోధకు చెప్తు న్నారు. చేపు, తాబేళ్ల ప్రత్యుత్పత్తి వ్యవస్థ దెబ్బతి నడానికి ప్రధాన కారణం కూడా ఇదేనని అంటు న్నారు. ముందు ముందు పరిస్థితు ఇలాగే కొనసాగితే ఆక్సిజన్‌ శాతం తగ్గిపోయే ప్రమాదం ఉందని సైంటిస్టు హెచ్చరిస్తున్నారు.<br>సీఫుడ్‌ ప్లాస్టిక్‌ వ్ల కలిగే అనార్ధు<br>తీర ప్రాంతాల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాు ఎక్కువగా చేరుతోంది సీఫుడ్‌ పరిశ్రమ నుంచే. అందుకే తీరప్రాంత పరిశ్రమల్లో ప్లాస్టిక్‌ వాడకాన్ని అరికట్టాని పరిశోధకు సూచిస్తున్నారు. ఇప్పటికే ఈయూ దేశాు,బ్రిటన్‌ కఠిన చట్టాతో ఆ సమస్య ను కొంతవరకు తగ్గించాయి. మిగతా దేశాు కూడా దీనిపై చట్టాు తీసుకురావాని పర్యావర ణవేత్తు కోరుతున్నారు. మరోవైపు సముద్రంలో పేరుకుపోయిన టన్ను కొద్దీ ప్లాస్టిక్‌ వ్యర్థాను తొగించేందుకు టెక్నాజీ సాయం అందిం చేందుకు శాస్త్రవేత్తు సిద్ధంగా ఉన్నారని, స్పందిం చాల్సింది ప్రభుత్వాలేనని మేధావు చెబుతున్నారు. ‘‘ఫలానావాళ్ల ‘ఉప్పు తింటున్నాం..’ అని డైలాగు తో విశ్వాసం చాటుకుంటాం. కానీ, ఆ ఉప్పునిచ్చే సముద్రంపట్ల కృతజ్ఞత చూపించట్లేదు. ప్లాస్టిక్‌ను సముద్రంలో కవకుండా జాగ్రత్త పడదాం. సము ద్రజీవజాలాన్ని కాపాడదాం’’ అని పర్యావరణ వేత్తు పిుపు ఇస్తున్నారు.-కె.ధర్మ ప్ర‌తాప్

ములుపు

తెలుగు కథావనంలో గిరిజన కథాసుమాలు..11వ భాగం

ప్రముఖ పరిశోధక రచయిత, విశ్లేషకుడు, డాక్టర్‌ అమ్మిన శ్రీనివాసరాజు థింసా పత్రిక కోసం ప్రత్యేకంగా రాస్తున్న ‘గిరిజన కథావిశ్లేషణ’ ధారావాహికంగా అందిస్తున్నఈ నెల సంచికలో కథా విశ్లేషణ ‘‘ ములుపు’’-`సంపాదకలు

శ్రమశక్తి చిరునామాలే కాదు..పోరాటాలో త్యాగధనుగా లెక్కించవసిన అడవిబిడ్డ జీవనంలోని ప్రతిఘట్టం ఒకఅద్భుతం..అజరామరం. ఆ అపురూప విషయాను కథావస్తువుగా తీసుకుని… ఎన్నోఅపూర్వమైన కథు అల్లిన తొగుకథా రచయితు కోక్లొు. అలాంటి కథకులో ఆదిలాబాద్‌ ప్రాంతం మంచిర్యాకు చెందిన అగ్రశ్రేణి కథారచయిత ‘‘ అ్లం రాజయ్య’’ ఒకరు. తాను ప్రత్యక్షంగా చూసిన సంఘటను అనుభవా సారం రంగరించి వ్రాసిన కథ ముపు 1991 సంవత్సరంలో రాయ‌బడిన కథ. గోదావరి పేరుతో భూమిక కథా సంకనంలో ప్రచురించబడిరది. 1989లో గోండు జాతి గిరిజను అధికంగా నివసించే అడవు జిల్లా అయిన ఆదిలాబాద్‌ ప్రాంతంలోని ఆసిఫాబాద్‌ వాంఖిడి జనవాసాల్లో జరిగిన గిరిజన తిరుగుబాటు సంఘటనకు అక్షర సాక్ష్యమే ఈ ములుపు కథ.

శ్రమశక్తి చిరునామాలే కాదు.. పోరాటాలో త్యాగధనుగా లెక్కించవసిన అడవి బిడ్డ జీవనంలోని ప్రతిఘట్టం ఒకఅద్భుతం, అజరామరం. ఆ అపురూప విషయాల‌ను కథా వస్తువుగా తీసుకుని, ఎన్నోఅపూర్వమైన కథలు అల్లిన తెలుగుకథా రచయితల కోక్కొల్లోలు. అలాంటి కథకులో ఆదిలాబాద్‌ ప్రాంతం మంచిల‌ర్యాకు చెందిన అగ్రశ్రేణి కథా రచయిత అల్లం రాజయ్య ఒకరు. తానుప్రత్యక్షంగా చూసిన సంఘటను అనుభవా సారాంశం రంగరించి రాసిన కథ ముపు1991సంవత్సరంలో రాయ బడిన కథ. గోదావరిపేరుతో భూమికకథా సంకల‌నంలో ప్రచురించబడింది. 1989లో గోండు జాతి గిరిజను అధికంగా నివసించే అడవు జిల్లా అయిన ఆదిలాబాద్‌ ప్రాంతంలోని ఆసిఫాబాద్‌ వాంఖిడి జనవాసాల్లో జరిగిన గిరిజన తిరుగుబాటు సంఘటనకు అక్షర సాక్ష్యమే ఈ ముపు కథ.

గోండుబెబ్బులిగాపేరుపొందిన కొమరం భీమ్‌ పోరాటస్ఫూర్తి ఆప్రాంతాల‌కు ఒక చైతన్య దీప్తి, అయినామారిన కాలాను బట్టి పరిస్థితల‌ను బట్టి చైతన్యశక్తి మారటం సహజం. ఆదిలాబాద్‌ ఆదివాసి పోరాటాల‌ తీరు కూడా అందుకు తీసిపోలేదు. ఇంద్రవెల్లి సంఘటన బలిదానాతో అక్కడి పోరాటచైతన్యంలో నూత న దాయి ఏర్పడ్డాయి. గిరిజన పోరాట రూప క్పనలో జరిగిన నూతన ఆవిర్భావం గురించి తనదైన కొత్తకోణంలో వాస్తవ సంఘట నను ఆసరాచేసుకుని రాసిన, ఈ ముపు కథ గిరిజన పోరాటా ప్రస్థానానికి నిజమైన మార్పు అన వచ్చు.మాటకన్నా చేతుమివైనవి అనే సూత్రం ఆధారంగా చెప్పబడ్డ ఈ కథలో రచయిత తీరు భాషణ వ్యతిరేకత్వం గా కనిపిస్తుంది.మాట అవసరం లేకుం డానే మిగతా జంతుజాం అంతా క్మషరహితంగా, జీవిస్తూంటే  మాటు నేర్చిన మానవుడు,మాయు చేస్తున్నాడు. మార్కెట్‌ వ్యవస్థకు మూలాధారం ఈమాయ మాటలే అని కథారచయిత దృఢవిశ్వాసం. ఈకోణం ఆధారంగానే  నూతనగిరిజన పోరా టా చైతన్యానికి, ఊక దంపుడు ఉపన్యాసా కన్నా చేతనే గిరిజను నమ్మి అటువంటి చేత నాయకునే అనుసరిస్తారు, అనేసత్యాన్ని అ్లం రాజయ్య ఈకథ ద్వారా అద్భుతంగా ఆవిష్కరించారు. ఇకకథ విషయానికొస్తే అసిఫా బాద్‌ పరీవాహక గోండు గిరిజన గ్రామాల్లోని అడవి బిడ్డు వస వ్యాపారు అక్రమాకు ఎలా బలై ఆర్థికంగా నష్టపోతున్నది ఈకథ కళ్ళకు కడుతుంది. ఈప్రాంతంలో అధికసంఖ్య లో గోండు,అ్పసంఖ్యలో కోలాంజాతి గిరిజను నివసిస్తూ పోడువ్యవసాయం, పశువు కాపయిగా జీవనం సాగిస్తూ ఉంటారు. ‘పూర్వం తమవంశీయులైన గోండ్వానా రాజ్యా న్ని పాలించారు. వారి వంశానికి చెందిన వారంమేము’అనే అ్పసంతోషం తప్ప ప్రస్తు తం..తమమంచితనాన్ని,అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఎలాదోచుకుంటున్నారో గమనించలేక పోతుంటారు. ఇలాగ అతి మంచితనం అమాయకత్వంగ గోండు-కోలాం జాతి గిరిజనును చైతన్యపరిచి దోపి డీ నుంచి బయటపెట్టడం కోసం సామాజిక స్పృహ గ నాయకు తమ ప్రయత్నాు తాము చేస్తూఉంటారు. కానీ నిత్యంపోరాటం కోసం నాయకు మాటు విని విని విసిగిన గిరిజను మౌనంగా వింటూంటారు తప్ప చైతన్యం చెందరు. గోండుభాష,తొగు భాషు తెలిసిన పొగాకు వ్యాపారి చ్చయ్య నిరంతరం పొగాకు వ్యాపారం నెపంతో గిరిజనగూడేలో తిరుగుతూ వారి బాధను ప్రత్యక్షంగా చూస్తూ వస వ్యాపారు ఆగడాు అరికట్టే ప్రయత్నాు చేస్తూ ఉంటాడు. రాత్రి వేళల్లో రహస్యంగా గోండు గూడేలో జనసమీకరణు  చేసి తన మాట ద్వారా వాళ్ళను పోరాటం వైపు ఆకర్షించే ప్రయ త్నం చేస్తూ ఉంటాడు. అయినా వాళ్ళల్లో చైతన్యం రాకపోవడం వ్ల వారిని సోమరిపోతుగా భావి స్తాడు.కానీ తనచైతన్య ప్రేరణ పని మాత్రం ఆపడు. తన పోరాట చైతన్య ప్రయత్నంలో మైదాన ప్రాంతా నికి చెందిన రైతుబిడ్డ పోరాటస్ఫూర్తి గ యువ కుడు అయిన రాఘవు ను కూడావెంటపెట్టుకుని గోండు గ్రామా పోరాట చైతన్య స్ఫూర్తి యాత్ర కొనసాగిస్తూ ఉంటాడు చ్చయ్య. అతని వెంట తిరిగేరాఘవు ఆప్రాంతాల్లోని గిరిజను స్థితిగ తుతో పాటు అక్కడి వ్యాపారు అక్రమాను ఆగడాను ప్రత్యక్షంగా గమనిస్తాడు.గోండు జాతు  చైతన్య ప్రస్థానం’లో భాగంగా చ్చయ్య రాఘ వుతో కలిసి, గూడెం చేరి సిడాం మాన్కు గుడిసె కు చేరుకుంటాడు. ఆరాత్రి అక్కడే తన మకాం. చ్చయ్య వచ్చిన కబురు ఆ నోటా ఈనోటా గూడెం లో అందరికీ తెలిసి అతను చెప్పే మాటు హాయి గావిని, అతడు ఇచ్చే పొగాకు తీసుకోవడానికి, బువ్వతిని నెమ్మదిగా  సిడాంమాన్కు గుడిసె ముందు పెట్టిన నెగడు ముందుకు చేరారు. సిడాం మాన్కు బాకీకోసం ఆగ్రామ షావుకారు జగ్గయ్య అన్యా యంగా తీసుకుపోయిన కంకు (దుక్కి టెడ్లు) గురిం చిన ప్రస్తావన తీసుకు వచ్చాడు, పొగాకు చ్చయ్య. గతంలోగోండు చేసిన పోరాటా గురించి చెప్ప సాగాడు. అందరం కలిసిజగ్గయ్య మీద తిరుగు బాటుచేసి ఎవరి వస్తువు వాళ్లు తెచ్చు కోవాలి అంటూ వాళ్ళకు అర్థమయ్యే భాషలో చెప్పుకు పోతున్నాడు చ్చయ్య. గోండుభాష రాని రాఘవు ుకు అదిఅంతా చిత్రంగా అనిపిస్తోంది. అక్కడ చేరినవాళ్ళలో కొందరు చ్చయ్య మాటు  ఆసక్తి గా వింటూ ఉంటే, కొందరు కూర్చున్న చోటే కునికి పాట్లు పడుతూ నిద్రలోకి జారుకున్నారు. వెనక కూర్చున్న వాళ్ళు సప్పుడు చేయకుండా వెళ్ళి పోతు న్నారు. అక్కడ మిగిలిందికంకు కోల్పోయిన మాన్కు ఇతర వస్తువు ధాన్యం అక్రమంగా షావుకారు పాు చేసుకున్నవ్యక్తు తప్ప ఇంకెవ్వరూ లేరు అక్కడి పరిస్థితి అంతా గమనించిన రాఘ వుకి ‘వీళ్లు ఇన్ని రకాుగా దోపిడీకి గురవుతూ ఎలా బ్రతుకుతున్నారు’ అనిపించింది. గతచరిత్రలో జరి గిన వివిధ గిరిజన పోరాటాు, అతను చదివిన ఉద్యమ సాహిత్యం గుర్తుకువచ్చి, వీళ్ళల్లో నిస్తబ్ధత ఎలాపోగొట్టాలి? అనేఆలోచనలో పడ్డాడు. వీళ్ళకు చెప్పడంకాదు, చేసిచూపించాలె, అని మెరు పులాం టి ఆలోచన అతనిలోకలిగింది.‘మాటకన్నా చేతుగావాలె’.చేతుచేసుకుంటూ మాటు చెప్పా లె’ అనుకున్నాడు. రాఘవు చ్చయ్యకు అదే విషయం అర్థమయ్యేటట్టు చెప్పాడు. తెల్లారి ఇద్దరూ కార్యోన్ముఖులై షావుకారుజెగ్గయ్య ఇంటికి చేరారు. పొగాకు చ్చయ్య, తనపంథా మార్చి షావుకారు మీద కోపం చూపిస్తూ పౌరుష పదాతో మాన్కుకు ఎడ్లను ఇస్తావా?లేదా?ఇవ్వకపోతే,ఇు్ల తగ బెడతాం అంటూ దౌర్జన్యంగా మాట్లాడేసరికి షావు కారులో భయం తొంగి చూసింది.
   చ్చయ్య కూడా ఊహించని విధంగా ‘నీ మాట మీద నమ్మకంతో ఇస్తున్న ఎడ్లను త్కోపో, బాకీ మాత్రం తొందరగా కట్టమని మాన్కుకు చెప్పు. అంటూ తన సహజదర్పం ప్రదర్శించాడు భయ పడుతూనే జెగ్గయ్య. ఆసంఘటన ఆనోటా ఈ నోటా పడి నిప్పురవ్వలా వ్యాపించింది. ఇప్పుడు అతడు పొగాకు చ్చయ్యకాదు జెగ్గయ్యనుఎదిరించిన  భీమ దేవుడంత బంగ చ్చయ్య అయ్యాడు. అప్పటి దాకా పొగాకు పంతుగా పిలిచిన వారంతా పొరక సారు అనడం మొదు పెట్టారు. పొరక సారు, రాఘవు కలిసి తిరిగి గోండు నుంచి షావుకార్లు గుంజుకున్న వస్తువు తిరిగి ఇప్పిస్తా మని భరోసా ఇస్తూ వాళ్ళు కోల్పోయిన వెండి, బంగారం, భూము ,పశువు, వివరాు అన్నీ జాబితాు రాసుకున్నరు.పొరకసార్లు తమ వస్తువు ు తమకు ఇప్పిస్తారనే నమ్మకంతో,గూడేు గూడేు వీరిని అనుసరించటం మొదయ్యింది. ఆగోండు గూడేన్నింటికీ  పెద్దదైన వాంకిడి లో గ ఎక్కువ సంఖ్యలోని షావుకార్ల ఇళ్ళమీద దాడి చేయ డానికి, పొరక సార్లు  వ్యూహరచన చేశారు. 
ఆవూరిలో సంత జరిగే రోజే ఆ పనికి ముహూర్తం అయ్యింది. అన్ని గోండుగూడేకు ఈవార్త క్షణాల్లో వ్యాపిం చింది. కోల్పోయిన నగు, వస్తువు తమ సొం తం కాబోతున్నాయనే సంతోషంతో చెప్పిన సమ యానికి ఆదివాసి జనాంతా,చీమ బారుల్లా  బయు దేరారు. అరుపుతో నిండిపోయింది.ఇది చూస్తున్న షావు కార్ల కళ్ళు తెలియని భయంతో చూపు చూస్తు న్నాయి. వాంకిడి గ్రామం మొత్తం అడవి బిడ్డు పాదాతో పునీతం అయి పోయింది. ఆ చిన్న గ్రామం వేమందితో కిక్కిరిసిపోయింది. ఇంతకీ, దీనికి కారకులైన చ్చయ్య, రాఘవు వారి వెంటలేరు. వాళ్లుఎట్లా వస్తారో ఎక్కడ నుంచి వస్తారో  అని ఎవరికి వాళ్ళు ఊహాగానాు పెంచు కుంటూ,పొరకసార్లు తమసామాన్లు పంచ బోయే షావుకార్ల ఇండ్లవైపునడకు  సాగించారు, గోండు జాతి గిరిజనబిడ్డు. ముందున్న వాళ్ళకే అందుతా యేమో! వెనకబడితే అందుకోలేమనే ఆతృత మొదలై అక్కడ పెద్ద అజడి మొదలైంది. చూసే వారు ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోగానే తొక్కిస లాట మొదలైంది.షావుకార్ల ఇళ్ళ ముందరి కంక దళ్ళు కూలిపోయాయి. ఇళ్లముందు పందిళ్ళు విరి గాయి. గూన పెంకుట్లిు కూలినయ్‌ ! గోండు జనం ఇళ్ళల్లో చేతికందినదల్లా తీసుకు న్నారు. బియ్యం,పప్పు,ఉప్పు,మిరపకాయు,బట్టు, ఆఖ రకు వెండి, బంగారు నగు చేతికి దొరికినదల్లా వదడం లేదు. వెనకనున్న వాళ్ళు తమకు అందవే మోనని  అరుస్తున్నారు. ఆ గలాటాలో అప్పు కాయి తాు,ఖాతా పుస్తకాు కనిపించిన కాగితాన్నీ చింపి పోగు పెట్టి నిప్పు పెట్టబడ్డాయి. గణపతి సేట్‌ గోండ్లు వాంకిడి మీదపడి దాడిచేస్తూన్న సమా చారం ఆసిఫాబాద్‌ పోలీసుకు చేరవేయ డంతో  రెండు వ్యాన్ల నిండా పోలీసు అక్కడికి వస్తు న్నారన్న వార్త వ్యాపించింది.జనాంతా సామాన్ల తో సహాఎట్లా వచ్చినవాళ్ళు అట్లానే అడవుల్లో కలిసిపోయారు.‘ఒకనిప్పురవ్వ రగిలింది అది ఆది లాబాద్‌ అడవును చుట్టేసి దావానమయింది’ అన్న వాక్యంతో ముగించిన ఈ కథలో కొత్త పోరాట మూలాన్ని రచయిత వినూత్నంగా ఆవిష్కరించి సఫలీకృతుడయ్యాడు. ఏపోరాటమైనా ప్రారంభంలో మాత్రమే నాయకు చేతిలో ఉంటుంది. అంత్య దశలో ప్రజ చేతుల్లోకి వెళ్తుంది.
 ప్రజ చేతిలో పడ్డ పోరాటమే ఫలితా ను సొంతం చేసుకుం టుంది అనే అసలైన సత్యం ఈ‘‘ముపు’’కథ ఆవిష్క రిస్తుంది.ఈ కథలో ఆద్యంతం పోరాట చైతన్య స్రవంతితోపాటు గోండు కోలాము జీవన విధా నం వాళ్ళలోని సామాజిక ఐక్యత సజీవంగా అక్షరీకరించడం ఈకథకు మరింత వన్నె చేకూరింది.
(వచ్చే సంచికలో పి.లిత కథ
గోడమీదబొమ్మ విశ్లేషణ)

