గాంధీజీ స్ఫూర్తి… రైతాంగ ఉద్యమం

నాడు గాంధీజీని హత్య చేసినవారి వారసులే నేడు దేశ స్వాతంత్య్రాన్నీ విదేశీ కార్పొరేట్లకు సమర్పించడానికి తొందరపడుతున్నారు. అందుకు ముందరి మెట్టుగా కాంట్రాక్టు వ్యవసాయం పేరిట మన దేశంలో, మన భూముల్లో ఏయే పంటు ఏ విధంగా పండిరచాలో ఎవరికి, ఏ రేటుకు అమ్ముకోవాలో, ఏ ధాన్యాు, పప్పు దిగుమతి చేసుకోవాలో నిర్ణయించే హక్కును విదేశీ, స్వదేశీ కార్పొరేట్లకు కట్టబెట్టే చట్టాను చేశారు. గాంధీజీ కన్న కలను సాకారం చేయాని నేడు రైతాంగం పోరాడుతోంది. రైతు కేంద్ర స్థానంలో ఉండే వ్యవసాయాన్ని రక్షించుకుంటూ దేశ ఆహార భద్రతను కూడా పరిరక్షించడం కోసం వారు పోరాడుతున్నారు.
మహాత్ముని 73వ వర్ధంతి.గాంధీజీ బలిదానం చేసిన రోజును అమరవీరు దినంగా పాటిస్తూ దేశవ్యాప్తంగా ఒకరోజు ఉపవాస దీక్ష చేపట్టాని సంయుక్త కిసాన్‌ మోర్చా పిుపునిచ్చింది. ఈ పిుపు ద్వారా తమ ఉద్యమం పూర్తిగా అహిం సాయుతంగా జరుగుతున్న వాస్తవాన్ని మరో మారు ఆచరణ ద్వారా రైతు ఉద్యమం పునరుద్ఘాటించింది. దేశ రాజధానిలో గత 65రోజుగా అత్యంత క్రమశిక్షణతో,పట్టుదతో,శాంతియుతంగా, సమైక్యంగా సాగుతున్న రైతు ఉద్యమం మీద బిజెపి, గోడీ మీడియా అంతులేని దుష్ప్రచారాన్ని సాగిస్తూనే వుంది. ఒకటో,రెండోరాష్ట్రాల్లోని కొద్దిమంది రైతు ు మాత్రమే చేస్తున్న ఆందోళన అని సాగిన ప్రచా రం ఎంత బూటకమో దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ రిపబ్లిక్‌డే నాడు రైతాంగం పాటించిన నిరసన కార్యక్రమాు ప్రపంచానికి తెలియ జెప్పా యి. ఆరోజున ఢల్లీిలో మోడీ అనుకూ శక్తు ఢల్లీి పోలీసుతో కుమ్మక్కై సాగించిన అరాచకం లోగుట్టును సాక్ష్యాతో సహా సోషల్‌ మీడియా బహిర్గతం చేసింది. ఉద్యమంలోకి వేరుపురుగులాగా ప్రవేశించిన దీప్‌సింగ్‌ నాటకం బట్టబయలైంది. ఈరోజు దొంగ లాగా కనిపించకుండా పారిపో వసిన పరిస్థితి అతగాడికి ఎదురైంది.73 సంవ త్సరాక్రితం పట్టపగు అతికిరాతకంగా అహిం సామూర్తి గాంధీజీని కాల్చిచంపిన గాడ్సే వారసులే, హింస,విద్వేషంమూర్తీభవించిన ఆ పరివారమే నేడు శాంతియుతంగా సాగుతున్న రైతు ఉద్యమాన్ని హింసతో, దౌర్జన్యంతో అణచివేయాని ప్రయత్నిస్తు న్నారు. ఆనాడు ఏస్ఫూర్తితో గాంధీజీ పిుపు నందు కుని ప్రజు బ్రిటిష్‌ పాకు దౌర్జన్యాన్ని, హింసను ఎదుర్కొని సత్యాగ్రహ ఉద్యమాన్ని జయప్రదంగా సాగించారో, ఈనాడు అదే స్ఫూర్తితో మన రైత న్ను, అమ్ము…న్ల వ్యవసాయ చట్టా రద్దు కోసం ఉద్యమిస్తున్నారు. వీరికన్నా ఆ మహాత్మునికి గొప్ప వారసు ఇంకెవరుంటారు? ఇంతకన్నా గొప్పగా గాంధీజీకి నివాళు ఎవరు అర్పిం చగరు? వెనకటికి ఒక పరమ దుర్మార్గుడు తన కన్న తల్లిదండ్రునే హతమార్చాడు. ఆ తర్వాత కోర్టులో న్యాయమూర్తి ముందు నిబడి ‘’అయ్యా, జడ్జి గారూ, నన్ను కనికరించండి. నన్ను శిక్షించ కండి. ఎందుకంటే నేను తల్లీ, తండ్రీ లేని అనాథను’’ అని వేడుకున్నాడట. ఇప్పుడు మోడీ ప్రభుత్వం రైతు పట్ల వ్యవహరిస్తున్న తీరు ఆవిధంగానే ఉంది. రైతు చేతుల్లోంచి వ్యవసాయాన్ని ఊడలా క్కుని వారిని విదేశీ, స్వదేశీ కార్పొరేట్ల ముంగిట కట్టుబానిసుగా నిబెట్టే అత్యంత దుర్మార్గమైన చట్టాను ఏకపక్షంగా రుద్ది, ఇప్పుడు తమ ప్రభు త్వం రైతు సంక్షేమం కోసమే ఇదంతా చేసిందని సిగ్గూ, ఎగ్గూ లేకుండా చెప్పుకుంటున్నారు. తకా యను తాకట్టు పెట్టేసిన కొందరు మేధావుచేత అదే విషయాన్ని రోత పుట్టించేలా వాగిస్తున్నారు. భారతీయత గురించి తెగ వాగుతూండే సంఘ పరివారానికి ఆ భారతీయత గురించి ఓనమాు కూడా తెలియవని రైతు ఉద్యమం చాటిచెప్పింది. ‘’భారతదేశంఆత్మ గ్రామసీమల్లో, మన రైతు దగ్గర ఉంది’’ అన్న గాంధీజీ మాటు మహాత్ముడికి ఈ దేశం గురించి ఎంత గొప్ప అవగాహన ఉందో తెలియజేస్తాయి. ఆమహాత్ముడినే పొట్టన పెట్టుకున్న నీచుకు భారతీయత గురించి ఏం తొస్తుంది? గాడిదకేం తొసు గంధపు వాసన? (గాడిదు క్షమించాలి. అవి మనకు గొప్పగా చాకిరీ చేస్తాయి. కార్పొరేట్లకు మాత్రమే చాకిరీ చేసేవాళ్ళతో గాడిద ను ప్చోడం అంటే గాడిదకు అవమానమే). గాంధీజీ కలు గన్న గ్రామ స్వరాజ్యంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మొత్తం దేశానికే వెన్నెముకగా పని చేస్తుంది. గ్రామంలో రైతుదే ప్రధాన భూమిక. ఆ రైతు సుభిక్షంగా ఉంటూ, గ్రామాభ్యుదయానికి కూడా చోదకశక్తిగా పని చేస్తారు. గ్రామీణ కుటీర పరిశ్రము పెద్ద ఎత్తున ఉపాధి క్పనకు తోడ్పడ తాయి. సహకార స్ఫూర్తితో తమ వనరును కబో సుకుని గ్రామీణ ప్రజు గ్రామ స్వపరిపానను నిర్వహిస్తారు. పెట్టుబడిదారీ అభివృద్ధిక్రమం ఇందు కు పూర్తి విరుద్ధం. చిన్న రైతుల్ని, చేతివృత్తుల్ని, సహకార వ్యవస్థని, గ్రామ స్థాయి ప్రజాస్వామ్యాన్ని అది తన క్రూరమైన లాభాపేక్షతో అణచివేస్తుంది. వారందరినీ తన ఫ్యాక్టరీల్లో అత్యంత చౌకగా పని చేసేందుకు పట్టణాకు తరుముతుంది. అప్పటికే అక్కడ కునార్లిుతున్న పట్టణ పేదకు వీరిని పోటీగా నిబెడుతుంది. తమకు అవసరం లేదను కుంటే అత్యంత నిర్దాక్షిణ్యంగా వారిని ఆ పట్టణా నుండే తరిమివేస్తుంది, ఇటీవ కరోనా లాక్‌డౌన్‌ సమయంలో పదు క్ష సంఖ్యలో వసకూలీు ఎటువంటి దయనీయ స్ధితిలో తమ స్వగ్రామాకు చేరుకున్నారో ఆవ్యధార్ధ గాధ చిత్రాు ఇంకా మన కళ్ళ ముందు కదలాడుతూనే వున్నాయి. గాంధీజీ కన్న కలను సాకారం చేయాని నేడు రైతాంగం పోరాడుతోంది. రైతు కేంద్ర స్థానంలో ఉండే వ్యవసాయాన్ని రక్షించుకుంటూ దేశ ఆహార భద్రతను కూడా పరిరక్షించడం కోసం వారు పోరాడుతున్నారు. దేశ ఆహార భద్రతను గనుక కోల్పోతే మనం దేశ స్వాతంత్య్రాన్ని సైతం కోల్పో యే ప్రమాదం ముంచుకొస్తుంది. దేశంలోని రైతాం గం, కార్మికు, కష్టజీవు పోరాడి సాధించుకున్న స్వాతంత్య్రాన్ని కాపాడుకోవడం కోసం నేడు రైతు పోరాడుతున్నారు. అనేక తరగతు ప్రజు, కార్మి కు వారికి అండగా నిబడుతున్నారు.
నాడు గాంధీజీనిహత్య చేసినవారి వారసులే నేడు దేశస్వాతంత్య్రాన్నీ విదేశీకార్పొరేట్లకు సమర్పిం చడానికి తొందరపడుతున్నారు. అందుకు ముందరి మెట్టుగా కాంట్రాక్టు వ్యవసాయంపేరిట మన దేశంలో మనభూముల్లో ఏయేపంటు ఏ విధంగా పండిరచాలో ఎవరికి, ఏరేటుకు అమ్ము కోవాలో, ఏ ధాన్యాు, పప్పు దిగుమతి చేసు కోవాలో నిర్ణయించే హక్కును విదేశీ, స్వదేశీ కార్పొ రేట్లకు కట్టబెట్టే చట్టాను చేశారు. స్వతంత్ర భారత దేశం హరితవిప్లవం ద్వారా సాధించుకున్న ఆహార భద్రతను- అది ఎంత పరిమితం అయినా సరే- సమాధి చేసి తమకన్నా దేశభక్తు ఇంకెవరున్నా రంటూ రంకొ వేస్తున్నారు.
ప్రముఖ మార్క్సిస్టు నేత, సిద్ధాంతవేత్త కామ్రేడ్‌ ఇ.ఎం.ఎస్‌. నంబూద్రిపాద్‌ ‘’మహాత్ముడు-ఆయన సిద్ధాంతాు’’ అన్న ఒకగొప్ప ప్రామాణిక రచన చేశారు. నేటికి ఒక శతాబ్దం క్రితం భారతదేశంలో వచ్చిన రైతాంగ ఉద్యమ మ్లెవ గురించి ప్రస్తావి స్తూ ఈ విధంగా రాశారు. ‘’మొదటి ప్రపంచ యుద్ధం అనంతరం భారత దేశంలోనూ, యావత్‌ ప్రపంచంలోనూ జరుగుతున్న చారిత్రాత్మక పరిణా మా ఫలితంగా ప్రజలో బ్రహ్మాండమైన చైతన్య పు మ్లెవ వచ్చింది. భారతీయ రైతాంగం యొక్క ఆర్థిక పరిస్థితు క్రమక్రమంగా దిగజారుతు న్నాయి. మొదటి ప్రపంచ యుద్ధ కాంలోనూ, దాని తర్వాతనూ అవి మరీ అధ్వాన్నమైనాయి. భారత జాతీయోద్యమంలో అతివాదు బప డ్డారు. కొన్ని ప్రదేశాలో వారు రైతాంగంలోని కొన్ని తరగతు వారితో సంబంధాు పెట్టుకు న్నారు కూడా. టర్కీలోనూ, చైనాలోనూ వచ్చిన విప్లవాు, ముఖ్యంగా రష్యా విప్లవం మొదలైన అంతర్జాతీయ పరిణామాు ఆసియా ప్రజ మనస్సుకు బాగా పట్టాయి. భారతీయ రైతాం గంలో చైతన్యం వృద్ధి పొందించిన కారణాలో ఇవి కొన్నిమాత్రమే. అయితే భారతీయ రైతాం గంలో వచ్చిన చైతన్యానికి ఒక నిర్దిష్టమైన రూపం ఇవ్వడంలో గాంధీజీ వ్యక్తిత్వానికి చాలా ముఖ్యమైన పాత్ర ఉంది. ఈ నూతన చైతన్యం స్వాతంత్య్రం, ప్రజాతంత్రం కొరకు సాగుతున్న రాజకీయో ద్య మంతో ంకెపడి నడవడానికి గాంధీజీ వ్యక్తి త్వం చాలా ముఖ్యమైనపాత్ర వహించింది. పల్లె ప్రజాసా మాన్యాన్ని జాతీయ ప్రజాతం త్రోద్యమం లోకి ఆకర్షించి దానిని బపరచడంలో గాంధీజీ చేసిన సేవను విస్మరించలేం.’’ఆనాడు రైతాంగం ఉద్య మాలోకి రావడానికి దోహదంచేసిన ఆర్థిక దుర్భర పరిస్థితు తిరిగి యథాతథంగా కాకపోయినా, వ్యవసాయ రంగంలో నెకొన్నాయి. జాతీయ స్వాతంత్య్రమూ పెనుముప్పును ఎదుర్కుంటోంది. ఈ పరిస్థితుల్లో రైతు నేడు సాగిస్తున్న ఉద్యమం విజయవంతం కావడం కేవం రైతు ప్రయోజ నా కోసమో, వ్యవసాయరంగ పరిరక్షణ కోసమో మాత్రమే కాదని, విశా దేశ ప్రయోజనా కోసం కూడా అని,ముఖ్యంగా కష్టజీవుందరి ప్రయో జనా కోసమని గ్రహించాలి. రైతు ఉద్యమాన్ని గెలిపించడం కోసంకృషి చేయడం కన్నా మించిన గొప్ప దేశభక్తి వేరే ఏదీ ప్రస్తుత పరిస్థితుల్లో లేదు. దేశం పేరు చెప్పి కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ ప్రజకు తీరని ద్రోహం చేస్తున్న మోడీ విధానాను తిప్పి కొట్టడం కన్నా ముఖ్యమైన కర్తవ్యం మరోటి లేదు.‘’వృద్ధు, స్త్రీు ఉద్యమంలో ఎందు కున్నారు? వాళ్ళను ఇంటికి పంపండి. స్త్రీు లేని ఉద్యమం నమోదుచేయాలి’’ ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్య. ఈ ప్రశ్న గత ఉద్యమాల్లో ఉదయించలేదు. భారత వ్యవసాయదారుల్లో 33శాతం, వ్యవసాయ కూలీలో47శాతం స్త్రీలే. 84శాతం స్త్రీ బతుకు దెరువు వ్యవసాయమే. మరి ఉద్యమంలో ఎందు కుండరు? స్త్రీులేని ఉద్యమాు ఫలించవు. ఇది బాబ్డే భూస్వామ్య స్వభావ పురుషాధిక్య మనస్తత్వం. ‘’నేను స్త్రీని, వద్ధురాలిని, న్యాయవాదిని, న్యాయమైన ఉద్యమంలో పాల్గొంటాను’’ పద్మశ్రీ పురస్కార గ్రహీత, మానవహక్కు, లింగ సమానతా న్యాయ వాది 80ఏండ్ల ఇందిరా జైసింఫ్న్‌ బాబ్డేకు జవాబు చెప్పారు. రాజ్యాంగం5వభాగం,4వ అధ్యా యంలో సుప్రీంకోర్టుపరిధి, అధికారాు నిర్వచించ బడ్డాయి. కార్యనిర్వాహక అతిశయాను, అప్రస్తుత చట్టాను అడ్డుకునే అధికారం సుప్రీంకోర్టుకుంది. రాజ్యాంగం 7వ షెడ్యూల్‌ ప్రకారం కేంద్రం వ్యవసాయ చట్టాు చేయరాదు. చట్టా రాజ్యాంగత్వంపై మాట్లాడని కోర్టు రాజకీయ, పాన నిర్వహణలో జొరబడిర దని విద్యావేత్త, అశోక విశ్వవిద్యాయ పూర్వ ఉపాధ్యక్షు ప్రతాప్‌ భాను మెహతా ఒక వ్యాసంలో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు నిర్ణయం ప్రజాస్వామ్య సంస్థ అధికార విభజనను ఉ్లంఘించింది. రాజకీయ వివాద మధ్యవర్తిత్వం కోర్టు విధి కాదు. ప్రభుత్వానికి, ప్రజకు మధ్య రాజకీయ విధానా మధ్యవర్తిత్వం దాని బాధ్యత. కేంద్ర సాగు చట్టా తో దేశసమాఖ్య స్వభావం ప్రమాదంలో పడిరది. అన్నదాతు అన్నార్తుగా మారే దుస్థితి దాపురిం చింది. కోర్టు ఈ విషయాను పట్టించుకోలేదు. సాగు చట్టా రాజ్యాంగ వ్యతిరేకత, ఉ్లంఘన తీర్మానం కోర్టు బాధ్యత. వ్యవసాయ సంస్కరణు రైతు శ్రేయస్సుకు జరగాలి. కార్పొరేట్ల లాభాకు కాదు. రైతు ఉద్యమం వారి హక్కు పరిధిలోనే ఉంది. ప్రభుత్వం వారిని ఎంతగా రెచ్చగొట్టినా, ఎన్ని అభాండాు వేసినా ఉద్యమం దారితప్పలేదు. ప్రశాంతంగా అద్భుతంగా మానవీయ కోణాల్లో సాగుతోంది. ఈ మహత్తర సామాజిక విప్లవానికి సుప్రీంకోర్టు ఆదేశం కళ్ళెంవేసింది. ఇది ప్రజా ద్రోహానికి దారితీయవచ్చు. జనవరి 26న రైతు సంఘా ట్రాక్టర్‌ ర్యాలీని ఆపమన్న కేంద్ర విజ్ఞప్తిపై సుప్రీంకోర్టు రైతు సంఘాకు నోటీసులిచ్చింది. చట్టా అము స్టే, కమిటి రూపంలో అపరిమిత కాహరణతో ప్రభుత్వానికి బహుమతి ఇచ్చింది. వివాదాస్పద చట్టా వివరాల్లోకి పోలేదు. ఇరు వర్గా భావాు తొసుకోలేదు. రైతు బాధు వినలేదు. న్యాయ విచారణ విధానాను అనుసరిం చలేదు. రాష్ట్రా పరిధిలోని అంశాల్లో కేంద్రం చట్టాు చేయడం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటిం చలేదు. ప్రభుత్వం ఒక అవమానకర చర్య తీసుకో వసిన అనూహ్య పరిస్థితికి నెట్టివేయబడిరది. కోర్టు ఈ విచిత్ర స్థితి నుంచి ప్రభుత్వాన్ని కాపాడిరది. చలి,కరోనా పేరుతో ఉద్యమానికి అడ్డుకట్టవేసే ప్రయత్నం చేసింది. రైతుఉద్యమం చట్టరహి తమన్న భావనకు ఆస్కారమిచ్చింది. ఉద్యమానికి ప్రభుత్వాన్ని కాక రైతును బాధ్యును చేసింది. రైతు ఉద్యమం ఖలిస్థాన్‌ ఉద్యమవాహకమన్న ప్రభు త్వ వాదనకు ఉతమిచ్చే విధంగా ప్రవర్తించింది. తటస్తు, వాదిప్రతివాదుకు ఆమోద్యులైన మధ్యవర్తును అందరి అనుమతితో నియ మించాలి. కమిటి ఉద్దేశం మధ్యవర్తిత్వం కాకపోతే కోర్టు ఇరువర్గా వాదను విని నిజ నిర్ధారణతో తీర్పుచెప్పాలి. కోర్టుఏకపక్షంగా నియమించిన సభ్యు ు నుగురూ మరో అభిప్రాయానికి తావులేని ధర్మోపదేశ చతుష్టయం. వివాదాస్పద సాగు చట్టా ప్రగాఢ పక్షపాత సమర్థకు. రైతు విమర్శకు. నిటి అయోగ్‌సభ్యుడు డా.అశోక్‌ గులాటి, డా.ప్ర మోద్‌ జోషి వ్యవసాయ ఆర్థికనిపుణు. ప్రపంచీ కరణను, వ్యవసాయరంగంలో కార్పొరేట్లను సమ ర్థించిన అనిల్‌ ఘనవత్‌ శెత్కరి (రైతు) సంఘటన అధ్యక్షు. భూపిందర్‌ సింఫ్న్‌ మాన్‌ చట్టాను సమర్థిస్తున్న భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బికెయు) అధ్యక్షు. జనసంఫ్న్‌ క్రియాశీ కార్యకర్త. ఈయ నను బికెయు 14న తొగించింది. కమిటి నుంచి తప్పుకున్నారని ట్వీటింది. అశోక్‌ ఆలోచనలో పడ్డారట! కోర్టు ప్రభుత్వ ఉద్దేశాతో ప్రభావిత మైందన్న అనుమానాకు తావిచ్చింది. రైతు కమిటీ బహిష్కరణకు కారణాు అందించింది. పూర్వ ప్రధాన న్యాయమూర్తి ఆర్‌.ఎం.లోధా ఆధ్వ ర్యంలో పాత్రికేయుడు పి.సాయినాథ్‌, వ్యవసాయ నిపుణుతో కమిటి వేస్తామని సుప్రీంకోర్టు గతంలో సూచించింది. ఆరేండ్ల నుంచి ప్రభుత్వ ప్రతినిధు ప్రజావ్యాజ్యాు దాఖు చేస్తున్నట్టు ఆరోపణ ున్నాయి. కమిటి నిర్మాణంలో కోర్టు తన హామీకి భిన్నంగా ప్రవర్తించింది. 11న కమిటి నిర్మిస్తామని చెప్పి12న ప్రతివాద న్యాయవాదు లేని సమయం లో ఏకపక్షంగా కమిటిని నిర్ణయించింది. ఈ సభ్యు జాబితా కోర్టుకు ఎవరిచ్చారు? ఇందులో ప్రభుత్వ హస్తముందని అనుకునే అవకాశం లేదా? కోర్టు ఆదేశం జైల్లోఉన్న వ్యక్తికి బెయిల్‌ ఇచ్చినట్టు, రాజకీ య సంక్షోభం నుంచి మోడీ ప్రభుత్వాన్ని సంరక్షిం చింది. పార్లమెంటు చేసిన వివాదాస్పద సాగు చట్టామీద ప్రభుత్వానికి రైతుకు మధ్య ఎనిమిది తడవ చర్చు జరిగాయి.
`రచయిత: మాజీ ఎమ్మెల్సీ(ప్రజాశక్తి సౌజన్యంతో)
నిరాహారదీక్షకు దిగిన్ల అన్నదాతు..

దేశ రాజధానిలో అన్నదాత ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. నేడు గాంధీ వర్థంతి సందర్భంగా..సద్భావనా దివస్‌ను పాటించాని రైతు సంఘాు నిర్ణయించాయి. జనవరి 29 సాయంత్రం5 గంట వరకు ఢల్లీి సరిహద్దుల్లో రైతన్ను నిరాహార దీక్షకు దిగారు. ఢల్లీిలో రైతు శాంతియుత ర్యాలీకి సంఫీు భావంగా ఎపి రాష్ట్రవ్యాప్తంగా రైతు నిరాహార దీక్షు చేపడుతున్నారు.

రైతు సంఘా తీర్మానం..
బీకేయూ ప్రతినిధి రాకేష్‌ తికాయత్‌ ఉద్వేగ ప్రసంగంతో ఉవ్వెత్తున రైతు ఉద్యమం ఎగసి పడుతోంది. సరిహద్దుకు వేలాదిగా అన్న దాతు తరలివస్తున్నారు. ఉద్యమాన్ని విచ్చిన్నం చేసే కుట్ర జరుగుతోందని, తమ నేతపై అక్రమ కేసు పెడుతున్నారని ఆరోపిస్తూ రెండో దశ పోరాటం చేపట్టాని రైతు సంఘాు తీర్మానిం చాయి.
యుపి నుండి ఢల్లీికి రైతన్ను..
మరోవైపు రైతు ఆందోళనకు మద్దతుగా యుపి లోని ముజఫర్‌నగర్‌లో ప్రత్యేక సమా వేశాన్ని నిర్వహించారు. యుపికి చెందిన రైతు ఢల్లీికి తరలివచ్చి రైతు ఆందోళనకు మద్దతు పకాని ఈ సమావేశంలో నిర్ణయించారు.
20 వేకు పైగా ఆందోళనలో అన్నదాతు..
యూపీ, హర్యానా రాష్ట్రా నుంచి రైతన్ను పోటెత్తారు.మీరట్‌,బిజ్నోర్‌,బాగ్‌పట్‌, ముజఫర్‌ నగర్‌,మొరాదాబాద్‌,బుంద్‌షహర్‌ ఇలా అన్ని జిల్లా నుంచి ఘాజీపూర్‌కు వేలాదిమంది అన్న దాతు చేరుకుంటున్నారు. ప్రస్తుతం 20 వేకు పైగా రైతన్ను ఆందోళనలో ఉద్యమి స్తున్నారు. మరోవైపు,హర్యానాలోని 14జిల్లాల్లో ఈరోజు సాయంత్రం ఐదు గంట వరకు ఇంటర్‌నెట్‌ సేవను నిలిపి వేస్తున్నట్లు అది óకాయి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే జిల్లాసంఖ్య 17కు పెంచింది. తెలిపారు. ఢల్లీి సరిహద్దుతో పాటు పరి సర ప్రాంతాల్లోనూ కేంద్ర ప్రభుత్వం ఇంటర్‌నెట్‌ సేవను నిలిపి వేసింది. సోషల్‌మీడియాలో పుకార్లు వ్యాప్తి చెంద కుండా ఉండేందుకే ఇంటర్‌ నెట్‌ సేవను నిలిపివేసినట్లు ప్రభుత్వం వాదిస్తోంది.
మీతూటాకు భయపడేది లేదు : రాకేష్‌ తికాయత్‌
ఘాజీపూర్‌ సరిహద్దుల్లో స్థానికు ఆందో ళనతో అక్కడి నుంచి వెళ్లి పోవాంటూ రైతుపై పోలీసు ఒత్తిడి పెంచారు. రెండు నెలుగా ఆందోళన చేస్తున్న రైతును ఖాళీ చేయించాని చూశారు. కానీ ఖాకీ ప్రయత్నం వృథా అయిం ది. మీ తూటాకు భయపడేది లేదంటూ రాకేష్‌ తికాయత్‌ తెగేసి చెప్పారు. తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని రైతన్ను కన్నీటి పర్యంతమయ్యారు.

పల్లెల్లో ఎన్నిక ల  సందడి….!

పల్లెపోరులో రాజకీయ ఉనికిని కాపా డుకునేందుకు పార్టీు సిద్ధమవుతున్నారు. గతేడాది మార్చిలో జరగాల్సిన స్థానిక ఎన్నికను కరోనా వైరస్‌ కారణంగా వాయిదా వేసిన ఎన్నికు సంఘం ఎట్టకేకు జనవరి 23తేదీన నోటిఫికేషన్‌ను విడు ద చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్‌ పూర్తయిన తరువాతే ఎన్నికు నిర్వహిస్తామని పట్టుపట్టడంతో ఎన్నిక కమిషన్‌ కోర్టును ఆశ్రయిం చింది. సర్వోన్నత న్యాయ స్థానం సోమవారం ఎన్నికు నిర్వహించాని తీర్పు ఇచ్చింది. ఇప్పటికే సర్పంచి ఎన్నికకు రిజర్వేషన్లు ఖరారు కావడంతో పల్లెలో రాజకీయం వేడెక్కింది. కరోనా నిబంధను పూర్తిగా సడలించడంతో ఆయా రాజకీయ పార్టీ నాయకు వివిధ కార్యక్రమాకు హాజరవుతూ తమ పార్టీ కార్యకర్తను ఆకర్షిస్తున్నారు.


ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నిక హడావిడి కొనసాగుతోంది. నాుగువిడతగా జరిగే పంచాయితీ ఎన్నికు ఈనె 9న తొలివిడత ఎన్నికు జరగనున్నాయి. ఇంకా మూడు విడతుగా కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పల్లెల్లో తమఅదృష్టం పరీక్షించుకునేందుకు ప్రయ త్నాు చేస్తున్నాయి. ఈనేపథ్యంలో రిజర్వేషన్ల అంశం ఆసక్తికరంగా మారింది. ఎప్పుడు ఎక్కడ ఎన్నికు జరిగినా అన్నింటికంటే ముందు చర్చకు వచ్చే అంశం రిజర్వేషన్‌. ఏగ్రామంలో ఎవరు పోటీ చేయాని.., ఏమండలాన్ని ఎవరికి కేటాయిం చారనే అంశంపైనే అందరి దృష్టి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నిక రిజర్వేషన్లు కూడా చర్చనీయాంశ మ య్యాయి. ఇప్పటికే ఎన్నికకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారయ్యాయి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇవే తొలిపంచాయనీ ఎన్నికు కావడంతో రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ ఆసక్తికరంగా మారింది. ఈసారి రిజర్వేషన్లను అధికాయి ఆయా సామా జిక వర్గా జనాభా, గ్రామ పంచాయతీ సంఖ్య ఆధారంగా చేపట్టారు.
రిజర్వేషన్‌ ప్రక్రియ ఇలా..!
ఈఎన్నికు నవ్యాంధ్రలో జరుగుతున్న తొలి పంచాయతీ ఎన్నికు అయినందున గత ఎన్నికను పరిగణలోకి తీసుకోకుండా రిజర్వేషన్లు కేటాయించారు. ఎస్సీ,ఎస్టీ స్థానాకు జనాభా ప్రాతి పదికన,. బీసీస్థానాకు ఓటర్ల ప్రాతిపదికన రిజర్వే షన్‌ ప్రక్రియ చేపట్టారు. మండలా వారిగా చూస్తే ఎస్సీ, ఎస్టీ జనాభాను మండ జనాభాతో భాగించి మండంలో ఉన్న మొత్తం జనభాతో గణించి ఖరారుచేశారు. బీసీ రిజర్వేషన్‌ విషయానికి వస్తే బీసీ వర్గానికి చెందిన మండ ఓటర్లను, మొత్తం మండ ఓటర్లతో భాగించి మండంలోని మొత్తం పంచాయతీతో గణిస్తారు. ఇలా వచ్చిన పంచా యతీను బీసీకు కేటాయిస్తారు.
ఎస్సీ,ఎస్టీ,బీసీరిజర్వేషన్లు ఖరారైన తర్వాత మిగిసిన గ్రామ పంచాయతీను అన్‌ అన్‌ రిజర్వ్డ్‌ కేటరిగీకి ఖరారు చేస్తారు. రిజర్వేషన్‌ లెక్కు పూర్తైన అనంతరం ఆయా వర్గాకు కేటా యించిన స్థానాల్లో50శాతం మహిళకు కేటాస్తారు. అంటే ఎస్సీకు కేటాయించిన వాటిలో 50శాతం, ఎస్టీకు కేటాయించిన వాటిలో 50శాతం, బీసీ కోటాలో 50శాతం, జనరల్‌ స్థానాల్లో 50శాతం చొప్పున మహిళకు ఇస్తారు. గ్రామ పంచాయ తీతో పాటు వార్డుకు కూడా అధికాయి రిజర్వే షన్లు కేటాయిస్తారు. ఇవి గ్రామ జనాభా, ఓటర్లు, వార్డు సంఖ్య, ఆధారంగా ఖరారు చేస్తారు.
గత ఎన్నికల్లో ఏం జరిగింది…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013 జూలైలో పంచా యతీ ఎన్నికను మూడు దశల్లో నిర్వహించారు. జూలై 23,27,31తేదీలో వాటిని నిర్వహిం చారు. అప్పట్లో మొత్తం 21,441 పంచాయితీకు ఎన్నికు జరిగాయి. అందులో2,422 గ్రామ పంచాయతీు ఏకగ్రీవం అయ్యాయి. అప్పట్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 293 గ్రామ పంచాయతీు ఏకగ్రీవం కాగా, ఆతర్వాత శ్రీకా కుళం 202, న్లెూరు జిల్లాలో194 గ్రామ పంచా యతీ సర్పంచ్‌ లోను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అత్య్పంగా రంగారెడ్డి జిల్లాలో 31, కరీంనగర్‌ జిల్లాలో 40 పంచాయతీు మాత్రం ఏకగ్రీవంగా పూర్తయ్యాయి. కొన్ని గ్రామపంచాయతీల్లో ముం దుగానే ఒప్పందా ప్రకారం ఏకగ్రీవాు జరగ్గా, మరికొన్ని చోట్ల నామినేషన్లు చ్లొబాటు కాక పోవడం సహా ఇతర కారణాతో గ్రామ పంచాయ తీు ఏకగ్రీవంగా ఎన్నికయిన అనుభవం ఉంది.
ఏకగ్రీవ పంచాయతీకు అదనంగా నిధు
ఎన్నిక పేరుతో పల్లెల్లో వివిధ పక్షాు తపడకుండా ఏకగ్రీవంగా ఎన్నికు పూర్తి చేసు కుంటే వారికి అదనపు ప్రయోజనం కలిగించేందుకు ప్రభుత్వాు ప్రయత్నిస్తున్నాయి. అలాంటి ఏకగ్రీవ పంచాయతీకు అదనపునిధు కేటాయించే పథ కాన్ని1960లోరాజస్తాన్‌ ప్రారంభించింది. ఆతర్వా త కొన్నిరాష్ట్రాు దీనిని అము చేస్తున్నాయి. ప్రస్తుతం హరియాణా,తెంగాణా,గుజరాత్‌ వంటి రాష్ట్రాల్లో వీటిని అము చేస్తున్నారు. ఉమ్మడి ఏపీలో 2001 నుంచి వీటిని అము చేస్తున్నారు. 2006లో కూడా రాయితీను ప్రకటించారు. పదేళ్ల తర్వాత 2013 వచ్చేనాటికి ఈ నజరానా అనేక రెట్లు పెరిగింది.
జనాభా ప్రాతిపదికన ఏకగ్రీవ పంచాయితీకు తాయిలాు
2001నుంచి జనాభా5వే లోపు ఉన్న పంచయాతీకు 15వే రూపాయు,5-15 వే మధ్య ఉంటే 30 వేరూపాయు, 15 వే కన్నా ఎక్కువ జనాభా ఉంటే 50 వే రూపాయ చొప్పున ఇచ్చారు.
2008లోవాటిని సవరించారు. రెండు కేటగిరీుగా మార్చారు.15వేలోపు జనాభా ఉన్న పంచాయ తీకు రూ.5క్షు,15మే పైబడిన పంచాయ తీకు రూ. 15క్షు చొప్పున కేటాయించారు.
2013లో అది మరింత పెరిగింది.
15వేలోపు జనాభా ఉన్నగ్రామాకు రూ.7 క్షు, 15మే పైబడిన గ్రామ పంచాయతీకు రూ. 20క్ష చొప్పున ప్రకటించారు.ఈ నిధును ఎన్నిక అనంతరం ప్రభుత్వాు బడ్జెట్‌ను బట్టి దశ వారీగా విడుద చేసినట్లుగా గతంలో ఏకగీ వ్రం అయిన పంచాయతీకి సర్పంచిగా పనిచేసిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎంఅప్పనర్సి తెలి పారు.‘‘ఆదాయ వనరుల్లేని సీతంపేట ఏజన్సీ లోని మా గ్రామాకు అదనంగా రూ.5క్ష నిధు కేటాయించడమే గొప్పగా భావించాం. అయితే అది ఏకకాంలో అందలేదు. దాని వ్ల కొంత సమస్య అనిపించింది. రాష్ట్ర విభజన తర్వాత నిధు పరిస్థితి మరింత సమస్య అయిపోయింది. దాంతో పంచాయతీలో అభివృద్ధికి ఆస్కారం లేకుం డా పోయింది’’ అని ఆయన తెలిపారు. 2013 పంచాయతీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ పరిధిలోని 13 జిల్లాల్లో 1835గ్రామపంచాయతీకు ఏకగ్రీ వంగా ఎన్నికు జరిగాయి. వాటికి ప్రోత్సాహకాు గా ప్రభుత్వం ప్రకటించిన నగదు బహుమతును రూ. 128.45కోట్లను 2015 ఏప్రిల్‌ 23న నాటి ప్రభుత్వం విడుద చేసింది. ఆ తర్వాత పంచాయ తీకు అవి చేరడానికి మరింత సమయం పట్టిందని నాటి సర్పంచు తెలిపారు. 2006 పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవం అయిన వాటికి 2008 నవం బర్‌లో నజరానా కింద నిధు విడుదయ్యాయి.
ఏకగ్రీవా కోసం ప్రభుత్వ ప్రయత్నాు
ఏకగ్రీవ పంచాయతీను ప్రోత్సహించే దిశలో ప్రభుత్వం ఈసారి మరింత భారీగా ప్రయో జనాు కల్పించేందుకు సిద్ధమవుతోంది. దానికి అనుగుణంగా జీవోఆర్టీనెం.34ని విడుద చేసింది. గతంలో 2013నాటి జీవో నెం.1274ని సవరిం చింది. అదనంగా కొత్త కేటగిరీు చేశారు. గతంలో ఉన్న రెండు కేటగిరీ స్థానంలో ఈసారి 4తరగ తుగా విభజించి పంచాయతీకు ప్రయోజనం కల్పిస్తామని చెబుతున్నారు.రెండు వేలోపు జనాభా ఉన్న పంచాయతీల్లో ఏకగ్రీవంగా ఎన్నికు జరిగితే ఆ పంచాయతీకి రూ.5క్ష వరకు నగదు ప్రోత్సా హం అందిస్తామని ప్రకటించారు. గతంలో2 వే లోపు పంచాయతీను ప్రత్యేకంగా విభజించలేదు.
అలాగే 2001నుంచి 5000 లోపు జనాభా వుండే పంచాయతీకు ఏకగ్రీవ ఎన్నికు జరిగిన పక్షంలో రూ.10క్షు నగదు ప్రోత్సాహం అందిస్తారు. 5001 నుంచి10 వే జనాభా వున్న పంచాయతీకు ఏకగ్రీవం అయితే రూ.15 క్ష నగదు ప్రోత్సాహం అందుతుంది. పదివే కన్నా అధికంగా వున్న పంచాయతీకు రూ.20 క్ష రూపాయ నగదు ప్రోత్సాహం అందిస్తామని పేర్కొన్నారు. ఏకగ్రీవా ద్వారా పంచాయతీకు ఎన్నికు జరగడాన్ని ప్రోత్సహించానే మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ఈనిర్ణయం తీసుకుందని ఏపీ పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచం ద్రారెడ్డి తెలిపారు.‘‘స్వేచ్చాయుత వాతావరణంలో పంచాయతీ ఎన్నికు జరగాని కోరుకుం టున్నాం. ఏకగ్రీవంగా ఎన్నికు జరిగితే గ్రామా భివృద్ధికి దోహదపడుతుంది. అందుకే ఈ ప్రోత్సా హకాతో గ్రామా అభివృద్ధికి మరింత తోడ్పడేం దుకు నగదు బహుమతు ప్రకటించాం. దేశం లోని పు రాష్ట్రాు ఇదే విధానాన్ని అనుసరి స్తున్నాయి. గతం కన్నా ఈసారి పెద్దమొత్తానే ఏకగ్రీవా కోసం ఈ ప్రభుత్వం ప్రకటించింది. గ్రామ పంచాయతీ ఎన్నికు రాజకీయాకు అతీతంగా నిర్వహిస్తున్నందున ఆ స్పూర్తితో ప్రజు సోదరభావంతో తమ గ్రామా అభివృద్ధికి, సంక్షే మానికి ఏకగ్రీవంగా ఎన్నికను జరుపుకోవాలి’’ అని కోరారు.
గత ఏడాది ఏకగ్రీవాపై వివాదం
కరోనా కారణంగా అప్పట్లో వివాదాస్పద పరిస్థితుల్లో వాయిదా పడిన స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకి అనుకూంగా అనేక చోట్ల ఏకగ్రీవంగా ఎన్నికు జరిగినట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా తీవ్ర హింస చెరేగింది. పు చోట్ల ప్రతిపక్షా నేత ను నామినేషన్లు కూడా వేయనివ్వలేదనే విమర్శు వచ్చాయి. అప్పట్లో వాయిదా పడిన నాటికి 2119 ఎంపీటీసీ స్థానాతో పాటుగా 125 జెడ్పీటీసీను కూడా ఏకగ్రీవంగా చేశారు. అందులో దాదాపుగా అధికార పార్టీకే 95 శాతం పైగా సీట్లు దక్కాయి. దాంతో ఇదంతా అధికారాన్ని దుర్వినియోగం చేసి ఏకగ్రీవాు చేసుకున్నారంటూ విపక్షాు ఎన్నిక సంఘానికి ఫిర్యాదు చేశాయి.
‘‘గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా అలాంటి పరిస్థితి తీసుకురావాని చూస్తున్నారు. ఎస్‌ఈసీ పటిష్టంగా వ్యవహరించాలి. అవసరం అయితే కేంద్ర ప్రభుత్వ బగా సహాయం తీసుకోవాలి. ఏపీ ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు తీరుని సరిదిద్దాలి. ఏకగ్రీవాకోసం ఇతర పార్టీ నేతను బెదిరించడం, దౌర్జన్యాు చేయడం వంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలి. ఏకగ్రీవాకు నజరానా పేరుతో మభ్యపెట్టే ప్రయత్నాు తగవు. గత ఎన్నికల్లో చిత్తూరు , గుంటూరు జిల్లాల్లో భారీగా అక్రమాు జరిగాయి. ఆ జిల్లాల్లో కలెక్టర్లను విధుల్లోంచి తొగించడం దానికి నిదర్శనం. రాయసీమ, ప్రకాశం, న్లెూరు జిల్లాల్లో కూడా స్వేచ్ఛాయుత ఎన్నిక నిర్వహణకు అవకాశం కల్పించాలి’’ అని టీడీపీ ఏపీ అధ్యక్షుడు కే అచ్చెన్నాయుడు అభిప్రాయపడ్డారు.
ఏకగ్రీవా కోసం వేంపాటు…
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉమ్మడి నిర్ణయంతో ఏకగ్రీవం జరిగితే మంచిదే కానీ అనేక చోట్ల భిన్నమైన పరిస్థితున్నాయని స్థానిక స్వపరిపాన పత్రిక ప్రతినిధి రామకృష్ణ అంటున్నారు. పంచాయతీ ఎన్నిక ఏకగ్రీవాపై ఆయన బీబీసీతో మాట్లాడారు.
‘‘గ్రామ పంచాయతీల్లో ఒకనాటి పెత్తనం కొంత వరకూ సడలింది. కానీ నేటికీ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆపార్టీ నేత మాటే చ్లొబాటు అవుతోంది. పథకాు, ఇతర ప్రయోజనాను చూపించి ప్రజను లొంగదీసుకునే అవకాశం ఉంటుంది. అయితే కొన్నిచోట్ల ఏకగ్రీవా కోసం పంచా యతీలో వేంపాటు జరుగుతున్నాయి. గుడికి ఏదో చేయిస్తానని లేదంటే ఫలానా సంఘానికి ఏదో ఇస్తానని ఇలా ఎవరు ఎక్కువ ఇస్తే వారికే పదవి కట్టబెట్టే రీతిలో వేంపాటు సాగుతు న్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఎవరు ఎక్కువ వెచ్చిస్తే వారికే పంచాయతీ పదవు కట్టబెట్టడం సరైనది కాదు. అలాంటి వాటిని అడ్డుకోవాలి. ప్రజంతా ఉమ్మడిగా నిర్ణయం తీసుకుని గ్రామాభివృద్ధి కోసం సమిష్టి నిర్ణయాు తీసుకునే పద్ధతిని మాత్రమే ప్రోత్సహించాలి’’ అంటూ వివరించారు.
ఏకగ్రీవ పంచాయితీ ప్రయోజనా కోసం కసరత్తు…
పంచాయతీ ఎన్నికు ఏకగ్రీవంగా నిర్వహిస్తే భారీ నజరానా ప్రకటించినప్పటికీ వాటిని విడుద చేసుకునేందుకు పు ప్రయత్నాు చేయాల్సిన అనుభవం గతంలో ఉందని పువురు మాజీ సర్పంచ్‌ ు అంటున్నారు. ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా ఎన్నికు పూర్తి కాగానే ఆయా పంచాయతీకు నిధు జమయ్యేలా నిర్ణయం తీసుకోవాని స్థానిక సంస్థ ప్రతినిధిగా పనిచేసిన పలివె వీరబాబు అన్నారు.
ఆయన బీబీసీతో మాట్లాడుతూ ‘నేను సర్పంచ్‌ గా చేశాను. మా ప్రాంతంలో ఏకగ్రీవాు జరిగిన పంచాయతీున్నాయి. కానీ వాటికి ప్రకటించిన నజరానా సకాంలో దక్కకపోవడంతో చాలా సమస్య అయ్యింది. పదే పదే డీపీఓ కార్యాయా చుట్టూ తిరగాల్సి వచ్చింది. పంచాయతీకు నిధు కేటాయించడంలో రాష్ట్ర ప్రభుత్వ తీరు మారాలి. కేంద్రం నుంచి వస్తున్న ఆర్థిక సంఘం నిధు కేటాయింపులోనే తీవ్ర జాప్యం జరుగుతోంది. పార్టీు మారినా అన్ని ప్రభుత్వాు అదే రీతిలో వ్యవహరించాయి. స్థానిక సంస్థకు ఆదాయం వచ్చే ఇసుక సహా అనేకం ప్రభుత్వా చేతుల్లోకి వెళ్లాయి. ఇప్పుడు నిధు కోసం ప్రభుత్వ దయాదాక్షిణ్యా మీద ఆధారపడాల్సి వస్తోంది. పైగా కొన్ని సార్లు కేంద్రం నిధు విడుద చేసిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాటిని అందించడంలో జాప్యం జరుగుతోంది. ఇలాంటివి సరిదిద్దితేనే పంచాయతీకు ఎక్కువ మేు జరుగుతుంది’ అంటూ వివరించారు.

తొలి దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు 

ఏపీ వ్యాప్తంగా తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 12:30 గంటల వరకు 62 శాతం పోలింగ్ నమోదయ్యింది. మధ్యాహ్నం 3:30 వరకు పోలింగ్ కొనసాగనుంది. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారి గిరిజా శంకర్ పర్యవేక్షిస్తున్నారు. సెన్సిటివ్‌, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌ కెమెరాలు ఏర్పాటు చేశారు.

12 జిల్లాల్లోని 18 రెవెన్యూ డివిజన్లలో తొలిదశ పంచాయతీ ఎన్నికలు
తొలిదశ పోలింగ్ జరిగే రెవెన్యూ డివిజన్లు: శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ..
తొలిదశ పోలింగ్ జరిగే రెవెన్యూ డివిజన్లు: అనకాపల్లి, కాకినాడ, పెద్దాపురం
తొలిదశ పోలింగ్ జరిగే రెవెన్యూ డివిజన్లు: నరసాపురం, విజయవాడ, తెనాలి, ఒంగోలు
తొలిదశ పోలింగ్ జరిగే రెవెన్యూ డివిజన్లు: కావలి, చిత్తూరు, కదిరి, నంద్యాల, కర్నూలు
తొలిదశ పోలింగ్ జరిగే రెవెన్యూ డివిజన్లు: కడప, జమ్మలమడుగు, రాజంపేట

► శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ రెవెన్యూ డివిజన్లలో తొలిదశ పంచాయతీ ఎన్నికలు
► ఎల్ఎన్ పేట, లావేరు, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, టెక్కలి, నందిగాం..
► కొత్తూరు, హిరమండలం, పాతపట్నం, మెళియాపుట్టి మండలాల్లో తొలిదశ ఎన్నికల పోలింగ్

 విశాఖ: అనకాపల్లి రెవెన్యూ డివిజన్‌లో తొలిదశ ఎన్నికల పోలింగ్
► అచ్యుతాపురం, అనకాపల్లి, చీడికాడ, దేవరాపల్లి, కె.కోటపాడు..
► కశింకోట, వి.మాడుగుల, మునగపాక, రాంబిల్లి, యలమంచిలి..
►బుచ్చయ్యపేట, చోడవరం మండలాల్లో తొలిదశ ఎన్నికల పోలింగ్

తూర్పు గోదావరి:
►కాకినాడ, పెద్దాపురం రెవెన్యూ డివిజన్లలో తొలిదశ పంచాయతీ ఎన్నికలు
►గొల్లప్రోలు, కాకినాడ రూరల్‌, కరప, పెదపూడి, పిఠాపురం, సామర్లకోట, తాళ్లరేవు..
► యు.కొత్తపల్లి, గండేపల్లి, జగ్గంపేట, కిర్లంపూడి, కోటనందూరు..
► పెద్దాపురం, ప్రత్తిపాడు, రంగంపేట, రౌతలపూడి, శంఖవరం.. 
►తొండంగి, తుని, ఏలేశ్వరంలో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్

పశ్చిమ గోదావరి:
►నర్సాపురం డివిజన్‌లో తొలిదశ పంచాయతీ ఎన్నికలు
►ఆచంట, ఆకివీడు, భీమవరం, కాళ్ల, మొగల్తూరు..
►నర్సాపురం, పాలకోడేరు, పాలకొల్లు, పోడూరు..
►ఉండి, వీరవాసరం, యలమంచిలిలో తొలిదశ పంచాయతీ ఎన్నికలు

కృష్ణా:
విజయవాడ రెవిన్యూ డివిజన్‌లో తొలి దశ ఎన్నికలు
చందర్లపాడు, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేట, కంచికచర్ల..
కంకిపాడు, మైలవరం, నందిగామ, పెనమలూరు, పెనుగంచిప్రోలు, తోట్లవల్లూరు..
వత్సవాయి, వీర్లపాడు, విజయవాడలో తొలిదశ పంచాయతీ ఎన్నికలు

గుంటూరు:
తెనాలి డివిజన్‌లో తొలి దశ పంచాయతీ ఎన్నికలు
అమర్తలూరు, బాపట్ల, భట్టిప్రోలు, చేబ్రోలు, చెరుకుపల్లి, దుగ్గిరాల..
కాకుమాను, కర్లపాలెం, కొల్లిపర, కొల్లూరు, నగరం, నిజాంపట్నం..
పి.వి.పాలెం, పొన్నూరు, తెనాలి, రేపల్లె, టి.చుండూరు, వేమూరు లో ఎన్నికలు

ప్రకాశం:
ఒంగోలు డివిజన్‌లో తొలి దశ పంచాయతీ ఎన్నికలు
అద్దంకి, బల్లికురవ, చీమకుర్తి, చినగంజాం, చీరాల, ఇంకొల్లు..
జె.పంగులూరు, కారంచేడు, కొరిసపాడు, కొత్తపట్నం, మార్టూరు, మద్దిపాడు..
ఎస్‌.జి.పాడు, ఒంగోలు, పర్చూరు, ఎస్‌.మాగులూరు, ఎస్‌.ఎన్‌.పాడు, వేటపాలెం..
టంగుటూరు, యద్దనపూడిలో తొలి దశ పంచాయతీ ఎన్నికలు

నెల్లూరు:
కావలి రెవెన్యూ డివిజన్‌లో తొలిదశ పంచాయతీ ఎన్నికలు
అల్లూరు, బోగోలు, దగదర్తి, దుత్తలూరు, జలదంకి, కలిగిరి, కావలి..
కొండాపురం, వరికుంటపాడు లో తొలిదశ పంచాయతీ ఎన్నికలు

కర్నూలు, నంద్యాల రెవెన్యూ డివిజన్‌లో తొలిదశ ఎన్నికలు
ఆళ్లగడ్డ, చాగలమర్రి, దొర్నిపాడు, రుద్రవరం, సిరివెళ్ల, ఉయ్యాలవాడ..
గోస్పాడు, నంద్యాల, బండి ఆత్మకూరు, మహానంది..
ఆత్మకూరు, వెలుగోడులో తొలిదశ పంచాయతీ ఎన్నికలు

అనంతపురం:
కదిరి రెవెన్యూ డివిజన్‌లో తొలిదశ పంచాయతీ ఎన్నికలు
అమడగూరు, బుక్కపట్నం, గాండ్లపెంట, కదిరి, కొత్తచెరువు, ఎన్‌.పి కుంట..
నల్లచెరువు, నల్లమాడ, ఓబులదేవరచెరువు, పుట్టపర్తి..
తలుపుల, తనకల్లులో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్

వైఎస్ఆర్ జిల్లా:
కడప, జమ్మలమడుగు, రాజంపేట రెవెన్యూ డివిజన్‌లో ఎన్నికలు
చాపాడు, మైదుకూరు, దువ్వూరు, ప్రొద్దుటూరు, రాజుపాలెం, ఖాజీపేట, బద్వేలు..
అట్లూరు, బి.కోడూరు, గోపవరం, పోరుమామిళ్ల, ఎస్‌.ఎ.కె.ఎన్..
కలసపాడు, బి.మఠంలో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్

చిత్తూరు
 రెవిన్యూ డివిజన్‌లో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్
బంగారుపాలెం, చిత్తూరు, జి.డి. నెల్లూరు, గుడిపాల, ఐరాల, కార్వేటినగరం..
నగరి, నారాయణవనం, నిండ్ర, పాలసముద్రం, పెనుమూరు, పూతలపట్టు..
పుత్తూరు, ఆర్‌.సి.పురం, ఎస్‌.ఆర్‌ పురం, తవనంపల్లి, వడమాలపేట..
వెదురుకుప్పం, విజయపురం, యాదమర్రిలో తొలిదశ ఎన్నికల పోలింగ్

చిత్తూరు రెవిన్యూ డివిజన్‌లో తొలి విడత పంచాయతీ ఎన్నికలు
342 పంచాయతీలు, 1507 వార్డులకు పోలింగ్
సర్పంచ్ అభ్యర్థులకు 925 మంది, వార్డు సభ్యులకు 2928 మంది పోటీ

కేంద్ర బడ్జెట్‌….కార్పొరేట్ పాఠం ..!

కేంద్ర బడ్జెట్‌ 2021-22ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ఈనె ఒకటిన ప్రవేశ పెట్టారు. చరిత్రలో తొలిసారిగా ఈసారి బడ్జెట్‌ కాగితరహితంగా ఉంది. కరోనా దృష్ట్యా ఈ ఏడాది బడ్జెట్‌ ప్రతు ముద్రణ చేపట్టలేదు. ఇవీ ముఖ్యాంశాలు..


ఆదాయపన్ను చెల్లింపుదారుకు దక్కని ఊరట
కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇవాళ లోక్‌సభలో ప్రవేశ పెట్టారు. 75ఏళ్లు దాటిన సీనియర్‌ సిటిజన్లకు ఊరట కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీక నిర్ణయం తీసుకుంది.75ఏళ్లు దాటిన సీనియర్‌ సిటిజన్లు ఐటీ రిటర్న్‌ దాఖుకు మినహాయింపు కల్పిస్తున్నట్టు ప్రకటించారు. పింఛను, వడ్డీ ఆదాయం ఆధారంగా ఐటీ మినహాయింపు కల్పిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కేంద్రం తాజా నిర్ణయంతో పింఛను, వడ్డీతో జీవించే వారికి ఐటీ రిటర్న్‌ దాఖు నుంచి మిన హాయింపు భించనుంది. ఆదాయపన్ను శ్లాబుల్లో కేంద్రం ఎలాంటి మార్పు చేయలేదు. దీంతో పన్ను చెల్లింపు దారును కేంద్ర బడ్జెట్‌ తీవ్ర నిరాశకు గురిచేసింది. పన్ను వివాదా నివారణకు వివాద పరిష్కార కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు. రూ.50క్ష లోపు ఆదాయం, రూ.10క్ష లోపు వివాదాు ఉన్నవారు నేరుగా కమిటీకి అప్పీల్‌ చేసే అవకాశం కల్పిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఆదా యపన్ను చెల్లింపు దారు సంఖ్య 6.48 కోట్లకు చేరిందని ఆర్థిక మంత్రి ప్రకటించారు. పన్ను వివాదా స్పందన కాపరిమితి 6నుంచి మూడేళ్లకు తగ్గిస్తున్నట్టు నిర్మలా సీతారామన్‌ తెలిపారు.


