సోషల్‌ మీడియా కొత్త నిబంధనలు

గత కొంతకాంగా సోషల్‌ మీడియాతో పాటు, ఓటీటీ ప్లాట్‌ఫాంపై గుర్రుగా కేంద్ర ప్రభుత్వం.. తాజాగా కీక ప్రకటన చేసింది. సోషల్‌ మీడియా సహా ఓటీటీ ప్లాట్‌ఫాంకు భారీ షాక్‌ ఇస్తూ కొత్త నిబంధను తీసుకువచ్చింది. ఈ నిబంధనను గురువారం నాడు కేంద్రం సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ ప్రకటించారు. ఈ నిబంధనతో ఓటిటి, సోషల్‌ మీడియాకు కళ్లెం వేసింది కేంద్రం. కాగా, వీటిని పక్కాగా అము చేసేందుకు మూడు అంచె నియంత్రణ విధానాన్ని అము చేయనున్నామని కేంద్ర మంత్రిప్రకాష్‌ జవదేకర్‌ ప్రకటించారు.

ట్విట్టర్‌, వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా వంటి సామాజిక మాధ్యమాల్లో ఫేక్‌ ప్రచారం ఎక్కువైపోయింది. అలాగే ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో హద్దు మీరిన శృంగారాన్ని చూపిస్తూ వెబ్‌ సిరీస్‌ు, సినిమాు విడుద అవుతున్నాయి. వీటిపై కేంద్రానికి పెద్ద ఎత్తున ఫిర్యాదు అందాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్ర ప్రభుత్వం ఇన్ఫర్మేషన్‌ టెక్నాజీ రూల్స్‌- 2021 పేరుతో నిబంధను విడుద చేసింది. ఈ నిబంధన ప్రకారం.. ఏదైనా పోస్టును తొగించాని ప్రభుత్వం ఆదేశిస్తే.. తక్షణమే ఆ ఆదేశాను పాటించాల్సి ఉంటుంది. లేదంటే.. సదరు సంస్థకు లీగల్‌ నోటీసు జారీ చేయడం జరుగుతుంది. చట్టపరమైన ఉత్తర్వు జారీ అయిన తర్వాత, వీలైనంత త్వరగా కంటెంట్‌ను తొగించాల్సి ఉంటుంది. దాదాపు 36 గంటల్లోపే ఆ కంటెంట్‌ను తొగించాలి. ఇక అధికాయి ఏదైనా దర్యాప్తునకు సంబంధించిన సమాచారం అడిగితే 72 గంట్లోగా సమస్త సమాచారంతో పాటు, సహాయం అందించాల్సి ఉంటుంది. ఇక ఓటీటీ ఫ్లాట్‌ఫాంపైనా కీక షరతు విధించారు. సదరు సంస్థు భారత్‌లో ఆయా కార్యాయాు నిర్మించాని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

కొత్తగా విడుద చేసిన నిబంధనలివే..!
సోషల్‌ మీడియా, ఓటీటీపై కేంద్రం కొరడా.. కొత్త నియావళిని అతిక్రమిస్తే ఖేల్‌ ఖతం
సాగు చట్టాకు వ్యతిరేకంగా ఉద్యమాు చేస్తున్న రైతుకు మద్దతుగా సోషల్‌ మీడియాలో షేర్‌ అవుతున్న పోస్టు, సంబంధిత ఖాతాను తొగించాన్న ఆదేశాతో కేంద్రం, ట్విటర్‌కు మధ్య ఇటీవ వివాదం చోటు చేసుకుంది.

సోషల్‌ మీడియా నిబంధనల‌`ప్రధానాంశాలు:
గత కొంతకాంగా తప్పుడు కథనాు, అసత్య ప్రచారాు, నేరపూరిత సమాచారాన్ని ప్రసారం చేస్తున్న సోషల్‌ మీడియాతోపాటు ఓటీటీ ప్లాట్‌ఫాంపై కేంద్రం కొరడా రaలిపించింది. వీటిని నియంత్రించేలా కఠిన నిబంధనావళిని కేంద్రం గురువారం విడుద చేసింది. తమ వేదికపై ప్రసారమయ్యే కంటెంట్‌కు సంబంధించి యూట్యూబ్‌, ఆమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌ వంటి స్ట్రీమింగ్‌ సంస్థు అనుసరించాల్సిన నియమావళిని ప్రకటించింది. ఈ మేరకు ఇన్ఫర్మేషన్‌ టెక్నాజీ రూల్స్‌- 2021 పేరుతో కేంద్ర మంత్రు రవిశంకర్‌ ప్రసాద్‌, ప్రకాశ్‌ జవదేవకర్‌ వివరాను వ్లెడిరచారు.

కేంద్రం మెవరించిన మార్గదర్శకాలు ఓవిధంగా భారీ షాక్‌గానే పరిగణించాలి. తాజాగా నిబంధనతో ఓటీటీ, సోషల్‌ మీడియాకు దాదాపు కళ్లెం పడినట్టే. ఈ మార్గదర్శకాను పక్కాగా అమకు మూడు అంచె నియంత్రణ విధానాన్ని అనుసరించనునున్నట్టు స్పష్టం చేసింది. తాజా, నిబంధన ప్రకారం.. ఏదైనా పోస్టును తొగించాని ప్రభుత్వం ఆదేశిస్తే.. తక్షణమే వాటిని పాటించాలి. లేదంటే.. సదరు సంస్థకు లీగల్‌ నోటీసు జారీ చేస్తారు. చట్టపరమైన ఉత్తర్వులు జారీ అయిన తర్వాత, వీలైనంత త్వరగా కంటెంట్‌ను తొగించాల్సి ఉంటుంది. నోటీసు జారీచేసిన దాదాపు 36గంటల్లోపే ఆ కంటెంట్‌ను తొగించాలి. ఇక అధికాయి ఏదైనా దర్యాప్తునకు సంబంధించిన సమాచారం అడిగితే 72 గంటల్లోగా పూర్తి సమాచారంతో పాటు, సహాయం అందించాల్సి ఉంటుంది. ఇక ఓటీటీ ఫ్లాట్‌ఫాంపైనా కీక షరతు విధించారు. సదరు సంస్థు భారత్‌లో ఆయా కార్యాయాు ఏర్పాటుచేయాని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఓటీటీ నిబంధను


  • ా ఓటీటీ ప్లాట్‌ఫాంలో ఇష్టానుసార వీడియోు పోస్ట్‌ చేయడం, అసభ్య, అశ్లీ, హింసాత్మక కంటెంట్‌పై నిషేధించింది.
    ా వయస్సు ఆధారంగా ఐదు విభాగాుగా ఓటీటీ విభజించి, సామాజిక ఉద్రిక్తతు పెంచే కంటెంట్‌పై నిషేధం విధించారు.
    ా మహిళు, చిన్నాయి, దళితును అవమానించేలా, జాతీయ సమగ్రత, సమైక్యతను దెబ్బతీసేలా ఉన్న అంశాపై నిషేధం.
    ా అసత్య ప్రచారం ప్రారంభించే తొలి వ్యక్తి వివరాు కచ్చితంగా వ్లెడిరచాలి.
    ా ముఖ్యంగా ఓటీటీ ఫ్లాట్‌ఫాం సంస్థు దేశంలోనే కార్యాయాు ఏర్పాటు చేయాలి.
    ా సోషల్‌ మీడియా వేదికల్లో సమాచారం, కంటెంట్‌పై వినియోగదారు ఫిర్యాదును నిర్ణీత కాంలో పరిష్కరించాలి.
    ా అభ్యంతరకరమైన అంశాను గుర్తించిన తరువాత వాటిని 24 గంటల్లో తొగించాలి. లేకపోతే చట్టపరంగా చర్యు తీసుకుంటారు.
    ా నోడల్‌ ఏజెన్సీ 24 గంటు పనిచేస్తూ పర్యవేక్షిస్తుంది.. ఫిర్యాదును అము చేయడానికి ఈ ఏజెన్సీ బాధ్యత వహిస్తుంది.
    ా ఈ నిబంధనల‌ను ప్రచురించిన తేదీ నుంచి 3నెల్లోపు చీఫ్‌ కంప్లైయన్స్‌ ఆఫీసర్‌ (సీసీఓ)ను నియమించాలి. చట్టానికి, నిబంధనకు సీసీఓ బాధ్యత వహించాలి.
    స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్‌ డేటా చవకగా భిస్తున్న భారత్‌.. సోషల్‌ మీడియా సంస్థకు అతిపెద్ద లాభదాయక మార్కెట్‌గా మారిన విషయం తెలిసిందే. భారత్‌లో వాట్సాప్‌కు 53కోట్ల మంది, ఫేస్‌బుక్‌కు 41 కోట్లమంది, యూట్యూబ్‌కు 44.8 కోట్ల మంది, ట్విటర్‌కు 1.75 కోట్లమంది, ఇన్‌స్ట్రాగామ్‌కు 21 కోట్లమంది వినియోగదాయి ఉన్నారు. సోషల్‌ మీడియా నిబంధనను ఐటీ శాఖ పర్యవేక్షిస్తుంది. ఓటీటీ, డిజిటల్‌ మీడియా నిబంధనను సమాచార ప్రసార శాఖ పర్యవేక్షిస్తుంది.
    ఈ నిబంధనపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ట్విట్టర్‌లో స్పందించారు. అన్ని సామాజిక మాధ్యమాు, ఓటీటీ సంస్థకు పూర్తి సహకారం అందించేందుకు ప్రభుత్వం ఎ్లప్పుడూ సిద్ధంగా ఉందని అన్నారు. అదే విధంగా అన్ని డిజిటల్‌ సంస్థూ భారత చట్టాకు లోబడి ఉండాని ఆయన సూచించారు.

రైతుల పోరాటం..భార‌త దేశాన్ని వ‌ణికిస్తుంది


మూడు వ్యవసాయచట్టాు, విద్యుత్‌ సవరణ బిల్లు-2020కి వ్యతిరేకంగా నవంబర్‌ 26న ఢల్లీిలో ప్రారంభమై…దేశవ్యాపిత ఉద్యమంగా రూపుదిద్దుకుంది. పోరుబాట పట్టిన రైతుకు ప్రపంచ వ్యాపితంగా మద్దతు, సంఫీు భావం భిస్తున్నది. కండు కొరికే చలి,జడివానలు పోయి ఎండాకాలం వస్తున్నది. ఆదివారం నాటికి (21.2.21) రైతుగానీ రైతు కుటుంబ సభ్యుగానీ 248 మంది మరణించారు. షాజహాన్‌పూర్‌, సింధు, టిక్రి ప్రాంతాల్లో రైతును కలిసినప్పుడు… స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఇటువంటి మహత్తర ఉద్యమం తామెన్నడు చూడలేదని పువురు తమ జ్ఞాపకాను నెమరువేసుకున్నారు. రైతు వ్యవసాయ చట్టాు అములోకొస్తే మోన్‌శాంటో లాంటి పెద్ద కంపెనీ వారికి బానిసుగా మారడం కంటే ఇక్కడ చావడమే మేనుకుంటున్నాం. అందుకే ఇక్కడే, ఇలాగే ఉంటు న్నాం’’ ఇది ఒక బక్కచిక్కిన రైతు సమాధానం. అక్కడి వారంతా రైతు కుటుంబీకులే. వారుతినే తిండి చాలా సామాన్యం గా వుంది. సాంప్ర దాయ రొట్టొ,బంగాళదుంప కూర, మజ్జిగ.అంతే.వారేకాదు.నిరసనల్లో పాల్గొనడా నికి ఆప్రాంతానికి వచ్చిన ఎవరైనా అక్కడ భోజనం చేయవచ్చు. ఆనందంగా సేవందిస్తున్నారు.

ఎన్ని అడ్డంకు ఎదురైనా దేశ రాజ ధాని ఢల్లీిలో రైతు తమనిరసను కొనసాగిస్తు న్నారు. నిరసన దీక్షు 76వరోజుకుచేరాయి. కర్షకు కు మద్దతుగా పు ప్రాంతా నుంచి అన్నదా తు భారీగా తర లివస్తున్నారు. ఢల్లీి-ఉత్తరప్రదేశ్‌ సరిహద్దు ప్రాంత మైన ఘాజీపూర్‌ వద్దకు భారీగా రైతు చేరుకోవ డంతో ఉదయం అక్షర్‌ధామ్‌ వద్ద ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడిరది. కిలోమీటర్ల మేర వాహనాు నిలిచి పోయాయి. దీంతో పోలీసు వాహనాను నొయిడా వైపు మళ్లించారు. ఉత్తర ప్రదేశ్‌ నుంచి దేశరాజధానిలోకి ప్రవేశిస్తున్న నిరసన కారును అడ్డుకోవడానికి పోలీసు అధికాయి ఢల్లీి, హర్యానా బోర్డర్‌ను బ్లాక్‌ చేస్తున్నారు. ముళ్ల తీగతో కంచె తో గోడు కడుతున్నారు. ఎన్ని అడ్డంకు సృష్టించినా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నారు రైతు. వ్యవసాయం కోసం ప్రత్యేక బడ్జెట్‌ ప్రవేశ పెట్టాని రైతు సంఘ నేత రాకేశ్‌ టికాయత్‌ డిమాండ్చేశారు. బోర్డర్‌కు సమీపంలో ఉన్న ఢల్లీి మెట్రోకు సంబంధించిన నాుగు స్టేషన్ల నూ తాత్కాలికంగా మూసి వేశారు. ఫలితంగా ఢల్లీి నగరంలో ట్రాఫిక్‌ విపరీతంగా పెరిగి పోయిం ది. ట్రాఫిక్‌ కాస్త నెమ్మదించాక-మరో రెండు స్టేషన్లు మూసివేయనున్నట్టు మెట్రో అథారిటీ తెలిపింది. ఫార్మర్‌ ప్రొటెస్టుతో సంబంధం ఉన్న అకౌంట్లను ట్విట్టర్‌ హోల్డ్‌ చేసి పెట్టింది. మల్టిపుల్‌ అకౌంట్లు ఉన్నందునే ఈచర్యు తీసుకున్నట్టు ఆసంస్థ ప్రకటిం చింది. ట్రాక్టర్ల ర్యాలీలో హింసకు సంబంధించి ఢల్లీి పోలీసు 120 మందిని అరెస్టు చేసినట్టు ప్రకటించారు. ఈకేసులో ఇప్పటి వరకు 13ఎఫ్‌ఐ ఆర్‌ు నమోదయ్యాయి. అరెస్టైన వ్యక్తుల్లో 20ఏళ్ల లోపు వారు 15మంది ఉన్నారు. 70ఏళ్ల ఏళ్ల వ్యక్తి ఒకరు. 80 ఏళ్ల వ్యక్తి ఒకరు ఉన్నారు. ర్యాలీ సందర్భంగా చనిపోయిన రైతుపై సోషల్‌ మీడియా లో తప్పుడు ప్రచారం చేశారని జర్నలి స్టు, కాంగ్రెస్‌ నేతపైనా కేసు నమోదు చేశారు. రాజ్‌దీప్‌సర్దేశాయ్‌.కాంగ్రెస్‌ ఎంపీ శశిథ రూర్‌ కేసు నమోదైనవారిలో ఉన్నారు. ఢల్లీిలోని సింఘు సరిహద్దు వద్ద ఓ పాత్రికే యుడిని అరెస్టుచేశారు. పోలీసుతో దురుసుగా ప్రవర్తిం చారన్న కారణం తో మన్‌దీప్‌ పునియా అనే ఫ్రీలాన్స్‌ జర్నలిస్టును అదుపులోకి తీసుకుని కేసు పెట్టారు. ట్రాక్టర్‌ ర్యాలీకి వచ్చి తప్పి పోయిన 100 మంది కోసం పంజాబ్‌ పోలీసు విస్తృతంగా గాలిస్తు న్నారు.హర్యానా, ఢల్లీిలో వెతుకుతున్నారు. హక్కు కోసం జరుగుతున్న పోరాటంలో పాల్గొని తప్పి పోయిన వాళ్లను వీలైనంత త్వరగా కుటుంబ సభ్యు వద్దకు చేరుస్తామంటున్నారు పంజాబ్‌ ముఖ్య మంత్రి. మరోవైపు వీళ్ల కోసం ‘సంయుక్త కిసాన్‌ మోర్చా’ఆధ్వర్యంలో ఆరుగురితో ఒక కమిటీ ఏర్పాటైంది. వీరి గురించి సమాచారాన్ని సేకరించి తగిన చర్య కోసం అధికార వర్గాకు అందజేసే పనిని ఈ కమిటీ చూస్తుంది. ఢల్లీి పోలీసు అభ్యర్థన మేరకు సింగూ, తిక్రీ, ఘాజిపూర్‌ వంటి సరిహద్దుల్లో ఇంటర్నెట్‌ సేమ రేపు రాత్రి 11గంట వరకు నిలివేస్తున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలి పింది.ఢల్లీి సరిహద్దుల్లో వివిధ చోట్ల అంతర్జా సేమ నిుపు చేయడంపై రైతు నేతు నిరసన వ్యక్తం చేశారు. మొన్నటి ఘర్షణల్లో గాయపడిన పోలీసుకు పరిహారం ప్రకటించారు ఢల్లీి పోలీసు. తీవ్రంగా గాయపడిన వారికి పాతిక మేస్వ్పగాయాు అయిన వారికి పదిమే ఇవ్వనున్నారు.


ఎన్ని అడ్డంకు ఎదురైనా దేశ రాజధాని ఢల్లీిలో రైతు తమ నిరసను కొనసాగిస్తున్నారు. నేటికి వారి నిరసన దీక్షు76వ రోజుకు చేరాయి. కర్ష కుకు మద్దతుగా పు ప్రాంతా నుంచి అన్నదాతు భారీగా తరలివస్తున్నారు. ఢల్లీి-ఉత్తరప్రదేశ్‌ సరిహద్దు ప్రాంతమైన ఘాజీపూర్‌ వద్దకు భారీగా రైతు చేరుకోవడంతో ఉదయం అక్షర్‌ ధామ్‌ వద్ద ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడిరది. కిలోమీటర్ల మేర వాహనాు నిలిచిపోయాయి. దీంతో పోలీ సు వాహనాను నొయిడా వైపు మళ్లించారు. ఉత్తరప్రదేశ్‌ నుంచి దేశ రాజధానిలోకి ప్రవేశిస్తున్న నిరసనకారును అడ్డుకోవడానికి పోలీసు అధికా యి ఢల్లీి, హర్యానా బోర్డర్‌ను బ్లాక్‌ చేస్తున్నారు. ముళ్ల తీగతో కంచెతో గోడు కడుతున్నారు. ఎన్ని అడ్డంకు సృష్టించినా వెనక్కి తగ్గేది లేదని స్పష్టంచేస్తున్నారు రైతు.వ్యవసాయం కోసం ప్రత్యేక బడ్జెట్‌ ప్రవేశ పెట్టాని రైతు సంఘ నేత రాకేశ్‌ టికాయత్‌ డిమాండ్చేశారు. బోర్డర్‌కు సమీపంలో ఉన్న ఢల్లీి మెట్రోకు సంబంధించిన నాుగు స్టేష న్లనూ తాత్కాలికంగా మూసివేశారు. ఫలితంగా ఢల్లీి నగరంలో ట్రాఫిక్‌ విపరీతంగా పెరిగి పోయిం ది. ట్రాఫిక్‌ కాస్త నెమ్మదించాక మరో రెండు స్టేషన్లు మూసివేయనున్నట్టు మెట్రో అథారిటీ తెలిపింది. ఫార్మర్‌ ప్రొటెస్టుతో సంబంధం ఉన్న అకౌంట్లను ట్విట్టర్‌ హోల్డ్‌ చేసి పెట్టింది. మల్టిపుల్‌ అకౌంట్లు ఉన్నందునే ఈచర్యు తీసుకున్నట్టు ఆసంస్థ ప్రకటిం చింది. ట్రాక్టర్ల ర్యాలీలో హింసకు సంబంధించి ఢల్లీి పోలీసు 120మందిని అరెస్టు చేసినట్టు ప్రకటించారు. ఈకేసులో ఇప్పటి వరకు 13 ఎఫ్‌ఐ ఆర్‌ు నమోదయ్యాయి. అరెస్టైన వ్యక్తుల్లో 20ఏళ్ల లోపు వారు 15మంది ఉన్నారు.70ఏళ్ల ఏళ్ల వ్యక్తి ఒకరు. 80ఏళ్ల వ్యక్తిఒకరు ఉన్నారు. ర్యాలీ సంద ర్భంగా చనిపోయిన రైతుపై సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని జర్నలిస్టు, కాంగ్రెస్‌ నేతపైనా కేసు నమోదు చేశారు. రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌. కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ కేసు నమోదైన వారిలో ఉన్నారు. ఢల్లీిలోని సింఘు సరి హద్దు వద్ద ఓపాత్రికేయుడిని అరెస్టు చేశారు. పోలీ సుతో దురుసుగా ప్రవర్తించారన్న కారణంతో మన్‌దీప్‌ పునియా అనే ఫ్రీలాన్స్‌ జర్నలిస్టును అదుపులోకి తీసుకుని కేసు పెట్టారు. ట్రాక్టర్‌ ర్యాలీకి వచ్చి తప్పి పోయిన 100మంది కోసం పంజాబ్‌ పోలీసు విస్తృతంగా గాలిస్తున్నారు. హర్యానా, ఢల్లీిలో వెతుకుతున్నారు. హక్కుకోసం జరుగుతున్న పోరాటంలో పాల్గొని తప్పిపోయిన వాళ్లను వీలైనంత త్వరగా కుటుంబ సభ్యు వద్దకు చేరుస్తా మంటున్నారు పంజాబ్‌ ముఖ్యమంత్రి. మరోవైపు వీళ్ల కోసం ‘సంయుక్త కిసాన్‌ మోర్చా’ ఆధ్వర్యంలో ఆరుగురితో ఒక కమిటీ ఏర్పాటైంది. వీరి గురించి సమాచారాన్ని సేకరించి తగిన చర్య కోసం అధికార వర్గాకు అందజేసే పనిని ఈ కమిటీ చూస్తుంది. ఢల్లీి పోలీసు అభ్యర్థన మేరకు సింగూ, తిక్రీ, ఘాజిపూర్‌ వంటి సరిహద్దుల్లో ఇంటర్నెట్‌ సేమ రేపు రాత్రి 11గంట వరకు నిలివేస్తున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వశాఖ తెలిపింది. ఢల్లీి సరిహ ద్దుల్లో వివిధ చోట్ల అంతర్జా సేమ నిుపు చేయడంపై రైతు నేతు నిరసన వ్యక్తం చేశారు. మొన్నటి ఘర్షణల్లో గాయపడిన పోలీసుకు పరి హారం ప్రకటించారు ఢల్లీిపోలీసు. తీవ్రంగా గాయపడిన వారికి పాతికమే`స్వ్పగా యాు అయిన వారికి పదిమే ఇవ్వనున్నారు. అదేం ఖర్మమో-రామాయణంలో భూజాత సీతలానే, నేటి భారతంలో నేతల్లితో బతుకు బంధాన్ని ముడి వేసుకొన్న అన్నదాతకూ అగ్నిపరీక్ష తప్పడం లేదు. భారత సేద్య రంగ సముద్ధరణ కోసమంటూ కేంద్ర ప్రభుత్వం ఆదరాబాదరా తెచ్చిన మూడు వ్యవ సాయ చట్టాు-బడుగు రైతుప్రయోజనాల్ని బలి పెట్టేవేనంటూ అన్నదాతు చేస్తున్న దిల్లీ ముట్టడి నెరోజుకు చేరిందిప్పుడు! రైతు ఆందోళనను ఉపశమింపజేసే ప్రతిపాదన ఏదైనా క్రిస్మస్‌ వేళ ప్రధాని ముఖతా మెవడగదన్న ఆశా నీరుకారి పోగా-కొత్త సాగు చట్టా విషయంలో వదంతు సృష్టిస్తున్నారనిమోదీ వ్యాఖ్యానించారు. వివా దాస్పద చట్టా రద్దు, మద్దతు ధరకు చట్టబద్ధత వంటివి రైతు కోరుతుంటే, చేసిన శాసనాల్లో కొన్ని సవర ణకు సుముఖమంటున్న కేంద్రం- మద్దతు ధర అంశాన్ని చర్చల్లోకి జొప్పించడం సరికాదంటోంది. నిజానికి కొవిడ్‌ మహమ్మారి పంజా విసరుతున్న వేళ ఆత్మనిర్భర్‌ భారత్‌ ప్యాకేజీలో భాగంగా చట్ట ప్రతిపాదనల్ని బయటపెట్టిన కేంద్రం- రాష్ట్రా తోగాని,రైతు సంఘాతోగాని ఎలాంటి సంప్రతిం పు జరపకుండానే తొుత ఆర్డినెన్సుల్ని, దరిమిలా పార్లమెంటులో విస్తృత సమాలోచను లేకుండానే బ్లిుల్ని ఆమోదించింది. కొవిడ్‌ కోరసాచిన తరు ణంలో పంట గిట్టుబాటు ధరకోసం మార్కెట్‌ జోక్యం పథకాన్ని ప్రవేశపెట్టాని,పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద ఇస్తున్న మొత్తాన్ని రూ.15వేకు పెంచి అందులో సగాన్ని రైతు ఖాతాలో జమ చేయాని, పంట కోతు నూర్పిళ్లకు గ్రామీణ ఉపాధి హామీని అనుసంధానించాని డాక్టర్‌ స్వామి నాథన్‌ ఏప్రిల్‌ నెలో సూచించారు. వాటిని ఏమా త్రం పట్టించుకోని కేంద్రం తెచ్చిన చట్టాు- రైతు బతుకును,భవితను కార్పొరేట్లకు కుదువ పెడతాయని అన్నదాతు ఆక్రోశిస్తున్నారు. ప్రమాదకర ప్రతిష్టం భనను పొడిగించకుండా, చట్టా రద్దు విషయంలో ప్రతిష్ఠకు పోకుండా ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రాప్త కాజ్ఞత ప్రదర్శించాలి!
అయిదున్నర దశాబ్దా నాడు ఆకలి కోరల్లో చిక్కుకొన్న దేశంలో హరిత విప్లవం పాదు కోవడానికి-కనీస మద్దతు ధర,వాటిని నిర్ధారించే యంత్రాంగం,వ్యవసాయ మండీు,ఎఫ్‌సీఐ కొను గోళ్లు వెన్నుదన్నుగా నిలిచాయి. కనీస మద్దతు ధర రైతుపట్ల క్రూర పరిహాసంగామారి పాతి కేళ్లలో మూడు క్షమందికి పైగా అన్నదాత ఉసురు తీసినా ఆందోళన పథంలో కదం తొక్కని రైతు,నేడు-మద్దతుకు చట్టబద్ధత ఎందుకు కోరు తున్నాడో గ్రహించాలి. కార్పొరేట్‌ సేద్యానికి రాచ బాటు పరచే తాజా చట్టాతో మండీ వ్యవస్థ సాంతం కుదేలై, సేకరణ బాధ్యతనుంచి ఎఫ్‌సీఐ తప్పుకొంటుందని, దాంతోపాటే కనీస మద్దతు ధరా కనుమరుగైపోతుందనీ రైతాంగం భీత్లిుతోంది! కాంట్రాక్టు సేద్యంలో గొడవలొస్తే-వివాద పరిష్కార బాధ్యతను అధికార శ్రేణుకు కట్టబెట్టి, సివిల్‌ కోర్టును ఆశ్రయించే ప్రజాస్వామ్య హక్కునూ తొక్కిపట్టిన చట్టం అన్నదాత భయానుమానాల్ని మరింతగా పెంచింది. కాబట్టే కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కోసం రైతులోకం గళమెత్తుతోంది. మద్దతు ధరకే విక్రయించే హక్కును రైతుకు దఖు పరుస్తూ చట్టంతెస్తే, అది వారిలో విశ్వాసం నింపు తుందనిధర నిర్ణాయక సంఘమూ సూచిం చింది. మద్దతు ధర నిర్ధారణ ఏప్రాతిపదికన సాగాలో 2006లోనే డాక్టర్‌ స్వామినాథన్‌ సూచించగా 2014ఎన్నికల్లో దాని అముకు కట్టుబాటు చాటిన భాజపా,దరిమిలా వెనక్కి తగ్గింది. వస్తూత్పత్తిదా యి పెట్టుబడి వ్యయాల్ని వడ్డీల్ని,ఉత్పాదన ఖర్చు ల్ని, సిబ్బందివేతనాతాల్నీ గణించి సమధిక లాభా ు చేర్చి ధరు నిర్ణయిస్తారంటూ,వాస్తవిక వ్య యానికి అదనంగా 50శాతం కలిపి పంట మద్దతు నిర్ణయించాని స్వామినాథన్‌ కమిషన్‌ సూచించింది. సేద్యరంగం కుదుపుకు లోనవు తున్న దశలో-సరైన మద్దతు ధర, దానికి చట్టబద్ధత లేకుంటే బడుగు రైతాంగం ఎలా నెగ్గుకు రాగుగు తుంది? రైతన్న హేతుబద్ధ డిమాండ్లపై సత్వరం సరైన నిర్ణయం తీసుకోవడంలో కేంద్ర సర్కారు విజ్ఞతాయుతంగా స్పందించాలి!