ఏడాది గడిచిన మూడు రాజధాను ప్రకటన

‘‘ మూడు రాజధానుపై అసెంబ్లీలో తీర్మానం చేసి సంవత్సరం గడిచిపోయింది. అమరావతి రైతు, ప్రజానీకం చేపట్టిన ఉద్యమం ప్రారంభమై సంవత్సరం నిండిరది. ప్రభుత్వం సంక్షేమ పథకాు చేపట్టినా ఎక్కువ భాగం వివాదాస్పద నిర్ణయాు, కక్ష రాజకీయాు, వ్యతిరేక చర్యతో కాం గడిచిపోయింది. పాన కూడా కుంటుపడుతోంది. ముఖ్యమైన అంశాపై లిటిగేషన్లతో ప్రభుత్వం కోర్టు చుట్టూ తిరుగుతోంది. ఈ కాంలో రాజధాని అభివృద్ధి స్తంభించింది. సంక్షేమం కొంతలో కొంత మెరుగైనా రాష్ట్రమంతా అభివృద్ధి అస్తవ్యస్తంగా మారింది’’


ఆనాడు ప్రపంచ స్థాయి, అద్భుత రాజధాని అంటూ టిడిపి ప్రభుత్వం ఆశు రేకెత్తించింది. పరిమిత పనుతో సరిపెట్టింది. నేడు రాజధానిని ముక్కు చేసే పేరుతో ప్రాంతీయ వైషమ్యాను రెచ్చ గొట్టి బ్ధి పొందాని వైసిపి ప్రయత్నిస్తోంది.ఆరున్నర సంవత్సరా నుండి కేంద్రంలో బిజెపినే అధి కారంలో కొనసాగుతోంది. ఈకామంతా రాజధానికి, రాష్ట్రానికి బిజెపి, కేంద్రంతీరని ద్రోహం చేసింది. బిజెపి నేత వీర్రాజు గారికి అమరావతి అకస్మాత్తుగా గుర్తొచ్చింది. 2024లో రాష్ట్రంలో అధికారం లోకి తీసుకు వస్తే రాజధానిని 5 వేకోట్ల రూపాయతో అభివృద్ధి పరుస్తామని సెవిచ్చారు. మాట మార్చ డం,మడమ తిప్పడం తమకు అవాటు లేదని నమ్మబుకుతున్నారు. ఆరున్నరేళ్ల నుండి కేంద్రంలో అధికారంలో ఉన్న విషయం మర్చిపోయినట్లున్నారు. గత ఐదుసంవత్సరాు రాష్ట్రంలో టిడిపితో కలిసి బిజెపి అధికారంలో కొనసాగిన సంగతి గుర్తున్నట్లు లేదు. విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మాణం బాధ్యత కేంద్రానిదే. రాజధాని శంకుస్థాపన సందర్భంలో మోడీ చెంబుడు నీళ్లు, పిడికెడు మట్టి తెచ్చి రాజధానికి నిధు ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్‌ ప్రజనోట్లో మట్టికొట్టారు. గత రెండుసంవత్సరా నుండి కేంద్ర బడ్జెట్లో అమరావతి ప్రస్తావనే లేదు. విజయవాడ మెట్రో గాలికొదిలేశారు. అమరావతికి రౖుె ప్రాజెక్టు ఏనాడో మర్చిపోయారు. ప్రత్యేక హోదా మాట ఇచ్చి నమ్మించి మోసం చేసింది బిజెపి కాదా? వెనుకబడిన ప్రాంతాకు బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజీ ఏమైంది? పోవరం నిధు కోత పెడుతున్నారు. కడప ఉక్కుఊసే లేదు. ‘అమరావతిలోనే బిజెపి ఆఫీస్‌ నిర్మించుకున్నాం. మమ్మల్ని నమ్మండి’ అని వీర్రా జు పదేపదే చెబుతున్నారు. ఆఫీసునిర్మించుకుంటున్నారు కానీ రాజధాని నిర్మించడం లేదు. రాష్ట్రంలో అధికారం ఇస్తే తప్ప రాజధాని నిర్మాణం చేయమని పరోక్షంగా ప్రజను బెదిరిస్తున్నారు. అంటే ఇప్పటి వరకు రాష్ట్రంలో బిజెపికి ఓట్లు రాలేదనే కక్షతోనే హోదా ఇవ్వలేదా? రాజధానికి నిధు ఇవ్వటం లేదా? ఈ కామంతా రాజధానిపై పరస్పర భిన్నమైన ప్రకటనతో బిజెపి నేతు ప్రజను గందరగోళ పరుస్తూ వచ్చారు.మూడు రాజధాను కాకపోతే 30 రాజధాను ఉంటాయని ఒక నేత, మూడు రాజ ధాను కాదు మూడు సచివాయాు ఉండాని మరోనేత ఇలా పురకా వ్యాఖ్యు చేశారు. రాజ ధానితో తమకు సంబంధమే లేదనీ కేంద్రంలోని బిజెపి సర్కార్‌హైకోర్టులో అఫిడవిట్లు దాఖు చేసింది. అమరావతి అంగుళం కూడా కదదని చెప్పిననేతు ఇప్పుడు ఎక్కడున్నారు? ఢల్లీిని తదన్నిన రాజధాని నిర్మిస్తామని 2014లో మోడీ ఇచ్చిన మాట ఏమైంది? బిజెపి నేతతో తేడా వ్ల ఇలా మాట్లాడుతున్నారని కొందరు అమాయకంగా అనుకుంటున్నారు. బిజెపి నేతు ఈ నాటకంలో ఎవరి పాత్ర వారు పోషిస్తున్నారు. అంతే తప్ప బిజెపి విధానంలో గందరగోళం లేదు. ప్రజను గందరగోళపరిచి, రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేయడమే వారి విధానం. అమరావతి రైతుపై కేసు పెడితే సహించం, దౌర్జన్యం చేస్తే ఊరు కోమని వీర్రాజు ఫీుంకరించారు. దేశంలో రైతు మీద నిర్బంధం, పౌర హక్కు ఉద్యమ నేతను ఏళ్ల తరబడి జైులో పెట్టడం, దళితు, మైనారి టీపై దాడు…చేస్తున్న బిజెపి దుర్మార్గాన్ని అంద రూ గమనించాలి. మోడీ దేవదూత అని ఓబడా నేత ఆనాడే పొగడ్తు కురిపించారు.నేను ఆ మోడీ దూతనని నేడు వీర్రాజు చెప్పుకుంటు న్నారు. మోడీ రైతు పక్షమని చిక పుకు పుకు తున్నారు. మోడీ రైతు పక్షమో అంబానీ, అదానీ పక్షమో దేశం కోడై కూస్తోంది. ఢల్లీిలో పోరాడుతున్న రైతాంగానికి ఖలిస్తాన్‌ ఉగ్రవాదు ముద్ర వేసిన బిజెపి అమరావతి రైతుపై ప్రేమ కురిపిస్తూ కపట నాటకం ఆడుతోంది. రాజధానిని, రాష్ట్రాన్ని నిండా ముంచిన బిజెపి ని నమ్ముకుంటే ఆత్మహత్యా సదశ్యమే అవుతుంది. అధికారం కోసం పావు కదుపుతోంది. బిజెపి ప్రమాదాన్ని రాష్ట్ర ప్రజు ఇప్పటికే గమనిస్తున్నారు. కానీ కొత్త రూపాలో ప్రజను నమ్మించడానికి కొత్త కుట్రకు బిజెపి తెర లేపుతోంది. అందుకే రాష్ట్ర రాజధానిని నాశ నం చేయడంలో ప్రధాన ముద్దాయి బిజెపి. తోడు ముద్దాయిు వైసిపి, టిడిపిు.
బిజెపి, టిడిపి, వైసిపిది ఒకటే వైఖరి
వైఎస్‌ఆర్‌ పార్టీ, ప్రభుత్వం రాజధానిపై పునరాలోచన చేయాలి. వివాదాను కట్టిపెట్టాలి. ఉన్న పరిమిత వనరుతోనైనా రాజధాని నమూనా మార్చాలి తప్ప, స్థలాన్ని మార్చానుకోవటం వృధా ప్రయాసే. పోటీ ఉద్యమాతో, అణిచివేతతో రాజ ధాని ప్రజ గొంతు నొక్కానుకోవటం తగదు. గతంలో రాజధానిలో జరిగిన అవినీతిపై విచారణ చేయవచ్చు. దోషులైన అధికారును గత పా కును శిక్షించవచ్చు. కానీ ప్రజను బలి చేయడం తగదు. బిజెపి కేంద్ర ప్రభుత్వ అండతో రాజధానిని ముక్కు చేయవచ్చని వైసిపి, ముఖ్యమంత్రి జగన్‌ భ్రమ పడుతున్నారు.మోడీ,అమిత్‌షాను వేడుకుంటే జరిగేది ఏమీ లేదు. రాష్ట్ర ప్రజను నమ్ముకుంటే మంచిది. అన్నీ ఒకే చోట కేంద్రీకరించానే చంద్ర బాబు మోడల్‌ రాజధాని విఫమయ్యింది. ప్రపం చానికే ఆదర్శం అని చెప్పిన భూ సమీకరణ ఎదురు కొట్టింది. రైతుల్ని, పేదను నట్టేట ముంచింది. ఇప్పటికీ ఈ వాస్తవాన్ని గమనించకుండా సింగపూర్‌ మోడల్‌ గురించి గొప్పు చెప్పుకోవడం టిడిపి కి తగదు. ఇప్పుడైనా తప్పు గుర్తించి సరిదిద్దు కోవ టం తదనుగుణంగా వ్యవహరించడం మం చిది. అమరావతి ప్రాంత రైతు ఈ దుస్థితిలో వుండ డం వెనుక తన బాధ్యత నుండి టిడిపి తప్పించు కోలేదు. అప్పుడు ఇప్పుడు రాష్ట్రానికి, రాజధానికి ద్రోహం చేసిన బిజెపిపై పల్లెత్తు మాట మాట్లాడ కుండా మోడీ భజన చేస్తే అమరావతి నిబడు తుందా? కేంద్రంపై పోరాడకుండా అమరావతి రైతును కాపాడతాం అంటే ఎలా నమ్ముతారు? అమరావతి ఉద్యమం విశాంగా,విస్తృతంగా నడ పాల్సింది పోయి అందులోనూ టిడిపి తన రాజకీ య ప్రయోజనాన్ని చూసుకుంటే రాజధాని రైతుకు జరిగే ప్రయోజనం కంటేనష్టమే ఎక్కువగా ఉంటుం ది.బిజెపి,టిడిపి,వైసిపిది అనేక విధానాలో ఒకటే వైఖరి. ఆనాడు బిజెపి, టిడిపి కలిసి భూస మీకరణ చేపట్టాయి. పూర్తిగా విఫం అయింది. కేంద్రంపై ఒత్తిడి చేయ డంలో టిడిపి, వైసిపి ది మెతక వైఖరే. ఇరుపార్టీది లోపాయికారి కుమ్మక్కే. రాజ ధానిలోను,రాష్ట్రంలోనూ పౌరహక్కును,ఉద్య మాను అణచి వేతలో ఎవరికి ఎవరు తక్కువ తినలేదు. రాజధాని ప్రాంతంలోని దళిత, అసైన్డ్‌ రైతు, భూమి లేని పేదు, కార్మికు బాగోగు ను గాలికొదిలేశాయి. ఆనాడు సింగపూర్‌, ఈనా డు దక్షిణాఫ్రికా నమూ నాు, విదేశీ కన్సల్టెన్సీు, దుబారా ఖర్చు, వృధా ఖర్చు షరా మామూలే. రాజధాని, రాష్ట్ర అభి వృద్ధి విషయంలో సూత్రబద్ధ వైఖరికి సిపిఎం అన్ని వేళలా కట్టుబడి ఉంది. అమరావతి రాజధానిపై అసెంబ్లీలో అన్ని పక్షాు ఏకాభిప్రాయానికి వచ్చి నందున రాజధాని స్థం మార్పుపై వివాదం చేయడం తగదని ముందు నుండి చెబుతూనే ఉంది. రాష్ట్ర ప్రజందరికీ అమరావతి సమదూరంలో ఉంది కాబట్టి రాజధాని రైతుకే కాదు, రాష్ట్రప్రజందరికీ ఇది మేని వైఖరి తీసుకుంది. శాసన సభ, సచివాయం ఒక దగ్గర ఉంటే పరిపాన సౌభ్యం, ప్రజకు మేని సిపిఎంభావించింది. హైకోర్టు కర్నూులో పెట్టా న్న ప్రభుత్వ ప్రతి పాదనపట్ల అభ్యంతరం లేదని సిపిఎం తెలిపింది. రాజధాని ఒకేచోట ఉన్నా అబి óవృద్ధి రాష్ట్రమంతా జరగాని విద్యా, వైద్య సంస్థ ు, పరిశ్రము అన్ని ప్రాంతాకు విస్తరిం చాని, అదే నిజమైన వికేంద్రీ కరణ అన్న వైఖరికి ఎప్పుడూ కట్టుబడి ఉంది. దానికోసం నిరంతర పోరాటం సాగిస్తూనే ఉంది. ఇప్పటికే అమరావతిలో ప్రజా ధనం ఖర్చుపెట్టారు, కాబట్టి వృధాచేయడం సరికా దని, ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధానిలో మార్చ టం రాష్ట్రాభివృద్ధికి గొడ్డలిపెట్టు అని భావించింది. ఆనాడు రాజధానిపూలింగ్‌ విధానం తప్పని,పరి మిత స్థంలో రాజధాని నిర్మాణం చేసుకో వచ్చని చెప్పింది. పూలింగ్‌నువ్యతిరేకించి నందుకు ఆనాడు టిడిపి అభివృద్ధి నిరోధకుగా ముద్రవేసింది. ఈనాడు వైఎస్సార్‌ ప్రభుత్వం రాజధాని, ఇళ్ల స్థలా ుపేరుతో విశాఖలో భూ సమీకరణపేరు చెప్పి దళితు అసైన్డ్‌ భూము లాక్కుంటే తప్పని చెప్పింది, పోరాడిరది. హైకోర్టు లో కేసు వేసింది. దళితు పక్షాన నిబడి పోరాడి నందుకు ముఖ్య మంత్రి జగన్‌అసెంబ్లీ లోనే సిపిఎం పైన నిందు వేయడం చూశాం.రాజధాని అభివృద్ధి అంటే రాజ ధానిలో ఉన్న అన్నివర్గా ప్రజకు అభివృద్ధి ఫలాు అందాని దానికై నిరంతర కృషి సిపిఎం సాగిస్తోంది. టిడిపి ప్రభుత్వ హయాంలో అసైన్డ్‌ రైతుకు కౌు, సమానమైన ప్యాకేజీ అందించాని, పేదకు రాజధాని పెన్షన్‌ ఇవ్వాని, హామీు అము చేయాని అనేక ఉద్యమాు సాగిం చింది. పాక్షిక విజయాు సాధించింది. ఆనాడు టిడిపి అడ్డంకు పెట్టినా నిర్బంధాు ప్రయోగిం చినా ప్రజ మద్దతుతో తన కృషి సాగించింది. నేడు వైసీపీ ప్రభుత్వంలో రాజధాని లోని పారిశుధ్య కార్మికుకు7నెలు జీతాు ఇవ్వక పోతే కార్మి కుకు అండగా సిఐటియు పోరాటం కొనసాగి స్తోంది. హైకోర్టు, రాష్ట్రసచివాయం కాంట్రాక్టు సిబ్బంది వేతనాు, భద్రతపై కార్మిక సంఘాు చేస్తున్న పోరాటానికి అండగా సిపిఎం నిుస్తోంది. పేదకు రాజధాని పెన్షన్‌ పెంపు, అసైన్డ్‌ భూము కు సమానమైన ప్యాకేజీపై ఎన్నిక ముందు తర్వాత వైసిపి ప్రభుత్వ నేతు మాటు తప్ప చేతులేవు. రాజధాని ప్రాంతంలో ప్రజా సమస్య పై జరుగుతున్న కృషి, పోరాటం కొన్ని వర్గా మీడియాకు పట్టదు. రాజధాని ఉద్యమంతో గొంతు కుపుతోంది. వారికి అండగా నిుస్తోంది. అదే సందర్భంలో గతప్రభుత్వాు విధానా విషయం లో తనస్వతంత్ర వైఖరిని ప్రదర్శి స్తోంది.ఉమ్మడి ఉద్యమాకు మద్దతు ఇస్తోంది.ఢల్లీిలో రైతుఉద్య మం జరుగుతున్న తరహాలోనే రాజధాని లోనూ విశా ఉద్యమం సాగాలి.
సి.బాబూరావు