20ఏళ్లు దాటితే వాహనాు తుక్కుకే..!
కాుష్య నివారణకు పటిష్ఠ చర్యు తీసుకుంటామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న సందర్భంగా ప్రకటించారు. అందులో భాగంగా ఈ సారి బడ్జెట్‌లో నూతన విధానాన్ని తీసుకురానున్నట్లు వ్లెడిరచారు. వాహనాు పర్యావరణ హితంగా ఉండాన్న క్ష్యంతో.. వాటి నుంచి మెవడుతున్న కాుష్యాన్ని తగ్గించడానికి తమ ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకురాబోతుందని వ్లెడిరచారు. కాం చెల్లిన వాహనాను తుక్కు కిందకు మార్చే పథకాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకురాబోతున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా వ్యక్తిగత వాహనా జీవిత కాం 20 ఏళ్లు, వాణిజ్య వాహనా జీవితకాలాన్ని 15 ఏళ్లుగా నిర్ణయించారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాను త్వరలోనే వ్లెడిస్తామన్నారు. వాయు కాుష్య నివారణకు రూ.2,217 కోట్లు కేటాయించారు. గత కొన్ని సంవత్సరాుగా వేచిచూస్తున్న తుక్కు విధానం అమల్లోకి రానుండడంతో ఆటో రంగం సాను కూ దిశగా పయనించే అవకాశం ఉంది. కరోనాకు ముందు నుంచే గడ్డు కాం ఎదుర్కొంటున్న ఆటో రంగంలో జోష్‌ నింపడంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది. పాత వాహనాు నిరుపయోగంగా మారనుండడంతో కొత్త వాటికి గిరాకీ పెరిగి క్రమంగా ఉత్పత్తి పుంజుకునే అవకాశం ఉంది. కొత్త వాహనాు కొనుగోు చేసే వారికి కొన్ని ప్రోత్సాహకాు కూడా ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తొస్తోంది. ఈ పరిణామా నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్‌లో ఆటోమొబైల్‌ కంపెనీ భారీ లాభాల్లో పయనిస్తున్నాయి.


ఎన్నిక రాష్ట్రాకు బడ్జెట్‌లో ప్రాధాన్యం
కేరళ,అసోం,బంగాల్‌,తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నాుగు రాష్ట్రాకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రాధాన్యం కల్పించింది. మౌలిక సదుపాయా ప్రాజెక్టుకు పెద్దపీట వేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అసోం, కేరళ, బంగాల్‌ లో 5 ప్రత్యేక జాతీయ రహదారు అభివృద్ధికి నిధు కేటాయిస్తున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించారు. బంగాల్‌లో రూ.25వే కోట్లతో 675కిలోమీటర్ల మేర జాతీయ రహదాయి అభివృద్ధి చేయనున్నారు. అసోంలో రూ.19000కోట్లు, కేరళలో రూ.65వే కోట్లతో జాతీయ రహదారును అభివృద్ధి చేయనున్నట్టు నిర్మలా సీతారామన్‌ వ్లెడిరచారు. 2022 జూన్‌ నాటికి తూర్పు, పశ్చిమ ప్రత్యేక సరకు కారిడార్లు ఏర్పాటు చేయనున్నట్టు ఆర్థిక మంత్రి తెలిపారు. ఖరగ్‌పూర్‌-విజయవాడ మధ్య ఈస్ట్‌ కోస్ట్‌ సరకు రవాణా కారిడార్‌ ఏర్పాటు కానుంది. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు రూ. 35వే కోట్లు కరోనా మహమ్మారితో దేశం కుదేలైన వేళ ఆరోగ్య రంగానికి ఈ బడ్జెట్‌లో పెద్ద పీట వేశారు. ముఖ్యంగా కరోనా వ్యాప్తిని కట్టడిచేసే వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు రూ.35వే కోట్లు కేటాయిస్తున్నట్లు నిర్మమ్మ ప్రకటించారు.
‘కరోనాపై పోరులో భాగంగా కొవిడ్‌ వ్యాక్సి నేషన్‌ ప్రక్రియ కోసం రూ.35వే కోట్లు కేటాయిస్తున్నాం. 2021-22 ఆర్థిక సంవత్స రంలో 68.6 కోట్ల జనాభాకు డోసుకు రూ. 255 చొప్పున రెండు డోసు టీకాను ఇవ్వాని క్ష్యంగా పెట్టుకున్నాం. ఒకవేళ డోసు ధర పెరిగితే బడ్జెట్‌ను మరింత పెంచుతాం’ అని సీతారామన్‌ వ్లెడిరచారు.


త్వరలో మరో రెండు వ్యాక్సిన్లు..
‘కరోనా మహమ్మారిని దేశం సమర్థంగా ఎదు ర్కొంది. ప్రస్తుతం ప్రపంచదేశాతో పోలిస్తే భారత్‌లో మరణా రేటు, క్రియాశీ రేటు అత్యంత తక్కువగా ఉంది. భారత్‌లో ప్రతి పదిక్ష మంది జనాభాకు 130 యాక్టివ్‌ కేసుండగా..ప్రతి మిలియన్‌కు 112 మంది కొవిడ్‌తో మరణించారు. ప్రభుత్వచర్యవల్లే దేశంలో ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిలో పడిరది’ అని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ప్రస్తుతం దేశంలో రెండు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని, భారతీయుకే గాక, ఇతర దేశాకు కూడా టీకాను సరఫరా చేస్తున్నామని తెలిపారు. అతి త్వరలోనే మరో రెండు వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి వస్తాయన్నారు.


కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి పెద్దపీట
బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య రంగానికి పెద్ద పీట వేసింది. కొవిడ్‌ నేపథ్యంలో ఈ రంగానికి కేటాయింపు భారీగా పెంచింది. ఆత్మనిర్బర్‌ ఆరోగ్య పథకానికి మొత్తం రూ.2,23,846 కోట్లు కేటాయించినట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో వ్లెడిరచారు. నివారణ, చికిత్స, సంపూర్ణ ఆరోగ్య విధానంలో ఈ పథకం రూపొందిం చినట్టు వివరించారు.9 బీఎస్‌ఎల్‌-3స్థాయి ప్రయోగశాలు, 15 అత్యవసర ఆరోగ్య కేంద్రాు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. దేశంలోని అన్ని జిల్లాల్లో సమీకృత వ్యాధి నిర్థరణ కేంద్రాు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. దేశంలో కొత్తగా నాుగు ప్రాంతీ య వైరల్‌ ల్యాబ్‌ు ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి వ్లెడిరచారు. పట్టణప్రాంతాల్లో రక్షిత మంచినీటి కోసం ప్రధాని జల్‌జీవన్‌ మిషన్‌ అర్బన్‌ ప్రారంభించనున్నట్ట చెప్పారు. ఈ పథ కం ద్వారా 87వే కోట్లతో 500 నగరాల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాు ఏర్పాటు చేయను న్నారు. రక్షిత మంచినీటి పథకా కోసం రూ.87వే కోట్లు, స్వచ్ఛభారత్‌ మిషన్‌కు రూ.క్షా 41వే 678 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు.


మరింత పెరగనున్న చమురు ధరలు
ఇంధన ధరు మరోసారి భగ్గుమన్నాయి. ఇప్పటికే సామాన్యుడికి చుక్కు చూపిస్తున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరు మరోసారి పెరగనున్నాయి. పెట్రోల్‌పై రూ.2.50, డీజిల్‌పై రూ.4 అగ్రి ఇన్‌ఫ్రా సెస్‌ విధించనున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించారు. దీంతో లీటర్‌ పెట్రోు రూ.100కు చేరే అవకాశాు కనిపిస్తున్నాయి. మద్యం ఉత్పత్తు పై 100శాతం, ముడి పామాయిల్‌పై 17.5శాతం, సోయాబీన్‌, పొద్దు తిరుగుడు ముడి నూనెపై 20శాతం, యాపిల్‌పై 35శాతం, బంగారం, వెండిపై 2.5శాతం చొప్పున, బఠానీపై 40శాతం, కాబూలీ శనగపై 30శాతం, శనగపై 50శాతం, పత్తిపై 5శాతం అగ్రి ఇన్‌ఫ్రా సెస్‌ విధిస్తున్నట్టు ఆర్థిక మంత్రి వ్లెడిరచారు. దీంతో వివిధ ఉత్పత్తు ధరు పెరిగే అవకాశముంది.


ఆదాయపు పన్ను చెల్లింపు విధానం యథాతథం
తాజా బడ్జెట్‌లో ఆదాయపు పన్నుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఎలాంటి ప్రకటనా చేయలేదు. గతంలో ఉన్న విధంగానే ఆదాయపు పన్ను శ్లాఋ కొనసాగనున్నాయి.
ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన మరో ఏడాది పొడిగింపు ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పథకాన్ని మరో ఏడాది పొడిగించారు. 31 మార్చి 2022 వరకూ గృహా కొనుగోుపై రాయితీు పొందవచ్చు.
75ఏళ్లు పైబడిన సీనియర్‌ సిటిజన్లకు ఊరట 75ఏళ్లు పైబడిన సీనియర్‌ సిటిజన్లకు ఊరట. ఫైలింగ్‌ నుంచి మినహాయింపు. పింఛను, వడ్డీ ఆదాయం ఆధారంగా ఐటీ మినహాయింపు. పన్ను వ్యవస్థ సరళీకరణ.. వివాదా పరిష్కరానికి కమిటీ ఏర్పాటు.రూ.50క్షలోపు ఆదాయం, రూ.10క్ష లోపు ఆదాయం కలిగిన వాళ్లు వివాదా పరిష్కారానికి నేరుగా కమిటీకి అప్పీు చేసుకునే అవకాశం.సామాజిక భద్రత పథకాల్లోకి వీధి వ్యాపాయి.సామాజిక భద్రత పథకాల్లోకి వీధి వ్యాపాయి. గోవా డైమండ్‌ జూబ్లీ ఉత్సవాకు రూ.300 కోట్లు. డిజిటల్‌ చెల్లింపు ప్రోత్సా హానికి రూ.1,500 కోట్లు. డిజిటల్‌ విధానంలో జనాభా లెక్కు.
దేశవ్యాప్తంగా ఐదు వ్యవసాయ హబ్‌ు వ్యవసాయ రుణా క్ష్యం రూ.16.5క్ష కోట్లు. 1000 మండీను ఈనామ్‌తో అనుసంధానం.తేయాకు తోట కార్మికు కోసం రూ.1000కోట్లు 2021లో మానవసహిత గగన్‌యాన్‌ ప్రయోగం
గగన్‌యాన్‌ కోసం రష్యాలో శిక్షణ పొందుతున్న నుగురు భారత వ్యోమగాము. కార్యా యాల్లో రాత్రి వేళల్లో విధు నిర్వహించే మహిళకు పూర్తి రక్షణ. భవన నిర్మాణ కార్మికు కోసం పోర్టల్‌.
కొత్తగా 100 సైనిక పాఠశాలు
ఉన్నత విద్యా కమిషన్‌ ఏర్పాటు. లేప్‌ాలో సెంట్రల్‌ యూనివర్సిటీ. ఆదివాసీ ప్రాంతాల్లో 750 ఏకవ్య పాఠశాలు. పోస్ట్‌ మెట్రిక్‌ స్కార్‌షిప్‌ కార్యక్రమంలో మార్పు. పరిశోధనా, నాణ్యత, మెరుగుద కోసం జపాన్‌తో ఒప్పందం.
ఒకేదేశం.. ఒకే రేషన్‌కార్డు
వ్యవసాయ మౌలిక నిధి ఏర్పాటు. ఈ నిధితో మౌలిక సౌకర్యా పెంపు. ఒకేవ్యక్తి సార్థ్యంలోని కంపెనీకు అనుమతు. ఒకే దేశం ఒకే రేషన్‌కార్డు విధానం దేశంలో అన్ని ప్రాంతాల్లో అము. వస కార్మికుకు దేశంలో ఎక్కడైనా రేషన్‌ తీసుకునే అవకాశం. కుటుంబ సభ్యు వేర్వేరు చోట్ల ఉంటే వాటా ప్రకారం రేషన్‌ తీసుకోవచ్చు.
చిన్న పరిశ్రమ నిర్వచనంలో మార్పు
రూ.50క్ష నుంచి రూ.2కోట్లపెట్టుబడి పరిమితి వరకూ చిన్న సంస్థుగా గుర్తింపు. కొత్త ప్రాజెక్టు కోసం ప్రస్తుత ప్రాజెక్టుల్లో పెట్టుబడు ఉపసంహరణ తప్పనిసరి. రూ.5 క్ష కోట్ల డార్ల ఆర్థిక వ్యవస్థ క్ష్యం చేరా ంటే రెండంకె వృద్ధి తప్పనిసరి. రైతు సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉంది.రైతు సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉంది. కనీస మద్దతు ధర ఎప్పటికప్పుడు పెరుగుతుంది.15వ ఆర్థిక సంఘం సూచన ప్రకారం కేంద్ర పథ కా హేతుబద్ధీకరణ.2021-22లోబీపీసీఎల్‌, ఎయిర్‌ ఇండియా,ఐడీబీఐ అమ్మకం పూర్తి.
ఈ ఏడాదే ఎల్‌ఐసీ ఐపీవో
ఈ ఏడాదిలోనే జీవిత బీమా సంస్థ(ఎల్‌ఐసీ) ఐపీవోను విడుద చేస్తాం. మూధన సహా యం కింద ప్రభుత్వ రంగ బ్యాంకుకు రూ.20వే కోట్లు. బ్యాంకు నిర్థరక ఆస్తుపై కీక నిర్ణయం. మంచి ఆర్థిక వ్యవస్థ కోసం బ్యాడ్‌ బ్యాంక్‌
స్టార్టప్‌కు ప్రోత్సాహకాు
పు సంస్థల్లో పెట్టుబడు ఉపసంహరణకు నిర్ణయం. గెయిల్‌, ఐఓసీ, హెచ్‌పీసీఎల్‌ పైపులైన్లలో పెట్టుబడు ఉపసంహరణ. స్టార్టప్‌కు ప్రోత్సాహకాు. స్టార్టప్‌కు చేయూత కోసం ఏకసభ్య కంపెనీకు మరింత ఊతం. కంపెనీు ఒక వ్యాపారం నుంచి మరో వ్యాపారానికి మారే సమయంలో 180 నుంచి 120 రోజు కుదింపు. ఎంఎస్‌ఎంసీ 3.0. ప్రభుత్వ పింఛన్లు పెట్టుబడు ఉపసంహరణ వేగవంతం. ప్రధానమంత్రి ఆత్మనిర్భర్‌ స్వస్థ్‌ భారత్‌. పెట్టుబడు ఉపసంహరణ ద్వారా రూ.1,75,000కోట్లు
డిపాజిట్లపై బీమా పెంపు
రెగ్యులేటర్‌ గోల్డ్‌ ఎక్స్ఛేంజీ ఏర్పాటు. ఇన్వెస్టర్‌ చార్టర్‌ ద్వారా ఇన్వెస్టర్ల ప్రయోజనా పరి రక్షణ. బీమారంగంలో ఎఫ్‌డీఐు 49శాతం నుంచి 74శాతానికి పెంపు. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ వ్యవస్థలో సంస్కరణు. 1938 బీమాచట్టం సవరణ. డిపాజిట్లపై బీమా పెంపు
మరో కోటి మందికి ఉజ్వ పథకం
రానున్న మూడేళ్లలో మరిన్ని జిల్లాల్లో ఇంటింటికీ గ్యాస్‌ సరఫరా. జమ్మూకశ్మీర్‌లో గ్యాస్‌ పైప్‌లైన్‌. మరో కోటి మందికి ఉజ్వసాయం. జాతీయ స్థాయిలో పెట్టుబడు ఉపసంహరణ పర్యవేక్షణకు ప్రత్యేక డ్యాష్‌ బోర్డు. రాష్ట్రాు, స్వయం ప్రతిపత్తి వ్యవస్థ మూధన వ్యయం కోసం రూ.2క్ష కోట్లు
విద్యుత్‌ రంగంలో సంస్కరణు
విద్యుత్‌ పంపిణీ రంగంలో మరిన్ని పంపిణీ సంస్థు తీసుకొస్తాం. రూ.3,05,984 కోట్లతో డిస్కమ్‌కు సాయం. హైడ్రోజన్‌ ఎనర్జీపై దృష్టి. ఇండియన్‌ షిప్పింగ్‌ కంపెనీకి రూ.1624 కోట్లు. నౌక రీసైక్లింగ్‌ సామర్థ్యం పెంపు.
చెన్నై మెట్రోకు రూ.63వే కోట్లు
రూ.18వే కోట్లతో బస్‌ట్రాన్స్‌ పోర్ట్‌ పథకం. వాహనరంగం వృద్ధికి చర్యు. ఇప్పటికే పు నగరాల్లో మెట్రో సేమ. మెట్రో లైట్‌, మెట్రో నియో పథకాు. కొచ్చి మెట్రో రెండో దశకు కేంద్రం సాయం. చెన్నై మెట్రోకు రూ.63,246కోట్లు. బెంగళూరు మెట్రోకు రూ.14,788కోట్లు.
ఖరగ్‌పూర్‌-విజయవాడ మధ్య ఈస్ట్‌-కోస్ట్‌ సరకు రవాణా కారిడార్‌
2022 జూన్‌ నాటికి తూర్పు, పశ్చిమ ప్రత్యేక సరకు రవాణా కారిడార్లు అందులోకి తెస్తాం. ఇందులో భాగంగా ఖరగ్‌పూర్‌-విజయవాడ మధ్య ఈస్ట్‌-కోస్ట్‌ సరకు రవాణా కారిడార్‌ ఏర్పాటు. రైల్వే మౌలిక సౌకర్యాకు రూ.1,01,055 కోట్లు. 2023 కల్లా విద్యుదీకరణ పూర్తి చేస్తాం.
వాహనా ఫిట్‌నెస్‌ పరీక్షకు ప్రత్యేక విధానం
దేశంలోని వాహనా ఫిట్‌నెస్‌ పరీక్షకు ప్రత్యేక విధానం. కాపరిమితి ముగిసిన తర్వాత ఫిట్‌నెస్‌ పరీక్షకు వెళ్లాని నిబంధన. అయిదు ప్రత్యేక జాతీయ రహదారు అభివృద్ధికి రూ.5వే కోట్లు. 11వే కి.మీ. జాతీయ రహదారు కారిడార్‌ నిర్మాణం. పశ్చిమ్‌ బెంగాల్‌లో రూ.25వే కోట్లతో రహదారు నిర్మాణం. అస్సాంలో రహదారు అభివృద్ధికి రూ.19వే కోట్లు. కోల్‌కతా-సిలిగురి రహదారి విస్తరణ
సరకు రవాణాకు ప్రత్యేక రౖుె మార్గం
ఆర్థికరంగ పరిపుష్టికి మరిన్ని చర్యు. డెవప్‌మెంట్‌ ఫైనాన్షియల్‌ సంస్థ బ్లిు. సరకు రవాణాకు ప్రత్యేకమైన రౖుె మార్గం. డ్రోన్‌ సేమ ప్రారంభం. మౌలిక సౌకర్యాపై రాష్ట్రాు కూడా పెట్టుబడు పెట్టాలి.
బీమా రంగంలో 74% ఎఫ్‌డీఐు
బీమా రంగానికి సంబంధించి కేంద్రం కీక నిర్ణయం తీసుకుంది. బీమా రంగంలో ప్రస్తుతం 49 శాతంగా ఉన్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు (ఎఫ్‌డీఐ) పరిమితిని 74శాతానికి పెంచుతు న్నట్లు ప్రకటించింది. విదేశీ పెట్టుబడిదారును ప్రోత్సహించాన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు.
ఎఫ్‌డీఐ పరిమితిని పెంచేందుకు బీమా చట్టం- 1938కి సవరణ చేయనున్నట్లు నిర్మలా సీతారామన్‌ తెలిపారు. అయితే, మెజారిటీ డైరెక్టర్లు, మేనేజ్‌మెంట్‌కు చెందిన వ్యక్తు భారతీయులే అయ్యి ఉండాన్న నిబంధన విధించనున్నట్లు తెలిపారు. 50 శాతం మంది డైరెక్టర్లు స్వతంత్రులై ఉండాని పేర్కొన్నారు. అలాగే, ఎల్‌ఐసీని ఐపీవోను ఈ ఏడాదే తీసుకురావాని నిర్ణయించినట్లు సీతారామన్‌ వ్లెడిరచారు. అలాగే, రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పెట్టుబడు ఉపసంహరణ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
రైల్వేను ఇలా పట్టాలెక్కించారు..
కరోనాతో అన్ని రంగాు కుదేలైనట్లుగానే రైల్వేరంగం సైతం 2020లో గడ్డుకాలాన్ని ఎదుర్కొంది. లాక్‌డౌన్‌ కారణంగా నెల పాటు రైళ్లు పూర్తిగా స్టేషన్లకే పరిమితమయ్యాయి. ఇప్పటికీ రౖుె సర్వీసు పూర్తిస్థాయిలో తిరిగి ప్రారంభంకాలేదు. అయితే గూడ్సురైళ్లు రైల్వే ను మరింతగా నష్టాల్లోకి జారకుండా ఆదుకు న్నాయి. రైల్వేరంగానికి మొత్తం రూ.1.10 క్ష కోట్లు కేటాయించారు. దీంట్లో రూ. 1.07క్ష కోట్లను మూధన వ్యయం కోసం కేటాయించనున్నట్లు ప్రకటిం చారు. అలాగే భారత నూతన జాతీయ రైల్వే ప్రణాళికను ఆవిష్కరించారు.
అభివృద్ధికి ఆరు ప్లిర్లు!
కరోనా వైరస్‌ మహమ్మారి ప్రభావంతో కుదేవుతోన్న భారత ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టేందుకు తమ ప్రభుత్వం పు చర్యు తీసుకుంటోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. ఇందులో భాగంగా దేశాభివృద్ధికి ఆరు ప్లిర్లుగా ఉండే కీక అంశాను పరిగణలోకి తీసుకొని కేంద్ర బడ్జెట్‌ రూపొందించామని చెప్పారు. ఆర్థిక సంస్కర ణు, ఉద్యోగ క్పన, మూధనం, మౌలిక సదుపాయాపైనే తమ ప్రభుత్వం ఎక్కువ దృష్టి సారించినట్లు పువురు కేంద్ర మంత్రు కూడా చెప్పారు. అయితే,నిర్మమ్మ చెప్పిన ఆరు ప్లిర్లు ఏమిటంటే..!
ఆరోగ్యం-శ్రేయస్సు..
కొవిడ్‌ మహమ్మారి కారణంగా దేశ ఆరోగ్యవ్యవస్థ ఎన్నడూ లేనంత ఒత్తిడి ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ సమ యంలో ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ బడ్జెట్‌ రూపొందించినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఇందులో భాగంగా రూ.2,23,846 కోట్లను వీటికి కేటాయించారు. ఇది గత బడ్జెట్‌తో పోలిస్తే దాదాపు 137శాతం పెరుగుద అని కేంద్ర ఆర్థిక మంత్రి స్పష్టంచేశారు. తద్వారా ఆరోగ్యం ప్రజాసంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పుకొచ్చారు. కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ కోసమే రూ. 35వే కోట్లను కేటాయించామని, ఇక ప్రధానమంత్రి ఆత్మనిర్భర్‌ స్వాస్త్‌ భారత్‌ యోజన పథకానికి రూ.64వే కోట్లు కేటాయించామన్నారు. వీటితో పాటు మిషన్‌ పోషణ, జల్‌ జీవన్‌ మిషన్‌, స్వచ్ఛ భారత్‌ వంటి కార్యక్రమాకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు కేంద్ర మంత్రి వ్లెడిరచారు.
భౌతిక ఆర్థిక మూధనం, మౌలిక సదుపాయాు..
ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా దేశంలో మౌలిక సదుపాయా క్పనకు వచ్చే ఐదేళ్లలో రూ.1.97క్ష కోట్లను దాదాపు 13రంగాల్లో ఖర్చుచేయనున్నట్లు బడ్డెట్‌ ప్రసంగంలో కేంద్ర మంత్రి వ్లెడిరచారు. తద్వారా ప్రపంచ సరఫరా గొుసులో తయారీ సంస్థకు ప్రయో జనం కుగుతుందని ఆమె అశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా రానున్న మూడు ఏళ్లలో భారీ పెట్టుబడుతో ఏడు టెక్స్‌టైల్‌ పార్కును ప్రారంభిస్తామని, జాతీయ మౌలిక సదుపా యా క్పన కింద దాదాపు 7400 ప్రాజెక్టు ను చేపట్టనున్నట్లు వ్లెడిరచారు. ఇప్పటికే వీటిలో క్ష కోట్ల మివైన 217 ప్రాజెక్టు పూర్తయినట్లు వ్లెడిరచారు. వీటితో పాటు గతంలో ఎన్నడూ లేనంతగా క్షా 18వేకోట్ల మూధనంతో జాతీయ రహదారు కార్యక్ర మాన్ని చేపట్టినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఆర్థిక నడవాను అభివృద్ధిచేయడంతో పాటు , రైల్వేలో మౌలిక సదుపాయాకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు.
సమగ్రాభివృద్ధి..
దేశ ఆశయాకు అనుగుణంగా సమగ్రాభివృద్ధి కోసం తమ ప్రభుత్వం ప్రయత్నాు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి వ్లెడిరచారు. ముఖ్యంగా పంటకు కనీస మద్దతు ధరను ప్రతి ఏటా పెంచుతూ వస్తున్నామని పేర్కొన్నారు. వీటితో పాటు గోధుమ, వరి, పప్పుధాన్యా సేకరణను కూడా ప్రతిఏటా పెంచుతున్నామని అన్నారు. చేప పెంపకంలో పెట్టుబడుతో హర్బర్లను అభివృద్ధి చేస్తున్నామని, వస కార్మికు, కూలీకు అండగా ఉండేదుకు వారికోసం ఒకే దేశం-ఒకే రేషన్‌ కార్యక్రమాన్ని కూడా అము చేస్తున్నామన్నారు. ఇలా పు రంగాల్లో సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు.
మూధనం పెంపు..
మానవవనరు విభాగంలో మూధనం పెంచడంలో భాగంగా వారికి కావాల్సిన చదువు, నైపుణ్యాకోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి వ్లెడిరచారు. జాతీయ విద్యా విధానం ద్వారా 15వే పాఠశాలను అభివృద్ధి పరచడంతో పాటు కొత్తగా 100సైనిక్‌ పాఠశాలను కూడా నెక్పొనున్నట్లు తెలిపారు. వీటితో పాటు ఉన్నత విద్య, ఎస్‌సీ, ఎస్‌టీ సంక్షేమం కోసం ఏకవ్య మోడల్‌ స్కూల్‌ను నెక్పొుతున్నామని వ్లెడిరచారు.
ఇన్నోవేషన్‌ ఆర్‌డడీ..
జాతిప్రయోజనాకు అనుగుణంగా పరిశో ధనాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి స్పష్టంచేశారు. ఇందుకోసం ఇన్నోవేషన్‌, పరిశోధనాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని వ్లెడిరచారు. ఇందులో భాగంగా రూ.1500 కోట్లతో డిజిటల్‌ పేమెంట్స్‌ను ప్రాచుర్యంలోకి తీసుకురావడంతో పాటు నేషనల్‌ లాంగ్వేజీ ట్రాన్స్‌లేషన్‌ మిషన్‌(చీుూవీ) విధానాన్ని కూడా తీసుకొస్తామని తెలిపారు. ఇక బ్రెజిల్‌తోపాటు భారత్‌ ఉపగ్రహాను మోసుకెళ్లే న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ చేపట్టిన ూూూప-జూ51 ప్రయోగానికి సిద్ధంగా ఉందన్నారు. అంతేకాకుండా ఇన్నోవేషన్‌ కోసం స్టార్టప్‌ను ప్రోత్సహిస్తున్నామని వ్లెడిరచారు.
కనిష్ఠ పాన, అధిక పర్యవేక్షణ..
సత్వర న్యాయం అందించడంలో భాగంగా ట్రైబ్యునల్‌లో సంస్కరణు తీసుకురావడానికి పు చర్యు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి బడ్జెట్‌ ప్రసంగంలో వ్లెడిరచారు. ఇలా వివిధ రంగాల్లో అభివృద్ధికి బాటు వేస్తున్నామని, తమ బడ్జెట్‌ రూపక్పనలోనూ ఇవే ముఖ్యస్తంభాని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పునరుద్ఘాటించారు.- జి ఎన్ వి సతీష్ 

సంపూర్ణంగా…అందని పరిహారం

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం తెంగాణలో భాగంగా మారిన నాటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచం డివిజన్‌ పరిధిలో ఉన్న మెజార్టీ భాగం ఆతర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అంతర్భాగం అయ్యింది. భద్రాచం డివిజన్‌ కేంద్రం మినహా ఆ మండలానికి చెందిన గ్రామాతో సహా మరో ఆరు మండలాు ఏపీకి బదలాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి మోదీ ప్రభుత్వం 2014 మే నెలో జరిగిన తొలి క్యాబినెట్‌ భేటీ ఆమోదం తెలిపింది. ఆతర్వాత 2014 జులై 11న పార్లమెంటు కూడా ఆమోదించింది. అదే సంవత్సరం సెప్టెంబర్‌ 2నఈ మండలాను ఆరు కొత్త మండలాుగా అటు తూర్పు, ఇటు పశ్చిమ గోదావరి జిల్లాల్లో విలీనం చేశారు. 2018 సెప్టెంబర్‌లో ఆయా మండలాను తూర్పు గోదావరి పరిధిలోని చింతూరు,ఎటపాక,కూనవరం,వీఆర్‌ పురం ఓటర్లను రంపచోడవరం నియోజకవర్గంలో భాగం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో ఉన్న కుక్కునూరు, వేలేరుపాడు మండలాను పోవరం అసెంబ్లీ నియోజకవర్గంలో కలిపారు. పోవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం కోసం అడ్డంకు లేకుండా చేసేందుకే తెంగాణ నుంచి ముంపు ప్రాంత మండలాను ఏపీలో విలీనం చేస్తున్నట్టు అప్పట్లో కేంద్రంతోపాటు రెండు రాష్ట్రాూ ప్రకటించాయి.