రైతు పోరాటం స్ఫూర్తిదాయకం
అక్కడి శిబిరం గోడౌన్‌ బాధ్యుడిని కసి వివరాు అడిగి తొసుకున్నాం. ప్రతి గ్రామం నుండి పాు, కూరగాయు, ఇతర సరుకు ప్రతి రోజూ వస్తాయి. గ్రామప్రజు స్వచ్ఛందంగా వాటిని ఒక కేంద్రానికి తీసుకువస్తారు. అక్కడి నుండి వాహ నాల్లో శిబిరానికి చేరవేస్తారు. మేంఅక్కడ వున్న ప్పుడు…కూరగాయు,పా క్యాన్లతో ఒక జీపు వచ్చింది. వచ్చిన సామాను భద్రపరచడం, సక్రమం గా వినియోగించడం తన బాధ్యత అని ఓపెద్దాయన ఎంతో నమ్రతగా చెప్పాడు. ఆయన ెవరో తొసు కొని అవాక్కయ్యాం. ఆయనే రాజస్థాన్‌లోని బాంద్రా నియోజక వర్గ సిపిఐ(ఎం) శాసన సభ్యుడు బల్వాన్‌ పునియా. పక్కన మరొక టెంట్‌ దగ్గర ఒక పెద్దా యన చుట్టూ కొద్దిమంది రైతు చేరి మాట్లాడు తున్నారు. ఆయన మరెవరోకాదు. మాజీ శాసన సభ్యుడు, రాజస్థాన్‌ సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి అమ్రారామ్‌. వారు దాదాపుగా శిబిరం ప్రారంభమై నప్పటి నుంచి అక్కడే గుడారంలో ఉంటున్నారు. ఇతర రైతుసంఘా నాయకు, కార్యకర్తు చాలా మంది అక్కడే ఉంటున్నారు. ఢల్లీి-చండీగఢ్‌ జాతీయ రహదారిలో బాఘర్‌కి దగ్గర లోని హర్యానా సరిహద్దు ప్రాంతం సింధు. ప్రభుత్వం రహదారిని మూసివేయడంతో సోనిపట్‌ దాకా బస్‌లోవెళ్లి అక్కడినుండి 20కిమీ హర్యానా రోడ్‌ వేస్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకు నవీన్‌ రానా ద్విచక్ర వాహనంపై వెళ్లాను. బాఘర్‌ నుండి సుమారు 10కి.మీ. పొడవునా గుడారాు, ట్రాక్ట ర్లు. సోనిపట్‌ నుండి బయు దేరగానే ట్రాక్టర్ల ప్రవాహమే కనపడిరది. అదేమిటని విచారిస్తే ప్రతి రోజు రైతు గ్రామా నుండి ఇలా ట్రాక్టర్లలో వచ్చి పోవడం మామూలేనని తోటి మిత్రుడు చెప్పాడు. దారిపొడవునా ట్రాఫిక్‌ స్వీయ నియం త్రణ, అక్కడక్కడా రైతు వాంటీర్లతోనే వుంది తప్ప ఒక్కపోలీస్‌ కనిపించలా. కుటుంబాకు కుటుంబాలే పెద్దసంఖ్యలో తరలివస్తున్నాయి. అక్కడి వాతావరణం జాతరను మరిపించింది. అనేక మీడియా సంస్థు మీడియా క్యాంపు నిర్వ హిస్తూ ఎప్పటికప్పుడు వార్తు, కథనాను ప్రజకు అందిస్త్తున్నాయి. షాజహాన్‌పూర్‌ లాగే ఇక్కడ కూడా గ్రామా నుండి పాు, కూరగాయు, తినుబం డారాు వస్తున్నాయి. ఇక్కడ మాత్రం కెనడాలో స్థిరపడిన పంజాబ్‌ రైతు కుటుంబావారి ఆర్థిక సహకారంతో చలిని తట్టుకోగలిగిన గుడారాు 5 కనిపించాయి. వీటిలో 200-250 మంది పడు కునే అవకాశం ఉంది. మిగిలిన వేలాది మంది తాత్కాలిక గుడారాలోనే ఉంటున్నారు. ఇక్కడ మరొక విషయమేమంటే ప్రతి రైతు ఎకరానికి రూ.100 చొప్పున ఉద్యమ నిర్వహణకు విరాళాు ఇస్తున్నట్లు చెప్పారు. స్థోమతు ఉన్న కొందరు రైతు మరికొంత అదనంగా కూడా ఇస్తున్నారని తెలిసింది. దీనికి మరొక ప్రత్యేకత ఉంది. అదేమంటే సింధు ప్రాంతం వెళ్లేదారికి ఒక వైపున అన్నీ పరిశ్రము, మాల్స్‌. రెండవవైపు గ్రామాు. ఆ గ్రామా లోని అత్యధికు రైతు నుండి సేకరించిన భూము తోనే రెండవవైపున పరిశ్రము, మాల్స్‌ కట్టారట. భూము ఇచ్చినందుకు వాటిలో చిన్నచితక ఉపాధి కల్పించడంతో వారి కుటుంబాు సాగుతు న్నాయి. అయితే ఈ ఆందోళన ప్రారంభమైనప్పటి నుంచి ఆపరిశ్రము,మాల్స్‌ మూతపడ్డాయి. ఉపాధి పోయింది. దాంతో వారందరికి భోజనాు ఉద్యమ శిబిరాలోనే ఏర్పాటు చేస్తున్నారు. ఢల్లీి-రోహతక్‌ (హర్యానా) దారిలో టిక్రి ప్రాంతం ఉంది. హర్యానా రోడ్‌వేస్‌ యూనియన్‌ ప్రధాన కార్య దర్శి సరబత్‌సింగ్‌ పునియాబృందంతో కసి మెట్రో రైల్లో అక్కడికి వెళ్లాం. డిల్లీి నుంచి వెళ్లే మార్గంలోని ఈ సరిహద్దు వద్ద ప్రభుత్వం3అడుగు ఎత్తు గోడ నిర్మించి రాకపోకను మూసివేసింది. ఇక్కడ కూడా పెద్దసంఖ్యలో రైతు వున్నారు. ప్రతి రోజూ ట్రాక్టర్లలో కుటుంబాతో సహా వచ్చిపోయే వారితో కోలాహంగా ఉంది. సింధులో లాగే ఇక్కడ కూడా ప్రతి రైతు ఎకరానికి రూ.100కితగ్గకుండా స్వచ్ఛం దంగా విరాళాు ఇస్తున్నారు. గ్రామాల‌ నుండి పాల కూర‌గాయ‌లు తినుబండారాలు నిత్యం వస్తు న్నాయి. తాత్కాలిక గుడారాలే వారి నివాసాలు. సరిహద్దు నుండి బహదూర్‌ఘర్‌ దాకా 8కి.మీ పొడవున గుడారాు విస్తరించి ఉన్నాయి. ఇక్కడ రెండు ప్రత్యేకతు ఉన్నాయి. ఇళ్ళ నుండి ఎవరికి తోచిన తినుబండారాలు వారు తయారు చేసుకొని వచ్చి ఇక్కడి వారికి పంచుతున్నారు. ప్రధాన కేంద్రా లో ఒత్తిడి తగ్గించానే ఉద్దేశంతో పు గ్రామాల‌ వారు ఇక్కడ తాత్కాలిక వసతి ఏర్పాటు చేసికొని వారి గ్రామస్తు, బంధువుకు ఇక్కడే భోజనాలు తయారు చేసి పెడుతున్నారు. ఇది ఢల్లీి సరిహ ద్దులో జరుగుతున్న రైతు ఆందోళన వాస్తవ ముఖ చిత్రం. జనవరి 26న చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి ఒక రైతు మాతో ఇలా అన్నాడు. వాళ్లబ్బాయి ఇతర ప్లితో కసి ట్రాక్టర్‌లో బయుదేరాడట. అయితే పోలీసు నేరుగా వెళ్లాల్సిందిగా డైరెక్ట్‌ చేశారు. ఆ కుర్రకా రుకు విషయం తెలియదు. తీరా పోలీసు చెప్పిన ప్రకారం వెళ్తే వారు ఢిల్లీి చేరారు. అక్కడి నుండి కుర్రాడు వాళ్ళనాన్నకి ఫోన్‌ చేసి ‘మేం ఢల్లీి వచ్చాం. నీవెక్కడున్నావ’ని అడిగితే తండ్రి బిత్తరపోయి, ఢల్లీి ఎందుకు వెళ్ళావని అడిగితే పోలీసు చెప్పిన డైరెక్షన్లో వెళ్తే ఢల్లీి వచ్చిందని చెప్పాడట. అప్పుడా రైతు వెంటనే వెనక్కు వచ్చేయమని కొడుక్కు చెప్పాడట. ఆవిధంగా జనవరి 26న రైతు ఉద్య మాన్ని అభాసుపాు చేయానే ముందస్తు పథకం ప్రకారం ప్రభుత్వమే పోలీసు ద్వారా రైతును తప్పు దారి పట్టించి ఢల్లీి వచ్చేలా చేసిందని తెలిసి విస్తుపోయాం.


కానీ ప్రధాన జాతీయ మీడియా వాస్త వాన్ని, ప్రభుత్వం చేసిన కుట్రను విడిచిపెట్టి… రైతు అనుమతించిన మార్గాన్ని అతిక్రమించి అక్రమంగా ఢల్లీిలోకి చొరబడి అజడి సృష్టిం చారని ప్రచారం చేసి వీడియోు చూపించింది. జనవరి 26,ఆగస్టు 15తేదీల్లో ఢల్లీిలో పకడ్బందీ బందోబస్తు వుంటుంది. రెండుమూడు రోజు ముందు నుంచే రిహార్సళ్లు జరుగుతాయి.కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌ నిషేధిస్తారు. వే సంఖ్యలో పోలీసు బగాు మోహరించి ఉంటాయి. అలాం టి వాతావరణంలో ఢల్లీి లోని ఎర్రకోటకు కొందరు ఎలా వెళ్లారు? ఎర్రకోట లోపలికి ఎలా ప్రవేశిం చారు? స్తంభం ఎలాఎక్కాడు?ఎక్కిన స్తంభం దిగి ఎవరికి దొరకకుండా ఎలా పరారయ్యాడు? అనేవి చిన్న ప్లివాడికి కూడా కలిగే సందేహాలే.రైతు ఇన్ని ఆటంకాను అధిగమిస్తూ…సడని పట్టుద తో పోరాటం చేస్తుంటే…కేంద్ర ప్రభుత్వం, దాని మద్దతుదాయి దారుణమైన అబద్ధాను ప్రచారం చేయడం చూస్తున్నాం. ఆందోళను చేస్తున్నది రైతు కాదు-కొద్ది మంది బడా రైతు బాఋ. ఆందోళను కాదు-జీడిపప్పు, పిజ్జాు, బర్గర్లు తింటూ సరదాు చేసుకుంటున్నారు. ఇవి విదేశీయు భారీ విరాళాతో సాగుతున్నాయి… లాంటి వాదను ఉన్నాయి. ఆందోళన జీవుని, పరాన్న జీవుని, రైతు శ్రేయస్సు కోసమే ఇదంతా చేస్తున్నామని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే పార్లమెంటు వేదికగా చెప్పారు. పైగా మన్మోహన్‌ సింగ్‌ విధానానే అము చేస్తున్నానని కూడా ప్రధాని అన్నారు (మన్మోహన్‌ సింగ్‌ విధానాతో విసిగి వేసారిన ప్రజు ఆ విధానాకు భిన్నంగా ప్రజ మేుకు ఏదో చేస్తారని కదా ప్రజు మోడీకి పట్టాభిషేకం చేసింది). రైతు మేు కోసమే కొత్తగా చట్టాు తెస్తే క్షలాది మంది దేశ వ్యాపితంగా ఎందుకు వీధుల్లోకి వచ్చారు? చట్టంలో కనీస మద్దతు ధర ఎందుకు లేదు? రైతు ప్రయోజనా కోసమే అయితే రైతు సంఘాతో చట్టాు చేసే ముందే ఎందుకు చర్చించలేదు? భారతీయులే కాక విదేశీయు సహితం ఎందుకు మద్దతు ఇస్తున్నారు? బ్రిటిష్‌ పార్లమెంటు లోని 100 మంది ఎం.పి ు భారత రైతు ఉద్యమానికి మద్దతునిస్తూ ఎందుకు తీర్మానించారు? ఇవన్నీ సామాన్యును సైతం తొలిచివేస్తున్న ప్రశ్ను.
(వ్యాసకర్త‌ ఆర్‌.ల‌క్ష్మయ్య ఎఐఆర్‌టిడబ్ల్యుఎఫ్‌ అధ్యక్షు)

రాజ్యాంగ హ‌క్కులు కోల్పోతున్న ఆదివాసీలు

‘‘ ఆదివాసీలు అడవితల్లి ముద్దు బిడ్డు.ఈ సమాజానికి మూవాసు. భారత దేశానికి అసు వారసు. నీతి నిజాయితీకి నిువెత్తు నిదర్శనం.ఆదివాసీలు నేడు72వ సంవత్సరా స్వతంత్య్ర భారతావనిలో తమ అస్థిత్వం కోసం, మనుగడ కోసం అల్లాడిపోతునÊఆనరు. ఈ మట్టిలోనే కసి పోతున్నారు. సామ్రాజ్యవాద అభివృద్ధఇ నమూనాలోనే ఆదివాసీలు అంతం అవుతున్నారు. వారి హక్కుఉు హరించిపోతున్నాయి. దేశ దళారీ పాకవర్గాలు ఆదివాసులు అంతం చేసి వారి సమాధుపైనే అభివృధ్దికి పునాదు వేస్తున్నారు. మేకు బలి ఇస్తారు..పులను బలి ఇవ్వరు అన్న డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ మాటు అక్షర సత్యాుగా చరిత్రలో నిలిచాయి. మన కల కన్నా తెంగాణ కన్నీరు పెడుతుంది’’