అణచివేతలు అంతం కావాలి!

‘‘ఇప్పటికీ కులాంతర వివాహాల‌కు వ్యతిరేకత ఉంది. సామాజికంగా కఠినమైన షరతును అంగీకరించని వారిని పరువు కోసం హత్య చేస్తున్నారు. ఒక దళితుడు హిందూ మహిళను ప్రేమించి పెండ్లి చేసుకుంటే, ఆధిపత్య కుల‌ శక్తులు అతన్ని అనాగరికంగా హత్య చేయడం మనం దేశంలో తరచుగా చూస్తున్నాం. కొన్ని సందర్భాలో కులాంతర వివాహం చేసుకున్న అమ్మాయిు కూడా హత్యకు గురవుతున్నారు ’’

భారతదేశంలో అందరూ అంగీకరించే స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, లౌకిక, రిపబ్లిక్‌ భావన ఆధారంగానే రాజ్యాంగాన్ని రచించారు. ఈభావన అములో ఫ్యూడల్‌ సంబంధాు, మనుస్మృతి అడ్డంకిగా మారాయి.
అంటరానితనం – హింస
చట్ట ప్రకారం అంటరానితనం పూర్తిగా నిషేధమని రాజ్యాంగం లోని ఆర్టికల్‌ 17 చెపుతుంది. కానీ ప్రస్తుత పరిస్థితి ఏమిటి? అంటరానితనం అనేక రూపాల్లో వే గ్రామాల్లో ప్రబలిపోతుంది. దళితు ఈ దుర్మార్గాకు వ్యతిరేకంగా పోరాటం చేసి, తమ హక్కు గురించి పునరుద్ఘాటిస్తే, కులాధిపత్య శక్తు వారిని విపరీతంగా కొట్టి, నరమేధాన్ని సృష్టించి, వారి గుడిసెను తగుబెట్టి, ఆస్తును ధ్వంసం చేసి, మహిళపై అత్యాచారాకు కూడా ప్పాడుతున్నారు. ఇలాంటి హింసాత్మక చర్య కు సంబంధించిన కేసు అనేక కారణా వ్ల, ఒత్తిడివ్ల నమోదు కావడం లేదు. అధికాయి, పాకవర్గ ప్రతినిధు కు పక్షపాతంతో వ్యవహరించడమే దీనికి ప్రధాన కారణం. ‘’నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ షెడ్యూల్డ్‌ క్యాస్ట్స్‌ అండ్‌ ద హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌’’ దళితుకు వ్యతిరేకంగా జరిగిన దాడు, ఆగడాను వివరించే సందర్భంలో మన గుండె వణికి పోతుంది.
కు హింసాత్మక చర్యల‌ ఇప్పటికీ కులాంతర వివాహాకు వ్యతిరేకత ఉంది. సామాజికంగా కఠినమైన షరతును అంగీకరించని వారిని పరువు కోసం హత్య చేస్తున్నారు. ఒక దళితుడు హిందూ మహిళను ప్రేమించి పెండ్లి చేసుకుంటే, ఆధిపత్య కు శక్తు అతన్ని అనాగరికంగా హత్య చేయడం మనం దేశంలో తరచుగా చూస్తున్నాం. కొన్ని సందర్భాలో కులాంతర వివాహం చేసుకున్న అమ్మాయిు కూడా హత్యకు గురవుతున్నారు. ఇతర కులాకు చెందిన వారిని పెండ్లి చేసుకుంటున్న దళితులే ఎక్కువ సంఖ్యలో హత్యకు గురవుతున్నారు.

రాజకీయాధికార నిరాకరణ
నేటికి కూడా, దళితుకు ప్రజాస్వామిక హక్కును, రాజకీయ అధికారాన్ని కల్పిస్తే, కులాధిపత్య శక్తు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా పంచాయతీ సర్పంచ్‌లుగా స్థానిక సంస్థ ప్రజా ప్రతినిధుగా ఎన్నుకోబడిన దళితు తమ స్థానంలో (కుర్చీలో) కూర్చునేందుకు అనుమతించని పరిస్థితి. ఆర్థిక,జీవన స్థితిగతులో పెద్దగా తేడాలు లేకపోయినప్పటికీ, కులాధిపత్య శక్తు సృష్టించే వరుస సంఘటనల్లో దళితు, వెనుక బడిన కులాకు చెందిన ప్రజు తగువులాడుకుంటున్నారు. దళితుతో పాటు వెనుకబడిన కులాకు చెందిన వారూ ఆధిపత్య కుల‌ శక్తలు చేత అవమానాకు, వివక్షకు గురవుతున్నారు.వీరికి రిజర్వేషన్‌లు కూడా సంపూర్ణంగా,న్యాయంగా అమలు చేయడం లేదు. నిషేధం ఉన్నప్పటికీ, దళితు, వెనుకబడిన కులా వారికి వ్యతిరేకంగా దుర్మార్గపు చ‌ర్య‌లు,నేరాలు జరగడానికి కారణం ఏమిటి? కుల‌ అణచివేతకు ఒక రూపక్పన చేసి, దానిని సమర్థించి, భారతీయ సమాజం లోకి ప్రవేశపెట్టిన మనుస్మృతి కాదా?

మనుశాస్త్రం – హిందూత్వ ముఖ్యాంశాలు
మనుస్మృతి, హిందూత్వ భావజా ప్రధాన పాఠ్యాంశాల్లో ఒకటి వర్ణాశ్రమధర్మం, రెండు స్త్రీ బానిసత్వం భారతీయ సమాజంలో ప్రధానమైన విధు అని మనుధర్మశాస్త్రం నొక్కి చెప్పింది. వర్ణాశ్రమ ధర్మాన్ని అముచేసే విధానం, శూద్రు జీవితం ఏ విధంగా ఉండాలో కూడా మనువు చెప్పాడు. ‘’శూద్రు ఇతర మూడు వర్ణా వారికి దాస్యం చేయాని దేవుని ఆజ్ఞ. తక్కువ కుంలో పుట్టిన శూద్రుడు ఉన్నత వర్ణా వారినెవరినైనా అవమానకరమైన మాటతో గాయపరిస్తే, అతని నాుకను కోసేయాలి. శూద్రుడు ఏ కులాన్నైనా లేక ఉన్నత కులా పేరును అవమానపరిస్తే, అతని నాుకపై వాతు పెట్టాలి. శూద్రులు పాచిపోయిన ఆహారాన్ని, చిరిగిన బట్టను, పాత ప్లేట్లను వేతనంగా ఇవ్వాలి.’శూద్రుడు డబ్బు, ఆస్తిని సంపాదించుకుంటే, దానిని అతడు అనుభవించేందుకు అనుమతి లేదు. ఎందు కంటే, వారికి అహంకారం పెరిగి, బ్రాహ్మ ణును, ఉన్నత కుస్తును గాయపరుస్తారు. శూద్రు వేదాను నేర్చుకో కూడదు, విన కూడదు. ఒకవేళ పురాణాను చదివితే అతని నాుకను రెండు సార్లు కొయ్యాలి, పురాణాను వింటే, చెవుల్లో సీసం కరిగించి పోయాలి. ఉన్నత కుస్తును గాయపరిస్తే ఏ అవయ వాన్నైనా కోసెయ్యాలి. చేతితో కొడితే చేతిని, కాుతో తంతే కాును తీసెయ్యాలి.’’ ఇలా సమాజంలోని ఆధిపత్య శక్తల‌ తీవ్రమైన అణచివేత, హింసను అమలు చేయడం ద్వారా కు వ్యవస్థను కొనసాగిస్తున్నారనే విషయాన్ని గమనించాలి.మనుధర్మశాస్త్రం – వర్గ దృష్టికోణం
ఈ సందర్భంలో, మనుధర్మ శాస్త్రంపై మార్క్సిస్టు దృష్టికోణం ఏమిటి? మనుస్మతి ప్రతిపాదిస్తున్న సాంప్రదాయ భావాకు వ్యతిరేకంగా చేసే పోరాటాు, ప్రచార యంత్రాంగం ఎలాఉండాలి? అనే అంశాల‌ను పరిశీలిద్దాం. భారతదేశంలో బానిస రైతు, ఫ్యూడల్‌ ఆధిపత్యం ఉన్న కాంలో, 2500సం క్రితం మనుశాస్త్రాన్ని రాశారు. ఆ కాంలోనే వర్గ, కుల‌ అణచివేతు ఉన్నాయి. మిలియన్ల సంఖ్యలో శ్రామిక ప్రజల‌,కులంపేరుతో భయంకరమైన వర్గ,ఆర్థిక అణచివేత కింద లొంగి ఉన్నారు. దీనిలో భాగంగానే స్త్రీల‌పై లైంగిక వేధింపులు చెల‌రేగాయి. కుల‌,వర్గ భేదాలు దేవుని అభీష్టం మేరకు సష్టించినవనీ, కాబట్టి ప్రజందరూ దేవుని అభీష్టాన్ని పాటించాల‌నీ, వాటిని ఉ్లంఘించిన వారిని శిక్షించానీ,ఆ శిక్షించే అధికారం రాజుకు ఇవ్వడమైందనీ మనుస్మతి చెపుతుంది. సంఖ్యాపరంగా చిన్నదైనా, భూస్వాములే పాకవర్గాలుగా ఉంటూ అణచివేత సాగించారు. నాడు రాజు ఫ్యూడల్‌ వ్యవస్థకు ప్రతినిధుగా ఉన్నారు. దోపిడీ వర్గాల‌ ప్రతినిధి అయిన మనువు, ఆ వర్గాన్ని రక్షించేందుకు మనుశాస్త్రాన్ని రాశాడు. ఆ మనుశాస్త్రాన్నే రాజు పానకు అవసరమైన రాజ్యాంగంగా అంగీకరించి, కాక్రమంలో అమల్లోకి తెచ్చారు. దాని కొనసాగింపు, దాని ప్రభావమే నేడు చోటు చేసుకుంటున్న కు, లైంగిక అణచివేతు. చరిత్రలో ఆ అణచివేతకు వ్యతిరేకంగా జరిగిన వీరోచిత పోరాటా ఫలితంగా అనేక మార్పు జరిగాయి. మానవజాతి చరిత్ర అంతా వర్గపోరాటా చరిత్రే అని కార్ల్‌ మార్క్స్‌ చెప్పాడు. మానవజాతి చరిత్ర నిబంధన విషయంలో భారతదేశానికి ఏ విధమైన మినహాయింపు లేదు. కానీ ఈ చారిత్రాత్మక సంఘటను ఆయా దేశా సామాజిక, ఆర్థిక పరిస్థితును బట్టి ప్రతీ దేశంలోనూ జరిగాయి. భారతదేశంలో వర్ణ (కుల‌)వ్యవస్థ తన ప్రత్యేకతను కలిగి ఉంది. ఇక్కడ కు వ్యవస్థను చాలా కాం క్రితం సృష్టించారు. ఆ కుల‌, వర్గ అణచి వేతు ఒక దానితో ఒకటి ముడిపడి ఉన్నాయి.