త్వరగా ఖాళీ చేసి పోతే బాగుండునని చూస్తున్నారు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సాగిన అభివృద్ధికి భిన్నంగా గడిచిన ఆరేళ్ల కాంలో పాన సాగుతోందని వీఆర్‌పురం మండం పోచవరం గ్రామానికి చెందిన నాగిరెడ్డి అభిప్రాయపడుతున్నారు. గోదావరి తీరంలో ఉన్న ఈ గ్రామం కాంటూర్‌ 3కింద ఉంది. పోవరం వద్ద 41.15 అడుగు వద్ద నీటిమట్టం నమోదు కాగానే ఆ గ్రామం ముంపు బారిన పడుతుంది. అంటే పోవరం ప్రాజెక్ట్‌ కనిష్ఠ నీటి న్వి సామర్థ్యానికే ఈ గ్రామం నీటిమయం అవుతుంది. అయితే, ముంపు బారిన పడే గ్రామాల్లో చేపట్టాల్సిన మౌలిక వసతు అభివృద్ధిని ప్రభుత్వం నిలిపివేసిందని ఆయన అంటున్నారు. రాష్ట్ర విభజనకు ముందు జరిగిన అభివృద్ధి తప్ప కొత్తగా ఎటువంటి కార్యక్రమాు లేవు. చివరకు రోడ్లు కూడా అలానే వదిలేశారు. తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉన్న నాుగు మండలాల్లో కూడా కొత్తగా విద్య, వైద్య సదుపాయాు మెరుగుపరిచిన దాఖలాు లేవు. ఉన్న వాటిలో కూడా సిబ్బంది నియామకాు లేకపోవడంతో కునార్లిుపోతున్నాయి. అధికారును అడిగితే ఎలానూ మునిగిపోయే గ్రామాలే కదా అనే వాదను కూడా విన్నాం. పోవరం పేరుతో గ్రామా ముంపు సంగతి ఏమో గానీ.. ప్రస్తుతం వసతు లేమితో సతమతం అవు తున్నాం. చివరకు ఎంత త్వరగా ఖాళీ చేసి పోతామోనని అధికాయి చూస్తున్నట్టుగా కనిపిస్తోంది
వరద సాయం కూడా అందలేదు..
గత 30ఏళ్లలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఇటీవ గోదావరి వరద తాకిడి ప్రభావితం చూపినా ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందలేదని విలీన మండలా ప్రజు వాపోతున్నారు. తక్షణ సహాయంగా ప్రకటించిన రూ.2వే సహాయం కూడా నేటికీ అందలేదు. పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండం చాట్రాయిగూడెం గ్రామానికి చెందిన నాగిరెడ్డి మాట్లాడుతూ మేమంతా కొండరెడ్డి తెగ వాళ్లం. 1986 తర్వాత ఇప్పుడు వచ్చినవే పెద్ద వరదు. వరద నీరు ఇళ్లల్లోకి చేరడంతో కొండలెక్కి తదాచుకున్నాం.15 రోజు పాటు కొండపైనే గడిపాం. అధికాయి వచ్చి బియ్యం ఇచ్చారు. కొన్ని కూరగాయు అందించారు. గతంలో ఇలాంటి వరదు వచ్చినప్పుడు అధికాయి వచ్చి, కొన్ని సార్లు హెలికాప్టర్ల ద్వారా ఆహారం అందించిన అనుభవాు కూడా ఉన్నాయి. ఈసారి అలాంటి ప్రయత్నమే జరగలేదు’’ అంటూ ఆయన వివరించారు.
అభివృద్ధిని విస్మరించలేదు..
చింతూరు ఐటీడీఏ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాు కొనసాగిస్తున్నామని ప్రాజెక్ట్‌ అధికారి ఆకు రమణ పైన పేర్కోన్న రైతు అంశాను వాస్తవం కాదన్నఆరు. మౌలిక వసతు క్పనను విస్మరించారనే వాదనను ఆయన కొట్టివేశారు.
నిర్వాసితుకు పునరావాస ప్యాకేజీ అము విషయంలో ప్రత్యేక శ్రద్ధ సారించాం. ఇప్పటికే పునరావాసం అందుకున్న వారికి కూడా అదనంగా ప్రతిఫం అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఎటపాక రెవెన్యూ డివిజన్‌ పరిధిలో పోవరం ప్రాజెక్ట్‌ 3వ కాంటూర్‌ కింద 21 గ్రామాకు చెందిన 2,344 కుటుంబాను ఖాళీ చేయించాల్సి ఉంటుంది. వీఆర్‌ పురం మండంలో20, కూనవరం మండంలో ఒకగ్రామం మొదట ముపు బారిన పడతాయి దానికి తగ్గట్టుగా వచ్చే వరద సీజన్‌ నాటికి నిర్వాసితును పునరావాస కానీకు తరలించానే ప్రయత్నంలో ఉన్నాం. ఆరు పునరావాస కానీు సిద్ధమవుతున్నాయి. గిరిజను భూమికి భూమి కోసం 1200 ఎకరా భూమి కూడా సేకరించాము. 1,162 కుటుంబాను తూర్పు గోదావరి నుంచి పశ్చిమ గోదావరి పరిధిలో నిర్మిస్తున్న పునరావాస కానీకు తరలిస్తాం. అదే సమయంలో అభివృద్ధికి సంబంధించి నాడు నేడు పథకంలో విద్యా యాను అభివృద్ధి చేస్తున్నాం. ముంపు గ్రామా పరిధిలో కూడా గ్రామ సచివా యాు నిర్మిస్తున్నాం. అభివృద్ధి విషయంలో అన్ని రకా చర్యు తీసుకుంటున్నాం’’అని ఆయన వివరించారు. ఈసారి అంచనాకు మించి వరదు రావడం వ్ల సహాయక చర్యకు కొంత ఆటంకం ఏర్పడిరదన్నారు. స్వ్ప వ్యవధిలో రెండుసార్లు వరద ఉద్ధృతంగా రావడం కూడా సమస్యకు కారణమయ్యిందని పీవో అంగీకరించారు.
ప్రాజెక్ట్‌ నిర్మించి, పునరావాసం విస్మరిస్తారా?
పోవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ పను మూడొంతు పూర్తయ్యాయి. కుడి, ఎడమ కాువతో పాటుగా స్పిల్‌ వే, స్పిల్‌ ఛానెల్‌ నిర్మాణాు కొలిక్కి వస్తున్నాయి. ఇక కీకమైన మెయిన్‌ డ్యామ్‌ నిర్మాణం కోసం రెండు కాఫర్‌ డ్యాము కూడా నిర్మించారు. దాంతో నిర్మాణ పను మొత్తం 71.54శాతం పూర్తయినట్టు కేంద్రం ప్రకటించింది. అదే సమయంలో భూసేకరణ, పునరావాసం మాత్రం 20శాతం లోపు మాత్రమే జరిగిందని కేంద్రమే అంగీకరించింది. దీంతో పోవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం మీద పెడుతున్న శ్రద్ధ పునరావాసం, నిర్వాసితు సమస్య విషయంలో చూపడం లేదనే వాదన బపడుతోంది. అదే సమ యంలో పోవరం ముంపు ప్రాంతంలో అధికారు మధ్య సమన్వయం కూడా లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో భాగంగా కాఫర్‌ డ్యామ్‌ వ్ల వరద ముప్పు సమస్య పెరిగింది. గతంలో భద్రాచం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటిన తర్వాత ముంపు బారిన పడే గ్రామాు కూడా ఈసారి 45 అడుగుకు చేరే సరికి జమయమయ్యాయి. శబరి కూడా ఉద్ధృతంగా ప్రవహించడంతో వరద తాకిడికి తీవ్ర నష్టం వాటిల్లింది. కానీ ప్రభుత్వ సహాయం నామమాత్రం. పోవరం ప్రాజెక్ట్‌ స్పిల్‌ వే నిర్మాణం కూడా పూర్తయితే వరద తాకిడి మరింత పెరుగుతుంది. కానీ దాని ప్రభావం ఎంత ఉంటుందనే విషయంలో రెవెన్యూ, ఇరిగేషన్‌, ఫారెస్ట్‌ అధికారు లెక్కకు పొంతన ఉండడం లేదు. తలో మాట చెబు తున్నారు. ఇది మరింత త్లడిల్లిపోయేలా చేస్తోంది. ప్రజను అయోమయానికి గురిచేస్తోంది. ప్రభుత్వం తొుత 21 గ్రామాకే ప్యాకేజీ అని చెబుతోంది. మిగిలిన వాళ్లను గోదావరి నీటిలో ముంచడమేనా అనే సందేహాు వస్తున్నాయి. పైగా చుట్టూ నీటిలో నిండిన గ్రామాకు మాత్రమే పునరావాసం చెల్లించేందుకు సిద్ధమని చెబుతుండడం ఆందోళనకరంగా కనిపిస్తోంది.
పునరావాస కానీ పరిస్థితి ఎంతవరకూ వచ్చింది
తొలి విడత నిర్వాసితును వచ్చే ఉగాది నాటికి గ్రామా నుంచి తరలించాని ప్రభుత్వం స్పంకల్పించినట్టు అధికాయి చెబుతున్నారు. కానీ రెండోవైపు పునరావాస కానీ నిర్మాణం మాత్రం నత్తనడకన సాగుతోంది. ఎటపాక మండం కన్నాయిగూడెం వద్ద పునరావాస కానీ నిర్మాణం పరిశీలిస్తే ఈ విషయం తేటత్లెమవుతోంది. నేటికీ పునాదు దశలోనే కొన్ని నిర్మాణాున్నాయి. పైగా నిర్మాణ దారుకు సకాంలో బ్లిుు చెల్లించక పోవడంతో పను ముందుకు సాగడం లేదని కాంట్రాక్టర్ల ప్రతినిధి ఒకరు బీబీసీతో అన్నారు. తమ ఊరు ఖాళీ చేయాని చెబుతున్న అధికాయి పునరావాసం ఎందుకు పట్టించుకోవడం లేదని పోచవరం గ్రామానికి చెందిన శారద అనే మహిళ ప్రశ్నిస్తున్నారు. ‘’రెండేళ్లుగా వస్తున్న వరద తాకిడిని గతంలో ఎప్పుడూ చూడలేదు. వరదురావడం,తగ్గి పోవడం తొసుగానీ, పోవరం దగ్గర కట్ట డా కారణంగా వరద నీరు కిందకి వెళ్లడం లేదు. ఎక్కువ రోజు పాటు మా ఇళ్లన్నీ నీళ్లలో నానుతున్నాయి. దాంతో ఒకనాడు పోవరం వద్దని చెప్పిన మా వాళ్లే ఇప్పుడు ప్యాకేజీ ఇచ్చేస్తే కానీకు వెళ్లిపోవాని అనుకుం టున్నాం. దానికి తగ్గట్టుగా ప్యాకేజీ సక్రమంగా ఇవ్వాలి. పునరావాస కానీ నిర్మాణం మీద దృష్టి పెట్టాలి’’అని ఆమె కోరుతున్నారు.
నిర్వాసితుకు ఏమిచ్చారు..
పునరావాసం,భూసేకరణ విషయాలో ప్రభుత్వం 2005 ఏప్రిల్‌ 8న జీవోఎంస్‌ 68 ని విడుద చేసింది. 2013భూసేకరణ చట్టం అము చేయాల్సి ఉంది. దానికి తగ్గట్టుగా పునరావాసం అము విషయంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి పర్యవేక్షించాల్సి ఉంది. నిర్వాసితు ప్రతినిధు, స్వచ్ఛంద సంస్థతో కూడిన కమిటీ దానిని పర్యవేక్షించాలి. పైగా పోవరం ముంపు మండలాు పూర్తిగా షెడ్యూల్‌ ఏరియాలో ఉండడంతో పీసా చట్టం ప్రకారం వ్యవహరించాల్సి ఉంది. భూసేకరణ చట్టం ప్రకారం.. ఎకరానికి రూ.10క్షుగా పరిహారం అందిస్తున్నారు. తొలి విడతలో భూములిచ్చిన వారికి అదనంగా రూ.5క్ష చొప్పున ఇస్తామని ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గతంలో విపక్ష నేత హోదాలో ప్రకటించారు. అయితే, అము విషయంలో ఇంకా అధికారిక నిర్ణయం మెవడలేదు. అంతేగాకుండా ఎస్టీ రైతుకు భూమికి భూమి ఇవ్వాల్సి ఉంది. దానికి తగ్గట్టుగా భూసేకరణ చేయాల్సి ఉంది. షెడ్యూల్‌ ఏరియా పరిధిలోనే భూము కేటాయించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అధికాయి చెబుతున్నారు. గిరిజనేతర రైతుకు కూడా పునరావాస కానీలో 25రకా సదుపాయాు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆయా కానీు నిర్మాణ దశలోనే ఉన్నాయి. పూర్తి చేసేందుకు ఎంత సమయం పడుతుందనే విషయంలో సందిగ్ధత కనిపిస్తోంది. దీంతో పాటుగా ఇళ్లు, పంటు, చెట్లు సహా అన్నింటికీ మివ కట్టి ప్యాకేజీ అందించాల్సి ఉంటుంది. 18 ఏళ్లు పైబడిన వారిని కుటుంబాుగా పరిగణించి ప్యాకేజీ వర్తింప జేయాలి. కానీ ప్రస్తుతం నోటిఫికేషన్‌ వచ్చిన నాటికి ఉన్న 18 ఏళ్ల పైబడిన వారికే ప్యాకేజీ అము విషయాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటామని చెబుతోంది. ఓవైపు అభివృద్ధి కార్యక్రమా విషయంలో ప్రభుత్వాు దృష్టి సారించడం లేదనే వాదన విలీన మండలా వాసుల్లో వినిపిస్తుండగా, పునరావాసం విషయంలో చింతూరు ఐటీడీఏ పరిధిలో తొుత కేవం 21గ్రామాకే పరిమితం చేస్తున్నారు. ఒక కేఆర్‌పురం ఐటీడీఏ పరిధిలో కూడా 28 గ్రామాకు కాంటూరు 3పరిధిలో పునరావాసం ఏర్పాటు చేసేందుకు సన్నాహాు చేస్తున్నట్టు అధికాయి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన గ్రామా ప్రజ పరిస్థితిపై అస్పష్టత కనిపిస్తోంది. మొత్తంగా ఎప్పటికీ ప్యాకేజీ అము చేస్తారు, ఎందరికి అది దక్కుతుందన్నది ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే. అదే సమయంలో పునరావాసం, భూసేకరణకు అవసరమైన నిధు కేటాయింపులో పోవరం ప్రాజెక్ట్‌ అథారిటీ ఆమోదం భిస్తేనే ఇది ముందుకు సాగుతుందని చెప్పవచ్చు. లేదంటే ఏపీ ప్రభుత్వానికి తకుమించిన భారంగా మారడం ఖాయం.
ప్రజకు అండగా ఉంటాం.


భూసేకరణ, పునరావాసం కోసం అవసరమైన నిధున్నీ కేంద్రం నుంచి తీసుకొచ్చి, బాధితు కు అండగా నిుస్తామని పోవరం ఎమ్మెల్యే త్లెం బారాజు అన్నారు. ఆయన థింసా ప్రతినిధితో మాట్లాడుతూ..వీలైనంత త్వరగా పునరావాసం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. కేంద్రం నుంచి నిధు రావాల్సి ఉంది. ఇటీవ ఆర్థికశాఖ కొర్రీు వేస్తోంది. పీపీఏ భేటీలో స్పష్టత వస్తుంది. నిధు సాధిస్తాం. పునరావాసం విషయంలో ఏజన్సీ ప్రాంత వాసు ఎవరికీ అన్యాయం జరగనివ్వం. అటు విలీన మండలా విషయంలో కూడా శ్రద్ధ పెడుతున్నాం. దశ వారీగా పునరావాసం అందిస్తాం’’అని ఆయన వివరించారు.
పోవరం నిర్వాసితు గోడు: భూమి లేకుండా ఏం తింటాం? ఎలా బతుకుతాం?
పోవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు 222 గ్రామాు ముంపుకు గురవుతాయని అంచనా. ఈ క్రమంలో రెండు క్ష మంది ప్రజు నిర్వాసితు కావొచ్చు.తొలి విడతలో నిర్వాసితులైన చేగుంటపల్లి గ్రామస్థుతో నేను మాట్లాడాను. ఇక్కడ ఎక్కువ మంది ఆదివాసులే.పోవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ పను మొదు పెట్టాక ఇప్పటికి ముంపు ప్రాంతంలోని 3,446 కుటుంబాకు పునరావాసం కల్పిం చారు. వీరిని 2010-11లోనే సర్వే చేసి అప్పటి భూసేకరణ చట్టం కింద పునరావాసం కల్పించారు.
భూ పరిహారం
షెడ్యూల్డ్‌ తెగకు: 5 ఎకరా వరకు భూ పరిహారం,5 ఎకరా పైనున్న భూమికి నగదు రూపంలో పరిహారం ఇచ్చారు.
ఇతరుకు:
సాగులో లేని భూమికి రూ.1.15 క్షు, సేద్యపు భూమికి రూ.1.30 క్షు నగదు పరిహారం అందజేశారు.18 సంవత్సరాు పైబడిన ప్రతి గిరిజన కుటుంబ సభ్యుడికి: రూ.1.7 క్షు,గిరిజనేతర కుటుంబ సభ్యుడికి: రూ.1.5 క్షు ఇచ్చారు.
భూమి లేదు ఇు్ల లేదు
అయితే అందులో ప్రతి గ్రామంలో కనీసం 10 కుటుంబాకైనా ఇస్తామన్న భూమి లేదా ఇు్ల రాలేదన్నది గ్రామస్థు ఆరోపణ.పోవరం మండం చేగుంటపల్లి గ్రామానికి చెందిన రమణ అనే మహిళ నిర్వాసితులైన మొత్తం 47,000 మంది ఆదివాసులో ఒకరు. మూడు ఎకరా భూమి వదుకొని జీవనాధారమైన అడవినీ, పుట్టిన ఊరు వదిలి వచ్చేశారు. ఇప్పటికి మూడేళ్లు అవుతున్నా రావాల్సిన భూమి ఇంకా రాలేదు అని ఆమె చెబుతున్నారు.ఊరు ఖాళీ చేసి వచ్చినప్పటి నుంచి నా భర్తకు, ప్లికు తెలియకుండా ఏడ్చేదాన్ని. పొం లేకుండా ఏం తింటాము? ఎలాబతుకుతాం? అన్న బాధ కలిచేస్తోంది. పాత ఊర్లో చచ్చిపోయినా బాగుండేది’’ అని వాపోయారు
నిండామునిగారా
పోవరం జాతీయ ప్రాజెక్టుకు కేంద్రం నిధు కోత విధించిన నేపథ్యంలో ఈ ప్రాజెక్టులో తమది పర్యవేక్షణ బాధ్యత మాత్రమేనని రాష్ట్ర ప్రభుత్వం తేల్చేయడంతో పునరావాసం అగమ్యగోచరంగా మారింది. తాజా పరిణా మా నేపథ్యంలో ఇంతవరకు ఆయా గ్రామా నుంచి తరలించిన సుమారు మూడు వే నిర్వాసిత కుటుంబాను పునరావాసం పేరుతో ప్రయోజనాను చేకూర్చకుండానే నిండా ముంచినట్టయ్యింది. దీంతో ఈ ప్రాజెక్టు పునరావాస చర్యకు గండి పడి నిర్వాసితు మనుగడే ప్రశ్నార్థకం కాబోతోంది. పోవరం ప్రాజెక్టు పూర్తికావడానికి 2013-14 అంచ నా ప్రకారం 57 వే 940కోట్లుగా నిర్ధేశించిన విషయం తెలిసిందే. ఇందులో కేవం పునరావాసానికే సుమారు రూ.33 వే కోట్లు అవసరమని తేల్చారు. ఆ దిశగా ప్రాజెక్టు నిర్మాణ పను వేగం కాకపోయినా పునరా వాస చర్యను కూడా కొత్త అంచనాతోనే అధికాయి అముచేస్తున్నారు. 2020-21 నాటికి పోవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాు స్పష్టం చేసిన నేపథ్యంలో జిల్లాలో నిర్వాసితును గ్రామాను ఖాళీ చేయించే దిశగా అ?ధికాయి నడుంబి గించారు. పునరావాస ప్రయోజనాు కల్పించ కుండానే నిర్వాసితును ఖాళీ చేయించేందుకూ ఇటీవ ప్రభుత్వం వరద ముంపు సాకుతో కొంత ప్రయత్నం చేసింది. వాస్తవానికి ఈ ప్రాజెక్టు కింద గోదావరి జిల్లాల్లో ఎనిమిది గిరిజన మండలాల్లోని 373 ఆవాసాు ముంపునకు గురవుతుండగా, సుమారు 1 క్షా 5 వే కుటుంబాు నిర్వాసితు కానున్నారు. కానీ ఇంతవరకు 17 ఆవాసాలోని సుమారు మూడు వే మంది నిర్వాసిత కుటుంబాను వారి గ్రామా నుంచి ఖాళీ చేయించారు. పునరావాస చర్యను పూర్తి చేస్తేగాని ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినప్పటికీ దానిని వినియోగంలోకి తీసుకురాలేని పరిస్థితి చట్టబద్ధంగా నిర్ధేశించడం జరిగింది.. 2020-21 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయానుకున్న పరిస్థితుల్లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రిత్వశాఖ 2013-14 అంచనాను కాకుండా 2010-11 అంచనా మేరకు మించి సుమారు 20 వే కోట్లకు మించి ప్రాజెక్టు వ్యయాన్ని భరించలేదని తేటత్లెం చేసింది. దీనివ్ల ముందుగా నష్టపోయేది నిర్వాసితులే. పునరావాస చర్యపై తీవ్ర ప్రభావం పడే అవకాశం అధికంగా ఉంది. ఎందుకంటే 2010-11 అంచనా ప్రకారం పునరావాస చర్య కోసం రూ.3 వే కోట్లు అంచనా వ్యయంగా మాత్రమే అప్పట్లో ఆ మోదించారు. కాగా 2013 భూసేకరణ పునరావాస చట్టం ప్రకారం పునరావాస అంచనా వ్యయం సుమారుగా 33 వే కోట్ల రూపాయకు చేరింది.
ఇదీ తాజా పరిస్థితి..
ఇంతవరకు సాధించిన పునరావాస ప్రగతిని చూస్తే నిర్దేశిత క్ష్యంలో పది శాతం ప్రగతిని కూడా సాధించని పరిస్థితి నెకొంది. నిర్వాసితు కోసం గోదావరి జిల్లాల్లో 214 పునరావాస కానీను నిర్మించాల్సి ఉండగా కేవం 26 కానీను మాత్రమే పూర్తి చేయగలిగారు. ఇంకా 188 కానీను పూర్తి చేయాల్సివుంది. ఇంకా పునరావాస, ఆర్థిక విషయాకొస్తే సుమారు 18వే కోట్ల రూపాయు కేవం పునరావాస చర్యకు మాత్రమే అవసరమవుతుండగా, ఇంత వరకు రూ.464 కోట్లు మేర మాత్రమే చర్యను చేపట్టారు. ఈ ప్రాజెక్టు కింద ం45.72 మీటర్ల స్థాయిలో నీటిని న్వి చేయాన్నది క్ష్యం కాగా, ప్రస్తుతానికి ం41.15 మీటర్ల స్థాయిలో నీటిని న్వి చేసి ప్రధాన క్వా ద్వారా ఆయకట్టుకు నీరు అందించాని ప్రభుత్వం నిర్ధేశించింది. ఆ స్థాయిలో నీటిని న్వి చేయాన్నా 20,800 నిర్వాసిత కుటుంబాను 98 ఆవాసా నుంచి తరలించాల్సి ఉంది. ం41.15 కాంటూరు స్థాయిలో ఇంకా తరలిం చాల్సిన సుమారు 17,700 వంద నిర్వాసిత కుటుంబాకు అన్ని ప్రయోజనాను భూసేక రణతో కలిపి అము చేయడానికి రూ.3,380 కోట్లు అవసరమవుతాయి. కాగా ఇంతవరకు రూ.1550 కోట్లు బడ్జెట్‌ విడుదలైంది. కాగా ఇంతవరకు భూసేకరణ, పునరావాస చర్య కోసం సుమారు రూ.248 కోట్లు మేర 195 బ్లిును తయారు చేసి పంపించగా అవి పెండిరగ్‌లో ఉన్నాయి. వీటిలో అత్యధిక బ్లిుు రూ.120 కోట్లు మేర పునరావాస కానీకు చెందినవే. నిర్వాసితుకు ఆర్థిక ప్యాకేజీ కింద సుమారు రూ.57 కోట్ల మేర 20 బ్లిుు రంపచోడవరం ఆర్‌అండ్‌ఆర్‌కు చెంది నవే ఉన్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో సమాంతరంగా పునరావాస చర్యు అమలైతేగాని ప్రాజెక్టుకు సార్థకత చేకూరని పరిస్థితి. పది శాతం కూడా ప్రగతి లేని ఈ ప్రాజెక్టు పునరావాసం, నిధు కొరత కారణం గా నిర్వాసితు తమ మనుగడ ఏమవు తుందోన్న అందోళనలో ఉన్నారు. ఈ ప్రాజెక్టు కారణంగా ముంపు ప్రాంతాల్లో అభివృద్ధిని గాలికి వదిలేసిన అధికాయి నిర్వాసితును ఏదోవిధంగా మభ్యపెట్టి గ్రామాను ఖాళీ చేయించే ప్రయత్నాు చేస్తూ వచ్చారు. ఈ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిది కేవం పర్యవేక్షక బాధ్యత మాత్రమేనని, పునర్విభజన చట్టం ప్రకారం అంతా కేంద్ర మే చూసుకోవాని సీఎం జగన్‌ స్పష్టంచేయడంతో పునరావాస చర్యు ప్రశ్నార్థకంగా మారాయి. ఇప్పటికే గ్రామాను ఖాళీ చేసిన 3 వే మంది నిర్వాసితు మనుగడ మరీ అయోమయంగా మారింది.
ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీకి ‘నో’
ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీని తీసుకోడానికి పోవరం నిర్వాసిత గ్రామా ప్రజు నిరాకరించి తమకు పదిక్షు పరిహారం కావసిందే అని స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పోవరం ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాలైన కొత్తమామిడిగొంది, పైడాకు మామిడిలో జంగారెడ్డిగూడెం ఆర్డీవో ప్రసన్నక్ష్మి గ్రామ సభు నిర్వహించారు. ప్రభుత్వం ప్రకటించిన కుటుంబ ప్యాకేజీ గిరిజన కుటుంబాకు రూ.6.88 క్షు, గిరిజనేతర కుటుంబాకు రూ.6.33 క్షు తీసుకోవడానికి అంగీకరిస్తూ గ్రామసభ తీర్మానంలో సంతకాు పెట్టవసిందిగా ఆర్డీవో కోరారు.-జి ఎన్ వి సతీష్ 

జారుడు బండ

బా వినోదిని
బాల్యం  నుండే విద్యార్థుల్లో ప్రకృతి,పర్యా వరణం, దురాచారాు మూఢనమ్మకాలు , సాంఘిక దురాచారాలు , ఆచార వ్యవహా రాలు  మొదలైన అనేక అంశమును తెలియజేసి విద్యార్థుల్లో విజ్ఞానం పెంపొందించే ఉద్దేశంతో విద్యార్థు కోసం ప్రారంభిస్తున్న కొత్త శీర్షిక ‘థింసా బావినోదిని’. ప్రదర్శన యోగ్యమైన చేతిబొమ్మలాట, లఘునాటికలు,నాటికలు, ఏకపాత్రాభినయం మొదలగు ప్రక్రియద్వారా ధారావాహికగా ఈశీర్షికలో ప్రచురితం కాబోతు న్నాయి. ఈ శీర్షిక మీ అందరి మనసు ఆనందంతోపాటు, విజ్ఞానం, వినోదం కలిగిస్తుందని భావించే ఈ శీర్షికను చిత్తూరు జిల్లా రిషివ్యాలి స్కూల్లో ఉపాధ్యాయుగా పనిచేస్తున్న తెలుగు పండితులు శ్రీ గోమఠం రంగాచార్యులు  బాలలు  కోసం అందిస్తున్న కొత్త శీర్షిక. – రెబ్బా ప్రగడ రవి. ఎడిటర్

‘‘తనుండు విషము ఫణికిని
వెయంగా దోకనుండు వృశ్చికమునకున్‌
తతోక యనక యుండును
ఖునకు నిువ్లె విషము గదరా సుమతీ!’’