తెంగాణ ప్రభుత్వం 2016 నుంచి చేపట్టిన హరితహారం ఆదివాసీ ప్రజ మెడకు ఉరితాడుగా మారుతున్నది. 230కోట్ల మొక్కు నాటి ( పెంచటం కాదు) ప్రపంచ రికార్డ్‌ నెక్పొుతున్నట్టు చెప్పుకొన్న ప్రభుత్వం తెంగాణలో 24శాతమే అటవీ భూమి ఉందని,అందులో ఈఅయిదేండ్లలో 100కోట్ల మొక్కు నాటి అడవుల్ని దట్టంగా తయారు చేస్తామని ప్రకటించింది. హరితహారం క్ష్య ప్రకటనలోనే ‘’అటవీ భూముల్ని దురాక్రమణ నుంచి’’ కాపాడుతామన్నది. ఇక్కడ దురాక్రమణ దారు నగానే ఎవరో మైనింగ్‌ మాఫియా అనో, ‘’రియల్‌’’ మాఫియా అనో మనం పొరపడకూడదు. వారి దృష్టిలో దురాక్రమణదారుంటే జీవిక కోసం పొడు చేసుకుని బతికే పేద గిరిజన ఆదివాసులే. హరిత హారానికి ఈ ఏటితో ఐదేండ్లు పూర్తవుతాయి. ఇప్పుడు రాష్ట్రం నందనవనం కాలేదు, అడవు సందు లేకుండా దట్టంగా కాలేదు. కానీ హరితహారం పేరుతో ప్రభుత్వం మాత్రం ఈ అయిదేండ్లుగా ఏజెన్సీ ప్రాంత ఆదివాసు అనుభవంలోని క్షలాది ఎకరా పోడు భూమిని బవంతంగా స్వాధీనం చేసుకుంటూనే ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముకపల్లి మండం అన్నారం అనే ఒక్క హమ్లెట్‌ గ్రామంనుండే హరితహారానికి ఏటా 50ఎకరా చొప్పున ఇప్పటిదాకా 250ఎకరాు స్వాధీనం చేసుకున్నారు. భూమి కోల్పోయిన వాళ్లంతా కోయు. అదే మండంలో పది చిన్న గ్రామాల‌ మద్య గల‌ ఉమ్మడి శివారులోగ 500ఎకరా భూమిపైకి గత జూన్‌ నుంచి అటవీ అధికాయి పోలీసుతో వస్తున్నారు. ఈభూమిపై పోడు కొట్టారని ఇరవై మందిపై 2001లోనే కేసు, అరెస్టు అయ్యాయి. ఇంకా ఆ కేసుల్లో వాళ్ళు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. ఆ ప్రకారంగా అయినా వాళ్ళు అప్పటి నుంచి పోడు చేసుకున్నట్టే లెక్క. 2006లో అటవీ హక్కు చట్టం ప్రకారం 2005 వరకు అనుభవంలో ఉన్న పోడు భూముల్లో కుటుంబానికి నాుగు హెక్టార్ల చొప్పున పట్టాు ఇవ్వాలి. అలా 500ఎకరాల్లో అందరికీ పట్టాు రావాల్సి ఉండగా 50ఎకరాకి మాత్రమే పట్టాు ఇచ్చారు. అన్ని కేసు మధ్య కూడా కనీసం 200 ఎకరాను అప్పటినుంచి ప్రజు కాపాడుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు, వారికి పట్టాు లేవని అటవీ అధికాయి ఆ భూము స్వాధీనానికై దాడు చేస్తున్నారు. పట్టాలు ఉండి, పట్టాలు లేకుండా కగసి పోయి ఉన్న భూముల్లో విచక్షణ లేకుండా కందకాు తవ్వటం, భూమిని తమ స్వాధీనంలోకి తీసుకున్న గుర్తుగా దున్నేయటం చేస్తున్నారు. ఇంకా నిత్య ఉద్రిక్తత, కేసు నడుస్తున్నాయి. ఈ ఫిబ్రవరి మొదటి వారంనుండే ఖమ్మం,భద్రాద్రి కొత్తగూడెం, భూపాల్‌పల్లి, మహబూబాబాద్‌ జిల్లాల్లో రానున్న వర్షాకాలానికి ముందస్తు ఏర్పాట్లుగా జేసీబీను, ప్రొక్లెయినర్లను ఆదివాసీ భూము పైకి తరలిస్తున్నారు. భద్రాద్రి జిల్లా క్ష్మీదేవిపల్లి మండం ఒక్క పునుకుడు చెక గ్రామం నుండే 250ఎకరా పోడు భూమును స్వాధీనం చేసుకోబోతున్నామని చెప్తూ, రబీకి విత్తనాలు వేయకముందే హరితహారం మొక్క కోసం గుంటు తీయటానికి బయు దేరారు. కేవం ఈ గ్రామంనుంచే గత నాుగు ఏండ్లలో 450ఎకరా పోడు భూమిని ఆదివాసునుండి లాక్కున్నారు. స్వాధీనం చేసుకోగా మిగిలిన భూమి ఇక మీకే ఉంటుందని ప్రతి సంవత్సరం చెప్తూనే వస్తున్నారు. అదే మండం బొజ్జాయి గూడానిదీ ఇదే పరిస్థితి. పాతిక,ముప్పై ఏండ్లుగా సాగు చేసుకుంటున్న భూముకు గతంలో అతి కొద్ది మందికి,సెంట్లల్లో భూమి ఇచ్చారు. అప్పటి నుంచి పట్టాు రాకుండా ఉన్న భూమును, పట్టా లేదు కాబట్టి మీకిక ఆ భూమిపై హాక్కు లేదని,పోలీసు సాయంతో దౌర్జన్యంగా అక్రమిస్తున్నారు. అడ్డువచ్చిన ప్రజపై లాఠీలు, కేసు ప్రయోగిస్తున్నారు. తాజాగా ఫిబ్రవరి 5న మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండం గుంజేడు గ్రామంలో హరిత హారమంటూ గిరిజను భూముపైకి వస్తున్న జేసీబీు, ప్రొక్లైనర్‌ను అడ్డుకున్నందుకు మహిళతో సహా 13మందిపై పొలీసు క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 8న గూడూరు మండం లైన్‌ తండాలోనూ ఇదే పరిస్థితి. ప్రభుత్వానికిదో ఆట, ప్రజకది జీవన్మరణ సమస్య. ఆదివాసుకు సహజ సిద్దంగా అన్నీ అయి ఉండిన అడవిని తమ స్వంత ఆస్తిగా ఒకప్పుడు బ్రిటిష్‌ వాళ్లు, తర్వాత నిజాం,ఇప్పుడు ఈ కాపు ప్రభుత్వాు భావించుకుంటూ అడవితో ఆవిభాజ్యంగా అు్లకున్న జీవితాను అ్లకల్లోం చేస్తున్నారు. ఇంకా అదే మైదాన ప్రాంతపు ఆధిపత్యం, రాజ్యంలోని ప్రతీదీ రాజు స్వంత ఆస్తిగా ఊహించు కునే ఫ్యూడల్‌ సమాజపు అవశేషాలూ అలాగే కొనసాగుతున్నాయి. ఇలా ఎవరిది కానిదంతా తనదే అనుకునే రాజ్యపు అసంబద్ధ భావనే ఆదివాసును తర తరాుగా కోుకోనివ్వకుండా చేస్తున్నది. చరిత్ర పూర్వయుగం నుంచీ ఆదివాసుకు అడవి అంటే కేవం అందమైన చెట్లు, పచ్చదనం కాదు. అడవేవారి మాతృ భూమి, ఇు్ల, వాకిలి, జీవనాధారం. ఇంకా, వారి సంస్కృతి, ఆచా రాు,మతం దేవుళ్ళు, అన్నీ. ఒక్క అదివాసు కేమిటి! ఈరోజు మైదాన ప్రాంతపు గ్రామీణ, నగర వాసుందరు కూడా శతాబ్దా కింద అడవుల్లో జీవించిన వాల్లే కదా! వ్యవసా యానికి, ఆవాసానికీ తమ చుట్టూ ఉన్న అడవుల్ని నరుకుతూ మైదానాుగా మార్చేశారు. అది నాగరికతైంది. అదేపని ఇప్పుడు ఆదివాసు చేసుకుంటే తప్పెలా అవుతుంది. మన చుట్టూ ఉన్న ప్రాంతం మనదైనప్పుడు వారి చుట్టూ ఉన్న ప్రాంతం వారిది కాదా! ఎన్నో అవమానాు,మోసాు గుర్తించి, గుర్తించకుండా భరిస్తూ, అనుభవిస్తూ అడవిపై తమకు గ హక్కుల్ని కోల్పోతూ క్రమంగా అడవిలో మిగిలిన ఒకే ఒకజీవనాధారమైన స్థిరవ్యవసాయానికి ఆదివాసు ఇప్పుడిప్పుడే అవాటు పడుతున్నారు. వారికవసరమైన వ్యవసాయ భూమినివారి స్వంత శివారు అయిన అడవి నుంచి తీసుకోవటం వారి సహజ హక్కు కదా. అవికూడా ఎత్తైన, లోతట్టు ప్రాంతాల్లో దొరికే రాళ్ళు రప్పతో కూడిన భూములే. ఈ భూముకు ఏ సాగునీటి ఆధారము ఉండదు. పూర్తిగా వర్షాదారం. ఇందులో వచ్చే దిగుబడి మైదాన ప్రాంతాల్లో వచ్చే దిగుబడిలో అక్షరాలా పది నుంచి ఇరవై శాతమే ఉంటుంది. ఇటు వంటి ప్రాంతాల్లో మరో జీవనాధారం లేక ఆ పోడు భూమునే నమ్ముకున్న ఆదివాసును దురాక్రమణదాయిగా చిత్రిస్తూ పరిపాకు వారి భూముల్లో ట్రాక్టర్లు పెట్టి దున్నించి, చుట్టూ కందకాు తవ్వుతూ అంతా చిన్నాభిన్నం చేస్తున్నారు. ఏకైక ఉపాధిగా మిగిలిన వ్యవ సాయాన్ని కూడా చేసుకోనివ్వకపోతే వారెలా బతకాలి, ఏం కావాలి? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్ష్మీదేవి పల్లి మండం పునుకుడు చెక, బొజ్జాయి గూడెం రెండు గ్రామా పరిధిలో 80 మందిదాకా డిగ్రీ పూర్తి చేసిన, చదువుతున్న ప్లిున్నారు. ఒక్కరికీ ఉద్యోగం రాలేదు. వచ్చే సూచను కూడా లేవు. పోలీసు వారికి క్రికెట్‌, వాలీబాల్‌ కిట్లు ఇస్తూ తమ కనుసన్నల్లో ఉంచుకుంటున్నారు. ఇంకా కొంతమందిని నెవారీగా జీతాు ఇస్తూ పోలీస్‌ ఇన్ఫార్మలుగా మారుస్తున్నారు. దాని పరిణామాు మనం ఊహించుకోవాల్సిందే. ఒకవైపు అర్హతున్న యువతకు ఉద్యోగాలి వ్వకుండా, మరో వైపు కనీస వ్యవసాయానికి కూడా దూరం చేస్తూ హరిత హారం, అడవు సంరక్షణ పేరుతో వారి బతుకుదెరువును విచ్ఛిన్నం చేసే నైతిక అర్హత ప్రభుత్వానికి ఉందా? నిజానికి, పచ్చదనం పెంచానుకుంటే రాష్ట్రంలో పుచగా ఉన్న అటవీ ప్రాంతంలో మొక్కు నాటుతూ, వాటిని రక్షిస్తూ దట్టంగా మార్చవచ్చు. ఇంకా, వ్యవ సాయ భూముల్లో కూడా కొంత భాగంలో అటు వంటి వక్షాు పెంచటాన్ని తప్పనిసరి చేయ వచ్చు. ప్రతీ గ్రామ శివారులో ఉమ్మడి అటవీ ప్రాంతానికి కొంత భూమి కేటాయించ వచ్చు. ఇంటి నిర్మాణానికి పర్మిషన్‌ ఇచ్చేముందు ప్రతి ఇంటికి ఒక వక్షమైనా పెంచాని షరతు పెట్టవచ్చు. రియల్‌ ఎస్టేట్‌ లేఅవుట్‌లో 10 శాతం భూమిలో భారీవక్షాు ఉండాని నియమం పెట్టవచ్చు. రోడ్ల పక్కన నాటే వాటిలో 80శాతం మొక్కు బతకటం లేదు. వాటిని బతికించవచ్చు.అడవి నుంచి ఆదివాసీ ను నిరాశ్రయును చేయటం అంటే వారి మాతృభూమిపై రాజ్యం దురాక్రమణ చేయటమే అవుతుంది. ఆదివాసీ జీవించే హక్కును కారాసే,అందరి అవసరాకూ ఆదివాసునే బలిచేసే విధానాన్ని పాల‌కలు మానుకోవాలి. ప్రతి కుటుంబానికి కనీసం నాలుగు హెక్టార్లు స్వంత భూమి వుండేటట్టు చూడాలి. ఆ భూమికి సాగు నీరు, ఇతర సౌకర్యాు కల్పించాలి.
-ఎస్‌. తిరుపతయ్య

ప్ర‌శ్నిస్తేనే…ప్ర‌గ‌తికి మార్గం

మనస్తాపానికి గురి చేసే హక్కు అనేది ప్రత్యేకంగా ఉండదు. మనస్తాపానికి గురి చేసే హక్కు… లేదా పూర్తిగా మాట్లాడే హక్కు, సంపూర్ణ భావ ప్రకటనా స్వేచ్ఛ-స్వేచ్ఛగా మాట్లాడే హక్కులో కొన్ని అంశాుంటాయి. అవి కొంతమందిని లేదా ఒక వర్గానికి చెందిన వారిని బాధ పెట్టవచ్చు. మరొకరి భావ ప్రకటనా స్వేచ్ఛ వ్ల ఒక వర్గం ప్రజు బాధపడే పరిస్థితి ఉత్పన్నమవుతోంది. ఇదే,ఈ విష యంలో కీకాంశమని నా భావన. 2012 బ్యాచ్‌ ఐఎఎస్‌ అధికారి కన్నన్‌ గోపీనాథన్‌ గారు వారి కలం నుంచి జాలువారిన ఈ ప్రత్యేక కథనం ఎంతో ఆసక్తి కలిగిస్తోంది.

నాగరికతా దృక్పథం నుంచి దీన్ని మనం చూసినట్లైతే,మనకు తర్కశాస్త్రం (తర్కం యొక్క తత్వశాస్త్రం,చర్చించే కళ) అని పిలిచే పు ఒప్పందాు లేదా శాస్త్రాలు ఉన్నాయన్న వాస్తవాన్ని మన నాగరికత గర్వంగా చెప్పుకోవాలి. మనం చర్చించుకుంటాం, పరస్పరం ఎదుర్కొంటాం, విభేదించుకుంటాం. ఆ రకంగా మనం ఇప్పుడున్న ఈ నాగరికత అనేంతవరకు వచ్చాం. భావ ప్రకటనా స్వేచ్ఛ కంటే కూడా ప్రస్తుతమున్న వాతావరణంలో మనం చేస్తున్నదేమంటే ఇతరును బాధ పెట్టేలా చేయడం. ‘నన్ను ముట్టుకోవద్దు’ (టచ్‌ మి నాట్‌) అనే సమాజంగా మనం మారి పోయాం. నాగురించి, నామతం గురించి,నా కమ్యూనిటీ, నా రాష్ట్రం, నా దేశం ఇలా…నా గురించి ఏదీ మాట్లాడవద్దు. ఎందుకంటే, మనకు మనం చాలా అభద్రమైన వాతావరణంలో ఉన్నామని భావిస్తున్నాం. మన మతం గురించి చాలా అభద్రతగా ఫీవడం మొదుపెట్టాం. అందువ్ల ఆమతాన్ని దెబ్బ తీస్తుందని భావించే ఏ రకమైన భావ ప్రకటనా స్వేచ్ఛ నుండైనా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మనం అభద్రంగా ఉండడంవ్ల మనల్ని బాధపెట్టారనే భావన చాలా తేలికగా వచ్చేస్తుంది. మీరు ఐన్‌స్టీన్‌ను మూగవాడిగా పివవచ్చు. అతడు ఏమీ ఫీల్‌ అవడు. చాలా భద్రతగా ఫీల్‌ అవుతూ కూర్చుంటాడు. తానేం చేస్తున్నాడో తనకు తొసు. ఈరకంగా మనం ఇక్కడే మన సొంత నాగరికతను, మన సొంత బలాన్ని, మన దేశాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నామని నా భావన. ఇతరును బాధ పెట్టడం లేదా మనస్తాపానికి గురి చేయడం గురించి మనం మాట్లాడేటప్పుడు మన మనస్సులోకి వచ్చే మరో అంశం ఏమంటే-ఎవ రిని బాధ పెడుతున్నాం? దేన్ని బాధ పెడుతున్నాం? నాభావనలో,ఇలా బాధపెడు తున్నామన్న అంశానికి సంబంధించి మూడు కోణాున్నాయి. మొదటిది, ప్రభుత్వాన్ని బాధపెట్టే హక్కు. వివిధరూపాల్లో ఇప్పటికే మనం దీన్ని కుదించేశాం. ఒకవేళ ప్రభుత్వ మైతే, మనకు దేశద్రోహ చట్టం-ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లోని సెక్షన్‌ 124(ఎ) ఉంది. న్యాయ వ్యవస్థ అయితే, కోర్టు ధిక్కరణను ఉపయోగించి మనం దీన్ని కుదించేశాం. చట్టసభలైతే, హక్కు తీర్మానం మనకుంది. ఆ రకంగా ఈ సంస్థన్నీ ఇతరు భావ ప్రకటనా స్వేచ్ఛవ్ల మనస్తాపానికి గురయ్యే హక్కును తమకు తాముగా ఉంచుకున్నాయి. మనస్తాపానికి గురవడంవారి హక్కు. ఇటువంటి వివిధ సెక్షన్ల ద్వారా మనస్తాపానికి గురవుతున్న వారి హక్కును మనం పరిరక్షిస్తున్నాం. మనకు స్వాతంత్య్రం భించక ముందు నుంచీ వారసత్వంగా మనకు ఈ దేశద్రోహ చట్టం ఉందనే విషయాన్ని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. విమర్శను ఎదుర్కొనే బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇదొక రక్షణ. అందువ్ల ఏతరహా విమర్శ అయినా దాన్ని దాడిగా పరిగణించవచ్చు, ప్రభుత్వం ప్రభుత్వ ఆదేశిత హింసకు ప్పాడవచ్చు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకోదగిన, నాన్‌ బెయిబుల్‌ నేరాు. ప్రభుత్వం మెచ్చనిదాన్ని మీరు చెప్పారంటే వెంటనే మిమ్మల్ని అరెస్టు చేయవచ్చు. బెయిల్‌ తిరస్కరించవచ్చు. ప్రభుత్వం గురించి మీరు మాట్లాడినా, విమర్శించినా, ప్రభుత్వానికి ఇష్టం ఉండదు. అప్పుడు మిమ్మల్ని జైల్లో పెట్టవచ్చు. రెండోది, మనస్తాపం చెందడానికి ఒక కమ్యూనిటీకి ఉండే హక్కు.153-ఎసెక్షన్‌లో ఇది ఇమిడి ఉంటుంది. రెండు కమ్యూనిటీ మధ్య సామరస్యతను పెంపొందించడానికి ఉద్దేశించినందున ఇది ఇప్పటికీ అంగీకారమే. 295-ఎ సెక్షన్‌ అసంబద్ధమైనది, ఎందుకంటే మతాన్ని అవమానించడానికి సంబంధించినది ఇది. నేను మతాన్ని అవమానించేలా ఏదైనా అంటే దాన్ని వెంటనే హింసాత్మక చర్యగా పరిగణిస్తారు. జైల్లో పెడతారు. మళ్లీ ఇక్కడ కూడా పరిగణనలోకి తీసుకోదగ్గ నేరమే, నాన్‌ బెయిబుల్‌ కేసే. మనం మన పురాణాను చదివినట్లైతే, శివపురాణం చదవండి. బ్రహ్మ గురించి ఏం చెబుతున్నదో దృష్టి పెట్టండి. నా లెక్క ప్రకారం,శివపురాణం రాసిన వాడిని ఈసెక్షన్‌ కింద జైల్లో పెట్టాలి. లేదా రాముని కాం నాటి పరిస్థితును చూడండి, ఒక చాకలివాడు ఏకంగా రాజుకే ప్రశ్ను సంధించాడు. ఆ చాకలివాడు లేవనెత్తిన ప్రశ్నతో నేను ఏకీభవించను. కానీ, ఆవ్యక్తి రాజును ప్రశ్నించగలిగాడు. అందుకుగానూ ఆచాకలి త నరకలేదు. జైల్లో పెట్టలేదు. ఆ ప్రశ్న ఏంటో విన్నారు. దానిపై చర్చించారు. ఇక మూడోది,పరువు నష్టం. ఐపీసీలోని 499, 500 సెక్షన్లు- ఇవి సివిల్‌బీ క్రిమినల్‌ పరువు నష్టాను పేర్కొంటున్నాయి. ఈనాడు మనకున్నది మనస్తాపానికి గురయ్యే హక్కును ప్రోత్సహించే చట్టబద్ధమైన చట్రపరిధి. నేను మీ మీద నిందు, అపవాదు మోపవచ్చు. ప్రభు త్వంతో నాకు తగిన సంబంధాుంటే మీరు వేధింపుకు గురవుతారు. ఈ అధికారాల్లో చాలా వాటికి ఎలాంటి అడ్డూ అదుపు లేదు. ఇక్కడ నాకు – దేశద్రోహం కేసు నమోదుకు కొన్ని మార్గదర్శకాు విధించాల్సిన అవసరం ఉందంటూ సుప్రీంకోర్టు, బాంబే హైకోర్టు అన్న- ఒక విషయం గుర్తుకు వస్తోంది. భారతదేశం తన రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత సెక్షన్‌ 124-ఎ తన కాలానుగుణ్యతను కోల్పోయిందని నేను భావిస్తున్నా. రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత ఈ చట్టాన్ని ప్రవేశ పెట్టినట్లైతే ఇది పరిశీనలో ఉండేదని నేను అనుకోను. హింసను నివారించడంలో నీకు సాయ పడేందుకు ఐపీసీలో చాలా సెక్షన్లు ఉన్నాయి. హింసను రెచ్చగొట్టడానికి వ్యతిరేకంగా సెక్షన్‌ 505 ఉంది. కానీ,ఒకమతాన్ని అవమానించడాన్ని ఎన్ని రకాుగానైనా అన్వయించుకోవచ్చు. ఎవరైనా దీనిపై ఫిర్యాదు చేయవచ్చు. కనీసం ప్రయివేటు ఫిర్యాదుకైనా మనం చెక్‌ పెట్టాల్సిన అవసరం ఉంది. సెక్షన్‌ 53 లేదా 295 కింద దాఖలైన ప్రయివేటు ఫిర్యాదును తప్పనిసరిగా అటార్నీ జనరల్‌ లేదా కనీసం పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వంటి సీనియర్‌ లా అధికారికి పంపాలి. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి ముందు వారి అనుమతి తీసుకోవాల్సి ఉంది.వ్యక్తిగతంగా ఇక్కడ నాకు సంబంధించిన కేసు ఒకటి ఉంది. ‘’షేమ్‌ ఆన్‌ యు, ప్రైమ్‌ మినిస్టర్‌’’ అన్న వ్యాసం రాసినం దుకు సెక్షన్‌ 295 కింద నా మీద కేసు దాఖలైంది. సెక్షన్‌ 295-(ఎ)ను ఎందుకు వర్తింపచేశారో నాకు తెలియదు. ఎందుకంటే 295-ఎ మతాన్ని అవమానించడానికి సంబంధించినది. కానీ ఎవరో గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 295-ఎ కింద కేసు నమోదైంది. దీన్ని ఫిర్యాదు స్థాయిలోనే నివారించడానికి చూడాలి. ఈ సెక్షన్లలో చాలావరకు-ప్రభుత్వాన్ని, కమ్యూనిటీని, న్యాయవ్యవస్థను, చట్టసభను, వ్యక్తును మనస్తాపానికి గురిచేసే హక్కు – భావ ప్రకటనా స్వేచ్ఛలోని భాగమే.ప్రస్తుతమున్న వ్యవస్థను, ప్రభుత్వాన్ని, అధికారంలో వున్నవారిని సవాు చేయడానికి మనల్ని మనమే అనుమతించుకోకపోతే మనం ఎన్నటికీ ఎదగలేం. మెరుగు పడలేం. అధికారంలో వున్న వారిని నిరంతరం సవాు చేస్తున్నందునే మనం ఇంత దూరం వచ్చాం. వారు మొగల్‌ పరిపాకులైనా, బ్రిటిష్‌ వారైనా లేదా ప్రస్తుత పాకులైనా ఎవరైనా కానివ్వండి. మనం నిరంతరంగా సవాు చేస్తూనే ఉండాలి. విమర్శిస్తూనే ఉండాలి. అధికారంలో వున్నవారి సున్నితత్వాన్ని (సెన్సిబిలిటీస్‌) తరచూ బాధపెడుతూ ఉండాలి. ఆ రకంగానే మనం ఇంత దూరం రాగలిగాం. ఈ హక్కును మనం అట్టిపెట్టుకుంటేనే మనం మరింతగా ఎదగగుగుతాం. లేనిపక్షంలో, ‘నన్నంటుకోకు’ (టచ్‌ మి నాట్‌) అన్న సమాజం స్థాయికే మనం కూడా దిగజారిపోతాం.