లింగ వివక్షతకు ఆధారం
మానవజాతి చరిత్రలో, ఆదిమ కమ్యూనిస్ట్‌ సమాజం తరువాత బానిస సమాజం, ఆ తర్వాత ఫ్యూడల్‌ సమాజం, ఆ తరువాత ప్రస్తుతం మనం ఉంటున్న బూర్జువా సమాజం ఏర్పడిరది. ఈ మార్పు వర్గపోరాటా ఫలితం గానే ఏర్పడ్డాయనే విషయాన్ని మర్చిపోకూడదు. చివరికి పెట్టుబడిదారీ వ్యవస్థ పతనమై, సోషలిస్టు వ్యవస్థ ఏర్పడడం కూడా కార్మికు వర్గ పోరాటం ద్వారానే జరుగు తుంది. ఆదిమ కమ్యూనిస్ట్‌ సమాజంలో మహిళు చాలా కీకమైన పాత్రను పోషించారు. మానవ సమాజం దోపిడీ చేసే, దోపిడీ చేయబడే వర్గాుగా విభజన జరిగినప్పుడు ఆస్తి యాజమాన్యం ఉద్భవిం చడం, ఆ యాజమాన్యాన్ని పురుష వారసుకు మార్చే క్రమంలో స్త్రీు మగవారి అధీనంలోకి వచ్చారు. ఇది చారిత్రక సత్యం. కాబట్టి స్త్రీ పట్ల ద్వేషభావం కూడా వర్గ అణచివేతతో ముడిపడి ఉందన్న విషయం మర్చిపోకూడదు. ఇటువంటి చారిత్రక నేపథ్యంలో, ఫ్యూడల్‌ వ్యవస్థలో రాయబడిన మనుస్మతి కుల‌, వర్గ అణచివేతను, స్త్రీపట్ల ద్వేష భావాన్ని సమర్థించింది. మహిళ జీవితాు మగవారిపై ఆధారపడి, వారికి బానిసుగా ఎలా ఉండా నే విషయాన్ని మనుస్మతి నొక్కి చెప్పింది. ‘’మహిళు బ్యాంలో తండ్రి, యవ్వనంలో భర్త, వద్ధాప్యంలో కొడుకు పోషణలో ఉండాలి. ఒక పురుషుడు, తన కూతురు యుక్త వయస్సు లోకి రాక పోయినా కూడా, తన కులానికి చెందిన వ్యక్తికే అప్పగించాలి.’’ ‘’ఆస్తి వారస త్వానికి సంబంధించి, పెద్ద వారికి రెండు భాగాు, ఆ తరువాత వారికి ఒకటిన్నర భాగాలు, మిగిలిన కొడుకుకు ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగం చొప్పున పొందుతారు. ఇదే సరైన విభజన. (మహిళకు ఆస్తి హక్కు లేదు).’’ ‘’అన్నదమ్ము మధ్య ఇలాంటి విభజన జరిగిన తర్వాత, వారు తమ భాగాల్లో 1/4 వంతు భాగాన్ని వారి అక్కా చెల్లెళ్ళ వివాహా కోసం ఇవ్వాలి.’’ తన భర్త ద్వారా కాకుండా, వేరే వ్యక్తి ద్వారా పుట్టిన బిడ్డ తన బిడ్డ కాదు’’. ‘’వితం తువు పండ్లు, దుంపు (తనకు ఇష్టం ఉంటే) తినాల్సి ఉంటుంది. ఆమె తన భర్త మరణా నంతరం పరాయి పురుషుని పేరు ఉచ్ఛరిం చేందుకు అనుమతి లేదు’’. ఆ విధంగా మనుస్మతిలో పేర్కొన్న వివిధ స్త్రీ బానిసత్వానికి సంబంధించిన అంశాను గమనించవచ్చు. భారతదేశంలో మహిళ సమానత్వం కోసం జరిగిన పోరాటాు, కుల‌, వర్గ వ్యతిరేక పోరాట చరిత్ర ఫలితంగా స్త్రీ బానిసత్వ రూపాలో కొన్ని మార్పు సంభవించి ఉంటాయి. అయినా నేటికీ స్త్రీ సమానత్వం ఒక కగానే ఉండిపోయిందనే మాటను ఎవరూ కొట్టి పారెయ్యలేరు.

భారతదేశ ప్రత్యేకత
ఇక్కడ మనం భారతదేశం యొక్క సామాజిక పరిస్థితును పరిగణనలోకి తీసుకోవాలి. అనేక అభివద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలో, పశ్చిమ దేశాల్లో ఫ్యూడల్‌ వ్యవస్థ పూర్తిగా నాశనమై, దాని నుండే పెట్టుబడిదారీ వ్యవస్థ ఆవిర్భవించింది. భారతదేశం విషయంలో స్వాతంత్య్ర పోరాట కాంలో ఉద్భవించిన బడా బూర్జువాు, తరువాత బూర్జువా సమాజాన్ని, ఆర్థిక వ్యవస్థను రూపొం దించడంలో కీకమైన పాత్రను పోషించారు. తమ స్వలాభం కోసం ఫ్యూడల్‌ వ్యవస్థతో రాజీపడ్డారు. భూసంస్కరణ చట్టాను సరిగా అము చేయలేదు. భూస్వాము నుంచి స్వాధీనం చేసుకున్న అదనపు భూమును, భూమి లేని నిరుపేదకు, చిన్నరైతుకు ఇవ్వలేదు. అందుకే దానికి ఫ్యూడల్‌ వ్యవస్థ సంబంధాు, భావాు పూర్తిగా నిర్మూలించబడలేదు. ఈపరిస్థితిలో, ఫ్యూడల్‌ కాంలోని మనుస్మతి, దాని భావజాం కొనసాగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో భారతదేశ బడాబూర్జువా నాయకత్వంలో ఉన్న పాకవర్గాు, తమ ఆధిపత్యాన్ని నెక్పొుకొని, శ్రామిక ప్రజను విభజించేందుకు ఎటువంటి సంకోచం లేకుండా కు వ్యవస్థను, ప్రజ మనో భావాను ఉపయోగించుకున్నారు. నేటికీ బూర్జువా పార్టీ పని విధానంలో కు వ్యవస్థ, కు మనోభావా ఉనికి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. చట్టసభల్లో మహిళకు 33శాతం రిజర్వేషన్ల క్పన ఒక కగానే మిగిలిపోవడం యాదచ్ఛికం కాదు. సాంప్రదాయవాద సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఈ దష్టికోణంలో మనుధర్మ శాస్త్రం నొక్కి చెప్పిన విధంగా, మహిళకు వ్యతిరేకంగా లైంగిక హింస, కు అణచివేత అంతటా వ్యాపించి ఉన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇది భారతీయ సమాజంలో బాగా బపడి అంతటా వ్యాపించి ఉంది. సంఫ్‌ు పరివార్‌, హిందూత్వ శక్తు, ప్రజల్లో ఈసాంప్రదాయ భావాను బలోపేతం చేయడానికి చురుకుగా ప్రయత్నాు సాగిస్తున్నాయి. పార్లమెంట్‌లో తగిన బంతో అధికారంలో ఉన్న బీజేపీ ఈ సాంప్రదాయ భావాను బలోపేతం చేయడానికి అవసరమైన అవకాశాను పెంచుకుంటుంది. వారు హిందూత్వ భావజాంతో కూడిన నూతన విద్యా విధానాన్ని ప్రవేశ పెట్టారు. ఇప్పటి వరకు ఉన్న భారతదేశ చరిత్రను తిరగ రాయాను కుంటున్నారు. బీజేపీ ప్రభుత్వం, 12000సం. భారత దేశ చరిత్రను తమకు అనుకూంగా తిరగ రాయడానికి ఒక కమిటీని నియమించింది. పురావస్తు సంబంధమైన వనరును వాస్తవా ను మార్చేందుకు ఉపయోగిస్తున్నారు. హిందూ త్వ జాతి వాదాన్ని సమర్థించడానికి పురాణ కథు రాస్తున్నారు. స్త్రీ బానిసత్వం వాస్తవ చరిత్రగా చిత్రీకరిస్తున్నారు.

హిందూత్వ భావజాం వెనుక మిలియన్ల సంఖ్యలో ప్రజను (తప్పుడు ప్రచారాతో, కల్పిత చారిత్రక సమాచారం ద్వారా) సమీకరించేందుకు సంఫ్‌ు పరివార్‌ చాలా చురుకుగా పని చేస్తున్నది. కు వ్యవస్థతో బాధకు గురవుతున్న దళితును కూడా వారు వదలేదు. వారిలో కు విభజనను పెంచడానికి ప్రయత్నంచేస్తూ, తమ నాయకత్వం కిందకు సమీకరిస్తున్నారు. కొన్ని ప్రయత్నా తర్వాత కొంతమంది దళిత సంఘా నాయకు, మేథావు సంఫ్‌ు పరివార్‌ ఉచ్చులో పడి పోయారు. వారు కూడా దళితును, ఇతర కులాకు చెందిన వారిని ఆకర్షించేందుకు జరిగిన అన్ని అసత్య ప్రచారాలో భాగస్వాముయ్యారు.

పరిష్కారం ఏమిటి?
మనుస్మతి వ్యతిరేక ప్రచారం, ఉద్యమాతో కూడిన సామాజిక సంస్కరణ అవసరాన్ని మనం గుర్తించాలి. సామాజిక సంస్కరణ ఉద్యమంలో జ్యోతీబా ఫూలే, పెరియార్‌ ఈ వీ రామస్వామి, బీఆర్‌ అంబేద్కర్‌, నారాయణ గురు లాంటి కతనిశ్చయం గ వారు అపారమైన సేవందించారు. ఈ పోరాటా ఫలితంగా దళితు, వెనుకబడిన కులా ప్రజు, మహిళు అనేక హక్కుతో పాటు ప్రత్యేక సౌకర్యాను సాధించుకున్నారు. అట్లా సాధించుకున్న కీక మైన హక్కులో రిజర్వేషన్లు ఒకటి. కానీ ఈ పోరాటాు కు, లింగ అణచివేతను అంతం చేయలేదు. అందువన ఈ రెండు అణచివేత వ్యతిరేక పోరాటాు కేవం సామాజిక సంస్కరణ ఉద్యమంతో మాత్రమే ఆపకూడదు. అదే సమయంలో ఈ పోరాటాను, ఫ్యూడల్‌ వ్యవస్థకు మరియు అంతర్లీనంగా సామాజిక అణచివేతలో ఉన్న సంబంధాకు వ్యతిరేకంగా జరిగే పోరాటంతో పాటుగా ఫ్యూడల్‌ వ్యవస్థతో రాజీపడిన బడా బూర్జువా నాయకత్వంలోని భారత పాక వర్గాకు వ్యతిరేకంగా జరిగే పోరాటంతో కపాలి. సామాజిక సంస్కరణ ఉద్యమాు, వర్గ పోరాటాు జమిలిగా కలిపి చేయాలి.

సామాజిక వివక్షే కట్టుబాటుగా…!