మనిషి విజ్ఞానం అతన్ని చంద్రమండం దాకా తీసుకు వెళ్ళింది. మనిషిలోని అజ్ఞానం పర్యావరణాన్ని పాతాళానికి తొక్కేస్తుంది. పర్యావరణ కాుష్యం కేవం మానవునే కాక, సర్వ ప్రాణికోటికి హానికలిగించే చేస్తోంది. చిన్న చిన్న దొంగతనాతో ప్రారంభమైన ఓ మనిషి ధనానికి బానిసగా మారి జంతువు చర్మాు,నక్షత్ర తాబేళ్లు, పూడు పాము, మోసళ్ళను, ఎర్రచందనాన్ని పోలీసు కళ్లుగప్పి విదేశాకు ఎగుమతి చేస్తూ ఉంటాడు. ఆ స్మగ్లర్‌ ని ఎర్రచందనం తరలిస్తున్న ఖరీదైన కారు తో సహా పట్టుకొని పోలీస్‌ స్టేషన్‌ లో ఉంచుతారు. అప్పుడు ఆ కారు, ఎర్రచందనం దుంగ, స్మగ్లర్‌ తో పాటు చేపు అమ్ముకునే స్త్రీ, గేదె, మోసలి, పాము బొమ్ము మాట్లాడుకుంటే? ఆ మాటల్లోని ఈ విషయం తెలియజేసి ఇతివృత్తం జారుడు బండ కథ. ప్లాస్టిక్‌ మహమ్మారి వన భూమండలానికి జరిగే హాని గురించి తెలియజేసేది యీ చేతిబొమ్మలాట లోని జారుడు బండ కథ.

కారు : ఏడంతస్థు భవనం ముందు నన్ను చూడగానే గేట్‌ తీసి వేసే వాడొకడుబీ నన్ను కడిగి తుడిచేందుకు మరొకరు. నాబాగోగు చూచుకొనేందుకు యింకొకరు…ఓ రాజ భోగాను భవించిన నేను ఈ చెక్క మూంగా
రెడ్‌శాండిల్‌ : చెక్క ముక్క అంటు నోరు పారేసుకోకు. చైనా దేశీయు నాకు పట్టే నీరాజనం ముందు బోడి నీవెంత? నీ భోగమెంత? నీమూంగానే యీ దిక్కుమాలిన పెంటదిబ్బ దగ్గర పడుండాల్సొచ్చింది.
మనిషి : నోరు మూయండి దరిద్రపు ముఖాల్లారా! మీ యిద్దరి మూంగా ఈ జైు గోడ మధ్య కంపులో ఛస్తున్నాను.
కారు : ఎండ కెండి వానకు తడిసి తుప్పు పట్టి దుమ్ము కొట్టుకు చస్తుంటే నీకేం నువ్వు ఎండ,వానకు దూరంగా 4గోడ మధ్య చిప్పకూడు తింటున్నావుగా!
రెడ్‌ శాండిల్‌: ఇదిగో ఈ రెండు కాళ్ల జంతువు మూంగా పచ్చటి నాజీవితం శవాల్ని కాల్చే కట్టెలా యీ పోలీస్‌ స్టేషన్‌ దగ్గరపడేడుస్తోంది.ఇంకో నాుగు రోజు పోతే చెదపట్టి మట్టిలో కలిసిపోతానేమో!
మనిషి నేను నిన్ను చైనా పంపి వయోలిన్‌ గానో ఆటబొమ్ముగానో అత్తరుగానోచేద్దామనుకున్నా! ఇదిగో యీ యినప ముక్కే నా కొంప నీకొంప ముంచింది.
కారు : ఒరేయ్‌ ఒరేయ్‌ దరిద్రుడా! నోటికొచ్చినట్లు వాగకురా! రాజు,ప్రధానమంత్రు,మంత్రు ఎక్కే కారులో ఈ దొంగ దుంగను వేసినన్నిరికించావ్‌ కదరా! నీబుద్ధి బురదలో పొర్లాడిరదా?ఏం?
మనిషి అవునే-రాత్రికి రాత్రే కారు డ్రైవర్ని కాస్త ఓనర్‌ కావానుకున్నా! జైు పాయ్యా!
రెడ్‌ శాండిల్‌: దాహం-దాహం-నాుగురోజు క్రితం నన్ను నరికి తెచ్చి యిక్కడ పడేశావ్‌! నాలో చెమ్మ ఆరిపోతోంది. కొంచెం నీళ్ళు జ్లరా! మళ్లా యిక్కడే చిగిరించిమొక్కనౌతా! నీకు పుణ్య ముంటుంది నా దాహం తీర్చరా!
కారు : ఒరేయ్‌-లోపున్న నాసీట్లన్నీ ఎుకు పందికొక్కు కొట్టేస్తున్నాయ్‌ రా! వైర్లని తెంపేస్తున్నాయ్‌ రా! నన్నిక్కడ నుండి నా ఓనర్‌ దగ్గరకు పంపే మార్గం చూడరా! మనిషి : మీకంటే ముందు వచ్చిన కార్లకు, రెడ్‌ శాండిల్‌ దుంగకు దిక్కు మొక్కు లేదు. నిన్నగాక మొన్నొచ్చిన మీ సంగతి చూసేందుకు ఎవరూ ముందుకు రారు. మీచావు ఇక్కడే రాసివుంది!
కారు : మా చావు యింతేనా! మాకు విముక్తి పొందే మార్గం లేదా!
రెడ్‌ శాండిల్‌: ఏరా రెండుకాళ్ల జీవీ! మరి నీ సంగతేంటిరా నువు మాతోనే చావవా?
మనిషి : ఇంకో రెండుకాళ్ల మేధావి ఏదో విధంగా నన్నుమాత్రం బైల్‌ పై బయటకు తీసుకెళతాడు. ఆకాశం న్లబడిరది. వానొచ్చేట్లుంది. దాహం అన్నావు కదే! ఎర్రచందనం దుంగా…హాయిగా వానలో స్నానం చెయ్‌. షవర్‌ బాత్‌. సముద్రం అ్లకల్లోంగా వుంది. తుఫానేమో!(పోలీస్‌ విజిల్‌ వినపడును) మా మామ పిుస్తున్నాడు.
రెడ్‌ శాండిల్‌: వాన్లు కురవాలి వానదేవుడా! చెట్లన్ని బతకాలి వానదేవుడా!
కారు : నోరుముయ్యరా చెక్క వెధవా! నీళ్లల్లో నే నానితే తుప్పుపట్టి ఎందుకూ పనికిరాకుండా పోతా!గేదె(అరుపు) (నెమ్మదిగా ప్రవేశం)మనిషిఇదేంటబ్బా-పోలీస్‌ స్టేషన్‌ దగ్గరకు వచ్చింది కొంపదీసి దాని దూడ కనబడటం లేదని కంప్లెంట్‌ యివ్వడానికి వచ్చిందా ఏం?గేదెదూడ కాదురా! నే వేసిన పేడ కనబడటం లేదని కంప్లెంట్‌ చెయ్యటానికి వచ్చారా బచ్చా!
మనిషి : బచ్చా! అడుక్కొనే బొచ్చా అంటే నేనూరుకోను. జగ్రత్తగా మాట్లాడు. మనిషితో మర్యాదగా మాట్లాడటం నేర్చుకో! గడ్డితినేపశువా!
గేదె : నేను తినేది గడ్డేరా! నీలాంటి స్మగర్ల మూంగా ఆ గడ్డి కూడ దొరక్కుండా పోయిందిరా అరణ్యంలో.
మనిషి : జనారణ్యంలోకి వచ్చావుగా! ఎక్కడపడితే అక్కడ చెత్తా- చెదారం దొరుకుతుంది. తిని బాగా బవచ్చు.
గేదె : నీలా, ఏదిపడితే అది తినే రెండుకాళ్ల పశువును కాదురా! అంతకంటే నీతిమాలిన దాన్ని కాదురా!
మనిషి : నేను నీతిమాలిన వాడినా?
రెడ్‌ శాండిల్‌: కాక మరేంటిరా! ఎక్కడో కొండ మీద పెరిగే మా గుండెల్లో చిచ్చు పెడుతున్నారు కదరా మీరు. అత్యాశతో మమ్మల్ని నరికిౌౌ.
కారు : మిమ్మల్ని నరికి అక్కడే తగలేస్తే బాగుండేది. క్ష ఖరీదు చేసే నన్ను నీలాంటి వారిని సీమ దాటించటానికి ఉపయోగించి పట్టుబడి నా బతుకు బండపాు చేశాడు. నీ మూంగానే నేను జైు పాయ్యాను.
రెడ్‌ : నీ అండ చూసుకొనే మమ్మల్ని నిువున నరికేస్తున్నారు
మనిషి : ఏం గేదె! కాసిని పాలిస్తావా! టీ తాగుతా!
గేదె : పాు కాదురా! నీ ముఖాన పేడ కళ్లాపి జ్లుతా!
మనిషి : ఆ పని మాత్రం వద్దులే! బయట పడిర తర్వాత దర్జాగా స్టార్‌ హోటల్లోనే కాఫీ తాగుతా!
స్త్రీ : చేపలోయమ్మ చేపు చేపు. కొరమీను చేపు
మనిషి : ఓ చేపనివ్వవే క్చాుకొని తిని కడుపు నింపుకుంటా. ఈ చిప్పుకూడ తినలేక చస్తున్నా.
స్త్రీ : అమ్ముకోటానికి చేపు తెచ్చాను గానీ ఫ్రీగా పంచటానికి కాదు. చ్ఱెప 100 రూ.
మనిషి : వందా నీ బొందా! రాత్రిపూట చెరువు కాడికెళితే కావల్సినన్ని దొరుకుతాయ్‌.
స్త్రీ : దొంగ వెధవ. బుద్ధి మారదు కదరా!
మనిషి : ఇస్తే ఇయ్యి! లేకపోతే పో..
గేదె : ఓ అమ్మీ! వాడికో చేపనియ్‌! నీప్లికు కావల్సిన పాు నే నీకిస్తా!
స్త్రీ : ఈ దొంగ వెధవకా! నీవు సాయం చేసేది! వీడి మూంగానే కదే అడవిలో జంతువు, పక్షు, నీటిలో చేపు చస్తున్నాయ్‌!
మనిషి : ఏయ్‌! రెడ్‌ శాండిల్స్‌ ని చంపుతున్నామంటే ఒప్పుకుంటా! అక్రమాకు ప్పాడుతున్నానంటే ఒప్పుకుంటా! నీచాతి నీచంగా జంతువును, పక్షును, జచరాన్ని చంపే జాతి కాదు మా మానవజాతి.
గేదె : నోరు ముయ్యరా! మానవజాతిట మానవజాతి. మీరు ఆహారపదార్థాు ప్లాస్టిక్‌ సంచుల్లో తెచ్చుకొని తిని, మిగిలింది దాంట్లోనే వుంచి బయట పారేస్తోంటే గడ్డి లేక ఆకలికి భరించలేక ఆవు,గేదొ, మేకు వాటిని తిని – తిన్న ఆ ప్లాస్టిక్‌ కడుపులో పేరుకుపోయి చస్తున్నాయి కదరా! ఒక్కో గేదె కడుపులో 30 కేజీ ప్లాస్టిక్‌ వుందిరా! నువు కాల్చి తినానుకున్న చేప కడుపులో కూడ ప్లాస్టిక్కేరా! పక్షు కడుపులో ప్లాస్టిక్కేరా!
మనిషి : అంటే మా కడుపులో ప్లాస్టిక్‌ లేదనా? మాకు తెలియకుండానే వాటర్‌ బాటిల్స్‌ ద్వారా, టీ, కాఫీ, పాు, వేడి పదార్థా పార్సిల్స్‌ ద్వారా హాయిగా మేమూ మీలాగే ఆరగిస్తున్నాం. ఒక లీటరు భూగర్భజంలో 15.2 మైక్రో ప్లాస్టిక్‌ కాుష్య కణాు వున్నాయి. కృష్ణాజిల్లా పెదగ్లొపల్లె పాలెం బీచ్‌ కి సముద్ర కాుష్యం వచ్చి భారీ తాబేళ్లు జచరాు కొట్టుకువస్తున్నాయి. మా అందరికీ తొసు. పాలో నీళ్లను కలిపినట్లు ప్రకృతిలో ప్లాస్టిక్‌ ను కలిపాం. వేరుచేయటం తెలియదు.
గేదె : పెంట తిన్నా అరిగించుకొనే శక్తి వున్న మీకు ప్లాస్టిక్కో లెక్కా? యాదవుల్ని ముసం నాశనం చేసినట్లు మీరు సృష్టించిన ఈ ప్లాస్టిక్‌ మిమ్మల్నే కాదు మొత్తం ప్రాణున్నింటినీ సర్వనాశనం చేస్తుందిరా!
మనిషి : నేను, నా సంతానం బ్రతకటం ముఖ్యంగానీ ఎవరెట్లా ఛస్తే నాకేం!
కారు : ఓరి స్వార్థజీవీ? నాపై స్వారీ చేసి నన్నే జైుపాు చేశావు.
రెడ్‌ శాండిల్‌: నేను విడిచిన ప్రాణవాయువును పీల్చి నన్నే జైుపాు చేశావు కదరా!
గేదె : తల్లిపాు త్రాగి రొమ్ము గుద్దే జాతిరా నీది! ఆక్‌..థూు
మొసలి ఏరా! స్మగ్లరూ ఇక్కడ తగడ్డావేం రా?
కారు : వీడు నీకు తొసా! మొసలి తొసా అని నిదానంగా అంటావేం! పులిచర్మాు, నక్షత్రతాబేళ్లు, మా మొసలి ప్లిల్ని, పుడుగుపాముల్ని స్మగ్లింగ్‌ చేసి బ్రతికే మానవులో అధముడు! వీడు తెలియక పోవటం ఏంటి? ఏరా! ఏ సరుకు విదేశాకు అక్రమంగా రవాణాచేద్దామనుకొని పట్టుపడ్డావ్‌!
మనిషి : ఇదిగో ఈ డొక్కు కారులో ఆ ఎర్రచందనం దుంగల్ని
మొసలి ఓరి నీయమ్మ కడుపు కాలా! బ్రతికున్నవాటినే కాక చంపి మరీ చెట్లను కూడా స్మగ్లింగ్‌ చేస్తున్నావా! నీతిమాలిన వెధవ! ఇంకో నాుగురోజు పోతే నీ తల్లిని గూడ అమ్మేసేట్లున్నావే!
మనిషి : ఏదో పారెస్ట్‌ డిపార్టుమెంటు పుణ్యమా అని నువ్వు బతికిపోయావని సంబరపడకు.నీ అడ్రస్‌ మొత్తం నా దగ్గరుంది జాగ్రత్త. న్గాురోజుల్లో బయటకొస్తా! నీ పని పడతా! విదేశాకు ఎగుమతి చేస్తా.
పాము : స్‌..స్‌…స్‌…(పాము బయటకొస్తుంది)
మనిషి : ఓ కార్లోంచి దర్జాగా వస్తున్నావా! వాన పడేట్లుంది. కారులోకి పోయి వెచ్చగా పడుకో నాగదేవతా!
పాము : ఇందాకట్నుంచి మీ మాటన్నీ విన్నాను రా! ఇంక నీకు భూమ్మీద నూకు చెల్లాయి రా!
మనిషి : ఏంటీ రెచ్చిపోతున్నావ్‌! మట్టితినే వానపామా!
పాము : ఆ పామునే గదరా మీ మానవజాతి దైవంగా పూజిస్తోంది. చెట్లను కూడ పూజించే మహోన్నత మానవజాతి కదరా మీది. సముద్రంలో తర్పణాలిచ్చే మహోన్నత జాతి కదరా ప్రకృతిని భగవంతుని స్వరూపంగా పూజించు మానవజాతిలో మీలాంటి స్వార్థపయి వుండకూడదురా!
మనిషి : ఎహ పో! నువ్వు నన్నేం చేస్తావ్‌?
పాము : పగ పట్టిందంటే పాము వదదన్న సిద్దాంతం ఇంకా చామందిలో వుందిరా! నేనేమీ చేయకపోవచ్చు మీ మానవజాతిని. ప్రకృతి ప్రకోపించి, ధరామండం వేడెక్కి, భూకంపం ప్రజ్వలించి సముద్రంలో ఉప్పెన లేచిన నాడు ప్లాస్టిక్‌,రసాయనాు, ప్లాస్టరాప్‌ పారిస్‌ మొదగు అందమైన పెయింట్స్‌ కనుక్కున్న శాస్త్రవేత్తు, కోటీశ్వయి, నాయకు అనామకు ఏ ఒక్కరూ మిగరురా! నేటి పరిస్థితు చూస్తే యీ భూమండం మీద ప్రాణకోటి అంతరించటానికి యుగాంతం దగ్గరలోనే వున్నదనిపిస్తోంది.
మనిషి : ‘నీకు మాటల్తో పని లేదే! చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు’ ఏది కర్ర (అటు యిటు చూస్తాడు).
పాము : ఒరేయ్‌ మూరు?డా! నేనే నీవనుకున్న వానపామును కానురా కానాగును. స్‌..స్‌.. (కాటు వేయబోయి ఆగి) నీలాంటి వాడిని కాటేస్తే నీ విషం నన్నే చంపుతుందిరా! అందుకే ఖునికి నిువెల్లా విషం అన్నారు.
పాము : మానవు ఆలోచనా ధోరణిలో మార్పు రాకపోతే – ప్రకృతి ప్రేమికు కరువైతే – సహజత్వానికి దూరమైతే – సముద్రాన్నీ ఏకమై సృష్టించు జ ప్రళయంలో సర్వజీవు మృతి పొందక తప్పదు . తప్పదు… తప్‌…తప్‌
స్త్రీ : చేపలోయమ్మ చేపు …


రచన : గోమఠం రంగాచార్యలు ,సెల్‌ ` 9052189385 (వచ్చే సంచికలో మా విద్యాయంలో…బాలోత్సవ్‌)

అడవి తల్లి ఒడిలో అక్షర శిల్పాలు  

ఆ అడవిలోచెట్లకు అక్షరాు పూస్తాయి.. కొన్నాళ్ళకు అవే పుస్తక ఫలాు గా పుట్టికొస్తున్నాయి. తమజాతి సంస్కృతి..సాంప్రదాయ ఔన్నత్యాన్ని పరిరక్షణ కోసం అహర్ణిశు కృషిచేస్తాయి. ఇది వినడానికి విచిత్రంగా ఉన్నా… వాస్తవ విషయం తెలిశాక అవును నిజమే కదా!!అనక మానం. సాధారణంగా ఆదివాసు అనగానే అందరికీ వెంటనే మదిలో మెదిలే చిత్రం కొద్దిపాటి వస్త్రాతో చేతిలో బాణం,నడుముకు వెదురుబుట్టతో, అమాయకపు చూపు బలిష్టమైన దేహదారుడ్యంతో శ్రమశక్తుకు చిరునామాుగా కనిపిస్తారు, కానీ ఇది అనాటి ఆదివాసీ జీవన చిత్రం నేటి సమాజంలో కాంతో పాటు ఆధునిక ఆదివాసి జీవన చిత్రం అందుకు పూర్తి భిన్నం.


స్వాతంత్రానంతరం మన దేశంలో వచ్చిన మార్పు ల్లో భాగంగా అడవిబిడ్డ జీవితాల్లో కూడా కొద్ది మార్పు వచ్చాయన్నది నిజం. ఆకాస్త మార్పు ఆర్థికప్రగతికి కారణం వారిలో’’ అక్షజ్ఞానం’’ కగడమె !! అక్షరజ్ఞానం పెంచుకున్న ప్రతి గిరిజన బిడ్డ ఉపాధిపరంగా ఆర్థికంగా ఎదిగి తమగత కాపు శారీరక శ్రమకు స్వస్తిపలికి హుందాగా జీవిస్తున్న సంఘటను అనేకం,ఆకోవకు చెందిందే ఈ ఆదివాసియువకు ‘‘అక్షరవ్యవసాయం’’ తెం గాణలోని ముగు జిల్లా తాడ్వాయి మండం లోని అనే గిరిజనగ్రామానికి‘‘కామారం’’అనే గిరిజన గ్రామానికి చెందిన విశ్వవిద్యాయ విద్యా ర్థులైన ఈగిరిజన యువత సాగిస్తున్న‘అక్షరయజ్ఞం’ అంద రికీ అబ్బురం కలిగిస్తుంది.


ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర జరిగే మేడారం గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి పక్కన గ ఈగ్రామంలోని యువతచేస్తున్నకృషి అందరికీ ఆదర్శంగా నిుస్తుంది, 1945 సం:లో హైమన్‌ డార్ప్‌ సూచనతో నైజాంరాజ్యంలో ఏర్పాటుచేసిన గిరిజనప్రాంత ప్రాధమికపాఠాల్లో ఒక పాఠశాను ఈ‘‘కామారం’’గ్రామంలో ఏర్పా టు చేయడం విశేషం.అలాఅందుబాటులోకి వచ్చిన పాఠశా సాయంతో ఈఆదివాసి బిడ్డు తమ లోని ప్రతిభకు విద్యసాయంతో నగిషీుచెక్కకుంటు నిరంతర కృషితో అందరికీ ఆదర్శంగా నిుస్తు న్నారు, సుమారు 100కుటుంబాు గ కామారం గ్రామంలోని ఆదివాసిల్లో 40మంది ప్రభుత్వ ఉద్యోగుగా ఉండగా, మరి కొందరు విశ్వవిద్యా య స్థాయిలో చదువుపూర్తి చేసుకుని పరిశోధన పనిలో కృషి చేస్తున్నారు. ఈక్రమంలో ఈగిరిజన గ్రామానికి చెందిన మైపతి సంతోష్‌ కుమార్‌, మైపతి అరుణ్‌ కుమార్‌, అనే అన్నదమ్ము విశ్వవిద్యాయ విద్యపూర్తి చేసుకుని ఒకరుప్రభుత్వ ఉపాధ్యాయుని గా విధు నిర్వహిస్తుండగా మరొకరు ‘‘తుడుం దెబ్బ’’(ఆదివాసిహక్కు పోరాటసమితి) రాష్ట్ర అధ్యక్షునిగా గిరిజను ప్రగతి కోసం నిమగ్నమ య్యాడు. తను ప్రభుత్వ పాన శాస్త్రంలో కాకతీయ విశ్వవిద్యాయంలో మాష్టరుడిగ్రీ పొంది అక్కడే తమ జాతి గురించిన పరిశోధనకు శ్రీకారం చుట్టుకున్నారు. పరిశోధన అంటే కేవం నాుగు గోడ గదుల్లో కూర్చుని వందలాది పుస్తకాను అధ్యయనం చేసి వాటి సారాన్నిమరో కొత్తపుస్తకంగా మార్చడమే కాదు. ప్రాంతాను ప్రత్యక్షంగా పర్యటించి అవగాహన పెంచుకున్న అనుభవ సారంతో వ్రాయడమే ప్రామాణిక పరిశోధన అని నమ్మిన ఈ గిరిజనయువకుడు తను ఆ మార్గం వైపు అడుగువేస్తున్నాడు. అందులో భాగంగానే 2012 ఏప్రిల్‌ 21న ప్రారంభమైన అరుణ్‌ కుమార్‌ క్షేత్ర పర్యటన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 11 జిల్లా ల్లోని గిరిజనప్రాంతాల్లో గిరిజన ప్రాంతా గుండా సాగింది 29 రోజుల్లో మొత్తం 5848 కిలోమీటర్ల దూరం ప్రయాణించినతను అతని మిత్ర బృందం అనుభవాతో ‘‘ఆదివాసి జీవన విధ్వంసం’’ అనే మూడు వంద పేజీ ఉద్గ్రంథాన్ని 2016లో ప్రచురించారు. దీనిలో వివిధ ప్రాంతాల్లోని గిరిజ ను జీవనస్థితిగతు అనేకఆధారాు, గణాంకా తోసవివరంగా వ్రాసారు. అరుణ్‌ కుమార్‌ జన్మ ప్రాంతమైన మేడారంనుంచి ప్రారంభ మైన ‘‘ క్షేత్ర పర్యటన’’లో ఖమ్మం జిల్లాలోని భద్రాచం మన్యం సంస్కృతి,తూర్పుగోదావరి జిల్లాలోని కొండరెడ్లు జీవనం,సూరంపాలెం భూపతిపాలెం ప్రాజెక్ట్‌ స్థితిగ తు, కొమ్మునృత్యాు,గంగామ్మ జాతర, వివరా తో పాటు శ్రీకాకుళం,విజయనగరం, విశాఖ, జిల్లాల్లోని గిరిజను సంస్కృతి ఎదుర్కొంటున్న ఇబ్బందు, వివరిస్తూ పశ్చిమ గోదావరి ప్రాంత గిరిజనుకుప్రశ్నార్థకంగా మారిన ‘పోవరం’వ్యధ !ప్రకాశం,కర్నూు,ప్రాంతపు చెంచుజీవితాను భిన్నకోణంనుంచి ఆవిష్కరించి, తెంగాణ లోని మహబూబ్‌నగర్‌,ఇ్లందు,గుండా,ప్రాంతా గిరిజనజీవితాను అక్షరీకరిన్చారు. అలాగే ఆదిలా బాద్‌,కరీంనగర్‌,జిల్లాలోని గోండు జీవితాను పరిశీలించి అనేక చారిత్రక విషయాు మెగులోకి తెచ్చారు. తమ క్షేత్రపర్యటన ద్వారా ఈ ఆదివాసీ జీవనవిధ్వంసం క్షేత్రపర్యటన పరిశోధన నిండా వివిధ ప్రాంతా గిరిజను స్థితిగతుతో పాటు ఆప్రాంతాలోని పారిశ్రామికీకరణ, ప్రపంచీకరణ, ద్వారా అక్కడి ఆదివాసీకు జరుగుతున్న అన్యా యంనష్టం, పాకుకు హెచ్చరికు చేస్తూ గిరిజను ను జాగృతపరుస్తున్నారు. ఆయా ప్రాంతాలోని మహనీయును ప్రకృతిసోయగాను పండుగను సంస్కృతీ సంప్రదాయాను సవివరంగా సచరిత్రా త్మకంగా వివరించడంలో ఈ గిరిజన పరిశోధక విద్యార్థి విజయం సాధించారు. ఇకకామారం గ్రామానికి చెందిన యువత సంయుక్త సాకారంతో ‘‘మైపతిసహోదయి’’చేసిన అక్షరకృషికి మరో సాక్ష్యం ‘‘ఇండిజినస్‌ నాలెడ్జ్‌ ఆఫ్‌ ది కోయతూర్‌ ఆఫ్‌ కామారం’’ అనే వర్ణచిత్రాయుతమైన 300 పేజీ పుస్తకాన్ని 2018లో వారి బిర్సాముండా ఉద్యోగసంఘం పక్షాన ప్రచురించుకున్నారు. ఈఅం దమైన పరిశోధక పుస్తకంలో కోయ తెగ నిర్వచనం తో మొదు పెట్టి తమ గ్రామ భౌగోళిక అంశాు దేశీయ జ్ఞానం,గిరిజను జకుముకరాయి వెదురు బొంగునుంచి నిప్పు తయారు చేసేతీరు, కార్తు, రాశు,గిరిజను కాలాన్ని పూర్వంనుంచి గుణి స్తున్నతీరు, ఎంతోశాస్త్రీయంగా ఆధారాతో ఇందు లో వివరించారు. సింధు నాగరికతే కోయ నాగ రికత అని చెప్పే ప్రయత్నం కూడా చేస్తూ కోయ తూర్‌,గోండ్వాన,ధర్మచిహ్నా గురించిన సమాచారం కూడా ఇందులో చేర్చబడిరది. కోయగృహ నిర్మా ణాు వారిసామాజిక కట్టుబాట్లు, ఉమ్మడి జీవన వ్యవస్థ, బంధుత్వాు నీతి మివకు వారు ఇచ్చే ప్రత్యేకతు ఈపుస్తకంలో ప్రామాణికంగా పొందు పరిచారు. పూర్వపు భూపంపిణీ విధానంగురించి శాస్త్రీయవిశ్లేషణతో ఆనందించారు, గిరిజను సంస్కృతి సంప్రదాయా గురించి ఎంతో విస్తా రంగా వర్ణచిత్రాతో అందించిన వ్కెనం పాఠకు కు అబ్బురం కలిగిస్తూ అమ్యూమైన గిరిజన విజ్ఞానం అందిస్తుంది.ఎవరికైనా ప్రాంతీయ అభి మానం సహజం తమ ప్రాంతం ప్రాముఖ్యత సంత రించుకున్నదైతే ఇక ఆ అభిమానంఎత్తు మరింత పెరుగుతుంది. ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరగా ఖ్యాతిగాంచిన మేడారం జాతర ప్రాం తానికి చేరువలోగ కామారం గిరిజన పరిశోధక యువతకు జాతరకు కారకులైన సమ్మక్క-సారమ్మ వీరవనిత పూర్వచరిత్రను అక్షరీకరిన్చే ఆలోచన వచ్చింది.అయితే అంతకముందే వీరి నేపద్యం గురించి అనేక ఉహాత్మక రచనుమెవడ్డాయి. అరుణ్‌ కుమార్‌ తమజాతి వీరవనితు గురించి సరైన చారిత్రాత్మక సమాచారవివరణ అందిం చాని తనమిత్రబృందంతో కసి సమ్మక్క భర్త పగిడిద్ద రాజు జన్మస్థమైన బస్తర్‌ ను సందర్శించి అక్కడ గ పగిడిద్దరాజు కోట గ గుట్టను దర్శించి విషయసేకరణ చేసాడు సంపూర్ణవివరాతో 2020సంవత్సరంలో ‘సమ్మక్క-సారమ్మ పూర్వ చరిత్ర’అనే పుస్తకంచిత్రలిపి పరిశోధనగా ప్రచు రించారు. దీనిలో సమ్మక్క సారక్క చరిత్ర ఛత్తీస్‌ ఘడ్‌,మహరాష్ట్ర,ఒరిస్సా,గిరిజనప్రాంతాతో ముడి పడివున్న వ్కెనం వివరించ బడిరది. అలాగే జాతర చారిత్రక నేపద్యంవివరణతో పాటు గిరిజన సం స్కృతి ఆధారశాసనాుగా చెప్పబడే చిత్రలిపిగ పడిగెప్రస్థావనతో వీరి పరిశోధన కొన సాగిం చారు. సమ్మక్క సారమ్మపై ఆ ప్రాంత ఆదివాసీ పరిశోధక యువత తాముచేసిన క్షేత్ర పర్యటన ద్వారాను తమ తాతముత్తాత నుంచి విని తొసు కున్న విజ్ఞానం అన్వయం చేసుకుని భిన్న కోణంలో ఈ రచన చేసారు, కేవం పూర్వాపరాు చారిత్రక విషయాు వివరించడంతో సరిపుచ్చుకోకుండా ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం జాతర జరిగే తీరు సచిత్రాత్మకంగా వివరించిన వ్కెనం ఆసక్తిగా వుంటుంది.


ఇలా ఈగిరిజన యువత తమ అస్తి త్వాన్ని గురించి వివరిస్తూ ఇన్నాళ్ళు గిరిజన సాహి త్యం అంటే కేవం ‘‘మౌఖికసాహిత్యం’’గానే పరిగ ణించేవారు దానినుండి తమ సంస్కృతి సంప్రదా యాను బయటకు తెచ్చి వారి సంస్కృతిని ఆధునిక వైజ్ఞానిక ఉపకరణా సాయంతో అక్షర బద్దంగా పుస్తకీకరణచేసి విశ్వవ్యాప్తంగాభావితరాకి అందిం చే కృషిలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం 250రకా గిరిజనఆహార వస్తువును సేకరించి ‘ఆదివాసీ ఆహార ఔన్నత్యం’ గురించిపరిశోధన పుస్తకం తొగు-ఆంగ్ల భాషల్లో ప్రచురించే పనిలో నిమగ్న మయ్యారు కామారం గిరిజన యువత, గతంలో మైపతి సంతోష్‌ కుమార్‌ ‘నాగపున్నమి’(2016) ‘‘కోయభాష-నిఘంటువు’’(2017)కోయలిపి (2019), మైపతి అరుణ్‌ కుమార్‌ ‘‘ డెక్క రామక్క జీవితచరిత్ర’’(2018)వంటిపేర్లతో తమజాతి సాహిత్యంను పుస్తకాుగా ప్రచురించారు. ఒక మారుమూ గిరిజన గ్రామంలో ఆదివాసీ విద్యా ర్ధు తామునేర్చుకున్న అక్షర జ్ఞానం సాయంతో ఇలాపరిశోధను క్షేత్రపర్యటను చేసి ఆకృషి నంతా పుస్తకాుగా ప్రచురించి భావితరాకి భద్రపరచడం ఒక అపురూపవిషయం, ఇది పట్టణవాసుకీ అబ్బురంకలిగించే ఆదర్శనీయ అంశం. కామారం గిరిజన యువతచేస్తున్న అక్షరకృషి మరికొన్ని ప్రాంతాలోని విద్యార్ధుకు బాసటగా నివాని వారి క్ష్యం నెరవేరి విశ్వవ్యాప్తంకావాని ఆశిద్దాం.!
` వ్యాస రచయిత –అమ్మిన శ్రీనివాసు రాజు : సెల్‌ : 7729883223.


కామారం గిరిజన పరిశోధనబృందంమార్గదర్శి
మా జాతి సంస్కృతి సాంప్రదాయా గురించి ఆదివాసి హక్కు పోరాట సమితి తుడుందెబ్బ ద్వారా తెలియజేయానే క్ష్యంతో మాకృషి కొనసాగుతుంది మా గిరిజను గత చరిత్రను మివైన సంస్కృతి సాంప్రదాయాను తెలియజేస్తూ మా జాతి ప్రజకు జరుగుతున్న అన్యాయంపై పోరాటం చేయడమే మా సంఘం ప్రధాన క్ష్యం అందులో భాగంగానే గతంలో మా జాతి గురించి జరిగిన అరకొర అసంపూర్ణ పరిశోధనకు భిన్నంగా మా సొంత అనుభవాతో మాకు సంబంధించిన సంస్కృతి గురించిన పరిశోధను కొనసాగించి మా పరిజ్ఞానంతో పుస్తకరూపంలో ప్రచురించుకుంటున్నాము.
-మైపతి అరుణ్‌ కుమార్‌,తుడుందెబ్బ అద్యక్షుడు


జాతి సంస్కృతి పరిరక్షణ కోసం
మాగ్రామంలోని విద్యార్ధుంతా కలిసి మాజాతి సంస్కృతి మివను పరిరక్షించుకునే పనిలో భాగంగా 2014 సంవత్సరంలో ఒక యువజన సంఘం ఏర్పాటు చేసుకుని గ్రామ మిత్రు సహకారంతో అనేక కార్యక్రమాు చేయ గలిగాం 2016నుంచి దీనిని గిరిజన సంస్కృతి పరిశోధనా కేంద్రం గా తీర్చిదిద్ది మిత్రు,దాతు, ప్రభుత్వ సహకారంతో సొంత భవనం నిర్మించి అధ్యయనం,పరిశోధన, క్షేత్ర పర్యటను, చేస్తూ గిరిజన సంస్కృతిపై పరిశోధను చేసేవారికి మాసంఘం ఒక దారి దీపం కావాలి అన్నది మాక్ష్యం. దీనికి మేథావు, సామాజిక వేత్తు అందరూ సహకారం ఎంతో అవసరం.

  • రేగ రాజశేఖర్‌ అధ్యక్షుడు – బిర్సాముండా యూత్‌ – కామారం,

గోడమీది బొమ్మ..!

తొగు కథావనంలో గిరిజన కథాసుమాలు- 12వ భాగం

ప్రముఖ పరిశోధక రచయిత, విశ్లేషకుడు, డాక్టర్‌ అమ్మిన శ్రీనివాసరాజు థింసా పత్రిక కోసం ప్రత్యేకంగా రాస్తున్న ‘గిరిజన కథావిశ్లేషణ’ ధారావాహికంగా అందిస్తున్న ఈ నెల సంచికలో కథా విశ్లేషణ ‘‘ గోడమీద బొమ్మ’’- `సంపాదకులు


గిరిజను అంటే కేవం శ్రమజీవు కాదు చక్కని సృజనాత్మకత కలిగిన కళాకాయి అని కూడా తొసుకోవాలి. వారి జీవన స్రవంతిలో భాగమైన వెదురు వస్తువు తయారీలో ఈవనజీవు కళాప్రతిభ కనిపిస్తుంది. అందులో భాగంగానే గిరిజన జాతుల్లో భాగమైన సవరు,వర్లీ,తెగ గిరిజను చక్కని చిత్రకాయిగా చరిత్రలో నిలిచారు. శ్రీకాకుళం జన్మస్థానం అయి ప్రస్తుతం భాగ్యనగరం ఆవాస కేంద్రంగా ఉన్న ప్రసిద్ధ అనుసృజనకారిణి,కథారచయిత్రి, ‘‘పార్నంది లిత’’రాసిన ఈ కథ 2015 డిసెంబర్‌ 27 నాటి ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం లో ప్రచురించబడిరది.గిరిజన చిత్ర కళల్లో ఒకటైనది నేటి ఆధునిక సమాజాన్ని బాగా ఆకర్షించిన ‘‘వర్లిగిరిజన చిత్రకళ’’వారి సంస్కృతిలో ఎలా అంతర్భాగం అయింది అది ఎలా ఉపాధి దారి పట్టింది వివరిస్తూ రచయిత్రి లిత ఈ కథను ఆద్యంతం అద్భుతం గా తీర్చిదిద్ది నడిపించారు.

గిరిజను అంటే కేవం శ్రమజీవుకాదు చక్కనిసృజనాత్మకత కలిగిన కళాకాయి అని కూడా తొసుకోవాలి. వారిజీవన స్రవంతిలో భాగమైన వెదురువస్తువు తయారీలో ఈవన జీవు కళాప్రతిభకనిపిస్తుంది.అందులో భాగంగానే గిరిజనజాతుల్లోభాగమైన సవర ు,వర్లీ,తెగ గిరిజను చక్కని చిత్రకా యిగా చరిత్రలోనిలిచారు.ప్రపంచీకరణ మనదేశ సంస్కృతిసంప్రదాయాపై దాడిచేసి వాటిని అంత రింపజేస్తుంది అనే ఆరోపణ ను మరో కోణం నుంచి చూపిస్తూ దానిసాయంతోనే మన సంస్కృతిని విశ్వ వ్యాప్తంగా కూడా చేయవచ్చును అనే సూచనతో కూడిన ‘‘కొత్త కోణం’’లో ఆవిష్కరించిన కథ‘‘గోడమీద బొమ్మ’’. శ్రీకాకుళం జన్మస్థానం అయి ప్రస్తుతం భాగ్యనగరం ఆవాస కేంద్రంగాఉన్న ప్రసిద్ధ అనుసృజనకారిణి.కథారచయిత్రి ‘‘పార్నంది లిత’’రాసిన ఈకథ 2015 డిసెంబర్‌ 27నాటి ఆంధ్రజ్యోతి ఆదివారం అను బంధంలో ప్రచురించబడిరది. గిరిజనచిత్ర కళల్లో ఒకటైనది నేటిఆధునిక సమా జాన్ని బాగా ఆకర్షించిన‘‘వర్లిగిరిజనచిత్రకళ’’వారి సంస్కృతిలో ఎలాఅంతర్భాగం అయింది అది ఎలా ఉపాధిదారి పట్టింది వివరిస్తూ రచ యిత్రి లిత ఈకథను ఆద్యంతం అద్భు తంగా తీర్చిదిద్ది నడిపించారు. రచయిత్రి స్వయంగా ముంబై సమీపంలోని‘‘వాన్‌గావ్‌’’ అనే గిరిజనగ్రామాన్ని సందర్శించి తనకు దొరికిన అనుభవా అనుభూతు సింగారించి అతిప్రాచీనకాం నుంచి ఆకళ ను అక్కడి గిరిజ ను ఎలా పెంచి పోషించి నేటి తరానికి అందిస్తున్నారో సవివరంగా అక్షర చిత్రీకరణ చేసి చూపించారు.కథ విష యానికి వస్తే ‘‘అనన్య’’అనబడే ఒక జర్నలిస్టు ‘‘వర్లిచిత్రకళ’’ గురించి సవివర మైన కార్యక్రమం రూపొందించడం కోసం తాను ముంబై వెళ్లి అక్కడికి సమీపంలో గ వాన్‌గావ్‌ వెళుతుంది.ఆగ్రామానికి చెందిన గిరిజన యువకుడు,చిత్రకారుడు, అయిన సంజయ్‌ సాయంతో తనచిత్రకళ సందర్శన యాత్ర చేస్తుంది అనన్య. సంజయ్‌ ఇంటికి చేరిన అనన్య మనసంతా అపురూపమైన ‘‘వర్లిచిత్రకళ’’తో నిండి పోతుంది. అక్కడివర్లి తెగగిరిజనయువతీ- యువకుంత ప్రాచీనమైన తమ జాతి చిత్రకళను ఆధునికత సాయంతో అభివృద్ధి చేస్తుంటారు. మూలాు చెడకుండా! కొందరు ఆర్ట్స్‌ స్కూల్లో చదువుకుంటుండగా మరికొందరు పాఠాు చెప్పేస్థాయికి చేరుకున్నారు అదిఆప్రాంత గిరిజన యువత ప్రత్యేకత. అక్కడి గిరిజను అతి సాధా రణ పనిముట్లతో అద్భుతమైన బొమ్ము చిత్రిస్తున్నారు.పేడ నీళ్లుచల్లిన సాధారణ నే మీదకేవం ముగ్గుతో‘‘బిడ్డనెత్తుకున్న తల్లి బొమ్మ’’చూసిన అనన్య అబ్బురపడు తుంది అదివేసింది..జె.జె.పాఠశాలో డ్రాయింగ్‌ పాఠాు చెబుతున్న గిరిజన యువతి అని తెలిసి ఆశ్చర్య పడుతుంది. ఆ గ్రామంలోని గిరిజను ఇళ్లన్నీ మట్టితో అకబడి అందమైన వర్లీ చిత్రాను అం కరించుకుని, అందాను ఆరబోస్తున్న వైనం కళ్ళారా చూసిన అనన్య తానుండె ఆధునిక నగరాన్ని మర్చిపోతుంది ఆక్షణాన కదిలే వర్లీ సాంప్రదాయా ఉన్న సంజయ్‌ తల్లిని పరిచయం చేసుకున్న తనుభాష రాకపోయినా విశ్వ భాష అయిన’’సైగ భాష’’తోనే ఆమెవెంట వెళ్లివాళ్ళ పెరటితోటలో పండిరచుకునే కందు,పెసు వంటి పంట గురించి పనుగురించి ఆసక్తిగా తొసు కుం టుంది. అక్కడి పంటపొలాు,పశువు, పక్షు,అమాయక చూపుతో సహజమైన సింగారాతోవున్న వర్లిగిరిజనజనం.అక్కడి ప్రకృతిలో కలిసిపోయిన మాటకందని సోయ గాను మనసారా చూసుకుంటుంది అనన్య తనవైన జర్నలిస్టుకళ్లతో సంజయ్‌వాళ్ల ఇంట్లో ఆమెను అమితంగా ఆకర్షించిన బొమ్మ అతని చెల్లి పెళ్లి సమయంలో గోడమీద వేసిన బొమ్మ, బొమ్ము వేయకుండావాళ్ళు అసు పెళ్లి చేయ రట! అంటే ఆగిరిజను బొమ్ము వేసే సంస్కృతి వారిప్రధాన పనుల్లో ఎంతగా విలీనం అయిందో అర్థమవుతుంది. మరోవిశేషం ఈజాతి గిరిజను పెళ్లిపెద్దగా వ్యవ హరిం చేది భర్త చనిపోయినస్త్రీ దలేరి అనిపిలిచే ఈపెళ్ళిపెద్ద పెళ్లితంతులో మొదటి నుంచి చివరి వరకు అన్నిటతానే ముందుండి నడిపి స్తుంది. పాటుపాడుతుదీపంపట్టుకునిఆమె ముందు నడుస్తుంటే పెళ్లైనముత్తైదుమ ఆమె వెనకా నడుస్తారు.వర్లిగిరిజను భర్త చని పోయిన స్త్రీకిఇచ్చేప్రాధాన్యత స్త్రీజాతికే గర్వకార ణంగా ఉంటుంది. నుచదరపు పీటలాంటి బొమ్మదానిని దేవతగాభావించి పెళ్లి సమ యంలో పూజుచేసి ఆమెచుట్టూ వారు వాడే వస్తువువారు ఉపయోగించే సంగీత వాయి ద్యాు ఉంచి కొుస్తారు.ఈవిధంగా వాళ్లుచేసే పెళ్లితంతు అంతాపెళ్లి జరిగే ఇంటిగోడ మీద చిత్రించటం వారి సంస్కృతిలోభాగం. వారి ఇళ్ళల్లో జరిగేపెళ్లి సందడి గుర్తుగా వారిఇళ్ల గోడమీదబొమ్ము కనపడతాయి.వారిజాతి సంప్రదాయంలో భాగమైన జానపద కథను కూడా ఈగిరిజను బొమ్ముగా గీయడం వారిఆచారం. అంతటి ప్రాధాన్యత సంతరించు కున్న జాన పదగాధ తాూకు బొమ్ము కూడా అనన్య కెమెరా కళ్ళ కు అక్కడ కనపడ తాయి.‘‘ఏడుగురు అన్నద మ్ము ఏడుగురు అక్కచెల్లెళ్ళు వాళ్ళలోచిన్నచెల్లి ఒకరోజు తదువ్వుకుంటుండగా ఆమె బంగారుత వెంట్రుక ఒకటివూడివస్తే అదిభూమిమీద వేస్తే జంతువుకు,నీళ్ళలో వేస్తేచేపకు ఇబ్బంది. చెట్టుకు కడితే పక్షుకు ప్రమాదంఅని ఆలో చించి చివరికిఎవరికీ ఇబ్బంది రాకూడదని ఓచిన్న ప్లుకుచుట్టి నదిలో వేస్తుంది.తీరా అదిఏడుగురు అన్నదమ్ముల్లో ఒకడు ఆనదిలో స్నానం చేస్తుండగా అతని కంట పడుతుంది దానిని తీసిజాగ్రత్త చేసు కోవడమేకాదు దానిని అమితంగా ప్రేమించి ఆతవెంట్రుకగ అమ్మా యినె పెళ్లి చేసుకో వడానికి నిశ్చయించు కుంటాడు.తీరా ఆత వెంట్రుక తనచెల్లిదిఅని తెలిసాక కూడా తనమొండిపట్టు వీడడు. విషయం తెలిసినఆప్లి బాధతోచందనంచెట్టు కింద కూర్చుని రాత్రిపగుఏడ్చి ఈఅన్యాయం నుంచి రక్షించమని చంద్రుడిని వేడుకుంటుంది చందమామ తనకిరణాతోజాలిగా చూస్తాడు. ఆప్లిచందనం చెట్టుఎక్కి చందమామను చేరు కుంటుంది. ఇది వర్లిగిరిజను చెప్పుకునే ప్రసిద్ధమైన జానపద కథ.ఈ కథను కళ్ళకు కట్టే బొమ్మ బొగ్గుపొడితో కోరారంగు ముతక బట్టమీద వేసింది. వర్లిసాంప్రదాయంతో చిత్రిం చిన పెద్దచెట్టు ఆకు కొమ్ము త వెంట్రు కెతాడుగ పైన మబ్బు మధ్యగ నెవంకను చేసుకుంటున్న ప్లి చెట్టు కింద కన్నీళ్లు కారు స్తున్నతల్లి ఆశ్చర్యంతో కుటుంబమంతా…‘‘ఇది జానపదగాధ తాూకువర్లిచిత్రం.ఇలాంటి జానపదగాధను బొమ్ముగ గీసినచిత్రాు ఎన్నో సంజయ్‌ వాళ్ల ఇంట్లో ఆమెకు దర్శన మిస్తాయి. అతను ఒక్కో బొమ్మలో దాగిన జానపద గాథను చెబుతుంటే చిత్రాల్లోంచి కథు చిలికిన వెన్నెలా బయటికి వస్తూ ఉంటాయి. అనన్య పొద్దుటి నుంచి సాయం త్రందాకా ఆవర్లీ చిత్రా విశేషాు చూస్తూ వింటూ మధ్యమధ్యలో వారుఅందించిన ఆత్మీయ ఆహారాన్ని స్వీకరిస్తూ అబ్బురపడు తుంది, అక్కడ తను చూసిన బొమ్మన్నిటికీ కారకుడు సంజయ్‌ అనితెలిసి ఆపూర్వగాధు అతను తనఅమ్మమ్మ చెప్పగావిని నేర్చుకున్న తీరుకుఅబ్బుర పడుతుంది, అయితే నేటి ఆధునిక వర్లిచిత్రకాయి సాధారణచిత్రాు అయితే వేస్తున్నారుగానీ జానపదచిత్రాు వేసేవారు లేరని అతనొక్కడే చివరికి మిగి లానన్న సంజయ్‌మాటతో ఆమెలో నిరాశ కుగుతుంది. నే దున్నినందుకు భూదేవికి క్షమాపణ చెప్పేజాతి, గుహల్లోచిత్రించటం మొదు పెట్టిప్రస్తుతం స్కూల్‌ వరకు వెళ్ళిన ఘనమైన చరిత్రగ గిరిజనజాతి వర్లీది. అతి సాధారణ పరికరాు వస్తువు ఉపయోగించి అసాధారణమైన చిత్రాు గీయడంఒక్క వర్లిగిరిజనుకే చేతనైన కళ అనవచ్చును, తరతరా నుంచి వారి సంస్కృతి సాంప్ర దాయాలో అంతర్భాగంగా వస్తున్న ఈ చిత్రకళనేడు ఆధునిక మెరుగు దిద్దుకుని అమ్ముడు అవుతూ ఆ వన వాసుకు జీవనో పాధిగా మారింది, ఆదృక్పథంతోనే ‘‘మీరు ఏదైనా పెయింటింగ్‌ తీసుకుంటార?’’ అని సంజయ్‌ అనన్యను అడిగిన మాటల్లో అతని సున్నిత వ్యాపార తత్వం తొస్తుంది,.‘‘లేదు మీ గురించి నేనురాస్తాను దానివ్ల మీకుమంచి పబ్లి సిటీ వస్తుంది’’ అన్న అనన్య సమాధానంలో ఆధునిక వ్యాపారానికి పబ్లిసిటీ అనబడే ప్రచారం ప్రసారం అవసరం గురించి రచయిత్రి చమత్కారంగా చెప్పిన తీరుబాగుంది.గిరిజన సాంప్రదాయకళ వారిదగ్గరె ఎందుకు ఉండి పోవాలి?కళపరమార్థం అందరికీ చేరడమే కదా!? ఆధునికంగా వస్తున్న అన్నిరకా మాధ్యమాల్లో అవసరాన్ని బట్టి ఈ సాంప్రదాయ చిత్రకళను ఎందుకు ఉపయోగించకూడదు? నేటి ఆధునిక మానవుని ఆనందానికి మానసిక సంతృప్తికి అనాటి చిత్రకళ సాయం ఎందుకు తీసుకోరాదు? మనంఎంత ఆధునీకరించబడి ఎన్ని రకా వస్తువు తయారు చేస్తున్న వాటి తయారీకి మూసూత్రాు పూర్వం మన మహ నీయు రూపొందించిన సూత్రాలే కదా? వాటి పునాదు మీదనేటి ఆధునిక భవనాు ఆవిర్భ విస్తుంది.వంటి ఆలోచను తన మనసు నిండా నింపుకున్న అనన్య తిరుగు ప్రయాణం అవ్వ డంతో కథసుఖాంతమవుతుంది. ఈ‘‘గోడమీద బొమ్మ’’ కథలో రచయిత్రి లిత శిల్పానికన్న విషయానికే అధిక ప్రాధాన్యత ఇస్తుంది. తాను గమనించిన విక్షణమైన గిరిజన చిత్రకళ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయానే తపనతోనే కథనంతా నడిపిస్తుంది, అనవసరపు వర్ణను ఉపమానాు లేకుండా అవసరం మేరకే పదబంధాు ఉపయోగిస్తూ తను పొందిన అనుభూతిని అక్షరీకరించే క్ష్యంతో కృషి చేసిన ఆమె మొదటి నుంచి చివరి వరకు గురితప్పని బాణంలా దూసుకుపోతూ పాఠకుకు మివైన గిరిజన సంప్రదాయ విజ్ఞానాన్ని పంచడంలో విజయం సాధించింది అనవచ్చు.