భావవ్యక్తీకరణ స్వేచ్ఛపై దాడి
చట్టబద్దంగా మాట్లాడే మాటను, భిన్నాభిప్రాయా వ్యక్తీకరణను కార్యనిర్వహకశాఖ నేరంగా పరిగణించడం, పూర్తిగా వాటిని తొగించడం లాంటి చర్యకు పూనుకుంటున్నది. విద్యార్థు, కార్యకర్తు, కమెడియన్‌ు, జర్నలిస్టును క్రిమినల్‌, టెర్రరిస్టు వ్యతిరేక చట్టం కింద నేరాను ఆరోపించి కేసు నమోదు చేయడం, విమర్శను అదుపు చేయడమే ప్రభుత్వ వ్యూహంగా ఉంటున్నది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు వ్యతిరేకంగా ప్రభుత్వ యుద్ధం, మతపరమైన అంశాతో ప్రజ అభిప్రాయాను నాశనం చేస్తుంది. ద్వేషపూరిత ప్రసంగాను సృష్టించే ఖూజ జిహాద్‌’, ‘కరోనా జీహాద్‌’ లాంటి ప్రదర్శన ద్వారా ఒకవైపు ముస్లింపై అపవాదు వేసే చర్యను ప్రోత్సహిస్తున్నది. మరో వైపు ప్రభుత్వం లేదా ప్రభుత్వ విధానాకు వ్యతిరేకంగా ఏ చిన్న విమర్శ చేసినా నేరారోపణు చేస్తున్నారు. ఆర్నబ్‌ గోస్వామికి వ్యతిరేకంగా నేరం మోపినపుడు, దానిని బహిరంగంగా ఖండిరచిన కేంద్ర మంత్రు, ప్రభుత్వ విధానాతో ఏకీభవించని జర్నలిస్టుకు ఆ విధమైన రక్షణను కల్పించ లేదు. ఈ అసమానతు ప్రభుత్వం యొక్క హిందూ జాతీయ ఎజెండాను ముందుకు తీసుకుపోయేందుకు ఉపయోగపడుతున్నాయి. ప్రభుత్వం సంతోషించే అభిప్రాయాను వ్యక్తం చేస్తున్న వారి కంటే అభిప్రాయాను స్వేచ్ఛగా వ్యక్తీకరించే వారికుండే హక్కును కూడా కుదిస్తుంది. నూతన వ్యవసాయ చట్టాకు వ్యతిరేకంగా నిరసన తొపుతూ, స్వేచ్ఛగా అభిప్రాయాను వ్యక్తం చేస్తున్న వారికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఇటీవ స్పందించిన తీరును, ఉదారవాద ప్రజాస్వామ్యాు విమర్శను ఎలా పరిగణనలోకి తీసుకోవో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. నిరసను వ్యక్తం చేస్తున్న రైతు పట్ల కేంద్రం వైఖరిని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే,రాజ్యాంగబద్దంగా కల్పించబడిన స్వేచ్ఛను కేంద్ర ప్రభుత్వం ఏవిధంగా వక్రీకరిస్తుందో తొసుకోవచ్చు. మొదటిది, శాంతియుతంగా జరుగుతున్న సభను అనుమ తించడానికి బదుగా,ప్రభుత్వం దాన్ని పరిమితం చేసేందుకు,సరిహద్దు నిరసన ప్రదేశాలో రోడ్లపై మేకు నాటించడం, కాంక్రీటు గోడను,బారికేడ్లను నిర్మించడంపై కేంద్రీకరించింది. బారికేడ్లుపెద్ద అవరోధమేమీ కాదు,కానీ ఈఒక్క ఉదాహరణ ప్రభుత్వ హింసాత్మక చర్యను తొపుతుంది. ఇంటర్నెట్‌, విద్యుత్తు, నీటి సరఫరాను కుదించడంతో పాటు, గౌరవప్రదమైన జీవితానికి, భావవ్య క్తీకరణ స్వేచ్ఛకు హామీ ఇచ్చే మన రాజ్యాం గంలోని ఆర్టికల్‌ 19(1),21ని పూర్తిగా నిలిపివేశారు. రెండవది,ప్రభుత్వం నిరసనను చాలా చురుగ్గా అడ్డుకుంటుంది. అనేక మంది నిరసనకారును నిర్బంధించింది. అనేక సందర్భాల్లో హింస చెరేగింది. ప్రభుత్వం, దాని మిత్రు చొచ్చుకొని పోవడం వ్లనే ఈ హింస చెరేగిందని రైతు నాయకు ఆరోపిస్తున్నారు. ఢల్లీికి రైతు రాకుండా అడ్డుకునేందుకు, నిరసనకు కేంద్రంగా ఉన్న ఆగ్రాలో రైతును హౌస్‌ అరెస్ట్‌ చేయించింది. మూడవది, రైతు ఉద్యమంపై తయారైన విమర్శ నాత్మక నివేదికలో కొన్ని అంశాను తొగించడం, నేరారోపణు చేసి కేసు బనాయిస్తామనే బెదిరింపు ద్వారా అడ్డుకునే విధానం. వ్యవసాయ చట్టాను వ్యతిరేకిస్తూ చేసిన నిరసనను, ప్రతిఘటనను అణచి వేసేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాు అంతర్జాతీయ విమర్శకు గురి అయ్యాయి. ఫిబ్రవరి 2న నిరసనలో సంభవించిన మరణా గురించి తమ నివేదిక ద్వారా తెలియజేసిన కనీసం ఎనిమిది మంది సీనియర్‌ జర్నలిస్టుపైన దేశద్రోహం కేసు, మతసామ రస్యానికి విఘాతం కలిగించారని నేరారోపణు చేస్తూ కేసు నమోదు చేశారు. ప్రభుత్వం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న విషయాను (తొగింపు అభ్యర్థన ద్వారా) తొగించడం మొదుపెట్టింది. భారతదేశంలో ప్రస్తుతం భావవ్యక్తీకరణ స్వేచ్ఛ యొక్క స్థితి,1970వ దశకంలో విధించిన జాతీయ ఎమర్జెన్సీతో పోల్చే విధంగా ఉంది. ఇక్కడ ఎవరికైనా రాజ్యాంగబద్ధమైన రెండు పరస్పర విరుద్ధ క్షణాు కనిపిస్తాయి. 42వ రాజ్యాంగ సవరణద్వారా ఇందిరాగాంధీ పాన, ప్రభుత్వానికి విస్తతమైన అధికారాను సమకూర్చి, న్యాయ సమీక్ష చేసే అవకాశాన్ని పరిమితం చేసింది. ఇది రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కును కుదించడానికి అనుమతించింది. బీజేపీ కంటే ముందున్న భారతీయ జనసంఫ్‌ు భాగస్వామిగా ఉన్న జనతా పార్టీ 1977లో అధికారాన్ని చేపట్టి, 44వ రాజ్యాంగ సవరణ ద్వారా అంతకు ముందు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేసిన మార్పున్నింటినీ రద్దు చేసింది. దాని ఫలితంగా, కేబినెట్‌ ఆమోదం లేకుండా అధికారికంగా ఎమర్జెన్సీ ప్రకటన, ప్రాథమిక హక్కు నిలిపివేత సాధ్యం కాదు. ప్రభుత్వ చర్యను సమీక్షించే కోర్టు అధికారాన్ని పునరుద్ధరించారు. ముఖ్యంగా ఆ రాజ్యాంగ సవరణ, కార్యనిర్వహకవర్గం నిర్ణయాు తీసుకునే క్రమంలో ప్రజాస్వామిక ప్రక్రియలో మివైన అంశాను పునరుద్ధరించే ప్రయత్నం చేసింది. ఇప్పుడు, జనసంఫ్‌ు ఒక కొత్త అవతారంలో బీజేపీగా అధికారం చేపట్టినప్పుడు,రాజ్యాంగంపై చేసిన దాడున్నీ అనధికారమైనవి, అయినా వాస్తవమైనవి. ఒక్క అధికారిక రాజ్యాంగ సవరణ లేకుండా, ప్రభుత్వం అనేక ప్రాథమిక హక్కు అమును రద్దు చేసింది. శాంతియుతంగా చేస్తున్న ఆందోళన, రాజకీయ చర్చ కుదింపుతో, సమకాలీన భారతదేశం దురదష్టం కొద్దీ వాస్తవ ఎమర్జెన్సీకి దగ్గరగా ఉంది. కొత్త అధికార వ్యవస్థ ప్రతీ నిరసనను ఒక ‘’అంతర్గత అ్లరిగా’’ పరిగణిస్తూ, దానిపై గట్టి చర్యకు పూనుకుంటుంది. న్యాయ విధానం కార్యనిర్వ హకవర్గం ఎవరూ అంగీకరించని రీతిలో భావప్రకటనను పరిమితం చేసినప్పుడు, న్యాయవ్యవస్థ ఈ స్వేచ్ఛను సంరక్షిస్తుందని ప్రతీ ఒక్కరూ ఆశిస్తారు. ఇక్కడ ఒక కేసును పరిశీలిస్తే, 1950లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు సంబంధించిన రెండు కేసును సుప్రీంకోర్టు ఎదుర్కొంది. మొదటిది, ‘క్రాస్‌ రోడ్స్‌’ అనే పత్రికపై మద్రాసు ప్రభుత్వం విధించిన నిషేధానికి వ్యతిరేకంగా సవాల్‌ (రొమేష్‌ థప్పర్‌ వెర్సస్‌ మద్రాసు ప్రభుత్వం). రెండవది, ‘ఆర్గనైజర్‌’ పత్రికపై కార్యనిర్వహక ఉత్తర్వు విధించిన నియంత్రణకు వ్యతిరేకంగా సవాల్‌ (బ్రిజ్‌ భూషణ్‌ ఐ ఢల్లీి ప్రభుత్వం). ఆసక్తికరంగా, ఇద్దరు పిటీషన్‌ దాయి రాజకీయ రంగంలో ఎదురెదురుగా నిబడి ఉన్నారు. ‘క్రాస్‌ రోడ్స్‌’ రొమేష్‌ థప్పర్‌ సంపాదకత్వంలో నిర్వహించబడుతున్న కమ్యూనిస్ట్‌ పత్రిక. ‘ఆర్గనైజర్‌’ ఆరెస్సెస్‌ పత్రిక. కానీ రెండూ, వారి వారి కేసుకు మద్దతుగా (భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను పొందే హక్కు) రాజకీయ మివపై ఆధారపడి ఉన్నాయి. ఇది ఖచ్చితంగా స్వేచ్ఛకు ఉండే సుగుణం. ఇది సాంప్రదాయ వాదుకు వ్యతిరేకంగా, ఉదారవాదుకు అనుకూంగా ఏ విధమైన వివక్షతను చూపదు. ఇది అసమ్మతిని తెలిపే, తప్పు చేసే, ఎగతాళిచేసే, చర్చించుకునే స్వేచ్ఛకు అనుమతిస్తుంది. రెండు కేసులో కూడా న్యాయస్థానం ప్రభుత్వానికి వ్యతిరేకంగా, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను పొందే హక్కు కోరిన పిటీషన్‌ దారుకు అనుకూంగా తీర్పు చెప్పింది. థప్పర్‌ కేసులో, ‘’భావవ్యక్తీకరణ స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ అన్ని ప్రజాస్వామిక సంస్థ పునాదులో ఉంటాయి, స్వేచ్ఛా యుతమైన రాజకీయ చర్చ లేకుండా ప్రభుత్వ విద్య సాధ్యపడదు, ప్రజా ప్రభుత్వ పనితీరు ప్రక్రియ సరిగా ఉండేందుకు స్వేచ్ఛ అవసరం’’ కాబట్టి చీఫ్‌ జస్టిస్‌ పతంజలి శాస్త్రి చాలా సంకుచితమైన ఆలోచనా చర్యు మాత్రమే భావప్రకటనను కుదిస్తాయని రాశాడు. రర70సంవత్సరా తరువాత, జనవరి 2021లో మునావర్‌ ఫారూఖీ బెయిల్‌ మంజూరు కోసం పెట్టుకున్న దరఖాస్తును పరిగణనలోకి తీసుకోవాని మధ్యప్రదేశ్‌ హైకోర్టును కోరాడు. అసాధారణంగా ఒక కమెడియన్‌ను, (బహుశా తాను భావించిన జోకుకు) అరెస్ట్‌ చేశారు. బెయిల్‌ మంజూరు వాదనలో, న్యాయస్థానాల్లో నేరాు చేసిన వారి తప్పును గుర్తించని వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదని హైకోర్టు నిస్సంకోచంగా చెప్పింది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు సంబంధించిన రెండు సంఘటనలో రెండు కోర్టు వైఖయి భిన్నంగా ఉన్నాయి. మొదటిది, రాజ్యాంగాన్ని సంరక్షించే క్రమంలో కోర్టు వెంటనే స్పందించింది. రెండవది, ప్రభుత్వానికి ఉన్నంత అసహనాన్ని కోర్టు కూడా ప్రదర్శించింది. ఇది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు రక్షణ కల్పించడంలో (కొన్ని మినహాయింపుతో) హైకోర్టు, సుప్రీంకోర్టు పని తీరు. సుధా భరద్వాజ్‌, వరవరరావు, ఆనంద్‌ టెల్‌ టుబ్డేతో పాటు అనేకమంది రచయితు, విద్యార్థు, జర్నలిస్టుపై నమోదు చేయబడిన నేరారోపణను కొట్టివేయాని పెట్టుకున్న దరఖాస్తును సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఏఅరెస్ట్‌కూ రాజకీయ గుర్తింపు గానీ, కోర్టు అనంగీ కారానికి ప్రభుత్వం యొక్క క్రమబద్ధమైన విధానం గానీ లేకుండా పోయింది. ఆఖరికి ప్రపంచంలో కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కోరినప్పటికీ, సుప్రీం కోర్టు జమ్మూ కాశ్మీర్‌లో 4జీ ఇంటర్నెట్‌ను పునరుద్ధరించడానికి తిరస్కరించింది. కోర్టు కూడా కండీషన్‌ బెయిల్‌ మంజూరుకు భావ వ్యక్తీకరణను పరిమితం చేసే భారమైన నియమ నిబంధనను విధించడం మొదు పెట్టాయి. ఉదాహరణకు, కేరళ హైకోర్టు 2020లో రెహానా ఫాతీమా ఆవు మాంసాన్ని వండుతున్న వీడియోను అప్‌ లోడ్‌ చేసిందన్న నేరారోపణపై అరెస్ట్‌ చేసిన తర్వాత సోషల్‌ మీడియాను ఉపయోగించకూడదన్న నిబంధనతో మాత్రమే బెయిల్‌ మంజూరు చేశారు. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌కు వ్యతిరేకంగా మాట్లాడాడన్న అభియోగంపైన అరెస్ట్‌ చేయబడిన ఒక యువకుడిని సోషల్‌ మీడియాను ఉపయోగించకుండా నిషేధం విధిస్తూ అహాబాద్‌ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అలాంటి నిషేధం భావ వ్యక్తీకరణకు ప్రత్యక్షంగా ముప్పు కుగజేస్తుంది. ఈ తొల‌గింపు (సెన్సార్‌ షిప్‌) న్యాయస్థానా నుంచి వచ్చాయన్న నిజం ప్రమాదకరమైన సూచికను తెలియజేస్తుంది. ఇది సాధారణంగా న్యాయవ్యవస్థ పట్ల ప్రజకు ఉండే విశ్వసనీయతను బహీన పరుస్తుంది.

అందువన భారతదేశంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, న్యాయవ్యవస్థ, కార్యనిర్వహక శాఖ నుంచి అనేక దాడును ఎదుర్కొంటుంది. స్వేచ్ఛ అనేది ఒక రాజకీయ ఆవశ్యకత. ప్రజాస్వామ్యం పునరుత్థానం అవడానికీ, దానితోపాటు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను పొందే హక్కు కోసం సహాయం అందించిన వారికి దేశం కృతజ్ఞతు చెప్పే ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. కార్యనిర్వహక వర్గాన్ని కఠినమైన ప్రశ్ను అడిగిన ప్రతిపక్ష రాజకీయ నాయకు, రైతుకుబీ ప్రభుత్వ హింసను ధిక్కరించిన స్వతంత్ర జర్నలిస్టుకు, రాజకీయ పరిహాసాన్ని పండిరచిన కమెడియన్‌కు కూడా దేశం ఆ రోజున కృతజ్ఞతు తెలియ జేస్తుంది. కానీ చరిత్ర, భావవ్యక్తీకరణ స్వేచ్ఛను తొగించిన నిరంకుశ ప్రభుత్వం పట్ల, ఆ స్వేచ్ఛను పునరుద్ధరించడంలో విఫమైన న్యాయస్థానా పట్ల మాత్రం కనికరం చూపించదు.

  • ‘ఫ్రంట్‌ లైన్‌’ సౌజన్యంతో,అనువాదం:బోడపట్ల రవీందర్‌
    కాళీశ్వరమ్‌ రాజ్‌ / తుల‌సీ కే.రాజ్‌

విశాఖ ఉక్కు ఈ నెల 25 తర్వాత సమ్మె

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యానికి కార్మికులు సమ్మె నోటీసులిచ్చారు. ప్రైవేటీకరణ నిర్ణయంపై వెనక్కి తగ్గేవరకు పోరాడతామని కార్మికులు స్పష్టం చేశారు. ఈ నెల 25 తర్వాత సమ్మెకు వెళ్తున్నట్లు ప్రకటించారు. సీతమ్మధార భూముల విక్రయ ఒప్పందం రద్దు చేయాలని సమ్మె నోటీసులో పేర్కొన్నారు. పోస్కోతో జరిగిన ఒప్పందం రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆర్‌-కార్డు ఉన్న నిర్వాసితులకు శాశ్వత ఉపాధి కల్పించాలని కోరారు. 14 రోజుల తర్వాత ఎప్పుడైనా సమ్మెకు దిగుతామని కార్మిక సంఘాలు వెల్లడించాయి. ఈ మేరకు విశాఖ ఉక్కు పరిశ్రమ సీఎండీకి సమ్మె నోటీసు ఇచ్చాయి.

విశాఖ ఉక్కు కోసం ఏపీలో బంద్

విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు ఉద్యమం కొనసాగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఏపీ రాష్ట్రవ్యాప్త బంద్ కు విశాఖ ఉక్కు పరిరక్షణా సమితి పిలుపునిచ్చింది. బంద్ కు అన్ని రాజకీయ పార్టీలు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించినా భారతీయ జనతా పార్టీ మాత్రం సైలెంట్ గా ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఆందోళనలు కొనసాగుతున్నాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఉక్కు ఉద్యమానికి మద్దతుగా ఏపీ ప్రభుత్వం సైతం ప్రకటన చేసింది. టిడిపి తమ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లుగా ప్రకటించింది. వామపక్ష పార్టీలు కార్మికుల పక్షాన పోరాటం చేస్తున్నాయి. కేంద్రాన్ని ఒప్పించి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఉపసంహరింపజేసే బాధ్యత వై.ఎస్.జగన్మోహన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ కొనసాగుతున్న ఆందోళనలలో ట్రేడ్ యూనియన్లు , ప్రజా సంఘాలతో పాటు ,అన్ని రాజకీయ పార్టీలు పాల్గొంటున్నాయి . ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న ఉక్కు ఉద్యమంలో ఒక్క బీజేపీ మినహా రాష్ట్రంలోని అన్ని పార్టీలు, ప్రజా కార్మిక సంఘాలు సంఘీభావం ప్రకటించి భాగస్వామ్యం తీసుకుంటున్నాయి. బీజేపీ మాత్రం విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో సైలెంట్ అయింది . మొదట విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోవడం కోసం ఢిల్లీ దాకా వెళ్లి రెండు రోజులు అక్కడే ఉండి కేంద్ర మంత్రులను కలిసి వచ్చిన బిజెపి నేతలు ఆ తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై తమ పార్టీ స్టాండ్ ను చెప్పకనే చెప్పారు.కేంద్రం నిర్ణయమే శిరోధార్యం.. బీజేపీ నేతల అభిప్రాయం ఇదే ప్రైవేటీకరణ ప్రకటన రాకముందే వైసీపీ, టీడీపీలు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ఆ తర్వాత కన్నా లక్ష్మీనారాయణ వంటి నేతలు కేంద్రం నిర్ణయమే శిరోధార్యం అంటూ తేల్చి చెప్పేశారు. ఇక ఇప్పుడు ఏపీలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొనసాగుతున్న బంద్ లో బిజెపి భాగస్వామ్యం తీసుకోవడం లేదు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో మొదట్లో మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు కనీసం మాట్లాడటం లేదు . కనీసం కార్మికుల పక్షాన ప్రకటన కూడా చేయలేదు. అటు కార్మికుల పక్షాన మాట్లాడలేక, ఇక అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకించలేక, ప్రజాభీష్టాన్ని కాదనలేక కక్కలేక మింగలేక బీజేపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్రం నిర్ణయాలు రాష్ట్ర బీజేపీ నాయకుల ఆలోచనలకు భిన్నంగా సాగుతుండడం గమనార్హం. అందరూ ముక్త కంఠంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్న చోట బీజేపీ నాయకులు నోరు మెదపలేని పరిస్థితి ఏపీ నాయకులకు ఇబ్బంది కలిగిస్తుంది .

బాలోత్స‌వ్

బాల్యం నుండే విద్యార్థుల్లో ప్రకృతి,పర్యావరణం, దురాచారాు మూఢనమ్మకాు, సాంఘిక దురాచారాు, ఆచార వ్యవహా రాు మొదలైన అనేక అంశమును తెలి యజేసి విద్యార్థుల్లో విజ్ఞానం పెంపొందించే ఉద్దేశంతో విద్యార్థు కోసం ప్రారంభిస్తున్న కొత్త శీర్షిక ‘థింసా బా వినోదం. ప్రదర్శన యోగ్యమైన చేతి బొమ్మలాటు, ఘునాటికు,నాటికు ఏక పాత్రాభి నయం మొదగు ప్రక్రియ ద్వారా ధారా వాహికగా అందిస్తున్నాం. ఈశీర్షిక మీ అందరి మనసు ఆనందంతోపాటు, విజ్ఞా నం,వినోదం కలిగిస్తుందని భావించే ఈ శీర్షికను చిత్తూరు జిల్లా రిషివ్యాలి స్కూల్లో ఉపాధ్యా యుగా పనిచేస్తున్న తెలుగు పండితులు శ్రీ గోమఠం రంగాచార్యులు బాల కోసం అందిస్తున్న ప్రత్యేకమైన కొత్త శీర్షిక.

-రెబ్బాప్ర‌గ‌డ ర‌వి,ఎడిట‌ర్

‘ఉదయం బాల దినోత్సవం సభ ప్రారంభోత్సవంజరిగిన చోటేరాత్రి 8గం.రిషీవ్యాలి గ్రామీణ విద్యార్థుచే తోుబొమ్మ ప్రదర్శన వుంటుంది’’ అని చెప్పినప్పటి నుండి నా మనసు మనసులో లేదు. నేను ఎప్పుడో చిన్నప్పుడు ఈతోుబొమ్మలాట ప్రదర్శనచూచా! మళ్లీ50సంవత్సరా తరువాత! అను కుంటూ మాబడిప్లితో వారుపాల్గొనాల్సిన స్టేజీ దగ్గరకు తీసుకు వెళుతున్నానన్న మాటేగాని ఎప్పుడు చీకటి పడుతుందా?ఎప్పుడు రాత్రిఅవుతుందా?అనే ధ్యాసతోనేమౌనంగా ప్లితో కలిసి నడచి భరతనాట్యం జరిగే స్టేజికి చేరుకున్నాం.ప్లిు ఎక్కువగాలేరు కానీ ఉన్నవారంతాభరతనాట్యం డ్రస్‌లో మేకప్‌ వేసుకుని చూడముచ్చటగా వున్నారు.’ మా పిల్ల‌లు పాల్గొనే కథారచనకి ఇంకా ఓగంట సమయం వుండటంతో కాసేపు అందరం అక్కడున్న కుర్చీల్లో కూర్చున్నాం. ఈ భరతనాట్యం మాప్లికు సరిగా నచ్చినట్లులేదు.‘‘జానపద నృత్యానికి వెళదాం సార్‌!’’అని అన్నారు.‘‘అక్కడ మాత్రం మీకు నచ్చుతుందన్న ఆశ నాకు లేదు. ఒకచోట కుదిరికగా కూచోలేకపోతే ఎలా?’’అని నేను అంటుండగానే మైక్‌లో..‘‘నెం.27అన్నమాచార్య కీర్తనకు నృత్యంతో మీముందుకు రాబోతోంది!’’అని వినపడగానే అందరితో’’ఈడాన్సుచూచి వెళదాం! అన్నా. వారిలో రవిఅనే ప్లివాడు‘‘అదేమిటి సార్‌! ఆఅమ్మాయికి పేరులేదా? ఖైదీల్లాగా నెంబరు 27అనిచెపుతున్నారు! అని ప్రశ్నించాడు.‘‘స్కూు పేరు,వూరుపేరు,ప్లిపేర్లు చెపితే ఆవివరా ప్రభావం న్యాయనిర్ణేతపైవుంటుంది. అందుకే ఎవరు..ఎవరు అన్నది ఎవరికీ తెలియకుండ వుండటానికని అలాకోడిరగ్‌..డీకోడిరగ్‌లో నెంబరు యిస్తారు! అన్నాను.