ఉత్తరప్రదేశ్‌లో అత్యున్నత స్థాయిలో ఘనీభవించిన కుల‌ చట్రంలో మనుగడ సాగించడం పెద్ద సాహసమే. ఇక్కడ కుల‌ పక్షపాతం, పితృస్వామిక శక్తు ప్రాబ్యలం బలంగా వ్యాపించి ఉంది. కులాకు రాజకీయ ప్రతినిధు అండదండుంటాయి. ఉన్నావో మొదలు కొని హత్రాస్‌ వరకు హింస పునరావృతం కావడం చూశాం. మృగప్రాయమైన అంశాకు ప్రాధాన్యత నిస్తూ, గొప్పగా చెప్పుకోవడం పరిపాటి.
నుగురు ఠాకూర్లచే హత్యాచారానికి గురైన బాధితురాలిని, ఆమె తల్లిదండ్రు అభీష్టానికి భిన్నంగా, ఆ రాత్రికి రాత్రే అంత్యక్రియు నిర్వహించారు. ఆమె కుటుంబాన్ని నిఘా నీడలో ఉంచి మరీ ఆ దుశ్చర్యకు ప్పాడ్డారు. పట్టణంలో 144వసెక్షన్‌ విధించడం, వారి కుటుంబ సభ్యును పత్రిక వారితో మాట్లాడడానికి అనుమతించకపోవడం, బాధితు రాలి సోదరుడి మొబైల్‌ ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేయించడం, వారి కుటుంబాన్ని ఇంటికే పరిమితం చేయడం వంటివన్నీ జరిగాయి. ఠాకూర్‌ కుటుంబీకు బహిరంగంగా నిరసన తెలియ చేయడానికి అనుమతించారు. బాధితురాలి కుటుంబాన్ని మాత్రం బహిరంగంగా బెదిరిం చారు. వారిని పరామర్శించడానికి వెళ్లిన చంద్రశేఖర్‌ రావణ్‌ లాంటి వారికి కూడా హెచ్చరికు చేశారు. బాధిత కుటుంబం భయంతో వణికి పోయింది. హత్రాస్‌ అనేది కులాధిక్యత గ పట్టణం. వారిలో ముఖ్యంగా బ్రాహ్మణు, వైశ్యు వున్నారు. మురికి కాలువ‌లు, బహిరంగంగా పారే ప్రాంతంలో వాల్మీకులు నివసిస్తారు. వారు ప్రధానంగా పారిశుధ్య కార్మికలుగా వుంటూ ఠాకూర్ల పంటపొలాల్లో వ్యవసాయ పను చేస్తారు. ఠాకూర్లకు వారితో పని పడినప్పుడు ఒక మధ్యవర్తిని వారి వద్దకు పంపుతారు. దళితవాడకు వెళ్లి పనికి రమ్మని అడగడం తమ గౌరవానికి భంగకరమని భావిస్తారు. దళితు మార్కెట్‌ నుంచి కొనానుకున్నా, షాపు యజమాను దూరాన్ని పాటిస్తూనే సరుకు ఇస్తారు. కరోనా మహమ్మారి వ‌ల్ల‌ వాడుకలోకి వచ్చిన ‘సామాజిక దూరం’ అనే పదం అంతకు ముందే ఆప్రాంతంలో పాటించబడుతున్నది.ఉత్తరప్రదేశ్‌లో కులా ఆధారంగా అసమానతనేవి స్పష్టంగా కన్పిస్తుంటాయి. హత్రాస్‌ దీనికి మినహాయింపు కాదు. దళితు అగ్రవర్ణా కానీల్లోకి వెళ్లినట్లయితే సామాజిక దూరాన్ని పాటించ వసిన ఉంటుంది. కు కట్టుబాట్లకు అనుగు ణంగా మసుకోవాల్సి వుంటుంది. కులాంతర చర్చగాని, సామాజిక ఐక్యత గాని లేదు. జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీకి చెందిన సామాజిక శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ వివేక్‌ కుమార్‌ ఇలా అంటారు. ‘’కుల‌ ఆధిపత్య హిందూ సమాజంలో దళితల‌ ఎప్పుడూ బహిష్కృ తుగానే ఉన్నారు. నేటికీ వారు అగ్రకుల‌స్తు పొలాల్లో పని చేస్తున్నప్పటికీ…వారి దగ్గరకు వెళ్ళడానికి కూడా అనుమతించరు. వారి పశువుల‌ను కూడా అగ్రకుల‌స్తు పొలాల్లో మేత మేయడానికి అనుమతించరు. ఉదయం బహిర్భూమికి కూడా సుదూర ప్రాంతాకు వెళ్ళ వసి ఉంటుంది’’. ప్రముఖ సామాజిక శాస్త్ర వేత్త అవిజిత్‌ పాఠక్‌ ఇలా అంటారు. ‘’నీవు ముస్లిమైనా, దళితుడవైనా,ఆధిపత్య శక్తుల‌ పరిమితు విధిస్తారు. భారతీయ సమాజంలో ఆధునికత స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, కొన్ని సంవత్సరాుగా భారతీయ సమాజం రోజు రోజుకు తిరోగమన దిశలో పయనిస్తోంది. వినిమయతత్వం పట్ల విపరీతమైన మోజుతో పాటు, తిరోగమన భావాు వ్యాపిస్తున్నాయి. మతమనేది ప్రధానమైనదిగా మారింది. ఉత్తర ప్రదేశ్‌లో అత్యున్నత స్థాయిలో ఘనీభవించిన కుల చట్రంలో మనుగడ సాగించడం పెద్ద సాహసమే. ఇక్కడ కుల‌పక్షపాతం, పితృ స్వామిక శక్తున‌ ప్రాబ్యం బలంగా వ్యాపించి ఉంది. కులాకు రాజకీయ ప్రతినిధు అండదండుంటాయి. ఉన్నావో మొదల‌కొని హత్రాస్‌ వరకు హింస పునరావృతం కావడం చూశాం. మృగప్రాయమైన అంశాకు ప్రాధాన్యతనిస్తూ, గొప్పగా చెప్పుకోవడం పరిపాటి’’.ఈ పరిస్థితి ఎప్పుడూ ఉన్నదే. అయినా, హత్రాస్‌ విషాదం తరువాత మీడియా దృష్టికి వచ్చింది. ఆర్‌ఎస్‌ఎస్‌, జనసంఫ్న్‌ ప్రారంభం నుంచి క్షత్రియును సమర్థిస్తూ, వారిపై నమ్మకం వుంచుతున్నాయి. దేశ విభజన తరువాత ఈనాడు భారతీయ జనతా పార్టీ అధికారంలో వున్నది కాబట్టి వారు అధికార కుంగానే భావిస్తారు. యు.పిలో కాంగ్రెస్‌ పుకుబడి ఉచ్ఛస్థితిలో ఉన్న సమయంలో, మాయావతితో లేని దళిత కులాను తమ సామాజిక కూటమిగా ఎన్నుకున్నారు. వెనుకబడిన తరగతులో మౌర్యాను మొదలుకొని, మల్లాల‌, పాసీ వరకు నూతన కూటమిని ఏర్పరుచుకున్నారు. కళ్యాణ్‌ సింగ్‌, ఉమాభారతి అధికారంలో ఉన్నంత కాం లోథాు వారితోనే వున్నారు. మల్లాు రామునితో తమకు ఉన్న అనుబంధాన్ని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తారు. పరుశురాముని శ్వేదం నుంచి తాము ఉద్భవించినట్టు పాసీు చెప్తారు. ఒకవైపున యు.పిలో 9శాతం ఠాకూర్లు, పూర్తిగా వెనుకబడిన తరగతు నుంచి 32 శాతం ఓటర్లు బిజెపి వైపు ఉన్నారు. ప్రధాన మంత్రిని కూడా వెనుకబడిన తరగతు వాడిగా చెప్పుకోవడానికి ఇష్టపడ తారు! 2017 విధానసభ ఎన్నికల్లో 200 చిన్న సమావేశాల‌కు ప్రాతిపదికన జరిగాయి. ఈరోజున కుల‌ సమీకరణు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే, పై స్థాయిలో ఉన్న పోలీసు అధికారుల్లో, జిల్లా మెజిస్ట్రేట్‌ కోవిడ్‌ పునరా వాస కేంద్రాలో కూడా ఈ సామాజిక గ్రూపు ప్రాబల్యాన్ని గమనిస్తాం. ఈ నభై ఒక్క శాతమే రాష్ట్రంలో ఆధిపత్య శక్తిగా కనబడుతుంది’’ అంటారు ప్రొఫెసర్‌ పాఠక్‌. ఈ కు సమీకరణు…2017 నుంచి ఎన్‌కౌంటర్‌ పేరుతో దళితును, ముస్లింను ఏరిపారేస్తు న్నారనే వాదనకు మినహాయింపు లేని సాక్ష్యంగా వున్నాయి. యు.పి లో హత్రాస్‌ ఒక చిన్ని ప్రాంతం. హత్రాస్‌ ఢల్లీికి అత్యంత సమీపంలో వున్నదనే విషయం మన దృష్టిలో వుండాలి. కాబట్టి హత్రాస్‌లో బిజెపి జరిపే ప్రతి చర్యా ఢల్లీి, రాజస్థాన్‌, బీహార్‌పై ప్రభావం చూపుతుంది. కుల‌, వర్గ అసమానతు, ఆధిక్య తతో కూడిన చైతన్యం మధ్యతరగతిలో గమని స్తామని ప్రొఫెసర్‌ పాఠక్‌ చెప్తారు. తన మాటల్లోనే చూద్దాం.‘’వల‌స కార్మికుల‌ సంక్షోభ సమయంలో, మధ్యతరగతి ఉన్నత వర్గాు ఏ విధం గా ప్రవర్తించాయో మనం గమనించాం. అప్పుడు కూడా వారు అమెజాన్‌ సరుకు, ఆహారం,చేపలు,చికెన్‌ అందుతాయో లేదో అనే దానిపైనే దృష్టి పెట్టారు. అత్యంత నీచమైన అంటరానితనం పాటించారు. పనివారు లిఫ్ట్‌ ఎక్కవచ్చా,కూరగాయు అమ్మేవారు కానీ లోకి ప్రవేశించవచ్చా అనే అంశాలు ముందు కొచ్చాయి. కొన్ని సందర్భాలో బిజెపి శాసన సభ్యు అమ్మకందారును అవమానించటం, వారి ఆధార్‌కార్డు అడగటం గమనిస్తాం’’. గత కొన్ని సంవత్సరాలుగా కు విభేదాలు బాగా పెరిగాయి. కేవలం సాధారణమైన కుల‌లాధిపత్యమే కాదు, దళిత సమాజంలో కూడా కరుడుగట్టిన కు విభేదాు పొడచూపాయి. ప్రతి విషయం తమ రాజకీయ అవసరా ను బట్టి అంచనా వేయబడుతుంది. అధికార యంత్రాంగం లేక రాజకీయ విభాగం చాలా చురుగ్గా కు, ఉపకు అస్తిత్వ మంటను, రాజకీయాను ఏ స్థాయికి తెచ్చిందంటే ద్విజు (బ్రాహ్మణు) కానివారు, బిఎస్‌పి తో కానీ, ఎస్‌పితో గాని కవడానికి మీలేనంతగా జాగ్రత్త పడిరది. ఈ పరిస్థితుల్లో చిన్న కులాలు అవినీతిపై, ఆధిపత్య కులానికి వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు చేయడం చాలా కష్టం అవుతుంది. ‘’వీటి ప్రభావాను గురించి ఆలోచిం చాల్సిన సమయం ఆసన్నమైంది. యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం వాడే భాషనే బిజెపి యేతర ప్రభుత్వాలు కూడా అనుసరించే ప్రయత్నం చేస్తున్నాయి.’’ అంటారు ప్రొఫెసర్‌ పాఠక్‌. సామాజిక పునర్నిర్మాణం ఎజెండాగా పని చేయవసిన అవసరం ఉంది. అన్నిటికంటే అభివృద్ధికే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వవసి ఉంది. మనం ఇప్పుడు నేరం ఎవరు చేశారనే దాని ఆధారంగా తీర్పు ఇచ్చే కాంలో జీవిస్తున్నామంటారు బరేలికి చెందిన విశ్రాంత విద్యావేత్త, సామాజిక కార్యకర్త ఇనుమూర్‌ రెహమాన్‌. ఒకవేళ దళిత లేక ముస్లిం యువతిపై అఘాయిత్యం జరిగినట్టయితే మీడియా గాని, అధికార యంత్రాంగంలోని అన్ని విభాగాు గాని కేసు నుంచి పక్కదారి పట్టించడానికే ప్రయత్నిస్తాయి. ముంబైలో రాజ్‌పుట్‌ హీరో ఆత్మహత్య చేసుకున్నప్పుడు యు.పి లోని చానళ్లన్నీ నిరంతరాయంగా ప్రసారం చేశాయి. కానీ గోండా జిల్లాలో ముగ్గురు దళిత యువతుపై యాసిడ్‌ దాడి జరిగినప్పుడు అదే మీడియావారికి వార్తగా కనబడలేదు. హత్రాస్‌లో జరిగింది కు దురహంకార హత్యగా నిరూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇతర ప్రదేశాలో వారి ఆత్మగౌరవంపై, మివపై దూషణతో దాడిచేయడం జరుగుతుంది. సెక్స్‌ వర్కర్‌పై అఘాయిత్యం జరిగినా అది అత్యాచారం కిందికే వస్తుంది కదా? కొన్ని శక్తుకు స్వేచ్ఛగా వ్యవహరించే హక్కును కల్పించినట్టుగా కనిపిస్తుంది. వారి కోసం ప్రత్యేకమైన నియమాు రూపొందించబడ్డాయి. హత్రాస్‌, ఉన్నావో ఇతర ప్రదేశాల్లో జరిగే సంఘటను కతపరిచే విధంగాఉన్నాయి. ఇది అధికారాన్ని దుర్వినియోగ పరచడమే. ఇవన్నీ అనాగరికమైన, ఆధిపత్యంతో కూడిన పురుషాధిక్య క్షణాలే. విషపూరిత భావాను, మనుషు మధ్య నిర్మితమైన అడ్డుగోడను, తొగించటానికి మనకు అనేక సంవత్సరాు పట్టవచ్చు. ఈ విధానాు భారతీయ సంస్కృతికి ఎంతో హాని చేస్తాయి. ఈగాయాన్ని మాన్పడానికి సుదీర్ఘకాం పట్టవచ్చు. ఈ సామాజిక క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడాల్సి వుంది. ఎందువ్లనంటే హిందూత్వ శక్తు దూకుడు వ్ల నిన్నటి స్నేహితులే నేటి శత్రువుగా మారిన పరిస్థితిని చూస్తున్నాం. చరిత్ర అదే మార్గం చూపుతుంది. కానీ, చరిత్రే అద్భుతాు సృష్టిస్తుందని, మనం నిస్తేజంగా నిరీక్షించలేం. మనం ఎక్కడో ఒకచోట నుంచి ప్రారంభించాలి. హత్రాస్‌ బాధితురాలికి న్యాయం జరగడమనేది మొదటి ప్రాధాన్యతగా ఉండాలి. కు సంబంధమైన తప్పుడు మార్గాను తొగించే కార్యక్రమాకు ప్రాముఖ్యతను పెంచాలి. (‘ఫ్రంట్‌లైన్‌’ సౌజన్యంతో `వ్యాసకర్త : –జియా -ఉస్ -సలామ్ ,అసోసియేట్‌ ఎడిటర్‌)

వ్యాక్సిన్‌ లాభా కోసమా? ప్రజల‌ కోసమా?

‘‘ ఎటు పోతున్నావ్‌ కరోనా?’’ అంటూ మసూచి సమాధిపై కూచున్న టి.బి, ఫ్లూ, జికా, సార్స్‌, ఎయిడ్స్‌,ఆంథ్రాక్స్‌, కరా, పోలియో, ఇంకొన్ని వైరసు ప్రశ్నించాయి. సమాధానంలేదు.కాల‌రెగరేసుకొని పోతున్నావు, కొత్త బట్టు కుట్టించుకున్నావు ఎక్కడికి?’’ మళ్ళీ అదే ప్రశ్న. ఇక తప్పింది కాదు కరోనాకి. నోరు విప్పాల్సి వచ్చింది.’’

