పర్యావరణానికి పెను సవాల్‌ మారుతున్న ప్లాస్టిక్‌

జీవితంలో ప్లాస్టిక్‌ నిత్యావసర వస్తువులో ఒకటిగా మారిపోయింది. రోజూ అన్నిఅవసరా కోసం కుగ్రామం నుండి మహానగరం వరకు ప్రతిరోజువిపరీతంగా ప్లాస్టిక్‌ వినియోగిస్తున్నారు. మన అవసరాను తీర్చుకునే క్రమంలో ప్రకృతి నియమాకు లోబడి వ్యవహరించడమనే ఆలోచన మర్చిపోతున్నా పరిస్థితి. ఒక ప్లాస్టిక్‌సంచి భూమిలోకవాంటే కొన్నివంద ఏళ్ళు పడుతుందనేది శాస్త్రీయంగా నిరూపించబడ్డ నిజం. నేనుమొదట ఏజెన్సీ ప్రాంతానికి వచ్చినప్పుడు శంకరగిరి మన్యంలో ఫ్లాస్టిక్‌ అనేదికన్పించేది కాదు. అయితే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న హాయంలో వారనీవాహినీ సారాఫ్యాకెట్లు ఉండేవి. గిరిజనగ్రామాకు వెళ్ళడానికి అడవిలో తిరిగే సమయంలో కాలిబాట తప్పితే…ఆ ఫ్యాకెట్లే దారిచూపించేవి. వీటిద్వారా గిరిజన గ్రామాకు వెళ్ళే దారిగుర్తిపట్టేవాళ్ళం. అనుమర్తి,ఓండ్రేగు,ఆవేల్తి వంటి అమాయక గిరిజన గ్రామస్థుకు తమభూమి రికార్డు,రేషన్‌కార్డు వంటిమివైన పత్రాు దాచుకోవడం తెలిసేదికాదు. ఆసమయంలో ఏదైనా ఫ్లాస్టిక్‌ కవరులో పెట్టిజాగ్రత్తగా దాచుకొండని సహా ఇచ్చేవాణ్ణి. ఆకాంలో కూడా ఫ్లాస్టిక్‌ అటవీ ప్రాంతాల్లో అంతగా కన్పించేది కాదు. కేవం వారనీవాహినీసారా ఫ్యాకెట్లు మాత్రమేకన్పించేవి. ఈ సారాఫ్యాకెట్లు ద్వారా గిరిజన ప్రాంతాకు ఫ్లాస్టిక్‌ ప్రవేశించింది. నేడు ఏగ్రామానికి వెళ్లిన బస్తాకు…బస్తాుగా కుప్పుకొది పడిఉంటున్నాయి. మంచినీటి వాడకాన్నితగ్గించి వాటర్‌ఫ్యాకెట్ల నీళ్లకుప్రాధాన్యమిస్తున్నారు.ఎక్కడ శుభకార్యాు జరిగినా బస్తాు ముఖ్యంగా ంబసింగి,అనంతగిరి, బొర్రా,అరకు,పాడేరు వంటి పర్యాటక ప్రదేశాల్లో పర్యాటకు ద్వారా వచ్చే ప్లాస్టిక్‌ కొండలా పేరుకుపోయి, కొండచిువలా మానవజాతిని మింగేస్తోంది.