నా సమాధానం విన్నాక నిశ్శబ్దంగా ప్లిు కూర్చున్నారు.
నాట్యం చక్కగా చేసింది ఆఅమ్మాయి. 
మా ప్లిు కూడాచప్పట్లు కొట్టారు.
ఆ కార్యక్రమం అయ్యాక అందరూ లేచారు.
‘‘సార్‌! జానపద నృత్యంకి వెళదాం! అని అన్నారు. 
వారితోపాటు నేనూ నడిచాను.
నా అందం చూడు బావయ్యో సిరిస్లి చీర సిద్ధిపేట రైక భువనగిరి బొట్టు గజ్జ్వెల్లి గాజు
జడను చూడు జడ అందం చూడు  
జడకున్న జడగంటు చూడు
మెడను చూడు మెడ నెకలేసును చూడు..

16 మంది చేసిన ఆ జానపద నృత్యానికి చప్పట్లతో చుట్టుపక్క ప్రాంతం అంతా దద్దరిల్లింది. డ్రస్‌కోసం,మేకప్‌ కోసం,సెట్టింగ్‌ కోసం బాగానే ఖర్చు పెట్టారు ప్లిు.
అక్కడ నుండి నిదానంగా బయుదేరి కథారచనా ప్రాంగణానికి చేరుకున్నాం. మాకంటే ముందుగా వచ్చినవారు అట్టు,పెన్ను,కాగితాతో సిద్ధంగా వున్నారు. మా ప్లిూ నిదానంగా వెళ్లి కూచున్నారు. అక్కడకు దగ్గరలోనే వున్న ఓచెట్టుకింద కూర్చున్న ఓవ్యక్తిపై నాదృష్టిపడిరది. నడుచు కుంటూ ఆయవ దగ్గరకు వెళ్లి ‘‘నమస్కారమండి! మీరు?’’
‘‘నేను టీచరుని. ఇక్కడకనిపించే వాళ్లలో టీచర్లు,పేరెంట్స్‌,ప్లిు తప్ప యింకెవ్వరూ వుండరండీ!’’అన్నారు ఆయన సమాధానానికి నేను వుండ బట్టలేక ‘‘మీరు ఎన్ని సంవత్సరాు నుండి వస్తున్నారండీ?’’అనిఅడిగాను.‘6సం.రానుండి వస్తున్నా.చదువు అనే చెరసా నుండి ప్లికు విముక్తి కలిగించే యీ బాల దినోత్సవం అంటే నాకెంతో యిష్టం’’ అని ముక్తసరిగా సమాధానం చెప్పి అక్కడి నుండి లేచి వెళ్లిపోయాడు.
వచ్చేపోయే వాళ్లు చాలామంది ఆయన్ని పకరిస్తూ,నమస్కరిస్తూ, షేక్‌ హేండ్‌ చేస్తూ రెండు,మూడు మాటు మాట్లాడుతూ ఉల్లాసంగా ఉన్నారు. ఇంతలోనే మైకులో ప్లిు కథు ఎలా రాయాలి అన్నవిషయం గూర్చి ఇద్దరు ముగ్గురు కథా రచయితు వివరించి టాపిక్‌ ఎనౌన్స్‌ చేశారు. 

అబ్బా!మధ్యాహ్నం 12గంటలేనా! ఎప్పుడుతోుబొమ్మలాట చూస్తానా? అన్న ఆలోచన నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అంతలోనే మా పాఠశా నుండి నాతో వచ్చిన టీచర్లు ‘‘సార్‌ మీరు రూంకి వెళ్లివిశ్రాంతి తీసుకోండి. కథారచన పూర్తి కాగానే ప్లిల్ని తీసుకుని మేం డైనింగ్‌ హాుకి వస్తాం ఆటైంకి మీరు అక్కడికి రండి’’ అనిచెప్పి నన్ను రూంకి పంపారు. సూర్యు డి అస్తమయం చంద్రోదయం తరువాత రాత్రి వెన్నెలో 8గం. సమ యానికి తోుబొమ్మలాట కోసం అంద రం వెళ్లాం. ఇసకవేస్తేరానంతగా ప్లి తో, పెద్దతో నిండిపోయింది స్టేడి యం. మాకిప్పుడ ర్థమైంది అనుకున్న సమ యం కంటే ఓపదినిముషాు ముందుం డాలి. నిశ్శబ్దం,చీకటి కోసం లైట్లన్నీ ఆర్పే శారు. ‘‘కేతిగాడు అబ్బ బ్బ బ్బ బ్బా! అయ్యో...మీకు సింహాన్ని చూడాని వుంది కదూ! చూపిస్తా చూడండి’’ అంటు న్న మాట తీరుకు, ఆ కేతిగాడి బొమ్మ కుకుడుకు ప్లి నవ్వుకు, ఆనం దానికి హద్దుల్లేవు. సింహం గర్జిస్తూ తెర మీదకు రాగానే నిశ్శబ్దంగా మారిపోయింది వాతావరణం ‘‘చిక్కని అడవిలో నేను మగసిరి వాడను నేను’’ అంటూ పాట శ్రావ్యంగా జానపదబాణిలో సాగింది. ఏనుగు,నక్క,పులి,కోతి,పాము,పావురం,బంగారక్క, చిట్టికుందేుతో కథ సాగింది. ‘‘అమ్మఒడిలో బొమ్మలాగా ఆటలాడే వయసు నాది’’ అంటు భయంతో కుందేు బొమ్మ పాట, నడక ప్లిల్లో ఓవిధమైన గుఋ చోటు చేసుకుంది. మొత్తం మీద పాడుబడ్డ బావిలో సింహాన్ని కుందేు దూకించటం, బంగారక్క, కేతిగాడి హాస్యం ఆబావృద్ధు పర్యంతం రంజింప జేసింది.
అంతకుముందు 4గం.ఎ.సి ఆడిటోరియంలో ఓబుడతడు ‘‘విజయనగర సామ్రాజ్యాధీశ్వరుని కుమారుడు ఆగర్భ శ్రీమంతుడు..కాు కింద పెట్టనీయకుండా పెంచారు దాసదాసీ జనసందోహం.. బంగారు పళ్లెర ములో భోజనం’’..అంటూ అత్యద్భుతంగా బారాయు ఏకపాత్రలో జీవించాడు. 
చప్పట్లతో విద్యార్థు ప్లివాడిని ఉత్సాహపరిచారు. 
ఇంతలో మా స్కూు రవి ‘‘వాళ్లకు రాజు భాష ఎలా వచ్చండీ?’అని అమాయకంగా అడిగాడు. 
మైకులో ‘రిషీవ్యాలి గ్రామీణ విద్యార్థి మధుకు చిత్రలేఖనంలో తృతీయ బహుమతి’ అని ప్రకటన వింటూ రాత్రి భోజనానికి భోజనశాకు చేరాం.
మేమున్నది ఓ కల్యాణ మండపంలో. మాతోపాటు10స్కూళ్ల నుండి వచ్చిన విద్యార్థు,ఉపాధ్యాయు కూడ ఉన్నారు. భోజన,నివాస,ప్రయా ణాకు ఏయిబ్బందీ లేకుండ బాలోత్సవ్‌ నిర్వాహకు చూచుకుంటున్నారు.
 
‘ఒరేయ్‌! రాఘవ ఆ ప్లిలేరా నిన్న రాత్రి తోుబొమ్మలాడిరచింది. వాళ్ల టీచర్లు కూడ ఉన్నారు’ అన్న మాటకు మేమంతా వాళ్ల దగ్గరకు చేరి పరిచయం చేసుకున్నాం. 
నేను ‘‘వుండబట్టలేక మా ప్లితో ఓనాటకం వేయించాంటే బ్రహ్మదేవుడు దిగివచ్చినంత పనౌతుంది. మీరు’’...అంటున్న నాప్రశ్నకు సమాధానంగా త్లెగ నెరిసిన గడ్డం టీచరు ‘‘మీరంతా కూచోండి. క్లుప్తంగ మీ అనుమానాు తీరుస్తా’’ అంటూ ... ‘మదనపల్లెలో జన్మించిన జిడ్డుకృష్ణమూర్తిగారు చిన్నప్పటి విద్యా విధానంతో విసిగిపోయారు. పెద్దై తత్వవేత్త ఐన తరువాత ప్లిల్లో భయం లేకుండ, చక్కని వాతావరణంలో స్నేహపూర్వకంగా కలిసిమెలిసి వుండేఉపాధ్యాయుతో రిషీవ్యాలి పాఠశా స్థాపించారు. దానికి అనుబంధంగా గ్రామీణ విద్యార్థుకోసం గ్రామీణ విద్యాయాు స్థాపింపజేశారు. అక్కడ ప్లికు పరీక్షంటూ వుండవు. జీవితంలో చదువు ఓభాగం.’’ 
‘‘సార్‌! చదువు లేకుండా ఈతోుబొమ్మలాటు,నాటకాు, ఏక పాత్రు,భరతనాట్యం,సంగీతాలే చెపుతారా?’’అని ఉండబట్టలేక అడిగాడు రవి.
‘‘చదువుతోపాటు ఈకళలేకాదు వడ్రంగం,మట్టిపని కూడ నేర్పుతాం! బట్టీపట్టించటం,పరీక్షు రాయించటం లాంటివి వుండవు.’‘ఆప్‌ా! అదిరా స్కూంటే’’ అని టక్కున మావిద్యార్థి రమేష్‌ అనేశాడు. చిరునవ్వుతో గడ్డం మాస్టారు రమేష్‌ భుజం మీద తట్టి ‘‘ఏతరగతి చదువుతున్నావ్‌!’’ అన్నాడు. బట్టీపట్టి ప్రశ్నకు సమాధానం చెప్పినట్లు ఏకబిగువున మొత్తం చెప్పేసాడు.
ఇక్కడ జిడ్డు కృష్ణమూర్తిగారికి ఒకరితో ఒకరిని ప్చోటం అస్సు నచ్చదు.ఈ ప్చోటం వల్లే ప్లిల్లో ఎక్కువ తక్కువ అనే అభిప్రాయాు కలిగి ద్వేషబీజాు పడతాయి.
నేనేదో అడగబోయేలోపలే ‘‘మాపాఠశాల వేసవి సెవుల్లో ప్రతి పాఠశా నుండి పదిమంది చొప్పున ఒకచోటికి చేర్చి గురుకు పద్ధతిలో ఈ సాంస్కృతిక కార్యక్రమాు నేర్పి చుట్టుప్రక్క గ్రామాల్లో 2.1/2 గం. పోగ్రాం యిప్పిస్తారు’’.
‘‘ఎవరో ప్లివాడు ఎన్నిరోజు నేర్పిస్తారు? ఎంతడబ్బు తీసు కుంటారన్న’దానికి 15రోజు నేర్పిస్తాం. అంతా ఉచితంగానే.‘శాకా హారం పెడతారా? మాంసాహారమా?’’అన్న ఓఉపాధ్యాయుని ప్రశ్నకు 
‘‘రాగిసంగటి,చిరుధాన్యాతోపప్పు,సాంబారు,ఆకుకూరు పెడ తారు. ఉదయం బ్లెం వేసిన రాగిగంజి యిస్తారు. ఇలా బయటకు తీసుకువచ్చి ప్లికు బయట ప్రపంచం ఎలా వుందో చూపిస్తాం. పిక్నిక్స్‌,విహారయాత్రకు కూడా తీసుకు వెళతాం అంటూ గ్రామీణ విద్యాయా పుట్టుపూర్వోత్తారన్నీ చెపుతూ1970వసం.లోస్థాపించబడిన యీ విద్యాయం 12శాటిలైట్‌ స్కూళ్లుగా పద్మనాభరావుగారి ఆధ్వర్యంలో నిర్వహింప బడుతున్నాయి’’.
మేం చిత్తూరుజిల్లా వాసుమేనండీ! ఏర్పేడు,భాకారాపేట, మంద డం,కాళహస్తి నుండి వచ్చాం! కానీ మాకిలాంటి విద్యావిధానంతో సాగే పాఠశాలు వున్నాయన్న సంగతి మీరు చెపితేకానీ తెలియలేదండీ! మీ పాఠ శాకు మేంవచ్చి చూడచ్చా! అని ఏర్పేడు పాఠశా ఉపాధ్యాయుడు పరాంకుశం అడిగారు. 
‘‘ఓతప్పకుండా రావచ్చు. చుట్టుప్రక్క ఉన్న బెసెంట్‌ దివ్యజ్ఞాన కళాశా(బి.టి.కాలేజి) హార్సిలీహిల్స్‌,రిషికొండ, సోంపాలెం కూడ చూడదగ్గవే. ఇలా బయటకువస్తే కదాయిలాంటి విషయాు తెలిసేది! మీరెప్పుడన్నా వెన్నె రాత్రుల్లో విహరించారా? మా పాఠశా విద్యార్థును ఉదయం సూర్యోదయం ముందు, వెన్నె రాత్రులో బయటకు తీసుకువెళ్లి ప్రకృతి అందం చూపిస్తాం. లేగదూడు చెంగుచెంగున ఎగిరే దృశ్యాు, రైతు పాటు పాడుకుంటూ పొలాకు వెళ్లే దృశ్యాు చూస్తారు. తగిన రీతిలో స్పందిస్తారు’’.
‘తోుబొమ్మలాటకు పాఠశాలకు సంబంధం ఏంటనీ?’ ఒక  ఉపాధ్యాయు ప్రశ్నించారు.
‘‘ఇది సినిమాు,నాటకాు రాకముందున్న నాటి ప్రాచీన జానపద కళ. నేడు అది అంతరించిపోతోంది. ఈకళను ప్లికు పరిచయం చేయటం గూర్చి పంచతంత్ర కథు తోుబొమ్మలాటుగా తీర్చిదిద్దాం. ఐతే ప్లి పుస్తకాల్లోవున్న పాఠాు కొన్నింటిని తోుబొమ్మలాటలా ప్లిలే మార్చి వ్రాసుకుని సింథటిక్‌ పప్పెట్స్‌ తయారుచేసి తరగతిగదిలో ప్రదర్శిస్తారు. అలానే నాటకాు, ఏకపాత్రువ్రాయిస్తారు మాఉపాధ్యాయు. విద్యార్థుల్లో ఎక్కడో అంతర్గతంగా దాగివున్న కళను యీవిధంగా బయటకుతీసే ప్రయత్నం చేస్తాం! ప్రభుత్వ పాఠశాలు లేనిచోటమాత్రమే మదనపల్లె పరిసరాలో ఈశాటిలైట్‌ స్కూళ్లు  ఏర్పాటుచేసి విద్యాభివృద్ధికి మాచేయూతనిస్తాం!’’ అనే సార్‌ మాట ముగించీ ముగించకుండానే ‘‘మాపాఠశా ఉపాధ్యాయు,విద్యార్థు ముక్త కంఠంగా ఈసారి తప్పకుండ రిషీవ్యాలిపాఠశా,గ్రామీణ పాఠశాలు చూద్దాం సార్‌!’’ అన్నారు. 
నామనస్సులోవున్నది మీరు బయటకు చెప్పారనుకుంటూ తప్పకుండా వెళదాం అన్నాను. నామటుకు నాకు బాలోత్సవ్‌ మధురానుభూతు వర్ణింప లేనంత ఆనందం కలిగించాయి. 
ఈ బాలోత్సవ్‌లో ప్లిు, ఉపాధ్యాయు, తల్లిదండ్రు ఆనందో త్సాహాు వర్ణనాతీతం. తీపిజ్ఞాపకా దొంతరు నెమరు వేసుకుంటూ బాలో త్సవ్‌ ముగింపు కార్యక్రమం చూచి మావూరికి,మాపాఠశాకు నేను మా విద్యార్థుం, ఉపాధ్యాయుం సుఖంగా చేరాం. పండిట్‌ జవహర్లాల్‌ నెహ్రూ జన్మదినోత్సవాన్ని ‘‘బాలదినోత్సవంగా’’ పాఠశాల్లో జరుపుకుంటారు. నేటి విద్యార్థు క్షణం తీరిక లేకుండ చదువు బట్టీపట్టడంలో,పరీక్షతో మానసిక వత్తిడికి లోనగుచున్నారు.

ఈమానసిక వత్తిడిని దూరం చేసి విద్యార్థుల్లో దాగివున్న సృజనా త్మకతను బైటకు తీసుకురావానే ఉద్దేశం ‘‘కొత్తగూడెం క్లబ్‌’’ వారికి కల్గింది. 20కి పైగా అంశాలో 3రోజు పోటీు నిర్వహించి విజేతకు బహుమతి ప్రధానం చేసేవారు. పండుగ వాతావరణంలో వేలాదిమంది విద్యార్థు పాల్గొనే ఈ‘‘బాలోత్సవ్‌’’ కన్ను పండుగే! డా.వాసిరెడ్డి రమేష్‌ బాబుగారి ఆధ్వర్యంలో 1991నుండి 2017వరకు 25సం. కొత్తగూడెం క్లబ్‌ వారు బాలోత్సవ్‌ నిర్వహించి ఇపుడు విరమించుకున్నారు. వారి స్ఫూర్తితో భద్రాచం, కాకినాడ,గుంటూరు,అనంతపురం మొ.పట్టణాల్లో ఈ‘‘బాలోత్సవ్‌’’ నిర్వహిస్తూ బాబాలికను సృజనాత్మకత వైపుకు మళ్లించి ఉత్సాహ పరుస్తున్నారు. మానసిక వత్తిడినీ దూరం చేస్తున్నారు. ఆ బాలోత్సవ్‌లో పాల్గొన్న ఉపాధ్యాయు, విద్యార్థు గూర్చి వ్రాసిన కథే ‘బాలోత్సవ్‌’’.

విశాఖ ఉక్కుపై దొంగ దెబ్బ‌

ఓవైపు ఢల్లీిలో సాగు చట్టాను రద్దు చేయాంటూ రైతునిరసను మిన్నం టుతున్న వేళ ఏపీలోని విశాఖ లో మరో ఉద్యమం ప్రారంభ మైంది.ఉక్కు కర్మాగా రాన్ని ప్రైవేటీకరణ చేయాని కేంద్రం తీసుకున్న నిర్ణయంతో విశాఖలో మరో ఉద్యమం మొదలైంది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ను ప్రైవేటైజేషన్‌ చేస్తే ఊరు కునేది లేదని వివిధ పార్టీ నేతు ప్రజా సంఘాు రోడ్డెక్కుతున్నాయి. ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఉక్కు సంక్పంతో ముందుకు కదని నిర్ణయం తీసుకుం టున్నాయి. ఈరోజు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ప్రయత్నాు విరమించుకోవాని డిమాండ్‌ చేస్తూ కార్మికు విశాఖలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గం ఏకగ్రీవంగా విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆమోదం తెలిపింది. దీన్ని అసెంబ్లీలో తీర్మాణం చేయడానికి ఏపీ సీఎం కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ ఉద్యమం ఆంధ్రప్రదేశ్‌ విశాఖలో రోజురోజుకు ఉద్రక్తమౌతోంది.