దేశంలో కరోనావ్యాధి తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తున్నా...ఈవ్యాధి ప్రమాదం సమీప భవిష్యత్తులోనే పొంచి వుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. కరోనా దరిదాపుగా ప్రపంచ దేశాన్నింటికీ సోకింది. మనదేశంలో కరోనావ్యాధి మార్చి 30వ తేదీన తన ప్రయాణాన్ని ప్రారంభించి, డిసెంబర్‌ 19వ తేదీ నాటికి కోటి మందికి సోకింది. క్షా 45 వే మందిని తన పొట్టనబెట్టుకున్నది. కరోనా వ్యాధి వస్తే నయం చేసుకోవడానికి స్పష్టమైన మందు లేకపోవడంతో నివారణే ఏకైక మార్గమని, అందులో వ్యాక్సినేషనే అత్యుత్తమ నివారణ మార్గమని ప్రపంచ ప్రజందరూ వ్యాక్సిన్‌ కోసం ఎదురుచూస్తున్నారు. వ్యాక్సిన్‌ ఎంత త్వరగా వస్తే అంత త్వరగా ఈవ్యాధి నుండి బయటపడవచ్చుననే ఆశతో వున్నారు. రష్యా‘స్పుత్నిక్‌’పేరుతో ఆదేశ ప్రజకు కరోనావ్యాక్సిన్‌ను అందుబాటులో వుంచ డంతోపాటు వివిధ దేశాలో ఈ వ్యాక్సిన్‌ అమ్మకానికి సంబంధించిన ఒప్పందాు కూడా చేసుకుంది. అదేవిధంగా అమెరికాలోని ‘ఫైజర్‌’ కంపెనీ ఈ వ్యాధికి వ్యాక్సిన్‌ను ప్రపంచం లోనే మొదటిసారిగా అందుబాటులోకి తెచ్చి ప్రపంచ దేశాతోవ్యాక్సిన్‌ అమ్మక ఒప్పం దాను చేసుకుంటూ పోతోంది.మనదేశంలోసిఎంఆర్‌,సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌, జైడస్‌, డా.రెడ్డీస్‌ లాబొరేటరీస్‌ లాంటి కంపెనీతో పాటు మరికొన్ని కంపెనీు కూడా వ్యాక్సిన్‌ అందుబాటు లోకి తేవడానికి తీవ్రమైన కృషి చేస్తున్నాయి. ఇలా ప్రపంచంలో కరోనా వ్యాక్సిన్‌ ను అందుబాటు లోకి తేవడానికి ఇప్పటికి దరిదాపుగా 200 కంపెనీు తీవ్రమైన ప్రయత్నాు చేస్తున్నాయి. ఇందులో ఏకంపెనీ కూడా కరోనా వ్యాక్సిన్‌ తయారీలో వున్నటువంటి ప్రయోగ దశలో ముఖ్యమైన మూడో దశ ప్రయోగాను పూర్తి చేయలేదు. పైగా,తమ వ్యాక్సిన్‌ బాగా పని చేస్తుందని విపరీతంగా ప్రచారం చేసుకుంటున్నాయి. కొన్ని ప్రభుత్వాు ఈ టీకా అత్యవసర వినియోగానికి అనుమతు కూడా మంజూరు చేశాయి. బ్రిటన్‌, అమెరికా, రష్యా లాంటి దేశాలో కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం మొదలైంది. ఇటీవ కరోనా వ్యాక్సిన్‌పై విపరీతమైన ప్రచారాు ఊపం దుకుంటున్నాయి. అవేమిటంటే అమెరికాకు చెందిన ‘ఫైజర్‌’ అనే బహుళజాతి కంపెనీ తను తయారు చేసిన వ్యాక్సిన్‌ కరోనాను 95 శాతం నియంత్రించగదని ప్రకటించు కుంది. ‘ఫైజర్‌’ కంపెనీ ప్రకటించిన రెండో రోజే 92శాతం కరోనాను నియంత్రించ గలిగిన వ్యాక్సిన్‌ను కనుగొన్నట్లు రష్యా మీడి యాకు సమాచారాన్ని విడుద చేసింది. అయితే ఈవ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ సమా చారం హేతుబద్ధంగా లేదని, నియంత్రించే శక్తిని విశదీకరించే విషయా వివరణు పొందుపరచలేదనే విమర్శు వస్తున్నాయి. ఇప్పుడు‘ఫైజర్‌’కంపెనీ వ్యాక్సిన్‌పై స్పందిం చిన ఆల్‌ ఇండియా ఇన్‌స్టి ట్యూట్‌ ఆఫ్‌ మెడి కల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) డైరెక్టర్‌ ఈ వ్యాక్సిన్‌ ను-70డిగ్రీ సెల్సియస్‌ దగ్గర భద్ర పరచ వసిన అవసరం వుందని చెప్పారు. దీని నిర్వహణ మన దేశంలో కష్టసాధ్యంగాఉంటుందని, ఆర్‌యన్‌ఎ ఆధారిత వ్యాక్సిన్ల న్నీ చాలా ఖరీదుతో కూడుకున్నవని స్పందిం చారు. ప్రపంచ జనాభా 780కోట్లు ఉంటే వ్యాక్సిన్‌ శీతలీకరణ సామర్థ్యం 300కోట్ల జనాభాకు మించి లేదు. దీనివ్ల ఈ వ్యాక్సి న్‌ వచ్చినా అందరికీ అందుబాటు లోకి రావడానికి చాలా సమయం పడుతుంది. ‘ఫైజర్‌’ కంపెనీ మన దేశంలో క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించ కుండానే వ్యాక్సిన్‌ అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వా ని భారత ఔషధ నియంత్రణ అధికారుకు దరఖాస్తు చేసుకుంది. ఇటీవ అపోలో హాస్పిటల్‌ కార్పొరేట్‌ యజమాన్యం10క్ష వ్యాక్సిన్లు ఇచ్చేం దుకు మీగా తమ మౌలిక వసతు సమకూర్చు కుంటున్నా మని ప్రకటించింది. ఈవిధంగా వ్యాక్సి న్‌ తయారీ దశలోనే ఒకవ్యాపార దృక్పథం బట్ట బయు అవుతున్నది. ఇదంతా అము కావడానికి రెండు లేదా మూడు సంవత్స రాు పట్టవచ్చని పువురు వైద్య నిపుణు అంచనా వేస్తున్నారు. రేపు వ్యాక్సిన్‌ బయట కు వచ్చిన తర్వాత పరిస్థితి మరింత దారుణంగా వుంటుందనేది ఈ పరిణా మాు తెలియజేస్తున్నాయి. వ్యాక్సిన్‌ తయారీ ఒక భాగమైతే ఈవ్యాక్సిన్‌ ప్రజందరికీ అందు బాటు లోకి తీసుకురావడం మరో ముఖ్యమైన అంశం. ప్రపంచ దేశాల్లో కానీ భారత్‌లో గాని కరోనా వ్యాక్సిన్‌ తయారీలో ప్రధానం గా నిమగమైనవన్నీ బహుళజాతి కంపెనీలే. రాబోయే కాం కరోనా వ్యాధిదేనని గుర్తిం చినఈకంపెనీన్నీ గత ఆరు మాసా నుండి భవిష్యత్తు లాభా కోసం అయ్రి చాస్తు న్నాయి. లాభాలే పరమావధిగా భావించే బహుళజాతి కంపెనీు ఈవ్యాక్సిన్‌ పేరుతో చేసే వ్యాపారం ప్రజకుశాపంగా మార నున్నదా అన్న అనుమానాు కూడా వస్తు న్నాయి.
ఎందుకో తెలియాంటే…
కరోనా విజృంభణ జరిగిన మే తరు వాత చోటు చేసుకున్న ఓఅంశాన్ని ప్రస్తావించు కుందాం. ఎబోలావ్యాధి నివారణకు వాడిన ‘’గిల్లెడ్‌’’కంపెనీ ‘’రెమిడెసి విర్‌’’ఇంజక్షన్‌ కరోనా నివారణకు మందుగా అమెరికాకు చెందిన బహు జాతి కంపెనీ మార్కెట్‌లోకి విడుద చేస్తూ విపరీ తమైన ప్రకటను గుప్పించింది. తద్వారా ఈ మం దుకు కృత్రిమకొరతను సృష్టించి బ్లాక్‌ మార్కె ట్‌లో అమ్మింది. ఈమందు కోర్సు వాస్తవ ఖరీదు రూ.36మే. కానిబ్లాకులో రూ.క్ష వరకు అమ్మ కం జరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన ‘’సాలిడారిటీ ట్రయల్‌’’లో ప్రకటించినంత నియం త్రణ ఈమందుకులేదని,కేవంతాత్కాలిక ఉపశ మనమే ఇచ్చేలా వుందని, దీన్నిమందు ప్రోటో కాల్‌ జాబితా నుంచి తొగించారు. కానీ బహుళ జాతి కంపెనీకు కొమ్ము కాసే అమెరికన్‌ ఫుడ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డి ఏ)ఈ మందును కరోనా నివారణా మందుగా అనుమతిస్తూ ప్రకటిం చింది.ఈ మందును మన దేశంలో విచ్చవిడిగా చాక్లెట్లు, బిస్కెట్లు మాదిరిగా కార్పొరేట్‌ ఆసుపత్రు ఉపయోగించాయి.
భారతదేశంలో కరోనా విజృంభణ జరు గుతున్న తరుణంలో దీని నివారణ బాధ్యత నుండి కేంద్ర ప్రభుత్వం తప్పుకుని రాష్ట్ర ప్రభు త్వాపై వదిలేసింది. రాష్ట్ర ప్రభుత్వాు లాక్‌డౌన్‌ సడలిం పును అదునుగా తీసుకుని పూర్తిగా చేతు ఎత్తేశాయి. ఒక వైపు కేసు పెరిగి వ్యాధి సామా జిక వ్యాప్తి చెందిందని, రెండవ విడత కరోనా వచ్చే అవకాశం లేకపోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికను సైతం లెక్క చేయ కుండా పూర్తిగా ప్రజ స్వీయ నియంత్రణకే వదిలేశారు. కరోనా పరీక్షు విస్తృతపరిచే కొదీ కేసు తీవ్రత పెరుగుతున్నట్లు గుర్తిం చినా అందరికీ పరీక్షు చేయానే సూచన ను కూడా పక్కకు పెట్టారు. వ్యాక్సిన్‌ రావడంఆస్యం అవుతుందని తెలిసినా… ప్రభుత్వపరంగా ప్రజకు…మాస్కు ధారణ, చేతు శుభ్రత,భౌతిక దూరం వంటి జాగ్రత్త ు కూడా చెప్పడంలేదు. వాటిని ప్రజ విజ్ఞతకే వదిలేశారు. మరోవైపు విద్యార్థుకు వార్షిక పరీక్ష నిర్వహణ, స్కూళ్లు,కాలేజీు తెరవడంతో వచ్చే పరిణామా కు తగ్గట్లు యంత్రాంగాన్ని వినియోగించడం లోనూ అనేక లోపాు మెగు చూశాయి.
ఇటీవబీహార్‌ ఎన్నికల్లో ఆరాష్ట్ర ప్రజ కు కరోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా ఇస్తామని బిజెపి ఎన్నిక మ్యాని ఫెస్టోలో ప్రకటించడంతో దేశవ్యా ప్తంగా ప్రతిపక్షాు, ప్రజ నుంచి తీవ్రవ్యతిరేకత వచ్చింది. దీంతో ప్రజందరికీ వ్యాక్సిన్‌ అందిస్తా మని కేంద్ర ప్రభుత్వం ప్రకటించాల్సి వచ్చింది. అయితే దీని ధర రూ.750 వుంటుందని ప్రధాని మోడీ ప్రకటించారు. కోవిడ్‌ వ్యాక్సి న్‌ తయారీ, తదుపరి పూర్తిస్థాయి క్లినికల్‌ ట్రయల్స్‌ను విజయ వంతంగా ముగించుకుని వచ్చిన వ్యాక్సిన్‌ను ప్రభు త్వమే తమ అజమాయిషీలో అందరికీ ఉచితంగా పంపిణీ చేసే బాధ్యతను చేపట్టాలి. దీనికి అనుగు ణంగా ముఖ్యంగా ప్రభుత్వ రంగ వ్యాక్సిన్‌ కంపె నీను,ప్రభుత్వ రంగమందు కంపెనీను అవసర మైతే ప్రైవేటు కంపె నీను కూడా తమ ఆధీనం లోకి తీసు కుని…అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాకు పంపిణీ అయ్యే విధంగా కోల్డ్‌ చైన్‌ను, రవాణా ఏర్పాట్లను చేయాలి. అప్పుడే వ్యాక్సిన్‌ అందరికీ వీలై నంత తొందరగా అందుబాటు లోకి వస్తుం ది.కానీ ప్రభుత్వ చర్యు ఈవిధంగా లేవు. ‘అంద రికీ వ్యాక్సిన్‌’ ప్రకటనకే పరిమిత మయ్యే విధంగా వున్నది. కరోనా వ్యాక్సిన్‌ ప్రజందరికీ ఉచితంగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని గుర్తిం చాలి. ఈవ్యాక్సిన్‌ తయారీ, పంపిణీ, నియంత్రణ, అజ మాయిషీ అంతా ప్రస్తుతం కార్పొరేట్‌ కంపెనీ చెప్పుచేతల్లోనే వున్నది. ఈవ్యాక్సి న్‌ రావడంతో కరోనా కట్టడికి ఎంతమేర ఉపయోగపడుతుందో తెలియదుగానీ,వ్యాక్సిన్‌ కార్పొరేట్ల కోసమని స్పష్ట మవుతున్నది.
ఎటు పోతున్నావ్‌ కరోనా…?
‘’ఎటు పోతున్నావ్‌ కరోనా?’’ అంటూ మసూచి సమాధిపై కూచున్న టి.బి,ఫ్లూ,జికా, సార్స్‌,ఎయిడ్స్‌,ఆంథ్రాక్స్‌,కరా, పోలియో, ఇంకొన్ని వైరసు ప్రశ్నించాయి. సమాధానం రాలేదు. ‘’కారెగరేసుకొని పోతున్నావు,కొత్త బట్టు కుట్టించుకున్నావు ఎక్కడికి?’’ మళ్ళీ అదే ప్రశ్న. ఇక తప్పింది కాదు కరోనాకి. నోరు విప్పాల్సి వచ్చింది.
‘’రెండో దశకు’’ ధీమాగా చెప్పింది.
‘’మానవుడి గురించి నీకు పూర్తిగా తెలీదు. మేమి ప్పుడు ఊరికే బతికున్నామనే కాని… కూచుంది ఎక్కడో చూశావా?’’. ‘’చూశాను, మసూచి సమా ధిపై!!’’‘’ఇంకొన్ని చిన్న చిన్న సమాధు కనిపిస్తు న్నాయా’’ ‘’అవీ చనిపోయిన వైరసులే’’ ‘’నీక్కూడా సమాధి కడతాడు మానవుడు. అది ఎంతో పెద్దగా ఉంటుంది.అప్పుడు నీసమాధిపైకూచొని మాట్లాడు కుంటాం’’మీరు భయప డుతుంది మానవుడి గురించే, కానీ నా ధైర్య మూ మానవుడే’’ గర్వంగా చెప్పింది కరోనా.
‘’ఎలా?’’ ఒక వైరసు ప్రశ్న.
‘’ఎలాఏముంది,మీకాంలో మనిషికి తెలి సిన సైన్సుతక్కువే, కాబట్టి ఎలాగో బతికి బట్ట కట్టారు. కానిఇప్పుడు ఎంతసైన్సు తెలి సినా కామన్‌సెన్సు పూర్తిగా కోల్పోయాడు మానవుడు’’ కోవిడ్‌ సమా ధానం విని వైరసు న్నీ వెలిగిపోతున్న మొహాతో చూడసాగాయి. ‘’ఓసగటు మానవుడి మాటు వినండి మీకే తొస్తుంది. జనాను కూచోబెట్టి కొన్ని విషయాు చెబుతున్నాడు. అతని మాట నుండి ఇతరులేమి నేర్చుకుంటారో తెలీదు కాని, నాకుకొండంత ధైర్యాన్ని స్తున్నా డు. వినండి’’ ఇది ఎవరినీ భయపెట్టడానికి చెప్పడం లేదు. ఉన్నది వున్నట్టు,నిజాన్ని తొసు కొన్ని జాగ్రత్తగా నడచు కొమ్మని, మసుకొమ్మని సందేశం, సమాచార మివ్వ డానికే చెప్పేది. ఈపాటికే అర్ధమై పోయి ఉంటుంది నేను కరోనా గురించి చెబుతు న్నానని. నిజం. ఆమహమ్మారి మ్లెమ్లెగా ప్రపంచమంతా పాక డం, ప్రభు త్వాను పడగొట్టడం, చావుతప్పి కొంద రికి కన్ను లొట్టపోవడం ఈపాటికే చేసింది. దాని పని అది చేసుకుపోతోంది. మనమే మనం చేయ వసినది చేస్తున్నామా లేదా అని, చేస్తుంటే ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలో, చేయక పోతే ఇప్పటి నుండైనా మొదు పెట్టాలి. ఇప్పుడు మనం క్రాస్‌ రోడ్డులో వున్నాం, రహదారి కూడలిలో వున్నాం. ఎటు పోవా లో నిర్ణయించుకోవసింది మనమే. మన తరం కోసం, రానున్న తరా కోసం. ఈ మధ్య ఒకరోజు ఉదయాన్నే కూరగాయు ఇంకొన్ని రేషన్‌ సరుకు తెద్దామని మెయిన్‌ రోడ్డెక్కాను. మూతికి మాస్కు లేకుండా ఆటో నిండా జనం పోవడం కంట పడిరది. ఇక అందరినీ గమనిం చడం మొదు పెట్టాను. నేను మాస్కు పెట్టుకొనే పోయా నన్న విషయం మీకు అర్థమై పోయిం టుంది. కూరగాయ దగ్గర నన్ను రాసు కుంటూ నిబడ్డాడో అసామి. భౌతిక దూరం ఊసే లేదు. మూతికి మాస్కు లేదు. కూరగాయు తీసుకు పోవడానికి చేతిలో సంచిలేదు. ప్లాస్టిక్‌ కవర్లు రెండిరటిలో తీసుకు పోయాడు. పోతూ పోతూ ఒక షాపు దగ్గర ఆగి జనా మీదికి పొగ వచ్చే లాగ మరీ సిగరెట్‌ ఊదేసి మరీ పోయాడు. ప్రతి ఐదు గురిలో ముగ్గురికి మాస్కు లేదు. ఇంతకు ముందు ఎరుపు జోన్‌లో ఉన్న మాప్రాంతం తరు వాత ఆకుపచ్చ జోనుగా మారింది. అప్పుడు అందరూ జాగ్రత్తగానే వున్నారు. మరి ఈ మార్పుకు కారణమేమి? కరోనా భయానికి అవాటు పడ్డారా, కరోనా ఇక రాదనే నిర్ణయానికి వచ్చారా, ఎదో ఒకరోజు ధైర్యంగా చచ్చేదానికి బదు భయ పడు తూ రోజూ చస్తూ బతకాలా అన్న నిర్ణయాని కొచ్చా రా ఇలాఆలోచిస్తూ వస్తున్నాను. అఖి భారత వైద్య సంస్థ, ఎయి మ్స్‌ డ్క్కెరెక్టరు కరోనాకు వ్యాక్సిను 2022లో మాత్రమే రాగద న్నారు. ఈలోగా రష్యా నుండి రెడ్డిల్యాబ్స్‌ వారికి వ్యాక్సిన్‌ వచ్చి నట్టు వీడియో కనిపిం చింది. అదిమూడు దశ వరకే పని చేస్తుందని ఒకఫార్మా మిత్రుడు చెప్పాడు. ఫైజర్‌ కంపెనీది కూడా త్వరలో వస్తుందం టున్నా రు. ఇంకొన్ని ప్రయోగ దశలోవున్నా యని సమా చారం.
ఈలోగా బడు తెరిచారు. కొందరు విద్యార్థుకు, ఇంకొంత మంది ఉపాధ్యాయుకు ఒకరి నుండి ఒకరికి వైరసు సోకిందని సమాచారం. దాదాపు వేయి మందికి వచ్చినట్టు వార్తు. ప్రాణం కంటే విద్యా సంవత్సరం ఎక్కువేమీ కాదని అందరూ చెబుతున్నారు. కొందరు టీచర్లు కరోనాతో మరణించారు కూడా. ఇప్పుడే ప్రభుత్వం, ప్రజు, సామాజిక సేవా సంఘాు, సైన్సు సంస్థు, ఇంకా ప్రజకు మేు చేయాన్న ప్రతి ఒక్కరూ కూచొని అసలైన పరిస్థితిని అంచనా వేయాలి. మహ మ్మారిని దీటుగా ఎదుర్కోవడానికి ఏమేం చేయాలో అవి చేయాలి. శానిటైజర్లు, హ్యాండ్‌ వాషు, హైపోు, మాస్కు, సబ్బు వ్యాపారాు బాగా పెరిగాయి. వైద్యం కూడా చిన్న వ్యాపారం కానట్లు కోట్లు రాబడు తోంది. ఉచితంగా సమాజ సేవ చేసే వారున్నారు కాని మిగతా వారంతా అలా వుండరుకదా. మందు షాపు వద్దన్నా తెరిచారు. పేకాట రాయుళ్ళు తమ వంతు బాధ్యతగా ఈ కరోనాని సమాజం పైకి వెదజ్లు తున్నారు. ఇక బాధ్యతాయుతంగావున్న యువత ఒకలాగ, ఏదీ పట్టని యువత మాస్కు కూడా లేకుండా తిరగడం చూస్తూనే వున్నాం. పెళ్ళిళ్ళు, పుట్టిన రోజు, ఇతర సంబరాుపెరిగి పోతున్నాయి. నగపై, ఖరీదైన వస్త్రాపైఉన్న ధ్యాస మాస్కు వాడడం,శానిటైజర్లు పెట్టడం లాంటి కనీస జాగ్రత్త ు పాటించడంపై లేదు. ఇంకో వైపు మాల్స్‌ తెరిచారు. సినిమా షూటింగు కూడా మొదు పెడుతున్నారు. రాజకీయ వైరసు పూర్తిగా పట్టిన వాళ్ళు ఎన్నికకై ఆరాటపడుతున్నారు. కొన్ని చోట్ల నిర్వహిం చేశారు కూడా. ఎన్నికల్లో గొపు ఓటము పై వున్న ధ్యాస వాళ్ళకి కరోనా కట్టడిపై లేదు. ఆఎన్నికవ్ల పెరిగిన కరోనా గురించి ఒక్క మాటా చెప్పరు. ఇక ఆర్‌.టి.సి బస్సుల్లో,ఆటోలో పరిస్థితి చూస్తే కరోనాను ప్రపంచంలో లేకుండా చేశామ న్నట్లు కనీస భయం కూడా లేకుండా తిరుగుతు న్నారు జనాు. ఇప్పటిదాకా ఒకఎత్తు. ఇకపై రాను న్న రెండవ దశఒక ఎత్తు. అందుకే మనం జాగ్రత్త గా ఉండాలి. అధికాయి, ప్రభు త్వాు, మునిసి పాలిటీు, పోలీసు చేయ వసిన పని మనం చేయాలి.
-టి.కామేశ్వ‌ర‌రావు/జ‌ంధ్యాల ర‌ఘు. 