గిరిజన ప్రాంతాల్లో పర్యాటకరంగం విస్తరించేకొద్దీ పర్యాటకు తీసుకొచ్చే ప్లాస్టిక్‌ విఫరీతంగా పెరిగిపోతుంది. వారపు సంతల్లో కూడా ఈ ప్లాస్టిక్‌ భూతం భయపెడుతోంది. మార్కెట్‌ ఆధారిత లాభాపేక్షతో కూడిన వినిమయ సంస్కృతివల్లే భూవాతావరణం ధ్వంసమౌతోంది. పర్యావరణానికి భంగం కుగకుండా ఈ భూగోళాన్ని తర్వాతి తరాకు అందించేదృష్టితో, సమకాలీన అవసరాను తీర్చుకునే విధమైన సుస్థిర అభివృద్ధి నమూనా రూపొందించుకోవాల్సిన అవశ్యకత ఉంది. మితిమీరి ప్లాస్టిక్‌ని వాడుతున్న ఫలితంగా ‘జనాభా విస్పోటనం కన్నా పెనుఉత్పాతంలా గుండె మీద కుంపటిలా ప్లాస్టిక్‌ వినియోగం తయారైంది. ఈనేపధ్యంలో 2001లో సమత కొండ ఆరోగ్యమే ప్లపు ప్రాంతా సౌభాగ్యం! అనే నినాదంతో పాదయాత్ర చేపట్టింది. ప్లాస్టిక్‌ జీవజలాు,నదు,రిజర్వాయర్లులో తిష్టవేయడంవ్ల త్రాగు,సాగునీరంతా కుషితమతోందని అవగాహన చేపట్టడం జరిగింది.


ఏజెన్సీ ప్రాంతాకే కాకుండా కొండ దిగువన జీవిస్తున్న మైదాన ప్రాంతవాసు జీవన మనుగడ ప్రశ్నార్ధకంగా మారే ప్రమాదం ఉంది. సముద్ర జలాు,ఉప్పు కుషితమవుతున్నాయి. ప్రస్తుతం మైక్రోప్లాస్టిక్‌గా అవతరించి పుట్టబోయే బిడ్డ కడుపులో ప్లాస్టిక్‌ పుట్టికొస్తోందని ఇటీవ ఆంగ్ల పత్రికు మెవరించాయి. మనంపీల్చే గాలి,తాగేనీరు,తినే ఆహారం ప్లాస్టిక్‌మయంగా మారిపోతుంది. ఉదయం నిద్రలేచింది మొదు మళ్ళీరాత్రి పడుకునే వరకు ఇంటా,బయటాఎన్నో అవసరాకోసం ప్లాస్టిక్‌పై ఆధారపడుతున్నాం. టూత్‌బ్రష్‌ు,వాటర్‌ బాటిల్స్‌,టిఫిన్‌బాక్స్‌ు, ప్లేట్లు,గ్లాసు, షాంపు, పాు, వంటనూనె ప్యాకెట్లు,తనూనె,ఔషధాడబ్బాు,ప్లి పాసీ సాు ఇలాప్రతి వస్తువు ప్లాస్టిక్‌తో తయారైనవే. ఆశ్చర్యమేమంటే ప్రజ ఆరోగ్యాన్ని కాపాడే హాస్పిటల్స్‌లో కూడా సెలైన్‌ బాటిల్స్‌,రక్తం భద్రపరచేసంచు,ఇంజక్షన్‌సీసాు,సిరంజిు కూడా ప్లాస్టిక్‌తో తయారైనవే. పర్యావరణం,ప్రజారోగ్యం ముప్పుకలిగించే వాటిల్లో ప్లాస్టిక్‌ ముఖ్యమైనదని నిపుణు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్‌సంచుల్లో ఆహారపదార్థాు ప్యాకింగ్‌ చేసినపుడు ఇందులోఉండే కాల్షియం,సీసంవంటి ధాతువు ఆహారంలో చేరి ప్రజ ఆనారోగ్యానికి కారణమవుతాయి. ప్లాస్టిక్‌తో తయారైన ఉత్పత్తును బయట పారేయడంవ్ల చాలాపర్యావరణ సమస్యు తలెత్తుతున్నాయి. ఈప్లాస్టిక్‌ వస్తువును పశువుతింటే వాటికి ప్రాణహానికుగుతుంది. వ్యర్థాు పశువు జీర్ణాశయాల్లోకి చేరి వాటికి