ప్రభుత్వ రంగ సంస్థను ఒక్కటొ క్కటి గా విదేశీ కార్పొరేట్‌కంపెనీకు ధారాదత్తం చేస్తున్న కేంద్రప్రభుత్వం మరో దొంగ దెబ్బతీసింది. దక్షిణ కొరియాకు చెందిన పోస్కోకంపెనీకి విశాఖ ఉక్కు ను కట్టబెట్టేందుకు కుట్రపూనడం దాని నయవంచన కు మరో తార్కాణం. వైజాగ్‌ స్టీల్‌ భాగస్వామ్యం తో గ్రీన్‌ఫీల్డ్‌ స్టీల్‌ పరిశ్రమను నెకొల్పేందుకు పోస్కోకు గుట్టుచప్పుడు కాకుండా అనుమతు ఇచ్చేయడం దుర్మార్గం. దేశమంతా కరోనాతో పోరాడుతుంటే బిజెపి అండ్‌ కో మాత్రం ఈ విపత్తు సమయంలోనే ప్రభుత్వ రంగ సంస్థను,విమానా శ్రయాను, ఇతరభారీ పరిశ్రమను కాజేసే కుట్ర కు ప్పాడుతోంది. స్వదేశీ సంస్థను,ఉత్పత్తును ప్రోత్సహిద్దామంటూ ఒకవైపు‘లోకల్‌..వోకల్‌’ నినా దానిస్తూనే మరోవైపు బంగారుగుడ్లు పెట్టే ప్రభుత్వ రంగ స్వదేశీ పరిశ్రమను విదేశీ బహుళ జాతి సంస్థకు కట్టబెట్టడం మోడీ సర్కార్‌ దుర్మార్గాకు దర్పణం. విశాఖ ఉక్కు (వైజాగ్‌స్టీల్‌)అనేది ఒట్టిప్రభు త్వ రంగ సంస్థ మాత్రమేకాదు. ఎందరో మహనీ యు, ఎంతో మంది ప్రజత్యాగనిరతితో ఆంధ్రు ఆత్మ గౌరవానికి నిువుటద్దంలా రూపు దాల్చిన మహా కర్మాగారం. తొగుప్రజ ప్రగతి లో విశాఖ స్టీల్‌ ఒకమైురాయి. కార్మికుకు, అధి కారయంత్రాంగానికే కాదు స్థానిక ప్రజానీకం జీవనయానంలోనూ విశాఖ ఉక్కు ఒకభాగ మైంది. అణువణువూ పోరాట స్ఫూర్తితో జీవం పోసుకున్న ఈకర్మాగారం తొగు ప్రజ భావోద్వే గాతో పెనవేసుకుపోయిన మణి హారం. కలికితు రాయి వంటిఇలాంటి మహోజ్వ సంస్థపై కార్పొ రేట్‌ కన్ను పడకుండా ఉంటుందా? ఉండదు. దశా బ్దాుగా కార్పొరేట్‌ ప్రయత్నాను ప్రజు తిప్పి కొడుతూవచ్చారు. గతంలోవాజ్‌పేయి,మన్మో హన్‌ సింగ్‌ ప్రభుత్వా సమయంలోనూ ఇలాంటి ప్రయ త్నాు జరిగితే ప్రజు తిరగబడ్డారు. స్థానిక ప్రజా నీకం అనుమతి తీసుకోకుండా ప్రయివేటుకు కట్టబెట్టే చర్యు తీసుకోబోమని అప్పట్లో వారంతా ప్రకటిం చారు. ఎలాగైనా విశాఖఉక్కు కాజేయాని కంక ణం కట్టుకున్న పోస్కో మోడీ సర్కార్‌ తొలినాళ్ల నుంచే ప్రయత్నాు తీవ్రతరం చేస్తూ వచ్చింది. కార్మికలోకం చలో విజయవాడ చేపట్టి ఆప్రయత్నా ను ఆపగలిగింది. మోడీమంత్రివర్గంలోని ఉక్కు శాఖమంత్రి సైతం ప్రజ అనుమతి లేకుండా ముందుకెళ్లబోమని ప్రకటించారు. ఈచీకటి ఒప్పం దం కార్యరూపం దాల్చేందుకు ప్రధానమంత్రి కార్యాయమే నేతృత్వంవంహిం చిందన్న కథనాు నివ్వెరపాటుకు గురి చేసేవే. మోడీసర్కార్‌ ‘లోకల్‌.. వోకల్‌’ నినాదపు లోగుట్టేంటో దీనినిబట్టే అర్థం చేసుకోవచ్చు.
ప్రయివేటు సంస్థకు భూము, వన యి అవసరమైన ప్రతిసారీ పాకు చెప్పే మాట ‘పరిసరప్రాంతా అభివృద్ధి..స్థానిక యువ తకు ఉపాధి’. ఈమాయ మాటతో కోట్లాది ఎక రా భూమును,మివైన ఖనిజవనరును కార్పొ రేట్‌ కంపెనీకు కట్టబెట్టినా..కేవం ప్రయివేటు పరిశ్రమ ఏర్పాటుతో అభివృద్ధి చెందిన ప్రాంతం ఆసేతుహిమాచం ఒక్కటీలేదు. కానీవిశాఖ పరిశ్ర మ మూలాన ఉత్తరాంధ్ర రూపురేఖు అంతకు ముందుకంటే ఎంతోమార్పు చెందాయి. ప్రజ జీవన ప్రమాణాల్లోనూ స్పష్టమైన ప్రగతి కనిపిం చింది. జనజీవనంతో మమేకమైన ప్రభుత్వ సంస్థను అండదండందించి అభివృద్ధి చేయాల్సిన పాకులే ఆయువు తీసేందుకు కత్తినూరడం హేయం. సొంత గనుంటే విశాఖ ఉక్కుమరింత దృఢమవుతుం దని పదేపదే విన్నవిస్తున్నా పాకు చెవి కెక్కించు కోలేదు. బహుళ జాతి సంస్థ అయిన పోస్కోకు మాత్రం నిరంతరాయంగా ఇనుప ఖనిజాన్ని సర ఫరా చేయడానికి మోడీసర్కార్‌ అంగీకరించిం దంటే ఇంతకంటే ప్రజాద్రోహముంటుందా? విభజ న హామీు, ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణం, రైల్వే జోన్‌ ..ఇలాఅడుగడుగునా రాష్ట్రాన్ని వంచిస్తూ వస్తున్న బిజెపిమోసాను తొగు ప్రజానీకం ఇక నైనా తిప్పికొట్టాలి. అన్ని విధాుగా సామాజిక న్యాయాన్ని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 38(1)ను అము చేయడంలో ప్రభుత్వ రంగ సంస్థలే కీకం.ఆర్టికల్‌39(బి)ద్వారా ఖనిజ వనరుపై ప్రభుత్వానికి ఉండే యాజమాన్యం, నియంత్రణను ప్రైవేటీకరణ దెబ్బ తీస్తోంది.
విశాఖ ఉక్కుపై మోడీ విషప్రచారం
ఆంధ్రప్రదేశ్‌కు ఆయువుపట్టు లాంటి విశాఖ ఉక్కును నూరు శాతం తెగనమ్మాని నిర్ణయించిన బిజెపి కేంద్ర ప్రభుత్వం తొగు ప్రజ ఆత్మగౌరవం పైన,ఆర్థిక అస్తిత్వం పైన వేటు వేస్తే దాన్ని రక్షించుకోవడానికి జరుగుతున్న సమైక్య పోరాటంపై నిందాప్రచారాతో ఆపార్టీ రాష్ట్ర నాయకత్వం మరింత దారుణమైన పోటు పొడు స్తున్నది. ప్రత్యేక హోదా, లోటు భర్తీ, వెనకబడిన ప్రాంతాకు తోడ్పాటుతో సహా విభజిత రాష్ట్రం విషయంలో చేసిన వాగ్దానాన్నీ వమ్ము చేసి కడుపు లో కుమ్మిన బిజెపి నాయకు ఇప్పుడు ప్రాణా ర్పణతో సాధించుకున్న ఉక్కు ఫ్యాక్టరీని కూడా హరించే వినాశకర నిర్ణయం తీసుకోవడం వివక్షకు వికృత ఉదాహరణ. ఈనిర్ణయంపై ప్రజలో ఆగ్రహావేదను వ్యక్తం కావడం చూసి ‘మేమూ వ్యతిరేకమే. మావాళ్లకు చెబుతామ’ని ఢల్లీి యాత్రు చేసి క్లబొల్లి కబుర్లు చెప్పారు. మొదట ఇది దేశ మంతటికీ వర్తించే విధాన నిర్ణయమని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్‌ ఠాగూర్‌, మాజీ మంత్రి సుజనా చౌదరి వంటి వారు బాహాటంగా సమర్థించారు. ఎంఎల్‌సి మాధవ్‌ వంటి వారు ఫ్యాక్టరీ ఎక్కడకీ పోదని హాస్యాస్పదమైన వాదను చేశారు. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ ఢల్లీిలో హోం మంత్రి అమిత్‌ షాకు విజ్ఞప్తి చేసి మన చేతిలో ఏముందని సరిపెట్టారు. అయితే ఇలాంటి పైపై మాటతో ప్రజను మాయజేయలేమని తేలి పోయాక బిజెపి నేతు ప్లేటు మార్చేశారు. ‘గజం మిథ్య పలాయనం మిథ్య’ తరహాలో అసు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తామని కేంద్రం ఎక్కడ చెప్పిం దని సోము వీర్రాజు, జివిఎల్‌ వంటి వారు ఎదురు దాడి ప్రారంభించారు. ఇదంతా తమ హిందూత్వ ను దెబ్బ తీయడానికి రాజకీయ పక్షాు ఆడుతున్న నాటకమని తిట్టిపోస్తున్నారు. విశాఖ పక్కనే రామ తీర్థంలో సంఘటనను ఆసరా చేసుకొని పరుగు తీసిన బిజెపి విశాఖ ఉక్కు ఉద్యమాన్ని దెబ్బ తీయ డానికి ఆ మంత్రాన్నే ప్రయోగించాని చూడటం దాని మతతత్వ రాజకీయానికి, వంచనా శిల్పానికి పరాకాష్ట. మాయమాటన్నీ తోసిపుచ్చుతూ ఆందో ళన ఉధృతమవుతుండటంతో అసు రంగుతో బయిటకొచ్చిన బిజెపి విశాఖ ఉక్కు రక్షణ ఉద్యమం పై విషప్రచారం విద్వేష వ్యాఖ్యకు దిగింది. పరి రక్షణలో పాుపంచుకోకపోగా అందుకోసం సాగే పోరాటంపై అసత్యాతో పెద్ద పత్రమే ప్రచురిం చారు. ఉక్కు అమ్మకంపై కేంద్రం నిర్ణయమే తీసుకో లేదని చెప్పడంకన్నా అబద్ధం మరొకటి లేదు. ఆ వివరాు వాణిజ్య పారిశ్రామిక పత్రికన్నిటిలో వచ్చాయి కూడా. ‘’ఆర్థిక వ్యవహారా క్యాబినెట్‌ కమిటీ (సిసిఇఎ) రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌)లో కేంద్రం వాటా వంద శాతం ఉపసంహరణకు విధానపరమైన నిర్ణయం తీసు కుంది. నష్టాలో నడుస్తున్న ఆ సంస్థ నుంచి వంద శాతం వాటాను అమ్మేసేందుకు కేంద్రం తీసుకున్న తుది నిర్ణయం మీ కల్పిస్తుంది. వంద శాతం పెట్టుబడు ఉపసంహరణ చేయడంతో పాటు యాజమాన్యాన్ని కూడా ప్రైవేటీకరించాని విధాన పరమైన నిర్ణయం తీసుకున్నట్టు సంబంధిత శాఖ ‘డీపమ్‌’ కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే ఫిబ్రవరి 3న అధికారిక ట్విట్టర్‌లో ప్రకటించారు. ఇక్కడ ఇంకో విపరీతమేమంటే ఇప్పటి వరకూ పెట్టుబడు ఉపసంహరణ అన్న పదంవాడుతున్న కేంద్రం ఏకంగా ‘వ్యూహాత్మక అమ్మకం’ అనే మాటను తాజా బడ్జెట్‌తో ముందుకు తెచ్చింది. ప్రధాని మోడీ ఉత్పత్తిపెంపు అనే ఊకదంపుడు పేరుతో ప్రైవేటీకర ణకు రాష్ట్రాను సిద్ధం చేసేం దుకు ముఖ్యమం త్రుతో జరిపిన సమావేశమే మరింత స్పష్టంగా వారి ఉద్దేశాను బహిర్గతం చేసింది.
అడుగడుగునా పోరాటమే!
విశాఖ ఉక్కు ఆంధ్రు హక్కు అన్నది మొదటి నినాదమేగాని ఉక్కు ఫ్యాక్టరీ సాధన, స్థాపన, నిర్వాసితు సమస్యు, పునరావాసం, ఉత్పత్తి, ఆధునీకరణ…ప్రతి దాని వెనక సుదీర్ఘమైన పోరాట చరిత్ర వుంది. 1978లో తమిళ దర్శకుడు కె.బా చందర్‌ తీసిన ‘మరో చరిత్ర’ విశాఖ ఉక్కు పైలాన్‌ సాక్షిగానే జరుగుతుంది. ‘ఈ ఫ్యాక్టరీ నిజమైనప్పుడు మన ప్రేమ నిజమవుతుంద’ంటాడు హీరో.ఆ చిత్రంలో వారి కథ విషాదాంతమవుతుంది గాని ఉక్కు ఫ్యాక్టరీ కోసం పోరాటం మాత్రం వీరోచి తంగా, విజయవంతంగా సాగింది.1966లో నిరసను, దీక్షు, రాజీనామాతో ఉక్కు ఉద్యమం మొదలైతే…ఉక్కుఫ్యాక్టరీ ఒకరూపం తీసుకో వడానికి కనీసం పాతికేళ్లు పట్టింది. 1991లో వి.పి.సింగ్‌ ప్రధానిగా బ్లాస్ట్‌ఫర్నేస్‌ ప్రారంభిస్తే 1992లో పి.వి.నరసింహారావు తదుపరి ఘట్టం ఆవిష్కరించారు. ఫ్యాక్టరీ సాధన పోరాటంలో ప్రాణార్పించిన అమరుతో పాటు నిర్మాణంలో కూడా కార్మికు,నిపుణు ప్రాణత్యాగాు చేశా రు. దేశంలో ఇతర ప్రభుత్వ ఉక్కు ఫ్యాక్టరీతో పోలిస్తే విశాఖకు పెట్టుబడులోనూ గను కేటా యింపులోనూ వివక్ష అందరి కళ్ల ముందే జరిగిం ది. కార్మిక సంఘాు కమ్యూనిస్టు వెంటపడితే తప్ప ఈవిషయంలో ప్రధాన పాక పార్టీు చొరవ తీసుకున్నది లేదు. ప్రతినిధి వర్గాుగా వెళ్లిన సమ యంలో కసిరావడం,ప్రదర్శనగా వెళ్లినపు డుసభ లో ప్రస్తావించడంవంటివి జరుగు తూ వచ్చాయి (స్థానికంగా పునరావాసం, ఉద్యోగా క్పన వంటి విషయాల్లో మాత్రం కొందరు నేతు పోరాడే వారు). ఈపార్టీన్నిటి ఆర్థిక విధా నాలో, నమూ నాలో పెద్ద తేడా లేదు. విశాఖ ఉక్కు ఒకరూపం తీసుకోవడం దేశంలో సరళీకరణ విధానాు మొద వడం ఒకేసారి జరిగింది. వాస్త వానికి వాటికి ఆద్యుడైన అప్పటి ప్రధాని పి.వి. నరసింహారావు ఈఫ్యాక్టరీ ప్రధానఘట్టాన్ని ప్రారంభించడం యాదృ చ్ఛికం కాదు. తర్వాత దశ వారీగా జరిగిన ఉద్యమాు, ధర్నాు, నిరసనకు లెక్కే లేదు. కాని ఎప్పుడూ రాష్ట్రంలో పాక పార్టీ రాజకీయాలో అవి ప్రధాన స్థానం ఆక్రమించక పోగా ప్రైవేటీకరణ వ్యూహాలే ప్రధానంగా సాగాయి. ఎన్‌డిఎ,యుపిఎ-1హయాంలో కొన్ని పరిష్కారాు జరిగినా అంత కు అనేక రెట్లు వేగంతో ప్రైవేటీ కరణ,అమ్మకం వంటి ప్రతిపాదను కొనసాగుతూ వచ్చాయి తప్ప సద్దుమణిగింది లేదు. ఒక్క ముక్కలో చెప్పాంటే దానికి ఎసరు పెట్టడం తప్ప ముందుకు తీసుకు పోవడం ఏలిక ఎజెండాలో లేకపోయింది.
ఉక్కు రక్షణకే ఉద్యమం
రాష్ట్ర విభజన తర్వాత ఎ.పికి మిగిలిన ఒకేఒక పారిశ్రామిక కేంద్రం విశాఖ పట్టణమైతే దానికి ప్రాణవాయువు ఉక్కు ఫ్యాక్టరీ. అయినా దాన్ని కాపాడుకోవడం కీకమనే మెకువ రాష్ట్ర పా కుకు లేకపోయింది. ప్రత్యేక హోదా వంటివి ఇవ్వకున్నా కనీసం దీనిన్క్కెనా పటిష్టపర్చి కాపాడ టానికి కేంద్రానికీ మనసు లేకపోయింది. 2014లో నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన తర్వాత కంపెనీ అంతర్గత మివ కమిటీ విశాఖ ఉక్కు ప్లాంటుకు రూ.4890 కోట్లు అంచనా కట్టింది. వాస్తవానికి 22 వే ఎకరా భూముతో కసి దాని మివ రెండున్నర క్షకోట్లకు పైనే వుంటుంది. అప్పుడే దక్షిణ కొరియా ఉక్కు దిగ్గజం ‘పోస్కో’ ప్రతినిధు 2018 లో పర్యటించడం, 1700 ఎకరా భూమి వారికి కేటాయించి అధు నాతన ఉక్కుఫ్యాక్టరీ నిర్మాణంకై 2019లో అవగా హనా ఒప్పందం ఎంవోయు కుది రాయి. ఆసమ యంలో వారు ముఖ్యమంత్రి జగన్‌ను కుసుకు న్నారు కూడా. ఈకామంతటా దేశంలో రాష్ట్రం లో భిన్నపార్టీు అధికారం చేస్తున్నా ప్రైవేటీ కరణ దిశలో అడుగు ఆగింది లేదు. వారెవరూ వాటి పై పోరాడలేదు సరికదా ప్రజతో ఆ సమా చారం పంచుకుని చైతన్యపరిచింది కూడా లేదు. ప్రస్తు తానికి వస్తే 2019లోనరేంద్ర మోడీ రెండవ సారి విజయం సాధించాక ప్రైవేటీకరణ జ్వరం బాగా పెరిగింది. నిర్మలా సీతారామన్‌ తాజా బడ్జెట్‌లో ఆ ప్రతిపాదను లెక్కకు మిక్కుటంగా వున్నాయి. సంస్థు మాత్రమేగాక కేంద్రం అధీనం లోని భూమును కూడా మివకట్టి అస్మదీ యుకు కట్టబెట్టే ఆర్థిక నీతి అమవుతున్నది. ఈ వేటు విశాఖ ఉక్కుపైనా పడిరది. వంద శాతం ప్రైవేటీక రణ జాబితాలో చేరింది. ఈవార్త వచ్చాక కార్మిక సంఘాు పోరాటం ఉధృతం చేశాయి.
బిజెపి దుర్నీతిపై పోరాటం
విశాఖ ఉక్కు విషయమై పార్టీ ఒక విధానం తీసుకుం టుందనీ, అప్పటి వరకూ ఎవరూ మాట్లాడవద్దని వైసిపి, జగన్‌ ప్రభుత్వ పెద్దు చెప్పారు. చివరకు ముఖ్యమంత్రి ప్రత్యామ్నాయంగా కొన్ని ప్రతి పాదనతో లేఖ రాశారు. అందులో. ప్రత్యే కంగా గను కేటాయించడం, బ్యాంకు రుణాను ఈక్విటీగా మార్చడం, వంటి సూచను చేశారు. ఏడు వే ఎకరా భూమిని అమ్మి ఆమొత్తం అప్పుకు కట్టొచ్చని కూడా విశాఖ పర్యటన సమ యంలో కలిసిన కార్మిక నాయకుకు సూచించారు. ‘పోస్కో’ ప్రతినిధు తనను కలిసిన మాట నిజమే గాని వారికి విశాఖ ఉక్కుపై ఆసక్తి లేదని భావన పాడు, కడప, కృష్ణపట్నం వంటి విషయాు మాట్లా డారని తెలిపారు. ఆ పార్టీ ఎం.పి విజయసాయి రెడ్డి, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌ వంటి వారు పాదయాత్ర చేశారు. తొగుదేశం నాయకుడు పల్లా శ్రీనివాస్‌ ఆరు రోజు నిరాహారదీక్ష తర్వాత ఆస్పత్రిలో చేర్చబడ్డారు. ఆయనను పరామర్శిం చేందుకు వచ్చిన చంద్రబాబు కార్మికు శిబిరాన్ని సందర్శించి ఐక్య పోరాటంలో తాము కలిసిరావ డానికి సిద్ధమని ప్రకటించారు. అయితే రాష్ట్రంలోని రాజకీయ పార్టీన్నీ విశాఖ ఉక్కుపై ప్రజను తప్పుదోవ పట్టిస్తున్నాయని బిజెపి దాడి చేయడం అందరికీ తీవ్రాగ్రహం కలిగించింది. శుక్రవారం నాడు విశాఖలో కార్మిక సంఘా ఆధ్వర్యాన జరిగిన గొప్ప సభలో బిజెపి యేతర పార్టీన్నీ చేతు కలిపి పోరాటానికి మద్దతు ప్రకటించ డంతో బిజెపి దుర్నీతికీ దుష్ప్రచారాకు గట్టి సమా ధానం. ఈ ఐక్య పోరాటాన్ని మరింత ముందుకు తీసుకుపోయి విశాఖ ఉక్కును ప్రైవేటు పావ కుండా కాపాడుకోవాని కార్మికలోకం, రాష్ట్ర ప్రజానీకం కృతనిశ్చయంతో వుండటం అభినంద నీయం. రాష్ట్రంలో పెద్ద పార్టీలైన వైసిపి, టిడిపి తో సహా అందరూ రాజకీయ భేదాకు అతీతం గా రాష్ట్ర మనుగడకు సంబంధించిన ఈ అంశంపై ఉద్యమాన్ని బలోపేతంచేసి బిజెపి కపట నాట కానికి స్వస్తి చెప్పాలి. పదేపదే ఎ.పి పట్ల వివక్షకు, వికృత ప్రచారాకు ప్పాడుతున్న మోడీ సర్కారుకు మర్చిపోలేని పాఠం నేర్పించాలి. రాష్ట్ర వ్యాపితంగా సాగుతున్న ఈ పోరాటం భవిష్యత్‌ రాజకీయాను చాలా ప్రభావితం చేస్తుంది. మతతత్వ రాజకీయా ు ఎ.పిలో చ్లొబాటు కావని చాటి చెప్పి మనుగ డ కోసం నడుం బిగించవసిన సందర్భం ఇది. రాష్ట్రం కోసం విశాఖ ఉక్కు రక్షణ కోసం మొదలైన ఈ సమిష్టి పోరాటం రేపు మిగిలిన న్యాయమైన హక్కు సాధనకు బాట వేయానేది ప్రజందరి ఆకాంక్ష.

ఇదీ ఉక్కు చరిత్ర
విశాఖ ఉక్కు ఆంధ్రు హక్కు అనే పోరాటం ఫలితంగా ఏర్పడిన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కు 50ఏళ్లు దాటింది.ఇప్పుడు మళ్లీ ఉద్యమ జ్వా లు ఎగసిపడుతున్నాయి. విశాఖ ఉక్కు ఉత్తరాంధ్ర హక్కు అంటూ జనం నినదిస్తున్నారు. ఉత్తరాంధ్రలో ప్రస్తుతం ఎక్కడ చూసినా సేవ్‌ స్టీల్‌ ప్లాంట్‌ నినాదం మారుమోగుతోంది.విశాఖ ఉక్కు ఉత్రరాంధ్ర హక్కు అంటూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతోంది. ప్రజల్లో బమైన సెంటిమెంట్‌ ఉండడంతో పార్టీ కు అతీతంగా నేతంతా విశాఖ ఉద్యమాన్ని భుజాన వేసుకునేందుకు మేముసైతం అంటు న్నారు.. కానీఇప్పుడు ఉన్న స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం అంత ఈజీగా జరగలేదు. 32 మంది ప్రాణాు అర్పించారు. జాతీయ నేతకు నిద్రపట్టకుండా విశాఖ ఉక్కు ఆంధ్రా హక్కు అంటూ దిక్కు పెక్కటిల్లేలా నినదించారు..? మళ్లీ ఇప్పుడు ఉక్కు ఉద్యమం ఎగసి పడుతున్న నేపథ్యంలో స్టీల్‌ ప్లాంట్‌ చరిత్రను ఒకసారి తొసుకుందాం..

దాదాపు 50ఏళ్ల క్రితం విశాఖ ఉక్కు ఆంధ్రు హక్కు అనే నినాదం మొదలైంది. అది 1966వ సంవత్సరం..నవంబర్‌ నె ఒకటవ తేదీ..విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఆందోళనకాయి నినదిస్తున్నారు..ఉద్యమం ఉవ్వె త్తున ఎగసిపడడంతో పోలీసు క్పాుు జరి పారు. ఆక్పాుల్లో ముగ్గురు విద్యార్థు.. ఆరుగురు ఉద్యమకాయి మరణించారు.. అదే రోజు ఒక్క విశాఖలోనే కాకుండా….అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ వ్యాప్తంగా పోలీసు క్పాుల్లో మొత్తం 32మందిప్రాణాు అర్పించారు. ఆ విషాద ఘటన జరిగిన మూడేళ్ల తరువాత కేంద్రం ప్రభు త్వం విశాఖలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తున్న ట్టు ప్రకటించింది.1971లో శంకుస్థాపన జరిగితే.. రెండుదశాబ్దా తరువాత పూర్థిస్థాయి ఉక్కు పరిశ్ర మ పనును ప్రారంభమయ్యాయి.

మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర విడిపో యిన తరువాత..మద్రాసునగరాన్ని కోల్పోయా మన్న అసంతృప్తి ప్రజ మనసునుంచి చెరిగిపోలేదు. దానికి తోడు అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మొదటి మూడు పంచవర్ష ప్రణాళికల్లో అన్యాయమే జరిగిం దని ఆంధ్ర ప్రజల్లో బమైన అభిప్రాయం ఏర్ప డిరది. దీంతోఉమ్మడిరాష్ట్రంలోకాంగ్రెస్‌ ప్రభు త్వంపై తీవ్ర వ్యతిరేకత పెరిగింది. ఆ అసంతృప్తిని చల్లార్చేందుకు నాుగో పంచవర్ష ప్రణాళికలో అదనంగా రెండు ఉక్కు కర్మాగారాను ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేయాని ప్రతిపాదించారు. అప్పటికే ఉత్తర భారతదేశంలో ఒడిశాలో రూర్కెలా, మధ్యప్రదేశ్లో భిలాయ్‌, పశ్చిమబెంగాల్‌లో అసన్‌ సోల్‌ ఇలా మూడు కర్మాగారాు ఏర్పాటయ్యాయి. కొత్తగా నిర్మించానుకున్న స్టీల్‌ ప్లాంట్లలో ఒకటి.. అంటే నాుగోది బొకారోలో నెకొల్పాని నిర్ణయించారు. బొకారో ప్రస్తుతం రaార?ండ్‌లో ఉంది. ఐదో కర్మాగారాన్ని దక్షిణ భారతదేశంలో ఏర్పాటు చేయాన్నది అప్పటి కేంద్రప్రభుత్వ ఆలోచన. 1964శీతాకా సమావేశాల్లో ఆ ప్రణా ళిక ముసాయిదాపై ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో చర్చ సందర్భంగా పరిశ్రమ విషయంలో ప్రతిపాదిత ఉక్కు కర్మాగారాన్ని ఆంధ్రప్రదేశ్‌లోనే నెకొల్పాలి అని ఏపీ నేతు అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్నిఇంకా నిర్లక్ష్యంచేస్తే సహించేది లేదని అప్పటి సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి స్పష్టం చేశారు. అప్పటి ముఖ్య మంత్రి ప్రతిపాదనకు అప్పటి ప్రతిపక్ష పార్టీ నాయ కు సీపీఐకు చెందిన పి.వెంకటేశ్వర్లు, సీపీఎం కు చెందిన టి.నాగిరెడ్డి, స్వరాజ్య నేత జి.చ్చన్న, నేషనల్‌ డెమొక్రాట్స్‌ నేత తెన్నేటి విశ్వనాథం, ఇండి పెండెంట్‌ నేత వావిలా గోపా కృష్ణయ్య ఇతర నేతు మద్దతు ఇచ్చారు. అప్పటికే ఐదో ఉక్కు పరిశ్రమ స్థాపన అధ్యయనం చేసిన హిందుస్తాన్‌ స్టీల్‌ మాత్రం విశాఖపట్నంలో పరిశ్రమ ఏర్పాటుకు అనుకూం కాదని నివేదిక ఇచ్చింది. అప్పుడు కేంద్రంలో ఉక్కుశాఖ మంత్రిగా నీం సంజీవరెడ్డి ఉన్నారు. 1965 జనవరి 27న బ్రిటిష్‌ అమెరికన్‌ స్టీల్‌ వర్క్స్‌ ఫర్‌ ఇండియా కన్సార్షియం పేరుతో ఆయన ఒకసాంకేతిక నిపుణు బృందాన్ని నియ మించారు. ఇదిఆరువేర్వేరుస్థలాు విశాఖ పట్నం, బైదిలా,గోవా,హోస్పేట్‌,సేం,నైవేలీను పరిశీ లించిన తరువాత 1965జూన్‌ 25వన నివేదికను ఇచ్చింది. దక్షిణ భారతదేశంలో ఉక్కు పరిశ్రమ స్థాపనకు.. సముద్రతీరంలో అత్యంత అనుకూమైన ప్రదేశం విశాఖపట్నమని తేల్చింది. ఓడరేవు ఉన్న విశాఖపట్నం అన్నివిధాలా అను వైనదని నివేదికలో పేర్కొంది. ఉమ్మడిఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తం గా ఉక్కు కర్మాగారం బమైన సెంటిమెంట్‌గా మారింది. తెన్నేటివిశ్వనాథం సారథ్యంలో..ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం బమైన అఖిపక్ష కార్యా చరణ కమిటీ ఏర్పడిరది. అప్పటికే నివేదిక ఆధా రంగా విశాఖలో ఉక్క కర్మాగారం ఏర్పాటు చేయా ని కేంద్రానికి బంగా తమ వాదన విని పించా రు. అప్పటి ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రి సైతం విశాఖలో ప్లాంట్‌ ఏర్పాటుకు హామీ ఇచ్చా రు. కానీ ఆయన 1966 జనవరిలో ఆకస్మికంగా చనిపోయారు.ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయ్యారు. దీంతో ప్లాంట్‌ ఏర్పాటు ప్రతిపాదనకు మళ్లీ బ్రేకు పడ్డాయి. విశాఖపట్నంలో స్టీల్‌ ప్లాంటు ఏర్పాటు చేయాని డిమాండ్‌ చేస్తూ జూలై 1965న అసెంబ్లీలో ఒకతీర్మానాన్ని ఏకగ్రీ వంగా ఆమోదించారు. ఆ తీర్మానాన్ని స్వయంగా ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి ప్రవేశపెట్టారు. రాష్ట్రం విడిపోయిందనే ఆగ్రహంతో ఉన్న ప్రజ ఆవేదనను అర్థం చేసుకోవాలి అంటే స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు తప్పనిసరి అని అప్పటి కేంద్రాన్ని కోరారు. కానీ ఇప్పట్లో ఐదో ఉక్కుకర్మాగారం ఏర్పాటు సాధ్యం కాదని అప్పటిప్రధాని ఇందిరాగాంధి స్పష్టం చేశారు. కర్ణాటక,తమిళనాడు రాష్ట్రాుకూడా స్టీల్‌ ప్లాంట్‌ కోసం పట్టుపట్టాయి.. అలాంటి సమయంలో ఏపీకి స్టీల్‌ ప్లాంట్‌ ఇస్తే మిగితారాష్ట్రాల్లో ఆందో ళను పెరుగుతాయని ఇందిర భయపడి ఉంటారు. రాష్ట్ర కాంగ్రెస్‌ నేతు సంజీవరెడ్డి, బ్రహ్మానందరెడ్డి మధ్య ఆధిపత్య పోరు కూడా స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు ఆస్యానికి కారణమైంది. ఒకవర్గంపై మరో వర్గం పైచేయి సాధించడానికి ఉక్కు సెంటిమెంట్‌ ను ఎత్తుకున్నాయని అప్పుడు రాజకీయవర్గాల్లో ప్రచారం జోరుగాజరిగింది.ఈరాజకీయా మధ్యస్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం సాధ్యం కాదని బమైన అభిప్రా యం రావడంతో1966 అక్టోబర్‌, నవంబర్‌ నెల్లో ఉద్యమం బపడిరది. విశాఖఉక్కు-ఆంధ్రు హక్కు నినాదంతో ప్రజు ఉద్యమించారు. గుం టూరు జిల్లాతాడికొండకు చెందిన టి.అమృ తరావు 1966 అక్టోబరు15న విశాఖ పట్నంలో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ప్రజా, కార్మిక,విద్యార్థి సంఘా ు ఉద్యమంలో చేరాయి. వారికి విపక్ష రాజకీయ పార్టీు మద్దతుగా నిలిచాయి. రాష్ట్రవ్యాప్తంగా నిరసను ఎగసిపడ్డాయి. బంద్‌ు,హర్తాళ్లు, సభు, సమ్మొ,నిరాహారదీక్షుపెరిగాయి.1966 నవం బర్‌ 1వ తేదీన విశాఖపట్నంలో విద్యార్థు భారీ ప్రదర్శన చేపట్టారు. ఆందోళనకారును చెదర గొట్టేందుకు చేసిన ప్రయత్నం విఫమవటంతో.. పోలీసు క్పాుు జరిపారు. తొమ్మిదేళ్ల బాుడు కె.బాబూరావు సహా తొమ్మిదిమంది చనిపోయారు. వారిలో ముగ్గురు విద్యార్థు కూడా ఉన్నారు. దీంతో ఉద్యమం ఉద్ధృతమైంది. ఉద్యమం హింసా త్మకంగా మారింది. కేంద్ర ప్రభుత్వ ఆస్తు ధ్వంస మయ్యాయి. రైల్వేకి కోట్లాది రూపాయ ఆస్తి నష్టం జరిగింది. విజయవాడలో ఆందోళన చేస్తున్న విద్యా ర్థు నీం సంజీవరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసి ఏూరు కాువలో పడేశారు. ఆందోళన కారుపై పోలీసు క్పాుల్లో..తగరపువసలో ఒకరు, అదిలాబాద్‌లో ఒకరు,విజయవాడలో ఐదుగురు, విజయనగరంలో ఇద్దరు,కాకినాడలో ఒకరు, వరంగల్‌లోఒకరు,సీలేరులోఒకరు, గుంటూ రులో ఐదుగురు చనిపోయారు. మొత్తంమీద విశాఖ తో కలిపి రాష్ట్రవ్యాప్తంగా32మంది ఈ ఉద్యమం కోసం ఒకేరోజు ప్రాణాు అర్పించారు. ఉద్యమం హింసాత్మకంగా మారడం.. ఒకేరోజు అంతమంది ప్రాణాు అర్పించడంతో ఉక్కు కర్మాగారం అంశంపై పరిశీనకు కేంద్ర మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. 1966 నవంబర్‌ 3న ఢల్లీి నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన సీఎం బ్రహ్మానందరెడ్డి.. మంత్రివర్గఉపసంఘం ఏర్పాటు విషయం తెలిపి.. రాష్ట్రంలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు కేంద్రం సరే నందని చెప్పి.. అమృతరావుకు నిమ్మరసం ఇచ్చి నిరాహార దీక్ష విరమింపజేశారు. దీంతో ఉద్యమం సద్దుమణిగింది.అయితే..ఉద్యమాన్ని అణచి వేయ డానికే మంత్రివర్గ ఉపసంఘాన్ని తెరపైకి తెచ్చిందని వివిధ రాజకీయ పక్షాు విమర్శించాయి. అందరూ ఊహించినట్టే కేంద్రం మాత్రం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఒక్క అడుగు కూడాముందుకు వేయ లేదు.. ఆప్రతిపాదను పక్కన పడేసింది. మరోవైపు పోలీసు క్పాుపై న్యాయవిచారణ జరిపిం చాన్న డిమాండ్‌ను ప్రభుత్వం తిరస్కరించటానికి నిరసనగా..1966 నవంబర్‌17నఅసెంబ్లీలో అవి శ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి విపక్షాు. ప్రతిపక్ష పార్టీకు చెందిన 67మంది ఎంఎల్‌ఏు..తమ శాసనసభ సభ్యత్వాకు రాజీనామా చేశారు. సీపీ ఐకి చెందిన నుగురు లోక్‌సభ సభ్యు కూడా రాజీనామా చేశారు. కానీ..ఆ తర్వాత1967 సాధారణ ఎన్నికల్లో ప్రతిపక్షపార్టీు పెద్దగా ప్రభా వం చూపలేకపోయాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 165అసెంబ్లీ సీట్లు,35లోక్‌సభ సీట్లు గొకుని కేంద్ర,రాష్ట్రాల్లో మళ్లీఅధికారంలోకి వచ్చింది. ఉభయ కమ్యూనిస్టు పార్టీ బం 51 నుంచి 20కితగ్గిపోయింది. స్వతంత్ర పార్టీ 29 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. అయితే ఆ ఘటన జరిగిన మూడేళ్ల తర్వాత..1970ఏప్రిల్‌ 17న.. విశాఖలో స్టీల్‌ ప్లాంటు ఏర్పాటు చేయాని నిర్ణ యించినట్లు పార్లమెంటులో ప్రధాని ఇందిరాగాంధీ ప్రకటన చేశారు. స్టీల్‌ప్లాంటుకోసం కురుపాం జమీందాయి 6,000 ఎకరా స్థలాన్ని విరాళం గాఇచ్చారు.
ఆమరుసటి ఏడాది 1971 జనవరి 20న ప్లాంటు నిర్మాణానికి ఇందిర శంకు స్థాపన చేశారు.డీపీఆర్‌ తయారీబాధ్యతను మెస్సర్స్‌ ఎం.ఎన్‌.దస్తూర్‌ అండ్‌ కో సంస్థకు అప్పగించారు. ఆ సంస్థ 1977 అక్టోబర్‌లో తన నివేదిక ఇచ్చింది. 1977లో జనతా ప్రభుత్వం హయాంలో 1,000 కోట్లు మంజూరు చేయటంతో పను మొద య్యాయి. ప్లాంటు నిర్మాణం కోసం సోవియట్‌ రష్యా సహకారం తీసుకుంటూ భారత ప్రభుత్వం 1981లో ఒప్పందం చేసుకుంది. 1982 జనవరి లో బ్లాస్ట్‌ ఫర్నేస్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నిధు కొరతతో నిర్మాణం నెమ్మదిగా సాగింది. 1990లో ఉక్కుఉత్పత్తి ఆరంభమైంది.మరో రెండేళ్లకు పూర్తిస్థాయిలో పనిప్రారం భించింది. అలా ప్రారంభమైన ఉక్కపరిశ్రమ ఇప్పుడు26 వేఎకరాల్లో విస్తరించింది. ప్రతిఏడాది7.3 మిలి యన్‌ టన్ను ఉక్కును ఉత్పత్తి చేస్తోంది. సుమారు 16వేమంది శాశ్వత ఉద్యోగు,17 వేకు పైగా కాంట్రాక్ట్‌ ఉద్యోగుఉండగా.. క్ష లాది కుటుం బాు ఉపాధిపొందు తున్నాయి. కొన్నేళ్లపాటు లాభాు అందించిన స్టీల్‌ ప్లాంట్‌ను..ఇప్పుడు నష్టాపేరుతో ప్రైవేటీకరణ చేసే ప్రతిపా దనతో మళ్లీ ఉక్కు ఉద్యమం ఎగసి పడుతోంది.
-సైమన్‌ గునపర్తి / కె.అశోక్‌ రావ్‌ 

దాడి

ప్రముఖ పరిశోధక రచయిత, విశ్లేషకుడు, డాక్టర్‌ అమ్మిన శ్రీనివాసరాజు థింసా పత్రిక కోసం ప్రత్యేకంగా రాస్తున్న ‘గిరిజన కథావిశ్లేషణ’ ధారావాహికంగా అందిస్తున్న ఈ నెల సంచికలో కథా విశ్లేషణ ‘‘దాడి’’- `సంపాద‌కులు

తరాలు మారుతున్న కొద్దీ గిరిజను ఆలోచనా విధానాల్లో మార్పు రావడం అది తమ సొంతజాతి విచ్ఛిన్నతకి ఎలాకారణం అవుతుందో రచయిత తనదైన ధర్మాగ్రహశైలిలో చెప్పడం జరిగింది. గొత్తికోయ దీనస్థితి ఈకథలో కళ్ళకు కట్టబడిరది. ఛత్తీస్‌ఘడ్‌లోపోలీసు తమ స్వార్థంకోసం ఏర్పాటుచేసుకున్న సల్వాజుడుం రక్షక దళాల‌ హింస పడలేక అక్కడ నుంచి తొగు రాష్ట్రాకు తరలివచ్చిన గొత్తికోయ పరిస్థితి ‘‘పెనంమీద నుండి పొయ్యిలో‘‘పడ్డట్టు అయింది. ఇక్కడి ఫారెస్ట్‌-పోలీస్‌ అధికాయి సంయుక్తంగా చేస్తున్న హింసాత్మక దాడుకు స్థానికంగా ఉండే గిరిజనును పావుగా వాడుకోవడం ఈకథలో రచయిత చూపించిన కొత్త కోణం. ప్వాంచకు చెందిన కవి,కథకుడు ‘‘ విద్యాసాగర్‌’’ తన యొక్క పర్యటన ‌,పరిశీల‌న ద్వారా అందివచ్చిన అనుభవం కొద్ది వ్రాసినకథ ‘‘దాడి’’ దీని రచనాకాం నవంబర్‌ 2000.