క్షీణించిన ఆహార వినియోగం-పెరిగిన ఆకలి కేకులు 

కేంద్రం ప్రతిపాదించిన వ్యవసాయ బ్లిుకు వ్యతిరేకంగా రైతు చేపట్టిన పోరాటానికి దేశ రాజధాని సరిహద్దు దద్దర్లిుతున్నాయి. అయినా రైతు విజ్ఞప్తును పెడచెవిన పెట్టిన కేంద్ర ప్రభుత్వం తన పంథా విడవనంటోంది. ఈ పరిస్థితుల్లోనే ఆకలిపై ‘హంగర్‌ వాచ్‌’ అనే సంస్థ చేసిన సర్వే విస్తుగొలిపే నిజాను బయటపెట్టింది. ఈ బ్లిు ఆమోదం జరిగి తే మన దేశంలో ఆకలి కేకు విపరీతంగా పెరిగి దేశం అథోగతి పాలౌతుందన్నది నివేదిక సారాంశం.
` సోమసుందరరావు

ప్రతి నుగురు దళితులో ఒక్కరు, ప్రతి నుగురు ముస్లింలో ఒకరు లాక్‌డౌన్‌ కాంలో ఆహార వివక్షను ఎదుర్కొన్నారని సర్వే పేర్కొంది. ‘ఆహారం హక్కు’ ప్రచారంలో భాగంగా చేసిన సర్వేలో ఈ విషయాు మెగు చూశాయి. సాధారణ జనజీవనంలో ప్రతి పది మందిలో ఒకరు ఆహార వివక్షను ఎదుర్కొ న్నారు. ముఖ్యంగా దేశ జనాభాలో మైనార్టీపై ఈ ప్రభావం ఎక్కువగా ఉందని సర్వే చెబుతోంది.11రాష్ట్రాకు చెందిన ప్రజలో సుమారు 45శాతం మంది ఆర్థికంగా తీవ్ర పరిణామాను ఎదుర్కొన్నారు. రోజుకు ఒకపూట తినడం కోసం అప్పు చేయాల్సిన పరిస్థితు వచ్చాయి. ఇది లాక్‌డౌన్‌ ముందు కాంతో ప్చోుకుంటే ఎక్కువైంది. రుణాు చేయడంలో సాధారణ ప్రజ కంటే షెడ్యూల్‌ కులా వారిలో 23 శాతం పెరిగాయని సర్వే గుర్తించింది. సుమారు 74 శాతం మంది దళితు ఆహార వినియోగం కూడా ఈ కాం లో అధికంగా తగ్గింది. వీరంతా ఒక్క పూట భోజనంతో అంటే రాత్రి పూట తినకుండా పస్తున్నారు. వివిధ వర్గాకు చెందిన ప్రజ నుంచి సేకరించిన ఈ సమాచారం ఆకలి తీవ్రతను కళ్లకు కట్టినట్లు చెబుతోంది. యు.పి, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌,జార్ఖండ్‌,ఢల్లీి,తెంగాణ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో ఈసర్వే నిర్వహించారు. పోస్ట్‌ కోవిడ్‌ సమయంలో ఆకలి, ఆహార భద్రతకు ఎదురైన పరిస్థితిపై అవగాహన కోసం ప్రీ-లాక్‌డౌన్‌ (ఏప్రిల్‌, మే) నెలో ఉన్న స్థితితో పోస్ట్‌-లాక్‌డౌన్‌ కామైన సెప్టెంబరు-అక్టోబరు నెల పరిస్థితిని ప్చోుతూ ఈ సర్వే జరిగిందని ‘హంగర్‌ వాచ్‌’ తెలిపింది. ఏప్రిల్‌, మే నెలో ఆదాయ మార్గాు పూర్తిగా మూసుకుపోయాయి. కేవం 3 శాతం ఆదాయంతో రోజు గడపవసి వచ్చిందని 43 శాతం మంది చెప్పారు. ఆహార వినియోగంలో జార?ండ్‌ 82 శాతం, ఢల్లీి 81 శాతం, రాజస్థాన్‌ 80 శాతం క్షీణతలో ఉంటే పోషకాహార వినియోగంలో అత్య్పంగా ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని ప్రాంతాు 90 శాతం క్షీణతను ప్రదర్శించాయి. ఈ లాక్‌డౌన్‌ కాంలోనే నాుగు కార్మిక కోడ్‌ను కూడా కేంద్రం ప్రవేశపెట్టింది. దీనివ్ల అసంఘటిత రంగ కార్మికు ఉపాధిపోయింది. వేతనాు లేక ఆహారం కొనుక్కునే స్థోమత దిగజారిందని సర్వే పేర్కొంది. ఇప్పుడు తాజాగా రైతు వ్యతిరేక వ్యవసాయ బ్లిుపై కూడా కేంద్రం మొండి వైఖరిని అవంబిస్తోంది. ఈ పరిణా మాు పరిస్థితిని మరింత దిగజారు స్తాయని నివేదిక హెచ్చ రిస్తోంది. పౌర సరఫరా కేంద్రం ద్వారా ప్రతి ఒక్కరికీ పది కేజీ ధాన్యం, కేజీన్నర పప్పుధాన్యాు, 800 గ్రాము వంట నూనెను కనీసం మరో ఆరు నెల పాటు వచ్చే జూన్‌ వరకు అందించాని, అలాగే ఉపాధి హామీ పనును 200 రోజుకు పెంచాని ‘హంగర్‌ వాచ్‌’ సూచిస్తోంది.
మీ ఆహార వృథాను అరికట్టటానికి ఆరు మార్గాు: ప్రపంచ ఆకలిని తగ్గించటంలో మీ వంతు పాత్ర పోషించండిలా…ప్రతి ఏటా 1300 కోట్ల టన్ను ఆహారం వృథా అవుతోంది. అందులో చాలా వరకూ వ్యర్థా కుప్పగా పోగుపడుతూ వాతావరణ మార్పుకూ ఒక కారణమవుతోంది.మానవాళి ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యల్లో ఆహార వృధా ఒకటి’’ అంటారు న్యూయార్క్‌ చెఫ్‌ మాక్స్‌ లా మన్నా.
ఆయన ‘’మోర్‌ ప్లాంట్స్‌, లెస్‌ వేస్ట్‌ (అధిక మొక్కు-తక్కువ వృధా)’’ అనే పుస్తకం రాశారు. ఆహార వృధాను అరికట్టటం ద్వారా మార్పులో మనవంతు పాత్ర పోషించటమెలా అనేది ఆయన చెప్తున్నారు. నా జీవితంలో ఆహారమనేది ఎ్లప్పుడూ ప్రధాన దినుసుగానే ఉంది. నా తండ్రి కూడా ఒక చెఫ్‌. అందువ్ల నేను ఆహార ప్రపంచంలోనే పెరిగాను.ఎన్నడూ ఆహారాన్ని వృధా చేయవద్దని నా తల్లిదండ్రు ునాకు ఎప్పుడూ బోధిస్తుండేవారు. దాదాపు 900 కోట్ల మంది జనాభా ఉన్న భూగోళం మీద.. మనం ప్రతి స్థాయిలోనూ ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నాం. ప్రపంచంలో 82 కోట్ల మందికి పైగా ప్రజకు తగినంత ఆహారం భించటం లేదు.ప్రపంచంలో ఉత్పత్తి చేస్తున్న మొత్తం ఆహారంలో మూడో వంతు ఆహారం వృధా కావటమో, కోల్పోవటమో జరుగుతోంది. ఆహార వృధా అంటే అర్థం కేవం వృధా అయిన ఆహారం అనే కాదు. దాని అర్థం.. డబ్బు వృధా అవటం, నీరు వృధా అవటం, ఇంధనం వృధా అవటం, భూమి వృధా అవటం, రవాణా వృధా అవటం.మీ ఆహారాన్ని పారవేయటం.. వాతావరణ మార్పుకు కూడా దోహదపడవచ్చు. పారేసిన ఆహారాన్ని తరచుగా భారీ చెత్తకుప్పల్లోకి పంపిస్తారు. అది అక్కడ కుళ్లిపోయి మీథేన్‌ వాయువును ఉత్పత్తి చేస్తుంది.
ఆహార వృధా అనేది ఒక దేశం అయితే.. వాతావరణానికి చేటు చేసే గ్రీన్‌హౌస్‌ వాయువును విడుద చేస్తున్న దేశాల్లో.. అమెరికా, చైనా తర్వాత అదే మూడో అతి పెద్ద దేశంగా నిుస్తుంది.
1) తెలివిగా షాపింగ్‌ చేయటం చాలా మంది తమకు అవసరమైన దానికన్నా ఎక్కువ కొనటానికి మొగ్గుచూపుతుంటారు.
కొనాల్సిన సరుకు జాబితాను తయారు చేసుకుని, ఆ జాబితాలో మీకు అవసరమైన వాటినే కొనండి.మళ్లీ సరుకు కొనే ముందుగా.. అంతకుముందు కొన్న ఆహార పదార్థాన్నిటినీ వాడేయండి.
2) ఆహారాన్ని సక్రమంగా న్విచేయటం ఆహారాన్ని సరిగా న్విచేయకపోతే భారీ స్థాయిలో వృధా అవుతుంది. పండ్లు, కూరగాయను ఎలా న్వి చేయానేది చాలా మందికి తెలియదు. దానివ్ల అవి త్వరగా మగ్గిపోయి పాడైపోతుంటాయి. ఉదాహరణకు.. బంగాళాదుంపు, టొమాటోు, ఉల్లిపాయు, మ్లెల్లి, దోసకాయను అసు ప్రిజ్‌లో పెట్టకూడదు. వీటిని గది ఉష్ణోగ్రతలోనే ఉంచాలి.ఇక ఆకుకూర కాడను నీటిలో ఉంచటం ద్వారా న్విచేసుకోవచ్చు.బ్రెడ్‌- రొట్టెను గడువులోగా వాడేయలేమని భావిస్తే ఫ్రిజ్‌లో న్విచేయాలి.దుకాణంలో కానీ, నేరుగా రైతు దగ్గర నుంచి కానీ సరుకును కొనేటపుడు స్వ్ప తేడాు ఉన్న వాటిని ఏరుకోవటం ద్వారా అవి వృధా కాకుండా చూడటంలో మీ వంతు పాత్ర పోషించండి.
3) మిగిలిన ఆహారాన్ని దాచుకోవటం తినగా మిగిలిన ఆహారాన్ని దాచి.. వాటినితర్వాత తినాలి.మీరు ఎక్కువ మోతాదులో వండు తుంటే.. తరచుగా ఆహారంమిగు తుంటే..వాటిని ఫ్రిజ్‌లో పెట్టి ఒక రోజు వాటిని మాత్రమే ఉపయోగించేలా ప్రణాళిక అము చేయండి. ఆహారం పారవేయకుండా ఉండే మంచి మార్గం ఇది. అంతేకాదు.. దీనివ్ల సమయం,డబ్బు కూడా ఆదా అవుతుంది.
4) ఫ్రిజ్‌తో స్నేహం చేయటం ఆహారాన్ని న్వి చేయటానికి దానిని ఫ్రిజ్‌లో ఫ్రీజ్‌ చేయటం అతి సుభమైన మార్గాల్లో ఒకటి. ఫ్రిజ్‌లో చక్కగా న్వి ఉండే ఆహారాు అనేకం ఉన్నాయి. సలాడ్‌లో ఉపయోగించే అతి మృదువైన ఆకుకూరను ఫ్రీజర్‌లో సేఫ్‌ బ్యాగ్‌ు లేదా టిన్నుల్లో పెట్టి న్వి చేసుకోవచ్చు. మనకు అవసరమైనపుడు వాటిని వాడుకోవచ్చు.ఆకుకూరు ఎక్కువగా ఉన్నట్లయితే.. వాటికి ఆలివ్‌ ఆయిల్‌, మ్లెల్లి ముక్కు కలిపి ఐస్‌ క్యూబ్‌ ట్రేలో ఫ్రీజ్‌ చేసుకోవచ్చు. ఆతర్వాత రుచికరమైన వంటతో పాటు వాడుకోవచ్చు.భోజనంలో మిగిలిపోయిన ఆహారాన్ని, ఇంటి తోటలో అధికంగా ఉత్పత్తి అయిన కూరగాయను కూడా ఫ్రీజ్‌ చేసుకోవచ్చు. ఆరోగ్యవంతమైన, ఇంట్లో వండుకున్న ఆహారం ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చూసుకోవచ్చు.
5) సొంత ఆహారాన్ని వెంట తీసుకెళ్లటం విధుల్లో ఉన్నపుడు మధ్యాహ్నాు సహోద్యోగుతో బయటకు వెళ్లి భోజనాు చేయటం, ఇష్టమైన రెస్టారెంట్‌కి వెళ్లి తినటం ఆహ్లాదకరమే అయినా.. అది ఖరీదైన వ్యవహారం. ఆహార వృధాకు కూడా కారణమవుతుంది.మీ కర్బన పాదముద్రను తగ్గించటంతో పాటు డబ్బును ఆదా చేసుకునే మార్గం.. ఆఫీసుకో, పనిచేయటానికో వెళ్లేటపుడు మీ సొంత ఆహారాన్ని మీ వెంట తీసుకెళ్లటం.
ఒకవేళ ఉదయం మీకు అంత సమయం లేదనుకుంటే.. రాత్రి మిగిలిన ఆహారాన్ని ంచ్‌ బాక్సుల్లో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచి ఉ దయం మీతో తీసుకెళ్లవచ్చు.
6) కంపోస్ట్‌ చేయటం మిగిలిపోయిన ఆహారాన్ని కంపోస్ట్‌ చేయటం ద్వారా.. వృధా అయ్యే ఆహారాన్ని మొక్కకు శక్తినిచ్చే ఎరువుగా మార్చవచ్చు.
అయితే.. ఆరుబయట కంపోస్టింగ్‌ వ్యవస్థ ఏర్పాటు చేసుకునేంత ఖాళీ అందరికీ ఉండకపోవచ్చు. కానీ.. ఇంట్లోనే ఏర్పాటు చేసుకోగ కంపోస్టింగ్‌ వ్యవస్థు అనేకం ఉన్నాయి. వాటిద్వారా ప్రతి ఒక్కరూ.. చాలా పరిమితమైన ప్రదేశంలోనూ సుభంగా ఈ ప్రక్రియ చేయవచ్చు.
పెద్ద తోట ఉన్న వారికి పెరటిలో కంపోస్టింగ్‌ వ్యవస్థ బాగా ఉపయోగ పడుతుంది. నగర వాసుకు కౌంటర్‌టాప్‌ కంపోస్టర్లు ఇంటి మొక్కకు ఉయోగ పడతాయి.
చిన్న చర్యు.. పెద్ద ఫలితాు…
చివరిగా చెప్పేదేమంటే.. మనమందరం ఆహార వృధాను అరికట్టవచ్చు. అందుకు ఎన్నో మార్గాున్నాయి. మన ఇంట్లో ప్రతి రోజూ పారవేసే ఆహారం గురించి ఆలోచించటం ద్వారా.. భూమి మీద అత్యంత మివైన వనరును సంరక్షించటంలో సానుకూ మార్పు తీసుకురావటానికి దోహదపడగం. మనం ఆహారం కొనే పద్ధతిలో,వండే పద్ధతిలో, వినియోగించే పద్ధతిలో స్వ్ప మార్పుతో పర్యవారణం మీద మనం చూపే ప్రతికూ ప్రభావాన్ని తగ్గించవచ్చు. అది అంత కష్టమేమీ కాదు. చిన్న ప్రయత్నంతో ఆహార వృధాను గణనీయంగా తగ్గించటమే కాదు.. సమయం, డబ్బును కూడా ఆదా చేయవచ్చు. ప్రకృతి మాత మీద కొంత ఒత్తిడిని తగ్గించటానికి తోడ్పడవచ్చు.

విభిన్న సంస్కృతి….విశాల  భారతి…!

రోజుకొక ఊరికి అతిథిగా వెళ్లండి. మీ ఆతిథ్య యాత్ర పూర్తవ్వటానికి 1700 సంవత్స రా సమ యం పడుతుంది. రోజుకొక రకం తిండి తినండి. మీరు మొదటిరోజు స్వీకరించిన ఆహారం మళ్లీ అందుకోవటానికి మీజీవితంలో సగం రోజు గడిచిపోతాయి. రెండ్రోజుకొక తరహా వస్త్రధారణ చేయండి. అన్నిరకాు ధరించటానికి రెండేళ్ల సమయం అవసరమవుతుంది. నెకొక భాష నేర్చుకోండి. మీకోరిక తీరటానికి అరవయ్యేళ్లు పడు తుంది….రోజుకొక కళాసాంస్కృతిక ప్రదర్శన తి కించండి. ఏళ్లతరబడి కొన్ని వంద వైవిధ్య భరిత కళను ఆస్వాదిస్తూనే ఉంటారు. గంటకొక గుండె చప్పుడు వినండి. మీకుకచ్చితంగా క్షన్నర ఏళ్లు అవసరం. ఇదీ మన దేశ విస్తృతి..