భారత్‌ రైతు పోరాటానికి పెరుగుతున్న మద్దతు..!

ప్రాధేయపడే గొంతు పైకి ఉరి విసిరివేయబడుతున్నపుడు కంఠాల ఢంకాధ్వానం చేస్తున్నవి అర్థించే చేతును నిర్బంధించినపుడు పిడికిళ్ళను బిస్తున్నవి. మౌన శ్రమకారు భవితపై ద్రోహపు చట్టా ఖడ్గాు దింపు తున్నపుడు, పాదాు ప్రశ్నలై ముంచెత్తుతున్నవి. పొలా తల్లి కడుపుకోతను భరించలేని నేనేంతా కాంక్రీటు వీధుపై కవాతు చేస్తున్నవి. పచ్చని పైరు హౌరెత్తుతూ యుద్ధ సంగీతాన్ని మోగిస్తున్నవి ఈ దేశ కృషీమ పోరాటం అకుంఠిత దీక్షతో కొనసాగుతున్నది సమస్త ప్రజ సంఫీుభావమూ బలాన్ని పెంచుతున్నది. ఇది కేవం రైతు సమస్య మాత్రమే కాదు. అన్నము తినే ప్రతి మనిషన్న వాడి సమస్య. దోపిడీదారుకు దోచిపెట్టడాన్ని నివారించేందుకు చేస్తున్న శ్రామికు సమస్య. మెతుకుపై బడాబాబు పెత్తనాన్ని ధిక్కరించే సమస్య. రైతు వ్యతిరేక చట్టాను, మేు చేస్తాయని అబద్ధా ప్రచారాన్ని తిప్పి కొట్టి వాస్తవాను వ్లెడిరచే సమస్య. అందుకే ప్రభుత్వానికి కంటగింపుగా వున్నది. దోపడి దారుకు, వారి ప్రచారకుకు అసహనంగా వున్నది. ఎవరేమి అనుకున్నా న్యాయమైన సమస్యపై నిజాయితీగా సామాన్య రైతు అసామాన్య పోరాటం చేస్తున్నారు. ప్రజాస్వామిక ప్రభుత్వానేవి ప్రజ భావాను అర్థం చేసుకుని తమ విధానాల్ని మార్చుకోవాలి. లేకుంటే ప్రభుత్వానే ప్రజు మార్చుకుంటారు.

సుమారు 45రోజుగా క్షలాది మంది రైతు ఢల్లీలో ముట్ట‌డించి కేంద్ర ప్రభుత్వం చేసిన మూడు వ్యవసాయ చట్టాను,పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన విద్యుత్‌ సవరణ బిల్లులు ఉపసంహరించాని ఆందోళను కొనసాగిస్తున్నారు. నవంబర్‌ 26న ప్రారంభమైన ఢల్లీి పోరాటం దేశవ్యాప్తంగా జరుగుతున్నది. జూన్‌ 3వతేదీన 3ఆర్డినెన్స్‌ను కేంద్ర క్యాబినేట్‌ ఆమోదించింది. 1.నిత్యావసర వస్తువు నియంత్ర సవరణ చట్టం,2.ఫార్మర్స్‌ ప్రొడ్యూసెస్‌డకామర్స్‌(ప్రమోషన్‌డప్రొటక్షన్‌) ఆగ్రిమెంట్‌ ఆన్‌ ప్రైస్‌ ఆస్యూరెన్స్‌ డఫార్మ్‌ సర్వీస్‌యాక్ట్‌,3.ద ఫార్మర్స్‌ ప్రొడ్యూస్‌డకామర్స్‌ (ప్రమోషన్‌ డఫెసిలిటేషన్‌ యాక్ట్‌) 2020.జూన్‌ 5వతేదీన ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.
ఈచట్టాల‌ను మ‌న  రైతు ప్రస్తుతం ఉన్న కనీస మద్దతు ధరను కోల్పోతారు. మధ్య ధళారీు కార్పొరేట్‌ సంస్థ కలిసి రైతు ఆస్తును కాజేస్తాయి. అభ్యంతరాల‌ వుంటే రైతు సివిల్‌ కోర్టుకు వెళ్ళే అవకాశం లేదు. రాష్ట్రాు ఈచట్టాకు రూల్‌ తయారు చేయాలి. కార్పొరేట్‌ సంస్థు కాంట్రాక్ట్‌ ఫార్మింగ్‌ పేరుతో ఎగుమతి ఆధారిత పంటను పండిస్తారు. ఆహార ధాన్యాు దిగుమతు చేసు కోవాల్సి వస్తుంది. చిన్న కమతాను భారీ కమతా ుగా మార్చి యాంత్రీకరణ ద్వారా సాగు చేస్తారు. చివరకు తమ భూములో సన్న,చిన్న కారు రైతు కూలీకి కూడ పనికి రారు. దేశంలో14.57కోట్ల మంది రైతు కుటుంబాలో 85శాతంగా ఉన్న సన్న,చిన్నకారు రైతు భూమి కోల్పోయి ఆస్తులేని వారవుతారు.నైపుణ్యం లేకపోవడంతో పూర్తి ఆదా యాన్ని కోల్పోతారు. ఇప్పటికే 20శాతం సాగు భూమి కార్పొరేట్‌ సంస్థ చేతులోకి వెళ్ళింది. ఈప్రమాదకర చట్టాు50 కోట్ల మంది ఉపాధిని కాజేస్తాయి. అమెరికాలో1.2శాతం ప్రజు, ఇంగ్లాండ్‌లో0.3శాతం ప్రజు మాత్రమే వ్యవ సాయంపై ఆధారపడి ఉన్నారు. కానీభారత దేశం లో48శాతం మంది ప్రజు వ్యవసాయంపై ఆధా రపడి ఉన్నారు. యాంత్రీకరణ వన, భారీ కమ తా వన భారతదేశంలో కూడా వ్యవసా యంపై ఆధారపడిన వారిసంఖ్య సగానికి సగం తగ్గుతుంది. జూన్‌10వతేదీ నుండి ఆర్డినెన్స్‌ కాపీ దగ్దంతో పాటు రాస్తారోకోు, ధర్నాు ప్రతిరాష్ట్రంలో జరి గాయి. ఆగస్టు 12న రాష్ట్రపతికి రైతు ఉత్తరాు వ్రాశారు. డిసెంబర్‌1న మరియు 3వ తేదీన కేంద్ర ప్రభుత్వానికి రైతు ప్రతినిధుకు మధ్య జరిగిన చర్చు విఫలం కావడంతో వెంటనే నిరసన కార్యక్రమాలు జరిగాయి. తిరిగి 5వ తేదీన మరియు డిసెంబర్‌8న,9న జరిగిన చర్చు కూడా విఫల‌మైనాయి. కేంద్ర ప్రభుత్వం చర్చ కొరకు పంపిన ఎజెండాలో ముఖ్యఅంశాు ఇవి. 

ా వ్యవసాయోత్పత్తు మార్కెట్‌ కమిటీని పునరుద్దరించడం,
ా రాష్ట్ర ప్రభుత్వాు వ్యాపారుకు లైసెన్స్‌ు ఇచ్చే బాధ్యత,
ా అభ్యంతరాపై రైతు సివిల్‌ కోర్టుకు వెళ్ళడం.
ా కాంట్రాక్టు పార్మింగ్‌ ఒప్పందం జరిగిన 30 రోజు లోపు ఆగ్రిమెంట్‌ను యస్‌బియం వద్ద డిపాజిట్‌ చేయడం.
ా కాంట్రాక్టు భూముపై జరిగిన నిర్మాణాను రైతుకు అప్పగించడం.
ా కాంట్రాక్టు ఫార్మింగ్‌ భూముపై కార్పొరేట్లకు హక్కు లేకుండా చేయడం.
ా కనీస మద్దతు ధర మరియు సేకరణ అము జరపడం.
ా ప్రస్తుతం విద్యుత్‌ చెల్లింపు విధానంలో రైతుకు ఎలాంటి మార్పు చేయకపోవడం,

ఢిల్లీ పరిసర ప్రాంతాలో గాలి కాుష్యంపై రైతు కోరిక మేరకు పాటించడంపై 9 సమ స్యను వ్రాతపూర్వకంగా హామీ ఇస్తామని తెలిపారు. చట్టంలో ఉన్నవాటినే అము చేయని ప్రభుత్వం చట్టేతరంగా వ్రాతపూర్వకంగా ఇచ్చిన హామీు అమలు జరుగుతాయా అన్నది రైతు ప్రతినిధు అనుమానించాల్సి వచ్చింది. చట్టాల‌ను అమలు చేయని ప్రభుత్వాలు ఉత్తి హామీతో రైతాంగ ఉద్యమాన్ని విరమింప జేయటానికి చేసే మోసాన్ని గ్రహించిన రైతు కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించారు.ఉద్యమం కొనసాగింపుకే నిర్ణయిం చుకున్నారు. ఎన్ని నెలు గడిచినా తాము పోరా టం కొనసాగిస్తామని ప్రకటించడం జరిగింది. డిసెంబర్‌ 12 మరియు 14వ తేదీన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాు జరపాని ఈపోరాట కమిటీ పిుపునిచ్చింది. అందుకు అన్ని రాష్ట్రాలో అన్ని సంఘాు సమాయత్తం అవుతున్నాయి. ఈఉద్య మానికి దేశంలోని 25ప్రధాన పార్టీు దాదాపు 500 రైతు సంఘాు, వ్యవసాయ కార్మిక సంఘాలు,మహిళ,యువజన,ఉద్యోగ,ఉపాధ్యాయ, సామా జిక సంఘాలు మద్దతు ఇస్తున్నాయి. ఈ ఉద్యమం తో క్రమంగా బిజెపి ఒంటరి అయిపోయింది. బిజెపిని బపర్చిన శిరోమణి ఆకాలిదల్‌ శివసేన, హర్యానలోచి చౌతాపార్టీ, పార్లమెం ట్‌లో చట్టాల‌ను బల‌పర్చిన వైసిపి, తొగు దేశం పార్టీ రైతు కూడా ఉద్యమాన్ని బపరుస్తున్నారు. మేధావులు, కవులు సమావేశాలు జరిపి తమ నిరసనను తెలియ జేస్తున్నారు. ఇప్పటికే కార్మిక వర్గం దేశ వ్యాప్తంగా సంఫీుభావంగా ఆందోళన చేసింది. రానున్న పోరాటాల‌కు కూడా మద్దతు తెలుపుతుంన్నది. చివరకు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, కెనడాతో పాటు ఐక్య రాజ్య సమితి ఈ ఉద్యమాన్ని బల‌పరుస్తూ తీర్మానాలు పంపించింది. ఈ మద్దతుతో ప్రపంచంలో మోడీ ప్రభుత్వం ఏకాకీగా మారే పరిస్థితి ఏర్పడుతున్నది. చివరకు అమెరికాలోని రాష్ట్రాలో కూడా ఈ పోరాటానికి మద్దతుగా ర్యాలీలు నిర్వహించారు. ఇంత జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ప్రతిష్టకుపోయి చట్టాల‌ను ఉప సంహరించుకోటానికి, విద్యుత్ బిల్లులు ప్రవేశ పెట్టకుండా నిలుపుదల‌ చేయటానికి అంగీకరిస్తూ ప్రకటించలేదు. పోరాటం చేస్తున్న రైతు సంఘాలు అంబాని,ఆదాని ఉత్పత్తల‌ను బహిష్కరించాని పిలుపు ఇచ్చారు. ఇప్పటికే ఈ పిలుపు అమల‌లోకి వచ్చింది. కార్పొరేట్‌ సంస్థల‌కు లాభాల‌ కట్టబెట్టడానికి తెచ్చిన ఈచట్టాల‌కు ప్రతి చోట నిరసన వ్యక్తం అవుతూనే ఉంది. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ విధానాల వల్ల‌ ఏటా దేశంలో12,600మంది రైతుల‌ ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు. తాను ప్రకటించని పంట భీమా,వడ్డీమాఫీ,కిసాన్‌ సమ్మాన్‌,కృషి సించాయి యోజన పథకాతోబాటు మార్కెట్‌ జోక్యం పథకం విఫమైంది. మార్కెట్‌ జోక్యం పథకం కింద దేశ వ్యాప్తంగా రైతుకు మద్దతు కల్పించటానికి 20 20-21సంవత్సరానికి రూ.2,000కోట్లు కెటాయిం చడం గమనిస్తే ఈ ప్రభుత్వానికి రైతుపై ఉన్న ప్రేమను అర్థం చేసుకోవచ్చు. వీలైనంత త్వరగా వ్యవసాయ రంగాన్ని ప్రత్యక్షంగా కార్పొరేట్‌ సంస్థల‌కు అప్పగించేదిశగా విధానాు కొనసాగి స్తున్నారు.