మానవ జాతిలోనే ఒకవిశేషమైనజాతిగా చెప్పబడే ‘‘గిరిజనజాతి’’ సంస్కృతిపరంగానేకాక వారి జీవన విధానం ద్వారాకూడా భిన్నత్వం రంగరించుగకుని ఒక్క ప్రత్యేకతను అందిపుచ్చుకుంది. అందుకే అందరూ వారిని గురించి ఆసక్తి చూపిస్తుంటారు.సాధారణంగా కంటికి కనిపించే విషయం గాక అసాధారణంగా ఉండే అంశాన్ని తీసుకుని దాన్నికథగా చెప్పడం ఉత్తమకథా క్షణాల్లో ఒకటి. అలాంటి ప్రయత్నంలో భాగంగానే ప్వాంచకు చెందిన కవి,కథకుడు ‘‘ప్లొు విద్యాసాగర్‌’’ తన యొక్క పర్యటను,పరిశీన ద్వారా అందివచ్చిన అనుభవం కొద్ది వ్రాసినకథ ‘‘దాడి’’ దీని రచనాకాం నవంబర్‌ 2000.
ఆధునిక కాంలో గిరిజను జీవనవిధానం అనుకరణలోపడి తమదైన స్వచ్ఛ తత్వానికి స్వార్ధపు మరకు ఎలా అంటించుకుంటున్నారో చెప్పేప్రయత్నమే ఈ‘‘దాడి’’కథ ప్రధాన క్ష్యంగ కనిపిస్తుంది. తరాు మారుతున్న కొద్దీ గిరిజను ఆలోచనా విధానాల్లో మార్పు రావడం అది తమ సొంతజాతి విచ్ఛిన్నతకి ఎలాకారణం అవుతుందో రచయిత తనదైన ధర్మాగ్రహశైలిలో చెప్పడం జరిగింది.
ఇక కథ విషయానికొస్తే తమతల్లి లాంటి అడవిలోనే తాము పరాయివాళ్ళు అయ్యి స్వార్థపు శక్తు చేస్తున్నఎత్తుగడు వ్యూహాలో చిక్కుకొని నిువ నీడలేక నిత్య సంచార జీవనం గడుపుతున్న గొత్తికోయ దీనస్థితి ఈకథలో కళ్ళకుకట్టబడిరది.ఛత్తీస్‌ఘడ్‌లోపోలీసు తమ స్వార్థంకోసం ఏర్పాటుచేసుకున్న సల్వాజుడుం రక్షకదళా హింస పడలేక అక్కడ నుంచి తొగు రాష్ట్రాకు తరలివచ్చిన గొత్తికోయ పరిస్థితి ‘‘పెనంమీద నుండి పొయ్యిలో‘‘పడ్డట్టు అయింది. ఇక్కడి ఫారెస్ట్‌-పోలీస్‌ అధికాయి సంయుక్తంగా చేస్తున్న హింసాత్మక దాడుకు స్థానికంగా ఉండే గిరిజనును పావుగా వాడుకోవడం ఈకథలో రచయిత చూపించిన కొత్త కోణం.
ఒకరోజు ‘‘మడకంసిరమప్ప’’అనే స్థానిక గిరిజనుడు తమగూడెం సమీపంలో కొత్తగా ఏర్పాటు చేయబడ్డ గొత్తికోయగూడెంకు వెళ్లడం అక్కడ ఆగూడెం దొర అనబడే పెద్దమనిషి‘‘దాదా’’ను కవడం అక్కడి వారిజీవనంచూసి ఆశ్చర్య పోవడం జరుగుతుంది. చిత్రమైన వారి జీవన ఏర్పాట్లు,అంతకు ముందుదాకా అక్కడగ అడవి,చెట్లు, అదృశ్యమయ్యి వాటిస్థానంలో పంటకు పనికొచ్చే పోడుభూమి కనబడటంతో సిరమప్పలో ఆశ్చర్యంతో నిండిన ఈర్ష్య కరుగుతాయి. గొత్తికోయు తమ పోడువ్యవసాయంకు వర్షపు నీరును ఎలాన్వి చేస్తారో నివాసం మొదు వ్యవసాయంవరకు కావసిన ప్రతిఉపకరణను,అటవీ కప నుండి గొత్తికోయు ఎలా తయారు చేసుకుంటారో రచయిత తాను ప్రత్యక్షంగా చూసిన అనుభవా అనుభూతు నుండి అందంగా ఆవిష్కరించారు.సిరమప్ప దాదాను సాధారణపకరింపులోభాగంగా ఇక్కడకుఫారెస్ట్‌ వాళ్ళుకానీ పోలీసుగాని వచ్చారా?అని అడగటంతో దాదాలోఒక్కసారిగా తనకు తెలియని భయం మొదలై గతంలోతాము నివసించే ఛత్తీస్‌ఘడ్‌లో ‘‘సల్వాజుడుం’’మూకు తమనివాసాపై సృష్టించిన బీభత్సం గుర్తుకొచ్చి గతం తాూకు విషాదం కన్నీళ్ళ రూపంలో తన్నుకొస్తుంది. ఎదురుగా ఇళ్ల తగబెట్టినపట్టి మంటు కనిపిస్తాయి. అలా నివా సాు కోల్పోయి బ్రతికిబట్ట కట్టి రోజుకు రోజు ు కాలినడకనమిగిలిన పిల్లాపాపతో కలిసి నడిచి వచ్చి ఇక్కడ ఇలావ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుబండ్లు లాక్కుంటూ ఉంటే ఇప్పుడు సిరమప్ప నోట పోలీసు ఫారెస్ట్‌ వాళ్ళమాట వినగానే దాదా మనసు మళ్ళీ కీడు తుస్తుంది జరగబోయే ఘోరం కళ్ల ముందు కదుతోంది. మళ్లీ ఇక్కడ నుంచి కూడా పారిపోవాలా? అని’’దాదా’’కు లాలో చను మొదవుతాయి. గొత్తికోయ గూడెం నుంచి ఇు్ల చేరిన సిరమప్ప అనుకున్నట్టుగానే ఫారెస్ట్‌ రేంజర్‌ వెంకయ్య పోలీస్‌ ఎస్‌ఐ ప్రభాకర్‌ వచ్చి ఉంటారు. ఇద్దరిలో ఒకరిని మించిన ఆందోళన మరొకరిది. అది వారి వారి కొువు కాపాడుకునే స్వార్థంతోనే తప్ప మరొకటి కాదు గొత్తికోయువ్ల ఫారెస్ట్‌ వారికి గ ఏకైక ఇబ్బంది అడవును నరికి పోడు భూము. నివాసాుగా చేసుకుంటు అడవును అంతం చేస్తారని, పోలీసు వారికి ఏమో నక్సలైట్లకు వాళ్లు భోజనాు పెట్టి వారికి సహాయ సహకారాు అందిస్తారని అనుమానం, వీటివల్లే పోలీసు ఫారె స్ట్‌ వారికి గొత్తికోయు శత్రువు అయ్యారు. గొత్తి కోయను తరిమికొట్టే పనిలో భాగంగా ఈ పోలీసు ఫారెస్టు అధికాయి వాళ్లు కష్టపడకుండా స్థానిక గిరిజనుతోనే వారిని అక్కడి నుంచి వెళ్లగొట్టడం ఈకథలో కొత్తముగింపు. ఆపథకం తోనే అక్కడకు వచ్చిన ఫారెస్ట్‌ వెంకయ్య పోలీస్‌ ప్రభాకర్‌ు స్థానిక గిరిజన నాయకుడైన ‘మడకంసిరమప్ప’ను ప్రభావి తం చేస్తారు, కానీ సొంత సామాజిక వర్గం అయిన గొత్తికోయు మీద తనకు తెలియకుండానే సిరిమప్పలో జాలి కలిగి ‘కష్టపడి పోడుకొట్టుకు న్నారుగా ఇంకేం చేస్తాం బతకనివ్వండి పాపం’అన్న అతడి మాటతో వెంక య్య-ప్రభాకర్‌ వ్యూహం తప్పి పోతుందని ఆందో ళన మొదలై ఇక ఆఖరి అస్త్రం బయటపెడతారు. ఎప్పటినుండో ఇక్కడే ఉంటున్న మీకు చెందాల్సిన ఈ భూము ఎక్కడి నుంచో వచ్చిన గుత్తికోయు అనుభవించడం ఏమిటి మీరు ఇలాజాలిపడి చూస్తుంటే రేపు మీ ప్లికు సెంటుభూమి కూడా మిగదు అన్న పోలీస్‌ ప్రభాకర్‌ మాట బాణాు గురి తప్పలేదు సిరమప్పలో ఆలోచన మొదవు తుంది. ఆదివా సులో ఉండే సహజగుణం మెదిలిఅయిన ఈప నుకు మమ్మల్ని ఎందుకుగుంజుతారు. మీరు మీరు త్చేుకోండి అనిఅసహనంగాఅన్న అతడి మాటతో అతడి మొండితనం గమనించినవాళ్ళు ‘‘మ్లును మ్లుతోనే తీయాలి’’అనే సూత్రం గుర్తుతెచ్చుకొని కొత్త వ్యూహంతో అక్కడినుండి వెళ్ళిపోతారు. పోలీస్‌ప్రభాకర్‌కు వచ్చిన ఆలోచన ప్రకారంగొత్తి కోయకు నక్సల్స్‌తో సంబం ధాున్నాయనే నెపం తో అక్కడినుంచి తరిమి వేయా న్న పౌరహక్కు నేతతోకష్టం, ఒకవేళ అలా చేయకపోతే ఆప్రాంతం నిజంగానే నక్సల్స్‌ అడ్డాగా మరే ప్రమాదముంది. అలా ఆలోచనతో వెళుతున్న వెంకయ్య ప్రభాకర్‌ కు దారిలో పెద్దఆవుగుంపు ఒకటి గొత్తికో యు ఉంటున్న గుట్టవైపు మేతకు వెళ్లడంవారి కంట పడుతుంది, పోలీస్‌ ప్రభాకర్‌ కు మెరుపు లాంటి ఆలోచన వస్తుంది. ‘‘వెంకయ్య గొత్తికోయ ను తరిమేయాలి అంతేనా? అయితే నేను చెప్పిన ట్టు చెయ్యి మూడో కంటికి తెలియకుండా తేడావస్తే బాగోదు’’అంటూ తన పోలీసు వ్యూహపు ఆలోచ నతో ఆదేశిస్తాడు ప్రభాకర్‌. కొద్దిరోజు గడిచాక ఒకరోజు మడకం వారి గుంపంతా సిరమప్ప ఇంటికి చేరుతుంది అందరిదీ ఒకటే ఆందోళన గతకొంత కాంగా అడవికి మేతకు వెళ్ళిన ఆవు ఒక్కొ క్కటిగా కనప డటం లేదు నెరోజుల్లో10ఆవు మాయ మయ్యాయి అక్కడకు చేరిన వాళ్ళంతా రకరకాుగా మాట్లాడుతున్నారు.అడవిలో కొత్త మనుషు కనిపిం చలేదు పులిజాడ కూడా లేదు మరి ఆవు ఎలామాయం అవుతున్నాయి? సిర మప్పకు అంతు పట్టలేదు రేపు పొద్దున్నే అడవికి పోయి మొత్తంగాలిద్దాం అందరూసిద్ధంగా ఉండం డి అంటూ తనగూడెం వాళ్లను ఆదేశిస్తాడు, సాధా రణంగా గిరిజనుల్లో ప్రతిపని సమిష్టిగా చేసే అ వాటు ఉంటుంది. మర్నాడు మడకంవారి గుంపు గిరిజ నుంతా అడవికి బయు దేరుతారు అడవిలో ప్రతిచోట వెతుకుతారు ఎక్కడాతప్పి పోయిన తమ ఆవు ఆచూకీ కనిపించలేదు. చివరి ప్రయత్నంగా గొత్తికోయు నివాసం ఉండి సాగు చేస్తున్న నాుగు గుట్టుచుట్టు గాలిస్తారు పోడు భూమికి పడమర దిక్కు వెళ్లగా అక్కడకొండగడ్డి దట్టంగా పెరిగి ఉంటుంది అక్కడికి గొత్తికోయ గుడిసొ కనిపిస్తు న్నాయి ఆ గడ్డి తొక్కుకుంటూ నడుస్తున్న సిరమప్పకు అక్కడ కనిపించిన దృశ్యంతో ఒళ్ళు జదరిస్తుంది. ఎముక కుప్పను చూసిన మిగతా జనాకు ఆవేశం తన్నుకొస్తోంది సిరమ ప్పకు నోట మాట రాలేదు. ఇది గొత్తికోయ పనే అని అందరూ అనుకుంటారు గొత్తికోయ గుడిసె వైపు ఆవేశాగ్ని గిరిజను రూపంలో వెళుతుంది క్షణాల్లో గొత్తి కోయ గుడిసొ అగ్గి మంటల్లో కాలి బూడిద అయిపోతాయి మంటల్లో కాగా మిగిలిన గొత్తి కోయు నెత్తురోడుతున్న శరీరాతో చెట్టుకొకరు పుట్టకొకరుగా పారిపోతారు ఆమంటల్ని చూస్తూ గొత్తికోయ పెద్దదిక్కు దాదా మొదు నరికిన చెట్టులా కూలిపోతాడు. ఇదంతా ముందే తెలిసిన సిరప్ప గొత్తికోయు వదిలివెళ్లిన బంగారం లాంటి పాతిక ఎకరా పోడుభూమికి హక్కుదారుని అయ్యానని ఆనందంతో చిద్విలాసంగా నవ్వుతూ ఉండటం తో కథ ముగుస్తుంది.ఈ‘దాడి’కథ ద్వారా రచయిత విద్యాసాగర్‌ గొత్తికోయ పక్షమా! స్వార్థంతో గిరిజనేతర అధికాయి గిరిజను మధ్య ఎలాచిచ్చు పెడుతున్నారో చెప్పే ప్రయత్నమా ?లేక ఆధునికఅరాచకాకు అమాయకపు ఆది వాసు ఎలా సమిధవుతున్నారో చెప్పే క్ష్యమా ?అన్న ప్రశ్ను పాఠకుకు వస్తాయి కానీకథ చర మాంకంలో సిరమప్ప మానసిక స్థితిని రచయిత ఆవిష్కరించిన తీరు ఇలా ఉంటుంది. ఇలాంటివి ధ్వంసం చేస్తే పాతిక ఎకరా పోడుభూమితనకు దక్కుతుందని ఫారెస్ట్‌ అధికారి వెంకయ్య చెప్పిన మాటు సిరమప్పకు గుర్తుకు రావడం ఆవును చంపింది గొత్తికోయు కాదని ఫారెస్టరే వాటిని చంపించాడని పాతిక ఎకరా భూమిని ఆశచూపి తనను ఈ విధ్వంసానికి పావుగా వాడుకున్నాడని సిరమప్ప అంతరాత్మకు తొసు.
అలాచీర ముక్కు గిరిజనేతరు స్వార్థబుద్ధి సోకి అతనిలో ఒక ఫారెస్ట్‌ వెంకయ్య ఒక పోలీస్‌ ప్రభాకర్‌ ఒక సల్వాజుడుం సభ్యుడు అగుపిస్తున్నాయి కొత్తరూపం ఎత్తిన గిరిజ నేతరు ఉన్నాడు అంటూ స్వార్ధపు సహజగుణం గ గిరి జనుల్లో ఎలాంటి స్వార్థం దాడి చేస్తుందో చెబు తూ ప్రస్తుతం గిరిజనజాతి చాలావరకు ఈఅను కరణ ప్రవాహంలో పడి పోయిందని భవిష్యత్తులో మరింతగా కూరుకుపోయే ప్రమాదంఉందని భవి ష్యత్తును ఊహించి ఆశించే రచయితగా తనదైన హెచ్చరికతో కూడిన ధర్మాగ్రహం వ్యక్తం చేశారు రచయిత విద్యాసాగర్‌. ఇలాంటి స్వార్థపు దాడుల్లో ఎలాంటి అడవిబిడ్డు బలికావద్దనే విస్తృత ఆలోచ ను ఆచరణదిశగా అందరిలోరావాలి అప్పుడే మన దేశ మూవాసు అనిచెప్పబడుతున్న ఆది వాసు జాతి చరిత్రలో సుస్థిరంగ నిుస్తారు.

ఎవ‌రి క‌న్న బిడ్డ‌రా..ఎక్కి ఎక్కి ఏడ్చింది!

ఇట్లొచ్చిండ్రు, అట్ల బొయిండ్రు.. రెండొందలు సంపాదించిండ్రు.. ‘కూలోన్ని మేపేటందుకే ఉంది ఈ పథకం. కూలోడు ఒక్కడన్నా మాట ఇంటుండా! మన చుట్టూ కూలోడు తిరగుతలేడు! మనమే కూలోడి చుట్టూ తిరుగుతున్నం!’ ‘అసలెందుకు ఈ చట్టం? పీకి పారెయ్యక!’ పాపం! తమ కష్టాల‌కీ, నష్టాల‌కీ అసు కారకులెవరో తొసుకోలేని రైతు సోదయి గ్రామీణ ధనిక వర్గానికి తోడై వెళ్ళగక్కే ఆక్రోశాలు ఇవి. ‘’ఎక్కడ గిట్టుబాటవుతుందండీ కూలి! ఎండా కాం టాంకర్లలో నీళ్ళు తీసుకుపోయి తడిపితేగాని గడ్డపార దిగడం లేదు. ఊరికి ఆమడ దూరంలో చెరువులోకి నడిచిపోయేసరికి సగం ఓపిక సచ్చిపోద్ది. ఇంకోపని దొరక్క కరువు పనిలో కుదురుకున్నాం.’’ ఇదీ కూలీ ఘోష. ఏది వాస్తవం! ఏది అపవాదు! మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం… అనేక పోరాటా తరువాత ఈ చట్టం మెగు చూసింది. ‘పనైనా చూపాలి! తిండైనా పెట్టాలి!’ ఈ నినాదం ఎన్ని సభు, సమావేశాల్లో మరెన్ని ప్రదర్శనల్లో మార్మోగిందో లెక్కించలేం.. ఈ పోరాటాలు, ఉద్యమాలు, సంఘర్షణ ఫలితమే ఈ ఉపాధి హామీ చట్టం. ఇదేదో యూపీఏ ప్రభుత్వం అప్పనంగా చేతిలో పెట్టిన పథకం అనుకుంటే పొరపాటే. అయితే గడచిన కాంలో పథకం అము ఎలా ఉంది. చూద్దాం…
‘కరువు పనలు’ అని జనం నోళ్ళలో నానే ‘ఉపాధి పనలు’ మండు వేసవిలోనే జరుగుతాయి. ఉన్న మారాజు ఏసీలు, కూల‌ర్లు, అధమం ఫ్యాను పెట్టుకొని సేద తీరే రోజుల్లో… గ్రామీణ శ్రామికులు పని కోసం వెంపర్లాడుతూ… పుగు, పారా, తట్ట చేత పట్టుకొని, దాహార్తికి ప్లాస్టిక్‌ డబ్బాల్లో నీళ్ళు పట్టుకొని బయల్దేరతారు. అదే ఆడవాళ్ళయితే ఉదయాన్నే ఇంటెడు చాకిరీ చేసుకొని ఊరికి ఆమడ దూరంలో ఉన్న చెరువు, కుంటు, క్వాల్లో మట్టి తవ్వి కట్టు పోయడానికి బయల్దేరతారు.


ఈ కార్మికలు ప్రధాన సమస్య వేతనం. 2020-21 ఆర్థిక సంవత్సరానికి రెండు తొగు రాష్ట్ర ప్రభుత్వాు ఉపాధి హామీ పనుకు రూ.237గా రోజు వేతనం నిర్ణయించాయి. అది కూడా 8గంటు పని దినం, ఎండాకాం అత్యధిక కేరీు, ఒంట్లో శక్తి ఖర్చయ్యే శారీరక శ్రమకు ఇవే ప్రభుత్వాు వ్యవసాయ కార్మికు వేతనాు నిర్ణయించేటప్పుడు దుక్కి దున్నడానికి 5గంటు పని దినంగాను, ఇతర వ్యవసాయ పనుకు 6గంటు పని దినంగాను నిర్ణయించాయి. గతంలో మహిళా కార్మికు నాట్లు, కోత పనుకు ఉదయం 9-10 గంట మధ్య పోయి సాయంత్రం 5గంటకు తిరిగి వచ్చేవారు. శారీరక శ్రమతో కూడిన కరువు పను చేసి బతకడం తప్ప వేరే మార్గంలేని గ్రామీణ పేద ఆరోగ్య పరిస్థితి, దేహదారుఢ్యం, ఒంట్లో సత్తువ ఇవి ఏ కొంచెమైనా అధినేత, అధికార్ల మెదళ్ళలో ఉన్నాయో లేదో తెలియదు. ఉపాధి పనుకు 8గంటు పనిదినం నిర్ణయించేశారు. నిర్ణయం చేసే ముందు ఏ ఒక్క అధికారి, అధినేత అయినా శ్రామికుడు, శ్రామికురాలితో చర్చించారా! అది జరగని పని కదా! అసు చర్చించాని అనుకోవడమే మన వెర్రిబాగుతనమేమో! ఓట్ల కోసం జనం దగ్గరికి పోయే నాయకు, జనానికి సంబంధించిన నిర్ణయాు చేసేటప్పుడు ఎందుకు జనం దగ్గరికి పోరో?
రోజు వేతనం మరీ అన్యాయంగా నిర్ణయించారు. నైపుణ్యంలేని కార్మికుకు జిల్లా కలెక్టరు రోజు వేతనం నిర్ణయిస్తారు. ఆ లెక్కన విశాఖపట్నంజిల్లాలో రూ.439 నిర్ణయించారు. ప్రతి జిల్లాలో అలాగే ఉంటుంది. కానీ ఉపాధి పథకం కార్మికుకు రెండు తొగు రాష్ట్రాల్లో రూ.237 నిర్ణయించారు. ఇదేనా పేదను ఉద్ధరించే తీరు. ఈ పథకం ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక వనయి, నీటి వనయి పెరిగాయని అధికారిక వెబ్‌సైట్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. అది వాస్తవం కూడా. చెరువు, పశువు కుంటు, పంట కాుమ, చెక్‌ డ్యామ్‌ు, పొలా మధ్య బోదు, మురుగు క్వాల్లో పూడికతీత వంటి పను వ్ల నీటి వనయి పెరుగుతున్నాయి. కొండ ప్రాంతాల్లో ట్రెంచీు తవ్వి నీటి వనరు భ్యత పెంచుతున్నారు. సామాజిక అడవు పెంపకం ఒక ముఖ్యమైన పని. తెంగాణ, రాయసీమ జిల్లాల్లో రైతు పొలాల్లో కంప చెట్లు కొట్టి మొదళ్ళతో సహా తవ్వి పారేస్తున్నారు. పడావుగా ఉన్న రైతు భూము సాగులోకి వచ్చి పత్తి వంటి వ్యాపార పంటు పండిస్తున్నారు. రైతు భూము మివ పెరిగింది. ఎంత చేసినా ఉపాధి పథకానికి కేటాయించిన డబ్బు ‘పే పిండి చందమే’. ప్రజాధనం వధా చెయ్యడమే అని గగ్గోు ఎందుకు? కుక్కని చంపాంటే అది పిచ్చిదని ముద్ర వెయ్యాలి. కాబట్టి జిల్లా కలెక్టర్లు నిర్ణయించిన వేతనం రూ.439 కన్నా దిగ్గోసి అందులో దాదాపు సగం వేతనం రూ.237 నిర్ణయించి, ఇక చాల్లే! నోరుమూసుకుని పని చెయ్యండి అన్న సంకేతాలి స్తున్నారు. పోనీ అదయినా అమవుతోందా! చూద్దాం!
డి.వెంకటక్ష్మి అనంతపురం జిల్లా రెడ్డిపల్లి గ్రామవాసి. ఆమె పేస్లిప్పు ప్రకారం 6రోజు పని చేసింది. ఆరు రోజుకు రూ.428 వేతనం ఇచ్చారు. పేస్లిప్పులో ‘పని చేసిన దినము -6’ అని… మర కింద…’ పని దినము -2’ అని రాశారు. పని చేసిన దినము అంటే ఏంటి? పని దినము అంటే ఏంటి? అధికార్లనడిగితే వచ్చిన జవాబు ఏమంటే ‘’క్యూబిక్‌ మీటరుకు రూ.237 ఇస్తాం. క్యూబిక్‌ మీటరు ఒక్క రోజులో తవ్వుతారా…10 రోజుల్లో తవ్వుతారా అనేది కూలీ ఇష్టం. మీరు ఎన్ని రోజు పని చేసినా క్యూబిక్‌ మీటరు రూ.237 లెక్కన మాత్రమే ఇస్తాం. అంటే ఒక క్యూబిక్‌ మీటరు తవ్వకానికి మూడు రోజు శ్రమ అవసరమయితే, ఈ మూడు రోజుకు కలిపి రూ.237 మాత్రమే ఇస్తాం’’ ఇది అధికార్ల జవాబు. మరి ఆ లెక్కన రోజుకు రూ.80 కూడా గిట్టుబాటు కాదు కదా! అన్న మన ప్రశ్నకు మనమే జవాబు చెప్పుకోవాలి. అది అధికార్లకు, ప్రభుత్వానికి సంబంధంలేని వ్యవహారం అని మనం అనుకోవాలి. మర వెంకటక్ష్మి విషయానికి వద్దాం. ఆమె ‘పేస్లిప్పు’ ప్రకారం 6రోజు పనికి రూ.428 ఇచ్చారు. ఆదివారం శెవుదినంతో కుపుకుంటే 7రోజు పనికి గాను రూ.428. ఒక్క రోజు పనికి అక్షరాలా రూ.61.14 పైసు. బోధపడిరది కదా! రోజుకు రూ.60, రూ.70 కూలి పడుతోందని ఉపాధి కార్మికు మొత్తుకోడానికి గ కారణాలివి.
ఇప్పటి ప్రభుత్వం వారి లెక్కకే వద్దాం. వెంకటక్ష్మికి పని చేసిన దినము ‘6’ అయినా క్యూబిక్‌ మీటర్ల లెక్కన పని దినము ‘2’ అని లెక్కగట్టి రూ.428 చేతిలో పెట్టారు. అంటే ప్రభుత్వం వారి లెక్కన రూ.214 రోజు వేతనం చెల్లించారు. మరి ప్రకటించిన రూ.237 కూడ ఎందుకు ఇవ్వలేదు? మరో ఉదాహరణ. తోక క్ష్మి జాబ్‌ కార్డు ప్రకారం 45రోజు పని చేసిన దినాకు మొత్తం రూ.6,918 వేతనం ముట్టింది. 45రోజుతో భాగిస్తే రోజు కూలి రూ.153.73 పైసు. తోక భాస్కర్‌ జాబ్‌ కార్డ్‌ ప్రకారం 34రోజు పనికి రూ.5,149 ముట్టింది. అంటే ఒక్క రోజు వేతనం రూ.151.44 పైసు. ఇక్కడ ఆదివారం వేతనంలో కూడిన సెవు దినంగా ప్రకటించి లెక్కిస్తే వేతనం ఇంకా తగ్గిపోతుంది. తెంగాణ ప్రభుత్వ వెబ్‌సైట్‌ ప్రకారమే ప్రభుత్వం చెల్లించిన వేతనం రూ.169.30
ఇప్పుడాలోచించి చెప్పండి ? ఇట్టెల్లి, అట్టొచ్చి రూ.200 తెచ్చుకునేది నిజమా? గ్రామీణ పేద పట్ల ఎందుకీ అపవాదు. ఎందుకీ కక్ష. సోషల్‌ ఆడిట్టు మరో ‘సిత్రం’. చెరువు, కుంటు వగైరా మట్టి పని చేసిన సంవత్సరానికి గాని సోషల్‌ ఆడిట్‌ బందం పరిశీలించదు. ఫలితంగా రెండు నష్టాు ఉన్నాయి. వేసవిలో తవ్వకం పని పూర్తయితే జూలై నుంచి పడే వర్షా వ్ల వర్షపు నీళ్ళకు కొట్టుకు వచ్చిన మట్టి చేరుతుంది కదా! మరి చేసిన పను అంచనా ఎలా కడతారు? కాబట్టి టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు తాము ఎక్కడ సోషల్‌ ఆడిట్‌ అధికార్ల ఆగ్రహాకు గురువుతామోనని భావించి ఉపాధి కార్మికుతో అదనంగా పని చేయిస్తారు. కార్మికు శ్రమకు మివలేదు కదా! తిలాపాపం తలా పిడికెడు అంటే ఇదే. రెండవ నష్టం పని దినాు. సోషల్‌ ఆడిట్‌ బృందం ఫ్డీు తనిఖీ చేసే వరకు మరలా ఆ పని చేపట్టడానికి లేదు. గ్రామంలో సరాసరి 45రోజు కన్న ఎక్కువ పని కల్పించలేదు. మిగిలిన 155రోజుకు నిరుద్యోగ భృతి ఇచ్చారా అంటే అదీ లేదు. పథకం అములో కీకపాత్ర పోషించే మేట్ల వ్యవస్థను తెంగాణ ప్రభుత్వం మొత్తానికే తొక్కిపెట్టింది. మొత్తం కార్మికులో సామాజిక పొందిక చూస్తే…దళితు, గిరిజను 40శాతం, మహిళు 59శాతం ఉన్నారు. అనగా జనాభాలో దళితు, గిరిజను, మహిళ శాతం కన్నా ఉపాధి కార్మికుల్లో వారి సంఖ్య ఎక్కువ ఉంది. సమాజంలో వెనక్కి నెట్టివేయబడ్డ వర్గాలే ఉపాధి కార్మికుల్లో అత్యధికుండగా వారి ఉద్ధరణ పేరుతో అటు ప్రభుత్వం మరోసారి మోసగిస్తోంది. ఇటు సమాజం మరోసారి తన అక్కసు వెళ్ళగక్కుతోంది. గ్రామీణ శ్రామికును సంఘటితం చేసే సంఘాకు కొదవ లేదు. అయినా ఉపాధి హామీ కార్మికు గతి ఇలా ఉంది. కారణం వారు అట్టడుగు భాగంలో ఉండి గొంతు మూగబోయిన గ్రామీణ పేదు కావడమే. ‘’ఎవరుకన్న బిడ్డరా! ఎక్కిఎక్కి ఏడ్చింది’’ అన్నట్టయింది వారి పరిస్థితి.
(వ్యాసకర్త – ఎస్.పుణ్య‌వ‌తి, ‘ఐద్వా’ జాతీయ కోశాధికారి, నవతెంగాణ సౌజన్యంతో)

1 2