మన విభిన్న సంస్కృతు వైవిధ్య రీతి.. ఇది అనేక జాతుూ భాషూ మతాూ సంస్కృ తుూ ఏకమై…విడివిడిగా కలివిడిగా సాగుతున్న జీవన సౌందర్యం! భిన్నత్వంలోని ఏకత్వాన్ని ఎుగెత్తి చాటే భారతదేశ వారసత్వ ఔన్నత్యం!! అవును. మనది ఒకటే దేశం. కానీ,వే వే సంస్కృ తు సమ్మేళనం. ఒకటే దేశం. అనేకనేక కుమ తా, యాసభాష సమాహారం. మనది పైకి ఒకటే జీవితం. కానీ,అనేకవ్యత్యాసా,వ్యవ హారా జీవన సమరం. కట్టుబొట్టుల్లో తేడాు బోలెడు. ఆహారపు అవాట్లతో అంతరాు బోలెడు. ఆట పాటల్లో,ఆచారవ్యవహారాల్లో వ్యత్యాసాు బోలెడు. అయినాసరే, మనందరం భారతీ యుం.. స్వాతంత్య్ర గణతంత్ర దేశ పౌరుం. ఇన్ని విభిన్న తు, ప్రత్యేకతు, వ్యత్యాసాూఉన్నాయని గమనంలో ఉంచుకొని- మన రాజ్యాంగ కర్తు భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. దేశ పౌరు ందరి మధ్య సమన్వయం, సఖ్యత, సమానత్వం సాధించే ఆలోచనతోనే దేశానికి ఓ దిక్సూచిని అందించారు. ప్రతి అంశాన్ని రాజ్యాం గపు అధిక రణల్లో, క్లాజుల్లో స్పష్టంగా మార్గనిర్దేశం చేశారు. ఇది పాకిస్తాన్‌ వలె మతరాజ్యం కాదుబీ ఏ మతాన్ని పానలోకి తీసుకోకూడని లౌకిక దేశం. మతం ప్రజకు వారి వారి అభిమతం. దాన్లో ప్రభుత్వం పాత్రా,ప్రమేయం ఉండకూడదు. ఆహార ఆహా ర్యాు ప్రజ అభీష్టం. దాంట్లో పా కు జోక్యం ఉండకూడదు. రాజ్యాంగపు ప్రాథమిక హక్కుకు, విధుకు భంగం వాట్లికుండా ఎవరి బతుకు వారు బతకొచ్చు. ఎవరి సంస్కృతిని వారు అను సరించవచ్చు. ఈతరహా జీవన వైవిధ్యమే భిన్న త్వంలో ఏకత్వం.మనరాజ్యాంగ స్ఫూర్తి కూడా ఇదే!
సంస్కృతు సమానత్వం
సంస్కృతు మధ్య సమానత్వం, పర స్పర గౌరవం ఉండాలి. ఒకటి ఎక్కువ మరొ కటి తక్కువా కాదు. దేని ప్రత్యేకత దానిది. దేని విశిష్టత దానిది. కానీ, మనసమాజంలో అంతర్లీనంగానూ, బాహాటంగానూ ఒక క్షణం ఉంటుంది. ఆధిపత్య సంస్కృతు,అవాట్లుపై వృత్తంలో ఆడంబ రంగా, అట్టహాసంగా ప్రదర్శితమవుతాయి. వాటికి సహ జంగా లేని‘ఉన్నతతత్వాన్ని’ఆపాదించుకొని- గొప్పవిగా ప్రాచుర్యం పొందుతాయి. అది గొప్ప అనుకునేవాళ్లు క్రమంగా దానిని అనుసరించటం, అనుకరించటం మొదలెడతారు. ఆవిధంగా ఆధి పత్య సంస్కృతి అన్నింటా నెమ్మది నెమ్మదిగా చొచ్చు కొస్తుంది. స్థానిక సంస్కృతి అంతే నెమ్మదిగా ప్రాము ఖ్యాన్ని కోల్పోతూ ఉంటుంది. ముఖ్యంగా వేష భాషల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. స్వ్ప స్థాయీ చనంతో సహజంగా జరిగే మార్పును మనం కాదనలేం. కానీ, అదిబవంతంగానో, మార్కెట్టుశక్తు ప్రమేయంతోనో జరిగితే- అభ్యం తరకరం. తాముచెప్పింది తప్ప మరేదీ సంస్క ృతి కాదని ఎవరన్నా విర్రవీగితే- అది ప్రమా దకరం. ఒక ప్రాంత సంస్కృతిని మరో ప్రాంత సంస్క ృతితో తూకమేసి, సరిచేయానుకోవటం అరాచకవాదం. ఇక్కడే మనం గురజాడ మాటను గుర్తు చేసు కోవాలి. ‘దేశమంటే మట్టి కాదోరు.. దేశమంటే మనుషులోరు’అన్న ప్రబోధాన్ని పాటించాలి. ఎప్పు డైనా సరేబీ మనుషు, వారి అభీష్టాు ప్రధానం. తంతుూ తతంగాూ, ప్రాంతాూ ప్రదేశాూ తరువాత. కనిపించే సాటి మనుషు కన్నా కన పడని నమ్మకాూ, క్పానిక కథూ ఎప్పుడూ ఎక్కువకావు.పైగా, నమ్మకాు అనేకమైనా ఎ్ల ప్పుడూ ఒకేలా ఉండవు.. అన్నిచోట్లా ఒకే మివతో చెలామణి కావు. ఆంధ్రా బ్రహ్మణు సహజంగా చేపను తినరు. అదిమాంసాహారం. ఒడిశా, బెం గాు బ్రాహ్మణుకు అవి ప్రియమైన ఆహారం. ఇక్కడ ఎవరి అవాటు ప్రామాణికం?ఎవరి ఆచ రణ అనుసరణీయం? అసు ఈ ప్రశ్నలే అసం బద్ధం. ఎవరి అవాటు వారిది. ఒకరి ఆహారపు అవాటును మరొకరి ఆహారపు అవాటుతో కొత వేయటం-మన దేశ భిన్నత్వాన్ని అవమా నించటమే! చాలామంది మేకమాంసం,కోడి మాం సంతిన్నట్టే-కొంతమంది గొడ్డుమాంసం తిం టారు. కాదనేహక్కు ఎవరికీఉండదు. కానీ, కొన్నేళ్లుగా ఇదొక సమస్యగా మారింది. ఇంట్లో గొడ్డు మాంసం ఉందన పేరిట మనుషునే చంపేసే ఉన్మాద మూక స్వైర విహారం సాగు తోంది. పాకు ఇలాంటి దుశ్చర్యను అరికట్టకపోగా, నిందితును అభినందించటం అప్రజాస్వామికం.
ఎవరి కథ వారిది కదా!?
చాలాచోట్ల రాముడు ఆరాధ్యుడైతే- తమిళనాట రావణుడు దేవుడు. రాముడు ఆదర్శ ప్రాయుడు అనటానికి ఎన్ని కథున్నాయో, రావణు డు గొప్పవాడు అనటానికీ అన్నే కారణాు ఉన్నాయి. ఎవరి కథ వారిది. ఎవరి సంబరం వారిది. ఏకథలో ఎంత కల్పితం ఉందో, ఏ సన్ని వేశంలో ఎంత అతిశయోక్తి ఉందో ఎవరికీ పూర్తిగా తెలీదు. ప్రతికథా వారివారి సాంస్కృతిక వారస త్వంలోంచే వస్తుంది. కథను కథగానే భావిస్తే, మనిషిని మనిషిగా గౌరవిస్తే- భిన్న సంస్కృతు వర్థ్లిుతాయి. వాస్తవానికి మనం చెప్పుకునే పురాణ కథన్నీ కగాపుగాు. అనేక వే ఏళ్ల క్రితం …అనేక సంస్కృతు మధ్య జరిగిన యుద్ధాల్లో- ఆధిపత్య వర్గాు అల్లిన కమ్మని కథాయణాు. స్థానికు కొలిచే దేవదేవుళ్లను కూడా తమ ప్రధాన కథలో బంట్లుగానో,నమ్మకస్తుగానో,సైడు హీరోు గానో మార్చిన ‘సాంస్కృతిక’ గారడీు. దక్షిణాదిలో సాధారణంగా అమ్మ దేవతకే కొుపుంటాయి. సంబరాు జరుగుతాయి. ఊరూరికి ఒక అమ్మ వారు. పండగల్లో ప్రధానంగా మాంసాహారమే నివేదిస్తారు. దాదాపు వందేళ్ల క్రితం దాకా ఇక్కడ ఇవే సందళ్లూ సంబరాూ. తరువాతి కాంలోనే దుర్గామాత, వినాయకుడు వంటి దేవుళ్లు గ్రామా వరకూ వచ్చారు. ఇప్పుడు పెద్దఎత్తున ఈ సంబరాలే జరుగుతున్నాయి. బాగా ఆదాయం వచ్చే అమ్మవార్ల దేవాయాల్లో ఒకప్పుడు స్థానిక పూజార్లు ఉంటే- ఇప్పుడు బ్రాహ్మణ పూజార్లు వచ్చారు. ఒకప్పుడు కోడినో, మేకనో మామూు మాటతో నివేదిస్తే- ఇప్పుడు పండ్లనూ పానూ మంత్రాతో సమర్పి స్తున్నారు. అంటే- స్థానిక సంస్కృతిస్థానే బ్రాహ్మ ణీయ సంస్కృతి వచ్చింది. పెళ్లిళ్లూ పేరంటాూ, పండగూ పబ్బాూ.. ఇలా అన్నిటా మంత్రా సంస్కృతి ప్రవేశించి, ప్రవర్ధమానమవుతోంది..! ఇంటింటా మోగుతున్న టీమీ ఈ పనిలో ఇతోధి కంగా తోడ్పడి, తరిస్తున్నాయి..! ఇంటికి వచ్చే అతిథికి లేదా ఆరాధించే దైవానికి మనం తినేదే మరింతబాగా వండి పెట్టడం సహజమైన ఆచరణ. మనం చూసిన సినిమాలో భక్త కన్నప్ప శివుడికి తాను వేటాడి తెచ్చిన మాంసాన్నే ఆహారంగా పెడతాడు. తనకు తెలిసిన భాషలోనే మాట్లాడ తాడు. ఇప్పుడైతే అది కుదిరే పని కాదు. కన్నప్పకు ఇష్టమైన దేవుడికైనా సరే, ఏంపెట్టాలో, ఏం చెప్పా లో మరెవరో నిర్ణయిస్తారు. సాంస్క ృతిక ఆధిప త్యానికి ఇదొక చిన్న ఉదాహరణ.
జీవితంలోంచే వైవిధ్యం
నిజానికి వైవిధ్యమూ, భిన్నత్వమూ ప్రకృ తికి అందం..దేశానికీ అందం. ఈ భిన్నత్వ వైవిధ్యా ు ఊరకనే రావు. తెచ్చి పెట్టుకున్నవి అసలే కావు. దేనికైనా జీవితమే ప్రాతిపదిక. జీవితంలోని ఆటుపోట్లు, అవసరాు వాటిలోంచి వచ్చే అను భవాూ…సాంస్కృతిక వికాసానికి భూమిక వహి స్తాయి. కాశ్మీరలోయలో చ్లని వాతావరణం. అందుకనే అక్కడ స్త్రీకైనా, పురుషుకైనా వంటి నిండా వస్త్రధారణ. అదొక సంస్కృతి. ఆఆకు పచ్చని లోకం ఓకళాత్మక సౌందర్యం. అక్కడి చేతి వృత్తుల్లో, ఆటపాటల్లో ఆ సున్నితత్వ భావుకత ఓ భాగంగా పరిణమిస్తుంది. బతుకు క్రమంలో ప్రజ ఉమ్మడి అవసరాూ, ఆకాంక్షూబీ సాగించిన పోరాటాూ….కాశ్మీరంలో ఓ చక్కని సామరస్య వాతావరణాన్నే సమకూర్చి పెట్టాయి. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా బురఖా ధరించని ముస్లిం మహిళు అక్కడ ఉంటారు. పనిపాటుల్లో అన్ని మతా వారూఒక్కటైసాగుతారు. కాశ్మీరీ సంస్కృ తి ప్రత్యేకత అది. అలాంటి చక్కని హరిత వనంలో మతోన్మాద ముష్కయి ప్రవేశించాక- కుంకుమ తోటు రక్తపురంగుద్దుకున్నాయి. నిరంతర శోకవ నంలా రోదిస్తూనే ఉంది. ఇక కొండప్రాంతాల్లో నివసించేవారికి మాంసంప్రధాన ఆహారం. ఈశాన్య రాష్ట్రాల్లో, గిరిజనప్రాంతాల్లో ఈఅవాటును చూ డొచ్చు. వారికి తెగవారీగా ప్రత్యేక సాంస్క ృతిక నేపథ్యం ఉంటుంది. అడవి జంతువును అదలిం చటం ఓ ప్రధాన వ్యాపకంగా ఉంటుంది కాబట్టి, వారి వాయిద్యాన్నీ పెద్ద పెద్ద శబ్దాు చేసేవిగా ఉంటాయి. ఆటపాటన్నిటిలోశబ్దం శిఖర స్థాయి లో ఉంటుంది. గానాూ సంగీతాూ సోలోగా సాగవు. బృందాు బృందాుగా సమూహాు కదుతాయి. వారిసంఘ జీవనానికి అద్దం పడతా యి. విశాఖ మన్నెంలోని థింసా కావొచ్చుబీ మణి పురిలోని నృత్యం కావొచ్చు. ఈ విద్యలో వీరుడూ, వీరగత్తె ఎవరయ్యా అంటే-ఏఒక్కరి పేరో వినిపిం చదు. వంద పేర్ల వరస కదిలొస్తుంది.
ఒక్కో చోట ఒక్కో అందం
మనది విశామైనదేశం.28 రాష్ట్రా ు.. 9 కేంద్రపాలిత ప్రాంతాు.. ఆరున్నర క్ష ఊళ్లు…22అధికార భాషు..720 స్థానిక భాషు…ఇంత వైవిధ్యం ప్రపంచంలో మరే దేశానికీ లేదు. కేరళలోుంగీు ఓసాంప్రదా యం. ఆఫీసుకు సైతం అలా వెళ్లొచ్చు. అభ్యం తరం లేదు. రాజస్థానీలో రాచరిక తరహా వస్త్రధా రణం. హిందీ రాష్ట్రాల్లో చుడీదార్ల సందడి. అరకు ఆదివాసీ మహిళ చీరకట్టు ఓ ప్రత్యేకం. బోండా తెగ గిరిజనుకు పూసలే వస్త్రాూ ఆభరణాూ. ంబాడీ తెగలో రంగురంగు రింగు భలే ఆకర్షణ. ఇలా కొందరు కొన్నే ధరిస్తారు అని చెప్ప టం కూడా పూర్తి సత్యం కాదు. ఒక రాష్ట్ర ప్రజ వస్త్రధారణ మొత్తం ఒకేలా ఉంటుందని కూడా చెప్పలేం. ప్రాంతానుబట్టి, ఆర్థిక స్థితిగతునుబట్టి, సామాజిక తరగతును బట్టి-సాంప్రదాయం అనుకున్న దానిలో కూడా చాలా వ్యత్యాసాుం టాయి. భాష, దాని ఉచ్ఛారణలోనూ భేదాుం టాయి. అడవుల్లో తిరుగుతూనో, సముద్రం మీద వేటాడుతూనో జీవించే తరగతు-గొంతు చించు కొని అరిస్తే తప్ప బతుకు బండి నడవదు. సమూ హా మధ్య సుఖంగా బతికే తరగతు నెమ్మదిగా మాట్లాడినా రోజు గడిచిపోతుంది. అదే తరహా ఉరవడి, నెమ్మది వారి వారి సంగీత సాంప్రదాయా ల్లోనూ, యాసలోనూ ప్రతిఫలిస్తాయి. అందుకనే శాస్త్రీయసంగీతాు ఒక రకం.జానపద సందళ్లు మరో రకం. కళఏదైనా సాధనా, ప్రావీణ్యమూ అవసరమే! ఒకటి అధికం కాదు, మరొకటి అ్పమూ కాదు. కానీ, ఆధిపత్య భావజాం రెంటికీ సమాన స్థానం ఇవ్వదు. కళ దైవదత్తం అనే ట్యాగు తగిలిం చటం ద్వారా ఆకళాకాయి దైవాంశ సంభూతు ుగా మారిపోతారు. జానపద కళు శ్రమ నుంచి పుడతాయి. వాటిపుట్టుకా, ఎదుగుదలో రహాస్య మేమీ ఉండదు. అందరూ పాల్గొనవొచ్చు. అందరూ ప్రదర్శించవొచ్చు.
కనునిండా పండగ
మనదేశం భౌగోళికంగా కూడా చాలా వైవిధ్యభరితం.7 వే కిలోమీటర్ల సాగరతీరం.. ఎన్నో ఉన్నత పర్వత శ్రేణు సమాహారం… అన్నిటా ఎన్నో అనుభవాూ అనుభూతుూ గడిరచ వొచ్చు. ఏడాది పొడవునా చిరపుంజిలో వానచిను కు సవ్వడిని వినొచ్చు. నడివేసవిలో సైతం ఊటీ కొండల్లో చ్లదనం చవిచూడొచ్చు. రాజస్థాన్‌ ఎడా రిలో వర్షాకాంలో కూడా ఎండ ధాటిని ఎదుర్కోవొచ్చు. సాగర జలాల్లో సాహస యాత్రు చేయొచ్చు. కాశ్మీర్లో ఆకుపచ్చని లోయు, హిమన్న గాూ అపూర్వ సోయగం. కేరళలో బోటు విహా రం ఓగొప్ప అనుభవం. ఇంకా చాలా చాలా చారిత్రిక కట్టడాు.వాటి వెనకవీరోచితగాధ ూ…ఎన్నో చారిత్రిక సంఘ టనూ…మనదేశ వైవిధ్యానికి ఆనవాళ్లు.. ఈఅన్నిచోట్లా ప్రజ జీవన స్థితిగతుల్లో తేడాు గమనించొచ్చు. ఒక్కో దగ్గర ఒక్కో తరహా జీవన విధానాను పరిశీలించొచ్చు. ఒకటి మాత్రం నిజం..మనుషు ఎలాంటి చోట ఎలా జీవిం చినా-ఆ బతుకు బొంగరం చుట్టూ ఓ సాంస్కృతిక తాడు అు్లకుంటారు. అందుకనే జీవితాల్లో ఎన్నెన్ని వైరుధ్యాు ఉంటే-సాంస్కృతిక భూమికల్లోనూ అన్నన్ని వైవిధ్యాు సాక్షాత్కరిస్తాయి. తీరుబడిగా తికిస్తేకనునిండా పండగలా మెగొందుతాయి.
మార్పు కోసం ఉద్యమాు
ఏ సమాజమూ దానికదే మారిపోదు. వ్యక్తుగానో, వ్యవస్థాగత శక్తుగానో ఆయా కాలానుబట్టి ఉద్యమాు సాగించాల్సిందే! మనదేశంలో అలాంటి ఉదంతాు అనేకం ఉన్నాయి. ఆనిరంతర ప్రయ త్నా వల్లే మనం ఇప్పుడు ఇలా ఉన్నాం. బ్రిటీషు వాళ్లు రాకముందు మనదేశం అనేక చిన్న చిన్న సంస్థానా సమూహం. వ్యాపారం కోసం వచ్చి- నెమ్మదిగా ఈస్టిండియా కంపెనీ చొరబడిరది. దేశం మొత్తం మీద అది ఏుబడి చేయటానికి దాదాపు వందేళ్ల సమయం తీసుకొంది. ఆనాటి సంస్థానాధీశు అనైక్యత బ్రిటీషు విస్తరణకు దోహదపడిరది. సంస్థానాూ, బ్రిటీషు పాకుూ కలిసి ప్రజను కడగండ్ల పాు చేసిన సందర్భాు చాలా ఉన్నాయి. ప్రజు ఎప్పటికప్పుడు ఏదొక రూపంలో నిరసన స్వరం వినిపిస్తూనే ఉన్నారు. 1857 సిపాయి తిరుగుబాటు అందులో ఒకపెద్ద నిరసన. దానికి చాలాముందే పీడనకు, నిర్బం ధానికీ గురైన రైతు, గిరిజను చిన్న చిన్న బృందాుగా తిరుగుబాట్లు చేశారు. అదేకాంలో నిరక్షరాస్యత,అజ్ఞానం, మూ ఢనమ్మకాూ, మత మౌఢ్యం వంటివాటిని పారదో డానికి అనేకమంది సంస్కరణోద్యమాు చేపట్టారు. రాజా రామ్మో హనరారు, దయానంద సరస్వతి, వివేకానందుడు, నారాయణగురు,ఈశ్వర చంద్రుడు, జ్యోతిబా పూలే, కందుకూరి వీరేశలిం గం వంటి వారు ఆ ఒరవడి సాగించారు. ఈ అందరినీ ఒకే రకమైన మార్గంకాదు. ఒక్కొక్కరిది ఒక్కో రకమైన అవగాహన,ఒక్కోరకమైన ఆచరణ. అందరి ప్రయ త్నమూ అప్పటి సమాజాన్ని మార్చటమే, మరి కాస్త ముందుకు తీసుకెళ్లటమే! స్త్రీవిద్య,శాస్త్రీయ ఆలోచన, మూఢత్వ వ్యతిరేకత, ఆధునిక దృక్పథం, ఐక్యత వంటి మేలిమి ఫలితాు ఆఉద్యమావల్లే సాధ్యమ య్యాయి. తర్వాత కాంలో జాతీ యోద్యమం ఊపందు కొంది. బ్రిటీషు వ్యతిరేకత తీవ్రంగా పెరిగింది. భగత్‌సింగ్‌, సుభాష్‌ చంద్ర బోసు, రాజగురు వంటి యోధు ఆచరణ, ఆలోచ ను యువతను ఉధృతంగా కదిలించాయి. కమ్యూనిస్టు ఆధ్వర్యాన సాగినరైతాంగ పోరాటాూ, ఉద్యమా ూ స్వాతంత్య్రోద్యమ జోరును పెంచాయి. మొత్తం ఈకృషిలో ఈనాటి బిజెపిరాజకీయ కుదురు ఆరెస్సెస్‌ పాత్ర శూన్యం. సంస్థానాధీశుకు, బ్రిటీషు పాకు కు అనుకూ ంగా వ్యవహరించటం ఒక్కటే స్వాతంత్య్రోద్యమంలో ఆసంస్థ నిర్వాకం. దేశవ్యా ప్తంగా రకరకాుపాయుగా, ప్రవాహాుగా సాగిన ఉద్యమా ూ పోరాటాూ బ్రిటీషు వారిని ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఎట్టకేకు 1947ఆగస్టు 15న మనకు స్వాతంత్య్రం వచ్చింది. ఉద్యమానికి పెట్టు బడిదా రు ప్రతినిధులే నాయకత్వం వహించటం వ్ల-ప్రజకు పూర్తి హక్కుూ అవకాశాూ దక్కలేదు. అధికార మార్పిడి మాత్రం జరిగింది. స్వాతంత్య్రం తరువాత కూడా వివిధ అవసరా కోసం, హక్కు కోసం ప్రజా ఉద్యమాు సాగాయి. సాగుతు న్నాయి. ప్రజు సాధించుకున్న ప్రయోజ నాు ఆఉద్యమా ఫలితమే! నూతన ఆర్థిక విధా నా తరువాత-పాకు ప్రజ హక్కును, వనరును హరించటం మొదలైంది. కొత్తకొత్త పద్ధతుల్లో జిమ్మిక్కు చేస్తూ- ప్రభుత్వ రంగాన్ని ప్రయి వేటుపరం చేస్తున్నారు. ప్రజల్లో భావోద్వేగాు రెచ్చ గొట్టి, ద్వేషమే దేశభక్తి అనే కుయుక్తిని ప్రజల్లోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. భిన్నత్వంలోని ఏక త్వంపై దాడి కూడా అందులో భాగమే! దానిని ఎదుర్కోవాంటే-మనభిన్నత్వాన్ని అర్థం చేసు కోవాలి. ప్రజాసంస్కృతి ప్రాధాన్యాన్ని, దాని పరి రక్షణ అవశ్యకతనీ ప్రచారం చేయాలి. ఆకా శాన విరిసే ఇంద్రధనుసులో ఏడురంగుఉంటా యి. ఏరంగుకు ఆరంగు ప్రస్ఫుటంగా కనిపిస్తూనే- ఒకదాన్లో మరొకటి కలిసికొత్త సొగసును పూయి స్తాయి. అన్నీ కలిసి ఒకేరంగు అయితే-వాన మ్లికు వైవిధ్యం ఏముంటుంది? మనచరిత్ర అయినా, సంస్కృతి అయినా అంతే! మన సొంతాన్ని మనం కాపాడుకుందాం. రంగురంగు పూతోటలో మువ్వె న్న పతాకం ఎగురవేద్దాం!-సుజయ సాహితి 

మతాలు  కాదు…మనిషే ప్రమాదంలో..ఉన్నాడు..?

సంప్రదాయవాదు, దైవ విశ్వాసం గవారు అన్ని మతా బోధకు, ప్రవచనకాయి వగైరాంతా అసు నీతి నిజాయితీ అనే మాటు ఉచ్ఛరించగూడదు. ఎందుకంటే వారు నిరూపణలేని దైవం మీద విశ్వాసం ఉంచు కోవడంతో పాటు జనాన్ని కూడా కుట్ర పూరితంగా మోసం చేస్తున్నారు. వాస్తవాు, నిజాు మాట్లాడని వారు తమకు నీతి నిజాయితీ ఉందని, ఇతరుల్లో అవి ఉండాని బోధించడం హాస్యాస్పదం. అబద్ధ్దాు ప్రచారం చేసేవాడు ఇతరుకు నిజం మాట్లాడమని చెప్పినట్టుగా ఉంది. చిత్తుగా తాగిన తాగుబోతు తడబాటు లేకుండా అడుగులేయాని హితబోధ చేసినట్లు ఉంటుంది. ఆత్మ ద్రోహం చేసుకుని బతుకుతూ, ఇతరుకు ద్రోహం చేస్తూ, నైతికత గురించి నీతి నిజాయితీ గురించి ఉపన్యాసాలిస్తే వాటికి అసు మివ ఉంటుందా? ఒకసారి ఆలోచించండి!


నిజానికి ఇస్లాం మతం ప్రమాదంలో లేదు. క్రైస్తవం ప్రమాదంలో లేదు. హిందూ మతం కూడా ప్రమాదం లేదు. మత పిచ్చిలో పడ్డ మనిషే ప్రమాదంలో ఉన్నాడు. చనిపోయిన వాడికి తను చనిపోయినట్లు తెలియదు. దగ్గరి వాళ్ళంతా వివిలాడతారు. మూర్ఖత్వంలో ఉన్నవాడికి కూడా తను మూర్ఖత్వంలో ఉన్నాడని తెలియదు. ఇతయి జాలిగా బాధపడతారు. మూర్ఖత్వం మరణం కంటే తక్కువది కాదు. అందుకే విశ్వవిఖ్యాత రచయిత మార్క్‌ ట్వెయిన్‌ ఇలా అన్నారు. ‘’వాళ్ళు పిచ్చి వాళ్ళయి పోతున్నారని వాళ్ళకు తెలియకుండా, జనాన్ని పిచ్చి వాళ్ళను చెయ్యొచ్చు… ఒక వాస్తవాన్ని చెప్పి ఒప్పించడం కష్టం!’’ అని! ఉగ్రవాదుకీ వీరికీ తేడా ఏమిటంటే వారికి మతపిచ్చి మాత్రమే ఉంటుంది.మూర్ఖత్వంలో కొట్టుమిట్టాడే వీరికి కుపిచ్చి, వర్ణపిచ్చి, వర్గపిచ్చి, ప్రాంతీయ పిచ్చిలాంటివి ఎన్నో ఉంటాయి. మతపిచ్చి ఉన్న వాడు ఇతర మతస్తుల్ని ద్వేషిస్తాడు. కుపిచ్చిగాడు మాత్రం స్వంత మతంలోని మనుషుల్నే అంటరాని వాళ్ళుగా దూరం పెట్టి అవమానిస్తాడు. తన ఆధిక్యత చూపుకోవడమే వాడికి ముఖ్యం. ఇలాంటి పరిస్థితి గమనించి రాహుల్‌ సాంకృత్యయన్‌ ఏనాడో ఓమాట చెప్పారు. ‘’ప్రతి మతం ఇతర మతానికి వ్యతిరేకం. కానీ, ప్రజల్ని పీడిరచడానికి అన్నీ ఏకమౌతాయి.’’ నిజమే కదా? ఈనాటికీ పరిస్థితి మారలేదు-ఉగ్రవాది మతం పేరుతో బయటి నుండి మనపై దాడి చేస్తాడు.వీడు మన అగ్రవాది-మతం పేరుతోనే స్వదేశీయు పైనే దాడు చేస్తాడు. ఇద్దరి ఉన్మాదం ఒకటే కదా? ఇదే విషయం మీద ఒక ఇమామ్‌ ఏమన్నాడో చూడండి -‘’ ఆత్మాహుతి ద్వారా స్వర్గానికి వెళ్ళడం ఖాయం -అని విశ్వసిస్తూ ఉంటే గనక, వారు తమను మాత్రమే ప్చుేకోవాలి. అంతే గాని ఇతరును క్చాడం దేనికీ? అది న్యాయమా?’’ అని ప్రశ్నించాడు ఇమామ్‌ తవ్‌హిడి.


‘’మతం ఒక ప్రమాదకరమైన మూర?త్వాన్ని నేర్పుతూ ఉంటుంది. అది చావుతో కూడా ముగిసిపోదు’’ అని అన్నారు ప్రముఖ జీవ పరిణామ శాస్త్రవేత్త రిచర్డ్‌ డాకిన్స్‌. ఆయన హేతువాది కూడా కాబట్టి అలా అన్నాడని అనుకుందాం. మరి హేతువాదం తోనూ, విజ్ఞాన శాస్త్రంతోనూ అంతగా సంబంధం లేని ప్రఖ్యాత ప్రకృతి కవి విలియం వర్డ్స్‌ వర్త్‌ కూడా అదే అభిప్రాయం ఎందుకు వెలిబుచ్చాడు- ఆలోచించాలి కదా? పైగా ఇద్దరూ బ్రిటీష్‌ వారే. వర్డ్స్‌ వర్త్‌ చెప్పిన మాట ఏమిటంటే -‘’శాంతి సౌఖ్యం, విశ్రాంతి ఇవ్వలేని మతం కంటే, ప్రకృతి ఆరాధనే ఉత్తమం? ‘’ విశ్వవిఖ్యాత బ్రిటీష్‌ శాస్త్రవేత్త ఛార్లెస్‌ డార్విన్‌ తన మిత్రుడికి రాసిన ఒక ఉత్తరంలో మతం పట్ల తన అభిప్రాయం తెలియజేశాడు. జీసస్‌ మీద గాని, బైబిల్‌ మీద గాని, తనకు విశ్వాసం లేదని – ఆయన తన మిత్రుడు ఫ్రాన్సిస్‌ మెక్‌ డెర్మొట్‌ అనే యువ బారిస్టర్‌కు రాశాడు. ‘’న్యూ టెస్ట్‌మెంట్‌ మీద మీకు విశ్వాసం ఉందో లేదో దయచేసి తెలియజేయండి-నేను దాని బహిర్గతం చేయను’’ అని ఆ యువ బారిస్టర్‌ లేఖ రాస్తే-దానికి జవాబుగా డార్విన్‌ అలా రాశాడు. అయితే చాలా కాలానికి డార్విన్‌ చేతి రాతతో ఉన్న ఆఉత్తరం న్యూయార్క్‌లో వేం వేశారు. అప్పుడు అది క్షా తొంభయ ఏడుమే పలికింది. ఆయువ బారిస్టర్‌ లేఖ రాసింది. 23 నవంబర్‌ 1880న అయితే, ఓ యాభై సంవత్సరా తర్వాత అది వేం వేయబడిరది. డార్విన్‌ వ్యక్తిత్వానికి, చేతిరాతకు, అభిప్రాయానికి ఎంత మివ ఉంటే, ఆ రోజుల్లోనే అంత డబ్బుకు వేం వేయబడాలీ? డార్విన్‌ మతం గురించి , దేవుడి గురించి ఎక్కడా ఏమీ చెప్పలేదు. జీవ పరిణామం ఎలా జరిగిందో రుజువుతో సహా తన సిద్ధాంతం ప్రతిపాదించాడు. అంతే ప్రపంచ వైజ్ఞానిక జగత్తు జేజేు పలికింది. అదే క్రమంగా దైవ విశ్వాసకుల్ని ఆలోచనలో పడేస్తూ వస్తోంది. సహస్ర నామాు వంటి విషయాు దాటి అయ్యవార్లు రాలేక పోతున్నారు. అంతకు మించిన జ్ఞానం వారికి లేదని సామాన్య జనం గ్రహించుకోవాలి. ఎక్కువ శాతం ఉన్న చెడుని దాచేసి, కొద్దిగా ఉన్న మంచిని చూపి మత బోధకు తమ మత గ్రంథా డబ్బా కొట్టుకుంటూ ఉంటారు. పైగా తమకు తామే, తాము అభ్యుదయ వాదుమని రొమ్ము విరుచుకుంటూ ఉంటారు. మిత్‌- నుండి పుట్టితందే మైథాజీ అయిన ప్పుడు అది చరిత్ర అని నిరూపించడానికి కొందరు విఫయత్నం చేస్తుంటారు. అందుకే డా.బి.ఆర్‌ అంబేద్కర్‌ అన్నారు. ’హేతువాదానికి నిబడని వాదను విశ్వసించగూడదు. సమాజం చైతన్యవంతంగా పురోగమించాంటే కాలాన్ని అనుసరించి నడుచుకోవాలి’’ -అని! అంతేకాదు ఇదే విషయాన్ని బ్రిటీష్‌ అమెరికన్‌ వక్త, జర్నలిస్ట్‌, విశ్వ విఖ్యాత రచయిత క్రిస్టోఫర్‌ హిచ్చెన్స్‌ మరింత స్పష్టంగా చెప్పారు. ‘’ఆధారం లేకుండా చెప్పబడుతున్న దేనినైనా..ఆధారం లేకుండానే తోసిపుచ్చవచ్చు-‘’అని! మతాచారా మూఢ నమ్మకా ఫలితంగా సాగిన హింసను కొంతైనా తగ్గించి, శాంతిని స్థాపించింది బుద్ధుడే. హిందూ పరిపాకులెవరూ శాంతిని కోరుకోలేదు. హిందూ మతాన్ని, వేదాను నమ్మని చార్వాకుల్ని ధర్మరాజు(మహా భారతంలోని పాత్ర కాదు) అనే పరిపాకుడు నిర్దాక్షిణ్ణంగా హత్యు చేయించాడు. ఆ చార్వాకు స్ఫూర్తితోనే బుద్ధుడు నాస్తికత్వాన్ని ప్రచారం చేశాడు. బుద్ధుడు నేర్చిన నాస్తికత్వం అనే భౌతికవాదితో జరిగిన చర్చలో నేర్చు కున్నదే! అందువ్ల బుద్ధుణ్ణి ఒక సామాజిక వాదిగా చూడాలి. దేవుడే లేడన్న బుద్ధుణ్ణి సైతం ఈ దేశంలో దేవుణ్ణి చేశారు. ఆయన జీవిత కథని ఆయన బోధనల్ని మార్చి రాశారు. చివరకు ఆయననే దశావతారాల్లో చేర్చుకున్నారు. కొన్నేళ్ళ క్రితం ఈ నే మీద నడయాడిన చారిత్రక పురుషుడు. మహోన్నత వ్యక్తిత్వం గ గొప్ప సంఘ సంస్కర్త! బౌద్ధంలోని అహింసని హైజాక్‌ చేసిన మనువాదు తాము అహింసా వాదుమని ప్రకటించుకుంటూ ఉంటారు. అదే నిజమైతే మరి వారు పూజించే జంతు ఋ, నర ఋ ఎందుకున్నాయి? శతాబ్దాు గడిచినా ఇలాంటి ప్రశ్నకు సమాధానం ఎందుకు దొరకడం లేదూ? ఏ మానవత్వాన్ని నిపడానికి ఇవి సంస్కృతిలో భాగమయ్యాయి? దుష్టును శిక్షిస్తున్నాడనే నెపం మీద ఇందుకు దుష్టును సృష్టించడం దేనికీ? మానవు ందరినే సద్భుద్ధితో సృష్టిస్తే సరిపోయేది కదా? ఈ కహాు, హత్యు, దోపిళ్ళు, రేప్‌ు, యుద్ధాు ఉండేవి కావు కదా? మొదట దుష్టును సృష్టించడం, మళ్ళీ వాళ్ళను సంహరించడానికి ఆయుధాు ఉపయోగించడం, హింసను ప్రేరేపించడం.. సున్నిత మనసులైన మావు, శాంతి కాముకు భరించలేరు కదా? జనాన్ని భయపెట్టి, అందులోంచి భక్తి పుట్టిస్తారా? భయపెట్టే తండ్రిని ఏ ప్లిూ ప్రేమించరు. విశ్వ మానవ సౌభ్రాతృత్వం గురించి ఏ దేవుడైనా చెప్పాడా? లేదే! ఇవి సర్వకా సర్వావస్థకు ప్రామాణికం ఎలా అవుతాయి? ఏ మతమైనా నరకం పేరుతో భయపెట్టి, స్వర్గం పేరుతో ఆశపెట్టి భక్తును లొంగదీసుకునేదే’’-అని అన్నాడు రాబర్ట్‌ జి. ఇంగర్సాల్‌, అమెరికన్‌ రచయిత స్వేచ్ఛాలోచనకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చినవాడుఋ, యజ్ఞాు, యాగాు హిందూ ధర్మంలో భాగమై ఉన్నప్పుడు, వే ఏళ్ళ క్రితమే బుద్ధుడు వాటిని ఎందుకు వ్యతిరేకించాడో ఒక సారి ఆలోచించండి. వాటివ్ల కొంతమంది అగ్రవర్గాకు ఏం మేు జరిగేదో కాని, సామాన్యు తీవ్రంగా నష్టంపోయేవారు. వాటివ్ల వ్యవసాయం బాగా దెబ్బతినేది. పశువుపై ఆధారపడ్డ ఇతర వృత్తు వారిక్కూడా తీవ్ర నష్టం కలిగేది. ఇది కేవం హిందూ మతానికే పరిమితమైలేదు. ఇతర మతాలో కూడా ఉంది.


‘’దేవుడి పట్ల సమర్పణ భావం లేకపోతే జరిగే నష్టం ఏమీ ఉండదు. కాని, నైతికత లేకపోతే.. అన్నీ కోల్పోయినట్లే. నైతికత అనేది ప్రజ ఆస్థి’’- అని అన్నారు. పెరియార్‌ ఇవి రామస్వామి తమిళనాడులోని శ్రీరంగ పట్నంలో శ్రీ రంగనాథ ఆయం ఎదురుగా ఉన్న పెరియార్‌ విగ్రహం కింద పారాయి మీద చెక్కబడి ఉన్న సందేశం ఈ విధంగా ఉంది.
దేవుణ్ణి మరిచి మనిషికి కృతజ్ఞతు చెప్పు దేవుడు లేదు. దేవుడు అసలే లేడు!! సమర్పణ భావం వ్యక్తిగత విషయం

నైతికత ప్రజ సొత్తు – ఇ.వి. రామస్వామి (17 సెప్టెంబర్‌ జయంతి) దేశం నిండా వే దేవాయాు కడితే నాస్తికు మనోభావాు దెబ్బతినలేదు. కాని ఒక దేవాయం ఎదురుగా ఉన్న పెరియార్‌ సందేశం వ్ల ఆస్థికు మనోభావాు దెబ్బతిన్నాయి. అందుకు కొందరు కొర్టుకెక్కారు. ‘’ భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం ఎవరి అభిప్రాయం వారు కలిగి ఉండొచ్చు అది నేరం కాదు.-అని కోర్టు చెప్పడంతో కోర్టు కెక్కిన వారి నోళ్ళు మూతపడ్డాయి! – వ్యాసకర్త : డాక్టర్ దేవర రాజ్ మహారాజు , సుప్రసిద్ధ సాహితీవేత్త, బయాజీ ప్రొఫెసర్‌.

1 2