తీవ్ర ఆరోగ్యసమస్యలొస్తాయి. భారత్‌లోఏడాదికి 65క్షటన్ను ప్లాస్టిక్‌ వినియోగం జరుగుతున్నది. గత50ఏళ్ళలో 20 రెట్లు ప్లాస్టిక్‌ వినియోగం పెరిగింది. కాని ఇందులో 5శాతం మాత్రమేరీసైకిల్‌ జరుగుతున్నది. ప్యాకింగ్‌రంగంలో మొత్తం ఉత్పత్తి అయిన ప్లాస్టిక్‌లో 40శాతం వాడుతున్నారు. ప్యాకింగ్‌ రంగంలో వాడే ప్లాస్టిక్‌లో 90శాతం వ్యర్థాుగా మారుతున్నాయి. ఏటా80క్షటన్ను ప్లాస్టిక్‌వ్యర్థాు సముద్రంలోకిచేరుతున్నాయి. 2030నాటికి సముద్రాలో ప్లాస్టిక్‌ వ్యర్థాు రెట్టింపు అయి 2050 నాటికి నాుగింతు అవుతుందని ‘వరల్డ్‌ఎకనామిక్‌ఫోరం’సర్వే నివేదికుచెబుతున్నాయి. 2025నాటికి 1టన్ను సముద్రచేపకు 3టన్ను ప్లాస్టిక్‌ పేరుకుపోతుందని ఈసర్వే చెబుతున్నది. సముద్రజీవరాశుపై, మానవుశ్వాసకోశంపై, చర్మంపై ప్రతికూ ప్రభావాు చూపుతాయి. నగరాలో కిలోమీటర్ల కొద్దీ, మహానగరాలో వందకిలోమీటర్ల మేర మురుగు కామంటాయి. ఈకాువ చుట్టుపక్క నివాసంఉండే ప్రజంతా,ప్లాస్టిక్‌ ఇతర వ్యర్థాను దీంట్లో పారపోస్తుంటారు. ప్లాస్టిక్‌ సంచు భారీస్థాయిలో పేరుకు పోయి కాుమ మూసుకుపోతున్నాయి.
మంచినీటి కోసం కార్యాయాల్లో ఒకపుడు గాజు, స్టీు, గ్లాసు వాడేవారు. ఇపుడు ప్లాస్టిక్‌ సీసాల్లో తెచ్చిపెడుతున్నారు. ఈ పద్ధతి సరికాదు. టీు, కాఫీు గాజు, స్టీు, పింగాణీ పాత్రల్లో మాత్రమే తాగాలి. పండ్లరసాు తాగడానికి కాగితం గ్లాసులే వాడాలి. ఇండ్లల్లో ఆకు కూరగాయాను ఫ్రిజ్‌లో ఉంచేందుకు కంటైనర్లు వాడాలి. పాు, పెరుగును ప్లాస్టిక్‌ కవర్లలో విక్రయిస్తుంటారు. ఏరోజుపాు ఆరోజు తెచ్చుకుని పా ప్యాకెట్లను ఫ్రిజ్‌లో పెట్టకుండా,పాత్రలో వేడిచేసి చల్లారిన తర్వాత న్విచేసుకోవాలి.శాస్త్రీయ పద్దతిలో ప్లాస్టిక్‌ను సద్వినియోగం చేయాలి.పర్యాటక రంగంగా విస్తరిస్తున్న ంబసింగి,అనంతగిరి, బొర్రా,అరకు,పాడేరు,పోవరంతదితర ఏజెన్సీ ప్రాంతాల్లో ఆయా గిరిజన పంచాయితీు పర్యాటకు ద్వారా విస్తరిస్తున్న ప్లాస్టిక్‌ నివారణకు తగు జాగ్రత్తు తీసుకోవాలి. ప్రతీ టూరిస్టు స్థలాల్లోను ప్లాస్టిక్‌ నివారణపైన, పర్యావరణ పరిరక్షణ కాపాడాంటూ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసి పర్యాటకును చైతన్యపరచాలి. ఇది నిరంతర ప్రక్రియగా తీసుకొంటే ప్లాస్టిక్‌ నివారణకే కాకుండా గిరిజన పల్లేు ఆకర్షణీయంతో ఆహ్లాదకరంగా అందంగా కన్పిస్తాయి. భవిష్యత్తు తరాకు స్పూర్తివంతంగా ఉంటుంది.-