ఫెడరల్‌ రాజ్యంగ విధానానికి విరుద్దం
భారత రాజ్యాంగం ‘’ఫెడరల్‌ రాజ్యాంగంగా’’ రూపొందించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కరెన్సీ,దేశ రక్షణ ఎగుమతి, దిగుమతు, విదే శాంగ విధానంకే పరిమితం కావాలి. అడవు, వ్యవసాయం,విద్య తదితర కొన్ని అంశాను కేంద్ర, రాష్ట్ర ఉమ్మడి జాబితాలో పెట్టినప్పటికీ ప్రధాన నిర్ణయం రాష్ట్రాలే విధానాు రూపొందించి అమలు చేయాలి. ఇప్పటికే ఫెడరల్‌ రాజ్యాంగానికి విరుద్దంగా పన్ను విధానాన్ని మార్చి ఒకే దేశం ఒకే పన్ను పేరుతో జిఎస్టీ తెచ్చి రాష్ట్రాను ఆదా యాన్ని దెబ్బకొట్టింది. రిజర్వేషన్‌ ఉన్నటువంటి అంశాను తొగించే ప్రయత్నం చేసింది. విద్యా రంగాన్ని తన చేతుల్లోకి తీసుకోటానికి జాతీయ విద్య విధానం రూపొందించింది. ప్రస్తుతం విద్యుత్‌ శక్తిని కేంద్రం అధీనంలోకి తేవటానికి బిల్లిలు సిద్దంగా చేసింది. వ్యవసాయ రంగం నుండి పూర్తిగా రాష్ట్రా హక్కును తొగించడానికి 3వ్యవసాయ చట్టాల‌ను తెచ్చింది. ఒకేభాషా, ఒకేమతం,ఒకేసంస్కృతి పేరు తో ఫెడరల్‌ వ్యవస్థను విచ్ఛిన్నం చేయపూనుకుంది. అందులో భాగంగానే వ్యవసాయ రంగాన్ని కార్పొరే ట్లకు తాకట్టు పెట్టడానికి సిద్ధ పడిరది.గత6 సంవ త్సరా వ్యవసాయ విధానం వ్ల స్వయం పోషక త్వంగా ఉన్న భారత వ్యవసాయ ఉత్పత్తు రంగం నేడు దిగుమతుపై ఆధారపడిరది.1.40కోట్ల టన్ను వంటనూనొ, 50క్ష టన్ను పప్పు, 40క్ష టన్ను పంచధార,35క్ష బేళ్ళ పత్తి, ముతక ధాన్యా ఉత్పత్తు జీడి పప్పు తది తర వ్యవసాయోత్పత్తును రూ.3క్షకోట్ల మివ గవి ఏటా దిగుమతి చేసుకుం టున్నాం. చివరకు ఆహార ధాన్యాలు కూడా దిగుమతి చేసుకునే దిశకు దేశాన్ని మార్చడానికి ఆహార ధాన్యాల‌కు బదులు ఎగుమతి ఆధారిత పంటు పండిరచటానికి వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ల పరం చేయబూను కుంది. ధనిక దేశాల‌ భారత ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి దిగుమతుపై భారత దేశాన్ని ‘’మార్కెట్‌గా’’ చేయబూను కున్నారు. తమపథకంలో 30% విజ యం సాధించడం జరిగింది. దిగుమతు ఏటా 35క్షకోట్లు కాగా ఎగమతు 25క్ష కోట్లు వద్దనే ఉన్నాం. విదేశీ అప్పు భారం పెరగడానికి ఈ దిగుమతు తోడ్పడుతు న్నాయి. 1991లో దేశంలో వ్యవసాయోత్పత్తు స్వయం సమృ ద్దంగా ఉండడమే గాక ఎగుమతు చేసిన పరిస్థితి ఉంది. ఉదాహరణగా 365 క్ష టన్ను పంచాధార ఉత్పత్తి నుండి నేడు 250 క్ష టన్నుల‌కు ఉత్పత్తి తగ్గింది. ఈ విధంగా అన్ని పంట ఉత్పత్తి జరిగింది. అన్నిదేశాలో గిట్టుబాటు ధరు ప్రకటించి రైతు ప్రయోజనాన్ని కాపాడు తున్న విధానానికి విరుద్దంగా కనీస మద్దతు ధర ను ప్రకటించి వాటిని కూడా అము జరపడం లేదు. ఆశాస్త్రీ యంగా నిర్ణయించిన కనీస మద్దతు ధరు రైతుకు పెట్ట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఏర్పడిరది. ఇలాంటి విపత్కర పరిస్థితు లో 3చట్టాను తేవడంతో ప్రభుత్వ‘’కార్పొ రేటీ కరణ నగత్వం’’ బట్ట బయు అయ్యింది. టాటా, బిర్లా,అంబాని,అదాని,ఐటిసి,బేయర్‌ లాంటి సంస్థలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తమకు అను కూమైన విధానాకు చట్టాను చేయిస్తున్నారు. ఒకవైపున ప్రజు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున ప్పటికీ ప్రజ బాగు కొరకే చట్టాను చేస్తున్నట్లు ప్రభుత్వం చెప్తున్నది. అలాంటప్పుడు ప్రభుత్వం అన్ని పక్షాతో సంప్రదించి చేయవచ్చుగదా? బ్లిుు ఆమోదించేటప్పుడు కూడా మూజు వాణి ఓటుతో బపర్చుకోవడం గమనిస్తే ప్రభుత్వం నియంతృత్వంగా చట్టాను చేస్తున్నది. దీనివ్ల ప్రజ యొక్క కోర్కెను అణగదొక్కడమే తప్ప మరొకటి కాదు.
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రజ ఆకాంక్షకు అనుగుణంగా మూడు చట్టాను ఉపసంహ రించుకోవడంతోబాటు పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టబోయే విద్యుత్‌బ్లిును ఉపసం హరించు కోవాలి. ప్రతిపక్షాతో, రైతు సంఘా తో మరియు మేధావుతో చర్చు జరిపి వారిఅభిప్రాయం మేరకు విధానాు రూపొందించాలి. కేంద్ర ప్రభు త్వం గతంలో ప్రకటించిన విధానం 2020-22 నాటికి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయటానికి తగు విధానాు రూపొం దించాలి. కనీస మద్దతు ధరు కాకుండా గిట్టుబాటు ధరు కల్పించాలి. ఆహార ధాన్యాను పేదకు సబ్సిడీపై అందించాలి తప్ప,రైతు ఆదాయాన్ని దెబ్బకొట్టరాదు. అన్ని పంటకు మద్దతు ధరు నిర్ణయించాలి. భీమా సౌకర్యం కల్పించాలి. ప్రభుత్వమే అన్ని పంట ప్రీమియంను చెల్లించాలి.దేశప్రజకు అవస రమైన ఉత్పత్తునుపండిరచే విధంగా ప్రణాళికు రూ పొందించాలి. ఉత్పాదకతను పెంచటానికి పరి శోధన కేంద్రాను అప్‌డేట్‌ చేయాలి. పైకార్య క్రమాను అము జరపటానికి తగు విధానాు రూపొం దించాలి. నిర్భందంతో ప్రజా ఉద్యమా ను అణచడం ప్రభుత్వ ఉనికికే ప్రమాదం.

దేశమంటే? కార్పొరేట్లా-ప్రజలా?
ప్రస్తుతం సాగుతున్న రైతాంగ పోరా టం కేవం వ్యవసాయాన్ని కార్పొరేటీకరించ వద్దన్న డిమాండ్‌కో, కనీస మద్దతు ధర గ్యారంటీ కోసమో పరిమితం కాలేదు. అంతకుమించి నయా ఉదార వాదం ముందుకు తెచ్చిన ఆధిపత్య వాదానికి వ్యతి రేకంగా అది విస్తరించింది. ఈ పోరాటం వెనుక ఏవేవో ‘’కుట్రు’’ వున్నాయంటూ నరేంద్ర మోడీ వినిపి స్తున్న ‘కహానీలు మరింత వేగం పుంజు కుంటున్నకొద్దీ ఈ ఉద్యమం మరింత సమగ్రతను, స్పష్టతను, ప్రతిఘటనను పెంచుకుంటూ సాగుతోంది. ఈ సందర్భంగా ‘’జాతి’’ భావనపై జరుగుతున్న చర్చను నేను వివరిస్తాను. 17వశతాబ్దంలో యూరప్‌లో బూర్జువా వర్గం ఆవిర్భవించిన తర్వా త’జాతి’భావనస్పష్టతను సంతరించు కుంది.19వ శతాబ్దం రెండవ భాగంలో ఫైనాన్సు పెట్టుబడి పైచేయి సాధించాక ఈభావన ఒకప్రత్యేక ప్రాధాన్య తను పొందింది. రుడాల్ఫ్‌ హ్ఫిÛర్‌డిరగ్‌ చెప్పినట్టు ఫైనాన్సు పెట్టుబడి సిద్ధాంతం ‘’జాతి’’ భావనను ఒక గొప్ప ఆదర్శంగా ముందుకు తెచ్చింది. అదే సమయంలో ‘’జాతి’’ అంటే మరో అర్ధంలో ఫైనాన్సు పెట్టుబడిఅని, జాతి ప్రయోజనాల‌ అంటే ఫైనాన్సు పెట్టుబడి ప్రయోజనాు తప్ప వేరేమీ కావని చెప్పింది. వివిధ సామ్రాజ్యవాద దేశాల‌ తమలో తాము పోటీ పడిన సమయంలో ఆయా దేశా లోని ఫైనాన్సు పెట్టు బడు మధ్య పోటీని కాస్తా ఆయా జాతు ప్రయో జనాల‌ మధ్య పోటీగా చిత్రీకరించింది. ఈ విధంగా జాతి అంటే ఫైనాన్సు పెట్టుబడి అనే సిద్ధాంతం పర్యవసానంగా ఆజాతికి ప్రజకు మధ్య సంబం ధాన్ని తెగ్గొట్టింది. ప్రజ కంటే జాతి ఎంతో మిన్న అని, అందుచేత జాతి కోసం ప్రజు త్యాగాు చేయాని, ప్రజకు ఆరోగ్యం కల్పించడం, పౌష్టికాహారం గ్యారంటీ చేయడం వంటి అ్పమైన దైనందిన విషయాను ముందుకు తెచ్చి జాతి యొక్క ఔన్నత్యాన్ని, ఘనతను కించపర చకూడదని, జాతి ప్రయోజనాు ఎంతో ఉన్నతమైనవని ఈ సిద్ధాంతం చెప్పింది. మూడవ ప్రపంచ దేశాలో సామ్రాజ్యవాద వస పానకు వ్యతిరేకంగా విముక్తి కోసం సాగిన పోరాటాలో తలెత్తిన ‘’జాతి’’ భావన ఇందుకు పూర్తిగా భిన్నం. ఇక్కడ సామ్రాజ్యవాదం జాతి వ్యతిరేకమైనదిగా పరిగ ణించబడిరది. అది ప్రజను అణచివేస్తుంది కనుక జాతి వ్యతిరేకమైంది. అంటే ఇక్కడ జాతి అంటే ప్రజు. యూరప్‌లో ఫైనాన్సు పెట్టుబడి ముందుకు తెచ్చిన అర్ధానికి ఇదిపూర్తి విరు ద్ధం.1931లో కరాచీలో జరిగిన జాతీయ కాంగ్రెస్‌ మహాసభలో ఆమోదించిన తీర్మానంలో గాని, ఇతర దేశాలోని అదేతరహా పత్రాల్లో గాని ప్రజ జీవన పరిస్థితును మెరుగు పరచడమెలా అన్న దానిపైనే ప్రధా నంగా చర్చ చేశారు. ప్రస్తుతం సాగుతున్న నయాఉదారవాదం ఒకవిధంగా ప్రతీ ఘాత విప్లవం వంటిది. ఇది మూడవ ప్రపంచ దేశాలో యూరో పియన్‌ తరహా ‘’జాతి’’భావనను ముందుకు తేవడమే గాక దానికి ఒకదైవత్వ క్ష ణాన్ని కూడా ఆపా దించింది. ప్రజ కన్నా జాతి ఎంతో గొప్పదని చెప్పింది.కార్పొరేట్‌-ఫైనాన్సు పెట్టుబడి ప్రయో జనాలే జాతి ప్రయోజ నాని చెప్పింది. భారత దేశంలో కూడా ఇదే జరిగింది. గతంలో సామ్రా జ్యవాదు మధ్య ఉండిన పోటీ ఇప్పుడు సద్దు మణిగింది కాని ఆనాడు ముందుకు తెచ్చిన జాతిభావన నేడుకూడా ఫైనాన్సు పెట్టుబడికి ఉపయోగ పడుతోంది. కార్పొరేట్లు-ఫైనాన్సు పెట్టుబడి చేతు ల్లో గనుక పెత్తనం పెడితే తద్వారా దేశంలో యావన్మందికీ ఉపయోగపడేలా ఆర్థికాభివృద్ధి జరుగుతుందని నయా ఉదారవాద విధానపు తొలి రోజుల్లో ప్రచారం చేసి చాలామందిని నమ్మించారు. కాని క్రమేణా నయా ఉదారవాద విధానాల‌ సంక్షోభానికి దారితీయ సాగాయి. ఈ పరిస్థితుల్లో పాత పద్ధతిలో నమ్మించడం సాధ్యప డడం లేదు.

ప్రస్తుతం కొనసాగుతున్న రైతు పోరాటం కార్పొరేట్‌-ఫైనాన్సు పెట్టుబడి శక్తు ‘’జాతి’’ భావనను సవాు చేస్తోంది. జాతి అంటే ఆ దేశం లోని శ్రమజీవులేనన్న ప్రత్యామ్నాయ భావనను ముందుకు తెచ్చింది. ఆ మూడు చట్టాూ రైతుకు మేు చేస్తాయని మోడీ చెప్పిన వాదనను పోరాటం తిరస్కరించింది. తద్వారా నాయకుడికి ఏది మంచో బాగా తెసునన్న కార్పొరేట్‌-హిందూత్వ శక్తు కీక వాదనను దెబ్బతీసింది. రైతు ఏం చెప్తు న్నారో వినిపించుకోకుండా, వారితో అర్ధవం తమైన సంప్రదింపు చేపట్టకుండా ఉన్నందుకు చాలా మంది కేంద్రాన్ని విమర్శిస్తున్నారు.
నిరసనపై నిర్బంధం
కేంద్రంలో రెండోసారి బీజేపీ అధికా రంలోకి వచ్చాక ప్రజావ్యతిరేక విధానాకు తెగ బడిరది. ఎక్కడికక్కడ నిరసనల్ని అణచివేసే కుటి వ్యూహాల్ని అము చేస్తున్నది. ఆర్టికల్‌ 370ని రద్దు చేసి కాశ్మీర్‌ని జైుగా మార్చింది. నిరసనకారు చూపుని హరించే బుల్లెట్లని ప్రయోగించింది. ప్లిు,యువకు ఎంతోమంది పోలీసు దాష్టీకం వ్ల కళ్ళు లేని వారయ్యారు. కాశ్మీర్‌లో మానవ హక్కు ఉ్లంఘన మీద ఐక్యరాజ్యసమితి, అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఆందోళన వ్యక్తం చేశాయి. జమ్మూ కాశ్మీర్‌ స్వయంప్రతిపత్తిని హరించే వ్యవహార సరళి అంతటితోనే ఆగలేదు. ఈమధ్యన అక్కడి భూముల్ని కొనుగోు చేయడానికి బయటివారిని అనుమతిస్తూ ఉత్తర్వు జారీచేశారు. ఆర్టికల్‌ 370 అములో ఉన్న కాలాన జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలోని భూముల్ని బయటివారు కొనడానికి వీల్లేకుండా ఉండేది. ఆ రాష్ట్ర స్వయంప్రతిపత్తికి ఆర్టికల్‌ 370అండగా ఉండేది. ఇపుడు ఆనిబంధన లేకపోవడంతో జమ్మూకాశ్మీర్‌లోని అందమైన నేలపై కార్పోరేట్ల కన్నుబడిరది. ఈదుర్మార్గాన్ని నిరసించడానికి వీల్లేకుండా ఎక్కడికక్కడ అరెస్టు, నిర్బంధాల‌, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపా పేరిట అణచి వేతకు ప్పాడటం నిత్యకృత్యమయింది. ప్లినీ, మహిళనీ, వృద్ధునీ సైతం పాశవిక నిర్బంధానికి గురి చేస్తున్నారు. ఈ దారుణాల్ని ప్రశ్నించిన కాశ్మీర్‌ రాజకీయ నాయకుల్ని, కార్యకర్తల్ని జైళ్ళలో పెట్టారు. అయినా కాశ్మీర్‌లో రోజూ ఎక్కడోచోట ఏదో ఒక రూపంలో నిరసనప్రదర్శను జరగడం సాధారణ మైంది. వీటి మీదఅణచివేత అమానుషంగా పరిణ మించిన నేపథ్యంలోనే హక్కు సంఘా వారు, ప్రజాస్వామికవాదు బీజేపీ ప్రభుత్వ దుశ్చర్యల్ని అభిశంసించారు.
కొనసాగుతున్న ఆందోళను-మహారాష్ట్ర లాంగ్‌
మహారాష్ట్రలోని నాసిక్‌ నుంచి వేలాది మంది రైతుతో కూడిన వాహన జాతా డిసెంబర్‌ 25 నుంచి పోరాటం సాగుతున్న రైతు పోరాట స్థలి షాజహాపూర్‌కు చేరుకుంది. అంతకుముందు జాతాగా వస్తున్న రైతుకు ఎఐకెఎస్‌తో పాటు అనేక ప్రజా సంఘా నేతు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఐదు కిలోమీటర్ల మేర వాహన జాతా, రెండు కిలోమీటర్ల భారీ ర్యాలీ తర్వాత షాజాహాపూర్‌ వద్దకు చేరుకున్న మహారాష్ట్ర రైతుకు అక్కడి రైతు ఘనస్వాగతం పలికారు. అయితే ఇదే సమయంలో మహారాష్ట్ర రైతుకు పోలీసు అడ్డంకు సృష్టించారు. భారీస్థాయిలో హర్యానా పోలీసు,రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ మోహ రించాయి. పెద్దఎత్తున బారీకేడ్లును ఏర్పాటు చేశా రు. భారీట్రక్కుల్లో మట్టినింపిరోడ్లకు అడ్డంగా పెట్టారు. పెద్దపెద్దరాతి బండను, సిమెంట్‌ దిమ్మ ను ఏర్పాటు చేశారు. (ఎఐఎడబ్ల్యుయు), విపి సాను,నితీష్‌ నారాయన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ), ప్రతిభా షిండే (మహారాష్ట్ర)తదితయిఉన్నారు. దేశ రాజధాని సరిహద్దుల్లో జరుగుతున్న రైతు పోరాటం మరింత ఉధఅతమవుతోంది. వేలాది మంది రైతు కొత్తగా వచ్చి ఉద్యమంలో భాగ స్వామ్యం అవుతున్నారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రా నుంచి వేలాది మంది రైతు వచ్చి ఉద్యమంలో చేరారు. సుమారు 45రోజు నుంచి ఉద్యమం కొనసాగింది. రైతు రిలే నిరా హార దీక్షు కూడా కొనసాగుతున్నాయి.-సాగర్/గుడిపాటి 

1 2